Vemula Krishna | Sarpanch | Pedhanapalli | Kasipet | Mancherial | INC | the Leaders Page

Vemula Krishna

Joint Adilabad District Boath ST Constituency Incharge Coordinator, Pedhanapalli, Kasipet, Mancherial, Bellampally, Telangana, INC.

 

Vemula Krishna is the Joint Adilabad District Boath ST Constituency Incharge Coordinator in Pedhanapalli Village of Kasipet Mandal, Mancherial Dist. He was born on 09-05-1979 to Laxmi and Gouraiah in Somagudem.

In 1995, He completed the SSC Standard of ZPHS in the Bazar area, Bellampally, and ITI in1997 from Krushi ITI College, Mancherial. He Completed Intermediate in 1999 from the Govt Jr. College. He attained Graduation B.A from the Nagarjuna University at Mancherial from 2012 to 2015.

In 1997, He Started his Career with the National Students’ Union of India(NSUI) and was a Member of NSUI. From 1997-1998, He was served as General Secretary of Kasipet. In 1998-2001, He was the Mandal President of NSUI. From 2001-2003, He was the District General Secretary of NSUI from the Mancherial (Joint Adilabad District).

He joined the Indian National Congress Party(INC). From 2003-2008, He worked as Congress Mandal President of Kasipet, Later on, he was appointed as Congress District Secretary of Mancherial from 2008 to 2011. He was Promoted as Assembly General Secretary from 2012 to 2014.

From 2014-2017, He worked as SC Cell District Secretary (Joint Adilabad District). He was District Secretary of Congress Party from the Mancherial since 2017. In 2019, He was elected as Sarpanch with 167 Majority of Votes in Pedhanapalli Village of Kasipet Mandal, Mancherial Dist from the INC.

As an Joint Adilabad District Boath ST Constituency Incharge Coordinator,Vemula Krishna has been involved in the battle against the government over the people issues. He has consistently stood by the students and the people, giving them courage and solving their problems.

 

Social Services:

Krishna distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Kasipet Mandal during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people in lockdown time.

He handed over the Ambali drink to the police for 30 days in the wake of the lockdown. He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi Programs, Swachh Bharath Programs & helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights(Solar), and Water Problems in his village.

Krishna has been Fought for Student Problems, fees, and college seats. He urged the government to set up new colleges and schools in his zone. He has Helping to get a seat in BC Welfare and with his own money, he would apply for a student seat. He gave jobs to the unemployed and helped people financially.

Krishna has Given Pensions, Ration Card, New gas connections to 100 people, and Voter Ids, Rythu Bandhu Scheme to farmers through the Government. In his village in the name of the bridal gift, he gave 5116 / – along with the bridal dress to the bride.

He sponsored benches (10) in the name of Gouraiah his father and Sadanandam his brother. He has provided food and clothes to old age homes in Mancherial. Krishna helps students (players) to participate in national-level games and pay for transportation and accommodation.

Krishna Garu fought for Tribal people’s lands after discussion with sub-collector and Collector for Government has issued 300 acres Land of Forest Department to tribal People. This credit goes to the Krishna in issuing this land to the Tribal.

Village: Pedhanapalli, Mandal: Kasipet, Dist:Mancherial

Contact: 9440701262,8919707551

Email: [email protected]

 

Recent Activities

పార్టీలో చేరిక

కాసిపేట మండల అధ్యక్షులు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారి ఆధ్వర్యంలో కాసిపేట మండల ఉప సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఉత్తమ ఫలితాలు

 కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ కీ చెందిన జీదుల లక్ష్మన్ -రాధీక ల కుమార్తె సిరి మొన్నటి నీట్ పరీక్ష లో ఉత్తిర్ణీత సాధించి అర్హత పొందింది. అలాగే కొండ ప్రవీణ్ – సుధ ల కుమార్తె శ్రీ వల్లి పదవ తరగతిలో గ్రామంలో అందరి విద్యార్థుల కంటే 9.0 చదివి ఉత్తమ ఫలితాలను సాధించిన గ్రామ ముద్దు బిడ్డలకు సర్పంచ్ వేముల కృష్ణ ఘనంగా సన్మానించి , స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ ఒకరు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, మరియు ఒకరు ప్రభుత్వ పాఠశాల లో చదివి ఇంత మంచి ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థినిలు గ్రామనికే గర్వకారణం భవిష్యత్తులో మరింత ఉత్సాహాంతో ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తల్లి తండ్రుల పేరు, అలాగే గ్రామం పేరు దేశారాష్ట స్థాయిలో తీసుకుని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు కొత్త రమేష్,బొల్లెపల్లి కొమురక్క ,బన్న హిందుమతి,కో ఆప్షన్ జీదుల కనకయ్య, పిల్లల తల్లి తండ్రులు జీదుల లక్ష్మన్ -రాధీక,కొండ ప్రవీణ్ -సుధ దంపతులు గ్రామస్తులు నందికొండ శ్రీధర్ ,లు పాల్గొన్నారు

కాసిపేట మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సి యల్ పి లీడర్ భట్టి విక్రమార్క గారి 62 వ జన్మదిన వేడుకలు మండల అధ్యక్షుడు సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి, స్వీట్ పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం నుద్దేశించి వేముల కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సి యల్ పి లీడర్ భట్టి విక్రమార్క గారి 62 వ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది ఇంత వయసులో కూడా తన ఆరోగ్య సమస్యలను లెక్క చేయకుండా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తు, అవినీతి, అరాచక, పాలనను కొనసాగిస్తున్నా ఈ తరుణంలో సబ్బండ వర్గాల పోరాటాలు, విద్యార్థి యువత బలిదానాలకు చలించి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఇచ్చిన తెలంగాణ లో ఏం జరుగుతుందో చూసి ప్రజల మధ్యే తేల్చుకుందాం అని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో ప్రారంభించిన పాదయాత్ర 1000 కిలో మీటర్ల ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతున్న పీపుల్స్ మార్చ్ విజయవంతం కావాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు భట్టి సార్ చల్లగా పేద ప్రజల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్పూర్తిగా భగవంతున్ని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్రం లో రాక్షస పాలన పోవాలని భట్టి విక్రమార్క గారి ఆశయం నెరవేరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి,యస్ సి సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి, మాజి సర్పంచ్ కామేర శ్రీనివాస్, వార్డు సభ్యులు కొత్త రమేష్, పంబాల తిరుపతి, నాయకులు మల్లెత్తుల రాజేశం, జంపన్న, చారి ,జాడి శివ, వెంకటేష్,ప్రేమ్ నవీన్,లు పాల్గొన్నారు

కానుక

సర్పంచ్ కళ్యాణ కానుక అందజేత. ‌. ఈ రోజు పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం పల్లె ఎల్లయ్య -బుచ్చక్క ఏకైక కుమార్తె శిరీష వివాహ ఉండగా సర్పంచ్ కళ్యాణ కానుక 5016 రూపాయలు చీరె సారే సర్పంచ్ వేముల కృష్ణ -వకుళాదేవి దంపతులు అందజేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు ఈ కార్యక్రమంపై సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిచిన నాటి నుండి గ్రామంలో నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహం చేయాలంటే చాలా ఆర్థికంగా నాన ఇబ్బందులకు గురవుతున్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని నా వంతుగా ఆ కుటుంబానికి ఆర్ధిక చేయూత ఉండాలని స్వంత డబ్బులతో చేయడమే కాకుండా గ్రామంలో వివిధ రకాలుగా నా సేవ కార్యక్రమాలు ఉంటున్నాయి నిత్యం ప్రజల మధ్యే ఉంటు పెద ప్రజలకు అండగా ఉండడం జరిగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ సోముని మైసక్క, వార్డు సభ్యులు కొత్త రమేష్,,జయ, గ్రామ పెద్దలు కూకట్ల దేవెందర్, సోమని రాజం,లగుడం శ్రీనివాస్, రాజు, నవీన్, మల్లేష్ సూది తదితరులు పాల్గొన్నారు

చీరె సారే అందజేత

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీకీ చెందిన జీదుల రామన్న-లతల పెద్ద కూతురు సాహిత్య వివాహం 10 వ తేదీన ఉండగా స్వంత ఖర్చులతో నిర్వహించే సర్పంచ్ కళ్యాణ కానుక కొనసాగింపుగా 5016 రూపాయలు చీరె సారే ను సర్పంచ్ దంపతులు వేముల కృష్ణ- వకళాదేవి లు ఇంటికి వెళ్లి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కంచర్ల పద్మ, బొల్లపెల్లి కొమురక్క, బన్న హిందుమతి, కాంగ్రెస్ నాయకులు దూడం మహేష్ అన్నం కుమార్,రవి , శ్రీధర్ లు పాల్గొన్నారు.

అరెస్టు

ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ధ్యేయంగా లీడర్ షిప్ డెవలప్మెంట్ మిషన్ లో భాగంగా నూతనంగా ఇంచార్జ్ కోఆర్డినేటర్లను ఏఐసీసీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది.. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎస్టి నియోజకవర్గా ఇంచార్జ్ కో -ఆర్డినేటర్ గా వేముల కృష్ణ గారిని నియమిస్తూ ఏఐసీసీ ఆదివాసీ అధ్యక్షుడు శివాజీ రావు మోగే, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.. నూతనంగా నియమించిన కోఆర్డినేటర్లతో రెండులపాటు రాజధాని లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.. త్వరలో ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతమే ధ్యేయంగా కృషి చేస్తానని సందర్భంగా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన ముప్పై ఒక యస్ సి, యస్టి నియోజకవర్గాల్లో తనకు బోథ్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమాకానికి కృషి చేసిన ఏఐసీసీ యస్సీ, యస్టి, ఓబిసి, మైనారిటీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు గారికి, ఏఐసీసీ మెంబర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డిసిసి అధ్యక్షురాలు సురేఖల గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా తనవంతుగా కృషి చేస్తానని అన్నారు..

అరెస్టు

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సర్పంచ్ వేముల కృష్ణ గారిని కాసిపేట పోలిస్ అక్రమంగా అరెస్టు చేసి ఇంతవరకు విడిచిపెట్టకుండా కేటిఆర్ పర్యటన ముగిసేవరకు ఉండుమనడం ఈ ప్రభుత్వం యొక్క పిరికి చర్య గా భావిస్తున్నాం, ఇలాంటి నిర్బంధాలతో కాంగ్రెస్ పార్టీ పోరాటాలను ఆపలేరని. కేటిఆర్ గారు కచ్చితంగా దేవాపూర్ ఓరియంట్ కంపెనీ లో మండల యువతకీ ఇప్పటికైనా ఉద్యోగాలపై స్పష్టంగా ప్రకటన చేయాలని కోరారు,లేనిచో ఇక్కడి యువతతో రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

సమ్మె

కాసిపేట మండల కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో వేముల కృష్ణ మాట్లాడుతూ ఎంతో కష్టపడి పరీక్ష రాసి వచ్చిన వారిని ఆనాడు కే సి ఆర్ వీరికి మూడు సంవత్సరాల ప్రొహిబిషన్ సమయం పెట్టి ఆ తరువాత రెగులర్ చేస్తామని చెప్పి ఇంకా చేయకపోవడం చాలా భాధకరమని,పంచాయతీ ల అభివృద్ధి లో భాగంగా జూనియర్ కార్యదర్శులు పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వివిధ ప్రయాసలు పడుతూ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని,ఇప్పటికైనా జూనియర్ కార్యదర్శులు రెగులర్ చేయాలని అలాగే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని,విధి నిర్వహణ లో భాగంగా పని ఒత్తిడి మరియు వివిధ కారణాల ద్వారా మరణించిన వారికి 50 లక్షల ఎక్సగ్రేషియా మరియు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు.అలాగే వారికి రెండు వేల ఆర్థిక సహాయం చేసి ఇక మీదట కూడా వారికి కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి గారు,ధర్మారావుపేట ఎంపిటిసి పార్వతి మల్లేష్ గారు,సోమగుడెం(కే) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ గారు,ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు గోలేటి స్వామి గారు,నాయకులు మైధం రమేష్ గారు,జాడి శివ గారు,కొత్త రమేష్ గారు,ప్రేమ్ కుమార్ గారు,వెంకటేష్ గారు,ముస్తఫా గారు,అరుట్ల శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.

