Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page

Shaik Nayab Rasool

Municipality Vice Chairman, 12th Ward Councillor, Allagadda, Kurnool, Andhra Pradesh, YSRCP.

 

Shaik Nayab Rasool is an Indian Politician and Municipality Vice Chairman of Allagadda and 12th Ward Councillor from the Political Party YSRCP.

EARLY LIFE AND EDUCATION:

Nayab Rasool was born in the village of Allagadda Village in Kurnool District in the Indian State of Andhra Pradesh on the 04th of August 1983 to the couple Mr. Shaik Gousepeer and Mrs. Shaik Rehamat Bee.

Nayab Rasool acquired his Secondary Board of Education in 1998 from Sri Raghavendra Public School located at Allagadda of Kurnool District and completed his 2 years course of Intermediate in 2000 from Government Junior College placed at Allagadda in Kurnool.

In the year 2003, Nayab Rasool attained his Graduation of Degree from National Degree College situated at Nandyal in Kurnool District and finished his Post Graduation from AIMS College in Allagadda at Kurnool District.

He acquired his LLB( Legum Baccalaureus) from Sri Pasunna Law College placed at Budhawarpet in 2013.

EARLY CAREER IN POLITICS:

Soon after the accomplishment of his Education, Nayab Rasool began his Political career through the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP), as he was highly inspired by the party founder and the Andhra Pradesh State Chief Minister Y.S. Jagan Mohan Reddy’s sense of service with the passion of serving the people.

As a Party Activist, he worked exceeding his capabilities for the party’s advancement and invest a lot of exertion for the party’s victory from the day he enrolled.

During the Local Body Elections in 2014, Nayab Rasool was contested for the 9th Ward Councillor in Allagadda Village but unfortunately, the position has been vacated.

Nayab Rasool has been representing the YSRCP and contributing to the development of society since the day he joined the party, by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines.

During the time period of the 2021 Poll, He contested for the 12th Ward Councillor in Allagadda Village in Kurnool District from YSRCP and was elected by the people with a majority of 716 Votes.

Nayab Rasool has served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement, and performing desperate service to society and for the goodness of the people.

Social Activities:

  • Blood donation camps and Medical camps were set up in the village by donating blood and providing medicines free of cost to the needy people.
  • He fought for the issues related to Handicapped Pensions, Widow Pension, Old age Pension and also the problems of Ration Card and Health card of the villagers and distributes Handicapped certificated to the disabled people.
  • As the marriage bond is great in life, Under the auspices of Nayab Rasool financially assisted with the wedding, the gilding stairs, the clothes, the wedding tent, the banquet, and the priests and led a new life for many newlyweds.
  • Nayab Rasool continues to fight for eradicating the idea of caste and religious differences in society and doing his part for human equality
  • He helped the old and poor people in the village by providing the basic essentials to them for survival and also assisted them during the financial crises.
  • Nayab Rasool offered financial support as well as other kinds of relief to the village’s needy people. He will be accessible to the village’s residents during their tough times.
  • He took an active part in ensuring assistance programs for the impoverished and aiding them in surviving their life.
  • Every Year Annual Summer Camp is set up at the roadside for travelers as well as poor people.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially.
  • Nayab Rasool has been fighting with the government to provide proper employment to the unemployed who are worried about getting a proper job even after graduation.

Services Rendered During The Pandemic Covid-19:

  • During the first and second waves of Corona, Nayab Rasool offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Nayab Rasool acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Nayab Rasool responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
H.No: 3-8-75, Ramalayam Street, Landmark: Near Om Shanthi Mandir, Mandal: Allagadda, District: Kurnool, State: Andhra Pradesh, Pincode: 518543
Email: [email protected]

Mobile: 94413 42305, 95024 35082.

“Effective leadership is not about making speeches or being liked; leadership is defined by results not attributes.”

Shaik Nayab Rasool

12th Ward Councillor

Significantly contributed to Party and Social initiatives.

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

అళ్ళగడ్డ మున్సిపాలిటీ ఆఫీస్ నందు 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల గురించి, వారి ధైర్య సాహసాల గురించి ప్రతి ఒక్కరు రాబోవు తరాలకు వివరించి భారత దేశ ఔన్నత్యాన్ని తెలియజేయాలని, ప్రతి ఒక్కరు దేశసర్వతో ముఖాభివృద్ధికి పాటు పడాలని ఉపన్యసించారు. చివరిగా వైస్ ఛైర్మన్ గారు కౌన్సిలర్లకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సంతాపం తెలియజేసిన సందర్భంలో

12 వ వార్డ్ కు చెందిన ఆబిదున్ గారు వడ దెబ్బ కారణంగా గత 15 రోజుల నుండి అనారోగ్యంకి గురి అయ్యి వైద్యశాల నందు చికిత్స పొందుతూఉన్నారు. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో వారు అల్లాహ్ సన్నిధికి చేరడమైనది. ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ గారు మృతురాలిని సందర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.అల్లాహ్ వారి ఆత్మకు శాంతి చేకూర్చి వారికి స్వర్గ ప్రాప్తి కలిగించవలసిందిగా భగవంతుణ్ణి కోరుకోడమైనది. 

అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన సందర్భంలో

ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని బృందావన కాలని నందు ఓటర్లకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి ఆళ్ళగడ్డ MLA గా గంగుల.బీజేంద్ర రెడ్డి గారిని మరియు MP గా పోచా.బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు, YSRCP సీనియర్ నాయకులు గంగుల. సుదర్శన్ రెడ్డి గారు, విజయ మిల్క్ డైరీ ఛైర్మన్ SV.జగన్మోహన్ రెడ్డి గారు మరియు YSRCP నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇంటింటికి ప్రచారం

ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డ్ లో వార్డ్ కౌన్సిలర్ చక్రపాణి అధ్యక్షతన గంగుల. సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారి ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి,వేయించి YSRCP MLA అభ్యర్ధి గంగుల.బీజేంద్ర రెడ్డి గారిని నంద్యాల MP అభ్యర్థి పొచా.బ్రహ్మనంద రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

నామినేషన్ కార్యక్రమం

ఆళ్లగడ్డ నియోజకవర్గo వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డి అంగరంగ వైభవంగా వేలాదిగా తరలివచ్చిన అభిమానుల కేరింతల మధ్య జన సముద్రంలా మారిన ఆళ్లగడ్డ పట్టణ ప్రాంతం ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం భారీ ఊరేగింపుతో అట్టహాసంగా సాగింది.

కొవ్వత్తుల ర్యాలీ

ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు ఆళ్ళగడ్డ పట్టణానికి చెందిన ముస్లిం యువత ఏర్పాటుచేసిన దావతే ఇఫ్తార్ నందు ఆళ్ళగడ్డ YSRCP MLA నాని గారు,మాజీ MLC గంగుల.ప్రభాకర్ రెడ్డి గారు,YSRCP యువ నాయకుడు సిద్ధార్థ్ రెడ్డి గారు, పుట్టాలమ్మ ఛైర్మన్ గంగుల.మనోహర్ రెడ్డి గారు, గంగుల.సుదర్శన్ రెడ్డి గారు, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి బాబులాల్ గారు, ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు, విజయ పాల డైరీ ఛైర్మన్ SV జగన్మోహన్ రెడ్డి గారు, పాల డైరీ డైరెక్టర్ విజయ సింహా రెడ్డి గారు,YSRCP నాయకుడు భూమా.కిషోర్ రెడ్డి గారు, కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి,మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ నరసింహా రెడ్డి, సింగం వెంకటేశ్వర్ రెడ్డి,ప్రైవేట్ టీచర్ అధ్యక్షుడు అమీర్ భాష మరియు పెద్ద సంఖ్యలో ఉపవాస దీక్షకులు పాల్గొని ఇఫ్తార్ విందును స్వీకరించారు,అనంతరం ఉల్మాల సమక్షంలో నమాజ్ ఆచరించి సర్వమానవాలి శ్రేయస్సు కొరకు అల్లాహ్ తో దువ చేయడమైనది.హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటు అందరితో మమేకమై ఒకరికొకరు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను.కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా యువత హర్షం వ్యక్తం చేశారు.

ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు ఆళ్ళగడ్డ పట్టణానికి చెందిన ముస్లిం యువత ఏర్పాటుచేసిన దావతే ఇఫ్తార్ నందు ఆళ్ళగడ్డ YSRCP MLA నాని గారు,మాజీ MLC గంగుల.ప్రభాకర్ రెడ్డి గారు,YSRCP యువ నాయకుడు సిద్ధార్థ్ రెడ్డి గారు, పుట్టాలమ్మ ఛైర్మన్ గంగుల.మనోహర్ రెడ్డి గారు, గంగుల.సుదర్శన్ రెడ్డి గారు, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి బాబులాల్ గారు, ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు, విజయ పాల డైరీ ఛైర్మన్ SV జగన్మోహన్ రెడ్డి గారు, పాల డైరీ డైరెక్టర్ విజయ సింహా రెడ్డి గారు,YSRCP నాయకుడు భూమా.కిషోర్ రెడ్డి గారు, కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి,మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ నరసింహా రెడ్డి, సింగం వెంకటేశ్వర్ రెడ్డి,ప్రైవేట్ టీచర్ అధ్యక్షుడు అమీర్ భాష మరియు పెద్ద సంఖ్యలో ఉపవాస దీక్షకులు పాల్గొని ఇఫ్తార్ విందును స్వీకరించారు,అనంతరం ఉల్మాల సమక్షంలో నమాజ్ ఆచరించి సర్వమానవాలి శ్రేయస్సు కొరకు అల్లాహ్ తో దువ చేయడమైనది.హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటు అందరితో మమేకమై ఒకరికొకరు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను.కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా యువత హర్షం వ్యక్తం చేశారు.

ముస్లింలను తురుష్కులు, సాయబులు అనకుండ మహమ్మదీయులని, ముస్లింలు అని గౌరవంగా ఉచ్చరించేలా జిఓ తీసుకు వస్తానని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆళ్లగడ్డ మున్సిపాల్టీ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం ఆళ్లగడ్డలో ఎపి జలవనరులశాఖ గౌరవ సలహాదారు గంగులప్రభాకరరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి (గంగులనానీ) నాయకత్వంలో ముఖ్యమంత్రిని కలిశానన్నారు. మంగలిలను నాయి బ్రాహ్మణులుగా, పింజరిలను నూరు భాషలుగా సమాజంలో గౌరవం కల్పిస్తూ జిఓ జారీ చేసిన తరహాలోనే ముస్లింలకు అభ్యంతర పదాలు వాడకుండ మహమ్మదీయులుగా, ముస్లింలుగా గౌరవం కల్పిస్తూ జిఓ జారీచేయాలని కోరానన్నారు. స్పందించిన ముఖ్యమంత్రి ముందుగా చెప్పి ఉన్నట్లయితే జిఓ జారీ అయి ఉండేదని తెలియజేశారన్నారు.

