Matta Sailaja | ZPTC Razole | Ex YSRCP Co-ordinator | Ex APIIC State Board Director | Founder of Matta Sailajaravikumar Trust| YSR Congress Party | Dr. B.R. Ambedkar Konaseema District | Andhra Pradesh| the Leaders Page | the Leaders Page

Matta Sailaja

ZPTC – Razole, Ex YSRCP Co-ordinator,Ex APIIC State Board Director, Founder of Matta Sailajaravikumar Trust,Dr. B.R. Ambedkar Konaseema District, Andhra Pradesh, YSRCP

A Story of Strong, Passionate, and Loyal Leadership

I am Matta Sailaja, a seasoned grassroots leader, social reformer, and philanthropist dedicated to public service, ethical leadership, and community empowerment. I was born on 25 June 1970 in Narsapuram, where my early life was shaped by discipline, cultural values, and a deep sense of civic responsibility.

Late Sri Sarella Ganga Chalam, a highly respected Executive Engineer in the Irrigation Department, Government of Andhra Pradesh, served as a guiding force whose career stood as a model of integrity, technical excellence, and public accountability. Smt. Sarella Vijaya Susheela, a retired government employee, provided constant inspiration through her discipline, perseverance, and compassion toward society. These values became the foundation of my character and public life.

I express my keen interest and strong aspiration to take greater organizational responsibility within the YSR Congress Party, particularly as YSRCP Incharge for Razole Assembly Constituency. My objective is to further strengthen the party at the grassroots level, expand the cadre base, and effectively implement the vision and programmes of Hon’ble Former Chief Minister and President of YSR Congress Party, Shri Y.S. Jagan Mohan Reddy.

Matta Sailaja

ZPTC, Matta  Sailajaravikumar Trust Founder  

Career Objective
My foremost objective is to serve society with honesty, compassion, and accountability while working for inclusive development and social justice. I strive to strengthen grassroots governance, empower women and youth, improve access to quality education and healthcare, promote farmer welfare, and work dedicatedly for the all-round development of Razole Assembly Constituency, ensuring that welfare schemes reach the most vulnerable sections of society.

Representation Seeking Entrustment as In-Charge – Razole Assembly Constituency

Political Initiation – Indian National Congress

My political journey began in 2001 with the Indian National Congress under the leadership of the late Dr. Y.S. Rajasekhara Reddy. I was elected as Mandal Parishad Territorial Constituency (MPTC) member from Chennadam Village, marking my entry into grassroots governance.

In 2004, I was elected as Mandal Parishad President (MPP), Razole Mandal. During my tenure, I worked extensively for women’s empowerment, child welfare, education, rural infrastructure, sanitation, and upliftment of marginalized communities.

Oath-Taking as Mandal Parishad President- MPP (2004)

Matta Sailaja | ZPTC Razole | Ex YSRCP Co-ordinator | Ex APIIC State Board Director | Founder of Matta Sailajaravikumar Trust| YSR Congress Party | Dr. B.R. Ambedkar Konaseema District | Andhra Pradesh| the Leaders Page | the Leaders Page

In 2004, Smt. Matta Shailaja took the oath of office as Mandal Parishad President (MPP) under the leadership of prominent leaders MLA Shri Alluri Krishnam Raju and Smt. MLA Pamula Rajeswari, ZPTC member Shri Chelluboyina Srinivas, and Shri Venugopal and Shri Krishna. The event, held under their collective guidance and patronage, marked a significant milestone in her political career, symbolizing the trust reposed in her by senior party figures and the community.

Matta Sailaja | ZPTC Razole | Ex YSRCP Co-ordinator | Ex APIIC State Board Director | Founder of Matta Sailajaravikumar Trust| YSR Congress Party | Dr. B.R. Ambedkar Konaseema District | Andhra Pradesh| the Leaders Page | the Leaders Page 

In 2005, under my leadership, Razole Mandal was recognized as a child-labor-free mandal and received the No.1 Mandal Award at the district level.

In 2006, I was appointed as Chairperson of the Agricultural Technology Management Agency (ATMA), where I promoted modern agricultural practices and strengthened farmer-support systems.

Transition to YSR Congress Party and Key Participation’s

YSR Congress Party Plenary Meeting – Idupulapaya: Attended the plenary meeting and actively engaged in organisational discussions, coordination, and strengthening party structure.

YSRCP – Agitations & Movements (2011–2019)

Lakshya Dheeksha – Vijayawada: Led and mobilized people from Razole Assembly Constituency as per Party High Command directions.
● Led and participated in the Zala Deeksha protest at Jantar Mantar, Delhi, along with party members from Razole Constituency
Odarpu Yatra – Shri Y.S. Jagan Mohan Reddy: Actively participated and led public mobilisation from Razole Assembly Constituency across East Godavari and Guntur districts.
Praja Sankalpa (Jagan) Padayatra: Organized and mobilized cadre and supporters from Razole Assembly Constituency and actively followed yatra programmes.
Haritha Yatra (Ravulapalem to Polavaram): Actively participated in the party’s environmental and public outreach programme.
Petrol Price & Electricity (Vidhyuth) Dharnas: Conducted and led dharnas in Razole Assembly Constituency whenever called by the Party High Command.
Jagan Arrest Dharna & Bandh: Led bandh programmes protesting the political arrest of Shri Y.S. Jagan Mohan Reddy and was arrested by local police during the agitation.
Jail Bharo Programme: Actively led and participated during Jagan Amara Nirahara Dheeksha.
Relay Nirahara Dheeksha: Conducted and participated in hunger strikes at Razole during party agitations.
Highway Road Digbandham: Conducted and led road blockades in Razole Assembly Constituency as part of direct action programmes.
Sharmila Padayatra: Actively followed and participated at Idupulapaya and Kurnool, mobilising support from Razole Assembly Constituency.
Vijayamma Amara Nirahara Dheeksha: Led people from Razole Assembly Constituency and actively participated at Vijayawada and Guntur.

