Nagula Aravindh | Bhupalpally Constituency In-Charge | Jayashankar Bhupalpally | AAP | the Leaders Page

Nagula Aravindh

District Convener, Jayashankar Bhupalpally, Bhupalpally, Telangana, AAP

 

Nagula Aravindh is an Indian Politician of AAP and the District Convener of Jayashankar Bhupalpally in the Indian State of Telangana.

Early Life and Education:

On the 27th of June 1998, Nagula Aravindh was born to the couple of Mr: Nagula Lakshmi Narayana and Mrs. Nagula Hema resided in the village of Bellampalli in the Indian State of Telangana.

In the year 2013, Nagula Aravindh acquired his Secondary Board of Education from Sri Saraswathi Sishu Mandir High School located at Bellampalli and Completed his Intermediate from Gandhi Junior College at Bhupalpally in the year 2016.

He finished his Graduation from Vasavi Degree College(Kakatiya University) at Bhupalpally in the year 2022.

Career in Politics:

He is a firm believer that education is the only means of eradicating social evils and elevating society and that it is the only way of reaching out to deserving students from the most impoverished segments of society and providing them with opportunities to not only complete their education but also transform into confident individuals.

Aravindh joined the Student Federation of India (SFI) and was appointed as the President of Gandhi College from SFI in 2014, with great zeal and the desire to serve the Students.

Later, he was appointed as the Town President of Bhupalpally from SFI in 2015, to tackle the issues and consequences that arose for the Students.

Upon Joining, he was designated as Mandal President of Bhupalpally from SFI in 2015, to serve the people and tackle the issues raised by executing out his tasks effectively and adhering to the policies and guidelines.

In the year 2016, he was elected as a District Committee Member of Warangal from SFI in the Indian State of Telangana.

His unwavering commitment and true effort gained him the position of Division President of Bhupalpally from SFI in the year 2016 and has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

Aravind was credited for having successfully carried out the responsibility of being District Vice-President of Jayashankar Bhupalpally District in the year 2016.

Aravindh was promoted as the District President of Jayashankar Bhupalpally from the SFI in 2017 after receiving the authority and carrying out all operations as his commitment to the welfare of the people and by carrying out his full compliance with a code of conduct and also for the benefit of the recognition.

Aravindh commenced his political career by joining the Aam Aadmi Party(AAP) in the year 2022, which is an alternative to the mainstream Bharatiya Janata Party and Indian National Congress.

As a part of AAP, Aravindh expressed a keen interest and performed every activity for the recognition of the respective party. Aravind was a sincere Aam Aadmi Party worker right from his joining and propagation of its principles from the beginning.

In 2022, he further expanded his commitment to service and appointed in the role of In 2023, he further expanded his commitment to service and appointed in the role of Bhupalpally Constituency In-Charge, AAP. This move allowed him to be closely connected to the people he served and enabled him to continually oversee and ensure their well-being. His dedication and sense of responsibility towards the welfare of the public have been evident throughout his journey in politics and social activism.

He was designated as the District President of Jayashankar Bhupalapally from AAP since 2023, to serve the people and tackle the issues raised by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines.
This move allowed him to be closely connected to the people he served and enabled him to continually oversee and ensure their well-being. His dedication and sense of responsibility towards the welfare of the public have been evident throughout his journey in politics and social activism.

Ever since he started rendering services to the people with the assigned authority, he has been constantly working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Career in Community:

In the year 2021, Aravindh Joined Jathiya BC Samskema Sangham Yuvajana Vibhagam in Bhupalapally Mandal at Jayashankar Bhupalapally District.

As a Part of Jathiya BC Samskema Sangham Yuvajana Vibhagam, Aravindh was designated as Working President of Jathiya BC Samskema Sangham Yuvajana Vibhagam at Bhupalapally in Jayashankar Bhupalapally District in 2021.

Party Activities:

  • To distribute 2 lakh job announcements to the unemployed, Aravindh took part in a cycle rally from Bhupalappalli to Pragathi Bhavan alongside the party officials.
  • Aravindh and party officials took part in a cycle procession from Bhupalapally to Raj Bhavan for the advancement of the BC caste.
  • MRO and RDO have received a petition requesting the elimination of regional concerns.
  • Aravindh worked under the direction of Delhi MLA Somanath Bharathi.
  • Aravindh has performed many party and social activities for the welfare of the people and the growth and development of the Party as well.
  • He played a key role in Kisan Agitation and Telangana Agitation and also conducted Rallies, Dharnas, and Protests in the Districts of Siddipet.
  • As a Part of the approval of Kisan Education in India, Aravindh and his fellow members held a Hunger strike for the approval of Kisan Education.
  • He has constantly been fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Aravindh expressed that the effort would be possible only with the party for the development of Dalits, minorities, the poor, and the minorities in society.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • Infrastructural facilities should be established in the junior College. Aam Aadmi Party (AAP) Jayashankar Bhupalapalli District In-charge Nagula Arvind
  • They questioned the motive behind the fact that the government, which had said that it would announce a mid-day meal in the government junior college, has not responded so far. He said that noon meals should be introduced in government junior colleges immediately.
  • They warned the government that the Aam Aadmi Party (AAP) would launch a large-scale agitation if the problems of government junior colleges across the Jayashankar district were not resolved.

Social Activities:

  • Aravindh has participated in a variety of community activities in the village, including supplying meals to the elderly and orphan children, as well as delivering mineral water to the villagers.
  • For two months, he provided financial and humanitarian assistance to the victims of fires in the villages, who had been assaulted by the fires themselves.
  • Aravindh was primarily concerned with issues about students, such as fee reimbursement and scholarship grants, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • He fulfills his obligations while also looking after the welfare of the people who live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • Organizing an awareness seminar to enlighten students about the significance of education in school was one of the most significant contributions Aravind made to ensure the students’ bright future.
  • Many service activities, such as blankets for beggars, clothing for the destitute, and meals for orphaned children, were planned during the event.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.
  • Aravindh in exchange for a substantial fee for the commodities produced by the farmer, strove tirelessly to improve a lot of the farmers throughout his reign.

Pandemic Services:

  • During the Pandemic Period, he handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause as well as providing the migrants with food and rice bags.
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and emergency personnel.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance as well as the provision of vitamin pills, masks, and sanitizers.
  • Even after the second wave of the COVID-19 infection, Aravindh continued to put his efforts into helping other individuals.
  • The residents of the village as well as others who were in need received vegetables and fruits from him. The COVID-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars that were conducted.
  • The region that is contaminated with the coronavirus has been designated as a red zone, and residents have been informed of the necessary safety measures and precautions to take.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need to acquire a free coronavirus vaccination.
  • During the pandemic, a door-to-door survey was organized and raise awareness about the virus covid and provided precautions to be followed.

 

H.No: 18-315, Landmark: Near Hanuman Temple, Opp. Cell Tower, Village&Mandal: Bhupalpally, District: Jayashankar Bhupalpally, Constituency: Bhupalpally, State: Telangana, Pincode: 506169.

Email: [email protected]

Mobile No: 7893453074.

