Perumalla Annapurna Srinivasulu | Municipal Chairperson | BRS | the Leaders Page

Perumalla Annapurna Srinivasulu

Municipal Chairperson, Suryapet, Telangana, BRS.

 

Perumalla Annapurna Srinivasulu is a South Indian Politician of BRS and  Municipal Chairperson of Suryapet in the State of Telangana.

Early Life and Education: 

On December 20th, 1973, Perumalla Annapurna Srinivasulu was born to the couple Mr. Narasaiah and Mrs. Lakshmi and raised in Suryapet in the state of Telangana.

In 1956, Perumalla Annapurna Srinivasulu completed her Board of Secondary Education from  Modishetty Anantha Memorial High School, Suryapet.

A career in Politics:

Beginning at a young age, She had a passion for working in public service. Annapurna has been accustomed to service since childhood. She also conducted many service programs while continuing her studies.

Annapurna has had a spirit of service from childhood and hopes to be able to provide all social services to the people. She was touched by the services provided to the people by Kalvakuntla Chandrashekar Rao, the founder of the Bharat Rashtra Samithi (BRS) , and Annapurna joined the BRS party in 2013 and served as its leader.

Perumalla Annapurna Srinivasulu | Municipal Chairperson | BRS | the Leaders Page 

Annapurna was inspired to enter politics by Uppala Malsoor (former MLA), Edla Gopaiah (former sarpanch), Narasiah (this father), and her husband Srinivasulu (retired revenue inspector).

She exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As a part of BRS, Annapurna expressed a keen interest and performs every activity for the recognition of the respective party.

Annapurna was a passionate BRS worker who propagated the organization’s beliefs from the beginning. She was highly influenced by the unique schemes introduced by the State and Central Governments under the dynamic leadership of Mr. Guntakandla Jagadish Reddy and was deeply attracted by the policies and ideals of the party and the vision of our great leaders Kalvakuntla Chandra Sekhar Rao (KCR).

She significantly improved her service and effort by accepting the prestigious position of 9th Ward President of Suryapet from BRS from 2013 to 2018, in order to provide for the people and the difficulties they encounter, and she worked in that capacity.

Annapurna extended her service and work by accepting the respectable position of Municipal Chairperson of Suryapet from BRS in 2019 to look after the people and the issues they are facing and served with the assigned position and by providing services to the people by satisfying the needs of everyone. Mr. Guntakandla Jagadish Reddy and Mr. Kalvakuntla Taraka Rama Rao(KTR) offered Annapurna a ticket for Municipal Chairperson.

Amma Nanna Trust:

Mr. Tirumala Saidulu ANd Mrs. Siluvamma are the Founders of the  Amma Nanna Trust in Suryapet.Annapurna after her marriage with Mr. Srinivasulu is very passionate about engaging in social service. Now, this Trust is Taken up by the Annapurna and their Family Members. Many people in society are looking for helping hands. Let’s be a hope to them. Amma Nanna Trust is one among them in Suryapet. 

To implement sustainable & evolutionary programs so that they could shape the future of these underprivileged people, so they have a decent lifestyle to sustain. The organization is working at the Suryapet District level to address the problems of those who roam along & stay by the roadside, not getting proper food, and stay, underprivileged persons, medications & nurture their life, poor people, Students, and orphans, and are trying to solve their troubles by bringing them all under one shelter and provide the very basic necessities of life.

Activities Undertaken by Perumalla Annapurna Srinivasulu:

  • Suryapet Municipality launched the Rs.5 Annapurna Bhojana scheme two years ago, at the request of the government. Hotels and restaurants in town have been not accessible for a brief period since the lockdown. In this context, patients and their attendants arriving at the district center for government and private hospitals are trying to get meals and tiffins. Furthermore, workers and those who arrived for different occupations were famished. In light of this, the Annapurna Canteen was separated into two locations, one near the Telangana Mother Statue and the other at the Government General Hospital. Every day, 900 individuals are served free meals at these two institutions. The government and the municipality are grateful to the underprivileged who are experiencing famine.
  • Bathukamma sarees, a symbol of Telangana cultural customs, were presented by municipal chairperson Perumalla Annapurna in the 9th ward of Suryapet. 
  • Suryapet Municipal Chairperson Perumalla Annapurna Srinivas said that the ninth ward, which she represents, would improve in all sectors with the assistance of Suryapet legislators and Minister Of energy Gunta Kandla Jagadish Reddy. She said that throughout the reign of the previous rulers, the wards’ dead were cremated along the pond’s bank, and efforts are now being made to construct a crematorium. With the assistance of Minister Jagdish Reddy, Rs. 35 lakhs have been provided, and a whole garden of graves is being created in the ward. She said that the residents of Suryapet town and the 9th Ward are obliged to Guntakandla Jagadish Reddy, who is funding the development. She was accompanied by Municipal Commissioner P Ramanjulareddy, Sanitary Inspector Saragandla Srinivas along with many officers and ward development committee members.
  • On the occasion of the Ganesh Navratri celebrations, Mrs. Perumalla Annapurna Srinivas, the municipal chairperson, conducted a food distribution program in the 9th ward. Badugula Lingaiah Yadav, a member of the Rajya Sabha, was a prominent guest at the event. This program was attended by Vice-Chairman Putta Kishore, leaders, devotees, and others.
  • Due to Corona second wave disaster situation due to the lockdown, the pastors of the church in the town have stopped their services as the pastors are facing financial conditions. under the leadership of Municipal Chairperson Perumalla Annapurna Srinivas and 25th Ward Councilor Kavitha distributed essential items to 20 Christian servants.

 

H.No: 2-7-87, Ward No: 9th Ward, Landmark: Ambedkar Colony, Village: Suryapet, Mandal: Suryapet, District: Suryapet, Constituency: Suryapet, State: Telangana, Pincode: 508213.

Mobile: 9440926844, 9640669883

Biodata of Mr.Perumalla Annapurna Srinivasulu

Perumalla Annapurna Srinivasulu | Municipal Chairperson | BRS | the Leaders Page

Name: Perumalla Annapurna Srinivasulu

DOB: December 20th, 1973

Father: Mr. Narasaiah

Mother: Mrs.  Lakshmi

Education Qualification: SSC Standard

Profession: Politician

Political Party: BRS

Present Designation: Municipal Chairperson

Permanent Address: Suryapet, Telangana

Contact No: 9440926844, 9640669883

“I measure the progress of a community with the degree of progress women have achieved.”

 

Recent Activities

మహా ధర్నాలో

 హైదరాబాద్ లోని ఇందిరా పార్కులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కెసిఆర్ గారి అధ్యక్షతన జరిగిన మహా ధర్నాలో భాగంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంట కండ్ల జగదీశ్వర్రెడ్డి గారి పిలుపుమేరకు ధర్నాలో భాగంగా
గౌరవ సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

క్యాంప్ ఆఫీసులో

నల్గొండ పట్టణంలో లోని స్థానిక ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో మాన్య శ్రీ గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కెసిఆర్ గారి ఆదేశానుసారం గౌరవ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి సారథ్యంలో ఎం ఎల్ సి అభ్యర్థిగా నియమించిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ తక్కెళ్లపల్లి రవీందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చిన గౌరవ సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పోతరాజు రజిని రాజశేఖర్ గారు, తిరుమలగిరి ఎంపీపీ N. స్నేహలత గారు, జాజిరెడ్డిగూడెం ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీ నరసింహ యాదవ్ గారు, కోదాడ ఎంపీపీ కవిత గారు, టిఆర్ఎస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఉగాది శుభాకాంక్షలు

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా సూర్యాపేట మంత్రి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ శ్రీమతి ఉప్పల లలిత ఆనంద్ గారు,17వ వార్డ్ కౌన్సిల్ చింతలపాటి భరత్ మహాజన్ గారు, టిఆర్ఎస్ నాయకులు మోరిశెట్టి శ్రీనివాస్ గారు, ఉప్పల ఆనంద్ గారు, మహిళా నాయకురాలు అంజమ్మ గారు,విజయ గారు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలకు నేనున్నానంటూ అండగా ఉంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు నిర్వహించనున్న మహిళా బందు కార్యక్రమాన్ని పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న 9వ వార్డులో ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థిరపడ్డ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిశోర్ గారు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు గారు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

దళిత బంధు పథకం

దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నిండాలనే సంక‌ల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు ప‌థ‌కానికి శ్రీకారం చుట్టార‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు స్ప‌ష్టం చేశారు.దళితులు తలెత్తుకుని బతకాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపిక చేసిన 100మంది దళిత బంధు లబ్దిదారులకు మంజూరు పత్రాలు, యూనిట్‌ల‌ను మంత్రి పంపిణీ చేశారు.అంతకు ముందు సుమారు 4 గంటల పాటు దళిత బంధు లబ్దిదారులతో ముఖా ముఖి నిర్వహించిన మంత్రి ,పధకం ద్వారా వారు ఏమి చేయబోతున్నారు.

మమత సిల్క్ సెంటర్

ఉమ్మడి నల్లగొండ జిల్లా వస్త్ర ప్రపంచంలో గత 40ఏళ్లుగా తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న మమత సిల్క్ సెంటర్ తమ వినియోగదారులకు అపూర్వ కానుకను అందజేసింది. గత నెల రోజులుగా నిర్వహించిన వ్యాపారంలో దుకాణంలో వస్త్రాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు కూపన్లు అందజేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ కూపన్లలో వినియోగదారుల సమక్షంలో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా బంపర్ డ్రా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తోట శ్యామ్ ప్రసాద్ గారు, సింగిరికొండ వంశీ క్ర్రష్ణ, గాజుల రాంబాయమ్మ గారు, అంజమ్మ గారు, ధరావత్ విజయ గారు, దేవరశెట్డి సత్యనారాయణ గారు,ఈగ వెంకటేశ్వర్లు గారు, పబ్బతి‌ వేణుమాధవ్ గారు, తల్లాడ సోమయ్య గారు, బెలిదె శ్రీనివాస్ గారు, పిడమర్తి శంకర్ గారు, ఉప్పలంచు క్ర్రష్ణ గారితో పాటు పెద్ద ఎత్తున వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

క్రాస్ రోడ్ దగ్గర ధర్నా

సూర్యాపేట పట్టణంలోని జనగామ క్రాస్ రోడ్ దగ్గర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్ రెడ్ గారు ఆదేశం మేరకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక మరియు కొనుగోలు విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినందుకు జాతీయ రహదారులు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ గాదరి కిషోర్ గారు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అన్నపూర్ణ శ్రీనివాస్ గారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాను.

