Mohammed Javeed | the Leaders Page | PCC Member | Khammam | INC | the Leaders Page

Mohammed Javeed

PCC Member, President of the City Congress Committee, Khammam, Telangana, INC

 

Personal Profile Statement / Career Objective

A Political tycoon in the Indian National Congress Party (INC) from Khammam city,Telangana.

I am a confident, articulate and multi-faceted Politician who is well respected. Being heard and making a difference those are the reasons I wanted to get into politics since I was a teenager in college. My passion for social justice, making a difference in the community and resolving people’s problems makes me the ideal candidate for a demanding position in politics.

 

EDUCATION QUALIFICATION:

B.A. (L.L.B)

POSITIONS HELD:

I held several positions like:

Joined NSUI in 1990 as a Volunteer.

General Secretary in Friends Youth Association.

Khammam District-Congress Sevadal Chairman from 2006 to 2019 .

2008 – STC Sevadal

2010 – NITC Sevadal.

Chairman to blood donar’s club.

President, City Congress Committee, Khammam from 2020 to the present day.

PCC Member, Khammam Constituency.

RGPRS Jonarincharge .

ACHIEVEMENTS/ ACTIVITIES

I have participated in various activities such as:

Associated with social services through Friends Youth Association.

Underwent training at National Integration Camp at Gandhigram, organized by IDARA Gandhigram Rural Institute, from 26th November to 2nd December 1995 at Gandhigram, Dindigul, Anna District,Tamilnadu.

Youth Leadership Training Programme at Nehru yuva Kendra, khammam from 22nd February, 1996 to 28th February, 1996 conducted by Nehru yuva Kendra khammam.

Satyagrahas including Electricity Charge protest against the Chandra Babu Naidu Govt. in 2002 hunger strike.

Underwent training at national instructor’s training camp held at Gandhi smiritidarshansamiti, Rajghat, New Delhi from 25th june to 4th july 2010

Participated in State Level Sevadal Camps and other Political Training camps as a Congress Sevadal Chairman of Khammam District from 2006 to 2019 with blessing of Sri KanukulaJanardhan Reddy Garu, State Congress Sevadal Chairman, Andhra Pradesh, actively participated in all the programmes in my district to reach Government Schemes to poor people like old-age Pensions, widow pensions

Handicapped Benefits, Minority Schemes, Indiramma Houses, Rajiv Arogyasri, IndirammaArogya Benefits for white ration card holders, Rs.2/- per Kg Rice Scheme and Scholarships for weaker sections, B.C., S.C., students. Actively participated in various programmes ,activities like:

  • Dharnas
  • Protests
  • Padayatras
  • Satyagrahas
  • Held several programs and fought against Government’s unfair works, did several seige programs.
  • Stood with aasha worker’s families, demanded proper construction of roads, moved victims of munneru flood to safe areas, stood with farmers, demanded strict punishments to manipur accused, exposed many wrong doings of government, and many more!

SKILLS

Presentation skills: adept at delivering effective and engaging talks and presentations to a broad range of audiences.

  • People skills: I thrive in situations where I can meet people, have informal conversations and offer my assistance to them.
  • Excellent memory: ability to remember intricate details without having to refer notes.
  • Social astuteness: I have the ability to read and anticipate the situations.
  • I am a man with a vision and purpose.

DECLARATION: I hereby declare that information given above is true to the best of my knowledge.

POLITICAL ACTIVITIES UNDERTAKEN BY ME IN THE LAST  TWO YEARS.

  •  Actively Participated, conducted all the called programs of AICC and TPCC.
  • Held a program demanding support of government to Asha worker’s family.
  • Muttadi Karyakramam at Khammam collectorate for Farmer’s lands.
  • Moved Munneru Flood victims to safer places.
  • Stood with Panchayat workers.
  • Protested against Manipur accused.
  • Protested for Justice to the Wrestlers.
  • Participated in People’s March with Mallu Bhatti Vikramarka ji.
  • Exposed the BC certificate confusion created by the government.
  • Protested against religious fights being initiated by the governments.
  • Protested against GST.
  • Protested against raise of prices of Petrol, diesel, Cylinder.
  • Protested against agneepath scheme.
  • Demanded sanction of Bandhu Nidhulu.
  •  Held Satyagraha deeksha at Sanjivareddy Bhavan, demanding free treatment from government to Corona and Black Fungus affected BPL members.
  • Participated in Dalita, girijana atma gaurava dhandora yatra which took place in Indiravelli.
  • Held Satyagraha deeksha against ED.
  • Protested against the construction of Fish and Shankham statues at moodu bommala center.
  • Demanded to repeal Anti-Farmer laws.
  • Held Collection of signatures against agriculture bills with Mallu Bhatti Vikramarka ji.
  • Protested against attack on Rahul Gandhi ji.
  • Exposed the scam of Double Bedroom houses.
  • Conducted several press meets.
  • Sanitization done at Khammam municipal corporations and Church during Covid-19.
  • Held online campaigns for farmers, migrant workers, coolies.
  • Observed migrant workers struggling to go to their home towns and helped them reach there.
  • Protested against conducting of entrance and final year examinations during Covid-19.
  • Protested against closure of registrations (LSR).
  • Exposed the government regarding conspiracy in the name of surveys.
  • Participated in Raviryala Dalit Dandora Mahasabha, took 3 full buses of people to the sabha.
  • Gave several representations to city municipal commissioner regarding the negligence of government in Khammam.
  • Demanded to extend deadline for providing financial assistance to caste circles.
  • Held Protests against unemployment.
  • Held rally repeal Dharani.
  • Held candle rally for Dalit women.
  • Held candle rallys for Preeti, medical student’s suicide.
  • Held Nirudyoga nirasana ralleys.
  • Participated in Bharat Jodo Yatra with Rahul Gandhi ji.
  • Went to Maktal taking 500 people for padayatra of Rahul Gandhi ji.

As directed by AICC, TPCC

  • Conducted Rachhabanda Program.
  • Conducted haath se haath jodo Yatra.
  • Participated inYouth Declaration preparation program.
  • Participated in Raithu declaration.
  • Held Sankalpa deeksha at Rankyathanda.
  • Held Nirasana deeksha regarding TSPSC Paper leakage.
  • Held Hunger strike demanding action of concerned authorities.
  • Held Nirasana deeksha at Gandhi Chowk.
  • Stood with the farmers who lost crops due to untimely rains.
  • Inspected corn and grain purchase center at Moolagudem and Irlapudi Village.
  • Inspected several places such as Khammam Mayor’s Division,Government Hospital, Municipal office, Double bedroom houses, KTR towers.
  • Interacted with people of Raghundhapalem regarding no Drainage roads.
  • Held Blood donations and Food Donations. Exposed many more scams, fake promises done by the government and always stood by the needy.

H.No: 16-6-LB0008/A/1, Landmark: Red Hills Housing Colony, Village: Velugumatla, Mandal: Khammam Urban, District: Khammam, Constituency: Khammam, Parliament: Khammam, State: Telangana, Pincode: 507002

Email: [email protected]

Mobile: 9866388799, 9553233335

Aspiring to Serve: Mohammed Javeed’s Journey Towards Becoming an MLA

 

Mohammed Javeed | the Leaders Page | PCC Member | Khammam | INC | the Leaders Page

Mohammed Javeed’s aspiration to become an MLA likely stems from his deep-seated commitment to public service and his passion for bringing positive change to his community and constituency. Throughout his political journey, he has consistently demonstrated a fervor for social justice and advocacy for the marginalized, which has naturally led him to pursue a role as an elected representative.

Firstly, his background and experiences growing up in Khammam, Telangana, have likely instilled in him a profound understanding of the local issues and challenges faced by the people in his constituency. This firsthand knowledge motivates him to seek a position where he can directly address these concerns.

Secondly, his educational qualifications, including a B.A. LL.B degree, has equipped him with the knowledge and skills needed to navigate the complex legal and administrative aspects of governance, making him a credible candidate for the role of an MLA.

Thirdly, his extensive experience within the Indian National Congress Party (INC) and various leadership positions, such as serving as the President of the City Congress Committee in Khammam, showcases his dedication to the party and his commitment to advancing its objectives at a legislative level.

Fourthly, Mohammed Javeed’s participation in numerous political activities, including advocacy, protests, and community engagement, demonstrates his readiness to take on the responsibilities of an MLA and work tirelessly to address the needs and concerns of his constituents.

“Mohammed Javeed: A Dedicated Advocate for Social Justice and Versatile Indian Politician”

Mohammed Javeed | the Leaders Page | PCC Member | Khammam | INC | the Leaders Page

Mohammed Javeed, hailing from Khammam, Telangana, is a respected Indian politician known for his versatile leadership and deep commitment to social justice. Born to Mr. and Mrs. Mohammad Khaja Moinuddin, his early life in Khammam likely instilled values that have guided his political journey. He holds a B.A. LL.B degree, showcasing his academic prowess and dedication to knowledge.

A charismatic and articulate leader, Mohammed Javeed’s passion for social justice has been a driving force throughout his career. He has held various significant positions within the Indian National Congress Party (INC), including being the President of the City Congress Committee in Khammam. His confidence, articulation, and dedication make him a prominent figure in Indian politics.

Mohammed Javeed’s political activities over the years exemplify his commitment to public service and advocacy. He has actively participated in programs, protests, and humanitarian efforts, all aimed at advancing the welfare of the community and championing the rights of the underprivileged.

As a multifaceted leader, Mohammed Javeed possesses skills such as effective presentation, excellent memory, and social astuteness. His vision and purpose drive his political endeavors, making him an ideal candidate for political leadership.

In recent years, Mohammed Javeed’s extensive political activities, ranging from community engagement to exposing government wrongdoings, highlight his dedication to making a meaningful impact in the lives of the people he serves. His leadership within the City Congress Committee and unwavering advocacy for social justice have solidified his reputation as a respected leader in Indian politics.

Engagement in Political Party-Related Endeavors and Responsibilities

పుస్తక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా

 హైదరాబాద్లో రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగిన లహు బోల్తా భి హై పుస్తక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు మరియు ప్రోగ్రాం కన్వీనర్ శ్రీ మహమ్మద్ జావిద్ పిసిసి మెంబర్ గారు మరియు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.

రాష్ట్రస్థాయి సదస్సులో

రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ తెలంగాణ ఆధ్వర్యంలో గాంధీ భవన్ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో టీపీసీసీ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి RGPRS నూతన చైర్మన్ శ్రీ హర్షవర్ధన్ సప్కాల్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి కునాల్ బెనర్జీ గారు హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు మరియు RGPRS కమిటీ సభ్యులు ఉత్సాహంగా ఈ సదస్సులో పాల్గొన్నారు.

పరామర్శ

 స్థానిక గట్టయ్య సెంటర్,ప్రసాద్ హైట్స్ అపార్ట్మెంట్ లో ఇటీవల అనారోగ్యానికి గురైన రఘునాథపాలెం మండలం సీనియర్ నాయకుడు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు గారిని పరామర్శించిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి సభ్యులు మొహమ్మద్ జావిద్ గారు.

అబుల్ కలామ్ ఆజాద్ గారి 136 వ జయంతి

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో భారతరత్న, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు భారతదేశపు తొలి విద్యాశాఖామంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి 136 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి, ఘన నివాళులు అర్పించిన జిల్లా & నగర కాంగ్రెస్ అద్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ,మహ్మద్ జావేద్ గారు,మరియు మాజి శాసనమండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ విడుదల చేస్తున్న సందర్బంగా

మన ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తూ ఈరోజు మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ విడుదల చేస్తున్న సందర్బంగా జిల్లా కాంగ్రస్ పార్టీ కార్యాలయం లో జిల్లా పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యం లో బాణా సంచా కాల్చి, రాష్ట్ర ముఖ్య మంత్రి మరియు ,మంత్రి వర్యుల చిత్ర పటాలను పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున, సంబరాలు చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

ఖమ్మం నగరంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెవిలియన్ గ్రౌండ్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళలర్పించిన ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు.

బహుమతులు అందజేత

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం లో ఆధార్ వెంచర్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు మహిళలకు క్రీడా పోటీలు, మరియు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా

నల్గొండ, ఖమ్మం,వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ MLC పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారి విజయాన్ని కాంక్షిస్తూ కలెక్టర్ కార్యాలయం లో ఓట్లను అభ్యర్థించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు, తదితరులు.

ఉచిత కంటి శిభిరo

ఖమ్మం కార్పొరేషన్ 6 వ డివిజన్ రస్తోగి నగర్ లో శరత్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శిభిరo ప్రారంభించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు అనంతరం అదే డివిజన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ను ఎగరవేయడం జరిగింది డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తది తరులు పాల్గొన్నారు.

ఎన్నికల సన్నాహక సమావేశం

వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా మధిర నియోజకవర్గo పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ MLC పట్టభద్రుల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి అదేనుసారం పలు మండల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని కార్యకర్తలకి దిశ నిర్దేశం చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల మధిర నియోజకవర్గ కోర్డినేటర్, మహమ్మద్ జావేద్ గారు వారితో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు
ఈ సమావేశంలో జావేద్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

ఎన్నికల సన్నాహక సమావేశం

వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా మధిర నియోజకవర్గం ముదిగొండ, మధిర, మండలం లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ MLC పట్టభద్రుల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి అదేనుసారం పలు మండల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని కార్యకర్తలకి దిశ నిర్దేశం చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల మధిర నియోజకవర్గ కోర్డినేటర్, మహమ్మద్ జావేద్ గారు .ఈ సమావేశంలో జావేద్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

సమావేశం

రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారి ఆధ్వర్యంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ గారు.

పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు మరియు ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది

ఎన్నికల ప్రచారం

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి గారిని బలపరుస్తూ నేడు ఖమ్మం నగరం రోడ్డుషో లో పాల్గొన్న విక్టరీ వెంకటేష్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు , రేణుకా చౌదరి గారు, ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబెర్ మహమ్మద్ జావీద్ గారు , తదితరులు .

ఎస్బిఐ బ్యాంక్ లో ప్రచారం

ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి తిన్మార్ మల్లన్న గారి విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక ఎస్బిఐ బ్యాంక్ లో ప్రచారం చేసిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా మధిర నియోజకవర్గం చింతకాని, బొనకల్, ఏర్రుపాలెం మండలం లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ MLC పట్టభద్రుల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి అదేనుసారం పలు మండల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని కార్యకర్తలకి దిశ నిర్దేశం చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల మధిర నియోజకవర్గ కోర్డినేటర్, మహమ్మద్ జావేద్ గారు .ఈ సమావేశంలో జావేద్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

ఎన్నికల ప్రచారం

పలు డివిజన్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి రామసహయం రఘురాం రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అదే విధంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 5 గ్యారంటీ లను ప్రజలకు వివరించారు దేశంలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపిస్తేనే అభివృద్ది జరుగుతుంది అని తెలిపారు .

విలేకరుల సమావేశం

బొనకల్ మండలం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న ఖమ్మం, వరంగల్, నల్గొండ, పట్టభద్రుల మధిర నియోజకవర్గ కో ఆర్డినేటర్ మహమ్మద్ జావేద్ గారు

పట్టభద్రుల సన్నాహక సమావేశం

చింతకాని మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు గారి అధ్యక్షతన నాగులవంచ గ్రామంలో వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల సన్నాహక సమావేశం లో పాల్గొన్న మధిర నియోజవర్గ కో ఆర్డినేటర్ మహమ్మద్ జావేద్ గారు.
ఖమ్మం 1 టౌన్ 3 టౌన్ లోఎన్నికల సరళి ని పరిశీలించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్ తీరును జావేద్ గారు పరిశీలించారు.

