
Pabba Mahesh ZPTC
ZPTC, Shivampet, Medak, Narsapur, Telangana, TRS
Pabba Mahesh is an Indian Politician and current ZPTC (Zilla Parishad Territorial Constituency) from Shivampet in the Indian State of Telangana.
EARLY LIFE AND EDUCATION–
On the 01st of April 1979, Mahesh was born to the couple Mr. Pabba Ramesh and Mrs. Pabba Swaroopa in the Village Shivampet of Medak District in the Indian State of Telangana.
He was never a believer in a pretentious education. He came from a simple educational background, as do most people. Mahesh acquired his Secondary Board of Education from Manjeera High School located at Shivampet, Telangana.
EARLY CAREER IN POLITICS–
In the year 1997, Mahesh commenced his political career by joining the Telugu Desam Party (TDP) and continued rendering services to the people as an Active Member of TDP.
Mahesh was a sincere TDP Party Activist right from his joining and propagating its principles from the beginning. He has been deeply attracted by the policies and ideals of the party and the vision of our great leader former Chief Minister of Andhra Pradesh and was immensely inspired by the unique schemes introduced by the Nara Chandra Babu Naidu.
Pabba Mahesh after governing in the respective party, he into the Telangana Rashtra Samithi (TRS) founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.
He exposed his leadership skills by serving as the Party Activist and working comprehensively all the time for the welfare of humankind. As being a part of TRS, Mahesh expressed a keen interest and performs every activity for the recognition of the respective party.
In recognition of his continued service, the party not only promoted him to the position of ZPTC (Zilla Parishad Territorial Constituency) at Medak from TRS but also increased his responsibilities to discharge his duties.
Ever since he was started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.
Pathrala Praveen Goud and Pabba Sandeep were staunch followers of ZPTC Pabba Mahesh Gupta.
Party & Welfare Activities–
- During Elections, he enthuthisiatically participates in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
- He joined a large group of people at the party and helped them when they needed it.
- Mahesh actively engaged in the Party’s initiatives and participates in every meeting organized by the relevant party.
- He organized and was involved in Political Party Joining meetings.
- He has been serving and assisting the party members whenever they are in need.
- Many party development programs were carried out in the village for the growth of the Party.
Social & Welfare Activities–
- Mahesh has helped the village by supplying food and bedsheets to the elderly and orphaned children, as well as mineral water to the residents.
- He aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
- He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.
- He took part in village development operations with the additional assistance of TRS Leaders.
Services Rendered in PANDEMIC COVID-19–
- He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
- He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals who had been affected by the lockdown. Mahesh distributed face masks, hand sanitizers, and meals to the less fortunate, as well as financial support for them.
- By the social distance created by the Covid-19 regulations, he has been distributing essential commodities to assist water-scarce areas.
- Mahesh sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
- An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
- When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
- The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
- During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.
Land Mark: Gandhi Statue Village & Mandal: Shivampet, District: Medak, Constituency: Narsapur, State: Telangana, Zip Code: 502334
Email: pabbasandeep584@gmail.com
Mobile: 9949779989, 8897067808, 9849309870
Biodata of Pabba Mahesh Gupta

Name : Pabba Mahesh ZPTC
Father : Mr. Pabba Ramesh
Mother : Mrs. Pabba Swaroopa
Political Party : Telangana Rashtra Samithi Party(TRS)
Specialties : Social Service, Politician
Present Designation : ZPTC (Zilla Parishad Territorial Constituency)
Religion & Nationality : Hindu- Indian
Permanent Address:: Land Mark: Gandhi Statue, Village & Mandal: Shivampet, District:
Medak, Constituency: Narsapur, State: Telangana, Zip Code: 502334
You Are A Leader-If Your Actions Encourage Others To Dream Bigger, Perform Better, And Improve Most.
Recent Activities

శివంపేట మండలం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన ప్రముఖ సంఘ సేవకులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా
శివంపేట మండలం పిలుట్ల గ్రామానికి చెందిన పిల్లి మధు అనారోగ్యంతో బాధపడుతున్నందున అతనికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా అతనికి చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం నగదు5000 వేల రూపాయలు అందజేశారు
అదే గ్రామానికి చెందిన సండ్రా సుధాకర్ యాక్సిడెంట్ అయినందున అతనికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా అతనికి చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారుజడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారు

శివంపేట మండలం ఆడపడుచు వివాహానికి ఆర్థిక సాయం ప్రముఖ సంఘ సేవకులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా
శివంపేట మండలం పాంబండ గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన దుబ్బ నర్సింలు కూతురు మహేశ్వరి వివాహానికి ప్రముఖ సంఘ సేవకులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు మరియు నెలకు సరిపడే నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేశారు జెడ్పిటిసిపబ్బ మహేష్ గుప్తా గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆడపడుచు వివాహానికి తోచినంత సాయం చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి వెంకటేష్ ఆంజనేయులు యాదవ్ నర్సింలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఆడపడుచు విహానికి, ఆర్థిక సాయం చేసిన ప్రముఖ సంఘ సేవకులు జెడ్పిటిసి
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలోని బిమ్లా తాండ గూగులోత్ నాజీ, యమునాల కూతురు విహానికి హాజరైన, ప్రముఖ సంఘ సేవకులు జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అలాగే వారి సొంత నిధుల నుండి 5000 వేల రూపాయలు మరియు ఒక నెల సరిపడా, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భీమ్లా తండా సర్పంచ్ చెన్నా, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉసిరిక పల్లి కృష్ణారావు హిరాసింగ్ నరేష్, దుర్గ్యా వెంకటేష్, రమేష్, దేవేందర్, పత్య, తదితరులు పాల్గొన్నారు

నిత్వసర సరుకులు పంపిణీ
శివంపేట్ మండల్ గంగయి పల్లి గ్రామంలో ఆకస్మాత్తుగా మరణించిన తలారి నర్సింలు తండ్రి మల్లయ వారి కుటుంబాన్ని పరామర్శించినా, ప్రముఖ సంఘ సేవకులు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అలాగే తన సొంత నిధుల నుండి 5000 రూపాయలు మరియు ఒక నెలకు సరిపడా నిత్వసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదే గ్రామానికి చెందిన, తలారి పోచయ్య తండ్రి సాయిలు అకస్మాత్తుగా మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించినా, ప్రముఖ సంఘ సేవకులు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అలాగే, తన సొంత నిధుల నుండి 5000 రూపాయలు మరియు ఒక నెలకు సరిపడ నిత్వసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది .అదే గ్రామానికి చెందిన కరెంట్ షాక్ కొట్టి రెండు చేతులు కోల్పోయిన లచ్చన్నగరి సాయిలు తండ్రి కిష్టయ్య కుటుంబానీ పరామర్శించినా, ప్రముఖ సంఘ సేవకులు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అలాగే వారి సొంత నిధుల నుండి 5000 వేల రూపాయలు, ఆర్థిక సహాయం, మరియు, ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది. ఈ.కార్యక్రమంలో, BRS పార్టీ మండల యువత విభాగం అధ్యక్షులు తాటి పవన్ కుమార్, తలారి నర్సింలు, సదానందం, తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సాయం
నిరంతరం ప్రజాసేవకై తపిస్తున్న ప్రముఖ సంఘ సేవకులు శివంపేట జడ్పిటిసి. పబ్బ మహేష్ గుప్తా నాలుగు కుటుంబాలకు సాయం మెదక్ జిల్లా. శివంపేట మండలం,1.దొంతి గ్రామాన్నికి చెందన్న కోర్ పత్తి రాణి బిక్షపతి దంపతులకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ 60,000 వేల రూపాయలు చెక్కును అందజేసిన శివంపేట జడ్పిటిసి, 2.దొంతి గ్రామాన్నికి చెందిన్న గుండు యాదగిరి టీబి వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతున్నందున విషయం తెలుసుకున్ని 5000 వేల రూపాయలు అందజేసిన శివంపేట జడ్పిటిసి, 3.దొంతి గ్రామాన్నికి చెందిన ఉప్పరి రాములు అనారోగ్యంతో మృతి చెందినందున ఉప్పరి రాములు కొడుకు శ్రీనివాస్ కు 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన శివంపేట జడ్పిటిసి, 4.దొంతి గ్రామాన్నికి చెందిన గోనగారి రమేష్ కిడ్నీ వ్యాధితో,అనారోగ్యంతో బాధపడుతున్నందున 5000 వేల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం శివంపేట జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఇవ్వడం జరిగింది.

ఆర్థిక సాయం
శివంపేట మండల్ గోమారంలో వడ్డరి నాగరాజు అక్క వివాహానికి శివంపేట ప్రముఖ సంఘ సేవకులు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా వారి సొంత నిధుల నుండి 5000 రూపాయలు ఆర్థిక సాయం మరియు గోమారం కి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ప్రణీత్ రెడ్డి వారు ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఈ కార్యక్రమంలో రాజేందర్ రాకేష్ సందీప్ తిరుపతి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్బం
వంపేట మండలం గుడి జాతరకు విరాళం అందించిన ప్రముఖ సంఘ సేవకులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా. శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి జాతరకు ఉత్సవాలకు విరాళం సొంత నిధుల నుండి 20,000 వేల రూపాయలు అందించిన ప్రముఖ సంఘ సేవకులు మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు శివంపేట మండలం జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పెద్దమ్మతల్లి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు శివంపేట మండలంలో తన వంతు సహకారం ఎల్లవేళలా చేస్తాము అన్నారు.

శివంపేట మండలంలో ఆర్థిక సాయం
శివంపేట మండల కేంద్రం నాను తాండకు చెందిన గుగోలోత దువజ్య ప్రమాదవశాత్తు కాలు ప్యాక్చర్ కావడం వల్ల అతనికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అతనికి చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు…*
*ఈ కార్యక్రమంలో సురేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు మోహన్ నాయక్ కిషన్ విజయ్ నాగేష్ లక్ష్మణ్ సురేష్ రామ్ చందర్ సూర్య చౌహన్ తండావాసులు తదితరులు పాల్గొన్నారు

శివంపేట మండల కేంద్రంలో ఆర్థిక సాయం
శివంపేట మండల కేంద్రానికి చెందిన కమలయ్య గారి నారాయణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అతనికి పరమార్శించిన ప్రముఖ సంఘ సేవకులు ఆపద్బాంధవుడు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా అతనికి చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు మరియు నెలకు సరిపడే నిత్య సరుకులు పంపిణీ చేశారు

శివంపేట మండలంలో ఆడపడుచు వివాహానికి ఆర్థిక సాయం
శివంపేట మండల కేంద్రం నాను తాండకు చెందిన దేవసూత్ హనుమంతు లక్ష్మి గార్ల కూతురు లలిత వివాహానికి ప్రముఖ సంఘ సేవకులు జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు

శివంపేట మండలంలో ఆర్థిక సాయం
శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుర్ర శేఖర్ వాళ్ళ కుమారుడు బుర్ర బన్నీ ప్రమాదవశాత్తు కాలు ప్యాక్చర్ కావడం వల్ల అతనికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అతనికి చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు…*

మూడు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
శివంపేట మండలం మగ్దంపూర్ గ్రామంలో మూడు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన ప్రముఖ సంఘ సేవకులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా
1. మగ్దంపూర్ గ్రామానికి చెందిన రంగపల్లి నర్సింలు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా వారి కుటుంబానికి ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు
2.మగ్దంపూర్ గ్రామానికి చెందిన సోమమ్ బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఆ బాధ్యత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా వారికి ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు
3.మగ్దంపూర్ గ్రామానికి చెందిన సోమమ్ మల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఆ బాధిత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా వారి కుటుంబానికి ఆర్థిక సాయం నగదు 5000 వేల అందజేశారు*
జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ ఈ బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా ఆదుకుంటాం అని అన్నారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్.. గిరిబాబు హర్షత్ విగ్నేష్ మహేష్ శీను గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బాధిత కుటుంబ సభ్యులు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా కు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది

నాలుగు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
శివంపేట మండలం దొంతి గ్రామంలో నాలుగు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన ప్రముఖ సంఘ సేవకులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా
1. శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన తాటి రాజు లక్ష్మి వాళ్ళ కుమారుడు వికాస్ ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు జడ్పిటిసి పబ్బ గుప్తా వారి కుటుంబానికి ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు
2. శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన మర్రి గోపాల్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా వారి కుటుంబానికి ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు
3. శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన మర్రి సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ప్రముఖ సంఘ సేవకులు మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు వారి కుటుంబానికి నగదు 5000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు
4. *శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన కంచి గారి లలిత రమేష్ కూతురు
వివాహానికి 5000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా*
జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ ఈ బాధిత కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్యనారాయణ గ్రామ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ పిట్ల సత్యనారాయణ శ్రీకాంత్ రెడ్డి ఎల్ఐసి శీను కృష్ణ మహేష్ బాలస్వామి శ్యామ్ దొంతి గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం
శివంపేట మండల్ చిన్న గొట్టిముక్కుల గ్రామానికి చెందిన మూడు 1) ఫరానా బేగం, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నందున 2) చోటు అనారోగ్య పరిస్థితి తో బాధపడుతున్నందున 3 )ఖలీల్ మాలి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేనందున తెలుసుకున్న ఈ మూడు కుటుంబాలకు సంబంధించి ఆర్థిక, అనారోగ్య పరిస్థితుల వలన ఇబ్బంది పడుతున్న వారికి గౌరవ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు సొంత నిధుల నుండి ఒక్కో కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

నిత్యవసరకులు పంపిణీ
శివంపేట మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త దాసు రాములు వాళ్ళ తండ్రి దాసు సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరమార్శించిన ప్రముఖ సంఘ సేవకులు మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా…ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు మరియు నెలకు సరిపడే నిత్యవసరకులు పంపిణీ చేశారు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారు…. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ ఉప సర్పంచ్ దసురు నాయక్ కృష్ణ కార్యకర్తలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పోచమ్మ దేవి ప్రతిష్ట ఆహ్వాన పత్రిక
మెదక్ జిల్లా నర్సాపూర్ తాలూకా వెల్దుర్తి మండల్ దామరంచ గ్రామానికి చెందిన శ్రీ పోచమ్మ గుడికి ఆహ్వానించారు శివంపేట ప్రముఖ సంఘ సేవకులు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు 51,000 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో దామరంచ సర్పంచ్ కౌడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి శివంపేట గ్రామ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి మహేష్ గుప్తా
శివంపేట మండల కేంద్రంలోని ఆడపడుచు వివాహానికి ఆర్థిక సాయం అందజేసిన ప్రముఖ సంఘ సేవకులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా

గుండ్లపల్లి లో పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి మహేష్ గుప్తా
(1) శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలో బో ల్ల శాంతమ్మ ప్రమాదవశాత్తు మరణించినందున కుటుంబాన్ని పరామర్శించిన ప్రజానాయకుడు జెడ్పిటిసి మహేష్ గుప్తా తన సొంత నిధుల నుండి శాంతమ్మ కుమారుడైన నాగరాజుకు 5000 రూపాయలు మరియు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగినది
(2) ఇదే గ్రామానికి చెందిన అత్తపల్లి మహేష్ యాక్సిడెంట్లో మరణించిన సంగతి తెలుసుకున్న ప్రజా బంధువు మహేష్ గుప్తా ఆ కుటుంబాన్ని పరామర్శించి తన సొంత నిధుల నుండి 5000 వేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు అందజేసి ఆపద వచ్చినా కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు
(3) గుండ్లపల్లి గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు అర్జన్ బాలయ్యకు ప్రమాదవశాత్తు కాలు విరిగినందున ఆ కుటుంబాన్ని ప్రమాశించిన జడ్పిటిసి మహేష్ గుప్తా తన సొంత నిధుల నుండి 5వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసినారు
జెడ్పిటిసి గారి వెంట
ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ మాజీ సర్పంచ్ తాటి కిష్టయ్య గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ బొల్ల సత్తయ్య సదానందం తదితరులు ఉన్నారు

నిత్యవసర సరుకులు పంపిణీ
శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామానికి చెందిన మహమ్మద్ ఆబె ద్ హుస్సేన్ మరణించిన సంగతి తెలుసుకున్న జెడ్పిటిసి పబ్బ మహేష్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి తన సొంత నిధుల నుండి 5000 రూపాయలు మరియు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగినది.

ఆర్థిక సాయం
శివంపేట మండల కేంద్రంలోని నానుతాండకు చెందిన నేనావత విజయ్ ఇటీవల ఆక్సిడెంట్ అయినందున బాధిత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు మరియు ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు….. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కిషన్ గ్రామ కమిటీ అధ్యక్షులు మోహన్ నాయక్ సురేష్ కిషన్ లాలు తాండవాసులు తదితరులు పాల్గొన్నారు

ఎల్ఈడి లైట్లు పంపిణీ
శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన నేతాజీ యూత్ సభ్యులకు క్రీడాకారులకు వాలీబాల్ గ్రౌండ్ కు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో…25 వేల రూపాయలు విలువ చేసి 4 ఎల్ఈడి లైట్లు పంపిణీ చేశారు…

ఆర్థిక సాయం
శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త గుమ్మడి ఎల్లం తండ్రి గుమ్మడి భూమయ్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బాధిత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకుడు శివంపేట మండలం జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు మరియు వారికి ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు మరియు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు… జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటారు….. ఈ కార్యక్రమంలో. ఎంపీటీసీ నువ్వుల దశరథ గ్రామ కమిటీ అధ్యక్షులు నజీర్ ఎత్తేశాం గౌస్ పట్నం శీను గ్రామస్తులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ప్రారంభోత్ససవం
శివంపేట గ్రామపంచాయతీ పరిధిలో 8, 9, 10 వార్డులకు నీటి సమస్య ఉన్నందున ఆ వార్డు ప్రజల కోరిక మేరకు అపర భగీరథుడు ప్రజా నాయకుడు మహేష్ గుప్తా తన సొంత నిధులతో బోరు పాయింట్ ను ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్ గారు వార్డు సభ్యులు లక్ష్మీనారాయణ గారు, పోచగౌడ్ శోభకృష్ణ గారు, యువకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు

ప్రారంభోత్ససవం
శివంపేట గ్రామపంచాయతీ పరిధిలో 8, 9, 10 వార్డులకు నీటి సమస్య ఉన్నందున ఆ వార్డు ప్రజల కోరిక మేరకు అపర భగీరథుడు ప్రజా నాయకుడు మహేష్ గుప్తా తన సొంత నిధులతో బోరు పాయింట్ ను ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్ గారు వార్డు సభ్యులు లక్ష్మీనారాయణ గారు, పోచగౌడ్ శోభకృష్ణ గారు, యువకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు

పరామర్శించిన సందర్భంగా
శివంపేట మండలం బొజ్జతాండకు చెందిన గుగులోత్ సర్వన్ పూరి గుడిసె షార్ట్ సర్క్యూట్ పూర్తిగా దగ్ధం అయినందున బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా గారు వారికి నగదు ఆర్థిక సాయం 5000 వేల రూపాయలు మరియు నెలకు సరిపడే నిత్య సరుకులు పంపిణీ చేశారు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు మాట్లాడుతూ వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామన్నారు
2.. శివంపేట మండలం బొజ్జ తాండకు చెందిన ధనావత్ సామ్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు వారికి ఆర్థిక సాయం 5000. వేల రూపాయలు మరియు నెలకు సరిపడే నీతో సరుకులు పంపిణీ చేశారు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని జడ్పిటిసి జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త అన్నారు .ఈ కార్యక్రమంలో బొజ్జ తండా సర్పంచ్ రాజు నాయక్ రెడీయా తండా సర్పంచ్ ఆంజనేయులు గ్రామ కమిటీ అధ్యక్షులు రాజు భాస్కర్ నాయక్ ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి నాయక్ తాండవాసులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

LED లైట్స్ పంపిణి
శివంపేట మండలం లోని నూతనంగా ఏర్పడ్డ టిక్య దేవమగూడెం గ్రామపంచాయతీ గ్రామా ప్రజల విన్నపం మేరకు గౌరవ ZPTC ప్రముఖ సంఘసేవకుడు పబ్బ మహేష్ గారు తన సొంతం నిధులనుండి 50,000 (యాభై వేలా రూపాయల ) విలువ చేసే 30 LED లైట్స్ గ్రామప్రజలు సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ తుక్యా గారు, మాజీ జడ్పీటీసీ కమల పులీసింగ్ గారు, ఉప్ప సర్పంచ్ ప్రకాష్ గారు, శ్రీనివాస్ గారు, రాజేందర్ గారు,మదన్ లాల్ గారు, కిషన్ గారు, పుల్ సింగ్ గారు, నరేష్ శ్రీనివాస్ గారు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

ప్రారంభోత్ససవం
మండల కేంద్రమైన శివంపేట లోని ప్రధాన రహదారిపై జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారి పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన ఐ లవ్ శివంపేట లోగోను మరియు గార్డెన్ ను దసరా రోజు నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి గారు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ గారు, ఎంపీపీ కల్లూరు హరికృష్ణ గారు, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్ గారు, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి గారు, పిఎసిఎస్ చైర్మన్ వెంకట రామిరెడ్డి గారు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్మా గారు, ధవ రెడ్డి గారు, పబ్బ మహేష్ గుప్తా గారు, పత్రాల శ్రీనివాస్ గౌడ్త గారు త దితర నాయకులు పాల్గొన్నారు.

