Yarrakula Thulasi Ram Yadav | the Leaders Page | YTR Trust Founder&Chairman | the Leaders Page

Yarrakula Thulasi Ram Yadav

Founder and Chairman of YTR Trust, Chairman of Social Justice Forum in Guntur, Andhra Pradesh.

 

INTRODUCTION:

“నాటి భారతదేశ సనాతన సాంప్రదాయం మరియు వారసత్వ సాంసృతిక పునాదిగా నేటి ప్రజాస్వామ్యం రాజ్యాంగ స్పూర్తితో మానవ విలువలో సకల మానవాళి శ్రేయస్సు లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాల అభివృద్దే ద్యేయంగా నూతన పందాలో రాజ్య స్థాపన”!!!

– మీ యర్రాకుల తులసి రామ్ యాదవ్

 

Mr. Yarrakula Thulasi Ram Yadav, affectionately known as YTR, has followed a life of leadership and making a positive impact. Born in 1980 in Andhra Pradesh, his journey strongly connects to his life and community values. He went through various studies, including law, and shifted from being a lawyer to becoming actively involved in politics. He started different associations/communities, like the Sri Krishna Yadava Yuvajana Sankshema Sangham, showing his dedication to helping society and education.

His key part in the Samaikyandhra Movement showed his commitment to unity, and his political work revealed his dedication to fairness and understanding. His roles in student organizations highlighted his care for young people and discussions about society. Over time, his determination and kind nature have made him a respected leader dedicated to bringing positive and comprehensive change.

Early Life and Education:

Mr. Yarrakula Thulasi Ram Yadav, popularly known as YTR, was born on the 14th of July, 1980, in the village of Kondapaturu, situated in the Kakumanu Mandal of Guntur District, Andhra Pradesh. He was born to Mr. & Mrs. Yarrakula Pothuraju. Growing up in the cultural richness of rural Andhra Pradesh, YTR imbibed the values of integrity, hard work, and community spirit from an early age.

Education Journey of Yarrakula Thulasi Ram Yadav (YTR)

In 1995, Thulasi Ram completed his Secondary School Certificate (SSC) from Zilla Parishad High School (ZPHS) in Kakumanu.  In 1997, he completed his Intermediate education focusing on MPC from PACS College in Pedanandipadu, Guntur District. 

And then, Thulasi Ram Yadav pursued his Bachelor of Commerce (B.Com) degree from Bapatla Arts and Science College in Bapatla. He graduated in 2000, gaining insights into commerce, economics, and business management. He continued his academic journey by earning a Master of Commerce (M.Com) degree in 2002 from Acharya Nagarjuna University in Guntur. 

Recognizing the importance of law in society and governance, Thulasi Ram Yadav pursued a Bachelor of Laws (LLB) degree from JC College (Sri Jagarlamudi Chandramouli) of Law in Guntur. He completed his LLB in 2005, equipping himself with a comprehensive legal system understanding.

Professional Engagement (2007-2012): 

From 2007 to 2012, Yarrakula Thulasi Ram Yadav took a meaningful step in his career by enrolling as an Advocate with the prestigious Andhra Pradesh State Bar Council in Hyderabad. His legal acumen and dedication to justice led him to actively practice within the Guntur Courts. 

The Significance of the Village:

Yarrakula Thulasi Ram Yadav | the Leaders Page | YTR Trust Founder&Chairman | the Leaders Page

This village holds a special place as it is famous for the revered Poleramma temple. The yearly festival of the temple, known as “Kondapaturu Thirunalla” in the local Telugu language, draws a powerful number of devotees from various regions of Andhra Pradesh. This festival has gained popularity due to its unique power to attract devotees from far and wide, contributing to the village’s reputation and recognition.

Career and Leadership Roles of Yarrakula Thulasi Ram Yadav (YTR)

Founder of Sri Krishna Yadava Yuvajana Sankshema Sangham (1998)

Yarrakula Thulasi Ram Yadav commenced his journey by founding the Sri Krishna Yadava Yuvajana Sankshema Sangham in 1998 to uplift and empower the Yadava community by focusing on their social and economic well-being. His visionary leadership led to the establishment of this Community, which would later serve as a foundation for his numerous achievements.

Establishment of Srikakulam Yadava Yuvajana Sankshema Sangham (1998)

In the same year, Thulasi Yadav extended his efforts by setting up a Srikakulam Yadava Yuvajana Sankshema Sangham by expanding his influence and services to more all-around places for the betterment of the Yadava community across different areas.

Founder and Chairman of Yadava Student Union at Bapatla (2000)

Recognizing the value of education in shaping society’s future, Thulasi Yadav started the Yadava Student Union at Bapatla in 2000. As the Founder and Chairman, he highlighted the importance of education and empowerment, providing a platform for youthful Yadavas to excel academically and socially.

Establishment of BC Student Federation at Guntur (2002)

Yarrakula Thulasi Ram Yadav | the Leaders Page | YTR Trust Founder&Chairman | the Leaders Page

In 2002, Thulasi Yadav established the BC Student Federation at Guntur, affiliated with Acharya Nagarjuna University. He highlighted his commitment to uplifting backward classes and his strategic process of promoting unity among students to address their common concerns.

Founding of Samajwadi Student Union (SSU) (2003)

Yarrakula Thulasi Ram Yadav | the Leaders Page | YTR Trust Founder&Chairman | the Leaders Page

Thulasi Yadav’s leadership grew as he established the Samajwadi Student Union (SSU) in 2003, an organization affiliated with Acharya Nagarjuna University. Through SSU, Thulasi Yadav provided a platform for students to engage in social and political discourse, enabling their understanding of societal issues and encouraging active participation.

National Secretary of Samajwadi Student Union (2004)

Thulasi Yadav’s dedication and leadership were recognized when he was appointed National Secretary of the Samajwadi Student Union in 2004, allowing him to contribute to the broader vision of the party and engage with student communities on a national level.

Thulasi Ram Yadavs started the Samajwadi Party Students wing at Acharya Nagarjuna University. He organized agitational and organizational activities, boosting the image and courage of Netaji Mulayam Singh Yadavji for his work. Thulasi Ram Yadav was elected A.P. State President of Samajwadi Chatra Maha Sabha Unit in 2004.

United AP State President of Samajwadi Student Union (2005)

Thulasi Yadav’s power extended to a larger scope when he was appointed the United Andhra Pradesh State President of the Samajwadi Student Union in 2005. This role exemplified his capacity to lead and organize efforts statewide, showcasing his strategic insight.

General Recruiter, focusing on Reservation Employees and Professionals (2006): 

In 2006, Thulasi Yadav embarked on her journey as a General Recruiter, focusing on Reservation Employees and Professionals in the vibrant city of Hyderabad. Known for her unwavering determination and strong sense of purpose.

United Andhra Pradesh Samajwadi Youth Convener (2007)

In 2007, he earned recognition for outstanding leadership qualities when he was appointed the Samajwadi Youth Convener of United Andhra Pradesh. With his charismatic personality and innate ability to connect with people, Thulasi Yadav gained the trust and admiration of both his peers and the community.

Establishment of Sri Krishna Educational Society (2008)

Yarrakula Thulasi Ram Yadav | the Leaders Page | YTR Trust Founder&Chairman | the Leaders Page

In 2008, Thulasi Yadav founded the Sri Krishna Educational Society in Guntur, showing his commitment to educational improvement. The society aimed to provide educational opportunities and resources to the youth, encouraging a culture of learning and growth.

Candidacy in Guntur Lok Sabha Constituency (2009)

In 2009, Thulasi Ram Yadav took a bold step by contesting for the position of a Member of Parliament from the Guntur Lok Sabha Constituency. Representing the Samajwadi Party, he enthusiastically participated in the general elections. 

Thulasi Ram Yadav’s decision to contest the 2009 Lok Sabha elections showed his loyalty to the democratic process and his dedication to expressing the interests and values of the Samajwadi Party. His energetic campaign efforts and advice from party veterans contributed to his journey as a political candidate. This marked the beginning of his efforts to serve the people.

Leadership in Social Organizations (2010)

Yarrakula Thulasi Ram Yadav | the Leaders Page | YTR Trust Founder&Chairman | the Leaders Page

In 2010, Thulasi Ram Yadav’s leadership abilities shone through as he was elected the Guntur District President of the All India Yadava Mahasabha. This role allowed him to represent and advocate for the concerns of his community. He believed in unity and solidarity among people.

Involvement in Social and Community Initiatives (2011)

Thulasi Yadav’s leadership extended beyond party politics as he founded the Phule-Mandal Chaitanya Samaj in 2011. This initiative aimed to raise awareness about backward classes and promote social justice, showcasing his commitment to societal progress.

Empowering Youth and Spreading Awareness (2012)

Taking his mission further, Thulasi Ram Yadav initiated the “Yadava Chaitanya Yatra” in 2012, covering 500 villages and the entire Guntur District. This journey aimed to empower the youth by emphasizing the importance of education, unity, and the power of their vote.

Legal Advocacy and High Court Practice (Since 2012)

From 2012, Thulasi Ram Yadav utilized his legal expertise by practising as an Advocate in the High Court. However, his influence extended beyond legal circles as he actively participated in various societal initiatives.

Promoting Regional Unity by Active Participation in Samaikyandhra (2014)

In 2014, Thulasi Ram Yadav became a significant part of the Samaikyandhra Movement, making a strong impression as he passionately supported the idea of unity and keeping the region together. He did a lot to bring people closer and protect the State.