నిరసన

మండల కేంద్రంలో నిరసన తెలుపుతున్న వివో ఏలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల కృష్ణ గారి ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీవోఏల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.. కనీస వేతనం కింద 26 వేల రూపాయలు ప్రకటించాలని,అలాగే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు..ఇందులో భాగంగా వారికి 2000 రూపాయల ఆర్థిక సహాయం అందిచారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి గారు,ధర్మారావు పేట ఎంపిటిసి పార్వతి మల్లేష్ గారు, సోమగుడెం ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ గారు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గొలేటి స్వామి గారు, నాయకులు కొత్త రమేష్ గారు,మైధం రమేష్ గారు, వెంకటేష్ గారు, ప్రేమ్ కుమార్ గారు, నవీన్ కుమార్ గారు, తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ నిరసన

మాజీ ఎమ్మెల్సీ ఏఐసిసి మెంబెర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరుద్యోగ నిరసన కార్యక్రమానికి బయలుదేరుతున్న కాసిపేట మండల కాంగ్రెస్ నాయకులను కాసిపేట పీఎస్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగినది.

ఆహార పక్షోత్సవం

కాసిపేట మండలం లోని పెద్దనపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలని లోని అంగన్వాడీ సెంటర్ లో పోషక ఆహార పక్షోత్సవ వారోత్సవాల సందర్భంగా సర్పంచ్ వేముల కృష్ణ గారు పాల్గొని మాట్లాడుతూ గ్రామంలోని గర్భిణిలు,బాలింతలు ,తల్లులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆహారం అంత కలుషితమైన ఆహారం దొరుకుతుంది కాబట్టీ పాతకాలంలోని మహిళలు పెద్ద లు ఎంతో మంది పిల్లలను కన్నప్పటికీ ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే ఆహారంలో ఎక్కువగా చిరు ధాన్యాలు , పప్పు దినుసులు, సజ్జలు,కొర్రలు, రాగులు,సామలు,అవిసెలు,అరిగెలు లాంటివి మరియు మంచి ఆకుకూరలు తినేవారు కాబట్టి పిల్లలు కూడా ఆరోగ్యంవంతంగా ఉన్నారు . ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు కొత్త రమేష్ గారు, బొల్లపల్లి కొమురక్క గారు, అంగన్వాడి టీచర్స్ వకుళాదేవి గారు,మరియు జ్యోతి లత గారు,సుజాత గారు, గ్రామ గర్భిణిలు,బాలింతలు,తల్లులు పాల్గొన్నారు.

కళ్యాణ కానుక

గ్రామ పంచాయితీ పెద్దనపల్లి పరిధిలోని నాయకపుగూడెం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం సోమని శంకర్ – మల్లక్క ల ఏకైక కూతురు స్నేహ వివాహం జరగతున్న సందర్భంగా సర్పంచ్ గా గెలిచిన నాటి నుండి గ్రామంలోని ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికీ అందజేస్తున్నా సర్పంచ్ కళ్యాణ కానుక పథకం లో భాగంగా సర్పంచ్ వేముల కృష్ణ-వకుళాదేవి దంపతులు వారి గృహనికీ వెళ్ళి ₹5016 రూపాయలు చీరే సారే తో వారికి ఆర్థిక తోడ్పాటు అందిచి స్నేహ కు వివాహ శుభాకాంక్షలు తెలిపి అక్షింతలు వేసి దీవేనులు అందిచారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సోమని మైసక్క ,మాజి సర్పంచ్ కామేర శ్రీనివాస్ ,వార్డు సభ్యులు కొత్త రమేష్,నాయకులు సోమని రాజం,రాజు,శ్రీనివాస్, యూత్ సభ్యులు చెండె నవీన్ ,అర్జున్, మహేష్,లు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం

బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బి ఆర్ యస్, బిజేపి నుండి హైదరాబాద్ లోని ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ

సన్మానం

ఏఐసీసీ సభ్యులుగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ గార్లు ఘనంగా ఈరవేణి శ్రీనివాస్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ రావు -సురేఖమ్మ లు మాట్లాడుతూ 9 తారీఖు న గోదావరి నది లో దూకిన నస్పూర్ పట్టణానికి చెందిన మహిళా తన ఇద్దరు పిల్లలతో కలిసి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేయగా సింగరేణి లో విధులను ముగించుకొని తిరిగి గోదావరిఖని నుండి వస్తున్న క్రమంలో గోదావరి నది లో దూకిన వీరిని చూసి చలించి వెంటనే స్పందించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలో దూకి ముగ్గురి ప్రాణాలను కాపాడిన వైనం చాలా సాహసంతో కూడినది అని అభినందనలు తెలియజేశారు యువత శ్రీనివాస్ ను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు లో ఎలాంటి ఆపదలో ఉన్న వారిని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సర్పంచ్ వేముల కృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు రంగ నవీన్, సాగర్ లు పాల్గొన్నారు.

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఐ)138 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల కృష్ణ రాజీవ్ గాంధీ విగ్రహం కీ దండా వేసి , పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమము నుద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ద్వారానే స్వాతంత్ర్యం వచ్చింది వచ్చిన భారతదేశంలో గాంధీ కుటుంబం ఎన్నో అభివృద్ధి, పనులు చేసి ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు తెచ్చుకున్నది అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారానే కాని ఈ రోజు దేశం పురోగమనం వైపు మతత్వ పార్టీ బిజెపి ప్రభుత్వం దేశంలో విద్వేషం, విభజన తీసుకుని వచ్చి మనుషులు మధ్య ఉన్న ఐకమత్యాన్ని దెబ్బ తీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకీ రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల కృష్ణ గారు, సీనియర్ నాయకులు ఆకుల పోషం గారు, ,మాజి సర్పంచ్ లు ,కాపురపు శ్రీనివాస్ గారు, జాడి శంకర్ గారు, వార్డు సభ్యులు కొత్త రమేష్ గారు,పంబాల తిరుపతి గారు,యస్ సి సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి గారు, మహిళా కాంగ్రెస్ నాయకులు శారద గారు, నాయకులు పాల్గొన్నారు.

అరేస్ట్

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర సర్పంచ్ ల సమస్యల పై చేపట్టిన ధర్నాకు వెళుతున్న వేముల కృష్ణ సర్పంచ్ గారిని ముందస్తు అరేస్ట్ చేసిన కాసిపేట పోలీసులు. ఈ కార్యక్రమం పై వేముల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఎక్కువ లేని విధంగా సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకున్నారు గ్రామంలో సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారు వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించడం పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15 ఫైనాన్స్ డబ్బులు కుడా సర్పంచ్ లకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అంత్యంత హేయమైన చర్య అని తెలిపారు ఇలా పోలీసులతో ఎన్ని రోజులు ఈ అక్రమ అరెస్టు లతో ఆపగలుగుతారు అని అన్నారు రాబోయే రోజుల్లో కచ్చితంగా ప్రజలు తిరగబడుతారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని హెచ్చరించారు..

సన్మానం

 కాసిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో రెండవసారి మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖమ్మ గారిని కలిసి శాలువాతో సన్మానించి మొక్క ని బహుకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వేముల కృష్ణ గారు, ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, సీనియర్ నాయకులు కన్నాక రాజు, మడావి వెంకటేష్, అన్నం కుమార్, డస్కoటి మల్లేష్, చిలుముల శ్రీనివాస్, చెండే నవీన్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు వినతిపత్రం

తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులకు ధరణి, రుణమాఫీ,ఇన్ ఫుడ్ సబ్సిడీ, తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేయడం జరుగుతుంది కావున మీరు దయచేసి తప్పక హాజరు కావాలని మనవి చేసిన వేముల కృష్ణ గారు
కాసిపేట మండల కేంద్రమంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు వేముల కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

పుట్టినరోజు సందర్భంగా

గౌరవ డీసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ ప్రేమ్ సాగర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా కాసిపేట్ మండలంలోని ధర్మరావుపేట్ లో శ్రీ శ్రీ సీతారాముల ఆలయంలో అర్చన కార్యక్రమం మరియు సురేఖమ్మ ప్రేమ్ సాగర్ రావు గారి స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు పెద్దఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది.

కాంగ్రెస్ కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ గారి ఆధ్వర్యంలో కాసిపేట మండల కేంద్రంలో ఉక్కు మహిళ భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 105వ జయంతిని పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేముల కృష్ణ మాట్లాడుతూ ఈ దేశానికి ఇందిరా గాంధీ గారు ఎనలేని సేవ చేసారని,వారి హయంలో బ్యాంకుల జాతీయకరణ,రాజ భరణాల రద్దు,గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడం,మహిళలకు డ్వాక్రా సంఘాల ఏర్పాటు మొదలైన పథకాల ద్వారా దేశ ప్రజలకు స్వపరిపాలన అందించిన గొప్ప నేత అని మరియు దేశం కోసం ఎంతో అభివృద్ధికి పాటుపడ్డారన్నారు

"జోడో" పాదయాత్ర

భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు భారత దేశ సమైక్యతకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3500 కిలో మీటర్ల భారత్ “జోడో” పాదయాత్రలో భాగంగా జిల్లా టైగర్ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ,ఏఐసీసీ సభ్యులు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మరియు డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ ప్రేమ్సాగర్ రావు గార్ల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా నుండి 100 బస్సులు , 5000 ముఖ్య కార్యకర్తలతో ముఖ్య జిల్లా నాయకులు కార్లలో 1000 మంది మొత్తం 6000 మందితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో పెద్ద శంకరంపేట (అ) నారాయణఖేడ్ నియోజకవర్గం మెదక్ జిల్లా లో రాహుల్ గాంధీ చేస్తున్న దేశ వ్యాప్త పాదయాత్ర 3500 కిలోమీటర్ల కు మద్దతు గా ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో 375 మీటర్ల పొడవు గల జాతీయ పతాకాన్ని తయారు చేసి రాహుల్ గాంధీ గారితో అడుగు లో అడుగు వేసిన మన కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ గారి నాయకత్వంలో ముఖ్య నాయకులు యంపిటిసిలు పార్వతి మల్లేష్, మడె భీం రావు, మెరుగు పద్మశంకర్, నాయకులు గోలేటి స్వామి,కనక రాజు,మడావి వెంకటేష్,అన్నం కుమార్, మాజి సర్పంచ్ లుజాడి శంకర్,ప్రభాత్ రావు కూకట్ల దేవెందర్,అనంతరావు,షాకీర్, ఖదీర్,జాడి శివ,గోపు శ్రీనివాస్,జంగిలి రమేష్, చిలుకయ్య, చారి,స్వాగతం పలికారు దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం కాబట్టి వారికి దేశ ప్రజలు అండగా ఉండాలని దేశభక్తిని కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యాన్ని ఉన్నత శిఖరాలకు అందేలా చేసిన మన నాయకుడు PSR గారు నాయకత్వం వర్ధిల్లాలి

వర్ధంతి

కాంగ్రెస్ కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ గారి పిలుపు మేరకు కాసిపేట మండల కేంద్రంలో ఉక్కు మహిళ భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ ఈ దేశానికి ఇందిరా గాంధీ గారు ఎనలేని సేవ చేసారని,వారి హయంలో బ్యాంకుల జాతీయకరణ,రాజ భరణాల రద్దు,గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడం,మహిళలకు డ్వాక్రా సంఘాల ఏర్పాటు మొదలైన పథకాల ద్వారా దేశ ప్రజలకు స్వపరిపాలన అందించిన గొప్ప నేత అని మరియు దేశం కోసం ఎంతో అభివృద్ధికి పాటుపడిన ఇందిరా గాంధీ గారిని తన అంగ రక్షకులే కాల్చి చంపడం చాలా బాధాకరం అని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఎం పి టి సి పార్వతి మల్లేష్,నాయకులు గోలేటి స్వామి,మైధం రమేష్,షాకీర్,జాడి శివ తదితరులు పాల్గొన్నారు

అన్నదాన కార్యక్రమం

కాసిపేట మండలంలోని వెంకటపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుర్రే ఘాడ్ గ్రామంలో కొక్కిరాల రఘుపతి రావు 10వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ముందుగా అయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఆయన చేసిన సేవలను కొనియాడారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఓరియంట్ కార్మిక సంఘం, సహకార సంఘం అధ్యక్షుడిగా అయన మండలంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించరని, ఆదివాసీ గూడెంలో ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి నిర్మాణాలను నిర్మించి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.. అయన మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని అన్నారు.. ఎంపీటీసీలు భీమ్ రావు, మల్లేశ్, మాజీ మండల అధ్యక్షుడు తిరుపతి,మాజీ సర్పంచ్లు ప్రబాత్ రావు, శంకర్, నాయకులు కనక రాజు, గట్టయ్య, దేవయ్య మహేష్, గోలేటి స్వామి, శివ, రమేష్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ చేరిక

కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామం లో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు -జిల్లా అధ్యక్షులు సురేఖమ్మ గార్ల ఆధ్వర్యంలో భారీగా ఆదివాసీ గిరిజనులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 150 మంది ఆదివాసీ గిరిజనులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్మానించడం జరిగింది.