Nagula Aravindh | Bhupalpally Constituency In-Charge | Jayashankar Bhupalpally | AAP | the Leaders Page

Biography of Nagula Aravindh
Full Name Nagula Aravindh
Date of Birth 27-06-1998
Birth Place Bellampally
Qualification Graduation
Nationality Indian
Father Name Nagula Lakshmi Narayana
Mother Name Nagula Hema
Sibbilings -Not Allowed-
Marital Status -Not Allowed-
Profession Politician
Constituency Bhupalpally
Political Party AAP
Designation District President
Permanent/ Residential Address 18-315, Near Hanuman Temple, Opp. Cell Tower Bhupalapally, Jayashankar Bhupalapally, Telangana.
Mobile Number 7893453074

Recent Activities

జయంతి

ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP) భూపాలపల్లి నియోజవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి రాకేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సాయి ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా సెమినార్ నిర్వహించడం జరిగింది.

భూపాలపల్లి నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి రాకేష్ గారు (అడ్వకేట్), భూపాలపల్లి నియోజవర్గ ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రదీప్ రెడ్డి గారు, ఎన్నుకున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ గారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అనేకమైన సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో BRS ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి అసెంబ్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP ) పోటీ చేస్తుందని అన్నారు. దీనికి అనుగుణంగా కార్యకర్తలందరూ సన్నద్ధం కావాలని కోరారు. యువకులంతా ఆమ్ ఆద్మీ పార్టీలో ( AAP) చేరాలని కోరారు. భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే, ఉచిత విద్య, వైద్యం అందరికీ రావాలంటే వచ్చే ఎన్నికల్లో (AAP) పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. స్థానిక సమస్యలపై (AAP) పోరాటం చేస్తుందని రాబోయే కాలంలో ప్రజా సమస్యల పరిష్కార కోసం అనేకమైన పోరాటాలు చేయబోతున్నామని ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.

తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షకు (AAP) ఆధ్వర్యంలో మద్దతు ఇవ్వడం జరిగింది. వెంటనే వారిని పర్మినెంట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. మీ అరవింద్ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్
ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా ఇంఛార్జి కొండ్ర సాయి తేజ పాల్గొన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని అకాల వర్షాల వల్ల మోరంచ వాగు ఉగ్రరూపం దాల్చడం వల్ల మొరంచ పల్లి గ్రామం మునిగిపోయిన ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ అన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ అక్కడి ప్రజలను కలిసి ఓదార్చడం జరిగింది. అనంతరం మాకు తోచిన విధంగా బ్రెడ్ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది. ఇలాంటి బాధాకరమైన సంఘటన ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఆ గ్రామాన్ని వెంటనే ఆదుకోవాలని వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాను.

సైకిల్ యాత్ర

సైకిల్ యాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా మిత్రులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. సైకిల్ యాత్రకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు నాపైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

సైకిల్ యాత్ర

సైకిల్ యాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా మిత్రులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. సైకిల్ యాత్రకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు నాపైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

సైకిల్ యాత్ర

సైకిల్ యాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా మిత్రులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. సైకిల్ యాత్రకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు నాపైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

సైకిల్ యాత్ర

సైకిల్ యాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా మిత్రులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. సైకిల్ యాత్రకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు నాపైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

సైకిల్ యాత్ర

సైకిల్ యాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా మిత్రులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. సైకిల్ యాత్రకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు నాపైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

సైకిల్ యాత్ర

సైకిల్ యాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా మిత్రులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. సైకిల్ యాత్రకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు నాపైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

సైకిల్ యాత్ర

సైకిల్ యాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా మిత్రులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. సైకిల్ యాత్రకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు నాపైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

సైకిల్ యాత్ర

సైకిల్ యాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా మిత్రులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. సైకిల్ యాత్రకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు నాపైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

సైకిల్ యాత్ర

సైకిల్ యాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా మిత్రులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. సైకిల్ యాత్రకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు నాపైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .

జయంతి

చంద్రశేఖర్ ఆజాద్ గారి 117 వ జయంతి వేడుకలను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధ్వర్యంలో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో స్థానిక బాలుర వసతి గృహం లో చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

స్వెటర్స్ ఏర్పాటు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చిరువ్యాపారుల సంబంధించిన స్వెటర్స్ ఏర్పాటు చేయాలని తమరిని కోరడం జరిగింది.

ధర్నా

మాకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు మాకే కావాలి అని జర్నలిస్టులు స్థలాల గురుంచి ధర్నా చెయ్యడం జరిగింది

భోజనం అందజేయడం

74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న నిరాశేయులైన ఇద్దరు వ్యక్తులకు భోజనం అందజేయడం జరిగింది.మీ నాగుల అరవింద్ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి

రౌండ్ టేబుల్ సమావేశం

అనాధ పిల్లల హక్కుల సాధనకై MSP పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ నుంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP) నుంచి నాగుల అరవింద్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి ‌పాల్గొనడం జరిగింది.

పరిశీలించడం

 జయశంకర్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో Evm , ఎలక్షన్ ఇతర సామాన్లను ఎలక్షన్ గోదాములను పరిశీలించడం జరిగింది. నాగుల అరవింద్ ఆమ్ ఆద్మీ పార్టీ AAP జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జిది.

పర్యటనలో భాగంగా

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ గారు భూపాలపల్లి పర్యటనలో భాగంగా కెసిఆర్ గారు జెన్కోకు వచ్చినప్పుడు భూపాలపల్లి పట్టణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు కెసిఆర్ గారు హామీ ఇచ్చి చాలా రోజులవుతున్న ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు అని అన్నారు. భూపాలపల్లి పారిశ్రామికమైన ప్రాంతం. జెన్కో ,సింగరేణి ప్రాంతం , దినం దిన అభివృద్ధి చెందుకుంటూ జిల్లాగా ఏర్పడింది. ఇలాంటి ప్రాంతంలో పాలిటెక్నిక్ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందిగా గురవుతున్నారు, సుదీర్ఘ ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది. ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పడడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. జిల్లా కూడా విద్యారంగంలో అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. కావున కేసీఆర్ గారు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ,స్పందించి భూపాలపల్లి పట్టణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ( AAP) ఆధ్వర్యంలో విద్యార్థులు ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వినతి పత్రం

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ కార్యాలయంలో AO కు జయశంకర్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్ లో చదువుకునే విద్యార్థులకు షటర్స్, దుప్పట్లు పంపిణీ చేయాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్ లో మెడికల్ క్యాంపులో నిర్వహించాలని , మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని , వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని ఆమ్ ఆద్మీ పార్టీ AAP జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP )భూపాలపల్లి మండల ఉపాధ్యక్షుడు సాయి ప్రదీప్, మండల నాయకులు కొండ్ర సాయి తేజ, భూపాలపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం

భగత్ సింగ్ 115 వ జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక 100 పడకల ఆసుపత్రిలో ఆమ్ ఆద్మీ పార్టీ AAP జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించి భగత్ సింగ్ కు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.

వినతి పత్రం

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారతదేశానికి స్వాతంత్రం రావాలని 23 సంవత్సరాల వయసులోనే ఉరితాడును ముద్దాడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన యోధుడు భగత్ సింగ్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ గారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే భగత్ సింగ్ కు భారతరత్న అవార్డు ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ AAP నాయకులు మండల ఉపాధ్యక్షుడు సాయి ప్రదీప్ గారు, పట్టణ అధ్యక్షుడు నితిన్ గారు పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి గారు పట్టణ ఉపాధ్యక్షుడు సతీష్ గారు పాల్గొన్నారు.