Thulasi Ram Yadav’s time in the Samaikyandra Movement showed how much he cared about the region and its people. He was a leader who wanted everyone to work as a team and keep the region’s spirit alive.

District President of Yadava Maha Sabha (2014)

Thulasi Ram Yadav was unanimously Elected by 2000 Yadava delegates as President of the Guntur District unit of All India Yadava Maha Sabha in 2011. He is considering the ensuing Elections to the Lok Sabha and A.P. Assembly to be held in 2014, organized by Yadavas in coordination with backward classes, Sc, St, and minorities by constituting committees at the Mandal Level. Now, one wake-up call from the Samajwadi Party is sufficient for an immediate response from the Yadava Community and other Backword classes, SC’s, ST’s, and minorities to vote for the Party or carry on agitations.

Elevating Leadership at the State Level (2016)

Recognizing his leadership capabilities, Thulasi Ram Yadav was elected as the Andhra Pradesh State General Secretary of the All India Yadava Mahasabha in 2016. This platform allowed him to have a broader impact on policies and community welfare.

Connecting at the Grassroots (2019)

Yarrakula Thulasi Ram Yadav | the Leaders Page | YTR Trust Founder&Chairman | the Leaders Page

Yadava Sangatitha Yatra-I (2019)

In 2019, Thulasi Ram Yadav’s commitment to grassroots engagement was evident through the “Yadava Sangatitha Yatra.” This journey took him to the headquarters of 13 districts in Andhra Pradesh, helping him understand the needs of the people.

Fostering Awareness and Empowerment (2020)

Yarrakula Thulasi Ram Yadav | the Leaders Page | YTR Trust Founder&Chairman | the Leaders Page

Social Justice Forum

Establishing the “Social Justice Forum” in 2020, Thulasi Ram created a platform for students, youth, and marginalized sections. He aimed to spread awareness about citizens’ rights and social justice through this initiative.

Continuing the Political Journey (2021)

Yarrakula Thulasi Ram Yadav | the Leaders Page | YTR Trust Founder&Chairman | the Leaders Page

In 2021, Thulasi Ram Yadav continued his political journey by contesting as a Member of the Legislative Council (MLC) candidate from the Guntur-Krishna Teachers Constituency. His campaign was supported by the Social Justice Forum, highlighting his dedication to representing various sections of society.

Yarrakula Thulasi Ram Yadav’s journey is characterized by his drive to make a positive impact through his legal expertise, political engagement, and commitment to social causes. His journey reflects his compassionate and determined personality, making him a leader who strives for positive change.

Formation of Yadav United Action Committee (2023)

Thulasi Yadav’s vision for connecting the Yadav community took a marked step forward in 2023 with the establishment of the Yadav United Action Committee. His effort, bringing together Yadav leaders from various backgrounds, aims to drive complete development for the Yadav community in the Telugu states.

Founder and Chairman of YTR Trust:

Yarrakula Thulasi Ram Yadav | the Leaders Page | YTR Trust Founder&Chairman | the Leaders Page

Thulasi Ram Yadav, with a strong passion for helping people and positively impacting society, formed an organization called “YTR Trust.”  to carry out a range of community service activities to benefit the people. Thulasi Ram Yadav, the driving force behind this initiative, has an expansive background in various community service participation.

As the Founder and Chairman of the trust, he has led by example, stepping up to assist individuals in times of need. His genuine sense of humour has further endeared him to others, earning him a reputation as a remarkable person with a strong sense of loyalty. His admirable qualities extend beyond his leadership skills; his ability to connect with people through humour has elevated him to a position of respect and admiration, concentrating his reputation as a genuinely unique personality.

H.No: 5-500/b62, Street Name: Anjaneya Colony 08th Line, Landmark: NH/B Service Road Near Tenali Flyover Bridge, Post Office: Mangalagiri, Town: Mangalagiri, Mandal: Mangalagiri, District: Guntur, Constituency: Mangalagiri, Parliament: Guntur, State: Andhra Pradesh, Pincode: 522503.

Email: [email protected]

Mobile: 9949928678

D.No: 6-7-28, 1st Floor, 7/1, Village: Arundelpet, Mandal: Guntr, District: Guntur, Constituency: Mangalagiri, State: Andhra Pradesh, Pincode: 522002. 

Phone: 0863-2328678

Mobile: 9949928678

C/o. Y. Nagarjuna Babu Yadav, MBA., LLM.,  D.No: 5-9-22/4, Colony: Adarsh Nagar, New MLA Quarters, City: Hyderabad, State: Telangana, Pincode: 500063

Phone: 040-23230845

“I strongly believe in bringing positive change by leading together, staying united, and committing wholeheartedly. My goal is to empower communities, uplift those in need, and create a better future for everyone.”

– Yarrakula Thulasi Ram Yadav

Founder and Chairman of YTR Trust

Yarrakula Thulasi Ram Yadav’s Path of Empowerment, Unity, and Social Change 

Thulasi Ram Yadav, affectionately known as YTR, has embarked on a transformative journey characterized by his dedication to empowerment, unity, and social change. Born in 1980 in the village of Kondapaturu in Andhra Pradesh, Thulasi Ram Yadav imbibed the values of integrity, hard work, and community spirit from an early age. His educational pursuits, from SSC to LLB, were fueled by a thirst for knowledge and a commitment to growth. However, his involvement in numerous leadership roles truly showcased his dynamic nature. From founding student unions to spearheading social organizations, Thulasi Ram Yadav’s leadership has consistently emphasized unity, education, and the upliftment of poor communities. His role in the Samaikyandhra Movement and his commitment to grassroots engagement reflect his genuine concern for the people and his desire to create positive change. Thulasi Ram Yadav’s multifaceted personality, encompassing legal expertise, political leadership, and a passion for societal progress, encourages his commitment to social welfare and community empowerment.

Thulasi Ram Yadav’s journey is guided by nature and a dedication to his ideals. His personality is marked by compassion, determination, and a strong sense of justice. As a leader, he is known for his ability to connect with people from all walks of life, inspiring them to join his mission of unity and empowerment. His visionary approach has led him to establish various organizations and initiatives, all aimed at education, awareness, and social justice. Thulasi Ram Yadav’s multifaceted personality reflects his genuine concern for marginalized sections of society, while his works highlight his pursuit of positive transformation. His journey is proof of his boundless energy, strategic leadership, and aspiration to create a more equitable and harmonious society.

Service and Social Initiatives: YTR Trust’s Commitment

జనగణనలో కుల గణనకు మద్దతు

2 డిసెంబర్ 2021 నాడు భారతదేశంలో ఉన్న బీసీల అభివృద్ధి కై జన గణన లో కుల గణన జరపాలని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ నాయకులు సత్యం యాదవ్, రమేష్ యాదవ్, అయ్యప్ప యాదవ్ సోషల్ జస్టిస్ ఫోరమ్ రాష్ట్ర కార్యాలయం మనగళగిరి లొ ని వై టీ ఆర్ ట్రస్ట్ భవన్ లో ట్రస్ట్ చైర్మన్ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ హై కోర్ట్ అడ్వకేట్ యర్రాకుల తులసిరామ్ గారిని మర్యాదపూర్వకముగా కలిసి వారి మద్దూతు కూడా జనగణనలో కులగణన జరపాలని తెలిపారు.

అన్నదాన కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక

26 నవంబర్ 2017 నాడు అఖిల భారత యాదవ మహాసభ యాదవ సోదరులు మాచర్ల నియోజకవర్గం నుంచి మంగళగిరిలోని వై టి ఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు అనంతరం అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ యర్రాకుల తులసిరామ్ యాదవ్ గారిని కార్తీక మాస సమారాధన లో భాగంగా మాచర్ల లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి గౌరవంగా ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించడం జరిగింది అనంతరం జన గణనలో కుల గణన జరపాలని బీసీల రిజర్వేషన్ పెంచాలని బీసీలకు అన్యాయం జరుగుతుందని తప్పకుండా మేము మీ వెంట నడుస్తానని తులసి రామ్ గారి తో సమావేశం అవ్వడం జరిగింది వారు తప్పకుండా ఈ జనగణనలో కులగణన వెంటనే జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వారికి హామీ ఇచ్చారు

బహుజన బడుగు కులాల తో సమావేశం

నవంబర్ 21 2021 నాడు జన గణన లో కుల గణన భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు అగ్ర వర్ణ బీద కులాల వర్గాల రాజ్యాధికారమే ధ్యేయంగా అంబేద్కర్, ఆశయాలతో పూలే గారి సంస్కరణలతో కాన్షీరామ్ గారి అభ్యుదయ భావాలతో మంగళగిరిలో ఉన్న రాష్ట్ర కార్యాలయం పై టీ ఆర్ ట్రస్ట్ భవన్ నందు బహుజన బడుగు కులాల తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా సోషల్ జస్టిస్ ఫోరోమ్ ఆత్మగౌరవం సామాజిక న్యాయం రాజ్యాధికారం అనే అంశాలతో మొదలు పెట్టుకొని బహుజన కులాల రాజ్యకాంక్ష నే అంతిమ లక్ష్యంగా ప్రసంగాలు సాగాయి దీనిలో భాగంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ సోషల్ జస్టిస్ ఫోరమ్ కన్వినర్ యర్రాకుల తులసి రామ్ గారు మాట్లాడుతూ 2024 జనాభా లెక్కలలో బీసీల కలగన్నానా తేల్చాలని జన గణ లో కుల గణన తక్షణమే జరపాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సభలో ముఖ్యంగా ఏపీ జర్నలిస్టు ఫోరం కన్వీనర్ జోల కృష్ణ ఆంజనేయులు గారు మాట్లాడుతూ రాజ్యాధికారాన్ని కావాల్సిన సలహాలు సూచనలు అందించారు