చీరల పంపిణీ కార్యక్రమం.

కాసిపేట మండలంలోని ధర్మారావు పేట గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా 1250 మంది మహిళలకు దసరా కానుకగా చీరలను పంపిణీ చేయడం జరిగింది.

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం.

బతుకమ్మ చీరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నబతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా ఆడపడుచులందరికి బతుకమ్మ చీరలు అందచేయడం జరిగింది.

పరిష్కారం

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీలో మురికి కాలువ నిర్మాణం పనులు ప్రారంభించిన సర్పంచ్ వేముల కృష్ణ గారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామం లో పారిశుద్ధ్య పనులలో భాగంగా ఈ సైడ్ డ్రైన్ నిర్మాణం పనులు గ్రామ పంచాయతీ నిధుల నుండి 6 లక్షల రూపాయిల కెటాయించడం జరిగింది దింతో గ్రామంలో వర్షం పడినప్పుడల్లా నీరు ఖాళి ప్లాట్ల లో నిలవడంతో గ్రామ ప్రజల ఇబ్బందులు పడుతున్నారు దీన్నీ దృష్టిలో పెట్టుకొని అత్యవసర పని క్రింద ఈ పని చేపట్టడం జరిగింది దింతో సమస్య పరిష్కారం అవుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథితులుగా జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారు,యంపిటిసి కె రాంచందర్ గారు, వార్డు సభ్యులు కొత్త రమేష్ పంబాల తిరుపతి బన్న హిందుమతి బొల్లెపల్లి కొమురక్క గారు,కో ఆప్షన్ సభ్యులు గుర్రం వజ్ర గారు, కనకయ్య గారు, గ్రామ పెద్దలు గుండేటి సత్యనారాయణ గారు, శ్రావణ్ లు పాల్గొన్నారు

బూస్టర్ డోస్

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వేముల కృష్ణ గారి ఆధ్వర్యంలో కోవిడ్ -19 బూస్టర్ డోస్ గ్రామ ప్రజలకు అందుబాటులకి తేవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు ఏ యన్ యం పద్మ,ఆశ వర్కర్లు వార్డు సభ్యులు కొత్త రమేష్,పంబాల తిరుపతి,బన్న హిందుమతి,బొల్లెపల్లి కొమురక్క లు పాల్గొన్నారు.

సహాయం

కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ చెందిన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిరుపేద మహిళకు అమ్మ ఒడి ఫౌండర్ అజ్మీర మోహన్, పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ సహాయం అందించి అండగా నిలిచారు. కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీకి చెందిన నందికొండ శ్రీధర్-హరిప్రియ అనే దంపతులు 12 సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, చిన్న పాప పుట్టిన తరువాత హరిప్రియ కి చూపు మందగించడంతో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ లయన్స్ క్లబ్ తరుపున ఆసుపత్రికి పంపించగా అక్కడ టెస్టులు జరిపి బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టినది అని త్వరగా ఆపరేషన్ చేయాలని తెలిపారు.

అందుకు రూ. 6 లక్షలు అవసరం అవగా ఆరోగ్య శ్రీ పథకం ధ్వారా 2.50 లక్షలు మాత్రమే వస్తాయని మిగిలినవి సొంతంగా చెల్లించాలని తెలిపారు. రోజు పని చేస్తేనే తప్ప తినలేని స్థితిలో వారికి ఇది తలకి మించిన భారమైంది. దీంతో సర్పంచ్ వేముల కృష్ణ తన సొంత డబ్బుతో వారిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మొదటగా బ్రెయిన్ లో ఉన్న నీరు ని పోగొట్టడానికి మెదడు లో స్టెంట్ వేయగా రెండు వారాలలో ఆపేరేషన్ చేయాలని దానికి రూ.3 లక్షలు కావాలని అనడంతో ఈ విషయం సోమగుడెం ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ తన మిత్రుడైన అమ్మ ఒడి ప్ ఫౌండర్ అజ్మిర మోహన్ గారికి తెలపడంతో ఆయన సకాలంలో స్పందించి హేమంత్ అనే దాత సహాయంతో వారి ఆపరేషన్ కి రూ.ఒక లక్ష రూపాయలు, మూడు నెలలకు కావలసిన సరుకులు అందించారు.

శ్రీమంతం కార్యక్రమం

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ లోని అంగన్వాడీ కేంద్రం లో శ్రీమంతం కార్యక్రమం ఘనంగా గ్రామ మహిళా ఈట శ్రీజ కు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వకుళాదేవి, గ్రామ ఏ ఎన్ యం పద్మ, ఆశా వర్కర్ కాంతకూమారి గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా

పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బృహత్ పల్లె పకృతి వనంలో 75 సంవత్సరాల స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా వనమహోత్సవంలో భాగంగా మొక్కలు పెట్టడం జరిగింది.

జయంతి వేడుకలలో

కాసిపేట మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో భారత రత్న భారత దేశ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 78వ జయంతి వేడుకలు విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, రాజీవ్ గాంధీ కీ పూలమాలలతో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సంధర్భంగా ఈ కార్యక్రమనుద్దేశించి వేముల కృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి చిన్న 40 సం రాల వయసులోనే 6వ దేశ ప్రధానిగా పదవి చేపట్టి దేశాన్ని సమూలమైన మార్పులతో భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకుని వారి ఆలోచనలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశానికి దిక్సూచిగ నిలిచారని, దేశం డిజిటలైజేషన్ తో వెలిగిపోదుతుందంటే దానికి కారణం ఆయనే అని మరియు రాజకీయాల్లో యువత పాత్ర కచ్చితంగా ఉండాలని యువతే దేశానికి వెన్నుముక అని 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించారని మరియు బ్యాంకులను జాతీయకరణ లాంటి గొప్ప గొప్ప సంస్కరణలు చేసారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి, మల్కేపల్లి యంపిటిసి భీంరావు, మాజి సర్పంచ్ లు అప్పని ప్రభాకర్, జాడి శంకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు రత్నం ప్రదీప్, ఉప సర్పంచులు కనుకుల రాకేష్,ఆరెపెళ్లి ప్రవీణ్ లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కన్నక రాజు, గోలేటి స్వామి, మైధం రమేష్, అన్నం కుమార్, కొత్త రమేష్, గాధం గట్టయ్య, దూడ మహేష్, మల్లేత్తుల రాజేశం,నస్ఫురి నర్సింగ్, పుర్రె పోషం, విద్యా సాగర్, బానోతు రవి, రాజు కుమార్, చిలుముల విష్ణు, ప్రేమ్ ,ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు

పార్టీ చేరిక

కాంగ్రెస్ పార్టీలో యువకుల చేరిక
కాంగ్రెస్ కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ గారి నాయకత్వంలో కనకరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు దేవపూర్ కి చెందిన 30 మంది యువకులు డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..ఈ సందర్భంగా శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారు మాట్లాడుతూ యువకుల త్యాగాల ఫలితంగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి శ్రీకారం చుట్టారని,యువకులు సోనియాగాంధీ గారి రుణం తీర్చుకోవాలని తెలిపారు,రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని ఆవిడ తెలిపారు.

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బ్రృహత్ పల్లె పకృతి వనం లో కొబ్బరి కాయ కొట్టి మొక్కలు పెట్టడం ప్రారంభించిన సర్పంచ్ వేముల కృష్ణ ఈ కార్యక్రమనుద్దేశించి మాట్లాడుతూ పెద్దనపల్లి గ్రామ శివారులో పెద్దమ్మ గుడి ప్రక్కన నూతన దుబ్బగూడెం గ్రామానికి ఎదురుగా ఫారెస్ట్ భూమి 5 ఎకరాలా స్థలం గ్రామ పంచాయతీ కీ కెటాయించడం జరిగింది ఈ స్థలం లో బ్రృహత్ పల్లె పకృతి వనం (BPVV) పార్క్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదాన్ని కలిగించే స్థలం ఏర్పాటు కృషి చేయడం జరిగితుంది దీనిలో 15 వేల మొక్కులు పెట్టడం వల్ల చాలా అద్భుతంగా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యంపిడివో ఎం ఏ అలి యంపిటిసి రాంచందర్, వార్డు సభ్యులు కొత్త రమేష్, కంచర్ల పద్మ,బొల్లపెల్లి కొమురక్క,వజ్ర,యంపివో, కార్యదర్శి నాగరాజు,ఏపివో నవీన్ ఇసి అరుణ్, పంచాయతీ కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్ అనుష గ్రామస్తులు పాల్గొన్నారు

కాసిపేట మండల కేంద్రంలో వి ఆర్ ఏ ల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వి ఆర్ ఏ ల పే స్కెలు ప్రకటించాలని, 55 సంవత్సరాలు నిండిన వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, గతంలో కే సి ఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన అన్ని హామీలు నిరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, మరియు వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు, వి ఆర్ ఏ ల కి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు..ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి,నస్పూరి నర్సింగ్, మైధం రమేష్, గోలేటి స్వామి, జాడి శివ, గాధం గట్టయ్య తదితరులు పాల్గొన్నారు

పార్టీలో చేరిక

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం గ్రామంలో గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ సందర్భంగా సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో ముందుస్తు గ్రామ ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా , ఇంటింటికీ తిరుగుతూ దోమల ద్వారా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంటి ఆవరణలో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలలో ,పనికి రాని టైర్లు లో పేరుకుపోయిన నీటి నిల్వలు ఉండకుండా అవగాహన కల్పించడం జరిగింది. అలాగే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి , బీపీ, షుగర్ నిర్ధారణ పరీక్షలు చేయడం అవసరం ఉన్నా వారికి మందులు ఇవ్వడం ,జ్వరాలు వస్తే ముందస్తు గా ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది

పార్టీలో చేరిక

పెద్దనపల్లి సర్పంచ్ కాంగ్రెస్ కాసిపేట పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ గారి నాయకత్వంలో ,సోమగుడెం (కే) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ ఆధ్వర్యంలో ఈ రోజు సోమగుడెంకి చెందిన ఇరవై మంది యువకులు మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.. చేరిన యువత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని యువత ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోడానికి అలాగే దేశంలో మరియు రాష్ట్రంలో నడుస్తున్న యువత వ్యతిరేఖ విధానలైన అగ్నిపథ్ మరియు ఇక్కడి నిరుద్యోగ భృతి పథకం ప్రకటించి దాన్ని అమలు చేయకుండా యువతని మోసం చేస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం తరుణంలో యువతకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని స్వచ్చందంగా వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

పార్టీలో చేరిక

‌కాసిపేట మండలంలోని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ధర్మారావు పేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి జంగిలి రమేష్ నాయకత్వంలో 30 మంది యువత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖమ్మ గారి సమక్షంలో చేరడం జరిగింది. జంగిలి రమేష్ గారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్న విధానానికి, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అయితేనే పేద ప్రజలకు న్యాయం చేయగలదు అని, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సురేఖమ్మ మాట్లాడుతూ ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో పాలిస్తున్న ప్రభుత్వాలు పేద ప్రజలను పట్టి పీడుస్తున్నా తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు మిగితా ప్రజలు నాయకులు కాంగ్రెస్ పార్టి లోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ‌వేముల కృష్ణ గారు, యంపిటిసి లు పార్వతి మల్లేష్ గారు,మడావి భీంరావు గారు, సీనియర్ నాయకులు సిద్ధం తిరుపతి గారు, జనార్ధన్ రెడ్డి గారు, నస్పూరి నర్సింగ్ గారు,రాజమౌళి గారు,సోమగూడెం కే ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ గారు,యస్ సి సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి గారు,గోపు శ్రీనివాస్ గారు, కొత్త రమేష్ గారు,పంబాల తిరుపతి గారు,మాజి సర్పంచ్ ప్రభాత్ రావు గారు, విద్యాసాగర్ గారు,లు పాల్గొన్నారు.