అవార్డు అందజేత

పట్టణ ప్రగతి పురష్కారాలలో భాగంగా హైదేరాబద్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రములోని అన్ని పురపాలక సంఘల ఛైర్మెన్ లు మేయర్లు,కమీషనర్ లతో నిర్వహించిన సమావేశంలో ఒక లక్ష ఫైన జనాభా గల మున్సిపాల్టీలలో రెవిన్యూ ఇంప్రూ (ఆదాయం పెంచుకోవడంలో) కృషి చేసిన సూర్యాపేట మున్సిపాల్టీ కి ప్రశంసా పత్రాన్ని , షీల్డ్ ను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖా మాత్యులు శ్రీ .కల్వకుంట్ల తారక రామా రావు గారు, ట్రాన్స్పోర్ట్ శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గార్ల చేతుల మీదుగా మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు మున్సిపల్ కమీషనర్ శ్రీ.పి.రామానుజుల రెడ్డి గారు స్వీకరించారు. ఇట్టి సమావేశంలో కేటీఆర్ గారు, సూర్యాపేట మున్సిపాల్టీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సూపర్ సింగల్ యూజ్ ప్లాస్టిక్ వెస్ట్ ఎఫక్ట్ఇ వెల్లి రీ సైకిల్డ్ అక్యు ప్రెషర్ మ్యాట్ ,మ్యాట్,టైల్స్ తయారు చేయడాన్ని కేటీఆర్ గారు మరోసారి మెచ్చుకోవడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో పురపాలక పరిపాలన శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గారు పురపాలక పరిపాలన సంచాలకులు యన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వాటరింగ్ డే

సూర్యాపేట పట్టణంలోని 6వ వార్డ్ వాటరింగ్ డే సందర్భంగా మొక్కలకు మరియు చెట్లకు నీరు పోసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ఇష్టమైన మానస పుత్రిక అయిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను మరియు చెట్లను సంరక్షించుకునే బాధ్యత మన అందరి పై ఎంతో ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డ్ కౌన్సిలర్ నీల భాయ్, టిఆర్ఎస్ నాయకులు లింగా గారు, నాయక్ గారు, మచ్చ రాము గారు, కమల్,మున్సిపల్ సిబ్బంది డి ఈ సత్య రావు గారు,ఎఫ్ ఆర్ వో వసుంధర గారు, మల్లేష్ గారు, వార్డ్ లోని టిఆర్ఎస్ మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మహాధర్నా కార్యక్రమంలో

తెలంగాణలో పండిన యాసంగి వడ్లు కేంద్రం కొనాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆద్వర్యంలో జరిగే టీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు.

పార్టీలో చేరిక

సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ ఎస్ కెవి మున్సిపల్ యూనియన్ లో పెద్దసంఖ్యలో చేరిన సూర్యాపేట మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు వల్దాసు మధుసూదన్ గారు, చాగంటి వెంకట రమణల గారితో పాటు వందలాది మంది మున్సిపల్ కార్మికులు బిఆర్ ఎస్ కెవిలో చేరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ కెవి రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు గారు, జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, పార్టీ నాయకులు గండూరి ప్రకాష్ గారు, మున్సిపల్ మాజి ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ గారు, అడ్వకేట్ బాణాల విజయ్ కుమార్ గారు, కౌన్సిలర్ తెహర్ పాషా గారు, వల్దాస్ సౌమ్య జాని గారు, కో ఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్ గారు, బిఆర్ ఎస్ కెవి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చిలువేలు ప్రభాకర్ గారు, బిఆర్ఎస్ కెవి నాయకులు జల్లి క్ర్రష్ణ గారు, వెంపటి గురూజి గారు, సమి గారు, సోమయ్య గారు, సుద్దాల బిక్షం గారు,జవాన్లు, కార్మికులు పాల్గొన్నారు.

ఇంక్ వాష్ సదస్సు

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైద్రాబాద్ గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ టవర్ నందు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంక్ వాష్ సదస్సు మరియు ప్రదర్శన నందు పర్యావరణ పరిరక్షణలలో భాగముగా ఏర్పాటు చేసినటువంటి కొత్త కొత్త మరియు నూతన ఆలోచన విధానములతో ఏర్పాటు చేయు ఎక్స్బిషన్ లో సూర్యపేట పురపాలక సంఘము పాల్గొనడం జరిగింది.ఈ ఇంక్వాష్ సదస్సు మరియు ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిపాలన మరియు ఐటి శాఖా మాత్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల తారక రామా రావు (కె .టి .ఆర్ ) గారు హాజరు అయ్యి పర్యావరణ పరిరక్షణలలో భాగముగా ఏర్పాటు చేసినటువంటి కొత్త కొత్త ఆలోచన మరియు ఆవిష్కరణ విధానములతో ఏర్పాటు చేయడాన్ని అభినందించి, ఎక్సిబిషన్ స్టాల్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ శ్రీ పి. రామాంజుల రెడ్ గారు, కమీషనర్ మరియు సంచాలకులు పురపాలక పరిపాలన శాఖ డాక్టర్ శ్రీ యన్. సత్యనారాయణ గారు, హైద్రాబాద్ మెట్రో పాలిటిన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు యమ్.డి. యం. దాన కిషోర్ గారు, శాసనసభ్యులు బాల్క సుమన్ గారు, హైద్రాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, చండీగర్ మేయర్ శ్రీమతి సరబ్జిత కౌర్ గారు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, ఖమ్మం మేయర్ నీరజ గారు, పీర్జాదిగూడ చైర్మన్ జె. వెంకట్ రెడ్డి గారు, జవహార్ నగర్ చైర్ పర్సన్ యం. కావ్య గారు, బడంగ్పేట చైర్ పర్సన్ శ్రీమతి పారిజాత నర్సింహ రెడ్డి గారు, మున్సిపల్ కమీషనర్లు, చైర్మన్లు, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ,ఎన్వీ రాన్ మెంట్ ఇంజనీర్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .

టిడి వ్యాక్సినేషన్ కార్యక్రమం

సూర్యాపేట పట్టణంలోని రాజీవ్ నగర్ అర్బన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 9వ వార్డు అంబేద్కర్ కాలనీ లోగల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల యందు ఏర్పాటుచేసిన టిడి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి హాజరై దగ్గరుండి పిల్లలకు టీకా వేయించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు.ఈ సందర్భంగా ప్రతి ఉన్నత పాఠశాలలోనే 10 నుంచి 14 సంవత్సరాల లోపు గల పిల్లలు వ్యాక్సినేషన్ వేసుకొని ధనుర్వాతం మరియు కంఠసర్వీ వ్యాధులను నివారించాలని విద్యార్థులకు మరియు పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ గారు, ఏఎన్ఎం నర్స్ వెంకటరమణ గారు, పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాస్ గారు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

దోరంగు కార్యక్రమం

సూర్యాపేట పట్టణంలోని 25 వార్డులో స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా దోరంగు కార్యక్రమానికి హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారితో పాటు స్థానిక కౌన్సిలర్ శ్రీమతి ఆకుల కవిత లవకుశ గారు ఈ సందర్భంగా వార్డు మహిళలందరూ కలసి మున్సిపాలిటీ వారికి సహకరించవలసిందిగా విన్నపం మీరందరూ తడి చెత్తను పొడి చెత్తను వేరుచేసి మున్సిపాలిటీ ట్రాక్టర్లకు ఆటోలకు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు చూస్తూ వస్తున్నారు అదేవిధంగా మన సూర్యాపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని అభివృద్ధిలో భాగస్వాములుగా అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ గారు, 25 వ వార్డు అధ్యక్షులు జానకి రాములు గారు, మున్సిపాలిటీ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్ గారు, వార్డ్ ఆఫీసర్ మనోజ్ గారు, హెల్త్ అసిస్టెంట్ సురేష్ గారు, జవాన్ కమ్రుద్దీన్ గారు,వార్డులోని మహిళా మణులు తదితరులు పాల్గొన్నారు.

