Nallala Rajender(RNR) | Senior Leader | INC | the Leaders Page

Nallala Raazender(Rajendhar) RNR

Party Leader, Kurikyala, Gangadhara, Choppadandi, Karimnagar, Telangana, INC.

 

Nallala Rajender is an Indian politician belonging to the Indian National Congress. He is a prominent INC leader with plenty of experience in the Political field.

Early Life and Education:

On 26th February 1978, he was born on to the couple Abbaiah and Mani. He was raised in Kurikyala village.

Rajender obtained his SSC standard and Intermediate at Government Junior College. In 2022, Rajender attained Agriculture Diploma at Guru Kashi University, Punjab.

Professional Life:

In 1997, Prior to getting involved with politics, Rajender ran a Business. He also worked as a Sales Marketing Officer.

A career in Politics:

Rajender started his Political Career with the Telugu Desam Party(TDP) in 1997. He worked as an Active Member by contributing to each activity.

From 1996-2013, Rajender was selected and worked as Telugu Yuvatha Mandal General Secretary. Rajender’s efforts for the welfare of the party are immense. He was promoted as Telugu Yuvatha Karimnagar District Publicity Secretary.

Under the supervision of Rajender, he did equal justice to the party and the people. Senior Political Leaders praised his strategic and organizational abilities. As a result of this, he was eventually appointed the Karimnagar District Secretary from the TDP.

In 2013, Rajender was contested and elected as a Ward Member of Kurikyala. Rajender fulfilled his ward obligations by participating in Haritaharam, Swachh Bharat, environmental preservation, and blood donation programs. He becomes Choppadandi Constituency Ward Member Forum Convenor.

Due to certain circumstances, Rajender left the TDP he switches over to the Bahujan Samaj Party(BSP) in 2014. He took the party responsibilities under the leadership of Bahujan Samaj Party Rajya Sabha members Veer Singh and Telangana State President M. Balayya.

Rajender was a staunch supporter of Kanshi Ram the Founder of the BSP party from his early days, and this led him to join the Bahujan Samaj Party.

CAREER IN INC:

After being performed in the former party with the assigned rules and responsibilities, Rajender decided and join in the Indian National Congress(INC) Party in 2024. Since the day he joined the party, Rajender has been responsible as a Senior Leader of INC and has taken part in every activities.

Some More Positions in which Rajender excels effectively:

-Kurikyala Krushi Youth Association President
-Yuvajana Sangam Samiti Gangadhara Mandal President
-Yuvajana Sangam Samiti Joint Karimnagar District Vice President

Volunteer Seva:

  • As the President of Kurikyala Krishi a group of Sanga Youth Associations and as the President of Yuvajana Sangam Samiti Gangadhara Mandal, Rajender set up many youth associations in Gangadhara Mandal and made people conscious. As the Vice President of Yuvajana Sangam Samiti joint Karimnagar District, Rajender was actively involved in the activities of forming Yuvajana Sanghas in the district, fighting the problems of student youth, creating awareness among the youth about AIDS and prohibition of alcohol.
  • Nallala Rajender established Charitable Trust and trained the students and youth of the district in sports and encouraged them to participate at Mandal, District, and State levels. He also educates women and youth about education and employment.
  • The party officials elected him Choppadandi Constituency President in belief him. His humble service captivated the people’s minds, hoping they would connect with him. Rajender, who started his political career as an Active Member, faced many setbacks, faced everything for the welfare of the people, and moved forward. He served the mission of public development. Later Rajender was appointed and took charge as Choppadandi Constituency Incharge from BSP.
  • Rajender is an active leader who constantly brings public issues to the attention of authorities and makes them solved. He has strengthened the Party at the field level.

He becomes BSP Karimnagar District General Secretary. The BSP authorities appointed Rajender as Karimnagar District Incharge from Telangana state in recognition of his outstanding service and valuable contribution to society.

In 2019, Rajender was contested as MPTC from Kurikyala but unfortunately, he lost the post.

Establishment of Nallala Rajender Charitable Trust:

Rajender is a staunch believer that every individual should engage in social work that builds a sense of patriotism in their souls and constantly try to influence people around them by emphasizing that one is indebted to society. With the sole idea of helping the poor in all possible ways, he founded Nallala Rajender Charitable Trust. He is the Chairman and Founder of the Trust. The Charitable Trust helps the poor and needy in every way.

Awards Received:

→ Sri N.Rajender, Kurikyala Krushi Youth Welfare Association, Gangadhara Mandal, Karimnagar District is awarded for “Best Social Service and Active Participation” in organizing Youth Psychological and Personality Development Programs during the year 2006. In this regard, his services are highly appreciated and we are pleased to place him on record as BEST SOCIAL SERVICE AWARD for the year 2006.

→ Rajender has received a Certificate for actively participating in the “Free Mental Health Camp” held at Govt. Civil Hospital, Karimnagar

→ Nallala has received a Certificate for actively participating in the “National Integration Camp” sanctioned by the Ministry of Youth & Sports, Government of India, New Delhi organized by Nehru Youth Club

BSP Party Activities:

  • In Sarvareddypalli village, a BSP committee meeting was held. Rajender, the President of the Chhoppadandi Assembly Constituency, attended this gathering and went door to door to explain the BSP’s agenda.
  • The gathering of activists in Gangadara Mandal was attended by Choppadandi Assembly Constituency President Nallala Rajender and Mandal Committee members.
  • Chhoppadandi Assembly President Nallala Rajender attended an event arranged by activists to launch a BSP door-to-door political awareness campaign in Gangadara mandal.
  • On the occasion of the completion of one year of RSP. Praveen Kumar joining the BSP party, Rajender said that Praveen Kumar is a supporter of Bahujans while speaking at a program organized at the Shivaji statue at Maduranagar X road intersection. BSP Gangadhara mandal convenors Pothuri Suresh, Bandarakanti Samuel, Choppadandi assembly women convener Iruvuralla Swapna, Gangadhara sector president Gajjala Satish and others participated in this program.
  • As part of the Bahujan Rajyadhikaram Yatra, the dignitaries who unfurled the party flag at the mandal center of Choppadandi Constituency were Hon’ble Dr. RS Praveen Kumar Sir and Nallala Rajender Karimnagar District Incharge.

Rajender ’s Effort During the Pandemic Covid-19:

  • Rajender rendered his service to the Kurikyala people even during the corona which terrorized the whole country.
  • He distributed food and rice bags to the migrants and also contributed to them financially. He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.
  • He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.
  • Provided Annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the corona crisis. Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Rajender put effort even during the Covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus. Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.
  • The area infected with the coronavirus has been declared a red zone and people. have been given proper precautions and instructions.
H-No: 5-110/26, Near Bus Stand, Kurikyala, Gangadhara, Choppadandi, Karimnagar, Telangana, Pincode: 505445, TS.
Mobile:
Email:

In an effective public administration, leaders must perform their duties willingly and the people must boldly

assert their rights!!

-Nallala Rajender

Recent Activities

ఆమరణ నిరాహార దీక్ష

జరిగిన గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ. చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షుడు నల్లాల రాజేందర్,ఆధ్వర్యంలో గంగాధర మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బి ఎస్ పి చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మంద రవీందర్ కొంకటి శేఖర్ గార్లు మాట్లాడుతూ గతంలోనే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అవినీతి అక్రమాల పైన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో, అప్పట్లో గత్యంత రం లేక ప్రభుత్వం దిగివచ్చి గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేయడం జరిగింది.

చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు ఈరోజు గంగాధర మండల కమిటీకి స్టెన్సిల్స్ అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బంద్రగంటి సమేల్ గారు మండల ప్రధాన కార్యదర్శి గజ్జల సతీష్ గారు కోరం సెక్టార్ అధ్యక్షులు ఆక్కేనపల్లి లింగన్న గారు గర్శకుర్తి సెక్టర్ కార్యదర్శి నెల్లి మహేష్ గారు పాల్గొనడం జరిగింది

చొప్పదండి అసెంబ్లీ కార్యవర్గ సమావేశం

ఈరోజు బహుజన సమాజ్ పార్టీ చొప్పదండి అసెంబ్లీ కార్యవర్గ సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎజెండా అంశాలు1.బూత్ కమిటీల నిర్మాణం 2.రాజకీయ శిక్షణ తరగతులు 3.జెండా పండుగలు 4 ఇంటింటికి BSP ఈసమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి దొద్దే సమ్మయ్య గారు జిల్లా ఇన్చార్జి మేకల రవీందర్ గారి తో హాజరై నారు సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య గారు మాట్లాడుతూ పార్టీకి పట్టుకొమ్మలు బూత్ కమిటీల నిర్మాణమని, అసెంబ్లీ నాయకులు మండల నాయకులు పనిని వేగవంతం చేయాలని సూచిస్తూ రాబోయే ఎన్నికల్లో విజయం దిశగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారుఅనంతరం పని విభజన చేసుకొని రేపటి నుండి ప్రతి మండలంలో బూత్ కమిటీల నిర్మాణం చేయడం కోసం తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాజకీయ శిక్షణ తరగతులు, జెండా పండుగలు తేదీలు ప్రకటిస్తూ అసెంబ్లీ కమిటీ తీర్మాణం చేయడం జరిగింది.

విచారణ

చొప్పదండి MLA సుంకే రవిశంకర్ అవినీతి, అక్రమాల మీద సి బి ఐ చేత దర్యాప్తు జరిపించాలని, డిమాండ్ చేస్తూ ఈ రోజు,గంగాధర మండల కేంద్రం లో ఈ రోజు విలేకరుల సమావేశం లో,అసెంబ్లీ, అధ్యక్షులు నల్లాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిధులుగా హాజరైనా నియోజకవర్గం ఇంచార్జి లు మంద రవీందర్, కొంకటి శేఖర్ లు మాట్లాడుతూ రోజు రోజుకి MLA అవినీతి, అక్రమాలు విచ్చలా విడిగా పెరిగిపోతూన్నా యన్నారురు, సామాన్య ప్రజల, కష్టాలు, పట్టించుకోకుండా, అర్హులైన పేదలకు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డ్స్, దళిత బందు, బీసీ బందు ఇవ్వకుండా, అభివృద్ధి ని గాలికి వదిలేసి, కాంట్రాక్తులు కమిషన్ లకోసం కక్కుర్తి పడి ప్రజా సమస్యలను గాలికి వదిలేసిండన్నారు. ఈ కార్యక్రమం లో అసెంబ్లీ కమిటీ ఉపాధ్యక్షులు శామీమ్, గంగాధర మండల అధ్యక్షులు పొత్తూరి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

బహుజన రణభేరి సభ

గంగాధర మండలం చొప్పదండి నియోజకవర్గము బహుజన రణభేరి సభ కు GP కార్మికులను ఆహ్వానిమాచడం జరిగింది

పోస్టర్స్ ఆవిష్కరణ

కోడీమ్యాల మండలం పూడూర్ లో బహుజన రణభేరి సభ పోస్టర్స్ ను మండల అద్యక్షులు. ఉపాధ్యక్షులు దుర్గన్న మల్లేశం గారితో కలసి పోస్టర్స్ వేయడం జరిగింది.

బహుజన రణభేరి

చొప్పదండి మండల కేంద్రంలో నిర్వహించే బహుజన రణభేరి కి తరలిరావాలని నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు కోడీమ్యాల మండల అధ్యక్షులు సైదాల దుర్గయ్య ఉపాధ్యక్షులు పెంట మల్లేశం గార్లతో కలిసి కోడీమ్యాల మండలం లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పరిశుద్ధ కార్మికులను కలసి బహిరంగ సభకు రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగినది గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెకు కూర్చున్న మర్నాడే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బహుజన సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మద్దతు పలకడం జరిగిందని కార్మికుల కోసం సోమవారం నాడు తెలంగాణ లోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు కార్మికులతో కలసి కలెక్టరేట్ల ముట్టడి చేయడం జరిగిందని బహుజన్ సమాజ్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునివ్వడం జరిగినది.

బహుజన రణభేరి సభ

చొప్పదండి నియోజకవర్గం లో బహుజన రణభేరి సభ విజయవంతం కోసం అత్యవసర సమావేశం గంగాధరలో చొప్పదండి నియోజకవర్గ అద్యక్షులు నల్లాల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి దొడ్డ సమ్మయ్య గారు జిల్లా అధ్యక్షులు నల్లాలశ్రీనివాస్ గారి తో హాజరై వారు మాట్లాడుతు ఆగస్ట్6న చొప్పదండి నియోజకవర్గ ము చొప్పదండి మండల కేంద్రంలో నిర్వహించే బహుజన రణభేరి సభను విజయవంతం చేయాలని బహుజన వర్గాలకు bsp తోనే న్యాయంజరుగుతుంది అని సభకు నియోజకవర్గ ము నుండి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు అనంతర ప్రవీణ్ కుమార్ ఎందుకు సీఎం కావాలి ? కరపత్రం ఆవిష్కరించారు ఇట్టి కార్యక్రమంలో కరీంనగర్ జోనల్ కన్వీనర్ జన్ను స్వరూప గారు జిల్లా సంఘటన మంత్రి ఉళ్లేందుల మహేష్ గారు జిల్లాకార్యదర్శులు నియోజకవర్గముఇంచార్జ్ లు మంద రవీందర్ కొంకటి శేఖర్ గార్లు గారు జిల్లా కోశాధికారి కాంపల్లి రాజుగారు జిల్లాకార్యవర్గ సభ్యులు మహంకాళి తిరుపతి గారు నియోజకవర్గ వేల్పుల అనూష గారు నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండి షమీం గారు గంగాధర మండల అధ్యక్షులు పోత్తూరు సురేష్ గారు మల్యాల మండలం మినుగురి నివాస్ గారు రామడుగు మండల అధ్యక్షులు తిరుపతి గారు గంగాధర మండల ఉపాధ్యక్షులు బంద్రకంటి సమూయేలు గారు గంగాధర మండల ప్రధాన కార్యదర్శి గజ్జల సతీష్ గారు మల్యాల మండల కోశాధికారి రూపేష్ గారు వేదిర సెక్టార్ అధ్యక్షులు సంతోష్ గారు ప్రధాన కార్యదర్శి భారత్ నెల్లి మహేష్ గజ్జెల మురళి కృష్ణ శేఖర్ వినోద్ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది

 

బహుజన రణభేరి పోస్టర్స్

చొప్పదండి నియోజకవర్గ ము గంగాధర మండల కేంద్రంలో గంగాధర MPDO ఆఫీస్ ఏరియా MRO ఆఫీస్ ఏరియా హనుమాన్ టెంపుల్ ఏరియా లలో గంగాధర మండల అద్యక్షులు పొత్తూరి సురేష్ గారు మండల ప్రధాన కార్యదర్శి గజ్జల సతీష్ గారు గర్శగుర్తి బూతు కార్యదర్శి నెల్లి మహేష్ గార్లతో కలసి ఆగస్టు 6 న జరిగే బహుజన రణభేరి పోస్టర్స్ వేయడం జరిగింది. నల్లాల రాజేందర్ చొప్పదండి అసెంబ్లీ అద్యక్షులు

 

పోస్టర్ రిలీజ్

రామడుగు మండలం శివాజీ విగ్రహం వద్ద రామడుగు మండల బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు కాశపాక తిరుపతి గారి ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కోశాధికారి కంపల్లి రాజుగారు అసెంబ్లీ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది వారు మాట్లాడుతూ ఆగస్టు 6న జరిగే భారీ బహిరంగ సభకు మండలంలో కార్యకర్తలు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగినది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బహుజన సమాజ్ పార్టీ వల్లే న్యాయం జరుగుతుందని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు 70 సీట్లు ఇస్తామని డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రకటించడం జరిగిందని ఇంతవరకు వేరే పార్టీలు బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తామని ప్రకటించే దమ్ము లేదని వారికి వారు వెంటనే బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో రామడుగు మండల ఉపాధ్యక్షులు బాణాల రవి గారు మండల ప్రధాన కార్యదర్శి నూనె సత్యం గారు కార్యదర్శి చెరుకు జనార్ధన్ వెదిర సెక్టార్ అధ్యక్షులు కుమ్మరి సంతోష్ కుమార్ గోపాలరావుపేట్ సెక్టర్ కార్యదర్శి మచ్చ సంపత్ BVF గుడిసె ప్రభాకర్ కార్యకర్తలు కలిగేటి గణేష్ నాగిని సూరజ్ తదితరులు పాల్గొన్నారు

 

గంగాధర సంతాలో RSP SIR CM అయితే మన పిల్లలకు మంచి చదువు మంచి ఆరోగ్యం పిల్లల భవిషత్ బాగుంటది అని చెప్పడం జరిగింది
BJP BRS పార్టీలు రాజ్యాంగాన్ని మార్చి ప్రజలకు ఉన్న హక్కులను కాల రాస్తుందని తెలుపుతూ ఆగస్టు 6 న చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని జరిగే బహిరంగ సభకు తరలి రావాలని కోరుతూ గంగాధర సంతలో ప్రచారము చేస్తున్న అసెంబ్లీ అద్యక్షులు నల్లాల రాజేందర్. చొప్పదండి అసెంబ్లీ మహిళ కన్వీనర్ అడ్వాకేట్ అనూష గారు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బూత్కురి కాంత గారు

వర్ధంతి కార్యక్రమం

గంగాధర మండల కేంద్రంలో మండల ఉపాధ్యక్షులు బందరకంటి సామెల్ ఆధ్వర్యంలో జరిగిన దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి ఎస్పీ చొప్పదండి నియోజకవర్గం అడ్వకేట్ మంద రవీందర్, , అసెంబ్లీ అధ్యక్షులు నల్లాల రాజేందర్ తో కలిసి,దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు, ఈ సందర్బంగా మంద రవీందర్ మాట్లాడుతూ, తెలంగాణలో భూస్వాములు, దొరలకు వ్యతిరేకంగా, భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన దొడ్డి కొమురయ్య నేటి సమాజానికి ఆదర్శం అన్నారు. నేటి పాలకులు దొడ్డి కొమురయ్య లాంటి పోరాట యోధుల కు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని బహుజన రాజ్యంలోనే దొడ్డి కొమురయ్య లాంటి పోరాట యోధులకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఏ పేద ప్రజల కోసం అయితే కొట్లాడి దొడ్డి కొమరయ్య భూ పంపిణీ చేపించాడో, అదే భూమిని తిరిగి తెలంగాణ ప్రభుత్వం ధరణి పేరుతో లాక్కొంటుందని, రానున్న రోజుల్లో బహుజనులు అంత ఐక్యమత్యంగా కలిసి పాలక పార్టీలను ఓడించకపోతే దొడ్డి కొమురయ్య లాంటి మహనీయుల ఆశయాలు నెరవేరయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గజ్జల సతీష్, నాగభూషణం, కుంటయ్య, ఆంజనేయులు,శేఖర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సమావేశం

 ప్పదండి అసెంబ్లీలో ని బూత్ కమిటీల సమీక్ష సమావేశంలో రీవ్యూ చేసిన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గౌరవ మంద ప్రభాకర్ సర్ గారు విశిష్ట అతిధులు గౌరవ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర కార్యదర్శి జక్కని సంజయ్ గారు రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ గార్లు మహనీయుల చిత్రపటలకు పూల మాలలు వేసి బహుజన గీతం ఆలపించి సమావేశం ప్రారంభించడం జరిగింది.

చొప్పదండి నియోజకవర్గం లో ని గంగాధర మండలం లో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు పొత్తూరి సురేష్ గారి అద్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి అసెంబ్లీ అద్యక్షులు నల్లాల రాజేందర్ గారు హజరై ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం చొప్పదండి మండలం కోనేరుపల్లి లో 30 మంది బిఎస్పీలో చేరడం జరిగింది..వారిలో కొందరికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబందు రావడం జరిగింది .. దళితబందు తీసుకున్నటువంటి వారు బిఆర్ఎస్ పార్టీ లో కొనసాగాలని లేనియెడల దళితబందును రిటర్న్ చేయాల్సిందిగా స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మరియు అతని అనుచరులు బిఎస్పీలో చేరినటువంటి వారిని బెదిరింపులకు గురిచేసి వారిచేత మళ్ళీ బిఆర్ఎస్ కండువాలు కప్పడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య … తప్పకుండా రానున్న ఎన్నికల్లో మీారు ఎన్ని ప్రలోభాలు భయబ్రాంతులకు గురుచేసిన చొప్పదండి MLA గారు మీ తీరు మార్చుకోండి లేకపోతే ప్రజలు మీాకు తగిన గుణపాటం చెప్పి బిఎస్పీ అభ్యర్థి ని గెలిపిస్తారని ఈ సందర్భంగా అసెంబ్లీ అద్యక్షులు నల్లాల రాజేందర్ అన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి వి మానుకోకపోతే ప్రజలు మిమ్మల్ని గ్రామాలలో తిరగనియ్యరని ఆయన హెచ్చరించారు . మీకు దమ్ము ఉంటే మీ మండలం గంగాధర లో. ఎంపిక చేసిన డబుల్ బెదరూమ్ లబ్ధిదారులకు కనీసం స్థల సేకరణ చేయకుండా చేయడం .గోపాల్ రావు పేట లో నిర్మించి డబుల్ బెడ్ రూమ్ కట్టి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి కనీసం వాటిని లబ్ధిదారులకు పంచకుండ ఉండడం మీ చేతకాని తనానికి నిదర్శనం దీన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు గమనించాలని అన్నారు* . తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ ప్రభుత్వం బిఎస్పీ కి భయపడుతుందని ఆయన పేర్కొన్నారు . డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ప్రగతిభవన్ కు పంపి మిమ్మల్ని తరిమికొట్టెందుకు సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు . కార్యక్రమంలో లో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ గంగాధర మండల అధ్యక్షులు పొత్తూరి సురేష్. ప్రధానకార్యదర్శి గజ్జెల సతీష్ గర్శకుర్తి గ్రామ BSP నాయకులు రేణికుంటా రమేష్ నెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు

సమావేశంలో

బూత్ కమిటీల నిర్మాణం పైనే మన పార్టీ విజయవకాశాలు ఆధారపడి ఉంటాయని బిఎస్పి చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ అడ్వకేట్ మంద రవీందర్ అసెంబ్లీ అద్యక్షులు నల్లాల రాజేందర్ గారితో కలసి, ఈ రోజు గంగాధర లో గంగాధర మండల అధ్యక్షులు పొత్తూరి.సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ నెలలో మండల స్థాయి సమీక్ష సమావేశాలకు రాబోతున్న తరుణంలో త్వరితగతి నా బూత్ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఈరోజు గంగాధర మండల కేంద్రంలో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది, ముఖ్యఅతిథిగా హాజరైన మంద రవీందర్ మాట్లాడుతూ, బూత్ కమిటీల నిర్మాణం కోసం ఇటీవల పని విభజన చేసుకున్న బాద్యులు తక్షణమే వారికీ కేటాయించిన బూత్ కమిటీలను పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బోగస్ దశాబ్ది ఉత్సవాలను గ్రామాల్లో మన నాయకులు ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల్లో అవగాహన కల్పించలన్నారు. రానున్న రోజుల్లో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏనుగుర్తును గడపగడపకు తీసుకుపోవాలని అందుకోసం ప్రతిరోజు మన కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నియమించిన సందర్భంగా

RS ప్రవీణ్ కుమార్ సర్ ఆదేశానుసారం మరియు ( చోల్లేటి మహేష్ బాబు కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ MA. LLB గారి సహకారం తో ) BSP-KV ” కమిటీల నియామకంలలో భాగంగా, కొయ్యడా సమ్మయ్య గారిని BSP కార్మిక విభాగం కరీంనగర్ జిల్లా మనకొండు రు నియోజకవర్గ అధ్యక్షునిగా నియమించడం జరిగింది.

రిలే నిరాహారదీక్ష

28 వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష లో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ తరుపున చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు కరీంనగర్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కోశాధికారి కంపెళ్లి రాజు గారు మండల సాధన సమితి మద్దతు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో BSP కార్యకర్త నెల్లి మహేష్ మరియు మండల సాధన సమితి సభ్యులు మరియు కసారం, తాడిజెర్రీ, రంగారావుపల్లి, గర్శకుర్తి ప్రజలు పాల్గొన్నారు.

సమావేశం

నర్సింహులపల్లి 4వబూత్ అధ్యక్షునిగా ఇరుగురాళ్ల రమేష్ చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నర్సింహులపల్లి బూతు నెంబర్ 4 కమిటీ వేయడం కొరకు గంగాధర మండల ఉపాధ్యక్షులు బాంద్రాకంటి సామ్యూల్ ఆధ్వర్యంలో బూరుగుపల్లి సెక్టర్ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అంజయ్య బూరుపల్లి సెక్టార్ కార్యదర్శి మల్లారపు శేఖర్ బూరుగుపల్లి సెక్టర్ కార్యదర్శి కల్లేపల్లి అంజయ్య సహకారంతో ఈరోజు బూత్ కమిటీ వేయడం జరిగినది ఇట్టి సమావేశమునకు చొప్పదండి నియోజకవర్గం అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు హాజరై బూత్ కమిటీల నిర్మాణమే శరణ్యమని 15 మే వరకు నియోజకవర్గం లోని 327 బూత్ కమిటీల నిర్మాణము పూర్తిచేయాలని అలాగే బూత్ అధ్యక్షుడిగా నియమితులైన పిడుగురాళ్ల రమేష్ గారిని అభినందిస్తూ ప్రతి శనివారం బహుజన్ శనివారం చేయాలని ఇట్టి కార్యక్రమంలో బూతుల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి ని పరిష్కరించాలని సూచించడం జరిగింది కార్యక్రమములో ఈ విధంగా కమిటీని నియమించడం జరిగినది

నివాళులు

చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లి గ్రామంలో బూతు నెంబర్ 4 అధ్యక్షులు ఇరుగు రాళ్ల రమేష్ ఆధ్వర్యంలో గ్రామంలో కొవ్వొత్తు లతో కన్నీటి నివాళులు అర్పించడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు హాజరై వారు మాట్లాడుతూ జూనియర్ పంచాయితీ కార్యదర్శి భైరి సోని ది ప్రభుత్వ హత్యేనని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సోనీకి కొవ్వొత్తులతో కన్నీటి నివాళులు అర్పించడం జరిగింది.

సమావేశం

బహుజన శనివారం చొప్పదండి అసెంబ్లీ గంగాధర మండలం కోట్ల నర్సింహుల పల్లి బూత్ no 4 లో సమావేశం అవ్వడం జరిగింది.

నిరసన

తుంగతుర్తి MLA గాధరి కిషోర్ ను అరెస్ట్ చేయాలని చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో చొప్పదండి  అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన

సమావేశం

బహుజన శనివారం లో భాగంగా గంగాధర మండలం గర్శగుర్తి గ్రామంలో 57 వ బూత్ అధ్యక్షులు లింగంపల్లి హనుమయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఇట్టి సమావేశానికి చొప్పదండి నియోజకవర్గం అధ్యక్షులు నల్లాలరాజేందర్ గారు గంగాధర మండల అధ్యక్షులు పోత్తూరి సురేష్ గారితో కలిసి హాజరు కావడం జరిగింది ఇట్టి సమావేశంలో రాజేందర్ గారు మాట్లాడుతూ బూత్ స్థాయిలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని సూచించడం జరిగినది ఇట్టి బూతు సమావేశం రహస్యంగా నిర్వహించాలని ప్రత్యర్ధులకు మనం చేసే బహుజన శనివారం తెలియకుండా ఉండాలని కోరడం జరిగింది ఇట్టి సమావేశంలో గుర్తించిన సమస్యలు ప్రజలకు గత కొన్ని సంవత్సరంలో నుండి రేషన్ కార్డులు లేవు అని అలాగే పెన్షన్స్ చాలామందికి లేవు అని ముఖ్యంగా గర్శగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంచేయాలని గత కొన్ని రోజుల నుండి గ్రామస్తులు నిరాహారదీక్ష చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ పక్షాన మద్దతు తెలిపాలని తీర్మానం చేయడం జరిగింది.