సిద్ధం బస్సుయాత్ర

నంద్యాల లో జరుగబోయే జగనన్న “సిద్ధం బస్సుయాత్ర” ను విజయవంతం చేయాలని ఆళ్లగడ్డ టౌన్ నాయకులకు మరియ కార్యకర్తలకు పిలుపునిచ్చిన అళ్ళగడ్డ ఎమ్మెల్యే శ్రీ గంగుల బ్రిజేంద్రా రెడ్డి(నాని) గారుమరియ రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారుడు శ్రీ.గంగుల.ప్రభాకర్రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ రామలింగారెడ్డి గారు, ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ గారు,వైసిపి నాయకులు భూమా కిషోర్ రెడ్డి గారు పాల్గోన్నారు.ఈ కార్యక్రమానికి ఆళ్లగడ్డ టౌన్ వైసిపి ముఖ్య నాయకులు & కార్యకర్తలు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుునిచ్చారు.

రిపబ్లిక్ దినోత్సవ వేడుక

1947లో స్వాతంత్య్రం సిద్దించినప్పటికీ 1950 జనవరి 26న ఆమోదించిన భారతరాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు అనేక హక్కులు కల్పించబడ్డాయని ఆళ్లగడ్డ మున్సిపాల్టీ వైన్ చైర్మన్ నాయబ్ రసూల్,అన్నారు. 75వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆళ్లగడ్డ మున్సివల్ కార్యాలయంలో ఆళ్లగడ్డ మున్సిపాల్టీ వైన్ చైర్మన్ నాయబ్ రసూల్ జాతీయజెండాను ఎగురవేసి ప్రజలకు రివబ్లిక్తే శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు నాయబ్ రసూల్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ప్రసంగం

నాలుగో విడత YSR ఆసరా కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ గారు ప్రసంగం అందజేయడం జరిగింది.
నంద్యాల టౌన్ మున్సిపల్ హాల్ నందు మంచికి మారుపేరు,ముస్లింల అభివృద్ధిని నిరంతరం ఆకాంక్షి0చే మంచి మనిషి,YSRCP సీనియర్ నాయకుడు దాల్ మిల్ అమీర్,ముస్లిం బంగారు సంఘం అధ్యక్షుడు ఫయాజ్ గారి అధ్యక్షతన నిర్వహించిన “ముస్లింలు విద్యా రంగంలో ఎందుకు వెనకబడి ఉన్నారు ?” అనే అంశం పై భారీ సభ జరిగింది. ఇందులో వక్తగా పీస్ అవార్డ్ గ్రహీత, పీస్ మెసేజ్ ఫౌండేషన్ CEO బ్రదర్ సిరజూర్ రహిమన్ గారు పాల్గొని తమ ప్రసంగాన్ని కొనసాగించారు. నంద్యాలకు చెందిన చెందిన వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగాన్ని వీక్షించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ

కడప రోడ్డు నుంచి ఆళ్లగడ్డ టౌన్ ఎంటర్ అయ్యే ప్రదేశంలో అలాగే నంద్యాల నుంచి ఆళ్ళగడ్డ టౌన్ లోనికి ఎంటర్ అయ్యే ప్రదేశం నుంచి కాసింతల క్షేత్రానికి వెళ్ళే ప్రదేశంలో రోడ్డు ప్రమాదాల నివారణ నిమిత్తం ఆయా ప్రదేశాల్లో సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని నంద్యాల జిల్లా ఆర్టీవో శివారెడ్డి గారిని మరియు హైవే డిపార్ట్మెంట్ వారిని కోరిన ఆళ్లగడ్డ శాసన సభ్యులు శ్రీ గంగుల బ్రిజెంద్రా రెడ్డి(నాని)గారు.

పరిశీలన

త్వరలో ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ప్రారంభం కానున్న ఇండోర్ స్టేడియం యొక్క నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించడం జరిగింది.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శ్రీ.గంగుల.బిజేంద్రా రెడ్డి గారు మరియు రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీ గంగుల.ప్రభాకర్ రెడ్డి గారిని మరియు ఇందిరమ్మ గారిని మిత్ర బృందంతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడమైనది.

సన్మానం

ఆళ్ళగడ్డ పట్టణంలోని దివ్య జ్ఞాన మందిరానికి చెందిన హజరత్ హుస్సేన్ భాష గారు ఉమ్రా యాత్రకు బయలు దేరుతున్న సందర్భంగా వారికి ఘనంగా సన్మానించి మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ మరియు హాఫిజ్,ఆలిం గురువులు. వారితో మానవాళి శాంతి కొరకు అల్లాహ్ దర్బార్ నందు ప్రార్థించ వలసిందిగా కోరడమైనది.

ఆహ్వాన పత్రిక

ఆళ్లగడ్డ MLA గంగుల బిజేంద్ర రెడ్డి గారు మరియు రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 16 మసీదులకు చెందిన కమిటీ సభ్యులకు మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు “సామాజిక సాధికార యాత్ర” కు సంబందించి ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది.

సామాజిక సాధికార యాత్ర

పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి నందు నిర్వహించు “సామాజిక సాధికార యాత్ర”కు ఆళ్ళగడ్డ నియోకవర్గంలోని ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు అందజేత

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న ప్రజలకు పథకాలు అందజేసిన షైక్ నాయబ్ రసూల్ గారు మరియు ఇతర నాయకులు.

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ గంగుల బిజేంద్రా రెడ్డి గారు పాల్గొని ప్రసంగించడం జరిగింది.

సమస్యకు పరిష్కారం

కురిసిన వర్షానికి 12 వార్డ్ లోని రామాలయం వీధికి చెందిన 4 రోడ్ల కూడలి నందు కాలువలు నిండి మురుగు నీరు రోడ్ల పైకి పారి పురుగులు ఇళ్లలోకి వెళ్లడం వలన కాలనీ వాసులు మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారి దృష్టికి తీసుకొని వెళ్లగా వెంటనే స్పందించి శానిటేషన్ వారికి చెప్పి ఉదయాన్నే సమస్యకు పరిష్కారం తెలిపిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

77 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ నందు మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారి ఆధ్వర్యంలో జాతీయ జండ ఆవిష్కరణ జరిగింది.ఇందులో ముఖ్యఅతిధిగా ఆళ్లగడ్డ MLA గంగుల.బిజేంద్రా రెడ్డి గారు పాల్గొని జాతిపిత మహాత్మాగాంధీ గారి చిత్ర పటానికి పూల మాల వేసి గాంధీ గారిని స్మరించుకోవడం జరిగింది.

"గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం

ఆళ్లగడ్డ పట్టణంలోని 4 సచివాలయ పరిధిలోని 4 వ వార్డ్ నందు జగన్ సర్కర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో MLA గంగుల.బిజేంద్రా రెడ్డి గారు పాల్గొని ప్రజలకు YSRCP ప్రభుత్వం కులం, మతం, పార్టి చూడకుండా కేవలం అర్హత మాత్రమే చూసి అందించిన పధకాలను వివరిస్తూ,వార్డ్ యొక్క మౌలిక సదుపాయాల గురించి తెలియజేయడం జరిగింది.

శుభాకాంక్షలు

రాష్ట్ర నీటి వనరుల శాఖ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన నాయబ్ రసూల్ గారి పెద్దాయన శ్రీ గంగుల.ప్రభాకర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.

వివాహ విందు

ఆళ్లగడ్డలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు మా ఆప్త మిత్రుడు MSB బ్రదర్స్ లారీ యజమాని M.ఖాళీల్ గారి వివాహమహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను షాదీ ముబారక్ తెలియజేసిన ఆళ్లగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు గారు మరియు SGR డాల్ మిల్ ప్రోప్రయటర్ హాజీ.గఫుర్ సాబ్ గారు.

వివాహ విందు

ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు జామియా మస్జిద్ ఇమాం,ఖాజీ సాదిక్ భాయ్ గారి కుమారుడు మొహమ్మద్ ఓవైస్ గారి వివాహ విందులో పాల్గొని వధూవరులను పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు మరియు SGR దాల్ మిల్ ప్రోప్రయిటర్ హాజీ గఫుర్ గారు పాల్గొన్నారు.

జన్మదినం

ఈ రోజు పెద్దలు, గౌరవనీయులు శ్రీ గంగుల.ప్రభాకర్ రెడ్డి (మాజీ శాసన మండలి చీప్ విప్) గారి జన్మదినం పురస్కరించుకుని జన్మదిన వేడుకల్లో పెద్దాయనకు పూలమాలతో సత్కరించి,నోరు తీపి చేసిన ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్. వారితో పాటు నజీర్,మునాఫ్,జమాల్,జిలాన్,అమీర్, సికిందర్,షామీర్ తదితరులు.

ముఖ్యమంత్రి సహాయనిధి

ఆళ్లగడ్డ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 8 మంది లబ్ధిదారులకు 19 లక్షల 40 వేల రూ చెక్కులను ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్రా రెడ్డి పంపిణీ చేశారు.

ఆత్మకు శాంతి

 ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డ్ కు చెందిన అబ్దుల్ జిలానీ(కరెంట్ జిలాన్) గారు అనారోగ్య కారణంగా అల్లాహ్ సన్నిధి చేరుకోడమైనది. భౌతికకాయాన్ని సందర్శించిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు జిలాని గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.మరియు వారి కుటుంబానికి అల్లాహ్ యొక్క కరుణ కటాక్షాలు మెండుగా ఉండాలని,దైవం వారికి మనోబలాన్ని ప్రసాదించాలని కోరడమైనది.