పరిశీలన

సూర్యాపేట పట్టణంలో కురిసిన భారీ వర్షం వలన 60 ఫీట్ రోడ్డు నందులోతట్టు ప్రాంతాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారి సూచనతో పరిశీలించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు. ఈ సందర్భంగాలోతట్టు ప్రాంతాల వారికి మీరు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి సహకారంతో ఈ నీటి వరద ప్రమాదాన్ని నిర్మూలిస్తామని తెలియజేశారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు గండూరి ప్రకాష్ గారు,మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారు, సూర్యాపేట పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గారు, వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చాపల పంపిణీ

సూర్యాపేట పట్టణంలోని 12వ వార్డు పిల్లలమర్రి చెరువులో చేపల పంపిణి కార్యక్రమం లో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ గారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారి సారధ్యంలో 222 గ్రామాలకు 77 లక్షల నిధులతో చేపల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అని అన్నారు. అదేవిధంగా సూర్యాపేట పట్టణం 12వ వార్డు పిల్లలమర్రి చెరువులో 1,92,000 చాపల పంపిణీ చేసి చెరువులో పోయడం జరిగినది అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్ గారు,సూర్యాపేట తహసీల్దార్ వెంకన్న గారు, టిఆర్ఎస్ నాయకులు చెరుకుపల్లి శ్రీనివాస్ గారు, రాపర్తి మహేష్ గారు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు గారు, వార్డ్ డెవలప్మెంట్ సభ్యులు గారు, మత్సకారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మూడో రోజు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల చెరువు టాంక్ బండ్ వద్ద నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముక్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు నాటి తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యోధులను, కళాకారులను పూలమాలలు, శాలువలతో సన్మానించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ గారు, ఎస్పీ రాజేంద్రప్రసాద్ గారు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్య గారు, మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ గారు, మార్కెట్ ఛైర్పర్సన్ ఉప్పల లలిత ఆనంద్ గారు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గారు, ఎంపీపీ లు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వతంత్ర సమరయోధులు, ప్రజా ప్రతినిధులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రెండవ రోజు తెలంగాణ జాతీయ సమైక్యత వజోత్సవంలో

సూర్యాపేట పట్నంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశానుసారం తెలంగాణ జాతీయ సమైక్యత వజోత్సవంలో భాగంగా రెండవ రోజు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రివర్యులు శ్రీ గుంటక జగదీశ్ రెడ్డి గారి పిలుపుమేరకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపాలిటీ అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాలాభిషేకం

తెలంగాణ శాసనసభలో మున్సిపల్ చట్టంలో తీసుకు వచ్చిన సవరణల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ మున్సిపల్ చైర్మెన్ల ఆధ్వర్యంలో హైదరాబాద్లో ముఖ్యమంత్రి కెసిఆర్ పురపాలక శాఖామంత్రి కెటిఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు కుంటుపడకుండా దూరదృష్టితో ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి కెటిఆర్ తీసుకున్న నిర్ణయాలు హర్షణీయమన్నారు. మున్సిపల్ చట్ట సవరణకు సహకరించిన ముఖ్యమంత్రి కెసిఆర్, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గారు, రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చట్ట సవరణలో తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ మున్సిపల్ చైర్మెన్స్ కృషి ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చాంబర్స్ చైర్మన్ వెనురెడ్డి రాజు గారు ,వివిధ ప్రాంతాల మునిసిపల్ చైర్మైన్ లు పాల్గోన్నారు.

ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభం

సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వీఆర్వోలను మున్సిపాలిటీ శాఖకు జూనియర్ అసిస్టెంట్ గా నియమించిన వారికి సిడిఎంఏ ఆదేశానుసారం ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా మండల ఆఫీసు నుంచి పురపాలక శాఖకు జూనియర్ అసిస్టెంట్లుగా ఎన్నికైన అందరికీ ప్రత్యేక స్వాగతం తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారు, కోదాడ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గారు, ఈ ఈ జీడికే ప్రసాద్ గారు, డెవలప్మెంట్ ఆఫీసర్ ముకుందరావు గారు, మేనేజర్ అలీ గారు, మెహ్మాధికారి రమేష్ నాయక్ గారు, ఎస్సై జనార్దన్ రెడ్డి గారు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమ్మెకు సంఘీభావం

సూర్యాపేట పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ కార్యాలయంలో ఎల్ఐసి అధికారులు ఏజెంట్లు సిబ్బంది నిర్వహించిన సమ్మెకు సంఘీభావం తెలియజేసిన జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గుజ్జ దీపిక యుగేందర్ గారితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ఎల్ఐసి సిబ్బందికి ఏజెంట్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు మరియు ప్రజా ప్రతినిధులు ఎల్లవేళలా మీకు తోడుండి మీ డిమాండ్లను సాధించే దిశలో తోడ్పడుతామని తెలియజేశారు. అనంతరం లియాఫీ నాయకులకు పూలమాలలు వేసి సమ్మెకు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ గారు,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ గారు, లేఫియా నాయకులు మేకల వెంకన్న గారు, మురళి గారు, ఎల్ఐసి ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

పౌర హక్కుల దినోత్సవం

పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 9వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చింతలపాటి చిన్న శ్రీరాములు గారు, పట్టణ ఎస్సై క్రాంతికుమార్ గారు, వార్డెన్లు ఇందిరా గారు, నీలమ్మ గారు, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు గుండగాని నాగభూషణం గారు, పిడమర్తి శంకర్ గారు, మున్సిపల్ అధికారులు గౌస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భారత వజ్రోత్సవాలు ముగింపు సభ

రాష్ట్ర ప్రభుత్వ ఆవహ్హాన మేరకు 75 వ భారత వజ్రోత్సవాలు ముగింపు సభకు సూర్యాపేట నుండి హైద్రాబాద్ బయలు దేరిన మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి.పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు.

మూడవరోజు ఫ్రీడమ్ పార్క్

సూర్యాపేట పట్టణంలోని 1వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి ఆదేశానుసారం స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి సారధ్యంలో మూడవరోజు ఫ్రీడమ్ పార్క్ నామకరణంతో పార్కును ఏర్పాటు చేసి మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారు, స్థానిక వార్డు కౌన్సిలర్ పద్మ గారు, 17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ గారు, 28వ వార్డ్ కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు, డి ఈ సత్య రావు గారు, మెప్మా అధికారి రమేష్ నాయక్ గారు, ఎఫ్ ఆర్ ఓ వసుంధర గారు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజున ఇంటింటికి జాతీయ జెండా

సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ కలవకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రెండో రోజున ఇంటింటికి జాతీయ జెండాను ఎగిరివేయాలని క్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి సారుద్యంలో ఇంటింటికి వెళ్లి తానే స్వయంగా జాతీయ జెండాల పంపిణీ చేసిన స్థానిక కౌన్సిలర్ సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ప్రసాద్ గారు, బిక్షం గారు, 9వ వార్డ్ టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మచ్చ రాము గారు, ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్ గారు, కోశాధికారి శ్రీకాంత్ గారు, నవీన్ గారు, వినయ్ గారు, సంగీత్ గారు,వెంకన్న గారు, మహిళా విభాగం భానుశ్రీ గారు, విజయ గారు, నాగమ్మ గారు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు గారు, వార్డ్ డెవలప్మెంట్ గారు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అవగాహన ర్యాలీ

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని 9వ వార్డులో సీజనల్ వ్యాధుల నివారణ నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి గారు, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివప్రసాద్ గారు, మున్సిపల్ జవాన్లు గారు, పారిశుద్ధ్య సిబ్బంది, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నోట్ పుస్తకాలను పంపిణీ

విద్య లేకపోవడం అంటే చీకట్లో ఉండడమేనని చీకటిలో మనం ఒక అడుగు వేయలేమని జీవితంలో ముందుకు పోవాలంటే వెలుగునిచ్చేది విద్య అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం లోని 9వ వార్డులో అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్ పెరుమాళ్ళ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ గారితో కలిసి నోట్ పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్ గారు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ గారు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

డ్రై డే కార్యక్రమంలో

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని తమ ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. డ్రై డే కార్యక్రమంలో భాగంగా స్థానిక 27వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ గారు పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, వార్డు కౌన్సిలర్ శిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ గారు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్‌ గారు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శివప్రసాద్ గారు, వార్డు నాయకులు శిరివెళ్ల శబరి గారు, గ్రీన్ క్లబ్ సభ్యులు ముప్పారపు నరేందర్ గారు, డాక్టర్ తోట కిరణ్ గారు, జవాన్ వేణు గారు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీ లలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశించింది అని దానిలో భాగంగా సూర్యాపేట మున్సిపాల్టీ లోని 48 వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.ఈ సమావేశంలో వైస్ ఛైర్పర్సన్ పుట్టకిషోర్ గారు,ముమున్సిపల్ డి.ఇ సత్యారావు,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీని వాస్ గారు, బండి జనార్దన్ రెడ్డి గారు,ఉయ్యాల సోమయ్య గారు,యం.ప్రసాద్ గారు,యం.డి.గౌసుద్దీన్ గారు ,ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్ గారు, 48 వార్డ్ ల వార్డ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వార్డుల్లో మౌలిక సమస్యలు అయినా పారిశుధ్య, నీటి సరఫరా, ఎలక్ట్రికల్, చెత్తకుప్పలు, ఖాళీ స్థలాల క్లీనింగ్ ఇతరత్రా పనులను పాలకమండలి సభ్యులు గుర్తించి నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో పరిష్కరించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ జీకేడి ప్రసాద్ గారు, డిఇ సత్యారావు గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ గారు, జనార్దన్ రెడ్డి గారు, టీపీవో సోమయ్య గారు, ఆర్వో జ్ఞానేశ్వరి గారు, ఆర్ఐ గౌసుద్దీన్ గారు, ఎస్ ఎస్ ఆర్ ప్రసాద్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రపంచ మెన్స్ట్రుల్ హైజీన్ డే

సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మెప్మా వారికి నిర్వహించిన ప్రపంచ మెన్స్ట్రుల్ హైజీన్ డే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పేరుమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మెప్మా ఆర్పి మహిళలందరికీ ప్రపంచ మెన్స్ట్రుల్ హైజీన్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారు, మెప్మా పిడి రమేష్ నాయక్ గారు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సిహెచ్ శివ కుమార్ గారు, ఎఫ్ ఆర్ వో వసుంధర గారు, సి ఓ లు సువర్ణ గారు, రోజా గారు, టీఎంసీ శ్వేత గారు, ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు.