పార్టీలో చేరిక

చొప్పదండి అసెంబ్లీ గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో భారీ ఎత్తున బీఎస్పీ పార్టీలోకి చేరడం జరిగింది.

ఇన్ఫెక్షన్

చొప్పదండీ అసెంబ్లీ అధ్యక్షులు స్నేహాశిలి నిస్వార్థ పరులు మన నల్లాల రాజేందర్ గారికి కాలుకి ఇన్ఫెక్షన్ అయినందున తన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోడానికి వచ్చిన రాష్ట్ర కార్యదర్శి నిషాని రాంచంద్రం గారు గంగాధర మండల అధ్యక్షులు పొత్తూరి సురేష్ గారు
గంగాధర మండల ఉపాధ్యక్షులు బంద్రకంటి సమూయేల్ గారు తదితరులు పాల్గొన్నారు

పరిశీలన

చొప్పదండి అసెంబ్లీ లోని కోడీమ్యాల మండలం కొనపూర్ గ్రామంలో అకాల వర్షాలకు పంటలను నష్టపోయిన రైతులను పంటపొలాలు కోడీమ్యాల మండల అద్యక్షులు సైదాల దుర్గయ్య గారితో కలసి పరిశీలించడం జరిగింది. ఈ వర్షాలతో రైతులు చాలా నష్టపోయినరు ప్రభుత్వం రైతుల కు 50,000రూపాయలు నష్టపరిహారముతో పాటు వర్షాకాల పంటకు విత్తనాలు మరియు అడుగు మందులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగినది అలాగే వడ్లు కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి కటింగు లేకుండా తడిసిన వడ్లు మొత్తం ప్రభుత్వం కొనాలి అలాగే ఎలాంటి తరుగు తీయకూడదు అన్ని విధాల నష్టపోయిన రైతులను ఆదుకోనన్నట్లయితే రైతుల తో కలిసి పెద్ద ఉద్యమం చేపడతామని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగినది కార్యక్రమంలో రైతులు పాల్గొనడం జరిగింది.

ఇఫ్తార్ విందు

మధుర నగర్ మసీద్ లో బీస్పీ జిల్లా కార్యదర్శులు చొప్పదండి ఇన్చార్జిలు మంద రవీందర్ గారు కొంకటిశేఖర్ గారు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్బo గా మసీద్ కమిటీ సదర్ పెద్దలు స్వాగతం పలికారు. . ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ముస్లిం సమాజం సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. తెలంగాణలో BSP అధికారంలోకి వచ్చి DR RSP సర్ CM అవుతే 12% రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. మైనారిటీ సమాజం భద్రం గా ఉండాలంటే బీ ఎస్ పీ తోనే సాధ్యం అని అన్నారు ఇట్టి కార్యక్రమంలో పెద్దలు KASHIM గారు, శాలీమ్ గారు షేక్ గారు, అబ్బాస్ గారి ఇస్మాయిల్ గారు, అసెంబ్లీ ఉపాదక్షులు MD శమిమ్ గారు, ప్రధాన కార్యదర్శి కళ్లెపెళ్లి తిరుపతి గారు, అసెంబ్లీ కార్యదర్శి శనిగారపు నరేష్ గారు, గంగాధర మండల అధ్యక్షుడు పొత్తూరి సురేష్ గారు, ఉపాధ్యక్షులు బాంద్రాకంటి సమేల్. ప్రధాన కార్యదర్శి గజ్జెల సతీష్ గారు, రామడుగు మండల ప్రధానకార్యదర్శి నూనె సత్యం వేదిర సెక్టార్ అధ్యక్షులు కసిపాక తిరుపతి BVF ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

పరిష్కరణ

నర్సింహులపల్లి 4వబూత్ అధ్యక్షునిగా ఇరుగురాళ్ల రమేష్ చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నర్సింహులపల్లి బూతు నెంబర్ 4 కమిటీ వేయడం కొరకు గంగాధర మండల ఉపాధ్యక్షులు బాంద్రాకంటి సామ్యూల్ ఆధ్వర్యంలో బూరుగుపల్లి సెక్టర్ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అంజయ్య బూరుపల్లి సెక్టార్ కార్యదర్శి మల్లారపు శేఖర్ బూరుగుపల్లి సెక్టర్ కార్యదర్శి కల్లేపల్లి అంజయ్య గారి సహకారంతో బూత్ కమిటీ వేయడం జరిగినది. ఇట్టి సమావేశమునకు చొప్పదండి నియోజకవర్గం అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు హాజరై బూత్ కమిటీల నిర్మాణమే శరణ్యమని 15 మే వరకు నియోజకవర్గం లోని 327 బూత్ కమిటీల నిర్మాణము పూర్తిచేయాలని అలాగే బూత్ అధ్యక్షుడిగా నియమితులైన పిడుగురాళ్ల రమేష్ గారిని అభినందిస్తూ ప్రతి శనివారం బహుజన్ చేయాలని ఇట్టి కార్యక్రమంలో బూతుల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి ని పరిష్కరించాలని సూచించడం జరిగింది.

సన్మానం

చొప్పదండి అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో నార్త్ జోన్ ఆపరేషన్ ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా చొప్పదండి అసెంబ్లీకి విచ్చేసిన జక్కని సంజయ్ గారికి చొప్పదండి నియోజకవర్గం లోని నియోజకవర్గ కమిటీ మండల కమిటీలు సెక్టర్ బూత్ కమిటీలు ఘనంగా సన్మానించడం జరిగినది.

అసెంబ్లీ సమీక్ష సమావేశం

ప్పదండి అసెంబ్లీ సమీక్ష సమావేశం గంగాధర మండలంలో అంబేద్కర్ భవన్లో నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.

నిరాహార దీక్ష

అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ ను వెంటనే అరెస్టు చేసి , పేపర్ లీకేజీకి బాధ్యులైన వారందరి పైన సిబిఐ చేత దర్యాప్తు చేసి చర్య తీసుకోవాలని, డిమాండ్ చేస్తూ బీఎస్పీ చొప్పదండి అసెంబ్లీ అధ్యక్షులు నల్లాల రాజేందర్ ఆధ్వర్యంలో ఈరోజు గంగాధర మండల కేంద్రంలో ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన,బి ఎస్పీ కరీంనగర్ జోనల్ మహిళా కన్వీనర్ జన్ను స్వరూప గారు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేస్తూ, పేపర్ లీకేజీ అక్రమాలపై తక్షణమే సిబిఐ చేత దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్య తీసుకునేంతవరకు బహుజన సమాజ్ పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో 36 లక్షల మంది నిరుద్యోగులకు బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోనియోజకవర్గం ఇంచార్జీలు, మంద రవీందర్ గారు, కొంకటి శేఖర్ గారు, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు శామీమ్ గారు,ప్రధాన కార్య దర్శి తాళ్ల తిరుపతి గారు,కార్యదర్శి శనిగరపు నరేష్ గారు, కోశాధికారి గారు, పిట్ట మనోహర్ గారు,గంగాధర మండల అధ్యక్షులు పొత్తూరి సురేష్ గారు,రామడుగు మండల అధ్యక్షులు బూత్కూరి కాంత గారు, బోయినిపల్లి మండల అధ్యక్షులు అలువాలా అజయ్ గారు,గంగాధర మండల ప్రధాన కార్యదర్శి గజ్జెల సతీష్ గారు, గంగాధర మండల కోశాధికారి గారు, మల్యాల కనకయ్య, మల్యాల మండల ప్రధాన కార్యదర్శి,చెలిమల భూమేష్ గారు, రామడుగు మండల ప్రధాన కార్యదర్శి గారు, కొంకటి శ్యామ్ గారు, రామడుగు మండల కార్యదర్శి నూనె సత్యం గారు, వేదిరా సెక్టార్ అధ్యక్షులు కాశీపాక తిరుపతి కార్య దర్శి కుమ్మరి సంతోష్ గారు, నాయకులు,శ్రీ రాములపల్లి బూతు అధ్యక్షులు బండపల్లి శంకర్ గారు, సీనియర్ నాయకులు మంకాళి తిరుపతి గారు, ఆరెపల్లి వినోద్ గారు, తదితరులు పాల్గొన్నారు.
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ ను వెంటనే అరెస్టు చేసి , పేపర్ లీకేజీకి బాధ్యులైన వారందరి పైన సిబిఐ చేత దర్యాప్తు చేసి చర్య తీసుకోవాలని, డిమాండ్ చేస్తూ బీఎస్పీ చొప్పదండి అసెంబ్లీ అధ్యక్షులు నల్లాల రాజేందర్ ఆధ్వర్యంలో ఈరోజు గంగాధర మండల కేంద్రంలో ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది

మాలల రాజకీయ చైతన్య సదస్సు

నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మాలల రాజకీయ చైతన్య సదస్సు భారీ ఎత్తున విజయవంత ం కావడం జరిగింది

మాలల ఆత్మీయ సమ్మేళనం

మార్చ్ 13 సోమవారం నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే *మాలల ఆత్మీయ సమ్మేళనం* కోసం కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ గారి స్వగృహం గంగాధర మండలం మధుర నగర్ లో సమావేశం కావడం జరిగినది ఇట్టి సమావేశం నాకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషానికి రామచంద్ గారు హాజరై పలు సూచనలు చేయడం జరిగింది. సమావేశ విజయవంతం కొరకు ఏ ఏ కమిటీలు వేయాలి ఎలా వేయాలి పని విభజన ఎలా చేయాలి అనే విషయాలపై సూచనలు చేయడం జరిగింది తదుపరి సమావేశంలో అన్ని స్థాయిలలో కమిటీలు వేయాలి సూచించడం జరిగింది

బహుజన కార్యక్రమం

జై భీమ్ మిత్రులందరికీ బహుజన శనివారం కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గం మండలం ఆచంపల్లి గ్రామంలో బూత్ నెంబర్ 60 61 లలో కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమం బూత్ అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ రాజు గార్ల అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఇట్టి సమావేశం కు కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ నల్లాల రాజేందర్ గంగాధర మండల కోశాధికారి గజ్జెల సతీష్ గార్లు పాల్గొనడం జరిగినది సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ నల్లాల రాజేందర్ గారు మాట్లాడుతూ గ్రామంలో గుర్తించిన సమస్యలు రేషన్ కార్డు అన్ని రకాలపెన్షన్ డబుల్ బెడ్ రూమ్ ధరణి సమస్యలు భూ సమస్యలను గుర్తించామని ఆ సమస్యల పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యలు పరిష్కరించే విధంగా గ్రామస్తులు సహకారంతో చేస్తామని తెలుపుతూ బిఎస్పిని గ్రామంలో బలోపేతం చేస్తూ ఇంటింటికి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత యువకుల అందరి పైన ఉన్నదని తెలియజేయడం జరిగింది

జయంతి

సంతు శ్రీ సెవలల్ గారి జయంతి కరీంనగర్ A/C లొ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషని రామచంద్రం గారు, మరియు జిల్లా ఇంఛార్జి నల్లాల రాజేందర్ గారు పాల్గొన్నారు.

నిరాహార దీక్ష

బోయినపల్లిలో BC ల రిజర్వేషన్ ను 52% కు పెంచాలని డిమాండ్ చేస్తుా అమరణ నిరాహార దీక్ష ను ఏర్పాటు చేస్తున్న సన్నాహక సమావేశానికి జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజెందర్ గారు విచ్చేశారు…తదనంతరం ఆయన మాట్లాడుతూ మన పార్టీ బిసి లకు 52% రిజర్వేషన్ పెంచాలని బోయినపల్లి మండల అద్యక్షులు అలువాల అజయ్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా సాహసొిపేతమైనదని ఈ కార్యక్రమాన్ని మన పార్టీ నాయకులంతా విచ్చేసి రేపు ఉదయం 9 గంలకు ఈ దీక్ష ప్రారంబించాల్సిందిగా ఆయన కోరారు….ఈ కార్యక్రమం లో అసెంబ్లీ అద్యక్షులు మాంకాళి తిరుపతి ఉపాద్యక్షులు యండి శమీమ్ అసెంబ్లీ మహిళా కన్వినర్ మాంకాళి నీరజ మండల అద్యక్షులు అలువాల అజయ్ ఉపాద్యక్షులు ఇల్లందుల అరుణ్ ప్రధాన కార్యదర్శి కన్నం అనిల్ కార్యదర్శి రోమాల రాజు కోశాదికారి యండి షారుఖ్ బోయినపల్లి సెక్టార్ అద్యక్షులు బొడ్డు రాజలింగం సీనియర్ నాయకులు పెగ్గెర్ల మహెందర్ సంద్రగిరి రమేష్ అమ్మిగళ్ల తేజ రమేష్ పెగ్గెర్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు…

కోటి సంతకాల సేకరణ

బిసి నాయి బ్రాహ్మణ తాతతో కోటి సంతకాల సేకరణ ఉప్పర మల్యాల లో

కోటి సంతకాల సేకరణ

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకోవాలి చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని ZPSS పాఠశాలలో గణతంత్ర దినోత్సవం ఆహ్వానాన్ని పురస్కరించుకొని వెళ్లడం జరిగింది విద్యార్థులను నుండి అపూర్వ స్వాగతం లభించింది అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యకలాపాలను వీక్షించి అనంతరం విద్యార్థులకు దాతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ఎస్ఎంసి చైర్మన్ గారికి ప్రత్యేక ఉద్యమ ధన్యవాదములు నల్లాల రాజేందర్ కరీంనగర్ జిల్లా ఇంచార్జ్

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకోవాలి చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని ZPSS పాఠశాలలో గణతంత్ర దినోత్సవం ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈరోజు వెళ్లడం జరిగింది విద్యార్థులను నుండి అపూర్వ స్వాగతం లభించింది అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యకలాపాలను వీక్షించి అనంతరం విద్యార్థులకు దాతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ఎస్ఎంసి చైర్మన్ గారికి ప్రత్యేక ఉద్యమ ధన్యవాదములు నల్లాల రాజేందర్ కరీంనగర్ జిల్లా ఇంచార్జ్