వర్ధంతి

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు

ప్రచారం

 ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారి ప్రచారంలో భాగంగా పలు స్టడీ సర్కిల్ మరియు జిల్లా కోర్టు లో ప్రచార కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు పాల్గొని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓట్లను అభ్యర్థించారు.
ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఉపాధి హామి పథకం కూలీల ప్రచారంలో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు ఖమ్మం నియోజకవర్గం, రఘునాథ పాలెం మండలం చిమ్మపుడి గ్రామస్తుల ఉపాధి హామి కూలీలతో ముచ్చటించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు

వివాహ మహోత్సవం

 ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్ లో శ్రీ హర్ష కన్వెన్షన్ హాల్ లో తుమ్మల గారి వ్యక్తిగత సహాయకుడు షేక్ నిజాం గారి కుమారుడు షేక్ దస్తగిరి రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసిసి సభ్యులు మహమ్మద్ జావేద్ గారు

TBL క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం

ఖమ్మం నగరం కరుణగిరి లో TBL క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు. TBL క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు అల్లే సాయికిరణ్ మరియు క్రికెట్ టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు

ఆశీర్వాదం

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు

క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన

నగరంలోని 48వ డివిజన్ లో టీబీపీఎల్ క్రికెట్ టోర్నీ విజేతలకు కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు. 

ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించిన సందర్భంలో

ఖమ్మం నగరంలో ఖమ్మం నియోజకవర్గం లోని సర్దార్ పటేల్ & sr bgnr గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గారు ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు అనంతరం ఒక హోటల్ లో టిఫిన్ చేశారు. వారితో పాటు ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు పాల్గొనడం జరిగింది

కంపెనీ ప్రారంభించిన సందర్భంలో

ఖమ్మం నగరం లో ఖిల్లా పరిధి సీస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ ని ప్రారంభించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు కంపెనీ ఏర్పాటు చేసిన సీఈఓ షేక్ రషీద్ కి భవిష్యత్తులో మరెన్నో కంపెనీ లు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

పత్రిక సమావేశం

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మధ్ జావేద్ గారి అధ్వర్యంలో పత్రిక సమావేశం జరిగింది

ఉగాది పండుగ సందర్భంగా

ఉగాది పండుగ సందర్భంగా మధిర క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు.

ఇఫ్తార్ విందు కార్యక్రమం

 ఉమర్ అండ్ ఆల్ బ్రదర్స్ తరఫున భారీ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి మెంబర్ మొహమ్మద్ జావిద్ గారు మరియు ఇతర మసీద్ కమిటీ సభ్యులు.

మధిర నియోజకవర్గ సన్మాన సభ కార్యక్రమం

మధిర నియోజకవర్గ సన్మాన సభ కార్యక్రమం లో పాల్గొనీ ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్క గారికి శాలువా కప్పి సన్మానించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు

కార్యక్రమం

ఖమ్మం నియోజకవర్గం అంబేద్కర్ భవన్ లో క్లాసిక్ ఎన్ జీమ్ వారు ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా మెన్స్ అండ్ ఉమెన్స్ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు అనంతరం గెలుపొందిన విజేత లకు బహుమతులను అందజేశారు క్లాసిక్ జీమ్ యాజమాన్యం వారు జావేద్ గారికి మరియు కార్పొరేటర్లు శాలువా తో సన్మానించారు.

గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం

నగరంలో 40వ డివిజన్ లో ఆ డివిజన్ ఇంచార్జీ గడ్డి కొప్పుల ఆనందరావు గారు , సిటీ మైనారిటీ ప్రెసిడెంట్ అబ్బాస్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావేద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకేంద్రంలో, రాష్ట్రంలో రాబోయేధి కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తంచేశారు. బిఆర్ఎస్, బిజెపి లు కాలం చెల్లిన పార్టీలు అని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు.

అక్రమ అరెస్ట్

ఖమ్మం అఖిల పక్షం సడక్ బంద్ లో బాగంగా పేపర్ లీకేజ్ ఘటనలో TSPSC వైఫల్యం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాపర్తి నగర్ లోని బ్రిడ్జి పై అఖిల పక్ష పార్టీ లు రోడ్డు దిగ్బంధించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించి అరెస్ట్ చేశారు

హౌస్ అరెస్ట్

 ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు మంత్రి కెటిఆర్ పర్యటన నేపథ్యంలో ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహమ్మద్ జావిద్ ను పోలీస్ లు హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేటీఆర్ జిల్లా పర్యటన కు ఎలా వస్తావాని ప్రశ్నించినందుకు అరెస్ట్ లు చేస్తున్నారని పేర్కొన్నారు. నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే హౌస్ అరెస్ట్ లు ఎందుకు అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులను బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సంఘిభావం

తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ ఖమ్మం అర్బన్ తహశీల్దార్ ఆఫీస్ ముందు చేస్తునట్టువంటి నిరవధిక నిరసనకు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, పీసీసీ మెంబెర్ మహమ్మద్ జావీద్ గారు సంఘిభావం తెలపడం జరిగింది.

సంక్షేమ పధకాల గ్యారంటీ కార్డులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ

ఖమ్మం నియోజకవర్గం, పీసీసీ మెంబెర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ గారి ఆధ్వర్యంలో రఘునాథపాలెం మండలంలోని శివాయిగూడెం గ్రామంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగనే వంద రోజులలో అమలు పరిచే సంక్షేమ పధకాల గ్యారంటీ కార్డులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే కార్యక్రమాన్ని జార్ఖండ్ ఎఐసిసి ఇంచార్జి, CWC సభ్యుడు శ్రీ అవినాష్ పాండేజీ గారు మరియు వి హనుమంతరావు గార్ల చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు.

విజయభేరి సభకు బయలుదేరడం

హైదరాబాద్ తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు ఖమ్మం నియోజకవర్గం నుంచి నగర కాంగ్రెస్ కమిటి అద్యక్షులు మహ్మద్ జావేద్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు సభకు బయలుదేరడం జరిగింది.

ఓటరు నమోదు కార్యక్రమం

ఓటు నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ డివిజన్ అధ్యక్షులకు ఇన్చార్జిలకు సూచించారు. నగరంలోని 4,6,7,8,9,10,11,12,13,24వ డివిజన్లలో విసృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువ అయిందని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా కార్యాచరణ చేపట్టాలని కోరారు

ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం

ఖమ్మం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం డివిజన్ల వారీగా నిర్వహించడం జరిగింది. 6డివిజన్ అధ్యక్షులు ఎడవెల్లి వీరయ్య, తాళ్లూరి రాము గారికి ఖమ్మం అవగాహన కల్పించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం

ఖమ్మం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం డివిజన్ల వారీగా నిర్వహించడం జరిగింది. డివిజన్ అధ్యక్షులకు డివిజన్ ఇంచార్జి లకు 9 వ డివిజన్,12 వ డివిజన్, 13 వ డివిజన్ అధ్యక్షులకు అవగాహన కల్పించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

విజ్ఞప్తి

తెలంగాణ 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింల నిర్ణయాత్మక శక్తి వుంది జిల్లా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ పంపిణీలో న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ మైనారిటీ నేతలు మురళీధరన్ గారికి కు విజ్ఞప్తి చేశారు.

శిక్షణా శిబిరం

ఏఐసీసి ఆదేశానుసారం టిపీసిసి, సిఎల్పీ ,AICC కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్ రావు టాక్రే గారి పిలుపు మేరకు హైదరాబాద్ లోని ఆర్టీసి కల్యాణమంటపంలో జిల్లా, సిటీ, బ్లాక్, మండల అధ్యక్షుల శిక్షణా శిబిరం నిర్వహించడం జరిగినది,ఈ శిక్షణా కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ గారు పాల్గొనడం జరిగింది.

పాదయత్ర

ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా జరిగి మొదటి వార్షికోత్సవం అవుతున్న సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మయూరి సెంటర్ నుండి ZP అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువాళ్ళ దుర్గ ప్రసాద్ మహమ్మద్ జావేద్ గారు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.

గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం

ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 3 డివిజన్ కార్పొరేటర్ మలిదు జగన్ గారి నాయకత్వంలో జరిగిన గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలని కోరారు .

గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం

ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 3 డివిజన్ కార్పొరేటర్ మలిదు జగన్ గారి నాయకత్వంలో జరిగిన గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు

తిరగ బడదాం -తరిమి కొడదాం కార్యక్రమం

వైఎస్సార్ కాలనీ 8 వ డివిజన్ లో జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బాల సౌజన్య గారి ఆధ్వర్యంలో తిరగ బడదాం -తరిమి కొడదాం కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గా పాల్గొన్న ఖమ్మం నియోజకవర్గ ఇంఛార్జి పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు స్టేట్ మహిళ కాంగ్రెస్ ఉపా అధ్యక్షులు పద్మ గారు 8 వ డివిజన్ కార్పొరేటర్ లాకావత్ సైదులు గారు, తది తరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్ట్

మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం లో అక్రమంగా అరెస్ట్ చేసి వారిని పాత ఎస్పీ ఆఫీస్ కి మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లకు తరలించడం జరిగింది.

మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం

 నగరంలో ని 54వ డివిజన్ లో వేస్తున్న 3.75 మీటర్ల రోడ్డును వెడల్పు పెంచి. సుమారు 5 మీటర్ల వెడల్పు వరకు పెంచాలని న్యాయమైన డిమాండ్తో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్యాలయం ముట్టడి ధర్నాచేయడం జరిగింది.

ధర్నాకు మద్దతు

ఖమ్మం నియోజకవర్గం 54 వ డివిజన్ లో ఏసిపి ఆఫీస్ నుంచి భట్టి గారి క్యాంపు కార్యాలయం వరకు రోడ్డు వెడల్పు చేయాలని కోరుతూ ధర్నా చేసిన కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేంద్ర గారు వారికీ సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఖమ్మం నగర అధ్యక్షులు, పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు

ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ఖమ్మం నగర అధ్యక్షుడు జావేద్ గారు హైదరాబాద్ గాంధీ భవన్ లో దరఖాస్తు చేశారు. 50 వేల దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కి . మంచి రోజులు రానున్నయన్నారు . తనను ఖమ్మం ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారాన్నరు. ఎన్ని కష్టాలు ఎదురైన కాంగ్రెస్ పార్టీ అభివృద్ది కోసం కష్టపడి పనిచేశానని ఆయన అన్నారు.

భారీ ర్యాలీ

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు వేయడానికి ఖమ్మం రెడ్ హిల్స్ కాలనీ నుండి కాల్వ వొడ్డు కి భారీ ర్యాలీ గా బయలు దేరిన ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారు

ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగి ధర్నా నిర్వహించారు

రోడ్డు ప్రమాదం లో మరణించిన ఆశ వర్కర్ మాలోత్ విజయ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోని అండగా ఉండాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ డిమాండ్ చేశారు. మంగ్యా తండా నుంచి కేవి బంజారా గ్రామానికి విధులకు వెళ్తున్న క్రమంలో ఏనుకూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఆశా వర్కర్ విజయ అక్కడికి అక్కడే మరణించారు.భర్త రవి కి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగి ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్ ముట్టడి జరిగింది

నాగపూర్ టూ అమరావతి గ్రీన్ ఫీల్డ్ అలైన్ మెంట్ ను మార్చాలని, నష్టపోయే రైతాంగానికి పరిహారం చెల్లించాలని అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి జరిగింది . రైతులతో కలిసి నాయకులు నాయకులు భారీ ప్రదర్శన గా కలెక్టరేట్ కు వచ్చారు కేంద్ర, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం కలెక్టరేట్ అఖిల పక్షాల ఆధ్వర్యంలో చేసిన ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారు

శాంతి ర్యాలీ చేపట్టడం జరిగింది

మణిపూర్ మరణా కండ ను నిరసిస్తూ భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలో శాంతి ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ పాల్గొన్న మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు గారు ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సభ్యులు మహమ్మద్ జావిద్ గారు

పాదయాత్రకు విరామం ప్రకటించారు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట నుంచి హుటాహుటిన వైద్యులు వచ్చి నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వడదెబ్బ కారణంగా హైఫీవర్ రావడంతో సాయంత్రం జరుగాల్సిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు , పిసిసి ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్ గారు , మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు గారు , నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావిద్ గారు, తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

యూత్ డిక్లరేషన్ కార్యక్రమము

ఖమ్మం నియోజకవర్గం ఖానాపురంలో 6 వ డివిజన్ అధ్యక్షులు యడవల్లి వీరయ్య గౌడ్ గారు ఆధ్వర్యంలో యూత్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జావిద్ గారు పాల్గొని మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఈ యూత్ డిక్లరేషన్ లో పాల్గొనాలి అని పేర్కొన్నారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం లో వస్తే పేదలకు గ్యాస్ 500 వందలకు ఇస్తుంది అని అదే విధంగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం అని అర్హులు అయిన ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు సాయం చేస్తుంది అని తెలిపారు

రచ్చబండ కార్యక్రమం

కాంగ్రెస్ ప్రభుత్వంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహమ్మద్ జావేద్ గారు అన్నారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గారు ఇచ్చిన పిలుపు మేరకు రఘునాధపాలెం మండలం శివయ్య గూడెంలో కాంగ్రెస్ మండల బాధ్యులు బాలాజీ నాయక్ గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8 సంవత్సరాల కాలంలో ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ 8 సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తల ఆస్తులు పెరిగాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

నిరసన ధర్నా కార్యక్రమం

రఘునాథపాలెం మండల రైతు వేదిక వద్ద కాంగ్రెస్ ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం ఖమ్మం నగర అద్యక్షులు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ గారి అధ్యర్యంలో నిర్వహించడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగ

రఘునాథ పాలెం మండలం చిమ్మపూడి గ్రామం లో గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా గ్రామం లో భారీ ఎత్తున విజయోత్సవాలు జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం నగర అద్యక్షులు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ గారు హాజరయ్యారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి ఇంతటి మెజారిటీ అందించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు

సాధించిన విజయమ

కర్ణాటక గెలుపుతో ప్రజాస్వామ్యం గెలిచిందని ఇది అన్నా చెల్లెలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సాధించిన విజయమని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ గారు అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపును పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం విజయోత్సవ ర్యాలీ సంబరాలు నిర్వహించారు.

విజయం సాధించిన సందర్భంగా

రఘునాథ పాలెం మండలం ఇర్లా పూడి గ్రామం లో సర్పంచ్ దేవ్ సింగ్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ఎలక్షన్స్ లో భారీ మెజారిటీ తో విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవాలు చేసిన ఇర్లాపూడి గ్రామ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి ఖమ్మం నగర అద్యక్షులు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ గారు పాల్గొన్నారు.

అందరి సమానత్వమే కాంగ్రెస్ ప్రధాన ఎజెండా

హిందు, ముస్లిం సోదరుల ఐక్యతను చాటిచెప్పింది కాంగ్రెస్ పార్టీ అని, అందరి సమానత్వమే కాంగ్రెస్ ప్రధాన ఎజెండా అని జిల్లా, నగర కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మహ్మద్ జావిద్ గారు అన్నారు. జిల్లా, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ముందుగా రంజాన్ మాసం సందర్భంగా కార్యాలయంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం విందు కార్యక్రమాన్ని జిల్లా, నగర అధ్యక్షుడు విందును ప్రారంభించారు.

TSPSC ప్రశ్న పత్రాల లీకేజీలను నిరసిస్తూ

టిపిసిసి మరియు సీఎల్పీ ఆదేశాల మేరకు TSPSC ప్రశ్న పత్రాల లీకేజీలను నిరసిస్తూ ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కెసిఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

ఎస్బిఐ బ్యాంక్ ముందు ధర్నా

LIC లోనీ ప్రజా ధన్నాన్ని మోడీ మిత్రుడు అయిన అధాని గ్రూపులో పెట్టుబడులు పెట్టి ప్రజా ధనాన్ని ధూర్వినియోగం చేస్తున్నాడు అందుకే కాంగ్రెస్ పార్టీ అధ్వర్యం లో ఖమ్మం నగరం లో గల ఎస్బిఐ బ్యాంక్ ముందు ధర్నా చేశారు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలోఖమ్మo జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వళ్ళ దుర్గా ప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు , పాల్గొనడం జరిగింది.

