
Mamidi Govinda Rao (MGR)
Founder & Chairman of Mamidi Apparao Memorial Trust, Srikakulam, Pathapatnam, Andhra Pradesh, TDP.
Mamidi Govinda Rao (MGR) is the Founder & Chairperson for the Mamidi Apparao Memorial Charity Trust from the respective state of Andhra Pradesh.
EARLY LIFE AND EDUCATION–
Govinda Rao was born on the 01st of July 1976, to the couple Mr. Mamidi Apparao and Mrs. Mamidi Mahalaxmi and was raised in Thamara village in the district of Srikakulam, Andhra Pradesh.
In the year 1990, Govinda Rao acquired his Secondary State Board of Education from ZP High School at Peddaseedhi and completed his Undergraduate course in 1992 from Government Junior College in Narsampet.
He attained his Graduation with a degree of Bachelor in 1995 from AMAl Degree College located at Anakapalli affiliated with Andhra University, Visakhapatnam.
CAREER IN SOCIAL SERVICE:
Govinda Rao has been used to being served since he was a teen. While pursuing his academics, Govinda Rao also participated in numerous development initiatives.
He is a fervent believer that everyone should respond to social service that inculcates a sense of patriotism in their consciences, and that individuals should continuously strive to influence others by emphasizing their responsibility to serve.
MAMIDI APPARAO MEMORIAL TRUST–
He has been influenced by his father’s (Mamidi Apparao) services, and after his father’s demise, in the year 2006, he established the Mamidi Apparao Memorial Trust in commemoration of his father’s tremendous contributions.
He has been serving the people in any way possible by guiding himself to when they were in need and his pure sense of humor or transformed him into a great person with humanity.
Since the day of establishment, Govinda Rao has been serving as the Founder and Chairman of the respective Trust by providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.
Mamidi Apparao Charity Trust has engaged with 1000+ young people and provided them with a platform to connect with other socially aware individuals and effect real change in society.
HONORS AND RECOGNITIONS-
For countable years, he was rendering service unconditionally to the people. For the recognition of his social service and Philosophy The Chairman of the Mamidi Apparao Charity Trust, Govinda Rao Received an Honorable Pramuka Samajika Vyakthi Award.
Activities Undertaken under the auspices of the Trust-
- Every year he Distributed books, Pens, Stationery items, and School Bags to poor children for their higher education and also helped them financially for their bright future.
- Govinda Rao mainly focused on students like Fee reimbursement and Scholarships, issues and worked hard to ensure that scholarships were granted to students immediately after the 10th.
- He offered financial support as well as other kinds of relief to the village’s needy people. Govinda Rao will be accessible to the village’s residents during their tough times.
- Govinda Rao has adopted the villages of Thamera and Theemara in the district of Srikakulam, and spent a significant amount of time to raise the standard of living of the local people and enhance the infrastructure of the villages.
- He was instrumental in guaranteeing support programs for the poor and assisting them in surviving.
- He provided financial assistance to the village’s impoverished residents as well as other forms of assistance for Churches and temples. Govinda Rao will be accessible to the residents of the village through their difficult times.
- The CM Relief Fund and cheques were delivered to those impacted by the Titli Hud Hud Cyclone.
- Govinda Rao made a contribution of Rs.5000 to the burial of an orphan in the Srikakulam district.
- Govinda Rao donated Rps: 5lakh during former Chief Minister Chandrababu Naidu’s construction of the city of Amravati as part of the Andhra Pradesh capital’s construction.
- Govinda Rao adopted the children and offered financial assistance for their studies after they passed the secondary board examination. He subsequently granted scholarships.
- He provides financial assistance by offering Puste Mettalu to impoverished women in order to help them in the occasion of marriages.
Provided Water Tanks–
- In order to solve the water problems in every house of Srikakulam Colony people, Govinda Rao installed taps and solved the water issues by providing pure drinking water.
- As there is damage to the Pipelines of the Water tank in the village, he Renovated the pipelines with his own money.
- Due to a lack of sufficient available water resources to meet the needs of water usage, a shortage of water occurs, affecting people’s well-being and leading to hunger, disease, and poverty. Based on this aspect, Govinda Rao arranged 4 Water Tanks for the nearby villages and reduced the water scarcity in the Assembly.
MGR BLOOD BANK-
Govinda Rao organized an MGR Blood Bank in the area of Srikakulam and donates blood to the extreme people.
This started with the 3000 Youth Members, with the thought of no INDIAN should die of lack of blood implemented into reality started a group with countable members and started donating all the blood- Normal groups, Negative Groups, and Rare Groups across INDIA with the help of donors.
- Vision And Mission-
The primary motto of Govinda Rao is to give BLOOD and SAVE a LIFE! what you sow is what you reap, Will give today and will receive tomorrow. - Ambulance Service-
He established a 24-hour ambulance service for patient transportation. - Awards & Recognitions-
Govinda Rao was conferred with 2 Prestigious Awards for Excellence in selfless humanitarian services.
MGR TRUST HOSPITAL:
As a first step towards providing modern treatment mainly to poor patients, Govinda Rao has launched a Health Care Multispecialty Hospital. Patients are provided free consultation and treatment. For patients requiring emergency treatment availed the facilities for admission and treatment round the clock.
He is fulfilling his responsibilities and always being available to the people and giving them the help they need.
Services Rendered During Dreadful Pandemic COVID-19:
- During the first and second waves of Corona, Govinda Rao offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
- Govinda Rao acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
- He distributed Blankets, Fruits to the old age people, donated dresses, food, to the orphans.
- During the crisis, he responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
- He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
- For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
- During the corona epidemic, medicines were distributed free of charge, raising awareness of the need to be careful before contracting corona disease
Brief About Mamidi Govinda Rao