ప్రారంభోత్ససవం
శివంపేట మండలం కేంద్రంలోని ప్రధాన రహదారి పై జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంతం నిధులతో ఏర్పాటుచేసిన I Love SPVT లోగోను, గార్డెన్ విజయదశమి సందర్భంగా ప్రారంభించిన నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు, స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, మండల పార్టీ అధ్యక్షులు రమణా గౌడ్ గారు, కోఆప్షన్ సభ్యులు మన్సూర్ గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ గారు, పైడి శ్రీధర్ గుప్తా గారు, trsv సుధీర్ రెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు, కృష్ణారావు గారు, సర్పంచ్ రవి నాయక్ గారు, సర్పంచ్ బాబురావు గారు, ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగాల లక్ష్మీ నరసయ్య గారు, వార్డు సభ్యులు పోచ గౌడ్ గారు, వంజరి కొండల్ సింహం గారు, సంతు శంకర్ గారు, నాయకులు గౌరీ శంకర్ గారు, దొడ్ల అశోక్ గారు, ఖదీర్ గారు, ముద్దగల రాజు గారు, షేక్ అలీ గారు, వెంకటేష్ గారు, సాయి గారు, ఆంజనేయులు గారు, సద్దాం అంజి గారు, నిఖిల్ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పరామర్శించిన సందర్భంగా
శివంపేట మండలం రెడ్డి య్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని వెంక్య తాండ కు చెందిన TRS కార్యకర్త బానోత్ పిరియా కు ప్రమాదవశాత్తు నర్సాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన విషయం తెలుసుకున్న ప్రజా బంధువు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే మన ప్రియతమ నాయకుడు పబ్బ మహేష్ గుప్తా గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి తన సొంత నిధుల నుండి 5000 వేల రూపాయలు నగదుమరియు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేసినారు. ZPTC గారి వెంట సర్పంచ్ రంగీలా ఆంజనేయులు నాయక్ ఎంపీటీసీ లక్ష్మి లక్ష్మణ్ నాయక్ గ్రామ శాఖ అధ్యక్షులు భాస్కర్ నాయక్ గౌరీ శంకర్ ప్రవీణ్ గౌడ్ లాలు నాయక్ బానోత్ శ్రీకాంత్ తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
శివంపేట మండల కేంద్రంలోని కిచ్చనుల దుర్గయ్య అనారోగ్యంతో బాధపడుతున్నందున బాధిత కుటుంబానికి పరామర్శించిన శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు మరియు ఆర్థిక సాయం నగదు 5000 రూపాయలు మరియు నెలకు సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. జడ్పిటిసి మాట్లాడుతూ వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో శివంపేట స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ వార్డు మెంబర్ పోచ గౌడ్ వంజరి కొండల్ సింహం లక్ష్మీనారాయణ గారు , నాయకులు దొడ్ల అశోక్ గౌరీ శంకర్ గారు , ఖదీర్ రవి నాయక్ గారు , బిక్షపతి ప్రవీణ్ గారు , ప్రసాద్ గారు , పోచం ప్రవీణ్ గారు , నర్సింలు గారు , నవీన్ గారు , గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
శివంపేట మండల కేంద్రం కు చెందిన భానూరి గోనయ్య గౌడ్ గారి అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకున్న జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు స్థానిక సర్పంచ్ పత్రాలు శ్రీనివాస్ గౌడ్ గారితో కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని తన సొంత నిధుల నుండి 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసినారు జడ్పిటిసి గారి వెంట వార్డు సభ్యులు పోచ గౌడ్ సింహం టిఆర్ఎస్ నాయకులు గౌరీ శంకర్ గారు, డి వెంకటేష్ గారు, తదితరులు ఉన్నారు.

పరామర్శ
శివంపేట మండలం బొజ్జ్య తండాకు చెందిన మాజీ ఉపసర్పంచ్ కుమారుడైన గుగులోతు రాజు కు ప్రమాదవశాత్తు కాలు తీసేయడం జరిగినది(2) ధనావత్ సామ్య కు రోడ్డు ప్రమాదంలో కాలు పోయినందున ప్రజా బంధువు గౌరవ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా రెండు కుటుంబాలను పరామర్శించి ఒకొక కుటుంబానికి 5000 రూపాయలు చొప్పున మరియు నిత్యవసర సరుకులు తన సొంత నిధుల నుండి అందజేయడం జరిగినది.
జెడ్పిటిసి గారి వెంట స్థానిక సర్పంచ్ రాజు నాయక్, గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్ రాజు నాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి, ఎస్టీ సెల్ నాయకులు నాగేష్ తండా యువకులు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సాయం
శివంపేట మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన కత్తి వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బాధిత కుటుంబానికి పరామర్శించిన శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం నగదు 5000 రూపాయలు మరియు నిత్యాసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్గారు, పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నార.

ఆర్థిక సాయం
శివంపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ కార్యకర్త కొవ్వూరి ఆంజనేయులు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బాధిత కుటుంబానికి పరమార్శించిన ఆపద్బాంధవుడు ఎల్లవేళలా వారి కుటుంబానికి ఆదుకుంటామని శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు అన్నారు మరియు ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివంపేట స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్దగాల లక్ష్మీ నరసయ్య గారు, వార్డు సభ్యులు సింహం గారు, పంబాల సంతు పోచ గౌడ్ గారు, వంజరి కొండల్ నాయకులు గారు, దొడ్ల అశోక్ గారు, గౌరీ శంకర్ గారు, ఖదీర్ ముద్దగల రాజు గారు, వెంకటేష్ సాయి గారు, గుర్రాల కుమార్ గారు, అరిగే ముత్యాలు గారు, గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలం గోమారం గ్రామనికి చెందినా మున్నూరి క్యాధరమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం 5000 నగదు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గోమారం సర్పంచ్ లావణ్య గారు, మాధవరెడ్డి గారు, శివంపేట ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ గారు, రాజేందర్ గారు, ఎస్టీ సెల్ రవి నాయక్గారు ఆనంద్ రాములు గారు, అంజయ్య గారు, నర్సింలు గారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలం సికింద్లపూర్ గ్రామానికి చెందిన మంచు సుక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తాగారు విషయం తెలుసుకుని నిరుపేద కుటుంబానికి సర్పంచ్ సుధాకర్ రెడ్డి చేతుల మీదగా 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ సత్యనారాయణ మృతిని కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించిన సందర్భంగా
శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మానంగారి అర్జున్ కరెంటు షాక్ అవడం వల్ల శ్రీ చరిత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త గారు విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్లి బాధితుని పరామర్శించారు మరియు ఆర్థిక సాయం 5000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకట్ స్వామి గ్రామ కమిటీ అధ్యక్షులు రాజు గ్రామస్తులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సాయం
మండల కేంద్రమైన శివంపేట కు చెందిన పెద్ద కొల్ల లక్ష్మి w/0 దుర్గయ్య మరణించిన సంగతి తెలుసుకున్న జెడ్పిటిసి ప్రజా బంధువు పబ్బ మహేష్ గుప్తా గారు స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారితో కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి తన సొంత నిధుల నుండి 5000 వేల రూపాయలు అందజేశారు ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ గారు, వార్డు సభ్యులు కొండల్ లక్ష్మీనారాయణ గారు, గౌరీ శంకర్ గారు, దర్శన్ బిక్షపతి గారు, కుంట లింగం పోచయ్య గారు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలం పోతుల గూడా గ్రామానికి చెందిన చాపల పోచయ్య అనారోగ్యం మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం 5000 రూపాయలు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమంలో శివంపేట సర్పంచ్ పత్రాలు శ్రీనివాస్ గారు, శివంపేట వార్డు సభ్యులు, పోచ గౌడ్ గారు, ప్రశాంత్ గౌడ్ గారు, నాగేష్ వెంకటేష్ గారు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండల కేంద్రంలో ని ముద్దగల అంజయ్య కుమారుడు శ్రీకాంత్ ప్రమాదూషాత్తు యాక్సిడెంట్ అయినందున అతని పరామర్శించిన 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగాల లక్ష్మీ నరసయ్య వార్డు మెంబర్ పోచ గౌడ్ జ్యోతి బలేష్ జ్యోతి సింహం దొడ్ల అశోక్ ఖదీర్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవి నాయక్ ముద్దగల రాజు సాయి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలం బిక్కయ తండా కు చెందిన సభావాత్ సర్దార్ అనారోగ్యంతో బాధపడుతున్నందున మల్లారెడ్డి హాస్పిటల్ కు వెళ్లి పరమాసించినా జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు మరియు వారికి ఆర్థిక సాయం 10000 రూపాయలు అందజేశారు.

సరుకులు పంపిణీ
శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త పర్కిబండ భాస్కర్ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు 5000 రూపాయలు ఆర్థిక సాయం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ గారు, ప్రణీత్ రెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ గారు, షఫీ సత్తి బిక్షపతిగారు, శ్రీకాంత్ రెడ్డి గారు, మహేష్ దొంతి గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నిత్యవసర సరుకులు పంపిణీ
శివంపేట మండలం బిజిలిపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త కమ్మరి బాలవీర్ భార్య కమ్మరి మంగమ్మ గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు మరియు 5000 రూపాయలు నగదు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

ఆర్థిక సాయం
శివంపేట మండలం పెద్ద గొట్టుముక్కల గ్రామానికి చెందిన గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొత్తల్ల శాంతమ్మను పరామర్శించినా జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం ఐదువేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్ద గొట్టుముట్ల ఉప సర్పంచ్ నవీన్ నాగరాజు గారు, సాయి విజయ్ అజయ్ గారు, సురేష్ గారు, నర్సింలు గారు, పెద్ద గొట్టుముక్కల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలం పెద్ద గొట్టుముక్కల గ్రామానికి చెందిన గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొత్తల్ల శాంతమ్మను పరామర్శించినా జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం ఐదువేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్ద గొట్టుముట్ల ఉప సర్పంచ్ నవీన్ నాగరాజు గారు, సాయి విజయ్ అజయ్ గారు, సురేష్ గారు, నర్సింలు గారు, పెద్ద గొట్టుముక్కల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించిన సందర్భంగా
శివంపేట్ మండల్ చండీ గ్రామానికి చెందిన దేవా గౌడ్ మరణించిన కుటుంబాన్ని పరామర్శించి నా ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు అలాగే తన సొంత నిధుల నుండి నగదు రూపంలో 5 వేలు రూపాయలు ఆర్థిక సాయం చేశాడు. ఈ కార్యక్రమంలో చండి మాజీ సర్పంచ్ సంజీవ చారి వెంకటేశ్వరరావు గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి గారు, మరియు శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్ద గొట్టిముక్కల ఉప సర్పంచ్ నవీన్ పోచ గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులు
శివంపేట్ మండల్ చండీ గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన శ్రీశైలం కుటుంబాని పరామర్శించి నా ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధుల నుండి 5 వేలు రూపాయలు ఇచ్చాడు మరియు నిత్యావసర సరుకులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చండి మాజీ సర్పంచ్ సంజీవ చారి వెంకటేశ్వరరావు గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి గారు, శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్ద గొట్టిముక్కల ఉపసర్పంచ్ నవీన్ పోచ గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు.

సహాయం
శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్తలు (1) ప లాట సురేష్ (2) సాకలి దాసు యాక్సిడెంట్లో గాయాలు అయినందున ఇరు కుటుంబాలను పరామర్శించిన జెడ్పిటిసి మహేష్ గుప్తా గారు ఒక కుటుంబానికి 5000 వేల రూపాయల చొప్పున 10’000 వేల రూపాయలు ఆస్పత్రుల ఖర్చుల నిమిత్తం అందజేసినారు . జెడ్ పి టి సి గారి వెంట మండల పార్టీ మాజీ అధ్యక్షులు పి సత్యనారాయణ గ్రామ శాఖ అధ్యక్షులు సత్యనారాయణ గారు, ఉప సర్పంచ్ సత్యనారాయణ గారు, మైనార్టీ నాయకుడు షఫీ శ్రీకాంత్ రెడ్డి గారు తదితరులు ఉన్నారు

నిత్యవసరకులు పంపిణీ
శివంపేట మండలం చండీ గ్రామానికి చెందిన తలారి వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు బాధిత కుటుంబానికి పరామర్శించి 5000 రూపాయలు నగదు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఎల్లం గారు , గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యంరెడ్డి వ్, వార్డు మెంబర్ కుమ్మరి గోపాల్ గారు ,తలారి నరసయ్య సురేష్ గారు, చంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నిత్యవసరకులు పంపిణీ
శివంపేట మండలం శివయ్య గూడెం తాండకు చెందిన కోళ్ల బద్రు నాయక్ కొడుకు వికాస్ యాక్సిడెంట్లు మృతి చెందడం జరిగింది జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు బాధిత కుటుంబానికి పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం మరియు నిత్యవసరకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్దగొట్టుముక్కల ఉపసర్పంచ్ నవీన్ గారు, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ రవి నాయక్ గారు, రాజేంద్ర నాయక్ గారు, బద్దు నాయక్ గారు, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలో శ్రీ సహకార ఆంజనేయ స్వామి గుడి పనులకు గ్రానైట్ మరియు పెయింటింగ్ కు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు 51000 రూపాయలు సొంత నిధులతో ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ గారు, గొర్రె వెంకట్ రెడ్డి గారు, తాటి కిష్టయ్య గారు, గ్రామ పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారు, నర్సారెడ్డి గారు, వార్డు మెంబర్ సదానందం ఊపునూతల లక్ష్మి గారు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, బొల్లా సత్తయ్య గారు, అశోక్ కుమార్ గారు, గుడ్ల పల్లి గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జిలిపురం గ్రామానికి చెందిన కట్టమీద కృష్ణ అనారోగ్యంతోటి మరణించడం వల్ల ZPTC పబ్బ మహేష్ గారు బాధిత కుటుంబానికి 5000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి ప్రణీత్ రెడ్డి పవన్ గుప్తా గారు, గ్రామ అధ్యక్షుడు జైలు మాజీ అధ్యక్షులు ఆంజనేయులు యాదవ్ గారు, ఆరో వార్డ్ మెంబర్ మహేష్ ఫాజిల్ గారు, మధు కృష్ణ సాదక్ గారు, సాబీర్ ఆరిఫ్ అజిత్ గారు, ఇమ్రాన్ కుద్బుద్దిన్ గారు, రవి గారు పాల్గొనడం జరిగింది.

ఆర్థిక సాయం
శివంపేట మండలంలో బిజిలిపురం గ్రామానికి చెందిన కట్టమీద కృష్ణ అనారోగ్యంతోటి మరణించడం వల్ల ZPTC పబ్బ మహేష్ గారు బాధిత కుటుంబానికి 5000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి ప్రణీత్ రెడ్డి పవన్ గుప్తా గారు, గ్రామ అధ్యక్షుడు జైలు మాజీ అధ్యక్షులు ఆంజనేయులు యాదవ్ గారు, ఆరో వార్డ్ మెంబర్ మహేష్ ఫాజిల్ గారు, మధు కృష్ణ సాదక్ గారు, సాబీర్ ఆరిఫ్ అజిత్ గారు, ఇమ్రాన్ కుద్బుద్దిన్ గారు, రవి గారు పాల్గొనడం జరిగింది.

విగ్రహ ఏర్పాటు
మండలంలోని చిన్న గొట్టుముక్కల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శివాజీ విగ్రహం కోసం జెడ్పిటిసి ప్రజా బంధువు పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధుల నుండి 30.000 వేల రూపాయలు విగ్రహ ఏర్పాటు సభ్యులకు అందజేసినారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలమణి నరేందర్ గారు, ఉప సర్పంచ్ బిక్షపతి రావు గారు, ఎంపీటీసీ దశరథ గారు, పెద్ద గొట్టిముక్కల ఉపసర్పంచ్ నవీన్ సత్యం రావు గారు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాసిర్ పాపయ్య చారి గారు, ఎత్తి శ్యామ్ కిషన్నాయక్ గారు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
పెద్ద గొట్టిముక్కల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంగలి ఆంజనేయులు యాక్సిడెంట్ అయింది అని తెలియగానే పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన జడ్పిటిసి పబ్బ అన్న మహేష్ గుప్తా గారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉప సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షుడు నవీన్ గారు మురళి రెడ్డి గారు అజయ్ గారు సాయి గారు నర్సింలు గారు ప్రభాకర్ గారు పాల్గొనటం జరిగింది.

నిత్యవసర సరుకులు పంపిణీ
శివంపేట మండలం సీతారాం తండా కు చెందిన రమావత్ లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడం వల్ల జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త గారు బాధిత కుటుంబానికి పరామర్శించి 5000 రూపాయలు నగదు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోనీ రవి నాయక్ గ్రామ కమిటీ అధ్యక్షులు రాజేందర్ నాయక్ నాగేష్ తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలం బిజిలి పూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ హకీం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరసింహారెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు, ఫాజిల్ సాదక్ సాబీర్ గారు , ఆరిఫ్ మహేష్ గారు, ఆంజనేయులు యాదవ్ గారు , బిజిలి పూర్ గారు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సాయం
శివంపేట మండలం దేవమాగూడ గ్రామపంచాయతీ టిక్యా తండా కు చెందిన నేనవత్ గమ్య అనారోగ్యంతో మృతి చెందడం వల్ల బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు మరియు ఆర్థిక సాయం ఐదు వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోమారం ఎంపీటీసీ నరసింహారెడ్డి గారు, ఉప సర్పంచ్ ప్రభాకర్ గారు, రాజేందర్ గారు, మోతిలాల్ నరేష్ గారు, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన అంకర్ల అమృత కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గారు గుప్తా సొంత నిధులతో 5000 రూపాయలు ఆర్థిక సాయం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన గుర్రం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది బాధితుల కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా చెప్పడం జరిగింది.. ఈ కార్యక్రమంలో తెరాస మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ ఉప సర్పంచ్ సత్యనారాయణ శ్రీకాంత్ రెడ్డి శ్రీనివాస్ గుప్తా కృష్ణ శీను బిక్షపతి దొంతి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలం చండీ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బాల గౌడ్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు మరియు వారికి ఆర్థిక సాయం 5000 రూపాయలు అందజేయడం జరిగింది. అనారోగ్యంతో కాలు తీసేయడం వల్ల ఎమ్మెల్యే సహకారంతో త్వరలో కాలు కూడా పెట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లం మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి గారు, బల్వంత్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు, చండీ గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ
శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొడకంచి యాద గౌడ్ భార్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి మహేష్ గుప్తా ఐదు వేల రూపాయల నగదు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనసూయ అశోక్ గౌడ్ ఉప సర్పంచ్ వెంకటస్వామి గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు తిమ్మాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలంలోని దేవమ్మ గూడెం తండాలో నూతనంగా నిర్మిస్తున్న సేవాలాల్ మహారాజ్ మందిరము నిర్మాణం కోసం ZPTC సంఘ సేవకులు పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధుల నుండి 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినాడు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తూక్యా నాయక్ గారు, శివంపేట ఉపసర్పంచ్ పద్మా వెంకటేష్ గారు, పూజారి బలరాం గారు, ముయ్యడి సింహంగారు, వంజరి గౌరీశంకర్ గారు, కోవూరి వెంకటేష్ గారు, భానోత్ శీను గారు, ఎస్టి సెల్ రవి నాయక్ గారు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలం చండి గ్రామానికి చెందిన అంతిరెడ్డి గారి తప్పా నరసింహారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి పరామర్శించి జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి వెంకటేశ్వర్లు గారు, మాజీ సర్పంచ్ వినోద గారు, సంజీవ చారి గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి గోపాల్ రైతు గారు, సమన్వయ నరసింహారెడ్డి గారు, చండి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సరుకుల పంపిణీ
శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తప్పెట్ల మంజుల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది జడ్పీటీసీ పబ్బమహేష్ గుప్తా గారు వారి కుటుంబానికి పరామర్శించి ఐదు వేల రూపాయలు నగదు ఆర్థిక సహాయం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది మరియు వాళ్ళ పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయం ఎల్లవేళలా ఆదుకుంటామని జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనూష గారు , అశోక్ గౌడ్ గారు , ఉప సర్పంచ్ వెంకటస్వామి గారు, లక్ష్మణ్ గారు , కృష్ణ గారు , తిమ్మాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
శివంపేట మండలం బిక్కా య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని తండాకు చెందిన తేజావత్ మరోని చందర్ కుమారుడైన తేజావత్ శంకర్ వివాహానికి గాను ఆపద్బాంధవుడు జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధుల నుండి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసినారు జడ్పిటిసి గారి వెంట శివంపేట సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు , శివంపేట ఉపసర్పంచ్ పద్మా వెంకటేష్ గారు , గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్ కొండల్ గారు , పోచ గౌడ్ గారు , సింహం అశోక్ గారు , వెంకటేష్ గారు ,కిషన్నాయక్ సురేష్ నాయక్ గారు , తదితరులు పాల్గొన్నారు

నిత్యవసర సరుకులు పంపిణీ
శివంపేట మండలం చెన్న పూర్ గ్రామానికి చెందిన గుమ్మల ఎల్లం రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం మరియు చెన్న పూర్ సర్పంచ్ బొల్లా భారతి బిక్షపతి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఎంపిటిసి మన్నె నర్సింలు గారు, ప్రణీత్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, సింగిరెడ్డి నరసింహారెడ్డి గారు, గొల్ల బిక్షపతి గారు, అంజనేయులు గారు, కుమార్ రామ్గారు, చందర్ గౌడ్ గారు, చెన్న పూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మైక్ సెట్ పంపిణీ
శివంపేట మండలం చండి గ్రామంలో చండిక మాత దేవస్థానానికి 25000 రూపాయల విలువ చేసే మైక్ సెట్ ను జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంతం నిధులతో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎల్లం గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యంరెడ్డి గారు, మాజీ సర్పంచ్ సంజీవ చారి నారా గౌడ్ గారు, సిఐటియు మహేందర్ రెడ్డి గారు, సురేష్ అంజనేయులు గారు, గోపాల్ చండీ గారు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శివంపేట మండలం లోని నవపేట్ గ్రామపంచాయతీ రాములుతాండ వాసులు మంచినీటికి తీవ్ర ఇబంది ఉన్నదన్ని గౌరవ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారికి సమస్య వివరించిన వెంటనే ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో బోర్ వేయడం జరిగింది.