వివాహ మహోత్సవం

సూర్యాపేట పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో పిండిగా శిరీష-సుధీర్ కుమార్తె వివాహ మహోత్సవ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ గారు, 9వ టిఆర్ఎస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు, సోషల్ మీడియా నర్సింగ్ పవన్ గారు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

కాలువల్లో షీల్ట్ తొలగింపు కార్యక్రమం

రానున్న వర్షాకాలం నేపథ్యంలో పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పారిశుధ్య నిర్వహణ లోపం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. పట్టణంలోని 27 వ వార్డులో మేజర్ కాలువల్లో షీల్ట్ తొలగింపు కార్యక్రమాన్ని పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు ప్రారంభించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ గారు, కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి గారు, కౌన్సిలర్ అనంతుల యాదగిరి గారు, టీఆర్ఎస్ యువజన నాయకులు శిరివెళ్ల శబరీనాథ్ గారు, శ్రీనివాస్ గారు, అధికారులు జీకే డి ప్రసాద్ గారు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ గారు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మొక్క బహుమానం

సూర్యాపేట నూతన మున్సిపల్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ.బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి.పెరుమాళ్ళ అన్నపూర్ణ గారిని మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను బహుకరించారు.

షాపు లను రిబ్బన్ కట్ తో ప్రారంభం

సూర్యాపేట కేంద్రంలోని భాషా నాయక్ తండ, బాలెంల మరియు నిమ్మికల్ గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులు పెట్టినటువంటి నూతన కిరాణా షాపు, టెంట్ హౌస్ మరియు ఐరన్ షాపు లను రిబ్బన్ కట్ తో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గారు, సూర్యాపేట మండల జెడ్ పి టి సి జిడి బిక్షం గారు, ఎంపీపీ రవీందర్ రెడ్డి గారు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజన్నగారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు గారు, చాంద్ పాష గారు, చింతలపాటి మధు గారు, రఫీ గారు, సంతోష్ రెడ్డి గారు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వార్డు ప్రజలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సన్మానం

హైదరాబాద్ నగరంలోని హిమైత్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర పురపాలక సంఘం చైర్మన్ల చాంబర్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి పురస్కారాలలో ఉత్తమ అవార్డు పొందిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారిని శాలువా కప్పి మొక్క అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పురపాలక చైర్మెన్ చాంబర్ అధ్యక్షులు వెన్ రెడ్డి రాజు గారు, కమిటీ సభ్యులు గారు, తెలంగాణ రాష్ట్ర పురపాలక చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

చెత్తను రీసైక్లింగ్ చేసే విధానం పరిశీలన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ర్టాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని అందుకు తెలంగాణ రాష్ర్టం సూర్యాపేట మున్సిపాలిటీ ఆదర్శం కానుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వై.యస్. మనోహర్ రెడ్డి గారు అన్నారు. సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ చెత్తను రీసైక్లింగ్ చేసే విధానం, సేంద్రియ ఎరువు తయారి, వేస్ట్ ప్లాస్టిక్ నుంచి టైల్స్, ఆక్యూప్రెజర్ మ్యాటు తయారీని ఆయన జమున నగర్ లో పరిశీలించి మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి గారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ పి. రామాంజుల రెడ్డి గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ గారు, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివప్రసాద్ గారు, మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశ గారు, పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు,మున్సిపల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

పట్టణ ప్రగతి కార్యక్రమ్మాన్ని దిగ్విజయం చేయుట

సూర్యాపేట పట్టణంలోని 48 వార్డ్ లలో జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమ్మాన్ని దిగ్విజయం చేయుటకు ప్రజలు, పాలక మండలి సభ్యులు,మున్సిపల్ వార్డ్ అధికారులు కృషి చేసి పట్టణ ప్రగతిలో వార్డ్ లలో గల తాత్కాలిక సమస్యలను సత్వరం పరిష్కరించాలి అని మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు అన్నారు.మున్సిపల్ అధికారులు,మున్సిపల్ వార్డ్ అధికారుల తో పట్టణ ప్రగతి ఫై జరిగిన సమీక్ష సమావేశానికి హాజరు మాట్లాడినారు.ఈ సమావేశంలో డి.ఇ సత్యారావు,ఎస్.ఐ. సారగండ్ల శ్రీనివాస్ గారు,ఆర్.ఓ.జానేశ్వరి గారు,వార్డ్ అధికారులు పాల్గొన్నారు.

వివాహ వేడుక

సూర్యాపేట పట్టణంలోని విగ్నేశ్వర ఫంక్షన్ హాల్ లో 9వ వార్డు కు చెందిన మున్సిపాలిటీ ట్రాలీ ఆటో డ్రైవర్ నిమ్మ శ్రీనివాస్ కుమార్తె వివాహం ప్రధాన కార్యక్రమానికి హాజరై నూతన వధువును ఆశీర్వదించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా మాల మహానాడు అధ్యక్షులు బోలెద్దూ వినయ్ గారు, మున్సిపాలిటీ సిబ్బంది, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇంక్ వాష్ సదస్సు మరియు ప్రదర్శన నందు పర్యావరణ

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైద్రాబాద్ గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ టవర్ నందు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంక్ వాష్ సదస్సు మరియు ప్రదర్శన నందు పర్యావరణ పరిరక్షణలలో భాగముగా ఏర్పాటు చేసినటువంటి కొత్త కొత్త మరియు నూతన ఆలోచన విధానములతో ఏర్పాటు చేయు ఎక్స్బిషన్ లో *సూర్యపేట పురపాలక సంఘము పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ శ్రీ పి. రామాంజుల రెడ్డి గారు, కమీషనర్ మరియు సంచాలకులు పురపాలక పరిపాలన శాఖ డాక్టర్ శ్రీ యన్. సత్యనారాయణ గారు, హైద్రాబాద్ మెట్రో పాలిటిన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు యమ్.డి. యం. దాన కిషోర్ గారు, హైద్రాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, చండీగర్ మేయర్ శ్రీమతి సరబ్జిత కౌర్ గారు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, ఖమ్మం మేయర్ నీరజ గారు, పీర్జాదిగూడ మేయర్ జె. వెంకట్ రెడ్డి గారు, జవహార్ నగర్ మేయర్ యం. కావ్య గారు, బడంగ్పేట మేయర్ శ్రీమతి పారిజాత నర్సింహ రెడ్డి గారు, మున్సిపల్ కమీషనర్లు, చైర్మన్లు, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ ,ఎన్వీ రాన్ మెంట్ ఇంజనీర్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .

వివాహ వేడుక

సూర్యాపేట పట్టణంలోని జి వి వి ఫంక్షన్ హాల్ లో నాలుగో వార్డ్ కౌన్సిలర్ జాటోత్ లక్ష్మి-మకట్ లాల్ ప్రథమ పుత్రిక వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు.

రంజాన్ పండుగ

సూర్యాపేట పట్టణంలోని పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా లో ప్రార్థనలు ముగించుకుని వస్తున్న ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండపల్లి దిలీప్ గారు, 9వ వార్డు మైనారిటీ అధ్యక్షులు అన్వర్ గారు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ కవర్లను రీ-సైక్లింగ్

సూర్యాపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నుండి తయారు చేసిన ఆక్యుపేజర్ బోర్డ్స్,ఇటుకలు,టైల్స్ ను మంత్రి జగదీష్ రెడ్డి గారు ఆవిష్కరించారు. వ్యర్థం అనుకున్న దాంట్లో నుండి అద్భుతాలు సృష్టించిన సూర్యాపేట పురపాలక సంఘాన్ని ఆయన అభినందించారు. ఇప్పటికే వాడి పారేసిన ప్లాస్టిక్ కవర్లను రీ-సైక్లింగ్ చేస్తున్న సూర్యాపేట మున్సిపాలిటీ ఆ ముద్దలను హెచ్ డి పి యి పైప్ ల తయారీకి అమ్మి ఆదాయం సమకూర్చుకోవడం అభినందనీయమన్నారు. ఇప్పుడు తాజాగా మరో అద్భుతాన్ని సృష్టించిన సూర్యాపేట పురపాలక సంఘం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లతో ఆక్యుపేజర్ బోర్డ్స్,ఇటుకలు,టైల్స్ తయారు చేయడం స్వాగతిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు, కమిషనర్ రామంజుల్ రెడ్డి గారు,స్వచ్ఛ సర్వేక్షన్ అంబాసిడర్ పెద్ది రెడ్డి గణేష్ గారు, కౌన్సిలర్ లు చింతల పాటి భరత్ మహాజన్ గారు,ఎస్.కె.తాయెర్ గారు,బండారు రాజా గారు,మున్సిపల్ డి.ఇ సత్యరావు గారు,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ గారు,బండి జనార్దన్ రెడ్డి గారు,రాజిరెడ్డి గారు,ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ శివ ప్రసాద్ గారు,ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

మే డే కార్మికుల దినోత్సవం

సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డు చిన్న కమిటీ హాల్ సమీపంలో, పోస్ట్ ఆఫీస్ మసీద్ సమీపంలో ఆటో యూనియన్ మరియు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో మే డే కార్మికుల దినోత్సవ సందర్భంగా కార్మికులు నిర్వహించిన జెండాను ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా కార్మికుల అందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు,17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భారత్ మహాన్ గారు, టిఆర్ఎస్ కెవి మున్సిపల్ యూనియన్ సలహాదారులు ఆకుల లవకుశ గారు, టిఆర్ఎస్ నాయకులు కొండపల్లి దిలీప్ గారు,నీలాల లక్ష్మయ్య గారు, టిఆర్ఎస్ కెవి మున్సిపల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లి కృష్ణ గారు, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు సోమయ్య గారు, ప్రధాన కార్యదర్శి బిక్షం గారు,9వ వార్డ్ అధ్యక్షులు గుండగాని నాగభూషణం గారు, కార్మిక విభాగం అధ్యక్షుడు అనుములపూరి నాగయ్య గారు, యూత్ అధ్యక్షులు మచ్చ రాము గారు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

నివాళి

నల్లగొండ జిల్లా కేంద్రంలోని నార్కెట్ పల్లి లో నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారి తండ్రి కీర్తిశేషులు చిరుమర్తి నరసింహ చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల జెడ్పిటిసి జీడి బిక్షం గారు, 17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ గారు, టిఆర్ఎస్ నాయకులు చిప్పలపల్లి అరుణ్ గారు, గడ్డం వెంకటేష్ గారు, బండారు కమల్ గారు, కుమ్మరి శ్రీకాంత్ గారు, తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుక

సూర్యాపేట పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో టైసన్ శ్రీను వాళ్ళ అన్న గుణగంటి వెంకటేశ్వర్లు కుమారుని వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్జి గారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు బైరు వెంకన్న గారు,వై ఎల్ యన్ గౌడ్ గారు, టైసన్ శ్రీను గారు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్లీనరీ సమావేశం

21వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్స్ లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అధ్యక్షతన జరుగుతున్న ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారితో పాటు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి ఉప్పల లలితా ఆనంద్ గారు.