His father’s (Mamidi Apparao) achievements have had an impact on him, and when his father passed away in 2006, he created the Mamidi Apparao Memorial Trust to honor his father’s enormous accomplishments.
As the relevant Trust’s founder and chairman from the day it was founded, Govinda Rao has served the public by meeting the needs of each and every person who requested his aid.
Mamidi Apparao Charity Trust has worked for poor people and given them a forum to interact with other socially conscious people and bring about genuine social change.
Additionally, Govinda Rao established an MGR Blood Bank in the Srikakulam region and gives blood to those in need.
Giving blood and saving lives is Govind Rao’s main objective. You will give today and get tomorrow according to the principle of what you sow.
Govinda Rao has launched a Health Care Multispecialty Hospital as the first step in his plan to primarily serve the underprivileged. Both the consultation and the therapy are free for the patients. The availability of facilities for admission and treatment round-the-clock for patients in need of emergency care.
In addition to constantly to the public and providing them with the assistance they need, he is carrying out his duties.
Plot No: 102, Radhakrishna Bhavan, New Colony, Landmark: Narayana Junior College, Village: Thamara, Mandal: Pathapatnam, District: Srikakulam, Constituency: Pathapatnam, State: Andhra Pradesh, Pincode: 532001.
Email: [email protected]
Mobile: 9100088889
MGR BLOOD BANK
Phone No: 7702044449
Registered Office: Srikakulam, Andhra Pradesh.
Recent Activities

ప్రత్యేక పూజలు
రథసప్తమి సందర్భంగా సూర్య దేవుని ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఉండాలని అరసవల్లి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అరసవల్లి దేవస్థానం వేద పండితులతో రామతీర్థం వెళ్ళి ఆశీర్వచనాలు అందించిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు.

స్వాగతం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,యువ నాయకులు నారా లోకేష్ గారు ఉత్తరాంధ్రలో శంఖారావం కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్దకు విచ్చేసిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు(ఎంజీఆర్) గారు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా లోకేష్ అన్నా బాగున్నావా అని ఆప్యాయంగా ఎంజీఆర్ ని పలకరించారు. అనంతరం పాతపట్నంలో ఈ 13వ తేదీన జరగబోయే శంఖారావం కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.