రచ్చబండ కార్యక్రమం

కాసిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల కృష్ణ గారి అధ్యక్షతన ధర్మారావుపేట,మల్కపెల్లి,కోనూర్,గ్రామాల్లో రైతన్న మీకోసం కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగినది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డిసిసి అధ్యక్షులు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రైతులెవ్వరు అధైర్య పడవద్దని,మరియు వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ,భూమి ఉన్న రైతులతో పాటు,కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15000/-,రైతులకి అన్యాయం చేసే ధరణి పోర్టల్ రద్దు,పోడు భూముల రైతులకు,అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పించడం,అన్ని పంటలకు మంచి మద్దతు ధరతో ప్రభుత్వమే కొనడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తారని తెలియజేసారు.మరియు అక్కడ గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ నూతన మండల అధ్యక్షులుగా ఎన్నికైన పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారిని లంబడితండా(కే) గ్రామస్థులు ఘనంగా సన్మానించారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బానోతు జైపాల్, బదావత్ రమేష్, రాజు, బానోతు రవి, కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య కార్యకర్తల సమావేశంలో

కాసిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా వేముల కృష్ణ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వేముల కృష్ణ గారు మాట్లాడుతూ కాసిపేట మండలంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావడానికి కార్యకర్తలు ఈ యొక్క సంవత్సరం కష్టపడితే వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండి పార్టీ ఇచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అలాగే మండల సమస్యలపై నిరంతర కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పార్టీ ని మండలంలో ముందుకు తీసుకొనే సూచనలను చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి, యంపిటిసి మెరుగు పద్మ శంకర్, జనార్ధన్ రెడ్డి,యుత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భారతాని సతీష్ ,గోలేటి స్వామి,మాజి సర్పంచ్ లు కామేర శ్రీనివాస్,ప్రభాత్ రావు , సీనియర్ నాయకులు రాపర్తి శ్రీనివాస్ ,నస్పూరి నర్సింగ్,మైదం రమేష్,కూకట్ల దేవెందర్,గాదం గట్టయ్య, వార్డు సభ్యులు కొత్త రమేష్, తదితరులు పాల్గొన్నారు

సత్యాగ్రహ ధీక్ష

బెల్లంపల్లి కాంగ్రెస్ ఆఫీస్ ముందు జరిగిన సత్యాగ్రహ ధీక్షలో పాల్గొన్న కాసిపేట మండల అధ్యక్షులు మరియు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు మరియు వార్డ్ సభ్యులు కొత్త రమేష్ గారు మండల నాయకులు గాదం గట్టయ్య

కాసిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ఏఐసిసి మెంబెర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి 63 వ జన్మదిన వేడుకలు, ధర్మారావు పేట, కొండాపూర్ (యాప) లలో నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా కేకు కట్ చేసి ఆ తరువాత కాసిపేట లోని శ్రీ కోదండ రామాలయంలో ప్రేమ్ సాగర్ రావు గారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి,ఎంపిటిసి పార్వతి మల్లేష్,ఉప సర్పంచ్ కనుకుల రాకేష్,నాయకులు గాధం గట్టయ్య,అన్నం కుమార్,గోలేటి స్వామి,జాడి శివ,మైధం రమేష్,ప్రేమ్,గోపు శ్రీనివాస్,చిలుకయ్య,పోషం,సాగర్,చారి,షాఖీర్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

వర్ధంతి

మండలం లో ఉన్న పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించిన ప్రియతమ నాయకులు కృష్ణ గారి గురువర్యులు, రాజకీయ మార్గదర్శి కీ.శే కొక్కిరాల రఘుపతి రావు గారి 10 వ వర్ధంతిని తన స్వగ్రామం ధర్మారావు పేట లో కుర్రేగాఢ్ గిరిజన గ్రామంలో సహపంక్తి భోజన (అన్నదానం) కార్యాక్రమాలను నిర్వహించడం జరిగింది.

బోనాల జాతర

పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ లో 4 వ వార్షికోత్సవం సందర్భంగా పోచమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేముల కృష్ణ , నాయకులు నారిశెట్టి వెంకన్న, వార్డు సభ్యులు కొత్త రమేష్, పంబాల తిరుపతి,బన్న హిందుమతి, బొల్లపొల్లి కొమురక్క, నాయకులు గాదం గట్టయ్య, శ్రీనివాస్, శ్రీధర్, గ్రామ యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆకస్మిక తనిఖీ

పెద్దనపల్లి గ్రామ పంచాయతీ ని ఆకస్మికంగా సందర్శించిన నూతన ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి ఫణిందర్ రావు గారు గ్రామంలో పరిశుభ్రత, పారిశుధ్యం, మొక్కలు పెంచడం, పంచాయతీ కార్యాలయం లోని వాటర్ ప్లాంట్ నిర్వహణ తీరు చాలా బాగుందని మెచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేముల కృష్ణ, యంపివో, పంచాయతీ కార్యదర్శి కే నాగరాజు, వార్డు సభ్యులు కొత్త రమేష్ పంబాల తిరుపతి,కారోబార్ మురళి గ్రామస్తులు బన్న శ్రీనివాస్, శ్రీధర్ లు ఉన్నారు.

పుటిన రోజు వేడుకలు

కాసిపేట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమగూడెం చౌరస్తా లో 60 ఏండ్ల తెలంగాణ సాకార పూర్తి ప్రదాత గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారి 77 పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, ఘనంగా జరుపుకోవడం జరిగింది

పర్యావరణ దినోత్సవం

కాసిపేట -1 భూగర్భ బొగ్గు గని 1 ఏ టన్నెల్ ఏర్పాటులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి వారు ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ మాట్లాడుతూ ప్రజలు లేకుండా పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టడం,ప్రజాప్రతినిధులు సమస్యలను తప్పించుకొని పారిపోవడం హస్యాస్పదమని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అలాగే సింగరేణి యాజమాన్యం కూడా వారికి అవసరమున్నప్పుడే ప్రజల వద్దకు వస్తారే తప్ప ప్రజల కనీస సౌకర్యాలకు వారి వద్దకు వెళితే వారు పట్టించుకునే ఆవశ్యకత ఉండదని,ఇప్పటికైన సింగరేణి అధికారులు పట్టించుకోవాలని మా వ్యక్తి గత విషయాలపై రామని ప్రజల అవసరాలకోసంమే వస్తాం ఇప్పుడు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఓపెన్ కాస్ట్ వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయిందని, యువత ఉపాధి కోల్పోయారని,సింగరేణి వారు CSR,DMFT నిధులు ఇస్తున్నామని చెప్తున్నారే తప్ప అవి స్థానిక ఎమ్మెల్యే,మంత్రి మరియు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సొంత ఖజానాలగా వారి వారికి సంబంధించిన దగ్గర వాడుతున్నారని,ఇప్పటికైనా ఆ నిధులను ప్రభావిత ప్రాంత ప్రజల కనీస సౌకర్యాల కోసం ఉపయోగించాలని,మరియు స్థానిక యువతకు ఉపాధి చూపాలని అన్నారు.ప్రజా అభిప్రాయ సేకరణలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిస్కారం చేయాలి కాని ప్రజలకు ఏమి చేయలేని అచేతన వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు ఉన్నారు. సమస్య కు దూరంగా వెళ్లడం సిగ్గుచేటైన విషయమని అన్నారు. మీరు రాజీనామా చేసి తప్పుకోవాలని హితువు పలికారు.అండర్ గ్రౌండ్ మైన్స్ కావాలని అధికారం లోకి వచ్చిన TRS ఇప్పుడు అండర్ గ్రౌండ్ మైన్స్ వ్యతిరేకంగా సభను బహిష్కరించి ఓపెన్ కాస్ట్ గనులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఉంది. రానున్న రోజులల్లో ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు.
కాసిపేట మండలం కొత్త కాలనీ కి చెందిన హరిప్రియ కి మెదడులో రక్తం గడ్డ కట్టి కళ్ళు కనిపించకపోవడంతో అమ్మ ఒడి ఫౌండర్ అజ్మిరా మోహన్ గారు గతంలో వారికి చికిత్స నిమిత్తం లక్ష రూపాయలు, మూడు నెలలకు సరిపడే సరుకులు అందజేసి వారి ఇద్దరి పిల్లల పూర్తి చదువు బాధ్యత అమ్మఓడి వారు తీసుకుంటున్నట్టు ఫౌండర్ మోహాన్ తెలిపారు,ఈ సందర్బంగా మోహన్ స్థానిక సర్పంచ్ వేముల కృష్ణ గారి సమక్షంలో వారిని బడిలో చేర్పించి వారికి పుస్తకాలు,బ్యాగులు, వారికి సంవత్సరానికి చదువుకు అవసరమయ్యే వస్తువులు కొనిచ్చారు.అమ్మ ఓడి ఫౌండర్ మోహన్ తెలుపుతూ ఇద్దరు పిల్లలు ఎంత వరకు చదివితే అంతవరకు చదివించే పూర్తి బాధ్యత తమదేనని తెలిపారు, హరిప్రియ మందుల కోసం పది వేల రూపాయలు అందించారు.ఈ కార్యక్రమంలో పెద్దన పల్లి సర్పంచ్ వేముల కృష్ గారుణ, ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ గారు,అమ్మ ఒడి సభ్యులు పాల్గొన్నారు.

శ్రీయుత గౌరవనీయులైన విద్యా శాఖ మాత్యులు హైదరాబాద్ గారికి, HBT(పని గంటల బోధన) కు వేతనాలు ప్రతి నెల 5వ తేదీన అందచేయాలి,PRC బకాయు ఉన్న వేతనాలు మంజూరు చేయడం, ఆదర్శ పాఠశాలలో పని గంటల ఉపాధ్యాయులను CRT గా నియమించడం గురించి.ఈ విషయాన్ని పురస్కరించుకొని త ఆదర్శ(మోడల్) పాఠశాలలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి నెల 5 వ తేదీన వేతనాలను అందించాలి.రెగ్యులర్ టీచర్స్ కు సమానంగా పని చేస్తున్న వారికి వేతనాలు సక్రమంగా అండడంలేదు అలాగే పని గంటల ఆధారంగా పని చేసిన ఉపాధ్యాయుల PRC బకాయి ఉన్న వేతనాలను మనవతాదృక్పదంతో నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని కోరుతున్నాము. పాఠశాల లో HPT గా పనిచేస్తున్న వారిని CTR ఉపాధ్యాయులుగా నియమించి, నాణ్యమైన విద్య అందించాలని తమరికి సవినయంగా కాసిపేట మండల ప్రజల పక్షాన మనవి చేయుచున్నాను.

 

సందర్శన

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఇల్లు రాత్రి కురిసిన భారీ వర్షానికి కూలి పోయింది పెద్దనపల్లి నాయకపుగూడెం గ్రామానికి చెందిన గుండం లక్ష్మి -బుచ్చయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నిన్న రాత్రి పడుకునే సమయంలో గాలి దుమారం రావడంతో కుటుంబం లక్ష్మి తమ్మునికి చెందిన ఇంటికి వెళ్ళి పడుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది లేకుంటే ప్రమాదం తీవ్రంగా ఉండేది ఇది తెలిసిన వెంటనే పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ గారు సందర్శించి ఆ కుటుంబానికి ఓదార్చుతూ ఇదే ఇంట్లో నిద్రిస్తే మాత్రం ప్రాణం నష్టం జరిగేది అని తెలిపారు. ఈ సంఘటన పై ఉన్నత అధికారులు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

శుభాకాంక్షలు

కాసిపేట పోలీస్ స్టేషన్ లో నూతన యస్ ఐ గా వచ్చిన గంగారాం గారిని పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ గారు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు, గిరిజన పేదప్రజలకు రక్షణగా రాజకీయాలకు అతీతంగా సేవలు అందించి ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో మీరు ప్రజల మన్ననలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమగూడెం (కే) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ గారు,పెద్దనపల్లి వార్డు సభ్యులు పంబాల తిరుపతి గారు, కొత్త రమేష్ గారు, నాయకులు కూకట్ల దేవెందర్ గారు,భూనేని రాజు గారు,లు పాల్గొన్నారు.

రచ్చబండ కార్యక్రమం

కాసిపేట మండలం గట్రావ్ పల్లి గ్రామంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల ప్రకారం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండోవ రోజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల రచ్చబండ కార్యక్రమా ఇంచార్జి పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు మాట్లాడుతూ టీఆరెస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతులను ప్రజలను మోసం చేస్తున్న తీరును తెలుపుతూ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసే వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలను తెలిపారు,ముఖ్యంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వడం, ,రైతు మద్దతు ధర,రైతులకు ఏకాకాలంలో 2 లక్షల రుణ మాఫీ, రైతులకు ,కౌలు రైతుకు ఎకరాకు 15 వేలు పెట్టు బడి సహాయం,,భూమి లేని రైతు కూలీలకు ఏటా 12 వేలు,పంట భీమా,ధరణి పోర్టల్ రద్దు,పత్తి కి ₹6500 మద్దతు ధర ,వరికీ ₹2500 ,తదితర అంశాలు తెలియజేసారు. స్థానిక సమస్యలపైన చర్చించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని ఆయన తెలిపారు..

గ్రామా సభ

పార్టీ నాయకులు అందరూ కలిసి గ్రామా సభ ఏర్పాటు చేయడం జరిగింది.

