Narise Someswara Rao | BJP Assembly Convenor | Tadepalligudem | West Godavari | the Leaders Page

Narise Someswara Rao

BJP Assembly Convenor, BJP, Tadepalligudem, West Godavari, Andhra Pradesh.

Village&Mandal: Tadepalligudem Dist: West Godavari
Mobile: 9849622622, 7013698922

Recent Activities

నివాళి

మాజి కౌన్సిలర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు శ్రీ పైబోయున రఘు గారి మాతృమూర్తి అకాల మరణం చెందడం తెలుసుకొని వారిని పరామర్శ చేస్తున్న శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు. 

భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్

ఢిల్లీలో జరిగిన భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఉంగుటూరు నుండి హాజరైన వల్లభ మోడరన్ రైస్ మిల్ అధినేతలు శ్రీ నరిసే సోమేశ్వరరావు గారు.

ఇంటింటా ప్రచారం

ఆత్మనిర్ధన్ భారత్ లో భాగంగా ప్రతి ఇంట స్వదేశీ ఇంటింటా స్వదేశీ కార్యక్రమం తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామంలో డోర్ స్టిక్కర్స్ అంటించి పాంప్లెట్లు పంచి పెడుతూ గ్రామస్తులకు స్వదేశీ వస్తువులను కొనడంలో అవగాహన కల్పిస్తూ ఇంటింటా ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ దత్తు ప్రసాద్, జిల్లా ఆత్మ నిర్భర్ భా రత్ కో ‘కన్వీనర్ రామగాని సత్యనారాయణ, మండల ఇన్చార్జి నరిశే సోమేశ్వరరావు, బిజెపి కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సమావేశం

జగ్గన్న పేట గ్రామములో పచ్చా రామకృష్ణ గారి ఇంటి వద్ద బిజెపి రూరల్ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ గారి ఆధ్వర్యములో బిజెపి మండల ఇంచార్జి నరిసే సోమేశ్వరరావు గారి పరివేక్షణలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్ గారు హాజరైన సమావేశం బుధవారం జరిగింది.

గౌ. నరేంద్ర మోడీ గారి 75 వ పుట్టినరోజు సందర్భంగా

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75 వ పుట్టినరోజు పురస్కరించుకుని తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామములో బిజెపి రూరల్ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ ఆధ్వర్యములో చైతన్య హాస్పిటల్ వారి సౌజన్యముతో మెడికల్ క్యాంపు నిర్వహించారు. బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ మండల బిజెపి ఇంచార్జి నరిసే సోమేశ్వరరావు గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ చేస్తున్న పనులను అభినందిస్తున్నారని , ప్రపంచ వ్యాప్తంగా మోడీ పుట్టినరోజులు నిర్వహిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

పుట్టిన రోజు వేడుక

తాడేపల్లిగూడెం బిజెపి రూరల్ మండలములో అధ్యక్షులు సమయమంతుల కాశీ గారి ఆధ్వర్యంలో మన ప్రధాని నరేంద్ర మోదీజీ గారి 75 వ పుట్టిన రోజు వేడుకలు ఘనముగా జరిగాయి నీలాద్రి పురం కదియేద్ద , దండ గర్ర గ్రామాలలో ఆలయాలలో మోడీ గారి పేరున ప్రత్యక్ష అభిశేఖలు చేయించి పేదలకు పండ్లు పంపించేశారు అక్కడ కేక్ కట్ చేసి బిజెపి శ్రేణులకు మిఠాయి పంచారు ఈ సందర్భముగా మండల ఇంచార్జ్ నరిసే సోమేశ్వరరావు ని సత్కరించారు ఈ కార్యక్రమములో మండల బిజెపి ఇంచార్జి నరిసే సోమేశ్వరరావు మాజీ మండల అధ్యక్షులు పట్సా రామకృష్ణ గారు, దూసనపూడి శ్రీను, నల్లూరి శ్రీనివాస్, నూనె రాధ పసుపులేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు

మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారితో తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం అసెంబ్లీ అభివృద్ది కోసం చర్చలు ఈ కార్యక్రమములో తాడేపల్లిగూడెం అసెంబ్లీ బిజెపి ఇంచార్జి ఈతకోట తాతాజీ గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు పాల్గొన్నారు

తాడేపల్లిగూడెం కిరాణా వర్తక మర్చంట్స్ హాల్లో భారత 15 వ ఉపరాష్ట్రపతిగా ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గారి అఖండ విజయం సందర్భంగా తాడేపల్లిగూడెంఅసెంబ్లీ బిజెపి ఇంచార్జి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యములో కేక్ కటింగ్ చేసి బిజెపి శ్రేణులు స్వీట్స్ ఇచ్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఈతకోట భీమా శంకరరావు తాతాజీ గారు మాట్లాడుతూ RSS కి సంబంధించిన తమిళనాడు చెందిన సి పి రాధాకృష్ణన్ గారు ఒక బిసి కులానికి చెందిన వ్యక్తిని ఉప రాష్ట్రపతిగా చెయ్యడం బిజెపి పార్టీకి బిసి ల పై ఉన్న ప్రేమకు నిదర్శనం అని కొనియాడారు ఈ కార్యక్రమములో బిజెపి రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, గట్టిం సింధు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సత్కారం

ఢిల్లీ లో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారి చేతుల మీదుగా సత్కారం పొందిన తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బిజెపి తాడేపల్లిగూడెం ఇంచార్జి ఈతకోట తాతజి గారు జిల్లా బిజెపి మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

సత్కారం

ఢిల్లీ లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ HD కుమారస్వామి గారి చేతుల మీదుగా గౌరవ సత్కారం పొందిన కేంద్ర మంత్రి భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీనివాస వర్మ గారు ఈ కార్యక్రమములో తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజి గారు బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు పాలుగొన్నారు

సత్కారం

ఢిల్లీ లో కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ HD కుమారస్వామి గారి నివాసములో వారిని సత్కరిస్తున్న కేంద్ర మంత్రి గారు శ్రీనివాస వర్మ గారితో పాటు తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజి గారు బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

కలిసిన సందర్భంలో

ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భముగా ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని వారి కార్యాలములో కలిసిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారు తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ గారు బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజి గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

కలిసిన సందర్భంలో

ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని ఢిల్లీలో కలిసిన బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజి గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాజ్య సభ సభ్యులు శ్రీ K లక్ష్మణ్ గారిని ఢిల్లీలో కలిసిన బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజి గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

కలిసిన సందర్భంలో

తెలంగాణ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేంద్ర గారిని ఢిల్లీలో కలిసిన బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజి గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

ఢిల్లీ లో తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి పై ఢిల్లీ లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని కలిసిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీబిజెపి ఇంచార్జి ఈతకోట తాతాజీ గారు, బిజెపి తాడేపల్లిగూడెం రూరల్ మండల ఇంచార్జి నరిసే సోమేశ్వరరావు గారు

తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ము గూడెం గ్రామములో బిజెపి రూరల్ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ గారి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశములో ప్రసంగిస్తున్న బిజెపి తాడేపల్లిగూడెం రూరల్ మండల ఇంచార్జి నరిసే సోమేశ్వరరావు గారు ఈయన మాట్లాడుతూ సెప్టెంబర్ 2 వ తేదీన భీమవరం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వస్తున్నా సందర్భముగా పెద్ద ఎత్తున కార్యకర్తలు భీమవరం తరలించడానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని కావున బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాలుగొన్నలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమములో నల్లూరి శ్రీనివాస్, గంధం రామకృష్ణ, మహిళా నాయకురాలు రాధ గారు, అక్కయ్య గారు తదితరులు పాల్గొన్నారు

ఢిల్లీ లో బిజెపి జాతీయ నాయకులు మాజీ రాజ్య సభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారి గృహములో వ్యాపారవేత్తలు పసుపులేటి రామారావు గారు, తోట రామ కృష్ణ గారు, వెలగపూడి సాంబశివరావు గారు, తులసి యోగేష్ గారు, నరిసే సోమేశ్వరావు గార్లకు వారి అతిథ్యాన్ని స్వీకరించడమైనది

ఒకే దేశం ఒకే ఎన్నిక సమ్మిట్

ఢిల్లీ లో జరిగిన యువ పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపారవేత్తలు తో జరిగిన one nation one election సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాలుగొన్న కేంద్ర మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ వారి సందేశం అందరికీ ఎంతో సూర్తిని ఇచ్చింది. ఈ కార్యక్రమములో ఆంధ్ర ప్రదేశ్ నుండి తులసి యోగేష్ గారు పసుపులేటి రామారావు గారు, తోట రామకృష్ణ గారు వెలగపూడి సాంబశివరావు గారు నరిసే సోమేశ్వరరావు గారు పాల్గొన్నారు. 

స్వాతంత్ర దినోత్సవం వేడుక

పెంటపాడు గ్రామములో 79 స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమము లో ముఖ్య ఆతిథిగా బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు పాల్గొన్నారు

స్వాతంత్ర దినోత్సవం వేడుక

79 వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమము కాపు కళ్యాణ మండపం కృష్ణ దేవరాయ సేవా సంఘం ఆధ్వర్యములో అధ్యక్షులు నంద్యాల కృష్ణ మూర్తి గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు పాల్గొన్నారు.

హర్ ఘర్ తిరంగ యాత్ర లో భాగంగా భారీ ర్యాలీ

హర్ ఘర్ తిరంగ యాత్ర తాడేపల్లిగూడెం బిజెపి పట్టణ కమిటీ అధ్యక్షులు దువ్వా శ్రీను గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజి గారు, జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు హాజరై ర్యాలీలో పాల్గొన్నారు.

కలిసిన సందర్భంగా

కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని వారి గృహములో కలిసిన బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు. ఈ సందర్భంగా వెస్ట్ విప్పారు సొసైటీ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన పసుపులేటి అమ్మిరాజు గారిని మంత్రి గారు సత్కరించడం జరిగింది. 

జయంతి

సీతారాంపేట వాస్తవ్యులు బిజెపి నాయకులు శ్రీ పులి రామారావు గారి మొదటి జయంతి కార్యక్రమం 20 వ వార్డు అంగనవాడీ స్కూల్ నందు వారి కుటుంబ సభ్యులు సమక్షములో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు, రాజా త్రినాద్ గార్ల చేతుల మీదుగా పేద పిల్లలకు భోజనం తినే కిట్లు మరియు పుస్తకాలు, కంచాలు ఇవ్వడం జరిగింది

నివాళి

స్థానిక గొల్లగూడెం సెంటర్ లో ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనముగా నివాళులు అర్పించిన బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు జిల్లా మీడియా బిజెపి కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

బిజెపి పడాల గ్రామములో ఉన్న అవధూత బోదానంద సరస్వతి గురువు గారిని సత్కరించుకొవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరావు, గట్టిం మాణిక్యాలరావు గారు, కంచుమర్తి నాగేశ్వరావు గారు ఆయునం బాలకృష్ణ హాజరైనారు నరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ తల్లి తండ్రులు జన్మ నిస్తే గురువు జ్ఞానం ఇచ్చి దాని ద్వారా అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరతాడని తెలిపారు బావి తరాలకు గురువు యొక్క ప్రాముఖ్యత తెలిసేలా చెయ్యాలని యువతను కోరారు ఈ కార్యక్రమములో పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి గరగ ప్రసాద్, రెడ్డి వెంకట లక్ష్మి, రామగాని సత్యనారాయణ, కంచర్ల రాజా, పట్సా గోపాల కృష్ణ తుమారడా చిన్న పాలుగొన్నారు

కలిసిన సందర్భంలో

మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందనరావు గారిని ఢిల్లీలో వారి నివాసములో కలిసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శరణాల మాలతి రాణి గారు, ప్రముఖ పారిశ్రామిక వేత్త పసుపులేటి వెంకట రామారావు గారు నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు

శుభాకాంక్షలు

నూతన పార్లమెంట్ భవన్ లో ఉప రాష్ట్రపతి ధనఖర్ గారి చేతుల మీదుగా రాజ్య సభ సభ్యులు గా ప్రమాణస్వీకారం చేస్తున్న పాక సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు,రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారు శుభాకాంక్షలు తెలిపారు వారితో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ పసుపులేటి వెంకట రామారావు బిజెపి రాష్ట్ర నాయకురాలు శరణాల మాలతి రాణి గారు

సన్మానం

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారిని ఢిల్లీలో వారి అధికార నివాసం లో కలిసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శరణాల మాలతి రాణి గారు, ప్రముఖ పారిశ్రామిక వేత్త పసుపులేటి వెంకట రామారావు గారు నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ గారి 394 వ జయంతి

తాడేపల్లిగూడెం నియోజకవర్గ బిజెపి కన్వీనర్ ఈతకోట భీమాశంకర రావు తాతాజీ గారి ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ గారి 394 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఆయన యొక్క పోరాడి ప్రతిమ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈతకోట తాతాజీ గారు మరియు నర్సాపురం మీడియా ఇన్ఛార్జ్ నరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ హిందువుల హృదయ సామ్రాట్ గా, శివ పార్వతుల దీవెనలతో జిజియాబాయి, షాహాజీ లకు పుట్టిన పుత్రుడు శివాజీ గా పేరు పెట్టడం జరిగింది అక్కడ నుండి 16 వసంవత్సరం లోనే తురకుల, మహ్మదీయులు దాడి నుండి హిందువులకు రక్షణ కలిపించడం లో శివాజీ మహారాజ్ గారి కృషి ఎంతో గొప్పది అని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి, చిట్యాల రాంబాబు, యానాల సూరిబాబు ,పడాల కావ్య రెడ్డి ,తుమరాడ చిన్న, గోక మహాలక్ష్మి, ఎస్వీ రంగారావు, ఆరాధ్యుల అంజి తదితరులు పాల్గొన్నారు.

భీమవరంలో బిజెపి రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ శ్రీ పాక సత్యనారాయణ గారి కుమార్తె వివాహం సందర్బముగా కళ్యాణ మండపంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంటు సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారితో మాట్లాడతున్న బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు , ఈతకోట తాతాజీ గారు

పుట్టిన రోజు సందర్భంగా

బిజెపి యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు శ్రీ గరగ ప్రసాద్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నరు

తాడేపల్లిగూడెం నియోజవర్గ బిజెపి కన్వీనర్ ఈతకోట భీమా శంకర రావు (తాతాజీ) గారి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విస్తృతస్థాయి సమావేశం కిరణ మర్చంట్స్ భవనంలో జరిగింది. సమావేశంలో బాధ్యతలను డివిజన్ చేసి తాడేపల్లిగూడెం అసెంబ్లీలో 13 బూతులకు గ్రామాల వారి, బూతుల లిస్టులను బూత్ కన్వీనర్లకు సహకరించే విధంగా కోఆర్డినేట్ చేస్తూ మరొక నలుగురిని నియమించి అందరికీ గ్రాజిట్ ఓటర్ లిస్టులని అందజేశారు.

వర్ధంతి

ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ బిజెపి అధ్యక్షులు తోట దువ్వా శ్రీను గారి ఆధ్వర్యంలో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ 58వ వర్ధంతి కార్యక్రమము నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ దీన దయాళ్ ఉపాధ్యాయ గారు చూపించిన ఏకాత్మ మానవతా వాదం సిద్ధాంత కర్త అంత్యోదయ ద్వారా సామాన్య ప్రజలకు అట్టడుగు వర్గాల వారికి సంక్షేమం అందించడం ఆయన లక్ష్యం అని అన్నారు ఆయన చూపిన బాటలో నడుస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు

 తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామంలో నూతన మండల కమిటీ పేర్లను జిల్లా ప్రెసిడెంట్ అయినంపూడి శ్రీదేవి గారికి అందజేసిన మండల ప్రెసిడెంట్ సమయమంతుల కాశీ విశ్వేశ్వరరావు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు నార్ని తాతాజీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం బిజెపి కన్వీనర్ ఈతకోట భీమా శంకరరావు (తాతాజీ) , నర్సాపురం వీడియో ఇంచార్జ్ నర్సరీ సోమేశ్వరరావు, కంచు మూర్తి నాగేశ్వరరావు, కొండపల్లి నగేష్, పచ్చ రామకృష్ణ, రామగాని సత్యనారాయణ, మరియు మండల బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమం

శ్రీ నరిసే వీర్రాజు గారి సంవత్సరీకం సందర్భంగా ఆయన కుమారులు,కోడలు మరియు కుమార్తెలు అల్లుళ్ళు అందరూ కలిసి పడాల వృద్ధాశ్రమం లో నాన్న గారి పేరిట శాశ్వత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు అందరూ 12.00 గంటలకు పడాల వృద్ధాశ్రమంనకు చేరుకోని మా మా “అమ్మ “ గారు నా భార్య చేతుల మీదుగా భోజనం అందించడం జరిగింది

32వ వార్షికోత్సవ సందర్భంగా

శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవ సందర్భంగా కుంకుమ పూజలు పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం బిజెపి కన్వీనర్ ఈతకోట భీమా శంకరరావు (తాతాజీ) , పెంటపాడు RO నర్స్ సోమేశ్వరరావు, కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, బిజెపి నాయకులు అయినం బాలకృష్ణ, ఎస్వీ రంగారావు మరియు కంచర్ల రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాతాజీ గారు మాట్లాడుతూ జనవరి 5వ తారీఖున జరగబోయే హైందవ శంఖారావం గురించి అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేశారు. అలానే నర్సి సోమేశ్వరరావు గారు ఆలయ నిర్మాణ అభివృద్ధికి ₹25,000 రూపాయలు అందజేస్తానని హామీ ఇచ్చారు.