అక్రమ అరెస్టులు

అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని, అరెస్టులతో ప్రశ్నించే గొంతుకులను మూయలేరని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనం దగ్గర జిల్లా, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బయల్దేరి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీస్ లు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోనే పట్టుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమావేశంలో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షులు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ గారు మరియు వివిధ పార్టీ నేతలు.

ముస్లిం మైనారిటీ డివిజన్ అధ్యక్షులు గా నియమించబడిన

ఖమ్మం కార్పొరేషన్ లో ముస్లిం మైనారిటీ డివిజన్ అధ్యక్షులు గా నియమించబడిన వారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో వారికి నియామక పత్రాన్ని అందజేశారు మరియు వారికి సన్మానించి శాలువా కాప్పారు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఐడి కార్డ్ లను అందజేశారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు మరియు ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావిద్ గారు

CLP మరియు పిసిసి ఆదేశాల మేరకు

CLP మరియు పిసిసి ఆదేశాల మేరకు ఖమ్మం నగరం పాత బస్ స్టాండ్ వద్ద సిఎం కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ని సీజ్ చేయడం పై టిపీసీసి మెంబర్ మహ్మద్ జావిద్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంభందించిన వార్ రూమ్ లో పొలీసుల పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో తీసుకెళ్తుంటే పోలీసులు ఇలా వ్యహరించడం దారుణమని కాంగ్రెస్ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు

కార్యాలయం ముందు నిరసన

రాష్ట్రంలో వెంటనే ధరణీ వ్యవస్థను రద్దు చేసి, నిషేధిత జాబితాలో తప్పుగా నమోదైన భూముల సమస్యను పరిష్కరించాలని ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ గారు అన్నారు. రఘునాథ పాలెం మండలకేంద్రంలోని ఎమ్మఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.

తక్షణమే చర్యలు తీసుకునే విధంగా

రఘునాథ పాలెం మండలం లో మంత్రి చేస్తున్న అరాచకాలను వివరించారు గ్రామల్లోకాంగ్రెస్ పార్టీ నాయకులు మీద కార్యకర్తల మీద మంత్రి వారి అనుచరులతో దాడి చేయిస్తున్నారు మరియు పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు బాన ఇస్తున్నారు అని వాపోయారు మంత్రి మీద మరియు రఘునాథ పాలెం ఎస్ఐ పై తక్షణమే చర్యలు తీసుకునే విధంగా వారు CLP లీడర్ మల్లు భట్టి విక్రమార్క గారినీ వారుకోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ గారు తది తరులు పాల్గొన్నారు

ఎన్నికలు జరుగుతుండగా

అఖిలభారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) అధ్యక్షుడు ఎంపిక కోసంగాంధీభవన్ లో ఎన్నికలు జరుగుతుండగా, ఇటీవలే పీసీసీ మెంబర్ గా ఎంపికైనా ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావిద్ గారు గాంధీభవన్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పదవి పురస్కారం

పీసీసీ డెలిగేట్ గా నియమించబడిన బడినవారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారికి డెలిగేట్ కార్డ్ లు అందజేశారు వీరిలో సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహ్మద్ జావిద్ గారికి అందజేశారు ఈ కార్య క్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు .

శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు

ఖమ్మం నియోజక వర్గం నుండి పీసీసీ సభ్యులు గా నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారి నీ నియమించిందుకు మైనారిటీ నాయకులు CLP నేత మల్లు భట్టి విక్రమార్క గారి కి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు.

ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరాటం

దేశంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మోదీ అనుస‌రిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరాటం చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంలో పెరుగుతున్న నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌లు, అర్థం ప‌ర్థం లేని జీఎస్టీ విధానంకు నిర‌స‌న‌గా న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌హ‌మ్మ‌ద్ జావేద్ గారి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ధ‌ర్నా చేశాయి. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువాళ్ళ దుర్గ ప్రసాద్ గారు పాల్గొన్నారు

నిరసన కార్యక్రమం

AICC అగ్రనేత రాహుల్ గాంధీ గారిని మళ్ళీ విచారణ పేరిట ఈ.డి కార్యాలయానికి పిలిచిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద మధ్యాహ్నం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

వలస కార్మికులు

ఖమ్మం నగరంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వలస కార్మికులు ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ గారిని ఈదుల్ ఫిత్ర్హ్ పురస్కరించుకొని మర్యాదపూర్వకంగా కలిశారు, వారిని ఉద్దేశించి మహమ్మద్ జావీద్ గారు మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను పట్టించుకోలేదని, చాలామంది వలస కార్మికుల మృతికి కారణమయ్యారని గుర్తు చేశారు

ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు

ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమంల్లో పాల్గొనేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు లో గల ఇందిరమ్మ విగ్రహం నుంచి చి విద్యుత్ సౌధ ర్యాలీలో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు ఖమ్మం సిటీ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయల నాగేశ్వరావు గారు తదితరులు పాల్గొన్నారు

ఏ.ఐ.సి.సి. మరియు టి.పి.సి.సి. పిలుపుమేరకు

ఏ.ఐ.సి.సి. మరియు టి.పి.సి.సి. పిలుపుమేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, మరియు కరెంట్,ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని, రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ సంజీవరెడ్డి భవనం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేశారు, అనంతరం డిప్యూటీ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మహమ్మద్ జావీద్ గారు మాట్లాడుతూజ రైతన్నల పండించిన వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కోనాలాని డిమాండ్ చేసారు,

నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏఐసిసి పిలుపుమేరకు పిసిసి ఆదేశానుసారం ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది

టిఆర్ఎస్ గుండాల దాడి

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలంలోని శివాయిగూడెం గ్రామంలో గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలపై టిఆర్ఎస్ గుండాల దాడి దాడిలో గాయపడ్డ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నలుగురి పరిస్థితి విషమం, ఈ విషయం తెలుసుకున్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ గారు హుటాహుటిన శివాయిగూడెం చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు

మద్దతుగా

పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలో కేసిఆర్ ప్రభుత్వాంలో మోసపోయిన నిరుద్యోగులకు మద్దతుగా పాలేరు నియోజకవర్గ టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్షకు ఖమ్మం టౌన్ అధ్యక్షులు, టీపిసిసి సభ్యులు మహ్మద్ జావిద్ గారు పాల్గొని, సంఘీభావం తెలియజేశారు.

సర్వోదయ సంకల్ప శిబేరం& ట్రైనింగ్

సర్వోదయ సంకల్ప శిబేరం& ట్రైనింగ్ హైదరాబాదులోని ఘట్కేసర్ దగ్గర బాల వికాస కేంద్రం లో జరిగింది ఈ కార్యక్రమంలో ఏసీసీ సెక్రెటరీ శ్రీనివాస్ గారు బోస్ రాజు గారు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు తో ఖమ్మం నగర అధ్యక్షులు జావిద్ గారు ఖమ్మం కార్పొరేషన్ 13 డివిజన్ అధ్యక్షులు ఏలూరి రవి గారు రబ్బానీ గారు పాల్గొనడం జరిగింది.

అవినీతి గురించి తెలియజేయడం జరిగింది

కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చే గొల్లపాడు చానళ్లపై అవినీతి గురించి తెలియజేయడం జరిగింది మెమోరాండం ఇచ్చిన వారిలో ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ గారు 29 డివిజన్ కార్పొరేటర్ కొప్పెర సరితా గారు, 2వ డివిజన్ కార్పొరేటర్ మలిధు వెంకటేశ్వర్లు గారు, తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది

29 వ డివిజన్ లో గల కాల్వ కట్ట ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు కాంగ్రెస్ వారని వారి ఇల్లులు సాగర్ కెనాల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని కూల్చేస్తామని వచ్చిన అధికారులని ప్రశ్నించినందుకు సర్వే నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారని అడిగితే అక్రమంగా పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది అక్రమంగా కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త కొప్పెర ఉపేందర్ గారిని అరెస్టు చేసినందుకు ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నిరసన సిఐ కి వినతి పత్రం అందించడం జరిగింది.

ముట్టడి తలపెట్టిన సందర్భంగా

టిపిసిసి మరియు డీసీసీ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనర్ కార్యాలయాల ముట్టడి తలపెట్టిన సందర్భంగా ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డగించి ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారిని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది, మహమ్మద్ జావిద్ గారు మాట్లాడుతూ మా కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయనను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారి ఆదేశానుసారం

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారి ఆదేశానుసారం ఏఐసీసీ అగ్రనేత ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారి పైన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యల పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారి ఆధ్వర్యంలో నగరంలోని వన్ టౌన్ లో స్టేట్ ఓబిసి సెల్ వైస్ ప్రెసిడెంట్ వడ్డెబోయిన నరసింహారావు గారి నాయకత్వంలో అలాగే టూ టౌన్ లో 49 వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకూరు వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో అలాగే ఖానాపురం హవేలి లో రెండోవ డివిజన్ కార్పొరేటర్ఎం. వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో అర్బన్లో నగర మాజీ కార్పొరేటర్ బాలగంగాధర్ తిలక్ గారి ఆధ్వర్యంలో అస్సాం ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది

సభ్యత్వ నమోదు కార్యక్రమం

నగరంలోని 44వ డివిజన్ లో జిల్లా ఎస్.టి.సెల్ నాయకులు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం లో మహమ్మద్ జావిద్ గారు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం ద్వారా సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన ప్రమాదాలు జరిగి అంగవైకల్యం చెందిన ప్రమాద భీమా వర్తిస్తుందని ఇందుకుగాను కాంగ్రెస్ పార్టీ తరఫున రెండులక్షలా రూపాయలు చెల్లిస్తుందని తెలియజేశారు, సభ్యత్వ నమోదులో 44వ డివిజన్ మొదటి స్థానంలో ఉండాలని కోరారు

ఫిర్యాదు చేయడం జరిగింది

భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారిపైకేసు నమోదు చేయాలని నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని టూ టౌన్, త్రీ టౌన్, అర్బన్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడం జరిగింది, ఈ విషయంపై నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు మాట్లాడుతూ మనల్ని మనం రక్షించుకోవడానికి అంబేడ్కర్ గారు మనకు ఇచ్చిన ఆయుధం ఈ రాజ్యాంగం అని అన్నారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న

ఖమ్మం నగరంలోని చెరువు బజార్ జాన్పహాడ్ దర్గా లో జరిగిన సందల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు మరియు టీపీసీసీ సెక్రిటరీ శివ కుమార్ గారు

క్యాండిల్ ర్యాలీ

ఖమ్మం నగరంలోని మామిళ్ళగూడెం రైల్వే మొండిగేటు వద్ద ముత్యాల సాగర్ అనే యువకుడు ఉద్యోగ నోటిఫికేషన్ రావట్లేదు అని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా T P CC సెక్రెటరీ శివ కుమార్ గారు హాజరవడం జరిగింది.

టిపిసిసి ఆదేశాల మేరకు

ఏఐసిసి మరియు టిపిసిసి ఆదేశాల మేరకు దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ కిసాన్-మజ్దూర్ బచావో దివాస్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంనగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలోప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం నగరంలోని గాంధీచౌక్ లోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎల్పీనేత భట్టివిక్రమార్క గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారు పాల్గొనడం జరిగింది.

ఏఐసీసి మరియు పిసీసీ ఆదేశాల మేరకు

ఏఐసీసి మరియు పిసీసీ ఆదేశాల మేరకు ఉతరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో అత్యాచారానికి గురై అన్యాయంగా అసువులు బాసిన 19 ఏళ్ల దళిత యువతీ , హత్యా కేసులో దోషులను కఠినం గా శిక్షించాలని డిమాండ్ చేస్తూ , ఖమ్మం నగరంలొని గాంధీ చౌక్ లోని గాంధిజీ విగ్రహం వద్ద చేపట్టిన మౌన నిరసన దీక్ష కార్యక్రమం లొ సిఎల్పి నేత భట్టి విక్రమార్క మల్లు గారు పాల్గొన్నారు , ఈ కార్యక్రమం లొ నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ గారు , బిజెపి టి ఆర్ ఎస్ పార్టీ లు అవలంభిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు

రైతు బజారు ముందు ధర్నా చేయడం జరిగింది

ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ దగ్గర ఉన్న రైతు బజార్ నిత్యావసర కూరగాయల మార్కెట్ ను వెంటనే తెరవాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రైతు బజారు ముందు ధర్నా చేయడం జరిగింది. ప్రజలకు సౌకర్యం కొరకు మార్కెట్ కల్పించిన రైతుబజార్ లాక్డౌన్ సమయంలో మూసి వేశారు, కానీ ఇప్పటివరకు మూసిన అటువంటి రైతుబజార్లను ఇంకా తెరువలేదు. తక్షణమే మూసి నటువంటి పాత రైతుబజార్ల ను తెరవాలని అన్ని పార్టీలు,ఖమ్మం పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు మరియు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ గారు తదితర కాంగ్రెస్ నాయకులు ప్రముఖులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ విషయమై పోలీసులు వీరిని అరెస్టు చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ నిరసన వ్యక్తం చేస్తున్నది.

29వ డివిజన్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు

29వ డివిజన్ లో పురాతన కాలం నటి జాఫర్ బౌలి పొంగి పొర్లడంతో రోడ్డు మీదుగా బావి నీళ్లు రావడముతో 29వ డివిజన్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు & మునిసిపల్ కమిషనర్ గారు వచ్చి బావిని క్లీన్ చేయించి వెళ్లిపోయారు.తక్షణమే రోడ్డు మీద బారికేట్ గేట్స్ పెట్టవలసిందిగా & ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం వుందని జిల్లా కలెక్టర్ గారికి కోరడం జరుగుతుంది.29వ డివిజన్ లో ఇంకొక ప్రధానమైన సమస్య ఉర్దూ స్కూల్ కట్టినప్పట్నుంచి నీళ్ల సమస్య ఉన్నది.కావున తక్షణమే ఉర్దూ స్కూల్లో మోటర్ ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు ధర్నా

నగర కాంగ్రెస్ కమిటీ, డాక్యుమెంట్ రైటర్, అఖిల పక్ష పార్టీల, రియల్టర్ సంయుక్త ఆధ్వర్యంలో సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు ధర్నాLRS రద్దు చేయాలి, పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగించాలి, ఈ కార్యక్రమం లో నగర కాంగ్రెస్ ఆధ్యక్షులు జావీద్ గారు పాల్గొనడం జరిగింది.

సత్యాగ్రహ దీక్ష

BPL కుటుంబాల సంఖ్య కుటుంబాలన్నింటికి కరోనా మరియు బ్లాక్ ఫంగస్ చికిత్స ఉచితంగా ప్రభుత్వం చేయించాలి సంజీవరెడ్డి భవన్ లొ సత్యాగ్రహ దీక్ష లొ పాల్గొంటున్న కాంగ్రెస్ నాయకులు.

భారత్ బంద్

ఖమ్మం లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారత్ బంద్ లో పాల్గొన్న అఖిల పక్ష నేతలు..