 

ఆళ్ళగడ్డ పట్టణంలోని మహాలక్ష్మీ ఫంక్షన్ హాల్ నందు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని తాలూకాలోని ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు ఆళ్ళగడ్డ MLA గంగుల.బిజేంద్రా రెడ్డి,EX MLC గంగుల. ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు నిర్వహించిన ఇఫ్తార్ విందు నందు నియోజకవర్గం నుండి వేల సంఖ్యలో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గోని ఫలహారం ఆరగించి అనంతరం మగ్రిబ్ నమాజ్ ఆచరించి MLA,MLC, వారి కుటుంబం మంచి కోసం మరియు యావత్ మానవాళి కోసం దువా చేయడమైనది.కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి బాబూలాల్,విజయ పాల డైరీ చైర్మన్ SV జగన్మోహన్ రెడ్డి,ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్,మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రాఘవ రెడ్డి, విజయ పాల డైరీ డైరెక్టర్ విజయసింహా రెడ్డి,ఆళ్ళగడ్డ పట్టణ కన్వీనర్ ఇంచార్జ్ సుధాకర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నరసింహా రెడ్డి,సిరివెళ్ల మండల MPP వసీం,ముజఫర్, ఆళ్ళగడ్డ కౌన్సిలర్లు మరియు కో ఆప్షన్లు పాల్గొన్నారు.

 

సమీక్షా సమావేశం

ఆళ్లగడ్డ టౌన్ పరిధిలోని పాతూరు,పెద్దన్న వీది,ఖుద్బా వీదుల్లో లో గల సచివాలయాల్లో రేపు 7వ తేదీ నుంచి చేపట్టనున్న “మా నమ్మకం నువ్వే జగన్ ” కార్యక్రమం రీత్యా గృహ సారధులతో,సచివాలయం కన్వీనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆళ్ళగడ్డ టౌన్ కన్వీనర్ వైఎస్సార్సీపీ నాయకులు గొట్లురు సుధాకర్ రెడ్డి గారు,ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ గారు,మున్సిపల్ వైస్ చైర్మన్ మాదం మరియమ్మ,వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్ళు వరాలమ్మ, నాగేశ్వరమ్మ, బాబు పాల్గొనడం జరిగింది.
ఆళ్లగడ్డలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల నూతన ప్రభుత్వ ఆసుపత్రిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దలు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి విప్ ఎమ్మెల్సీ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, ఆళ్లగడ్డ శాసన సభ్యులు శ్రీ గంగుల బ్రిజెంద్రా రెడ్డి(నాని)గారు.నంద్యాల ఎంపీ పొచా బ్రహ్మనంద రెడ్డి గారు,మున్సిపాలిటీ చైర్మన్ డా.రామలింగారెడ్డి గారు,వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్, విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ గారు, ఆళ్లగడ్డ ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి గారు,కౌన్సిలర్లు, వైద్యాధికారులు,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

YSRCP కార్యాలయ ప్రారంభోత్సవం

చాగలమర్రి పట్టణంలోని బాబులాల్ గారి YSRCP కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని కేక్ కట్ చేసిన MLC, MLA గారు.కార్యక్రమంలో ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ మరియు భారీ ఎత్తున YSRCP కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

మీడియా సమావేశం

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల నాని గారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు బీసీ లంటే బ్యాక్ వర్డు కాదు బ్యాక్ బొన్ అని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా నిరూపించి చూపారు అందుకు నిదర్శనమే ఈ ఎమ్మెల్సీ నియామకాల్లో అత్యధికంగా బీసీ లకు పెద్దపీట వేసి సామాజిక న్యాయం వైపు అడుగులు వేసిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారికి ప్రజల తరపునా కృతఙ్ఞతలు తెలియజేస్తూ…ఇలా ప్రతీ విషయంలోనూ తన పరిపాలనలో సామాజికంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అన్ని వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న మన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారినీ 2024 లో కూడా ముఖ్యమంత్రిని చేసుకోవాలని175/175 సీట్లు గెలిపించి తీరాలని ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చిన ఆళ్లగడ్డ శాసన సభ్యులు శ్రీ గంగుల బ్రిజెంద్రా రెడ్డి(నాని)గారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళగడ్డ MPP రాఘవేంద్ర రెడ్డ గారు, ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు, చెన్నయ్య గారు, సుధాకర్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు పాల్గొన్నారు.

ట్యాబు ల పంపిణీ కార్యక్రమం

ఆళ్ళగడ్డలో స్థానిక YPPM హై స్కూల్ ఆవరణలో తాలూకా స్థాయి 8 వ తరగతి విద్యార్థులకు జగనన్న ప్రభుత్వం తలపెట్టిన BYJUS CONTENT గల ట్యాబు ల పంపిణీ కార్యక్రమాన్ని MLC గంగుల.ప్రభాకర్ రెడ్డి గారు,MLA గంగుల బిజేంద్ర రెడ్డి గారు ప్రారంభించడమైనది. పెద్దలు సభను ఉద్దేశించి మాట్లాడుతూ YSRCP ప్రభుత్వం విద్యకు పెద్ద పీఠ వేస్తుందని,ప్రభుత్వం అందిస్తున్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు.

తాడేపల్లిలోని శుభమస్తు కన్వెన్షన్ హాల్ నందు జరిగిన”హర్ దిల్ మీ వైస్సార్,హమ్ సబ్ జగన్ కే సాత్”కార్యక్రమంలోహజ్ కమిటీ గౌరవ ఛైర్మన్ గౌస్ లాజమ్ గారితో మరియు వక్ఫ్ బోర్డ్ గౌరవ ఛైర్మన్ ఖాదర్ భాష గారితో ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ పాల్కొనడం జరిగింది.

వాలంటీర్ల సమావేశం

ఆళ్ళగడ్డ పట్టణంలోని మహాలక్ష్మీ ఫంక్షన్ హాల్ నందు వాలంటీర్ల సమావేశం నిర్వహించడమైనది. ఇందులో గౌరవ అతిథులుగా MLA గంగుల. బిజేంద్ర రెడ్డి గారు,MLC గంగుల. ప్రభాకర్ రెడ్డి గారు,నియోజకవర్గ ఇంచార్జ్ నరసింహారెడ్డి గారు ,విజయ పాల డైరీ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి,MPP రాఘవేంద్ర రెడ్డి మరియు ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ పాల్గొన్నారు.

వక్తలు మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలను 98 % పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన CM YS జగన్మోహన్ రెడ్డి అని,ఈ పథకాలను ప్రజల ముంగిట తీసుకుని వెళ్ళేదానికి ఏర్పాటు చేయబడ్డ వాలంటీర్ల వ్యవస్థ భేష్ అని కొనియాడారు.ఇక మీదట ప్రతి సచివాలయ పరిధిలో ముగ్గురు కన్వీనర్లు,ప్రతి వాలంటీర్ క్లస్టర్ లో ఇద్దరు గృహ సారథుల ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని,సచివాలయ సిబ్బంది,కన్వీనర్లు,వాలంటీర్ల మరియు గృహ సారథులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని CM గా,అలాగే ఆళ్ళగడ్డ MLA గా గంగుల.బిజేంద్రా రెడ్డి గారిని మరొక్కమారు గెలిపించుకోవాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో MPTC లు,ZPTC లు,కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, డైరెక్టర్లు, సర్పంచులు, YSRCP నాయకులు, ప్రతినిధులు మరియు YSRCP కార్యకర్తలు పాల్గొన్నారు.

రాయలసీమ గర్జన

రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా అలాగే కర్నూల్ లో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ఈ రోజు కర్నూల్ జిల్లాలో జరిగిన రాయలసీమ గర్జనకు మిత్రులతో బయలుదేరిన ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్. ST,BC కళాశాల ప్రాంగణం రైతులు,విద్యార్థులు, మహిళలు,యువకులు,ఉద్యోగులు,న్యాయవాదులు,సాహితీవేత్తలు,విలేఖరులు,వృత్తి వ్యాపారులు,కళాకారులు,SC,ST,BC మరియు మైనారిటీలు,మేధావులు మరియు రాజకీయ నాయకులు ఒక్కరని కాకుండా పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు రాజధాని వికేంద్రీకరణకు మరియు కర్నూల్ నందు న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని
CM Y S జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ప్రజలు కులమతాలకు అతీతంగా డిమాండ్ చేయడమైనది.ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని పెద్ద ఎత్తున హాజరైన మద్దతుదారులు కోరడమైనది.రాయలసీమ ప్రజల అభీష్టాన్నీ YSRCP ప్రభుత్వం నెరవేర్చాలని ప్రజలు కొరడమైనది.

జయహో బీసీ మహాసభ

విజయవాడలో జరిగే “జయహో బీసీ మహాసభ” కార్యక్రమానికి ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ మరియు ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని,బీసీ ప్రజాప్రతినిధులను(సర్పంచులు,ఎంపిటిసిలు, జడ్పీటీసీలు,కార్పొరేటర్లు,పలు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు,డైరెక్టర్లు) మన ప్రియతమ నాయకులు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి పలు బస్సులను ఏర్పాటు చేసి అందరినీ జయహో బీసీ మహాసభ కార్యక్రమానికి తరలించారు.అందుకు సంభందించిన బస్సులను జెండా ఊపి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించారు.

నివాళి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

నివాళి

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికే చెందకుండా కోస్తా,రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏక కాలంలో అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొని వచ్చారు.

ఇందులో భాగంగా కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది.ఇందుకు సంఘీభావం తెలిపేందుకు ఆళ్ళగడ్డ MLA గంగుల.బిజేంద్రా రెడ్డి గారు మరియు MLC గంగుల.ప్రభాకర్ రెడ్డి గారు GOVT WHIP గారి అధ్యక్షతన MLA గారి కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించడమైనది. అనంతరం MLA గారు YSR విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు,మేధావులతో MLA గారి కార్యాలయంలో న్యాయ రాజధాని అనుకూల వర్గాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు,కౌన్సిలర్లు,తాలుకాకు చెందిన YSRCP నాయకులు పాల్గొన్నారు.