గణ నివాళి

భీమవరంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న తాడేపల్లిగూడెం అసెంబ్లీ బిజెపి ఇన్చార్జి ఈతకోట తాతాజీ గారు, నరసాపురం జిల్లా బిజెపి మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది.

విరాళం

వానపల్లిగూడెం శివాలయం గుడికి బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరావు 25,000/- విరాళం ఇచ్చారు ఈ సందర్భంగా నరిశే సోమేశ్వరావు మాట్లాడుతూ శివాలయం గుడి దగ్గర కట్టే మండపానికి విరాళం ఇస్తున్నానని స్వామి వారికి చేసే మండపానికి ఎక్కువ మందిచే విరాళాలు ఇప్పిస్తానని తెలిపారు మారిశెట్టి సుబ్బారావు 50,000/- పులప నాగేంద్ర కుమార్ 15,000/- విరాళాలు ప్రకటించారు

సన్మానం

మన ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ వాకర్ శ్రీ ఉప్పలపాటి శ్రీనివాస్ డి ఈ గారు ఏ పీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష్యులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మన ఏ డబ్ల్యూ ఏ వాకర్స్ మిత్రులు కాంట్రాక్టర్ శివ గారు, ప్రముఖ బి జె పి లీడర్ నరిసేసోమేశ్వరరావు గారు, బిల్డర్ తిరుమల సూరిబాబు గారు, పులపా కుమార్ పాలూరి శ్రీనివాస్ గారు, నార్ని సుధాకర్ గారు, ఏ ఆర్ కె యెస్ ఎన్ మూర్తి గారు,ఎమ్ యోహాను గారు , సత్తిబాబు గారు, ఎమ్ వెంకటరావు గారు, పూర్వ అధ్యక్షులు కె వి చలం గారు, అత్తిలి శ్రీనివాస్ గారు, బాలాజీ గారు, ఏ డబ్ల్యూ ఏ అధ్యక్షులు దూలం నాగరాజు మరియూ వాకర్స్ మిత్రులు అందరూ శ్రీ శ్రీనివాస్ గారిని ఎంతో అభిమానంతో మన ఏ డబ్ల్యూ ఏ గ్రౌండ్ నందు సత్కరించారు

శుభాకాంక్షలు

ఈతకోట తాతాజీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు

జయంతి

జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నియోజవర్గం బిజెపి కన్వీనర్ ఈతకోట భీమ శంకరరావు (తాతాజీ) గారు గాంధీభవన్లో గాంధీ గారు మరియు బహదూర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో తాతాజీ గారితో పాటు నర్సి సోమేశ్వరరావు ,సురేష్ రెడ్డి, దొంతకుర్తి శ్రీనివాస్, రామగాని సత్యనారాయణ , పాటే నాగేశ్వరరావు ,మారిశెట్టి నరసింహమూర్తి, ఇమ్మంది బెనర్జీ, పిన్నింటి రామకృష్ణ, సిరిగినీడి పాండురంగారావు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు “మేకిన్ఇండియా” నినాదాన్న ప్రజల్లోకి తీసుకెళ్లాలని చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి పంచిపెట్టడం జరిగింది
ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ లో నాకు స్పీడ్ వాక్ లో, షాట్ పుట్ లో 3 rd ప్రైజ్ నాకు ఇస్తున్న నా మిత్రుడు శ్రీ పసుపులేటి వెంకట రామరావు, గట్టిం మాణిక్యాలరావు కప్పల నరసింహ మూర్తి తదితరులు
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ ‘వోకల్ ఫర్ లోకల్’ మరియు ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపుతో బాపు కలను సాకారం చేయడం ద్వారా ఖాదీకి కొత్త ఔన్నత్యాన్ని అందించారు. స్వదేశీ వస్తువులు, ఖాదీ వినియోగం పెరగడం వల్ల ఉపాధి పొందడమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. మన దేశం స్వావలంబన బాటలో పటిష్టమైన భారతదేశం దిశగా పయనిస్తోంది.
వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు శ్రీ ఈతకోట భీమ శంకరరావు( తాతాజీ )గారు అద్వర్యములో మరియు పెద్దలు గ్రంధి సత్యనారాయణ గారు, పేరూరు కాశయ్య గారు, నరిశే సోమేశ్వరరావు, రవి అగర్వాల్, కొవ్వూరి నాగేందర్ రెడ్డి, జగన్,రాగిరెడ్డి ప్రసాద్,భోగవల్లి రాజా,మరియు ఛాంబర్ సభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి 10,91,828/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని అందజేశారు.

ఆర్థిక సహాయం

భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త బండారు బాలాజీ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అకాల మరణానికి చింతిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. తాడేపల్లిగూడెం బిజెపి అసెంబ్లీ కన్వీనర్ఈతకోట భీమశంకరరావు (తాతాజీ) గారు,నరిసే సోమేశ్వరరావుగారు,రామగాని సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా తాతాజీ గారు బాలాజీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి 5000 ఆర్థిక సహాయాన్ని అందజేసి, దహన సంస్కారం మానవతా బంగార్రాజు గారితో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు శ్రేణులు తో మాట్లాడి మరింత ఆర్థిక సహాయాన్ని బండారు బాలాజీ గారి కుటుంబానికి అందజేస్తామని తాతాజీ గారు అన్నారు

జన్మదిన వేడుకలు లైవ్ షో

భారతదేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఆహ్వానం మేరకు తాడేపల్లిగూడెం బిజెపి కన్వీనర్ ఈతకోట భీమ శంకరరావు (తాతాజీ ) గారు వెళ్లి మున్సిపల్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ లో ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ మోడీ గారి జన్మదిన వేడుకలు లైవ్ షోలో చూడడం జరిగింది.

దుప్పట్లు, పండ్లు పంపిణీ

ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలు పెంటపాడు మండలం పత్తిపాడు లో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆరాధ్యులు అంజి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట భీమశంకరరావు (తాతాజీ) గారు, ప గో జిల్లా బిజెపి మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరరావు గారి, చేతుల మీదుగా ముందుగా కేక్ కట్ చేసి తర్వాత పెద ప్రజలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ జరిగింది.

బిజెపి సభ్యత్వ కార్యక్రమం

20 వ వార్డు సీతారాంపేటలో OBC మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయునం బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వ కార్యక్రమం ఇంటింటికి వెళ్లి సభ్యత్వం ఇవ్వడం జరిగింది

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సవిత్రుపేటలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అనుభవించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అఖండ సమారధాన జరిగింది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.

వినాయకచవితి సందర్భంగా

వినాయకచవితి సందర్భంగా తాడేల్లిగూడెం పట్టణములో పలు విఘ్నేశ్వరస్వామి వారి మండపాలను దర్శించి పూజలు నిర్వహించిన బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరావు ఈ సందర్భముగా మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరు ఆ విఘ్నేశ్వర స్వామి వారి కరుణా కటాక్షలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని కొత్తగా ఏర్పడిన NDA కూటమి ప్రభుత్వములో ప్రజలు ఆయు ఆరోగ్యాలతో వుండాలనిఅందరికీ అభివృద్ధి ఐశ్వర్యముతో సంతోషముగా ఉండాలని మనః పూర్వకంగా కోరుకుటున్నానని తెలిపారు

వినాయకచవితి సందర్భంగా

గణపతి నవరాత్రి ఉత్సవాలు సందర్భముగా సవిత్రుపేటలో వినాయకునికి ప్రత్యక పూజలు 100 కేజీలు చామంతి పూలతో పెద్దఎత్తున మహిళలతో పూజలు జరిగాయు ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరావు ముఖ్య అతిథిగా హాజరైనారు నరిశే సోమేశ్వరావు మాట్లాడుతూ 15th వార్డు సవితృపేట లో వినాయక చవితి ఉత్సవాలు గత 7 సంవత్సరాలు గా గుండుబిల్లి సురేష్ మిత్ర బృందం అద్వర్యములో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని దీని ద్వారా హిందూ ధర్మం వరిద్దిలుతున్నదని పిల్లలు, మహిళలు గణేష్ ని పూజించడం వల్ల వారి ఇంటిలో అన్ని శుభప్రదం జరుగుతుందని హిందువులకు తొలి పండుగ వినాయకచవితి అని వినాయకచవితి పూట స్వామి వారిని పూజలు చేసిన వారికి ఎటువంటి లోటు ఉండదని తెలిపారు ఈ కార్యక్రమములో గుండుబిల్లి శ్రీను, కొత్తూరులోకేష్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు

ఉపాధ్యదినోత్సవం కార్యక్రమం

30 వ వార్డు రామారావు పేటలో ఉన్న స్మార్ట్ జాయ్ కిడ్స్ స్కూల్ లో యువ మోర్చా అధ్యక్ష్యులు గరగ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యదినోత్సవం కార్యక్రమం జరిగింది

బిజెపి సభ్యత్వం పై అవగాహన కార్యక్రమం

తాడేపల్లిగూడెం లో బిజెపి సభ్యత్వం పై అవగాహన కార్యక్రమంలో సభ్యాధ్యక్ష్యులు దొంతకుర్తి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పెదప్రోలు వీరరాఘవులు గారు, జిల్లా బిజెపి మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరావు గారు జరిగింది.

సభ్యత్వ అవగాహన కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ పెంటపాడు మండల శాఖ బిజెపి సభ్యత్వ అవగాహన కార్యక్రమం మండల స్థాయి శిక్షణ ఈనెల 27వ తారీకు మంగళవారం పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు గారు,పెడపోలు రాఘవులు గారు, నరసాపురం పార్లమెంట్ మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కోకన్వీనర్ రామగాని సత్యనారాయణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

మన్ కి బాత్ 113 వ కార్యక్రమం

మన్ కి బాత్ 113 వ కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రములో అధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని, పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ముదునూరు గ్రామంలో పెంటపాడు బిజెపి మండల అధ్యక్ష్యులు దత్తు ప్రసాద్ గారు పెంటపాడు బిజెపి మండల ఇంచార్జి నరిశే సోమేశ్వరావు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ పెదప్రోలు వీర రాఘవులు గారు, జనసేన నాయకులు బుద్దన బాబులు గారు, టీడీపీ నాయకులు అందరూ ప్రభుత్వ స్కూల్ పిల్లలతో భారీ ర్యాలీగా 200 మీటర్స్ జాతీయ జెండతో మరియు జాతీయ జెండాలతో గ్రామంలో తిరంగా చేయడం జరిగింది.

జన్మదిన సందర్భంగా

పడాల వృద్ధాశ్రమంలో బిజెపి నాయకులు నరిశే సోమేశ్వరావు అద్వర్యములో మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారి జన్మదిన సందర్భంగా వృద్ధులకు అన్నదానం, పండ్లు స్వీట్స్ పంచి శాశ్వత అన్నదానము చేసేలా నరిశే సోమేశ్వరావు విరాళం ఇచ్చారు ఈ పలు కార్యక్రమాల్లో పైబోయున రఘు , పాలూరి వెంకటేశ్వరావు, గంధం సతీష్ , దాసరి కృష్ణ వేణి, సింగం జగన్, యువ మోర్చా , గరగా ప్రసాద్ , తుమారడా చిన్న, రామగాని సత్యనారాయణ,పత్స రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ , జనసేన, టిడిపి రాష్ట్ర, జిల్లా, నాయకులు మరియు తాడేపల్లిగూడెం పట్టణ, పెంటపాడు, రూరల్ మండలం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

ఆహ్వాన పత్రిక

అమరావతి సచివాలయం వారి కార్యాలయములో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్య కుమార్ గారిని సిల్వర్ జూబ్లీ కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చెయ్యాలని కోరుతూ వారికి ఆహ్వాన పత్రిక అందచేస్తున్న రాష్ట్ర బిజెపి ex సర్వీస్ మెన్ కన్వీనర్ టి. భోగేశ్వరావు గారు, తాడేపల్లిగూడెం బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు, నరసాపురం జిల్లా బిజెపి మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరరావు గారు

కార్యక్రమం

20 వ వార్డు సచివాలయములో దేశప్రధాని నరేంద్ర మోడీజీ , ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ,తాడేపల్లిగూడెం శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గార్ల చిత్ర పటాలను బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరావు, జనసేన పట్టణ అధ్యక్ష్యులు వర్తనపల్లి కాశీ, రౌతు సోమరాజు, యవర్న శంకర్, టిడిపి నాయకులు ఉల్లింగల చిన్న తదితరులు పలుగొన్నారు

112 వ మన్ కీ బాత్ కార్యక్రమం

సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రములో శక్తి కేంద్ర అధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరావు గారి ఆధ్వర్యంలో 112 వ మన్ కీ బాత్ కార్యక్రమాని నిర్వహించడం జరిగింది

అమ్మవారికి ఆషాడం పట్టి చీర సారె ఇవ్వడం

తాడేపల్లిగూడెం 20వ వార్డు సీతారాంపేట నందు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు దేవస్థానం కమిటీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు నరిసే సోమేశ్వరరావు బిజెపి నాయకులు అయినం బాలకృష్ణ అమర శ్రీనివాస్ సురపురెడ్డి బాబు స్థానిక మహిళా మణులు ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాడం పట్టి చీర సారె ఇవ్వడం జరిగింది.

విరాళం

అఖిల భారత్ విశ్వహిందూపరిషత్ జాతీయ సంయుక్త ప్రధానకార్యదర్శి రాఘవులు గారిని మర్యాద పూర్వకంగా బిజెపి నాయకులు నరిశే సోమేశ్వరావు గారి ఇంటికి విచ్చేసిన సందర్భంగా వారి చేతుల మీదుగా గోవెంకా మహిళా కళాశాల ప్రిన్సిపాల్ వెంపరాల గణపతి రామ్ కు వాటర్ ఫ్యూరిఫై మిషన్ కొరకు 70,000/- చెక్ విరాళం గా స్వర్గీయ నరిశే వీర్రాజు గారి జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది

ప్రారంభోత్సవం

పాలకొల్లు లో HP గ్యాస్ కార్యాలయం ప్రారంభోత్సవం లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు గారిని కలిసిన బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరావు

పౌష్టికాహారం అందజేత

20 వ వార్డు లో అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు కూటమి నాయకులు నరిశే సోమేశ్వరావు గారు, వర్తనపల్లి కాశీ గారు, మరియు రౌతు సోమరాజు గారు, పౌష్టికాహారం అందజేయడం జరిగింది.

మన్ కి బాత్ 111 వ కార్యక్రమం

సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రములో అధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరావు గారి ఆధ్వర్యంలో మన్ కి బాత్ 111 వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

బలిదాన్ దివాస్ కార్యక్రమం

రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాలు మేరకు తాడేపల్లిగూడెం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రములో డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ కార్యక్రమము అధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరావు అద్వర్యములో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు పసుపులేటి వెంకట రామరావు, గారు శక్తి కేంద్ర సభ్యులు పాల్గొన్నారు తదనంతరం మొక్కలు నాటి వారి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు

కలిసిన సందర్భంలో

భీమవరంలో కేంద్ర మంత్రి వర్యులు సోదరులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని వారి ఇంటిలో కలిసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఈతకోట కొండబాబు గారు , సుంకర దొరబాబుగారు , బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరరావు గారు .
ముదునూరు గ్రామమములో ఉన్న హైస్కూలు లో బిజెపి పెంటపాడు మండల అధ్యక్ష్యులు దత్తు ప్రసాద్ అద్వర్యములో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరరావు అంతర్జాతీయ యోగా 10 వదినోత్సవం లో పాల్గొన్నరు అక్కడ బాలబాలికలతో కలిసి యోగ ఆసనాలు వేశారు PT టీచర్ లక్ష్మి గారు అందరికీ ఆసనాలు ధ్యానం సూర్యనమస్కారాలు వేయుంచి వాటి విశిష్టత చెప్పారు.నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల 195 దేశాలలో యోగ ని ఆచరిస్తున్నారని యోగ ని ప్రపంచానికి తెలియజేసింది

బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా

ఢిల్లీ లో కేంద్రమంత్రి సోదరులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు భారీ పరిశ్రమల మరియు ఉక్కు శాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అభినందనలు తెలుపుతున్న బిజెపి నాయకులు పసుపులేటి వెంకట రామారావు, నరిశే సోమేశ్వరరావు గారు

ప్రమాణ స్వీకారం

కేంద్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారి ఇంటి వద్ద బండి సంజయ్ కుమార్ గారికి శుభాకాంక్షలు చెబుతున్న బిజెపి నాయకులు ఈతకోట తాతాజీ గారు, నరిశే సోమేశ్వరరావు గారు

అభినందిస్తున్న సందర్భంలో

కేంద్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీనివాస వర్మ గారిని అభినందిస్తున్న బిజెపి నాయకులు ఈతకోట తాతాజీ గారు మరియు నరిశే సోమేశ్వరరావు గారు
విజయవాడలో ధర్మవరం MLA సత్య కుమార్ గారిని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయములో కలిసిన తాడేపల్లిగూడెం అసెంబ్లీ బిజెపి కన్వీనర్ ఈతకోట తాతాజీ, బిజెపి నాయకులు పసుపులేటి వెంకట రామారావు, నరిశే సోమేశ్వరరావు, సింగం జగపతి రామయ్య, రామగాని సత్యనారాయణ

విజయోత్సవ వేడుకలు

ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అస్సోసియన్ లో బ్యాట్మెంటన్ బ్యాచ్ వారు బోలిశెట్టి శ్రీను గారు MLA గా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భముగా కేక్ కట్ చేసి అందరికి పంచి విజయోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి నాయకులు నరిశె సోమేశ్వరరావు ఎయిర్ స్ట్రిప్ బ్యాటమెన్ అస్సోసియసన్ సభ్యులు పాలుగోన్నారు.