మైక్ సెట్ పంపిణీ
శివంపేట మండలం చండి గ్రామంలో చండిక మాత దేవస్థానానికి 25000 రూపాయల విలువ చేసే మైక్ సెట్ ను జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంతం నిధులతో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎల్లం గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యంరెడ్డి గారు, మాజీ సర్పంచ్ సంజీవ చారి నారా గౌడ్ గారు, సిఐటియు మహేందర్ రెడ్డి గారు, సురేష్ అంజనేయులు గారు, గోపాల్ చండీ గారు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించిన సందర్భంగా
శివంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త సత్యనారాయణ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు మరియు ఐదు వేల రూపాయల నగదు మరియు నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, పాండు షాబుద్దీన్ గారు, టిఆర్ఎస్ కార్యకర్తలు కొత్తపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ కిట్టు అందజేత
శివంపేట మండలం గుంళ్లపల్లి గ్రామ యూత్ సభ్యులకు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు వాలీబాల్ కిట్టు మరియు క్రీడ మైదానానికి నగదు 15000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివంపేట ఉపసర్పంచ్ పద్మా వెంకటేష్ గారు, వార్డ్ సభ్యులు పోచ గౌడ్ గారు, గొల్లపల్లి గ్రామస్థులు ప్రవీణ్ రెడ్డి గారు, యూత్ సభ్యులు ఫయాజ్ వినయ్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
శివంపేట్ మండల్ లింగోజిగూడ గ్రామానికి చెందిన మాల సత్తయ్య పరామర్శించినా శివంపేట్ ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరియు తనకు ప్లాస్టిక్ కాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ సర్పంచి రవి నాయక్ గారు, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి గారు, బండారి గంగాధర్ గారు, ఆంజనేయులు గారు, శివ శంకర్ గారు, పెద్ద పులి శంకర్ గారు తదితరులు పాల్గొన్నారు

వీధిలైట్లు పంపిణీ
శివంపేట్ మండల్ లింగోజిగూడ గ్రామానికి మరియు లింగోజిగూడ తండాకు ప్రముఖ సంఘ సేవకుడు ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో వీధిలైట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి లింగోజిగూడ స్థానిక సర్పంచ్ రవి నాయక్ గారు, వార్డు మెంబర్లు వైస్ ఎంపీపీ రమాకాంత్ గారు, బండారి గంగాధర్ పిల్లి శివ శంకర్ గారు, పెద్దపులి శంకర్ మల్లుపల్లి గారు, సర్పంచ్ శ్రీనివాస్ గారు, మరియు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించిన సందర్బంగా
శివంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు పోతా గౌడ్ మరణించిన వార్త తెలుసుకున్న జెడ్ పి టి సి పబ్బ మహేష్ గుప్తా గారు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి గారితో కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని జెడ్ పి టి సి అన్నారు వీరి వెంట శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, కొత్తపేట టిఆర్ఎస్ అధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు , పండరి గౌడ్ గారు , కొండల్ గౌరీశంకర్ గారు ఉన్నారు.

ఆర్ధిక సహాయం
శివంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో ఇసుక దిబ్బ కూలి మాస్కురి మహేష్ గారు, ఇందూరి అశోక్ మరణించిన వార్త తెలుసుకున్న జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆ కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి తన సొంత నిధుల నుండి పదివేల రూపాయల రెండు కుటుంబాలకు కలిపి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి గౌరవ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారి సహకారంతో ప్రభుత్వ సహాయం అందే విధంగా కృషి చేస్తానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు జడ్పిటిసి పబ్బ మహేష్ గారి వెంట జిల్లా టిఆర్ఎస్ నాయకులు గొర్రె వెంకట్ రెడ్డి గారు, గుండ్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ గారు, శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ సర్పంచ్ తాట కిష్టయ్య సదానంద్ గారు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పరామర్శించిన సందర్భంగా
శివంపేట్ మండల్ చండి గ్రామం లో మాజీ ఉపసర్పంచ్ నల్లవల్లి నర్సింలు మరణించడంతో తన కుమారుడునీ నల్లవలి కృష్ణ ను పరామర్శించి మరియు 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన శివంపేట ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ వినోద సంజీవ్ చారి గారు, కోపరేట్ బ్యాంకు సొసైటీ నెంబర్ బల్వంత్ రెడ్డి గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి వెంకటేశ్వరరావు గారు, ఉప సర్పంచ్ ఎల్లం గారు, తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించిన సందర్భంగా
శివంపేట్ మండల్ చండీ గ్రామంలో TRS కార్యకర్త ను కుమ్మరి గీరి నీ యాక్సిడెంట్ కావడంతో పరామర్శించినా ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తన వంతు సహాయం 5000 వేల రూపాయలు చేశాడు మరియు 3 నెలల సరిపడా మెడికల్ మందులకు హామీ ఇచ్చాడు.

ఆర్థిక సహాయం
శివంపేట్ మండల్ పోతులగూడ గ్రామానికి అడగ్గానే మాలసంఘం పోచమ్మ గుడికి ప్రముఖ సంఘ సేవకుడు ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తన వంతు సహాయం గుడికి 20వేల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో పెంటా గౌడ్ గారు, నాగరాజు గౌడ్ గారు, పత్రాల ప్రశాంత్ గౌడ్ గారు, పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
శివంపేట మండలం పెద్ద గొట్టుముక్కల గ్రామానికి చెందిన పిల్లుట్ల నాగయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఆ కుటుంబాన్ని పరామర్శించి పిల్లుట్ల అమృతకు తన సొంత నిధుల నుండి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు జడ్పిటిసి గారి వెంట సర్పంచ్ చంద్రకళ శ్రీశైలం యాదవ్ శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు నవీన్ శివంపేట ఉపసర్పంచ్ పద్మా వెంకటేష్ టిఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్యామల వెంకటేష్ భాస్కర్ పిల్లుట్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

బోరు బావి నిర్మాణం
శివంపేట మండలంలోని పెద్ద గొట్టిముక్కల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప దేవాలయం న కు జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో బోరు బావి తవ్వించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ శ్రీశైలం యాదవ్ ఎంపీటీసీ సులోచన ధర్మారెడ్డి శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచులు నవీన్ పద్మ వెంకటేష్ మాజీ ఎంపిటిసి మహేష్ గౌడ్ మురళి రెడ్డి సామల వెంకటేష్ మంత్రి మల్లేష్ రేవ్ బిక్షపతి మల్లేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,.

పరామర్శించిన సందర్భంలో
టిక్యా దేవమ్మ గూడెం తాండ లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నేనావత్ గమ్య ను పరామర్శించి 5000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తూక్యా నాయక్ గారు, ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు నవీన్ గారు, ఉప సర్పంచ్ ప్రకాష్ గారు రాజేందర్ గారు, శీను గారు రాందాస్ గారు, కోలా పులసింగ్ గారు, రాంసింగ్ గారు, మోతిలాల్ గారు, పాల్గొనటం జరిగింది.

ఆర్థిక సాయం అందజేసిన సందర్భంలో
టిక్యా దేవమ్మ గూడెం తాండ లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నేనావత్ గమ్య ను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు.

క్రికెట్ కిట్టు
టిక్యా దేవమ్మ గూడెం గ్రామపంచాయతీ కి శివంపేట జడ్పిటిసి అన్న పబ్బ మహేష్ గుప్తా గారు యూత్ పిల్లలు అడగగానే మూడు వాలీబాల్ కిట్లు మరియు ఒక ఒక క్రికెట్ కిట్టు ఇవ్వడం జరిగింది.

మందులు పంపిణీ
శివంపేట మండలంలోని చిన్న గొట్టుముక్కల గ్రామానికి చెందిన పరానా బేగం D/0 సయ్యద్ అక్బర్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ రోజువారీ మందుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయము స్థానిక మైనార్టీ నాయకులు సంఘ సేవకులు జెడ్ పి టి సి పబ్బ మహేష్ గారికి తెలపగా తన సొంత నిధుల నుండి శివంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో 5000=00 రూపాయల నగదు 6 నెలల మందులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో C G ముక్కుల టౌన్ ప్రెసిడెంట్ న సి ర్ ముద్దగాళ్ల లక్ష్మీ నరసయ్య గారు, పోచ గౌడ్ గారు, సంతోష్ గారు, లక్ష్మీనారాయణ గారు, మహేష్ గారు, సలీం యాతే గారు, తదితరులు పాల్గొన్నారు

వాలీబాల్ కిట్లు పంపిణీ
టిక్యా దేవమ్మ గూడెం గ్రామపంచాయతీ కి శివంపేట జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు యూత్ పిల్లలు అడగగానే మూడు వాలీబాల్ కిట్లు మరియు ఒక ఒక క్రికెట్ కిట్టు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుక్యా నాయక్ గారు, ఉప సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు నవీన్ గారు, ఉప సర్పంచ్ ప్రకాష్ గారు, రాజేందర్ గారు, శీను గారు, కోలా ఫుల్ సింగ్ గారు, రామ్ సింగ్ గారు, రాందాస్ గారు, మోతిలాల్ గారు పాల్గొనటం జరిగింది.

క్రికెట్ కిట్లు వాలిబాల్ కిట్లు పంపిణీ
శివంపేట్ మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామం చెందిన యువకుల విజ్ఞప్తి మేరకు ఇస్లామియా యూత్ , ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ యూత్ సభ్యులకు క్రికెట్ కిట్లు వాలిబాల్ కిట్లు తన సొంత డబ్బులతో అందజేసిన ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, చిన్న గొట్టిముక్కుల టిఆర్ఎస్ అధ్యక్షులు షేక్ నసీరుద్దీన్ గారు, యువత అధ్యక్షులు సి యాదగిరి గారు, ఎత్తి శ్యామ్ కాజా గౌస్ గారు, బాష గారు, సయ్యద్ సలీం గారు, పట్నం శ్రీనివాస్ గారు, తదితరులు పాల్గొన్నారు.

ఎల్ఈడీ లైట్లు పంపిణీ
శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామానికి 50 వేల రూపాయల విలువ చేసే 25 ఎల్ఈడీ లైట్లు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా సొంత నిధులతో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్య వెంకట్ రెడ్డి సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ గారు, మాజీ సర్పంచ్ తాటి కృష్ణయ్య గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ గారు, గ్రామస్తులు గ్రామపంచాయతీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం
నవాబుపేట గ్రామానికి చెందిన నరాల అయవ్వ (60) సం”రాలు మూడు రోజుల క్రితమే చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని అనునిత్యం మండల ప్రజలకు ఏదో ఒక సమాజ సేవ చేసే, గౌరవనీయులు జడ్పిటిసి పబ్బ మహేష్ గారికి తెలియజేయడం జరిగింది.వెంటనే స్పందించి, 5000 /- రూపాయల నగదుతో పాటు , 4000/- రూపాయల విలువ గల నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.

ఆర్ధిక సహాయం
శివంపేట మండలము చెంది గ్రామానికి చెందిన తెరాస సీనియర్ నాయకుడు అనిల్ ప్రసాద్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా అతన్ని పరామర్శించి వారి కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన శివంపేట జడ్పిటిసి పబ్బ మహేష్ గారు ఆయనతోపాటు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ పోచగౌడ్ ప్రణీత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం
శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన మెకానిక్ గోపాల్ చాలా రోజుల నుండి ఆరోగ్యం బాగు లేనందున ఇంట్లో నుండి బయటకు రాలేని పరిస్థితి తెలుసుకున్న మన ప్రజాబంధు జడ్పిటిసి పబ్బ మహేష్ గారు అతన్ని పరామర్శించి 5000-00 రూపాయల ఆర్థిక సహాయం చేసి గోపాల్ గోపాల్ కుమారుడి కాలేజీ ఫీజు కు సంబంధించి కూడా ఆర్థిక సహాయము చేస్తానని భరోసా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు పిట్ల సత్యనారానా మాగుద్దంపూర్ గారు, సర్పంచ్ సోమ ఆ శోక్ గారు, రవి గారు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం
శివంపేట మండలంలో నిరంతరము ప్రజాసేవలో ఉంటూ పేద ప్రజల కోసం తన వంతు ఏదో విధంగా ఆర్థిక సాయం చేస్తూ నేను ఉన్నాను అని భరోసా కల్పిస్తున్నారు మన ప్రజా బంధువు పబ్బ మహేష్ గుప్త శివంపేట గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హైమద్ అలీ నీటి సంఘం మాజీ చైర్మన్ రాజంపేట రాములు గారు, వార్డు సభ్యులు పంభాల సంతోష్ గారు,కారోబార్ గౌరీ శంకర్ గారు, ఎస్టి నాయకులు రవి గారు ,మరియు తదితరులు పాల్గొన్నారు.

ఎల్ఈడీ లైట్లు పంపిణీ
శివంపేట మండలం రూపుల్లా తండా గ్రామ పంచాయతీకి జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో 30.000 రూపాయలు విలువ చేసయ్ 20 ఎల్ఈడీ లైట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ గారు,ణ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ఎంపిటిసి గోవింద నాయక్గ్రాము, రూపుల్లా నాయక్ గారు, దీప్ లా నాయక్ గారు, శేఖర్ గౌడ్ గారు, పాండు గారు తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం
శివంపేట మండలంలోని చెన్న పూర్ గ్రామ పంచాయతీకి 30.000 వేల రూపాయల విలువ గల 20 ఎల్ఈడీ లైట్లను మండల జెడ్ పి టి సి ప్రజా బంధువైన పబ్బ మహేష్ గారు తన సొంత నిధులతో కొనుగోలు చేసి స్థానిక సర్పంచ్ బొల్లా భారతి బిక్షపతి గారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు,మండల ఉప సర్పంచ్ల ల ఫోరం అధ్యక్షుడు నవీన్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రామచంద్ర గౌడ్ గారు, టిఆర్ఎస్ నాయకులు బొల్లా ఆంజనేయులు యుద్ధం రెడ్డి గారు, సతీష్ యాదవ్ గారు, యాదగిరి బిక్షపతి గారు, ఆంజనేయులు నర్సింలు గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం
శివంపేట మండలంలోని చెన్న పూర్ గ్రామంలో ని ప్రధాన దారిలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో స్థాపితం చేస్తున్న అంబేద్కర్ విగ్రహం కోసము సంఘం అధ్యక్షులు యాదగిరికి 20.000 వేల రూపాయలు అందజేసిన జెడ్పిటిసి పబ్బ మహేష్ గారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లా బిక్షపతి గారు, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రామచంద్ర గౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్తి యాదవ్ గారు, ఆకుల కుమార్ గారు మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం
శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన ఎండి అబ్జాల్ అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా మరియు ఐదు వేల రూపాయలు నగదు నిత్యవసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ గారు, శివంపేట ఉపసర్పంచ్ పద్మా వెంకటేష్ కైఫ్ సీనియర్ నాయకులు యాదగిరి గారు, మహేష్ దొంతి గారు, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం
శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన ఎండి అబ్జాల్ అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా మరియు ఐదు వేల రూపాయలు నగదు నిత్యవసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ గారు, శివంపేట ఉపసర్పంచ్ పద్మా వెంకటేష్ కైఫ్ సీనియర్ నాయకులు యాదగిరి గారు, మహేష్ దొంతి గారు, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం
గోమారం గ్రామానికి చెందిన గిద్దె రాజు గారు, కొర్రబోయిన సత్యనారాయణ లు ఆకస్మత్తుగా మరణించగా వారి కుటుంబాలని పరామర్శించి 5 వేల ఆర్ధిక సహాయం మరియు నిత్యావసర సరుకులు అందించిన జడ్పిటిసి పబ్బా మహేష్ గారు. ఈ సందర్బంగా పబ్బా మహేష్ మాట్లాడుతూ ఆయా కుటుంబాలకు భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇయ్యడం జరిగింది. జడ్పిటిసి వెంట మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షురాలు లావణ్య మాధవ రెడ్డి గారు, ఎంపిటిసి నర్సింహా రెడ్డి గారు, టీ.ఆర్.ఎస్.వి జిల్లా అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారు, ఉపసర్పంచ్ కాముని శ్రీను గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, బాసంపల్లి పోచ గౌడ్ గారు, వంజరి కొండల్ గారు తదితరులు పాల్గొన్నారు.

చీరల పంపిణీ
చిలుముల మదన్ రెడ్డి గారి జన్మదిన సందర్బంగా 74 కిలోల కేకును కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొలి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ గారు, జడ్పిటిసి కోఆప్షన్ నెంబర్ మన్సురు ఎంపీ పోరం అధ్యక్షుడు కల్లూరు హరికృష్ణ గారు, శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు, స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ మరియు సర్పంచులు ఎంపిటిసిలు కార్యకర్తలు శివంపేట్ మండల యువకులు పాల్గొనడం జరిగింది. మరియు ఎమ్మెల్యే బర్త్ డే సందర్భంగా ఈ రోజు మహిళలకు చీరల పంపిణీ మరియు కుట్టు మిషన్ల పంపిణి క్రికెట్ కిట్ పంపిణీ చేయడం జరిగింది.

జన్మదిన సందర్భంగా
శివంపేట మండలం దేవమాగూడ తండాకు చెందిన భానోత్ రవి గారికి మరియు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రణీత్ రెడ్డి గారు తన సొంత నిధులతో జెడ్ పి టి సి మహేష్ గుప్తా గారి చేతుల మీదగా ట్రై సైకిల్ ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ గారు, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి గారు, సర్పంచ్ తుక్య నాయక్ గారు, సుధీర్ రెడ్డి గారు, తాండ వాసులు తదితరులు పాల్గొన్నాఋ..