సమావేశం

నేడు గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, డీసీసీ నగర కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వళ్ళ దుర్గాప్రసాద్ మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్

జయంతి

 జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జివన్ రామ్ జయంతి వేడుకలు లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారితో పాల్గొనడం జరిగింది

బహిరంగ సభ

తుక్కుగూడ “జన జాతర “బహిరంగ సభ ను విజయవంతం చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, కో ఆపరేటివ్, హ్యాండ్లూమ్ మరియు టెక్స్ట్ టైల్స్ శాఖల మంత్రివర్యులు గౌ. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు

Nsp క్యాంప్ లో ఉన్న మజీద్ లో ముస్లిం యువత ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు జిల్లా మైనార్టీ అధ్యక్షులు హుస్సేన్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉమర్ గారు, జిల్లా సేవాదళ్ చైర్మన్ సయ్యద్ గౌస్ గారు ,రబ్బానీ గారు ఇతర మైనారిటీ పెద్దలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు..

T.N.G.O ఫంక్షనల్ హాల్‌ నందు ఖమ్మం ముస్లిం యువత ఏర్పాటు చేసిన ఇఫ్తార్ మరియు విందుకు హాజరైన తుమ్మల గారు,జావేద్ గారు. రంజాన్ నెల ఉపవాసల పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసి అందరూ కలిసి ఈ ఉపవాస కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు ఇతర మైనారిటీ పెద్దలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

రఘునాథ పాలెం మండలం కు పుటాని తండా గ్రామానికి చెందిన నునావత్ హరిసింగ్ గారి కుమార్తె కల్పన మహేష్ వివాహ వేడుకలో ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.రఘునాథ పాలెం మండలం మంగ్యతండా గ్రామానికి చెందిన మాలోత్ భీం సింగ్ కుమారుని వివాహ వేడుక లో పాల్గొని నూతన వధూవరులను వంశీ పూజిత లను ఆశీర్వదించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు .
వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహర్తిని తీర్చేందుకు తారకరామ ఆటో నగర్ లో ఆధ్వర్యంలో 46వ డివిజన్ పరిధిలోని ఖమ్మం ఎఫ్సీఐ రోడ్ వద్ద నూతనం గా ఏర్పాటు చేసిన చలివే వెంద్రాన్ని ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాటసారుల దాహార్తి ని తీర్చేందుకు వేసవి కాలంలో చలివెంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీ యమన్నారు. ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న సొసైటీ బాధ్యులని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

పుట్టినరోజు సందర్భంగా

సిటీ ఫంక్షన్ హాల్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగుబండి రాంబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా ఘనంగా నిర్వహించారు మరియు మైనారిటీ నాయకులు షేక్ పాషి గారి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు.

శుభాకాంక్షలు

నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆమిర్ అలీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ గారు, మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అతీక్ సిద్ధికి గారు .

Participated in Political Gatherings and Meetings

చైర్మన్ గా ఎన్నికైన సందర్భంలో

నూతన విత్తనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎన్నికైన అన్వేష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు జావిద్ గారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది అందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఖమ్మం సిటీ ఫంక్షన్ హాల్ లో పోస్టర్ ను రిలీజ్ చేసిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు, ఈ విధంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం లో 6 గ్యారంటీ పథకాలు చేస్తారు అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది అని తెలిపారు.

వార్షికోత్సవ కార్యక్రమం

 ఖమ్మం నగరంలో వికాస్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు , నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్ గారు.

సత్కారం

రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అజ్మతుల్లా హుసేని గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించిన ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు పిసిసి సభ్యులు మహమ్మద్ జావిద్ గారు. వారి వెంట కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు. 

బిఆర్ఎస్ పార్టీకి ఖమ్మం నగరంలో బిగ్ షాక్

నలుగురు కార్పొరేటర్లు గౌరవనీయులు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు గారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువాళ్ళ దుర్గాప్రసాద్ ఖమ్మం నగర అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ గార్ల ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో జాయిన్ అయ్యారు

అధికారులతో చర్చ

క్యాంప్ ఆఫీసులో హైదరాబాద్ నుండి వచ్చిన ఆర్కియాలజీ మరియు పర్యాటక శాఖ అధికారులతో కిల్లా కి సంబంధించి మాట్లాడిన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పీసీసీ మెంబెర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ గారు.

ప్రెస్ మీట్

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అద్యక్షతన జరిగిన ప్రెస్ మీట్ లో జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటి సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితరావు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో BJP పార్టీని ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మహిళలు అందరు కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు, అదేవిదంగా BJP, BRS అక్రమ పొత్తులను విధానాలను,వైఫల్యాలను ఎండగట్టారు .

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా నియమితులైన సిరిసిల్ల రాజయ్య గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సభ్యులు మొహమ్మద్ జావిద్ గారు.

అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం

ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం నగరంలో 14 వ డివిజన్ లో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని పరిశీలించిన ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ గారు .

సమావేశం

 పుటాని తండా గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఖమ్మం నగర ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ , శ్రీశైలం గారి ఆధ్వర్యంలో గ్రామ శాఖ నాయకులు గుగులోత్ అనిల్ గారు మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు హాజరై రేపటి ఎంపీడీవో ఆఫీసును ముట్టడి కొరకు సమావేశము జరిగినది ఇట్టి సమావేశంలో గ్రామ కాంగ్రెస్ నాయకులను హాజరై ఆహ్వానించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో ఖమ్మం పట్టణ అధ్యక్షుడు శ్రీ జావీద్ గారు అధ్యక్షత వహించి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తారని తెలియపరచడం జరిగింది

ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడి

బిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న గృహలక్ష్మి, దళిత బంధు పథకాలు ఏకపక్షంగా ఆ పార్టీ నాయకులకు ఇవ్వడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కాంగ్రెస్, సిపియం, సిపిఐ ఎంఎల్ ప్రజాపంగా, బీఎస్సీ, తెలుగుదేశం, జనసేన రఘునాధపాలెం మండలం పార్టీ ఆధ్వర్యంలో రఘునాధపాలెం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం బలవంతంగా కార్యాలయంలోకి చొచ్చుకెళ్ళారు.

విజయభేరి సభ

నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ గారు విజయభేరి సభలో మాట్లాడుతూ కెటిఆర్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ ను చూస్తుంటే పువ్వాడ అజయ్ కు మంత్రి కెటిఆర్ ఎంత భయపడుతున్నారో దీన్ని బట్టి అర్థం అవుతోందని అన్నారు. బిసి రుణాలు,మైనార్టీ రుణాలు, దళిత బంధు ల పేరుతో ప్రజలను మభ్య పెడుతూ మళ్ళీ ఓట్లు అడిగి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

సన్మానించడం

 ఖమ్మం నియోజకవర్గ ఇంటి ఇంటికి కాంగ్రెస్ గారంటీ కార్డ్ పంపిణి వ్యవహారాల ఇన్చార్జి జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ కు విచ్చేసిన అవినాష్ పాండే గారు మరియు మాజీ పి సి సి అద్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు V హనుమంతరావు గార్లను శాలువాతో సత్కరించిన జిల్లా కాంగ్రెస్ కమిటి అద్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు,నగర కాంగ్రెస్ కమిటి అద్యక్షులు మహ్మద్ జావేద్ గారు.

కలిసిన సందర్భం

ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్ మహ్మద్ అరిఫ్ నసీం ఖాన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారు మరియు ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా జావేద్ గారు ఖమ్మం నియోజకవర్గం లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వారికీ వివరించారు.

సమావేశం

ఖమ్మం నగరం లాకారం ట్యాంక్ బండ్ లో ఈవెనింగ్ వాకర్స్ తో మాట్లాడుతున్న ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారు , మరియు కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులు.

బూత్ స్థాయి సమావేశం

ఖమ్మం నియోజవర్గం సిటీ ఫంక్షన్ హాల్ లో ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారి ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమావేశం సిటీ ఫంక్షన్ హల్ లో జరిగింది

చర్చించడం జరిగింది

ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు మైనారిటీ సీట్ల గురించి మాణిక్రావ్ ఠాకరే జీ, మన్సూర్ అలీ ఖాన్ జీ, మహ్మద్ అజారుద్దీన్ జీ గార్లతో చర్చించడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుల సమావేశం

ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు జావిద్ గారు మాట్లాడుతూ దేశ రాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి, బీర్ఎస్ పార్టీ లు ముస్లిం మైనారిటీ లకు అన్యాయం చేస్తుంది అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రo లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ముస్లిం మైనార్టీలకు సముచిత న్యాయం కల్పిస్తాం అని పేర్కొన్నారు

ఖమ్మం వచ్చిన సందర్భంగా

నాగ్ పూర్ యాత్ర ముగించుకొని ఖమ్మం వచ్చిన సందర్భంగా ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం మైనారిటీ నగర కాంగ్రెస్ నాయకులు.

ఘనంగా స్వాగతం పలకడం జరిగింది

టీపీసీసి ప్రచార కమిటీ కో చైర్మన్ గా నియమితులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మొట్ట మొదటి సారిగా విచ్చేసిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు.

06 డివిజన్లో సమావేశం

పీపుల్స్ మార్చ్ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని 06 డివిజన్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మహమ్మద్ జావిద్ గారు పాల్గొనడం జరిగినది.

నూతన పిసిసి ప్రతినిధుల సమావేశం

నూతన పిసిసి ప్రతినిధుల సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ గారు పార్య్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.

కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం

ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలం చిమ్మపూడి గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం అయిన ఖమ్మం నగర అధ్యక్షుడు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ గారు.

శాలువా కప్పి సన్మానించారు

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నిక అయిన గౌ”శ్రీ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారి కి శాలువా కప్పి సన్మానించారు ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారు

గాంధీ భవన్ మీటింగ్

గాంధీ భవన్ మీటింగ్ లో హాత్సే హాత్ జోడో యాత్ర మీటింగ్ లో పాల్గొన్న పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

అక్రమ అరెస్ట్

C p I (m l) డెమోక్రసీ కార్యాలయం లో ఖమ్మం ప్రతిపక్ష పార్టీ లు మరియు ప్రజా సంఘల నాయకుల అక్రమ అరెస్ట్ కి నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షులు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ గారు మరియు వివిధ పార్టీ నేతలు.

బహిరంగ సభ

కేసీఆర్ స్థాపించిన భారత రాష్ట్రీయ సమితి భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘం లాంటిదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఎద్దేవ చేశారు. ఖమ్మం లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభను ఉద్దేశిస్తూ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసిఆర్ కు పత్రికా ప్రకటనతో ప్రశ్నల వర్షం కురిపించారు.ఈ సంద్భంగా ఖమ్మం బహిరంగ సభకు వస్తున్న కేసిఆర్ కాంగ్రెస్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉప్పలమ్మ కార్యక్రమం

కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపా అధ్యక్షులు కోటేరు నర్సిరెడ్డి గారి చిమ్మపుడి వ్యవసాయ క్షేత్రం లో ఉప్పలమ్మ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

శాలువా కప్పి సన్మానించారు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ దిగుమతి శాఖ అధ్యక్షులు గా ఎన్నిక అయిన అటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు గారినీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ గారు ఈ కార్యక్రమం లో పీసీసీ మెంబర్ వడ్డే నారాయణ గారు, మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకులు రబ్బానీ గారు, కొంటేముక్కుల నాగేశ్వరరావు గారు, తది తరులు పాల్గొన్నారు.

ఎఐసిసి ఆదేశానుసారం టిపిసిసి రాష్ట్రవ్యాప్త పిలుపు

ఎఐసిసి ఆదేశానుసారం టిపిసిసి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ధర్మా నిరసనదీక్ష చేసి తదనంతరం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించనైనది. ఈ సందర్భంగా జిల్లా కాగ్రెస్ అధ్యక్షలు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు మాట్లాడుతు జిల్లాలో తొలకరి జల్లులు కురిసే వానాకాల వానాకాలం పంట సీజన్ ప్రారంభం అయింది నగర కాంగ్రెస్ అధ్యక్షులు జావేద్ గారు మాట్లాడుతు రైతన్నలకు పెట్టుబడి సహాయం క్రింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు అందక తమస్థాయికి మించి అధిక వడ్డీలకు తెచ్చుకొని ఆర్ధికంగా నష్టపోతున్నారని అన్నారు

జరిగిన బహిరంగ సభ

మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనలో భాగంగా జరిగిన బహిరంగ సభలో 8 ఎనిమిది ఏండ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసిందో మంత్రి చెప్పలేకపోయారని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కార్పొరేటర్ లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జావిద్ మాట్లాడుతూ 8 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని అందుకే మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించలేదని అన్నారు.

పత్రికా సమావేశం

పత్రికా సమావేశంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ జావేద్ గారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాధవరెడ్డి పగడాల మంజుల మాట్లాడుతూ తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కారులో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరగడాన్ని ఖండిస్తున్నాము అని అన్నారు.

రౌండ్ టేబుల్ సమావేశం

నవ సంకల్ప్ శిబిర్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ గారు

సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పైన చర్చించారు

సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా (Dro)నియమితులైన మహమ్మద్ జావిద్ గారు ప్రకాశం జిల్లా లో పర్యటించారు, వారికి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు, అనంతరం డిసిసి కార్యాలయంలో ప్రకాశం జిల్లా పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లు, మండల పార్టి అధ్యక్షులు ముఖ్య నాయకులతో సమావేశంలో పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పైన చర్చించారు, అనంతరం పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించారు

సమావేశం

హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణికం ఠాకూర్ గారు ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణలో AICC మాజీ అధ్యక్షులు ఎంపీ శ్రీ. రాహుల్ గాంధీ గారు రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ గారు, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ గారు

విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన

పీసిసి ఆదేశాల మేరకుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు మరియు విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసనగా, అదేవిధంగా యాసంగి ధాన్యం మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చౌక్ నందు నిరసన తెలిపి పాత్రికేయమిత్రుల సమావేశం నిర్వహించడం జరిగింది,

పిలుపు మేరకు

ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరల పెంపుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమంల్లో పాల్గొనేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు లో గల ఇందిరమ్మ విగ్రహం నుంచి చి విద్యుత్ సౌధ ర్యాలీలో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు ఖమ్మం సిటీ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయల నాగేశ్వరావు గారు తదితరులు పాల్గొన్నారు

శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా

శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారీని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా ప్రవర్తించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి వైఖరిని నిరసిస్తూ భట్టివిక్రమార్క గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి స్పీకర్ పదవి నుండి తప్పుకోవాలని ఖమ్మం నగరం zp సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ గారు పాల్గొనడం జరిగింది.

సమీక్ష సమావేశం

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మహమ్మద్ జావిద్ గారు 15 డివిజన్ లోని సభ్యత్వ నమోదు ఎన్రోలర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు, సభ్యత్వ నమోదు అత్యధికంగా నిర్వహించాలని సభ్యత్వ నమోదులో నగరంలో 15 డివిజన్ ముందస్తు స్థానంలో ఉండాలని సూచించారు, ఈ కార్యక్రమంలో 15 డివిజన్ అధ్యక్షులు వై సత్యనారాయణ, ఆర్ ఉపేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వడ్డే నారాయణ, దొబ్బల నరేష్, ఏలూరు రవి, తదితర డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎమ్మెల్సీ ఎన్నికలలో

ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారి ఆధ్వర్యంలో 2021 మార్చిలో ఖమ్మం నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పాల్గొనేందుకు ఖమ్మం నియోజకవర్గ స్థాయి ఓటర్ల నమోదు సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్‌లో ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ నీటి నిధుల గురించి మాట్లాడడం మహమ్మద్ జావిద్ గారు.

