Tolupunuri Ramesh Goud | Executive Member of OBC City Morcha | BJP | the Leaders Page

Tolupunuri Ramesh Goud

Executive Member of OBC City Morcha, Kavadiguda, Mushirabad, Hyderabad, Telangana, BJP

 

Tolupunuri Ramesh Goud is the Executive Member of OBC City Morcha, Hyderabad. He was born on 08-11-1969 to Narsaiah Goud and Ilamma. He completed SSC standard at Govt high school, Hyderabad.

Political Life

Ramesha has a huge political career. In 1995, He entered into Active Politics with the Bharatiya Janata Party(BJP). He was a Party Activist. Ramesh was elected as Vice President of Kavadiguda village from the BJP and served from 2005-2011. His dedication, the way he worked for the sake of the party promoted him as New Gowda Association State Vice President from the BJP.

Ramesh becomes the Executive Member of OBC City Morcha in 2016 and currently serving in the position.

Party Activities

  • At the call of state president Shri Bandi Sanjay Kumar, Ramesh took part in the “Telangana Raitu Gosa BJP Pooru Deeksha” program at his home following the Covid rules.Demands1) Grain purchases should be made based on war. 2) Support price should be paid for stained, discolored grain. 3) Stop harassing farmers in the name of talu and tarugu. 4) Immediately release Farmer funds 5) Farmer bond funds should be released immediately.
  • BJP senior leader Ramesh Goud laid a wreath at the statue of freedom fighter Sardar Vallabhbhai Patel on his birthday and paid tributes to him.
  • On the occasion of the 194th birth anniversary of Mahatma Jyotiba Phule at Indira Park Chowrasta and near Dr. K. Laxman BJP Camp Office under the auspices of OBC Morcha, Jyotiba Phule Jayanti celebrations were graced.
  • BJP party leader Ramesh wishes BJP state leaders, city leaders, activists, and the people of Telangana on the occasion of the birth anniversary of the Bharatiya Janata Party.
  • State President, Udatala Balakrishna Goud handed over the appointment papers to the new entrants in the new Goud community under the chairmanship of Rajender Goud at Habsiguda.
  • The Core committee meeting was held at Telangana New Goud Sangh office Chikkadpally under the chairmanship of NGST President Balakrishna Goud..
  • Led by Telangana New Goud Association state president Udathala Bala Krishna Goud, Ramesh Goud and committee members were politely met Kuna Srisailam Goud.
  • Party leaders congratulate Ramesh Goud on his election as the New Goud Association State Vice-President.

Social Service

  • Under the auspices of the New Goud Sangh of Telangana, “Puste Mattelu” was donated to the Gouda’s girl under the patronage of Greater Hyderabad President Tanda Suryanarayana Goud. State President Balakrishna Gowda expressed his delight over this.
  • Veg Biryani and mangoes and bananas were given by Ramesh Goud to the poor on the road near Patni Center Clock Tower Secunderabad.
  • Ramesh, a member of the OBC Morcha City Executive, and his friend had given 25 kg of rice, vegetables, some groceries, bread packets, and bananas to the girls at the orphanage.
  • He has been distributing Rice, Vegetables to the Orphan children. Donated vehicles to handicapped people. Ramesh used to clean the roads from time to time with the ward Corporator.

Service During Pandemic Covid-19

  • On the occasion of the completion of seven years of successful rule of Prime Minister Narendra Modi at the Center, tiffins and food packets, water bottles, and masks were handed over to 100 sanitation workers under the direction of OBC Morcha city executive member Tholupunuri Ramesh as per the directions of the National OBC Morcha. Secunderabad Mahankali District OBC Morcha Presidents Salandri Srinivas Yadav, Kavadiguda Corporator Kumari Rachna Sri, Venkatesh, Parimal, and others were the chief guests at the event.
  • Ramesh Goud was sprayed Sanitizer from Kavadiguda Main Road to Sharda Medical Hall, Raj Kamal Tent House to Unnikota Basti, Mallya Hotel, Chitrabalanagar, Saibaba Temple, and Shankar Idli Bandi to Government School Gully Medical Hall to prevent the spread of Covid in Kavadiguda Division.
  • Ramesh provided a packet of rice, pulihora, a packet of water, Masks, Sanitizers in the lockdown time to the poor and the elderly who live near the parks on the road cannot find anything to eat.
  • OBC Morcha BJP City Working Committee Member Ramesh Goud donates food and clothes to poor and orphaned children during the Second Wave Corona and satisfies the hunger of many orphans.
Village: Kavadiguda, Mandal:Mushirabad,District: Hyderabad, Constituency: Mushirabad,State: Telangana
Mobile: 9912717355, 7989274028

Recent Activities

గౌ.శ్రీ. గంగాపురం కిషన్ రెడ్డి గారితో

రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి గౌ.శ్రీ. గంగాపురం కిషన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తోలుపునూరి రమేష్ గౌడ్ గారు. 

స్వాగతం

సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ జి కిషన్ రెడ్డి గారి జీపు యాత్ర బాపు నగర్ చిక్కడపల్లి వార్డ్ ఆఫీసు వద్ద గల అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి పూజలు జరిపించి జీపు యాత్ర కొనసాగింది. ఈ జీపు యాత్ర గాంధీ నగర్, డివిజన్ మరియు కవాడిగూడ డివిజన్లో వివిధ బస్తీల కాలనీలా నుండి యాత్ర కొనసాగింది మన ప్రియతమ నాయకులు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి గారికి బస్తీ వాస్తులో కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు

మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్బంగా

కుల విపక్షకు వ్యతిరేకంగా పోరాడిన దిశాలి మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒకటే ఆ విద్యను అందరికీ అందించేలా కృషి చేసిన మహనీయులు తత్యవేత్త సంఘ సంస్కర్త రసయిత మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్బంగా దోమలగూడ గగన్ మైల్లో మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు సలoద్రి శ్రీనివాస్ యాదవ్ గారు జ్యోతిరావు పూలే గారి చిత్రపటం ఏర్పాటు చేయడం జరిగింది.

మన ప్రియతమ నాయకులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ గారు డాక్టర్ కె లక్ష్మణ్ అన్న గారిని అశోక్ నగర్ లో ఉన్న వారి నివాసంలో ఆయనను కలిసి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలపడం జరిగింది

రోడ్ షో

మన ప్రియతమ ప్రధాని నరేందర్ మోడీ గారు హైదరాబాదుకు విచ్చేసి మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారికి మద్దతుగా మల్కాజ్గిరి చౌరస్తా నుండి 1.3.కిలోమీటర్ వరకు రోడ్ షో లో అశేష జన ప్రవాహం అభిమానుల బిజెపి నాయకుల కార్యకర్తల మధ్యన మన ప్రధాని మోడీ గారు రోడ్ షో లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి గారు, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారు, మరియు అతిరథ బిజెపి నాయకులు పాల్గొన్నారు. రోడ్ షో కార్యక్రమంలో కవాడిగూడ డివిజన్ నుండి బిజెపి ఓబీసీ రాష్ట్ర నగర డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

సమావేశం

ముషీరాబాద్ నియోజకవర్గం ఓబిసి మోర్చా కన్వీనర్ ఉమేష్ గారి ఆధ్వర్యంలో ముషీరాబాద్ అసెంబ్లీ ఓబీసీ మోర్చా సమావేశం డివిజన్ల కుల సంఘాల సమావేశం మరియు ముషీరాబాద్ విజయ సంకల్ప యాత్ర గురుంచి చర్చ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పూసరాజు గారు, మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు సలoద్రి శ్రీనివాస్ యాదవ్ గారు, పాల్గొన్నారు.

చర్చ

జాతీయ ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు పూస రాజు గారి అధ్యక్షతన ముషీరాబాద్ అసెంబ్లీలో మార్చ్ 1.వ తారీఖు జరగబోయే విజయ సంకల్ప యాత్ర రూటు మ్యాప్,మరియు వాల్ పోస్టర్, వాల్ రైటింగ్స్, వెల్కమ్ బిజెపి జండా లు మరియు తోరణాలు ఎక్కడెక్కడ కట్టాలి దాని పైన ముషీరాబాద్ అసెంబ్లీ 6.డివిజన్ల సభ్యులతో (డివిజన్ కి ఇద్దరు సభ్యుల చొప్పున )12 మంది సభ్యులతో చర్చించడం జరిగింది.

సమావేశం

 సికింద్రాబాద్ మహంకాళి జిల్లా OBC మోర్చా అధ్యక్షులు సలoద్రి శ్రీనివాస్ యాదవ్ గారి అధ్వర్యంలో బోయగూడ ముదిరాజ్ భవన్ లొ ఓబీసీ మోర్చా ఆఫీస్ బారర్, రాష్ట్ర మరియు నగర కార్యవర్గ సభ్యుల మహంకాళి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

సన్మానం

గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు నూతన ఇన్స్పెక్టర్ గా వచ్చిన D.రాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన మహంకాళి జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ తోలుపునూరి రమేష్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో దొనేటి సత్యం గారు,రవీందర్ గౌడ్ గారు, లక్ష్మీనారాయణ గారు,రాకేష్ గారు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం

గాంధీ నగర్ అభ్యుదయ హై స్కూల్ ప్రిన్సిపాల్ శైలజ గారి సమక్షంలో స్కూల్లో చదువు తున్న తండ్రి లేని పేద విద్యార్థులైన ఇద్దరికి,రేవంత్ (7.క్లాస్), రతిక (5.క్లాస్) చదువు తున్న విద్యార్థులకు తుఫాన్ ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ అధ్యర్యంలో ఆర్థిక సహాయం (ఫీజ్ ) ముఖ్య అతిధులు (Dr. K. లక్ష్మణ్ గారి తనయులు )యువ నాయకులు కోవా రాహుల్ గారి, మరియు ఆర్థిక సహాయకులు దోనేటి సత్యం గార్ల చేతుల మీదుగా ఇద్దరు విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.

శోభాయాత్ర

కవాడిగూడ భజరంగ్ దళ్ మరియు ఆర్ఎస్ఎస్ కర సేవకులు ఆంజనేయులు గౌడ్ గారు, Rss సాయికుమార్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శివాజీ మహారాజ్ గారి శోభాయాత్ర కవాడిగూడ పెట్రోల్ పంప్ opp నుండి బయలుదేరి కవాడిగూడ ఎల్బీనగర్, కొత్త బజార్, కుమ్మరి బస్తి, ముగ్గు బస్తి, జిహెచ్ఎంసి కమిటీ హాల్, కింది బస్తీ, చిత్రాల్ నగర్, ఉన్ని కోట, శివాజీ చౌక్ వరకు యాత్ర జరిగింది.

దీపావళి సందర్భంగా మా ఇంట్లో లక్ష్మీ పూజ కార్యక్రమం పూర్తి

పుట్టినరోజు వేడుకలు

కవాడిగూడ దోమల గూడ బిజెపి కార్యలయం లో డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ గారు, మహంకాళి జిల్లా ఓబీసీ అధ్యక్షులు సలoద్రి శ్రీనివాస్ యాదవ్ గారు, వెంకటేష్ గారు, ఇంచార్జి హరీష్ గారు, అన్ని మోర్చాల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు, మహేందర్ బాబు గారిని చా లువలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

నామినేషన్కి భారీ ర్యాలీ

ముషీరాబాద్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి శ్రీ పూస రాజు గారి నామినేషన్ దాఖలు చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన OBC మోర్చ జాతీయ అధ్యక్షులు, ఎం.పి శ్రీ డాక్టర్ కె.లక్ష్మణ్ గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగపురం కిషన్ రెడ్డి గారు ,కర్ణాటక ఎళ్లేంకి ఎమ్మెల్యే విశ్వనాధ్ గారితో కలిసి భారీ ర్యాలీతో బయలుదేరి నామినేషన్ వేయడం జరిగింది. బిజెపి అభ్యర్థి పూసరాజు గారి నామినేషన్ కు కవాడిగూడ డివిజన్ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారు, మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు సలoద్రి శ్రీనివాస్ యాదవ్ గారు, ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్ గారు, డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు, సీనియర్ నాయకులు జి వెంకటేష్ గారు,డివిజన్ ఇంచార్జి హరీష్ గారు,అన్ని మోర్చాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీతో బయలుదేరడం జరిగింది.

కలిసిన సందర్భంలో

ముషీరాబాద్ అసెంబ్లీ క్యాంపు ఆఫీసులో ఇన్చార్జిగా వచ్చిన పెద్దలు కర్ణాటక రాష్టం లొ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీ విశ్వనాథ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి ఓబీసీ మోర్చా నాయకులు.

ముషీరాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి క్యాండిడ్ పూస రాజు గారు, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ గారు, మహంకాళి జిల్లా OBC మోర్చా అధ్యక్షుడు సలంద్రి శ్రీనివాస్ యాదవ్ గారు, ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్ గారు, కావాడి గైడ్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలతో

సమావేశం

కవాడిగూడ డివిజన్లొ అధ్యక్షుడు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్ బూత్ అధ్యక్షుల సీనియర్ నాయకుల రాష్ట్ర నాయకుల నగర నాయకుల డివిజన్ అన్ని మోర్చాల నాయకుల సమావేశం జరిగింది

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

నియామక పత్రం

జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ గారు డాక్టర్ కే లక్ష్మణ్ గారి నివాసంలో బిజెపి సీనియర్ నాయకులు కవాడిగూడ డివిజన్ బండ మైసమ్మ నగర్ నివాసి శేఖర్ గారికి మహంకాళి జిల్లా కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ కే లక్ష్మణ్ గారి, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ గారి, డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గార్ల చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రం అందజేశారు.

అలైబలై కార్యక్రమం

హర్యానా గవర్నర్ పెద్దలు గౌరవనీయులు దత్తాత్రేయ గారు మరియు వారి కుమార్తె శ్రీమతి విజయలక్ష్మి గార్ల ఆధ్వర్యంలో అలై బలై కార్యక్రమం ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో వివిధ రాజకీయ నాయకుల కలయిక మరియు తెలంగాణ లొ వున్న వివిధ రకాల కళాకారుల నూత్యాల తో అంగరంగ వైభవంగా అలైబలై కార్యక్రమం జరిగినది.

కవాడిగూడ లోని GHMC కమిటీ హల్, గవర్నమెంట్ పాఠశాల, ఉన్ని కోట అంగడివాడి లొ ఏర్పాటుచేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్న సోషల్ మీడియా కో కన్వీనర్ తోలుపు నూరి రమేష్ గౌడ్ గారు

కవాడిగూడ డివిజన్ ఉన్ని కోట బూతు నంబర్ 77 లో అయోధ్య నుండి వచ్చిన స్వామి వారి ఆలయ ప్రతిమలు ( అయోధ్య మందిరము నమూనాలను ) రామ భక్తులు ప్రతి ఇంటింటి వెళ్లి భక్తులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బూత్ కో ఆర్డినేటర్ టి.రమేష్ గౌడ్, బూత్ అధ్యక్షుడు భరత్ తేజ, ప్రధాన కార్యదర్శి మధు కళ్యాణ్, మరియు మధు పాల్గొన్నారు

అన్న ప్రసాద కార్యక్రమం

మన నాయకులు దాన గుణ ధాత దయామైయులైన శ్రీ P. నరసింహ చారి గారు, అస్టల్ వారి కోరిక మేరకు పిల్లలు పడుకోడానికి కూర్చోవడానికి అవసరం వచ్చే ( 5.)ఐదు పెద్ద చెత్రంజీలు( దాత )P. N.చారి గారి చేతుల మీదుగా వారికి ఇవ్వడం జరిగింది. మరియు వచ్చే ఏప్రిల్ నెలలో పిల్లలకు పరీక్షలు ఉన్నాయని తెలుసుకొని పిల్లల పరీక్షలకు అవసరం వచ్చే,పెన్స్, పెన్సిల్లు, రబ్బర్లు, పేపర్సు, మరికొన్ని వారికి అవసరం వచ్చే వస్తువులను ఈ కార్యక్రమానికి వచ్చిన వెంకటేష్ గౌడ్ గారు సత్తిరెడ్డి గారు, సత్తయ్య మరియు తోలుపునూరి రమేష్ గౌడ్, చేతుల మీదుగా వారికి ఇవ్వడం జరిగింది

Recent Activities

ఉగాది పండగ

 తెలుగు క్రొధి నామ సంవత్సర ఉగాది పండగను పురస్కరించుకొని గాంధీనగర్ దగ్గర వున్న శ్రీ శ్రీ పరమేశ్వర రామాలయంలో శ్రీ శ్రీ విఘ్నేశ్వర స్వామికి మహా శివ లింగానికి శ్రీరామచంద్రమూర్తికి శ్రీ రాజరాజేశ్వరి దేవికి అర్చన పూజా జరిపించడం జరిగింది.

కలిసిన సందర్భంలో

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు శ్రీ. అలె భాస్కర్ గారిని మరియు ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు సదానంద్ గారిని నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఓబీసీ నాయకులు.

జన్మదిన వేడుకలు

కవాడిగూడ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు జి వెంకటేష్ గారి జన్మదిన వేడుకలు దోమలు గూడ బిజెపి ఆఫీసు దగ్గర ఘనంగా జరుపడం జరిగింది.

జన్మదిన వేడుకలు

కవాడిగూడ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు జి వెంకటేష్ గారి జన్మదిన వేడుకలు దోమలు గూడ బిజెపి ఆఫీసు దగ్గర ఘనంగా జరుపడం జరిగింది.