జయంతి

స్వాతంత్ర్య సమరయోధులు,భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రివర్యులు జనాబ్ మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 06-11-2017 న పాదయాత్ర మొదలు పెట్టి 3648 KM లో దాదాపు 2 కోట్ల మంది ప్రజల సమస్యలను వింటూ “నేను ఉన్నాను, నేను విన్నాను” అంటూ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చి నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆళ్ళగడ్డ శాసనసభ సభ్యులు శ్రీ గంగుల బిజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల కూడలి నందు సభ ఏర్పాటు చేసి స్వర్గీయ YSR గారి విగ్రహానికి పూల మాల వేయడం జరిగింది. CM YS. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను 98 % పూర్తి చేసి ప్రజారంజకమైన పరిపాలనను అందిస్తున్నామని MLA గారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్, కౌన్సిలర్లు మరియు పెద్ద సంఖ్యలో YSRCP శ్రేణులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలు

సిరివెళ్ల మండల MPP వసీం నాయక్,ZP వైస్ ఛైర్మన్ దిల్షాద్, ముజఫర్ నాయక్ దంపతుల ఇంట పెళ్లికి హాజరైన ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్. వివాహానికి హాజరైన కర్నూల్ జిల్లా ZP ఛైర్మన్ గౌ ఎర్రబోతుల పాపి రెడ్డి గారు మరియు ZP CEO శివ గారు.

వైఎస్ఆర్ చేయూత

ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపాలిటి ఆఫీస్ లో మూడో విడత వైఎస్ఆర్ చేయూత ఆళ్ళగడ్డ అర్బన్ కింద 3877 మంది అక్క చెల్లెమ్మలకు 7కోట్ల 26 లక్షల 94 వేల రూపాయలచెక్కులను పంపిణీ చేసిన శాసనమండలికి విప్ ఎమ్మెల్సీ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఆళ్లగడ్డ శాసనసభ్యులు శ్రీ గంగుల బిజేంద్రా రెడ్డి (నాని)గారు…కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ డా.రామలింగారెడ్డి గారు,వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ మరియు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం

SC,ST,BC మరియు మహిళలలో 45 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ఆడపడుచులకు వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం CM జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆర్ధిక సహాయం ఈ YSR చేయూత అన్నారు. అర్హులైన ప్రతి అమ్మ, అక్క YSRCP ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఆర్ధికంగా బలపడాలని నాయబ్ రసూల్ గారు అన్నారు. జగన్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తూ వారిని ఒక తోడబుట్టిన అన్నగా ఉంటూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు.రాబోవు కాలంలో CM జగన్మోహన్ రెడ్డి గారిని,ఆళ్ళగడ్డ MLA గంగుల.బిజేంద్ర రెడ్డి గారిని భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మహిళామణులను కోరుకుంతున్నాను. ఈ కార్యక్రమంలో MEPMA అధికారి సుబ్బయ్య, సచివాలయ సెక్రెటరీలు,వాలంటీర్లు మరియు 184 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.

సత్కారం

ఆళ్ళగడ్డ పట్టణంలోని గౌసియా మస్జీద్ (కొత్త మస్జీద్) నందు ఉమ్రా యాత్రకు బయలుదేరుటకు సన్నద్ధమవుతున్న హఫీజ్ నయిముల్లా,వలినూర్,అహ్మద్,మొహమ్మద్ మరియు హుస్సేన్ గారికి ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారి చేతుల మీదుగా పెద్దలకు శాలువా కప్పి పూల మాలలతో సత్కరించడమైనది.

అనంతరం వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు మాట్లాడుతూ అల్లా ఇంటికి వెళ్లే భాగ్యం ఈ ఐదుగురు మహానుభావులకు కలిగిందని,పూర్తి జాతి కోసం అల్లాహ్ తో దుఆ చేయాలని కోరారు.కార్యక్రమంలో ముస్లిం పెద్దలు,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పుట్టినరోజు సందర్భంగా

షైక్ నాయబ్ రసూల్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి కార్యాలయంలో స్నేహితులు సుభాన్ భాయ్, శర్ఫుద్దీన్ భాయ్,భాష మరియు జిలానీలతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోడమైనది.

శంకుస్థాపన

ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పైప్ లైన్ వేయడానికి 49కోట్ల 74 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి(నాని)గారు. MLA వెంట మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్, విజయ పాల డైరీ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు మరియు అధికారులు పాల్గోన్నారు.

పుట్టినరోజు సందర్భంగా

ఆళ్ళగడ్డ MLA గంగుల.బిజేంద్ర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారి ఆధ్వర్యంలో వైస్ ఛైర్మన్ గారి కార్యాలయంలో నాని అన్న అభిమానుల మధ్య కేక్ కట్ చేసి వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోడమైనది.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ YSRCP సీనియర్ నాయకుడు దాల్ మిల్ గఫుర్ గారు,మధు గారు,శేఖర్ గారు,రామ్మోహన్ గారు,శ్రీనివాస రెడ్డి గారు,హరి గారు,జమాల్ గారు, హాజీ గారు,జీలాన్ గారు,మునాఫ్ గారు,షామీర్ గారు మరియు YSRCP అభిమానులు,నాని అన్న సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

ప్లీనరీ సమావేశం

గుంటూరు లో జరిగిన రాష్ట్ర స్థాయి 3వ ప్లీనరీ సమావేశంలో వేదిక వద్ద YSRCP పార్టీకి నీరాజనాలు తెలుపుతూ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్. ఆధ్యాతం పాదయాత్ర సమయంలో మన జగనన్న ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నేను విన్నాను,నేను చూశాను, నేను ఉన్నాను అంటూ పేద,బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను మ్యానిఫెస్టోలో నవరత్న పథకాల రూపంలో చేర్చి ఏవిధంగా అయితే మూడు సంవత్సరాలు గడవక ముందే 95% హామీలను నెరవేర్చారో కార్యకర్తలకు,నాయకులకు,YSRCP అభిమానులకు వివరిస్తూ సాగింది. MLA లు తమతమ నియోజకవర్గాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి అర్హులకు ప్రభుత్వం అందిoచిన పథకాలను వివరిస్తూ…నేటి ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఎంత మొత్తం డైరెక్టుగా మీ అకౌంట్లలో వేసింది అని ప్రశ్నిస్తూ YSRCP ప్రభుత్వం యొక్క విలువలను,విశ్వసనీయతను తెలియపరుస్తూ ప్రజలను చైతన్య పరచాలని కోరడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

ఆళ్లగడ్డ వైఎస్సార్సీపీ నాయకులు డాల్ మిల్ గఫూర్ గారి మనవడు,డాల్ మిల్ అమీర్ భాయ్ కుమారుడు కొన్ని అనారోగ్య కారణాల రీత్యా కాలం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గంగుల నాని గారు ఆత్మకూరు ఎన్నికల ప్రచారంలో బిజీ షెడ్యూల్లో ఉండటం వల్ల వెళ్ళలేక పోయిన కారణంగా..! ఆళ్లగడ్డ పుల్లారెడ్డి వీధిలో గఫూర్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించిన ఆళ్లగడ్డ శాసన సభ్యులు శ్రీ గంగుల బ్రిజేంద్రారెడ్డి (నాని) గారు, ఆళ్లగడ్డ వైఎస్సార్సీపీ నాయకులు కౌన్సిలర్ గొట్లురు సుధాకర్ రెడ్డి గారు, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహ రెడ్డి గారు,ఆళ్లగడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ గారు.

ప్లినరీ సమావేశంలో

రానున్న ఎన్నికలకు వైకాపా నాయకులు, కార్యకర్తలు నూతన ఉత్తేజంతో సిద్ధం కావాలని శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు గంగుల బిజేంద్ర రెడ్డి లు అన్నారు. పట్టణంలోని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్లినరీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడరు

పుట్టిన రోజు సందర్భంగా

ఆళ్ళగడ్డ YSRCP కార్యాలయంలో పెద్దలు గంగుల.ప్రభాకర్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడమైనది. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు ,కౌన్సిలర్లు,YSRCP నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వివాహం

మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారి ఆత్మీయ మిత్రుడు గోల్డ్ స్మిత్ మునాఫ్ గారి మేన కోడలి వివాహం ఆళ్ళగడ్డ లోని ముస్లిం షాదీఖాన లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు తన మిత్ర బృందంతో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

సందర్శన

S.లింగందిన్నె రోడ్ లో ఈద్గా మస్జిద్ నందు ఈద్గా ను, సందర్శించిన ఎమ్మెల్యే గంగుల గారు..

లింగందిన్నే రోడ్డులో గల ఈద్గా మస్జిద్ వెనక భాగాన గల ఈద్గా కు, ఖబరస్తాన్ కు రోడ్డు,విద్యుత్ లైన్ కావాలి మస్జిద్ పెద్దలు ఎమ్మెల్యే గారిని కోరడంతో ఆయా పరిసరాలను పరిశీలించి త్వరలోనే కావలసిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని హామీనివ్వడం జరిగింది.ఈద్గాలో జరగనున్న ఈద్ నమాజ్ కోసం వచ్చే నమాజీల కోసం ఎమ్మెల్యే గారు 3000 పాకేట్లు మజ్జిగ కూడా ఏర్పాటు ఈ సందర్భంగా తెలియజేసిన ఆళ్లగడ్డ శాసన సభ్యులు శ్రీ గంగుల బ్రిజేంద్రారెడ్డి (నాని) గారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు ,దాల్ మిల్ గఫుర్ గారు ,శర్ఫుద్దీన్ గారు ,అమీర్ భాష గారు , మహబూబ్ భాష గారు , అల్లాబకశ్ గారు ,గౌస్ గారు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

7 th సచివాలయం పరిధిలో వాలంటీర్లకు అభినందన సభా

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థలో ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని జరుపుకొని వాలంటీర్లకు సేవా మిత్ర ,సేవ రత్న, సేవా వజ్ర ,అనే పురస్కారాలతో సత్కరించడం జరుగుతుంది అందులో భాగంగానే 20-4-2022 నాడు 7 వ సచివాలయ పరిధిలో వాలంటీర్ల అభినందన సభ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీ షేక్ నాయబ్ రసూల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో కో ఆప్షన్ మెంబర్ షేక్ రమీజాబీ గారు సచివాలయ అడ్మిన్ షేక్ ఆదస్ గారు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొనడం జరిగింది. వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ గారు మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ వారి పనితీరు గురించి వివరిస్తూ తమకు కేటాయించిన హౌస్ హోల్డ్స్ తో బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. వాలంటీర్లకు అందరికీ సేవా మిత్ర పురస్కారాలు నాయబ్ రసూల్ గారు కో ఆప్షన్ మెంబర్ రమీజాబీ గారితో కలిసి సత్కరించారు అనంతరం కేక్ కట్ చేసి వాలంటీర్ల తో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.

