Somarapu Satyanarayana | MLA | Ramagundam | Karimnagar | BJP | the Leaders Page

Somarapu Satyanarayana

MLA, Ramagundam, Karimnagar, Telangana, BJP

Somarapu Satyanarayana was the Member of the Legislative Assembly(MLA) of Ramagundam Constituency, Karimnagar Dist. He was born on 16-07-1948 to Chandraiah in Manthani, Telangana. He completed a Post Graduate MBA from Kakatiya University.

He started his Political Journey with the Bharatiya Janata Party (BJP). From 2009-2014, he was Independently elected as Member of 13th A.P. Legislative Assembly(MLA) of Ramagundam Constituency, Karimnagar Dist. In 2011, He joined the TRS Party.

In 2014, He was the Member of the 1st Telangana Legislative Assembly(MLA) of Ramagundam Constituency, Karimnagar Dist from the TRS Party and he is an Indian Politician. In 2018, Telangana Assembly Elections Satyanarayana contested for the post of MLA but he lost.

Somarapu Satyanarayana was the Former Chairman of the Telangana State Road Transport Corporation (TSRTC) and TRS leader. He was the Former Assistant Chief Engineer at Fertilizer Corporation of India. He joined the BJP Party. He is District President For Peddapalli BJP.

Recent Activities:

  • For the development of the BJP party in Ramagundam Corporation, divisions have been newly arranged in the name of LB Nagar Mandal. For this committee, the senior leader of the BJP party, Darevena Rajesh Yadav is the president. In the same way, Chiluka Bharathi Tummala Chandrashekhar Goud was appointed as the chief secretary, Peddapalli district BJP president Ramagundam constituency ex MLA RTC Chairman Somarapu Satyanarayana was handed over to the office in Gautami Nagar.
  • Ramagundam Industrial Area Senior Congress leader Ramagundam Municipality Ex-Chairman INTUC Central Vice President, Peddapalli District BJP President, Former Ramagundam Constituency MLA Somarapu Satyanarayana expressed deep condolences on the sudden death of Rajalingam Garu in Ashok Nagar.
  • Peddapalli District President Somarapu Satyanarayana and others participated in the 74th Independence Day at Godavarikhani Shivaji Nagar BJP sub-office.

H. No. 21-4-82, 14 – Industrial Area, Fertilizer City, Karimnagar District, Telangana State.

 Email: [email protected]

Contact Number: +91-9949944550

Recent Activities

భారతీయ జనతా పార్టీ అంతర్గాం మండల శాఖ సమావేశం బ్రాహ్మణ పెళ్లి గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది ఈ సమావేశానికి పెద్దపెల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు లు మాజీ శాసనసభ్యులు సోమారపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంతర్గాం మండల బిజెపి అధ్యక్షులు జనార్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లో మండల స్థాయిలో బీజేపీని పటిష్టం చేయడం కోసం కావలసినప్రణాళికలను రూపొందించారు పార్టీ నీ బలోపేతం చేయడానికి బూత్ స్థాయి నుండి ప్రణాళికాబద్ధమైన కమిటీలు వేయాలని నిర్ణయించారు

ప్రజల సమస్యకై

ఎక్లస్ పూర్ , విసంపెట్ , మద్దిర్యాల మరియు పొట్యాల IKP సెంటర్ లను సందర్శించి పంటను అమ్ముకోవడం లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, అర్.టి.సి.చైర్మన్ సొమరపు సత్యనారాయణ గారు వారి వెంట బీజేపీ నాయకులు మాడ నారాయణ రెడ్డి, ఎమ్.పి. టి.సి శ్రీనివాస్ కత్తెర మల్ల రమేష్ బోడకుంట జనార్దన్, సుభాష్ మరియు బిజేపి నాయకులు పాల్గోన్నారు.

ఉచిత భోజనం అందిస్తూ

దేశంలో కరోనావైరస్ వల్ల అమలు జరుగుతున్న lockdown తో ఎలాంటి పనులు చేయడానికి వీలు లేక రెక్కాడితే గాని వడొక్కడే పరిస్థితిలో ఉన్న పేదవారికి గోదావరిఖనిలో సింగరేణి సంస్థ నర్సరీ లో పనిచేస్తున్న 50 మందికి పెద్దపెల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ సోమవారం సత్యనారాయణ అందించిన ఉచిత భోజనాన్ని మాజీ కార్పొరేటర్ బిజెపి నాయకులు సోమవారం లావణ్య శుక్రవారం పంపిణీ చేశారు దాదాపుగా పదిహేను రోజుల నుండి వీరు ఈ ప్రాంతంలోని నిరుపేదలకు ఆకలితో అలమటిస్తున్న వారికి ఆయా కాలనీలకు వెళ్లి భోజనాన్ని అందిస్తూ బిజెపి రాష్ట్ర జాతీయ నాయకులు ఇచ్చిన పిలుపు అమలు చేయడం జరుగుతుంది.