పుష్పగుచ్ఛము అందజేసిన సందర్భంలో

వేముల కృష్ణ గారు పార్టీ నాయకులతో కలిసి పార్టీ నాయకుడికి పుష్పగుచ్ఛము అందజేసిన సందర్భంలో.

సన్మానం

కాసిపేట మండలానికి నూతన తహశీల్దార్ గా బదిలీ పై వచ్చిన దిలీప్ సార్ గారికీ పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ స్వాగతం పలుకుతూ చిరు సన్మానం చేసి మాట్లాడారు ఈ గిరిజన పేద ప్రజల మండలానికి రావడం సంతోషం వ్యక్తం చేస్తు మండలంలో గిరిజన పేద రైతులు చాలా అమాయకులని ధరణి వచ్చిన నాటి నుండి అనేక ఇబ్బందులు పడుతున్నారు వాటిని పరిష్కరించడానికి కృషి చేయాలని మండల ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని కోరడం జరిగింది.

జయంతి

కాసిపేట మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 104 వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని విగ్రహం వద్ద ఘనంగా పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు ,గోలేటి స్వామి గారు, కొత్త రమేష్ గారు ,పుర్ర పోషం గారు, సిద్ధం రవి గారు ,పొట్ట బత్తుల సంపత్ గారు ,దుర్గం క్రాంతి గారు , నంది కొండ శ్రీధర్ గారు ,కుర్మ నర్సయ్య గారు పాల్గొన్నారు.

ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా

కాసిపేట మండలంలోని మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 137 వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ మరియు కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బన్న అశాలు, ఆకుల పోషం, దుర్గం భీమయ్య లకు సన్మానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు ,మెరుగు శంకర్ గారు ,కనక రాజు గారు ,గాదం గట్టయ్య గారు ,గోలేటి స్వామి గారు ,జాడీ శివ గారు ,కొత్త రమేష్ గారు ,మల్లెత్తుల రాజేశం గారు ,విజయ్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరాగాంధీ 104 వ జయంతి

కాసిపేట మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 104 వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని విగ్రహం వద్ద ఘనంగా పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది.

ఇందిరాగాంధీ 37 వ వర్థంతి

కాసిపేట మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 37 వ వర్థంతి సందర్భంగా మండల కేంద్రంలోని విగ్రహం వద్ద ఘనంగా పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ ఇందిరమ్మ దేశానికి సేవలు అందించారు గరీభీ హటావో ,బ్యాంకులను జాతీయం చేయడం,పేదలకు భూములు పంపిణీ చేశారు,

వాక్సినేషన్ కార్యక్రమం

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం లో సర్పంచ్ వేముల కృష్ణ అధ్యక్షతన కరోనా వాక్సిన్ (టీకా) కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన గ్రామస్తులు మొదటి,రెండవ డోస్ లను దగ్గర ఉండి అవగాహన కల్పించి 80 మందికి వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు కొత్త రమేష్, బన్న ఇందుమతి,బొల్లెపల్లి కొమురక్క, పంచాయతీ కార్యదర్శి కె నాగరాజు,ఏ.యన్.యం, పద్మ ,అంగన్ వాడి టీచర్,వకుళాదేవి,ఆశ వర్కర్లు కాంతకుమారి,చెండే పోసు,బి.లలిత, బి సత్యవతి,కే.రమాదేవి లు పాల్గొన్నారు

పెద్దనపల్లి గ్రామపంచాయతీ లో యస్ టి కార్పోరేషన్ గ్రామ సభ సర్పంచ్ వేముల కృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 13 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముత్యంపల్లి మేనేజర్ రాజేష్ ప్రసాద్ గారు ఇంటర్వ్యూ చేసినారు వారు ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు పలు సూచనలు చేయడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మైసక్క, మండల అభివృద్ధి అధికారి అలీం, సూపర్ డెంట్ విజయ్ కుమార్, కార్యదర్శి కె నాగరాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సన్మానం

ఈ కార్యక్రమంలో అనంతరం బ్యాంకు మేనేజర్ రాజేష్ ప్రసాద్ గారిని , సర్పంచ్ వేముల కృష్ణ గార్లను మహిళా సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు…

దుస్తుల పంపిణీ కార్యక్రమం

కాసిపేట మండల కేంద్రంలో రఘుపతి రావు ఛారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాసిపేట మండలంలోని కరోనా సమయంలో ధైర్యంగా సేవలు అందించిందుకు వారికి దుస్తుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రస్ట్ కార్యదర్శి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గోని మాట్లాడుతూ కోవిడ్ 19 సమయంలో ధైర్యంగా సేవలు అందించిందుకు మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఘనంగా రాజీవ్ గాంధీ 77 జయంతి వేడుకలు

కాసిపేట మండల కేంద్రము లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 77 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఇప్పుడు ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుంది అంటే అప్పటి రాజీవ్ గాంధీ దీర్ఘకాలిక ఆలోచనలు, వ్యూహాలతోనే అని అలాగే యువత రాజకీయాల్లోకి రావాలి అని 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం జరిగింది.

సివిల్ రైట్స్ డే గ్రామ సభ పెద్దనపల్లి గ్రామపంచాయతి కార్యాలయం

పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం లో సివిల్ రైట్స్ డే ను సర్పంచ్ వేముల కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచన గారు పాల్గోని మాట్లాడుతూ గ్రామంలోని యస్.సి ,యస్ టి ప్రజలు ఎదుర్కొంటున్న వివక్ష, అంటరానితనం , లాంటి వాటిని ఏమైనా ఎదుర్కొంటున్నార అని ప్రజలను తెలుసుకోవడం జరిగింది.

వాక్సిన్ డోసులు పెంచాలని మండల కాంగ్రెస్ డిమాండ్

కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు 300 డోసుల వాక్సిన్ వేయాలని యంయల్ఏ చెప్పిన మాటలు ఖాతరు చేయకుండా 50 డోసుల వాక్సిన్ పంపడంతో దేవాపూర్  కంపేని నుండి 150మంది  మన మండలంలోని గ్రామాల నుండి 150 రావడంతో ఆసుపత్రి  ప్రాంగణంలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఉండడం అధికారుల నిర్లక్ష్యమని ఇలాంటి వైఖరి వల్ల ప్రజలు తీవ్ర  ఇబ్బందులు  పడుతున్నారు అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే  స్పందిచి డోసుల సంఖ్య పెంచాలని మండల కాంగ్రెస్ డిమాండ్ చేశారు

 

దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండారో కార్యక్రమO

కాసిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి నివాసంలో ఇంద్రవెల్లి లో నిర్వహించే దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండారో కార్యక్రమ నిర్వహణకు సంబందించి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

సన్మాన కార్యక్రమం

హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన భీంరావు 7 యచ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నిజాంపేట్ లోని SLV అకాడమీ లో జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ విభాగంలో విజేతగా నిలిచిన భీం రావ్ ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి మండలానికి , తెలంగాణకు మంచిపేరు తీసుకొని రావాలని కోరారు..

కంటి పరీక్ష అందజేసిన సందర్భంలో

వేముల కృష్ణ గారు పేద ప్రజలకు ఇన్స్ క్లబ్స్ అఫ్ సోమగూడెం లో ఉచిత కంటి పరీక్షలు, శాస్త చికిత్స శిభిరము అందజేయడం జరిగింది.

సందర్శన

జగిత్యాల జిల్లా పోలాస వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కళాశాల, వ్యవసాయ క్షేత్రాన్ని, పరిశోధనా సైంటిస్ట్ లు, సీనియర్ విద్యార్థులచే సర్పంచ్ వేముల కృష్ణ, మండల రైతులు సందర్శించారు.. కాసిపేట మండలంలోని రైతులతో కలిసి వ్యవసాయ సాగుకు సంబంధించి, సైంటిస్ట్ లు మరియు సీనియర్ విద్యార్థులు చేస్తున్న పంటలకు సంబంధించిన విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు.. కళాశాలలోని పలు పంటలను దగ్గర నుంచి పరిశీలించి, పంట సాగుకు సంబంధించి నువ్వుల పంట, స్వీట్ కార్న్,వరిపంట, పత్తి సాగుల ద్వారా తెలుసుకోవాల్సిన మెలకువలను రైతులకు సీనియర్ విద్యార్థులు వివరించారు. భూసార పరీక్షలు చేసుకోవడం ద్వారా ఏ సమయంలో,ఏ పంట సాగు చేసుకుంటే దిగుబడి లాభాలు అధికంగా ఉంటాయో వాటిని వివరించారు.. సేంద్రియ సాగు చేసుకుంటే వచ్చే లాభాలతో పాటు ఉపయోగాలను తెలియజేశారు.. సాగును పరిశీలించిన రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన విధంగా పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని రైతులకు సూచించారు.. విన్నతమైన పంటలు సాగుకు శ్రీకారం చుట్టాలని రైతులను కోరారు..ఈ సందర్శనలో ముత్యంపల్లి సర్పంచ్ ఆడ బాదు, ఆదర్శ రైతు దాడి పెంటయ్య, రైతులు మార్క మహేష్,మారం సురెందర్,ఆయిలి శంకర్ ,నారిశెట్టి ప్రనయ్, నవీన్ లు పాల్గొన్నారు.

కాసిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల కృష్ణ అధ్యక్షతన మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ నెల 14 వ తారీఖు శుక్రవారం రోజున ఏఐసిసి మెంబెర్ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ గార్ల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి పై అన్హరత వేటు పై నిరసనగా దేశంలో బిజేపి, రాష్ట్రంలో బి ఆర్ యస్ ల నియంత్రుత్వ విధానాలకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ లో జై భారత్ సత్యాగ్రహ దీక్ష, మరియు భారీ బహిరంగ సభ లక్షా మందితో జరుగుతుందని ఈ కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (ఏఐసిసి) మల్లిఖార్జున్ ఖర్గే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్,ఛత్తీస్ఘడ్ సీఎం భూపేష్ భాగేల్,మరియు జాతీయ కార్యదర్శులు జైరాం రమేష్,కే.సి వేణుగోపాల్ , రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మానిక్ రావు ఠాక్రే,అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,,సీఎల్పీ భట్టివిక్రమార్క,అలాగే జాతీయ కార్యదర్శులు నదీమ్ జావేద్, రోహిత్ చౌదరి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన రాష్ట్రంలోని ఉన్న అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి,పోదేం వీరయ్య, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు వస్తున్నారని,అలాగే అదే రోజు భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా అక్కడికి చేరుకుంటుందని, కావున ఈ సభలోనే ఎన్నికల శంఖారావం పూరించిడం జరుగుతుంది

ఆకస్మిక తనిఖీ

పెద్దనపల్లి గ్రామ పంచాయతీ ని ఆకస్మికంగా సందర్శించిన నూతన ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి ఫణిందర్ రావు గారు గ్రామంలో పరిశుభ్రత, పారిశుధ్యం, మొక్కలు పెంచడం, పంచాయతీ కార్యాలయం లోని వాటర్ ప్లాంట్ నిర్వహణ తీరు చాలా బాగుందని మెచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేముల కృష్ణ, యంపివో, పంచాయతీ కార్యదర్శి కే నాగరాజు, వార్డు సభ్యులు కొత్త రమేష్ పంబాల తిరుపతి,కారోబార్ మురళి గ్రామస్తులు బన్న శ్రీనివాస్, శ్రీధర్ లు ఉన్నారు.