భారీ ర్యాలీ

స్థానిక 20వ వార్డు సీతారాంపేటలో మరియు 15 th వార్డ్ సావితృపేటలో బిజెపి,జనసేన తెలుగుదేశం ఉమ్మడి నరసాపురం పార్లమెంట్ మరియు తాడేపల్లిగూడెం అసెంబ్లీఅభ్యర్థిలు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు అన్నయ్య శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కోసం ఇంటింటికి తిరిగి ఓట్లు వెరిఫికేషన్ చేసి మరియు జనసేన,తెలుగుదేశం,బిజెపి ఉమ్మడి మేనిఫెస్టో చెప్పి గాజు గ్లాసుకి, బిజెపి అభ్యర్థికి కమలం పువ్వుకి ఓటు వెయ్యమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమములో బిజెపి పార్లమెంట్ మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

భారీ ర్యాలీ

శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం నుండి ఉమ్మడి పార్టీల నాయకులతో కార్యకర్తలతో భారీ ర్యాలీగా నామినేషన్ వేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జి ఉమ్మడి పార్టీల అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో నరిసె సోమేశ్వర రావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

Dr B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీలో గల బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కమలం జెండాను ఎగురవేసి బైక్ ర్యాలీ లో పాల్గొన్న బిజెపి కార్యకర్తలు మరియు నాయకులు.

116వ జయంతి సందర్భంగా

కీ శె శ్రీ బాబు జగ్జీవన్ రావు, మాజీ ఉప ప్రధాని 116వ జయంతి సందర్భంగా పెంటపాడు మండలం చిలకంపాడులో వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఈతకోట భీమశంకర్ రావు (తాతాజీ) బిజెపి కన్వీనర్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం శ్రీ పెదప్రోలు వీర రాఘవులు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు బాలకృష్ణ గౌడ్ రాష్ట్ర ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షులు నరిసే సోమేశ్వరరావు గారు

మంత్రి గారిని కలిసిన సందర్భంలో

కేంద్ర వైద్య సహాయక మంత్రి శ్రీమతి భారతి ప్రవీణ్ పవర్ గారిని కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఈతకోట భీమశంకర్ రావు(తాతాజీ) గారు, బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ పసుపులేటి రామారావు గారు, శ్రీ రావూరి సుధ గారు, శ్రీ నరిశే సోమేశ్వర రావు గారు , ST మోర్చా రాష్ట్ర కార్యదర్శి సింగం జగన్ ,తాడేపల్లిగూడెం కో కన్వీనర్ రామ గాని సత్యనారాయణ గారు

పరామర్శ

బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గారి తండ్రి నరిశే వీర్రాజు గారు అకాల మరణానికి చింతిస్తూ నరిశే వీర్రాజు గారి చిత్ర పటానికి నివాళులు అర్పించి, అనంతరం శ్రీ నరిశే సోమేశ్వరరావు గారిని పరామర్శ చేసి వారి కి దైర్యం చెప్పడం జరిగింది.

భరత్ సంకల్ప యాత్ర కార్యక్రమం

అల్లంపురం గ్రామములో జరిగిన వికసిత భరత్ సంకల్ప యాత్ర కార్యక్రమములో అక్కడ ఉన్న ప్రజలకు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇస్తున్న 18 పధకాలు గురించి వివరిస్తున్న బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గారు, పెంటపాడు మండల అధ్యక్ష్యులు దత్తు ప్రసాద్ గారు, రాష్ట్ర బిజెపి నాయకులు టి భోగేశ్వరావు గారి చేతుల మీదుగా లబ్బిడీ దారులకు ఆయస్మాన్ భారత్ ఆరోగ్య కార్డ్స్ పంపిణీ చేసి పధకాలు వివరించడం జరిగింది.

మన్ కీ బాత్ బాత్ కార్యక్రమం

మన్ కీ బాత్( ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మనసులోని మాట) కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణం సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రం 105 బూత్ నందు ప్రధానమంత్రి గారి ప్రసంగం మన్ కీ బాత్ బాత్ కార్యక్రమం వీక్షించడం జరిగింది.

ధర్నా కార్యక్రమం ఆహ్వానం

భారతీయజనతా పార్టీ పెంటపాడు మండల శాఖ అధ్యక్ష్యులు దత్తు ప్రసాద్ మండల పార్టీ ఇంచార్జి బిజెపి నరసాపురం జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గార్ల ఆధ్వర్యంలో పంచాయతీ నిధులు దారి మళ్లింపుకు నిరసనగా భీమవరం కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నా కార్యక్రమానికి గ్రామ సర్పంచులను ఆహ్వానించే కార్యక్రమం తొలుత రావిపాడు సర్పంచ్ సూరిబాబు గారి ఇంటికి వెళ్లి వారిని ఆహ్వానించడం జరిగింది. తర్వాత బి కొండెపాడు ,మీనవల్లూరు ,రామచంద్రపురం ,చింతపల్లి ,రాచూరు ,ముదునూరు,కోరుమిల్లి గ్రామ సర్పంచులను కలిసి వారికీ ఆహ్వానం పత్రం ఇచ్చి ధర్నా కార్యక్రమము ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమములో రాష్ట్ర బిజెపి SC మోర్చా ఉపాధ్యక్ష్యులు పెదప్రోలు వీరరాఘవులు తాడేపల్లిగూడెం బిజెపి అసెంబ్లీ కో కన్వినర్ రామగాని సత్యనారాయణ ఇమ్మంది శ్రీను గారు, దత్తు వెంకటేష్ గారు
తదితరులు పాలుగోన్నారు.

ధర్నా కార్యక్రమం ఆహ్వానం

భారతీయజనతా పార్టీ పెంటపాడు మండల శాఖ అధ్యక్ష్యులు దత్తు ప్రసాద్ మండల పార్టీ ఇంచార్జి బిజెపి నరసాపురం జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గార్ల ఆధ్వర్యంలో పంచాయతీ నిధులు దారి మళ్లింపుకు నిరసనగా భీమవరం కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నా కార్యక్రమానికి గ్రామ సర్పంచులను ఆహ్వానించే కార్యక్రమం తొలుత రావిపాడు సర్పంచ్ సూరిబాబు గారి ఇంటికి వెళ్లి వారిని ఆహ్వానించడం జరిగింది. తర్వాత బి కొండెపాడు ,మీనవల్లూరు ,రామచంద్రపురం ,చింతపల్లి ,రాచూరు ,ముదునూరు,కోరుమిల్లి గ్రామ సర్పంచులను కలిసి వారికీ ఆహ్వానం పత్రం ఇచ్చి ధర్నా కార్యక్రమము ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమములో రాష్ట్ర బిజెపి SC మోర్చా ఉపాధ్యక్ష్యులు పెదప్రోలు వీరరాఘవులు తాడేపల్లిగూడెం బిజెపి అసెంబ్లీ కో కన్వినర్ రామగాని సత్యనారాయణ ఇమ్మంది శ్రీను గారు, దత్తు వెంకటేష్ గారు
తదితరులు పాలుగోన్నారు.

ప్రపంచ యోగా దినోత్సవం

జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం ఈ సందర్భంగా స్థానిక TBR సైనిక్ స్కూల్ నందు జరిగే యోగాసనాల కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా బిజెపి నరసాపురం జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు విచ్చేసి విద్యార్థులు తో పాటు,TBR సైనిక్ స్కూల్ అధినేత టి .భోగేశ్వరరావు తో కలిసి యోగాసనాలు వెయ్యడం జరిగింది ఈ కార్యక్రమమును యోగ గురువు రామ్ దాస్ గారు దగ్గర ఉండి సూర్య నమస్కారాలు, ప్రాణాయాములు చేయుంచారు ఈ సందర్భముగా నరిశే సోమేశ్వరరావు,భోగేశ్వరరావు మాట్లాడుతూ యోగ విశిష్టతను చెబుతూ భారతీయ సంస్కృతిలో భాగమైన యోగ సాధన వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శారీరక, మానసిక సమతుల్యత ఏర్పడుతుంది. యోగ అంటే కేవలం ఆసనాలు, ప్రనాయామలు మాత్రమే కాదు. అదొక జీవన విధానం. పతంజలి మహర్షి అష్టాంగ మార్గాలను సూచించారు. యమ (సంయమనం), నియమం (ఆచారాలు), ఆసనం (యోగ భంగిమలు), ప్రాణాయామం (శ్వాస నియంత్రణ), ప్రత్యాహార (ఇంద్రియాల ఉపసంహరణ), ధారణ (ఏకాగ్రత), ధ్యానం (ధ్యానం) సమాధి (శోషణ) . ఈ ఎనిమిది మార్గాలను ఆచరించినప్పుడే పరి పూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని చెప్పారు. అంటే సమతుల ఆహారం, సత్ప్రవర్తన, సామాజిక విలువలు, చక్కని స్నేహ సంబంధాలు, తగినంత నిద్ర లాంటివన్నీ యోగాలో భాగంగానే గుర్తించాలి. యోగ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని, రక్తపోటును తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఆందోళనను దూరం చేస్తుంద దీర్ఘకాలిక వెన్నునొప్పిని తగ్గిస్తుంది.మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.ఎముకలు బలపడతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.యోగా అనేది ఒక వ్యక్తిని శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితం చేసే అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. అందుకే అందరం జీవన విధానంలో యోగాను ఒక భాగం చేసుకుందాము. ఆరోగ్యంగా జీవిద్దాము. అని తెలిపారు ఈ కార్యక్రమములో పెద్ద ఎత్తున విద్యార్థులు టీచర్లు పాలుగోన్నారు

సంరక్షణ కేంద్రం

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లోని తల్లి బిడ్డల సంరక్షణ కేంద్రం (బేబీ సెంటర్) ను సందర్శించారు.
జిల్లాస్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ప్రాజెక్టుల సందర్శన లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో ఉన్న (NIT)నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్ ను నరసాపురం బిజెపి జిల్లా అధ్యక్ష్యులు నార్ని తాతాజీ తాడేపల్లిగూడెం బిజెపి ఇంచార్జి ఈతకోట తాతాజీ గారు బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు ఆధ్వర్యములో సందర్శన చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమములో NIT డీన్ వీరేష్ గారు దగ్గర ఉండి NIT లో అన్ని విభాగాలు చుపించడం జరిగింది ఈ కార్యక్రమములో నార్ని తాతాజీ ఈతకోట తాతాజీ ,నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోడీజీ 9 ఏళ్ల పాలన ఆయున సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాలయాలను సందర్శన చేస్తున్నామని తెలిపారు ,ఇక్కడ NIT రావడానికి కారణమైన మాజీ మంత్రి కీ.శే .పైడికొండల మాణిక్యాలరావు గారి విగ్రహం NIT ప్రాంగణములో పెట్టాలని ఒక బ్లాక్ కు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు NEXT ఫేస్ 720 కోట్ల నిధులు మంజూరుకు సిద్ధంగా ఉన్నాయని వాటి విడుదలలో బిజెపి పార్టీ తరుపున మేము సహకారం ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమములో బిజెపి నాయకులు కోట రాంబాబు ,గరగా ప్రసాద్ ,అయినం బాలకృష్ణ ,పెదప్రోలు వీరరాఘవులు ,పాటె నాగేశ్వరరావు ,మారిశెట్టి నరసింహ మూర్తి ,అచ్చుత దుర్గా ప్రసాద్ ,రామగాని సత్యనారాయణ తదితరులు మరియు బిజెపి కార్యకర్తలు నాయకులు 35 పాల్గొన్నారు

బిజెపి పార్టీ ఛార్జ్ షీట్ కార్యక్రమము

బిజెపి పార్టీ ఛార్జ్ షీట్ కార్యక్రమము ఇంటింటికి బిజెపి కార్యక్రమము ద్వారా బిజెపి పార్టీ ని మరింత బలోపేతానికి అందరూ కృషి చెయ్యాలని కోరారు ఈ కార్యక్రమములో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, నరిసె సోమేశ్వర రావు
తాడేపల్లిగూడెం మాజీ కౌన్సిలర్ నరసాపురం పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామలయ కమిటీ అధ్యక్ష్యులు నరిసే సోమేశ్వరరావు గారి ఆధ్వర్యములో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ నరసాపురం పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ ఈత కోట తాతాజీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు తణుకు ఇంచార్జ్ పసుపులేటి రామారావు గారు జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్ గారు వర్తనపల్లి కాశీ గారు వైసీపీ నాయకులు రాజా త్రినాధ్ గారు వెలనాటిసత్తిబాబు గారు ప్రముఖ వ్యాపారవేత్త గమని సుబ్బారావు గారు తాడేపల్లిగూడెం పట్టణ యువమోర్చా అధ్యక్షుడు గరగ ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు
కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారిని ఢిల్లీ లో మర్యాద పూర్వకంగా కలిసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి వెంకట రామారావు ,బిజెపి ప గో జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు
కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారిని ఢిల్లీ లో మర్యాద పూర్వకంగా కలిసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి వెంకట రామారావు ,బిజెపి ప గో జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు

ప్రత్తిపాడు ప్రజలు ఇబ్బంది గమనించిన బిజెపి

తాడేపల్లిగూడెం అసెంబ్లీ ప్రత్తిపాడు గ్రామములో లో క్రైస్త వులు కూటమి సభలు మంచి నీటి చెరువు మరియు అమ్మ వారి గుడి దగ్గర 15 వ తేదీన పెద్ద కూటమి పెట్టారు అక్కడ మహిళలు హిందువులు యువకులు,ప్రజలు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నారు ప్రత్తిపాడు ప్రజలు ఇబ్బంది గమనించిన బిజెపి నాయకుడు ఆరాధ్యుల అంజి వెంటనే బిజెపి పెద్దలు కు తెలిపారు.

జెండా ఆవిష్కరణ

TBR సైనిక్ స్కూల్ అధినేత టి .భోగేశ్వరరావు గారి ఆధ్వర్యములో 74 వ గణతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా బిజెపి ప గో జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు TBR INFRA దగ్గర జాతీయ జెండా  ను ఆవిస్కరించారు.

నూతన సంవత్సరం వేడుకలు

నూతన సంవత్సరం వేడుకలు తాడేపల్లిగూడెం బిజెపి నియోజకవర్గం ఇంచార్జ్ ఈతకోట తాతాజి గారి ఇంటి వద్ద బిజెపి నాయకులు,కార్యకార్తలు తాతాజీ గారి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఈతకోట తాతాజీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గారు, పట్టణ అధ్యక్ష్యులు ముప్పిడి సురేష్ రెడ్డి గారు, బిజెపి SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్ష్యులు పెదప్రోలు వీర రాఘవులు గారు, కోట రాంబాబు గారు, ఐయునం బాలకృష్ణ గారు, యువ మోర్చా గరగా ప్రసాద్ గారు, ST మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగం జగన్ గారు, దొంతకుర్తి శ్రీను గారు, రామగాని సత్యనారాయణ మహిళా మోర్చా ఐ శ్రీదేవి గారు, భవాని రెడ్డి గారు, వెంకట లక్ష్మి గారు, చిట్యాల రాంబాబు గారు, మారిశెట్టి నరసింహ మూర్తి గారు, పెంటపాడు బిజెపి మండల అధ్యక్ష్యులు దత్తు ప్రసాద్ గారు, రూరల్ మండల అధ్యక్ష్యులు పత్సా రామకృష్ణ గారు, బండి శ్రీను ముత్యాల సత్యనారాయణ గారు, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రవాస్ యోజన సమావేశము

రాజమండ్రిలో బిజెపి తూ. గో జిల్లా కార్యాలములో జరిగిన ప .గో .జిల్లా ప్రవాస్ యోజన సమావేశములో కేంద్ర విదేశీ వ్యవహారాలు,పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ గారితో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమములో ప గో జిల్లా ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన యోజన పోగ్రామ్ కి జిల్లా కన్వినర్ గా నరిశే సోమేశ్వరరావు ని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ అసంఘిటిత కార్మికులకు భీమా సౌకర్యం కల్పించే విధంగా పెద్ద ఎత్తున చేస్తానని తెలిపారు వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కి ఇది అందుబాటులో ఉంటుందని తెలిపారు.

కలిసిన సందర్భంగా

నరసాపురంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రివి మురళి ధరన్ గారిని కలిసి స్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి రామారావు బిజెపి నరసాపురం జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గారు.