మండల కాంగ్రెస్ అధ్యక్షులు సమావేశం

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సమావేశంలో సత్తుపల్లి మరియు రఘునాధపాలెంమండల అధ్యక్షులు ఇటీవల మృతి చెందారు వారు మృతికి సంతాపంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో జిల్లాకాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు నగరకాంగ్రెస్అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారు నగరకార్యనిర్వాహకఅధ్యక్షులు నాగండ్లదీపక్ చౌదరి గారు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు గారు జిల్లాఎస్సీసెల్అధ్యక్షులు బొడ్డు బొందయ్యగారు పాల్గొన్నారు

సన్నాహక సమావేశం

ఖమ్మం నగర ఒకటో పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల సన్నాహక సమావేశం జరిగినది ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ గారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి కాంగ్రెస్ అనే నినాదంలో ఆయా డివిజన్ గల పట్టభద్రుల డిగ్రీ చదివిన విద్యార్థులు మరియు ఉద్యోగస్తులను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేయించాలని పేర్కొన్నారు ఓటరు నమోదు కార్యక్రమం తో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను ఖండిస్తూ సంతకాల సేకరణ కూడా జరపాలని పేర్కొన్నారు

సంతకాల సేకరణ కార్యక్రమము

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చర్యలను నిరసిస్తూ కాంగ్రేస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రైతులతో నేరుగా పంట పొలాల వద్దే మధిర నియోజకవర్గం రామకృష్ణాపురంలో ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు గారు , ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ గారు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు గారు అనుబంధ సంఘ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ముఖ్య కార్యకర్తల సమావేశం

4 టౌన్ అధ్యక్షులు ముఖ్య కార్యకర్తల సమావేశం రోటరీ నగర్ లోని కార్యక్రమానికి మిక్కిలి నరేంద్ర చౌదరి గారి అధ్యక్షతన సిటీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడమైనది కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ గారు, నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి గారు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు గారు, కార్పొరేటర్ వడ్డెబోయిన నరసింహారావు గారు కార్పోరేటర్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ గారు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియపై సమీక్ష జరిపి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు.

డివిజన్ల అధ్యక్షుల సమావేశం

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు, ఖమ్మం 50 డివిజన్ల అధ్యక్షులు సమావేశంలో ..

రైతు సభ లో

ఢిల్లఢిల్లీలో రైతు తమ హక్కుల కోసం పోరాడుతూ చనిపోయిన రైతులకు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం శ్రీ శ్రీ సర్కిల్ రైతు సభ లో పాల్గొనడం జరిగింది. 

తిరంగా జెండా రెప‌రెప‌లాడింది

సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన రైతు క‌వాతు ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో క‌దం తొక్కింది. ప‌ట్ట‌ణంలో ఎటు చూసినా తిరంగా జెండా రెప‌రెప‌లాడింది. వేలాదిమంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, మిత్ర‌ప‌క్షాల నేత‌లు.. రైతులు స్వ‌చ్ఛందంగా ఈ క‌వాతులో పాల్లొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై సీఎల్పీ నేత భ‌ట్టి నిప్పులు చెరిగారు. ఒక ద‌శ‌లో ఆయ‌న మాట‌ల తూటాలు పేల్చారు. భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌సంగిస్తున్నంత సేపు.. కార్య‌క‌ర్త‌లు, రైతులు చ‌ప్ప‌ట్లు, విజిల్స్ తో మోత మోగించారు. ముఖ్యంగా కేసీఆర్ పై నువ్వెవ‌డ్రా అని మాట్లాడిన స‌మ‌యంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది.

సంతకాల సేకరణ కార్యక్రమము

ఖమ్మం స్తానిక 3వ పట్టణంలో 3బొమ్మల సెంటర్లో తొలగించిన బొమ్మలను యధా స్తానంలో ప్రతిష్టించాలని కోరుతూ నగర కాంగ్రెస్ కమిటీ ఆధవర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమము చేపట్టటం జరిగినది.ఈ కార్యక్రమములో రబ్బాని,మొహమ్మద్ ఇసాక్, నరాల నరేష్ మోహన్ నాయుడు,షేక్ జహీర్,శంకర్ నాయక్ , తదితరులు పాల్గొన్నారు

సంతకాల సేకరణ కార్యక్రమము

ఖమ్మం స్తానిక 3వ పట్టణంలో, 3బొమ్మల సెంటర్లో తొలగించిన బొమ్మలను యధా స్తానంలో ప్రతిష్టించాలని కోరుతూ నగర కాంగ్రెస్ కమిటీ ఆధవర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమము చేపట్టటం జరిగినది.ఈ కార్యక్రమములో రబ్బాని,మొహమ్మద్ ఇసాక్, నరాల నరేష్ మోహన్ నాయుడు,షేక్ జహీర్,శంకర్ నాయక్ , తదితరులు పాల్గొన్నారు

విజయాన్ని ఆకాంక్షిస్తూ

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు.శ్రీ.సంభాని చంద్రశేఖర్ గారు హాజరయ్యారు మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గారు హాజరయ్యారు ఈ సమావేశం సిటీ కాంగ్రెస్ అద్యక్షుడు మొహమ్మద్ జవీద్ గారి అధ్యక్షతన నిర్వహించారు

ప్రచారంలో భాగంగా

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు.శ్రీ.సంభాని చంద్రశేఖర్ గారు హాజరయ్యారు మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గారు హాజరయ్యారు ఈ సమావేశం సిటీ కాంగ్రెస్ అద్యక్షుడు మొహమ్మద్ జవీద్ గారి అధ్యక్షతన నిర్వహించారు

మహాసభలో పాల్గొన్నారు

రావిర్యాల దళిత దండోరా మహాసభలో పాల్గొన్న సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి జావీద్జిల్లా కాంగ్రెస్ ఆధ్యక్షులు పువళ్ళ దుర్గ ప్రసాద్ గారు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం గారు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య గారు, మైనారిటీ నాయకులు రబ్బానీ గారు తదితరులు ఈ మహాసభలో పాల్గొన్నారు

గిరిజన ఆత్మ గౌరవ దండోరా

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా ఖమ్మం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం ఎమ్మార్వో గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికలు వస్తేనే దళితులు,గిరిజనులు,బహుజనులు గుర్తుకు వస్తారని తెలిపారు.యావత్ రాష్ట్రంలో లో కూడా దళిత బందును,గిరిజన బందును,బహుజన బందును మరియు బీసీ st, మైనారిటీ బందును కూడా అమలు పరచాలని డిమాండ్ చేశారు…అలాగే సెప్టెంబర్ 17 తేదీన గజ్వేల్ దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరాకు ఖమ్మం నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

అత్మ గౌరవ సభ

గజ్వేల్ లో జరిగిన దళిత గిరిజన దండోరా అత్మ గౌరవ సభకు ‌హాజరైన అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు జిల్లా కాంగ్రెస్ కమిటి ‌‌అధ్యక్షులు . జావిద్ గారు ఖమ్మం నగ‌ర కాంగ్రెస్ ‌కమిటి అధ్యక్షులు మరియు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మొక్కా శేఖర్ గౌడ్ గారు, కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు గారు తదితర నాయకులు పాల్గన్నారు

భారత్ బంద్

భారత్ బంద్ ను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఖమ్మం నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్ జావిద్ గారు అధ్యక్షతన సమావేశం జరిగినది. వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నియంతృత్వ విధానాలతో ప్రజా మరియు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరియు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతోందని రైతులు తొమ్మిది నెలల నుంచి ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం లేదని కావున ఈ యొక్క బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన పట్ల విసుగుపుట్టి ప్రతిపక్ష పార్టీలు కలిసి భారత్ బంద్ కు పిలుపు ఇవ్వటం జరిగింది

విలేకర్ల సమావేశము

బంధు విజయవంతం చేయాలని కాంగ్రెస్ ఆఫీసులో అఖిలపక్షo ఆధ్వర్యం లొ విలేకర్ల సమావేశములో మాట్లాడుతున్న నగర అధ్యకులు ఎండీ జావీద్ గారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం

ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవ రెడ్డి భవన్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి శ్రీ శివ కుమార్ గారు పిసిసి సెక్రెటరీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. పువాళ్ళ దుర్గాప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ గారు పాల్గొనడం జరిగింది.

Involvement in Congress Party’s March on Foot

నియామక పత్రం

కాల్వోడ్డు నయబజార్ అడ్డా ప్రెసిడెంట్ రంగారావు కార్యదర్శి బాబ్జాన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ లో పొంగులేటి క్యాంప్ ఆఫీసు ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు గా గయజ్ పాష, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ & సోషల్ మీడియా కన్వీనర్‌గా కుక్కల రామకృష్ణ (RK) చైన్నై షాపింగ్ మాల్ అడ్డా ప్రెసిడెంట్ మూడ్ రవిందర్ , మయూరి అడ్డా ప్రెసిడెంట్ కత్తుల సంగయ్య, పుట్టకోట అడ్డా ప్రెసిడెంట్ వెంకట్, దానవాయిగూడేం రామన్న పేట అడ్డా ప్రెసిడెంట్ ఉపేందర్ , శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి అడ్డా ,ప్రెసిడెంట్ గోపి,NTR సర్కిల్ బాలజీ లకు ఆటో యూనియన్ కమిటీ లో భాద్యతలలో నియమక పత్రాలను అందజేయడం జరిగింది.

తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మన్ననూర్ గ్రామంలో రెండు రోజుల “సర్వోదయ సంకల్ప శిబిరమ్ లో ట్రైనర్ గా పాల్గొన్న RGPRS జోనల్ ఇంఛార్జి మరియు ఖమ్మం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జావీద్ గారు .

శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ది సంస్థ చైర్మన్ గా నియమితులు అయిన మిత్రులు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట అన్వేష్ రెడ్డి గారిని మరియు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరీ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు.

ఇఫ్తార్ విందు

ఎల్బీ స్టేడియం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు.

పత్రిక సమావేశం

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశంలో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు.

పుట్టిన రోజు వేడుకలు

19 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు కొమ్మినేని శివరామ్ గారి పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు.

నిరసన కార్యక్రమం

జిల్లా మరియు నగర కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలోజిల్లా కోర్టు ముందు ఎస్బిఐ బ్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు మాట్లాడుతూ గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఇటీవల BJP యొక్క ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని భావించి నిషేధించింది.

శుభాకాంక్షలు

రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఒబేదుల్ల కొత్వాల్ గారు శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు

అభినందనలు

నూతనంగా ఎస్బిఐటీ కాలేజ్ రోడ్ ఖమ్మం అర్కెటీక్క్చ్, రియల్ ఎస్టేట్ ఆఫీస్ ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు ఆఫీస్ నిర్వాహకులు ఉబేదుల్ల గారికి అభినందనలు తెలిపారు.

శుభాకాంక్షలు

ఇటీవల రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నియమితులైన గౌ తహర్ బిన్ హందన్ గారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు. వారితో పాటు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు తది తరులు పాల్గొన్నారు.

పత్రిక సమావేశం

మధిర నియోజకవర్గం ప్రొద్దుటూరు గ్రామoలో రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పత్రిక సమావేశంలో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు.

రాష్ట్ర సదస్సు కార్యక్రమం

హైదరాబాద్ మల్లికా కన్వెన్షన్ హల్ లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర సదస్సులో పాల్గొన్న మొహమ్మద్ జావేద్ గారు.

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి కొత్తకురుమ శివకుమార్ గారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావేద్ గారు పాల్గొన్నారు

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర

తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 95వ రోజు నల్లగొండ జిల్లా నల్లగొండ నియోజకవర్గం చందనపల్లి గ్రామంలో కోనసాగుతున్న పాదయాత్రలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే గారిని టీపిసిసి సభ్యులు మొహమ్మద్ జావిద్ గారు మరియు రాయల నాగేశ్వరరావు గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు..

109 రోజులు 1364 కిలో మీటర్ల పాదయాత్ర

తెలంగాణ రాష్ట్ర సిఎల్పీ నేత మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి ప్రారంభమై ఖమ్మం వరకు 109 రోజులు 1364 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుని మొదటి సారిగా గాంధీభవన్ కి విచ్చేసిన సందర్భంగా భట్టి విక్రమార్క గారిని మర్యాదపూర్వకంగా కలిసి టీపిసిసి సభ్యులు ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారు ఘనంగా సన్మానించారు.

కలిసి భోజనం చేసిన ఖమ్మం నగర అధ్యక్షుడు

బట్టి విక్రమార్క గారితో పాదయాత్రలో నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

పీపుల్స్ మార్చ్ ముగింపు సభ

ఖమ్మంలో పీపుల్స్ మార్చ్ ముగింపు సభ SR గార్డెన్ వెనుక స్థల పరిశీలన చేస్తున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు..

పాదయాత్రలో

బట్టి విక్రమార్క గారితో పాదయాత్రలో నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

భారత్ జోడో పాదాయాత్ర

రాహుల్ గాందీ చేపడుతున్నా భారత్ జోడో పాదాయాత్ర కు ఖమ్మం నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారి ఆధ్యర్యంలో పాదాయాత్ర కు బయలుదేరిన ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారు కార్పొరేటర్ లు దుద్దుకురి వెంకటేశ్వర్లు గారు, మలిదు వెంకటేశ్వర్లు గారు, పల్లేబోయిన చంద్రం గారు, లకావత్ సైదులు గారు, తది తరులు పాల్గొన్నారు

భారత్ జోడో గ్రామయాత్ర

ఖమ్మం నగరంలోని డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ టవర్స్ లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ. జావీద్ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో గ్రామయాత్ర కు అక్కడ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు, ప్రజలు తిలకం దిద్ది హారతులు ఇచ్చి పాదయాత్రను ఆశీర్వదించారు. అడుగడుగున ప్రతి టవర్ వద్ద ప్రజలకు జావిద్ అభివాదం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు పుచ్చకాయల వీరభద్రం, డివిజన్ అధ్యక్షుడు పర్వతాల శ్రీనివాస్, చింతల ఉపేందర్, చింతల రామాంజనేయులు, పొదిల బిక్షం, దొంగల రామరాజు, సక్రు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆజాదీ కా గౌరవ్ యాత్

75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ తో కలిసి ఖమ్మంలో ఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహించారు. ఖమ్మం నగరం కాల్వడ్డు , నుండి మయూరి సెంటర్, ఇల్లందు ఎక్స్ రోడ్, వైరా రోడ్, ఇంద్ర నగర్ కాలనీలో కొనసాగింది. ఈ సందర్భంగా ఖమ్మం రాజీవ్ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడారు. ఖమ్మం నగరం కాల్వడ్డు నుంచి పాదయాత్ర ఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్న విక్రమార్క గారికి ఘనంగా స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర

ప్రజాసమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు కాంగ్రెస్ టీపీసీసీ సెక్రెటరీ k శివ కుమార్ గారు ఖమ్మం నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు ఖమ్మం కార్పొరేషన్ రెండో డివిజన్ కార్పొరేటర్ ఎం. వెంకటేశ్వర్లు గారు మైనార్టీ నాయకులు రబ్బానీ గారు 13 డివిజన్ అధ్యక్షులు ఏలూరి రవి గారు సంఘీభావం తెలిపారు. చింతకాని మండలం తిమ్మనేనిపాలేం గ్రామానికి చేరుకొని భట్టి పాదయాత్రకు స్వాగతం పలికి మద్దతు ప్రకటించారు.

A Tribute of Love and Remembrance

ప్రగాఢ సానుభూతి

పూటానీ తాండ గ్రామ అధ్యక్షుడు గుగులోత్ అనిల్ అంత్యక్రియల్లో పాల్గొన్నఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ గారురఘునాథ పాలెం మండలo పూటాని తండా గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుగులోత్ అనిల్ మరణించారు వారి అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు

రాజీవ్ గాంధీ గారి జయంతి

ఖమ్మం నగరం లోని పలు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు మహమ్మద్ జావిద్ గారు అనంతరం ఆయన సేవలను స్మరిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి 14 వ వర్ధంతి

దివంగత మాజీ ముఖ్యమంత్రి డా,, వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి 14 వ వర్ధంతి సందర్భంగా రాపర్తి నగర్ లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

నివాళి అర్పించిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు

మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సోదరుడు కీ.శే. జలగం రామారావు మరణించారు. వారి చిత్ర పటానికి నివాళి అర్పించిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ గారు.