Recent Protests & Agitations (2024–2026)

Yuvatha Poru: Actively participated and mobilized youth in Razole Assembly Constituency, raising a strong voice on youth-related issues and employment concerns.
Fee Reimbursement Dharna: Participated in and supported dharnas demanding continuation and timely release of fee reimbursement for students, standing with parents and student communities.
PPP Vidhanam ki Vyathireka Bike Rallies: Organized and participated in bike rallies opposing the PPP policy, mobilising party cadre and the public across villages in Razole Assembly Constituency.
Babu Surety – Mosam Guarantee Protest: Actively participated in protests exposing false guarantees and misleading assurances, creating public awareness against anti-people policies.
Rythulu Kosam Dharna: Actively participated in dharnas demanding justice for farmers, highlighting issues related to agriculture, input costs, and farmer welfare.
Koti Santhakalu Sekarna against PPP Vidhanam: Actively participated in the mass signature campaign collecting public support against the PPP policy, mobilising people across villages in Razole Assembly Constituency.

Positions Held in the YSR Congress Party

YSR Congress Party – Zilla Steering Committee Member (2010–2013)
I actively served as a district-level steering committee member during the formative years of the party, contributing to organisational building, cadre coordination, and strengthening the YSRCP structure at the grassroots level.

YSR Congress Party, Co -Coordinator Razole Assembly
I worked as the First Co -Coordinator, Razole Assembly Constituency (2013–2014) – Served as the first YSRCP Co -Coordinator for Razole Assembly Constituency, playing a key role in establishing party structure, mobilising cadre, and strengthening the party’s presence at the booth, village, and mandal levels during the early growth phase of YSRCP.

Zilla Parishad Territorial Constituency (ZPTC)(2021-present), Razole
I Elected representative serving the people of Razole through grassroots governance and development initiatives. Razole Mandal has a total of 20 MPTCs; while the YSR Congress Party lost in 15 MPTC divisions, I won as ZPTC, which clearly demonstrates my strong personal connection with the people of Razole and the deep trust they have placed in me.

Director, Andhra Pradesh Industrial Infrastructure Corporation (APIIC)(2022-2024)
As a member of the Board of Directors, I strongly supported the industrial and infrastructure development of Andhra Pradesh, actively contributing to growth initiatives and development strategies under the leadership of Hon’ble Former Chief Minister and YSR Congress Party President Shri Y.S. Jagan Mohan Reddy.

The Roots – Family and Values
My roots are deeply embedded in grassroots leadership, agriculture, and public service. My grandfather served as Village President (Grama Sarpanch) for nearly 20 years, earning the trust and respect of the people through honest leadership, accessibility, and dedication to village development. His long service at the village level gave me first-hand exposure, from an early age, to public responsibility, rural governance, and the importance of standing with the people during both progress and hardship.

This strong village-level leadership legacy shaped my understanding of administration, accountability, and people-centric governance. Growing up in such an environment instilled in me the belief that true leadership begins at the grassroots and must always remain connected to the everyday realities of rural life.

Educational Background

I completed my Secondary School Certificate (SSC) from Schade Girls High School, Rajahmundry. I pursued my Intermediate education at Women’s College, Rajahmundry, and later obtained my Bachelor of Commerce (B.Com) degree from Women’s Degree College, Rajahmundry, affiliated with Andhra University.

During my college years, I served as a Cultural Leader and organized several programmes with special emphasis on women’s empowerment, social awareness, and inclusive participation. These experiences strengthened my organisational and leadership abilities.

Married Life and Family Support

I am married to Sri Matta Ravi Kumar, a farmer by profession. My married life has given me deep exposure to agricultural life and rural realities, which are central to Razole Constituency. Being part of a farming household has strengthened my understanding of farmers’ challenges, livelihoods, and aspirations, and it continues to shape my public service with empathy and practicality.

I am blessed with two sons who are well educated and professionally accomplished, and who have been a constant source of strength throughout my political journey. My elder son is a software engineer working in Dubai, with an annual package of approximately Rs.2 crore, reflecting his technical excellence and global exposure. My younger son completed his Master’s degree in London and worked there as a software engineer, before choosing to return to India to actively support my political career.

At present, my younger son looks after our family businesses and agricultural properties, ensuring their effective management and growth. The unwavering support, discipline, and encouragement of my family have enabled me to devote myself fully to public life while upholding strong family values and social responsibility.

I am strongly supported throughout my political journey by my brothers, who are well settled in Japan and successfully lead restaurant enterprises and an international school, providing constant moral and financial support.

Social Commitment and Philanthropy

Social service has always been at the core of my public life. With a strong desire to support the underprivileged and respond to real needs on the ground, I founded the Matta Sailajaravikumar Trust, through which I actively work in the areas of education, healthcare, and humanitarian relief.

One of my most meaningful contributions has been the donation of land for the establishment of the Jagananna Village Health Clinic in Chennadam Village, ensuring that quality primary healthcare is accessible to rural families. I have also donated land for the construction of a church, reflecting my belief in communal harmony, mutual respect, and support for the spiritual and social needs of the community.

In addition to long-term infrastructure support, I have consistently responded to immediate needs of the people, especially during natural disasters and emergencies. I regularly distribute vegetables, food, groceries, and other essential goods to needy families, agricultural laborers, and vulnerable sections, especially during difficult times. During natural calamities such as cyclones, severe storms, floods, and periods of extreme hardship, including events like cyclonic storms and flood situations affecting the Konaseema and Razole region, I actively extended relief by arranging and distributing vegetables, food, groceries, and essential supplies to affected families.

These efforts are guided by compassion and a firm belief that leadership must stand with people not only in policy, but also in practice.  Through these initiatives, my commitment remains focused on dignity, inclusivity, and sustainable community welfare.

Strengths

Strong grassroots leadership with deep understanding of village, mandal, and constituency-level issues.
● Unwavering loyalty to YSR Congress Party, demonstrated through continuous participation in agitations, movements, and public programmes from 2011 to the present.
● Farmer-eccentric perspective, shaped by family involvement in agriculture and firsthand experience of Razole Constituency’s agrarian economy.
● Ability to mobilise people and cadre effectively for protests, outreach programmes, and party initiatives.
● Compassionate and people-oriented approach, reflected in consistent social service, relief work, and direct engagement with the needy.
● Strong organisational skills, gained through years of coordinating party programmes, dharnas, rallies, and constituency-level activities.
● Resilience and commitment, including readiness to face arrests, hardships, and challenges in the course of political struggles.