బస్తి సంపర్క్ అభియాన్ కార్యక్రమ

తాడేపల్లిగూడెం లో జరిగిన బిజెపి SC మోర్చా జిల్లా కమిటి సమావేశంలో SC మోర్చా జిల్లా అధ్యక్ష్యులు V వెంకటేశ్వరరావు ,SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్ష్యులు పెదప్రోలు వీర రాఘవులు ,బిజెపి జిల్లా అధ్యక్ష్యులు నార్ని తాతాజి ,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ ,జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు వీరు మాట్లాడుతూ రేపు 6 వ తేదీ నుండి SC మోర్చా జిల్లా బిజెపి నాయకులు అందరూ బస్తి సంపర్క్ అభియాన్ కార్యక్రమము ప్రారంభిస్తున్నాం అని దానికి ప్రతి బిజెపి నాయకులు కార్యక్రతలు సిద్ధం గా ఉండాలని కోరడం జరిగింది.

జయంతి

స్వాతంత్ర అనంతరం 562 చిన్న చిన్న సంస్థానాలను భారత్ లో ఏకీకృతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన ఉక్కుమనిషి భారత్ దేశపు తోలి ఉప ప్రధాన మంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ బిజెపి ఇంచార్జి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యములో బిజెపిజిల్లానాయకులు రాష్ట్ర నాయకులు పట్టణ నాయకులు వారికి ఘన నివాళి అర్పిస్తూ తదనంతరం తాతాజీ గారు మాట్లాడుతూ దేశములోని యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఆదర్శం గా తీసుకోవాలి అని కోరారు బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ పటేల్ గారు ఏదైన ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్లేవారని వారు ఈ దేశానికీ మొదటి ప్రధాని అయ్యువుంటే ఈ దేశ భవిష్యత్తు చాల అద్భుతముగా ఉండేదని అభిప్రాయపడ్డారు.
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామ్ గారిని నరసాపురంలో కలిసి పుష్ప గుచ్చం ఇస్తున్న బిజెపి పగో జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గారు.

పుట్టిన రోజు సందర్భంగా

ఈతకోట తాతాజీ గారి పుట్టిన రోజు సందర్భంగా లార్డ్ అఫ్ లివింగ్ చిల్డ్రన్ హోమ్ నందు చిన్న పిల్లలకు పౌష్టికాహారం బియ్యం స్వీట్స్ BJP ST మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగం జగన్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది మరియు పడాల వృద్ధాశ్రమములో నరిశే సోమేశ్వరరావు గారి ఆధ్వర్యములో వృదులకు అన్నదానం, స్వీట్స్, పండ్లు, శాలువాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా బీజేపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు, మారిశెట్టి నరసింహ మూర్తి, తుమరాడ చిన్న, రామగాని సత్యనారాయణ, చేకూరి గంగాధరరావు, నారాయణ తదితరులు పాలుగోన్నారు.
స్వర్గీయ డాక్టర్ ప్రసాద్ గారి చిత్ర పటానికి నివాళులు ఘటించి వారి భార్య శోభారాణి గారిని పలకరించిన మాజి మంత్రి ముద్రగడ పద్మనాభం గారు, బిజెపి నరసాపురం జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గారు, డాక్టర్ శశి కుమార్ నల్ల విష్ణు ఆకుల రామకృష్ణ గారు, మాకా శ్రీను గారు తదితరులు.

వినతిపత్రం

తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజి గారి ఆధ్వర్యములో కేంద్ర రైల్వే బోర్డ్ పాసెంజర్ ఆమెనీటిఎస్ కమిటీ మెంబెర్, బిజెపి రాష్ట్ర మహిళామోర్చ అధ్యక్ష్యురాలు బొల్లిన నిర్మల కిషోర్ గారికి , రైల్వే నార్త్ &సౌత్ DE ఉన్నం అంకి రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈతకోట తాతాజీ గారు,నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ 4 TH ప్లాటుఫారం ఏర్పాటు చేసి బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చెయ్యాలని ,గూడ్స్ షెడ్ కు వెళ్లే దారి అద్వానంగా ఉండడం వల్ల సిమెంట్ రోడ్ వెయ్యాలని, FCI గోడౌన్ రైల్వే టేకోవర్ చేసి 1 టవ ప్లాటుఫారం సరిచేసి express ట్రైన్స్ ఆగేలా చెయ్యాలని , తాడేపల్లిగుడెం రైల్వే స్టేషన్ మోడరన్ రైల్వే స్టేషన్ తయారు చెయ్యాలని ,ఎస్కలేటర్ ఏర్పాటు చెయ్యాలని, మరుగుదొడ్డులు పరిశుభ్రంగా ఉంచాలని, వర్షాకాలం రైల్వే షేడ్స్ ద్వారా వర్షం కారుతుంది అని వాటిని బాగుచేయాలని తెలిపారు దానికి రైల్వే DE ,మరియు నిర్మల కిషోర్ గారు సంయుక్త్తంగా వివరణ ఇస్తూ నవంబర్ నాటికీ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని ,తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ మోడరన్ రైల్వే స్టేషన్ గా తయారు చేస్తామని ,మిగతావాటికి పై అధికారులు వద్ద అనుమతి తీసుకొని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమములో బిజెపి నాయకులు కోట రాంబాబు గారు, సింగం జగన్ గారు,అడపా రమేష్ గారు, వన్నేం రెడ్డి నవీన్ గారు, అయినం బాలకృష్ణ గారు,తుమరాడ చిన్న భీమడోలు గారు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రియాంకకు శ్రద్ధాంజలి

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకురాలు జ్యోతి ప్రియాంక ఆకస్మికగా మరణించారు. వారి పార్థవ దేహం వద్ద భారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ గారు పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. శ్రద్ధాంజలి ఘటించిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్ ఈతకోట భీమ శంకరరావు (తాతాజీ ), జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షులు నరి శే సోమేశ్వరరావు, అమ్మిరాజు, పెంటపాడు మండలం భాజపా అధ్యక్షులు దత్తు ప్రసాద్, రామగాని సత్యనారాయణ, పెంటపాడు మండలం బిజెపి కార్యకర్తలు, జట్లపాలెం గ్రామ బిజెపి కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు.

సంతకాలు సేకరణ కార్యక్రమము

తిరుమల కొండ పై అన్నమయ్య మండపం వారి గృహం తొలగించడాన్ని నిరసిస్తూ శ్రీ విజయ శంకర స్వామి జి ఆధ్వర్యములో 11 లక్షల 70 వేల సంతకాలు సేకరణ జరింది దానిలో భాగంగా తాడేపల్లిగూడెంలో GK జవెలర్స్ లో జరిగిన సంతకాలు సేకరణ కార్యక్రమములో తాతాజీ గారు ,నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ తిరుమలలో అన్నమయ్య మండపం వారి గృహం వెంటనే అదే స్థలములో పునః ప్రతిష్ట చెయ్యాలని రాష్ట్ర ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు ,ఓం నమో వెంకటేశాయ అంటూ ఈదేశ ప్రజలకు ఎంతో భక్తి కలిగిన స్వామి వారి తోలి వాగ్గేయకారుడు ,పద కవితా పితామహుడు మహా భక్తా గ్రేసురుడు అన్నమయ్య గారికి ఇలా జరగడం చాలా అనర్థదాయకం అని ,అటువంటి మహనీయుడు పట్ల జరిగిన దారుణమైన అపచారని సరిద్దిద్దాలని ….ఇవ్వాళ హిందూ భక్తులు ,సమతవాదులు కోట్లాది తెలుగు ప్రజలు ఘోషిస్తున్నారు ,వారి అందరి సహకారంతో బిజెపి తరుపున ఉద్యమిస్తామని తెలిపారు
బిజెపి ప్రజాపోరులో కార్యక్రమము మండల అధ్యక్ష్యులు దత్తు ప్రసాద్ ఆధ్వర్యములో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్ష్యు రాలు నిర్మల కిషోర్ గారు బిజెపి జిల్లా అధ్యక్ష్యులు నార్ని తాతాజి, బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు పాల్గొనడం జరిగింది.

ప్రచారం

బిజెపి ప్రజాపోరులో భాగంగా పెంటపాడు మండలం లోని రామచంద్రపురం ,మీనవల్లూరు ,బి కొండెపాడు ,కోరుమిల్లి గ్రామాలలో ప్రజలకు కరపత్రాలు పంచి వైస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియచేయడం జరిగినది తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న బిజెపి నరసాపురం జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు ,మండల అధ్యక్ష్యులు దత్తు ప్రసాద్ ,బిజెపి నరసాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి ,పెదప్రోలు వీర రాఘవులు ,కోట రాంబాబు ,ఉండవల్లి రామకృష్ణ ఇమ్మంది శ్రీను ,ఆరాధ్యుల అంజి ,కోరుమిల్లి శ్రీను తదితరులు పాల్గొనడం జరిగింది.

జన్మదిన వేడుక

మన ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ గారికి జన్మదిన వేడుకలు తాడేపల్లిగూడెం బిజెపి అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పెద్ద ఎత్తున పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం లో బిజెపి నరసాపురం జిల్లా ఉపాధ్యక్షలు నరిశే సోమేశ్వరరావు బిజెపి నాయకులు గట్టిం మాణిక్యాలరావు, కోట రాంబాబు, దత్తు ప్రసాద్, పచ్చా రామకృష్ణ, రెడ్డి తదితరులు పాల్గొన్నారు
తాడేపల్లిగూడెం దేశమంతా ప్రధాని మోడీ నాయకత్వం కు జే జే లు పలుకుతున్నారని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు, ఢిల్లీ లో బీజేపీ రాష్ట్ర నాయకులు కలిశారు, ఈ సందర్బంగా కేంద్ర మంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ ఏ పిలో బీజేపీ మరింత బలోపేతం గా ఉందన్నారు, నాయకులు, కార్యకర్తలు పార్టీని బలోపేతం చేసేందుకు సమిష్టిగా కష్ట పడుతున్నారన్నారు, రానున్నసార్వాత్రిక ఎన్నికలలో ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటనుందాన్నారు, ఆయనను కలిసిన వారిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి వెంకట రామారావు గారు , నరసాపురం జిల్లా ఉపాధ్యక్షులు నరిసే సోమేశ్వరరావు గారు ఉన్నారు.

వినతి పత్రం

రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పందిరిళ్లపై పెట్టిన ఆంక్షలు ఎత్తివెయ్యాలని నిరసిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈత కోట తాతాజీ ,బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు గార్ల ఆధ్వర్యంలో బిజెపి పట్టణ మరియు రూరల్ మండలం కమిటీ వారు స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
AzadiKaAmritMahotsav లో భాగంగా జరుగుతున్న #HarGharTiranga అభియాన్ లో భాగంగా ఆగస్టు 13 నుండి 15 వరకు మన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేద్దాం కార్యక్రమంలో రాష్ట్ర కన్వినర్ బిజెపి జాతీయ ఉపాధ్యక్షు రాలు డి కే అరుణ గారు, బిజెపి రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ గారు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివ నారాయణ గారు, MLC వాకాటి నారాయణ రెడ్డి గారు నరిశే సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
114 వ పోలింగ్ బూత్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ శక్తి కేంద్రంలో మన్ కి బాత్ కార్యక్రమము బూత్ అధ్యక్ష్యులు నరిశె సోమేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమములో పోలింగ్ బూత్ సభ్యులు ముత్తా చిన్ని యెగ్గిన సాయి, సాగిరాజు నాగేంద్ర, గౌస్, నరేష్ E V సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నరిశే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇష్టమైన కార్యక్రమం మనసులోని మాట ప్రతి నెల ఆఖరి ఆదివారం సప్తగిరి ఛానెల్ లో ఉదయం 11.30 నుండి 12.00 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రచారం జరుగును అని తెలిపారు. నరేంద్ర మోడీగారు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి న సందర్భంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ పేరుతో ఆగస్ట్ 13 నుండి ఆగస్ట్ 15 వ తేదీ వరకు జాతీయ జెండా ప్రతి ఇంటి పైన ఎగురావేయాలని తెలిపారు మన దేశభక్తిని చాటుకోవాలని తెలిపారు,75 రైల్వే స్టేషన్స్ గుర్తించి వాటికీ స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టి వారి గురించి ప్రజలకు తెలిసేలా చేస్తామని తెలిపారు అంతే కాదు తెలంగాణ లో జరిగే మేడారం జాతర గురించి ఆంధ్రప్రదేశ్ తూ .గో జిల్లా పెద్దాపురం మరిడమ్మ జాతర గురించి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆ జాతరలకు వెళ్లడం వల్ల పురాతన సంప్రదాయాలు తెలుస్తాయని తెలిపారు

జయంతి వేడుకలు

కేంద్ర ప్రభుత్వం 75 వత్సరాల స్వాతంత్ర్య సంబరాలలో భాగంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేడుకల సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు భీమవరంలో జులై 4న శ్రీ అల్లూరి శ్రీరామరాజు గారి 125వ జయంతి వేడుకలలో పాల్గొని, 30అడుగుల అల్లూరి నిలువెత్తు కాంస్య విగ్రహం ఆవిష్కరించనున్నారు యీ సందర్భంగా పెంటపాడు మండల బిజెపి సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జన సమీకరణ చెయ్యాలని బిజెపి మండల ఇంచార్జి నరిశే సోమేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమములో బిజెపి మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్ గారు ,కొండేపాటి వెంకటేశ్వరావు గారు ,కూచి ఉమా దేవి గారు ,పసుపులేటి అమ్మిరాజు గారు ,ఉండవల్లి రామకృష్ణ మద్దాల స్వర్ణ లత రాజా బాలాజీ గారు ,ఇమ్మంది శ్రీను కుదుళ్ళ సత్యనారాయణ గారు తదితరులు పాలుగోన్నారు

వికాస్ తీర్థ బైక్ ర్యాలీ

బీజేవైఎం తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు గరగా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వికాస్ తీర్థ బైక్ ర్యాలీ తాడేపల్లిగూడెం పట్టణంలో చేసి NIT ఆంధ్ర ప్రదేశ్ క్యాంపస్ దగ్గర మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి 8 సంవత్సరాల పరిపాలన పూర్తి అయిన సందర్భంగా వారు దేశానికీ చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడారు ఈ కార్యక్రమాల్లో బీజేవైఎం నరసాపురం జిల్లా అధ్యక్షులు ఆకుల లీలా కృష్ణ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈత కోట తాతాజీ గారు ,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి రామారావు గారు ,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నరిశే సోమేశ్వరరావు గారు , పాటె నాగేశ్వరరావు గారు , మనే భార్గవ్ గారు ,తమరాడ చిన్న గారు తదితరులు బీజేవైఎం రాష్ట్ర నాయకులు కిషోర్ పాలుగోన్నారు.

కలిసిన సందర్బంగా..

భీమవరంలో హెలీపాట్ వద్ద ప్రధానమంత్రిని కలిసి ముకులిత హస్తాలతో నరేంద్ర మోడీ గారికి నమస్కారిస్తున్న తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ తాడేపల్లిగూడెం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట భీమశంకర రావు (తాతాజీ) గారు.

నిరసన కార్యక్రమం

మోడీని అవమానించిన వారికి బుద్ధి చెప్పాలి. ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా.