నివాళి

సూర్యాపేట పట్టణంలోని 14 వ వార్డు కు చెందిన వాసా శ్రీశైలం భార్య వాసా దేవకి ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని వారి గృహానికి వెళ్లి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్ గారితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు.

ఘన నివాళి

సూర్యాపేట పట్టణంలోని 23 వ వార్డుకు చెందిన రాయి వెంకన్న గారు, దేశపాక రాములమ్మ గారు మృతి చెందిన విషయం తెలుసుకొని వారి గృహాలకు వెళ్లి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వల్దాస్ జానీ గారు,బోలెద్దూ దశరథ గారు, వీర్జాల వేణు గారు, వార్డు ప్రజలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మలేరియా దినోత్సవ కార్యక్రమంలో

సూర్యాపేట పట్టణంలోని 17వ వార్డు అంబేద్కర్ నగర్ అర్బన్ హాస్పటల్లో అంతర్జాతీయ మలేరియా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గారు, 17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భారత్ మహాజన్ గారు, డి ఎం హెచ్ ఓ కోటాచలం గారు, డి ఐ ఓ వెంకటరమణ గారు, పి ఓ సాహితీ గారు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ హర్షవర్ధన్ గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, మెడికల్ ఆఫీసర్ రమ్య రెడ్డి గారు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ఘనస్వాగతం

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,మైనార్టీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూర్యాపేట లోని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాసేపు ఆగారు. సూర్యాపేట కు వచ్చిన మంత్రి ఈశ్వర్ కు సూర్యాపేట పట్టణ ప్రథమ పౌరురాలు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారితో కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు.

నివాళి

సూర్యాపేట పట్టణంలోని 8వ వార్డు కు చెందిన యాతం సోమిరెడ్డి గారు మరణించిన విషయం తెలుసుకొని వారి గృహానికి వెళ్లి పార్థివ దేహాన్నికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు.

వివాహ వేడుక

హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ లో సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డు కు చెందిన పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు అనుములపూరి జానకి రాములు గారు చెల్లె కుమార్తె రిసెప్షన్ కు హాజరై పుష్పగుచ్చం అందజేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారి దంపతులు.

వివాహ మహోత్సవం

హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ హాల్ 3 లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్వకేట్ నంద్యాల దయాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గారి శ్రీమతి గుంటకండ్ల సునీత జగదీశ్ రెడ్ గారితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ గారి శ్రీమతి గాదరి కమల కిషోర్ గారు, ఉపాధ్యాయురాలు గోలి పద్మ గారు,టిఆర్ఎస్ మహిళా నాయకురాలు దండు రేణుక గారు, రాచూరి రమణ గారు, స్వర్ణ గారు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, కొబ్బరి నూనె, చెప్పులు పంపిణి

సూర్యాపేట పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ లో పనిచేస్తున్న 70 మంది రెగ్యులర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో రెండేళ్లకు సరిపడ 24 సబ్బులు, 8 కిలోల కొబ్బరి నూనె, 4 జతల చెప్పులు అందజేసి మాట్లాడారు.

కళ్యాణ మహోత్సవం

సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవాలలో పాల్గొన్న సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు దంపతులు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కార్మిక శాఖ అధ్యక్షులు అనుములపూరి నాగయ్య గారు, సుభాష్ చంద్రబోస్ గారు, కోచర్ల వెంకన్న గారు, అంబేద్కర్ గారు, చక్రధర్ గారు,కమల్ గారు,గోపి గారు, కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Party and Social Activities

కనకదుర్గ దేవి దేవాలయంలో

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఊపిరి సకల రంగాల సంక్షేమ సారధి బంగారు తెలంగాణ అభివృద్ధి బావుటా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు అన్నారు. అనారోగ్యానికి గురైన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు త్వరగా కోలుకోవాలని కోరుతూ స్థానిక కనకదుర్గ దేవి దేవాలయంలో టీఆర్ఎస్ మహిళా నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు.

వాటరింగ్ డే సందర్భంగా

సూర్యాపేట పట్టణంలోని 3వ వార్డు మరియు 15 వార్డులో వాటరింగ్ డే సందర్భంగా మొక్కలకు మరియు చెట్లకు నీరు పోసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డ్ కౌన్సిలర్ ధరావత్ రవికుమార్ గారు,15వ వార్డ్ కౌన్సిలర్ ఎలిమినేటి అభినవ్ గారు, 15 వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జానయ్య అక్షర స్కూలు చైర్మన్ వెంకన్న గారు, టిఆర్ఎస్ నాయకులు లింగయ్య గారు, నారాయణ గారు, మచ్చ రాము గారు,మున్సిపల్ సిబ్బంది ఈ ఈ జి డి కే ప్రసాద్ గారు, డి ఈ సత్య రావు గారు, ఏ ఈ సుమంత్ గారు, హెల్త్ అసిస్టెంట్ సురేష్ గారు, మల్లేష్,ప్రసాద్ గారు, 3వ వార్డ్ ఆఫీసర్ బి బి గారు, వార్డు లోని టిఆర్ఎస్ మహిళ కార్యకర్తలు యూత్ కార్యకర్తలు,అక్షర స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కనులు తెరచిన క్షణం నుంచి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరిని కనుపాపలా తలచి ఆత్మీయతని పంచి తనవారి కోసం అహర్నిశలు శ్రమించి అవమానాలు భరించి వారి భవిష్యత్తు కోసం తన ఇంటిని నందనవనం చేసే ప్రతి స్త్రీ మూర్తికి సూర్యాపేట పట్టణ మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ గారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మూడు రోజుల పాటు 9వ వార్డులో మూడు రోజులుగా నిర్వహిస్తున్న మహిళా బందు సంబరాలను విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గులు, కబడ్డీ పోటీల్లో విజేతలైన మహిళలకు బహుమతి ప్రదానం చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు అధ్యక్షుడు గుండగాని నాగభూషణం గారు, టిఆర్ఎస్ నాయకులు నీలాల లక్ష్మయ్య గారు, పందిరి సైదులు గారు, యూత్ అధ్యక్షులు మచ్చ రాము గారు, ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు, బీసీ సెల్ అధ్యక్షులు విద్యాసాగర్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు దుర్గయ్య గారు, ఉపాధ్యక్షులు నరసయ్య గారు, కార్మిక శాఖ అధ్యక్షులు నాగయ్య గారు, మైనారిటీ అధ్యక్షులు అన్వర్ గారు, నర్సింగ్ పవన్ గడ్డం వెంకటేష్ గారు, కమల్ గారు, శేఖర్ గారు, విజయ్ గారు, క్రాంతి గారు, ఉదయ్ నయీమ్ గారు, టిఆర్ఎస్ మహిళా కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే వర్థంతి సందర్భంగా

యావత్ భారతదేశ మహిళా లోకానికి మహాత్మా సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తిదాయకమని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్థంతి సందర్భంగా స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద అన్నపూర్ణ శ్రీనివాస్ గారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ పిల్లే గారు, బీసీ సంఘం మహిళా అధ్యక్షులు సారగండ్ల వెంకటమ్మ గారు, మాలమహానాడు రాష్ట్ర నాయకులు తల్లమల హసేన్ గారు, హాప్ సంస్థ అధ్యక్షులు వెంకన్న గారు, టిఆర్ఎస్ నాయకులు నామ వేణు గారు, మహిళా నాయకురాలు దండు రేణుక గారు, గాయత్రి దేవి గారు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

పాలాభిషేకం

సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షపాతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు క్షేత్రస్థాయిలో పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న రిసోర్స్ పర్సన్లను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారితో పాటు తెలంగాణ రాష్ట్ర పురపాలక సంఘం మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి మరియు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన సూర్యాపేట పట్టణ మెప్మా సిబ్బంది. ఈ కార్యక్రమంలో మెప్మా పిడి రమేష్ గారు, సూర్యాపేట మున్సిపల్ మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పసుపు ఆరాధన ఉత్సవంలో

సూర్యాపేట జిల్లాలోమంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో మహిళలు సంతోషంగా వున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రాణహిత పుష్కరాల సందర్భంగా పట్టణ మహిళలు నిర్వహించిన గౌరిదేవి కోటి హరిద్ర (పసుపు) ఆరాధన ఉత్సవంలో మంత్రి జగదీష్ రెడ్ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

సర్కారు దవాఖానాలను బలోపేతం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కెసిఆర్ గారి సర్కారు దవాఖానాలను బలోపేతం చేశారని, ప్రైవేటు ఆసుపత్రులకంటె మెరుగైన చికిత్స ప్రభుత్వ ఆసుపత్రులలో లభిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ కెవి అనుబంధ సంస్థ హెచ్ 1 సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు, మార్కెట్ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల లలితాదేవి ఆనంద్ గారు లతో పాటు ప్రభుత్వ మహిళా వైద్యులు, ఎఎన్ ఎమ్ లు, ఆశా కార్యకర్తలు, అంగన్ వాడీ టీచర్లకు ఘనంగా సన్మానం చేశారు.