రామగుండం ఆర్జీ-1 పరిధిలోని 11A ఇంక్లైన్ గనిలో ప్రమాదవశాత్తు చనిపోయిన నా కోడం సంజీవ్ మృతదేహాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారూ స్వయంగా వచ్చి పరిశీలించడం జరిగింది… ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను సంజయ్ గారు ఓదార్చడం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ గారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సంజీవ్ గారు మృతి చెందడం బాధాకరమని అన్నారు. అయితే గనిలో గత 11 రోజులుగా సంజీవ్ జాడ కనిపించకపోయినా స్వయంగా డి డి ఎం ఎస్ ఇన్స్పెక్టర్ వచ్చే వరకు కూడా సంజీవ్ మృతదేహాన్ని గని లోపల కనుక గోక పోవడం ముమ్మాటికీ సింగరేణి అధికారుల నిర్లక్ష్యమే అని అన్నారు.. గని కార్మికుడు సంజీవ్ కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరగాలని అదే విధంగా అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి జిఎం నారాయణ గారిని పురమాయించారు… దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అతనికి రావలసిన అన్ని బెన్ఫిట్స్ ని ఇప్పించ ఈ విధంగా కృషి చేస్తామని అన్నారు..ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బల్మూరి వనిత గారు  తదితరులు పాల్గొన్నా

Honor Ceremony

అభిమానుల ఆత్మీయ స్పర్శ …

రామగుండం కార్పొరేషన్ 27వ డివిజన్లో బిజెపి అభ్యర్థి కల్వల శిరీష సంజీవులు ఈ రోజు దాదాపు వెయ్యి మంది మహిళలు యువతీ యువకులతో బ్యాండ్ మేళాలతో ఘనంగా భారీ ర్యాలీని బస్టాండ్ కాలనీ గాంధీ నగర్ ఏరియా లో నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం సామాన్యునికి చేసిన సంస్కరణలు ఏమీ లేవని నెలసరి బియ్యం లో కేంద్ర ప్రభుత్వం 28 రూపాయలు ఇస్తే కేసీఆర్ రెండు రూపాయలు కలిపి పేదలకు బియ్యం ఇస్తున్నాము అంటూ ఆయన బొమ్మ పెట్టుకుని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అది సామాన్యుడికి ఈ అందేవిధంగా తీసుకోవడం లేదని ఆరోపించారు అందుకే బిజెపి కమలం గుర్తుకు ఓటు వేసి మన బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మీరంతా కలిసి శిరీష సంజీవని కమలం గుర్తుకే ఓటు వేసి మన కార్పొరేషన్ బాగుపడుతుందని అందుకే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మోడీ టైం తీసుకున్నారు మోడీ చిత్రపటాలను ముఖానికి పెట్టుకొని యువకులు ప్రదర్శనలో పాల్గొనడం ఒక విశేషం

 లయన్స్ క్లబ్ 320 – జి, జిల్లా లయన్స్ గవర్నర్ డా.ఆర్. విజయ గారు గౌతమి నగర్, సాయి బాబా టెంపుల్ ను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండము మాజీ ఎమ్మెల్యే మరియు టి.ఎస్.ఆర్.టి.సి.చైర్మన్ శ్రీ సోమారపు సత్యనారాయణ తో పాటు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బంక రామ స్వామి, ట్రెజరర్ రాజేందర్, సెక్రెటరీస్ వేణుగోపాల్, త్రివేది, మినేష్ నారాయణ్ టాండన్ మరియు గంగాధర్ లు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమంలో

రామగుండం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పిలుపుమేరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 40 డివిజన్ బిజెపి కార్పొరేటర్ దుబాసి లత మల్లేష్ ఆధ్వర్యంలో నిరుపేద రోజు కూలీ కార్మికులకు 38వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు coronaవైరస్ వల్ల నిలిచిపోయిన పనులతో ఎలాంటి పనులు లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు లతా మల్లేష్ గత 38 రోజుల నుండి పోచమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ పేదవారికి అండగా నిలిచారు ఈనాటి ఈ భోజన పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు సోమవారం సత్యనారాయణ హాజరు కాగా బిజెపి సీనియర్ నాయకులు కౌశిక్ హరిమల్లికార్జున్ వేణు కోమల్ల మహేష్ తదితరులు పాల్గొని పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం జిల్లా అధ్యక్షులు కార్యక్రమ ఉద్దేశించి ప్రసంగించారు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా

 గోదావరిఖని శివాజీ నగర్ లోని బిజెపి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 9 గంటలకు పెద్దపెల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు ఈ కార్యక్రమానికి బిజెపి కార్పొరేషన్ అధ్యక్షులు అమరేంద్ర రావు అధ్యక్షత వహించగా కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు బిజెపి దాని అనుబంధ సంఘాల రాష్ట్ర జిల్లా మండల కార్పొరేషన్ స్థాయి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

}
16-07-1948

Born in Manthani

}

Completed Post Graduate

in MBA from Kakatiya University.

}

Joined in the BJP party

}
2009-2014

MLA

(13th A.P. Legislative Assembly) of Ramagundam Constituency, Karimnagar Dist.

}
2011

Joined in the TRS

}
2014-2018

MLA

(1st Telangana  Legislative Assembly) of Ramagundam Constituency, Karimnagar Dist. from TRS Party.

}

Chairman

of the Telangana State Road Transport Corporation (TSRTC)

}

Assistant Chief Engineer

 at Fertilizer Corporation of India

}

Joined in the BJP

}

District President

For Peddapalli BJP.