సన్మానం
కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ గుడిలో విగ్రహ దాత ఐన ప్రముఖ సంఘసేవకుడు, శివంపేట్ ZPTC గౌరవ పబ్బ మహేష్ గుప్తా గారిని గ్రామస్థులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్ గారు, శేఖర్ గౌడ్ గారు, శివ రామ గౌడ్ గారు, పాండు గారు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం
గోమారం గ్రామానికి చెందిన గంగిరెడ్డి హన్మంత్ రెడ్డి అనారోగ్యంతొ్ మృతి చెందగా వారి పార్థివదేహానికి నివాళ్లర్పించి కుటుంబానికి పది వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసిన జడ్పిటిసి పబ్బా మహేష్ గారు. వారి వెంట సర్పంచ్ మాధవ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, రమణ గౌడ్ గారు,నర్సింహా రెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు తదితరులు ఉన్నారు.

జాతర
శివంపేట మండల కేంద్రంలో భూ లక్ష్మమ్మ గుడి జాతర కావడంతో దర్శనం చేసుకున్న శివంపేట గ్రామ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు … మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం అధ్యక్షులు మరియు ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు, శివంపేట మండల TRS అధ్యక్షుడు రాజా రమణ గౌడ్ సహకార సంఘం అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి శివంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగళ్ళ లక్ష్మీ గారు, నరసయ్య గారు, మెదక్ జిల్లా టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారు, శివంపేట్ వార్డు నెంబర్ ఇసుగారి శ్రీనివాస్ గారు, ఇసుగారి మల్లేష్ గారు, మరియు షఫీ బిక్షపతి శివంపేట పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన గాజుల బుధమ్మా గారు అనారోగ్యంతో మృతి చెందడం వల్ల జెడ్ పి టి సి పబ్బ మహేష్ గుప్తా గారు వారి కుటుంబానికి పరామర్శించే ఆర్థిక సాయం 5 వేల రూపాయల నగదు నిత్యావసరాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాలమ్మ యాదగిరి గారు, ఎం పి టి సి వాణి రామ్మోహన్ రెడ్డి గారు, ఉపసర్పంచ్ శోభా కిషన్ గారు, ఆంజనేయులు గారు, బూదయ మల్లేశం గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించిన సందర్భంగా
శివంపేట మండలం చెంది గ్రామానికి చెందిన గంటన్నగారి వేణు అకాల గారు మరణించడం వలన శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు వారి కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయలు నగదు మరియు నిత్యావసరాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా అనిల్ ప్రసాద్ రెడ్డి ఉప సర్పంచ్ ఎల్లం గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యం రెడ్డి ప్రవీణ్ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పరిశీలన
శివంపేట మండల కేంద్రంలోని సీసీ రోడ్ల పనులు పరిశీలిస్తున్న జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ వార్డు సభ్యులు వంజరి కొండల్ గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్ద గాల లక్ష్మీనరసయ్య శివంపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారుకాపల్లి గ్రామలో హెయిర్ కటింగ్ సెలూన్ షాప్ ఓపెనింగ్ చేసినా జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు.

ప్రారంభోత్సవం
శివంపేట మండలం ఉసిరికాపల్లి గ్రామలో హెయిర్ కటింగ్ సెలూన్ షాప్ ఓపెనింగ్ చేసినా జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు.

హోమం
శివంపేట్ మండల కేంద్రంలో మగ అమావాస్య సందర్భంగా శ్రీ బగలాముఖి అమ్మవారి గుడి ఆవరణలో హోమం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

జన్మదిన సందర్భంగా
శివంపేట మండల కేంద్రంలోని నాలుగో వార్డ్ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారి జన్మదిన సందర్భంగా తన సొంత నిధులతో బోర్ వేయడం జరిగింది .

జయంతి
హిందూ మతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద గారి జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

క్యాలెండర్ ఆవిష్కరణ
నిత్యం ప్రజల సమస్యలపై వార్త కథనాలను ప్రచురించి, ప్రజా సమస్యలపై పోరాడే పత్రిక ప్రజాజ్యోతి అని శివ్వంపేట జెడ్పీటీసీ పబ్బ మహేష్ గారు తెలియజేసి, ప్రజ్యాజ్యోతి 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.

క్రిస్మస్ పండుగ సందర్బంగా
మండల కేంద్రమైన శివంపేట లో క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని క్రీస్తు సంఘం చర్చి కి జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో 30 కుర్చీలను అందజేయడం జరిగింది.

తెలంగాణలో పండే యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై రైతన్నలకు అండగా నిలిచిన మహేష్ గారు.

సన్మానం
శివంపేట గ్రామంలో శరవేగంగా కొనసాగుతున్న శ్రీ బగలాముఖీ శక్తి పీఠం అమ్మవారి గుడి పనులను పరిశీలించి, వేద పండితులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొని .. ట్రస్ట్ సభ్యులైన స్థానిక ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు, మరియు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గార్లు MLC గారిని సత్కరించడం జరిగింది.

సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
శివంపేట మండలంలోని పాంబండ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు నవీన్ గౌడ్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ 250.000 రూపాయలు గౌరవ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి గారి కృషితో మంజూరు చేయించిన చెక్కును శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త గారు వారి స్వగృహంలో అందజేయడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు
పటాన్చెరు నియోజకవర్గం శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శివంపేట్ మండల జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు.

ఆర్థిక సాయం
శివంపేట మండల కేంద్రంలోని సోంసాని లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం పదివేల రూపాయలు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు అందజేయడం జరిగింది.

ఆవిష్కరణ
శివంపేట గ్రామంలో త్వరలో నిర్మించబోయే శ్రీబగలాముఖీ శక్తిపీఠం అమ్మవారి చిత్రపటాన్ని ఆవిష్కరించిన ట్రస్ట్ సభ్యులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు, వామన్ శర్మ గారు, ప్రముఖ న్యాయవాది జిన్నారం శివకుమార్ గౌడ్ గారు, ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు.

విరాళం
శివంపేట గ్రామంలో త్వరలో నిర్మించబోయే శ్రీబగలాముఖీ శక్తిపీఠం అమ్మవారి చిత్రపటాన్ని ఆవిష్కరించిన ట్రస్ట్ సభ్యులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు, వామన్ శర్మ గారు, ప్రముఖ న్యాయవాది జిన్నారం శివకుమార్ గౌడ్ గారు, ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు.

పిచికారీ
ప్రస్తుతం రెండవ దశ కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్లన శివంపేట్ గ్రామంలో ముందస్తు చర్యలో భాగంగా గౌరవ ZPTC పబ్బ మహేష్ ఆదేశానుసారం గౌరవ స్థానిక సర్పంచ్ పత్రల శ్రీనివాస్ గౌడ్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో సోడియం ఐపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయడం జరిగింది.

కలిసిన సందర్బంగా
శివంపేట్ గ్రామంలో పబ్బ రమేష్ గుప్తా వారి కుమారుడు ప్రముఖ సంఘసేవకుడు ZPTC పబ్బ మహేష్ గుప్తా గార్లు వారి స్వంత విలువైన భూమిలో ఉభయ తెలుగు రాష్ట్రలో ఎక్కడ లేని బగళాముఖి అమ్మవారి గుడి నిర్మాణము గూర్చి ప్రముఖ శిల్పి యాదాద్రి ఇంజనీరు శివంపేట గ్రామానికి రావడం జరిగింది.. స్థల పరిశీలన గుడి నిర్మాణానముకు సంబందించిన ముఖ్య విషయాలు ZPTC మహేష్ గుప్తా వేదపండితులైన వెంకటేశ్వర శర్మ , వామన్ శర్మగారిలతో చర్చించడం జరిగింది..

లైట్ల పంపిణీ
శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కల గ్రామంలో శ్రీ ఉమా సంగమేశ్వర ఆలయానికి 40 వేల రూపాయలు విలువచేసే 25 ఎల్ఈడీ లైట్లను జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతోనే పంపిణీ చేయడం జరిగింది.

ఆర్థిక సహాయం
మండల కేంద్రమైన శివంపేట కు చెందిన పోతురాజు లక్ష్మీ నరసమ్మ గారు నివాసముంటున్న పూరిగుడిసె ప్రమాదవశాత్తు కూలి పోవడం వలన ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన జెడ్పిటిసి పబ్బమహేష్ గుప్తా గారు.

చెక్కు పంపిణీ
శివంపేట మండలంలోని చిన్న గొట్టిముక్కుల గ్రామానికి చెందిన బషీర్ గారికి 28 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అందజేయడం జరిగింది.

సిక్ట్స్ అందజేత
శివంపేట మండల కేంద్రంలోని బసంపల్లి స్వామిగౌడ్ గారు వికలాంగు అయినందున శివంపేట జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు సిక్ట్స్ ని అందజేయడం జరిగింది.

పుట్టిన రోజు సందర్భంగా
జెడ్పీటీసీ పబ్బ మహేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా నర్సాపూర్ మునిసిపల్ చైర్మన్ మురళి యాదవ్ గారు శుభాకాంక్షలు తెలియజేసి హృదయపూర్వకంగా సన్మానించడం జరిగింది.

జన్మదిన వేడుకలు
శివంపేట్ మండలం లోని టిఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి 67వ జన్మదిన వేడుకలు చేయడం జరిగింది.

ఆర్థిక సహాయం
శివంపేట్ మండలం గుండ్లపల్లి గ్రామంలో విభూతి రాజు పోరి గుడిసె కాలిపోయి నందున వారి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన శివంపేట మండల జెడ్ పి టి సి పబ్బ మహేష్ గారు.

ఆర్థిక సహాయం
శివంపేట మండలం లోని చెన్న పూర్ గ్రామానికి టిఆర్ఎస్ కార్యకర్త అయిన వడ్డే బంగారయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గారు కుటుంబానికి అండగా ఉంటానని ఐదు వేల ల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా
శివంపేట్ మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన సల్మాన్ రాజు కుటుంబాన్ని పరామర్శించిన గౌరవనీయులైన ZPTC పబ్బ మహేష్ గారు అలాగే సొంత నిధులతో 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో శభాష్ పల్లి గ్రామానికి చెందిన నరేష్ గారు, ఉస్మాన్ గారు, స్మైల్ గారు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించిన సందర్భంగా
శివంపేట మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన చింతకాయల మహేష్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు మరియు ఆర్థిక సాయం 8000 రూపాయలు నగదు మరియు నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లిపూర్ సర్పంచ్ వెంకటేష్ గారు, కృష్ణ గారు , శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు ,ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్ గారు , అల్లిపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
ప్రముఖ సంఘసేవకుడు గౌరవ శివంపేట ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు శివంపేట గ్రామానికి చెందిన గంగలా నాగమణి కూతురికి వైద్యఖర్చుల నిమిత్తం తక్షణ సహాయం క్రింద 5000 రూపాయలు అందించడం జరిగింది త్వరలో వారికీ ఇంకా పూర్తి సహాయం అందిస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. గంగలా నాగమణి, వారి కుమారుడు ప్రవీణ్ గారు మాట్లాడుతూ మండలంలో ఆర్థికంగా ఇబంది పడుతున్న ఎంతో మందికి ఆర్థిక సహాయం అందిస్తు కష్ట కాలంలో భరోసా ఇస్తున్న ZPTC మహేష్ గుప్తాకు ధన్యవాదాలు తెల్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో BRS యువనాయకుడు పత్రాల త్రినేష్ గౌడ్, ఖాదిర్ గార్లు పాల్గొన్నారు

5000 వేల రూపాయలు అందజేశారు
జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ బదిత కుటుంబాలకు ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారు
Monetary Help

5000 వేల రూపాయలు అందజేశారు మరియు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు కూడా పంపిణీ
శివంపేట మండలం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన ప్రముఖ సంఘ సేవకులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా. శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త పోల్ దాస్ ఆంజనేయులు వాళ్ల సతీమణి ఇటీవల ఉస్మానియా హాస్పిటల్ లో బ్రెయిన్ చికిత్స చేయించుకుని వచ్చినందున బాధిత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు మరియు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేశారు

ఆర్థిక సాయం
శివంపేట మండలం 2 బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన ప్రముఖ సంఘ సేవకులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా శివంపేట మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన నాసర్మియా అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మరియు ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు

ఆర్థిక సాయం
శివంపేట మండల కేంద్రంలోని బిక్య తండా కు చెందిన ధనావత్ థౌర్య కూతురు వివాహానికి ప్రముఖ సంఘ సేవకులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా ఆర్థికసాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు,ఈ కార్యక్రమంలో పెద్ద గొట్టుముక్కల ఉప సర్పంచ్ నవీన్ రామ్ చందర్ గౌడ్ భాస్కర్ తండావాసులు గ్రామ కమిటీ అధ్యక్షులు మోహన్ నాయక్ కిషన్ నాయక్ సురేష్ నాయక్ పింకు నాయక్ రాజు నాయక్ విజయ్ నాయక్ బుచ్చా నాయక్ కిట్టు నాయక్ కుటుంబ సభ్యులు తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రమైన శివంపేటకు చెందిన మీ య్యడి నరసింహులు చిన్న కూతురు వినోద భర్త చిను తాత ఆంజనేయులు( తునికి గ్రామం) మరణించినందున ఆ కుటుంబానికి అండగా ఉంటానన్న జడ్పిటిసి ప్రజా నాయకుడు పబ్బ మహేష్ గుప్తా తన సొంత నిధుల నుండి 5000 రూపాయలు స్థానిక సర్పంచ్ పత్రాలశ్రీనివాస్ గౌడ్ తో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంలో వినోదకు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సర్పంచులు మగ్గంపూర్ అశోక్ సుధాకర్ రెడ్డి ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నవీన్ బి ఆర్ఎస్ నాయకులు పోచ గౌడ్ కొండల్ గౌరీ శంకర్ సింహం దావూద్ లక్ష్మీనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు

మండలం చెంది గ్రామంలో మూడు కుటుంబాలనుపరామర్శించి ఆర్థిక సాయం చేసిన జెడ్పిటిసి మహేష్ గుప్తా గారు. మహేష్ గుప్తా గారు మాట్లాడుతూ మండలంలో ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన ఎల్లవేళలా అందుబాటులో ఉండి రాత్రి పగలు తేడా లేకుండా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమా అనిల్ గారు, ప్రసాద్ రెడ్డి గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యంరెడ్డి గారు, పి ఎస్ ఎస్ డైరెక్టర్ బలవంత రెడ్డి గారు, గోపాల్ నాగులు బిక్షపతి గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం నవా పేట గ్రామానికి చెందిన మమ్మద్ మోయిన్ గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబానికి జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు పరామర్శించి వారి కుటుంబానికి ఐదు వేల రూపాయలు నగదు నిత్యావసరాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ రెడ్డి గారు ఉప సర్పంచ్ దాస్ ఎంపీటీసీ పద్మ వీరారెడ్డి గారు, నాయకులు నరసింహారెడ్డి గారు,ఇంద్రేష్ గారు, గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం చెంది గ్రామానికి జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో 15,000 వేల రూపాయలు విలువ చేసే ఐమాక్స్ లైట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సులోచన అనిల్ ప్రసాద్ రెడ్డి గారు, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శభాష్ పల్లి గ్రామంలో మర్ధమన్ రమేష్ గారు హఠాత్ మరణంతో చనిపోవడం జరిగింది దీనికి భాగంగా మండల జెడ్ పి టి సి, పబ్బ మహేష్ గుప్త గారు మరియు గ్రామ సర్పంచ్ రంగ పల్లి పార్వతి సత్యం గారు మరియు వర్డ్ మెంబర్ ఉస్మాన్ గారు అతని కుటుంబానికి నిత్యవసర సరుకులు, 9000రూ పాయలు ఇచ్చారు వారి కుటుంబానికి ఇంకా ఏదైనా నా ఆపద వస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

శివంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోరబోయిన సుదర్శన్ గారు కుటుంబానికి పరామర్శించి ఐదు వేల రూపాయలు మరియు నిత్యావసరాల పంపిణీ చేసిన జెడ్ పి టి సి పబ్బ మహేష్ గుప్తా గారు. ఈ కార్యక్రమంలో గోమారం సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి గారు, శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు రమణ గౌడ్ గారు, ఎంపీటీసీ నరసింహారెడ్డి గారు, సికింద్లాపూర్ సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ కాముని శ్రీనివాస్ శ్రీధర్ రెడ్డి గారు, రాజేందర్ గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రమైన శివంపేట లో బగళాముఖీ శక్తిపీఠం మరియు వేద భవన నిర్మాణము చేయుటకు దీనికి కావలసిన స్థలమును పబ్బ స్వరూప రమేష్ గుప్తా గారు జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు స్వాతి గార్లు 2541గజాలు.0.21 గుంటల భూమిని బగళాముఖి శక్తిపీఠం మందిరం నిర్మాణం కొరకు ట్రస్టీలు అయినా బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ వామన శర్మ లకు దాన పత్రము ద్వారా అందజేసినారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మెట్ల సత్యనారాయణ గారు, శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, నీటి సంఘం మాజీ చైర్మన్ రాజంపేట రాములు గారు, పంచాయతీ కార్యదర్శి అహ్మద్ అలీ గారు, వార్డు సభ్యులు కొండల్ సింహం గారు, వెంకటేష్ గారు, కారోబార్ గౌరీ శంకర్ రాజు గారు, తదితరులు పాల్గొన్నారు.

పెద్ద గొట్టిముక్కల గ్రామంలో ఇటీవలే చనిపోయిన కొత్తల్లా సామయ్య గారు కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు 5000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ శ్రీశైలం గారు, ఉప సర్పంచ్ నవీన్ గారు, పాక్స్ డైరెక్టర్ వీరేశం గారు, మహేష్ గౌడ్ గారు, నర్సింలు గారు, వీరా రెడ్డి గారు, ఏలెందర్ గారు, కదీర్ గారు, పాల్గొనటం జరిగింది.

శివంపేట మండలం పోతులబగూడా గ్రామంలో శివంపేట మండలం జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు తను సొంతనిధులతో బోర్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పి ఎస్ ఎస్ సి చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి గారు, ఎంపీటీసీ సత్తిరెడ్డి ఉప సర్పంచ్ షారబ్య కృష్ణారావు గారు, నాగరాజు గారు, పెంటా గౌడ్ గారు, గ్రామపంచాయతీ పాలకవర్గం పోతుల బాగూడా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండల కేంద్రంలోని సోంసాని లక్ష్మణ్ గారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం పదివేల రూపాయలు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు అందజేశారు మరియు శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ ఇరవై ఐదు వందలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగలా లక్ష్మీనరసయ్య గారు, వార్డు సభ్యులు వంజరి కొండల్ సింహం గారు, నాయకులు అశోక్ గారు, ఖదీర్ గారు, గౌరీ శంకర్ గారు, ముద్దగలా రాజు గారు, తదితరులు పాల్గొన్నారు.

ఇటీవలె చనిపోయిన పెద్దగొట్టిముక్కుల గ్రామనికి చెందిన బాపని నాగరాజు గారి కుటుంబాన్ని పరామర్శించి 5000 /- రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ గారు, పాక్స్ చైర్మన్ వెంకట రామిరెడ్డి గారు, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు, తెరాస పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ గారు, ఉప సర్పంచ్ నవీన్ మహేష్ గౌడ్ గారు, రాంచంద్ర గౌడ్ గారు, వెంకటేష్ నవీన్ గారు, శ్రీను గారు, నాగరాజ్ గారు, నాయకులు పాల్గొనటం జరిగింది.

శివంపేట మండలం లోని గంగాయ పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త అయిన బెస్త సత్యనారాయణ గారు ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించిన సంగతి తెలుసుకొని శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు టిఆర్ఎస్ మండల యువత అధ్యక్షులు తాటి పవన్ గుప్త గారితో కలిసి సత్యనారాయణ గారి భార్య మంజుల గారికి జడ్పిటిసి మహేష్ గుప్తా గారు సొంత నిధులు ఐదు వేల రూపాయల నగదు, బియ్యము నిత్యావసర సరుకులు అందజేసినారు జడ్పిటిసి గారి వెంట గంగనపల్లి ఉప సర్పంచ్ నర్సింలు గురు, శివంపేట ఉపసర్పంచ్ పద్మా వెంకటేష్ గారు, టిఆర్ఎస్ నాయకులు గౌరీశంకర్ గారు, ఆంజనేయులు యాదగిరి స్వామి గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం టిక్యా దేవమగూడా కు చెందిన రాంజీ గారు అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబానికి పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త గారు వారి కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుక్య నాయక్ గారు, ఉపసర్పంచ్ ప్రకాష్ గారు, ఫుల్ సింగ్ గారు,ఎస్ టి సెల్ ప్రెసిడెంట్ రవి నాయక్ గారు, గ్రామపంచాయతీ పాలకవర్గం తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం మధున్ పూర్ గ్రామంలో TRS కార్యకర్త MD అప్సర్ గారు అనారోగ్యంతో చనిపోయాడు తక్షణమే తెలుసుకొని శివంపేట ప్రముఖ సంఘసేవకుడు పబ్బ మహేష్ గుప్తా గారు 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు. ఈ కార్యక్రమంలో శివంపేట మండల పార్టీ అధ్యక్షులు వై రాజా రమణ గౌడ్ గారు, వైస్ ఎంపీపీ ల ఫోరం అధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి గారు, శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, మద్దూంపూర్ సర్పంచ్ దుబ్బ అశోక్ గారు, వాడు నెంబర్ గిరిబాబు గారు, పెద్ద గొట్టిముక్కల గారు, వైస్ సర్పంచుల ఫోరం నవీన్ గారు, తదితరులు పాల్గొన్నారు.