మంగళగిరిలో నూతన సమావేశం

విజయదశమి పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రంలోని బిసి సంఘ నాయకులు మంగళగిరి లో వేంచేసి ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని అనంతరం మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయం వై టి ఆర్ ట్రస్ట్ నందు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా బీసీల అభివృద్ధి కోసం అలాగే బడుగు బలహీన వర్గాల లో చైతన్యం తీసుకురావాలని వారిని అభివృద్ధి పరచాలని ఒక కొత్త రకం వ్యూహాన్ని ప్రణాళికబద్దంగా ఈ సమావేశంలో ఏర్పరచడం జరిగింది అలాగే రాబోయే కాలంలో జన గణ లో కుల గణన తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాలకు వారికి రావలసిన రిజర్వేషన్లు కల్పన సాధనకై ప్రణాళికలు ఏర్పరచడం జరిగింది. నూతన సమావేశంలో భాగంగా వారి వారి ఆలోచనలు సంఘ అభివృద్ధికి సూచనలు బీసీ సంఘం నాయకులు సూచించడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశం లో భాగంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ యార్రకుల తులసి రామ్ గారు ఎస్ రాజా యాదవ్ గారు బొడ్డు రమేష్ యాదవ్ గారు గొర్ల శ్రీనివాస్ యాదవ్ రామకృష్ణ గారు సిహెచ్ ఆంజనేయులు గారు

వై టి ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయకుని నిమజ్జనం కార్యక్రమం

12 సెప్టెంబర్ 2021 నాడు వరసిద్ధి వినాయకుని నిమజ్జనం పురస్కరించుకొని వై టి ఆర్ ట్రస్ట్ చైర్మన్ సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ అఖిల భారత యాదవ మహాసభ సెక్రటరీ జనరల్ తులసిరామ్ యాదవ్ గారు మరియు అఖిల భారత యాదవ మహాసభ స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ వైయస్ యాదవ్ గారు తిరుపతి సీనియర్ న్యాయవాదులు కలసి ఈ నిమర్జనం లో భాగంగా పూజలు నిర్వహించారు తదుపరి వై టి ఆర్ ట్రస్ట్ భవన్ లోని తులసిరామ్ యాదవ్ గారిని ట్రస్ట్ యొక్క సంక్షేమ కార్యక్రమాలు విధివిధానాల గురించి అడిగి తెలుసుకుని వారి స్పందన తెలిపారు అనంతరం స్వామివారి లడ్డు పాట ను ప్రారంభించగా ఎంతో ఆసక్తిగా జరిగిన ఈ లడ్డు పాటను చివరకు తులసి రామ్ గారు 9116/- రూపాయలకు కైవసం చేసుకున్నారు అనంతరం లడ్డు దక్కించుకున్న సందర్భంగా తులసి రామ్ గారు మాట్లాడుతూ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని తెలపడం జరిగింది

వై టి ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

30 ఆగస్టు 2021 నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వై టి ఆర్ ట్రస్ట్( శ్రీ తులసి రామ్ యాదవ్ గారు నాయకత్వములో) ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ యాదవ ఎంప్లాయిస్ కమిటీ( శ్రీ అప్పారావు గారు ఆధ్వర్యములో) సహకారంతో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రముఖ పురోహితులతో పూజా పునస్కారాలు జరిపించారు అనంతరం ఇస్కాన్ టెంపుల్ నుంచి కృష్ణ చైతన్య ప్రభువు వారు మరియు శ్రీ క్రిష్ణ సేవ బృందం వచ్చి శ్రీకృష్ణ నామం తో వై టీ ఆర్ ట్రస్ట్ భవన్ మొత్తం వారి గానంతో పులకరింప చేశారు అనంతరం ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు

వై టి ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మాన కారిక్రమం

కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్ MLC అభ్యర్థి యర్రాకుల తులసీరామ్ గారు, మంగళగిరి లో YTR ట్రస్ట్ భవన్ ను సందర్శించిన ప్రముఖులు గణేష్ బాబు, DSP డీజీపీ ఆఫీస్ గారిని YTR ట్రస్ట్ కన్వీనర్ యర్రాకుల తులసీరామ్ సన్మానించారు.

రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు

రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు వైటిఆర్ ట్రస్ట్ భవన్ నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కర్రి వేణుమాధవ్ గారు పాల్గొన్నారు. సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ తులసీరామ్ గారు మరియు కర్రి వేణుమాధవ్ గారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ ఫోరం యూత్ పాల్గొన్నారు.

Exemplary Social Work: Thulasi Ram Yadav’s Responsible Service Activities

భూమి సమస్యలకు సత్వర పరిష్కారం

గ్రామంలో పేద ప్రజల భూమి సమయాలను తెలుసుకోవడం కొరకు యర్రాకుల తులసి రామ్ యాదవ్ గారు స్వయంగా వారిని ఆశ్రయించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.

ఘన స్వాగతం

మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం కంఠంమరాజు కొండూరు గ్రామ గంగానమ్మ తల్లి కొలుపులకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ యర్రాకుల తులసీరామ్ గారికి ఘన స్వాగతం పలికిన గ్రామ యాదవ సంఘియులు. తులసిరామ్ గారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉండాలని, పిల్లలందరినీ చక్కగా చదివించాలని చెప్పారు. మీ అందరికీ నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ఆ కృష్ణభగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కొబ్బరికాయ కొట్టి కృష్ణ భగవానుడికి ప్రార్దించారు.

వినతి పత్రం అందజేత

పుంగనూరు నియోజకవర్గంలో శ్రీ రామచంద్ర యాదవ్ గారు చేసే సేవ కార్యక్రమాలు అడ్డగిస్తున్నందున పోలీస్ డిపార్ట్మెంట్ వారు యాదవులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అఖిల భారత యాదవ మహాసభ నాయకులు కలిసి పోలీస్ అధికారులకు వినతి పత్రం అందజెయ్యడం జరిగింది. 

కలిసిన సందర్భంలో

మేజిస్ట్రేట్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికీ ఆత్మీయంగా సన్మానం చేసిన యర్రాకుల తులసి రామ్ యాదవ్ గారు. 

సన్మానము

కృష్ణ గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎం ఎల్ సి స్వతంత్ర అభ్యర్థి గ పోటీ చేస్తున్న యర్రాకుల తులసి రామ్ యాదవ్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసి పూజ్యులకు సన్మానము చెయ్యడం జరిగింది.

చర్చ

నిర్మల కాన్వెంట్ లో మహిళలతో చర్చిస్తున్న యర్రాకుల తులసి రామ్ యాదవ్ గారు.

వినతి పత్రం సమర్పణ

యర్రాకుల తులసి రామ్ యాదవ్ గారు కేసన గారికి వినతి పత్రం అందజెయ్యడం జరిగింది.

సన్మానము

మంగళగిరి వై టీ ఆర్ ట్రస్ట్ భావన్ కు విచ్చేసిన డిప్యూటీ సూపెరిండేంట్ అఫ్ పోలీస్ గౌతమ్ గారికి శాలువాతో సన్మానం చెయ్యడం జరిగింది. సన్మానం

బీ.పీ. మండల్ గారి విగ్రహమును నిర్మించుకొనుటకు వినతి

రాజధాని ప్రాంతమైన మంగళగిరి లో ఓ. బీ .సీ ల కు విద్య , ఉద్యోగ ము ల లో 27% రిజర్వేషన్స్ ల కోసం.బీ.పీ.మండ ల్ కమిషన్ ఏర్పాటు చేసిన బీ.పీ. మండల్ గారి విగ్రహమును నిర్మించుకొనుటకు మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇవ్వాలని అడిషనల్ కమీషనర్ హేమమాలిని రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .

సెమీ క్రిస్మస్ వేడుకలు

జనక్రాతి పార్టీ అధ్యక్షుడు షేక్ గౌస్ భాషా గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు వారి కార్యాలయంలో జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు భాను ప్రసాద్ గారు సమతా సైనిక జిల్లా నాయకులు వంజా ముత్తయ్య గారు ఎస్టీ సెల్ నాయకులు దేవరకొండ నాగేశ్వరావు గారు, జన క్రాంతి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు సంఘాల నాయకులు, తదితరులు  పాల్గొన్నారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు వర్ధంతి

డిసెంబర్ 6 2021 నాడు భారతరత్న గ్రహీత భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు పరిపాలన చేసి ప్రజల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని భారతజాతి పట్ల గౌరవాన్ని పెంచాలని సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో యర్రాకుల తులసిరామ్ యాదవ్ గారు మంగళగిరిలోని వై టీ ఆర్ ట్రస్ట్ భవన్ నందు అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.