మోదీ ని అవమానించినందుకు నిరసనగా బిజెపి ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు గోగుల మండ విజయ్ కుమార్ అధ్యక్షతన తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ ఆవరణలు పోలీస్ ఐలాండ్ ఆవరణలో ఆవరణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్లో 47 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభ కార్యక్రమానికి వెళుతున్న తరుణంలో పంజాబ్ ప్రభుత్వం మోడీ గారి యొక్క భద్రతా ఏర్పాట్ల విషయంలో అవలంబించిన తప్పుడు విధానానికి 20 నిమిషాలు ట్రాఫిక్ అంతరాయం కలగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణంగా కనపడుతున్నది ప్రధాని భద్రతా ఏర్పాట్లను ముఖ్యంగా పరిశీలించవలసిన రాష్ట్ర డిజిపి గాని ముఖ్యమంత్రి గానీ జిల్లా కలెక్టర్ గానీ హాజరు కాకపోవడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కారణం అందుకు పంజాబ్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది ప్రభుత్వం డిజిపి ను గాని కలెక్టర్ ను గాని విధుల నుండి టెర్మినేట్ చేయలేదు వెంటనే వారిని విధుల నుండి తప్పించాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఖండిస్తుంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పి. వి. రాఘవులు,, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటా రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు నర్సే సోమేశ్వరరావు, డిఫెన్స్ సెల్ స్టేట్ కన్వీనర్ టీ. భోగేశ్వర రావు గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయినం బాలకృష్ణ, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగం జగపతి రామయ్య, స్టేట్ కౌన్సిల్ సభ్యులు అడప రమేష్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పోతుల రాజు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు వి ఆర్ వి ఎల్ నారాయణ, కే. జేసుదాస్, బీజేవైఎంనాయకులు అనిల్ కుమార్, ఎస్సీ మోర్చా నాయకులు శామ్యూల్, నరేష్ పాల్గొన్నారు

పరామర్శ

బాదంపూడి బస్సు బోల్తా పడి 43 మంది విద్యార్థులు గాయాలు పాలైయ్యారు వారిని ABVP, బిజెపి నాయకులు GOVT హాస్పిటల్ ,ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసారు వీరిని బిజెపి నాయకులు నరిశే సోమేశ్వరరావు, కోట రాంబాబు, అయినం బాలకృష్ణ, సింగం జగపతిరామయ్య, గరగా ప్రసాద్, పాటె నాగేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, మారిశెట్టి నరసింహ మూర్తి, యస్ .వి .రంగారావు తదితరులు పరామర్శ చేసారు
నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిగా వైద్య సహాయం అందించి వారి కుటుంబాలకు 5 లక్షలు ఎక్సగ్రేసీయా ఇవ్వాలని బిజెపి పార్టీ తరుపున డిమాండ్ చేసారు అలాగే ప్రమాదానికి కారణం అయిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు ఇటువంటి పరిణామాలు మరలా జరగకుండా స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేసారు
విజయనగరం లో మునిసిపల్ శాఖా మంత్రి శ్రీ బొత్స సత్య నారాయణ కుమారుడు లక్ష్మి నారాయణ్ సందీప్ పూజిత దంపతుల వివాహ రిసిప్షన్ కార్యక్రమమునకు హాజరైన బిజెపి ప.గో .జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ గారు, బిజెపి ప.గో.జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశె సోమేశ్వరరావు గారు తదితరులు
ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ అధారిటి వైస్ చైర్మన్ గా నియమితులైన సోదరులు శ్రీ వడ్డి రఘురామ్ నాయుడు గారికి హృదయ పూర్వక శుభాభినందనలు తెలియజేసిన బిజెపి నాయకులు నరిశె సోనేశ్వరరావు ,అయినం బాలకృష్ణ, రామగాని సత్యనారాయణ, మారిశెట్టి నరసింహ మూర్తి , భీమవరపు వెంకటేశ్వరరావు తదితరులు
తాడేపల్లిగూడెం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో స్థానిక ధన రెసిడెన్సి కాన్ఫరెన్స్ హాలు నందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు పాల్గొన్న మన్ కీ బాత్ కార్యక్రమము బిజెపి నరసాపురం జిల్లా మన్ కీ బాత్ అధ్యక్షులు నరిశె సోమేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన మన్ కి బాత్ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా విచ్చేసిన నరసాపురం జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ నార్ని తాతాజీ గారు.

నార్ని తాతాజి మాట్లాడుతూ దేశవ్యాపంగా ప్రధాని నరేంద్ర మోడీజీ చేస్తున్న అనేక మంచి కార్యక్రమాలు ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలని వారి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకునే కార్యక్రమమే మన్ కి బాత్ అని తెలిపారు నరిశె సోమేశ్వరరావు మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్రమోడి గారి మనస్సు లోని మాట నే మన్ కీ బాత్ గా ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉదయం 11.00 గంటలకు హిందీలోనూ 11.30 నుండి 12.00 గంటలకు DD సప్తగిరి ద్వారా తెలుగులోనూ ప్రచారం జరుగును కావున దీని ప్రజలు అందరూ పాలుగొనవలసినదిగా కోరారు వీక్షించిన వారి లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు రాష్ట్ర ఎస్సీ మోర్చ ఉపాధ్యక్షులు పెదప్రోలు వీర రాఘవులు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినం బాలకృష్ణ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి నారాయణ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు నరసింహ మూర్తి పెంటపాడు మండల బిజెపి పార్టీ ప్రెసిడెంట్ దత్తు ప్రసాద్ కొండే పార్టీ వెంకటేశ్వరరావు బండి నాగేశ్వరరావు గూడెంమండల కార్యదర్శి బండి శ్రీని వాసు పసుపులేటి నాగేశ్వరరావు దండే ఏసురత్నం పట్టణ యువమోర్చా చిన్న సాధన త్రిమూర్తులు రామ గాని సత్యనారాయణ నే మాల శివ మల్లికార్జున రావు మరియు బిజెపి నాయకులు మరియు సీనియర్ పాత్రికేయులు చిట్యాల రాంబాబు గారు తదితరులు పాల్గొన్నారు

కలిసిన సందర్భంలో

ఏపీ లో బీజేపీ ని అధికారంలోకి తేవడానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని మీజోరం గవర్నర్ కంబంపాటి హరిబాబు అన్నారు, అన్నవరం వచ్చిన ఆయనను, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి వెంకట రామారావు, నర్సాపురం పార్లమెంట్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నరిసే సోమేశ్వరరావు, యువమోర్చ అధ్యక్షులు గరగా ప్రసాద్ లు మర్యాద పూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార వైసీపీ కి గడ్డు కాలం నడుస్తుందన్నారు, ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు, వారి అసంతృప్తిని బీజేపీకి అనుకూలం గా మార్చుకోవాలన్నారు, ఇప్పటినుండే ప్రతి ఒక్కరు ప్రణాళిక బద్ధంగా వ్యవహారించాలన్నారు, భవిష్యత్ బీజేపీ దనే విషయాన్ని క్షేత్ర స్థాయికి చేర్చాలన్నారు.

పండ్లు పంపిణీ

పురిఘల్ల రఘురామ్ గారి జన్మదినోత్సవం సందర్బంగా బిజెపి నరసాపురం జిల్లా ఉపాధ్యక్షలు నరిశే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో లార్డ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ లో పిల్లల కు పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు దొంతకుర్తి శ్రీనివాస్, యువ మోర్చా అధ్యక్షులు గరగా ప్రసాద్, తమరాడ చిన్న, పోతు రెడ్డి రాజారావు తదితరులు పాలుగోన్నారు
తాడేపల్లిగూడెం లో బిజెపి ఆధ్వర్యంలో గాంధీ మండపం లో గాంధీ జయంతి కార్యక్రమం బిజెపి నరసాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఖాదీ వస్త్రాలయం దగ్గరికి వెళ్లి ఖాదీ వస్త్రాలు కొనడం జరిగింది ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నరిశే సోమేశ్వరరావు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు అచ్చుత దుర్గా ప్రసాద్, యువ మోర్చా అధ్యక్షులు గరగా ప్రసాద్, బిజెపి నాయకులు దొంత కుర్తి శ్రీనివాస్, కొండేపటి వెంకటేశ్వరరావు, తుమరాడ చిన్న, భీమవరం వెంకటేశ్వర్లు, చెరుకూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

నరేంద్ర మోదీ గారి 71 వ పుట్టినరోజు వేడుక

తాడేపల్లిగూడెం లో మన ప్రియ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి 71 వ పుట్టినరోజు వేడుకలు బిజెపి నరసాపురం జిల్లా ఉపాధ్యక్షులు నరిశే సోమేశ్వరరావు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈత్తకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో వేక్షన్ సెంటర్ నందు వేక్షన్ 60 మందికి 3 వార్డు సెంటర్ నందు వేయుంచి స్వీట్స్ పంచడం జరిగింది ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు వర్తన పల్లి కాశి, మణి కుమార్, శేషు బిజెపి నాయకులు అయినం బాలకృష్ణ, దొంత కుర్తి శ్రీనివాస్, అచ్చుత దుర్గ ప్రసాద్, గరగా ప్రసాద్, మారుశెట్టి నరసింహ మూర్తి, బత్తుల ప్రసాద్, ఆరాధ్యల అంజి, తదితరులు పాలుగోన్నారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమం

విస్తారక్ యోజన కార్యక్రమంలో భాగంగా ఇరగవరం మండలం విస్తారక్ ప్రముఖ్ గా విచ్చేసిన నరిశె సోమేశ్వరరావు గారు మండలంలో పర్యటించడం జరిగింది. రేలంగిలో ఉన్న పీహెచ్సీ ని సందర్శించి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా జరుపుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి వైద్యాధికారి బంగారు రవి గారితో ,ఎంపీహెచ్ఇ ప్రసాద్ గారితో, స్టాఫ్ నర్స్ లతో మాట్లాడటం జరిగింది. కోవిషీల్డ్ , కోవ్యాక్సిన్ వ్యాక్సిన్ నిల్వల గురించి తెలుసుకోవడం జరిగింది.
పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు జగిత్యాల కు వచ్చిన సందర్భంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ సభ్యులు

పరామర్శ

జగిత్యాల్  నియోజకవర్గం  శాసనసభ్యులు డాక్టర్  సంజయ్ కుమార్ గారి కాలుకు గాయం కావడం వలన వారి క్యాంప్ ఆఫీసులో సోమేశ్వర రావు గారు బీజేపీ నాయకులు సారును కలిసి పరామర్శించడం జరిగినది

జయంతి సందర్భంగా

భారతీయ  జనసంఘ్  వ్యవస్థాపకులు, దేశంకోసం ధర్మం కోసం, అఖండ భారతావని కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన యోధులు,   డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ’ గారి 120’వ జయంతి  సందర్భంగా ఆ  మహనీయునికి ధన రెసిడెన్సీ  కార్యాలయంలో బిజెపి నరసాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి  ఈతకోట తాతాజీ గారి సౌజన్య ముతో  బిజెపి నరసాపురం జిల్లా ఉపాధ్యక్షలు నరిశే  సోమేశ్వరరావు  గారు  ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు గారు ముఖ్య అతిధిగా వచ్చి ఘన నివాళిలు అర్పించడం జరిగినది.  తర్వాత కేకు కట్టింగ్ చేసి బిజెపి నాయకులు, కార్యకర్తలు అందరికి పంచడం జరిగింది.

కలిసిన సంధర్బములో

బీజేపీ నాయకులు బండి సంజయ్ గారితో మన సోమేశ్వర రావు గారు..
సవిత్రుపేట 15 వ వార్డు బండి వారి వీధి లో గణపతి స్వామి వారి లడ్డును బిజెపి జిల్లా ఉపాధ్యక్షలు నరిశే సోమేశ్వరరావు ఫ్యామిలీ పాడడం జరిగింది దీనికి నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ గణపతి ఉత్సవాలును ప్రభుత్వం ఎన్ని ఆటంకలూ కలిపించిన చిన్న పిల్లలు సైతం గణపతి ప్రతిమలు పెట్టి పెద్ద ఎత్తున ఉత్సవాలు చెయ్యడం నాకు చాలా సంతోషం గా ఉందని తెలిపారు.

సత్కారం

విజయవాడలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణకుమార్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించిన అనంతరం వారితో కిరణకుమార్ రెడ్డి గారు మాట్లాడుతు బిజెపి పార్టీ బలోపేతానికి చెయ్యవలసిన కార్యక్రమాలు గురించి చర్చించి బిజెపి పార్టీని ఆంధ్ర లో అధికారంలోకి వచ్చేలా ప్రతి బిజెపి నాయకుడు ప్రజా సమస్యలు పై ఉద్యమించాలని చూసించారు తదనంతరం పార్టీ క్షేత్ర స్థాయి బలోపేతానికి సమాలోచనలు చేసారు ఈ కార్యక్రమములో బిజెపి నరసాపురం జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు, రూరల్ ,పెంటపాడు మండల అధ్యక్ష్యులు పత్సా రామకృష్ణ ,దత్తు ప్రసాద్ బిజెపి నాయకులు మేక చంద్ర మౌళి ,అవినాష్ తదితరులు

శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి

శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్, బిజెపి నాయకులు శ్రీ పసుపులేటి వెంకట రామారావు గారు మరియు శ్రీ ఈతకోట భీమశంకర రావు (తాతాజీ) బిజెపి తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణం నందు శోభాయయాత్రను గొల్లగూడెం సెంటర్ నుండి పోలీస్ ఐలాండ్ – శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వరకు శోభాయయాత్ర నిర్వహించబడినది ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు గారు బిజెపి నాయకులు నరిసే సోమేశ్వర రావు గారు, రామ గాని సత్యనారాయణ గారు చిట్యాల రాంబాబు గారు కొండపల్లి నగేష్ గారు ABVP, కళాశాల విద్యార్థులు హిందూ సంఘటన సభ్యులు సమరత సేవా ఫౌండేషన్ సభ్యులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని శోభాయ యాత్రను విజయవంతం చేశారు
నరసాపురం పార్లమెంట్ బిజెపి మీడియా మేనేజిమెంట్ కమిటి జిల్లా కన్వీనర్ గా నియమితులైన నరసాపురం జిల్లాబిజెపి మాజీ ఉపాధ్యక్షులు “నరిశే సోమేశ్వరరావు” ఈ సందర్భంగా నరిశే సోమేశ్వరావు మాట్లాడుతూ నమ్మి ఇంత మంచి బాధ్యత కు అవకాశం ఇచ్చిన రాష్ట్ర బిజెపి అధ్యక్షరాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి, జిల్లా అధ్యక్ష్యులు నార్ని తాతాజీ గారికి, రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి సాగి కాశి విశ్వనాథ రాజు, రాష్ట్ర బిజెపి కార్యదర్శి శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు గారికి, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్ష్యులు శ్రీ పాక సత్యనారాయణ నరసాపురం పార్లమెంట్ జిల్లా కన్వీనర్ పెరిచర్ల సుభాష్ రాజు గారికి ముఖ్యంగా నాకు వెన్నంటి ఉండే మా ప్రియతమ నాయకులు తాడేపల్లిగూడెం బిజెపి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ ఈతకోట తాతాజీ గారికి పేరు,పేరున దన్యవాదములు తెలిపారు బిజెపి పార్టీనీ మరింత అభివృద్ధికి బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు
పెంటపాడు మండలం బిజెపి శక్తి కేంద్రాల ద్వారా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి వాటిని ఎలా అమలు పరచాలో శిక్షణ ఇస్తున్న బిజెపి పెంటపాడు మండల ఎన్నికల ఇన్చార్జ్ నరిశే సోమేశ్వరరావు మండల బిజెపి అధ్యక్ష్యులు దత్తు ప్రసాద్ పర్యవేక్షణ లో జరిగింది
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విధ్వంసకర అరాచక పాలన పాలన సాగింది.. ఇక ఈ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు విముక్త ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ముఖ్య ప్రతినిధి లంక దినకర్ పిలుపునిచ్చారు ప్రస్తుతం రాష్ట్రంలో ట్రబుల్ ఇంజన్ సర్కారు నడుస్తుందని ఈ ఎన్నికల తరువాత మోడీ నాయకత్వంలో ను,రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం లోను డబల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని అన్నారు భీమవరంలో బిజెపి నర్సాపురం పార్లమెంటు ఎన్నికల కార్యాలయంలో ఈరోజు బిజెపి నాయకులతో కలిసి మీడియా సమావేశంలో లంక దినకర్ మాట్లాడారు.
పెంటపాడు మండలం ముదునూరు గ్రామం లో టిఫిన్ బైటెక్ లో పెంటపాడుమండల బిజెపి పార్టీ ఇంచార్జి నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో అసెంబ్లీ నుండి ఉమ్మడికూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, కు గాజు గ్లాస్ గుర్తుకు పార్లమెంట్ నుండి ఉమ్మడి కూటమి అభ్యర్ధి భూపతిరాజు శ్రీనివాసరాజు గారికి కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఈ ఇద్దరి విజయముతో నరసాపురం పార్లమెంట్ లో అన్ని అసెంబ్లీలు ఎంతో అభివృద్ధి చెందుతాయని తెలిపారు ఈ కార్యక్రమములో మండల బిజెపి అధ్యక్ష్యులు దత్తు ప్రసాద్ గ్రామ సభ్యులు పాల్గొన్నారు

సన్మానం

తాడేపల్లి గూడెం డిఎస్పి విశ్వనాద్ ను కలిసి సాలువాతో సత్కరించన బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు తదితరులు

ఉచిత మెగా వైద్య శిబిరం

తాడేపల్లిగూడెం బీజేపీ పట్టణ కార్యదర్శి రొక్కం నాగ బుజ్జి గారి ఆధ్వర్యములో ఆశ్రమము హాస్పిటల్ వారి సౌజన్యముతో ఉచిత మెగా వైద్య శిబిరం కాలనీ హడ్కో గృహాలు దగ్గర బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు ప్రారంభించారు పెద్ద ఎత్తున పేదలు హాజరై ఈ కార్యక్రమము ను ఉపయోగించుకున్నారు. ఈ సందర్భముగా నరిసే సోమేశ్వరరావు మట్లాడ్తూ పేదలకు వైద్యం వారి వద్దకే తీసుకొని వెళ్లి వారికి పూర్తిగా టెస్ట్ లు చేసి వ్యాధి నిర్ధారణ తర్వాత వారికి పూర్తిగా ఉచితంగా మందులు పంపిణీ ముఖ్య అతిదిలు చేతుల చేశారు ఆశ్రమము హాస్పిటల్ వారు క్యాన్సర్, హార్ట్ ,షుగర్ స్త్రీల సమస్యలు అన్ని రకాల పరీక్షలు చేసి మంచి మందులు ఇవ్వడం చాలా గొప్ప ఆలోచన అని కొనియాడారు ఈ కార్యక్రమాములో బిజెపి పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను గారు, రామగాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పుట్టినరోజు సందర్భంగా

తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ.బిజెపి సేవా పక్షోత్సవాల లో భాగంగా ప్రీయతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా బిజెపి తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను గారూ , బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాంతియ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి భోగి రెడ్డి ఆదిలక్ష్మి, నర్సాపురం మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోట రాంబాబు, రాష్ట్ర ఎస్టి మోర్చా నాయకులు సింగం జగపతి రామయ్య, రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అయినం బాలకృష్ణ, రామగాని సత్యనారాయణ సీనియర్ నాయకులు పట్టణ జనరల్ సెక్రెటరీ గరగా ప్రసాద్, మారిసెట్టి నరసింహమూర్తి, ఆరాధ్యల అంజి, కత్తి మొక్కల గణేష్, కంచర్ల రాజా, కొండపల్లి నగేష్, భీమవరపు వెంకటేశ్వరరావు, పచ్చ గోపాలకృష్ణ, సన్నిధి లక్ష్మీ దుర్గ, కసిరెడ్డి నాగ దుర్గ, లచ్చిరెడ్డి సత్యనారాయణ, కర్రి విజయ కుమారి బెనర్జీ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు

తణుకు లో మంత్రి వేంకటరత్నం గారికి రెరా రాష్ట్ర డైరెక్టర్ గా పదవి వచ్చిన సందర్భముగా వారిని వారి నివాసములో కలిసి అభినందించిన పసుపులేటి వెంకట రామారావు గారు,ఉమ్మ శ్రావణకుమార్ గారు, బెజవాడ సూరి గారు, భీమరాజు గారు , నరిసే సోమేశ్వరరావు గారు 

అన్నదాన కార్యక్రమం

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు పురస్కరించుకుని తాడేపల్లిగూడెం టిట్కో గృహాలు క్రీస్తు సంఘం చర్చి వద్ద స్థానిక సంఘ సభ్యులైన దివ్యాంగులకు , వృద్ధులకు , నిత్యవసర సరుకులు దైవజనులు. బ్రదర్. రొక్కాల నాగ బుజ్జి ఆధ్వర్యంలో అందజేసి , అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Recent Activities

వందేమాతరం గీతం 150 వ సంవత్సరం ఉత్సవం

బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ అయినంపూడి శ్రీదేవి గారి ఆదేశాలతో నియోజవర్గం బిజెపి ఇంచార్జ్ ఈతకోట తాతాజీ గారి సూచనలతో నీలాద్రిపురం గ్రామంలో గల నారాయణ స్కూల్ లో బిజెపి రూరల్ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ గారి ఆధ్వర్యంలో వందేమాతరం గీతం 150 వ సంవత్సరం ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రూరల్ మండల ఇంచార్జి నరిసే సోమేశ్వరరావు హాజరై తొలుత వందేమాతరగీత రచయిత శ్రీ బకీంచంద్ర చటోపాధ్యాయ గారికి నివాళులు అర్పించడం జరిగింది.

ప్రారంభోత్సం

భీమవరంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సం సందర్భముగా రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు గారితో కలిసి పాల్గొన్న నరిసే సోమేశ్వరరావు గారు

హిందూ సమ్మేళనం

 తాడేపల్లిగూడెం లో జరిగిన మహద్వైభవంగా హిందూ సమ్మేళనం కార్యక్రమములో పెద్దలు భాగయ్య గారితో మరియు ఆదిత్య గారితో, RSS రామచంద్ర రాజు గారితో కలిసి పాల్గొన్న నరిసే సోమేశ్వరరావు గారు

విజయోత్సవ సంబరాలు

తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు విజయోత్సవ సంబరాలు బీహార్ లో NDA కూటమి సాధించిన ఘన విజయానికి తాడేపల్లిగూడెం కృష్ణ దేవరాయ సర్కిల్ లో విజయోత్సవాలు చేసుకున్న బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు, పట్టణ బిజెపి అధ్యక్ష్యుడు దువ్వా శ్రీను, రూరల్ మండల అధ్యక్షులు ఇమ్మంది శ్రీను, కొల్లి రాజ్ శేఖర్, పసుపులేటి అమ్మిరాజు, ఎన్నేటి వెంకట లక్ష్మి, మారిశెట్టి నరసింహ మూర్తి, తదితరులు పాలుగొన్నారు

కార్తీక దీపోత్సవం

15 వార్డు సావితృపేట లో బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వారి సహకారముతో బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం చాలా ఘనముగా జరిగింది ముఖ్య అతిథిగా బీజేపీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారు హాజరైనారు పెద్ద ఎత్తున మహిళలు దీపాలను వెలిగించి శివ నామస్మరణ తో దద్దరిల్లిపోయింది. రమ అక్కయ్య గారు శివ కేశవుల గొప్పతనం గురించి సమాజములో ఎలా ఉండాలో అన్ని విషయాలు చెప్పడం జరిగింది ఈతకోట తాతాజీ గారు, నరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ ఓం నమః శివాయ నమః అనే నామ స్మరణ మన జీవితాలలో గొప్ప మార్పులు వస్తాయని అందరూ కార్తీక మాసములో దామోదరుని తలుచు కోవాలని తెలిపారు . కార్యక్రమములో బీజేపీ నాయకులు రామగాని సత్యనారాయణ, గుండు బిల్లి సురేష్, పుల్ల శ్రీనివాస్, పెద్ద ఎత్తున వార్డ్ ప్రజలు పాలుగొన్నారు

నివాళి

బీజేపీ నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరావు గారు బాబురావు గారి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సన్మానం

ఢిల్లీలో జరిగిన సీ ఫుడ్ ఎక్స్పో కార్యక్రమములో Green Asia Impex ltd కంపెనీ ఎండీ శ్రీ పసుపులేటి వేంకట రామారావు గారిని సన్మానిస్తున్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు. 

సన్మానం

శాసన సభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి స్వగృహములో కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారి దంపతులను సత్కరించిన సందర్భముగా ఈ కార్యక్రమములో బిజెపి అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారు నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరావు గారు , జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు గారు, కొనగళ్ళ హరినాథ్ తదితరులు పాలుగొన్నారు

శ్రీ అటల్ బిహారి వాజపేయి గారి 7వ వర్ధంతి సందర్భంగా

మాజీ ప్రధాన స్వర్గీయ శ్రీ అటల్ బిహారి వాజపేయి గారి 7వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ అధ్వార్యంలో చిన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న కార్యాలయంలో
ఘనమైన నివాళులు అర్పిఛండం జరిగింది. ఈ సందర్భముగా  దువ్వా శ్రీను, నరిసే సోమేశ్వరరావు, గట్టిం సింధు, మాణిక్యాలరావు గారు మాట్లాడుతూ వాజపేయి గారు పరిపాలనలో దేశం ఎంతో అభివృద్ధి జరిగిందని స్వర్ణ చతుర్భుజ పేరున రోడ్లు నిర్మాణం చెయ్యడం అణు పరీక్షలు ద్వారా దేశ భద్రతకు చర్యలు తీసుకోవడం పేదప్రజలకు అంత్యోదయ అన్నపూర్ణ పథకం ద్వారా 35 kg బియ్యం ఇవ్వడాన్ని వారు గుర్తు చేశారు వాజపేయి గారికి భారత రత్న ఇచ్చి వారి గౌరవం అందరికీ తెలిసేలా మన ప్రధాని నరేంద్ర మోడీజీ చేశారని తెలిపారు.

పుట్టిన రోజు వేడుకలు

బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు, పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీను గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తన పల్లి కాశీ గారు , తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు గంధం సతీష్ గారు మరియు కోట రాంబాబు గారు,నరిసే సోమేశ్వరరావు గారు, కర్రి ప్రభాకర బాలాజీ గారు రామగాని సత్యనారాయణ గారు, చిట్యాల రాంబాబు గారు, మరిశెట్టి నరసింహ మూర్తి గారు గోక మహాలక్ష్మి గారు పాలుగొన్నారు తదనంతరం లార్డ్ లైఫ్ చిల్డ్రన్ ట్రస్ట్ వారి వద్దకు వెళ్లి చిన్న పిల్లలకు పుస్తకాలు , బట్టలు, పెన్నులు, స్వీట్స్ బిస్కెట్స్ పంచడం జరిగింది

మాజీ మంత్రి , పార్లమెంటు మాజీ సభ్యులు మాగంటి బాబును కలిసిన బిజెపి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ ఈతకోట తాతాజీ ,బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు తదితరులు
మండల బిజెపి అధ్యక్షులు దత్తు ప్రసాద్ ఆధ్వర్యంలో నూతన బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం జరిగింది ఇందులో ముఖ్యఅతిథిగా నరసాపురం జిల్లా బిజెపి అధ్యక్షులు నార్ని తాతాజీ గారు , తాడేపల్లిగూడెం నియోజకవర్గం బిజెపి కన్వీనర్ ఈతకోట భీమ శంకరరావు (తాతాజీ) గారు పెంటపాడు మండలం బిజెపి పార్టీ రిటరనింగ్ అధికారి నరిసె సోమేశ్వరావు రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పెదప్రోలు వీర రాఘవులు గారు పాల్గొన్నారు . ఈ సమావేశంలో బూత్ అధ్యక్షులు 40 మందికి అందరికీ పూలమాలవేసి అభినందించారు. ఈ సందర్భంగా నార్ని తాతాజీ మాట్లాడుతూ బలమైన బిజెపి నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని అన్నారు మరియు ప్రతి కార్యకర్త తన నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, పసుపులేటి అమ్మిరాజు, ఇమ్మంది శ్రీను, ఆరాధ్యల అంజి మరియు పెంటపాడు బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనీ సమావేశాన్ని విజయవంతం చేశారు
సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రములో అధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరావు అద్వర్యములో జరిగింది ఈ సందర్భముగా నరిశే సోమేశ్వరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీజీ కీ ఇష్టమైన కార్యక్రమం మన్ కి బాత్ అని 2024 వ సంవత్సరం Ncc లో 20 లక్షల మంది యువత జాయిన్ అయ్యారని వీరు ఎక్కడ విపత్తు వచ్చిన వీరి సేవలు ఉపయోగిస్తారని తెలిపారు,హిమాచల ప్రదేశ్ లో వీరయ్య అనే వ్యక్తి డిజిటల్ సర్టిఫికెట్ ప్రజలకు ఇవ్వడాన్ని అభినందించారు దేశములో గుజరాత్ , రాజస్థాన్ రాష్ట్రములో మొక్కలు లక్ష్యానికి మించి నాటారు అని ముఖ్యముగా కేరళలోరాష్ట్రములో రాజ్ శేఖర్ అనే అతను ప్రతి రోజు ఒక మొక్క నాటడాని మోడీజీ అభినందించారు ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదముతో లోకల్ ప్రొడక్ట్స్ ప్రోత్సాహం ఇవ్వాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమములో శక్తి కేంద్ర సభ్యులు పాల్గొన్నారు
కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను పరామర్శించిన బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు,బిజెపి తాడేపల్లిగూడెంఅసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఈతకోట తాతాజీ, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు
పెంటపాడు మండల బిజెపి పార్టీ క్రియాశీలక సబ్యుల సమావేశానికి దత్తు ప్రసాద్ మండలాధ్యక్ష్యులు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి రిటర్నింగ్ ఆఫీసర్ గా బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరావు హాజరై మండలములో 60 బూత్ లకు 57 క్రియా శీలక సభ్యులు అవ్వడాని మండల కమిటీని అభినందించారు ఈ సందర్భముగా నరిశే మాట్లాడుతూ 60 బూత్లలో 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చెయ్యాలని సూచించారు తర్వాత మండల కమిటీ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమములో బిజెపి నాయకులు ఇమ్మంది శ్రీను, ఆరాద్యుల అంజి,జామి ప్రవీణ్ కుమార్, పసుపులేటి అమ్మరాజు తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమము

తాడేపల్లిగూడెం మాగంటి కళ్యాణ మండపంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజులు పురస్కరించుకొని బొలిశెట్టి రాజేష్ ఆధ్వర్యంలో 1000 మంది రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమములో బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరావు, బిజెపి రాష్ట్ర నాయకులు పసుపులేటి వెంకట రామారావు పాల్గొని కార్యక్రమాన్ని బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా ప్రారంభం జరిగింది ముందుగా మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరావు, జనసేన పట్టణ అధ్యక్ష్యులు వర్తనపల్లి కాశి, జనసేన యువ నాయకులు యావర్న సోమ శంకర్ బ్లడ్ ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు

పుట్టినరోజు వేడుకలు

భారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కాపు కళ్యాణ మండపంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నరిసే సోమేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బర్త్ డే కేకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని, అందరికీ పంచారు. అనంతరం బ్లడ్ గ్రూపు నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురికి రక్త పరీక్షలు చేసి, వారి రక్తం ఏ గ్రూపునకు చెందినది తెలియజేశారు. తద్వారా రక్త దాతలు సమాచారాన్ని సేకరించి అవసరమైన వారికి ఏ సమయంలో అయినా కావలసిన గ్రూపు రక్తదానం చేసేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు.

ఆర్థిక సహాయం

ప్రభుత్వ హాస్పిటల్ లో 10,000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది

హర్ ఘర్ తిరంగా

హర్ ఘర్ తిరంగా అభియాన్ తాడేపల్లిగూడెం లో అధ్యక్ష్యులు దొంతకుర్తి శ్రీనివాస్,ABVP అద్వర్యములో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి నరసాపురం జిల్లా అధ్యక్ష్యులు నార్ని తాతాజీ,బిజెపి నాయకులు టి. భోగేశ్వరావు,పసుపులేటి రామారావు,నరిశే సోమేశ్వరావు, చిట్యాల రాంబాబు, కంచుమార్తి నాగేశ్వరావు కోట రాంబాబు, తుమరాడ చిన్న,మారిశెట్టి నరసింహ మూర్తి,బెనర్జీ,yvl నారాయణ, వెంకట లక్ష్మి ABVP నాయకులు పాలుగొన్నారు

విస్తృత సమావేశం

పెంటపాడు మండలం బిజెపి పార్టీ విస్తృత సమావేశం అలంపురంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు దత్తు ప్రసాద్ ముఖ్యఅతిథిగా జిల్లా బిజెపి అధ్యక్ష్యులు నార్ని తాతాజీ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి వెంకటరెడ్డి గారు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు,పెంటపాడు మండల బిజెపి ఇంచార్జ్ నరిశే సోమేశ్వరావు గారు కొండేపాటి వెంకటేశ్వరావు గారు పాల్గొన్నారు.

పుట్టిన రోజు సందర్భంగా

లైం లార్డ్ చిల్డ్రన్ హోమ్ లో బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ పసుపులేటి వెంకట రామారావు గారి పుట్టిన రోజు సందర్భంగా బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరావు, ST మోర్చా రాష్ట్ర కార్యదర్శి సింగం జగపతి రామయ్య గార్ల అద్వర్యములో పేద పిల్లలకు నెలకు సరిపడా బియ్యం, నూనె, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారిని కలిసిన కేంద్ర భారీపరిశ్రమల,ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మ గారితో పాటు MLA పితాని సత్యనారాయణ, నరసాపురంజిల్లా బిజెపి అధ్యక్ష్యులు నార్ని తాతాజీ, రాష్ట్ర బిజెపి నాయకులు పాక సత్యనారాయణ గారు , బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరరావు గారు .

కొత్త ఓటర్ల సమ్మేళనం కార్యక్రమం

నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు రోజులుగా రాష్ట్రంలోను , ముఖ్యంగా కోస్తా జిల్లాలలోను పెను తుఫాను కారణంగా కురుస్తున్న అతిభారీ వర్షాలవల్లచేతికందిన పంట పూర్తిగా నష్ట పోయిదిగాలుపడ్డ రైతులందరిని ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించి వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారుప్రజలకు అన్నంపెట్టే రైతు ప్రతి సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలవల్ల పంట నష్టపోయి కుదేలౌతున్నాడని , నష్ట పోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలంమవుతున్నదని ఈ సందర్భంగా నరిశే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు . కనీసం ప్రస్తుతం ఈ విపత్కర పరిస్థితులలోనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నీటమునిగిన పంట నష్టాన్ని అంచనావేసి కవులు రైతులతో సహా ప్రతి రైతునూ తగు నష్ట పరిహారం చెల్లించి రైతుల కన్నీళ్లను తుడవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .
బిజెపి రాష్ట్ర అధ్యక్షలు దగ్గుబాటి పురందేశ్వరి గారి పిలుపు మేరకు తాడేపల్లిగూడెం రురల్ మండలంపెడతాడేపల్లి గ్రామాల్లో ఎర్ర కాలువ పొంగి వరి చేనులు మునిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర అధ్యక్ష్యురాలు పురందరేశ్వరి గారి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తానని తెలిపారు

నష్ట పరిహారం

నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు రోజులుగా రాష్ట్రంలోను , ముఖ్యంగా కోస్తా జిల్లాలలోను పెను తుఫాను కారణంగా కురుస్తున్న అతిభారీ వర్షాలవల్లచేతికందిన పంట పూర్తిగా నష్ట పోయిదిగాలుపడ్డ రైతులందరిని ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించి వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారుప్రజలకు అన్నంపెట్టే రైతు ప్రతి సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలవల్ల పంట నష్టపోయి కుదేలౌతున్నాడని , నష్ట పోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలంమవుతున్నదని ఈ సందర్భంగా నరిశే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు . కనీసం ప్రస్తుతం ఈ విపత్కర పరిస్థితులలోనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నీటమునిగిన పంట నష్టాన్ని అంచనావేసి కవులు రైతులతో సహా ప్రతి రైతునూ తగు నష్ట పరిహారం చెల్లించి రైతుల కన్నీళ్లను తుడవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .
బిజెపి రాష్ట్ర అధ్యక్షలు దగ్గుబాటి పురందేశ్వరి గారి పిలుపు మేరకు తాడేపల్లిగూడెం రురల్ మండలంపెడతాడేపల్లి గ్రామాల్లో ఎర్ర కాలువ పొంగి వరి చేనులు మునిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర అధ్యక్ష్యురాలు పురందరేశ్వరి గారి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తానని తెలిపారు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

భారత 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పెంటపాడు మండల బిజెపి అధ్యక్ష్యులు దత్తు ప్రసాద్ గారి ఆధ్వర్యములో పెంటపాడు లో బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గారు ముఖ్య అతిధిగా పాలుగొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

కలిసినా సందర్బం

కార్గిల్ వీరుడు, పరమ వీర చక్ర అవార్డు గ్రహీత సుభేదర్ శ్రీ సంజయ్ కుమార్ గారిని సత్కరిస్తున్న రాష్ట్ర బిజెపి నాయకులు టి భోగేశ్వరావు గారు. ప్రముఖ వ్యాపార వేత్త నంద్యాల కృష్ణ మూర్తి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ గారు బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గారు , బుద్దాల రామారావు గారు.