ఇటీవలె పెద్ద గొట్టిముక్కల గ్రామంలో చనిపోయిన తెరాస కార్యకర్త సామల పోచయ్య గారు కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ సంఘాసేవకుడు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ గారు, ఉప సర్పంచ్ నవీన్ గారు, తెరాస sc సెల్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు, నర్సింలు గారు, శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు, మల్లయ్య గారు, గణేష్ గారు, మల్లారెడ్డి గారు, లక్ష్మణ్ గారు, పాల్గొనటం జరిగింది.

శివంపేట మండల కేంద్రంలో చింతకింది మల్లయ్య గారుఅనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ గారు, సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, పరామర్శించడం జరిగింది వారి కుటుంబానికి జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజపేట పద్మా వెంకటేష్ గారు, వార్డు సభ్యులు వంజరి కొండ గారు, మియ్యది సింహం గారు, పోచ గౌడ్ గారు, ఖదీర్ గారు, గౌరీ శంకర్ గారు, రవి నాయక్ గారు, కుంట రాజు గారు, తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రమైన శివంపేట లో క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని క్రీస్తు సంఘం చర్చికి జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో 30 కుర్చీలను అందజేసినారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ శిరోమణి శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ గారు, గోమారం ప్రణీత్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ గారు, వార్డు సభ్యులు కొండల్ లక్ష్మీనారాయణ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య గారు, నాయకులు ఆర్ నర్సింలు గారు, గౌరీ శంకర్ గారు,రమేష్ గారు, యాదగిరి గారు, కృష్ణ గౌడ్ గారు,ఎస్సీ సంఘం నాయకులు బిక్షపతి గారు, లింగం జగదీశ్వర్ గారు,తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం దొంతి గ్రామంలో జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో బోర్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ గారు, మండల యూత్ అధ్యక్షులు పవన్ గుప్తా గారు, ఎంపిటిసి కోదాస్ కుమార్ గారు, ఉప సర్పంచ్ సత్యనారాయణ గారు, పార్టీ అధ్యక్షులు షఫీ బిక్షపతి గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ గారు, కైఫ్ గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం గూడూరు గ్రామానికి చెందిన తెరాస సీనియర్ నాయకులు బేగారి రవి గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తాగారు ఆర్థిక సాయం 10000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరాజ్య లక్ష్మి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, కుమ్మరి హనుమంతు గారు, కుమ్మరి కుమార్ గారు, నీరుడి అంజి గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం చింది గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త జంగిటి యాదయ్య గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సహాయం ఐదు వేల రూపాయలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా అనిల్ గారు, ప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎంపిటిసి నరసింగరావు గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యంరెడ్డి గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త కమ్మరి యాదగిరి గారు 40 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం ఐదు వేల రూపాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాయని రామ్మోహన్రెడ్డి గారు, తెరాస సీనియర్ నాయకులు నరసింహా రెడ్డి గారు, బొగ్గుల యాదగిరి బుద్య గారు, తెరాస కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండల కేంద్రంలోని నాలుగో వార్డ్ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారి జన్మదినం సందర్భంగా తన సొంత నిధులతో బోర్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, సర్పంచ్ పద్మా వెంకటేష్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్ద గాల లక్ష్మీనరసయ్య గారు, వార్డు సభ్యులు కొండల్ ముయ్యడీ సింహం గారు,వెంకటేష్ గారు, ఎరుకలి శంకర్ గారు, నాయకులు దొడ్ల అశోక్ గారు, గౌరీ శంకర్ గారు, ఖదీర్ గారు,పై నం యాదగిరి గారు,సాయి గారు, శివంపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

తిమ్మాపూర్ లో ప్రవీణ్ గౌడ్ సీనియర్ కార్యకర్త అనారోగ్యంతో ఉండడం వలన వారిని జడ్పీటీసీ పబ్బ మహేష్ గారు వారిని పర్మార్శించి 5000 రూపాయలు ఆర్థికసాయం, మందులు కూడా ఇస్తా అని చెప్పడము జరిగిది. అందులో తిమ్మాపూర్ సర్పంచ్ అనూష అశోక్ గౌడ్ గారు, ఉపసర్పంచ్ సంధ్య వెంకటస్వామి గారు, రెడ్యా తండా సర్పంచ్ రాగిలా ఆంజనేయులు గారు, శివంపేట్ ఉపసర్పంచ్ పద్మా వెంకటేష్ గారు, తిమ్మాపూర్ ప్రెసిడెంట్ రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు, యూత్ ప్రెసిడెంట్ సురేష్ యాదవ్ గారు, విద్య కమిటీ చెర్మన్ మధు యాదవ్ గారు, వార్డ్ మెంబర్ కుమార్ యాదవ్ గారు, దేవేందర్ యాదవ్ గారు, సతీష్ గౌడ్ గారు, గణేష్ గారు, ముదిరాజ్ ఆంజనేయులు గౌడ్ గారు కార్యకర్తలు పాలుగోన్నారు మహేష్ గారికి వారి కుటుంబం కృతజ్ఞతలు తెలపడము జరిగింది.

తిమ్మాపూర్ లో మల్లికార్జునస్వామి ఆలయం దగ్గర జడ్పీటీసీ మహేష్ గారు తనస్వత నిధులుతొ బోరు వేయిచడం జరిగింది ఈ కార్యక్రమం లో తిమ్మాపూర్ సర్పంచ్ అనూష అశోక్ గౌడ్ గారు, ఉపసర్పంచ్ సంధ్య వెంకటస్వామి గారు, వార్డ్ సభ్యులు జిల్లా యువనాయకుడు సుధీర్ గారు, గోమారం ప్రణీత్ గారు, తిమ్మాపూర్ గ్రామ ప్రజలు మరియు తెరాస కార్యకర్తలు యాదవసగం సభ్యులు పాలొగొన్నారు. మహేష్ గారికి యాదవసగం తరుపున పేరుపేరునా కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

శివంపేట మండలం చెంది గ్రామానికి చెందిన గంటన్నగారి వేణు గారు అకాల మరణించడం వలన శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు వారి కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయలు నగదు మరియు నిత్యావసరాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా అనిల్ ప్రసాద్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ ఎల్లం గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యం రెడ్డి గారు, ప్రవీణ్ గౌడ్ గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన గాజుల బుధమ్మా గారు అనారోగ్యంతో మృతి చెందడం వల్ల జెడ్ పి టి సి పబ్బ మహేష్ గుప్తా గారు వారి కుటుంబానికి పరామర్శించే ఆర్థిక సాయం 5 వేల రూపాయల నగదు నిత్యావసరాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాలమ్మ యాదగిరి గారు, ఎం పి టి సి వాణి రామ్మోహన్ రెడ్డి గారు, ఉపసర్పంచ్ శోభా కిషన్ గారు, ఆంజనేయులు గారు, బూదయ మల్లేశం గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

గోమారం గ్రామానికి చెందిన గంగిరెడ్డి హన్మంత్ రెడ్డి గారు అనారోగ్యంతో మృతి చెందగా వారి పార్థివదేహానికి నివాళ్లర్పించి కుటుంబానికి పది వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసిన జడ్పిటిసి పబ్బా మహేష్ గారు. వారి వెంట సర్పంచ్ మాధవ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, రమణ గౌడ్ గారు,నర్సింహా రెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు తదితరులు ఉన్నారు.

శివంపేట మండలం దేవమాగూడ తండాకు చెందిన భానోత్ రవి గారికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా ప్రణీత్ రెడ్డి గారు తన సొంత నిధులతో జెడ్ పి టి సి మహేష్ గుప్తా గారి చేతుల మీదగా ట్రై సైకిల్ ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ గారు, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి గారు, సర్పంచ్ తుక్య నాయక్ సుధీర్ రెడ్డి గారు, తాండ వాసులు తదితరులు పాల్గొన్నారు .

గోమారం గ్రామానికి చెందిన గిద్దె రాజు గారు, కొర్రబోయిన సత్యనారాయణ గారు, ఆకస్మత్తుగా మరణించగా వారి కుటుంబాలని పరామర్శించి 5 వేల ఆర్ధిక సహాయం, నిత్యావసర సరుకులు అందించిన జడ్పిటిసి పబ్బా మహేష్ గారు. ఈ సందర్బంగా పబ్బా మహేష్ మాట్లాడుతూ ఆయా కుటుంబాలకు భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇయ్యడం జరిగింది. జడ్పిటిసి వెంట మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షురాలు లావణ్య మాధవ రెడ్డి గారు, ఎంపిటిసి నర్సింహా రెడ్డి గారు, టీ.ఆర్.ఎస్.వి జిల్లా అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారు, ఉపసర్పంచ్ కాముని శ్రీను గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, బాసంపల్లి పోచ గౌడ్ గారు, వంజరి కొండల్ గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన ఎండి అబ్జాల్ గారు అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు ఐదు వేల రూపాయలు నగదు నిత్యవసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ గారు, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ గారు, శివంపేట ఉపసర్పంచ్ పద్మా వెంకటేష్ గారు, కైఫ్ సీనియర్ నాయకులు యాదగిరి గారు, మహేష్ గారు, దొంతి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలంలోని చెన్న పూర్ గ్రామంలో ని ప్రధాన దారిలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో స్థాపితం చేస్తున్న అంబేద్కర్ విగ్రహం కోసము సంఘం అధ్యక్షులు యాదగిరికి 20,000 వేల రూపాయలు అందజేసిన జెడ్పిటిసి పబ్బ మహేష్ గారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లా బిక్షపతి గారు, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రామచంద్ర గౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్తి యాదవ్ గారు, ఆకుల కుమార్ గారు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

శివంపేట మండలం లోని చెన్న పూర్ గ్రామానికి టిఆర్ఎస్ కార్యకర్త వడ్డే బంగారయ్య గారు అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గారు కుటుంబానికి అండగా ఉంటానని 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లా బిక్షపతి గారు, ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రామచంద్ర గౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్తి యాదవ్ గారు, బొల్లా ఆంజనేయులు గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం సీతారాం తండా కు చెందిన కాట్రోత్ దేవేందర్ గారు అకస్మాత్తుగా మృతి చెందడం వల్ల శివంపేట మండల జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు వారి కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయలు నగదు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రత్నాపూర్ ఎంపిటిసి రామ్మోహన్ రెడ్డి గారు, తాండ వాసులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలంలోని చెన్న పూర్ గ్రామ పంచాయతీకి 30,000 వేల రూపాయల విలువ గల 20 ఎల్ఈడీ లైట్లను మండల జెడ్ పి టి సి ప్రజా బంధువైన పబ్బ మహేష్ గారు తన సొంత నిధులతో కొనుగోలు చేసి స్థానిక సర్పంచ్ బొల్లా భారతి బిక్షపతి గారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు, మండల ఉప సర్పంచ్ల ల ఫోరం అధ్యక్షుడు నవీన్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రామచంద్ర గౌడ్ గారు, టిఆర్ఎస్ నాయకులు బొల్లా ఆంజనేయులు గారు, యుద్ధం రెడ్డి సతీష్ యాదవ్ గారు, యాదగిరి బిక్షపతి గారు, ఆంజనేయులు గారు,నర్సింలు గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం రూపుల్లా తండా గ్రామ పంచాయతీకి జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో 30,000 రూపాయలు విలువ చేసే 20 ఎల్ఈడీ లైట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ గారు, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, ఎంపిటిసి గోవింద నాయక్ గారు, రూపుల్లా నాయక్ గారు, దీప్లా నాయక్ గారు, శేఖర్ గౌడ్ గారు, పాండు తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలంలో నిరంతరము ప్రజాసేవలో ఉంటూ పేద ప్రజల కోసం తన వంతు ఏదో విధంగా ఆర్థిక సాయం చేస్తూ నేను ఉన్నాను అని భరోసా కల్పిస్తున్నారు మన ప్రజా బంధువు పబ్బ మహేష్ గుప్త గారు, శివంపేట గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారితో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హైమద్ అలీ గారు, నీటి సంఘం మాజీ చైర్మన్ రాజంపేట రాములు గారు, వార్డు సభ్యులు పంభాల సంతోష్ గారు, కారోబార్ గౌరీ శంకర్ గారు, ఎస్టి నాయకులు రవి గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం మాగదూంపూర్ గ్రామానికి కత్తి వెంకటేష్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు వారి కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ యాదగిరి గారు, బిక్షపతి సుధీర్ రెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు, మద్దూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం మాగదూంపూర్ గ్రామానికి కత్తి వెంకటేష్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు వారి కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ గారు, యాదగిరి గారు, బిక్షపతి గారు, సుధీర్ రెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు, మద్దూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం బిజిలీపూర్ గ్రామానికి చెందిన జాఫర్ అనారోగ్యంతో బాధపడుతున్న జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు పరామర్శించి వారికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉపసర్పంచ్ బిజిలీపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన మెకానిక్ గోపాల్ గారు చాలా రోజుల నుండి ఆరోగ్యం బాగు లేనందున ఇంట్లో నుండి బయటకు రాలేని పరిస్థితి తెలుసుకున్న మన ప్రజాబంధు జడ్పిటిసి పబ్బ మహేష్ అతన్ని పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేసి గోపాల్ గారు కుమారుడి కాలేజీ ఫీజు కు సంబంధించి కూడా ఆర్థిక సహాయము చేస్తానని భరోసా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ గారు, మాగుద్దంపూర్ సర్పంచ్ సోమ ఆ శోక్ గారు, రవి గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలము చెంది గ్రామానికి చెందిన తెరాస సీనియర్ నాయకుడు అనిల్ ప్రసాద్ రెడ్డి గారు బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా అతన్ని పరామర్శించి వారి కుటుంబానికి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన శివంపేట జడ్పిటిసి పబ్బ మహేష్ గారు ఆయనతోపాటు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, పోచగౌడ్ గారు, ప్రణీత్ రెడ్డి గారు పాల్గొన్నారు.

శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామానికి 50 వేల రూపాయల విలువ చేసే 25ఎల్ఈడీ లైట్లు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు సొంత నిధులతో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్య వెంకట్ రెడ్డి గారు, సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ గారు, మాజీ సర్పంచ్ తాటి కృష్ణయ్య గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ గారు, గ్రామస్తులు గ్రామపంచాయతీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.

శివంపేట్ మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామం చెందిన యువకుల విజ్ఞప్తి మేరకు ఇస్లామియా యూత్ ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ యూత్ సభ్యులకు క్రికెట్ కిట్లు వాలిబాల్ కిట్లు తన సొంత డబ్బులతో అందజేసిన ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు.ఈ కార్యక్రమంలో శివంపేట్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, చిన్న గొట్టిముక్కుల గారు, టిఆర్ఎస్ అధ్యక్షులు షేక్ నసీరుద్దీన్ గారు, యువత అధ్యక్షులు సి యాదగిరి గారు, ఎత్తి శ్యామ్ కాజా గౌస్ గారు, బాష సయ్యద్ గారు, సలీం పట్నం శ్రీనివాస్ గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం దొంతి గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయానికి 40 వేల రూపాయలు విలువ చేసి మైక్ సెట్ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ గారు, దొంతి సర్పంచ్ ఫన్నీ శర్మ గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ గారు, ఉప సర్పంచ్ సత్తి గారు, మండల యూత్ అధ్యక్షులు పవన్ గుప్తా గారు, ఎల్ఐసి సీను గారు, ఎంపీటీసీ కోదాస్ కుమార్ గారు, షఫీ గారు, కో ఆప్షన్ లాయక్ బిక్షపతి గారు, దొంతి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

టిక్యా దేవమ్మ గూడెం తాండ లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నేనావత్ గమ్య గారిని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తూక్యా నాయక్ గారు, ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు నవీన్ గారు, ఉప సర్పంచ్ ప్రకాష్ గారు, రాజేందర్ గారు, శీను గారు, రాందాస్ గారు, కోలా పులసింగ్ గారు, రాంసింగ్ గారు, మోతిలాల్ గారు, పాల్గొనటం జరిగింది.

టిక్యా దేవమ్మ గూడెం గ్రామపంచాయతీ కి శివంపేట జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు యూత్ పిల్లలు అడగగానే మూడు వాలీబాల్ కిట్లు ఒక ఒక క్రికెట్ కిట్టు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుక్యా నాయక్ గారు, ఉప సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు నవీన్ గారు, ఉప సర్పంచ్ ప్రకాష్ గారు, రాజేందర్ గారు, శీను గారు, కోలా ఫుల్ సింగ్ గారు, రామ్ సింగ్ గారు, రాందాస్ గారు, మోతిలాల్ గారు, పాల్గొనటం జరిగింది.

శివంపేట మండలంలోని పెద్ద గొట్టిముక్కల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప దేవాలయం న కు జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో బోరు బావి తవ్వించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళ శ్రీశైలం యాదవ్ గారు, ఎంపీటీసీ సులోచన ధర్మారెడ్డి గారు, శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, ఉప సర్పంచులు నవీన్ గారు, పద్మ వెంకటేష్ గారు, మాజీ ఎంపిటిసి మహేష్ గౌడ్ గారు, మురళి రెడ్డి గారు, సామల వెంకటేష్ గారు, మంత్రి మల్లేష్ గారు, రేవ్ బిక్షపతి గారు, మల్లేష్ గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం పెద్ద గొట్టుముక్కల గ్రామానికి చెందిన పిల్లుట్ల నాగయ్య గారు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి పిల్లుట్ల అమృతకు తన సొంత నిధుల నుండి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు జడ్పిటిసి గారి వెంట సర్పంచ్ చంద్రకళ గారు, శ్రీశైలం యాదవ్ గారు, శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు నవీన్ గారు, శివంపేట ఉపసర్పంచ్ పద్మా వెంకటేష్ గారు, టిఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్యామల వెంకటేష్ గారు, భాస్కర్ పిల్లుట్ల గారు, గణేష్ గారు,తదితరులు పాల్గొన్నారు.

శివంపేట్ మండల్ చండీ గ్రామంలో TRS కార్యకర్త ను కుమ్మరి గీరినీ యాక్సిడెంట్ కావడంతో పరామర్శించినా ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తన వంతు సహాయం 5000 వేల రూపాయలు చేశాడు. 3 నెలల సరిపడా మెడికల్ మందులకు హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ వినోద సంజీవ చారి గారు, కోపరేట్ బ్యాంకు సొసైటీ నెంబర్ బల్వంత్ రెడ్డి గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యం రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, ఉప సర్పంచ్ ఎల్లం గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట్ మండల్ చండి గ్రామం లో మాజీ ఉపసర్పంచ్ నల్లవల్లి నర్సింలు గారు మరణించడంతో తన కుమారుడునీ నల్లవలి కృష్ణ ను పరామర్శించి 5000 వేల రూపాయలు హార్థిక సహాయం చేసిన శివంపేట ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ వినోద సంజీవ్ చారి గారు, కోపరేట్ బ్యాంకు సొసైటీ నెంబర్ బల్వంత్ రెడ్డి గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, ఉప సర్పంచ్ ఎల్లం గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో ఇసుక దిబ్బ కూలి మాస్కురి మహేష్ గారు , ఇందూరి అశోక్ గారి మరణించిన వార్త తెలుసుకున్న జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆ కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి తన సొంత నిధుల నుండి పదివేల రూపాయల రెండు కుటుంబాలకు కలిపి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి గౌరవ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారి సహకారంతో ప్రభుత్వ సహాయం అందే విధంగా కృషి చేస్తానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు జడ్పిటిసి పబ్బ మహేష్ గారి వెంట జిల్లా టిఆర్ఎస్ నాయకులు గొర్రె వెంకట్ రెడ్డి గారు, గుండ్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ గారు, శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ సర్పంచ్ తాట కిష్టయ్య గారు, సదానంద్ గ్రామస్తులు ఉన్నారు.

శివంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు పోతా గౌడ్ గారి మరణించిన వార్త తెలుసుకున్న జెడ్ పి టి సి పబ్బ మహేష్ గుప్తా గారు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి గారితో కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని జెడ్ పి టి సి అన్నారు వీరి వెంట శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, కొత్తపేట టిఆర్ఎస్ అధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, పండరి గౌడ్ గారు, కొండల్ గౌరీశంకర్ గారు ఉన్నారు.

శివంపేట్ మండల్ లింగోజిగూడ గ్రామానికి మరియు లింగోజిగూడ తండాకు ప్రముఖ సంఘ సేవకుడు ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో వీధిలైట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి లింగోజిగూడ స్థానిక సర్పంచ్ రవి నాయక్ గారు వార్డు మెంబర్లు వైస్ ఎంపీపీ రమాకాంత్ గారు, బండారి గంగాధర్ గారు, పిల్లి శివ శంకర్ గారు,పెద్దపులి శంకర్ గారు, మల్లుపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట్ మండల్ లింగోజిగూడ గ్రామానికి చెందిన మాల సత్తయ్య గారు పరామర్శించినా శివంపేట్ ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు తనకు ప్లాస్టిక్ కాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ సర్పంచి రవి నాయక్ గారు, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి గారు, బండారి గంగాధర్ గారు, ఆంజనేయులు శివ శంకర్ గారు,పెద్ద పులి శంకర్ గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త సత్యనారాయణ గౌడ్ గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు, ఐదు వేల రూపాయల నగదు మరియు నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు, పాండు షాబుద్దీన్ గారు, టిఆర్ఎస్ కార్యకర్తలు కొత్తపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం చండి గ్రామంలో చండిక మాత దేవస్థానానికి 25000 రూపాయల విలువ చేసే మైక్ సెట్ ను జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంతం నిధులతో అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎల్లం గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యంరెడ్డి గారు, మాజీ సర్పంచ్ సంజీవ చారి గారు, నారా గౌడ్ గారు, సిఐటియు మహేందర్ రెడ్డి గారు, సురేష్ గారు, అంజనేయులు గారు, గోపాల్ గారు, చండీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శివంపేట మండలం లోని నవపేట్ గ్రామపంచాయతీ రాములుతాండ వాసులు మంచినీటికి తీవ్ర ఇబ్బంది ఉన్నదన్ని గౌరవ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారికి సమస్య వివరించిన వెంటనే ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో బోర్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ రెడ్డి గారు, సురేష్ గౌడ్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, ఇంద్రేష్ సురేందర్ రెడ్డిగారు, సుధీర్ రెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు, మహమూద్ అలీ గారు, వార్డు సభ్యులు సరోజ గారు, రాములు తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం చెన్న పూర్ గ్రామానికి చెందిన గుమ్మల ఎల్లం గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం, చెన్న పూర్ సర్పంచ్ బొల్లా భారతి బిక్షపతి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఎంపిటిసి మన్నె నర్సింలు గారు, ప్రణీత్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, సింగిరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, గొల్ల బిక్షపతి గారు, అంజనేయులు గారు, కుమార్ గారు, రామ్ చందర్ గౌడ్ గారు, చెన్న పూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తప్పెట్ల మంజుల గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. జడ్పీటీసీ పబ్బమహేష్ గుప్తా గారు వారి కుటుంబానికి పరామర్శించి ఐదు వేల రూపాయలు నగదు ఆర్థిక సహాయం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది మరియు వాళ్ళ పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయం ఎల్లవేళలా ఆదుకుంటామని జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనూష అశోక్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ వెంకటస్వామి గారు, లక్ష్మణ్ కృష్ణ గారు, తిమ్మాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండల్ తుక్యా తాండ లో జగదాంబ సేవాలాల్ ఉత్సవాలలో పాల్గొన్న శివంపేట ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తాండ సర్పంచ్ విన్నపం కోరగా ఆ గుడికి ZPTC 11 వేల రూపాయలు అందచేశారు. ఈ కార్యక్రమంలో తుక్యా తాండ సర్పంచ్ సుమలత రాజ్ కుమార్ గారు, తాండ వాసులు పింకు విజయ్ కుమార్ గారు, సిరు సింగ్ గారు, శివంపేట స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, శివంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగాళ్ల లక్ష్మీ నరసయ్య గారు, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ గారు, ముయ్యడి సింహం గారు, పోచ గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం చండి గ్రామానికి చెందిన అంతిరెడ్డి గారితప్పా నరసింహారెడ్డి గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి పరామర్శించి జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి వెంకటేశ్వర్లు గారు, మాజీ సర్పంచ్ వినోద సంజీవ చారి గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి గారు, గోపాల్ గారు,రైతు సమన్వయ నరసింహారెడ్డి గారు,చండి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలంలోని దేవమ్మ గూడెం తండాలో నూతనంగా నిర్మిస్తున్న సేవాలాల్ మహారాజ్ గారి మందిరము నిర్మాణం కోసం ZPTC సంఘ సేవకులు పబ్బ మహేష్ గుప్తా తన సొంత నిధుల నుండి 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినాడు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తూక్యా నాయక్ గారు, శివంపేట ఉపసర్పంచ్ పద్మా వెంకటేష్ గారు, పూజారి బలరాం గారు, ముయ్యడి సింహం గారు, వంజరి గౌరీశంకర్ గారు, కోవూరి వెంకటేష్ గారు, భానోత్ శీను గారు, ఎస్టి సెల్ రవి నాయక్ గారు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొడకంచి యాద గౌడ్ గారి భార్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి మహేష్ గుప్తా గారు ఐదు వేల రూపాయల నగదు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనసూయ గారు, అశోక్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ వెంకటస్వామి గారు, గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు తిమ్మాపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త బొల్ల యాదగిరి గారు కరెంట్ షాక్ తో మరణించిన సంగతి తెలుసుకున్న ప్రజా బంధువు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆ కుటుంబాన్ని పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి గారు, సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు గొర్రె వెంక రెడ్డి గారితో కలిసి ఆ కుటుంబానికి తన సొంత నిధులతో 10’000 రూపాయల ఆర్థిక సహాయం చేసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి సహకారంతో ఆ కుటుంబానికి అండగా ఉంటామని జెడ్ పి టి సి పబ్బ మహేష్ గుప్తా గారు జడ్పిటిసి గారి వెంట గుండ్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ గారు,మాజీ సర్పంచ్ తాటి కిష్టయ్య గారు,గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ గారు,ఆకుల శ్రీనివాస్ గారు, నాగేశ్వరరావు గారు,గోమారం గారు, ప్రణీత్ రెడ్డి గారు, తదితర నాయకులు పాల్గొన్నారు.

మనోహారాబాద్ మండలంలోని పర్కిబండ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఠాకూర్.ప్రకాసింగ్ (శివంపేట్ పాక్స్ డైరెక్టర్) గారు అనారోగ్యముతో మరణించిన సంగతి తెలుసుకున్న ప్రజా బంధువు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆ కుటుంబానికి తన సొంత నిధులతో 15,000/- రూపాయల ఆర్థిక సహాయం చేసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి సహకారంతో ఆ కుటుంబానికి అండగా ఉంటామని జెడ్ పి టి సి పబ్బ మహేష్ గుప్తా గారు జడ్పిటిసి గారి వెంట గౌతోజిగూడెం సర్పంచ్ వెంకటేశ్వర్లు గారు, ఉప సర్పంచ్ రేణుకుమర్ గారు,మాజీ జడ్పీటీసీ నారాయణ గౌడ్ గారు, మంచ.శ్రీరామ్ గారు, బొల్లబోయిన నర్సింలు గారు,కొమురెల్లి గారు, తదితర నాయకులు పాల్గొన్నారు.

చిన్న గొట్టిముక్కల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త పట్నం నర్సింలు గారు చనిపోయిన వార్త తీసుకున్న శివంపేట మండల జడ్పిటిసి సంఘసేవకుడు మహేష్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ఎల్లప్పుడూ పట్నం నర్సింలు గారు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తన సొంత నిధుల నుండి అక్షరాల ఐదు వేల రూపాయలు, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్న గొట్టిముక్కుల సర్పంచ్ నరేందర్ గారు, మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు నవీన్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు నసిరుద్దీన్ గారు, రెడ్యా తండా గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్ నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం చండీ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బాల గౌడ్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు వారికి ఆర్థిక సాయం 5000 రూపాయలు అందజేయడం జరిగింది అనారోగ్యంతో కాలు తీసేయడం వల్ల ఎమ్మెల్యే సహకారంతో త్వరలో కాలు కూడా పెట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లం గారు, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి గారు, బల్వంత్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు, చండీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన అంకర్ల అమృత గారి కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు సొంత నిధులతో 5000 రూపాయలు ఆర్థిక సాయం, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన గుర్రం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది బాధితుల కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ గారు, ఉప సర్పంచ్ సత్యనారాయణ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ గుప్తా గారు, కృష్ణ గారు, శీను గారు, బిక్షపతి గారు, దొంతి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం బిజిలి పూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ హకీం గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరసింహారెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు, ఫాజిల్ సాదక్ గారు,సాబీర్ ఆరిఫ్ గారు, మహేష్ గారు, ఆంజనేయులు యాదవ్ గారు, బిజిలి పూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం దేవమాగూడ గ్రామపంచాయతీ టిక్యా తండాకు చెందిన నేనవత్ గమ్య గారు అనారోగ్యంతో మృతి చెందడం వల్ల బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం ఐదు వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోమారం ఎంపీటీసీ నరసింహారెడ్డి గారు, ఉప సర్పంచ్ ప్రభాకర్ గారు, రాజేందర్ గారు, మోతిలాల్ నరేష్ గారు, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం సీతారాం తండా కు చెందిన రమావత్ లక్ష్మి గారు అనారోగ్యంతో మృతి చెందడం వల్ల జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త గారు బాధిత కుటుంబానికి పరామర్శించి 5000 రూపాయలు నగదు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోనీ గారు, రవి నాయక్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజేందర్ నాయక్ గారు, నాగేష్ గారు, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.

పెద్ద గొట్టిముక్కల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంగలి ఆంజనేయులు యాక్సిడెంట్ అయింది అని తెలియగానే పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన జడ్పిటిసి పబ్బ అన్న మహేష్ గుప్తా గారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షుడు నవీన్ గారు, మురళి రెడ్డి గారు, అజయ్ గారు, సాయి గారు, నర్సింలు గారు, ప్రభాకర్ గారు, పాల్గొనటం జరిగింది.

మండల కేంద్రమైన శివంపేట కు చెందిన కమ్మరి ఈశ్వర్ గారు మరణించిన సంగతి తెలిసిందే ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ జెడ్ పి టి సి సభ్యులు పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధుల నుండి 5000రూపాయలు, నిత్యవసర సరుకులు స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారి ద్వారా కమ్మరి లావణ్యకు గారు, అందజేయడం జరిగినది సర్పంచ్ గారి వెంట ఉప సర్పంచ్.

శివంపేట మండలంలో బిజిలిపురం గ్రామానికి చెందిన కట్టమీద కృష్ణ గారు అనారోగ్యంతోటి మరణించడం వల్ల ZPTC పబ్బ మహేష్ గారు బాధిత కుటుంబానికి 5000ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు, పవన్ గుప్తా గారు, గ్రామ అధ్యక్షుడు జైలు గారు, మాజీ అధ్యక్షులు ఆంజనేయులు యాదవ్ గారు, ఆరో వార్డ్ మెంబర్ మహేష్ గారు, ఫాజిల్ మధు కృష్ణ గారు, సాదక్ సాబీర్ గారు, ఆరిఫ్ అజిత్ గారు, ఇమ్రాన్ కుద్బుద్దిన్ గారు, రవి గారు, పాల్గొనడం జరిగింది.

శివంపేట మండలంలో బిజిలి పూర్ గ్రామానికి చెందిన కటిక పాశ గారి తల్లి అనారోగ్యం కారణంగా మరణించినందుకు వాళ్ల కుటుంబాన్ని పరామర్శించి ప్రముఖ సంఘ సేవకుడు ZPTC పబ్బ మహేష్ గారు తన సొంత నిధుల నుండి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు, పవన్ గుప్తా గారు,బిజిలి పూర్ గారు,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జైలు గారు, మాజీ అధ్యక్షులు అంజనేయులు యాదవ్ గారు,ఆరో వార్డ్ మెంబర్ మహేష్ గారు, సంయుక్త కార్యదర్శి ఫాజిల్ మధు గారు,ఆరిఫ్ సాదక్ సాబీర్ గారు,కృష్ణ గారు,కుత్బుద్దీన్ ఇమ్రాన్ గారు,అజిత్ గారు, మంగల్ రవి గారు, పోచయ్య గారు, పాల్గొనడం జరిగింది.

శివంపేట మండలం చండీ గ్రామానికి చెందిన తలారి వెంకటేష్ గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు బాధిత కుటుంబానికి పరామర్శించి 5000 రూపాయలు నగదు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఎల్లం గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యంరెడ్డి గారు, వార్డు మెంబర్ కుమ్మరి గోపాల్ గారు, తలారి నరసయ్య గారు, సురేష్ గారు, చంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం చండీ గ్రామానికి చెందిన తలారి వెంకటేష్ గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు బాధిత కుటుంబానికి పరామర్శించి 5000 రూపాయలు నగదు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఎల్లం గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యంరెడ్డి గారు, వార్డు మెంబర్ కుమ్మరి గోపాల్ గారు, తలారి నరసయ్య గారు, సురేష్ గారు, చంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట్ మండల్ చండీ గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన శ్రీశైలం కుటుంబాని పరామర్శించినా ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధుల నుండి 5 వేలు రూపాయలు ఇచ్చాడు, నిత్యావసర సరుకులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చండి మాజీ సర్పంచ్ సంజీవ చారి గారు, వెంకటేశ్వరరావు గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి గారు, శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్ద గొట్టిముక్కల ఉపసర్పంచ్ నవీన్ గారు, పోచ గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

పెద్దగొట్టిముక్ల గ్రామంలో గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొత్తల్లా శాంతమ్మను గారి పరామర్శించి 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి మహేష్ గుప్తా గారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ సర్పంచ్ పత్రాలు శ్రీనివాస్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ నవీన్ గారు, నాగరాజు గారు, సాయి గారు, విజయ్ గారు, అజయ్ గారు,సురేష్ గారు,నర్సింలు గారు,నాగరాజు గార్లు పాల్గొనటం జరిగింది.