మేధావుల సదస్సు

మేధావుల సదస్సు ఇంపార్వెల్ గార్డెన్స్ సికింద్రాబాద్ లో కేంద్ర హోంమంత్రి శ్రీ శ్రీ అమిత్ షా జీ గారి సమావేశంలో పాల్గొనడం జరిగింది.

ప్రారంభోత్సవం

కవాడిగూడ డివిజన్ ఉన్ని కోట కాలనీలో కొత్త రోడ్ ప్రారంభోత్సవం ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గార్ల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.

సన్మానం

గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు కొత్తగా వచ్చిన ఇనిస్పెక్టర్ (C.I)N.రవి కుమార్ గారిని మరియు కవాడిగూడ (S.I) కావ్య మేడం గారిని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించిన బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ సూర్యనారాయణ శర్మ గారు, మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ రమేష్ గౌడ్ గారు, కవాడిగూడ డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు జి లక్ష్మణ్ బిజెపి నాయకులు శ్రీనివాస్ గార్లు (C I.&. S I )గారిని కలవడం జరిగింది

పూజా కార్యక్రమం

ముషీరాబాద్ బిజెపి సీనియర్ నాయకులు డైనమిక్ లీడర్ కీర్తిశేషులు నర్సింగ్ రావు గారి మొదటి సంవత్సరం పూజా కార్యక్రమం ముషీరాబాద్ లో వున్న ఆయన నివాసంలో జరిగింది ఈ పూజా కార్యక్రమానికి బిజెపి నాయకులు, విశ్వం గారు,రమేష్ రామ్ గారు, జమాల్పూర్ నందు గారు, టి.రమేష్ గౌడ్ గారు, సత్యనారాయణ గారు, వినయ్ కుమార్ గారు, బద్రి నారాయణ గారు, పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

గాంధీ జయంతి

గాంధీ జయంతి సందర్భంగా గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది

జయంతి

వీర నారి చాకలి ఐలమ్మ గారి 128 వ జయంతిని పురస్కరించుకొని లోయర్ ట్యాంక్ బండ్ లోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తోలుపునురి రమేష్ గౌడ్ గారు.

విశ్వకర్మ యోజన పథకం

విశ్వకర్మ జయంతి సందర్భంగా గౌ.శ్రీ. ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన పథకం 18 రకాల చేతి వృత్తి దారులకు లక్ష రూపాయల నుండి మూడు లక్షల వరకు ఇచ్చే పథకం విశ్వకర్మ యోజన పథకం. ఈ పథకాన్ని గౌ.శ్రీ. ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం మరియు ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజు గారు ముషీరాబాద్ హెరిటేజ్ ఫంక్షన్ హాల్ లొ భారీ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది

విమోచన దినోత్సవ కార్యక్రమం

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జ్ఞాపక స్ఫూర్తితో కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ జి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విమోచన దినోత్సవ కార్యక్రమం సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లొ అద్భుతమైన సైనిక వందనాలతో తెలంగాణ వివిధ కళాకారుల నుత్యాలతో మహా అద్భుతంగా జరిగింది. ఈ తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అభినవ సర్దార్ కేంద్ర హోంశాఖ మాత్యులు గౌ.శ్రీ టైగర్ అమిత్ షా గారు విచ్చేచి జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది

బైక్ ర్యాలీ

ఓ బి సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ గారి ఆధ్వర్యంలో విశ్వ కర్మ యోజన పతకం చేతి వృత్తి దారులకు లక్ష రూపాయల పతకం నిర్వహించిన సందర్బంగా గౌ.శ్రీ ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదములు తెలిపే కార్యక్రమంలొ భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది

దరఖాస్తు పత్రం

రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎన్నికల కమిటీ ఇంచార్జ్ పెద్దలు దాసరి మల్లేశ్ గారిని కలిసి దరఖాస్తు అందజేయడం జరిగింది

సమావేశం

బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజ్యాధికారం కోసం బహుజనుల సమరభేరి కార్యక్రమం బంజారా ఫంక్షన్ హాల్ రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్ హైదరాబాద్ లో జరిగింది.

సమావేశం

రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు ఆలె భాస్కర్ రాజ్ గారి ఆధ్వర్యంలో సభ అధ్యక్షులు నందనం దివాకర్ గారి తో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ మరియు మండల అధ్యక్షుల సమావేశం AMR ఫంక్షన్ హాల్ (కొంపల్లి)లో జరిగింది

ప్రారంభోత్సవం కార్యక్రమం

కవాడిగూడ కొత్త బజార్ లొ అపోలో డైనోస్టిక్ సెంటర్ ను జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షులు ఎంపీ గారు, డాక్టర్ K.లక్ష్మణ్ గారి మరియు డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

సమావేశం

బండ మైసమ్మ కమ్యూనిటీ హాల్ కావడి గూడ డివిజన్‌లో ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రవాస్ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేటర్ రచన శ్రీ గారు, భరత్ గౌడ్ గారు, Ck శంకర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మరియు రమేష్ రామ్ గారు పాల్గొనడం జరిగింది.

బైక్ ర్యాలీ

బండ మైసమ్మ కమ్యూనిటీ హాల్ కావడి గూడ డివిజన్‌లో ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రవాస్ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేటర్ రచన శ్రీ గారు, భరత్ గౌడ్ గారు, Ck శంకర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మరియు రమేష్ రామ్ గారు పాల్గొనడం జరిగింది.

సమావేశం

బండ మైసమ్మ కమ్యూనిటీ హాల్ కావడి గూడ డివిజన్‌లో ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రవాస్ గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేటర్ రచన శ్రీ గారు, భరత్ గౌడ్ గారు, Ck శంకర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మరియు రమేష్ రామ్ గారు పాల్గొనడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

కటుకూరి శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు అమీర్పేట్ లోని వారి నివాసంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జన్మదిన వేడుకలలో తోలుపునూరి రమేష్ గౌడ్ గారు, అమంచ శివ ప్రసాద్ గారు, చంద్రం అరవింద్ గౌడ్ గారు, పాల్గొని కట్కూరి శ్రీనివాస్ గౌడ్ గారికి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది

వివాహ మహోత్సవం

మల్కాజ్గిరి పద్మావతి ఫంక్షన్ హాల్లో మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మెట్టు వాసు గారి తమ్ముడి కూతురు వివాహ మహోత్సవంలో పాల్గొన్నబిజెపి సీనియర్ నాయకురాలు బండ కార్తీక గారు, మరియు ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ గారు, మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ తోలుపునూరి రమేష్ గౌడ్ గారు, బిజెపి నాయకులు కట్కూరి శ్రీనివాస్ గౌడ్ గారు, అరవింద్ గౌడ్ గారు వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

అన్న దానం

ముషీరాబాద్ టైగర్ బిజెపి సీనియర్ నాయకులు కీర్తి.శే మాచంపల్లి నర్సింగ్ రావ్ గౌడ్ గారి 62 వ జయంతి సందర్బంగా అయినా కుమారుడు మాచంపల్లి కుషాళ్ గౌడ్ (తండ్రి గారి)జయంతి సందర్బంగా ముషీరాబాద్ గవర్నమెంట్ అస్టల్ లొ ఆడ పిల్లలకు అన్న దానం చేయడం జరిగింది.

జయంతి

బహుజన రాజ్యాదికార పోరాట యోదుడు ,మొఘల్ దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండ మహారాజ్ గారి 373 వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గౌరవ డాక్టర్ కె లక్ష్మణ్ గారు, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలె భాస్కర్ రాజ్ గారు, బిజెపి సీనియర్ నాయకులు బూర నర్సయ్య గౌడ్ గారు, పాల్గొని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించడం జరిగింది.

జయంతి

బహుజనుల సహాయంతో గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని గోల్కొండ కోటనే ఏలిన మహారాజు శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా చిక్కడపల్లిలో బాలరాజు గౌడ్ గారు ఏర్పాటు చేసిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకల్లోతోలుపు నూరి రమేష్ గౌడ్ గారు, చిత్ర కుమార్ గౌడ్ గారు, హరీష్ గౌడ్ గారు, సత్య గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

జెండా ఆవిష్కరణ

ఇంద్ర పార్క్ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ముఖ్య అతిథులుగా గౌరవ పెద్దలు ఎంపీ గారు మరియు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ గారు, మరియు కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ గారు, పాల్గొని MP గారి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా

బూత్ నంబర్ 77.వ ఉన్న కోట కవాడిగూడ బ్లాక్ నెంబర్ 5 ఇంటి పైన జాతీయ జెండాను మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ రమేష్ గౌడ్ గారు మరియు 77.వ బూత్ అధ్యక్షుడు బూత్ కమిటీ సభ్యులు కలిసి జాతీయ జెండాను పెట్టడం జరిగింది.

పూజా కార్యక్రమం

భువనగిరి ఎల్లమ్మ తల్లి సన్నిధిలో కట్టుకూరి శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబ సభ్యులచే శ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి కి బోనం పూజా కార్యక్రమం చేయడం జరిగింది

మహా ధర్నా

తెలంగాణలోని పేద ప్రజలకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటానికి చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బిజెపి మహా ధర్నా లో పాల్గొన తోలుపునురి రమేష్ గౌడ్ గారు.

హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గౌరవ బండి సంజయ్ కుమార్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన సందర్భంగా అయన కు హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జాతీయ గీతం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి బిజెపి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర కవాడిగూడ డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారి అధ్యర్యంలో కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించడం జరిగింది ఈ కార్యక్రమంలో కవాడిగూడ డివిజన్ బిజెపి ముఖ్య నాయకులు సలాంద్రి శ్రీనివాస్ యాదవ్ గారు, రమేష్ రాము గారు,వెంకటేష్ గారు,పరిమల్ గారు,ఆంజనేయులు గారు, రమేష్ గౌడ్ గారు, భరద్వాజ్ గారు,గంట శ్రీనివాస్ గారు, ప్రభాకర్ గంగపుత్ర గారు, శ్రీనివాస ముద్రాజ్ గారు,రాజుగారు, రమేష్ బాబు అనిల్ పాల్గొన్నారుజాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు.

ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు.

.ఫ్రీడమ్ ఆయిల్ అందజేశారు

తోలుపునూరి రమేష్ గౌడ్ గారు,గణేష్ గారు, 15.కేజీ.ఫ్రీడమ్ ఆయిల్ అందజేశారు

నిత్యవసర సరుకులు అందజేశారు

బిజెపి సీనియర్ నాయకులు (చిక్కడపల్లి )G. భరత్ కుమార్ గౌడ్ గారు పెళ్లి భోజనంకు కావల్సిన నిత్యవసర సరుకులు అందజేశారు

బియ్యం అందజేశారు

కవాడిగూడ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు జి వెంకటేష్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ మహేందర్ బాబు గారు,100.KG ల బియ్యం అందజేశారు.

బీసీ సమ్మేళన

బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సమ్మేళన సభ నిర్వయించి బీసీ ప్రజల పట్ల సభను విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు రావాడాం జరిగింది

జన్మదిన వేడుక

రామ్ గోపాల్పేట్ కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ గారి జన్మదిన వేడుకలు పాన్ బజార్ జైన్ మందిర్ దగ్గర అంగరంగ వైభవం జరిగింది. ఈ జన్మదినా వేడుకల్లో పాల్గొని చీర శ్రీకాంత్ గారికి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

సన్మానం

సన్మానం

శ్రీ నూతన గౌడ సంఘం-తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ గౌరవ డాక్టర్ మాచర్ల మొగిలి గౌడ్ గారికి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సన్మానం చెయ్యడం జరిగింది.

25వ వివాహ వార్షికోత్సవ వేడుక

ముసీరాబాద్‌లోని కాశీం కన్వెన్షన్‌లో ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు సదానంద్ ముదిరాజ్ కుమారుడు శివకుమార్ ముదిరాజ్ శారద 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలో పాల్గొనడం జరిగింది.
హుజరాబాద్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ పైన బిజెపి ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలవాలని కీసర లో చేర్యాల నరసింహ స్వామి వారి ని దర్శించుకొని స్వామి వారికి అర్చనలు మరియు పూజలు చేపించిన బిజెపి నాయకులు, తోలుపునూరి రమేష్ గౌడ్
బీజేపీ సీనియర్ లీడర్ గారి అమ్మాయి రిసెప్షన్ కి నాయకులతో కలిసి హాజరైన రమేష్ గౌడ్ గారు.

మాత జాగరణ కార్యక్రమం

బీజేపీ సీనియర్ నాయకులు ముషీరాబాద్ పూస రాజు గారి దంపతుల ఆధ్వర్యంలో ఉప్పలమ్మ దేవస్థానంలో మాత జాగరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రమేష్ గారు మరియు తదితరులు విచ్చేసారు.

బస్తి పర్యటన

కోదండ రెడ్డి నగర్ బస్తిని పర్యటించిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు మరియు జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షులు Dr. K. లక్ష్మణ్ గారు బస్తీ అంతా పర్యటించి, బస్తీవాసులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమానికి రమేష్ గారు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

జన్మదిన వేడుక

బీజేపీ నగర నాయకులు తొడుపునూరి రమేష్ గౌడ్ మరియు చంద్రం అరవింద్ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో మరియు బీజేపీ SC మోర్చా అధ్యక్షులు ముగ్గు బస్తి లక్ష్మణ్ మరియు కిరణ్ విశ్వనాధ్ గార్ల ఆధ్వర్యంలో కావడివడ డివిజన్ దోమలగూడ బీజేపీ నాయకులు తాండ సూర్యనారాయణ గౌడ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర పర్యాటక మంత్రి వర్యులు పూజ్యులు గౌరవ నీయులైన శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రి పదవులు చేపట్టిన తరువాత మొదటి సారి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది

వేడుకలో

రమేష్ గారి మరదలు కారుబోతుల నరసమ్మ శ్రీనివాస్ గౌడ్ (కీ. శే )దంపతుల కుమారుడు కారుబోతుల శ్యామ్ గౌడ్ పూజిత దంపతుల కూతురు ఖేత శ్రీ తొట్టెల ఫంక్షన్ జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామం లో జరిగింది. రమేష్ గారు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు

విగ్రహ ప్రతిష్ట

నార్కట్ పల్లి మండలం AP లింగోటం గ్రామం విజయవాడ హైవే సమీపంలో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహా రాజ్ గారి విగ్రహ ప్రతిష్ట శ్రీ నూతన గౌడ సంఘం తెలంగాణ రాష్ట్రం అధ్యక్షుడు డాక్టర్ పటేల్ వెంకటేష్ గౌడ్ గారి మరియు రాష్ట్ర కమిటీ మెంబెర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ మామిడి రామకృష్ణ గౌడ్ గారు ప్రతిస్టించడం జరిగింది
కవాడిగూడ ముగ్గుబస్తీ న్యూస్టార్ అసోసియేషన్ వారి శ్రీ దుర్గ మాత దగ్గర అమ్మ వారికీ కావడిగుడి డివిజన్ SC మోర్చా అధ్యక్షుడు లక్సమం ఆధ్వరంలో పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది పూజారి గారిచే ఆశీర్వాదం మరియు సన్మానం చేసుకోబడింది…
శ్రీ నూతన గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు Dr. పటేల్ వెంకటేష్ గౌడ్ గారి అధ్యర్యంలో వొదల పెద్దపల్లి జిల్లాకు రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి వెళ్లి మరణించిన ఏరుకొండ తిరుపతి గౌడ్ భార్య పిల్లలను కలిసి వారి బాగోగులు తెలుసుకొని మరియు గ్రామ గౌడ పెద్దల సమక్షంలో వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసి వారి పిల్లలకు చదువుకు కావలసిన సహాయం కూడ చేస్తామని శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చెప్పారు

జయంతి సందర్బంగా

ఉక్కుమనిషి భారతరత్న రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు స్వతంత్రం ఇచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయునికి గణ నివాళులు అర్పించడం జరిగింది..

జన్మదిన వేడుక

శ్రీ నూతన గౌడ సంఘం కమిటీ సభ్యులతో తోలుపునురి రమేష్ గౌడ్ గారు తన జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకోవడం జరిగింది..ఈ వేడుకలో రాష్ట్ర అధ్యక్షుడు పటేల్ వెంకటేష్
ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు..

జన్మదిన వేడుక

తోలుపునురి రమేష్ గౌడ్ గారు తన జన్మదిన వేడుకను సికింద్రాబాద్ నల్లగుట్టలోని బాలికల అనాధ ఆశ్రమంలో సాయంత్రం స్నాక్స్ రూపంలో చిన్న పిల్లలకు పండ్లు మరియు సమోసాలు ఇవ్వడం జరిగింది..

నూతన వదువులను దీవించడం జరిగింది

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముదుగుల సురేష్ ముదిరాజ్ కుమారుని రిసెప్షన్ గాంధీ నగర్ PS దగ్గర ముదిరాజ్ భవనంలో జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఙారుయ్ నూతన వదువులను దీవించడం జరిగింది

సమావేశం

మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు సలoద్రి శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఓబీసీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశం రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో జరిగింది

సన్మానం

తోలుపునురి రమేష్ గారు పార్టీ ముఖ్య నాయకుని కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది

గ్రామ సభ

గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామాలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి పార్టీ నాయకులు చర్చించడం జరిగింది.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించడం జరిగింది

కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించడం జరిగింది

జాతీయ గీతం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి బిజెపి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర కవాడిగూడ డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారి అధ్యర్యంలో కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించడం జరిగింది ఈ కార్యక్రమంలో కవాడిగూడ డివిజన్ బిజెపి ముఖ్య నాయకులు సలాంద్రి శ్రీనివాస్ యాదవ్ గారు, రమేష్ రాము గారు,వెంకటేష్ గారు,పరిమల్ గారు,ఆంజనేయులు గారు, రమేష్ గౌడ్ గారు, భరద్వాజ్ గారు,గంట శ్రీనివాస్ గారు, ప్రభాకర్ గంగపుత్ర గారు, శ్రీనివాస ముద్రాజ్ గారు,రాజుగారు, రమేష్ బాబు అనిల్ పాల్గొన్నారుజాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు.

ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు.

.ఫ్రీడమ్ ఆయిల్ అందజేశారు

తోలుపునూరి రమేష్ గౌడ్ గారు,గణేష్ గారు, 15.కేజీ.ఫ్రీడమ్ ఆయిల్ అందజేశారు

నిత్యవసర సరుకులు అందజేశారు

బిజెపి సీనియర్ నాయకులు (చిక్కడపల్లి )G. భరత్ కుమార్ గౌడ్ గారు పెళ్లి భోజనంకు కావల్సిన నిత్యవసర సరుకులు అందజేశారు

బియ్యం అందజేశారు

కవాడిగూడ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు జి వెంకటేష్ గారు, డివిజన్ ప్రెసిడెంట్ మహేందర్ బాబు గారు,100.KG ల బియ్యం అందజేశారు.

బీసీ సమ్మేళన

బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీసీ సమ్మేళన సభ నిర్వయించి బీసీ ప్రజల పట్ల సభను విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు రావాడాం జరిగింది

జన్మదిన వేడుక

రామ్ గోపాల్పేట్ కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ గారి జన్మదిన వేడుకలు పాన్ బజార్ జైన్ మందిర్ దగ్గర అంగరంగ వైభవం జరిగింది. ఈ జన్మదినా వేడుకల్లో పాల్గొని చీర శ్రీకాంత్ గారికి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

సన్మానం

సన్మానం

శ్రీ నూతన గౌడ సంఘం-తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ గౌరవ డాక్టర్ మాచర్ల మొగిలి గౌడ్ గారికి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సన్మానం చెయ్యడం జరిగింది.

25వ వివాహ వార్షికోత్సవ వేడుక

ముసీరాబాద్‌లోని కాశీం కన్వెన్షన్‌లో ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు సదానంద్ ముదిరాజ్ కుమారుడు శివకుమార్ ముదిరాజ్ శారద 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలో పాల్గొనడం జరిగింది.
హుజరాబాద్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ పైన బిజెపి ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలవాలని కీసర లో చేర్యాల నరసింహ స్వామి వారి ని దర్శించుకొని స్వామి వారికి అర్చనలు మరియు పూజలు చేపించిన బిజెపి నాయకులు, తోలుపునూరి రమేష్ గౌడ్
బీజేపీ సీనియర్ లీడర్ గారి అమ్మాయి రిసెప్షన్ కి నాయకులతో కలిసి హాజరైన రమేష్ గౌడ్ గారు.

మాత జాగరణ కార్యక్రమం

బీజేపీ సీనియర్ నాయకులు ముషీరాబాద్ పూస రాజు గారి దంపతుల ఆధ్వర్యంలో ఉప్పలమ్మ దేవస్థానంలో మాత జాగరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రమేష్ గారు మరియు తదితరులు విచ్చేసారు.

బస్తి పర్యటన

కోదండ రెడ్డి నగర్ బస్తిని పర్యటించిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు మరియు జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షులు Dr. K. లక్ష్మణ్ గారు బస్తీ అంతా పర్యటించి, బస్తీవాసులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమానికి రమేష్ గారు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

జన్మదిన వేడుక

బీజేపీ నగర నాయకులు తొడుపునూరి రమేష్ గౌడ్ మరియు చంద్రం అరవింద్ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో మరియు బీజేపీ SC మోర్చా అధ్యక్షులు ముగ్గు బస్తి లక్ష్మణ్ మరియు కిరణ్ విశ్వనాధ్ గార్ల ఆధ్వర్యంలో కావడివడ డివిజన్ దోమలగూడ బీజేపీ నాయకులు తాండ సూర్యనారాయణ గౌడ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర పర్యాటక మంత్రి వర్యులు పూజ్యులు గౌరవ నీయులైన శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రి పదవులు చేపట్టిన తరువాత మొదటి సారి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది

వేడుకలో

రమేష్ గారి మరదలు కారుబోతుల నరసమ్మ శ్రీనివాస్ గౌడ్ (కీ. శే )దంపతుల కుమారుడు కారుబోతుల శ్యామ్ గౌడ్ పూజిత దంపతుల కూతురు ఖేత శ్రీ తొట్టెల ఫంక్షన్ జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామం లో జరిగింది. రమేష్ గారు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు

విగ్రహ ప్రతిష్ట

నార్కట్ పల్లి మండలం AP లింగోటం గ్రామం విజయవాడ హైవే సమీపంలో శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహా రాజ్ గారి విగ్రహ ప్రతిష్ట శ్రీ నూతన గౌడ సంఘం తెలంగాణ రాష్ట్రం అధ్యక్షుడు డాక్టర్ పటేల్ వెంకటేష్ గౌడ్ గారి మరియు రాష్ట్ర కమిటీ మెంబెర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ మామిడి రామకృష్ణ గౌడ్ గారు ప్రతిస్టించడం జరిగింది
కవాడిగూడ ముగ్గుబస్తీ న్యూస్టార్ అసోసియేషన్ వారి శ్రీ దుర్గ మాత దగ్గర అమ్మ వారికీ కావడిగుడి డివిజన్ SC మోర్చా అధ్యక్షుడు లక్సమం ఆధ్వరంలో పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది పూజారి గారిచే ఆశీర్వాదం మరియు సన్మానం చేసుకోబడింది…
శ్రీ నూతన గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు Dr. పటేల్ వెంకటేష్ గౌడ్ గారి అధ్యర్యంలో వొదల పెద్దపల్లి జిల్లాకు రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి వెళ్లి మరణించిన ఏరుకొండ తిరుపతి గౌడ్ భార్య పిల్లలను కలిసి వారి బాగోగులు తెలుసుకొని మరియు గ్రామ గౌడ పెద్దల సమక్షంలో వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసి వారి పిల్లలకు చదువుకు కావలసిన సహాయం కూడ చేస్తామని శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చెప్పారు

జయంతి సందర్బంగా

ఉక్కుమనిషి భారతరత్న రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు స్వతంత్రం ఇచ్చిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయునికి గణ నివాళులు అర్పించడం జరిగింది..

జన్మదిన వేడుక

శ్రీ నూతన గౌడ సంఘం కమిటీ సభ్యులతో తోలుపునురి రమేష్ గౌడ్ గారు తన జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకోవడం జరిగింది..ఈ వేడుకలో రాష్ట్ర అధ్యక్షుడు పటేల్ వెంకటేష్
ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు..

జన్మదిన వేడుక

తోలుపునురి రమేష్ గౌడ్ గారు తన జన్మదిన వేడుకను సికింద్రాబాద్ నల్లగుట్టలోని బాలికల అనాధ ఆశ్రమంలో సాయంత్రం స్నాక్స్ రూపంలో చిన్న పిల్లలకు పండ్లు మరియు సమోసాలు ఇవ్వడం జరిగింది..

నూతన వదువులను దీవించడం జరిగింది

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముదుగుల సురేష్ ముదిరాజ్ కుమారుని రిసెప్షన్ గాంధీ నగర్ PS దగ్గర ముదిరాజ్ భవనంలో జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఙారుయ్ నూతన వదువులను దీవించడం జరిగింది

నాయకుల సమావేశం

 రాష్ట్ర కార్యాలయం నాంపల్లి లో గౌడ నాయకుల సమావేశం ముఖ్యంగా గౌడ్ లకు రిజర్వేషన్ ప్రకారం టిక్కెట్లి కేటాయించాలని, గౌడ్ ల సమస్యలపై పోరాటం సాగించాలి అలాగె ఈ ఎలక్షన్ లో గౌడులకు ప్రచారం ఏ విదంగా చేసి వారిని గెలుపించాలని సమావేశంలో వివరించడం జరిగింది.

రోడ్డు గుంతల మూసి వేయించడం జరిగింది

కవాడిగూడ చౌరస్తా దగ్గర ఉన్న గుంతల రోడ్డును డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారి మరియు డివిజన్ అధ్యక్షుడు మహేందర్ బాబు గారి చొరవతో మూసి వేయించడం జరిగింది

జన్మదిన శుభాకాంక్షలు

గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

అన్నదానం కార్యక్రమం

శివాలయం గోశాల సభ్యులు మరియు శివాలయం శ్రీ మడ్డివార్లు మంచి దేవుని దేవాలయం కమిటీ లోయర్ ట్యాంక్ బండ్ కవాడిగూడ వారి గోపాల్ గురుస్వామి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరిగింది.

మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ నియోజకవర్గ శాసనసబ్యులు“గౌ. శ్రీ. బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

రిసెప్షన్

శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర ట్రెజర్ రాజేందర్ గౌడ్ గారి చెల్లమ్మ గారి అబ్బాయి రిసెప్షన్ హోటల్ తులిప్స్ గ్రాండ్, బోడుప్పల్లో జరిగినది. ఈ కార్యక్రమనికి శ్రీ నూతన గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ హాజరు కావడం జరిగింది..

పుస్తె మెట్టెలు బహుమతి

శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పటేల్ వెంకటేష్ గౌడ్ గారు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తాండ సూర్య నారాయణ గౌడ్ గారు యాదాద్రి జిల్లా బావు పేట గ్రామనికి చెందిన సిద్ది రాజు గౌడ్ గారి కుతురు భార్గవి వివాహ సందర్బంగా పేద గౌడ బిడ్డకు పుస్తె మెట్టెలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తొలుపు నూరి రమేష్ గౌడ్ గారు మరియు త్తాధితురాలు కార్యక్రమంలో పాల్గొనడం జారిగింది.

పుట్టినరోజు సందర్బంగా

శ్రీ నూతనా గౌడ సంగం తెలంగాణ సుచిత్ర అరవింద్ ఇంటిలో జాయింట్ సెక్రటరీ చంద్రం అరవింద్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పటేల్ వెంకటేశ్ గౌడ్ గారు, ఉపాధ్యక్షుడు తోపూనూరి రమేష్ గౌడ్ గారు,  తాండా సూర్యనారాయణ గౌడ్ గారు, మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు కలిసి వేడుకలు జరిపించారు..

తెలుపును రమేష్ గౌడ్ గారి పుత్రుని జన్మదిన వేడుక

జన్మదిన వేడుకలలో

తమ్ముడు ప్రవీణ్ గౌడ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న బండపల్లి సతీష్ గౌడ్ అన్న గారు మరియు రమేష్ రామ్ అన్న గారు తోలుపు నూరి రమేష్ గౌడ్ గారు

బీజేపీ కార్యవర్గ సమావేశం

బండ మైసమ్మ కమిటీ హాల్ లో కావాడిగూడ డివిజన్ బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ శ్యామసుందర్ గౌడ్ గారు విచ్చేయడం జరిగింది.

హార్థిక శుభాకాంక్షలు

సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అత్యున్నత స్థాయికి ఎదిగి, చేపట్టిన పదవులకు వన్నె తీసుకొచ్చి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తన సామర్థ్యం చాటుకొని, తాజాగా కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన శ్రీ కిషన్ రెడ్డి అన్న గారికి హార్థిక శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ ఓబీసీ సిటీ లీడర్ రమేష్ గౌడ్ గారు

తెలంగాణ  బీజేపీ  రాష్ట్ర  అధ్యక్షులు  బండి సంజయ్ అన్న గారిని  బీజేపీ  ఓబీసీ  సిటీ  నాయకులు  తోలుపునురి  రమేష్ గౌడ్ గారు మరియు  బీజేపీ  నాయకులు  తాండ సూర్య నారాయణ  గౌడ్ గారు మర్యాదపూర్వకంగా  కలవడం జరిగింది

పట్టణ ప్రగతి లో భాగంగా

కవాడిగూడ  డివిజన్  గగన్  మహల్  రోడ్  దోమలుగూడ కాలనీ లో  పట్టణ ప్రగతి లో  భాగంగా  తోలుపునురి  రమేష్ గారు GHMC  వర్కర్స్ తో మట్టి కుప్పలు ఎత్తించడం జరిగింది

జన్మదిన శుభాకాంక్షలు

మాజీ  మండలి  చైర్మన్  బీజేపీ  సీనియర్  నాయకులు శ్రీ   కనకమామిడి  స్వామి గౌడ్ గారికి జన్మదిన  శుభాకాంక్షలు  తెలిపిన  రమేష్ గౌడ్ గారు

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా

స్వచ్ఛభారత్ & క్లిన్ సిటీ  కార్యక్రమంలో  భాగంగా  కవాడిగూడ  కార్పొరేటర్  మరియు  డివిజన్  ప్రెసిడెంట్  మహేందర్ బాబు  ఆధ్వర్యంలో  GHMC  ప్రకాష్ టీం మట్టి ఎత్తి పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  బీజేపీ నాయకులు  రమేష్ రామ్  వెంకటేష్  సురేష్ ముదిరాజ్ తోలుపునురి రమేష్ గౌడ్ పరిమల్ గణేష్ మహేష్ మరియు బస్తి వాసులు పాల్గొన్నారు

పూజ కార్యక్రమంలో

మెదక్  జిల్లా తుని  గ్రామంలో ఉన్న నల్లపోచమ్మ  తల్లి దేవాలయం దగ్గర  NGS మెదక్ జిల్లా అర్జీనేజర్ సెక్రెటరీ శ్రీశైలం గౌడ్ గారు  పూజలు చేసారు. కార్యక్రమంలో హాజరైన నూతన గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు కోర్ కమిటీ సభ్యులు.

జన్మదిన వేడుకలో

మెడికల్ క్యాంపు

కవాడి గూడ చిత్రాల్ నగర్ గవర్నమెంట్ స్కూల్లో సేవా భారతి B.D.L వారి సహకారంతో మెగా మెడికల్ క్యాంపు జరిగింది. ఈ మెడికల్ క్యాంపు కార్యక్రమంలో బ్లడ్ టెస్ట్, బీపీ చెకప్, షుగర్ టెస్ట్, జ్వరము మరియు మిగతా టెస్ట్లు జరపడం జరిగింది. మెగా మెడికల్ క్యాంపు కార్యక్రమనికి ఉన్ని కోట, చిత్రాల్ నగర్, ముగ్గు బస్తి, తాళ్లబస్తి నుండి మహిళలు పురుషులు వృద్ధులు పిల్లలు అందరు ఫ్రీ మెడికల్ క్యాంప్ వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఆంజనేయులు గౌడ్ గారు, రమేష్ గౌడ్ గారు, బలరాం యాదవ్ గారు, అశోక్ కుమార్ గారు,మరియు Rss కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమము

అన్న దానం మహా గొప్ప కార్యం  అని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

ఆత్మీయ సమావేశం లొ

నూతన గౌడ సంఘంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న వారికి హఫ్సిగూడ లో రాజేందర్ గౌడ్ అధ్యర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశం లొ రాష్ట్ర అధ్యక్షులు, ఉడుతల బాలకృష్ణ గౌడ్ నియమక పత్రాలు అందజేశారు..

 ఓబీసీ సిటీ లీడర్ రమేష్ గౌడ్ గారు కవాడిగూడ కొత్త బజార్ రోడ్ కి GHMC కార్మికులతో మరమత్తులు చేయించడం జరిగింది

ఆశీర్వాదం

రమేష్ గారి అమ్మ వద్ద ఆశీర్వాదం తీసుకుంటున్న రమేష్ గౌడ్ గారు

"తెలంగాణ రైతు గోసా బిజెపి పోరు దీక్ష"

రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు  రమేష్ గౌడ్ గారు  కోవిడ్ నిబంధనలను అనుసరించి తన ఇంటి వద్ద  “తెలంగాణ రైతు గోసా బిజెపి పోరు దీక్ష” కార్యక్రమంలో పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

బీజేపీ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ మోత్కుపల్లి నర్సింహులు గారికి హృదయపూర్వక  జన్మదిన  శుభాకాంక్షలు తెలిపిన మన  రమేష్ గౌడ్ గారు

మధుర జ్ఞాపకం

సికింద్రాబాద్  పార్లమెంట్  సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి  గారితో  రమేష్ గౌడ్ గారి మధుర జ్ఞాపకం

పుస్తె మట్టెల కానుక

నూతన గౌడ సంఘం, తెలంగాణ  అధ్యర్యంలో గౌడ బిడ్డకు పుస్తె మట్టెలు కానుకగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు తాండ సూర్యనారాయణ గౌడ్ గారి అధ్యర్యంలో ఇవ్వడం జరిగింది. ఇందుకు రాష్ట్ర అధ్యక్షులు ఉడుతల బాలకృష్ణ గౌడ్ గారు హార్షం వ్యక్తం చేశారు.
ప్యాట్ని సెంటర్  క్లాక్ టవర్ సికింద్రాబాద్ దగ్గర రోడ్ పైన వున్న పేద వారికీ వెజ్ బిర్యానీ మరియు మామిడి పండ్లు, అరటి పండ్లు  రమేష్ గౌడ్ గారు ఇవ్వడం జరిగింది.
ముషిరాబాద్ ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రమేష్ గౌడ్ గారి రాజకీయ గురువర్యులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గౌరవ శ్రీ Dr. k. లక్ష్మణ్ అన్న గారు కరోనా మహమ్మారి నుండి త్వరగా కొలుకొని, అయిరారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని, ఆ భగవంతున్ని కోరుకుంటు మరియు త్వరగా ప్రజల మధ్యకు అయన రావాలని మనసారా కోరుకున్న ఓబిసి మోర్చా సిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు  రమేష్ గౌడ్ గారు.