వర్ధంతి కార్యక్రమం
శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీ శే శ్రీ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంట్ ఆదక్షులు శ్రీ కూన రవి కుమార్ గారు మరియు శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మామిడి గోవింద రావు MGR గారు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆదక్షులు మాదరపు వెంకటేష్ గారు పాల్గొని నివాళులు అర్పించారు.

ఆర్థిక సహాయం
కొత్తూరు మండలం మెట్టూరు నుంచి ఉప్పరపేట అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి వెళుతుండగా రహదారి పై మతిస్థిమితం లేని వృద్ధురాలు పడి ఉండడం చూసిన యమ్.జీ.ఆర్ గారు కారుని నిలిపి వేసి అక్కడ ఉన్న యువకుల సహాయం తో ఆమెను రోడ్డు ప్రక్కన కూర్చోబెట్టి చలికి ఇబ్బంది పడకుండా దుప్పటిని కప్పడం జరిగింది. ఆమే కోసం అక్కడున్న యువకులకు ఆరా తీయగా మతిస్థిమితం లేదని డబ్బులు ఇస్తే తీసుకోదని చెప్పడంతో ఆమేకు ప్రతిదినం భోజన ఏర్పాట్లు చేయమని అందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానని యమ్.జీ.ఆర్ తెలిపారు.

"చంద్రగర్జన" బహిరంగ సభ
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం లో జరుగుతున్నటువంటి రా కదలిరా “చంద్రగర్జన”బహిరంగ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని హెలిపాడ్ వద్దకు వెళ్లి స్వాగత సుమాంజలి తెలియజేయడం తోపాటు సభా వేదిక మీద పుష్ప గుచ్చం ఇచ్చి దుస్సాలువాతో సత్కరించి అధినేత ఆశీర్వాదం తీసుకున్న పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు.

కలిసిన సందర్భంలో
పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం పట్టుపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ సిల్లర్ గారిని పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఎంజీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసి,రానున్న ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పార్టీ గెలుపు కొరకు పనిచేయాలని ఆయనకు కోరారు.ఆయన తోపాటు మెలియాపుట్టి మండల నాయకులు ఉన్నారు.

కలిసిన సందర్భంలో
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టిన సందర్భంగా మరణించిన కుటుంబాల్ని పరామర్శించడానికి కోసం “నిజం గెలవాలి “అనే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాకి విచ్చేసిన శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారాభువనేశ్వరి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాతపట్నం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు.

ర్యాలీ
ఎన్నికల శంఖారావంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన “రా కదలి రా” శ్రీకాకుళం సభకు వందలాది వాహనాలతో వేలాది మందితో ర్యాలీగా బయలుదేరి ఘన స్వాగతం పలికిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు(ఎంజీఆర్) గారు,నియోజకవర్గం ఐదు మండలాల నుంచి భారీగా కార్యకర్తలు, అనుచరులతో ర్యాలీగా బయలుదేరి సభ వద్దకు చేరుకున్న ఎంజీఆర్ అధినేతను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అతనితో సభా వేదికపైకి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి నియోజక వర్గం 5 మండలాల నుంచి అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు,అభిమానులు భారీగా పాల్గొన్నారు.

రథసప్తమి సందర్భంగా సూర్య దేవుని ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకు ఉండాలని అరసవల్లి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అరసవల్లి దేవస్థానం వేద పండితులతో రామతీర్థం వెళ్ళి ఆశీర్వచనాలు అందించిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,యువ నాయకులు నారా లోకేష్ గారు ఉత్తరాంధ్రలో శంఖారావం కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్దకు విచ్చేసిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు(ఎంజీఆర్) ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా లోకేష్ అన్నా బాగున్నావా అని ఆప్యాయంగా ఎంజీఆర్ ని పలకరించారు. అనంతరం పాతపట్నంలో ఈ 13వ తేదీన జరగబోయే శంఖారావం కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.