Livelihood and Economic Background

I belong to a well-settled landlord family with a strong economic base rooted in agriculture, aquaculture, and horticulture. Our family has long been engaged in farming and allied activities, giving me deep familiarity with land management, crop planning, aquaculture practices, and market dynamics, which are central to the livelihood of Razole Constituency.

In addition to agricultural and aquaculture activities, our family has business interests and assets in Hyderabad and Rajahmundry, providing economic stability and broader exposure beyond the constituency. I also receive strong financial and moral support from my family, including my sons, brothers,which enables me to dedicate my time, energy, and resources fully to public service without personal constraints.

The professional success of my sons, especially the financial stability and support extended by them, further strengthens my ability to actively engage in political, social, and developmental responsibilities with independence and commitment.

HNO: 1-63, Street: Chennadam Main Road, Village: Chennadam, Mandal: Razole, District: Dr BR Amedkar Konaseema, Constituency: Razole, State: Andhra Pradesh, Pincode: 533247

Email: [email protected] 

Mobile: 9701284084, 9177632595

Smt. Matta Sailaja with Prominent Leaders

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ పార్టీ అధ్యక్షులు గౌ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మట్ట శైలజ గారు. 

రాజ్యసభ సభ్యులు గౌ. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఏపీ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల) గౌ. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

రాజా నగరం మాజీ ఎమ్మెల్యే గౌ. జక్కంపూడి రాజా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మట్ట శైలజ గారు. 

ఆంధ్రప్రదేశ్ ఎమ్యెల్సీ మరియు వైస్సార్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ బొత్స సత్యనారాయణ గారిని రవులపాలెం CRC బిల్డింగ్ వద్ద గౌరవప్రదంగా కలవడం జరిగింది.

రాజంపేట ఎంపీ గౌ. పి.వి. మిథున్ రెడ్డి గారిని గౌరవప్రదంగా కలిసిన మట్ట శైలజ గారు. 

 ఏపీ ఎమ్మెల్సీ గౌ. కుడుపూడి సూర్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మట్ట శైలజ గారు. 

ఏపీఐఐసీ చైర్మన్ గౌ. మెట్టు గోవింద రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

 మాజీ మంత్రివర్యులు శ్రీ సెల్వమణి రోజ గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మట్ట శైలజ గారు. 

వైస్సార్సీపీ పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి శ్యామల గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మట్ట శైలజ గారు. 

మాజీ మంత్రి గౌ. చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ గారిని మట్ట శైలజ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 

Involvement  in Party Activities

జడ్పీటీసీ ప్రచార కార్యక్రమంలో భాగంగా

మట్ట శైలజ గారి జడ్పీటీసీ ప్రచార కార్యక్రమంలో అశేష జనం తో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

కలిసిన సందర్భంగా

వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు గౌ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మట్ట శైలజ గారు గౌరవప్రదంగా కలిసి రాజోలు నియోజవర్గ పరిస్థితులు తెలియజేయటం జరిగింది.

పుట్టినరోజు వేడుకలు

పొదలాడ గ్రామంలో శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మట్ట శైలజ గారు.

ప్రజా ఉద్యమ ర్యాలీ

వైఎస్సార్సీపీ అధినేత, శ్రీ వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలోకి మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించి, రాజోలు నియోజకవర్గం మల్కిపురం మండలంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

సంతకాల భారీ ర్యాలీ ముగింపు కార్యక్రమం

రావులపాలెంలో కోటి సంతకాల భారీ ర్యాలీ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

స్టాండింగ్ కమిటీ సమావేశం

కాకినాడ జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో వేగివారిపాలెం–చెన్నడం R&B రోడ్డు మరియు చింతలపల్లి నుంచి లక్కవరం రోడ్డు గురించిన అంశాలపై మాట్లాడటం జరిగింది.

నిరసన సభ

అమలాపురంలో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిరసన సభలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

డిజిటల్ బుక్ పరిచయం సందర్భంగా

మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన డిజిటల్ బుక్ పరిచయం సందర్భంగా, రాజోలు నియోజకవర్గ అబ్జర్వర్ శ్రీ కర్రీ పాపారాయుడు గారిని, పెద్దలు శ్రీ కేఎస్‌ఎన్ రాజు గారు, శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారు మరియు మా వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరితో కలిసి పాల్గొనడం జరిగింది.

జెండా ఆవిష్కరణ కార్యక్రమం

అంతర్వేది దేవస్థానం గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంలో రాజోలు నియోజకవర్గ అబ్జర్వర్ శ్రీ కర్రీ పాపారాయుడు గారిని, పెద్దలు శ్రీ కేఎస్‌ఎన్ రాజు గారు, శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారు మరియు మా వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరితో కలిసి పాల్గొనడం జరిగింది.

కలిసిన సందర్భంగా

రాజోలు నియోజకవర్గ అబ్జర్వర్ గౌ శ్రీ కర్రీ పాపారాయుడు గారిని లక్ష్మీనరసింహ స్వామి అంతర్వేది ఆలయంలో గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

నిరసన

వేలాదిగా అమలాపురం మెడికల్ కాలేజీకి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసిస్తూ పేదల హక్కులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం వైస్సార్సీపీ శ్రేణులు పోరాటంలో భాగంగా.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

చెన్నడం గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మట్ట శైలజ గారు.

బారి ర్యాలీ

వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డా. వై.ఎస్.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాష్ట్రపతి గారికి వినతిపత్రం సమర్పణకు రాజోలు నియోజకవర్గం తరఫున మామిడికుదురు నుంచి బారి ర్యాలీ ప్రారంభించడం జరిగింది.

వినతి పత్రం అందజేత

ప్రజా ఉద్యమం కోటి సంతకాల వినతి పత్రాలు జిల్లా హెడ్‌క్వార్టర్ అమలాపురంలో మాజీ మంత్రి విశ్వరూప్ గారికి అందజేయడం జరిగింది. 