చర్చ కార్యక్రమం

SDF జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రం లో విద్యా పోరు బాట , జిల్లా సమస్యల పై చర్చ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొదటి కలెక్టర్ ఆకునూరి మురళి సార్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగుల అరవింద్ గారు జిల్లా సమస్యల మీద మాట్లాడం జరిగింది

వినతి పత్రం

భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ విగ్రహం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని అలాగే సెప్టెంబర్ 28 నా భగత్ సింగ్ జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారికి, భూపాలపల్లి మండల MRO గారికి భూపాలపల్లి మున్సిపాలిటీ ఆఫీసులో వినతి పత్రాలు నాగుల అరవింద్ గారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మండల అధ్యక్షుడు మంత్రి రాకేష్ గారు, అడ్వకేట్ భూపాలపల్లి మండల ఉపాధ్యక్షుడు సాయి ప్రదీప్ గారు, పట్టణ ఉపాధ్యక్షుడు పి. రాకేష్ గారు పాల్గొన్నారు.

పాఠశాల సందర్శించి

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భూపాలపల్లి జయశంకర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలో సందర్శించి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది నాగుల అరవింద్ గారు, భూపాలపల్లి మండల అధ్యక్షుడు మంత్రి రాకేష్ గారు, అడ్వకేట్ భూపాలపల్లి మండల ఉపాధ్యక్షుడు సాయి ప్రదీప్ గారు, భూపాలపల్లి పట్టణ ఉపాధ్యక్షుడు రాకేష్ గారు పాల్గొన్నారు.

నిరాహార దీక్ష

 భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్( SFI ) చేస్తున్న రేలే నిరాహార దీక్షలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ నుంచి పూర్తిస్థాయి మద్దతు ప్రకటించడం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ AAP జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ,కార్పొరేట్ పాఠశాలలో విచ్చలవిడిగా ఫీజుల వ్యాపారం చేస్తున్నారని, వారిని గుర్తించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని కోరారు. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెగ్యులర్ MEO లను నియమించాలని కోరారు. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టల్లో, పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, అలాగే అటెండర్, స్లీపర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ప్రజా సంఘాలను పార్టీలను కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉచిత విద్య

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. అలాగే జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా పక్షాన ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ముందు వరుసలో ఉంటూ జీతాలు లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా జర్నలిస్టుల ప్రతినిధుల పిల్లలకు ఉచిత విద్యను, ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేస్తున్నాం.

జన్మదినం సందర్భంగా

చాకలి ఐలమ్మ జన్మదినం సందర్భంగా భూపాలపల్లి పట్టణ లో. అంబేద్కర్ చౌరస్తా నందు చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేయడం జరిగింది…

కొవొత్తుల ర్యాలీ

జయశంకర్ జిల్ల టేకుమట్ల మండలం లో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రేణికుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో చైత్ర పై దాడి చేసిన వారిని బహిరంగంగా కాల్చి చంపాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని క్యాండిల్ తో నివాళులర్పించడం జరిగింది.

నిరసన

సేవ్ లక్షదివ్ ప్లకార్డులతో నిరసన తెలియ చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు.

పాలు, గ్రుడ్లు పంపిణి

సుభాష్ కాలనీ 17 వ వార్డ్ లో గల అంగన్ వాడి సెంటర్ ను సందర్శించిన స్థానిక మీ కౌన్సిలర్ ముంజంపెల్లి మురళిధర్ ఆరునెలల పిల్లలకు అన్న ప్రసన మరియు 3 సం” పిల్లలకు అక్షర ఆబ్యసం చేసిన కౌన్సిలర్.అనంతరం పిల్లలకు బాల అమృతం మరియు పాలు, గ్రుడ్లు పంపిణి చేయడం జరిగింది. .

కరపత్రాలు రిలీజ్

భూపాలపల్లి SFI మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే 10th టెస్ట్ ను జయప్రదం చేయాలని భూపాలపల్లి SFi మండల కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు రిలీజ్ చేసిన మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి , కార్యదర్శి యాకుబ్ మరియు మండల నాయకులు…

ప్రచారం

పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. 

విద్యాసంస్థల బంద్

 దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతం. చేసిన SFI Aisf నాయకులు.

విజ్ఞప్తి

Cpm, cpi, AiFB కలిసి భూపాలపల్లి నగర పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీకి సిద్ధం 30 వార్డులో అభ్యర్థులు ఉంటారు కూటమిని గెలిపించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేసిన Cpm, Cpi, AiFB పార్టీ నాయకులు.

బాలికల హాస్టల్

భూపాలపల్లి మండల కేంద్రంలో ఉన్న SC, ST, BC, బాలుర ,SC, BC, బాలికల హాస్టల్ కు సొంత భవనాలు కేటాయించడంలో భూపాలపల్లి నియోజకవర్గ M L A పూర్తిగా విఫలం.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో SFi ఆధ్వర్యంలో జరిగే కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయండి….1 జిల్లా కేంద్రంలో ఉన్న Sc,st,Bc, బాలుర బాలికల హాస్టల్ కు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలి. 2 భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలి. 3 జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ కళాశాల ఏర్పాటు చేయాలి.4 జయశంకర్ జిల్లా వ్యాప్తంగా హాస్టల్స్ లో ఉన్నటువంటి మిస్ కాస్మోటిక్ ఇతర ఫీజులు విడుదల చేయాలి.5 భుపాలపల్లి జయశంకర్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి అన్ని డిమాండ్ చేయడం జరిగింది. 

ఎన్నికలు

C P M పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కమిటీ సభ్యులు గా నాగుల అరవింద్ ఎన్నిక కావడం జరిగింది..

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ BED కళాశాల , యూనివర్సిటీ కళాశాల, ఏర్పాటు చేయడంలో భూపాలపల్లి నియోజకవర్గ MLA పూర్తిగా విఫలం అవడం జరిగింది.

వినతి పత్రం

భూపాలపల్లి మండలం లో ఉన్న ప్రభుత్వ ఐటిఐ కళాశాలను ప్రభుత్వం ప్రగతి భవన్ గా వాడుకుంటా ఉంది. వెంటనే ప్రభుత్వ ఐటిఐ భవనాన్ని ఐటిఐ కళాశాలకి తిరిగి ఇచ్చేయాలని భూపాల్ పల్లి మండలంలో ఉన్న MRo గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

కార్మికుల సమస్యలు

TS RTC నీ ప్రభుత్వంలో విలీనం చేయాలని రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర బంద్ కు SFI భూపాలపల్లి జయశంకర్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా SFI ఆధ్వర్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

మెడికల్ కళాశాల

భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది.

కౌంటర్ ఫైల్

భూపాలపల్లి SFI మండల కమిటీ సభ్యత్వం 1800 అయింది . భూపాలపల్లి జయశంకర్ జిల్లా SFI కార్యదర్శి పసుల వినయ్ గారికి సభ్యత్వ రుసుము ,కౌంటర్ ఫైల్ ను అందజేయడం జరిగింది .