ఆర్థిక సహాయం
కొత్తూరు మండలం మెట్టూరు నుంచి ఉప్పరపేట అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి వెళుతుండగా రహదారి పై మతిస్థిమితం లేని వృద్ధురాలు పడి ఉండడం చూసిన యమ్.జీ.ఆర్ గారు కారుని నిలిపి వేసి అక్కడ ఉన్న యువకుల సహాయం తో ఆమెను రోడ్డు ప్రక్కన కూర్చోబెట్టి చలికి ఇబ్బంది పడకుండా దుప్పటిని కప్పడం జరిగింది. ఆమే కోసం అక్కడున్న యువకులకు ఆరా తీయగా మతిస్థిమితం లేదని డబ్బులు ఇస్తే తీసుకోదని చెప్పడంతో ఆమేకు ప్రతిదినం భోజన ఏర్పాట్లు చేయమని అందుకు అవసరమైన నేను ఆర్థిక సహాయం చేస్తానని యమ్.జీ.ఆర్ తెలిపారు.

"చంద్రగర్జన"
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం లో జరుగుతున్నటువంటి రా కదలిరా “చంద్రగర్జన” బహిరంగ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని హెలిపాడ్ వద్దకు వెళ్లి స్వాగత సుమాంజలి తెలియజేయడం తోపాటు సభా వేదిక మీద పుష్ప గుచ్చం ఇచ్చి దుస్సాలువాతో సత్కరించి అధినేత ఆశీర్వాదం తీసుకున్న పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టిన సందర్భంగా మరణించిన కుటుంబాల్ని పరామర్శించడానికి కోసం “నిజం గెలవాలి “అనే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాకి విచ్చేసిన శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారాభువనేశ్వరి అమ్మగారుని మర్యాదపూర్వకంగా కలిసిన పాతపట్నం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు.

నిరసన
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఎంజీఆర్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు రాత్రి 7 గంటల నుంచి 7:05 ఐదు నిమిషాలు వరకు చేతులకు నలుపు రిబ్బనులును సంకెళ్లు కట్టుకుని నిరసన తెలియజేస్తూ చంద్రబాబు గారి ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవడం జరిగింది. అలాగే చంద్రబాబునాయుడు గారు విడుదలైనంతవరకు ధర్మబద్ధంగా, శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

వర్ధంతి
సిక్కోలు ముద్దుబిడ్డ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేక గుర్తింపుతో ఎన్నో పదవులకు వన్నె తెచ్చి జాతీయ రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా జిల్లా సర్వతో ముఖా అభివృద్ధికి కృషిచేసిన తెలుగు తేజం కింజరాపు ఎర్రంనాయుడు గారు అని పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు కొనియాడారు. ఎర్రం నాయుడు గారి 11వ వర్ధంతి సందర్భంగా నిమ్మడలో ఆయన విగ్రహానికి పూలమాలనేసి నివాళులర్పించారు.

పరామర్శ
పాతపట్నం నియోజకవర్గ కేంద్రానికి చెందిన బెనియ సత్యనారాయణ గారి ఇల్లు ఇటీవలే జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయి సర్వం కోల్పోయి నిరాశూలైన బాధితుడికి ప్రముఖ సామాజిక వేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు పరామర్శించారు సర్వం కోల్పోయిన బాధితుడికి ఆర్థిక సహాయంతో పాటు దుప్పట్లు రైస్ ప్యాకెట్ పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు బాధితుడుతో మాట్లాడుతూ మీకు అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం నివగాం గ్రామానికి చెందిన సొండి లక్ష్మీనారాయణ గారు ఇటీవలే మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజిక మామిడి గోవిందరావు గారు.

విరాళం
పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం చాపర గ్రామం పెద్దదేవంగుల వీధిలో రామాలయం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు హాజరైన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి 50,000/- విరాళం అందించారు.

సమావేశం
విజయనగరం జిల్లా కేంద్రంలో తూర్పు కాపు వర్తక సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు, తూర్పు కాపు సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు అనంతరం ఎంజీఆర్ ను ఘనంగా సత్కరించారు.

ఆత్మీయ కలయిక
పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండల కేంద్రంలో స్థానిక కృష్ణవేణి కళ్యాణమండపంలో హిరమండలం యువత ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయికలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు. ఆత్మీయ కలయికపాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండల కేంద్రంలో స్థానిక కృష్ణవేణి కళ్యాణమండపంలో హిరమండలం యువత ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయికలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు.