కష్టకాలంలో అండగా

అనాధ బాలికల అశ్రమం నుండి మేడం ఫోను చేసి సార్ కరోనా టైమ్ ఎవరు సహాయం చేయటం లేదు సార్ పిల్లలకు భోజనానికి కష్టంగా వుంది సార్ కొద్దిగా సహాయం చేయండి సార్ అని చెప్పింది. ఆ మాటకు వెంటనే స్పందించిన ఓబిసి మోర్చా సిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రమేష్ గారు ఆయన స్నేహితుడు 25. Kg బియ్యం, కూరగాయలు, పప్పులు కొన్ని  కిరాణా సామానులు మరియు అరటి పండ్లు  బ్రేడ్ ప్యాకెట్ లు బాలికలకు ఆశ్రమం లో ఇవ్వడం జరిగింది.
స్వాతంత్య్ర  సమర యోధుడు సర్దార్ వల్లభ బాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి  పూలమాల వేసి ఆ మహనీయుడిని స్మరించుకున్న బీజేపీ సీనియర్ నాయకుడు మన రమేష్ గౌడ్ గారు

కార్యక్రమం లో

శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పటేల్ వెంకటేష్ గౌడ్ గారి స్వగ్రామం సోమక్క పేట గ్రామమం లో గౌడ సంఘం అధ్యర్యంలో నూతనంగా నిర్మించబడుతున్న రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రాంగణములో నూతనంగా బోరు బావి వేయు కార్యక్రమం లో

Service in Pandemic COVID-19

తోలుపునూరి రమేష్ గౌడ్ ఓబీసీ మోర్చా నగర నాయకుడు, ముఖ్య అతిథి శ్రీ.సలంద్రీ శ్రీనివాస్ యాదవ్, మహాంకలి జిల్లా ఓబీసీ మోర్చా సికింద్రాబాద్ ప్రెసిడెంట్, కార్పొరేటర్ గార్ల ఆధ్వర్యంలో కోవిడ్ వైరస్ సందర్భంలో అలుపెరుగని శ్రమ ను అందించిన కార్మికులకు ఆహార ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది..
సెకెండ్ వేవ్ కరోనా నడుస్తున్న టైమ్ లో పేద మరియు అనాధ పిల్లలకు అన్న దానం మరియు వస్త్ర దానం చేసి అనాదలకు అండగా నిలిచి ఎంతో మంది అనాధ పిల్లల ఆకలి తీర్చిన  మన ఓబీసీ మోర్చా బిజెపి నగర కార్యవర్గ సభ్యులు రమేష్ గౌడ్ గారు
లాక్ డౌన్ టైమ్ లో హోటల్ ఉండవు కాబట్టి  రోడ్ పైన పార్కుల దగ్గర వుండే  పేదవారికి ముసలి వారికీ తినడానికి ఏమి దొరకదు ఈ టైంలో మనము కొద్దిగా దయాగుణముతో వారికీ అన్నము ప్యాకెట్ కానీ పులిహోర ప్యాకెట్
కవాడిగుడ  డివిజన్ లో కోవిడ్ వ్యాప్తి చెందకుండా రమేష్ గౌడ్ గారు ​కవాడిగుడ మెయిన్ రోడ్ నుండి శారదా మెడికల్ హాల్, రాజ్ కమల్ టెంట్ హౌస్ నుండి ఉన్నికోట బస్తీ మల్లయ్య హోటల్ చిత్రలనగర్ సాయిబాబా టెంపుల్ మరియు శంకర్ ఇడ్లి బండి నుండి గవర్నమెంట్ స్కూల్ గల్లీ మెడికల్ హాల్ వరకు టాంకర్ తెప్పించి సానిటేజర్ కొట్టించడం జరిగింది.

Party Activities

రాష్ట్ర అధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు G. కిషన్ రెడ్డి గారిని కలిసిన భారతీయ గౌడ్స్ ఫెడరేషన్ (తెలంగాణ రాష్ట్ర ) గౌడ నాయకులు రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లో బీసీలకు పెద్దపీట వేస్తున్న బిజెపి పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్,అభ్యర్థులు గా గౌడ్స్ కు ఇవ్వాలని మరి కొన్ని నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థిగా గెలిచే నాయకులైన BC లకు మరియు గౌడ్స్ కు అవకాశం ఇవ్వాలని జి కిషన్ రెడ్డి గారికి గౌడ BGF మరియు JAC నాయకులు వంగ రాములు గౌడ్ గారు ముద్ద గోని రామ్మోహన్ గౌడ్,గారు సత్యం గౌడ్ గారు, మరి కొంతమంది BC.నాయకులు,గౌడ నాయకులు.రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

దేవీ నవరాత్రుల సందర్భంగా జై భజరంగ్ యూత్ అసోసియేషన్ ఉన్ని కోట మండపంలో కొలువుతీరిన అమ్మవారికి రెండవ రోజు పూజ కార్యక్రమంలో భాగంగా

సమావేశం

ముషీరాబాద్ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం ఆర్యవైశ్య హాస్టల్ ముషీరాబాద్ లో జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రివర్యులు & రాష్ట్ర బిజెపి అధ్యక్షులు G.కిషన్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ గారు, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గారు, సికింద్రాబాద్ జిల్లాకు ఇన్చార్జిగా వచ్చిన కర్ణాటక ఎమ్మెల్యే గారు, ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలొ ముషీరాబాద్ నియోజకవర్గ బిజెపి, ఓబీసీ మోర్చా, బీజేవైఎం, మహిళా మోర్చా, SC మోర్చా,ముఖ్య నాయకులు మరియు డివిజన్ల కార్పొరేటర్స్ డివిజన్ల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

కవాడిగూడ నివాసి సత్యనారాయణ అనారోగ్యంగా వున్న పరిస్థితి మరియు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందితో ఉండడం తెలుసుకొని మీకు మేమున్నాము అంటూ వారి నివాసనికి వెళ్లి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.మీరు ఆరోగ్యం గా ఉండాలని భగవంతుని కోరుతూ మీకు మందులకు సరిపడ కొంత డబ్బులు ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పడం జరిగింది.
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర దీక్ష చేపట్టిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు. ఈ దీక్షా కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ గారు, బూర నర్సయ్య గౌడ్ గారు,కూన శ్రీశైలం గౌడ్ గారు, మురళీధర్ రావు గారు,అరవింద్ గారు, బిజెపి అధిరత మహా నాయకులు మరియు నాయకులు కార్యకర్తలు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ నిరాహార దీక్షలో యoమ్.రమేష్ రామ్ గారు,జమాల్పూర్ ఆనంద్ గారు,తోలుపునూరి రమేష్ గౌడ్ గారు, PN. చారి గారు, vst రాజు గారు,లింగం గౌడ్ గారు,విట్టల్ గారు,పాల్గొన్నారు

ధర్నా

తెలంగాణలోని పేద ప్రజలకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటానికి చేపట్టిన మహా ధర్నా కార్యక్రమo తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర విజయవంతంగా జరిగింది.

శంకుస్థాపన కార్యక్రమం

‘అమృత్ భారత్ స్టేషన్’ పథకంలో భాగంగా 508 రేల్వే స్టేషన్ల పునరాభివృద్ది కి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి ద్వార వర్చువల్ గా శంకుస్థాపన సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాయిగిరి లోని యాదాద్రి రైల్వే స్టేషన్ కూడా 25 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు బిజెపి సీనియర్ నాయకులు బూర నరసయ్య గౌడ్ గారు యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని శ్రీ యాదగిరి లక్ష్మినర్సింహ్మ స్వామి గారు పాదాలు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి,ప్రధాని మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి భువనగిరి లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి (రాయగిరి ) యాదాద్రి స్టేషన్ పునరాబివృద్ది కార్యక్రమంలో యాదాద్రి స్టేషన్ అధికారులతో అయన పాల్గొన్నారు.

చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు జరిపించి అక్కడి నుండి బషీర్బాగు దుర్గామాతకు పూజలు జరిపించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి అంబర్ పేట్ బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహానికి పూలమాల లేసి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి పబ్లిక్ గార్డెన్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నుండి రాష్ట్ర కార్యాలయానికి నాయకుల,కార్యకర్తల శ్రేయోభిలాషుల అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి నాంపల్లి రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని వేల మంది కార్యకర్తల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కట్కూరి శ్రీనివాస్ గౌడ్ గారు, అరవింద్ గౌడ్ గారు,పిఎన్ చారి గారు, ఆంజనేయులు గారు, అక్రమ్ రమేష్,శ్రీనివాస్ ముదిరాజ్ గారు,బద్రి నారాయణ గారు,సత్యనారాయణ గారు, వెంకన్న గారు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

బైక్ ర్యాలీ

ఈరోజు 05-07-2023 ఉ” 10.00.గం”లకు కవాడిగూడ డివిజన్ దోమలు గూడ A.V కాలేజీ దగ్గర ఉన్న భగత్ సింగ్ విగ్రహాo నుండి ఉన్నికోట కాలనీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కవాడిగూడ డివిజన్ అధ్యక్షులు దిలీప్ యాదవ్ గారి మరియు G.S లు,మోహన్ సాయి,అనిల్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగినది ఈ బైక్ ర్యాలీని డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారు, భగత్ సింగ్ గారికి పూలదండ వేసి జెండా ఊపి ప్రారంభించారు ఈ బైకు ర్యాలీ కార్యక్రమంలొడివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు, మహంకాళి ఓబీసీ అధ్యక్షులు సలాంద్రి శ్రీనివాస్ యాదవ్ గారు,వెంకటేష్ గారు విస్తారకులు రీతూ మేడం గారు,హరీష్ గారు,ఓబీసీ నాయకులు రమేష్ గౌడ్ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కుమార్ గౌడ్ గారు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు జి లక్ష్మణ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు హేమావతి గారు,డివిజన్ ప్రధాన కార్యదర్శిలు ప్రభాకర్ గారు కేశవరాజు గారు మరియు బిజెపి, బిజివైమ్,ముఖ్య నాయకులు, ఉపద్యక్షులు కార్యకర్తలు,యువ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ఆశాజ్యోతి

అంబర్ పేట ముద్దుబిడ్డ బడుగు వర్గాల ఆశాజ్యోతి మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మహనీయులు తెలంగాణ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులు మన కేంద్ర సాంస్కృతిక పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు గౌరవ కిషన్ రెడ్డి అన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సమాల్కోట్ వద్ద

కలిసిన సందర్భం

కేంద్ర మంత్రివర్యులు జి.కిషన్ రెడ్డి గారిని అయన నివాసంలొ కలవడం జరిగింది

పెళ్లి రోజు వేడుకలు

పెళ్లి రోజు

రాంనగర్ కార్పొరేటర్ శ్రీమతి & శ్రీ.రవి చారి గారి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను

సమావేశం

ఆర్ కన్వెన్షన్ హాల్ కవాడిగూడ వైస్రాయ్ హోటల్ పక్కన భారతీయ జనతా పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం బూత్ అధ్యక్షుల ఆపై స్థాయి నాయకుల సమావేశం ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ రమేష్ రామ్ గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగినది. ఈ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు MP గారు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మహంకాళి జిల్లా అధ్యక్షులు బూరుగుల శ్యాంసుందర్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులు ముఖ్య నాయకులు రాష్ట్ర నాయకులు నగర నాయకులు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు

కవాడిగూడ డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు బిజెపి నాయకులు వెంకటేష్ గార్ల ,చేతుల మీదుగా చిన్నపిల్లలకు క్యారం బోర్డ్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓ బి సి నాయకులు రమేష్ గౌడ్ గారు, బిజెపి సీనియర్ నాయకులు పరిమల్ గారు, డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ గంగపుత్ర గారు, మరియు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు

వర్ధంతి

ఛత్రపతి శివాజీ సమకాలికులు,బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోట తో పాటు తెలంగాణ ప్రాంతంలో సుమారు 32 కోటలను జయించి బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్నీ అందించిన భారతదేశపు తొలి గొప్ప బహుజన చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్.వీరుడు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం చే గొప్పగా కీర్తించబడి వారి చరిత్ర, విగ్రహాన్ని లండన్ లో ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ లో భద్రపరచదమైనది.అని అన్నారు పాపన్న గౌడ్ గారి 313వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ హిమాయత్ నగర్ గౌడ ఆస్టల్ లో .గౌడ నాయకులు తోలుపునూరి రమేష్ గౌడ్ గారు, కటుకూరి శ్రీనివాస్ గౌడ్ గారు, తాండ సూర్యనారాయణ గౌడ్ గారు, చంద్రo అరవింద్ గౌడ్ గారు, పాల్గొని పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళలర్పించారు

మన్ కి బాత్ కార్యక్రమం

మన ప్రియతమ నాయకులు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి 99 వ భాగం మన్ కి బాత్ కార్యక్రమం ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్ గారి ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్ శివాజీ చౌక్ దగ్గర జరిగింది. మన్ కి బాత్ కార్యక్రమానికి బిజెపి నాయకులు రంగరాజు గౌడ్ గారు, కృష్ణ హరి గారు, సురేష్ ముదిరాజ్ గారు, రమేష్ గౌడ్ గారు, చంద్రయ్య గారు, ప్రేమ్ కుమార్ గారు,నరసింహ గారు, జి లక్ష్మణ్ గారు, దుర్గేష్ గారు,శంకర్ గారు, సీనియర్ అనిల్ గారు, భాను గారు,అనిల్ గారు మరియు కార్యకర్తలు పాల్గొని మన్ కి బాత్ కార్యక్రమాన్ని దీక్షించడం జరిగింది.

శక్తి కేంద్రం ఇన్చార్జిల సమావేశం

డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ గారు, సి.కే శంకర్ గారు,రమేష్ రామ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, హరీష్ మరియు డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు, శక్తి కేంద్రం ఇన్చార్జులు మరియు శక్తి కేంద్రం సహాయ ఇన్చార్జులు పాల్గొన్నారు

ఇ శ్రమ పథకం

కవాడిగూడ డివిజన్ ఉన్ని కోట బస్తీలో నా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు అసంఘటిత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన ఇ శ్రమ పథకం గుర్తింపు కార్డులను పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు

కార్నర్ మీటింగ్

నేత స్పెల్లింగ్ మిల్స్, ఆపోజిట్ టు సాయిబాబా టెంపుల్ కవాడిగూడ డివిజన్, శక్తి కేంద్రంలో కార్నర్ మీటింగ్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది

జన్మదిన శుభాకాంక్షలు

కవాడిగూడ డివిజన్ బిజెవైఎం ఉపాధ్యక్షులు సురేష్ ముదిరాజ్ గారి జన్మ దిన సందర్బంగా దోమలగూడ బిజెపి ఆఫీస్ దగ్గర సురేష్ గారికి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి ఓబీసీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు.

విందు కార్యక్రమం

జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పూస రాజు గారు హర్యానా గవర్నర్ గౌరవ పెద్దలు బండారు దత్తాత్రేయ గారిని, విందుకు ఆహ్వానించడం జరిగింది. ఈ విందు కార్యక్రమంలో ముషీరాబాద్ అసెంబ్లీలో వున్న వివిధ డివిజన్ల అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

జయంతి

భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు (1848) మరియు మహారాష్ట్రకు చెందిన భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవియాత్రి సావిత్రీబాయి ఫూలే గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

ముషీరాబాద్ అసెంబ్లీ కో కన్వీనర్ నవీన్ గౌడ్ గారి జన్మదిన సందర్బంగా ముషీరాబాద్ లో వున్న అయన కార్యాలయం లో అయనను కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

కలిసిన సందర్భంగా

బిజెపి నాయకురాలు సినిమా యాక్టర్ శ్రీమతి కవిత గారిని గౌరవప్రదంగా కలిసిన బీజేపీ సిటీ నాయకులు తోలుపు నూరి రమేష్ గౌడ్ గారు.

జన్మదిన సందర్భంగా

గోల్కొండ కోటను భువనగిరి కోటని ఏలిన మహారాజు శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372.వ.జన్మదిన సందర్భంగా కవాడి గూడ గౌడ సంఘం అధ్యక్షులు హరీష్ గౌడ్ గారు,మరియు, రంగ రాజు గౌడ్ గారు , దూడల శంకర్ గౌడ్ గారు ,చంద్రయ్య గౌడ్ గారు ,మరియు కవాడ గూడ గౌడ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జన్మదిన వేడుకలు కవాడిగూడ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీజీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, ముషీరాబాద్ M.L.A ముఠా గోపాల్ గారు,కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ గారు M.N. శ్రీనివాస్ గారు పాల్గొని పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు అలాగే లక్ష్మణ్ గారు మాట్లాడుతూ పాపన్న గౌడ్ గారు గొప్ప మహారాజ్ అన్ని కుల వర్గాలను ఏకం చేసి పోరాడిన గొప్ప వీరుడని కొని ఆడారు మరియు గౌడ సోదరులందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.