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకోవాలి చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని ZPSS పాఠశాలలో గణతంత్ర దినోత్సవం ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈరోజు వెళ్లడం జరిగింది విద్యార్థులను నుండి అపూర్వ స్వాగతం లభించింది అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యకలాపాలను వీక్షించి అనంతరం విద్యార్థులకు దాతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ఎస్ఎంసి చైర్మన్ గారికి ప్రత్యేక ఉద్యమ ధన్యవాదములు నల్లాల రాజేందర్ కరీంనగర్ జిల్లా ఇంచార్జ్

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకోవాలి చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని ZPSS పాఠశాలలో గణతంత్ర దినోత్సవం ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈరోజు వెళ్లడం జరిగింది విద్యార్థులను నుండి అపూర్వ స్వాగతం లభించింది అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యకలాపాలను వీక్షించి అనంతరం విద్యార్థులకు దాతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ఎస్ఎంసి చైర్మన్ గారికి ప్రత్యేక ఉద్యమ ధన్యవాదములు నల్లాల రాజేందర్ కరీంనగర్ జిల్లా ఇంచార్జ్

సమావేశం

జై భీమ్ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు 1st ఫిబ్రవరి రోజు నా నిర్వహించే జీతేగా బహుజన్ కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గం లోని 2014 మరియు 2018 సార్వత్రిక ఎన్నికలలో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి నియోజకవర్గంలోని 15 బూతులను ఎంపిక చేసి జిల్లా ఇన్చార్జ్ మరియు జిల్లా కమిటీ అసెంబ్లీ కమిటీలకు పని విభజన చేయడం జరిగింది అందులో భాగంగా గంగాధర మండలంలోని ఆచంపల్లి గ్రామంలో ఉన్న రెండు బూతులలో బూతు నెంబర్ 60 బూతు నెంబర్ 61 లో  గంగాధర మండల కన్వీనర్ పొత్తూరి సురేష్ గారితో కలిసి ఆచంపల్లి గ్రామంలో బూత్ కమిటీలు వేయడం జరిగినదిఈ కార్యక్రమంలో నల్లాల రాజేందర్ కరీంనగర్ జిల్లా ఇంచార్జ్

సమావేశం

ఈరోజు హైదరాబాద్ బీఎస్పీ పార్టీ ఆఫీస్ లో తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నీకి వచ్చిన జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు రాంజీ గౌతమ్ సార్ గారితో కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్
సీఎం కెసిఆర్ ప్రోగ్రామ్ కరీంనగర్ జిల్లా లో ఉందిఅని ఉదయం 5 .00 గంటలకి అరెస్ట చేసి గంగాధర పోలీస్ స్టేషన్ లో బీఎస్పీ జిల్లా ఇంఛార్జి నల్లాల రాజేందర్ మరయు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

జండా నిర్మాణము

బహుజన రాజ్యాధికార యాత్ర రెండో విడత నియోజకవర్గం లో గంగాధర మండలంలోని గంగాధర మండలంలోని మా సొంత గ్రామమైన కురిక్యాల లో జండా నిర్మాణము చేపట్టడం జరిగినది.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం శిక్షణ తరగతులు ముఖ్యఅతిథిగా విచ్చేసి శిక్షణ ఇచ్చిన రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ సార్ గారు మరియు వారితో గంగాధర టీమ్
బహుజన రాజ్య అధికార యాత్ర చొప్పదండి జనవరి నెలలో ఉంటుంది ఆ యాత్ర ప్రిపరేషన్ మీటింగ్ చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్ర ంలో నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశమునకు ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ నల్లాల రాజేందర్ గారు పాల్గొనడం జరిగినది

జయంతి వేడుక

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా సమీక్ష సమావేశానికి స్పెషల్ అబ్జర్వర్ గా కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ గారు పాల్గొని కమిటీల నిర్మాణం ఆఫీస్ మెయింటెనెన్స్ .JKD నెంబర్ షిప్ మొదలైన విషయాలు సమక్షించి వాటి యొక్క రిపోర్ట్ ను తీసుకోవడం జరిగింది. అలాగే పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మార్గ నిర్దేశం చేయడం జరిగింది.

నియమించిన సందర్భంగా

చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లిలో బూరుగుపల్లి సెక్టర్ కార్యదర్శి కల్లేపల్లి అంజయ్య అధ్యక్షతన బూత్ కమిటీ పూర్తిచేయడం జరిగినది. బూత్ అధ్యక్షులుగా మల్లారపు నవీన్ ఉపాధ్యక్షులుగా మల్లారపు నరేష్ కార్యదర్శులుగా మల్లేష్ నాగరాజు సంపత్ లను నియమించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి సెక్టర్ కార్యదర్శులు మల్లారపు గారు, శేఖర్ గారు, కల్లపల్లి అంజయ్య గారు, కల్లేపల్లి అంజయ్య గారు, శంకరయ్య గారు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. వీరందరికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి రెండో విడత యాత్ర చొప్పదండిలో ఉంటదని తెలియజేసి యాత్రకు ప్రిపరేషన్ కావాల్సిందిగా సూచించడం జరిగింది.
చొప్పదండి నియోజకవర్గం లోని కొడిమ్యాల్ మండలం లోని నాచు పల్లె సెక్టార్ పరిదిలో ని రామక్రుష్ణ పూర్ గ్రామంలో ని బూత్ నం 259,260,బూత్ కమిటీ లు కోల పురం సాయి శివ అధ్వర్యంలో వేయడం జరిగింది, 259నం, బూత్ అద్యక్షుడుగా ఎలగూర్తి సంతోష్ 260, బూత్ అద్యక్షుడు నిగా ఎలగూర్తి వెంకటేశ్ గారిని, నియమించడం జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముుఖ్యతిదిగా హజరైనా జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ నియోజకవర్గ ఇంచార్జ్ అడ్వకేట్ మంద రవీందర్ మరియు నియోజకవర్గ కార్యదర్శి శనిగరపు నరేష్ వెదిర సెక్టార్ అద్యక్షుడు కాంపెల్లి రాజు గ్రామ ప్రజలను నుద్దేశించి మాట్లాడీనారు. ఇ సంద్బరంగా పలువురు యువకులు మహిళలు బహుజన్ సమాజ్ పార్టీ లో చేరినారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నియమించిన సందర్భంగా

చొప్పదండి నియోజకవర్గం లోని కొడిమ్యాల్ మండలం లోని నాచు పల్లె సెక్టార్ పరిదిలో ని రామక్రుష్ణ పూర్ గ్రామంలో ని బూత్ నం 259,260,బూత్ కమిటీ లు కోల పురం సాయి శివ అధ్వర్యంలో వేయడం జరిగింది. 259నం , బూత్ అద్యక్షుడు గా ఎలగూర్తి సంతోష్ గారు 260, బూత్ అద్యక్షుడు నిగా ఎలగూర్తి వెంకటేశ్ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముుఖ్యతిదిగా హజరైనా జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ నియోజకవర్గ ఇంచార్జ్ అడ్వకేట్ మంద రవీందర్ మరియు నియోజకవర్గ కార్యదర్శి శనిగరపు నరేష్ వెదిర సెక్టార్ అద్యక్షుడు కాంపెల్లి రాజు గ్రామ ప్రజలను నుద్దేశించి మాట్లాడీనారు.

పోలింగ్

వెంకట్రావ్ పల్లి సెక్టార్ పరిధిలో వెంకట్రావ్ పల్లి గ్రామంలో బూత్ కమిటీ (205 polling Booth) వెంకట్రావ్ పల్లి సెక్టార్ అధ్యక్షులు ఇల్లందుల అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వెయ్యడం జరిగింది.దీనికి ముఖ్య అతిథులుగా నాళ్ళల రాజేందర్ గారు జిల్లా ఇంచార్జ్, కోంకటి శేకర్ గారు జిల్లా కార్యదర్శి చొప్పదండి ఇంచర్జ్, మహంకాళి తిరుపతి గారు చొప్పదండి అధ్యక్షులు, చొప్పదండి ఉపాధ్యక్షులుMD షమీం గారు, పెగ్గర్ల మహేందర్ గారు బోయిన్పల్లి మండల కన్వీనర్ విచ్చేశారు.

సమావేశం

తెలంగణ రాష్ట్ర బహుజన సమాజ్_పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశంలో బూత్ కమిటీల నిర్మాణము చేపట్టాలని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలనుసారం మనం చొప్పదండి నియోజకవర్గంలో సార్ యాత్రలోపు బూత్ కమిటీల నిర్మాణము చేయాలని నియోజకవర్గంలోని అన్ని స్థాయిల నాయకులను కోరడం జరిగింది. ప్రతిరోజు నాయకులు వేసిన బూత్ కమిటీలు ఏఏ గ్రామాలలో ఎన్ని కమిటీలు వేస్తున్నారు రిపోర్ట్ చేయవలసిందిగా సూచించడం జరిగింది. అన్నివేళలా చొప్పదండి నియోజకవర్గం లోని ఇద్దరు ఇంచార్జ్ లకు, అసెంబ్లీ కమిటీ నాయకులకు అందుబాటులో ఉంటాను.. ఆ పనిలో వేగవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది.
చొప్పదండి నియోజకవర్గం లో నేను పాల్గొన్న కార్యక్రమం ఉదయం బోయిన్పల్లి మండల కేంద్రంలో మరియు మధ్యాహ్నం చొప్పదండి మండల కేంద్రంలో,గంగాధర మండలం మధుర నగర్ లో మీటింగ్ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా రాజేందర్ గారు పాల్గొనడం జరిగింది

వర్ధంతి

మహాత్మ జ్యోతిరావు పూలే గారి 132 వర్ధంతిని బోయినిపల్లి మండల కేంద్రంలోని అంబెడ్కర్ చౌరస్తాలో బహుజన్ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధవర్యంలో కన్వీనర్లూ అక్కనపెల్లి శేఖర్ పెగ్గార్ల మహేందర్ మహాత్మ జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ గారు మాట్లాడుతూ మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని సమాజానికి చాటి చెప్పిన గొప్ప సంఘసంస్కర్త, సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు, మహోన్నతుడు, సమ సమాజ స్థాపన కోసం పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతి రావు పూలే గారు.

వర్ధంతి సందర్భంగా

జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం మండలం మధుర నగర్ ఎక్స్ రోడ్ లో హోమ్ మీటింగ్ పెట్టి మహనీయుల చరిత్ర ను గురించి మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి మహిళలతో నివాళులర్పించడం జరిగింది

ప్రెస్ మీట్

బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ కమిటీ ఆద్వర్యంలో రాష్ట్ర అద్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పిలుపుమేరకు చొప్పదండి లో బిసిలకు 52% రిజర్వేషన్ లు పెంచాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.

పరామర్శ

గంగాధర మండలం KURIKYALA సెట్టర్ అధ్యక్షులు శ్రీనివాస్ ద్యావ గారు గుండె నొప్పితో హాస్పిటల్లో చేరి ఇట్టి వాళ్లనే హాస్పటల్ నుండి ఇంటికి రావడం జరిగింది వీరిని కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ నల్లాల రాజేందర్ గారు మంద రవీందర్ గారు చెప్పండి నియోజకవర్గం ఇంచార్జ్ అలాగే నియోజకవర్గ కార్యదర్శి శనిగరపు నరేష్ గంగాధర మండల కన్వీనర్ భద్ర కంటి సామిల్ KURIKYALA సెక్టర్ కార్యదర్శి ధ్యాన సురేష్ వినయ్ గారు శ్రీనివాస్ గారు పరమశించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది.
NR చరిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా rsp గారి జన్మ దిన వేడుకలు గంగాధర మండలం లోని మధురనగర్ అంగాన్ బడి లో విద్యార్థులకు స్వీట్స్ పళ్ళు పంపిణి చేయడం జరిగింది ఆ కార్యక్రమం లోని NR చరిటేబుల్ ట్రస్ట్ పౌండర్ ఛైర్మన్ బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇంఛార్జి నల్లాల రాజేందర్ గారూ మాట్లాడుతు rsp గారూ గురుకుల పాఠశాల కూ భద్యతలు చెప్పట్టి విద్యరులను అత్యున్నత స్థాయీకి తీసుకువెళ్లడం జరిగిందనీ అలాగే వారి జీవితాన్ని విద్యార్థులు యువకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు కార్యక్రమం లో కురిక్యల ప్రాథమిక పాఠశాల SMC ఛైర్మన్ సదల భాస్కర్ హామీ డైరెక్టర్ గజ్జెల సతీష్, బీఎస్పీ మండల కన్వీనర్ సమేయిల్, రజక సంఘం మాజీ అధ్యక్షులు నదిగొట్టు లచయ్య, రాజశేఖర్, దృవ సురేష్, అంగన్వాడీ సిబంది పాల్గొనడం జరిగింది

జన్మదిన వేడుక

బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్ర అధ్యక్షులు Dr. RS. ప్రవీణ్ కుమార్ సార్,55వ జన్మదిన వేడుకలు, గంగాధర మండల కమిటీ ఆధ్వర్యంలో గంగాధర మండల కేంద్రంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా జిల్లా ఇంచార్జి నల్లాల రాజేందర్ హాజరయి .నియోజకవర్గ ఇంచార్జి మంద రవీందర్ తో హాజరయి, మాట్లాడారు, డా. RS. ప్రవీణ్ కుమార్ సార్ తన ఉన్నత ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలి బహుజన జాతుల్లో వెలుగులు నింపడానికి వచ్చారన్నారు, రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలందరికీ, ఉచిత. నాణ్యమైన, విద్య,వైద్యం అందాలంటే. నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు రావాలంటే, చిన్న సన్నకారు రైతుల కష్టాలు తీరాలన్న, కష్టజీవులు బ్రతుకులు మారాలన్న, మహిళల రక్షణ కావాలన్న, ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని, అప్పులు లేని తెలంగాణ మనకు కావాలంటే రానున్న రోజుల్లో ప్రజలందరూ ఏనుగు గుర్తుకు ఓటు వేసి బి. ఎస్. పి. ని అధికారంలోకి తీసుకరవాలి ,అని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో,నియోజకవర్గ కార్యదర్శి శనిగారపు నరేష్. మండల కన్వీనర్లు, పొత్తూరి సురేష్ ,బంధరకంటి శామ్యూల్, గంగాధర సెక్టార్ గజ్జల సతీష్, కురిక్యాల సెక్టార్ కార్యదర్శి ద్యావ సురేష్, వెదిరా సెక్టార్ అధ్యక్షుడు కంపెళ్లి రాజు. కార్యదర్శులు కాసిపక తిరుపతి, కుమ్మరి సంతోష్, నాయకులు తడగొండ రాజశేఖర్, జ్యోతి ముదిరాజ్. స్వప్న ముదిరాజ్, నాయకమ్మ, ఒగ్గరి లస్మా య్య,రాజయ్య. అంజయ్య. తదితరులు, పాల్గొన్నారు.