విరాళం అందజేత
పాతపట్నం మండలం రొంపివలస గ్రామంలో నూతనంగా నిర్మాణం తలపెట్టిన మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీశ్రీ హరే రామ కళ్యాణ మండపానికి గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు హాజరైన పాతపట్నం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు గారు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని శ్రీశ్రీ హరే రామ కళ్యాణ మండపాన్ని పరిశీలించి 50,000/- రూపాయలు విరాళంగా అందజేశారు.

పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కేంద్రంలో అంగన్వాడి కార్యకర్తల ధర్నాలో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు పాల్గొని 20,000/- రూ దీక్ష శిబిరానికి అందించి సంఘీభావం తెలిపారు.

నిరసన
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఎంజీఆర్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు చేతులకు నలుపు రిబ్బనులును సంకెళ్లు కట్టుకుని నిరసన తెలియజేస్తూ చంద్రబాబు గారి ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు విడుదలైనంతవరకు ధర్మబద్ధంగా, శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

ప్రత్యేక పూజలు
దసరా సందర్భంగా ఉత్కళాంద్రుల ఆరాద్య దైవం శ్రీ శ్రీ శ్రీ నీలమణి దుర్గ అమ్మ వారుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎం.జి.ఆర్ పాతపట్నం అమ్మవారును దర్శనం,మరియు వాహనాల పూజల కోసం ఉత్తరాంద్ర జిల్లాలతో పాటు ఒడిషా నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 9,000 వేలు మంది భక్తులకు ప్రసాదం,మంచి నీళ్ల ప్యాకట్లను ప్రముఖ సామాజక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు (ఎం.జి.ఆర్) గారు సుమారు గత 12 సంవత్సరాలుగా విజయదశమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని భక్తులను ప్రసాదం పంపి కార్యక్రమం చేపడుతున్నారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయనే స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వర్ధంతి
సిక్కోలు ముద్దుబిడ్డ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేక గుర్తింపుతో ఎన్నో పదవులకు వన్నె తెచ్చి జాతీయ రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా జిల్లా సర్వతో ముఖా అభివృద్ధికి కృషిచేసిన తెలుగు తేజం కింజరాపు ఎర్రంనాయుడు గారు అని పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు కొనియాడారు. ఎర్రం నాయుడు గారి 11వ వర్ధంతి సందర్భంగా నిమ్మడలో ఆయన విగ్రహానికి పూలమాలనేసి నివాళులర్పించారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గ కేంద్రానికి చెందిన బెనియ సత్యనారాయణ గారి ఇల్లు ఇటీవలే జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయి సర్వం కోల్పోయి నిరాశూలైన బాధితుడికి ప్రముఖ సామాజిక వేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు పరామర్శించారు సర్వం కోల్పోయిన బాధితుడికి ఆర్థిక సహాయంతో పాటు దుప్పట్లు రైస్ ప్యాకెట్ పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు బాధితుడు తో మాట్లాడుతూ మీకు అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పైల బాబ్జి,గొట్ట మాజీ సర్పంచ్ చాపల రామారావు,కుంచాలా భాలకృష్ట,అశోక్, బుజ్జి,కేశవ, వేణుగోపాల్ రావు,తెలుగుదేశం కార్యకర్తలు,ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

రామాలయం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం
పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం చాపర గ్రామం పెద్దదేవంగుల వీధిలో రామాలయం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు హాజరైన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి 50,000/- విరాళం అందించారు.ఎంజీఆర్ గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. గ్రామంలో ఎవరికి ఏ సహాయం అవసరమైన నేరుగా తనను సంప్రదిస్తే నా వంతు సాయం తప్పకుండా అందిస్తానని ఈ సందర్భంగా గ్రామస్తులకు తెలియజేశారు. కార్యక్రమంలో మెలియాపుట్టి మండల నాయకులు,చాపర ఎంజీఆర్ యువసేన, సభ్యులు,గ్రామస్థులు, భక్తులు,తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
మృతిని కుటుంబానికి 5,000/- వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం నివగాం గ్రామానికి చెందిన సొండి లక్ష్మీనారాయణ గారు ఇటీవలే మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజిక మామిడి గోవిందరావు. ఎంజీఆర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