పుటిన రోజు వేడుకలు

కాసిపేట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమగూడెం చౌరస్తా లో 60 ఏండ్ల తెలంగాణ సాకార పూర్తి ప్రదాత గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారి 77 పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, ఘనంగా జరుపుకోవడం జరిగింది

పర్యావరణ దినోత్సవం

కాసిపేట -1 భూగర్భ బొగ్గు గని 1 ఏ టన్నెల్ ఏర్పాటులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి వారు ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ మాట్లాడుతూ ప్రజలు లేకుండా పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టడం,ప్రజాప్రతినిధులు సమస్యలను తప్పించుకొని పారిపోవడం హస్యాస్పదమని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అలాగే సింగరేణి యాజమాన్యం కూడా వారికి అవసరమున్నప్పుడే ప్రజల వద్దకు వస్తారే తప్ప ప్రజల కనీస సౌకర్యాలకు వారి వద్దకు వెళితే వారు పట్టించుకునే ఆవశ్యకత ఉండదని,ఇప్పటికైన సింగరేణి అధికారులు పట్టించుకోవాలని మా వ్యక్తి గత విషయాలపై రామని ప్రజల అవసరాలకోసంమే వస్తాం ఇప్పుడు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఓపెన్ కాస్ట్ వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయిందని, యువత ఉపాధి కోల్పోయారని,సింగరేణి వారు CSR,DMFT నిధులు ఇస్తున్నామని చెప్తున్నారే తప్ప అవి స్థానిక ఎమ్మెల్యే,మంత్రి మరియు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సొంత ఖజానాలగా వారి వారికి సంబంధించిన దగ్గర వాడుతున్నారని,ఇప్పటికైనా ఆ నిధులను ప్రభావిత ప్రాంత ప్రజల కనీస సౌకర్యాల కోసం ఉపయోగించాలని,మరియు స్థానిక యువతకు ఉపాధి చూపాలని అన్నారు.ప్రజా అభిప్రాయ సేకరణలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిస్కారం చేయాలి కాని ప్రజలకు ఏమి చేయలేని అచేతన వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు ఉన్నారు. సమస్య కు దూరంగా వెళ్లడం సిగ్గుచేటైన విషయమని అన్నారు. మీరు రాజీనామా చేసి తప్పుకోవాలని హితువు పలికారు.అండర్ గ్రౌండ్ మైన్స్ కావాలని అధికారం లోకి వచ్చిన TRS ఇప్పుడు అండర్ గ్రౌండ్ మైన్స్ వ్యతిరేకంగా సభను బహిష్కరించి ఓపెన్ కాస్ట్ గనులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఉంది. రానున్న రోజులల్లో ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు.
కాసిపేట మండలం కొత్త కాలనీ కి చెందిన హరిప్రియ కి మెదడులో రక్తం గడ్డ కట్టి కళ్ళు కనిపించకపోవడంతో అమ్మ ఒడి ఫౌండర్ అజ్మిరా మోహన్ గారు గతంలో వారికి చికిత్స నిమిత్తం లక్ష రూపాయలు, మూడు నెలలకు సరిపడే సరుకులు అందజేసి వారి ఇద్దరి పిల్లల పూర్తి చదువు బాధ్యత అమ్మఓడి వారు తీసుకుంటున్నట్టు ఫౌండర్ మోహాన్ తెలిపారు,ఈ సందర్బంగా మోహన్ స్థానిక సర్పంచ్ వేముల కృష్ణ గారి సమక్షంలో వారిని బడిలో చేర్పించి వారికి పుస్తకాలు,బ్యాగులు, వారికి సంవత్సరానికి చదువుకు అవసరమయ్యే వస్తువులు కొనిచ్చారు.అమ్మ ఓడి ఫౌండర్ మోహన్ తెలుపుతూ ఇద్దరు పిల్లలు ఎంత వరకు చదివితే అంతవరకు చదివించే పూర్తి బాధ్యత తమదేనని తెలిపారు, హరిప్రియ మందుల కోసం పది వేల రూపాయలు అందించారు.ఈ కార్యక్రమంలో పెద్దన పల్లి సర్పంచ్ వేముల కృష్ గారుణ, ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ గారు,అమ్మ ఒడి సభ్యులు పాల్గొన్నారు.

శ్రీయుత గౌరవనీయులైన విద్యా శాఖ మాత్యులు హైదరాబాద్ గారికి, HBT(పని గంటల బోధన) కు వేతనాలు ప్రతి నెల 5వ తేదీన అందచేయాలి,PRC బకాయు ఉన్న వేతనాలు మంజూరు చేయడం, ఆదర్శ పాఠశాలలో పని గంటల ఉపాధ్యాయులను CRT గా నియమించడం గురించి.ఈ విషయాన్ని పురస్కరించుకొని త ఆదర్శ(మోడల్) పాఠశాలలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి నెల 5 వ తేదీన వేతనాలను అందించాలి.రెగ్యులర్ టీచర్స్ కు సమానంగా పని చేస్తున్న వారికి వేతనాలు సక్రమంగా అండడంలేదు అలాగే పని గంటల ఆధారంగా పని చేసిన ఉపాధ్యాయుల PRC బకాయి ఉన్న వేతనాలను మనవతాదృక్పదంతో నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని కోరుతున్నాము. పాఠశాల లో HPT గా పనిచేస్తున్న వారిని CTR ఉపాధ్యాయులుగా నియమించి, నాణ్యమైన విద్య అందించాలని తమరికి సవినయంగా కాసిపేట మండల ప్రజల పక్షాన మనవి చేయుచున్నాను.

 

సందర్శన

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఇల్లు రాత్రి కురిసిన భారీ వర్షానికి కూలి పోయింది పెద్దనపల్లి నాయకపుగూడెం గ్రామానికి చెందిన గుండం లక్ష్మి -బుచ్చయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నిన్న రాత్రి పడుకునే సమయంలో గాలి దుమారం రావడంతో కుటుంబం లక్ష్మి తమ్మునికి చెందిన ఇంటికి వెళ్ళి పడుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది లేకుంటే ప్రమాదం తీవ్రంగా ఉండేది ఇది తెలిసిన వెంటనే పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ గారు సందర్శించి ఆ కుటుంబానికి ఓదార్చుతూ ఇదే ఇంట్లో నిద్రిస్తే మాత్రం ప్రాణం నష్టం జరిగేది అని తెలిపారు. ఈ సంఘటన పై ఉన్నత అధికారులు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

శుభాకాంక్షలు

కాసిపేట పోలీస్ స్టేషన్ లో నూతన యస్ ఐ గా వచ్చిన గంగారాం గారిని పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ గారు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు, గిరిజన పేదప్రజలకు రక్షణగా రాజకీయాలకు అతీతంగా సేవలు అందించి ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో మీరు ప్రజల మన్ననలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమగూడెం (కే) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ గారు,పెద్దనపల్లి వార్డు సభ్యులు పంబాల తిరుపతి గారు, కొత్త రమేష్ గారు, నాయకులు కూకట్ల దేవెందర్ గారు,భూనేని రాజు గారు,లు పాల్గొన్నారు.

రచ్చబండ కార్యక్రమం

కాసిపేట మండలం గట్రావ్ పల్లి గ్రామంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల ప్రకారం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండోవ రోజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల రచ్చబండ కార్యక్రమా ఇంచార్జి పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు మాట్లాడుతూ టీఆరెస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతులను ప్రజలను మోసం చేస్తున్న తీరును తెలుపుతూ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసే వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలను తెలిపారు,ముఖ్యంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వడం, ,రైతు మద్దతు ధర,రైతులకు ఏకాకాలంలో 2 లక్షల రుణ మాఫీ, రైతులకు ,కౌలు రైతుకు ఎకరాకు 15 వేలు పెట్టు బడి సహాయం,,భూమి లేని రైతు కూలీలకు ఏటా 12 వేలు,పంట భీమా,ధరణి పోర్టల్ రద్దు,పత్తి కి ₹6500 మద్దతు ధర ,వరికీ ₹2500 ,తదితర అంశాలు తెలియజేసారు. స్థానిక సమస్యలపైన చర్చించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని ఆయన తెలిపారు..

గ్రామా సభ

పార్టీ నాయకులు అందరూ కలిసి గ్రామా సభ ఏర్పాటు చేయడం జరిగింది.

పుష్పగుచ్ఛము అందజేసిన సందర్భంలో

వేముల కృష్ణ గారు పార్టీ నాయకులతో కలిసి పార్టీ నాయకుడికి పుష్పగుచ్ఛము అందజేసిన సందర్భంలో.

సన్మానం

కాసిపేట మండలానికి నూతన తహశీల్దార్ గా బదిలీ పై వచ్చిన దిలీప్ సార్ గారికీ పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ స్వాగతం పలుకుతూ చిరు సన్మానం చేసి మాట్లాడారు ఈ గిరిజన పేద ప్రజల మండలానికి రావడం సంతోషం వ్యక్తం చేస్తు మండలంలో గిరిజన పేద రైతులు చాలా అమాయకులని ధరణి వచ్చిన నాటి నుండి అనేక ఇబ్బందులు పడుతున్నారు వాటిని పరిష్కరించడానికి కృషి చేయాలని మండల ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సేవలందించాలని కోరడం జరిగింది.

జయంతి

కాసిపేట మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 104 వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని విగ్రహం వద్ద ఘనంగా పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు ,గోలేటి స్వామి గారు, కొత్త రమేష్ గారు ,పుర్ర పోషం గారు, సిద్ధం రవి గారు ,పొట్ట బత్తుల సంపత్ గారు ,దుర్గం క్రాంతి గారు , నంది కొండ శ్రీధర్ గారు ,కుర్మ నర్సయ్య గారు పాల్గొన్నారు.

ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా

కాసిపేట మండలంలోని మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 137 వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ మరియు కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బన్న అశాలు, ఆకుల పోషం, దుర్గం భీమయ్య లకు సన్మానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు ,మెరుగు శంకర్ గారు ,కనక రాజు గారు ,గాదం గట్టయ్య గారు ,గోలేటి స్వామి గారు ,జాడీ శివ గారు ,కొత్త రమేష్ గారు ,మల్లెత్తుల రాజేశం గారు ,విజయ్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరాగాంధీ 104 వ జయంతి

కాసిపేట మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 104 వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని విగ్రహం వద్ద ఘనంగా పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది.

ఇందిరాగాంధీ 37 వ వర్థంతి

కాసిపేట మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 37 వ వర్థంతి సందర్భంగా మండల కేంద్రంలోని విగ్రహం వద్ద ఘనంగా పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ ఇందిరమ్మ దేశానికి సేవలు అందించారు గరీభీ హటావో ,బ్యాంకులను జాతీయం చేయడం,పేదలకు భూములు పంపిణీ చేశారు,

వాక్సినేషన్ కార్యక్రమం

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం లో సర్పంచ్ వేముల కృష్ణ అధ్యక్షతన కరోనా వాక్సిన్ (టీకా) కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన గ్రామస్తులు మొదటి,రెండవ డోస్ లను దగ్గర ఉండి అవగాహన కల్పించి 80 మందికి వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు కొత్త రమేష్, బన్న ఇందుమతి,బొల్లెపల్లి కొమురక్క, పంచాయతీ కార్యదర్శి కె నాగరాజు,ఏ.యన్.యం, పద్మ ,అంగన్ వాడి టీచర్,వకుళాదేవి,ఆశ వర్కర్లు కాంతకుమారి,చెండే పోసు,బి.లలిత, బి సత్యవతి,కే.రమాదేవి లు పాల్గొన్నారు

పెద్దనపల్లి గ్రామపంచాయతీ లో యస్ టి కార్పోరేషన్ గ్రామ సభ సర్పంచ్ వేముల కృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 13 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముత్యంపల్లి మేనేజర్ రాజేష్ ప్రసాద్ గారు ఇంటర్వ్యూ చేసినారు వారు ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు పలు సూచనలు చేయడం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మైసక్క, మండల అభివృద్ధి అధికారి అలీం, సూపర్ డెంట్ విజయ్ కుమార్, కార్యదర్శి కె నాగరాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సన్మానం

ఈ కార్యక్రమంలో అనంతరం బ్యాంకు మేనేజర్ రాజేష్ ప్రసాద్ గారిని , సర్పంచ్ వేముల కృష్ణ గార్లను మహిళా సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు…

దుస్తుల పంపిణీ కార్యక్రమం

కాసిపేట మండల కేంద్రంలో రఘుపతి రావు ఛారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాసిపేట మండలంలోని కరోనా సమయంలో ధైర్యంగా సేవలు అందించిందుకు వారికి దుస్తుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రస్ట్ కార్యదర్శి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గోని మాట్లాడుతూ కోవిడ్ 19 సమయంలో ధైర్యంగా సేవలు అందించిందుకు మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఘనంగా రాజీవ్ గాంధీ 77 జయంతి వేడుకలు

కాసిపేట మండల కేంద్రము లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 77 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఇప్పుడు ఈ భారతదేశం అభివృద్ధి చెందుతుంది అంటే అప్పటి రాజీవ్ గాంధీ దీర్ఘకాలిక ఆలోచనలు, వ్యూహాలతోనే అని అలాగే యువత రాజకీయాల్లోకి రావాలి అని 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం జరిగింది.

సివిల్ రైట్స్ డే గ్రామ సభ పెద్దనపల్లి గ్రామపంచాయతి కార్యాలయం

పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం లో సివిల్ రైట్స్ డే ను సర్పంచ్ వేముల కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచన గారు పాల్గోని మాట్లాడుతూ గ్రామంలోని యస్.సి ,యస్ టి ప్రజలు ఎదుర్కొంటున్న వివక్ష, అంటరానితనం , లాంటి వాటిని ఏమైనా ఎదుర్కొంటున్నార అని ప్రజలను తెలుసుకోవడం జరిగింది.