తెలంగాణ ప్రతులను దహనం

తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తాటిపాక సెంటర్లో ఆందోళన చేశారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు మట్టా శైలజ, మత్తి జయప్రకాష్, కొండేటి చిట్టి బాబు గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రతులను దహనం చేస్తూ రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న వారిని తరిమికొట్టా లని పిలుపునిచ్చారు.

మహా పాదయాత్ర

సమైక్యాంధ్ర కోసం జగనన్నను జైలు నుంచి విడుదల చేయాలని గొలపాలెం నుండి అంతర్వేద దేవస్థానం వరకు మట్ట శైలజ గారు, నాయకులు , కార్యకర్తలు కలిసి మహా పాదయాత్రలో పాల్గొన్నారు.

ధర్నా

వైస్సార్సీపీ పార్టీ పిలుపు మేరకు మల్కిపురం సెంటర్ లో మహిళలతో కలిసి ధర్నాలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

వైస్సార్సీపీ పార్టీలో చేరిక

సఖినేటిపల్లి గ్రామంలో మట్ట శైలజ గారి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పార్టీలో చేరనున్న యువతకు సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని పార్టీలోచేర్చుకోవడం జరిగింది.

ధర్నా కార్యక్రమం

రాజోలు గ్రామంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సమర్థవంతంగా పాల్గొన్నారు మట్ట శైలజ గారు.

రాజోలు మండల పర్యటనలో భాగంగా

రాజోలు మండల పర్యటనలో భాగంగా గౌరవనీయులైన నాగిరెడ్డి గారు గ్రామానికి విచ్చేసిన సందర్భంగా, శ్రీమతి మట్ట శైలజ గారు వైస్సార్సీపీ నాయకులతో కలిసి వారిని మర్యాదపూర్వకంగా స్వాగతించి, గ్రామసభలలో పాల్గొన్నారు.

వైఎస్సార్సీపీ పార్టీలో చేరిక

వైఎస్సార్సీపీ పార్టీ ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా, గౌరవనీయులైన కృష్ణం రాజు గారి నివాసంలో మట్ట శైలజ గారి నాయకత్వంలో పలువురు పార్టీ నాయకులు సభ్యత్వం తీసుకుని భారీగా రంగప్రవేశం చేశారు.

ధర్నా కార్యక్రమం

రాజోలు సెంటర్‌లో సమైక్యాంధ్ర ఉద్యమ పోరాటంలో భాగంగా రోడ్డుపై నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

మెమోరాండం అందజేత

విద్యుత్ కోతల సమస్యపై ఎలక్ట్రికల్ కార్యాలయం వద్ద మెమోరాండం సమర్పిస్తున్న శ్రీమతి మట్ట శైలజ గారు మరియు వైస్సార్సీపీ పార్టీ నాయకులు.

పరామర్శించిన సందర్భంగా

చింతలపాటి వెంకట రామరాజు గారికి గాయం కావడం తెలుసుకుని, వారిని పరామర్శించడానికి మరియు ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి వెళ్లిన శ్రీమతి మట్ట శైలజ గారు.

నిరసన కార్యక్రమం

జగ్గన్నపేటలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

ధర్నా

పార్టీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ధర్నాలో శ్రీమతి మట్ట శైలజ గారు సమర్థవంతంగా పాల్గొన్నారు.

బియ్యం బాగ్స్ అందజేత

లక్కవరం గ్రామంలో వర్షాల వల్ల ముంపుకు గురైన కాలనీలకు సహాయం అందించేందుకు శ్రీమతి మట్ట శైలజ గారు బియ్యం బ్యాగ్‌లను పంపిణీ చేశారు.

వైస్సార్సీపీ పార్టీలో చేరిక

అంతర్వేది గ్రామంలో మట్ట శైలజ గారి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ పార్టీలో చేరనున్న నాయకులను సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని పార్టీలోచేర్చుకోవడం జరిగింది.

బియ్యం బాగ్స్ అందజేత

వర్షపు నీటి ముంపు బారిన పడిన కడలి గ్రామ కాలనీలకు మట్ట శైలజ గారు రైస్ బ్యాగ్‌లను వితరణ చేసి సహాయం అందించారు.

ధర్నా కార్యక్రమం

సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలపడానికి మండల రెవెన్యూ అధికారి కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో శ్రీమతి మట్ట శైలజ గారు పాల్గొన్నారు.

పార్టీ కార్యక్రమం

మలికిపురం గ్రామ సెంటర్లో నిర్వహించిన వైస్సార్సీపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

రాస్తారోకో కార్యక్రమం

కడలి గ్రామం, రాజోలు మండలంలో నిర్వహించిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

దిష్టిబొమ్మ దహనం

రాజోలు మండల సెంటర్లో శ్రీమతి సోనియా గాంధీ గారి దిష్టిబొమ్మను దహనం చేసిన వైస్సార్సీపీ పార్టీ నాయకులు మరియు మట్ట శైలజ గారు.

పుట్టినరోజు వేడుకలు

వైఎస్ షర్మిల గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వైస్సార్సీపీ నాయకురాలు మట్ట శైలజ గారు.

ధర్నా కార్యక్రమం

గ్యాస్ ధరల పెంపును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీమతి మట్ట శైలజ గారు.

మాట మంతి

రాజోలు మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీమతి మట్ట శైలజ గారు మహిళలతో మాట మంతి చేస్తూ సమస్యలు తెలుసుకుని, వారితో సమావేశం జరిపారు.

సహాయం

 వైస్సార్సీపీ పార్టీ తరుపున రాజోలు మండల ప్రజలకు సహాయం అందించిన మట్ట శైలజ గారు.

నివాళి

పీవీ రావు గారి వర్ధంతి సందర్భంగా రాజోలు మండలంలో ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మట్ట శైలజ గారు మరియు వైస్సార్సీపీ నాయకులు .

జన్మదిన వేడుకలు

ఉమ్మడి జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు గౌ. కుడిపూడి చిట్టబ్బాయి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మట్ట శైలజ గారు.