అఖిల భారత యాదవ మహాసభ

28 ఆదివారం 2021 నాడు కార్తీక సమారాధన లో భాగంగా మాచర్లలో ఏర్పాటుచేసిన అఖిల భారత యాదవ మహాసభ ర్యాలీతో ఘనంగా జరిగింది అనంతరం నూతనంగా ఏర్పాటైన సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్ లకు ఘనంగా సన్మాన సత్కారాలు జరిగే అనంతరం ముఖ్య అతిథులుగా ఈ భారీ ర్యాలీ లో గురజాల ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ్ గారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్ గారు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ హై కోర్ట్ అడ్వకేట్ యర్రాకుల తులసిరామ్ యాదవ్ గారు ఇతర ముఖ్య పెద్దలు ఈ మహాసభలో పాల్గొన్నారు అనంతరం యాదవులందరు ఐక్యమత్యంతో మెలగాలని రానున్న రోజుల్లో ఇంకా బలోపేతంగా మారుద్దామని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం కార్తీకమాసం వన సమారాధన లో పాల్గొన్నారు

వై టీ ఆర్ ట్రస్ట్ భవనంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు

26 నవంబర్ 20 21 నాడు నూతన రాజధాని మంగళగిరి పట్టణంలో ఉన్న వై టీ ఆర్ ట్రస్ట్ భవనంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వై టీ ఆర్ ట్రస్ట్ అధినేత సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ హై కోర్ట్ అడ్వకేట్ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ యర్రాకుల తులసి రామ్ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి దానిని పాటించాలి మన దేశఖ్యాతిని పెంచాలని వారి సందేశాన్ని అందించారు అనంతరం ఈ కార్యక్రమానికి పెద్దలు మాట్లాడారు ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర యాదవ్ కే మల్లికార్జున యాదవ్ జె శ్రీను యాదవ్ వై సిద్ధయ్య అనిల్ కుమార్ యాదవ్ రవీంద్రా శ్రీనివాస్ మొదలైనవారు పాల్గొన్నారు

మాన్యశ్రీ ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకలు

22 నవంబర్ 2021 నాడు బహుజన వర్గాల నాయకుడు మాన్యశ్రీ ములాయం సింగ్ యాదవ్ గారు 1967 లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ కి అతి చిన్న వయసులోనే ఎన్నికయ్యారు అక్కడ నుంచి తమ యొక్క రాజకీయ ప్రయాణం కొనసాగింది మూడుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అలాగే పలు కీలక కేంద్ర శాఖల మంత్రిగా ములాయం సింగ్ యాదవ్ గారు పని చేశారు అలాగే వారి జన్మదిన వేడుకలు మంగళగిరిలో నీయదుకుల తిలక రత్న ట్రస్ట్, సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి.

బహుజన బడుగు కులాల తో సమావేశం

నవంబర్ 21 2021 నాడు జన గణన లో కుల గణన భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు అగ్ర వర్ణ బీద కులాల వర్గాల రాజ్యాధికారమే ధ్యేయంగా అంబేద్కర్, ఆశయాలతో పూలే గారి సంస్కరణలతో కాన్షీరామ్ గారి అభ్యుదయ భావాలతో మంగళగిరిలో ఉన్న రాష్ట్ర కార్యాలయం పై టీ ర్ ట్రస్ట్ భవన్ నందు బహుజన బడుగు కులాల తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా సోషల్ జస్టిస్ ఫోరోమ్ ఆత్మగౌరవం సామాజిక న్యాయం రాజ్యాధికారం అనే అంశాలతో మొదలు పెట్టుకొని బహుజన కులాల రాజ్యకాంక్ష నే అంతిమ లక్ష్యంగా ప్రసంగాలు సాగాయి దీనిలో భాగంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ సోషల్ జస్టిస్ ఫోరమ్ కన్వినర్ యర్రాకుల తులసి రామ్ గారు మాట్లాడుతూ 2024 జనాభా లెక్కలలో బీసీల కలగన్నానా తేల్చాలని జన గణ లో కుల గణన తక్షణమే జరపాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సభలో ముఖ్యంగా ఏపీ జర్నలిస్టు ఫోరం కన్వీనర్ జోల కృష్ణ ఆంజనేయులు గారు మాట్లాడుతూ రాజ్యాధికారాన్ని కావాల్సిన సలహాలు సూచనలు అందించారు

బీసీ సంఘాల నాయకులని కలిసిన సందర్భం

20 నవంబర్ 2021 నాడు జన గణనలో కుల గణన భాగంగా బహుజన కులాల ఆశాజ్యోతి బీసీ సంఘాల నాయకులు అలాగే సోషల్ జస్టిస్ ఫోరమ్ మరియు అఖిల భారత యాదవ మహాసభ జనరల్ యర్రాకుల తులసిరామ్ యాదవ్ గారిని మంగళగిరిలో ఉన్న సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

బీసీ ప్రజా సంఘాలతో చర్చా వేదిక రౌండ్ టేబుల్ సమావేశం

నవంబర్ 2021 8వ తేదీన జనగణలో కుల గణన జరగాలని జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు కుల గణన జరిపించి రాజ్యాధికారం లోనూ ప్రభుత్వ ఉద్యోగాలను తమకు రావాల్సిన వాటాను తక్షణమే అమలు చేయాలని బీసీ ప్రజా సంఘాలతో చర్చా వేదిక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా 2021 జనాభా సేకరణలో చేర్చడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వంపై సెప్టెంబర్ 23 2021 సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీసీ సంఘాలు బీసీలకు న్యాయం జరగాలని వారిని కల్పించబడిన రిజర్వేషన్లలో కేవలం నామమాత్రంగానే పదవులు ఉద్యోగాలు అందుతున్నాయని

సంక్షేమం సాధనకై కుల సంఘాలు మరియు పార్టీ సంఘాలతో సమావేశం

27 అక్టోబర్ 2021 నాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల హక్కుల కాపాడడం కోసం అలాగే వారి సంక్షేమం సాధనకై కుల సంఘాలు మరియు పార్టీ సంఘాలతో ఒక సమావేశం ఏర్పరచడం జరిగింది దీనిలో భాగంగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంతో నిజాయితీపరుడు సేవా దృక్పథం కలిగిన వాడు రాజ్యాంగం పట్ల ప్రజల పట్ల గౌరవ వినయవిధేయతలు చూపించే వృత్తిలో ఉన్న అనంతపురం జిల్లా గుత్తి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న శ్రీ జి సుధాకర్ యాదవ్ గారు 2827/AN మన అందరికీ సుపరిచితులే అలాంటి వ్యక్తిని అకారణంగా అనంతపురం రేంజ్ డీఐజీ గారు సస్పెండ్ చేశారు దీనిని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి తక్షణమే న్యాయపరమైన విచారణ జరిపించి వారికి తిరిగి ఇప్పించ వలసిందిగా ప్రజా సంఘాలు బలహీన వర్గాలు నాయకులు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి ఈనెల 31 అక్టోబర్ 2021 ఆదివారం నాడు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద వర్ణ ఒకరోజు నిరాహార దీక్ష చేయాలని పూనుకోవడం జరిగింది

గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

2 అక్టోబర్ 2021 గాంధీ జయంతి సందర్భంగా నూతన రాజధాని ఈ ప్రాంతంలోని మంగళగిరిలో వై టి ఆర్ ట్రస్ట్ నందు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి దీనిలో భాగంగా వై టీ ఆర్ ట్రస్ట్ చైర్మన్ సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ యర్రాకుల తులసి రామ్ గారు స్వాతంత్ర సాధన కొరకు కృషి చేసిన గాంధీజీ గారి యొక్క కృషిని శాంతియుత పోరాటం గురించి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క స్వతంత్ర సాధనకు వారి చేసిన కృషిని వారి మాటలలో తెలిపారు అనంతరం పూలమాలలు వేసి పూలతో అభిషేకించారు ప్రజలందరికీ మరియు ట్రస్ట్ సభ్యులకు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి యొక్క శుభాకాంక్షలు తెలిపారు

బాలాపూర్ గణేష్ లడ్డు

21 సెప్టెంబర్ 2021 నాడు హోటల్ దేవ్ నందు దు కడప నూతనంగా ఎమ్మెల్సీ గా ఎన్నికైన గౌరవనీయులు రమేష్ యాదవ్ గారు బాలాపూర్ గణేష్ లడ్డు ప్రసాదం పాట పాడి ఆ లడ్డు ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అయినా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలసి స్వామివారి ప్రసాదాన్ని వారికి అందజేసి తదుపరి హోటల్ దేవ్ నందు సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ & అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ యర్రా కుల తులసిరామ్ యాదవ్ గారు మరియు సెక్రటేరియట్ ఉద్యోగ సంఘ నాయకులు కృష్ణయ్య గారు తదితరులు & బీసీ సంక్షేమ రాష్ట్ర యువజన అధ్యక్షుడు కమ్మరి క్రాంతికుమార్ మరియు జిల్లా అధ్యక్షుడు అయిన రంగనాథ్ గారు తదితరులకు మర్యాదపూర్వకంగా రమేష్ యాదవ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అందరికీ రమేష్ యాదవ్ గారు బాలాపూర్ గణేష్ లడ్డు మహా ప్రసాదాన్ని అందరికీ అందించడం జరిగింది .