ఎంజీఆర్ సమక్షంలో కొత్తూరు యువత తెదేపాలో చేరిక నియోజకవర్గంలో రోజురోజుకు తెలుగుదేశం పార్టీ బలపడుతుంది ఎంజీఆర్ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగురవేయడమే ధ్యేయంగా పనిచేస్తాం. పాతపట్నం నియోజకవర్గం, కొత్తూరు మండల కేంద్రంలోని పలువురు యువకులు టిడిపి నాయకుడు ఎద్దు దాసునాయుడు ఆధ్వర్యంలో ఎంజీఆర్ సమక్షంలో టీడీపిలో చేరారు కొత్తూరు ఎంజీఆర్ టిడిపి కార్యాలయంలో చేరికల అనంతరం ఎంజీఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలపడుతుందని,రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగురవేయడమే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు అలాగే నియోజకవర్గంలో గత మూడు పర్యాయాలు పార్టీ ఓటమి చెందిందని ఈసారి ఓటమి పునరావృతం కాకుండా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అందుకు ఇలాంటి చేరికలే నిదర్శనమని ఎంజీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపి నాయకులు ఎద్దు దాసునాయుడు గారు, అరుబోలు దశరథ గారు, బిల్లింగి భాస్కరరావు గారు, పిండి వెంకటరామారావు గారు, వాలిపల్లి వెంకటరావు గారు, దూబ చిన్నారావు గారు, యర్లంకి తిరుపతిరావు గారు, పోతల రమణ గారు, కోల దుర్గారావు గారు,కోల చిన దుర్గారావు గారు,దూళి నారాయణరావు గారు, దూళి సింహాచలం గారు,సుండి ఆకాశి గారు,కూన ప్రదీప్ గారు,ధూళి రామకృష్ణ గారు,వాళ్ల తిరుపతిరావు గారు,కోల పవన్ గారు,కోల సన్యాసి గారు, కోల వెంకటేష్ గారు,అప్పలరాజు గారు,కోల వినోద్ గారు, ధూళి ప్రసాద్ గారు,ధూళి రాము గారు,సురేష్ గారు,యాకాశి గారు తదితరులు ఉన్నారు.

మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎంజీఆర్. నియోజకవర్గ సమస్యలు, పార్టీ స్థితిగతులను అధినేతకు తెలియజేసిన ఎంజీఆర్. రానున్న ఎన్నికల్లో ఒక్క అవకాశం కల్పిస్తే భారీ మెజార్టీతో తప్పక గెలిచి తీరుతానన్న ఎంజీఆర్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మంగళగిరి ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో గల సమస్యలను తెలియజేస్తూ పార్టీ స్థితిగతులను అధినేతకు వివరించారు అలాగే రానున్న ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పిస్తే గత మూడుసార్లు పార్టీ ఓటమిని పక్కనపెట్టి భారీ మెజార్టీతో గెలిచి తన ముందుకు వస్తానని విన్నవించారు.

ఆలయ అభివృద్ధికి
పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం నివగాం గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు అభయాంజనేయ ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అభివృద్ధికి 20,000/-వేలు రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో నివగాం మాజీ సర్పంచ్ టంకాల రమణ, సొంఠ్యాన దాలి నాయుడు,సొంఠ్యాన వినోద్, రాకేష్, సింహాద్రి లక్ష్మణరావు, బిల్లింగి కృష్ణారావు, అలీ బిల్లి ప్రసాద్ ప్రసాద్, చనిబోయిన మోహనరావు, కోడూరు రామారావు, వాలిపల్లి వెంకటరమణ, పిండి రామారావు, బుడ్డ చక్రధర్, ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం యల్ యన్ పేట మండలం బోర్రంపేట గ్రామానికి చెందిన బలగ చిన్నారావు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు విషయం తెలుసుకున్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు ఆ కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఎంజీఆర్ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కోవిలాపు కృష్ణమాచారి, మాజీ మండల అధ్యక్షులు యలమల గోవిందరావు, మాజీ ఏఎంసి చైర్మన్ కాగాన మన్మధరావు, అంపిలి పోలినాయుడు, ముగడ భద్రయ్య, కుంచాల బాలకృష్ణ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంజీఆర్ అభిమానులు, గ్రామస్థుల తదితరులు పాల్గొన్నారు.