కలిసిన సందర్భంగా

నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జయంతి

18 ఆగస్టు శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372.వ జయంతి సందర్భంగా నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినవి.  ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ గారు, బిజెపి నాయకురాలు విజయశాంతి గారు, కవిత గారు మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ గారు,శ్రీకాంత్ గౌడ్ గారు, పాల్గొన్నారు. మరియు గీత సెల్ కన్వీనర్ శ్రావణ్ గౌడ్ గారు జమాల్ పూర్ నందు గారు,నీలం శ్రీనివాస్ గారు, రమేష్ గౌడ్ గారు, కృష్ణ గౌడ్ గారు,, మురళి గారు,మల్లేష్ గౌడ్ గారు, యాదగిరి గౌడ్ గారు, మరియు గౌడ సోదరులు సోదరీమణులు బిజెపి నాయకులు, కార్యకర్తలు జయంతి వేడుకలలో పాల్గొన్నారు.

సారీ ఫంక్షన్

కవాడిగూడ డివిజన్ SC.మోర్చా ఉపాధ్యక్షులు మహేందర్ గారి కుమార్తె సారీ ఫంక్షన్ షాలిమార్ ఫంక్షన్ హాల్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు మహేందర్ బాబు,జి.వెంకటేష్ గారు, పరిమల్ గారు, టి.రమేష్ గౌడ్ గారు,ప్రకాష్ గారు, ప్రభాకర్ గంగాపుత్ర గారు కవాడిగూడ డివిజన్ SC.మోర్చా అధ్యక్షులు జి లక్ష్మణ్ గారు,కవాడిగూడ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు S.దిలీప్ యాదవ్ గారు, శ్రీనివాస్ గారు, అనిల్ కుమార్ గారు, నరసింహ గారు,సత్యనారాయణ గారు,మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు ఈసారి ఫంక్షన్ లో పాల్గొని మహేందర్ గారి కుమార్తెను ఆశీర్వదించారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమం

స్వచ్ఛభారత్ లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్న బీమా మైదాన్ బస్తీ లో స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మరియు యు పీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ అన్న గారు, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాం సుందర్ గౌడ్ గారు, మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సలాంద్రి శ్రీనివాస్ యాదవ్ గారు, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ గారు, పాల్గొన్నారు మరియు డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారు,జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజుగారు, PN చారి గారు, వెంకటేష్ గారు,పరిమళ్ గారు, Jamalpur నందు గారు ఆంజనేయులు గారు రమేష్ గౌడ్ గారు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఫంప్లేట్స్ పంపిణి

రమేష్ గౌడ్ పార్టీ నాయకులతో కలిసి ఫంప్లేట్స్ పంపిణి చేయడం జరిగింది.
పట్టణ ప్రగతి లో భాగంగా కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారు డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో రాజ్ కమల్ టెంట్ హౌస్ దగ్గర మరియు శారద మెడికల్ దగ్గర ఉన్న వృదా మట్టిని కవాడిగూడ GHMC సూపర్వైజర్ సూర్య ప్రకాష్ ద్వారా వారి వర్కర్స్ లతో ఎత్తి వేయించడం జరిగింది.

మృగశిర కార్తీ సందర్భంగా

మృగశిర కార్తీ సందర్భంగా ఆస్తమా వ్యాధికి సంబంధించిన వారికి చేప మందు ప్రసాదం ఇచ్చే శ్రీ గౌరవ బత్తిని హరినాథ్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు సన్మాన సత్కారం చేయడం జరిగినది.

కలిసిన సందర్భంలో

గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మరియు తెలంగాణ రాష్ట్ర రథసారధి బండి సంజయ్ కుమార్ గారు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గార్ల సహకారంతో ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ లో విజయఢంకా మోగించిన 47 మంది జిహెచ్ఎంసి కార్పొరేటర్ మరియు తెలంగాణ MLA. లు ముఖ్య బిజెపి నాయకులు అందరు కలిసి మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కవాడిగూడ డివిజన్ దోమలగూడ MCH కోటర్స్ దగ్గర అక్కడున్న బొందల గడ్డ లో వున్న చెట్లు విపరీతంగా పెరిగి అక్కడ కిందికి వంగడంతో అక్కడ పక్క కున్న నాలోంచి చెట్ల కొమ్మల ద్వారా అక్కడికి పాములు రావడంతో బస్తీ వాళ్ళకు చాలా భయంగా మరియు ఇబ్బంది కరంగా ఉండడంతో అక్కడున్న బస్తీ వాళ్ల కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ గారు, డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారు,నోడల్ ఆఫీసర్, జాకీర్ హుస్సేన్ గారితో మాట్లాడి వారి వర్కర్లతో చెట్టుకొమ్మలు నరికి వేయించి లారీ ద్వారా తీసివేయడం జరిగింది.

డ్రైనేజ్ క్లినింగ్ సందర్భంలో

కొత్త బజార్ మెయిన్ రోడు దగ్గర డ్రైనేజ్ వాటర్ నిలిచి ఉండడం వలన మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చే వారికి చాలా ఇబ్బందికరంగా ఉండడం వలన మన స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ గారి దృష్టికి రావడంతో అధికారులతో మాట్లాడి అక్కడికి డ్రైనేజ్ క్లీనింగ్ బండిని తెప్పిచి మరియు డ్రైనేజీలు క్లీనర్ వర్కర్లను పిలిచి క్లినింగ్ చేయించడం జరిగింది.

స్వాగతం పలికిన సందర్భంలో

Dr. K.లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ లో ఎన్నో ఉన్నత పదవులు రెండుసార్లు ముషిరాబాద్ MLA. గా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గా, ప్రస్తుతం జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా, మరియు ఇప్పుడు రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రనికి కొత్త గా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్బంగా, ఆ మహానేతకు ఘన స్వాగతం పలకడానికి బిజెపి సీనియర్ నాయకులు బీజేపీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు అయన కు స్వాగతం పలకడం జరిగింది.

స్వాగతం పలికిన సందర్భంలో

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ అన్న గారికి గణ స్వాగతం పలికిన సందర్భంల.

నియామకం

Dr. కే లక్సమం గారు రాజ్య సభ్య ఎంపీ గా , మరియు టి రమేష్ గౌడ్ ఓబీసీ మహాకాళి జిల్లా సోషల్ మీడియా జాయింట్ కన్వినర్ గ ఎలెచ్తెద్ అయినా సందర్భంలో.

ర్యాలీ

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై మన ప్రియతమ నాయకుడు జన హృదయ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నగారు భారీ బీజేపీ శ్రేణుల ర్యాలీ చేయడం జరిగింది.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కోదండ రెడ్డి నగర్ బస్తి లోనోడల్ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్ GHMC A/E తిరుపతి గారు సూపర్వైజర్ సూర్య ప్రకాష్ గారు మరియు వారి టీం కలిసి కోదండ రెడ్డి నగర్ బస్తీలో ఉన్న చెత్తాచెదారాన్ని చెత్త బండి లో తీసుకెళ్ళడం జరిగింది.
కవాడిగూడ డివిజన్లోని కుమ్మరి బస్తీ వాసులు నిత్యం డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతుండడంతో, ఈ సమస్యను పరిష్కరించడానికి 7 లక్షల తో నిర్మించనున్న పైప్ లైన్ పనులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, కార్పొరేటర్ రచన శ్రీ గారు ప్రారంభించడం జరిగింది.

స్తంభాలకు స్ట్రీట్ లైట్స్

కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారి మరియు డివిజన్ అధ్యక్షుడు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో శారదా మెడికల్ ఎదురు కుమ్మరి బస్తి సందులో రెండు స్తంభాలకు స్ట్రీట్ లైట్స్ వేయించడం జరిగింది.

సన్మానం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై మొదటి సారీ మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ అన్న గారు. భారీ కార్యకర్తల మధ్య శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి భారీ ర్యాలీగా వచ్చి రాష్ట్ర కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బిజెపి నాయకుల కార్యకర్తల మహిళా మోర్చా నాయకులు సమక్షంలో డాక్టర్ కె.లక్ష్మణ్ గారికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ గారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవాడిగూడ డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ చౌరస్తా దగ్గర అధ్యక్షుడు మహేంద్ర బాబు చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేయడం జరిగినది మరియు తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేసిన రమేష్ గారు

సమావేశం

కవాడిగూడ డివిజన్ దోమలగూడ లో అధ్యక్షుడు మహేందర్ అధ్యర్యంలో నాయకుల కార్యకర్తల అత్యవసర సమావేశం అవడం జరిగింది.

విగ్రహ ప్రతిష్ట

నార్కట్ పల్లి మండలంలో ఏపీ లింగోటం గ్రామం విజయవాడ హైవే సమీపంపాలో శ్రీ శ్రీ శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ప్రతిష్ట శ్రీ నూతన గౌడ్ సంగంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పటేల్ వెంకటేష్ గౌడ్ గారు , మరియు రాష్ట్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోలుపునూరి రమేష్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

జయంతి వేడుకలలో

మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 194 వ జయంతి సందర్బంగా ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర మరియు Dr. K. లక్ష్మణ్ అన్న బిజెపి గారి క్యాంప్ ఆఫిస్ దగ్గర ఓబీసీ మోర్చా అధ్యర్యంలో జ్యోతిబా ఫూలే గారి జయంతి  వేడుకలను ఓబీసీ మోర్చా నగర కార్యవర్గ సభ్యులు  తోలుపునూరి రమేష్ గౌడ్ మరియు పార్టీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

బిజెపి రాష్ట్ర నాయకులకు, నగర నాయకులకు, కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు అందరికి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రమేష్ గారు

నియమక పత్రాల పంపిణీ

నూతన గౌడ సంఘంలో  కొత్తగా బాధ్యతలు  తీసుకున్న వారికి  హఫ్సిగూడ లో రాజేందర్ గౌడ్ అధ్యర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశం లొ రాష్ట్ర అధ్యక్షులు, ఉడుతల బాలకృష్ణ గౌడ్ నియమక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నూతన గౌడ సంఘం తెలంగాణ  రాష్ట్ర ఉపాధ్యక్షులు తోలుపు నూరి రమేష్ గౌడ్, మొరిగాడి ఉపేందర్ గౌడ్, రిగల్ అడ్వైజర్ రామ్మోహన్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు మొగిలి గౌడ్ రాజేందర్ గౌడ్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కోర్ కమిటీ మిటింగ్

నూతన గౌడ సంఘం, తెలంగాణ ఆఫీస్ చిక్కడపల్లి లో  కోర్ కమిటీ మిటింగ్ NGST అధ్యక్షులు బాలకృష్ణ గౌడ్ గారి అధర్యంలో కమిటీ సభ్యుల మధ్యన జరిగింది. నూతన గౌడ సంఘం కమిటీ వాళ్ళు కొన్ని ముఖ్యమైన అంశాల పైన చర్చించు కోవడం జరిగింది.  కార్యక్రమంలో బాలకృష్ణ గౌడ్, రమేష్ గౌడ్, మొగిలి గౌడ్, రామ్మోహన్ గౌడ్, K. శ్రీనివాస్ గౌడ్, L. శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నూతన గౌడ  సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉడతల బాల కృష్ణ గౌడ్ గారి ఆధ్యర్యంలో రమేష్ గౌడ్ గారు కమిటీ సభ్యులతో కలిసి కూన శ్రీశైలం గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా  కలవడం జరిగింది.

Election Canvasing

ఎన్నికైన సందర్భంలో

నూతన  గౌడ్  అసోసియేషన్ రాష్ట్ర  ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో  రమేష్  గౌడ్  గారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు

ఆశీర్వదించడం

మా పెదనాన్న గారి కూతురు శ్రీమతి & శ్రీ కట్టెకోల రాజేశ్వరి & రాజమల్లేష్ గార్ల ఆఖరి కుమార్తె చి”అఖిల.weds.చి”మల్లేష్ గార్ల వివాహం (యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండల్ J.A.S. గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆత్మకూరు లొ జరిగినది )ఈ వివాహ మహోత్సవనికి మా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని నూతన వధువు వరులను ఆశీర్వదించడం జరిగింది

నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం

ముషీరాబాద్ నియోజకవర్గం బిజెపి ఓబిసి మోర్చా అధ్యర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఓబీసీ మోర్చా ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ M. ఉమేష్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ ముఖ్య నాయకుల సమావేశనికి ముఖ్య అతిధిలుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సదానంద గారు, ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జిగా వచ్చిన (ప్రభారీ )వేణు మాధవ్ గారు, పూస రాజుగారు,భరత్ గౌడ్ గారు,సి.కే శంకర్ గారు, మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు సలoద్రి శ్రీనివాస్ యాదవ్ గారు, పి ఎన్ చారి గారు, జమాల్పూర్ నందు గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముషీరాబాద్ నియోజకవర్గ బిజెపి ఓ బి సి రాష్ట్ర నగర కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు

అన్నదాన కార్యక్రమం

అమావాస్య సందర్భంగా లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న గోశాల శివాలయంలో శివాలయం గోశాల సభ్యులు మరియు శివాలయం శ్రీ మడ్డివార్లు మంచి దేవుని దేవాలయం కమిటీ సహకారం తో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న శివ భక్తులు తోలుపునూరి రమేష్ గౌడ్ గారు మరియు శివ గారు

వర్ధంతి

ఛత్రపతి శివాజీ సమకాలికులు,బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోట తో పాటు తెలంగాణ ప్రాంతంలో సుమారు 32 కోటలను జయించి బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్నీ అందించిన భారతదేశపు తొలి గొప్ప బహుజన చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్.వీరుడు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం చే గొప్పగా కీర్తించబడి వారి చరిత్ర, విగ్రహాన్ని లండన్ లో ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ లో భద్రపరచదమైనది.అని అన్నారు పాపన్న గౌడ్ గారి 313వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ హిమాయత్ నగర్ గౌడ ఆస్టల్ లో .గౌడ నాయకులు తోలుపునూరి రమేష్ గౌడ్ గారు, కటుకూరి శ్రీనివాస్ గౌడ్ గారు, తాండ సూర్యనారాయణ గౌడ్ గారు, చంద్రo అరవింద్ గౌడ్ గారు, పాల్గొని పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళలర్పించారు

మన్ కి బాత్ కార్యక్రమం

మన ప్రియతమ నాయకులు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి 99 వ భాగం మన్ కి బాత్ కార్యక్రమం ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్ గారి ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్ శివాజీ చౌక్ దగ్గర జరిగింది. మన్ కి బాత్ కార్యక్రమానికి బిజెపి నాయకులు రంగరాజు గౌడ్ గారు, కృష్ణ హరి గారు, సురేష్ ముదిరాజ్ గారు, రమేష్ గౌడ్ గారు, చంద్రయ్య గారు, ప్రేమ్ కుమార్ గారు,నరసింహ గారు, జి లక్ష్మణ్ గారు, దుర్గేష్ గారు,శంకర్ గారు, సీనియర్ అనిల్ గారు, భాను గారు,అనిల్ గారు మరియు కార్యకర్తలు పాల్గొని మన్ కి బాత్ కార్యక్రమాన్ని దీక్షించడం జరిగింది.

శక్తి కేంద్రం ఇన్చార్జిల సమావేశం

డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ గారు, సి.కే శంకర్ గారు,రమేష్ రామ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, హరీష్ మరియు డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు, శక్తి కేంద్రం ఇన్చార్జులు మరియు శక్తి కేంద్రం సహాయ ఇన్చార్జులు పాల్గొన్నారు

ఇ శ్రమ పథకం

కవాడిగూడ డివిజన్ ఉన్ని కోట బస్తీలో నా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు అసంఘటిత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన ఇ శ్రమ పథకం గుర్తింపు కార్డులను పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు

కార్నర్ మీటింగ్

నేత స్పెల్లింగ్ మిల్స్, ఆపోజిట్ టు సాయిబాబా టెంపుల్ కవాడిగూడ డివిజన్, శక్తి కేంద్రంలో కార్నర్ మీటింగ్ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది

జన్మదిన శుభాకాంక్షలు

కవాడిగూడ డివిజన్ బిజెవైఎం ఉపాధ్యక్షులు సురేష్ ముదిరాజ్ గారి జన్మ దిన సందర్బంగా దోమలగూడ బిజెపి ఆఫీస్ దగ్గర సురేష్ గారికి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి ఓబీసీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు.

విందు కార్యక్రమం

జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు పూస రాజు గారు హర్యానా గవర్నర్ గౌరవ పెద్దలు బండారు దత్తాత్రేయ గారిని, విందుకు ఆహ్వానించడం జరిగింది. ఈ విందు కార్యక్రమంలో ముషీరాబాద్ అసెంబ్లీలో వున్న వివిధ డివిజన్ల అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

జయంతి

భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు (1848) మరియు మహారాష్ట్రకు చెందిన భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవియాత్రి సావిత్రీబాయి ఫూలే గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

ముషీరాబాద్ అసెంబ్లీ కో కన్వీనర్ నవీన్ గౌడ్ గారి జన్మదిన సందర్బంగా ముషీరాబాద్ లో వున్న అయన కార్యాలయం లో అయనను కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

కలిసిన సందర్భంగా

బిజెపి నాయకురాలు సినిమా యాక్టర్ శ్రీమతి కవిత గారిని గౌరవప్రదంగా కలిసిన బీజేపీ సిటీ నాయకులు తోలుపు నూరి రమేష్ గౌడ్ గారు.