పరామర్శ

22 ఆగస్టు 2021 పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం వింజనంపాడు గ్రామం లోని బొడ్డు శ్రీనివాసరావు గారి (D.P) యాదవ్ గారి భార్య బొడ్డు కృష్ణవేణి గారి ఆకస్మిక మరణానికి చింతిస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ కృష్ణ భగవాన్ ని ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా(AIMS) అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ అయినా యర్రాకుల తులసిరామ్ యాదవ్ గారు, మరియు జి శ్రీనివాస్ యాదవ్ గారు, గొలుసు రాజు యాదవ్ గారు వీర్ల నాని యాదవ్ గారు తదితరులు వారి కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించి వారి యొక్క ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పదవి పురస్కారం మహోత్సవం

20 ఆగస్టు 2021 నాడు విజయవాడ దగ్గర గొల్లపూడిలో ఆంధ్ర ప్రదేశ్ యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన N.హరీష్ కుమార్ గా యాదవ్ ను అభినందించడానికి అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ అయినా యర్రాకుల తులసిరామ్ యాదవ్ గారు మరియు రామవరప్పాడు గ్రామ సర్పంచ్ శ్రీదేవి గారు తదితరులు పాల్గొని N.హరీష్ కుమార్ యాదవ్ గారికి శాలువా బుకే మొనెంటోతో సత్కరించారు

ఆడకా రత్తాలు గారి 5వ వర్ధంతి

గుంటూరులో ఆడకా రత్తాలు గారి 5వ వర్ధంతి కార్యక్రమానికి అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ యర్రా కుల తులసిరామ్ యాదవ్ గారు పాల్గొన్నారు

వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా

ఆగస్ట్ 14 తాడి బోయిన వారి పాలెం గంగమ్మ తల్లి గుడి వద్ద జరిగిన మైలా గంగాధర్ యాదవ్ అయినా యువ నాయకుడు వివాహ మహోత్సవానికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ అయినా యర్రాకుల తులసిరామ్ యాదవ్ గారు. ఈ కార్యక్రమానికి కి ఎమ్మెల్యే ఆర్ కె తెనాలి ఎమ్మెల్యే శివ శివ కుమార్ గారు సుధాకర్ యాదవ్ గారు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు

వైటిఆర్ ట్రస్ట్ భవన్ లో క్రీడా పోటీలు

వైటిఆర్ ట్రస్ట్ భవన్ లో సోషల్ జస్టిస్ ఫోరం చైర్మన్ యర్రాకుల తులసీ రామ్ గారు ఒక సాంఘిక కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళగిరి కబడ్డీ జట్టు కు తమ ట్రస్టు తరఫున కబడ్డీ కిట్లు అందించారు. తదుపరి క్రీడాకారులు చాలా అమూల్యమైన సందేశాన్ని అందించారు. వైటిఆర్ ట్రస్ట్ తరపున కృష్ణా గుంటూరు జిల్లాల్లో అనేక స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించారు. తను రాబోయే కృష్ణ , గుంటూరు జిల్లాల టీచర్ MLC అభ్యర్థిగా గెలిస్తే కచ్చితంగా క్రీడారంగానికి క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తా అన్నారు. అలాగే మహిళలకు కూడా క్రీడా పోటీలు నిర్వహించి వారిని కూడా ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ సభకు విచ్చేసిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. అలాగే స్థానిక కబడ్డీ జట్టు లో నుండి ప్రేమ్, నరేంద్ర ,శ్రావణ్ ,జగదీష్ ,ప్రభు కిషోర్ ,స్టేట్ కబడ్డీ జట్టు కి సెలక్ట్ అయ్యారు . వీరిని ఘనంగా సత్కరించి అభినందించారు.

విరాళం

గుడివాడ లో గల పెదపారుపూడి గ్రామంలో కృష్ణుడి గుడి నిర్మాణం కొరకు విరాళం అందజేసిన యర్రాకుల తులసి రామ్ గారు.

జయంతి సందర్భంగ

శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా వై టి ఆర్ ట్రస్ట్ భవన్ మంగళగిరిలో 12-01-2021 రోజు మంగళావారం జరిగిన కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా శ్రీ దేవేంద్ర యాదవ్ గారు, కర్ణాటక బిజెపి నాయకులు  శ్రీ గణేష్ గారు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ చీఫ్ మార్షల్, శ్రీ రామకృష్ణ (RK పెద్ద కాకాని) గారు, కర్ణాటక కోయరాజు శ్రీ మల్లికార్జున గారు శ్రీ చెవుల కృష్ణ ఆంజనేయులు గారు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వై తులసి రావు గారు
కే లక్ష్మణ్ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ కర్ణాటక కోఆర్డినేటర్ (తెలుగు) స్పెషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ కర్రి వేణుమాధవ్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.

శ్రీ క్రిష్ణ మందిర శంకుస్థాపన కార్యక్రమం

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ కుమార్ గారు, పెనమలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి తులసీరామ్ గారు పెదపారుపూడి గ్రామంలో శ్రీ క్రిష్ణ మందిర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి గ్రామ ప్రజలు, యువత అఖండ స్వాగతం పలికి బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికిన యువత పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు మరియు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి గార్లతో కలిసి హాజరై శ్రీకృష్ణ మందిర శంకుస్థాపన చేసిన కృష్ణా – గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి తులసీరామ్ యర్రాకుల గారు.

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగ

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి, గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే 190 వ జయంతి వేడుకలు సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోషల్ జస్టిస్ ఫోరం చైర్మన్ తులసీరామ్ యర్రాకుల గారు మాట్లాడుతూ మహిళలకు చదువు, విజ్ఞానం అందించాలనే ఆశయంతో సావిత్రిబాయి పూలే గారు పూనుకొని ఎన్నో అవమానాలు ఎదురైనా దృఢనిశ్చయంతో ముందుకు సాగి మహిళల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.రాజధాని మంగళగిరిలో సామాజిక కార్యక్రమాలు చేస్తూ మహనీయుల జయంతి, వర్ధంతులను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఆయా వర్గాల నాయకులను, సామాజిక సేవకులను సత్కరిస్తున్నామన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతిభగల మహిళలకు వై.టి. ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తామన్నారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి తులసీరామ్ గారిని ప్రేమపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా అభినందనలు తెలిపిన రాష్ట్ర బీసీ నాయకులు కుందుర్తి గురువాచారి గారు.తదుపరి పలు అంశాలపై చర్చించిన పిదప టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గువువాచారి గారి మద్దతు కోరిన తులసీరామ్ గారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రస్తుత సన్నిధి యాదవ(గొల్ల) కైంకర్య పరుల కుటుంబ సభ్యుడు శ్రీమాన్ సన్నిధి పద్మనాభం యాదవ్ గారిని కలిసి వారి యోగక్షేమాలను తెలుసుకుని, కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఘన విజయం సాధించాలని, యావత్ మానవాళి సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారి ఆశీస్సులు కావాలని కోరగా ఎమ్మెల్సీ ప్రచార పత్రాన్ని స్వామివారి పాదాలకు తాకించి ఆశీస్సులు అందించిన సన్నిధి యాదవ(గొల్ల) కైంకర్య పరులకు కృతజ్ఞత సుమాంజలి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నూతన సంవత్సర వేడుకలు

నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధించాలని భూలోక వైకుంఠమైన శ్రీరంగం, కంచి, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తులసీరామ్ గారు.

కలిసిన సందర్భం

వై.టి.ఆర్ ట్రస్ట్ భవన్ ను ప్రేమపూర్వకంగా సందర్శించిన శ్రీమాన్ రామ్ మురారి దాస్ గారు వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

క్రిస్మస్ వేడుకలు

మంగళగిరిలోని స్థానిక వై.టి.ఆర్ ట్రస్ట్ భవన్ నందు సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గుంటూరు కు చెందిన పాస్టర్ పాల్ బెన్ని గారు ప్రారంభ ప్రార్థన తో మొదలుపెట్టి క్రీస్తు జీవితాన్ని వివరిస్తూ చక్కటి సందేశాన్ని ఇచ్చి క్రీస్తు మార్గంలో మనమందరం నడవాలన్నారు.తదనంతరం సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ తులసీరామ్ గారు అతిథులతో కలిసి కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి క్రీస్తు వలే మనమందరం తోటి వారి పట్ల ప్రేమ,జాలి,దయ కలిగి ఉండాలన్నారు. ఏసుక్రీస్తు జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు.

నివాళులు

గుంటూరు జిల్లాలో పేరుగాంచిన ప్రధానోపాధ్యాయులు, తెనాలి డివిజన్ లో అందరికీ సుపరిచితులు తన వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది సమాజ ఉన్నతికి పాటుపడిన, ఉపాధ్యాయ సమస్యల పట్ల ఎల్లప్పుడూ తనదైన శైలిలో గళం విప్పి పోరాడిన కృషీవలుడు తెనాలి డివిజన్ భట్టిప్రోలు మండలం కనగల గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఆరాధ్యుల శివప్రసాద్ గారి పెద్దకర్మ కు హాజరై చుట్టుపక్కల గ్రామాల ఉపాధ్యాయులు,ప్రజలందరితో కలిసి నివాళులు అర్పించి తదనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చి, సానుభూతి తెలియజేసి భవిష్యత్తులో వారికి ఏ అవసరం వచ్చినా తాను ఉన్నాను అని ధైర్యం చెప్పిన సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ మరియు కృష్ణా – గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి తులసీరామ్ గారు.