7 వ సచివాలయం పరిధిలో ఉచిత మెడికల్ క్యాంపు

శాంతిరామ్ మెడికల్ కాలేజీ & జనరల్ హాస్పిటల్ వారి ఆద్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ను 7వ సచివాలయం లో 21-04-2022 గురువారం నాడు ప్రారంభించిన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీ షేక్ నాయబ్ రసూల్ గారు. వీరు మాట్లాడుతూ ఈ ఉచిత మెడికల్ క్యాంపు లో గుండెకు, కంటికి సంబందించిన పరీక్షలు బి.పి, షుగర్ పరీక్షలు ఉచితంగా చేస్తారని కావున 7వ సచివాలయం పరిధిలో ఉన్న ప్రజలు అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. MLA గంగుల బ్రిజేంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ఉచిత మెడికల్ క్యాంపు లను పట్టణంలో నిర్వహించబడుతున్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ షేక్ ఆదస్, సచివాలయ సిబ్బంది మరియు శాంతిరామ్ మెడికల్ కాలేజీ & జనరల్ హాస్పిటల్ వారి సిబ్బంది పాల్గొన్నారు.

పోలియో చుక్కలు

భవిష్యత్తులో సంభవించే వ్యాధిని నివారించడానికి 5 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలను పోలియో చుక్కలను ఇవ్వడం జరిగింది.

రక్తదానం

12 వార్డ్ ప్రజలు,YSRCP నాయకులు,యువకులు, ఉత్సాహవంతులు,తాలుకా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడమైనది.

పుట్టిన రోజు పండుగ

ళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు రోడ్ల కూడలి నందు గల R&B విశ్రాంతి భవనం నందు ఆళ్ళగడ్డ MLA శ్రీ గంగుల.బిజేంద్రా రెడ్డి(నాని) మరియు MLC శాసన మండలి చీఫ్ విప్ శ్రీ గంగుల. ప్రభాకర్ రెడ్డి గారి అధ్యక్షతన AP CM గౌ.శ్రీ.YS.జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు పండుగను పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది.

అన్న భిక్ష ప్రసాదం

ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని కాచింతల పుణ్యక్షేత్రం నందు వెలసిన ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆళ్ళగడ్డ లోని మదీన మస్జీద్ కమిటీ ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ అధ్యక్షతన మాలాదారులకు భిక్ష ఏర్పాటు కార్యక్రమం నిర్వహించడమైనది. ముందుగా స్వామివారికి నైవేద్యం సమర్పించి తదనంతరం అయ్యప్ప,హనుమ,భవాని,శివ మాలదారులకు అన్న భిక్ష ప్రసాదం వడ్డించడమైనది.

భరోసా

ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డ్ కు చెందిన విద్య కమిటీ ఛైర్మన్ సుల్తాన్ గారి తండ్రిగారు అల్లాహ్ సన్నిధికి చేరుకోడమైనది. విషయం తెలిసిన వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు భౌతికకాయాన్ని సందర్శించి వారి కుటుంబానికి ధైర్యంగా ఉండమని చెప్పి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

థెరపీ కేంద్రం ప్రారంభం

ఆళ్ళగడ్డ MLA శ్రీ గంగుల బిజేంద్రా రెడ్డి గారు ఆళ్ళగడ్డ మండల ప్రజా వైద్యశాల నందు ఆక్సిజన్ ప్లాంట్ మరియు చిన్న పిల్లల ఫోటో థెరపీ కేంద్రాన్ని ప్రారంభించారు. కరోన వ్యాధిగ్రస్తుల కొరకు 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు త్వరలో రాబోతున్నాయి. తర్వాత MLA గారు హాస్పిటల్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

పరామర్శ

ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డ్ లోని ఉసేన్ రెడ్డి వీధికి చెందిన బిలాల్ దస్తగిరి గారు అనారోగ్య కారణాలతో ఈ రోజు మధ్యాహ్నం మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ దస్తగిరి భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఆళ్లగడ్డ పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్ నందు, వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శాసనసభ సభ్యులు గౌరవనీయులు బ్రిజేంద్ర రెడ్డి గారు,మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉప్పలపాటి రవి గారు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నరసింహా రెడ్డి గారు మరియు ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ S.నాయబ్ రసూల్ గారు.

రాద్ధాంతం

ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్న వయసు మళ్ళిన చంద్రబాబు నాయుడును ఎండగడుతున్న YSRCP మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ మరియు రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి బాబులాల్,ఆళ్ళగడ్డ MPP రాఘవేంద్ర రెడ్డి,మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఉప్పలపాటి రవి,కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి,మాదం చెన్నయ్య మరియు రామిరెడ్డి ఉన్నారు.

కౌన్సిల్ సమావేశం

జరిగిన కౌన్సిల్ సమావేశంలో సమస్యల గురించి ప్రసంగిస్తున్న వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్.

వినతి పత్రం

ఆళ్ళగడ్డ వివేకానంద యువగన సేవ సమితి వారికి అసిఫా గురించి జరుగు ర్యాలీకి తోడుగా రావలసిందిగా కోరుతూ వినతి పత్రం ఇస్తున్న ఆళ్ళగడ్డ గౌసియా మస్జీద్ ముస్లిం సోదరులు.

వంటా-వార్పు కార్యక్రమం

కర్నూలు జిల్లా ఆల్లగడ్డ నియోజకవర్గ ఇంచార్జ్ గంగుల బిజేంద్రా రెడ్డి (నాని) గారు, మరియు రామి శెట్టి వీరభద్రుడు గారు అలానే పార్టీ పెద్దలు, పార్టీ కార్యకర్తలు అలాగే సామాన్య ప్రజలు అందరూ కూడా వారికి మద్దతూ తెలుపుతూ రహదారిపైకి వచ్చి ప్రత్యేక హోదా సాధన కోరకు అలానే ఢిల్లీలో పోరాటం చేస్తున్న వైయస్.ఆర్.సీపి నాయకులకు సంఘీభావంగా “వంటా-వార్పు కార్యక్రమం” తలపెట్టినారు.

దీక్ష

12 వ రోజు రిలే నిరాహారదీక్షలో భాగంగా  దీక్షలో కూర్చున్న న్యాయవాదులు S. నాయబ్ రసూల్ , నెరేళ్ల. మురళి. సంఘీభావం.

శుభాకాంక్షలు

శ్రీ సీనియర్ మరియు శ్రీ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆళ్లగడ్డ న్యాయవాద సంగం అధ్యక్షులు మరియు న్యాయవాదులు

సన్మానం

ఆళ్లగడ్డ బార్ అధ్యక్షులు సూర్య నారాయణ రెడ్డి గారిని (ఆళ్లగడ్డ కోర్టుకు) అందరి సహకారంతో జిల్లా స్థాయి హోదా సాధించినందులకుగాను కోశాథికారి తిమ్మయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిoచడమైనది.ఇందులో లాయర్ నాయబ్ రసూల్,ఓబులేసు మరియు సిబ్బంది పాల్గొనడమైనది.

కలిసిన సందర్భంలో

ముస్లిం మైనారిటీ కోటాలో YSRCP పార్టీ MLA కోటా కింద MLC పదవిని కైవసం చేసుకున్న నంద్యాలకు చెందిన స్నేహశీలి,మృదుస్వభావి
జనాబ్ ఇసాక్ భాష గారితో ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్. గతంలో ఒక కార్యక్రమం కోసం ఆళ్ళగడ్డ కు విచ్చేసినప్పుడు ఆఫీస్ నందు ఇసాక్ భాష గారిని గౌరవ పూర్వకంగా కలవడం జరిగింది. కార్యక్రమంలో YSRCP నాయకులు అమీర్ బాష, హాబీబుల్లా గారు కూడా ఆఫీస్ కి విచ్చేయడం జరిగింది.

పాదయాత్ర

ఆళ్ళగడ్డ లోని స్థానిక MLA గారి కార్యాలయం నందు చంద్రబాబు నాయుడి డైరెక్షన్లో అమరావతి రైతుల ముసుగులో రియల్టర్లు నిర్వహిస్తున్న పాదయాత్రను ఎండగడుతూ నిర్వహించిన సమావేశంలో ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ మరియు YSRCP గ్రామ,పట్టణ నాయకులు పాల్గొని రియల్టర్లు రాయలసీమలోకి పాదయాత్ర ద్వారా ప్రవేశిస్తున్న దాని గురించి మాట్లాడం జరిగింది.

వివాహ వేడుక

రివెళ్ల టౌన్ నందు  సలాం భాయ్, నజీర్ హజరత్ వారి ఇంట జరిగిన వివాహ వేడుకనందు ఆళ్ళగడ్డ YSRCP సమన్వయకర్త శ్రీగంగులబిజేంద్రరెడ్డి(నాని)అన్న హాజరయ్యారు. వీరివెంట YSRCP ఆళ్ళగడ్డ టౌన్ అధ్యక్షులు సింగం భరత్ రెడ్డి ,దాము ,మైనార్టీ నాయకులు S.నాయబ్ రసూల్ మరియు లాయర్ భాష, అబ్బాస్ తదితరులు పాల్గొనటం జరిగింది.

పరామర్శ

ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డ్ కు చెందిన  చిన్ననాటి స్నేహితుడు ఫయాజ్(APSPDCL LINE MEN) ప్రమాదవశాత్తు క్రింద పడి కాలు ఫ్యాక్చర్ అయి కర్నూలు మెడికవర్ హాస్పిటల్ నందు శస్త్ర చికిత్స జరిగి కొలుకుంటున్నాడు. ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్  కర్నూల్ వెళ్లి  స్నేహితుణ్ణి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని చెప్పడమైనది.

Active Participation in Various Initiatives by Mr. Shaik Nayab Rasool

ఉమ్రా యాత్ర

ఆళ్ళగడ్డ పట్టణంలోని దివ్య జ్ఞాన మందిరానికి చెందిన హజరత్ హుస్సేన్ భాష గారు ఉమ్రా యాత్రకు బయలు దేరుతున్న సందర్భంగా వారికి ఘనంగా సన్మానించి మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ మరియు హాఫిజ్, ఆలిం గురువులు. వారితో మానవాళి శాంతి కొరకు అల్లాహ్ దర్బార్ నందు ప్రార్థించ వలసిందిగా కోరడమైనది.