మహిళా దినోత్సవంలో

గతంలో బయటకి రావాలంటే భయపడ్డ మహిళలు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని రంగాల్లో స్వేచ్ఛగా ఉంటున్నారని ప్రతిరోజూ మహిళలకు మహిళా దినోత్సవమేనని సూర్యాపేట పట్టణ ప్రథమ పౌరురాలు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. సూర్యాపేట పట్టణ బ్యూటీ పార్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బాల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవంలో పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 45వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గండూరి పావని గారు, బ్యూటీ పార్లర్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మావతి గారు, రోజా గారు, సునీత గారు, బాల భవన్ ఆర్గనైజర్ బండి రాధాకృష్ణారెడ్డి గారు, రాధిక గారు, సుజాత గారు,తదితరులు పాల్గొన్నారు.

జల సంరక్షణ కార్యక్రమంలో

సూర్యాపేట పట్టణంలోని ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జల సంరక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ రామానుజుల రెడ్డి గారు, శ్రీ వెంకటేశ్వర కళాశాల ప్రిన్సిపాల్ dr. వెంకటేశ్వర్లు గారు, పర్యావరణ ఇంజనీర్ ch.శివ ప్రసాద గారు, కళాశాల నెంబర్ కర్నాటి కిషన్ ఎస్టేట్ ఆఫీసర్ నరసింహ మూర్తి గారు మరియు విశ్వా సస్టెయినబుల్ ఫౌండేషన్ సభ్యులు శృతి గారు, ఉపేందర్ గారు, లయ గారు,హేమంత్ గారు,రాజు గారు, కార్తీక్ గారు తదితరులు పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్ డే సందర్బంగా

కరోన పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్బంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో 12-14 సంవత్సరాల పిల్లలకు కోర్ బి వ్యాక్సినేషన్ ను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డి ఐ ఓ వెంకటరమణ డాక్టర్ ఉషారాణి గారు, సూపర్వైజర్ ఖమ్మం గారు, స్టాఫ్ నర్స్ రాధిక గారు, ఫార్మసిస్ట్ విజయలక్ష్మి గారు, ఏఎన్ఎం వెంకటరమణ గారు, సునీత గారు, తదితరులు పాల్గొన్నారు.

ఎడ్ల గోపయ్య వర్ధంతి

దళిత జాతి గర్వపడే ప్రజాప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గోపయ్య గారు అని సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు.మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గోపయ్య 33వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్ గారు, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలిత ఆనంద్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టాకిషోర్ గారు, 23వ వార్డు కౌన్సిలర్ సౌమ్య జానీ గారు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు గారు, సూర్యాపేట జెడ్పీటీసీ జీడి భిక్షం గారు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్ గారు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ గారు, బుల్లెదు దశరథ గారు, కల్లెపల్లి దశరథ గారు, నాతి సవీందర్ గారు, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల హసేను గారు, మాజీ కౌన్సిలర్ ఊర గాయత్రి గారు, అనుములపురి జానకి రాములు గారు, ముక్కంటి గారు, ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఉప్పలమ్మ పండుగ

సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ సిబ్బంది నిర్వహించిన ఉప్పలమ్మ పండుగ వేడుకకు హాజరై ఉప్పలమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు దంపతులు. ఈ కార్యక్రమంలో 9వ వార్డ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుండగాని నాగభూషణం గారు, మున్సిపల్ సిబ్బంది శివరామ రెడ్డి గారు, ప్రసాద్ గారు, వేణు గారు, జల్లి కృష్ణ గారు, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రార్థన మరియు పరామర్శ

సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డులో ఉన్నటువంటి హాజర్త్ కాలేషవాలి బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారి దంపతులు తదనంతరం మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లో పనిచేస్తున్న కొచ్చర్ల మహేందర్ గారి ప్రమాదవశాత్తు చెయ్యి విరిగిన విషయం మరియు 9వ వార్డ్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎల్లమ్మ భర్త అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి గృహాలకు వెళ్లి పండ్లను అందజేసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో దుర్గా సాహెబ్ ఎస్.కె ముస్తఫా గారు, ఎస్ కె నూర్జహాన్ గారు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంజుల గారు,జెట్టి పద్మ గారు, రాము గారు, కవిత గారు, తదితరులు పాల్గొన్నారు.

నివాళి

నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి మల్లు స్వరాజ్యం గారి మృతి పట్ల పార్థివ దేహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ 17వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ గారు, 9వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుండగాని నాగభూషణం గారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు నీలాల లక్ష్మయ్య గారు, ఉప్పలమ్మగారు, సిపిఎం పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

హిమబిందు ప్యూరిఫైయర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

సూర్యాపేట పట్టణంలోని 7వ వార్డు అంబేద్కర్ కాలనీలో చేను వెంకట్ గారు పెట్టిన నూతన హిమబిందు ప్యూరిఫైయర్ ప్లాంట్ ను ప్రారంభించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ అనపర్తి రాజేష్ గారు, టిఆర్ఎస్ నాయకులు కుంభం రాజేందర్ గారు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

స్వామి వివేకానంద జయంతి

సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన మరియు క్రీడాల అధికారి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన జానపద పాటలు నృత్యాలు ఉపన్యాసాల పోటీలను ప్రారంభించుటకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ కేశవ్ హేమంత్ పాటిల్ గారితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మరియు గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి బి వెంకట్ రెడ్డి గారు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ యాదయ్య గారు, బాల భవన్ సూపర్డెంట్ రాధాకృష్ణారెడ్డి గారు, అధికారులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

భారత రాజ్యాంగ దినోత్సవం

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్డు నందు గల డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారితో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు ఘనంగా నివాళులు అర్పించారు.

అన్నదాన కార్యక్రమం

సూర్యాపేట పట్నంలోని శ్రీ శ్రీ శ్రీ పార్వతీ మహాదేవ నామేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పార్వతి మహాదేవ నామేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి హాజరై స్వామివారికి తలంబ్రాలు వేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారితో పాటు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ గారు, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు,వార్డు కౌన్సిలర్లు వట్టే రేణుక జానయ్య గారు, సిరివెళ్లి లక్ష్మీకాంతమ్మ గారు, ఆలయ కమిటీ చైర్మన్ వల్లాల సైదులు గారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెరుకుపల్లి శ్రీనివాస్ గారు, రాపర్తి మహేష్ సైదులు గారు, సైదులు గారు, మహిళా నాయకురాలు అంజమ్మ గారు, విజయ గారు, ఆలయ కమిటీ సభ్యులు స్వామి వారి భక్తులు, అన్ని మాలల స్వాములు తదితరులు పాల్గొన్నారు.

వాల్మీకి జయంతి

సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రమటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారితో పాటు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ శ్రీమతి ఉప్పల లలిత ఆనంద్ గారు. ఈ కార్యక్రమంలో 28వ కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గారు, కోఆప్షన్ నెంబర్ వెంపటి సురేష్ గారు, మున్సిపాలిటీ ఆర్ ఐ గౌస్ గారు, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షులు బాల్మీకి సంజయ్ గారు, బాల్మీకి రాంనివాస్ గారు,బాల్మీకి సునీల్ గారు, బాల్మీకి మోహన్ పాల్ గారు, బాల్మీకి మధు గారు, బాల్మీకి విజయ్ గారు, బాల్మీకి కిరణ్ గారు,బాల్మీకి పవన్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

స్వతంత్య్ర వజ్రోత్సవం

75వ స్వతంత్య్ర భారతావని వజ్రోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ నుంచి సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ వరకు 200ల మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన భారీ ర్యాలీని అన్నపూర్ణ గారు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గారు, డీఎస్పీ నాగభూషణం గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గారు,మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత గారు, ఆర్డీవో రాజేంద్ర కుమార్ గారు,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ గారు,మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్ గారు, డాక్టర్ రామ్మూర్ గారు,వివిధ శాఖల అధికారులు సిబ్బంది, ఆయా వార్డుల కౌన్సిలర్లు అధికారులు, మెప్మా ఆర్పీలు ఆశలు, అంగన్వాడీ టీచర్లు, ఆయా పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

స్వతంత్య్ర వజ్రోత్సవం

సూర్యాపేట పట్టణంలోని సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపుమేరకు 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి సారధ్యంలో ఐదవ రోజు నిర్వహించిన జాతీయ సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్ గారితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

ఫ్రీడమ్ రన్ కార్యక్రమం

75వ స్వతంత్య్ర భారతావని వజ్రోత్సవాల్లో భాగంగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ గారితో కలసి నిర్వహించిన ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్ రాజేంద్రప్రసాద్ గారు , డీఎస్పీ నాగభూషణం, ఎమ్మార్వో వెంకన్న, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది, పట్టణ పౌరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జయశంకర్ జయంతి

సూర్యాపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన జయశంకర్ జయంతి వేడుకలకు హాజరై ఘన నివాళులు అర్పించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారు,25వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల కవితలవకుశ గారు, 27వ వార్డు కౌన్సిలర్ సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ గారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు లింగా నాయక్ గారు, మున్సిపాలిటీ అధికారులు ఆర్వో జ్ఞానేశ్వరి గారు, ఆర్ ఐ గౌస్ గారు, ఎస్ఎస్ ప్రసాద్ గారు, అజీమ్ గారు, సానిటరీ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి గారు, హెల్త్ అసిస్టెంట్ సురేష్ గారు, వార్డు జవాన్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రగ్గులు, స్వెటర్స్, పెన్నులు బ్యాగులు పంపిణీ

హాస్టళ్లలో ఉండే నిరుపేద విద్యార్థిని విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. పట్టణంలోని ఎస్పీబి బాలికల, ఎస్సీ సీ బాలికల హాస్టళ్లలో విద్యార్థినులకు రగ్గులు, స్వెటర్స్, పెన్నులు బ్యాగులు పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ ఆకుల కవిత లవకుశ గారు, 39వ వార్డు కౌన్సిలర్ మొరిశెట్టి సుధారాణి శ్రీనివాస్ గారు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ గారు, టీఆర్ఎస్ నాయకులు శ్రీపాది జానకి రాములు గారు, దంతాల సందీప్ గారు, ఆయా హాస్టల్ వార్డెన్లు ఎస్. నీలమ్మ గారు, శ్రీదేవి గారు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవం

సూర్యాపేట పట్టణంలోని విగ్నేశ్వర ఫంక్షన్ హాల్లో సి డబ్ల్యూ ఓ ఆఫీసర్ నిర్వహించిన అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఆఫీసర్ రూప గారు, సూపర్వైజర్ అన్నపూర్ణ గారు, మెడికల్ ఆఫీసర్ శ్రీరామ్ గారు, ఏఎన్ఎం నర్సులు, ఆశ వర్కర్స్ ,అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడి ఆయాలు, గర్భిణీలు, పిల్లల, తల్లులు, తదితరులు పాల్గొన్నారు.