వాక్సిన్ డోసులు పెంచాలని మండల కాంగ్రెస్ డిమాండ్

కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు 300 డోసుల వాక్సిన్ వేయాలని యంయల్ఏ చెప్పిన మాటలు ఖాతరు చేయకుండా 50 డోసుల వాక్సిన్ పంపడంతో దేవాపూర్  కంపేని నుండి 150మంది  మన మండలంలోని గ్రామాల నుండి 150 రావడంతో ఆసుపత్రి  ప్రాంగణంలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఉండడం అధికారుల నిర్లక్ష్యమని ఇలాంటి వైఖరి వల్ల ప్రజలు తీవ్ర  ఇబ్బందులు  పడుతున్నారు అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే  స్పందిచి డోసుల సంఖ్య పెంచాలని మండల కాంగ్రెస్ డిమాండ్ చేశారు

 

దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండారో కార్యక్రమO

కాసిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి నివాసంలో ఇంద్రవెల్లి లో నిర్వహించే దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండారో కార్యక్రమ నిర్వహణకు సంబందించి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

సన్మాన కార్యక్రమం

హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన భీంరావు 7 యచ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నిజాంపేట్ లోని SLV అకాడమీ లో జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ విభాగంలో విజేతగా నిలిచిన భీం రావ్ ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి మండలానికి , తెలంగాణకు మంచిపేరు తీసుకొని రావాలని కోరారు..

కంటి పరీక్ష అందజేసిన సందర్భంలో

వేముల కృష్ణ గారు పేద ప్రజలకు ఇన్స్ క్లబ్స్ అఫ్ సోమగూడెం లో ఉచిత కంటి పరీక్షలు, శాస్త చికిత్స శిభిరము అందజేయడం జరిగింది.

Recent Activities

కమిషన్ కొరకు చిచ్చు పెట్టిన అధికార పార్టీ ఎంపీటీసీ కొండబత్తుల రామ్ చందర్, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య కుటుంబ తగదాలలో రాజకీయం సరికాదు కుటుంబ విషయాలలో రాజకీయం చేస్తూ అధికార పార్టీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచెందర్. Zptc పల్లె చెంద్రయ్యలు సర్పంచ్ పై బురద చల్లాలని చూడటం సరికాదనీ చెండే పొషం, ఆయన కుమారుడు నవీన్ అన్నారు.ఆదివారం కాశిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.చెండే పోషం వారి సోదరులతో కలిసి వరిపెట శివారు లో ఉన్న భూమిని మా మా అవసరాలకు 12సంవత్సరాల క్రితం వేముల కృష్ణ కి భూమి అమ్మడం జరిగింది. దానికి సంబంధించి డబ్బులను సైతం ఇద్దరం అన్నదమ్ములము తీసుకున్నామని ఇపుడు అధికార పార్టీ నాయకులు అదే భూమి పక్కన ఉన్న మరో భూమిని అమ్మకానికి పెట్టారని దాంట్లో మా తమ్ముడికి కేవలం 6 లక్షలకు ఇచ్చి, అదే భూమిని 16 లక్షలకు అమ్మడానికి సిద్ధం అయారని ఆరోపించారు.. అదే భూమి దరణిలో లేకపోవడంతో నీ భూమిని సర్పంచి కబ్బా చేశారని ఆరోపణలను చేస్తున్నారని అన్నారు. తమ అససరాలకు అమ్మిన భూమిని ఇపుడు 12 ఇళ్లకు వచ్చి.. తమ భూమిని కబ్జా చేశారని ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పచ్చని కుటుంబంలో కాసుల కొరకు చిచ్చులు పెడుతున్నారని, వారు చేస్తున్న దందాలను బయట పెడతానని అన్నారు. తమకు డబ్బులు ఇచ్చి భూమి కొనుగోలు చేసిన సర్పంచి పై తపూడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు

బోదకాలు నివారణ కార్యక్రమం

పెద్దనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలని,పెద్దనపల్లి గ్రామాలలో ఫైలేరియా, బోదకాలు నివారణ కార్యక్రమం సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో, సాముహిక డిఇసి మరియు అల్బెంజడజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరిగింది, సర్పంచ్ మాట్లాడుతూ ఈ వ్యాధి లక్షణాలు జ్వరం రావడం, బిల్లలు కట్టడం తదితర లక్షణాలతో మొదలై బోదకాలు మారుతుంది కాబట్టి ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడాలి అంటే గ్రామ ప్రజలు ఈ మాత్రలు కచ్చితంగా వాడాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ANM పద్మ, అంగన్వాడీ టీచర్ వకుళాదేవి, వార్డు సభ్యులు కొత్త రమేష్, బొల్లపల్లి కొమురక్క,బన్న ఇందుమతి, పాల్గొన్నారు.

హరితహారం కార్యక్రమం

పెద్దనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలని లో పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి 6 మొక్కలు చొప్పున సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ప్రతి కుటుంబం కచ్చితంగా మొక్కలను కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోమని మైసక్క , వార్డు సభ్యులు పంబాల తిరుపతి,బన్న ఇందుమతి, కొత్త రమేష్, బొల్లపల్లి కొమురక్క, పంచాయతీ కార్యదర్శి కె నాగరాజు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు.

వివాహ ద్రృవపత్రం

పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం లో నూతనంగా వివాహ చేసుకున్న పైడిమల్ల నవ్యా -పొట్ట క్రాంతి కుమార్ లుకు సర్పంచ్ వేముల కృష్ణ వివాహ ద్రృవపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె నాగరాజు లు పాల్గొన్నారు.

సేవ చేయడమే కల్వరి లక్ష్యం

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ సిస్టర్ షారున్ 250 మందికి చీరలు, 50 మంది వృద్ధులకు శాలువాల పంపిణి

కల్వరి మినిస్ట్రీస్ పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో

సేవ చేయడమే బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్ లక్ష్యమని, పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ సిస్టర్ షారున్ స్పష్టం చేశారు. బుధవారం క్రిస్మస్ ను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ లోని గ్రామాల్లో సర్పంచ్ వేముల కృష్ణ అద్యక్షతన ఇంటింటికి కల్వరి మినిస్ట్రీస్ పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 250 మందికి చీరలతో పాటు 50 మందికి శాలువాలు పంపిణి చేశారు

శిక్షణ సర్టిఫికెట్స్

మథర్ ప్రతిభ ఫౌండేషన్ వారి 45days కుట్టుమిషన్ శిక్షణ పొందిన గ్రామ యువతులకు ఈ రోజు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారి చేతుల మీదిగా శిక్షణ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్ కొత్త రమేష్, నందికొండ శ్రీధర్, డిస్టిక్ కో అడ్డినేటర్ జ్యోతి, మండల్ కో అడ్డినేటర్ నాగరాణి, శిక్షణ టీచర్ రాజేశ్వరి గార్లు పాల్గొన్నారు..

సి. సి రోడ్లు ప్రారంభం

పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలని లో సి. సి రోడ్లు ప్రారంభం

పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలని లో గ్రామ పంచాయతీ నిధులతో మిగిలిన సి. సి రోడ్లను సర్పంచ్ వేముల కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులగా జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, యం పి టి సి కె. రాంచందర్ , ఉప సర్పంచ్ సోమని మైసక్క,గ్రామ కార్యదర్శి కె. నాగరాజు,వార్డు సభ్యులు కొత్త రమేష్, బన్న హిందూమతి,పంబాల తిరుపతి, కంచర్ల పద్మ, కుంట రాజశేఖర్,బొల్లపెల్లి కొమురక్క, కో ఆప్సన్ సభ్యులు గుర్రం వజ్ర, జీదుల కనకయ్య, గ్రామ పెద్దలు కూకట్ల దేవెందర్, నందికొండ శ్రీధర్,భూనేని రాజు,తదితరులు పాల్గొన్నారు.

వృక్షో రక్షిత రక్షితః

మొక్కలకును నాటడమే కాదు వాటి పరిరక్షణ కూడా చూసుకోవాలి అంటూ మన పెద్దనపల్లి సర్పంచ్ కృష్ణ గారు తెలియజేస్తున్నారు
మా గ్రామ పంచాయతీలో ఆటోమేటిక్ విద్యుత్ వీధి దీపాల వెలుతురు సిస్టమ్ ప్రారంభం…

ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలు

Flag Hosting

జయంతి సందర్బంగా

జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని పూలమాల వేసి నివలర్పిస్తున్న మన పెద్దనపల్లి సర్పంచ్ కృష్ణ గారు మరియు పార్టీ సభ్యులు

Honor Ceremony Program

నామినేషన్ల పక్రియ

సేవ కార్యక్రమంలో

నర్సరీ పరిశీలిస్తున్న మన పెద్దనపల్లి సర్పంచ్ కృష్ణ గారు

Honor Ceremony Program

హరితహారంలో భాగంగా

మొక్కలు నాటడంతో సరిపెట్టుకోకుండా వాటి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలని పెద్దనపల్లి సర్పంచ్ కృష్ణ గారు తెలియజేస్తున్నారు

హరితహారంలో భాగంగా

మొక్కలు నాటడంతో సరిపెట్టుకోకుండా వాటి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలని పెద్దనపల్లి సర్పంచ్ కృష్ణ గారు తెలియజేస్తున్నారు

Clean and Green

తసీల్ధార్ కార్యాలయం ఎదుట నిరసన

వినపతి పత్రం అందజేసిన సందర్భంలో

బోనాల జాతరలో

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక బోనాల జాతర. గ్రామ దేవతలను కొలిచి మొక్కుతూ సల్లంగా చూడమ్మా అంటూ చిన్నా పెద్దా వేడుకలా జరుపుకునే అతి గొప్ప పండుగ …

కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మాజీ సర్పంచులు

పరిసరాల పరిశుభ్రత ముఖ్యం

ఇళ్ల మధ్య లో, ఖాళీ స్థలాల్లో చెత్తను విచ్చలవిడిగా ఎక్కడి పడి తే అక్కడ వేయడం వల్లప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉం దని అన్నారు. ప్రజలే పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. అప్పుడే ఏ వ్యాధులు ధరిచేరకుండా ప్రజ లు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు  మన పెద్దనపల్లి సర్పంచ్ కృష్ణ గారు

అవగహన సదస్సు

గ్రామా సభలో పాల్గొన్నా పెద్దనపల్లి సర్పంచ్ కృష్ణ గారు మరియు పార్టీ సభ్యులు

Honor Ceremony Program

A village clean and green

పరిసరాల పరిశీలన

నర్సరీ పరిశీలన

చదును చేయిస్తున్న పెద్దనపల్లి సర్పంచ్ కృష్ణ గారు
సమావేశం లో మాట్లాడుతున్న మన పెద్దనపల్లి సర్పంచ్ కృష్ణ గారు

Welfare Activities

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కాంట్రాక్టు ఉద్యోగులు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి, ఉన్న కాంట్రా ఉద్యోగులను తొలగించేందుకే కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే వివోఏ ల ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన తెలుపుతున్న, కనీస స్పందన లేకపోవడం దారుణమని కాంగ్రెస్ మండల అధ్యక్షులు సర్పంచి వేముల కృష్ణ అన్నారు.. మండల కేంద్రంలో నిరసన తెలుపుతున్న వివో ఏలకు మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు.. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వీవోఏల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.. కనీస వేతనం కింద 26 వేల రూపాయలు ప్రకటించాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గొలేటి స్వామి, నాయకులు జంగలి రమేష్ వెంకటేష్ ప్రేమ్ కుమార్ నవీన్ కుమార్, వంశీ తదితరులు పాల్గొన్నారు..