పెద్ద పండుగ
ఈనెల 27,28వ తేదీలలో రాజమండ్రిలో జరిగే తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడుకు పాతపట్నం నియోజకవర్గ తెదేపా సీనియర్ నేత మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో భారీగా శ్రేణులు బయలుదేరారు. పాతపట్నం నియోజకవర్గం పరిధి అన్ని మండలాల నుండి కార్యకర్తలు ఎంజీఆర్ ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా రాజమండ్రి కి పయనమయ్యారు. అయిదు మండలాల పరిధిలో కార్యకర్తలు మామిడి గోవిందరావు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని నినదిస్తూ ముందుకు సాగారు. మహానాడు విజయవంతం అయ్యేలా పాతపట్నం నియోజకవర్గ శ్రేణులను సమాయత్తపరిచిన ఎంజీఆర్ కు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో ఐదు మండలాల తెదేపా కార్యకర్తలు, శ్రేణులు, ఎంజీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

మహోత్సవాలలో
పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం చాపర గ్రామం పరమహంస వీధి ముత్యాల పాలమ్మ అమ్మవారి పండగల మహోత్సవాలలో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు(ఎంజీఆర్) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉత్సవాలలో పాల్గొన్న ఎంజీఆర్ మాట్లాడుతూ పూర్వకాలం నుంచి ప్రతి గ్రామంలో గ్రామ దేవతలకు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నా రు. గ్రామ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గ్రామానికి ఎలాంటి అరిష్టం జరుగకుండా, ప్రజలు ఆరోగ్యంగా, సు:ఖ సంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతకు మొక్కులు చెల్లించుకోవడంతో అంతా మేలు జరుగుతుందని ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.ఆయనతో పాటు ఉత్సవ కమిటీ మెంబర్లు, యువత శ్రీరామ్,ప్రకాష్,ఎం కృష్ణ, మోహన్, తేజ,ఎం.సింహాచలం, బి.మధుతో,లాబాల వెంకటేష్ మజ్జి రామకృష్ణ, రత్నాల సారథి, ఎన్ సునీల్ కుమార్, కే ప్రసాద్, సనపల తిరుపతిరావు,పాటు ఎంజీఆర్ శ్రేణులు,గ్రామస్తులు పాల్గొన్నారు..