జయంతి

 ఇంక్విలాల్ జిందాబాద్ అని నినాదం ఇచ్చి తన ప్రాణాలను తృణప్రాయంగా విడిచిన యోధుడు యువతకు మార్గదర్శకుడు భగత్ సింగ్ గారికి జయంతి సందర్భంగా  ఘన నివాళులు అర్పించటం జరిగింది

వినతిపత్రం

భూపాలపల్లి జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన SFI నాయకులు.

వినతి పత్రం

భూపాలపల్లి జయశంకర్ జిల్లా లోని మహాదేవపూర్ మండలం లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని స్థానిక MRo గారికి ఈరోజు మహాదేవపూర్ SFI మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది..

బీఈడీ, కళాశాలు

భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ ,ప్రభుత్వ బీఈడీ, కళాశాల ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన SFI నాయకులు.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటడం జరిగింది.

సంభాషణ

 గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాయకుడు మీడియా విలేకరులతో సంభాషించడం జరిగింది.

వినతి పత్రం

ధర్నా

పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం సమాజంలోని సామాన్యులకు మరో సమస్యగా మారుతుందని, వెనుకబడిన వర్గాల ప్రజలకు సమాజంలో వారి ఎదుగుదల మరియు గుర్తింపు కోసం సేవ చేస్తున్నానని నాయకులు ధర్నా చేయడం జరిగింది. .

సమావేశం

భూపాలపల్లి మండల కేంద్రంలో జరిగిన Aisf మండల పట్టణ నాయకుల అత్యవసర సమావేశంలో మాట్లాడుతున్న మీ నాగుల అరవింద్ Aisf భూపాలపల్లి జిల్లా నాయకులు.

సమావేశం

భూపాలపల్లి AISF పట్టణ మహా సభలో మాట్లాడుతున్న aisf మహాదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి అడప సంతోష్ గారు.

నిరసన

భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రిషన్ ట్రేడ్ ను ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మోకాల్ల పై కూర్చుని నిరసన తెలియజేయడం జరిగింది…

వినతి పత్రం

భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్న SmH హాస్టల్ అయినా Bc బాలుర BC బాలికల హాస్టల్ లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా 100 అడ్మిషన్ పెంచాలని BC వెల్ఫేర్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధికారి గారికి వినతి పత్రం అందించిన Aisf జిల్లా నాయకులు.

వినతి పత్రం

భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్న SmH హాస్టల్ అయినా Bc బాలుర BC బాలికల హాస్టల్ లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా 100 అడ్మిషన్ పెంచాలని BC వెల్ఫేర్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధికారి గారికి వినతి పత్రం అందించిన Aisf జిల్లా నాయకులు.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్ర అభివృద్ధికై CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర 13 రోజున టేకుమట్ల మండలం లో ప్రారంభం జరిగింది.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్రాభివృద్ధికే CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర చిల్పూర్ , మొరం చ పల్లి ,దూత్ పల్లి ,ఒడి తల, కొత్తపేట గ్రామాలలో పాదయాత్ర బృందం సందర్శించింది. ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పాదయాత్ర బృందం డిమాండ్ చేశారు. డబల్ బెడ్ రూమ్ లు అర్హులైన పేదలకు వెంటనే మంజూరు చేయాలి, అర్హులైన వారందరికీ పెన్షన్స్ ఇవ్వాలి, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని MPTC లకు నిధులు కేటాయించాలి. MpTC లకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక హోదా కేటాయించాలి . మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇవ్వాలని ఒడి తల గ్రామంలో నేను మీ నాగుల అరవింద్ మాట్లాడడం జరిగింది.

పాదయాత్ర

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్ర అభివృద్ధికై CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర 11 రోజు కు చేరుకుంది .ఈ పాదయాత్ర చిల్కూర్ లో ప్రారంభం జరిగింది.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్ర అభివృద్ధికై CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర కు NPRD INDIA జిల్లా అధ్యక్షులు చిమ్ముల సురేందర్ రెడ్డి గారు పాదయాత్రలో పాల్గొని మద్దతు ఇవ్వడం జరిగింది.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్ర అభివృద్ధికై Cpm పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర కు AiSF, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ ,AiYF కార్యదర్శి సతీష్ , పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలపడం జరిగింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులందరికీ లేబర్ అడ్డాను , మరియు కార్మికుల కుటుంబ సభ్యులు ఫంక్షన్ ఏర్పాటు చేయుటకు ఫంక్షనల్ ఏర్పాటు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

 Party Activities

 రాష్ట్ర ముఖ్యమంత్రి KCR గారికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఈరోజు లేఖ రాయడం జరిగింది. ఈ లేఖను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది. మీ అరవింద్ ఆమ్ ఆద్మీ పార్టీ AAP జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి

ప్రజా సమస్యలు

కార్ మాస్ కాలనీ లో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నగర పంచాయతీ పాలకవర్గ పూర్తిగా వైఫల్యం చెందిందని విలేకరులతో మాట్లాడుతున్న నాగుల అరవింద్ Aisf జిల్లా నాయకులు.

హరితహారం

భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో హరితహారం లో భాగంగా మొక్కలు నాటిన Aisf జిల్లా నాయకులు నాగుల అరవింద్ Aiyf నాయకులు మార్త రంజిత్.

సమావేశం

Aisf భూపాలపల్లి పట్టణ కమిటీ అత్యవసర సమావేశంలో పాల్గొన్న జిల్లా నాయకులు నాగుల అరవింద్.

సమావేశం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని లు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న Aisf భూపాలపల్లి జయశంకర్ జిల్లా నాయకులు నాగుల అరవింద్.

సమావేశం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ ప్రతి సంవత్సరం గ్రామంలో నిర్వహించే రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేసిన aisf నాయకులు. 

చేరిక

విద్యార్థుల కోరిక మేరకు మళ్ళీ విద్యార్థి సంఘం లోకి నాగుల అరవింద్ గారు చేరడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

 భూపాలపల్లి మహాకూటమి అభ్యర్ధి రమణారెడ్డి గెలుపు కోసం మద్దతుగా రాహుల్ గాంధీ సభకు తరలిన భూపాలపల్లి AISF నాయకులు

రక్తదాన శిబిరం

భగత్ సింగ్ 111వ జయంతి వేడుకల సందర్భంగా భూపాలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో  మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.

ప్రసంగం

తెలంగాణ వ్యాప్త కలిగ ఉన్నా టీచర్ పోస్టులు వెంటనే బర్తీ చేయాలి డీఎస్సీ నోటిఫికేషన్ వెడుదల చేయాలి అని ప్రసంగం అందజేయడం జరిగింది.

SFI రాష్ట్ర స్థాయి విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులలొ రాష్ట్ర కార్యదర్శి కొట రమేష్ గార్కి తొ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు.

జయంతి

భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు (1848) మరియు మహారాష్ట్రకు చెందిన భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవియాత్రి  సావిత్రీబాయి ఫూలే గారి జయంతి సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలను వేసి ఘన నివాళిలు అర్పించడం జరిగింది.