కలిసినా సందర్బం

గురువు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బిజెపి జాతీయ నాయకులు శ్రీ కిరణ కుమార్ రెడ్డి గారిని వారి నివాసములో మర్యాద పూర్వకముగా కలిసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పసుపులేటి వెంకట రామారావు గారు బిజెపి నరసాపురం జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు తదనంతరం కిరణకుమార్ రెడ్డి గారు. యోగ క్షేమాలు అన్ని అడిగి తెలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమములో STMORCHA రాష్ట్ర కార్యదర్శి సింగం జగపతి రామయ్య తాడేపల్లిగూడెం యువ మోర్చా అధ్యక్ష్యులు గరగా ప్రసాద్ బిజెపి సీనియర్ నాయకులు మేక చంద్ర మౌళి తదితరులు
113,114,115 వ బూత్ సర్దార్ వల్లభాయ్ శక్త్తి కేంద్రము ఇంచార్జి నరిశే సోమేశ్వరరావు ఆధ్వర్యములో బూత్ కమిటీలు సంబంధించి పూర్తి కమిటీ ని ఏర్పాటు చేసి తాడేపల్లిగూడెం విస్తారక్ సాధిక్ గారికి ఇచ్చి saral port లో అప్లోడ్ చెయ్యడం జరిగింది
ఈ సందర్భంగా నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్ష్యులు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు ప్రతి బిజెపి శక్త్తి కేంద్ర ఇంచార్జి లు రాష్ట్ర వ్యాప్తము గా బూత్ స్థాయి 11 మందితో ప్రారంభమై 25 మందితో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని దీని వల్ల బూత్ కమిటీ సభ్యులు ద్వారా స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కరానికి కృషి చేసి బిజెపి పార్టీ మరింత బలోపేతము అవుతుందని తెలిపారు తాడేపల్లిగూడెం అసెంబ్లీ లో ఇంచార్జి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యములో పెద్దఎత్తున శక్త్తి కేంద్ర ప్రముఖుల ద్వారా బిజెపి పార్టీ క్షేత్ర స్థాయి లో పటిష్టం గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని దానికి ప్రతి బిజెపి కార్యకర్త సహకరించాలని కోరారు ఈ కార్యక్రమం పూర్తి వివరాలు రాష్ట్ర బిజెపి అధ్యక్ష్యులు సోము వీర్రాజు గారికి బిజెపి రాష్ట్ర సంఘట మంత్రి మధుకర గారికి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారికి తాడేపల్లిగూడెం అసెంబ్లీ విస్తరక్ సాధిక్ గారికి ఇవ్వడం జరిగింది

మన్ కి బాత్ కార్యక్రమం

ప గో జిల్లా మన్ కీ బాత్ అధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు ప్రజలను కోరారు ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని ప్రాంతాలలో ఉన్న ప్రజలు కష్ట నష్టాల తెలుసుకొని వారికీ సహాయం చెయ్యడం మహిళా సహాయక సంఘాల గ్రూపులు వారు చేస్తున్న చేతి వృత్తి వారికీ అనేక బ్యాంకు రుణాలు మంజూరు చెయ్యడం అన్ని రాష్ట్రాల ప్రజలు పద్దతులను తెలుసు కొని వారికీ పద్మ శ్రీ అవార్డులు సామాన్యులకు ఇచ్చిన ఘనత కేవలం మన్ కీ బాత్ కార్యక్రమము ద్వారా మాత్రమే సాధ్యమైందని తెలిపారు ప్రపంచములో ఏ దేశ ప్రధాని 100 నెలలుగా ఇటువంటి కార్యక్రమాలలో పాలుగొనలేదని తెలిపారు ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉదయం 11.00 నుండి 11.30 వరకు హిందీలోనూ 11.30 నుండి 12.00 గంటలకు తెలుగులోను DD న్యూస్ ,సప్తగిరి ఛానెల్ ద్వారా ప్రచారం జరుగును కావున ప్రజలందరూ తప్పకుండా పాలుగొని మీ యొక్క సూచనలు సలహాలు నేరుగా ప్రధాని కార్యాలయం కు పంపే అవకాశం కలదని తెలిపారు తాడేపల్లిగూడెం లో కొన్ని బూత్ లలో బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారు ,116,117 బూత్ మహాత్మాగాంధీ శక్త్తి కేంద్రములో బిజెపి మన్ కీ బాత్ జిల్లా కన్వినర్ నరిశే సోమేశ్వరరావు గారు ఉల్లిపాయల మార్కెట్ లో బిజెపి రాష్ట్ర నాయకులు టి .భోగేశ్వరరావు గారు TBR సైనిక్ స్కూల్ లో 300 మందితో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి వెంకట రామారావు గారు తణుకులో 100 మంది సభ్యులతో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేసి వారికీ భోజనాలు ఏర్పాటు చేసి పెద్ద పండగలా చేస్తున్నారు మిగతా బిజెపి నాయకులు తమ తమ బూత్ లలో 40 కుటుంబాలతో మన్ కీ బాత్ కార్యక్రమములో పాలుగొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమములో మన్ కీ బాత్ పట్టణ్ అధ్యక్ష్యులు తుమరాడ చిన్న ,తాడేపల్లిగూడెం అసెంబ్లీ కో కన్వినర్ రామగాని సత్యనారాయణ ,ఓబీసీ పట్టణ అధ్యక్ష్యులు భీమినేని వెంకటేశ్వరరావు ,ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నరసింహ మూర్తి ,ఓబీసీ పట్టణ ప్రధాన కార్యదర్శ బెనర్జీ తదితరులు పాలుగోన్నారు

మన్ కి బాత్ కార్యక్రమం

యర్నాల గంగరాజు గారి ఇంటి వద్ద మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ కార్యక్రమము బిజెపి తాడేపల్లిగూడెం ఇంచార్జి ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యములో పెద్ద ఎత్తున మన్ కీ బాత్ కార్యక్రమము జరుగునుఈ కార్యక్రమమునకు పెద్ద ఎత్తున మహిళలు ,ప్రజలు పాలుగొనెదరు కావున మీరు తప్పకుండ వచ్చి ఈ కార్యక్రమము మీ యొక్క మీడియా కవరేజ్ అందించవలసిందిగా కోరుచున్నాను

మన్ కి బాత్ కార్యక్రమం

దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చేపట్టిన వినూత్న కార్యక్రమం “మన్ కి బాత్” 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా , ఇంత గొప్ప కార్యక్రమం ప్రజలకి మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు శ్రీ పసుపులేటి వెంకట రామారావు (PVR) గారి ఆధ్వర్యంలో, మన్ కీ బాత్ జిల్లా కన్వీనర్ నరిసే సోమేశ్వర రావు గారి అధ్యక్షతన, ది:30-04-2023 ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో పద్మశ్రీ ఫంక్షన్ హాల్ నందు “మన్ కీ బాత్@100″ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. అనంతరం PVR గారు మాట్లాడుతూ ” జన బాహుళ్యంలో ప్రచారంలోకి రాని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వివిధ రంగాలలో కృషి చేస్తూ, దేశ ప్రతిష్టను పెంచేలా, నైతిక బాధ్యతల్ని పాటిస్తూ, వినూత్న ఆలోచనలతో, అందరికీ స్ఫూర్తిని కలగజేస్తున్న ఎంతోమందిని ఈ కార్యక్రమం ద్వారా వారు చేస్తున్న పనులు, ఆలోచనలు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్(మనసులోని మాట) కార్యక్రమం ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేయడం జరుగుతుంది, తద్వారా మరికొంతమంది స్ఫూర్తిని పొంది అలాంటి గొప్ప ఆలోచనలు చేసే చైతన్యం ప్రజల్లో రావాలని ప్రధాని గారి ఉద్దేశమని, ఇంతటి గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరూ చూసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇలాంటి గొప్ప కార్యక్రమం ఇలా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని” తెలియజేయడం జరిగింది.

మన్ కీ బాత్

ప గో జిల్లా లో మన్ కీ బాత్ కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేసినందుకు తాడేపల్లిగూడెం కాపు కల్యాణ మండపం నరిశే సోమేశ్వరరావు గారి ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో బిజెపి తాడేపల్లిగూడెం ఇంచార్జి ఈతకోట తాతాజీ,బిజెపి మన్ కీ బాత్ ప గో జిల్లా కన్వినర్ నరిశే సోమేశ్వరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సబ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇష్టమైన మన్ కీ బాత్
100వ ఎపిసోడ్ ప గో జిల్లాలో ఉన్న ప్రతి బిజెపి నాయకులు,కార్యకర్తలు అత్యంత ప్రతిష్టత్మకంగా కృషి చేసి విజయవంతం చేసినందుకు జిల్లా లో ఉన్న బిజెపి శక్తి కేంద్ర ఇంచార్జిలకు, మండల అధ్యక్షులకు,
జిల్ల నాయకులకు , రాష్ట్ర నాయకులకు, నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియ జేస్తున్నాను ఎప్పుడూ మీ సహకారం ఇలా ఉంటుందని ఆశిస్తూన్నాను అని తెలిపారు వచ్చే మన్ కీ బాత్ కార్యక్రమము నుండి ప్రజలు అందరిని ఎక్కువ గా ఉండేలా చూడాలని కోరారు దేశ ప్రధాని తో నేరుగా మాట్లాడే అవకాశం మనం ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమములో మన్ కీ బాత్ పట్టణ కన్వినర్ తుమరాడ చిన్న ,బిజెపి SC,ST రాష్ట్ర నాయకలు సింగం జగన్ ,నారాయణ , బిజెపి అసెంబ్లీ కో కన్వినర్ రామగాని సత్యనారాయణ ,పట్టణ బిజెపి ఉపాధ్యక్ష్యులు దొంతకుర్తి శ్రీనివాస్ , పట్టణ OBC మోర్చా అద్ధ్యక్ష్యులు భీమినేని వెంకటేశ్వరరావు తదితరులు పనుగొన్నారు

భారత రాజ్యాంగ కర్త ,భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా పెంటపాడు మండలం వల్లూరు పల్లి గ్రామములో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలదండ వేసిఘన నివాళులర్పించిన బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పెదప్రోలు వీర రాఘవులు,టి భోగేశ్వరరావు ,దత్తు ప్రసాద్ ,ఇమ్మంది శ్రీను ,జనసేన నాయకులు పుల్లా బాబీ,కొండేపాటి వెంకటేశ్వరరావు
, మరియు జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ ,బిజెపి ప గో జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు సమరతా సేవ సంఘం సభ్యులు చల్లా వెంకటేశ్వర శర్మ ,పచ్చి పులుసు సత్యనారాయణ మూర్తి విచ్చేసి పారాయణం చేసిన మహిళలకు చీరలు పంపిణి చేసారు
20 వ వార్డు సీతారాంపేట లో శ్రీరామాలయం గుడిలో శ్రీరామాలయం మహిళా కమిటీ ఆధ్వర్యములో శ్రీ వెంకటేశ్వరస్వామి గానామృతం శ్రీనివాస కళ్యాణం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా బిజెపి ప గో జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు విచ్చేసి శ్రీరామలయ మహిళా కమిటీని అభినందించారు ఈ సందర్భంగా నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ హిందూ ధర్మం కాపాడు కోవలసిన బాధ్యత ప్రతి మహిళ పైన ఉంది అని,హిందూ ధర్మములో నీటిని,మట్టిని ,చెట్టుని ,పుట్టని ,జంతువు ని ప్రతి వస్తువు లో దైవాన్ని చూస్తామని “సర్వే జన సుఖినో భవంతు “అని కేవలం ఒక హిందూ ధర్మములో ఉంది అని తెలిపారు

ఆర్థిక సహాయం

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి వెంకట రామారావు ( PVR) గారు ఈ రోజు తణుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ జనసేన సీనియర్ నాయకులు ఆదిమూలం రాంబాబు గారికి ఆర్థిక సహాయం: ఆదిమూలం రాంబాబు గారికి డిసెంబర్ లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినపుడు బందువులు, స్నేహితులు అందరూ కలిపి లక్షల వరకు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించారు. ఇల్లు గడవడం కూడా కష్టం గా ఉంది, రాంబాబు గారి కుమారుడి కాలేజీ లో ఫీజు చెల్లించకపోవడం వల్ల చదువు ఆగిపోయే పరిస్థితుల్లో ఉన్న విషయం . తణుకు జనసేన నాయకులు ఫోన్ చేసి PVR గారికి విషయం చెప్పగా వెంటనే ఒక గంటలో ఆయన స్పందించి తణుకు రాంబాబు గారి ఇంటికి బిజెపి నాయకులు PVR గారు మరియు బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గారితో కలిసి వచ్చి ఆర్ధిక సహాయం చేసారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు పాలుగోన్నారు

స్వాగతం

పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ తో తయారైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు వర్చువల్‌గా జండా ఊపి ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి సారి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కు చేరుకున్న సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్ష్యులు నార్ని తాతాజీ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ, జిల్లా బిజెపి ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు బిజెపి రాష్ట్ర నాయకులు టి. భోగేశ్వరరావు ST మోర్చా రాష్ట్ర నాయకులు సింగం జగపతి రామయ్య ,యువ మోర్చా అధ్యక్ష్యులు గరగా ప్రసాద్ ,మహిళా మోర్చా నాయకులు ,బిజెపి నాయకులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలకడం జరిగింది.

దినోత్సవం సందర్భంగా

సాయుధదళాల జాతీయజెండా దినోత్సవం సందర్భంగా స్థానిక టీబీర్ సైనిక స్కూల్ వద్ద బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ, బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు ,TBR అధినేత టి భోగేశ్వరరావు గార్ల ఆధ్వర్యములో అమర జవాన్ వీరుల స్థూపానికి పూలతో శ్రద్ధాంజలి ఘటించి తర్వాత జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది
కడియెద్ద గ్రామాన్ని సందర్శించిన బిజెపి నాయకులు మృతుల కుటుంబాలకు 30 లక్షలు ఎక్సగ్రేసియో ఇవ్వాలని మృతుల కుటుంబాలకు పక్క ఇల్లు కట్టించాలని వారి కుటుంబ సభ్యులలో ఒక్కక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సంఘటన పట్ల నిర్లక్ష్యం వహించిన పంచాయితీ ,రెవిన్యూ ఫైర్ అధికారులు బాధ్యత వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షలు నార్ని తాతాజీ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ గారు జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు అన్నారు .

కార్యక్రమం

SC మోర్చా రాష్ట్ర అధ్యక్ష్యులు గుడిసే దేవానంద్ గారు తాడేపల్లిగూడెం బస్తి సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా వారితో కలిసి సింగం జగన్ గారి ఆధ్వర్యంలో స్థానిక శివాలయం వీధిలో దళిత వాడలో మరియు బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు ఆధ్వర్యములో ఉల్లిపాయ మార్కెట్ దగ్గర దళిత వాడ లో ఈ కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమములో బిజెపి జిల్లా అధ్యక్ష్యులు నార్ని తాతాజి, జిల్లా ఇంచార్జి ఉమామహేశ్వరి, ST మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగం జగన్ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్ష్యులు పెదప్రోలు వీరరాఘవులు, కోట రాంబాబు ,V. కపర్థి, నారాయణ తదితరులు పాలుగోన్నారు.