వై నీడ్ AP జగన్ అనే కార్యక్రమం

వై నీడ్ AP జగన్ అనే కార్యక్రమంలో భాగంగా నేడు ఆళ్లగడ్డ మున్సిపాలిటి పరిధిలోని 7వ సచివాలయం పరిధిలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ JCS అధ్యక్షుడు కులూరు నరసింహా రెడ్డి గారు, మున్సిపాలిటీ కమీషనర్ రమేష్ బాబు గారు, సచివాలయం కన్వీనర్లు లక్ష్మి నారాయణ గారు, అన్వర్ గారు పాల్గొని ప్రత్యక్ష, పరోక్ష పథకాల రూపంలో అర్హులకు వాలంటీర్ల ద్వారా అందించిన నగదు మొత్తం యొక్క వివరాల పట్టికను ఆవిష్కరించడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని ఎద్దుల పాపమ్మ జూనియర్ కాలేజి అవరణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళ సింపుల్ బాల్ క్రీడకు విచ్చేసిన వివిధ జిల్లాల క్రీడాకారులతో కరచాలనం తీసుకొని వారిని ప్రోత్సాహ పరిచిన ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ గారు కార్యక్రమంలో టీచర్ సలావుద్దీన్,PET ప్రతాప్ గారు పాల్గొన్నారు.

చెక్కులు పంపిణీ

 ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఆళ్ళగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయానిధి నుంచి లబ్ది పొందిన 8 మందికి 19 లక్షల 40 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఆళ్లగడ్డ శాసన సభ్యులు శ్రీ గంగుల బ్రిజెంద్రా రెడ్డి(నాని)గారు.

బైక్ ర్యాలీ

గంగుల.బిజేంద్రా రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో అనుచరులతో పాల్గొన్న ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు.

బైక్ ర్యాలీ

గంగుల.బిజేంద్రా రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో అనుచరులతో పాల్గొన్న ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు.

అవగాహన సదస్సు

జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 7 వ సచివాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు , ఆళ్లగడ్డ తహసీల్దార్ హరినాధ్ గారు, మరియు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గారు ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

ఆళ్లగడ్డ మున్సిపాలిటి పరిధిలోని 6 వ సచివాలయం 10 వ వార్డ్ లోని టీచర్స్ కాలనీ, విజయపురివిధి, జమున వీధులలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ గంగుల బ్రిజెంద్రారెడ్డి గారు.

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ బ్రోచర్ విడుదల

ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మీ ఫంక్షన్ హాల్ నందు మిడిల్ ఇంకమ్ గ్రూప్ వారి కోసం “జగనన్న స్మార్ట్ టౌన్ షిప్” బ్రోచర్ ని MLA గంగుల. బిజేంద్రా రెడ్డి గారు మరియు మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు విడుదల చేయడం జరిగింది.

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ గంగుల బిజేంద్రా రెడ్డి గారు పాల్గొని ప్రసంగం అందజేయడం జరిగింది.

సమావేశం

MLA గారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో గృహసారధులు, సచివాలయ కన్వీనర్ల అవలంభించాల్సిన ప్రక్రియ గురించి, పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లి YSRCP ప్రభుత్వం అందజేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఎలా ప్రజలకు వివరించాలి అనే విషయం గురించి మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు ప్రసంగం అందజేయడం జరిగింది.

బాల్య వివాహాల నిరోధక చట్టం

ఆళ్లగడ్డలోని మున్సిపాలిటీ పరిధిలోని 7 వ సచివాలయ పరిధిలో  “బాల్య వివాహాల నిరోధక చట్టం”గురించి ANM లు,ఆశా కార్యకర్తలు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్. ఆయన మాట్లాడుతూ నిరక్షరాస్యత,పేదరికం వల్ల బాల్య వివాహాలు జరుగుతుంటాయని అబ్బాయిలకు 21 సంవత్సరం,అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా వివాహాలు చేసేదానికి పూనుకుంటే చట్ట ప్రకారం నేరం,ఈ అఫెన్స్ లో NON BAILABLE కేస్ బుక్ అవుతుందని.వధువు, వరుడి ఇరువైపుల పార్టీలు ఇందులో నిందితులుగా చేర్చి కేస్ బుక్ చేస్తారని,పెళ్లికి హాజరయిన వారు సైతం ఇందులో నిందితులవుతారని ఆయన అన్నారు.అందుకే బాల్య వివాహాలకు అందరూ దూరంగా ఉండాలన్నారు. ఒక వేళ ఏదైనా,ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే తమ దృష్టికి తీసుకొని రావాలని ఆయన కోరారు.

జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 7 వ సచివాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్,ముఖ్య అతిధులుగా ఆళ్లగడ్డ తహసీల్దార్ హరినాధ్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ మాట్లాడుతూ “జగనన్న సురక్ష” కార్యక్రమం ద్వారా అర్హులైన అందరికి 11 రకాల సర్టిఫికెట్స్ పూర్తి ఉచితంగా అందించడమే కాకుండా,అర్హులైఉండి పథకాలు రాని వారిని గుర్తించి వారికి పధకాలు వచ్చేలాగా త్వరితగతిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

వివాహం

పుల్లారెడ్డి వీధికి చెందిన మహబూబ్ బాష గారి కుమారుడు షరీఫ్ వివాహానికి హాజరై నూతన వధూవరులకు వివాహమహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి,వివాహ విందులో పాల్గొన్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ మరియు వారి మిత్ర బృందం.

దిష్టిబొమ్మ దహనం

ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల కూడలి నందు వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వాలంటీర్లకు సంఘీభావం తెలిపిన ఆళ్లగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్,మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కులూరు.నరసింహా రెడ్డి,మాదం. చెన్నయ్య,రమేష్,సునీల్,చింతకుంట్ల రాజా రెడ్డి,రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జయంతి

Y.S.R: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ గౌ. శ్రీ. డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను  వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

సత్కారం

జగనన్న ఆణిముత్యాలకు ఎమ్మెల్యే గంగుల సత్కారం

వెన్నపూస రవీంద్రా రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్ర రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అయినటువంటి నాయబ్ రసూల్ గారు ఆళ్లగడ్డలో పట్టణంలోని 7 సచివాలయం పరిధిలోని 12 వ వార్డులో గల పట్టభద్రులను కలిసి Y S.జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస రవీంద్రా రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరడమైనది.

గృహ సారథులు సమావేశం

ఎమ్మెల్యే గంగుల నాని గారి ఆధ్వర్యంలో “నమ్మకం నువ్వే జగన్” అంటూ ఆళ్లగడ్డ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన గృహ సారథులు సమావేశం.ఈ సమావేశంలో గృహసారధులకు, కన్వీనర్లకు మన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ది ప్రజల్లోకి ఏవిధంగా తీసుకెల్లాలి అనే విషయాన్ని దిశా నిర్దేశం చేసిన ఆళ్లగడ్డ శాసన సభ్యులు శ్రీ గంగుల బ్రిజెంద్రా రెడ్డి(నాని)గారు.మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు మాట్లాడుతూ గృహ సారథులు పార్టీ యొక్క సిద్ధాంతాన్ని మరియు పార్టీ పబ్లిసిటీ కిట్ ని ప్రతి కుటుంబానికి చేర్చి వారితో వచ్చే ఎన్నికల వరకు సత్సంబంధాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు ఆళ్లగడ్డ ఎంపిపి గజ్జల రాఘవేంద్ర రెడ్డి గారు, ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నర్సింహా రెడ్డి గారు,విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డ గారు, సర్పంచ్లు, కౌన్సిలర్, ZPTCలు, మరియు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు,గృహ సారథులు,కన్వీనర్లు, వాలంటీర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి

ఈ రోజు 12 వార్డ్ కు చెందిన మాయలూరు.రాముడు మామ అనారోగ్యంతో మరణించడమైనది.విషయo తెలుసుకున్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు భౌతికకాయాన్ని సందర్శించి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.మరియు కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియజేసారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

2023 ప్రముఖ దినపత్రిక తెలుగు ప్రభ నూతన క్యాలెండర్ ను ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి , ప్రారంభించారు. ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీర రాఘవరెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కోలూరు నరసింహారెడ్డి, కేంద్ర మాజీ కాటన్ బోర్డు మెంబర్ చింతకుంట శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాయిబ్ రసూల్ సింగం వెంకటేశ్వర్ రెడ్డి ,డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి గంగుల రామిరెడ్డి ,న్యాయవాది అశ్వర్థ రెడ్డి, కొత్తూరు సునీల్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కాంట్రాక్టర్ నజీర్, కౌన్సిలర్ బాలబ్బి పంచ నాగరాజు, పాల్గొన్నారు.

రక్తదానం

ఈ రోజు ఆళ్ళగడ్డ లో AP CM జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని MLA,MLC గారు సందర్శించడమైనది.కార్యక్రమంలో ఆళ్ళగడ్డ నియోజక వర్గానికి చెందిన YSRCP నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడమైనది.

ప్రెస్ మీట్

గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వైస్సార్సీపీ నాయకుడు మీడియా విలేకరులతో సంభాషించడం జరిగింది.

ప్రారంభోత్సవం

అన్నదానం

జానకి రామయ్య,ఆవుల పుల్లయ్య మరియు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించు ఆళ్ళగడ్డ పట్టణంలో ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం కాశింతల క్షేత్రం ఆళ్ళగడ్డ నందు ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారి చేతుల మీదుగా అన్న సంతర్పణం నిర్వహించడమైనది.

నిరాహార దీక్ష

ప్రత్యేక హోదా మరియు విభజన చట్టంలోని అన్ని హామీల అమలు కోసం ఆమరణ నిరాహార దీక్ష లో వైస్సార్సీపీ నాయకులు పాల్గొనడం జరిగింది

జయంతి సందర్బంగా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను  వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది

వైఎస్సార్సీపీ బస్సు యాత్ర సందర్భంగా

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో 26 నుంచి 29 వరకు వైఎస్సార్సీపీ బస్సు యాత్ర సందర్భంగా వాల్ పోస్టర్ విడుదల చేసిన మైనార్టీ, బీసీ,ఎస్సీ,ఎస్టీ సంఘ నాయకులు.

సన్మానం

వలంటీర్ల సన్మాన కార్యక్రమం లో ఆళ్ళగడ్డ MLA శ్రీ గంగుల. బిజేంద్ర రెడ్డి గారితో ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు పాల్కొనడం జరిగింది .