పోరాట కార్యక్రమం

జగ్గన్నపేటలో సమైక్యాంధ్ర ఉద్యమం కోసం విద్యార్థులతో కలిసి పోరాట కార్యక్రమంలో సమర్థవంతంగా పాల్గొన్న శ్రీమతి మట్ట శైలజ గారు.

నివాళి

ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన మహాపురుషుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పించిన మట్ట శైలజ గారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

జననేత వైఎస్ గౌ. జగన్ మోహన్ రెడ్డి జన్మ దినోత్సవాన్ని రాజోలు నియోజకవ ర్గంలో వైస్సార్సీపీ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మలికిపురం ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అల్లూరు కృష్ణంరాజు గారు, మట్టా శైలజ గారు, బొంతు రాజేశ్వరరావు గారు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం సభ్యులు జక్కంపూడి తాతాజీ గారు, నాయ కులు, కార్యకర్తలకు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

వినతి పత్రం అందజేత

తుపాను ధాటికి దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం అందించాలని, గ్రామాల్లో నిలిచిన విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ కో ఆర్డినేటర్ మట్టా శైలజ గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు రాజోలు తహశీల్దార్ సీహెచ్ రామకృష్ణ గారికి వినతిపత్రం అందజేశారు.

పార్టీలో చేరిక

 స్థానిక లాకుపేటకు చెందిన సుమారు 40 మంది సఖినేటిపల్లిలో కృష్ణంరాజు గారి ఇంటి వద్ద వారి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు గారు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు మత్తి జయ ప్రకాష్ గారు, మట్టా శైలజ గారు, బొంతు రాజేశ్వరరావులు పార్టీ కండువాలను వేసి, సాదరంగా ఆహ్వానించారు.

పార్టీలో చేరిక

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మో హనరెడ్డిని సీఎం చేయడమే అందరి ధ్యేయమని రాజోలు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకుడు అల్లూరు కృష్ణంరాజు అన్నారు. సఖినేటిపల్లి (మొక్కతోట)లో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కుచ్చర్లపాటి సూర్యనారాయణ రాజు గారి ఆధ్వర్యంలో మొక్కతోట గ్రూపు అధ్యక్షుడ గెడ్డం శుభాకర్, ప్రముఖుడు నల్లి వెంకట్రావు సారధ్యంలో స్థానికులు 70 మంది పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు గారు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు మట్టా శైలజ గారు గారు, బొంతు రాజేశ్వరరావు గారు, మత్తి జయ ప్రకాష్ గారు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణ గారు కండువాలను వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

నిత్యావసర సరుకులు అందజేత

అంతర్వేదిపాలెం బుడగ జంగం గ్రూప్ లో ముంపు బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేసిన మట్ట శైలజ గారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గౌ. గొల్ల బాబు రావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న మట్ట శైలజ గారు.

₹1,00,000 విరాళం చెక్కు అందజేత

2014లో హుదూద్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రజలకు, మట్ట శైలజ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌ. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి ₹1,00,000 విలువైన విరాళం చెక్కును అందజేశారు.

ఓదార్పు యాత్ర

గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని మాజీ ఎంపీపీ మట్టా శైలజ గారు మరియు ఆ పార్టీకి చెందిన రాజోలు నేతలు కలిశారు.

రైతుల సమస్యల పోరాటం

2012లో శివకోడు గ్రామంలో రాత్రి 1:30 గంటల సమయంలో రైతు సమస్యలపై జరిగిన ఉద్యమంలో, పార్టీ నాయకులు మరియు మట్ట శైలజ గారు గౌ. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రైతాంగ పోరాటానికి తమ మద్దతు మరియు సంఘీభావాన్ని తెలియజేశారు.

జన్మదిన వేడుకలు

2011లో శ్రీమతి మట్ట శైలజ గారి ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గంలో వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

అశేష జనంతో పాదయాత్ర

పోలవరం ప్రజెక్టు సాధనకు రావులపాలెం నుండి పోలవరం పాదయాత్ర కార్యక్రమానికి రాజోలు నియోజవర్గం నుండి మట్ట శైలజ గారి అద్వర్యంలో అశేష జనంతో పాదయాత్రలో పాల్గొనటం జరిగింది .

ఓదార్పు యాత్ర

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఓదార్పు యాత్రలో భాగంగా రామచంద్రపురంలో అగ్ర నాయకులతో కలిసి శ్రీమతి మట్ట శైలజ గారు పాల్గొనడం జరిగింది.

గౌ. సబితా ఇంద్రా రెడ్డి గారికి సత్కారం

2005లో రాజోలు మండలం, తాటిపాక గ్రామంలో మట్ట శైలజ గారి నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రివర్యులు గౌ. సబితా ఇంద్రా రెడ్డి గారిని జ్ఞాపిక (మేమొంటో) అందించి ఘనంగా సత్కరించడం జరిగింది.

గౌ. జక్కంపూడి రామ్మోహనరావు గారికి సత్కారం

2005లో రాజోలు మండలం, తాటిపాక గ్రామంలో మట్ట శైలజ గారి నివాసంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రివర్యులు గౌ. జక్కంపూడి రామ్మోహనరావు గారిని జ్ఞాపిక (మేమొంటో) అందించి ఘనంగా సత్కరించడం జరిగింది.

కలిసిన సందర్భంలో

2006 లో మట్ట శైలజ గారి అన్నయ్య గారి స్నేహితులు జపాన్ దేశస్థులు, రాజోలు నియోజక వర్గ అభివృద్ధి కొరకు, ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు గారిని కలవడం జరిగింది.

సమావేశం

2012లో అమలాపురం ప్రాంత రైతుల సమస్యల పరిష్కారం కోసం శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఉద్యమం మరియు ప్రజా పోరాట కార్యక్రమాల్లో మట్ట శైలజ గారు క్రియాశీలంగా పాల్గొన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలు, సాగునీటి సమస్యలు, పంట నష్ట పరిహారం, రుణ భారాలు వంటి అంశాలపై జరుగుతున్న ఈ పోరాటంలో మట్ట శైలజ తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించి, రైతుల హక్కుల కోసం గొంతు కలిపారు. ఉద్యమ వేదికల్లో పాల్గొని, ర్యాలీలు, ధర్నాలు మరియు ప్రజా సమావేశాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి చేరేలా కృషి చేశారు.