 
 

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ కీ చెందిన గడ్డం సురేష్ అన్న కీ గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి పంచాయతీ కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం నుద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ ఈ రోజు సినిమారంగంలో ఎలాంటి అండదండలు లేకున్నా తన టాలెంట్ తో ఈ పాన్ ఇండియా సినిమా దసరా సినిమా లో న్యాచురల్ స్టార్ నాని తో నటించి తెలంగాణ యాసలో పాటలు డైలాగులు వ్రాసి మా గ్రామాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టినందుకు మా గ్రామస్తులకు చాలా సంతోషాన్ని కలిగించింది మరియు గర్వకారణంగా ఉంది భవిష్యత్తులో మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు నడువాలాని,మంచి అవకాశాలు సినిమారంగంలో రావాలని అలాగే ఆ కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లా వేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేముల కృష్ణ, వార్డు సభ్యులు కొత్త రమేష్ పంబాల తిరుపతి కంచర్ల పద్మ, మాజి సర్పంచ్ కామేర శ్రీనివాస్, మాజి వార్డు సభ్యులు కల్వల జమున, నాయకులు గాదం గట్టయ్య శ్రీనివాస్, రాజు, మధు, అబిబ్ రాజేశ్వరి గ్రామ పెద్దలు వేముల చంద్రయ్య, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిండుగా దీవేనలు అందించారు

 
 

జయంతి

డా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి132 వ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం లో మరియు మండల కేంద్రంలోని విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించిన సర్పంచ్ వేముల కృష్ణ అధ్యక్షులు మండల కాంగ్రెస్ పార్టీ

కళ్యాణ కానుకగా

సర్పంచ్ కళ్యాణ కానుకగా  చీరే సారే అందించిన వేముల కృష్ణ దంపతులు… ‌. ‌ఈ రోజు పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ లోని నిరుపేద కుటుంబానికి చెందిన ఒంటరి మహిళా గుర్రం వజ్ర తన ఏకైక కూమార్తే ప్రవళిక వివాహం నేడు జరిగింది దీనికి సర్పంచ్ వేముల కృష్ణ దంపతులు తన సర్పంచ్ కళ్యాణ కానుక కోనసాగింపుగా 5016 రూపాయలు చీరే సారే అందించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పంబాల తిరుపతి,బన్న హిందుమతి,కోమురక్క, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూకట్ల దేవెందర్, శ్రీధర్ నరేష్, స్థానిక మహిళలు పాల్గొన్నారు

క్రీడాసామాగ్రి అందివ్వడం జరిగింది

ఫుట్ బాల్ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి అందజేసిన SBI RM సంజీబ్ కుమార్ సాహూ గారు . ఈ రోజు సాయంత్రం సోమగూడెం ఫుట్ బాల్ క్లబ్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యస్ బి ఐ) ఆధ్వర్యంలో రీజనల్ మేనేజర్ సంజీబ్ కుమార్ సాహూ మంచిర్యాల గారు ఫుట్ బాల్ క్రీడాకారులకు 4 బాల్స్ క్రీడాసామాగ్రి అందివ్వడం జరిగింది

వర్ధంతి

పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం లో సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన జయశంకర్ సార్ ప్రతి రోజూ స్మరించుకుందాం అని తెలిపారు.

వాలీబాల్ కిట్, డ్రెస్లు పంపిణీ

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం (గిరిజన) గ్రామంలోని వాలీబాల్ క్రీడాకారులకు వాలీబాల్ కిట్ తో పాటు డ్రెస్ టి షర్ట్, షాట్స్  రెండు టీం లకు పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ తన నాన్న, అన్నయ్య వేముల గౌరయ్య- సదానందం ల స్మారకర్థం స్వంత ఖర్చులతో అందజేసినారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారుడు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ నాయకులు బైరవేని సిద్దయ్య పాల్గొని మాట్లాడుతూ ఈ గ్రామానికి ఇలాంటి సర్పంచ్ దొరకడం అదృష్టం అని ఈ మారుమూల గిరిజన యువతను క్రీడా రంగంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని ఉద్దేశంతో, సర్పంచ్ గారు వారి తండ్రి పేరున గ్రామ యువతకు క్రికెట్ పోటీలుకాని, ఇలాంటి వాలీబాల్ కిట్ లు ఇచ్చి చెడు మార్గంలో వెళ్లకుండా ప్రోత్సాహించడం మంచి పరిణామం అని ఇంకా గ్రామం ఐక్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు, సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి లో యువత పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి చెడు అలవాట్లుకు, క్రైం వైపు పోకుండా మంచిగా ఉండి వాలీబాల్ పోటిలలో పాల్గొని మన గ్రామానికి మంచిపేరు తీసుకొని రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోమని మైసక్క, గ్రామ పెద్దలు సోమని రాజం,పల్లె ఎల్లయ్య, భూనెేని రాజు, సోమని పెద్ద రాజం, చెండె నవీన్, గడ్డం శ్రీనివాస్, యువత పాల్గొన్నారు.

క్రీడాకారులకు ప్రోత్సహం

అంతర్గత రోడ్లను ఆధునీకరిస్తాం

సీసీ రోడ్ల నిర్మాణం

కార్తీక దీపోత్సవం

ఉచిత బియ్యం పంపిణీ

క్రీడా దుస్తువుల పంపిణీ

కల్యాణ కానుక

పెళ్లి కానుక పేరులోని తన గ్రామంలో, అతను 5116 / -తో పెళ్లి కుతురుతో పాటు పెళ్లి దుస్తులు ఇచ్చాడు

దుప్పట్ల పంపిణీ

సిబ్బంది లేక ఇబ్బందులు

బొర్ పనులు ప్రారంభం

మౌలిక వసతులకు కల్పనకు కృషి

బొర్ పనులు ప్రారంభం

భూమి పూజ

పశు వైద్య శిబిరం

రోడ్డు పనులకు శంకుస్థాపన

మజ్జిక పంపిణీ

లక్డౌన్ నేపథ్యంలో తను 30 days అంబలి డ్రింక్ పోలీసులకు అందజేయడం జరిగింది

కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

చెత్త బుట్టల పంపిణీ

తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ఇంటింటికీ రెండు డస్ట్‌‌‌‌ బిన్లు ఇస్తారు. ఈ మేరకు గ్రామస్తులకూ అవగాహన కల్పిస్తారు. పాచిపోయిన ఆహారం, కుళ్లిన కూరగాయలు, ఆకు కూరలు మొదలైన వాటిని తడి చెత్త డస్ట్‌‌‌‌ బిన్‌‌‌‌లో వేయాలి. చిత్తు కాగితాలు, తుప్పు పట్టిన వస్తువులు, కలప, ప్లాస్టిక్‌‌‌‌ తదితర పొడి చెత్తను వేరొకడస్ట్‌‌‌‌ బిన్‌‌‌‌లో వేయాలి. పొడి చెత్తను రీసైక్లింగ్‌ ప్లాంట్లకు తరలిస్తారు. అలాగే తడి చెత్తను వర్మీ కంపోస్టు ప్లాంట్‌‌‌‌లో ఏడాదిపాటు నిల్వ చేస్తారు. ఇది ఎరువుగా మారాక రైతులకు అమ్ముతారు. వచ్చే రెండు నెలల్లో రాష్ ట్రంలోని మోడల్‌‌‌‌ విలేజీలన్నింటిలో సాలిడ్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ మేనేజ్‌ మెంట్‌‌‌‌ ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

పేదలకు చీరలు పంపిణీ

యూనిఫార్మ్స్ పంపిణీ

చెక్కుల పంపిణీ

ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్ అందజేత

గెలిచినా సందర్భంలో

గ్రామ పోచమ్మ బోనాల జాతర

కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలని లో గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ పోచమ్మ 3వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని కుటుంబాలతో పెద్ద ఎత్తున బోనాల జాతరో పోతరాజు వేషధారణ , డప్పులతో మహిళలందరు బోనాలు ఎత్తుకొని చిన్న పెద్ద అందరు కలిసి పోచమ్మ దేవతకు పట్టు వస్త్రాలతో తీర్థ ప్రసాదాన్ని దేవతకు నైవేద్యమును అందజేసి భక్తులు దేవుని ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నారిశెట్టి వెంకన్న, గడ్డం సురేష్, వార్డు సభ్యులు కొత్త రమేష్, బన్న హిందుమతి, కంచర్ల పద్మ, బొల్లెపల్లి కొమురక్క, నాయకులు గాదం గట్టయ్య, శ్రీధర్, వంశీ గ్రామ యువత పాల్గొన్నారు….

పెద్దనపల్లి శివారు లోని పెద్దనపల్లి రైల్వే స్టేషన్ (మైక్రో స్టేషన్) వద్ద గల ప్రభుత్వ భూమిలో ఎదేచ్చగా అక్రమ కట్టడాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఏమి లాభం లేకుండా ఉంటుంది కావున మీరు దయచేసి తప్పక వ్రాయగలరు అక్రమ కట్టడాలు తొలిగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వేముల కృష్ణ సర్పంచ్ పెద్దనపల్లి గ్రామ పంచాయితీ.

Service in Pandemic COVID-19

62వ జన్మదిన వేడుకలు

మాజీ యం యల్ సి ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేం సాగర్ రావు గారి 62వ జన్మదిన వేడుకలు కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మారావుపేట శ్రీ సీతారామ స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించడం,దేవాపూర్ గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. అలాగే మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు 60మంది తో బెల్లంపల్లి పద్మశాలి భవన్ లో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో జరిగిన మెగా రక్తదాన శిబిరంలో దాతలు రక్తం ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సైనికులకు ధన్యవాదాలు సార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరేన్నో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో పేద ప్రజల మధ్య జరుపుకోవాలని మనసారా ఆ దేవుడిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు , కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

కిరాణా సమాను అందజేత.....

పేదింటి అమ్మాయి వివాహనికీ లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం కిరాణా సమాను అందజేత…

కాసిపేట మండలంలోని సోమగూడెం( కే) గ్రామ పంచాయతీ లోని అంత్యంత నిరుపేద కుటుంబం ఇండ్లలో పని చేసికొని జీవించే పెంటపర్తి సుజాత కూతురు వివాహం డిసెంబర్ 2 వ తేదీన కలదు దానికి వారి ఇబ్బందిని స్థానికులు గుర్తించి లయన్స్ క్లబ్ వారికి తెలపగా వెంటనే స్పందించిన క్లబ్ సభ్యులు తల ఇంతా జమ చేసి అమ్మాయి వివాహనికి కిరాణా సమాను మరియు 50 కిలోల HMT బియ్యం, మరియు పప్పులు, చక్కెర, నూనె, సబ్బులు, తదితర సమాన్లు అందజేయగా ఆ కుటుంబం ,స్థానికులు సంతోషం వ్యక్తం చేసి లయన్స్ క్లబ్ కు కృతజ్ఞతలు తెలిపారు, క్లబ్ అధ్యక్షుడు తీర్థాల భాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి పేదలు ఇబ్బందులు పడే వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం అండగా ఉంటుందని తెలిపారు

విద్యార్థికి తీపి తినిపిస్తున్న

గురకుల పాఠశాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థికి తీపి తినిపిస్తున్న సర్పంచ్ వేముల కృష్ణన్న

పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మా గిరిజన నాయకపుగూడెం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన భూనేని రాజు చిన్న కుమారుడు ముని గత నెలలో నిర్వహించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల 5 వ తరగతి ప్రవేశ పరీక్షలలో మొదటి బ్యాచ్ లోనే ఉత్తీర్ణత సాధించి ఉట్నూరు బాలుర పాఠశాలలో అర్హత సాధించడానికి కృషి చేసిన మా అన్న వేముల కృష్ణ అన్న కు మా గ్రామస్థుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు

స్వీయ నియంత్రణ పాటిద్దాం… కరోనా వ్యాప్తిని నివారిద్దాం…

StayHome StaySafe SaveLives

ఇళ్లలోనే రంజాన్‌ వేడుకలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో

StayHome StaySafe SaveLives

ప్రజలకు చేయూత

సోడియం హైపోక్లోరైట్ పిచికారీ

రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ

కాసిపేట మండలంలోని ధర్మరావుపేట లో కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దం తిరుపతి గారు.  ఈ కార్యక్రమంలో ధర్మరావుపేట యం పి టి సి పార్వతి మల్లేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డా. రాజమౌళి, రాజు, వేముల కృష్ణ శ్రీనివాస్ లు పాల్గొన్నారు

 

Party Activities

News Paper Clippings

Party Pamphlets

Videos

}
09-05-1979

Born in Somagudem

}
1995

Completed SSC Standard

ZPHS in Bazar area, Bellampally

}
1997

Completed ITI

from Krushi ITI College, Mancherial.

}
1997

Member of NSUI

}
1997-1999

General Secretary

of Kasipet from the NSUI

}
1998-2001

Mandal President

of Kasipet from the NSUI

}
1999

Completed Intermediate

from the Govt Jr.College

}
2001-2003

District General Secretary

of NSUI from the Mancherial (Joint Adilabad District).

}
2003-2008

Mandal President

of Kasipet from the Congress Party

}
2008-2011

District Secretary

of Mancherial from the Congress Party

}

Joined in the INC

}
2012-2015

Graduation

B.A from the Nagarjuna University at Mancherial

}
2012-2014

Assembly General Secretary

}
2014-2017

SC Cell District Secretary

of Joint Adilabad District

}
2017-till now

District Secretary

of Congress Party from the Mancherial

}
2019

Sarpanch

with 167 Majority of Votes in Pedhanapalli Village, Kasipet Mandal, Mancherial Dist.

}
Since

District Boath ST Constituency Incharge Coordinator

Joint Adilaba, Telangana