మన బస్తీ మన బడి కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 30వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా రూ 12, 45, 765 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ స్వరూప రాణి గారు, 30వార్డు కౌన్సిలర్ పల్స మహాలక్ష్మి మల్సూర్ గౌడ్ గారు, విద్యా శాఖ ఎంఈఓ శైలజ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భద్రునాయక్ గారు, ఉపేందర్ రెడ్డి గారు, నర్సింహా చారి గారు, జల్లి శ్రీను గారు, బొమ్మగాని రజిత గారు, దాచేపల్లి సుజాత గారు, ఇందిర, సైదమ్మ గారు, రాములమ్మ గారు,సునీత గారు, పల్స మల్సూర్ గారు, బొమ్మగాని శ్రీనివాస్ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమం

శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారితో పాటు మనందరి ఉండాలని పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని స్థానిక కనకదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గారు, 28వ వార్డు కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గారు, నాయకులు గండూరి కృపాకర్ గారు, సురేష్, మనసాని నాగేశ్వర్ రావు గారు, సారగండ్ల మాణిక్యమ్మ గారు, వంగవీటి రమేష్ గారు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

మన బస్తీ - మన బడి కార్యక్రమంలో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 9వ వార్డు ప్రాథమిక పాఠశాలలో రూ 20, 39, 558 లక్షలతో చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులను అన్నపూర్ణ శ్రీనివాస్ గారు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ఏడీ శైలజ గారు, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఎన్. శ్రీలత గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు, ఉపాధ్యాయుడు డీ వెంకన్న గారు, కాంట్రాక్టర్ హరీందర్ గారు, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సర్టిఫికెట్లు ప్రదానం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో సుమన్ షోటోకన్ స్పోర్ట్స్ కరాటేడు అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ ఆయన పాల్గొని విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్‌ గారు, సుమన్ షోటోకన్ స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ ఇండియా జిల్లా అధ్యక్షులు ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యయాదవ్ గారు, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ గారు, పట్టణ సీఐ ఆంజనేయులు గారు, సుమన్ యువసేన అధ్యక్షులు గుండా వెంకన్న గారు, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తియాదవ్ గారు, హెల్తిఫై ఆస్పత్రి నిర్వాహకులు మతకాల చలపతి రావు గారు, డాక్టర్ అపర్ణ గారు, కరాటే మాస్టర్ జల్లెల శ్రీనివాస్ గారు, చిన్న రమణ గారు, సంతోష్ గారు, తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటడం

సూర్యాపేట పట్టణంలోని యాదాద్రి టౌన్షిప్ లో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటి శాఖా మాత్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని బాషా నాయక్ గారు, తండ నందు మున్సిపల్ ట్రీ పార్క్ నందు మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు, తెరాస రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు ,డీసీసీబి ఛైర్మెన్ వట్టే జానయ్య యాదవ్ గారు, జిల్లా పరిషత్ వైస్ ఛైర్పర్సన్ గోపగాని వెంకట్ నారాయణ గారు, మొక్కలు నాటారు.ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు,13 వ వార్డ్ కౌన్సిలర్ వట్టే రేణుక జానయ్య గారు, 27 వ వార్డ్ కౌన్సిలర్ చిరువెళ్ల లక్ష్మి కాంతమ్మ గారు, మాజీ కౌన్సిలర్ మాణిక్యమ్మ గారు,తెరాస మహిళా నాయకులు దండు రేణుక గార, సల్మా గారు, కరుణ గారు, రాచూరి రమణ గారు, చాంద్ పాషా గారు, రఫీ మున్సిపల్ డి.ఇ సత్యారావు గారు, ఎఫ్ ఆర్ ఓ వసుంధర గారు, జవాన్ రఫీ గారు, ఆర్ పి తదితరులు పాల్గొన్నారు.

మన బస్తి - మన బడి కార్యక్రమములో

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చి పాఠశాలల బలోపేతాకి సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. మన బస్తి – మన బడి కార్యక్రమములో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులోని ఖాసీంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ 28.99 లక్షలు, 4వ వార్డులోని రామకోటి తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ 7, 53, 517 లక్షలు,3వ వార్డు బిబిగూడెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో రూ 6.63 లక్షలతో మన బస్తి మన బడి కార్యక్రమం కింద చేపట్టిన అన్నపూర్ణ గారు పాఠశాలల అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కె.గోపాల్ గారు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి గారు, వెలుగు చొక్కారావు గారు, కౌన్సిలర్లు జటోత్ లక్ష్మీ మకట్ లాల్ గారు, రవి నాయక్ గారు, టీఆర్ఎస్ పట్టన అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ గారు, ఆయా పాఠశాలల ఎస్ ఎం సి చైర్మన్లు సిరపంగి లక్ష్మీ శంకర్ గారు, బాణోత్ లలిత గారు, సిరపాంగి హుస్సేన్ గారు తదితరులు పాల్గొన్నారు.

వ్యాధుల నివారణలో

సూర్యాపేట పట్టణంలోని 28వ వార్డులో వాడ వాడ తిరిగి వర్షాకాలం నేపథ్యంలో ప్రబలనున్నసీజనల్ వ్యాధుల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. మున్సిపల్ అధికారులు సిబ్బంది వీధుల్లో నిలిచిన నీటిని, చెత్తను వెంట వెంటనే తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారు, ఎఫ్ఆర్ఓ వసుంధర గారు, జవాన్ గారు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సద్గురు సత్య సాయిబాబా మందిరంలో

సూర్యాపేట పట్టణంలోని శ్రీ సద్గురు సత్య సాయి బాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సద్గురు సత్య సాయిబాబా మందిరంలో నిర్వహించిన సత్య వ్రతంలో పాల్గొన్న సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారి దంపతులు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి కార్యక్రమంలో మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సద్గురు సాయి బాబా మందిర ట్రస్ట్ చైర్మన్ సవరాల సత్యనారాయణ గారు, మాజీ కౌన్సిలర్ వై ఎల్ ఎన్ గౌడ్ గారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తుల రమేష్ గారు, మహిళా నాయకురాలు కరుణశ్రీ గారు, అంజమ్మ గారు, దండు రేణుక గారు, రాచూరి రమణ గారు, విజయ గారు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

పరిస్థితులు పరిశీలన

సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డు ను పర్యటించిన స్థానిక కౌన్సిలర్ సూర్యపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారి దంపతులు. ఈ సందర్భంగా వార్డు మొత్తాన్ని అకాల వర్షం కురుస్తున్న కారణంగా వార్డులోని పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయంపై గల్లి గల్లి తిరిగి వార్డు ప్రజల సమస్యలను కనుక్కొని రోడ్లు బాగాలేని దగ్గర మట్టి పోయించి మీకు ఇబ్బంది కలగకుండా చేస్తానని హామీ ఇచ్చారు. మీకు వర్షపు నీటి వలన అలాంటి ఇబ్బంది కలిగిన మీకు అందుబాటులో నేను ఉన్నానని భరోసా తెలిపారు. మట్టిని త్వరగా తోలి మని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 9 వార్డు టిఆర్ఎస్ పార్టీ ఎసీ సెల్ ఉపాధ్యక్షులు గంట నరసయ్య గారు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వార్డు కమిటీ సభ్యులు అనుములపూరి వినయ్ గారు, అనుములపూరి సంగీత్ గారు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు గారు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మునిసిపల్ చట్టాలు - ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంపై శిక్షణ ముగింపు కార్యక్రమంలో

తెలంగాణ రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మరియు రీజినల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ హైదరాబాద్ వారి సారథ్యంలో పట్టణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు మునిసిపల్ చట్టాలు – ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంపై 2 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై తెలియజేస్తూ ప్రజా ప్రతినిదుల కర్తవ్యం పై అవగాహన కల్పించారు. సూర్యాపేట పట్టణంలో కౌన్సిలర్లు మరియు ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుంట కండ్ల జగదీశ్ రెడ్డి గారి సారథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు తెలియజేశారు రానున్న రోజుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, మహాప్రస్థానం, తెలంగాణకు హరితహారం లో భాగంగా పట్టణ ప్రగతి వనాల అభివృద్ధి క్రీడా ప్రాంగణాల ఏర్పాటు వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.