శివంపేట మండలం పంబండ గ్రామ సర్పంచ్ తలారి శివులు గారు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త గారు ఆర్థిక సాయం 10.000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు, తెరాస యువ నాయకులు వీరేష్ గారు, శివంపేట ఉప సర్పంచ్ రాజపేట పద్మ వెంకటేష్ గారు, ఖదీర్ షేక్ అలీ గారు, రవి నాయక్ గారు, పంబండ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట్ మండల్ చండీ గ్రామానికి చెందిన దేవా గౌడ్ గారు మరణించిన కుటుంబాన్ని పరామర్శించి నా ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు అలాగే తన సొంత నిధుల నుండి నగదు రూపంలో 5 వేలు రూపాయలు ఆర్థిక సాయం చేశాడు. ఈ కార్యక్రమంలో చండి మాజీ సర్పంచ్ సంజీవ చారి గారు, వెంకటేశ్వరరావు గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి గారు, శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు,పెద్ద గొట్టిముక్కల ఉప సర్పంచ్ నవీన్ గారు, పోచ గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం బిక్కయ తండా కు చెందిన సభావాత్ సర్దార్ గారు అనారోగ్యంతో బాధపడుతున్నందున మల్లారెడ్డి హాస్పిటల్ కు వెళ్లి పరమాసించినా జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు వారికి ఆర్థిక సాయం 10000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ వి సి మెదక్ జిల్లా అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారు, బిఖ్యాతాండ గ్రామ కమిటీ అధ్యక్షులు మోహన్ నాయక్ గారు, కిషన్ నాయక్ గారు, బబ్లు రాజేందర్ గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట్ మండల్ లింగోజిగూడ గ్రామానికి చెందిన మాల సత్తయ్య గారు పరామర్శించినా శివంపేట్ ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు, తనకు ప్లాస్టిక్ కాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ సర్పంచి రవి నాయక్ గారు, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి గారు, బండారి గంగాధర్ గారు, ఆంజనేయులు గారు, శివ శంకర్ గారు,పెద్ద పులి శంకర్ గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం రెడ్యా తండా గ్రామపంచాయతీకి జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు సొంతం నిధులతో 60 వేల రూపాయలు విలువ చేసిన 25 ఎల్ఈడి లైట్లు పంపిణీ చేయడం జరిగింది. సర్పంచ్ రంగీలా ఆంజనేయులు గారు, ఎంపీటీసీ లక్ష్మీ గారు, లక్ష్మణ్ నాయక్ గారు, గ్రామ కమిటీ భాస్కర్ నాయక్ గారు, ఉప సర్పంచ్ జగన్ గారు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షఫీగారు, గ్రామపంచాయతీ, తాండవస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం టిక్యా దేవమ్మగూడ తాండకు చెందినా లుంసవత్ లక్ష్మి గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు వారికి ఆర్థిక సాయం 5000 వేల రూపాయలు అందజేశారు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గారు, ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి నాయక్ గారు, రాజేందర్ నాయక్ గారు, శ్రీనివాస్ గారు, ప్రకాష్ గారు, కిషన్ ప్యారు, పూల్ సింగ్ గారు, జగన్ గారు, శంకర్ గారు, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం ఉసిరిక పల్లి గ్రామానికి చెందిన రెండవ వార్డ్ నెంబర్ రామచందర్ గారి తల్లి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించినా జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు వారికి ఆర్థిక సాయం 5000 రూపాయలు నగదు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాబురావు ఎంపిటిసి సత్తిరెడ్డి గారు, కృష్ణారావు గారు, బీసీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట్ మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన సల్మాన్ రాజు గారి కుటుంబాన్ని పరామర్శించిన గౌరవనీయులైన ZPTC పబ్బ మహేష్ గారు తన సొంత నిధులతో 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో శభాష్ పల్లి గ్రామానికి చెందిన నరేష్ గారు, ఉస్మాన్ గారు, స్మైల్ గారు, తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రమైన శివంపేట కు చెందిన పెద్ద కొల్ల లక్ష్మి గారు w/0 దుర్గయ్య గారు మరణించిన సంగతి తెలుసుకున్న జెడ్పిటిసి ప్రజా బంధువు పబ్బ మహేష్ గుప్తా గారు స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారితో కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి తన సొంత నిధుల నుండి 5000 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు.జడ్పిటిసి గారి వెంట ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ గారు, వార్డు సభ్యులు కొండల్ లక్ష్మీనారాయణ గారు, గౌరీ శంకర్ గారు, దర్శన్ గారు, బిక్షపతి గారు, కుంట లింగం పోచయ్య గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం పోతుల గూడా గ్రామానికి చెందిన చాపల పోచయ్య గారు అనారోగ్యం మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం 5000 రూపాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం. ఈ కార్యక్రమంలో శివంపేట సర్పంచ్ పత్రాలు శ్రీనివాస్ గారు, శివంపేట వార్డు సభ్యులు, పోచ గౌడ్ గారు, ప్రశాంత్ గౌడ్ గారు, నాగేష్ గారు, వెంకటేష్ గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన కంచు గారి యాదిగిరి కూతురు అనారోగ్యంతో బాధపడుతున్నందున బాధితుని పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం5000 రూపాయలు అందజేశారు, రెండు నెలలకు సరిపడే మందులు కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ గారు, కోదాస్ స్వామి గారు, వార్డ్ మెంబర్లు, యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం సికింద్లపూర్ గ్రామానికి చెందిన మంచు సుక్కమ్మ గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు విషయం తెలుసుకుని నిరుపేద కుటుంబానికి సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారి చేతుల మీదగా 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ గారు, సత్యనారాయణ గారు, మృతిని కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామానికి చెందిన యువకుడు గుమ్మడి వినోద్ గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధితుని కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు మరియు ఆర్థిక సాయం 5000 రూపాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరేందర్ గారు, ఎంపీటీసీ నువ్వుల దశరథ గారు, యువ నాయకులు నవీన్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు నాసిర్ గారు, , పట్నం శీను గారు, నాయకులు గుమ్మడి ఎల్లం ఎత్తేశం గారు, సలీం గ్రామస్తులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మానంగారి అర్జున్ గారు కరెంటు షాక్ అవడం వల్ల శ్రీ చరిత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త గారు, విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్లి బాధితుని పరామర్శించారు, ఆర్థిక సాయం 5000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకట్ స్వామి గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు రాజు గారు, గ్రామస్తులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండల కేంద్రంలోని బోరంపేట మల్లయ్య గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బాధిత కుటుంబానికి పరామర్శించిన ఆపద్బాంధవుడు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు వారికి ఆర్థిక సాయం 5000 రూపాయలు నగదు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా శివంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం నగదు 2500 రూపాయలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మా వెంకటేష్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగాల లక్ష్మీనరసయ్య గారు, వార్డు సభ్యులు పోచ గౌడ్ గారు, వంజరి కొండల్ గారు, మెయ్యడి సింహం గారు పంబాల సంతోష్ గారు, కుంట రాజు గారు, నాయకులు గౌరీ శంకర్ గారు, దొడ్ల అశోక్ గారు, ఖదీర్ గారు, ముద్దగాల రాజు గారు, కొత్తపేట శీను గారు, కుంట లింగం గారు, ప్రవీణ్ గారు, పోచయ్య గారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం గోమారం గ్రామనికి చెందినా మున్నూరి క్యాధరమ్మ గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు, ఆర్థిక సాయం 5000 నగదు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోమారం సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి గారు, శివంపేట ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ రాజేందర్ గారు, ఎస్టీ సెల్ రవి నాయక్ గారు, ఆనంద్ రాములు గారు, అంజయ్య గారు, నర్సింలు గారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండల కేంద్రంలో SC వాడలో పెద్ద కోళ్ల వీరాస్వామి గారి కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు వారి కుటుంబాన్ని పరామర్శించిన ప్రజా సేవకుడు గౌరవనీయులైన ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు అలాగే వారి కుటుంబానికి తన సొంత నిధులతో నగదు రూపంలో 5000 వేల రూపాయలు మరియు నిత్యావసర సరుకులు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, TRS పార్టీ మండల అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ గారు, మల్లుపల్లి తాండ సర్పంచ్ శ్రీనివాస్ గారు, డియ తండ సర్పంచ్ రంగీలా ఆంజనేయులు గారు, శివంపేట వార్డు మెంబర్లు, ముయ్యడి సింహం గారు, వంజరి కొండల్ గారు, సంపల్లి పోచ గౌడ్ గారు, పంబాలా సంతోష్ గారు, కారోబార్ గౌరీ శంకర్ గారు, ముద్దగాళ్ల రాజు గారు, కదిర్ గారు, పెద్ద కోలా ప్రవీణ్ గారు, బిక్షపతి ప్రవీణ్ గారు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి రవి గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన ఆపద్బాంధవుడు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు మరియు ఆర్థిక సాయం 5000 వేల రూపాయలు నగదు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ గారు, మాజీ సర్పంచ్ కిష్టయ్య గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకట్ గౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మల్లుపల్లి సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ గారు, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ కార్యకర్త కొవ్వూరి ఆంజనేయులు గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బాధిత కుటుంబానికి పరమార్శించిన ఆపద్బాంధవుడు ఎల్లవేళలా వారి కుటుంబానికి ఆదుకుంటామని శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు అన్నారు, ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివంపేట స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్దగాల లక్ష్మీ నరసయ్య గారు, వార్డు సభ్యులు సింహం గారు, పంబాల సంతు గారు, పోచ గౌడ్ గారు, వంజరి కొండల్ గారు, నాయకులు దొడ్ల అశోక్ గారు, గౌరీ శంకర్ గారు, ఖదీర్ గారు, ముద్దగల రాజు గారు, వెంకటేష్ గారు, సాయి గారు, గుర్రాల కుమార్ గారు, అరిగే ముత్యాలు గారు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండల కేంద్రంలోని కమ్మరి రాజు గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బాధిత కుటుంబానికి పరామర్శించిన ఆపద్బాంధవుడు గౌరవ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు, ఆర్థిక సాయం నగదు 10.000 వేల రూపాయలు , నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు, స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు నగదు 2500 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మా వెంకట గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగాల లక్ష్మీ నరసయ్య గారు, వార్డు సభ్యులు పోచ గౌడ్ గారు, సింహం వంజరి కొండల్ గారు, నాయకులు గౌరీ శంకర్ గారు, దొడ్ల అశోక్ గారు, ఖదీర్ గారు, రవి నాయక్ గారు, బాసంపల్లి కృష్ణ గౌడ్ గారు, సాయి గారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండల కేంద్రంలోని ఎంపటి నాగమణి గారి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బాధిత కుటుంబానికి పరామర్శించిన ఆపద్బాంధవుడు గౌరవ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు 2500 రూపాయలు అందజేయడం జరిగింది. జడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా గారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పద్మా వెంకట గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగాల లక్ష్మీ నరసయ్య గారు, వార్డు సభ్యులు పోచ గౌడ్ గారు, సింహం వంజరి కొండల్ గారు, నాయకులు గౌరీ శంకర్ గారు, దొడ్ల అశోక్ గారు, ఖదీర్ గారు, రవి నాయక్ గారు, బాసంపల్లి కృష్ణ గౌడ్ గారు, కొత్తపేట శ్రీనివాస్ గౌడ్ గారు, సోను సాయి గారు, ఏంపటి కృష్ణ గారు, జీడిపల్లి నాగరాజు గారు, బలరాం గారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం శంకర్ తండాకు చెందిన మాలోత్ జెమిని అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు మాట్లాడుతూ వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారు, ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెన్న నాయక్ గారు, ఉప సర్పంచ్ విఠల్ గారు, ఉసిరిక పల్లి గారు, సర్పంచ్ బాబురావు గారు, ఉపసర్పంచ్ నవీన్ గారు, సీనియర్ నాయకులు కృష్ణారావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు బిక్షపతి గౌడ్ గారు, భాస్కర్ గారు,నసిర్ శంకర్ గారు, గ్రామవాసులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం భీమ్లా తండాకు చెందిన గుగులోత్ లక్ష్మణ్ గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బాధిత కుటుంబానికి పరామర్శించిన శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు మాట్లాడుతూ వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారు, ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు, నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెన్న నాయక్ గారు, ఉప సర్పంచ్ విఠల్ గారు, ఉసిరిక పల్లి సర్పంచ్ బాబురావు గారు, ఉపసర్పంచ్ నవీన్ గారు, సీనియర్ నాయకులు కృష్ణారావు గారు, బిసి సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు బిక్షపతి గౌడ్ గారు, భాస్కర్ నసిర్ గారు, శంకర్ ఫతే నాయక్ గారు, తండావాసులు , కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం రూప్లతాండ సర్పంచ్ మాలోత్ మోతి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బాధిత కుటుంబానికి పరమార్శించిన శివంపేట్ మండలం జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు మాట్లాడుతూ వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రూప్ల తాండ మాజీ సర్పంచ్ రూప్ల గారు, గ్రామ శాఖ అధ్యక్షులు శేఖర్ గౌడ్ గారు మరియు కుటుంబ సభ్యులు తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన కత్తి వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం నగదు 5000 రూపాయలు, నిత్యాసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్ గారు, పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

చిన్న గొట్టిముక్కుల గ్రామానికి గౌరవ ZPTC పబ్బ మహేష్ గుప్తా గారు వచ్చి గుద్దేటి నారాయణ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 5000 ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం తో పాటు సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలమని నరేందర్ గారు, ఎంపిటిసి దశరథ గారు, వార్డ్ నెంబర్ సలీం గారు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నసిరుద్దీన్ గారు, ఎత్తేశం గారు, గుద్దేటి రాములు గారు, మొదలగు గ్రామ సభ్యులు పాల్గొన్నారు.ఈ విధంగా ప్రతి గ్రామంలోని ఏ కుటుంబం బాధలో ఉన్న వారి గ్రామానికి వెళ్లి వారి ఇంటికి వెళ్లి వారికి ఆర్థిక సహాయమే కాకుండా మనో ధైర్యాన్ని ఇస్తున్న మహేష్ గారు ఇలాంటి ఎన్నో కుటుంబాలు రుణపడి ఉన్నాయి.

శివంపేట్ మండల్ పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త మదారి నర్సింలు గారి కాలు విరిగింది అని తెలుసుకున్న శివంపేట్ మండల ప్రజా సేవకుడు గౌరవ ZPTC సభ్యులు పబ్బ మహేష్ గారు 5000/- రూపాయల నగదు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ గారు, పాక్స్ డైరెక్టర్ వీరేశం గారు, వార్డు సభ్యులు పోచయ్య గారు, ఆంజనేయులు గారు, వెంకటేశం గారు,మురళి రెడ్డి గారు, అనిల్ గారు పాల్గొనడం జరిగింది.

శివంపేట్ మండల్ పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త చెందిన లచ్చ గౌడ్ గారి కాలు విరిగింది అని తెలుసుకున్న ఆపద్బాంధవుడు శివంపేట్ మండల జడ్పీటీసీ సభ్యులు పబ్బ మహేష్ గుప్తా గారు 5000/- రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ గారు, పాక్స్ డైరెక్టర్ వీరేశం గారు, వార్డు సభ్యులు పోచయ్య గారు, ఆంజనేయులు గారు, వెంకటేశం గారు, మురళి రెడ్డి గారు, అనిల్ గారు పాల్గొనడం జరిగింది.

శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నసీరుద్దీన్ గారు నిన్న ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న ప్రజా బంధువు జెడ్పిటిసి మహేష్ గుప్తా గారు పరామర్శించి తన సొంత నిధుల నుండి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేసి వైద్యం ఖర్చులు పూర్తిగా బరిస్తానని హామీ ఇచ్చారు. జెడ్పిటిసి గారి వెంట సర్పంచ్ బాలమణి నరేందర్ గారు, ఉప సర్పంచ్ బిక్షపతి రావు గారు, ఎంపీటీసీ దశరథ గారు, మాజీ ఎంపీటీసీ నర్సింగరావు గారు, పట్నం శీను గారు, సలీం గారు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

శివంపేట మండలం బొజ్జ్య తండాకు చెందిన మాజీ ఉపసర్పంచ్ కుమారుడైన గుగులోతు రాజు గారు ప్రమాదవశాత్తు కాలు తీసేయడం జరిగినది, ధనావత్ సామ్య కు రోడ్డు ప్రమాదంలో కాలు పోయినందున ప్రజా బంధువు గౌరవ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు రెండు కుటుంబాలను పరామర్శించి ఒకొక కుటుంబానికి 5000 రూపాయలు చొప్పున, నిత్యవసర సరుకులు తన సొంత నిధుల నుండి అందజేయడం జరిగినది. జెడ్పిటిసి గారి వెంట స్థానిక సర్పంచ్ రాజు నాయక్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్ రాజు నాయక్ గారు, ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి గారు, ఎస్టీ సెల్ నాయకులు నాగేష్ గారు, తండా యువకులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండల కేంద్రంలోని ముయ్యడి రాజమణి గారు గుండెపోటుతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న శివంపేట ప్రజా సేవకుడు గౌరవ ZPTC పబ్బ మహేష్ గారు తన సొంత నిధుల నుండి 5000 వేల రూపాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ గారు, కమిటీ అధ్యక్షుడు ముద్దగాళ్ల లక్ష్మీ నరసయ్య గారు, వార్డు మెంబర్లు ముయ్యడి సింహం గారు, బసంపల్లి పోచ గౌడ్ గారు, వంజరి కొండల్ గారు, ముద్దగాళ్ల రాజు గారు, ముయ్యడి నాగరాజు గారు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవి నాయక్ గారు,బొడ్డు సురేష్ గారు, ముయ్యడి గోపాల్ గారు, ముయ్యడి ముత్యాలు గారు,ముయ్యడి శ్రీనివాస్ గారు, తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో చాలా సంవత్సరాల నుండి ప్రసిద్ధి చెందిన బంగారమ్మకు నూతనంగా నిర్మిస్తున్న దేవస్థానికి ఆపద్బాంధవుడు శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు గ్రామస్తుల కోరిక మేరకు తన సొంత నిధుల నుండి ఒక్క లక్ష ఒక వంద 16 రూపాయలు గుడి నిర్వహణ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనూష అశోక్ గౌడ్ గారు, ఉపసర్పంచ్ వెంకట్ స్వామి గారు, మాజీ సర్పంచ్ లింగం పటేల్ రాములు గారు, యాద గౌడ్ గారు, ఆంజనేయులు గారు, సతీష్ గారు, తిమ్మాపూర్ గ్రామస్తులు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామానికి చెందిన సయ్యద్ ఖదీర్ గారి అమ్మ సయ్యద్ ఖాదర్ ఉనిస గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం నగదు ఐదువేల రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు నసీరుద్దీన్ గారు, ఎంపీటీసీ నువ్వుల దశరథ గారు, ఎత్తేశం సలీం గారు, పాపయ్య గౌస్ గారు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండల కేంద్రంలోని కిచ్చనుల దుర్గయ్య అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబానికి పరామర్శించిన శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం నగదు 5000 రూపాయలు, నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివంపేట స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, వార్డు మెంబర్ పోచ గౌడ్ గారు, వంజరి కొండల్ గారు, సింహం లక్ష్మీనారాయణ గారు, నాయకులు దొడ్ల అశోక్ గౌరీ గారు, శంకర్ ఖదీర్ గారు, రవి నాయక్ గారు, బిక్షపతి గారు, ప్రవీణ్ గారు, ప్రసాద్ గారు, పోచం ప్రవీణ్ గారు, నవీన్ గారు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట్ మండల కేంద్రంలో మియ్యాడి శీను కరెంట్ షాకుకు గురి కావడంతో అతని తూప్రాన్ హాస్పిటల్ కి వెళ్లి బాధితుని పరామర్శించిన శివంపేట్ మండలం జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం నగదు 5000 రూపాయలు అందచేశారు. స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు బాధిత కుటుంబానికి నగదు 2000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు, వార్డు నెంబర్ పోచ గౌడ్ గారు,సింహం లక్ష్మీనారాయణ గారు, నాయకులు దొడ్ల అశోక్ గౌరీ గారు, శంకర్ ఖదీర్ గారు, ముద్దుగల రాజు గారు, రవి నాయక్ గారు, వెంకటేష్ గారు, నాగరాజు గారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శివంపేట మండలం రెడ్డియ్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని వెంక్య తాండ కు చెందిన టి ఆర్ ఎస్ కార్యకర్త బానోత్ పిరియాకు ప్రమాదవశాత్తు నర్సాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన విషయం తెలుసుకున్న ప్రజా బంధువు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే మన ప్రియతమ నాయకుడు పబ్బ మహేష్ గుప్తా గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి తన సొంత నిధుల నుండి 5000 వేల రూపాయలు నగదు మరియు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేసినారు. మహేష్ గారి వెంట సర్పంచ్ రంగీలా ఆంజనేయులు నాయక్ గారు, ఎంపీటీసీ లక్ష్మి లక్ష్మణ్ నాయక్ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు భాస్కర్ నాయక్ గారు, గౌరీ శంకర్ గారు, ప్రవీణ్ గౌడ్ గారు, నాయక్ బానోత్ శ్రీకాంత్ గారు తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

దొంతి గ్రామంలో నాలుగు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన సంఘ సేవకుడు జడ్పిటిసి మహేష్ గారు. ఇటీవల ప్రమాదవశాత్తు చనిపోయిన యువకుడు భాను ప్రకాష్ చావర్తి పద్మ గారు తల్లితండ్రులని ఓదార్చి ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు అందజేసిన జడ్పిటిసి అబ్బా మహేష్ గారు. క్యాన్సర్ వచ్చి చనిపోయిన పానగారి రవీందర్ భార్య మంజుల పిల్లల్ని ఓదార్చి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. టిఆర్ఎస్ కార్యకర్త అయినటువంటి చిన్నగారి బాలయ్య పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని నేనున్నానంటూ వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇటీవల ప్రమాదశాత్తు కంపెనీలు నడుము ఆపరేషన్ చేయించుకుని ఇబ్బంది పడుతున్న బుద్దుల నరేందర్ కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఏదన్నా నేనున్నానంటూ మనోధైర్యాన్ని కల్పించి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు పిట్ట సత్యనారాయణ గారు, సీనియర్ నాయకులు పిట్ల సత్యనారాయణ గారు, ఉపసర్పంచ్ సత్యనారాయణ గారు, గ్రామ అధ్యక్షులు సత్యనారాయణ గారు, కమిటీ డైరెక్టర్ బుద్దుల బిక్షపతి గారు, యూత్ ప్రెసిడెంట్ కైఫ్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేపుదిన్ సీనియర్ కార్యకర్తలు యూత్ నాయకులు అన్న వెంట కదిలి వచ్చి ఆర్థిక సాయం అందజేసిన మహేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

శివంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పై చదువుల నిమిత్తం నిరుపేద విద్యార్థులు శ్రీకాంత్ గారు, బాబు గారికి ఉన్నత చదువుల నిమిత్తం 30 వేల రూపాయలు శివంపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు రేవా రమాకాంత్ రెడ్డి గారు, జడ్పిటిసి పబ్బ మహేష్ గారు ఆర్థిక సహాయం చేశారు.

శివంపేట మండల కేంద్రంకు చెందిన భానూరి గోనయ్య గౌడ్ గారి అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకున్న జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు స్థానిక సర్పంచ్ పత్రాలు శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని తన సొంత నిధుల నుండి 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి మహేష్ గారు, వెంట వార్డు సభ్యులు పోచ గౌడ్ సింహం గారు, టిఆర్ఎస్ నాయకులు గౌరీ శంకర్ గారు, డి వెంకటేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
Social Activities

ఆర్థిక సాయం అందచేసిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త
శివంపేట్ మండల కేంద్రం లో రెండు బాధిత కుటుంబలకు ఆర్థిక సాయం అందచేసిన జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా ప్రముఖ సంఘాసేవకులు
పిట్ల నరేదార్ అనారోగ్యం తో బాధపడుతున్న అందున్న అతనికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అతనికి చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు మరియు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేశారు
బి ఆర్ ఎస్ కార్యకర్త చింతకింది బిక్షపతి వాళ్ళ తల్లి పెంటమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు మరియు నెలకూ సరిపడే నిత్యా సరుకులు కూడా పంపిణీ చేశారు

ఆర్ధిక సహాయం
శివంపేట మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త మీయ్యడి నాగరాజు అనారోగ్యంతో బాధపడుతున్నందున అతనికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అతనికి చికిత్స నిమిత్తం 10.000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు
జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారుఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ ఉప సర్పంచ్ రాజపేట పద్మా వెంకటేష్ వార్డు సభ్యులు పోచ గౌడ్ వంజరి కొండల్ పంబల సంతు మెయ్యడి సింహం నాయకులు దొడ్ల అశోక్ దావూద్ భాయ్ గౌరీ శంకర్ ఖదీర్ ముద్దగాల రాజు శ్రీనివాస్ పత్రాల రాజు ఆంజనేయులు దర్శన్ బొట్టు శివ అరిగే వెంకటేష్ గ్రామస్తులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఆర్ధిక సహాయం
మండల కేంద్రమైన శివంపేటకు చెందిన బుద్ధుల యాదగిరి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలుసుకున్న జడ్పిటిసి మహేష్ గుప్తా ఆ కుటుంబాన్ని పరామర్శించి యాదగిరి భార్య మాధవికి తన సొంత నిధుల నుండి 5000 రూపాయలు స్థానిక సర్పంచ్ పత్రాలు శ్రీనివాస్ గౌడ్ తో కలిసి అందజేసిన మహేష్ గుప్తా