కలిసిన సందర్భంగా

2013లో, రాజోలు ప్రాంత పర్యటనకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గౌ. జ్యోతుల నెహ్రూ గారిని మట్ట శైలజ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనను ఆత్మీయంగా స్వాగతించి, స్థానిక అభివృద్ధి, ప్రజా సమస్యలు మరియు ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిపారు.

కాలనీ (పొలాలు) లెవెలింగ్

2006లో చెన్నడం గ్రామంలో మట్ట శైలజ గారు ఎంపీపీగా బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో పార్లమెంట్ స్పీకర్ గౌ. జిఎంసి బాలయోగి గారి ఆధ్వర్యంలో కాలనీ (పొలాల్లో) లెవెలింగ్ చేయడం జరిగింది.

నివాళి

2012లో ఇడుపులపాయలో ఉన్న గౌ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్థూపం వద్ద నివాళులు అర్పించిన పార్టీ నాయకులు మరియు మట్ట శైలజ గారు.

నివాళులు

రాజోలు మండలంలోని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులతో కలిసి మట్ట శైలజ గారు దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సమాధిని సందర్శించి, ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.

సిద్ధం సభ

సిద్ధం సభ కార్యక్రమంలో పాల్గొన్న మట్ట శైలజ గారు మరియు వైస్సార్సీపీ నాయకులు . 

Active Involvement in Party Activities

కలిసిన సందర్భంగా

17-06-2025 తాడేపల్లి ఆఫీస్ వద్ద గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి రాజోలు నియోజకవర్గం ప్రస్తుత పరిస్థితులు వివరించి మరియు రానున్న రోజులో పార్టీ బలోపేతం చర్యలు గురించి చర్చించటం జరిగింది.

ఎంఆర్ఓ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం

మాజీ ముఖ్యమంత్రి గౌ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయంలో నిర్మించిన ఎంఆర్ఓ ఆఫీస్ అప్పటి డా. బీఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల గారితో రాజోలు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోపాల్గొన్న మట్ట శైలజ గారు.

సమాజానికి తిరిగి చెల్లించండి అనే కార్యక్రమం

ఐపీఎస్ మోకా సత్తిబాబు గారి శ్రీ చారిటబుల్ ట్రస్ట్ లో సమాజానికి తిరిగి చెల్లించండి (Pay back to Society) అనే కార్యక్రమంలో మట్ట శైలజ గారు పాల్గొనటం జరిగింది

గవర్నమెంట్ స్కూల్స్ సందర్శన

అప్పటి ఏపీ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గౌ. ప్రవీణ్ ప్రకాష్ గారు మరియు అప్పటి డా. బీఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల గారితో గవర్నమెంట్ స్కూల్స్ ని సందర్శిస్తూన్న మట్ట శైలజ గారు.

కలిసిన సందర్భంగా

ఏపీఐఐసీ డైరెక్టర్ గా గ్లోబల్ సమ్మిట్ లో అప్పటి ఐటీ మినిస్టర్ గుడివాడ గౌ. అమర్నాథ్ గారిని మర్యాద పూర్వకంగా కలవటం జరిగింది.

డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు నిర్మించిన Statue of Social Justice (డా. బీఆర్ అంబేద్కర్) గారి ఆవిష్కరణ కార్యక్రమంలో మట్ట శైలజ గారు పాల్గొనడం గర్వంగా అనిపించింది.

జన్మదిన వేడుకలు

వైస్సార్సీపీ పార్టీ అధినేత గౌ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో మట్ట శైలజ గారు పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో కేక్ కట్ చేయడం జరిగింది. 

ఓదార్పు యాత్రలో భాగంగా

ఓదార్పు యాత్రలో భాగంగా మొదటి సారి రాజోలు నియోజవర్గం మట్టపర్రు గ్రామం విచ్చేసిన గౌ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో బాధిత కుటుంబానికి మట్ట శైలజ గారు అండగా నిలవటం జరిగింది.

ప్రజలకి జగన్ ఏ ఎందుకు కావాలి అనే కార్యక్రమం

రాజోలు నియోజవర్గంలో పొన్నమండ మరియు రాజోలు గ్రామాలలో ప్రజలకి జగన్ ఏ ఎందుకు కావాలి అనే కార్యక్రమంలో మట్ట శైలజ గారు పాల్గొనడం జరిగింది.

జ్యోతి ప్రజ్వల కార్యక్రమం

అప్పటి అమలాపురం ఎంపీ గౌ. చింతా అనురాధ గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేస్తూన్న మట్ట శైలజ గారు.

మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం

రాజోలు నియోజవర్గంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని మండల పరిధిలోని గ్రామా పరిధిలో మట్ట శైలజ గారు మరియు పార్టీ నాయకుల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

భేటీ కార్యక్రమం

వైస్సార్సీపీ ప్రతినిధులు భేటీ కార్యక్రమంలో మట్ట శైలజ గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంగా

వైస్సార్సీపీ ప్రతినిధులు భేటీ కార్యక్రమంలో వైస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

రాజోలు నియోజవర్గం వివిధ గ్రామాల్లో లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రజలకి జగన్ మోహన్ రెడ్డి గారు కల్పించిన ఆరోగ్య వసతులు వివరిస్తూన్న మట్ట శైలజ గారు.

ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమంలో భాగంగా

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

ఆణిముత్యాలు కార్యక్రమం

జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో విద్యార్థులకు ప్రైజ్ మనీ మరియు సెరిటిఫికేట్స్ అందజెస్తన్న మట్ట శైలజ గారు. 

వాలంటీర్స్ కి వందనం కార్యక్రమం

రాజోలు నియోజకవర్గంలో వాలంటీర్స్ కి వందనం కార్యక్రమంలో ప్రసంగిస్తూన్న మట్ట శైలజ గారు.