సభ్యత్వం

చొప్పదండి నియోజకవర్గం రామడుగు కు చెందిన బీఎస్పీ నాయకులు నూనె సత్యం గారికి బహుజన సమాజ్ సభ్యత్వం ఇవ్వడం జరిగినది.

వర్ధంతి

చొప్పదండి నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు మహంకాళి తిరుపతి గారి అధ్యక్షతన కొడిమ్యాల మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సిరాం గారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని కొడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ రాజేందర్ గారు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు జిల్లా కార్యదర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ మంద రవీందర్ గారితో కలిసి మాట్లాడుతూ కాన్సిరాం గారి జీవిత చరిత్రను త్యాగాలను వివరించారు పార్టీ నిర్మాణంలో భాగంగా మహాపురుషులు యాగాలు బహుజన సమాజ్ పార్టీ విధివిధానాలు మరియు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ త్యాగాన్ని బహుజన రాజ్యాధికార యాత్ర గురించి యువకులకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ ఇరువురాళ్ల స్వప్న నియోజకవర్గ కార్యదర్శి శనిగరము నరేష్ గంగాధర సెక్రటరీ అధ్యక్షుడు గజ్జల సతీష్ గంగరాజు సాయికుమార్ బెక్కని మధు రాములు మొండయ్య అంజయ్య సుమారు 100 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

విస్తృతస్థాయి సమావేశం

తెలంగాణలో పాలకుర్తి ప్రాంతంలో దొరల దురాహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇషాని రామచంద్రం గారు అన్నారు. చొప్పదండి అసెంబ్లీ పరిధిలో జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆమె చిత్రపటానికి పూలతో నివాళులర్పించి మాట్లాడారు. చాకలి ఐలమ్మ కాలంలో దొరల దూరం కారం ఎలా ఉందో నేడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న దొరల దూరం కారం అలాగే ఉందని చాకలి ఐలమ్మలో వీరత్వాన్ని ఆమె పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించడం కోసం సోదరి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు టిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో బహుజన రాజ్య సాధన కోసం తెలంగాణలోని సబ్బండ కులాలు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సమ్మయ్య గారు, జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ గారు,జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ గారు, కరీంనగర్ జోనల్ మహిళ కన్వీనర్ స్వరూప గారు, అసెంబ్లీ ఇంఛార్జి మంద ర రవీందర్ గారు, కోంకటి శేఖర్ గారు, అసెంబ్లీ అధ్యక్షులు మంకాలి తిరుపతి గారు, తదితరులు పాల్గొన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి నియోజకవర్గస్థాయి లో బోయినపల్లి లోని ఆర్ఎంపి భవన్ లో పెరియార్ రామస్వామి నాయకర్ గారి జయంతి అసెంబ్లీ అద్యక్షులు మాంకాళి తిరుపతి గారి అద్యక్షతన జరుగగా దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజెందర్ గారు జిల్లా కార్యదర్శులు అసెంబ్లీ ఇంచార్జ్ లు మంద రవిందర్ కొంకటి శేఖర్ గార్లతో కలిసి హజరైన ఆయన మాట్లాడుతూ ఈ రోజు బోయినపల్లి లో పెరియార్ జయంతిని జరుపుకోవడం శుభపరిణామం అన్నారు.ఈ సందర్భంగా రాజెందర్ గారు మాట్లాడుతూ ధ్రవిడ నాట ఒక కొత్త చరిత్ర సృష్టించిన గొప్ప మహనాయకుడు పెరియార్ అని అన్నారు. ముాడత్వాల పై స్త్రీల సమస్య లపై అనేక పోరాటాలు పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు అన్నారు బ్రాహ్మణ ఆదిపత్యాన్ని వ్యతిరేకించి తమిళనాట రాజ్యాన్ని స్థాపించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.కులం మతం తో కొట్టుకుచస్తున్న తమిళనాడులో ఒక రకమైన మార్పు తీసుకచ్చి అందరిని ఏకం చేసిన ఘనత పెరియార్ కే దక్కిందన్నారు నల్లాల రాజెందర్

నిరసన

కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం లోకరీంనగర్ జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ గారు పాల్గొనడం జరిగింది.

కార్యకర్తల సమావేశం లో

గంగాదర లో కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు మరియు మండల కమిటి సభ్యులు

జయంతి సందర్భంగా

ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు

BSP కమిటీ మీటింగ్

సర్వారెడ్డిపల్లి గ్రామం లో BSP కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు రాజేందర్ పాల్గొని ఇంటింటికి వెళ్లి BSP కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది.
గంగాదర మండలంలో ఇంటింటికి బీఎస్పీ రాజకీయ చైతన్య యాత్ర చేపట్టడం కోరకు నిర్వహించిన కార్యకర్త ల కార్యక్రమం లో చొప్పదండి అసెంబ్లీ అధ్యక్షుడు నల్లాల రాజేందర్ పాల్గొని మాట్లాడటం జరిగింది

జయంతి వేడుకలలో

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలలో పాల్గొన్న BSP నాయకులు
జాతీయ యువజన వారోత్సవాలలో అవార్డు అందుకుంటున్న నల్లాల రాజేందర్ గారు

వినతి పత్రం

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది.

గ్రామ సభ

గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామాలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి పార్టీ నాయకులు చర్చించడం జరిగింది.

ధర్నా

సన్మానం

రాజేందర్ గారు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

గంగాధర మండలంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మర్యాద పూర్వకంగా కలిశారు.వారితో పాటు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరిగింది.

BSP కి చొప్పదండి నియోజకవర్గ ముఖ్య నాయకులు రాజీనామా

 బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ప్రకటించిన కరీంనగర్ జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గలు మానకొండూర్ చొప్పదండి నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థు ను ప్రకటించిన విధానము సరైనది కాదు కనీసం ప్రకటించే ముందు జిల్లా కమిటీ గాని జిల్లా ఇన్చార్జిలను గాని అసెంబ్లీ కమిటీల కు గాని ఎలాంటి సమాచారం లేకుండా ప్రకటించడం సరికాదు అలాగే చొప్పదండి నియోజకవర్గం లో ఎంతోమంది ఆశవాహులు ఎమ్మెల్యే అభ్యర్థత్వం కొరకు దరఖాస్తు చేసుకొని ఉన్నారు

నిరసన

డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని హౌస్ అరెస్ట్ చేయడం దానికి నిరసనగా కరీంనగర్ జిల్లాలో కేంద్రంలో నిరసన తెలియజేసే బీఎస్పీ నాయకులకు

పోస్టర్ రిలీజ్

రామడుగు మండలం శివాజీ విగ్రహం వద్ద రామడుగు మండల బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు కాశపాక తిరుపతి గారి ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కోశాధికారి కంపల్లి రాజుగారు అసెంబ్లీ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది వారు మాట్లాడుతూ ఆగస్టు 6న జరిగే భారీ బహిరంగ సభకు మండలంలో కార్యకర్తలు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగినది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బహుజన సమాజ్ పార్టీ వల్లే న్యాయం జరుగుతుందని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు 70 సీట్లు ఇస్తామని డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రకటించడం జరిగిందని ఇంతవరకు వేరే పార్టీలు బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తామని ప్రకటించే దమ్ము లేదని వారికి వారు వెంటనే బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో రామడుగు మండల ఉపాధ్యక్షులు బాణాల రవి గారు మండల ప్రధాన కార్యదర్శి నూనె సత్యం గారు కార్యదర్శి చెరుకు జనార్ధన్ వెదిర సెక్టార్ అధ్యక్షులు కుమ్మరి సంతోష్ కుమార్ గోపాలరావుపేట్ సెక్టర్ కార్యదర్శి మచ్చ సంపత్ BVF గుడిసె ప్రభాకర్ కార్యకర్తలు కలిగేటి గణేష్ నాగిని సూరజ్ తదితరులు పాల్గొన్నారు

 

గంగాధర సంతాలో RSP SIR CM అయితే మన పిల్లలకు మంచి చదువు మంచి ఆరోగ్యం పిల్లల భవిషత్ బాగుంటది అని చెప్పడం జరిగింది
BJP BRS పార్టీలు రాజ్యాంగాన్ని మార్చి ప్రజలకు ఉన్న హక్కులను కాల రాస్తుందని తెలుపుతూ ఆగస్టు 6 న చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని జరిగే బహిరంగ సభకు తరలి రావాలని కోరుతూ గంగాధర సంతలో ప్రచారము చేస్తున్న అసెంబ్లీ అద్యక్షులు నల్లాల రాజేందర్. చొప్పదండి అసెంబ్లీ మహిళ కన్వీనర్ అడ్వాకేట్ అనూష గారు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బూత్కురి కాంత గారు

వర్ధంతి కార్యక్రమం

గంగాధర మండల కేంద్రంలో మండల ఉపాధ్యక్షులు బందరకంటి సామెల్ ఆధ్వర్యంలో జరిగిన దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి ఎస్పీ చొప్పదండి నియోజకవర్గం అడ్వకేట్ మంద రవీందర్, , అసెంబ్లీ అధ్యక్షులు నల్లాల రాజేందర్ తో కలిసి,దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు, ఈ సందర్బంగా మంద రవీందర్ మాట్లాడుతూ, తెలంగాణలో భూస్వాములు, దొరలకు వ్యతిరేకంగా, భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన దొడ్డి కొమురయ్య నేటి సమాజానికి ఆదర్శం అన్నారు. నేటి పాలకులు దొడ్డి కొమురయ్య లాంటి పోరాట యోధుల కు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని బహుజన రాజ్యంలోనే దొడ్డి కొమురయ్య లాంటి పోరాట యోధులకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఏ పేద ప్రజల కోసం అయితే కొట్లాడి దొడ్డి కొమరయ్య భూ పంపిణీ చేపించాడో, అదే భూమిని తిరిగి తెలంగాణ ప్రభుత్వం ధరణి పేరుతో లాక్కొంటుందని, రానున్న రోజుల్లో బహుజనులు అంత ఐక్యమత్యంగా కలిసి పాలక పార్టీలను ఓడించకపోతే దొడ్డి కొమురయ్య లాంటి మహనీయుల ఆశయాలు నెరవేరయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గజ్జల సతీష్, నాగభూషణం, కుంటయ్య, ఆంజనేయులు,శేఖర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సమావేశం

 ప్పదండి అసెంబ్లీలో ని బూత్ కమిటీల సమీక్ష సమావేశంలో రీవ్యూ చేసిన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గౌరవ మంద ప్రభాకర్ సర్ గారు విశిష్ట అతిధులు గౌరవ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర కార్యదర్శి జక్కని సంజయ్ గారు రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ గార్లు మహనీయుల చిత్రపటలకు పూల మాలలు వేసి బహుజన గీతం ఆలపించి సమావేశం ప్రారంభించడం జరిగింది.

చొప్పదండి నియోజకవర్గం లో ని గంగాధర మండలం లో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు పొత్తూరి సురేష్ గారి అద్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి అసెంబ్లీ అద్యక్షులు నల్లాల రాజేందర్ గారు హజరై ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం చొప్పదండి మండలం కోనేరుపల్లి లో 30 మంది బిఎస్పీలో చేరడం జరిగింది..వారిలో కొందరికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబందు రావడం జరిగింది .. దళితబందు తీసుకున్నటువంటి వారు బిఆర్ఎస్ పార్టీ లో కొనసాగాలని లేనియెడల దళితబందును రిటర్న్ చేయాల్సిందిగా స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మరియు అతని అనుచరులు బిఎస్పీలో చేరినటువంటి వారిని బెదిరింపులకు గురిచేసి వారిచేత మళ్ళీ బిఆర్ఎస్ కండువాలు కప్పడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య … తప్పకుండా రానున్న ఎన్నికల్లో మీారు ఎన్ని ప్రలోభాలు భయబ్రాంతులకు గురుచేసిన చొప్పదండి MLA గారు మీ తీరు మార్చుకోండి లేకపోతే ప్రజలు మీాకు తగిన గుణపాటం చెప్పి బిఎస్పీ అభ్యర్థి ని గెలిపిస్తారని ఈ సందర్భంగా అసెంబ్లీ అద్యక్షులు నల్లాల రాజేందర్ అన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి వి మానుకోకపోతే ప్రజలు మిమ్మల్ని గ్రామాలలో తిరగనియ్యరని ఆయన హెచ్చరించారు . మీకు దమ్ము ఉంటే మీ మండలం గంగాధర లో. ఎంపిక చేసిన డబుల్ బెదరూమ్ లబ్ధిదారులకు కనీసం స్థల సేకరణ చేయకుండా చేయడం .గోపాల్ రావు పేట లో నిర్మించి డబుల్ బెడ్ రూమ్ కట్టి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి కనీసం వాటిని లబ్ధిదారులకు పంచకుండ ఉండడం మీ చేతకాని తనానికి నిదర్శనం దీన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు గమనించాలని అన్నారు* . తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ ప్రభుత్వం బిఎస్పీ కి భయపడుతుందని ఆయన పేర్కొన్నారు . డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ప్రగతిభవన్ కు పంపి మిమ్మల్ని తరిమికొట్టెందుకు సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు . కార్యక్రమంలో లో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ గంగాధర మండల అధ్యక్షులు పొత్తూరి సురేష్. ప్రధానకార్యదర్శి గజ్జెల సతీష్ గర్శకుర్తి గ్రామ BSP నాయకులు రేణికుంటా రమేష్ నెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు

సమావేశంలో

బూత్ కమిటీల నిర్మాణం పైనే మన పార్టీ విజయవకాశాలు ఆధారపడి ఉంటాయని బిఎస్పి చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ అడ్వకేట్ మంద రవీందర్ అసెంబ్లీ అద్యక్షులు నల్లాల రాజేందర్ గారితో కలసి, ఈ రోజు గంగాధర లో గంగాధర మండల అధ్యక్షులు పొత్తూరి.సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ నెలలో మండల స్థాయి సమీక్ష సమావేశాలకు రాబోతున్న తరుణంలో త్వరితగతి నా బూత్ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఈరోజు గంగాధర మండల కేంద్రంలో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది, ముఖ్యఅతిథిగా హాజరైన మంద రవీందర్ మాట్లాడుతూ, బూత్ కమిటీల నిర్మాణం కోసం ఇటీవల పని విభజన చేసుకున్న బాద్యులు తక్షణమే వారికీ కేటాయించిన బూత్ కమిటీలను పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బోగస్ దశాబ్ది ఉత్సవాలను గ్రామాల్లో మన నాయకులు ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల్లో అవగాహన కల్పించలన్నారు. రానున్న రోజుల్లో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏనుగుర్తును గడపగడపకు తీసుకుపోవాలని అందుకోసం ప్రతిరోజు మన కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నియమించిన సందర్భంగా

RS ప్రవీణ్ కుమార్ సర్ ఆదేశానుసారం మరియు ( చోల్లేటి మహేష్ బాబు కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ MA. LLB గారి సహకారం తో ) BSP-KV ” కమిటీల నియామకంలలో భాగంగా, కొయ్యడా సమ్మయ్య గారిని BSP కార్మిక విభాగం కరీంనగర్ జిల్లా మనకొండు రు నియోజకవర్గ అధ్యక్షునిగా నియమించడం జరిగింది.