గుడి నిర్మాణానికి విరాళం
నర్సాపూర్ మండలంలో గుడి నిర్మాణానికి విరాళం అందించిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా.నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి ప్రముఖ సంఘ సేవకులు మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా 40 000 వేల రూపాయలు గుడి ఆలయ కమిటీ సభ్యులకు విరాళం అందజేశారు ఈ కార్యక్రమంలో శివంపేట స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గుడి నిర్వహణ కమిటీ సభ్యులు చిన్న చింతకుంట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
శివంపేట మండల కేంద్రంలోని ఆడపడుచు వివాహానికి ఆర్థిక సాయం అందజేసిన ప్రముఖ సంఘ సేవకులు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా
సోమసాని నర్సింలు లక్ష్మి గల కూతురు వివాహానికి నగదు 10,000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ గారు నాయకులు దొడ్ల అశోక్ గారు దావూద్ ఖదీర్ రేవంత్ గారు ముద్దగల రాజు గారు వెంకటేష్ గారు దర్శన్ గారు ఆంజనేయులు గారు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం
శివంపేట మండలం చండీ గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్త తల్లి దాని గాని పోచమ్మ గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు మరియు నిత్య సరుకులు గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్యం రెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ఎల్లం నవీన్ గారు బాధిత కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం
శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త పిల్లి మధు అనారోగ్యంతో బాధపడుతున్నందు అతనికి పరమార్శించిన ప్రముఖ సంఘ సేవకులు శివంపేట మండలం జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా వైద్యానికి నిమిత్తం ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రమణా గౌడ్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మండల పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు అంజా గౌడ్ చింత స్వామి వెంకటేష్ శివకుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం
చిన్న గొట్టిముక్కల గ్రామంలో గూడెం నరసయ్య మరణించినందుకు వారి దశదినకర్మ సందర్భంగా నలుగురి కుమారులకు *గౌరవ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అన్నగారు 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి నువ్వుల దశరథ, గ్రామ అధ్యక్షుడు నసీరుద్దీన్, వార్డు మెంబర్ సలీం, శ్రీనివాస్ ,ఎత్తేశం, ఆల్ ఇండియా సంతా సైనిక్ గల్ సభ్యులు గుమ్మడి ఎల్లయ్య, శివకుమార్, విజయ్, మొదలగు గ్రామస్తులు పాల్గొన్నారు. *మండలంలో ఏ గ్రామాన ఏ కుటుంబం బాధలో ఉన్న ఈ విధంగా తన సొంత నిధులలో ఆర్థిక సహాయం చేస్తున్న గౌరవ జడ్పిటిసి పబ్బ మహేష్ అన్న గారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ఆర్థిక సహాయం
శివంపేట మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త బండారి గణేష్ వాలా భార్య బండారి లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి పరామర్శించిన శివంపేట జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు మరియు నిత్యవసరకులు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొగ్గుల యాదగిరి ఉప సర్పంచ్ కిషన్ మల్లేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం
శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన చిలకముఖి యాదగిరి యాక్సిడెంట్లు చనిపోయినందున ఆ కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి మహేష్ గుప్తా గారు తన సొంత నిధుల నుండి 5000 రూపాయలు మరియు నిత్యవసర సరుకులు యాదగిరి భార్య బుచ్చమ్మ గారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ గారు ఉప సర్పంచ్ సత్యనారాయణ గారు గ్రామ శాఖ అధ్యక్షులు సత్యనారాయణగారు షఫీ గారు తదితర నాయకులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం
మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామములో ఇటివల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ప్రజానాయకుడు జెడ్పిటిసి మహేష్ గుప్తా గారు
(1) మన్నె.మాధవి భర్త మన్నె.నవీన్
(2) ఠాకూర్.రాంసింగ్ భార్య అంజురాణి
(3) డప్పు.ప్రమీల కొడుకు డప్పు.శ్రీనివాస్
(4) మొహమ్మద్.మున్వర్ భార్యా తబుసం గార్ల కుటుంబాలకు జెడ్పిటిసి మహేష్ గుప్తా గారు తన సొంత నిధుల నుండి ఒక్క కుటుంబానికి 5000 రూపాయలు ” 4 ” కుటుంబాలకు 20,000 /- స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు మంచ.శ్రీరామ్ గారి బృంధంతో కలిసి అందజేయడం జరిగింది.
జెడ్పిటిసి మహేష్ గుప్తా గారి వెంట స్థానిక బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కర్కల.ఉపేందర్ రెడ్డి గారు, మంచ.నర్శింలు గారు, యేశం రాములుగారు, చెంది.అర్జున్, రవి, ఆంజనేయులు, ప్రభాకర్ రావుల, అశోక్, శ్రీశైలం,బాలకృష్ణ, ప్రవీణ్, సిద్ధిరాములు, ఎల్లం, రమేష్, బాస్కర్,నవీన్, లబ్దిదారులు నాయకులు తదితరులు ఉన్నారు

బహుకరణ
శివంపేట మండలం గంగాయపల్లి గ్రామానికి చెందిన యువకుల కోరిక మేరకు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధులతో 13000 రూపాయలు గల విల్వ గల 150 వాట్స్2 ఎల్ఈడి లైట్లు మరియు వాలీబాల్ కిట్ శివంపేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో అందచేయడం జరిగినది ఈ కార్యక్రమంలో తెరాస యూత్ అధ్యక్షులు పవన్ గుప్తా గారు శివంపేట ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్ గారు టిఆర్ఎస్ నాయకులు గౌరీ శంకర్ గారు తదితరులు పాల్గొన్నారు

సరుకులు పంపిణీ
శివంపేట మండల కేంద్రంలోని ముయ్యడి రాజమణి గుండెపోటుతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న శివంపేట ప్రజా సేవకుడు గౌరవ ZPTC పబ్బ మహేష్ అన్న గారు. అలాగే తన సొంత నిధుల నుండి 5000 వేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్దగాళ్ల లక్ష్మీ నరసయ్య వార్డు మెంబర్లు ముయ్యడి సింహం బసంపల్లి పోచ గౌడ్ వంజరి కొండల్ ముద్దగాళ్ల రాజు ముయ్యడి నాగరాజు ఎస్టీ సెల్ అధ్యక్షుడు రవి నాయక్ బొడ్డు సురేష్ ముయ్యడి గోపాల్ ముయ్యడి ముత్యాలు ముయ్యడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఆర్ధిక సహాయం
వంపేట మండలం పంబండ గ్రామ సర్పంచ్ తలారి శివులు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త మరియు ఆర్థిక సాయం 10.000 రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెరాస యువ నాయకులు వీరేష్ శివంపేట ఉప సర్పంచ్ రాజపేట పద్మ వెంకటేష్ ఖదీర్ షేక్ అలీ రవి నాయక్ పంబండ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఆర్ధిక సహాయం
శివంపేట మండలం బిజిలీపూర్ గ్రామానికి చెందిన జాఫర్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు పరామర్శించి వారికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉపసర్పంచ్ బిజిలీపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఆర్ధిక సహాయం
వంపేట మండలం స్వామ్య తండాకు చెందిన కోళ్ల వినోద్ అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి మహేష్ గుప్తా మరియు గారు ఆర్థిక సహాయం 5000 రూపాయలు అందజేయడం జరిగింది మరియు నిత్యావసరాల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుధీర్ రెడ్డి గారు ప్రణీత్ రెడ్డి గారు తండా వాసులు రాజేందర్ నాయక్ శ్రీనివాస్ నాయక్ గారు మదన్ నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు

ఆర్ధిక సహాయం
శివంపేట మండలం మాగదూంపూర్ గ్రామానికి కత్తి వెంకటేష్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు వారి కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

పంపిణీ
శివంపేట మండలం రెడ్యా తండా గ్రామపంచాయతీకి జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా సొంతం నిధులతో 60 వేల రూపాయలు విలువ చేసి25 ఎల్ఈడి లైట్లు పంపిణీ చేయడం జరిగింది సర్పంచ్ రంగీలా ఆంజనేయులు ఎంపీటీసీ లక్ష్మీ లక్ష్మణ్ నాయక్ గ్రామ కమిటీ భాస్కర్ నాయక్ ఉప సర్పంచ్ జగన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షఫీ గ్రామపంచాయతీ తాండవస్తులు తదితరులు పాల్గొన్నారు

క్రికెట్ కిట్టు పంపిణి
శివంపేట్ మండల కేంద్రంలోని యూత్ సభ్యులకు శివంపేట మండల జడ్పిటిసి మహేష్ గారు తన సొంత నిధులతో 40 వేల రూపాయల విలువ గల క్రికెట్ కిట్టు మరియు జెర్సీ లు యూత్ సభ్యులకు అందజేయడం జరిగింది.

ఆర్థిక సాయం
పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన మోకాళ్ల బిక్షపతి గారు అంగవైకల్యంతో బాధపడుతుండగా తన వంతు సాయంగా 8000/- రూపాయలు ఇవ్వడం జరిగింది.

ఆర్థిక సాయం
పెద్దగొట్టిముక్ల గ్రామానికి చెందిన మోకాళ్ల బిక్షపతి గారు అంగవైకల్యంతో బాధపడుతుండగా తన వంతు సాయంగా 8000/- రూపాయలు ఇవ్వడం జరిగింది.

దర్శనం
శివంపేట మండలం గుల్లపల్లి గ్రామంలో మల్లన్న జాతర లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శివంపేట మండలం జడ్పిటిసి పబ్బమహేష్ గుప్తా స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.

ఆర్ధిక సహాయం
క్రీడాకారునికి 25వెలు రుపాయలు ఆర్థిక సాయం అందజేసిన జడ్పిటిసి నర్సాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఎంబరి గణేష్ గారు క్రీడాకారుడు టర్కీ దేశంలో అంతర్జాతీయస్థాయి యూరోపియన్ ఛాంపియన్షిప్ కిక్ బాక్సింగ్ పోటీలకు వెళుతున్న అందున ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ప్రయాణ ఖర్చుల నిమిత్తం 25 వేల రూపాయలు అందజేసిన మహేష్ గారు.

ప్రారంభించిన సందర్బంగా
పెద్దగొట్టిముక్కల గ్రామానికి చెందిన సామల వెంకటేష్ గారి ఫోటో షాప్ ని ప్రారంభిం చేసిన మహేష్ గారు.

చెక్కు అందజేత
శివంపేట మండలం దేవమ్మ కూడా తండాకు చెందిన లున్సవాత రాజు నాయక్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ 56 వేల రూపాయలు చెకను అందజేసిన జడ్పిటిసి పబ్బ మహేష్ గారు.

నిత్యావసర వస్తువులు అందజేత
శివంపేట్ గ్రామంలో కరోనా సోకి స్వర్గీయులైన కిచనొల్ల సురేష్, రాజు గార్ల కుటింబికులను సందర్శించిన ప్రముఖ సంఘసేవకుడు శివంపేట్ ZPTC గౌరవ పబ్బ మహేష్ గుప్తా గారు. త్రీవ్ర దుఃఖంతో ఉన్న వారి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి అన్ని విధాలుగా ఆదుకుంటానని, వారికి అప్పడి కప్పుడు బియ్యం, మరియు నిత్యావసరవస్తువులు అందించడం జరిగింది.

చెక్కు అందజేత
శివంపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన పోల్ దాస్ యాదగిరి గత సుమారు 18 నెలల క్రితం కరెంట్ షాక్ తో మరణించినందున విద్యుత్ డిపార్ట్మెంట్ వారితో మంజూరు కు కృషిచేసిన జెడ్పిటిసి మహేష్ గారు శివంపేట గ్రామ పంచాయతీలో యాదగిరి భార్యకు 5 లక్షల చెక్కును అందజేశారు.

దాన పత్రము అందజేత
మండల కేంద్రమైన శివంపేట లో బగళాముఖీ శక్తిపీఠం మరియు వేద భవన నిర్మాణము చేయుటకు దీనికి కావలసిన స్థలమును పబ్బ స్వరూప రమేష్ గుప్తా జెడ్పిటిసి పబ్బ మహేష్ గారు, స్వాతి గార్లు 2541గజాలు.0.21 గుంటల భూమిని బగళాముఖి శక్తిపీఠం మందిరం నిర్మాణం కొరకు ట్రస్టీలు అయినా బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ వామన శర్మ లకు దాన పత్రము ద్వారా అందజేయడం జరిగింది.

స్మార్ట్ ఫోన్ అందజేత
శివంపేట మండలంలోని తాళ్లపల్లి తండాకు చెందిన భానోత్ లాలు కుమారుడు పవన్ జిన్నారం లోని ట్రైబల్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న నందున అతని ఆర్థిక ఇబ్బంది వల్ల స్మార్ట్ ఫోన్ కొనలేక విద్యా కు దూరమవుతున్న నందున శివంపేట మండలం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు స్పందించి శివంపేట గ్రామ పంచాయతీలో పవన్ కు స్మార్ట్ ఫోన్ అందజేయడం జరిగింది.

ఐమాక్స్ లైట్లు పంపిణీ
శివంపేట మండలం చెంది గ్రామానికి జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు సొంత నిధులతో 15000 వేల రూపాయలు విలువ చేసే ఐమాక్స్ లైట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సులోచన అనిల్ ప్రసాద్ రెడ్డి గారు మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

హరిత హరమ్
చెన్నాపూర్ గ్రామం లో రాంచందర్ గౌడ్ గారి స్వంత పొలంలో 500 ఈత మొక్కలను నాటే కార్యక్రమన్ని ప్రారంభించిన జడ్పీటీసీ మహేష్ గారు..

ఆర్థిక సహాయం
అగ్ని ప్రమాదంలో నాలుగు పూరి గుడిసెలు దగ్ధం శివంపేట మండలం పోతుల బొగుడ లో వారి కుటుంబానికి పరామర్శించిన జెడ్ పి టి సి పబ్బ మహేష్ గుప్తా గారు వారి కుటుంబానికి నిత్యావసర సరుకులు మరియు గ్యాస్ స్టవ్లు సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. మరియు అగ్ని ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

చిల్డ్రన్ పార్క్ నిర్మాణం
శివంపేట లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు నర్సాపూర్ నియోజకవర్గం చిలుముల మదన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారు, వాకిట సునితా లక్ష్మారెడ్డి గారు, మరియు శివంపేట్ లో చిల్డ్రన్ పార్క్ ఓపెనింగ్ చేయడం జరిగింది. జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు వాళ్ళ సొంత నిధులతో ని చిల్డ్రన్ పార్క్ కట్టించడం జరిగింది.

పిచికారీ
ప్రస్తుతం రెండవ దశ కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్లన శివంపేట్ గ్రామంలో ముందస్తు చర్యలో భాగంగా గౌరవ ZPTC పబ్బ మహేష్ మహేష్ గారు గౌరవ స్థానిక సర్పంచ్ పత్రల శ్రీనివాస్ గౌడ్ మరియు పాలకవర్గం ఆధ్వర్యలో రెండొవసారి సోడియం ఐపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయడం జరిగింది.

చిల్డ్రన్ పార్క్ నిర్మాణం
శివంపేట లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు నర్సాపూర్ నియోజకవర్గం చిలుముల మదన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారు, వాకిట సునితా లక్ష్మారెడ్డి గారు, మరియు శివంపేట్ లో చిల్డ్రన్ పార్క్ ఓపెనింగ్ చేయడం జరిగింది. జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు వాళ్ళ సొంత నిధులతో ని చిల్డ్రన్ పార్క్ కట్టించడం జరిగింది.

ప్రారంభోత్సవం
శివంపేట మండలం గోమారం గ్రామంలో నూతనంగా సుజన్ రెడ్డి బేకరీ ని ప్రారంభోత్సవం చేసిన జెడ్ పి టి సి మహేష్ గుప్తా గారు.

వాలీబాల్ కిట్స్ పంపిణీ
సికింద్లాపూర్ లో యువతకు సొంతడబ్బులతో క్రికెట్ వాలీబాల్ కిట్స్ పంపిణీ చేసిన జడ్పిటిసి పబ్బ మహేష్ గారు.

ఆర్థిక సాయం
శివంపేట మండలం మాగ్ధుంపుర్ గ్రామలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆసియా బేగం భర్త వారి కుటుంబానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన జెడ్ పి టి సి పబ్బ మహేష్

ప్రారంభించిన సందర్బంగా
మల్లుపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రంను శివంపేట్ జడ్పీటీసీ గౌరవ పబ్ మహేష్ గుప్తా గారు ప్రారంభించడం జరిగింది.

జయంతి
మరాఠా రాజ్య స్థాపకుడు, స్వరాజ్య విలువలు మరియు మరాఠా వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా పరిపాలనా నైపుణ్యంతో చరిత్రలో తనకంటూ ఒక రాజ పేరును స్థాపించిన ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలని వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

సీఎం రిలీఫ్ ఫండ్
శివంపేట మండలం కేంద్రం లోని ముద్దగాల రవి తేజ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ 60.000 రూపాయలు చేకూ శివంపేట గ్రామ పంచాయతీ లో గౌరవ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు.

ప్రారంభోత్సవం
శివంపేట మండలం గోమారం గ్రామంలో అంబిక జ్యువలరీ షాప్ ఓపెన్ చేసిన శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గారు.

శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన మెకానిక్ గోపాల్ చాలా రోజుల నుండి ఆరోగ్యం బాగు లేనందున ఇంట్లో నుండి బయటకు రాలేని పరిస్థితి తెలుసుకున్న మన ప్రజాబంధు జడ్పిటిసి పబ్బ మహేష్ అతన్ని పరామర్శించి 5000-00 రూపాయల ఆర్థిక సహాయం చేసి గోపాల్ గోపాల్ కుమారుడి కాలేజీ ఫీజు కు సంబంధించి కూడా ఆర్థిక సహాయము చేస్తానని భరోసా ఇవ్వడం జరిగింది.

అందజేత
శివంపేట మండలం గంగయ్య పల్లి గ్రామానికి జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా గారు తన సొంత నిధుల్లతో 60 వేల రూపాయలు విలువ చేసే ఎల్ఈడీ లైట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్ గారు మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ గారు తెరాస యూత్ అధ్యక్షులు పవన్ గుప్తా గారు వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సాయం
శివంపేట మండలం మరల గడ్డ తాండకు చెందిన పాత్లోత్ కమ్లి గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు ఆర్థిక సాయం నగదు 5000 రూపాయలు మరియు నిత్యాసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ అనసూయ అశోక్ గౌడ్ గారు మాజీ సర్పంచ్ లింగం గారు గ్రామ కమిటీ మరియు కుటుంబ సభ్యులు తండావాసులు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సాయం
శివంపేట మండలం శంకర్ తండా కు చెందిన మాలోత్ జెమిని గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బాధిత కుటుంబానికి పరామర్శించిన శివంపేట మండల జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా వారు మాట్లాడుతూ వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆదుకుంటామని అన్నారు మరియు ఆర్థిక సాయం నగదు 5000 వేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెన్న నాయక్ గారు ఉప సర్పంచ్ విఠల్ గారు ఉసిరిక పల్లి సర్పంచ్ బాబురావు గారు ఉపసర్పంచ్ నవీన్ గారు సీనియర్ నాయకులు తండావాసులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Finacial Assistance

భాష్ పల్లి గ్రామంలో మర్ధమన్ రమేష్ హఠాత్ గాఋ చనిపోవడంతో దీనికి భాగంగా మండల జెడ్ పి టి సి, పబ్బ మహేష్ గుప్త గారు మరియు గ్రామ సర్పంచ్ రంగ పల్లి పార్వతి సత్యం గారు, వర్డ్ మెంబర్ ఉస్మాన్ గారు అతని కుటుంబానికి నిత్యవసర సరుకులు మరియు 9000రూ పాయలు అందజేయడం జరిగింది.

మాక్దుంపూర్ గ్రామంలో ఎండీ హైదర్ అలీ కుటుంబానికి మహేష్ గారు 5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.

శివంపేట మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త కమ్మరి యాదగిరి 40 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి పరామర్శించిన జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా గారు వారికీ ఆర్థిక సాయం ఐదు వేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.

శివంపేట మండలం చింది గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త జంగిటి యాదయ్య గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సహాయం ఐదు వేల రూపాయలు అందజేయడం జరిగింది.

నవ పేట గ్రామంలో కొన్ని రోజుల క్రితం శర్వాని ప్రవీణ్ గారు (23)రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులను మహేష్ గారు పరామర్శించి తన వంతు సాయంగా 5000/- రూపాయలు ఇవ్వడంతో పాటు నెలకు సరిపడా కిరాణా సామాన్ ఇవ్వడం జరిగింది.

శివంపేట మండలం గూడూరు గ్రామానికి చెందిన తెరాస సీనియర్ నాయకులు బేగారి రవి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబాన్ని జడ్పీటీసీ పబ్బ మహేష్ గారు ఆర్థిక సాయం 10000 రూపాయలు అందజేయడం జరిగింది.
News Paper Clippings












































- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
Born in Shivampet
Medak, Telangana
Studied Schooling
From Manjeera High School, Shivampet
Completed Undergraduate
From Sadana Junior College, Shivampet
Joined in the TDP
Party Activist
From TDP
Joined in the TRS
Party Activist
From TRS
ZPTC
From TDP, Shivampet