SSC మోడల్ టాలెంట్ టెస్ట్

 జయశంకర్ భూపాలపల్లి లో జరిగే “SSC మోడల్ టాలెంట్ టెస్ట్” ని విజయ వంతం చేయాలి జయశంకర్ జిల్లా అధ్యక్షుడు నాగుల అరవింద్.

వినతి పత్రం

ఏటూరునాగారం లోనూతన. Sc,సెల్ఫ్ మేనేజ్మెంట్ వసథిగృహాలు మంజూరు చేయాలి అన్ని dd గార్కి వినతి పత్రము ఈస్తున్న జిల్లా నాయకులు.

జయంతి

తెలంగాణ రాష్ట్ర రైతాంగ సాయుధ పోరాట యోధుడు , తెలంగాణ తొలి దశ ఉద్యమ అమరుడు దొడ్డి కొమరయ్య కురుమ గారి 49వ జయంతి వేడుకను నిర్వహించడం జరిగింది.

ధర్నా

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ర్యాలీ

సమావేశం

Sfi ముక్య కార్యకర్తల సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన భూపాలపల్లి డివిజన్ నాయకుడు నాగుల అరవింద్ గారు.

స్వాతంత్ర దినోత్సవ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. .

పండ్లు పంపిణి

నాగుల అరవింద్ గారు AISF నాయకులతో కలిసి అనారోగ్యం తో బాధపడుతున్న ప్రజలకు పండ్లు పంపిణి చేయడం జరిగింది.

వ్యాపారం సమస్యలు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గణేష్ చౌక వద్ద చిరు వ్యాపారం చేస్తున్న వారి దగ్గరికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధ్వర్యంలో వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ నాగుల అరవింద్ మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం నగర పంచాయతీ పాలకవర్గం రోడ్డు ప్రక్కన కాలువలు వేయాలని ఉద్దేశంతో అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ల షెటర్స్ తొలగించడం జరిగింది. కాలువలు అయిపోయిన తర్వాత నెల రోజుల్లో మీ షెటర్స్ ఏర్పాటు చేస్తామని చిరు వ్యాపారులకు ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది.

వినతి పత్రం

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ఈరోజు భూపాలపల్లి డిపో మేనేజర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

నిరసన దీక్ష

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర MRPS ,MSP చేపట్టిన నిరసన దీక్షలో భాగంగా వారికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగింది. అని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో SC వర్గీకరణ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

నిరసన దీక్ష

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర MRPS ,MSP చేపట్టిన నిరసన దీక్షలో భాగంగా వారికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగింది. అని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో SC వర్గీకరణ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విఆర్ఏలు చేపట్టిన సమ్మెలో భాగంగా వారికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగింది. అని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు నిర్దిష్టమైన పే స్కేలు అమలు చేయాలని, మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

జయంతి

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ గారికి 116 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా పని చేసిన మహోన్నత వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ అని భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు, అని అంతేకాకుండా భగత్ సింగ్ , తో అనేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. దేశంలో ఉన్న యువత చంద్రశేఖర్ ఆజాద్ ఆశయాల కోసం పనిచేయాలని అన్నారు.

కలిసిన సందర్భంలో

ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) ఆధ్వర్యంలో ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్న వంద పడకల ఆసుపత్రిని సందర్శించడం జరిగింది అని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP )జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కొత్తగా వచ్చిన హాస్పిటల్ సూపరింటెండెంట్ Dr సంజీవయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి అంబేద్కర్ చిత్రపటాన్ని బహూకరించడం జరిగింది. అనంతరం అక్కడ వచ్చిన సమస్యలను తమ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని అన్నారు. ముఖ్యంగా అన్ని రకాల జనరల్ వైద్య సేవలు అందే విధంగా కృషి చేయాలని కోరడం జరిగింది. ముఖ్యంగా వైద్య సిబ్బంది పేషెంట్లకు అందుబాటులో ఉండాలని కోరడం జరిగింది. CT స్కానింగ్, MRi స్కానింగ్, ఇతర స్కానింగ్ విభాగాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరడం జరిగింది. మంచినీరు, భోజన వసతులు ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని చెప్పడం జరిగింది. పేషెంట్ లకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పడం జరిగింది. అనంతరం ఆస్పత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, పేషంట్లకు భోజనం ఏర్పాటు చేసే కార్మికుల తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.

లేఖ రాసిన సందర్భంలో

ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో ప్రభుత్వ విద్యాసంస్థల సందర్శన కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పట్టణ కమిటీ, మండల కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి లో ఉన్న ప్రభుత్వ పాఠశాల, మరియు జంగేడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. అని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలను విద్యార్థుల్లో మాతో చెప్పారని అన్నారు. అన్న అనంతరం భోజనం వసతులను పరిశీలించడం జరిగింది. అనంతరం విద్యార్థుల కలిసి భోజనం చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు కూర్చోవడానికి సరిగ్గా బెంచీలు లేవు, మంచినీరు సమస్య బాగా ఉంది, అలాగే మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు అని ఆయా పాఠశాలలో అటెండర్, స్లీపర్, లేరు అని పాఠశాల ప్రారంభమై అయి ఇన్ని రోజులు అవుతున్న సరిగా పాఠ్య పుస్తకాలు రాలేదు. అని ఆట స్థలం సరిగ్గా లేదని, వాచ్మెన్ , ల్యాబ్, గ్రంధాలయం, ఫ్యాన్లు ,లైట్లు, రూములలో సరిగ్గా లేవు అని ఇంకా ఇతర సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నారని నాగుల అరవింద్ అన్నారు. వెంటనే సమస్యల ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు భోజనం వండడానికి గ్యాస్ పోయి లేకపోవడంతో మధ్యాహ్నం భోజనం కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వ పాఠశాలలో గ్యాస్ పొయ్యి ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఆయా పాఠశాలలో వచ్చిన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి లేఖ రాయడం జరుగుతుందని నాగుల అరవింద్ అన్నారు.

నియామక పత్రం

ఆమ్ ఆద్మీ పార్టీ AAP గణపురం మండల అధ్యక్షుడిగా MD యాకూబ్ పాషా నియమించడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ తెలియజేసి నియామక పత్రాన్ని MD యాకుబ్ పాషా కు అందజేయడం జరిగింది.

వినతి పత్రం

 అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ మాట్లాడుతూ గడిచిన వారం రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల వలన ఇల్లు కూలిపోయిన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని దీనితోపాటు నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి మండలంలో నష్టపోయిన వారిని గుర్తించడం కోసం MRO ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

VRO సమస్యలు

తెలంగాణ రాష్ట్రంలో VRO ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేంటనే పరిష్కరించాలి. అలాగే VRO చేస్తున్న సమ్మెకు, ఇతర ఆందోళన కార్యక్రమాలు ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ మాట్లాడుతూ VRO లకు స్పష్టమైన విధులు, బాధ్యతలు ,( జాబ్ చాట్) ని ప్రకటించాలి,VRO కు పదోన్నతులు నిలిపివేశారు. వెంటనే VROలకు పదోన్నతులు ఇవ్వాలి. అకాల మరణం చెందిన VRO కుటుంబాలకు 2015 నుంచి నియామకాలు చేపట్టలేదు, వెంటనే ఆయా కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. సర్వీస్ రెగ్యులరైజ్ కాని వారికి సర్వీస్ రెగ్యుల రైజింగ్ చేయాలి. VRO లో ను రెవెన్యూ శాఖ రీ లోకేట్ చేయాలి. విఆర్వోలు ఎదుర్కొంటున్నటువంటి ఇతర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి, లేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అలాగే వీఆర్వోలు చేస్తున్నటువంటి సమ్మెకు ఇతర , ఆందోళన కార్యక్రమాలకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తున్నాం అని ఆమ్ ఆద్మీ పార్టీ AAP భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ తెలియజేశారు.