జన్మదిన సందర్భంగా

గోల్కొండ కోటను భువనగిరి కోటని ఏలిన మహారాజు శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372.వ.జన్మదిన సందర్భంగా కవాడి గూడ గౌడ సంఘం అధ్యక్షులు హరీష్ గౌడ్ గారు,మరియు, రంగ రాజు గౌడ్ గారు , దూడల శంకర్ గౌడ్ గారు ,చంద్రయ్య గౌడ్ గారు ,మరియు కవాడ గూడ గౌడ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జన్మదిన వేడుకలు కవాడిగూడ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీజీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, ముషీరాబాద్ M.L.A ముఠా గోపాల్ గారు,కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ గారు M.N. శ్రీనివాస్ గారు పాల్గొని పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు అలాగే లక్ష్మణ్ గారు మాట్లాడుతూ పాపన్న గౌడ్ గారు గొప్ప మహారాజ్ అన్ని కుల వర్గాలను ఏకం చేసి పోరాడిన గొప్ప వీరుడని కొని ఆడారు మరియు గౌడ సోదరులందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.

కలిసిన సందర్భంగా

నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జయంతి

18 ఆగస్టు శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372.వ జయంతి సందర్భంగా నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినవి.  ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ గారు, బిజెపి నాయకురాలు విజయశాంతి గారు, కవిత గారు మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ గారు,శ్రీకాంత్ గౌడ్ గారు, పాల్గొన్నారు. మరియు గీత సెల్ కన్వీనర్ శ్రావణ్ గౌడ్ గారు జమాల్ పూర్ నందు గారు,నీలం శ్రీనివాస్ గారు, రమేష్ గౌడ్ గారు, కృష్ణ గౌడ్ గారు,, మురళి గారు,మల్లేష్ గౌడ్ గారు, యాదగిరి గౌడ్ గారు, మరియు గౌడ సోదరులు సోదరీమణులు బిజెపి నాయకులు, కార్యకర్తలు జయంతి వేడుకలలో పాల్గొన్నారు.

సారీ ఫంక్షన్

కవాడిగూడ డివిజన్ SC.మోర్చా ఉపాధ్యక్షులు మహేందర్ గారి కుమార్తె సారీ ఫంక్షన్ షాలిమార్ ఫంక్షన్ హాల్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు మహేందర్ బాబు,జి.వెంకటేష్ గారు, పరిమల్ గారు, టి.రమేష్ గౌడ్ గారు,ప్రకాష్ గారు, ప్రభాకర్ గంగాపుత్ర గారు కవాడిగూడ డివిజన్ SC.మోర్చా అధ్యక్షులు జి లక్ష్మణ్ గారు,కవాడిగూడ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు S.దిలీప్ యాదవ్ గారు, శ్రీనివాస్ గారు, అనిల్ కుమార్ గారు, నరసింహ గారు,సత్యనారాయణ గారు,మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు ఈసారి ఫంక్షన్ లో పాల్గొని మహేందర్ గారి కుమార్తెను ఆశీర్వదించారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమం

స్వచ్ఛభారత్ లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్న బీమా మైదాన్ బస్తీ లో స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మరియు యు పీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ అన్న గారు, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాం సుందర్ గౌడ్ గారు, మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సలాంద్రి శ్రీనివాస్ యాదవ్ గారు, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ గారు, పాల్గొన్నారు మరియు డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారు,జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజుగారు, PN చారి గారు, వెంకటేష్ గారు,పరిమళ్ గారు, Jamalpur నందు గారు ఆంజనేయులు గారు రమేష్ గౌడ్ గారు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఫంప్లేట్స్ పంపిణి

రమేష్ గౌడ్ పార్టీ నాయకులతో కలిసి ఫంప్లేట్స్ పంపిణి చేయడం జరిగింది.
పట్టణ ప్రగతి లో భాగంగా కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారు డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో రాజ్ కమల్ టెంట్ హౌస్ దగ్గర మరియు శారద మెడికల్ దగ్గర ఉన్న వృదా మట్టిని కవాడిగూడ GHMC సూపర్వైజర్ సూర్య ప్రకాష్ ద్వారా వారి వర్కర్స్ లతో ఎత్తి వేయించడం జరిగింది.

మృగశిర కార్తీ సందర్భంగా

మృగశిర కార్తీ సందర్భంగా ఆస్తమా వ్యాధికి సంబంధించిన వారికి చేప మందు ప్రసాదం ఇచ్చే శ్రీ గౌరవ బత్తిని హరినాథ్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు సన్మాన సత్కారం చేయడం జరిగినది.

కలిసిన సందర్భంలో

గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మరియు తెలంగాణ రాష్ట్ర రథసారధి బండి సంజయ్ కుమార్ గారు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గార్ల సహకారంతో ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ లో విజయఢంకా మోగించిన 47 మంది జిహెచ్ఎంసి కార్పొరేటర్ మరియు తెలంగాణ MLA. లు ముఖ్య బిజెపి నాయకులు అందరు కలిసి మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కవాడిగూడ డివిజన్ దోమలగూడ MCH కోటర్స్ దగ్గర అక్కడున్న బొందల గడ్డ లో వున్న చెట్లు విపరీతంగా పెరిగి అక్కడ కిందికి వంగడంతో అక్కడ పక్క కున్న నాలోంచి చెట్ల కొమ్మల ద్వారా అక్కడికి పాములు రావడంతో బస్తీ వాళ్ళకు చాలా భయంగా మరియు ఇబ్బంది కరంగా ఉండడంతో అక్కడున్న బస్తీ వాళ్ల కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ గారు, డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారు,నోడల్ ఆఫీసర్, జాకీర్ హుస్సేన్ గారితో మాట్లాడి వారి వర్కర్లతో చెట్టుకొమ్మలు నరికి వేయించి లారీ ద్వారా తీసివేయడం జరిగింది.

డ్రైనేజ్ క్లినింగ్ సందర్భంలో

కొత్త బజార్ మెయిన్ రోడు దగ్గర డ్రైనేజ్ వాటర్ నిలిచి ఉండడం వలన మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చే వారికి చాలా ఇబ్బందికరంగా ఉండడం వలన మన స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ గారి దృష్టికి రావడంతో అధికారులతో మాట్లాడి అక్కడికి డ్రైనేజ్ క్లీనింగ్ బండిని తెప్పిచి మరియు డ్రైనేజీలు క్లీనర్ వర్కర్లను పిలిచి క్లినింగ్ చేయించడం జరిగింది.

స్వాగతం పలికిన సందర్భంలో

Dr. K.లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ లో ఎన్నో ఉన్నత పదవులు రెండుసార్లు ముషిరాబాద్ MLA. గా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గా, ప్రస్తుతం జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా, మరియు ఇప్పుడు రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రనికి కొత్త గా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్బంగా, ఆ మహానేతకు ఘన స్వాగతం పలకడానికి బిజెపి సీనియర్ నాయకులు బీజేపీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు అయన కు స్వాగతం పలకడం జరిగింది.

స్వాగతం పలికిన సందర్భంలో

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ అన్న గారికి గణ స్వాగతం పలికిన సందర్భంల.

నియామకం

Dr. కే లక్సమం గారు రాజ్య సభ్య ఎంపీ గా , మరియు టి రమేష్ గౌడ్ ఓబీసీ మహాకాళి జిల్లా సోషల్ మీడియా జాయింట్ కన్వినర్ గ ఎలెచ్తెద్ అయినా సందర్భంలో.

ర్యాలీ

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై మన ప్రియతమ నాయకుడు జన హృదయ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నగారు భారీ బీజేపీ శ్రేణుల ర్యాలీ చేయడం జరిగింది.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కోదండ రెడ్డి నగర్ బస్తి లోనోడల్ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్ GHMC A/E తిరుపతి గారు సూపర్వైజర్ సూర్య ప్రకాష్ గారు మరియు వారి టీం కలిసి కోదండ రెడ్డి నగర్ బస్తీలో ఉన్న చెత్తాచెదారాన్ని చెత్త బండి లో తీసుకెళ్ళడం జరిగింది.
కవాడిగూడ డివిజన్లోని కుమ్మరి బస్తీ వాసులు నిత్యం డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతుండడంతో, ఈ సమస్యను పరిష్కరించడానికి 7 లక్షల తో నిర్మించనున్న పైప్ లైన్ పనులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, కార్పొరేటర్ రచన శ్రీ గారు ప్రారంభించడం జరిగింది.

స్తంభాలకు స్ట్రీట్ లైట్స్

కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారి మరియు డివిజన్ అధ్యక్షుడు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో శారదా మెడికల్ ఎదురు కుమ్మరి బస్తి సందులో రెండు స్తంభాలకు స్ట్రీట్ లైట్స్ వేయించడం జరిగింది.

సన్మానం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై మొదటి సారీ మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ అన్న గారు. భారీ కార్యకర్తల మధ్య శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి భారీ ర్యాలీగా వచ్చి రాష్ట్ర కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బిజెపి నాయకుల కార్యకర్తల మహిళా మోర్చా నాయకులు సమక్షంలో డాక్టర్ కె.లక్ష్మణ్ గారికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ గారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవాడిగూడ డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ చౌరస్తా దగ్గర అధ్యక్షుడు మహేంద్ర బాబు చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేయడం జరిగినది మరియు తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేసిన రమేష్ గారు

సమావేశం

కవాడిగూడ డివిజన్ దోమలగూడ లో అధ్యక్షుడు మహేందర్ అధ్యర్యంలో నాయకుల కార్యకర్తల అత్యవసర సమావేశం అవడం జరిగింది.

విగ్రహ ప్రతిష్ట

నార్కట్ పల్లి మండలంలో ఏపీ లింగోటం గ్రామం విజయవాడ హైవే సమీపంపాలో శ్రీ శ్రీ శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ప్రతిష్ట శ్రీ నూతన గౌడ్ సంగంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పటేల్ వెంకటేష్ గౌడ్ గారు , మరియు రాష్ట్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోలుపునూరి రమేష్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

జయంతి వేడుకలలో

మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 194 వ జయంతి సందర్బంగా ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర మరియు Dr. K. లక్ష్మణ్ అన్న బిజెపి గారి క్యాంప్ ఆఫిస్ దగ్గర ఓబీసీ మోర్చా అధ్యర్యంలో జ్యోతిబా ఫూలే గారి జయంతి  వేడుకలను ఓబీసీ మోర్చా నగర కార్యవర్గ సభ్యులు  తోలుపునూరి రమేష్ గౌడ్ మరియు పార్టీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

బిజెపి రాష్ట్ర నాయకులకు, నగర నాయకులకు, కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు అందరికి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రమేష్ గారు

నియమక పత్రాల పంపిణీ

నూతన గౌడ సంఘంలో  కొత్తగా బాధ్యతలు  తీసుకున్న వారికి  హఫ్సిగూడ లో రాజేందర్ గౌడ్ అధ్యర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశం లొ రాష్ట్ర అధ్యక్షులు, ఉడుతల బాలకృష్ణ గౌడ్ నియమక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నూతన గౌడ సంఘం తెలంగాణ  రాష్ట్ర ఉపాధ్యక్షులు తోలుపు నూరి రమేష్ గౌడ్, మొరిగాడి ఉపేందర్ గౌడ్, రిగల్ అడ్వైజర్ రామ్మోహన్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు మొగిలి గౌడ్ రాజేందర్ గౌడ్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కోర్ కమిటీ మిటింగ్

నూతన గౌడ సంఘం, తెలంగాణ ఆఫీస్ చిక్కడపల్లి లో  కోర్ కమిటీ మిటింగ్ NGST అధ్యక్షులు బాలకృష్ణ గౌడ్ గారి అధర్యంలో కమిటీ సభ్యుల మధ్యన జరిగింది. నూతన గౌడ సంఘం కమిటీ వాళ్ళు కొన్ని ముఖ్యమైన అంశాల పైన చర్చించు కోవడం జరిగింది.  కార్యక్రమంలో బాలకృష్ణ గౌడ్, రమేష్ గౌడ్, మొగిలి గౌడ్, రామ్మోహన్ గౌడ్, K. శ్రీనివాస్ గౌడ్, L. శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నూతన గౌడ  సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉడతల బాల కృష్ణ గౌడ్ గారి ఆధ్యర్యంలో రమేష్ గౌడ్ గారు కమిటీ సభ్యులతో కలిసి కూన శ్రీశైలం గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా  కలవడం జరిగింది.

Election Canvasing

ఎన్నికైన సందర్భంలో

నూతన  గౌడ్  అసోసియేషన్ రాష్ట్ర  ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో  రమేష్  గౌడ్  గారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు

శుభాకాంక్షలు

ముషీరాబాద్ ముద్దుబిడ్డ ప్రజా నాయకులు శ్రీ గౌరవ డాక్టర్ కే లక్ష్మణ్ గారికి కేంద్రం మరొక్క అమోహమైన పదవి ఇచ్చి ఆయనను గౌరవించడం చాలా సంతోషంగా ఉంది. అయనకు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC)సభ్యులు గా ఎన్నిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. ముషీరాబాద్ అసెంబ్లీ మరియు డివిజన్ కార్పొరేటర్స్ తరపున బిజెపి నాయకుల కార్యకర్తల అందరి తరపున గౌరవ డాక్టర్ కె లక్ష్మణ్ గారికి మనసారా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.

శ్రీరామనవమి సందర్భంగ

వివిధ ఆలయాలలో మరియు బస్తీలలో దోమలగూడ లో ఉన్న ఆంజనేయ ఆలయంలో మరియు రోటరీ కాలనీ గ్యారేజ్ దగ్గర మరియు కవాడిగూడ కమిటీ హాల్ లో జీరా హనుమాన్ టెంపుల్ లో,, బొలాపూర్ దేవుని తోట శివాలయంలో,గాంధీనగర్ పాల సీనన్న గారి ఆధ్వర్యంలో జరిగిన సీతారామ కళ్యాణం లో భక్తితో పాల్గొనడం జరిగింది,కవాడిగూడ డివిజన్ దోమలగూడ ఆంజనేయ ఆలయంలో మరియు గాంధీనగర్ పాలసీనన్న మరియు వివిధ ఆలయం లో బస్తిలలో జరిగిన సీతారామ కళ్యాణం లో మన ప్రియతమ నాయకులు గౌరవ ఎంపీ గారు డాక్టర్ కే లక్ష్మణ్ అన్న గారు, పాల్గొన్నారు.

శోభయాత్ర

కవాడిగూడ కమిటీ హాల్ నుండి బోయిగూడా వరకు శ్రీ సీతారానుఆంజనేయ స్వామి వారి శోభయాత్ర జరిగినది. ఈ శోభాయాత్రలో పాల్గొన్న రమేష్ రామ్ గారు, గాంధీనగర్ సురేష్ అన్నగారు, టి రమేష్ గౌడ్ గారు, గణేష్ గారు,మహేందర్ బాబు గారు,కేశవ రాజు, నర్సింహా చారి,శంకర్,మహేష్ గారు జి లక్ష్మణ్ గారు, దుర్గేష్ గారు,అనిల్ పాల్గొన్నారు. మరియు కవాడిగూడ డివిజన్ లో వున్న యువకులు డీజే పాటలతో భక్తి తో నృత్యాలు చేయడం జరిగింది.