గ్రామ గంగానమ్మ తల్లి కొలుపులకు ముఖ్యఅతిథిగా

మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం కంఠంమరాజు కొండూరు గ్రామ గంగానమ్మ తల్లి కొలుపులకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ యర్రాకుల తులసీరామ్ గారికి ఘన స్వాగతం పలికిన గ్రామ యాదవ సంఘియులు. తులసిరామ్ గారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉండాలని, పిల్లలందరినీ చక్కగా చదివించాలని చెప్పారు. మీ అందరికీ నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ఆ కృష్ణభగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కొబ్బరికాయ కొట్టి కృష్ణ భగవానుడికి ప్రార్దించారు.

అంబేద్కర్ గారి 64 వ వర్థంతి సందర్భంగ

ఆంధ్ర ప్రదేశ్ నడిబొడ్డున గల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నందు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 64 వ వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ యర్రాకుల తులసీరామ్ గారు,సెక్రటేరియట్ గెజిటెడ్ ఎంప్లాయిస్ జెఏసి చైర్మన్ కె.కృష్ణయ్య గారు,ఏపీ ప్రైవేట్ సెక్రటరిట్ ఎంప్లాయిస్ అధ్యక్షులు యర్రన్న గారు,యూనివర్సిటీ యూత్ లీడర్ కోటి యాదవ్ గారు మరియు యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

చేర్చ

 ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ నాయకులతో చర్చిస్తున్న తులసీరామ్ గారు.

కలిసిన సందర్భం

తులసీరామ్ గారిని మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చిన కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గ నాయకులు.

ఘన నివాళులు

సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు మహాత్మ జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి సభ మంగళగిరిలోని వై.టి.ఆర్ ట్రస్ట్ భవన్ నందు సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ యర్రాకుల తులసీరామ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభనుద్దేశించి తులసీరామ్ గారు మాట్లాడుతూ పూలే గారు బడుగు,బలహీన వర్గాల విముక్తి కోసం ఎంతో కృషి చేశారన్నారు. మహిళలు కూడా అభివృద్ధి చెందాలని దేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను స్థాపించిన ఘనత పూలే గారిదే అన్నారు.

ప్రెస్ సభ్యులతో

మంగళగిరి ప్రెస్ సభ్యులతో సంభాషిస్తున్న తులసి రామ్ యాదవ్ గారు

ఉద్యమంలో భాగంగా పోస్టు కార్డులు

రాష్ట్ర కార్యాలయం నందు బాలయ్య గారు మరియు ఆరవ సత్యనారాయణ యాదవ్ బొంబోతుల శ్రీనివాస్ యాదవ్ మరియు గంపల శ్రీనివాస యాదవ్ మరియు కళ్యాణ్ యాదవ్ పోస్టుకార్డుల ఉద్యమంలో భాగంగా పోస్టు కార్డులు పోస్టు చేయడం జరిగింది

పర్యాటన

 పలనాడు ప్రాంతం లో పర్యటించిన అఖిల భారత యాదవ మహాసభ సెక్రటరీ జనరల్ శ్రీ తులసి రామ్ యాదవ్ యర్రాకుల గారు

Thulasi Ram Yadav’s Active Involvement with Social Justice Forum 

జన్మదిన శుభాకాంక్షలు

అక్టోబర్ 8 తారీకున నూతనంగా 56 బీసీ కులాల కార్పొరేషన్లో యాదవ కార్పొరేషన్ కి చైర్మన్ గా నూతనంగా నియమితులైనటువంటి హరీష్ యాదవ్ గారికి జన్మదిన సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ యర్రాకుల తులసి రామ్ గారు గన్నవరం జాతీయ విమానాశ్రయానికి చేరుకుని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే బీసీల అభివృద్ధి లో భాగంగా కొన్ని సూచనలు వారికి అందించారు

ఆత్మీయ సమావేశం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజవర్గానికి చెందిన బర్ల తవిటయ్య యాదవ్ గారు జనగణనలో కులగణన తీసుకురావాలని బీసీల అభివృద్ధికి పాటుపడే విధంగా అడుగులు వేయాలని బీసీల హక్కుల కోసం పోరాడే అలాగే నిర్విరామంగా కృషి చేసే సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ వై టి ఆర్ ట్రస్ట్ చైర్మన్ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ అయినటువంటి యర్రా కుల తులసీరామ్ గారితో ఆత్మీయ సమావేశం జరిగింది దీనిలో భాగంగా బీసీల హక్కుల కోసం మరియు రిజర్వేషన్ కోసం ప్రత్యేక ప్రణాళిక ఏర్పరచుకునే దిశలో ముందుకు సాగటం జరిగింది

దీక్ష

 అక్టోబరు 6 2021 ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఓ బీసీల జన గణ కై ఒక్కరోజు నిరాహార దీక్ష బీసీ నాయకులు మరియు రాష్ట్ర బీసీ సంఘం సంక్షేమ అధ్యక్షుడు కేశన శంకర్ రావు గారి ఆదేశంతో రాష్ట్ర యువజన బిసి సంక్షేమ అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టడం జరిగింది జనగణనలో కుల గణన చేసి చట్టసభల్లో బీసీల హక్కులను కాపాడాల్సింది గా దీక్షను చేపట్టారు దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు చెందిన దాదాపు 50 బిసి కులాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అంతేకాకుండా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు

సమావేశం

ఉద్యమాన్ని తారాస్థాయికి చేరే విధంగా బీసీల అభివృద్ధికి పోరాడతానని వారి మాటలలో ప్రజలకు బీసీ నాయకులకు తెలిపారు ఈ సమావేశం జి భగత్ సింగ్ గారు కార్యదర్శి బహుజన సభ, పివి రమణ గారు, బీసీ ఉద్యోగ సంఘం, ఆరోగ్య నాథ్ గారు సర్జన్ గుంటూరు జనరల్ హాస్పిటల్ ముషం అనంత రాములు గారు, విశ్రాంత అధ్యాపకులు, జూపూడి శ్రీనివాసరావు గారు కో-డైరెక్టర్ శ్రీకాంత్ చింతల గారు హై కోర్ట్ అడ్వకేట్ నీలకంఠ సదా శివ రెడ్డి యాదవ్ గారు తెలుగు ఆచార్యులు, నూర్ భాషా అహ్మద్ గారు, విశ్రాంత ఆచార్యులు, డాక్టర్ లక్ష్మణ్ నాయక్ గారు మొదలైనవారు ఈ సమావేశంలో పాల్గొని బీసీల ఐక్యత అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలని వారి స్పందనను తెలిపారు.

చైతన్య యాత్ర

అక్టోబర్ 3 జనగణనలో కుల గణన కావాలని దానిని తీసుకురావాలని ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలను ఏకం చేసే మార్గం దిశలో చైతన్య యాత్ర ప్రారంభమైంది దీనిలో భాగంగా కడప కర్నూలు జిల్లాలలోని ముఖ్య బీసీ నాయకులు రగులుగడ్డ సంజూ యాదవ్, పమిడి నాగేంద్ర యాదవ్, బాలకృష్ణ యాదవ్ సూర్య కుమార్ యాదవ్ జనగణనలో కులగణన తీసుకురావాలని బీసీల అభివృద్ధికి పాటుపడే విధంగా అడుగులు వేయాలని బీసీల హక్కుల కోసం పోరాడే అలాగే నిర్విరామంగా కృషి చేసే సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ వై టి ఆర్ ట్రస్ట్ చైర్మన్ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ అయినటువంటి యర్రా కుల తులసీరామ్ గారితో ఆత్మీయ సమావేశం జరిగింది దీనిలో భాగంగా బీసీల హక్కుల కోసం మరియు రిజర్వేషన్ కోసం ప్రత్యేక ప్రణాళిక ఏర్పరచుకునే దిశలో ముందుకు సాగటం జరిగింది.

ఆటల పోటీలు

 29 ఆగస్టు2021 నేషనల్ స్పోర్ట్స్ డే అనగా మేజర్ ధ్యాన్ చంద్ గారి జన్మదిన సందర్భంగా ఈ క్రీడా పోటీలు వై టీ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు యు.కె సోషల్ జస్టిస్ ఫోరం సహకారంతో బాపూజీ విద్యాలయం లో ఆటల పోటీలు జరిగాయి ఈ ఆటల పోటీల్లో గెలిచిన వారికి మెడల్స్ మరియు కప్స్ మరియు ప్రైజ్ మనీ ని (AIYMS) అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మరియు (SJF) సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ అయినా యర్రా కుల తులసిరామ్ యాదవ్ గారు ఇవ్వడం జరిగింది .

ప్రసంగం

అఖిల భారత యాదవ మహాసభ ఉపాధ్యక్షులు అయినా వెంకటేశ్వరావు గారు మాట్లాడుతూ 2021 జనగణన లో కుల గణన జరిపితేనే రాష్ట్ర ప్రభుత్వంపై మనం ఒత్తిడి చేస్తే నే మనకి న్యాయం జరిగే అవకాశం ఉంది అని తెలిపారు అనంతరం కుర్ర సురేష్ గారు కొండేబోయిన శివరామకృష్ణ కడియం మల్లేశ్వరరావు ప్రముఖులు పాల్గొన్నారు వారి యొక్క సందేశాన్ని యువతకు ఎంతో అర్థవంతంగా తెలిపారు

సోషల్ జస్టిస్ ఫోరం కార్యాలయానికి ప్రారంభోత్సవం

 రాజ్యాంగం నిర్దేశించిన వ్యవస్థలు సవ్యంగా సాగడం లేదని, లోపభూయిష్టమైన విధానాలతో వివిధ రంగాలు తిరోగమన విధానంలో పయనిస్తున్నాయని కృష్ణ, గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి , సోషల్ జస్టిస్ ఫోరం చైర్మన్ అయిన తులసిరామ్ యాదవ్ యర్రాకుల పేర్కొన్నారు. చట్టసభల్లో బడుగులకు అవకాశం కల్పించుకునే దిశగా అంతా ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆయన గుంటూరులోని హిందూ కాలేజీ పక్కన సోషల్ జస్టిస్ ఫోరం కార్యాలయానికి ప్రారంభోత్సవం చేశారు.