అంత్యక్రియల్లో

ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 12 వ వార్డ్ కు చెందిన దూదేకుల. దస్తగిరి గారు అల్లాహ్ సన్నిధికి చేరుకోవడమైనది.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాహ్ తో దువా చేయడమైనది.వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ భౌతికకాయనికి సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పర్యటన

ఆళ్ళగడ్డ పట్టణంలో గుడ్ మార్నింగ్ ఆళ్ళగడ్డ కార్యక్రమంలో భాగంగా సాగర్ వీధి,విద్యానగర్,చలమయ్య వీధి లో పర్యటించి ప్రజల సమస్యల అడిగి తెలుసుకున్న ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శ్రీ గంగుల బ్రిజేంద్రారెడ్డి (నాని) గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వార్డుల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటివద్దకు వెళ్ళి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

నిరసన

YSRCP అధ్యక్షులు శ్రీ.Y.S.జగన్ మోహన్ రెడ్డి గారి పైన జరిగిన హత్యా యత్నానికి నిరసనగా శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి MLC ఆళ్ళగడ్డ మరియు ఆళ్ళగడ్డ YSRCP సమన్వయకర్త శ్రీ గంగుల.బిజేంద్రరెడ్డి(నాని) గారి అదేశాలమేరకు ఆళ్ళగడ్డ నాలుగు రోడ్ల సెంటర్ నందు పెద్ద సంఖ్యలో YSRCP కార్యకర్తలు,నాయకులు ధర్నాలో పాల్గొని అధికార పార్టీ యొక్క హేయమైన చర్యను ఖండించారు.

మురికి నీటి సమస్యకు పరిష్కారం

11 వార్డ్ నందు మురికి నీరు రోడ్డు మీద ప్రవహిస్తూ దుర్ఘన్దం వేదజల్లుతూ డెంగ్యూ జ్వరాల వ్యాప్తికి కరణమౌతుందన్న విషయం ప్రజల ద్వారా వైస్ ఛైర్మన్ గారికి తెలిసిన వెంటనే స్పందించిన వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు MLA, చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లరు. వారు క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యటించి సత్వరం సమస్యకి పరిష్కరించమని అధికారులను ఆదేశించి పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూసారు. MLA, చైర్మన్, వైస్ ఛైర్మన్ తీసుకున్న చోరువకు వార్డ్ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

నియమకం

ఆళ్ళగడ్డ MLA శ్రీ గంగుల.బిజేంద్రరెడ్డి గారు మరియు MLC శ్రీ గంగుల.ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి ఆధ్వర్యంలో 12 వ వార్డ్ లో ఉన్న ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల(ఉర్దూ)యందు విద్య కమిటీ ఛైర్మన్ గా సుల్తాన్ భాష,వైస్ చైర్మన్ గా శబాన గారిని విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది.

గ్రామ పర్యటన

ఆళ్ళగడ్డ పట్టణంలో గుడ్ మార్నింగ్ ఆళ్ళగడ్డ కార్యక్రమంలో భాగంగా సాగర్ వీధి,విద్యానగర్,చలమయ్య వీధి లో పర్యటించి ప్రజల సమస్యల అడిగి తెలుసుకున్న ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శ్రీ గంగుల బ్రిజేంద్రారెడ్డి (నాని) గారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వార్డుల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటివద్దకు వెళ్ళి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

ప్రమాణ స్వీకారం

ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ నందు ఈ రోజు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకొడమైనది.వారితో గౌరవ ఛైర్మన్ డా.K.రామలింగా రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయించడమైనది.

పాలాభిషేకం

Rs 20000 లోపు బకాయిలు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు CM జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారి వారి అకౌంట్లలో అమౌంట్ వేయడం జరిగింది.కావున బాధితులు,ఏజెంట్ల అనందాల మధ్య CM గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడమైనది. ఈ కార్యక్రమంలో MLC గంగుల.ప్రభాకర్ రెడ్డి గారు,మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు మరియు కౌన్సిలర్లు పాల్గొనడమైనది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

ఆళ్ళగడ్డ మండలం పెద్ద చింతకుంట్ల గ్రామంలోని దేవరాయపురంలో మన బడి, జగన్న కానుక, నాడు -నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రా రెడ్డి గారు, ఎం ఇ ఓ శోభా వివేకవతి, నరసింహ సర్, మున్సిపల్ చైర్మన్ రామలింగారెడ్డి,వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సమావేశం

గౌ.వైస్ ఛైర్మన్ S.నాయబ్ రసూల్ గారి అధ్యక్షతన పరిపాలన సౌలభ్యం కోసం రెండవ వైస్ ఛైర్మన్ ఎన్నిక కొరకు సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశంలో కౌన్సిలర్లు 22 వార్డ్ కు చెందిన YSRCP కౌన్సిలర్ అయినటువంటి M.మరియమ్మ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది.

నూతన భవంతి ప్రారంభోత్సవం

స్థానికంగా నిర్మించిన YSR అగ్రీ ల్యాబ్,నియోజకవర్గ పశువర్థక శాఖ వారి నూతన భవంతిని వారు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.ఇందులో రైతులు అధిక దిగుబడి సాధించడానికి కావలసిన అన్ని పరిక్షల నిర్వహణ కోసం సిబ్బందిని ఏర్పాటు చేయడమైనది.పశువులకు వచ్చే వ్యాధులను తెలుసుకునేందుకు పరీక్షా కేంద్రన్నీ ఏర్పాటు చేసి పాడి, పంటకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది. ఈ కార్యక్రమంలో గడ్డి బెల్ యంత్రము,విత్తనం గొర్రు ఉమ్మడి రైతు సంఘాల లబ్ధిదారులకు MLA,MLC చేతుల మీదుగా అందివ్వడం జరిగింది.

సమీక్ష సమావేశం

ఆళ్లగడ్డ మండలంలో ప్రభుత్వ పథకాలపై ఆళ్లగడ్డ మండల అధికారులతో, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం లో అనుక్షణం ప్రజల కోసం తపించే ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని గారు పాల్గొనడమైనది.

రెండవ వార్షికోత్సవ కార్యక్రమం

ప్రజల పార్టి YSRCP అధికారంలోకి వచ్చి మన ప్రియతమ నాయకుడు YS. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ CM గా బాధ్యతలు చేపట్టి నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా  ఆళ్ళగడ్డ MLA శ్రీ గంగుల. బీజేంద్ర రెడ్డి గారి కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి రెండవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోడం జరిగింది.

శాలువలతో సన్మానించడం జరిగింది.

ఆళ్ళగడ్డ MLA గంగుల.బిజేంద్ర రెడ్డి మరియు MLC గంగుల.ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారి ఆధ్వర్యంలో పట్టణంలో పలు రంగాల కార్మికులకు,కార్మిక సంఘాల నాయకులు వైస్ ఛైర్మన్ కార్యాలయంలో ఘనంగా సత్కరించి శాలువలతో సన్మానించారు.ఈ సందర్భంలో వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ మాట్లాడుతూ ఏ అభివృద్ధి చెందిన,చెందుతున్న దేశాలకు కార్మికులు,కర్షకులే వెన్నుముక అని,సంపద సృష్టించాలంటే కార్మికులతోనే సాధ్యమని,సంపద సృష్టికి కార్మికుల కృషే మూలమని వారి సేవలను వైస్ ఛైర్మన్ కొనియాడారు.అనంతరం పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన కార్మికులకు పూల మాలలతో సన్మానించారు. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లో శ్రామికులకు,కర్షకులకు ఆర్థిక స్వావలంబన సాధించుటకు పలు పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క YCP ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.ముఖ్యంగా ఆటో కార్మికుల కోసం జగనన్న తొడుతో ఆర్థిక చేయుతకు అందించిన ఘనత ఒక్క జగనన్నకే సాధ్యమని జగనన్న మానసిక పుత్రికలైన వాలంటీర్ వ్యవస్థ,సచివాలయ వ్యవస్థ దేశాన్ని మన రాష్ట్రం వైపు చూసేలా చేశాయని అన్నారు.

వర్ధంతి

మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీ శే డా.Y S.రాజశేఖర్ రెడ్డి గారి 13 వ వర్ధంతి సందర్భంగా ఆళ్ళగడ్డ లోని నాలుగు రోడ్ల సెంటర్లో గల ఆయన విగ్రహానికి పూల మాల వేసిన MLA గంగుల.బిజేంద్ర రెడ్డి గారు, MLC ప్రభాకర్ రెడ్డి గారితో ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు.పెద్ద సంఖ్యలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Mr. Shaik Nayab Rasool Played a key role in Social and Development Activities

శ్రీ Y S. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు

గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ Y S. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా ఆళ్ళగడ్డ పట్టణంలో ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డ్స్ పంపిణీ చేయడమైనది.
అర్బన్ హెల్త్ సెంటర్ మరియు CHC ప్రహరీ గోడను ప్రారంభించిన అనంతరం CC రోడ్ల శంకుస్థాపన శిలాఫలకాలను శ్రీకారం చుట్టిన MLA గంగుల.బిజెంద్రా రెడ్డి,రాష్ట్ర జలవనరుల
సలహాదారు గంగుల.ప్రభాకర్ రెడ్డి గారు,నంద్యాల MP పొచా.బ్రహ్మానంద రెడ్డి గారు, పుట్టలమ్మ ఛైర్మన్ మనోహర్ రెడ్డి గారు,ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్ డా.K.రామలింగ రెడ్డి గార్,
మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్,కమీషనర్ రమేష్ బాబు,విజయా పాల డైరీ ఛైర్మన్ SV జగన్మోహన్ రెడ్డి గారు,మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం.రాఘవ రెడ్డి గారు,కౌన్సిలర్లు
మరియు YSRCP ముఖ్య నేతలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
7 వ సచివాలయం పరిధిలోని 11,12 వ వార్డ్ లబ్ది దారులయినా అక్క చెల్లెమ్మలకు మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ గారి చేతుల మీదుగా దాదాపు 220 మంది లబ్దిదారులకు దశల వారిగా రిజిస్ట్రేషన్ పత్రాలను అందించడమైనది.ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని గొప్ప కార్యక్రమాన్ని మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వములో జరగుతుంది.అక్కచెళ్ళమలు CM గారిని, ఎమ్మెల్యే గంగుల. బిజేంద్ర రెడ్డి గారిని ఆశీర్వదించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ నే పట్టం కడతామని అన్నారు.కార్యక్రమంలో అడ్మిన్ అదాస్,TPO పవన్,కుళ్ళయప్ప,వాలంటీర్లు మరియు పెద్ద సంఖ్య లో లబ్దిదారులు పాల్గొన్నారు.