మెడికల్ స్టోర్ ప్రారంభం

యువత ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతు మరోవైపు స్వయం ఉపాధిపై దృష్టి పెట్టడం అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం లోని ఇందిరమ్మ ఆస్పత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సివీఆర్ మెడికల్ స్టోర్ను పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు ప్రారంభించి మాట్లాడారు. పేద మధ్యతరగతి ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెడికల్ షాపును పెట్టిన నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మెడికల్ షాపు నిర్వాహకులు నాణ్యమైన మందులను విక్రయించి ప్రజల మన్ననలను పొందాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మొరిశెట్టి సుధారాణి శ్రీనివాస్ గారు, కో ఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్ గారు, వార్డు టిఆర్ఎస్ అధ్యక్షుడు దంతాల సందీప్ గారు, దుకాణాల నిర్వాహకులు జి రమేష్ గారు, అంజయ్య గారు, గుడివాడ ఎంపీటీసీ రాజుల ప్రభాకర్ గారు, వెంకన్నగారు, లెనిన్ వెంకన్నగారు, కె వెంకన్న గాజుల లక్ష్మి గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆవిర్భావ వేడుక

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ కలలు కన్నారో అవన్నీ ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్ గారి సాకారం చేసే తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శం చేశారని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల లవకుశ గారు, కొండ దిలీప్ గారు, మాకట్ లాల్ గారు, చంద్రు నాయక్ గారు, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సిమెంట్ షాప్ ప్రారంభం

పెన్ పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్ లో తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం & వైనతేయ రెస్టారెంట్ & వైనతేయ బ్రిక్స్ & వైనతేయ ఇంజనీరింగ్ వర్క్స్ & వైనతేయ స్టీల్ సిమెంట్ షాప్ లను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారితో పాటు పాల్గొన్న సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ గారు, జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య గారు, యంపీపీ నెమ్మాది బిక్షం గారు, టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు యుగేందర్ గారు, అనంతారం ఎంపిటిసి రేవతి పరందాములు గారు,బిసి సెల్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య యాదవ్ గారు, బొల్లకా లింగయ్య యాదవ్ గారు,17వ వార్డ్ కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ గారు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

పుట్టిన రోజు కార్యక్రమం

సూర్యాపేట పట్టణంలోని పద్మశాలి భవన్లో మున్సిపాల్టీ ఆఫీస్ లో సిస్టం ఆపరేటర్ పిట్టల శ్రీకాంత్- శృతి గార్ల కుమారుని ప్రధమ పుట్టిన రోజు కార్యక్రమానికి హాజరై చినరుడ్ని ఆశీర్వదించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు డి ఈ సత్య రావు గారు, ఎస్ ఎస్ ప్రసాద్, సుమంత్ నరేందర్ గారు, రాజు రెడ్డి గారు, ప్రసాద్ గారు, పూర్ణ గారు, మున్సిపల్ సిబ్బంది, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

వివాహ మహోత్సవం

సుర్యాపేట పట్టణంలోని జి వి వి ఫంక్షన్ హాల్ లో 3వ వార్డ్ కు చెందిన పడిదల సుశీల-ఎల్లయ్య గార్ల కుమారుడు కానిస్టేబుల్ పడిదల జానకిరామ్-మ్మేరీలిలీ వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ గారు, సిపిఎం పార్టీ కార్మిక భాగం జిల్లా అధ్యక్షులు నెమ్మది వెంకటేశ్వర్లు గారు, 17వ వార్డ్ కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహాజన్ గారు,3వ వార్డ్ కౌన్సిలర్ ధరావత్ రవికుమార్ గారు,9వ వార్డ్ టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మచ్చ రాము గారు,3వ వార్డ్ టిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు శేఖర్ గారు, సోషల్ మీడియా నర్సింగ్ పవన్ గారు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

పరిశీలన

సూర్యాపేట పట్టణంలోని 32 వ వార్డు స్థానిక కౌన్సిలర్ జాహిర్ పాషా పిలుపుమేరకు వార్డుకు వచ్చి వాడ వాడ తిరిగి ప్రతి కాలువను పరిశీలించి షీల్ట్ నిర్మూలనకు అధిక సిబ్బందిని పెట్టి ఈ సమస్యలను అది త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో లో 32 వ వార్డు కౌన్సిలర్ జహీర్ పాషా గారు, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి గారు,ఈ సత్యారావు గారు, హెల్త్ అసిస్టెంట్ సురేష్ గారు, బిక్షం గారు, జవాన్ ప్రసాద్ గారు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుక

సూర్యాపేట పట్టణంలోని విగ్నేశ్వర ఫంక్షన్ హాల్ మరియు జివివి ఫంక్షన్ హాల్ లో పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారి దంపతులు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రు నాయక్ మామిడి చంటి గారు,రియాజ్ గారు, సిపిఎం నాయకులు ఏలుగురి గోవింద్ గారు, 8వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కడారి సతీష్ యాదవ్ గారు,18వ వార్డ్ టిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుమతి గారు, జయమ్మ గారు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

హనుమజ్జయంతి

సూర్యాపేట పట్టణంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమజ్జయంతి వారి పాంచాహ్నిక ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు గారు, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ గారు, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలిత ఆనంద్ గారు, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ గారు, సూర్యాపేట పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ గారు, 15వ వార్డు కౌన్సిలర్ ఎలిమినేటి అభినవ్ గారు, మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్ వెంపటి సురేష్ గారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి గారు, ఉప్పల్ ఆనంద్, వెంకన్న గారు, టిఆర్ఎస్ పార్టీ మహిళ నాయకురాలు అంజమ్మ గారు, దేవాలయం ప్రధాన అర్చకులు రామాంజనేయ ఆచార్యులు గారు, చైర్మన్ కొత్త ఆంజనేయులు గారు, మాజీ డైరెక్టర్ పిడమర్తి శంకర్ గారు,టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు

నిశ్చితార్థం కార్యక్రమం

సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డు కు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు టేకుల సులోదర్ కుమార్తె నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారి దంపతులు. ఈ కార్యక్రమంలో 7వ వార్డ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కృష్ణ గారు, కుటుంబ సభ్యులు బంధు మిత్రులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

నివాళి

సూర్యాపేట పట్టణంలోని 24 వ వార్డు కు చెందిన మన్యం మల్లేష్ గారి తండ్రి మృతి చెందిన విషయం తెలుసుకుని తమ గృహానికి వెళ్లి పూలమాల వేసి నివాళులు అర్పించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. 9వ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గుండగాని నాగభూషణం గారు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయుబ్ ఖాన్ గారు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వివాహ ప్రధాన కార్యక్రమం

సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డు కు చెందిన సీనియర్ అడ్వకేట్ గుంటూరు మధు-భాగ్య కుమార్తె ప్రశాంతి వివాహ ప్రధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వధువు ని ఆశీర్వదించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారి దంపతులు. ఈ కార్యక్రమంలో మహిళామణులు, కుటుంబసభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

అన్నదానం కార్యక్రమం

సూర్యాపేట పట్టణంలోని విశ్వకర్మ వీధిలో విశ్వబ్రాహ్మణులు నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 15వ ఆరాధన దినోత్సవ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన దినోత్సవం నిర్వహించిన విశ్వ బ్రాహ్మణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆరాధనకు హాజరైన వీరబ్రహ్మేంద్రస్వామి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కమిటీ అధ్యక్షులు పోలోజు రామాచారి గారు, జిల్లా నాయకులు గుణగంటి రాములు గారు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ పండుగ

సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డు కౌన్సిలర్ అనపర్తి రాజేష్ ఇంట్లో ఎల్లమ్మ పండుగకు హాజరై ఎల్లమ్మ తల్లి కి కొబ్బరికాయ కొట్టిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి వారితో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు.

వస్త్రాలంకరణ మహోత్సవం

సూర్యాపేట పట్టణంలోని మన్నా చర్చిలో బొల్లెద్దు కృష్ణయ్య-కళావతి గార్ల మనవరాలు మనవడుకి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారి దంపతులు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గాజుల రాంబాయమ్మ గారు, టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు పిట్టల భాగ్యమ్మ గారు,9వ వార్డ్ టిఆర్ఎస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వన మైసమ్మ పండుగ

సూర్యాపేట పట్టణంలోని నూతన నిర్మిస్తున్న బిఆర్ఎస్ పార్టీ భవన్ సమీపంలో గీత కార్మికుల సంఘం చేసినటువంటి వన మైసమ్మ పండుగ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు.

విగ్రహ ఆవిష్కరణ

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎల్కారం ఊరు చివర లో ఉన్నటువంటి తోటలో ఎంపీడీవో కీర్తిశేషులు చింతమాళ్ళ నరేందర్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు.ఈ సందర్భంగా నరేందర్ కి ఘన నివాళులు అర్పించి విగ్రహ ఆవిష్కరణ చేసినారు.

శంకుస్థాపన

సూర్యాపేట పట్టణంలోని దళిత బంధువు లబ్ధిదారుడు అయినా 25 వ వార్డు కు చెందిన మడ్డి వెంకటేశ్వర్లు గారి పశువుల పోషణ నిమిత్తమై పశువుల షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా పశువులను జాగ్రత్తగా పోషించి పాలను అమ్ముకొని అభివృద్ధిలోకి రావాలని లబ్ధిదారుని కోరారు.

Perumalla Annapurna Srinivas with Eminent Leaders

తెలంగాణ ఇంధన శాఖ మంత్రి మరియు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు “ గౌ. శ్రీ. గుంటకండ్ల జగదీష్ రెడ్డి ” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

సంక్షేమ శాఖ మంత్రి, బీసీ సంక్షేమ, ధర్మపురి నియోజికవర్గ శాసనసభ్యులు ” గౌ. శ్రీ. కొప్పుల ఈశ్వర్ ” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “గౌ. శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీమతి పెరమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు.

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు “ శ్రీ తక్కెళ్లపల్లి రవీందర్ ” గారిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చిన గౌరవ సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు.

News Paper Clippings

Pamphlets

Videos

}
20-12-1973

Born in Suryapet

Telangana.

}
1956

Studied SSC Standard

 from Modishetty Anantha Memorial High School, Suryapet.

}

Amma Nanna Trust

in Suryapet.

}
2013

Joined in BRS

}
2013

Party Activist

of Suryapet,BRS.

}
From 2013 to 2018

9th Ward President

of Suryapet, BRS.

}
Since 2019

Municipal Chairperson

of Suryapet, Telangana, BRS.