శ్రీకృష్ణుని గుడి అభివృద్ధిలో భాగంగా

 శ్రీకృష్ణుని గుడి అభివృద్ధిలో భాగంగా గుడి అభివృద్ధి మరియు నిర్మాణం లో తన వంతు సహకారం అందించిన వైటిఆర్ ట్రస్ట్, సోషల్ జస్టిస్ ఫోరమ్ (SJF) చైర్మన్ మరియు కృష్ణ, గుంటూరు జిల్లాల టీచర్ ఏంఎల్సి అభ్యర్థి తులసీరామ్. యర్రాకుల ఈ కార్యక్రమంలో భాగంగా గుడి అధ్యక్షులు పట్టెబోయిన. ప్రసాద్ గారు, బత్తుల. వెంకటేష్ గారు, రాష్ట్ర యాదవ నాయకులు రామనబోయిన. బ్రహ్మయ్య గారు, గౌరవ సలహాదారులు నరసింహచార్యులు గారు, కె.వి కృష్ణయ్య (సచివాలయ గెజిటెడ్ ) వారి సమక్షంలో సోషల్ జస్టిస్ ఫోరమ్ చైర్మన్ యర్రాకుల. తులసీ రామ్ గారు గౌరవ మర్యాదలతో SJF రాష్ట్ర కార్యాలయం, మంగళగిరి నందు ఘనంగా సత్కరించటం జరిగింది.

అంబేద్కర్ గారి 64 వ వర్థంతి సందర్భంగ

సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సభ సోషల్ జస్టిస్ ఫోరం కన్వీనర్ యర్రాకుల తులసీరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విరుద్ధ పాలన పై విజయవాడలోని హోటల్ ఐలాపురం లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి యార్రాకుల తులసీరామ్ గారు.

Dedicated Efforts Propel Thulasi Ram Yadav’s MLC Victory

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఇండిపెండెంట్ అభ్యర్థిగా యర్రాకుల తులసి రామ్ యాదవ్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రభావవంతమైన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సానుకూల మార్పు కోసం దృష్టితో, అతను సంఘంతో నిమగ్నమై, కీలక సమస్యలను పరిష్కరిస్తూ ఐక్యతా భావాన్ని పెంపొందించాడు. అట్టడుగు రాజకీయాల పట్ల యాదవ్‌కున్న అంకితభావాన్ని, ప్రజల వాణికి ప్రాతినిధ్యం వహించడంలో ఆయనకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తూ ప్రచారం ఓటర్లను ప్రతిధ్వనించింది.

శంకర రావు గారు నిర్వహించిన ప్రెస్ మీట్

విస్తృతంగా తులసీరామ్ యర్రాకుల ప్రచారం కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్ MLC గా పోటీ చేయుచున్న తులసీరామ్ యర్రాకుల గారు, నేడు తెనాలిలో ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేశన శంకర రావు గారు నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు, తెనాలి గుంటూరు లో ఉన్న విద్యాసంస్థలలో అధ్యాపకులను కలసి మార్చి 14 వ తేదీన జరుగు కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్ MLC ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు

యర్రాకుల తులసీరామ్ కు మద్దతు

కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్ MLC గా పోటీ చేయుచున్న యర్రాకుల తులసీరామ్ కు మద్దతు తెలిపిన బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు గారు , కార్యక్రమానికి హాజరైన బిసి సంఘ నాయకులు పరసా రంగనాధ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బిసి సంక్షేమ సంఘం , జొన్నాదుల వెంకటేశ్వరరావు, మేకల చంద్రశేఖర్ , ఈశ్వర్ యాదవ్, దానబోయిన శంకర్రావు యాదవ్, వెంకట్ విశ్వకర్మ తదితరులు పాల్గొన్నారు (YTR ట్రస్ట్ భవన్-మంగళగిరి )

ప్రెస్ మీట్

కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్ MLC గా పోటీ చేయుచున్న తులసీరామ్ యర్రాకుల గారు, నేడు మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేశన శంకర రావు గారు నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేశన శంకర రావు గారు మాట్లాడుతూ, బహుజనులంతా స్వతంత్ర అభ్యర్థి అయిన తులసీరామ్ యర్రాకులకు మద్దతు తెలపాలని కోరారు.

బిసి సంఘ నాయకుల విన్నపం

యర్రాకుల తులసీరామ్ ను కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్ MLC గా గెలిపించాలి ” బిసి సంఘ నాయకులు , మార్చి 14వ తేదీన జరగబోయే టీచర్స్ MLC ఎన్నికల్లో యర్రాకుల తులసీరామ్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. హైకోర్టు న్యాయవాది తులసి రామ్ గారు , వివిధ ఉద్యామాలు ద్వారా సామాజిక న్యాయం కోసం పోరాడుతూ సమాజ నిర్మాతలైన ఉపాధ్యాయుల హాక్కుల సాధనకై నేడు టీచర్స్MLC గా పోటీ చేయుచున్న యర్రాకుల తులసీరామ్ ను గెలిపించాలి అని గుంటూరు జిల్లా బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యామ మురళి గౌడ్ , కుక్కల రాంప్రసాద్ , పాగోలు గోపి , జుజ్జురి సతీష్ బిసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఎంఎల్సి ఎన్నికల ప్రచారం

కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎంఎల్సి స్వతంత్ర స్థానిక సార్వజనీన వర్గాల అభ్యర్థి తులసీ రామ్ యర్రాకుల గారు ఎన్నికల ప్రచారం లో భాగంగా గుంటూరు యాదవ హైస్కూల్, మొహమ్మడియన్ హైస్కూల్ లో టీచర్స్ ని కలసారు, వారి సమస్యలు పరిష్కారం కావడంలేదని, సమాజ నిర్మాతలైన అధ్యాపకుల సమస్యలను గతం లో ఎంఎల్సి గా చేసిన వారు విస్మరించారని, రాజకీయ పార్టీలకు చెందిన వారు, కావడం వలన ఆ పదవి చేపట్టిన వారు ఉపాధ్యాయుల సమస్యల పై ఎటువంటి పోరాటం చేయడం లేదని, శాసన మండలి లో ఎంఎల్సి లుగా ఎన్నికైన వారు ఉపాధ్యాయ సమస్యలని విస్మరించారని, హైకోర్టు న్యాయవాది ఆయిన తాను ఒక నిర్దిష్టమైన మ్యానిఫెస్టోతో ప్రచారం చేయుచున్నానని, ఇంకా ఉపాధ్యాయుల సమస్యలపై క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయుల ద్వారా మరిన్ని సమస్యలపై దృష్టి సారిస్తున్నానని, భవిష్యత్తులో ఉపాధ్యాయ సమస్యలపై న్యాయ పోరాటంతో పాటు, క్షేత్ర స్థాయిలో ఉద్యమాల ద్వారా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కర దిశగా కృషి చేస్తారని, మార్చి 14వ తేదీన జరుగుచున్న కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ MLC ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పొిటీ చేయుచున్న తనకు బ్యాలెట్ పేపర్ లో తులసీరామ్ యర్రాకుల పేరు ఎదురుగా 1 అంకె వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసినదిగా కోరారు

ఆత్మీయ సదస్సు విజయవంతం

కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గ ఎంఎల్సి ఎన్నికల్లో బహుజన జేఏసీ తదితర సామాజిక ప్రజా సంఘాలు బలపరుస్తున్న సామాజిక న్యాయ ఫోరమ్ (సోషల్ జస్టిస్ ఫోరమ్ ) అభ్యర్థి తులసీరామ్ యర్రాకుల గారి విజయాన్ని కాంక్షిస్తూ విజయవాడ లో ఆత్మీయ సదస్సు విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన సందర్భం.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు మద్దతు

కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న తులసి రామ్ యర్రాకుల గారు ఎన్నికల ప్రచారం లో భాగంగా నేడు(26 ఫిబ్రవరి) పలువురు పెద్దలను కలిసి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు మద్దతుగా నిలవాలని కోరారు

నామినేషన్ కార్యక్రమం

ఆహ్వానాన్ని మన్నించి యర్రాకుల తులసీరామ్ గారి నామినేషన్ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ప్రసంగం

అమరావతి, ఫిబ్రవరి బహుజన పిపాసి, విద్యాధికుడు, హైకోర్టు న్యాయవాది, సోషల్ జస్టిస్ ఫోరం చైర్మన్ కూడా అయిన తులసిరామ్ యాదవ్ యర్రాకులకు వివిధ సంఘాల మద్దతు రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలో బలహీన వర్గాల జేఏసీ జాతీయ కమిటీ కూడా తాజాగా మద్దతు ప్రకటించడం విశేషం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బహుళ జనాదరణ పొందిన తులసిరామ్ యాదవ్ పై జేఏసి సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించింది.వ్యవస్థలు స్వార్ధ పరుల చేతుల్లో నిర్వీర్యమైన ప్పుడు అందుకు విరుగుడుగా తులసిరామ్ యాదవ్ లాంటివాళ్ళు చట్టసభల్లో ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ

బి.జె.పి స్పోక్స్ పర్సన్ చందు సాంబశివరావు గారు 7-2-2021 న వై. టి .ఆర్ ట్రస్ట్ భవన్లో (సోషల్ జస్టిస్ ఫోరం చైర్మన్ )తులసీ రామ్ యర్రకుల గారిని కలిసారు .(కృష్ణా, గుంటూరు) జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తులసి రామ్ గారు తెలిపారు. అలానే తులసి రామ్ గారు మేధావి వర్గానికి చెందిన చందు సాంబశివరావు గారిని ఘనంగా సత్కరించారు.