రిలే నిరాహారదీక్ష

28 వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష లో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ తరుపున చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు కరీంనగర్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కోశాధికారి కంపెళ్లి రాజు గారు మండల సాధన సమితి మద్దతు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో BSP కార్యకర్త నెల్లి మహేష్ మరియు మండల సాధన సమితి సభ్యులు మరియు కసారం, తాడిజెర్రీ, రంగారావుపల్లి, గర్శకుర్తి ప్రజలు పాల్గొన్నారు.

సమావేశం

నర్సింహులపల్లి 4వబూత్ అధ్యక్షునిగా ఇరుగురాళ్ల రమేష్ చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నర్సింహులపల్లి బూతు నెంబర్ 4 కమిటీ వేయడం కొరకు గంగాధర మండల ఉపాధ్యక్షులు బాంద్రాకంటి సామ్యూల్ ఆధ్వర్యంలో బూరుగుపల్లి సెక్టర్ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అంజయ్య బూరుపల్లి సెక్టార్ కార్యదర్శి మల్లారపు శేఖర్ బూరుగుపల్లి సెక్టర్ కార్యదర్శి కల్లేపల్లి అంజయ్య సహకారంతో ఈరోజు బూత్ కమిటీ వేయడం జరిగినది ఇట్టి సమావేశమునకు చొప్పదండి నియోజకవర్గం అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు హాజరై బూత్ కమిటీల నిర్మాణమే శరణ్యమని 15 మే వరకు నియోజకవర్గం లోని 327 బూత్ కమిటీల నిర్మాణము పూర్తిచేయాలని అలాగే బూత్ అధ్యక్షుడిగా నియమితులైన పిడుగురాళ్ల రమేష్ గారిని అభినందిస్తూ ప్రతి శనివారం బహుజన్ శనివారం చేయాలని ఇట్టి కార్యక్రమంలో బూతుల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి ని పరిష్కరించాలని సూచించడం జరిగింది కార్యక్రమములో ఈ విధంగా కమిటీని నియమించడం జరిగినది

నివాళులు

చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లి గ్రామంలో బూతు నెంబర్ 4 అధ్యక్షులు ఇరుగు రాళ్ల రమేష్ ఆధ్వర్యంలో గ్రామంలో కొవ్వొత్తు లతో కన్నీటి నివాళులు అర్పించడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు హాజరై వారు మాట్లాడుతూ జూనియర్ పంచాయితీ కార్యదర్శి భైరి సోని ది ప్రభుత్వ హత్యేనని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సోనీకి కొవ్వొత్తులతో కన్నీటి నివాళులు అర్పించడం జరిగింది.

సమావేశం

బహుజన శనివారం చొప్పదండి అసెంబ్లీ గంగాధర మండలం కోట్ల నర్సింహుల పల్లి బూత్ no 4 లో సమావేశం అవ్వడం జరిగింది.

నిరసన

తుంగతుర్తి MLA గాధరి కిషోర్ ను అరెస్ట్ చేయాలని చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో చొప్పదండి  అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన

సమావేశం

బహుజన శనివారం లో భాగంగా గంగాధర మండలం గర్శగుర్తి గ్రామంలో 57 వ బూత్ అధ్యక్షులు లింగంపల్లి హనుమయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఇట్టి సమావేశానికి చొప్పదండి నియోజకవర్గం అధ్యక్షులు నల్లాలరాజేందర్ గారు గంగాధర మండల అధ్యక్షులు పోత్తూరి సురేష్ గారితో కలిసి హాజరు కావడం జరిగింది ఇట్టి సమావేశంలో రాజేందర్ గారు మాట్లాడుతూ బూత్ స్థాయిలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని సూచించడం జరిగినది ఇట్టి బూతు సమావేశం రహస్యంగా నిర్వహించాలని ప్రత్యర్ధులకు మనం చేసే బహుజన శనివారం తెలియకుండా ఉండాలని కోరడం జరిగింది ఇట్టి సమావేశంలో గుర్తించిన సమస్యలు ప్రజలకు గత కొన్ని సంవత్సరంలో నుండి రేషన్ కార్డులు లేవు అని అలాగే పెన్షన్స్ చాలామందికి లేవు అని ముఖ్యంగా గర్శగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంచేయాలని గత కొన్ని రోజుల నుండి గ్రామస్తులు నిరాహారదీక్ష చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ పక్షాన మద్దతు తెలిపాలని తీర్మానం చేయడం జరిగింది.

పార్టీలో చేరిక

చొప్పదండి అసెంబ్లీ గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో భారీ ఎత్తున బీఎస్పీ పార్టీలోకి చేరడం జరిగింది.

ఇన్ఫెక్షన్

చొప్పదండీ అసెంబ్లీ అధ్యక్షులు స్నేహాశిలి నిస్వార్థ పరులు మన నల్లాల రాజేందర్ గారికి కాలుకి ఇన్ఫెక్షన్ అయినందున తన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోడానికి వచ్చిన రాష్ట్ర కార్యదర్శి నిషాని రాంచంద్రం గారు గంగాధర మండల అధ్యక్షులు పొత్తూరి సురేష్ గారు
గంగాధర మండల ఉపాధ్యక్షులు బంద్రకంటి సమూయేల్ గారు తదితరులు పాల్గొన్నారు

పరిశీలన

చొప్పదండి అసెంబ్లీ లోని కోడీమ్యాల మండలం కొనపూర్ గ్రామంలో అకాల వర్షాలకు పంటలను నష్టపోయిన రైతులను పంటపొలాలు కోడీమ్యాల మండల అద్యక్షులు సైదాల దుర్గయ్య గారితో కలసి పరిశీలించడం జరిగింది. ఈ వర్షాలతో రైతులు చాలా నష్టపోయినరు ప్రభుత్వం రైతుల కు 50,000రూపాయలు నష్టపరిహారముతో పాటు వర్షాకాల పంటకు విత్తనాలు మరియు అడుగు మందులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగినది అలాగే వడ్లు కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి కటింగు లేకుండా తడిసిన వడ్లు మొత్తం ప్రభుత్వం కొనాలి అలాగే ఎలాంటి తరుగు తీయకూడదు అన్ని విధాల నష్టపోయిన రైతులను ఆదుకోనన్నట్లయితే రైతుల తో కలిసి పెద్ద ఉద్యమం చేపడతామని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగినది కార్యక్రమంలో రైతులు పాల్గొనడం జరిగింది.

ఇఫ్తార్ విందు

మధుర నగర్ మసీద్ లో బీస్పీ జిల్లా కార్యదర్శులు చొప్పదండి ఇన్చార్జిలు మంద రవీందర్ గారు కొంకటిశేఖర్ గారు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్బo గా మసీద్ కమిటీ సదర్ పెద్దలు స్వాగతం పలికారు. . ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ముస్లిం సమాజం సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. తెలంగాణలో BSP అధికారంలోకి వచ్చి DR RSP సర్ CM అవుతే 12% రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. మైనారిటీ సమాజం భద్రం గా ఉండాలంటే బీ ఎస్ పీ తోనే సాధ్యం అని అన్నారు ఇట్టి కార్యక్రమంలో పెద్దలు KASHIM గారు, శాలీమ్ గారు షేక్ గారు, అబ్బాస్ గారి ఇస్మాయిల్ గారు, అసెంబ్లీ ఉపాదక్షులు MD శమిమ్ గారు, ప్రధాన కార్యదర్శి కళ్లెపెళ్లి తిరుపతి గారు, అసెంబ్లీ కార్యదర్శి శనిగారపు నరేష్ గారు, గంగాధర మండల అధ్యక్షుడు పొత్తూరి సురేష్ గారు, ఉపాధ్యక్షులు బాంద్రాకంటి సమేల్. ప్రధాన కార్యదర్శి గజ్జెల సతీష్ గారు, రామడుగు మండల ప్రధానకార్యదర్శి నూనె సత్యం వేదిర సెక్టార్ అధ్యక్షులు కసిపాక తిరుపతి BVF ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

పరిష్కరణ

నర్సింహులపల్లి 4వబూత్ అధ్యక్షునిగా ఇరుగురాళ్ల రమేష్ చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నర్సింహులపల్లి బూతు నెంబర్ 4 కమిటీ వేయడం కొరకు గంగాధర మండల ఉపాధ్యక్షులు బాంద్రాకంటి సామ్యూల్ ఆధ్వర్యంలో బూరుగుపల్లి సెక్టర్ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అంజయ్య బూరుపల్లి సెక్టార్ కార్యదర్శి మల్లారపు శేఖర్ బూరుగుపల్లి సెక్టర్ కార్యదర్శి కల్లేపల్లి అంజయ్య గారి సహకారంతో బూత్ కమిటీ వేయడం జరిగినది. ఇట్టి సమావేశమునకు చొప్పదండి నియోజకవర్గం అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు హాజరై బూత్ కమిటీల నిర్మాణమే శరణ్యమని 15 మే వరకు నియోజకవర్గం లోని 327 బూత్ కమిటీల నిర్మాణము పూర్తిచేయాలని అలాగే బూత్ అధ్యక్షుడిగా నియమితులైన పిడుగురాళ్ల రమేష్ గారిని అభినందిస్తూ ప్రతి శనివారం బహుజన్ చేయాలని ఇట్టి కార్యక్రమంలో బూతుల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి ని పరిష్కరించాలని సూచించడం జరిగింది.

సన్మానం

చొప్పదండి అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో నార్త్ జోన్ ఆపరేషన్ ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా చొప్పదండి అసెంబ్లీకి విచ్చేసిన జక్కని సంజయ్ గారికి చొప్పదండి నియోజకవర్గం లోని నియోజకవర్గ కమిటీ మండల కమిటీలు సెక్టర్ బూత్ కమిటీలు ఘనంగా సన్మానించడం జరిగినది.

అసెంబ్లీ సమీక్ష సమావేశం

ప్పదండి అసెంబ్లీ సమీక్ష సమావేశం గంగాధర మండలంలో అంబేద్కర్ భవన్లో నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.

నిరాహార దీక్ష

అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ ను వెంటనే అరెస్టు చేసి , పేపర్ లీకేజీకి బాధ్యులైన వారందరి పైన సిబిఐ చేత దర్యాప్తు చేసి చర్య తీసుకోవాలని, డిమాండ్ చేస్తూ బీఎస్పీ చొప్పదండి అసెంబ్లీ అధ్యక్షులు నల్లాల రాజేందర్ ఆధ్వర్యంలో ఈరోజు గంగాధర మండల కేంద్రంలో ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన,బి ఎస్పీ కరీంనగర్ జోనల్ మహిళా కన్వీనర్ జన్ను స్వరూప గారు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేస్తూ, పేపర్ లీకేజీ అక్రమాలపై తక్షణమే సిబిఐ చేత దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్య తీసుకునేంతవరకు బహుజన సమాజ్ పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో 36 లక్షల మంది నిరుద్యోగులకు బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోనియోజకవర్గం ఇంచార్జీలు, మంద రవీందర్ గారు, కొంకటి శేఖర్ గారు, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు శామీమ్ గారు,ప్రధాన కార్య దర్శి తాళ్ల తిరుపతి గారు,కార్యదర్శి శనిగరపు నరేష్ గారు, కోశాధికారి గారు, పిట్ట మనోహర్ గారు,గంగాధర మండల అధ్యక్షులు పొత్తూరి సురేష్ గారు,రామడుగు మండల అధ్యక్షులు బూత్కూరి కాంత గారు, బోయినిపల్లి మండల అధ్యక్షులు అలువాలా అజయ్ గారు,గంగాధర మండల ప్రధాన కార్యదర్శి గజ్జెల సతీష్ గారు, గంగాధర మండల కోశాధికారి గారు, మల్యాల కనకయ్య, మల్యాల మండల ప్రధాన కార్యదర్శి,చెలిమల భూమేష్ గారు, రామడుగు మండల ప్రధాన కార్యదర్శి గారు, కొంకటి శ్యామ్ గారు, రామడుగు మండల కార్యదర్శి నూనె సత్యం గారు, వేదిరా సెక్టార్ అధ్యక్షులు కాశీపాక తిరుపతి కార్య దర్శి కుమ్మరి సంతోష్ గారు, నాయకులు,శ్రీ రాములపల్లి బూతు అధ్యక్షులు బండపల్లి శంకర్ గారు, సీనియర్ నాయకులు మంకాళి తిరుపతి గారు, ఆరెపల్లి వినోద్ గారు, తదితరులు పాల్గొన్నారు.
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ ను వెంటనే అరెస్టు చేసి , పేపర్ లీకేజీకి బాధ్యులైన వారందరి పైన సిబిఐ చేత దర్యాప్తు చేసి చర్య తీసుకోవాలని, డిమాండ్ చేస్తూ బీఎస్పీ చొప్పదండి అసెంబ్లీ అధ్యక్షులు నల్లాల రాజేందర్ ఆధ్వర్యంలో ఈరోజు గంగాధర మండల కేంద్రంలో ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది

మాలల రాజకీయ చైతన్య సదస్సు

నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మాలల రాజకీయ చైతన్య సదస్సు భారీ ఎత్తున విజయవంత ం కావడం జరిగింది

మాలల ఆత్మీయ సమ్మేళనం

మార్చ్ 13 సోమవారం నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే *మాలల ఆత్మీయ సమ్మేళనం* కోసం కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ గారి స్వగృహం గంగాధర మండలం మధుర నగర్ లో సమావేశం కావడం జరిగినది ఇట్టి సమావేశం నాకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషానికి రామచంద్ గారు హాజరై పలు సూచనలు చేయడం జరిగింది. సమావేశ విజయవంతం కొరకు ఏ ఏ కమిటీలు వేయాలి ఎలా వేయాలి పని విభజన ఎలా చేయాలి అనే విషయాలపై సూచనలు చేయడం జరిగింది తదుపరి సమావేశంలో అన్ని స్థాయిలలో కమిటీలు వేయాలి సూచించడం జరిగింది

బహుజన కార్యక్రమం

జై భీమ్ మిత్రులందరికీ బహుజన శనివారం కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గం మండలం ఆచంపల్లి గ్రామంలో బూత్ నెంబర్ 60 61 లలో కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమం బూత్ అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ రాజు గార్ల అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఇట్టి సమావేశం కు కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ నల్లాల రాజేందర్ గంగాధర మండల కోశాధికారి గజ్జెల సతీష్ గార్లు పాల్గొనడం జరిగినది సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ నల్లాల రాజేందర్ గారు మాట్లాడుతూ గ్రామంలో గుర్తించిన సమస్యలు రేషన్ కార్డు అన్ని రకాలపెన్షన్ డబుల్ బెడ్ రూమ్ ధరణి సమస్యలు భూ సమస్యలను గుర్తించామని ఆ సమస్యల పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యలు పరిష్కరించే విధంగా గ్రామస్తులు సహకారంతో చేస్తామని తెలుపుతూ బిఎస్పిని గ్రామంలో బలోపేతం చేస్తూ ఇంటింటికి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత యువకుల అందరి పైన ఉన్నదని తెలియజేయడం జరిగింది

జయంతి

సంతు శ్రీ సెవలల్ గారి జయంతి కరీంనగర్ A/C లొ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషని రామచంద్రం గారు, మరియు జిల్లా ఇంఛార్జి నల్లాల రాజేందర్ గారు పాల్గొన్నారు.

నిరాహార దీక్ష

బోయినపల్లిలో BC ల రిజర్వేషన్ ను 52% కు పెంచాలని డిమాండ్ చేస్తుా అమరణ నిరాహార దీక్ష ను ఏర్పాటు చేస్తున్న సన్నాహక సమావేశానికి జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజెందర్ గారు విచ్చేశారు…తదనంతరం ఆయన మాట్లాడుతూ మన పార్టీ బిసి లకు 52% రిజర్వేషన్ పెంచాలని బోయినపల్లి మండల అద్యక్షులు అలువాల అజయ్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా సాహసొిపేతమైనదని ఈ కార్యక్రమాన్ని మన పార్టీ నాయకులంతా విచ్చేసి రేపు ఉదయం 9 గంలకు ఈ దీక్ష ప్రారంబించాల్సిందిగా ఆయన కోరారు….ఈ కార్యక్రమం లో అసెంబ్లీ అద్యక్షులు మాంకాళి తిరుపతి ఉపాద్యక్షులు యండి శమీమ్ అసెంబ్లీ మహిళా కన్వినర్ మాంకాళి నీరజ మండల అద్యక్షులు అలువాల అజయ్ ఉపాద్యక్షులు ఇల్లందుల అరుణ్ ప్రధాన కార్యదర్శి కన్నం అనిల్ కార్యదర్శి రోమాల రాజు కోశాదికారి యండి షారుఖ్ బోయినపల్లి సెక్టార్ అద్యక్షులు బొడ్డు రాజలింగం సీనియర్ నాయకులు పెగ్గెర్ల మహెందర్ సంద్రగిరి రమేష్ అమ్మిగళ్ల తేజ రమేష్ పెగ్గెర్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు…

కోటి సంతకాల సేకరణ

బిసి నాయి బ్రాహ్మణ తాతతో కోటి సంతకాల సేకరణ ఉప్పర మల్యాల లో

కోటి సంతకాల సేకరణ

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకోవాలి చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని ZPSS పాఠశాలలో గణతంత్ర దినోత్సవం ఆహ్వానాన్ని పురస్కరించుకొని వెళ్లడం జరిగింది విద్యార్థులను నుండి అపూర్వ స్వాగతం లభించింది అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యకలాపాలను వీక్షించి అనంతరం విద్యార్థులకు దాతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ఎస్ఎంసి చైర్మన్ గారికి ప్రత్యేక ఉద్యమ ధన్యవాదములు నల్లాల రాజేందర్ కరీంనగర్ జిల్లా ఇంచార్జ్

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకోవాలి చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని ZPSS పాఠశాలలో గణతంత్ర దినోత్సవం ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈరోజు వెళ్లడం జరిగింది విద్యార్థులను నుండి అపూర్వ స్వాగతం లభించింది అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యకలాపాలను వీక్షించి అనంతరం విద్యార్థులకు దాతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ఎస్ఎంసి చైర్మన్ గారికి ప్రత్యేక ఉద్యమ ధన్యవాదములు నల్లాల రాజేందర్ కరీంనగర్ జిల్లా ఇంచార్జ్

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకోవాలి చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని ZPSS పాఠశాలలో గణతంత్ర దినోత్సవం ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈరోజు వెళ్లడం జరిగింది విద్యార్థులను నుండి అపూర్వ స్వాగతం లభించింది అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యకలాపాలను వీక్షించి అనంతరం విద్యార్థులకు దాతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ఎస్ఎంసి చైర్మన్ గారికి ప్రత్యేక ఉద్యమ ధన్యవాదములు నల్లాల రాజేందర్ కరీంనగర్ జిల్లా ఇంచార్జ్

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకోవాలి చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని ZPSS పాఠశాలలో గణతంత్ర దినోత్సవం ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈరోజు వెళ్లడం జరిగింది విద్యార్థులను నుండి అపూర్వ స్వాగతం లభించింది అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యకలాపాలను వీక్షించి అనంతరం విద్యార్థులకు దాతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ఎస్ఎంసి చైర్మన్ గారికి ప్రత్యేక ఉద్యమ ధన్యవాదములు నల్లాల రాజేందర్ కరీంనగర్ జిల్లా ఇంచార్జ్

సమావేశం

జై భీమ్ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు 1st ఫిబ్రవరి రోజు నా నిర్వహించే జీతేగా బహుజన్ కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గం లోని 2014 మరియు 2018 సార్వత్రిక ఎన్నికలలో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి నియోజకవర్గంలోని 15 బూతులను ఎంపిక చేసి జిల్లా ఇన్చార్జ్ మరియు జిల్లా కమిటీ అసెంబ్లీ కమిటీలకు పని విభజన చేయడం జరిగింది అందులో భాగంగా గంగాధర మండలంలోని ఆచంపల్లి గ్రామంలో ఉన్న రెండు బూతులలో బూతు నెంబర్ 60 బూతు నెంబర్ 61 లో  గంగాధర మండల కన్వీనర్ పొత్తూరి సురేష్ గారితో కలిసి ఆచంపల్లి గ్రామంలో బూత్ కమిటీలు వేయడం జరిగినదిఈ కార్యక్రమంలో నల్లాల రాజేందర్ కరీంనగర్ జిల్లా ఇంచార్జ్

సమావేశం

ఈరోజు హైదరాబాద్ బీఎస్పీ పార్టీ ఆఫీస్ లో తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నీకి వచ్చిన జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు రాంజీ గౌతమ్ సార్ గారితో కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్
సీఎం కెసిఆర్ ప్రోగ్రామ్ కరీంనగర్ జిల్లా లో ఉందిఅని ఉదయం 5 .00 గంటలకి అరెస్ట చేసి గంగాధర పోలీస్ స్టేషన్ లో బీఎస్పీ జిల్లా ఇంఛార్జి నల్లాల రాజేందర్ మరయు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

జండా నిర్మాణము

బహుజన రాజ్యాధికార యాత్ర రెండో విడత నియోజకవర్గం లో గంగాధర మండలంలోని గంగాధర మండలంలోని మా సొంత గ్రామమైన కురిక్యాల లో జండా నిర్మాణము చేపట్టడం జరిగినది.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం శిక్షణ తరగతులు ముఖ్యఅతిథిగా విచ్చేసి శిక్షణ ఇచ్చిన రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ సార్ గారు మరియు వారితో గంగాధర టీమ్
బహుజన రాజ్య అధికార యాత్ర చొప్పదండి జనవరి నెలలో ఉంటుంది ఆ యాత్ర ప్రిపరేషన్ మీటింగ్ చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్ర ంలో నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశమునకు ముఖ్యఅతిథిగా కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ నల్లాల రాజేందర్ గారు పాల్గొనడం జరిగినది

జయంతి వేడుక

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా సమీక్ష సమావేశానికి స్పెషల్ అబ్జర్వర్ గా కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ గారు పాల్గొని కమిటీల నిర్మాణం ఆఫీస్ మెయింటెనెన్స్ .JKD నెంబర్ షిప్ మొదలైన విషయాలు సమక్షించి వాటి యొక్క రిపోర్ట్ ను తీసుకోవడం జరిగింది. అలాగే పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మార్గ నిర్దేశం చేయడం జరిగింది.

నియమించిన సందర్భంగా

చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లిలో బూరుగుపల్లి సెక్టర్ కార్యదర్శి కల్లేపల్లి అంజయ్య అధ్యక్షతన బూత్ కమిటీ పూర్తిచేయడం జరిగినది. బూత్ అధ్యక్షులుగా మల్లారపు నవీన్ ఉపాధ్యక్షులుగా మల్లారపు నరేష్ కార్యదర్శులుగా మల్లేష్ నాగరాజు సంపత్ లను నియమించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి సెక్టర్ కార్యదర్శులు మల్లారపు గారు, శేఖర్ గారు, కల్లపల్లి అంజయ్య గారు, కల్లేపల్లి అంజయ్య గారు, శంకరయ్య గారు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. వీరందరికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి రెండో విడత యాత్ర చొప్పదండిలో ఉంటదని తెలియజేసి యాత్రకు ప్రిపరేషన్ కావాల్సిందిగా సూచించడం జరిగింది.
చొప్పదండి నియోజకవర్గం లోని కొడిమ్యాల్ మండలం లోని నాచు పల్లె సెక్టార్ పరిదిలో ని రామక్రుష్ణ పూర్ గ్రామంలో ని బూత్ నం 259,260,బూత్ కమిటీ లు కోల పురం సాయి శివ అధ్వర్యంలో వేయడం జరిగింది, 259నం, బూత్ అద్యక్షుడుగా ఎలగూర్తి సంతోష్ 260, బూత్ అద్యక్షుడు నిగా ఎలగూర్తి వెంకటేశ్ గారిని, నియమించడం జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముుఖ్యతిదిగా హజరైనా జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ నియోజకవర్గ ఇంచార్జ్ అడ్వకేట్ మంద రవీందర్ మరియు నియోజకవర్గ కార్యదర్శి శనిగరపు నరేష్ వెదిర సెక్టార్ అద్యక్షుడు కాంపెల్లి రాజు గ్రామ ప్రజలను నుద్దేశించి మాట్లాడీనారు. ఇ సంద్బరంగా పలువురు యువకులు మహిళలు బహుజన్ సమాజ్ పార్టీ లో చేరినారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నియమించిన సందర్భంగా

చొప్పదండి నియోజకవర్గం లోని కొడిమ్యాల్ మండలం లోని నాచు పల్లె సెక్టార్ పరిదిలో ని రామక్రుష్ణ పూర్ గ్రామంలో ని బూత్ నం 259,260,బూత్ కమిటీ లు కోల పురం సాయి శివ అధ్వర్యంలో వేయడం జరిగింది. 259నం , బూత్ అద్యక్షుడు గా ఎలగూర్తి సంతోష్ గారు 260, బూత్ అద్యక్షుడు నిగా ఎలగూర్తి వెంకటేశ్ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముుఖ్యతిదిగా హజరైనా జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ నియోజకవర్గ ఇంచార్జ్ అడ్వకేట్ మంద రవీందర్ మరియు నియోజకవర్గ కార్యదర్శి శనిగరపు నరేష్ వెదిర సెక్టార్ అద్యక్షుడు కాంపెల్లి రాజు గ్రామ ప్రజలను నుద్దేశించి మాట్లాడీనారు.

పోలింగ్

వెంకట్రావ్ పల్లి సెక్టార్ పరిధిలో వెంకట్రావ్ పల్లి గ్రామంలో బూత్ కమిటీ (205 polling Booth) వెంకట్రావ్ పల్లి సెక్టార్ అధ్యక్షులు ఇల్లందుల అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వెయ్యడం జరిగింది.దీనికి ముఖ్య అతిథులుగా నాళ్ళల రాజేందర్ గారు జిల్లా ఇంచార్జ్, కోంకటి శేకర్ గారు జిల్లా కార్యదర్శి చొప్పదండి ఇంచర్జ్, మహంకాళి తిరుపతి గారు చొప్పదండి అధ్యక్షులు, చొప్పదండి ఉపాధ్యక్షులుMD షమీం గారు, పెగ్గర్ల మహేందర్ గారు బోయిన్పల్లి మండల కన్వీనర్ విచ్చేశారు.