సన్మానం

ఆళ్ళగడ్డ ఎద్దుల పాపమ్మ జూనియర్ కళాశాలలో జగనన్న ఆణి ముత్యాల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను సన్మానించిన ఆళ్ళగడ్డ శాసన సభ్యులు శ్రీగంగుల బ్రిజేంద్రా రెడ్డి(నాని)గారు.

జన్మదిన వేడుకలు

శ్రీ గంగుల.ప్రభాకర్ రెడ్డి (మాజీ శాసన మండలి చీప్ విప్) గారి జన్మదినం పురస్కరించుకుని జన్మదిన వేడుకల్లో భాగంగా పూలమాలతో సత్కరించిన ఆళ్ళగడ్డ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు.

జయంతి

ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో మాజీ శాసన మండలి విప్ ఎమ్మెల్సీ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారి,ఆళ్ళగడ్డ శాసన సభ్యులు శ్రీ గంగుల బ్రిజేంద్ర రెడ్డి(నాని) గారి ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది.

సీసీ రోడ్డువేయించిన సందర్భంలో

ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న 12 వ వార్డ్ లో ఆళ్లగడ్డ MLA శ్రీ గంగుల.బిజేంద్ర రెడ్డి గారు, మాజీ శాసనమండలి చీప్ విప్ MLC గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మరియు మున్సిపల్ ఛైర్మన్ డా.K.రామలింగ రెడ్డి గారి సహాయ సహకారాలతో CC రోడ్డు వేయించడం జరిగింది. సీసీ రోడ్డు పనులను మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. .

దిష్టి బొమ్మ దహనం

ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన రాష్ట్ర అధ్యక్షుడు గౌ.శ్రీ. పవన్ కళ్యాణ్ గారి వాలంటీర్ వ్యవస్థ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల కూడలి నందు వాలంటీర్లు పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ నందు మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.

పరామర్శ

నంద్యాల YSRCP సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ.శిల్పా.మోహన్ రెడ్డి గారు ఆళ్లగడ్డ పుల్లారెడ్డి వీధిలోని దాల్ మిల్ హాజీ గఫుర్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి విందు స్వీకరించడం జరిగింది.

పెన్షన్లు పంపిణీ

ఆళ్లగడ్డ లో 7వ సచివాలయం పరిధిలో 23 పెన్షన్లు పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ షైక్ నవాబ్ రసూల్ గారు.

నిత్యావసరమైన సరుకులు పంపిణీ

ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ గారు మరియు మున్సిపాలిటీ కమిషనర్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన సబ్బులు, కొబ్బరినూనె, గ్లౌజులు మరియు చెత్త సేకరణకు ఉపయోగించే బుట్టలను పంపిణీ చేయడం జరిగింది.

అవగాహన కార్యక్రమం

ఆళ్లగడ్డలోని మున్సిపాలిటీ పరిధిలోని 7 వ సచివాలయ పరిధిలో “బాల్య వివాహాల నిరోధక చట్టం”గురించి ANM లు, ఆశా కార్యకర్తలు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు.
ఆళ్లగడ్డ పట్టణంలోని కొత్త మస్జీద్ ఇమామ్ నయిముల్లాహ్ గారి AL-FAYAZ ఉమ్రా టూర్స్ & ట్రావెల్స్ ఆధ్వర్యంలో 68 మంది ముస్లిం సోదర సోదరీమణులు 15 రోజులు మక్కా,మదీన సందర్శించుకోడం కొరకు 14 వ తేదీ బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నారు.అందులో భాగంగా వారికి అవగాహన తరగతులు P చింతకుంట్ల లో నిర్వహించడమైనది.

పరిశీలన

షైక్ నాయబ్ రసూల్ గారు రోడ్ పనులని పరిశీలించడం జరిగింది

మరమ్మత్తులు

MLA శ్రీ గంగుల.బిజేంద్ర రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం వారి ఆదేశానుసారం ప్రభుత్వ వైద్యశాల వెనుక వైపు రామాలయం వీధిలో ప్రమాద స్థాయిలో వరిగిఉన్న విద్యుత్ స్తంభాన్ని 12 వ వార్డ్ కౌన్సిలర్, మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ శ్రీ నాయబ్ రసూల్ గారి ఆధ్వర్యంలో విద్యుత్ గుత్తేదారులు సపోర్ట్ పోల్ వేసి మరమ్మత్తులు చేయడమైనది.

YSR భీమా

కుద్బా వీధికి చెందిన B.రమణమ్మ గారు సాధారణ మరణానికి గురి కావడం జరిగింది. MLA నాని గారి అదేశానుసారం YSR భీమా ద్వార తక్షణ సహాయం కింద నామినీ అయిన ఆమె కుమారుడు చౌడేశ్వరయ్య గారికి ఈ రోజు వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారి చేతుల మీదుగా Rs 10000/- అందించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పడమైనది.

రోడ్ల అభివృద్ధి

MLA శ్రీ గంగుల.బీజేంద్ర రెడ్డి గారి సహకారంతో వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ ప్రాతినిధ్యం వహిస్తున్న 12 వార్డులో గత 30 సంవత్సరాల నుండి రాస్తా విషయOలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాదాపు 20 కుటుంబాల ఆవేదనను MLA గారు తీర్చడమైనది. అలాగే ఛైర్మన్ రామలింగ రెడ్డి గారు,కమీషనర్ కిషోర్ గారు,AE సురేంద్ర రెడ్డి గారి సహకారంతో రాస్తాను JCB తో చదును చేయడమైనది. బస్తీ వాసులు MLA నాని గారికి, ఛైర్మన్ రామలింగారెడ్డి గారికి,వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు.

Dr.Y.S.రాజశేఖర్ రెడ్డి గారి 12 వ వర్ధంతి

ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి శ్రీ Dr.Y.S.రాజశేఖర్ రెడ్డి గారి 12 వ వర్ధంతి సందర్భంగా ఆళ్ళగడ్డలోని నాలుగు రోడ్ల సర్కిల్లో గల YSR విగ్రహానికి గౌరవ MLA గారు శ్రీ గంగుల బీజేంద్ర రెడ్డి గారు పూల మాల వేసి పెద్దాయన సేవలను కొనియాడారు.

పాలాభిషేకం

Rs 20000 లోపు బకాయిలు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు CM జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారి వారి అకౌంట్లలో అమౌంట్ వేయడం జరిగింది.కావున బాధితులు,ఏజెంట్ల అనందాల మధ్య CM గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడమైనది. ఈ కార్యక్రమంలో MLC గంగుల.ప్రభాకర్ రెడ్డి గారు,మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ నాయబ్ రసూల్ గారు మరియు కౌన్సిలర్లు పాల్గొనడమైనది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

జన్మదిన వేడుక

శ్రీ గంగుల.బిజేంద్ర రెడ్డి MLA గారి పుట్టినరోజును పురస్కరించుకుని YSRCP పార్టీ కార్యాలయంలో ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ ఛైర్మన్ డా.K.రామలింగారెడ్డి,
వైస్ ఛైర్మన్ S.నాయబ్ రసూల్, లాయర్ శ్రీనాధ్ రెడ్డి,కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి,మండల కన్వీనర్ రాఘవేంద్ర రెడ్డి,డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి మరియు YSRCP నాయకులు,ఇంచార్జ్ లు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

నిత్యావసర సరుకులు,కూరగాయలు పంపిణీ

గౌరవ MLC శ్రీ గంగుల.ప్రభాకర్ రెడ్డి (శాసనమండలి చీఫ్ విప్) గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఆళ్ళగడ్డ మున్సిపాలిటీ నందు ఫ్రెంట్ లైన్ వారియర్స్ అయిన పారిశుధ్య కార్మికులకు,ఆశ వర్కర్లకు మున్సిపాలిటీ ఛైర్మన్ Dr.K.రామలింగారెడ్డి, వైస్ ఛైర్మన్ S.నాయబ్ రసూల్,కమిషనర్ కిషోర్ మరియు కౌన్సిలర్ల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు,కూరగాయలు పంపిణీ చేయడమైనది.

ఘన నివాళి

ఆళ్ళగడ్డ పట్టణంలోని ప్రముఖ దివ్యజ్ఞాన మందిర పీఠాధిపతి అయిన సాహెబ్ గారు అల్లాహ్ సన్నిధికి చేరడమైనది. విషయం తెలిసిన వెంటనే ఆళ్ళగడ్డ MLA శ్రీ గంగుల.బీజేంద్ర రెడ్డి గారు జ్ఞాన మందిరానికి చేరుకొని సాహెబ్ గారికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ఓదార్చి, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

 On the Ocassion of meeting with Eminent Politicians

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలిసిన ఆళ్లగడ్డ 12వ వార్డ్ కౌన్సిలర్ షైక్ నాయబ్ రసూల్ గారు.
ఎం ఎల్ సి గంగులప్రభాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ గారు.
ఆళ్ళగడ్డ శాసన సభ్యులు శ్రీ గంగుల.బీజేంద్ర రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Party and Social Activities

Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page

Engagement in Diverse Endeavors by Mr. Shaik Nayab Rasool

Celebration of Eminent Achievements and Contributions

Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page
Shaik Nayab Rasool | Municipality Vice Chairman | 12th Ward Councillor | the Leaders Page

Birth Anniversary Celebrations

 Images of Shaik Nayab Rasool

News Paper Clippings & Pamphlets

Video Clippings

}
04-08-1983

Born in Allagadda Village

of Kurnool District

}
1997-1998

Studied SSC Standard

from Sri Raghavendra Public School, Allagadda

}
1999-2000

Completed Intermediate

from Government Junior College, Allagadda

}
2002-2003

Attained Graduation

from National Degree College, Nandyal

}
2006

Finished Post Graduation

from AIMS College, Kurnool

}
2013

Completed LLB

from Sri Prasuna Law College, Kurnool

}
2014

Joined the YSRCP

}
2014-2021

Party Activist

of YSRCP

}
2021-Till Now

12th Ward Councillor

of Allagadda, YSRCP

}
Till Now

Municipality Vice Chairman

of Allagadda