సదస్సు కార్యక్రమం

డా. బీఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో రెడ్ క్రాస్ వారు ఏర్పాటు చేసిన సదస్సు లో మట్ట శైలజ గారు పాల్గొనడం0 జరిగింది.

3k రన్ కార్యక్రమం ప్రారంభోత్సవం

రాజోలు నియోజవర్గం వేగివారిపాలెం గ్రామంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ యూనిటీ 3k రన్ కార్యక్రమాన్ని మట్ట శైలజ గారు ప్రారంభించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

2024 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో గౌ. జాకంపుడి విజయలక్ష్మి గారితోకలిసి మట్ట శైలజ గారు పాల్గొనడం జరిగింది.

వినతి పత్రం అందజేత

పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజోలు నియోజవర్గం మల్కిపురం మండల ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేస్తున్న మట్ట శైలజ గారు మరియు వైస్సార్సీపీ నాయకులు .

గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్

మాజీ ముఖ్యమంత్రి గౌ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మట్ట శైలజ గారి ఫై ఉన్న నమ్మకంతో ఏపీఐఐసీ డైరెక్టర్ గ బాధ్యతలు ఇవ్వగా శైలజ గారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో పాల్గొనడం జరిగింది.

బాబు షూరిటీ మోసంగారంటీ కార్యక్రమం

పొదలడా, తాటిపాక, కాట్రేనుపాడు, మెరకపాలెం, కడలి, వేవివరిపాలెం మరియు గెద్దాడ బాబు షూరిటీ మోసంగారంటీ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలని ప్రజలకి తెలియజెయటం జరిగింది.

జయంతి సందర్భంగా

కీ శే జకంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా ఆయన ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తు ప్రజా సంక్షేమానికి ఆయన చూపిన అంకితభావం ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని తెలియజేయటం జరిగింది. 

గడప గడపకు వైస్సార్సీపీ కార్యక్రమం

రాజోలు నియోజకవర్గంలో గడప గడపకు వైస్సార్సీపీ కార్యక్రమంలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

బాబు షూరిటీ మోసం గ్యారంటి కార్యక్రమం

రాజోలు నియోజవర్గం రాజోలు మండలం పొన్నమండ మరియు ములికిపల్లి గ్రామాలలో బాబు షూరిటీ మోసం గ్యారంటి  కార్యక్రమంలో ప్రజలకి కూటమి ప్రభుత్వం వైపల్యాని వివరించటం జరిగింది.

సంతాప సభ

రాజోలు ఎంపీపీ కీ”శే” కేతా శ్రీను గారి సంతాప సభలో పాల్గొని సంతాపం తెలియజేసిన మట్ట శైలజ గారు.

యువత పోరుకు మద్దతు

అమలాపురంలో యువత పోరుకు మద్దతుగా మట్ట శైలజ గారు నిలవడం జరిగింది. 

వినతి పత్రం అందజేత

డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జడ్పీటీసీ సభ్యులు మరియు జిల్లా పరిషిత్ చైర్మన్ గారు ప్రజా సమస్యలు వివరించుటకు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. 

శుభాకాంక్షలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ నూతన అధ్యక్షులుగా నియమింపబడిన కొత్తపేట మాజీ శాసనసభ్యులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారిని జడ్పీటీసీ లు అందరు గోపాలపురంలో వారి ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజెయడం జరిగింది

జయంతి ఉత్సవాలు

అమలాపురం నియోజవర్గం తుమ్మలపల్లి గ్రామంలో చిన్నాన్నగారు డాక్టర్ పరమట నరసింహ మూర్తి గారి అద్వర్యంలో డా బీఆర్ అంబెడ్కర్ 134 జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

యువత పోరు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పై కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ  (12-03-2025) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యువత పోరు నిర్వహించడం జరిగింది.

సర్వ సభ్య సమావేశం

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఇరిగేషన్, డోక్రా సమస్యలు గురించి మట్ట శైలజ గారు మాట్లాడడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు మండలంలో వైఎస్ రాజశేఖర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది.

స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా

స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా చెన్నడం గ్రామంలో ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులతో 1వ రోజు మానవహారం, పరిశుభ్రతపై మెగా డ్రైవ్‌, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

నిరసన

విజయవాడ నడిబొడ్డులో గల అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన సందర్భంగా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం తాటిపాక సెంటర్లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది.

స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా

స్వచ్ఛ భారత్ దినోత్సవం సందర్భంగా చెన్నడం గ్రామంలో ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులతో 1వ రోజు మానవహారం, పరిశుభ్రతపై మెగా డ్రైవ్‌, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

స్కూల్ కిట్స్ అందజేత

రాజోలు మండలం లో రాజోలు గ్రామం బాయ్స్ హైస్కూల్ ,రాజోలు గర్ల్స్ హై స్కూల్ మరియు చింతలపల్లి హై స్కూల్ నందు విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందజేయడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు తాటిపాక గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

నామినేషన్ కార్యక్రమం

రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

ప్రచారం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజవర్గం మానేపల్లి గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

శంకుస్థాపన కార్యక్రమం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చెన్నడం గ్రామంలో వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

చెక్కుల పంపిణీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో జరిగిన వైయస్సార్ చేయూత అక్క చెల్లెమ్మలకు చెక్కు పంపిణీ చేయడం జరిగింది.

కలిసిన సందర్భంగా

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి దొడ్డవరం గ్రామంలో మాజీ సర్పంచ్ వాకపల్లి రాంబాబు గారి కుమార్తె వివాహం సందర్భంగా విచ్చేసిన మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిని మట్ట శైలజ గారు కలవడం జరిగింది.

4 వ విడత ఆసర చెక్ పంపిణీ

రాజోలు నియోజకవర్గం రాజోలు మండలంలో లబ్ధిదారులకు 4వ విడత ఆసర చెక్ పంపిణీ చేసిన మట్ట శైలజ గారు.

ఆసర నాలుగో విడత డ్వాక్రా రుణమాఫీ సందర్భంగా

సఖినేటిపల్లి మండలంలో వైఎస్సార్ ఆసర నాలుగో విడత డ్వాక్రా రుణమాఫీ సందర్భంగా మండలంలోని 12,460 మంది డ్వాక్రా మహిళలకు 9 కోట్ల 96 లక్షల 8 వేల 763 రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది.