నివాళులు అర్పించడం జరిగింది

ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలం శివాయిగూడెం గ్రామ వార్డ్ మెంబర్ అయిన గార్లపాటి మురళి తండ్రి లక్ష్మయ్య గారు మరణించడం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు శివాయి గూడెం లోని వారి స్వగృహంలో పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.

ప్రగాఢ సానుభూతి

ఖమ్మం నియోజకవర్గం రోటరీ నగర్ కి చెందిన మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మిగారు అనారోగ్యం తో మరణించడం జరిగింది. రోటరీ నగర్ లోని వారి స్వగృహంలో పార్థివ దేహానికి పూలమాలవేసి కాంగ్రెస్ జెండా కప్పి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు మరియు ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ గారు అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి, మనోధైర్యాన్ని నింపి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రగాఢ సానుభూతి

ఖమ్మం నియోజకవర్గం 15 వ డివిజన్ కి చెందిన ముత్తమ్మగారు మరణించడం జరిగింది. ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు అల్లిపూరం లోని వారి స్వగృహంలో పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థించి,నివాళులు అర్పించారు.

నివాళులు

ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలం చిమ్మపుడి గ్రామానికి చెందిన నారాయణ గారు అనారోగ్యం తో మరణించడం జరిగింది.ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు చిమ్మాపుడి లోని వారి స్వగృహంలో పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థించి,నివాళులు అర్పించారు.

దశదిన ఖర్మ

ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలం జింకల తండా గ్రామ కాంగ్రెస్ నాయకులు దారవత్ సక్రు రామారావు గార్ల తండ్రి ధరవాత్ లాల్య గారు ఇటీవల మరణించారు దశదిన ఖర్మ కు హాజరు అయి వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు .

దశదిన ఖర్మ

ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలం ప్రగతి నగర్ కి చెందిన రంగయ్య గారు ఇటీవల అనారోగ్యం తో మరణించారు పెద్ద ఖర్మ లో పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాల వేసిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు అనంతరం వారి కుటుంబ సభ్యులు కుమారుడు బండారు పల్లి నాగేశ్వరరావు గారిని పరామర్శించడం జరిగింది.

కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలం సూర్య తండా గ్రామానికి చెందిన సర్పంచ్ సక్రు నాయక్ ఇటీవల అనారోగ్యం తో మరణించారు పెద్ద ఖర్మ లో పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

ఘన నివాళులు

ఆర్థిక సహాయం

ఖమ్మం నియోజకవర్గం 46 వ డివిజన్ కి చెందిన సత్యవతి గారు మరణించడం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు *జహీర్ పూర లోని వారి స్వగృహంలో పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థించి,నివాళులు అర్పించారు.ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది

ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలం సూర్యతండ గ్రామ సర్పంచ్ సక్రు నాయక్ గారు మరణించడం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు సూర్య తండా లోని వారి స్వగృహంలో పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థించి,నివాళులు అర్పించారు.

పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు

ఖమ్మం నియోజకవర్గం 8వ డివిజన్ కి చెందిన రంజిత్ గుండె పోటు తో మరణించారు విషయం తెలుసుకున్న ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిధ్ గారు వెళ్లి వారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు

ఖమ్మం నియోజకవర్గం 23వ డివిజన్ స్థానికులు చెందిన పల్లా వీరయ్య గారు మరణించడం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు ముల్కలపల్లి లోని వారి స్వగృహంలో పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థించి,నివాళులు అర్పించారు.

పూల మాల వేసి నివాళి అర్పించారు

వేపకుంట్ల గ్రామానికి చెందిన కంటిపూడి వారదనం గారు(60) గుండె పోటు తో మరణించారు వారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు మరియు వారి కుటుబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఖమ్మం నగర అధ్యక్షుడు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

నివాళులు అర్పించడం జరిగింది

ఖమ్మం నియోజకవర్గం 3 వ డివిజన్ కి చెందిన షేక్ సుల్తాన్ గారు గుండె పోటు తో మరణించడం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు బల్లేపల్లి లోని వారి స్వగృహం నందు పార్థివ దేహానికి నివాళులు అర్పించడం జరిగింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థించి,నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి, మనోధైర్యాన్ని నింపి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కుటుంబ సభ్యులను పరామర్శించారు

రఘునాథ పాలెం మండలం బావోజీ తండా గ్రామానికి చెందిన భూక్యా ఆకాష్ చికిత్స పొందుతూ మరణించారు విషయం తెలుసుకున్న ఖమ్మం నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం సమాధి పై పూల మాల వేసి నివాళి అర్పించారు పరమర్శించారు

కుటుంబ సభ్యులను పూల మాల వేసి నివాళి అర్పించారు

కోటపాడు గ్రామానికి చెందిన పగిళ్ళ సత్యం గారు(65)అనారోగ్యంతో మరణించారు వారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు మరియు వారి కుటుబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఖమ్మం నగర అధ్యక్షుడు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ గారు మరియు 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు గారు

వర్ధంతి సభలో

పివి నరసింహారావు వర్ధంతి సభలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మరియు ఖమ్మం నగర అధ్యక్షులు మహ్మద్ జావిద్ గారు

నివాళి అర్పించారు

రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామం లో అనారోగ్యం తో మరణించిన ఎర్ర రామ్ రెడ్డి గారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిధ్ గారు మరియు వారి కుటుబసభ్యులకు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు

చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు

ఖమ్మం 49 వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు గారి తండ్రి దుద్దుకురి సీతయ్య గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు మరియు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు CLP లీడర్ మల్లు భట్టి విక్రమార్క గారు, మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మరియు ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ గారు

నివాళి అర్పించారు అమ్మ ఫౌండేషన్ చైర్మన్

స్వాతంత్య్ర సమరయోధులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఐతం వెంకటేశ్వర్లు గారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు భట్టి నందిని విక్రమార్క గారు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ గారు, ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ గారు

పూల మాల వేసి నివాళి అర్పించారు

ఖమ్మం కార్పొరేషన్ 49వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకూరీవెంకటేశ్వర్లు గారి తండ్రి అయిన దుద్ధుకూరి సీతయ్య గారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మరియు ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ గారు మరియు వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని నింపారు

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది.

ఖమ్మం నగరం టేకులపల్లి కి చెందిన ఏడవ డివిజన్ ఖమ్మం నగర కాంగ్రెస్ నాయకులు చింతల ఉపేందర్ యాదవ్ గారి తల్లి గారైన లక్మిగారు అకస్మికంగా మరణించారు , అట్టి మరణ వార్త తెలిసిన ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు టిపిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ గారు వారికి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యం చెప్పటం జరిగింది.

నివాళులర్పించిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు

రఘునాథ్ పాలెం మండలంలోని సూర్య తండా గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జటోతు లచ్చి రామ్ నాయక్ గారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ గారు మరియు ఎస్సీ సెల్ కన్వీనర్ కూరపాటి మధు, రబ్బాని గారు, ఏలూరు రవి గారు తదితర నాయకులు పాల్గొన్నారు.

నివాళి అర్పించారు

ఖమ్మం కార్పొరేషన్ 59 వ డివిజన్ దానవాయిగూడెం పల్లేపు రాము గారి కుమార్తె అయిన పల్లెపు పవిత్ర (16) అకస్మిక మృతి చెందారు వారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు ఖమ్మం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మొహ్మద్ జావేద్ గారు పాల్గొన్నారు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు మెడబోయిన మల్లయ్య గారు , రబ్బానీ గారు, ఏలురి రవి గారు తదితరులు పాల్గొన్నారు.

పెద్దకర్మ కార్యక్రమం

కొణిజర్ల మండలము, పల్లిపాడు గ్రామ వాసి స్వర్గీయ శ్రీ పోట్ల కృష్ణయ్య గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ గారు

కాంగ్రెస్ పార్టీజెండా కప్పి నివాళులు అర్పించారు

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం లో పర్యటించిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు రఘునాధపాలెం మండలం పంగిడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జర్పుల మనూరి గారు మృతి చెందారు, విషయం తెలుసుకున్న మహమ్మద్ జావిద్ గారు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి కాంగ్రెస్ పార్టీజెండా కప్పి నివాళులు అర్పించారు.

మృతదేహానికి నివాళులర్పించిన

రఘునాథ పాలెం మండలం కోర్ల తండా గ్రామం లోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జర్పుల లంబు గారి మృతదేహానికి నివాళులర్పించిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జావేద్ గారు కార్పొరేటర్ మలిధు వెంకటేశ్వర్లు గారు బీహెచ్ రబ్బానీ గారు.

కాంగ్రెస్ జెండా కప్పి నివాళులర్పించారు

రఘునాధపాలెం మండలంలోని రాంక్యాతండా కి చెందిన కాంగ్రెస్ నాయకులు ధరావత్ మాంచ్యనాయక్ మృతి చెందారు, విషయం తెలుసుకున్న మహమ్మద్ జావిద్ గారు ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి కాంగ్రెస్ జెండా కప్పి నివాళులర్పించారు, కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు, వారి వెంట నగర కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు, ఎంపిటిసి వెంకన్న తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ జండాను కప్పి సంతాపం తెలిపిన

SC సెల్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ పేరం మల్లయ్య గారి భౌతిక కాయానికి కాంగ్రెస్ పార్టీ జండాను కప్పి సంతాపం తెలిపిన నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యం. డి. మహమ్మద్ జవీద్ గారు

కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ లోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెంటనే రాజీనామా చేయాలి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరచి రామకృష్ణ కుటుంబానికి సరైన న్యాయం చేయాలని స్థానిక జిల్ల కాంగ్రెస్ కార్యాలయం లో వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించిన జరిగింది

క్రొవ్వొత్తుల ప్రదర్శన

నగర కాంగ్రెస్ కమిటి ఆద్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జల్లాలో రామకృష్ణ,లక్ష్మి, సాహితి,సాహిత్యల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్థూ, దోషులను కఠినంగా శిక్షించాలని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ సెంటర్లోని డాక్టర్ అంభేద్కర్ గారి విగ్రహం వరకు క్రొవ్వొత్తుల ప్రదర్శనను పోలీసులు ఎంత నిర్బందానకి గురిచేసినప్పటికి ప్రదర్శన నిర్వహించటం జరిగినది .

Engaging Social Activities for a Fulfilling Life

ఇఫ్తార్ పార్టీ

ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం కార్పొరేషన్ 48 వ డివిజన్ లో జరిగిన ఇఫ్తార్ పార్టీ లో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు ముస్లిం సోదరులకు ఖర్జూర తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

వివాహ మహోత్సవం

ఖమ్మం నియోజకవర్గం చింతగుర్తి గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆలస్యం సూరయ్య గారి కుమారుడి గోపి విహరికల వివాహానికి హాజరు అయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ గారు.

రౌండ్ టేబుల్ సమావేశం

ఆమ్ఆద్మీపార్టీ జాతీయ అద్యక్షుడు, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టు మోదీ ఓటమికి నాంది గా వివిధ పక్షాల రాజకీయ నేతలు ధ్వజం ఎత్తారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లోఆప్ జిల్లా అద్యక్షులు స్వర్ణ సుబ్బారావు అద్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఇండియా కూటమి, వివిధ రాజకీయ పక్షాల నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు ను నిరశించారు.

నిశ్చితార్థపు వేడుక

కొలిశెట్టి రమేష్ యొక్క నిశ్చితార్ధానికి హాజరయ్యి శుభాకాంక్షలు తెలిపిన మహమ్మద్ జావీద్ గారు.

నివాళి

ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలం హర్య తండా గ్రామానికి కాంగ్రెస్ నాయకులు చెందిన బానోత్ శ్రీను గారి నాయనమ్మ బానోత్ జముకు ఇటీవల మరణించారు. వారి పెద్ద ఖర్మకు హాజరు అయి వారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గృహ ప్రవేశ వేడుక కార్యక్రమం

గృహ ప్రవేశ వేడుక కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గారు.ఖమ్మం నగరం బల్లేపల్లి 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు గారి తమ్ముడు మలిదు వెంకట్రావ్ గారి నూతన గృహ ప్రవేశం సందర్బంగా వెళ్లి వారికి అభినందనలు తెలిపారు.

వివాహానికి ముఖ్య అతిథిగా

ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండల జెడ్పీటీసీ మలోత్ ప్రియాంక రామకృష్ణ ల వివాహానికి హాజరు అయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించిన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మలనాగేశ్వరరావు గారు మరియు ఖమ్మం నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ గారు, మరియు కార్పొరేటర్లు, జిల్లా నగర కాంగ్రెస్ నాయకులు, తది తరులు పాల్గొన్నారు

పలు కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా

చింతకాని మండలం లోని పాతర్లపాడు గ్రామంలో చింతకాని మండల కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు, స్థానిక ఎంపిటిసి అంబటి వెంకటేశ్వరరావు గారు, బొర్రా ప్రసాద్ గార్ల ఆద్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు వీరితో పాటు పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు, పి సి సి సభ్యులు ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్ గారు* మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు RK తదితరులు పాల్గొన్నారు.

వినాయక ఉత్సవ కమిటీ వారికి విరాళం

ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలం గణేశ్వరం గ్రామంలో టీపిసిసి సభ్యులు మహమ్మద్ జావిద్ గారు గణేష్ మండపాల వద్ద, స్వామి వారిని దర్శించుకొని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిచారు ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని విరాళాలు అందించడం జరిగింది.

విరాళం

ఖమ్మం నగరంలో పలు డివిజన్లో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. 29 డివిజన్లో విద్యాసాగర్ ఆధ్వర్యంలో మహమ్మద్ జావిద్ గారిని శాలువా తో సత్కరించారు మహమ్మద్ జావిద్ గారు గణపతి వద్ద భక్తులు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.వినాయక ఉత్సవ కమిటీ వారికి విరాళం అందించారు.

ముత్యాలమ్మ తల్లి బోనాలు

ఖమ్మం నియోజకవర్గం 37 వ డివిజన్ ముత్యాలమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు పాల్గొనడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా

ఖమ్మం నియోజకవర్గం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలు డివిజన్ ల అద్యక్షులు వారి డివిజన్లలో జాతీయ జెండా ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఖమ్మం జిల్లా అద్యక్షులు పువ్వళ్ళ దుర్గా ప్రసాద్ గారు పాల్గొన్నారు పలు డివిజన్ లు 2,5, 23, 40,32 ,35,38,57,46,48, డివిజన్లలో జాతీయ జెండాను ఖమ్మం నగర అద్యక్షులు మహమ్మద్ జావిద్ గారు ఆవిష్కరించారు.

కలిసి భోజనం చేసిన ఖమ్మం నగర అధ్యక్షుడు

సతీష్ జర్కిహోలి కర్ణాటక రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారితో కలిసి భోజనం చేసిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు అనంతరం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించడం జరిగింది

జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగ

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో దేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

డైరీ ఆవిష్కరణ

రోటరీ నగర్ సిటీ ఫంక్షన్ హాల్ నందు రఘునాథపాలెం మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ మండల అధ్యక్షులు భూక్యా బాలాజీ ప్రధాన కార్యదర్శి గుగులోతూ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు పాల్గొనడం జరిగింది.