నియామక పత్రం

ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జిగా నాగుల అరవింద్ గారి నియమిస్తున్నట్టు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికార ప్రతినిధి తాళ్ల పెళ్లి సురేష్ గారు తెలియజేశారు. ఈ మేరకు నాగుల అరవింద్ కు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది.

కళాశాల

జయశంకర్ జిల్లాకేంద్రంలో లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలి.

పోస్టర్ ఆవిష్కరణ

Recent Activities

వర్ధంతి

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల, 92 వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న నిరాశేయులైన ఇద్దరు వ్యక్తులకు భోజనం అందించడం జరిగింది.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో గడిచిన 6 సంవత్సరాల పై నుంచి పీజీ కాలేజ్ స్వంత భవనం లేదు. కాలేజీ స్వంత భవనం లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. *విద్యార్థుల సంఖ్య ఉన్న , కళాశాలలో మౌలిక వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు కళాశాల రావడానికి ఇబ్బందులకు గురి అవుతున్నారు. జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ పీజీ కళాశాల భవిష్యత్తు విద్యార్థులకు చాలా అవసరం . ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పీజీ కాలేజ్ కు స్వంత ఏర్పాటు చేయాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ AAP జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులను సంఘటితం చేసి MLA క్యాంప్ ఆఫీస్, జిల్లా అధికారుల ఆఫీసులో ముట్టడిస్తామని హెచ్చరించారు.

వినతి పత్రం

అర్హులైన పేద ప్రజలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలి భూపాలపల్లి డిప్యూటీ MRO కు వినతి పత్రం భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అనంతరం అర్హులైన పేద ప్రజలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని భూపాలపల్లి డిప్యూటీ MRO కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ AAP జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంఛార్జి నాగుల అరవింద్ అన్నారు, అనంతరం వారు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజక వర్గానికి 960 పైచిలుకు డబుల్ బెడ్ రూమ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో 540, డబుల్ బెడ్ రూమ్ పూర్తయి చాలా రోజులు అవుతున్న ఇంతవరకు అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇవ్వడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు విఫలమయ్యారని అన్నారు. ఇల్లు లేక పేద ప్రజలు అల్లాడుతున్నారని ఇంత కూడా జాలి లేని అధికారులు , ప్రజా ప్రతినిధులు భూపాలపల్లిలో ఉన్నారని అన్నారు. పూర్తయిన డబుల్ బెడ్ రూములు శిధిల వ్యవస్థకు చేరుకుంటున్నాయని, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాల మారుతున్నాయని, ఇంత జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు అని అన్నారు, డబుల్ బెడ్ రూమ్ లో కోసం అప్లై చేసుకోవాలని పేపర్ ప్రకటన లు ఇస్తూ కాలం గడుపుతున్నారు అన్నారు. ఇప్పటికైనా డబుల్ బెడ్ రూమ్ ప్రభుత్వం ఇవ్వకపోతే , అవసరమైతే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ లోను పేద ప్రజలు లకు ఆమ్ ఆద్మీ పార్టీ AAP ఆధ్వర్యంలో పంచుతామని అన్నారు, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు , స్పందించి డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వకపోతే పేద ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశామని నాగుల అరవింద్ అన్నారు *ఇంకా నిర్మాణం పూర్తికాని డబుల్ బెడ్ రూమ్ లు వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు.

సమావేశం

బహుజన్ సమాజ్ పార్టీ BSP పట్టణ కేంద్రంలో వున్న 25వ వార్డులకు సంబంధించిన కొంతమంది వ్యక్తులతో భూపాలపల్లి మండల అధ్యక్షుడు నాగుల అరవింద్ గారు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ BSP జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ పాల్గొని BSP పార్టీ గురించి తెలియజేయడం జరిగింది. అనంతరం 25వ వార్డ్ కు సంబంధించిన అధ్యక్షుడిగా కొలిపాక మధుకర్ ఎన్నిక కావడం జరిగింది. సెక్టర్ అధ్యక్షుడిగా V కేశవ్ పాల్ , ఎన్నిక కావడం జరిగింది. బూత్ కమిటీ సభ్యులుగా నాగుల శ్రావణ్ ,MD హైమద్,k శ్రావణ్ కుమార్ ఎన్నిక కావడం జరిగింది.

దిష్టి బొమ్మ ద్రహణం

సైకిల్ యాత్ర

సైకిల్ యాత్ర

300 కిలోమీటర్లు పూర్తయిన సైకిల్ యాత్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర లో భాగంగా హైదరాబాద్ లోని , రాజ్ భవన్ వరకు 300 మీటర్లు సైకిల్ యాత్ర పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే BC ల కుల గణన చేపట్టాలి, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. అని కొనసాగిన సైకిల్ యాత్ర రాజ్ భవన్ చేరుకోగా గవర్నర్ గారు లేకపోవడంతో రాజ్ భవన్ ముందున్న పెట్టెలో లేఖను వేయడం జరిగింది.

సన్మానం

255 కిలోమీటర్ల పూర్తయిన సైకిల్ యాత్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర ఉప్పల్ నుంచి విద్యానగర్ వరకు 255 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే BC ల కుల గణన చేపట్టాలి. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. అని తలపెట్టినా సైకిల్ యాత్ర లో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారిని కలవడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర ను గుర్తించిన ఆర్.కృష్ణయ్య గారు నాకు సన్మానం చేయడం జరిగింది .

వినతి పత్రం

జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర లో భాగంగా ఈరోజు తెలంగాణ మాజీ స్పీకర్ ప్రస్తుత MLC సిరికొండ మధుసూదనా చారి గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం వెంటనే BC ల కుల గణన చేపట్టే విధంగా , చట్టసభల్లో BC లకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా TRS పార్టీ నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

140 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సైకిల్ యాత్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర హనుమకొండ నుంచి జనగామ వరకు 140 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే BC లకు 50 శాతం రిజర్వేషన్లు చేపట్టాలని,BC ల కుల గణన చేపట్టాలి,అని తలపెట్టిన సైకిల్ యాత్రకు అన్ని రాజకీయ పార్టీలు ,ప్రజా సంఘాలు అపురూప స్పందన లభించింది. మొదటగా హనుమకొండలో ఈ సైకిల్ యాత్రను ప్రొఫెసర్ వెంకటనారాయణ పాల్గొని ఈ సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది.