రౌండ్ టేబుల్ సమావేశం

రాజకీయ పార్టీలు సామాజిక సంస్థల బాధ్యత రాజకీయ పార్టీ అభ్యర్థులు సామాజిక సంఘ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై తమ ఆలోచనలు, ఆవేదన వ్యక్తం చేశారు అదే కార్యక్రమానికి సోషల్ జస్టిస్ ఫారం తరఫున తులసీ రామ్ గారు హాజరయ్యారు. ఈ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక గొడ్డలిపిట్టు అనే భావంతో యావత్ ప్రజానీకం ఉంది అని వెల్లడించారు. ప్రతి ఒక్కరు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు అలానే తమకు నచ్చిన, నమ్మిన వ్యక్తిని ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఎన్నికల ప్రచారం ప్రక్రియలో భాగంగా

కృష్ణ – గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రక్రియలో బృంద సభ్యులు “మండలం జడ్.పి.హెచ్. ఉన్నత పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్స్ అందరితో సంభాషించారు.

ఎన్నికల ప్రచారం

ఎన్టిఆర్ యూనివర్శిటీ, సిద్దార్థ మెడికల్ కాలేజ్ (విజయవాడ)లో ఏంఎల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

మద్దతు

కృష్ణా- గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి తులసీరామ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బిసి సంఘ నాయకుడు పల్లెపాటి రాజా గారు. పేద ప్రజల కోసం పనిచేసే తులసీరామ్ గారికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, టీచర్ ఎమ్మెల్సీ ప్రయాణంలో చివరి వరకు వారితో కలిసి నడుస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారం

విజ్ఞాన్ విశ్వవిద్యాలయం మరియు హార్వెస్ట్ ఇండియా జూనియర్ కళాశాలలో ఎంఎల్సి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

కృష్ణా- గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున గల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లోని వివిధ డిపార్ట్మెంట్ లలో యర్రాకుల తులసీరామ్ గారి టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారం చేస్తున్న సందర్భం.

టీచర్ ఎమ్మెల్సీ కార్యాచరణపై చేర్చించడం

మహాత్మ జ్యోతిరావు పూలే మాజీ చైర్ పర్సన్ మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ భాషా గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రస్తుత పరిణామాలపై మరియు టీచర్ ఎమ్మెల్సీ కార్యాచరణపై చర్చిస్తున్న కృష్ణా – గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి తులసీరామ్ గారు.

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

కృష్ణా- గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున గల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరియు రాజధాని అమరావతి ప్రాంతంలో గల స్కూల్స్ మరియు కాలేజీలలో యర్రాకుల తులసీరామ్ గారి టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారం చేస్తున్న టీం సభ్యులు.

కలిసిన సందర్భం

కృష్ణా- గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ(భవానీపురం) నియోజకవర్గాల్లో యర్రాకుల తులసీరామ్ గారి టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారం చేస్తున్న టీం.

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

కృష్ణా- గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు, పెదకాకాని నియోజకవర్గాల్లో యర్రాకుల తులసీరామ్ గారి టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారం చేస్తున్న వైటిఆర్ టీం.

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

కృష్ణా – గుంటూరు జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, పెదకాకాని నియోజకవర్గాల్లో యర్రాకుల తులసీరామ్ గారి టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారం చేస్తున్న వైటిఆర్ టీం..

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

కృష్ణా – గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి , తాడికొండ, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాల్లో యర్రాకుల తులసీరామ్ గారి టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారం చేస్తున్న వైటిఆర్ టీం..

Bapuji Vidyalaya Activities

బాపూజీ విద్యాలయం, మంగళగిరి

శ్రీ కృష్ణుని జన్మాష్టమి వేడుకలు

బాపూజీ విద్యాలయం పాఠశాల నందు శ్రీ కృష్ణుని జన్మాష్టమి వేడుకలలో భాగంగా పాఠశాల విద్యార్థులకు కృష్ణుని వేషధారణలు వేసి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఉట్టి కార్యక్రమం

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనా…” శ్రీమద్ భగవద్గీతలోని ప్రసిద్ధ ఉల్లేఖనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మానవులను ప్రేరేపిస్తుంది. భాపూజీ విద్యాలయం మొత్తం వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు “ఉట్టి” కార్యక్రమం పాఠశాల మైదానంలో నిర్వహించబడింది. 

తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

బాపూజీ విద్యాలయం నందు ప్రతియేటా ఆగస్టు 29న తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆచరణలోకి రావడం జరిగింది.

హయగ్రీవ హోమం

విద్యార్థులు తమ విద్యా ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకోవడానికి మరియు వారి కెరీర్‌ను పెంచుకోవడానికి హయగ్రీవ భగవానుని అనుగ్రహం పొందడం కోసం బాపూజీ పాఠశాలలో హయగ్రీవ హోమం చేశారు. 

పేరెంట్స్ టీచర్స్ మీటింగ్

బాపూజీ పాఠశాల మంగళగిరిలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థి యొక్క అకడమిక్ మరియు నాన్-అకడమిక్ పనితీరు గురుంచి తల్లిదండ్రులకు విస్తరింపజేసి పిల్లల అభ్యాసం మరియు పురోగతిని నిర్వహించడం కాకుండా పిల్లల పనితీరును గురుంచి వివరించడం జరిగింది.

Empowering Responses: Services Extended During Covid-19

కరోనా పరిస్థితుల్లో ముందుకెళ్లే మార్గాలు తెలియజేసారు

ప్రపంచం మొత్తం కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో దేశంలో ముందుకు వెళ్లే మార్గాలను సరికొత్త పంథాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మేధావులతో ప్రముఖ సైకాలజిస్ట్,వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పిలుపునిచ్చారు.

Involvement in Various Activities

Major Participation of Mr. Thulasi Ram Yadav

అఖిల భారత యాదవ మహాసభ

Support for Thulasi Ram Yadav’s MLC Victory

Mr. Yarrakula Thulasi Ram Yadav’s MLC Nomination

YTR Trust Bhavan and Associations

Newspaper Clippings

Jayanthi Commemoration for Babu Bindeshwari Prasad Mandal

Party Pamphlets

Verses Flowing from Thulasi Ram Yadav’s Heart

Mr. Yarrakula Thulasi Ram Yadav

Bapuji Vidyalaya Posters

Video Clippings

}
14-07-1980

Born in Kondapaturu Village

of Kakumanu Mandal, Guntur District, Andhra Pradesh

}
1995

Studied SSC Standard

 from ZPHS, Kakumanu

}
1997

Completed Intermediate

from PACS College,Pedanandipadu

}
1998

Founder and President

of Sri Krishna Yadava Yuvajana Sankshema Sangham

}
2000

Attained Graduation

from Bapatla Arts and Science College, Bapatla

}
2000

Founder and Chairman

Yadava Student Union, Bapatla

}
2002

Founder and Chairman

of BC Student Federation at Guntur, affiliated with Acharya Nagarjuna University

}
2002

Finished Post Graduation

from Acharya Nagarjuna University in Guntur

}
2003

Founder and Chairman

of Samajwadi Student Union(SSU) affiliated with Acharya Nagarjuna University

}
2004

National Secretary

 of Samajwadi Student Union, India

}
2005

Completed LLB

from JC College, Guntur

}
2005

United AP State President

of the Samajwadi Student Union

}
2006

General Recruiter

for Reservation Employees And Professionals, Hyderabad

}
2007

Samajwadi Youth Convener

of United Andhra Pradesh

}
2007-2012

Advocate

for the Bar Council of the Andhra Pradesh State in Guntur Courts

}
2008

Founder and Chairman

for Sri Krishna Educational Society in Guntur

}
2009

Contested MP

for Guntur Loksabha, Samajwadi Party

}
2010

District President

of All India Yadava Mahasabha,  Guntur

}
2011

Founder and Chairman

of Phule-Mandal Chaitanya Samaj

}
2012

Yadava Chaitanya Yatra

}
Since 2012

Advocate

in High Court

}
2016

New State General Secretary

of All India Yadava Mahasabha

}
2019

Yadava Sangatitha Yatra

}
2020

Founder and Chairman

for Social Justice Forum

}
2021

Contested MLC

from Guntur-Krishna Teachers Constituency

Interested to Known More about Mr. Yarrakula Thulasi Ram Yadav

Get in Touch !!

Get in Contact !!!