సమావేశం

తెలంగణ రాష్ట్ర బహుజన సమాజ్_పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశంలో బూత్ కమిటీల నిర్మాణము చేపట్టాలని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలనుసారం మనం చొప్పదండి నియోజకవర్గంలో సార్ యాత్రలోపు బూత్ కమిటీల నిర్మాణము చేయాలని నియోజకవర్గంలోని అన్ని స్థాయిల నాయకులను కోరడం జరిగింది. ప్రతిరోజు నాయకులు వేసిన బూత్ కమిటీలు ఏఏ గ్రామాలలో ఎన్ని కమిటీలు వేస్తున్నారు రిపోర్ట్ చేయవలసిందిగా సూచించడం జరిగింది. అన్నివేళలా చొప్పదండి నియోజకవర్గం లోని ఇద్దరు ఇంచార్జ్ లకు, అసెంబ్లీ కమిటీ నాయకులకు అందుబాటులో ఉంటాను.. ఆ పనిలో వేగవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది.
చొప్పదండి నియోజకవర్గం లో నేను పాల్గొన్న కార్యక్రమం ఉదయం బోయిన్పల్లి మండల కేంద్రంలో మరియు మధ్యాహ్నం చొప్పదండి మండల కేంద్రంలో,గంగాధర మండలం మధుర నగర్ లో మీటింగ్ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా రాజేందర్ గారు పాల్గొనడం జరిగింది

వర్ధంతి

మహాత్మ జ్యోతిరావు పూలే గారి 132 వర్ధంతిని బోయినిపల్లి మండల కేంద్రంలోని అంబెడ్కర్ చౌరస్తాలో బహుజన్ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధవర్యంలో కన్వీనర్లూ అక్కనపెల్లి శేఖర్ పెగ్గార్ల మహేందర్ మహాత్మ జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ గారు మాట్లాడుతూ మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని సమాజానికి చాటి చెప్పిన గొప్ప సంఘసంస్కర్త, సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు, మహోన్నతుడు, సమ సమాజ స్థాపన కోసం పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతి రావు పూలే గారు.

వర్ధంతి సందర్భంగా

జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం మండలం మధుర నగర్ ఎక్స్ రోడ్ లో హోమ్ మీటింగ్ పెట్టి మహనీయుల చరిత్ర ను గురించి మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి మహిళలతో నివాళులర్పించడం జరిగింది

ప్రెస్ మీట్

బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ కమిటీ ఆద్వర్యంలో రాష్ట్ర అద్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పిలుపుమేరకు చొప్పదండి లో బిసిలకు 52% రిజర్వేషన్ లు పెంచాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.

పరామర్శ

గంగాధర మండలం KURIKYALA సెట్టర్ అధ్యక్షులు శ్రీనివాస్ ద్యావ గారు గుండె నొప్పితో హాస్పిటల్లో చేరి ఇట్టి వాళ్లనే హాస్పటల్ నుండి ఇంటికి రావడం జరిగింది వీరిని కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ నల్లాల రాజేందర్ గారు మంద రవీందర్ గారు చెప్పండి నియోజకవర్గం ఇంచార్జ్ అలాగే నియోజకవర్గ కార్యదర్శి శనిగరపు నరేష్ గంగాధర మండల కన్వీనర్ భద్ర కంటి సామిల్ KURIKYALA సెక్టర్ కార్యదర్శి ధ్యాన సురేష్ వినయ్ గారు శ్రీనివాస్ గారు పరమశించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది.
NR చరిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా rsp గారి జన్మ దిన వేడుకలు గంగాధర మండలం లోని మధురనగర్ అంగాన్ బడి లో విద్యార్థులకు స్వీట్స్ పళ్ళు పంపిణి చేయడం జరిగింది ఆ కార్యక్రమం లోని NR చరిటేబుల్ ట్రస్ట్ పౌండర్ ఛైర్మన్ బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇంఛార్జి నల్లాల రాజేందర్ గారూ మాట్లాడుతు rsp గారూ గురుకుల పాఠశాల కూ భద్యతలు చెప్పట్టి విద్యరులను అత్యున్నత స్థాయీకి తీసుకువెళ్లడం జరిగిందనీ అలాగే వారి జీవితాన్ని విద్యార్థులు యువకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు కార్యక్రమం లో కురిక్యల ప్రాథమిక పాఠశాల SMC ఛైర్మన్ సదల భాస్కర్ హామీ డైరెక్టర్ గజ్జెల సతీష్, బీఎస్పీ మండల కన్వీనర్ సమేయిల్, రజక సంఘం మాజీ అధ్యక్షులు నదిగొట్టు లచయ్య, రాజశేఖర్, దృవ సురేష్, అంగన్వాడీ సిబంది పాల్గొనడం జరిగింది

జన్మదిన వేడుక

బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్ర అధ్యక్షులు Dr. RS. ప్రవీణ్ కుమార్ సార్,55వ జన్మదిన వేడుకలు, గంగాధర మండల కమిటీ ఆధ్వర్యంలో గంగాధర మండల కేంద్రంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా జిల్లా ఇంచార్జి నల్లాల రాజేందర్ హాజరయి .నియోజకవర్గ ఇంచార్జి మంద రవీందర్ తో హాజరయి, మాట్లాడారు, డా. RS. ప్రవీణ్ కుమార్ సార్ తన ఉన్నత ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలి బహుజన జాతుల్లో వెలుగులు నింపడానికి వచ్చారన్నారు, రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలందరికీ, ఉచిత. నాణ్యమైన, విద్య,వైద్యం అందాలంటే. నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు రావాలంటే, చిన్న సన్నకారు రైతుల కష్టాలు తీరాలన్న, కష్టజీవులు బ్రతుకులు మారాలన్న, మహిళల రక్షణ కావాలన్న, ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని, అప్పులు లేని తెలంగాణ మనకు కావాలంటే రానున్న రోజుల్లో ప్రజలందరూ ఏనుగు గుర్తుకు ఓటు వేసి బి. ఎస్. పి. ని అధికారంలోకి తీసుకరవాలి ,అని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో,నియోజకవర్గ కార్యదర్శి శనిగారపు నరేష్. మండల కన్వీనర్లు, పొత్తూరి సురేష్ ,బంధరకంటి శామ్యూల్, గంగాధర సెక్టార్ గజ్జల సతీష్, కురిక్యాల సెక్టార్ కార్యదర్శి ద్యావ సురేష్, వెదిరా సెక్టార్ అధ్యక్షుడు కంపెళ్లి రాజు. కార్యదర్శులు కాసిపక తిరుపతి, కుమ్మరి సంతోష్, నాయకులు తడగొండ రాజశేఖర్, జ్యోతి ముదిరాజ్. స్వప్న ముదిరాజ్, నాయకమ్మ, ఒగ్గరి లస్మా య్య,రాజయ్య. అంజయ్య. తదితరులు, పాల్గొన్నారు.

సభ్యత్వం

చొప్పదండి నియోజకవర్గం రామడుగు కు చెందిన బీఎస్పీ నాయకులు నూనె సత్యం గారికి బహుజన సమాజ్ సభ్యత్వం ఇవ్వడం జరిగినది.

వర్ధంతి

చొప్పదండి నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షులు మహంకాళి తిరుపతి గారి అధ్యక్షతన కొడిమ్యాల మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సిరాం గారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని కొడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ రాజేందర్ గారు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు జిల్లా కార్యదర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ మంద రవీందర్ గారితో కలిసి మాట్లాడుతూ కాన్సిరాం గారి జీవిత చరిత్రను త్యాగాలను వివరించారు పార్టీ నిర్మాణంలో భాగంగా మహాపురుషులు యాగాలు బహుజన సమాజ్ పార్టీ విధివిధానాలు మరియు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ త్యాగాన్ని బహుజన రాజ్యాధికార యాత్ర గురించి యువకులకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ ఇరువురాళ్ల స్వప్న నియోజకవర్గ కార్యదర్శి శనిగరము నరేష్ గంగాధర సెక్రటరీ అధ్యక్షుడు గజ్జల సతీష్ గంగరాజు సాయికుమార్ బెక్కని మధు రాములు మొండయ్య అంజయ్య సుమారు 100 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

విస్తృతస్థాయి సమావేశం

తెలంగాణలో పాలకుర్తి ప్రాంతంలో దొరల దురాహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇషాని రామచంద్రం గారు అన్నారు. చొప్పదండి అసెంబ్లీ పరిధిలో జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆమె చిత్రపటానికి పూలతో నివాళులర్పించి మాట్లాడారు. చాకలి ఐలమ్మ కాలంలో దొరల దూరం కారం ఎలా ఉందో నేడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న దొరల దూరం కారం అలాగే ఉందని చాకలి ఐలమ్మలో వీరత్వాన్ని ఆమె పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో బహుజన రాజ్యాన్ని స్థాపించడం కోసం సోదరి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు టిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో బహుజన రాజ్య సాధన కోసం తెలంగాణలోని సబ్బండ కులాలు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సమ్మయ్య గారు, జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ గారు,జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ గారు, కరీంనగర్ జోనల్ మహిళ కన్వీనర్ స్వరూప గారు, అసెంబ్లీ ఇంఛార్జి మంద ర రవీందర్ గారు, కోంకటి శేఖర్ గారు, అసెంబ్లీ అధ్యక్షులు మంకాలి తిరుపతి గారు, తదితరులు పాల్గొన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి నియోజకవర్గస్థాయి లో బోయినపల్లి లోని ఆర్ఎంపి భవన్ లో పెరియార్ రామస్వామి నాయకర్ గారి జయంతి అసెంబ్లీ అద్యక్షులు మాంకాళి తిరుపతి గారి అద్యక్షతన జరుగగా దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజెందర్ గారు జిల్లా కార్యదర్శులు అసెంబ్లీ ఇంచార్జ్ లు మంద రవిందర్ కొంకటి శేఖర్ గార్లతో కలిసి హజరైన ఆయన మాట్లాడుతూ ఈ రోజు బోయినపల్లి లో పెరియార్ జయంతిని జరుపుకోవడం శుభపరిణామం అన్నారు.ఈ సందర్భంగా రాజెందర్ గారు మాట్లాడుతూ ధ్రవిడ నాట ఒక కొత్త చరిత్ర సృష్టించిన గొప్ప మహనాయకుడు పెరియార్ అని అన్నారు. ముాడత్వాల పై స్త్రీల సమస్య లపై అనేక పోరాటాలు పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు అన్నారు బ్రాహ్మణ ఆదిపత్యాన్ని వ్యతిరేకించి తమిళనాట రాజ్యాన్ని స్థాపించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.కులం మతం తో కొట్టుకుచస్తున్న తమిళనాడులో ఒక రకమైన మార్పు తీసుకచ్చి అందరిని ఏకం చేసిన ఘనత పెరియార్ కే దక్కిందన్నారు నల్లాల రాజెందర్

నిరసన

కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం లోకరీంనగర్ జిల్లా ఇంచార్జ్ నల్లాల రాజేందర్ గారు పాల్గొనడం జరిగింది.

కార్యకర్తల సమావేశం లో

గంగాదర లో కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు మరియు మండల కమిటి సభ్యులు

జయంతి సందర్భంగా

ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు

BSP కమిటీ మీటింగ్

సర్వారెడ్డిపల్లి గ్రామం లో BSP కమిటీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు రాజేందర్ పాల్గొని ఇంటింటికి వెళ్లి BSP కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది.
గంగాదర మండలంలో ఇంటింటికి బీఎస్పీ రాజకీయ చైతన్య యాత్ర చేపట్టడం కోరకు నిర్వహించిన కార్యకర్త ల కార్యక్రమం లో చొప్పదండి అసెంబ్లీ అధ్యక్షుడు నల్లాల రాజేందర్ పాల్గొని మాట్లాడటం జరిగింది

జయంతి వేడుకలలో

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలలో పాల్గొన్న BSP నాయకులు
జాతీయ యువజన వారోత్సవాలలో అవార్డు అందుకుంటున్న నల్లాల రాజేందర్ గారు

వినతి పత్రం

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది.

గ్రామ సభ

గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామాలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి పార్టీ నాయకులు చర్చించడం జరిగింది.

ధర్నా

సన్మానం

రాజేందర్ గారు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

Awards&Appreciation

Sri N.Rajender, Kurikyala Krushi Youth Welfare Association, Gangadhara Mandal, Karimnagar District is awarded for “Best Social Service and Active Participation” in organizing Youth Psychological and Personality Development Programs during the year 2006.

Rajender Nallala has received a Certificate for actively participating in the “Free Mental Health Camp” held at Govt. Civil Hospital, Karimnagar.

Nallala Rajender has received a Certificate for actively participating in the “National Integration Camp” sanctioned by the Ministry of Youth & Sports, Government of India, New Delhi organized by Nehru Youth Club.

Rajender at various BSP Party Activities

As part of the door to door BSP program

 Newspaper Clippings&Party Pamphlets

News Paper Clippings

Videos

}
26th February 1978

Born in Kurikyala village

}

Completed SSC standard

at Government Junior College

}
1994

Intermediate

at Government Junior College

}
2022

Agriculture Diploma

at Guru Kashi University, Punjab

}
1997

Political Entry

through the TDP

}
1996-2013

Telugu Yuvatha Mandal General Secretary

}

District Publicity Secretary

of Telugu Yuvatha

}

Karimnagar District Secretary

from the TDP

}
2013

Ward Member

of Kurikyala

}

Ward Member Forum Convenor

of Choppadandi Constituency

}
2014

Joined in the BSP

}

Youth Association President

of Kurikyala Krushi

}

Gangadhara Mandal President

of Yuvajana Sangam Samiti

}

Joint Karimnagar District Vice President

of Yuvajana Sangam Samiti

}

Choppadandi Constituency Incharge

}

Chairman and Founder

of of Nallala Rajender Charitable Trust

}
2019

Contested as MPTC

}

Recipient

of Best Social Worker Award

}

Recipient

District Best Youth Award

}

Joined in INC

}

Senior Leader

of INC