కరపత్రాలు రిలీజ్

భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ లోని రాజ్ భవన్  జరిగే సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని ఈరోజు స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది

నియామక పత్రం

జాతీయ BC సంక్షేమ సంఘం యువజన విభాగం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగుల అరవింద్ అను నన్ను నియమిస్తూ జాతీయ BC సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి శ్యాం యాదవ్ గారు నాకు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు

సమాజాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి బహుజన్ సమాజ్ పార్టీ (BSP,) డిమాండ్ చేయడం జరిగింది. భూపాలపల్లి లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి పోయి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలి, భవన నిర్మాణ కార్మికులు ఇల్లు కట్టుకోవడానికి 10 లక్ష రూపాయల లోన్ ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేయాలి, ప్రతి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల అడ్డా ఏర్పాటు చేయాలి, భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందేలా చర్యలు తీసుకోవాలి. భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు గాయపడితే ఉచిత వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రస్తుత కుటుంబ జీవనం కోసం 2 లక్షల రూపాయల సహాయం చేయాలి, భవన నిర్మాణ కార్మికుల తో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రైవేట్ హాస్పిటల్ లో ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి తెలియజేయడం జరిగింది.

వర్ధంతి

మహాత్మ జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా స్థానిక 1, 2, 14, 25 వార్డ్ ల బహుజన్ సమాజ్ పార్టీ ( BSP)  నాయకులు అందరం కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే 131 వ వర్ధంతి వేడుకలను నిర్వహించడం జరిగింది.

వర్ధంతి

మహాత్మ జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా స్థానిక 1, 2, 14, 25 వార్డ్ ల బహుజన్ సమాజ్ పార్టీ ( BSP)  నాయకులు అందరం కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే 131 వ వర్ధంతి వేడుకలను నిర్వహించడం జరిగింది.

చేరిక

BSP పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో BSP పార్టీలో జాయిన్ నాగుల అరవింద్ గారు.

చేరిక

BSP పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో BSP పార్టీలో జాయిన్ నాగుల అరవింద్ గారు.

నిరసన దీక్ష

తీన్మార్ మల్లన్న ను వెంటనే విడుదల చేయాలని భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు చేస్తున్న నిరసన దీక్షకు ఓ సామాన్యుడిగా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. తీన్మార్ మల్లన్న వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

సన్మానం

ఇటీవల నిరుద్యోగ భృతి6000 రూపాయలు ప్రకటించాలని కోరుతూ , 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చెయ్యాలని కోరుతూ , తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 2 వేల కోట్లు నిధులు విడుదల చేయాలని కోరుతూ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి ప్రగతి భవన్ వరకు సైకిల్ యాత్ర చెయ్యడం జరిగింది… ఈ యాత్ర విజయవంతంగా 300 కిలోమీటర్ల పూర్తి చెయ్యడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర విజయవంతం చేసిన సందర్బంగా జాతీయ BC సంఘము ఉమ్మడి జిల్లా కమిటీల నుంచి నాకు సన్మానం చేయడం జరిగింది

పోరాట దీక్ష

Bc లకు BC బంధు ఏర్పాటుచేయాలని వరంగల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న BC ల ధర్మ పోరాట దీక్ష కు BC బిడ్డగా మద్దతు ఇవ్వడం జరిగింది.

సైకిల్ యాత్ర

ఇటీవల నిరుద్యోగ భృతి6000 రూపాయలు ప్రకటించాలని కోరుతూ, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చెయ్యాలని కోరుతూ, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 2 వేల కోట్లు నిధులు విడుదల చేయాలని కోరుతూ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి ప్రగతి భవన్ వరకు సైకిల్ యాత్ర చెయ్యడం జరిగింది.

సన్మానం

300 కిలోమీటర్ల సైకిల్ యాత్ర విజయవంతగా పూర్తి కావడం జరిగింది. నేను చేసిన ఈ సైకిల్ యాత్ర గుర్తించి విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి నాకు శాలువా కప్పి సన్మానించడం జరిగింది.

సన్మానం

300 కిలోమీటర్ల సైకిల్ యాత్ర విజయవంతగా పూర్తి కావడం జరిగింది. నేను చేసిన ఈ సైకిల్ యాత్ర గుర్తించి తీన్మార్ మల్లన్న టీం సభ్యులు నాకు శాలువా కప్పి సన్మానించడం జరిగింది.

జయంతి

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్బంగా ఘనంగా నివాళిలు అర్పించడం జరిగింది.

లేఖ అందజేసిన సందర్భంలో

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 6000 రూపాయలు ప్రకటించాలని కోరుతూ,తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ,తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రతి ఒక్క జిల్లాలకు 2 వేల కోట్లు నిధులు విడుదల చేయాలని కోరుతూ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర హైదరాబాద్ కు చేరుకోగా BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి ఈ లేఖను అందజేయాలని BJP పార్టీ కార్యాలయంలో లేఖ ను అందజేయడం జరిగింది.

లేఖ అందజేసిన సందర్భంలో

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 6000 రూపాయలు ప్రకటించాలని కోరుతూ,తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ,తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రతి ఒక్క జిల్లాలకు 2 వేల కోట్లు నిధులు విడుదల చేయాలని కోరుతూ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర హైదరాబాద్ కు చేరుకోగా BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి ఈ లేఖను అందజేయాలని BJP పార్టీ కార్యాలయంలో లేఖ ను అందజేయడం జరిగింది.

సన్మానం

నిరుద్యోగ సమస్యల పరిష్కారం కొరకు గత 7 రోజులుగా (తేది. జూలై 29 నుండి) భూపాలపల్లి నుండి హైదరాబాద్ గన్ పార్కు వరకు దాదాపు 300 కి.మీటర్లు సైకిల్ యాత్ర చేస్తున్న నిరుద్యోగి నాగుల అరవింద్ బుధవారం టీజేఏస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా టీజేఏస్ రాష్ట్ర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

సన్మానం

నిరుద్యోగ సమస్యల పరిష్కారం కొరకు గత 7 రోజులుగా (తేది. జూలై 29 నుండి) భూపాలపల్లి నుండి హైదరాబాద్ గన్ పార్కు వరకు దాదాపు 300 కి.మీటర్లు సైకిల్ యాత్ర చేస్తున్న నిరుద్యోగి నాగుల అరవింద్ బుధవారం టీజేఏస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా టీజేఏస్ రాష్ట్ర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

వినతి పత్రం

సైకిల్ యాత్రను జయప్రదం చేయండి… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 6000 రూపాయలు ప్రకటించాలని కోరుతూ,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షల పైచిలుకు ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ,తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం 2 వేల కోట్లు నిధులు కేటాయించాలని కోరుతూ ఈ నెల 29/07/21 నుంచి వచ్చే నెల 5/08/21 వ తేదీ వరకు జరిగే సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రం నుండి హైదరాబాదులోని ప్రగతి భవన్ వరకు ఈ సైకిల్ యాత్ర కొనసాగుతోంది. ఈ సైకిల్ యాత్ర ముగింపు గా రాష్ట్ర ముఖ్యమంత్రి kCR గారికి కలిసి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.