ఇంటింటికి బిజెపి

పల్లెపల్లెకు ఓబిసి ఇంటింటికి బిజెపి గోడ పత్రిక మరియు కరపత్రాన్ని ఆవిష్కరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ బూర్గుల శ్యామ్ సుందర్ గౌడ్ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు సలంద్రి శ్రీనివాస్ యాదవ్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మేకల సారంగపాణి గారు, CK శంకర్ గారు, పెద్ది రవీందర్ మరియు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శులు చుక్క గణేష్ గారు, విజయ్ కుమార్ గారు మరియు జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

వివాహ మహోత్సవం

ఈ వివాహ మహోత్సవం గవర్నర్ గౌరవ దత్తాత్రేయ గారు లేని పక్షాన. మన ప్రియతమ నాయకులు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ గౌరవ బండారు దత్తాత్రేయ గారు సమయం తీసుకోని జమాల్పూర్ నందు గారి నివాసానికి వచ్చి నందు గారి కుటుంబ సభ్యులకు పూల బొకే ఇచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

సమావేశం

ముషీరాబాద్ ఆర్యవైశ్య హాస్టల్ లో ముషీరాబాద్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ గౌరవ పెద్దలు రామచందర్ రావు గారు,విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ రామ్ గారు, భరత్ గౌడ్ గారు,సి.కే శంకర్ గారు, సలాంద్రి శ్రీనివాస్ యాదవ్ గారు, కవాడిగూడ ముషీరాబాద్ కార్పొరేటర్స్ సుప్రియ నవీన్ గౌడ్ గారు, కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ గారు, కవాడిగుడ డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు,వెంకటేష్ గారు, రంగరాజు గౌడ్ గారు,ఓబీసీ నాయకులు రమేష్ గౌడ్, ఆంజనేయులు గారు,సూర్యనారాయణ గౌడ్ గారు, ప్రభాకర్ గారు కేశవరాజు గారు, చంద్రయ్య గౌడ్, మహేష్,సచిన్,మరియు ముషీరాబాద్ నియోజకవర్గం 6.డివిజన్ అధ్యక్షులు,బిజెపి ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జన్మ దిన వేడుకలకు

ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు సదానంద్ గారి జన్మదిన సందర్బంగా ముషీరాబాద్ లో ఉన్న ఆయన నివాసం దగ్గర పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినవి ఈ జన్మ దిన వేడుకలకు మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు సలాంద్రి శ్రీనివాస్ యాదవ్ గారు,మరియు ఓబీసీ మోర్చా నాయకులు జమాల్పూర్ నందు గారు, నీలం శ్రీనివాస్ గారు, సురేష్ ముదిరాజ్ గారు, మహంకాళి జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ రమేష్ గౌడ్ గారు,ఉమేష్ గారు,చంద్రయ్య గారు,సునీల్ గారు, సచిన్ పాల్గొని సదానంద్ గారికి శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది,

అక్రమ అరెస్టు

ఇందిరా పార్కు చౌరస్తా దగ్గర కవాడిగూడ డివిజన్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. కెసిఆర్ డౌన్ డౌన్ సాలు దొర సెలవు దొర అనే నినాదంతో ధర్నా చేస్తున్న డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ గారిని,మరియు బిజెపి నాయకులు వెంకటేష్ గారిని, పరిమల్ గారిని, పిఎన్ చారి గారిని, రమేష్ గౌడ్ గారిని, పరశురామ్ గారిని, సూర్యనారాయణ గౌడ్ గారిని, దిలీప్ గారిని,గుత్తి శ్రీనివాస్ గారిని,రమేష్ బాబు గారిని, పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు

అత్యవసర సమావేశం

బండమైసమ్మ నగర్ కమిటీ హాల్లో కవాడిగూడ డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు అధ్యర్యంలో కవాడిగూడ డివిజన్ బిజెపి నాయకుల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి నాయకులు రమేష్ రామ్ గారు,శ్రీనివాస్ యాదవ్ గారు,సి.కే శంకర్ గారు,వెంకటేష్ గారు,హరీష్ గారు,రాజ గౌడ్ గారు,పర్మిల్ గారు, మల్లారెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు, గంట శ్రీనివాస్ గారు,ప్రభాకర్ గారు,గద్ది శ్రీను గారు,దిలీప్ యాదవ్ ప్రేమ్ కుమార్,చంద్రయ్య గారు,పరశురాం,శ్రీధర్ రెడ్డి,హరీష్ గౌడ్,మోహన్ సాయి మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇంటింటికి బిజెపి కార్యక్రమం

పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి కార్యక్రమం మన ముషీరాబాద్ నియోజకవర్గం తరపున. గాంధీనగర్ డివిజన్లోని,ఉల్లి గడ్డ బస్తి,జవహర్ నగర్ లో కడపత్రాల ప్రారంభోత్సవం మరియు ఇంటింటికి కరపత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ఓబిసి మోస కార్యవర్గ సభ్యులు పూసరాజు గారు, మహంకాళి జిల్లా ఓబీసీ అధ్యక్షులు సలాంద్రి శ్రీనివాస యాదవ్ గారు, బిజెపి నాయకులు వినయ్ కుమార్ గారు, ముషీరాబాద్ నియోజకవర్గం ఓబీసీ కన్వీనర్ ఉమేష్ కుమార్ గారు,డివిజన్ అధ్యక్షులు సాయి చందు గారు, పి ఎన్ చారి గారు,VST.రాజుగారు,టి. రమేష్ గౌడ్ గారు,మరియు ఓబీసీ రాష్ట్ర, నగర, జాతీయ స్థాయి నాయకులతో పాటు బిజెపి నాయకులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,
కవాడిగూడ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు దిలీప్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర శ్రీ స్వామి వివేకానంద స్వామి చిత్రపటం ఏర్పాటు చేయడం జరిగింది. పాల్గొన్న కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగినది.

జయంతి

శ్రీ వివేకానంద స్వామి వారి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పైన ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

ముషీరాబాద్ అసెంబ్లీ కో కన్వీనర్ నవీన్ గౌడ్ గారి జన్మదిన సందర్బంగా ముషీరాబాద్ లో వున్న అయన కార్యాలయం లో అయనను కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

కలిసిన సందర్భంగా

బిజెపి నాయకురాలు సినిమా యాక్టర్ శ్రీమతి కవిత గారిని గౌరవప్రదంగా కలిసిన బీజేపీ సిటీ నాయకులు తోలుపు నూరి రమేష్ గౌడ్ గారు.

జన్మదిన సందర్భంగా

గోల్కొండ కోటను భువనగిరి కోటని ఏలిన మహారాజు శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372.వ.జన్మదిన సందర్భంగా కవాడి గూడ గౌడ సంఘం అధ్యక్షులు హరీష్ గౌడ్ గారు,మరియు, రంగ రాజు గౌడ్ గారు , దూడల శంకర్ గౌడ్ గారు ,చంద్రయ్య గౌడ్ గారు ,మరియు కవాడ గూడ గౌడ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జన్మదిన వేడుకలు కవాడిగూడ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీజీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, ముషీరాబాద్ M.L.A ముఠా గోపాల్ గారు,కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ గారు M.N. శ్రీనివాస్ గారు పాల్గొని పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు అలాగే లక్ష్మణ్ గారు మాట్లాడుతూ పాపన్న గౌడ్ గారు గొప్ప మహారాజ్ అన్ని కుల వర్గాలను ఏకం చేసి పోరాడిన గొప్ప వీరుడని కొని ఆడారు మరియు గౌడ సోదరులందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.

కలిసిన సందర్భంగా

నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జయంతి

18 ఆగస్టు శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372.వ జయంతి సందర్భంగా నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినవి.  ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ గారు, బిజెపి నాయకురాలు విజయశాంతి గారు, కవిత గారు మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ గారు,శ్రీకాంత్ గౌడ్ గారు, పాల్గొన్నారు. మరియు గీత సెల్ కన్వీనర్ శ్రావణ్ గౌడ్ గారు జమాల్ పూర్ నందు గారు,నీలం శ్రీనివాస్ గారు, రమేష్ గౌడ్ గారు, కృష్ణ గౌడ్ గారు,, మురళి గారు,మల్లేష్ గౌడ్ గారు, యాదగిరి గౌడ్ గారు, మరియు గౌడ సోదరులు సోదరీమణులు బిజెపి నాయకులు, కార్యకర్తలు జయంతి వేడుకలలో పాల్గొన్నారు.

సారీ ఫంక్షన్

కవాడిగూడ డివిజన్ SC.మోర్చా ఉపాధ్యక్షులు మహేందర్ గారి కుమార్తె సారీ ఫంక్షన్ షాలిమార్ ఫంక్షన్ హాల్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు మహేందర్ బాబు,జి.వెంకటేష్ గారు, పరిమల్ గారు, టి.రమేష్ గౌడ్ గారు,ప్రకాష్ గారు, ప్రభాకర్ గంగాపుత్ర గారు కవాడిగూడ డివిజన్ SC.మోర్చా అధ్యక్షులు జి లక్ష్మణ్ గారు,కవాడిగూడ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు S.దిలీప్ యాదవ్ గారు, శ్రీనివాస్ గారు, అనిల్ కుమార్ గారు, నరసింహ గారు,సత్యనారాయణ గారు,మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు ఈసారి ఫంక్షన్ లో పాల్గొని మహేందర్ గారి కుమార్తెను ఆశీర్వదించారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమం

స్వచ్ఛభారత్ లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్న బీమా మైదాన్ బస్తీ లో స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మరియు యు పీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ అన్న గారు, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాం సుందర్ గౌడ్ గారు, మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సలాంద్రి శ్రీనివాస్ యాదవ్ గారు, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ గారు, పాల్గొన్నారు మరియు డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారు,జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజుగారు, PN చారి గారు, వెంకటేష్ గారు,పరిమళ్ గారు, Jamalpur నందు గారు ఆంజనేయులు గారు రమేష్ గౌడ్ గారు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఫంప్లేట్స్ పంపిణి

రమేష్ గౌడ్ పార్టీ నాయకులతో కలిసి ఫంప్లేట్స్ పంపిణి చేయడం జరిగింది.
పట్టణ ప్రగతి లో భాగంగా కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారు డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో రాజ్ కమల్ టెంట్ హౌస్ దగ్గర మరియు శారద మెడికల్ దగ్గర ఉన్న వృదా మట్టిని కవాడిగూడ GHMC సూపర్వైజర్ సూర్య ప్రకాష్ ద్వారా వారి వర్కర్స్ లతో ఎత్తి వేయించడం జరిగింది.

మృగశిర కార్తీ సందర్భంగా

మృగశిర కార్తీ సందర్భంగా ఆస్తమా వ్యాధికి సంబంధించిన వారికి చేప మందు ప్రసాదం ఇచ్చే శ్రీ గౌరవ బత్తిని హరినాథ్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు సన్మాన సత్కారం చేయడం జరిగినది.

కలిసిన సందర్భంలో

గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మరియు తెలంగాణ రాష్ట్ర రథసారధి బండి సంజయ్ కుమార్ గారు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గార్ల సహకారంతో ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ లో విజయఢంకా మోగించిన 47 మంది జిహెచ్ఎంసి కార్పొరేటర్ మరియు తెలంగాణ MLA. లు ముఖ్య బిజెపి నాయకులు అందరు కలిసి మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కవాడిగూడ డివిజన్ దోమలగూడ MCH కోటర్స్ దగ్గర అక్కడున్న బొందల గడ్డ లో వున్న చెట్లు విపరీతంగా పెరిగి అక్కడ కిందికి వంగడంతో అక్కడ పక్క కున్న నాలోంచి చెట్ల కొమ్మల ద్వారా అక్కడికి పాములు రావడంతో బస్తీ వాళ్ళకు చాలా భయంగా మరియు ఇబ్బంది కరంగా ఉండడంతో అక్కడున్న బస్తీ వాళ్ల కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ గారు, డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారు,నోడల్ ఆఫీసర్, జాకీర్ హుస్సేన్ గారితో మాట్లాడి వారి వర్కర్లతో చెట్టుకొమ్మలు నరికి వేయించి లారీ ద్వారా తీసివేయడం జరిగింది.

డ్రైనేజ్ క్లినింగ్ సందర్భంలో

కొత్త బజార్ మెయిన్ రోడు దగ్గర డ్రైనేజ్ వాటర్ నిలిచి ఉండడం వలన మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చే వారికి చాలా ఇబ్బందికరంగా ఉండడం వలన మన స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ గారి దృష్టికి రావడంతో అధికారులతో మాట్లాడి అక్కడికి డ్రైనేజ్ క్లీనింగ్ బండిని తెప్పిచి మరియు డ్రైనేజీలు క్లీనర్ వర్కర్లను పిలిచి క్లినింగ్ చేయించడం జరిగింది.

స్వాగతం పలికిన సందర్భంలో

Dr. K.లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ లో ఎన్నో ఉన్నత పదవులు రెండుసార్లు ముషిరాబాద్ MLA. గా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గా, ప్రస్తుతం జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా, మరియు ఇప్పుడు రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రనికి కొత్త గా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్బంగా, ఆ మహానేతకు ఘన స్వాగతం పలకడానికి బిజెపి సీనియర్ నాయకులు బీజేపీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు అయన కు స్వాగతం పలకడం జరిగింది.

స్వాగతం పలికిన సందర్భంలో

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ అన్న గారికి గణ స్వాగతం పలికిన సందర్భంల.

నియామకం

Dr. కే లక్సమం గారు రాజ్య సభ్య ఎంపీ గా , మరియు టి రమేష్ గౌడ్ ఓబీసీ మహాకాళి జిల్లా సోషల్ మీడియా జాయింట్ కన్వినర్ గ ఎలెచ్తెద్ అయినా సందర్భంలో.

ర్యాలీ

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై మన ప్రియతమ నాయకుడు జన హృదయ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నగారు భారీ బీజేపీ శ్రేణుల ర్యాలీ చేయడం జరిగింది.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కోదండ రెడ్డి నగర్ బస్తి లోనోడల్ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్ GHMC A/E తిరుపతి గారు సూపర్వైజర్ సూర్య ప్రకాష్ గారు మరియు వారి టీం కలిసి కోదండ రెడ్డి నగర్ బస్తీలో ఉన్న చెత్తాచెదారాన్ని చెత్త బండి లో తీసుకెళ్ళడం జరిగింది.
కవాడిగూడ డివిజన్లోని కుమ్మరి బస్తీ వాసులు నిత్యం డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతుండడంతో, ఈ సమస్యను పరిష్కరించడానికి 7 లక్షల తో నిర్మించనున్న పైప్ లైన్ పనులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, కార్పొరేటర్ రచన శ్రీ గారు ప్రారంభించడం జరిగింది.

స్తంభాలకు స్ట్రీట్ లైట్స్

కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారి మరియు డివిజన్ అధ్యక్షుడు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో శారదా మెడికల్ ఎదురు కుమ్మరి బస్తి సందులో రెండు స్తంభాలకు స్ట్రీట్ లైట్స్ వేయించడం జరిగింది.

సన్మానం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై మొదటి సారీ మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ అన్న గారు. భారీ కార్యకర్తల మధ్య శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి భారీ ర్యాలీగా వచ్చి రాష్ట్ర కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బిజెపి నాయకుల కార్యకర్తల మహిళా మోర్చా నాయకులు సమక్షంలో డాక్టర్ కె.లక్ష్మణ్ గారికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ గారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవాడిగూడ డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ చౌరస్తా దగ్గర అధ్యక్షుడు మహేంద్ర బాబు చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేయడం జరిగినది మరియు తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేసిన రమేష్ గారు

సమావేశం

కవాడిగూడ డివిజన్ దోమలగూడ లో అధ్యక్షుడు మహేందర్ అధ్యర్యంలో నాయకుల కార్యకర్తల అత్యవసర సమావేశం అవడం జరిగింది.

విగ్రహ ప్రతిష్ట

నార్కట్ పల్లి మండలంలో ఏపీ లింగోటం గ్రామం విజయవాడ హైవే సమీపంపాలో శ్రీ శ్రీ శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ప్రతిష్ట శ్రీ నూతన గౌడ్ సంగంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పటేల్ వెంకటేష్ గౌడ్ గారు , మరియు రాష్ట్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోలుపునూరి రమేష్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

జయంతి వేడుకలలో

మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 194 వ జయంతి సందర్బంగా ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర మరియు Dr. K. లక్ష్మణ్ అన్న బిజెపి గారి క్యాంప్ ఆఫిస్ దగ్గర ఓబీసీ మోర్చా అధ్యర్యంలో జ్యోతిబా ఫూలే గారి జయంతి  వేడుకలను ఓబీసీ మోర్చా నగర కార్యవర్గ సభ్యులు  తోలుపునూరి రమేష్ గౌడ్ మరియు పార్టీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

బిజెపి రాష్ట్ర నాయకులకు, నగర నాయకులకు, కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు అందరికి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రమేష్ గారు

నియమక పత్రాల పంపిణీ

నూతన గౌడ సంఘంలో  కొత్తగా బాధ్యతలు  తీసుకున్న వారికి  హఫ్సిగూడ లో రాజేందర్ గౌడ్ అధ్యర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశం లొ రాష్ట్ర అధ్యక్షులు, ఉడుతల బాలకృష్ణ గౌడ్ నియమక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నూతన గౌడ సంఘం తెలంగాణ  రాష్ట్ర ఉపాధ్యక్షులు తోలుపు నూరి రమేష్ గౌడ్, మొరిగాడి ఉపేందర్ గౌడ్, రిగల్ అడ్వైజర్ రామ్మోహన్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు మొగిలి గౌడ్ రాజేందర్ గౌడ్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కోర్ కమిటీ మిటింగ్

నూతన గౌడ సంఘం, తెలంగాణ ఆఫీస్ చిక్కడపల్లి లో  కోర్ కమిటీ మిటింగ్ NGST అధ్యక్షులు బాలకృష్ణ గౌడ్ గారి అధర్యంలో కమిటీ సభ్యుల మధ్యన జరిగింది. నూతన గౌడ సంఘం కమిటీ వాళ్ళు కొన్ని ముఖ్యమైన అంశాల పైన చర్చించు కోవడం జరిగింది.  కార్యక్రమంలో బాలకృష్ణ గౌడ్, రమేష్ గౌడ్, మొగిలి గౌడ్, రామ్మోహన్ గౌడ్, K. శ్రీనివాస్ గౌడ్, L. శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నూతన గౌడ  సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉడతల బాల కృష్ణ గౌడ్ గారి ఆధ్యర్యంలో రమేష్ గౌడ్ గారు కమిటీ సభ్యులతో కలిసి కూన శ్రీశైలం గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా  కలవడం జరిగింది.