ప్రెస్ మీట్

తాడేపల్లిగూడెం లో 108 వ బూత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్తి కేంద్రం లో మన్ కి బాత్ కార్యక్రమము నరసాపురం జిల్లా మన్ కి బాత్ ఇంచార్జి నరిశే సోమేశ్వరరావు ఆధ్వర్యములో జరిగింది నరిశే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మనస్సులోని మాట ద్వారా దేశ ప్రజలు సమస్యలు తెలుసుకొని వాటి పరిస్కారం జరుగుతుందని ,వారి ద్వారా మహిళలు స్వయం సహాయక గ్రూప్ లు ద్వారా స్వయంశక్తి తో ఎదుగుతున్నారని దీపావళి కి ముందు 36 శాటిలైట్లు నాసా ద్వారా అంతరిక్షంలోకి పంపించడం సామాన్యమైన చర్య కాదని శాస్త్రవేత్తలు ను కొనియాడారు ఈ కార్యక్రమములో బిజెపి పట్టణ ఉపాధ్యక్ష్యులు దొంత కుర్తి శ్రీనివాసరావు, బిజెపి యువ మోర్చా అధ్యక్ష్యులు గరగా ప్రసాద్, యువ మోర్చా నాయకులు తుమరాడ చిన్న, పోతిరెడ్డి రాజరావు,బూత్ కమిటీ సభ్యులు పాలుగోన్నారు

సమావేశం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపుమేరకు ప్రజా పోరు యాత్రలో భాగంగా పెంటపాడులో జరిగిన వీధి సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు,మండల అధ్యక్ష్యులు దత్తు ప్రసాద్ ,బిజెపి నాయకులు జామి ప్రవీణ్ కుమార్ ,పసుపులేటి అమ్మిరాజు ,కూచి ఉమా దేవి ,ఇమ్మంది శ్రీను తదితరులు పాలుగోన్నారు పాల్గొనడం జరిగింది.

వర్థంతి కార్యక్రమం

పైడికొండల మాణిఖ్యాల రావు గారి ద్వితియ వర్థంతి

స్థానిక భీమవరం రోడ్డు లో గల శ్రీ ఈతకోట సత్యనారాయణ స్మారక కిరాణా వర్తక సంఘం హాలు నందు జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఈతకోట తాతాజీ గారు సభాధ్యక్ష్యులు గా వర్థంతి సభ ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రధాన కార్యధర్శి శ్రీ ఈతకొట భీమ శంకర రావు (తాతాజీ) గారు, జిల్లా ఉపాద్యక్షులు శ్రీ నరిశే సోమేశ్వర రావు గారు, రాష్ట్ర భీజేపీ వర్కింగ్ కమిటి మెంబరు శ్రీ పసుపులేటి వెంకట రామారావు గార్ల సహకారం తో పేదలకు వస్త్ర దాన కార్యక్రమం జరిగినది. వారు మాట్లాడుతూ పైడికొండల మాణిక్యాలరావు గారు మన అందరిరి హృదయాలలో ఉన్నారని వారు చేసిన అభివృద్ధి NIT ఏర్పాటు చెయ్యడం, బలుసులమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, నంది బొమ్మ శ్రీరామాలయంగుడి, pmr చారిటబుల్ పేరున స్మశానం మానవతా పేరున చనిపోయిన వారికి ఫ్రీజర్ బాక్సలు పంపించడం పేద ప్రజలకు ఉచితంగా గవర్నమెంట్ హొస్ఫుటల్ కి బస్సు సౌకర్యం ఇలా అనేక కార్యక్రమాలు చేసారని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమం నకు కోట రాంబాబు ముప్పిడి సురేష్ రెడ్డి, దత్తు ప్రసాద్, మానే భార్గవ్, అయినం బాలకృష్ణ తుమరాడ చిన్నీ తదితరులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా, నాయకులు, పట్టణ మండల కమిటి కార్యవర్గ సభ్యులు, అన్ని మోర్చాల కమిటి సభ్యులు , కార్యకర్తలు అబిమానులు పాల్గొని ఆయన ఆత్మకు శాంతి కలుగ చేయాలనీ కోరారు

ధర్నా

కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా చేస్తున్నందుకు నిరసనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు పెంటపాడు మండలం బిజెపి అధ్యక్షులు దత్తు ప్రసాద్ ఇంచార్జి నరిశే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో MRO ఆఫీస్ వద్ద ధర్నా చేసి అనంతరం వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమములో బిజెపి జిల్లా నాయకులు ఉండవల్లి రామకృష్ణ ,ఇమ్మంది శ్రీను ,ఆరాధ్యుల అంజి ,కుదుళ్ళ సత్యనారాయణ పెద్దఎత్తున బిజెపి మహిళా నాయకులు పాల్గొన్నారు

గురు పౌర్ణమి సందర్భంగా

బిజెపి రాష్ట్ర అధ్యక్ష్యులు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు గురు పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిగూడెంలో FFFLTD లో ఉన్న ఆనంద్ మార్గ స్వామిజి ఇష్ట ప్రేమానంద స్వామిజి గారిని సత్కరించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజి ,ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు OBC రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయనం బాలకృష్ణ ముప్పిడి సురేష్ రెడ్డి కోట రాంబాబు తదితరులు

వినతి పత్రం అందజేత

రాష్ట్ర  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక  విధానాలు  అస్తి పన్ను పెంపు నిర్ణయాల పై  బిజెపి రాష్ట్ర  పార్టీ పిలుపు  మేరకు  తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించి కమీష్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ ఈతకోట తాతాజీ గారి నాయకత్వంలో జిల్లా ఉపాధ్యక్షులు నరిసే సోమేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు గారు,  జిల్లా నాయకులు కొండేపాటి వెంకటేశ్వర గారు,
అచ్చుత దుర్గాప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు  దొంతకుర్తి శ్రీనివాస్, మారిశెట్టి నరసింహమూర్తి, చేకూరి గంగాధర్, బీజేవైఎం జిల్లా నాయకులు యడ్లపల్లి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

వినతి పత్రం

ధర్నా కార్యక్రమం

మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం గురించి మాట్లాడుతున్న సోమేశ్వర రావు గారు
తాడేపల్లిగూడెం వాస్తవ్యులు అడ్డగర్ల వాసు గారి కుమార్తె అడ్డగర్ల సూర్యప్రభ ఇండో&నేపాల్ 2020 బాక్సింగ్ ఛాంపియన్ షిప్  ఎంపిక అయినా సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త గ్రీన్ ఏషియా ఎక్స్ పోర్ట  అధినేత తణుకు బీజేపీ ఇంచార్జ్ తాడేపల్లిగూడెం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నరిసే సోమేశ్వరావు గారు 2000రూపాయిలు నగదు బహుకరించారు

తాతాజీ గారి ఆధ్వర్యంలో

బిజెపి జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ గారి ఆధ్వర్యంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ నరిశె సోమేశ్వరరావు పరివేక్షణలో నందమూరు ,ఆరుల్ల,జగన్నాధ పురం ,మాధవరం, గ్రామాల్లో ముంపు గ్రామాలను సందర్శించడం అక్కడ రైతులును పరామర్శించారు తాడేపల్లిగూడెం రూరల్ మండలం లో సుమారు 2500 ఎకరాలలో పొలాల్లో ముంపు గ్రామాలలోని రైతులకు ధైర్యం చెప్పి నారు ఈతకోట తాతాజీ నార్ని తాతాజీ,అల్లూరి సాయి దుర్గ రాజు ,నరిశె సోమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంను ప్రశ్నించారు
తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ,వారికి మరలా పొలంలో వరి నారుమళ్లు వేసుకొనుటకు కావలసిన ఎరువులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు

జన్మదిన సందర్భంగా

నిజాయితీ, నిక్కచ్చితనం, నిబద్ధత అనే నియమాలతో, నలభై రెండేళ్ళ రాజకీయ ప్రస్థానంలో నిర్భయంగా ప్రభుత్వ వైఖరుల నిగ్గు తేల్చే నాయకులు,  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి జన్మదినం సందర్భంగా మనఃపూర్వక శుభాకాంక్షలు.
ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గారితో

Honor Ceremony Program

బిజెపి పార్టీ ఆఫీసులో రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి గారిని సన్మానించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈతకోట తాతాజీ,జిల్లా బిజెపి అధ్యక్షుడు నార్ని తాతాజీ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ నరిశె సోమేశ్వరరావు, SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద ప్రోలు వీరరాఘవులు ,పెంటపాడు మండల అధ్యక్షుడు పసుపులేటి అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు
బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ దేవుదెర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
నిర్మాణాత్మక వ్యూహాలతో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో నిరంతరాయంగా సేవలు అందిస్తూ.. మరోసారి జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ సతీష్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.💐
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా మరోసారి నియమితులైన శ్రీ Satya Kumar Y గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలో దేశసేవకై మీరు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.
గణపతి నవరాత్రి ఉత్సవాలు సందర్భముగా వానపల్లిగూడెం , వీకర్స్ కాలనీ లో వినాయకునికి ప్రత్యక పూజలు జరిగాయు తదనంతరం అఖండ అన్న సమారధాన జరిగింది పెద్ద ఎత్తున ప్రజలకు హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు ఈకార్యక్రమానికి ప గో జిల్లా బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిశే సోమేశ్వరావు ముఖ్య అతిథిలుగా హాజరైనారు ఈ సందర్భముగా నరిశే సోమేశ్వరావు మాట్లాడుతూ వానపల్లిగూడెం లోవినాయక చవితి ఉత్సవాలు గత 7 సంవత్సరాలుగా గోకా మహాలక్ష్మి దంపతులు వారి మిత్ర బృందం అద్వర్యములో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని దీనిద్వారా హిందూ ధర్మం వరిద్దిలుతున్నదని పిల్లలు, మహిళలు గణేష్ ని పూజించడం వల్ల వారి ఇంటిలో అన్ని శుభప్రదం జరుగుతుందని హిందువులకు తొలి పండుగ వినాయకచవితి అని వినాయకచవితి పూట స్వామి వారిని పూజలు చేసిన వారికి ఎటువంటి లోటు ఉండదని తెలిపారు ఈ కార్యక్రమములో కీర్తి తాతాజీ, పుల్లా సాయిరాం పెద్ద ఎత్తున మహిళలు పాలుగొన్నారు
ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి గారిని కలిసిన బిజెపి నాయకురాలు శరణాల మాలతి రాణి, గ్రీన్ ఆసియా ఇండస్ట్రీస్ MD పసుపులేటి వెంకట రామారావు, వల్లభ రైస్ మిల్ నరిశే సోమేశ్వరావు గారు
ఉంగుటూరు గ్రామములో జరిగిన రైతు సభలో ఏలూరు జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర పౌర సర్పరాల శాఖ మంత్రి శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి ఉంగుటూరు ఇండస్ట్రీ అసోసియేషన్ అధ్యక్ష్యులు ,కార్యదర్శి మనోజ్, నరిశే సోమేశ్వరావు లు ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు గారి అద్వర్యములో ఇండస్ట్రీ సమస్యలు మంత్రి గారికి వివరించి ఉంగుటూరు రైల్వే గేట్ 3 అడుగులు వెడలపు చెయ్యాలని దాని వల్ల కంటైనర్స్ రాకపోకలకు ట్రాఫిక్ కు ఎంతో మేలు జరుగుతుందని ఉంగుటూరు లో ఉన్న 40ఇండస్ర్టీలకు ఇండెస్ట్రీ బిజినెస్ పార్క్ కు 100 ఎకరాలు కేటాయుంచాలని కోరారు

Service in Pandemic COVID-19

పరామర్శ

పాలకొల్లు కాపు ఉద్యమ నాయకులు ముచ్చెర్ల శ్రీరామ్ గారి తల్లి గారు అకాలమరణాని తెలుసుకొని వారిని పరామర్శ చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు, నరిశే సోమేశ్వరావు, జిల్లా కాపునాడు అధ్యక్ష్యులు చినమిల్లి రాయుడు గారు,గణేశుల రాంబాబు గారు

మన్ కి బాత్

 మన్ కి బాత్ 102 వ ఎపిసోడ్ కార్యక్రమము సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్త్తి కేంద్రములో మన్ కి బాత్ నరసాపురం జిల్లా కన్వినర్ ,శక్త్తి కేంద్ర అధ్యక్ష్యులు ,నరసాపురం జిల్లా బిజెపి ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గారి ఆధ్వర్యములో జరిగింది ఈ కార్యక్రమము అనంతరం నరిశే సోమేశ్వరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీజీ మనస్సులోని మాట ఈ మన్ కీ బాత్ కార్యక్రమము అని దీన్ని ద్వారా దేశ ప్రజలకు ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉదయం 11.00 నుండి 12.00 గంటలవరకు హిందీ ,తెలుగులో ప్రధాని నరేంద్ర మోడీజీ మాట్లాడతారని తెలిపారు ప్రపంచములోనే ఏ నాయకుడు 102 నెలలుగా క్రమము తప్పకుండ ప్రజలతో తన మనోభావాలను పంచుకోవడం చరిత్రలో ఇప్పటిటి వరకు జరగలేదని తెలిపారు 102 వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీజీ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ 350 సంవత్సరాలు పట్టాభిషేకం కొరకు వారి విశిష్టత, కాశ్మీర్ లో బారాముల్లా గ్రామములో ఒక మహిళ గేదల ఫారం పెట్టి ప్రతి రోజు 150 ltrs పాలు అమ్మడం ద్వారా ఆర్ధిక పరిపృష్టి సంపాదించారని,ఆసియా 2023 క్రీడలలో భారత్ పసిడి పతకాలు ప్రపంచములోనే 3 స్థానానికి ఎదిగిందని గతములో క్రీడాకారులకు ఏటువంటి ప్రొత్సహం లేక పోవడం వల్ల భారత్ కు ఎటువంటి పతకాలు రాలేదని తెలిపారు రామాయణం గురించి పూరి జగన్నాధుని యాత్ర గురించి కాశీ లో గంగా హారతి గురించి ఇలా అనేక విషయాలు గురించి వారు ప్రస్తావించారని తెలిపారు ఈ కార్యక్రమములో దొంతకుర్తి శ్రీనివాస్ ,పోతురెడ్డి రాజారావు ,కంచర్ల రాజా , పుల్ల శ్రీనివాస్ , మరియు శక్త్తి కేంద్ర సభ్యులు పాలుగోన్నారు

మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

శ్రీ నరేంద్రమోడీ  గారు  ప్రధానమంత్రిగా  బాధ్యతలు  చేపట్టి ఏడు సంవత్సరములు  పూర్తయిన సందర్భంగా నరసాపురం పార్లమెంట్ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ ఈతకోట తాతాజీ  గారి సౌజన్యంతో వివిధ వర్గాల వారికి మాస్కులు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు నరిసే సోమేశ్వరరావు  గారు, పట్టణ ఉపాధ్యక్షులు దొంతకుర్తి శ్రీనివాస్, అచ్యుత దుర్గాప్రసాద్,  యువమోర్చ జిల్లా నాయకులు యడ్లపల్లి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులు పంపిణీ

దేవాదాయ శాఖ మాజీమంత్రి దివంగత పైడికొండల మాణిక్యాల రావు గారి 60 వ జయంతి సందర్భంగా గా శ్రీ పసుపులేటి వెంకట రామారావు (పివిఆర్) గారి ఆధ్వర్యంలో తణుకులో లక్ష్మీ నారాయణ కళ్యాణ మండపం లో మరియు అత్తిలి గ్రామంలో తణుకు నియోజకవర్గానికి సంబంధించిన 100 పేద అర్చకులకు, బ్రాహ్మణులకు వెయ్యి రూపాయల నగదు, 25 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారిని సత్కరించడం జరిగింది.

వృద్ద ఆశ్రమంములో

అత్యంత ఆప్తులు మా అన్న గారు మునిసిపల్ మాజీ చైర్మన్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈతకోట తాతాజీ గారి పుట్టినరోజు సందర్భంగా పడా ల వృద్ద ఆశ్రమంములో పేదలకు అన్న దానం కార్యక్రమంలో నేను నాతో పాటు బిజెపి OBC మోర్చా పట్టణ అధ్యక్షుడు బత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ యువమోర్చా కార్యదర్శి… భీమవరపు వర్మగారు తమవంతు సాయంగా  మెట్టవుప్పారా గూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వృద్దులకు వారి ఇల్లు దగ్ధం అయ్యి రోడ్డున పడ్డ వారి కుటుంబానికి బియ్యం మూట ఇచ్చిన సందర్భంగా.

మాస్కులు, శానిటైజర్లు పంపిణీ కార్యక్రమం

గౌ శ్రీ నరేంద్రమోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడు సంవత్సరములు పూర్తయిన సందర్భంగా నరసాపురం పార్లమెంట్ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ ఈతకోట తాతాజీ గారి సౌజన్యంతో పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది…

Party Activities

Party Pamphlets

News Paper Clippings & Pamplets

}
20-08-1969

Born in Tadepalligudem

West Godavari , Andhra Pradesh

}
1984

Completed SSC Standard

from the Eli VaraLakshmi High School

}

Completed Intermediate

from the DR Goyanka Govt College at Pentapadu

}
1989

Joined in the Congress Party

}
1989-1993

Youth Congress

Tadepalligudem

}
1994-1997

Town Secretary

of Tadepalligudem

}
1998-2000

District Youth Congress Secretary

of Tadepalligudem

}
2000-2005

Councilor of 27th Ward

of Tadepalligudem

}
2007-2009

Member of Agricultural Market Committee (AMC)

of Tadepalligudem

}
2010-2013

Director

of Vizag Port Trust

}
2015

Joined in the BJP

}
2015-2017

Town Vice President

of Tadepalligudem, BJP

}
2017- Till Now

BJP Assembly Convenor

of Tadepalligudem, West Godavari Dist.