వినతి పత్రం

భూపాలపల్లి జయశంకర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు కోసం ప్రత్యేకంగా 200 కోట్ల బడ్జెట్ ప్రభుత్వం వెంటనే కేటాయించాలని DEO ఆఫీస్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

వినతి పత్రం

భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో రెగ్యులర్ DEO ను నియమించాలి, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాల్లో రెగ్యులర్ MEO నియమించాలని ఈరోజు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

సన్మానం

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్రాభివృద్ధికే CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర లో భాగంగా బాగిర్తిపేట గ్రామంలో DYFI జిల్లా కార్యదర్శి వినయ్ కుమార్ గారి తల్లిదండ్రులు నన్ను సన్మానం చేసిన సందర్భంలో.

ప్రజా సమస్యలు

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్ర అభివృద్ధికై జరిగిన పాదయాత్ర లో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న నాగుల అరవింద్ గారు.

ప్రజా సమస్యలు

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్ర అభివృద్ధికై జరిగిన పాదయాత్ర లో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న నాగుల అరవింద్ గారు.

పాదయాత్ర ముగింపు సభ

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్రాభివృద్ధికే CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా CPM పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిబాబు గారు పాల్గొని మాట్లాడారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్రాభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్రాభివృద్ధికే కోరుతూ CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ముగింపు సభ ఏర్పాటు చేయడం జరిగింది.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్రాభివృద్ధికే కోరుతూ CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర లో భాగంగా జంగేడు ,శాంతినగర్ కాలనీలలో పర్యటించడం జరిగింది. ఆయా కాలనీ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నాగుల అరవింద్ మాట్లాడటం జరిగింది .

పాదయాత్ర

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్ర అభివృద్ధికై CPM పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మరికొద్ది క్షణాల్లో భూపాలపల్లికి రానున్న పాదయాత్ర నాగుల అరవింద్ పాదయాత్ర బృందం నాయకులు.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్రాభివృద్ధికే కోరుతూ CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర రేగొండ మండల కేంద్రంలో15 రోజున ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా DYFi రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి గారు పాల్గొని భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్ర అభివృద్ధి చేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం అని తెలియజేయడం జరిగింది.

గ్రామ సమస్యలు

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్రాభివృద్ధికే CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర పెద్ద కోమటి పల్లి గ్రామ చేరుకున్న సందర్భంగా అ గ్రామ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూములు అర్హులైన పేదలకు వెంటనే ఇవ్వాలి, 3 ఎకరాల భూమి ఇవ్వాలి, సైడ్ కాలవలు ఏర్పాటు చేయాలి. సిసి రోడ్లు ఏర్పాటు చేయాలి. కొత్త పింఛన్లు అర్హులైన వారికి ఇవ్వాలి,అర్హులైన వారికి SC,BC,ST, మైనారిటీ కార్పొరేషన్ ఇవ్వాలి. వెంటనే ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలని మాట్లాడడం జరిగింది

బైక్ ర్యాలీ

చర్చి

భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో విద్యార్థి యువజన ఉపాధ్యాయ సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది.ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ఫీజులు అరికట్టాలని, విద్యాహక్కు చట్టం అమలు చేయాలని ,46 జీవో నంబర్ ను అమలు చేయాలని అనేక అంశాలను చర్చించడం జరిగింది

Activities Done By Nagula Aravind

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్రాభివృద్ధికే Cpm పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు BC సంఘం నాయకులు సత్యనారాయణ గారు మద్దతు తెలపడం జరిగింది.

వామపక్షాల అభ్యర్థి జయ సారధి రెడ్డి గెలిపించాలని విస్తృత ప్రచారం చేయడం జరిగింది.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్రాభివృద్ధికే Cpm పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు BC సంఘం నాయకులు సత్యనారాయణ గారు మద్దతు తెలపడం జరిగింది.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ను ఏర్పాటు చేయాలని SFI ఆధ్వర్యంలో రాష్ట్ర రోకో చేయడం జరిగింది .

CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర లో భాగంగా కొయ్యూరు గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల తో పాదయాత్ర బృందం వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్ర అభివృద్ధికై Cpm పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 7 రోజు మహాదేవపూర్ మండలంలో ప్రారంభం జరిగింది.

భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్న SmH హాస్టల్ అయినా SC బాలుర హాస్టల్ ను ప్రారంభించాలని sc అధికారి గారికి SFI ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని 2020 ని రద్దు చేయాలని భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో డాక్యుమెంటరీ పత్రాలు కాల్చివేసిన SFI AISF నాయకులు

భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్రాభివృద్ధికే Cpm పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర కు నస్తూరి పల్లి గ్రామ SFI నాయకులు మద్దతు.

Cpm పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 5 రోజుకు చేరుకుంది.అందులో భాగంగా లేంకల గడ్డ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న నాగుల అరవింద్

SFI ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో SFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో HP పెట్రోల్ బంక్ ముందు ధర్నా చేయడం జరిగింది.

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటడం జరిగింది.

On the Occasion of Meeting

నారాయణ మూర్తి గారితో మర్యాదపూర్వకంగా కలిసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు.

భద్రాచలం M L A సమ్మాన్ రాజయ్య గారిని గౌరవపూర్వకంగా కలిసిన నాగుల అరవింద్ భూపాలపల్లి ASFI జిల్లా ఉపాధ్యక్షులు.

ఎల్ .బి. నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు బి.సి. జాతీయ నాయకులు ర్యాగ కృష్ణయ్య గారిని మర్యాదపూర్వకమగు కలవడం జరిగింది.

 

పాదయాత్రలో రమణ గారిని మరియు చక్రపాణి గారిని గౌరవపూర్వకంగా కలిసిన నాగుల అరవింద్ గారు.

CPM పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగుల అరవింద్ గారు.

Cpi బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగుల అరవింద్ గారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు “అనుముల రేవంత్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలిసిన అరవింద్ గారు.

పాదయాత్రలో MLC నర్సి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగుల అరవింద్ గారు.

Petitions and Pamphlets

Party Activities

Party Pamphlets

News Paper Clippings

Videos

}
27-06-1998

Born in Bellampalli

Telangana.

}
2013

Studied SSC Standard

From Sri Saraswathi Sishu Mandir High School at Bellampalli

}
2014

Joined in SFI

}
2014

President

of Gandhi College at Bhupalpally

}
2015

Town President

of Bhupalpally

}
2015

Mandal President

of Bhupalpally

}
2016

Completed Intermediate

From Gandhi Junior College at Bhupalpally

}
2016

District Committee Member

of Warangal

}
2016

Division President

of Bhupalpally

}
2016

District Vice-President

of Jayashankar Bhupalpally District

}
2017

District President

of Jayashankar Bhupalpally District

}
2021

Joined in Jathiya BC Samskema Sangham Yuvajana Vibhagam

of Jayashankar Bhupalpally District

}
2021-Till Now

Working President

of Jathiya BC Samskema Sangham Yuvajana Vibhagam at Bhupalapally in Jayashankar Bhupalapally District

}
2022

Finished Graduation

From Vasavi Degree College affiliated with Kakatiya University at Bhupalpally

}
2022

Joined in AAP

}
2022

Party Activist

Of AAP

}
Since - 2023

Constituency In-Charge

Of Bhupalpally, AAP

}
2022-Till Now

District President

Of Jayashankar Bhupalpally, AAP

}
2024

District Convener

Of Jayashankar Bhupalpally, AAP