Election Canvasing

ఎన్నికైన సందర్భంలో

నూతన  గౌడ్  అసోసియేషన్ రాష్ట్ర  ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో  రమేష్  గౌడ్  గారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు

తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన హుజురాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఈటెల రాజేందర్ గారిని రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో  కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది  ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జమాల్పూర్ ఆనంద్ గారు మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ తోలుపు నూరి రమేష్ గౌడ్ గారు

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా G. కిషన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత  తొలిసారిగా రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో అధ్యక్షులు G.కిషన్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది  ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జమాల్పూర్ ఆనంద్ గారు,మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ తోలుపు నూరి రమేష్ గౌడ్ గారు, మరియు సత్యనారాయణ గారు, సోమేశ్వర్,పాల్గొన్నారు

అన్నదాన కార్యక్రమం

శివాలయం గోశాల సభ్యులు మరియు శివాలయం శ్రీ మడ్డివార్లు మంచి దేవుని దేవాలయం కమిటీ లోయర్ ట్యాంక్ బండ్ కవాడిగూడ గోపాల్ గురు స్వామి గారి సహకారం తో అన్నదానం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో శివ భక్తులు గోపాల్ గురుస్వామి గారు, రమేష్ గౌడ్ గారు, మనోజ్ గుప్తా గారు, వెంకటేష్ గౌడ్ గారు, చంద్రశేఖర్ గారు, సంతోష్,సందీప్, జగదీశ్వర్ గౌడ్ గారు, రాజు గారు, లోకేష్, ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు

వార్షిక దినోత్సవం

కవాడిగూడ డివిజన్ చిత్రాల్ నగర్ లో ఉన్న ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో వార్షిక దినోత్సవ సంబరాలో భాగంగా 1,2,3,4,5, క్లాస్ పిల్లల నృత్య ప్రదర్శన మహా అద్భుతంగా జరిగినది పిల్లలు ఎంతో ఆనందంతో ఆటపాటలు నృత్యాలు చేశారు. ఈ వార్షిక దినోత్సవ సంబరాలకు ముఖ్య అతిథులుగా డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి నాయకులు జి వెంకటేష్ గారు, డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారు, పరిమల్ గారు, రమేష్ గౌడ్ గారు, ప్రభాకర్ గంగపుత్ర గారు, కేశవరాజు, దిలీప్ యాదవ్, నరసింహ చారి హరీష్ గౌడ్,సీనియర్ అనిల్, అనిల్ పాల్గొన్నారు

బహిరంగ సభ

ప్రపంచ దేశాలు భారత ప్రజలు మెచ్చుకుంటన మహాత్ములు శ్రీశ్రీశ్రీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర నికి వస్తున్నారు. సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందర్శన. బీబీనగర్ హాస్పిటల్స్ సందర్శన తర్వాత అశేష రాష్ట్ర బిజెపి ముఖ్య నాయకుల కార్యకర్తల ప్రజల మధ్యన భారీ బహిరంగ సభ. తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులకు ప్రజలకు కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు నా యొక్క మనవి రండి రారండి ఆయనకు ఘన స్వాగతం పలుకుదాం భారీ బహిరంగ సభలో పాల్గొందాం

అన్నదాన కార్యక్రమం

గుండగోని భరత్ గౌడ్ గారి అధ్యర్యంలో (మహబూబ్ నగర్ బిజెపి ఇంచార్జ్ )వర్ధంతి మరియు పేదలకు అన్నదాన కార్యక్రమం చిక్కడపల్లి బాగ్ లింగం పల్లి వివేకానంద విగ్రహం దగ్గర జరిగింది ఈ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు ఎంపీ గారు డాక్టర్ కె లక్ష్మణ్ గారి కుమారులైన డైనమిక్ లీడర్ కోవా రాహుల్ గారు, మరియు రామ్ నగర్ కార్పొరేటర్ రవి చారి గారు, పాల్గొని మైసూర్ గౌడ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

కళ్యాణ మహోత్సవం

మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కావూరి హిల్స్ గుట్టల బేగంపేట్ మాదాపూర్ మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగినది
మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నమహంకాళి సికింద్రాబాద్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు సలాంద్రి శ్రీనివాస్ యాదవ్ గారు,మరియుమహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ రమేష్ గౌడ్ గారుమరియుకవాడిగూడ డివిజన్ ఓబీసీ మోర్చా నాయకులు కృష్ణ గారు, వీరు గారు, శేఖర్ గారు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు

నివాళులు

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాంటించిన ధీరుడు స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా
ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిచారు మరియు పరాక్రమ దివస్ శుభాకాంక్షలు తెలిపారు టి.రమేష్ గౌడ్బిజెపి ఓబీసీ మోర్చాసోషల్ మీడియా కో కన్వీనర్ గారు
కబడ్డీ క్రికెట్, రన్నింగ్, హ జంప్, ముగ్గుల పోటీ లో విజేతలుగా నిలిచిన వివిధ స్కూల్ లైన ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ కవాడిగూడ, లిటిల్ పవర్ స్కూల్ కవాడిగూడ, కవాడిగూడ గవర్నమెంట్ స్కూల్ చిత్రాల్ నగర్, గవర్నమెంట్ స్కూల్ బోయిగూడా, మరియు ఆర్య సమాజ్ స్కూల్ స్కూల్ల నుండి వచ్చిన బాలికలుకు బాలురులకు మొదటి, రెండవ, విజేతలుగా గెలిచిన బాలికలకు బాలురులకుఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ స్కూల్లో నుంచి వచ్చిన ప్రిన్సిపాల్ మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు
కవాడిగూడ డివిజన్ ఉన్నికోట దగ్గర స్ట్రీట్ లైట్లు రాకపోవడంతో జి.హ్.ఎం.సి సిబ్బందితో కొత్త లైట్స్ పెట్టించడం జరిగింది.

పాదయాత్ర

మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జరదారి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ బిజెపి రథసారథి బండి సంజయ్ గారి మరియు తెలంగాణ బీజేవైఎం ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ గ్రౌండ్స్ వద్దగల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహనికి బండి సంజయ్ కుమార్ గారు పూలమాలలు వేసి బిజెపి నాయకుల కార్యకర్తల సమక్షంలోఅక్కడి నుండి పాదయాత్రగా బయలుదేరి భారీ ఎత్తున పాకిస్తాన్ పై వ్యతిరేక నిరసనలు చేసుకుంటూ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహనికి బండి సంజయ్ కుమార్ గారు డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారు పూలమాలలు వేసి తర్వాత వేల కార్యకర్తల నాయకుల సమక్షంలో బిలావల్ బుట్టో దిష్టి బొమ్మ కాల్చడం జరిగింది
ఈ నిరసన కార్యక్రమానికి మహంకాళి జిల్లా హైదరాబాద్ జిల్లా నాయకులు కార్యకర్తలు మరియు కవాడిగూడ డివిజన్ నాయకులు తోలుపునూరి రమేష్ గౌడ్ గారు కార్యకర్తలు ప్రజలు పాల్కొన్నారు.

మాతా జాగరన్ కార్యక్రమం

కాంగ్రెస్ యువ నాయకుడు షమీర్ గారి ఆహ్వానం మేరకు మాతా జాగరన్ కార్యక్రమంలో గాంధీనగర్ సి ఐ మోహన్ రావ్ గారు,రమేష్ రామ్ గారు, వెంకటేష్ గారు, మహేందర్ బాబు, రమేష్ గౌడ్, అనిల్ గార్వి కార్యక్రమంలో పాల్గొన్నారు

శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమం

లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న శివాలయంలో గురు స్వాములైన గోపాల్ స్వామి కుటుంబ సభ్యుల మరియు రామ్ రెడ్డి స్వాముల మరియు వారి సన్నిదాన స్వాముల ఆధ్వర్యంలోశ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి వారి పడిపూజ కార్యక్రమం జరిగిందిఈ పూజా కార్యక్రమానికి శ్రీ గురు స్వామి గోపాల్ స్వామి గారి ఆహ్వాన మేరకు తోలుపునూరి రమేష్ గౌడ్ గారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

ఫంప్లేట్స్ పంపిణి

రమేష్ గౌడ్ పార్టీ నాయకులతో కలిసి ఫంప్లేట్స్ పంపిణి చేయడం జరిగింది.
పట్టణ ప్రగతి లో భాగంగా కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారు డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో రాజ్ కమల్ టెంట్ హౌస్ దగ్గర మరియు శారద మెడికల్ దగ్గర ఉన్న వృదా మట్టిని కవాడిగూడ GHMC సూపర్వైజర్ సూర్య ప్రకాష్ ద్వారా వారి వర్కర్స్ లతో ఎత్తి వేయించడం జరిగింది.

మృగశిర కార్తీ సందర్భంగా

మృగశిర కార్తీ సందర్భంగా ఆస్తమా వ్యాధికి సంబంధించిన వారికి చేప మందు ప్రసాదం ఇచ్చే శ్రీ గౌరవ బత్తిని హరినాథ్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు సన్మాన సత్కారం చేయడం జరిగినది.

కలిసిన సందర్భంలో

గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మరియు తెలంగాణ రాష్ట్ర రథసారధి బండి సంజయ్ కుమార్ గారు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గార్ల సహకారంతో ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ లో విజయఢంకా మోగించిన 47 మంది జిహెచ్ఎంసి కార్పొరేటర్ మరియు తెలంగాణ MLA. లు ముఖ్య బిజెపి నాయకులు అందరు కలిసి మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కవాడిగూడ డివిజన్ దోమలగూడ MCH కోటర్స్ దగ్గర అక్కడున్న బొందల గడ్డ లో వున్న చెట్లు విపరీతంగా పెరిగి అక్కడ కిందికి వంగడంతో అక్కడ పక్క కున్న నాలోంచి చెట్ల కొమ్మల ద్వారా అక్కడికి పాములు రావడంతో బస్తీ వాళ్ళకు చాలా భయంగా మరియు ఇబ్బంది కరంగా ఉండడంతో అక్కడున్న బస్తీ వాళ్ల కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ గారు, డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారు,నోడల్ ఆఫీసర్, జాకీర్ హుస్సేన్ గారితో మాట్లాడి వారి వర్కర్లతో చెట్టుకొమ్మలు నరికి వేయించి లారీ ద్వారా తీసివేయడం జరిగింది.

డ్రైనేజ్ క్లినింగ్ సందర్భంలో

కొత్త బజార్ మెయిన్ రోడు దగ్గర డ్రైనేజ్ వాటర్ నిలిచి ఉండడం వలన మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చే వారికి చాలా ఇబ్బందికరంగా ఉండడం వలన మన స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ గారి దృష్టికి రావడంతో అధికారులతో మాట్లాడి అక్కడికి డ్రైనేజ్ క్లీనింగ్ బండిని తెప్పిచి మరియు డ్రైనేజీలు క్లీనర్ వర్కర్లను పిలిచి క్లినింగ్ చేయించడం జరిగింది.

స్వాగతం పలికిన సందర్భంలో

Dr. K.లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ లో ఎన్నో ఉన్నత పదవులు రెండుసార్లు ముషిరాబాద్ MLA. గా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గా, ప్రస్తుతం జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా, మరియు ఇప్పుడు రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రనికి కొత్త గా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్బంగా, ఆ మహానేతకు ఘన స్వాగతం పలకడానికి బిజెపి సీనియర్ నాయకులు బీజేపీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు అయన కు స్వాగతం పలకడం జరిగింది.

స్వాగతం పలికిన సందర్భంలో

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ అన్న గారికి గణ స్వాగతం పలికిన సందర్భంల.

నియామకం

Dr. కే లక్సమం గారు రాజ్య సభ్య ఎంపీ గా , మరియు టి రమేష్ గౌడ్ ఓబీసీ మహాకాళి జిల్లా సోషల్ మీడియా జాయింట్ కన్వినర్ గ ఎలెచ్తెద్ అయినా సందర్భంలో.

ర్యాలీ

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై మన ప్రియతమ నాయకుడు జన హృదయ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నగారు భారీ బీజేపీ శ్రేణుల ర్యాలీ చేయడం జరిగింది.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కోదండ రెడ్డి నగర్ బస్తి లోనోడల్ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్ GHMC A/E తిరుపతి గారు సూపర్వైజర్ సూర్య ప్రకాష్ గారు మరియు వారి టీం కలిసి కోదండ రెడ్డి నగర్ బస్తీలో ఉన్న చెత్తాచెదారాన్ని చెత్త బండి లో తీసుకెళ్ళడం జరిగింది.
కవాడిగూడ డివిజన్లోని కుమ్మరి బస్తీ వాసులు నిత్యం డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతుండడంతో, ఈ సమస్యను పరిష్కరించడానికి 7 లక్షల తో నిర్మించనున్న పైప్ లైన్ పనులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, కార్పొరేటర్ రచన శ్రీ గారు ప్రారంభించడం జరిగింది.

స్తంభాలకు స్ట్రీట్ లైట్స్

కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ కుమారి రచన శ్రీ గారి మరియు డివిజన్ అధ్యక్షుడు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో శారదా మెడికల్ ఎదురు కుమ్మరి బస్తి సందులో రెండు స్తంభాలకు స్ట్రీట్ లైట్స్ వేయించడం జరిగింది.

సన్మానం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై మొదటి సారీ మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ అన్న గారు. భారీ కార్యకర్తల మధ్య శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి భారీ ర్యాలీగా వచ్చి రాష్ట్ర కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బిజెపి నాయకుల కార్యకర్తల మహిళా మోర్చా నాయకులు సమక్షంలో డాక్టర్ కె.లక్ష్మణ్ గారికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ గారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కవాడిగూడ డివిజన్ అధ్యక్షులు మహేందర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ చౌరస్తా దగ్గర అధ్యక్షుడు మహేంద్ర బాబు చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేయడం జరిగినది మరియు తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేసిన రమేష్ గారు

సమావేశం

కవాడిగూడ డివిజన్ దోమలగూడ లో అధ్యక్షుడు మహేందర్ అధ్యర్యంలో నాయకుల కార్యకర్తల అత్యవసర సమావేశం అవడం జరిగింది.

విగ్రహ ప్రతిష్ట

నార్కట్ పల్లి మండలంలో ఏపీ లింగోటం గ్రామం విజయవాడ హైవే సమీపంపాలో శ్రీ శ్రీ శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ప్రతిష్ట శ్రీ నూతన గౌడ్ సంగంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పటేల్ వెంకటేష్ గౌడ్ గారు , మరియు రాష్ట్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోలుపునూరి రమేష్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

జయంతి వేడుకలలో

మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 194 వ జయంతి సందర్బంగా ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర మరియు Dr. K. లక్ష్మణ్ అన్న బిజెపి గారి క్యాంప్ ఆఫిస్ దగ్గర ఓబీసీ మోర్చా అధ్యర్యంలో జ్యోతిబా ఫూలే గారి జయంతి  వేడుకలను ఓబీసీ మోర్చా నగర కార్యవర్గ సభ్యులు  తోలుపునూరి రమేష్ గౌడ్ మరియు పార్టీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

బిజెపి రాష్ట్ర నాయకులకు, నగర నాయకులకు, కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు అందరికి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రమేష్ గారు

నియమక పత్రాల పంపిణీ

నూతన గౌడ సంఘంలో  కొత్తగా బాధ్యతలు  తీసుకున్న వారికి  హఫ్సిగూడ లో రాజేందర్ గౌడ్ అధ్యర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశం లొ రాష్ట్ర అధ్యక్షులు, ఉడుతల బాలకృష్ణ గౌడ్ నియమక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నూతన గౌడ సంఘం తెలంగాణ  రాష్ట్ర ఉపాధ్యక్షులు తోలుపు నూరి రమేష్ గౌడ్, మొరిగాడి ఉపేందర్ గౌడ్, రిగల్ అడ్వైజర్ రామ్మోహన్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు మొగిలి గౌడ్ రాజేందర్ గౌడ్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కోర్ కమిటీ మిటింగ్

నూతన గౌడ సంఘం, తెలంగాణ ఆఫీస్ చిక్కడపల్లి లో  కోర్ కమిటీ మిటింగ్ NGST అధ్యక్షులు బాలకృష్ణ గౌడ్ గారి అధర్యంలో కమిటీ సభ్యుల మధ్యన జరిగింది. నూతన గౌడ సంఘం కమిటీ వాళ్ళు కొన్ని ముఖ్యమైన అంశాల పైన చర్చించు కోవడం జరిగింది.  కార్యక్రమంలో బాలకృష్ణ గౌడ్, రమేష్ గౌడ్, మొగిలి గౌడ్, రామ్మోహన్ గౌడ్, K. శ్రీనివాస్ గౌడ్, L. శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నూతన గౌడ  సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉడతల బాల కృష్ణ గౌడ్ గారి ఆధ్యర్యంలో రమేష్ గౌడ్ గారు కమిటీ సభ్యులతో కలిసి కూన శ్రీశైలం గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా  కలవడం జరిగింది.

Election Canvasing

ఎన్నికైన సందర్భంలో

నూతన  గౌడ్  అసోసియేషన్ రాష్ట్ర  ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలో  రమేష్  గౌడ్  గారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు

కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ జి.కిషన్ రెడ్డి గారు, ముషీరాబాద్ నియోజకవర్గం వివిధ డివిజన్ లు ముషీరాబాద్ డివిజన్ ,గాంధీనగర్ డివిజన్ , కవాడిగూడ డివిజన్ ఎల్ఐసి కాలనీ పార్క్ లొ మరియు జల్ టవర్స్ కాలనీలలో ఉన్న పార్కులలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి. పూస రాజుగారు, సలoద్రి శ్రీనివాస్ యాదవ్ గారు, రమేష్ రామ్ గారు, రవీందర్ గారు,రాజా గౌడ్ గారు, PN చారి గారు, జమాల్ పూర్ నందు గారు,ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్, సుప్రియ నవీన్ గౌడ్ గారు, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ గారు, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ గారు మరియు బిజెపి బిజెవైఎం ఓబిసి, sc, మహిళా మోర్చ నాయకులు కార్యకర్తలు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు

వివిధ పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న రమేష్ గౌడ్ గారు

Election Campaigning

Recent Activities

ప్రముఖులతో రమేష్ గౌడ్ గారు

Ramesh With Famous Politicians at Various Programs

News Paper Clippings & Pamphlets

Party Activities Videos

}
08-11-1969

Born in Kavadiguda

}
1984

Completed SSC Standard

}
1995

Joined in the BJP

}
2005-2011

Vice President

of Kavadiguda village from the BJP

}

State Vice President

of the New Goud Association

}
2016-till now

Executive Member

of OBC City Morcha, Hyderabad

}

Party Activist

of BJP

}

Social Activist

in Kavadiguda