పబ్లిక్ పార్క్ కడుతున్నారు

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 28 వ డివిజన్ ప్రకాష్ నగర్ లో గొల్లాపాడు ఛానెల్ కు పబ్లిక్ పార్క్ కడుతున్నారు ప్రభుత్వ అధికారులు ఎటువంటి నోటీసు లు జారీచేయకుండా జెసిబి ట్రాక్టర్ లతో అక్కడి పేద ప్రజల ఇల్లు లను అక్రమం కూల్చి వేశారు అధికారులు మార్కింగ్ పరిధి దాటి 10 అడుగులు వరకు వారి ఇండ్లను కూల్చివేశారు అదే విధంగా వారిని అధికారులు బెదిరిస్తున్నారు విషయం తెలుసుకుని ఖమ్మం నగర అధ్యక్షుడు పి సి సి మెంబర్ మహమ్మద్ జావిద్ గారు ఘటన స్థలానికి వెళ్లి వారికి అండగా నిలబడ్డారు

శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మ దిన వేడుకలు

39 వ డివిజన్ అధ్యక్షులు షేక్ వసీం గారి ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా ఆశ్రమం లో ఏఐసీసీ మాజీ అధ్యక్షరాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మ దిన వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ గారు పాల్గొన్నారు ఆశ్రమo లో కేక్ కట్ చేసి చిన్న పిల్లలకు స్వయంగా భోజనాలు వడ్డించారు

హిమాచల్ ప్రదేశ్ విజయోత్సవ సంబరాలు

నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్ విజయోత్సవ సంబరాలు. ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు కాంగ్రెస్ శ్రేణులు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా భారత్ జూడో యాత్రకు భారతదేశ ప్రజలు ఈశాన్య రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ రూపంలో మొట్టమొదటి విజయం లభించిందని ఈశాన్యంలో మొదలైన ఈ విజయోత్సవ ప్రభంజనం రాబోవు ఎన్నికల్లో దేశమంతటా వ్యాపింపజేసి భారతదేశ రాజ్యాంగ వ్యవస్థను కాపాడే దిశలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి భారత దేశ ఔన్నత్యాన్ని పెంపొందించుటలో కాంగ్రెస్ పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా పిసిసి సభ్యులు మొహమ్మద్ జావిద్ చెప్పారు

మృతదేహాన్ని సందర్శించిన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తి కోయల దాడి లో మృతి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాస రావు మృతదేహాన్ని సందర్శించిన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లో సందర్శించారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఫోటో ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ

హైదరాబాదులో జరగబోయే ఫోటో ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ చేసిన నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ గారు రఘునాథపాలెం మండల అధ్యక్షులు భూక్యా బాలాజీ గారు ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ గారు SK యాసిన్ , గౌస్ పాషా, ముజాహిద్, ఇబ్రహీం, జాని పాషా తది తరులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు చేయడం జరిగింది

ఖమ్మం నగర అధ్యక్షులు మహ్మద్ జావిద్ గారి ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది అబుల్ కలాం ఆజాద్ వంటి వారు సొంతం గా స్వతంత్ర గా పత్రిక ని ఎర్పాటు చేసుకుని స్వాతంత్ర ఉద్యమం సమయం లో ప్రజలకు అవగాహన కల్పించారు తోడ్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పువ్వాల్ల దుర్గా ప్రసాద్ గారు పాల్గొన్నారు ఉర్దూ పత్రిక రిపోర్టర్ హఫీజ్ మహ్మద్ జవాధ్ గారికి సన్మానం చేశారు

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జునఖర్గే ఎన్నిక పట్ల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలిపి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా 136 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగి అత్యధిక కాలం దేశాన్ని పాలించిన పార్టీకి ఒక దళిత నాయకుడు అధ్యక్షుడుగా ఎన్నిక కావడం హర్షించ దగ్గ విషయం అని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు, ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు, తది తరులు పాల్గొన్నారు

బతుకమ్మ పండుగ సందర్భంగా

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ఖమ్మం ఎనిమిదో డివిజన్ వైఎస్ఆర్ నగర్ లో గల సద్దుల బతుకమ్మ లో పాల్గొని ఆడపడుచులతో ఆటపాట ఆడిన ఖమ్మం కాంగ్రెస్ పార్టీనగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎనిమిదో డివిజన్లో గల వైయస్సార్ నగర్ లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి 8వ డివిజన్ లో గల అభివృద్ధి పనులు చురుగ్గా జరగాలని ఖమ్మం కార్పొరేషన్ లో మొదటి డివిజన్ గా ఉండాలని కార్పొరేటర్ లకావత్ సైదులుకు అంతా తోడుగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవాలని సూచించారు

దేవి నవరాత్రుల సందర్భంగా

దేవి నవరాత్రుల సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ లో గల అల్లిపురం గ్రామంలో వెనిగళ్ళ సత్యం గారు ఏర్పాటుచేసిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు గారు ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ జావిద్ గారు

రక్తదాన శిబిరం నిర్వహించారు

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభక్షనేత మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య జన్మదిన వేడుకలను ఖమ్మం ప్రజాభవన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. చింతకాని యూత్ కాంగ్రెస్ మరియు సోషల్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో సూర్య విక్రమాదిత్య గారి పుట్టినరోజును పురస్కరించుకొని తల సేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవడానికి రక్తదాన శిబిరం నిర్వహించారు.

జన్మదిన వేడుకలు

ఖమ్మం నగరం లో సిటీ సెంట్రల్ ఫంక్షన్ హల్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జన్మదిన వేడుకలు జరిపారు ఈ కార్య క్రమం లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు మాట్లాడుతూ మోహ్మోధ్ జావిధ్ గారు కరోనా సమయం లో లాక్ డౌన్ చేసినపుడు వలస కూలీల తరలింపు విషయం లో వారికి వాహనాలు ఎర్పాటు చేసి వారి గమ్య స్థానాలకు చేర్చిన మహా మనిషి అని కొనియాడారు అదే విధంగా పాలేరు నియోజక వర్గ నాయకులు రాయల నాగేశ్వర రావు గారు మాట్లాడుతూ జావిద్ గారి సేవలను గుర్తు చేశారు పేదలకు బియ్యం పంపిణీ మరియు ప్రతి కార్యకర్తలకు అండగా నిలవాలని తెలిపారు

పిలుపుమేరకు

హైదరాబాద్ గాంధీ భవన్ లోతెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యంఠాగూర్ పిలుపుమేరకు అల్ డీసీసీ & సిటీ ప్రెసిడెంట్ ల సమావేశానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళదుర్గాప్రసాద్ మరియు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జావేద్గారు

75వ స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో

75వ స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ గారు తో ముఖ్యఅతిథిగా పాల్గొన్నా వి హనుమంతరావు గారు ఖమ్మం నియోజకవర్గం నియోజకవర్గం పట్టణ పరిధి లో నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలు చోట్ల జాతీయజెండా ని ఆవిష్కరించారు ముందుగా కాంగ్రెస్ కార్యలయంలో జెండా ఆవిష్కరించడం జరిగింది.

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం

ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి రెండవసారి కోవిడ్ బారినపడి (ఐసోలేషన్లో) ఉన్నందువలన ఆమెగారు ఆరోగ్యం బాగుండాలని ఖమ్మం 9వ డివిజన్లో గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో విహెచ్ హనుమంతరావు గారు ( ex mp) ప్రత్యేకంగా చండీయాగం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు ఐ ఎన్ టి సి నాయకులు మరియు ఖమ్మం నగర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

రైతు రచ్చబండ కార్యక్రమం

ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం మంగ్యా తండ గ్రామం లో మరియు మూలగూడెం గ్రామం లో రైతు రచ్చబండ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖమ్మం నియోజక ఇంఛార్జి మొహ్మూద్ జావేద్ గారు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో అభివృధి చాలా జరిగింది అని చెప్పే కెసిఆర్ కేటీఆర్ మేము రైతు రచ్చ బండ కార్యక్రమం లో ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలు తెలుసుకున్నాం అర్హులు అయిన వారికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తాము అన్న కెసిఆర్ గ్రామలాళ్లో సుమారు 80 కుటుంబాలు పూరి గుడసెల్లో నివసిస్తున్నారు. బంగారు తెలంగాణ కలలు నెరవేర్చే లేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి వస్తె అర్హులు అయిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము అని తెలిపారు

రచ్చబండ కార్యక్రమం

రఘునాథ పాలెం మండలo జింకలతండ గ్రామం లో రైతు రచ్చబండ కార్యక్రమం జరిగింది ఈ కార్య క్రమం లో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోహ్మొద్ జావేద్ గారు మాట్లాడుతూ రాష్ట్రం లో పేద వర్గాలకు అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి రావాలి అని తెలిపారు గ్రామం లో ప్రతి ఇంటి తలుపు తట్టి రైతు డిక్లరేషన్ గురించి వివరించారు

రైతు రచ్చ బండ కార్య క్రమం

రఘునాథ పాలెం మండలం రాoక్యతండ గ్రామం లో రైతు రచ్చ బండ కార్య క్రమం కి భారీ స్పందన ఈ కార్యక్రమం లో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోహ్మోద్ జావేద్ గారు మాట్లాడుతూ రాష్ట్రం లో తెరాస పాలన లో రైతులకు అన్యాయం జరుగుతుంది అని తెలిపారు రైతు రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాలి అని తెలిపారు

రైతు రచ్చ బండ కార్య క్రమం

రఘునాథ పాలెం మండలం రాoక్యతండ గ్రామం లో రైతు రచ్చ బండ కార్య క్రమం కి భారీ స్పందన ఈ కార్యక్రమం లో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోహ్మోద్ జావేద్ గారు మాట్లాడుతూ రాష్ట్రం లో తెరాస పాలన లో రైతులకు అన్యాయం జరుగుతుంది అని తెలిపారు రైతు రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాలి అని తెలిపారు

రచ్చబండ నిర్వహించడం జరిగింది

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మడలం చెరువు కొమ్ము తొండ గ్రామం నందు రచ్చబండ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారుగారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు అందరికీ వరంగల్ డిక్లరేషన్ ని వివరించడం జరిగింది.

రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమం

ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో వరంగల్ రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమాన్ని ఖమ్మం నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్ నిర్వహించారు.

రైతు డిక్లరేషన్ మరియు రచ్చబండ కార్యక్రమం

ఖమ్మం నియోజకవర్గం లోని రఘునాధపాలెం మండలం లో ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారి ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్ మరియు రచ్చబండ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ.ఎంపీ. వి. హనుమంత రావు గారు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ గారు

బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం

కాంగ్రెస్ ప్రభుత్వంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహమ్మద్ జావేద్ అన్నారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన పిలుపు మేరకు రఘునాధపాలెం మండలం శివయ్య గూడెంలో కాంగ్రెస్ మండల బాధ్యులు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8 సంవత్సరాల కాలంలో ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు.

రచ్చబండ నిర్వహించి ప్రతి గడపకు తీసుకువెళ్లే కార్యక్రమం

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం లోని కోటపాడు గ్రామం లో ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ గారి ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్ ను ఆ గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రతి గడపకు తీసుకువెళ్లే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

టెక్నాలజీ వరల్డ్ టెలికమ్యూనికేషన్

భారతదేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చినది అప్పటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. ఈ సందర్భంగా గుర్తు చేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు నగరంలోని స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో టెక్నాలజీ వరల్డ్ టెలికమ్యూనికేషన్ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు, ఈ సందర్భంగా మహమ్మద్ జావీద్ గారు మాట్లాడుతూ 2005 నుండి ప్రతి సంవత్సరం మే 17ని ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే పాటిస్తున్నారు

న్యూస్ ఛానల్ ప్రారంభం

ఖమ్మం నగరం లో KH 9(కె. హెచ్.నైన్)న్యూస్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిధి గా పాల్గొని న్యూస్ ఛానల్ ప్రారంభించిన ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ గారు

అంబేద్కర్ 131వ జయంతి

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న గ్రహిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిండం జరిగింది. ముందుగ నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావీద్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య గార్లు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

జ్యోతిరావుపూలె జయంతిని పురస్కరించుకుని

మహాత్మా జ్యోతిబాపూలే గొప్ప సాంఘీక సంఘ సంస్కర్త అని జిల్లా కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్ గారు అన్నారు. జ్యోతిరావుపూలె జయంతిని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు

ఖమ్మం నియోజకవర్గ సభ్యత్వ నమోదు

ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఖమ్మం నగరంలోని ధర్నా చౌక్ నందు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ పిసిసి సెక్రెటరీ ఖమ్మం నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ శివకుమార్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వర్ గారు సంఘీభావం ప్రకటించారు

సభ్యత్వ నమోదు

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సభ్యత్వ నమోదు పై పత్రికా సమావేశం జరిగింది ఈ పత్రికా సమావేశంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ కమిటీ నుంచి టీపిసిసి సెక్రెటరీ శ్రీ శివ కుమార్ గారు, గారు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ గారు పాల్గొనడం జరిగింది.

గణతంత్ర దినోత్సవ వేడుకలు

02,23,40,46,49 వ డివిజన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిదిగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జావీద్ గారు , జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య గారు, జిల్లా నగర కాంగ్రెస్ నాయకులతో పాటు డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆరోపించారు

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, రైతులు అప్పులు తీర్చేదారిలేక, ప్రభుత్వాలు రైతులకు భరోసానిచ్చే పరిస్థితి లేకనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ.జావిద్ గారు ఆరోపించారు. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం పాపాటపల్లి గ్రామానికి చెందిన మిర్చి రైతు భూక్య సోమ్లా నాయక్ పరుగులు మందు తాగి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు కాగా కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు జావిద్, కాంగ్రెస్ నాయకులు ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

మహాత్మా గాంధీ గారి 151వ జయంతి

మహాత్మా గాంధీ గారి 151వ జయంతి పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో CLP నేత భట్టి విక్రమార్క గారితో కలిసి మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు

ఇందిరా గాంధీ గారి 103 వ జయంతి

మాజీ తొలి మహిళా ప్రధాని శ్రీమతి స్వర్గీయ ఇందిరా గాంధీ గారి 103 వ జయంతి ఘనంగా నిర్వహించారు , జావిద్ గారు మాట్లాడుతూ బారత మొట్టమొదటి మహిళా ప్రధానిగా దేశాన్ని ముందుకు నడిపారు. అంతేకాకుండా భారత ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు అని కొనియాడారు . అనంతరం డివిజన్ లో పర్యటించిన సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ గారు మరియు కార్యనిర్వాహక అధ్యక్షులు దీపక్ చౌదరి గారు డివిజన్ లో సమస్యలు గురించి స్థానికులు ని అడిగి తెలుసుకున్నారు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యలను పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు,

రిప్రజంటేషన్ ఇవ్వటం జరిగింది

ఖమ్మం నగరంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ నిర్లక్షత గురించి ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ యం.డి. జావేద్ గారి ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ కార్పోరేటర్స్ శ్రీ మలీదు వెంకటేశ్వర్లు, శ్రీమతి పల్లెబోయిన భారతి, శ్రీమతి ధనాలా రాధ, శ్రీమతి కొప్పెర సరితా, శ్రీమతి మిక్కిలినేని మంజుల, శ్రీ లకావత్ సైదులు, శ్రీమతి మోతారపు శ్రావణి, శ్రీమతి మొహ్మద్ రఫితా బేగం, మరియు శ్రీ మిక్కిలినేని నరేంద్ర డివిజన్ సమస్యలపై నగర మున్సిపల్ కమీషనర్ శ్రీ అనురాగ్ జయంత్ గారిని కలసి రిప్రజంటేషన్ ఇవ్వటం జరిగింది. వారు తగిన సమయం ఇచ్చి అన్ని డివిజన్లలో వున్న సమస్యలపై తగు పరిష్కారం చూపిస్తానన్నారు.

సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది

46 డివిజన్ జూబ్లీమిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద బాణాల లక్ష్మణ్ అనిత దంపతుల గార్ల సహకారంతో సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఖమ్మం నగర కాంగ్రెస్ అద్యక్షులు SK జావిద్ గారు మరియు డివిజన్ అధ్యక్షులు SK రజ్జి గారు వచ్చారు,సరస్వతి పూజలో పూజించిన పాఠ్యపుస్తకాలు, పెన్నులను జావిద్ గారి చేతుల మీదుగా సుమారు 200 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది, కమిటి తరుపున బాణాల లక్ష్మణ్ గారు, జావిద్ గారిని శాలువాతో సత్కరించటం జరిగింది

స్టేట్ లెవల్ కరాటే పోటీలు

వినోద్ కరాటే స్కూల్ వారి ఆధ్వర్యంలో స్థానిక వర్తక సంఘ భవనంలో స్టేట్ లెవల్ కరాటే పోటీలు నేడు ప్రారంభమయ్యాయి. కరాటే మాస్టర్ చింతమల్ల వినోద్ గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు పెద్ద ఎత్తున అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరాటే నిపుణులు,. మాస్టర్స్, స్టూడెంట్స్, పాల్గొన్న ఈ పోటీలను ముఖ్య అతిధి గా ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావీద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Extending a Helping Hand

అన్న దానం

అన్న దానం మహా గొప్ప కార్యం  అని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ

మహమ్మద్ జావీద్ గారు ఇతర నాయకులతో కలిసి హాస్పిటల్ లో ఉన్న పిల్లలకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

అక్షరాబ్యాసం

మహమ్మద్ జావీద్ గారు పాఠశాలలో ఉన్న విద్యార్థులకు అక్షరాబ్యాసం చేయించడం జరిగింది.

పరామర్శ

ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల దాడి లో గాయపడిన గౌరీ శెట్టి వినోద్ గారిని ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వినోద్ ని పరామర్శించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు దాడి కి గల కారణాలు తెలుసుకున్నారు వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలిపారు.

కుల వృత్తులకు ఆర్థిక సాయం

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వెనకబడిన తరగతులకు అందించే కుల వృత్తులకు ఆర్థిక సాయం గడువు తేదీని పొడిగించాలని పీసీసీ సభ్యులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడనికి వెళ్ళిన ఆయన కలెక్టర్ కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో కార్యాలయ సూపరిండెంట్ కు వినతి పత్రం సమర్పించారు.

ఇండ్లలోకి నీరు చేరి నాన అవస్థలు పడ్డారు

ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు బొక్కల గడ్డ మరియు పరిసర ప్రాంతాల్లో ఉదృతంగా నీరు ప్రవహించడం వల్ల చుట్టుపక్కల నివసించే ప్రజల ఇండ్లలోకి నీరు చేరి నాన అవస్థలు పడ్డారు ఖమ్మం నగర అద్యక్షులు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ గారు వెళ్లి అక్కడ సహాయక చర్యలు చేశారు స్వయంగా అందరినీ ఇంటి నుంచి తీసుకొని వెళ్ళారు అనేక మందిని సురక్షిక ప్రాంతాల్లో తరలించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రేణులు అనేక మంది పాల్గోని వరద బాధితులకు సహాయం చేశారు.

ఆంజనేయ స్వామి దేవాలయానికి విరాళంగా

రఘునాథ పాలెం మండలం గణేశ్వరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి విరాళంగా ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు 25000 వేల రూపాయలు నగదు ను ఆలయం కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది

పరామర్శించిన

ఖమ్మం కార్పొరేషన్ 40 వ డివిజన్ కు చెందిన హస్సేన్ గారిని పరామర్శించిన మహమ్మద్ జావేద్ ఖమ్మం నగరం లో జరిగిన BRS పార్టీ బహిరంగ సభలో తొక్కిసాటలో కాలు విరిగింది గ్రౌండ్ లోనే పడి ఉన్నారు ఎవరు పట్టించుకోవడం లేదు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూసి ఆసుపత్రి కి తీస్కొని వెళ్లారు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కి వెళ్లి పరామర్శించిన ఖమ్మం నగర అధ్యక్షుడు పిసిసి మెంబర్ మహమ్మద్ జావిద్ గారు .

ఆసుపత్రి కి వెళ్లి పరామర్శించారు

రఘునాథ పాలెం మండల కాంగ్రెస్ నాయకులు మంచుకొండ సర్పంచ్ వాంక్ డోత్ దీపక్ నాయక్ గారు ఇటివల ద్విచక్ర వాహన ప్రమాదం లో దీపక్ గారి కాలు పాక్చర్ అయ్యింది విషయం తెలుసుకున్న ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు ఆసుపత్రి కి వెళ్లి పరామర్శించారు

పరామర్శించిన CLP లీడర్

గుత్తి కొయల దాడిలో మరణించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చల్లమల్ల శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన CLP లీడర్ మల్లు భట్టి విక్రమార్క గారు మరియు పూవ్వళ్ళ దుర్గా ప్రసాద్ గారు, మరియు ఖమ్మం నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్ గారు

ఆర్ధిక సహాయం

CLP లీడర్ గౌ.శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సిఫారసు మేరకు ఖమ్మం కార్పొరేషన్ 46 వ డివిజన్ కు చెందిన జాడ శ్రీనివాసరావు గారికి 15000 (పదిహేను వేల) రూపాయల చెక్కు ను అందజేసిన ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ గారు

ముప్పై మూడు వేల)రూపాయల చెక్కు

CLP లీడర్ గౌ.శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సిఫారసు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ను 33000 (ముప్పై మూడు వేల)రూపాయల చెక్కు ను బి. పూజిత గారి కి అందజేసిన ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ గారు మరియు 8 వ డివిజన్ కార్పొరేటర్ లాకావాత్ సైదులు గారు

రైల్వే మూడో లైన్ పనులు మొదలుపెట్టబోతున్నందున అక్కడి ప్రాంత ప్రజలకు రైల్వే

ఖమ్మం నగరం లోని 48వ డివిజన్లోనీ అంబేద్కర్ నగర్ కాలనీ లో రైల్వే మూడో లైన్ పనులు మొదలుపెట్టబోతున్నందున అక్కడి ప్రాంత ప్రజలకు రైల్వే అధికారులు కాలనీ ప్రాంత వాసులకు ఖాళీ చేయించుతా రవి భయపడుతున్నారు ఇట్టి సమస్యను ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావిద్ గారు కాలనీ నీ సందర్శించి తక్షణమే వారికి డబుల్ బెడ్ రూం గాని రాజేష్ స్వగృహలో పునరావాసం కల్పించి వారికి తగిన నష్టపరిహారం కూడా ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును

రఘునాథ పాలెం మండలం లో ని వెపకుంట్ల గ్రామానికి చెందిన బాణోత్ శ్రీను గారి కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ గారు

49000 (నలభై తొమ్మిది వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును

మధిర శాసనసభ్యులు సీఎల్పీ నాయకులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సిఫారసు మేరకు రఘునాథ పాలెం మండలం లో ని గణేశ్వరం గ్రామానికి చెందిన కొర్రా ఉష కోర్రా పెద్ద బాబు 49000 (నలభై తొమ్మిది వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహ్మద్ జావిద్ గారు అందజేసినారు

గురుకుల పాఠ‌శాల‌లో స‌మ‌స్య‌లు

తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తున్నాన‌ని గొప్ప‌లు చెప్ప‌ని సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ బ‌డుల‌ను ప‌ట్టించుకోకుండా గురుకులు పాఠ‌శాల‌లు అంటూ గొప్ప‌ల‌కు బోయి చిప్ప‌లు ప‌ట్టుక‌ని తిరిగిన‌ట్లు ఉందని, గురుకుల పాఠ‌శాల‌లో స‌మ‌స్య‌లు తాండ‌విస్తున్నాయ‌ని ఖ‌మ్మం న‌గ‌ర కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు, పీసీసీ మెంబ‌ర్ మ‌హ్మ‌ద్ జావిద్ గారు ఆరోపించారు. గురుకుల పాఠ‌శాల‌ల్లో వ‌స‌తులు స‌రిగ్గా లేక విద్యార్థులు అక్క‌డ ఉండ‌లేక మాకొద్దు బాబోయ్ ఈ పాఠ‌శాల‌లు అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏఐసీసీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో పాద‌యాత్ర‌కు సంఘీభావంగా ఖ‌మ్మం న‌గ‌ర క‌మిటీ అధ్య‌క్షుడు ఎండీ జావిద్ ఆధ్వ‌ర్యంలో 150 రోజుల పాటు భార‌త్ జోడో గ్రామ యాత్ర‌ను చేప‌ట్టారు.

టీ షర్ట్ లను పంపిణీ

నేడు వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ గారు తెలిపారు. రఘునాధపాలెం మండల పరిధిలో శివాయిగూడెంలో రైతు సంఘర్షణ సభ టీ షర్ట్ లను పంపిణీ చేశారు.

Thorough Inspection: Ensuring Quality and Safety

ఖమ్మం వైరా రోడ్డు లోని నర్సరీ ని పరిశీలించిన

ఖమ్మం వైరా రోడ్డు లోని నర్సరీ ని పరిశీలించిన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు మరియు ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపా అధ్యక్షులు కొంటేముక్కుల నాగేశ్వరరావు గారు, నల్లమల సత్యం బాబు గారు..

సందర్శించిన

మహారాష్ట్ర లోని వార్ధ సేవాగ్రాంను సందర్శించిన సిఎల్పీ నేత, జన నాయకుడు భట్టి విక్రమార్క గారిని ఖాదీ దండతో సత్కరిస్తున్న ఖమ్మం నగర కాంగ్రెస్ అద్యక్షుడు మహమ్మద్ జావేద్ గారు.

ఖమ్మం నగరంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలన

ఖమ్మం నగరంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావీద్ గారు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పలుమార్లు హెచ్చరించినా ప్రజలను అప్రమత్తం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఖమ్మం నగరంలోని మున్నేరు నదిపై మంచికంటినగర్, బొచ్చల గడ్డ కాలనీ ప్రజలు పడుతున్న బాధలను చూసారు .అధికార యంత్రాంగం ప్రజల కోసం పనిచేసేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

స్థలాన్ని సంధర్శించటం జరిగింది.

ఖమ్మం నియోజకవర్గం ఈనాడు ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి SR గార్డెన్ స్థలం వద్ద ప్రభుత్వ అధికారులు అక్రమంగా మార్కింగ్ వేశారు అ స్థలాన్ని సందర్శించిన మహమ్మద్ జావిద్ గారు.

సందర్శించడం జరిగింది

రఘునాధపాలెం మండలం లో గల మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ ఖమ్మం నగర అధ్యక్షులు మహ్మద్ జావిద్ గారు సందర్శించడం జరిగింది .ఖమ్మం నియోజకవర్గం రఘునాథ పాలెం మండలంలోని రెసిడెన్షియల్ స్కూల్ సందర్శించి రెసిడెన్షియల్ స్కూలు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి విద్యాలయంలోని సౌకర్యాల గురించి తెలుసుకున్నారు తర్వాత ఉపాధ్యాయులతో మాట్లాడారు ఉపాధ్యాయులకు వసతి ఎలా ఉందని తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులు క్లాస్ రూమ్ లోకి వెళ్లి వాళ్ల సాధక బాధలు మరియు భోజనం వసతులు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు

బాధిత మహిళలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు

ఖమ్మం నగరంలో కొంతమంది అమాయక మహిళలను నమ్మించి అధికార టీఆర్ఎస్ పార్టీ సంబంధించి వారు మీకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు అలాగే బ్యాంకు లోన్ ఇప్పిస్తామని చెప్పి సుమారు 5 కోట్లు వసూలు చేశారు తర్వాత బాధ్యత మహిళలు పొయ్యి వాళ్ళని నిలదీయగా మీకు దిక్కున చోట చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు ఆ మహిళలు ఖమ్మం నగర అధ్యక్షులు జావిద్ గారు కలవడం జరిగింది జావిద్ గారు బాధిత మహిళలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు

పర్యటించారు

సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా (Dro)నియమితులైన మహమ్మద్ జావిద్ గారు ప్రకాశం జిల్లా లో పర్యటించారు, వారికి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు, అనంతరం డిసిసి కార్యాలయంలో ప్రకాశం జిల్లా పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ లు,మండల పార్టి అధ్యక్షులు ముఖ్య నాయకులతో సమావేశంలో పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పైన చర్చించారు, అనంతరం పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించారు.

నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి

రాజీవ్ స్వగృహ ను కార్పొరేట్ సంస్థలకు అప్పగించవద్దని ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ గారు అన్నారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ స్వగృహ సముదాయం ముందు జరిగే మూడో రోజు రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడుతూ . రాజీవ్ స్వగ్రహ ను మధ్యతరగతి మరియు పేదవారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి సంకల్పంతో ప్రారంభించిందని అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం స్వార్థంతో కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై పేదవాడు ఇంటి కల సాకారం కాకుండా స్వార్థంతో వ్యవహరిస్తున్నదని కావున వేలంపాటను రద్దుచేసి గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారొ వారికే కేటాయించాలని అన్నారు

Meetings with Prominent Politicians

తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్న కాబోయే భారత యువప్రధాని మాజీ ఏఐసీసీ అధ్యక్షులు “శ్రీ. రాహుల్ గాంధీ” గారితో మరియు తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు “గౌ. శ్రీ. మల్లు భట్టి విక్రమార్క” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీద్ గారు

తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జి మాజీ రాష్ట్ర హోం, ఇంధన, వ్యవసాయ & ఆర్ డి డి మంత్రి “శ్రీ. మాణిక్రావ్ ఠాకరే” గారిని గౌరవప్రదంగా కలిసిన ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు (టి పి సి సి ) “గౌ. శ్రీ. అనుముల రేవంత్ రెడ్డి” గారిని గౌరవపూర్వకంగా కలిసిన ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

పార్లమెంటు సభ్యులు “గౌ. శ్రీ. మన్సూర్ అలీ ఖాన్” గారిని గౌరవప్రదంగా కలిసిన ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

 కర్ణాటక రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి  “గౌ. శ్రీ.కృష్ణ బైరె గౌడ” గారితో గౌరవ పూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మద్దతు ఇవ్వవలసిందిగా ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు కోరారు.

జార్ఖండ్ ఎఐసిసి ఇంచార్జి, CWC సభ్యుడు “గౌ. శ్రీ. అవినాష్ పాండేజీ” గారిని గౌరవపూర్వకంగా కలిసిన ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

తెలంగాణ కాంగ్రెస్ ములుగు నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ. శ్రీమతి. దనసరి అనసూయ (సీతక్క)” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు “గౌ. శ్రీ. మహ్మద్ అజారుద్దీన్” గారిని గౌరవప్రదంగా కలిసిన ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులని గౌరవప్రదంగా కలిసిన ఖమ్మం నగర అధ్యక్షులు పీసీసీ మెంబర్ మహమ్మద్ జావిద్ గారు

 Rebuilding Lives and Communities After a Flood

Mr. Mohammed Javeed Involve in Various Activities

Awards and Recognition

Telugu Newspaper Articles

English Newspaper Extracts

Clippings from Urdu Newspapers

News Paper Clippings

Party Pamphlets

Videos

}
25-08-1973

Born in Khammam

from Telangana

}

Obtained B.A

}

Acquired LLB

}
1990

Volunteer at NSUI

}

General Secretary

for Friends Youth Association, Khammam

}
2006-2019

Chairman

of District-Congress Sevadal, Khammam

}
2008

STC Sevadal

 from Khammam

}
2010

NITC Sevadal

 from Khammam

}
2010

Chairman

 of Blood Donor’s Club, Khammam

}
2020-Present

President

of City Congress Committee, Khammam

}

PCC Member

for Khammam

}

RGPRS Jonar Incharge

Interested to Known More about Shri. Mohammed Javeed !

Get in Touch !!

Get in Contact !!!

9866388799, 9553233335