వైయస్ఆర్ ఆసరా కార్యక్రమం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన నాలుగో విడత వైయస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న మట్ట శైలజ గారు.

వైయస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం

కాకినాడలో జరిగిన వైయస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సంధర్భంగా.

Participation in Social Activities

కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

మాజీ ముఖ్యమంత్రి, ఆధ్యక్షులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు — ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరియు ఆసుపత్రులను PPP విధానం ద్వారా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాటిపాక గ్రామంలో రాచబండ – కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

సందర్శన

మొంథా తుపాను వల్ల నష్టపోయిన ప్రజల స్థితిగతులు తెలుసుకోవడానికి రాజోలు గ్రామంలోని పునరావాస కేంద్రాలను సందర్శించిన మట్ట శైలజ గారు.

కోటి సంతకాల సేకరణ – రాచబండ కార్యక్రమం

మట్ట శైలజ గారి ఆధ్వర్యంలో చెన్నడం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరియు ప్రభుత్వ ఆసుపత్రులను PPP విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ – రాచబండ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

కూరగాయల పంపిణీ

చెన్నడం గ్రామంలో మొంథా తుపాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు మట్ట శైలజ గారి వంతుగా చిన్న సహాయంగా సుమారు 150 మందికి కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది

నివాళి

మల్కిపురం మండలం నల్లీ శివగారి తండ్రి గారు శ్రీ నల్లీ ప్రసాద్ రావు గారి మరణాన్ని చింతిస్తూ నివాళులు అర్పించటం జరిగింది.

స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ

మట్ట శైలజ గారి స్వగ్రామమైన చెన్నడం గ్రామంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా, శైలజ గారి భర్త గారైన కీర్తి శేషులు మట్ట రవికుమార్ గారి పేరు మీద స్కూల్ పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్స్ ఆరోగ్యానికి మంచివి కావు అని తెలియజేస్తూ, అందరికీ స్టీల్ వాటర్ బాటిల్స్, పెన్లు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే స్కూల్‌కు బిరువా బహుకరణ చేయడం జరిగింది.

ప్రార్థన కూడిక

మాలికిపురం మండలం పదమటపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కీర్తి శేషులు దొండపాటి నర్సిరావు గారి సతీమణి కీర్తి శేషులు దొండపాటి సువర్ణరత్నం గారి ప్రార్థన కుడికలో పాల్గొనడం జరిగింది. 

భారత రాజ్యాంగ అమలు దినోత్సవం

మలికిపురంలోని MVN JS RVR డిగ్రీ కళాశాలలో జరిగిన భారత రాజ్యాంగ అమలు దినోత్సవం కారణంగా ఏర్పాటు చేసిన సభకు హాజరుకావడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

మేరకపాలెంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మట్ట శైలజ గారు పాల్గొనడం జరిగింది.

పరామర్శించిన సందర్భంగా

5వ తేదీన హార్ట్ సర్జరీ జరిగిన సందర్భంగా, స్టార్ హాస్పిటల్ నందు మన రాజోలు వైసీపీ ఇంచార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్య రావు గారిని కలిసి పరామర్శించిన మట్ట శైలజ గారు.

రక్తదాన శిబిరం

రక్తదాన శిబిరంలో రక్తం దానం చేసిన వారికీ ప్రశంసా పత్రాలు మరియు పేద ప్రజలకి రగ్గులు పంపిణీ చేసిన మట్ట శైలజ గారు.

జన్మదినసందర్భంగా

వైస్సార్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సహస్ర బ్లడ్ సెంటర్ అమలాపురం వారి రక్తదాన శిబిరంలో మట్ట శైలజ ఆరు పాల్గొనడం జరిగింది. 

పోలియో చుక్కల కార్యక్రమం

వేగివారిపాలెం గ్రామంలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో మట్ట శైలజ గారు పాల్గొనటం జరిగింది. 

ద్వితీయ వర్ధంతి

ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మట్ట శైలజ గారు.

వర్ధంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి వ్యర్ధంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

ప్రార్థన

గౌ. జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం, శ్రేయస్సు మరియు సంపూర్ణ సంక్షేమం కోసం మట్ట శైలజ గారు దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ అక్కడ నమాజ్ చేసి, ఆధ్యాత్మిక భక్తి మరియు వ్యక్తిగత విశ్వాసంతో తన సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

2013లో రాజోలు నిహాజకవర్గంలో,  వైసీపీ పార్టీ ఇంచార్జీగా మట్ట శైలజ గారు  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

చెవిటి, మూగ పిల్లలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం

2006లో రాజోలు నియోజకవర్గంలో ఎంపీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మట్ట శైలజ గారి నాయకత్వంలో చెవిటి, మూగ పిల్లలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఐసీడీఎస్ బాలల పరిరక్షణ కార్యక్రమం

2006లో రాజోలు నియోజకవర్గంలో ఎంపీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మట్ట శైలజ గారి నాయకత్వంలో ఐసీడీఎస్ బాలల పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

YSRCP Party Joining Ceremony under the Leadership of Smt. Matta Sailaja

In the News

Pamphlets 

}
25-06-1970

Born in Narsapuram

Razole, Andhra Pradesh

}

Studied Schooling

from Schade Girls High School, Rajahmundry

}

Completed Intermediate

from Women’s College, Rajahmundry

}

Graduated Bcom

from Women’s Degree College, Rajahmundry

}
2001

Joined in INC

}
2001

MPTC

from INC, Razole

}
2004

MPP

from INC, Razole

}
2006

ATMA

Chairperson Agricultural Technology Management Agency, Andhra Pradesh

}
2011

Joined in YSRCP

}
2011- 13

District Steering Committee Member

from YSRCP

}
2013-14

Co-Coordinator

from YSRCP

}
Since -2021

ZPTC

from Razole, Andhra Pradesh, YSRCP

}
2022-24

APIIC State Board of Director

}
Since - 2022

Founder & Chairperson

of Matta Sailajaravikumar Trust