విరాళం
పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం చాపర గ్రామం పెద్దదేవంగుల వీధిలో రామాలయం పునర్నిర్మానికి పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు 50,000/- విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. భవిష్యత్లో నియోజకవర్గంలో ఆలయాలు అభివృద్ధి చేపట్టేందుకు తన వంతుగా తపకుండ సహాయ సహకారాలు ఉంటాయని,ప్రధానంగా ఆయనకు దైవచింతనతోనే మనశ్శాంతి లభిస్తుందని,ఆలయాలు అభివృద్ధి కొరకు దైవ సంకల్పంతో విరాళాలు అందజేస్తున్నానని తెలిపారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం చాపర గ్రామంలో ఎంజీఆర్ పర్యటించారు. చాపర గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పలువురు వృద్ధులైన ముదిలి సోమేష్, తెంబ చిలకమ్మ,గుత్తిలి బోగమ్మ,పవిడి వరాలమ్మ, బొద్ద సూరమ్మ,గూడెం చిన్నమ్మిని కలిసి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటూ 16,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.ఆయన మాట్లాడుతూ ఆరోగ్యపరంగా గాని, ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సంప్రదిస్తే తప్పకుండా సహాయం అందుతుందని తెలిపారు.అలాగే వృద్ధుల చికిత్స నిమిత్తం శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆయన హెల్త్ కేర్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ యందు ఉచితంగా చికిత్స చేయిస్తానని తెలిపారు.కార్యక్రమంలో వెంకటేష్,సారధి, తిరుమల,సింహాచలం,భద్రం,భాస్కరరావు, త్రినాధులు మరియు ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్ర
నారా లోకేష్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి యువ గళం పాదయాత్ర రెండవ రోజు శ్రీకాకుళం పార్లమెంటరి పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ గారితో కలిసి మామిడి గోవిందరావు గారు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం హిరమండలం ఆర్&ఆర్ సుభలయ గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన బొంగు దమయంతి గారి పెద్ద కుమార్తె వివాహానికి 5,000/- రూపాయలు పెళ్ళికానుక అందజేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు. ఆ కుటుంబానికి భవిష్యత్తులో ఏ అవసరం వచ్చిన నేనున్నానని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, కలిసేట్టి వేణుగోపాల్ గారు, సాసుపల్లి దాలిరాజు గారు, రెల్ల దాము గారు, తదితరులు పాల్గొన్నారు.

''యువగళం" పాదయాత్ర
కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ”యువగళం” పాదయాత్రలో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు పాల్గొని సంఘీభావం తెలిపారు.ముందుగా కుప్పంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి,ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు,యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే చేస్తున్న యువగళం మహాపాదయాత్రకు మద్దతుగా ఉంటూ పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు చైతన్య పరిచి,పార్టీ గెలుపుకు ముందడుగు వేస్తానని తెలిపారు.

సన్మానం
పాతపట్నం నియోజకవర్గం ఎల్ ఎన్ పేట మండలం పెద్దకోట గ్రామ ప్రజలు ఆహ్వానం మేరకు విచ్చేసిన టిడిపి సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు టిడిపి సీనియర్ నాయకుడు,మాజీ ఏ.ఎం.సి. చైర్మన్ కాగాన మన్మధరావు గారు, గజమాలవేసి స్వాగతించి సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కోటదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దకోట గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, ఎంజీఆర్ యువసేన సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పరామర్శ
ఎల్ ఎన్ పేట మండలం ముంగన్నపాడు గ్రామానికి చెందిన రౌతు సరస్వతమ్మ గారు, సవడాన పోలయ్య గారు, శ్యామలాపురం గ్రామానికి చెందిన లావేటి దుర్గమ్మ గారు దబ్బపాడు గ్రామానికి చెందిన పర్ల భాస్కరరావు గారు,మిరియపల్లి గ్రామానికి చెందిన రౌతు వరాలమ్మ, లుకాలాపు సూర్యారావు గారు, ఇందిరమ్మ కాలనీకి చెందిన కురమాన అప్పలరాజు గారు, నీనియర్ రిపోర్టర్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త బర్ల మొఖలింగం గారి తల్లి బర్ల దాలమ్మ గారు, వమ్మిరాజు గారి కుమారుడు మోహన్ రావు గారు, వంకాల భాగ్యలక్ష్మి గారు వివిధ కారణాల చేత మరణించటంతో వారి కుటుంబాలను పరామర్శించటం జరిగింది. వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని ప్రార్థిచారు. అలాగే ముంగన్నపాడు గ్రామంలో ఆవు పొడిచి గాయాలపాలైన దాడి అమ్మన్నమ్మ గారిని, కాన్సర్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న దబ్బపాడు గ్రామానికి చెందిన ఆడంగి ధనరావు గారిని పరామర్శించటం జరిగింది..వీరందరూ త్వరగా కొలుకోవాలి అని భగవంతుడిని ప్రార్థిచారు.

ఆశీర్వాదం
హిరమండలం మండలం గుర్రాల మెట్ట గ్రామానికి చెందిన సవర వెంకటరావు గారు, సూర్య కళ కుమారుడు రోయిల్ బారసాల కార్యక్రమానికి హాజరై చిరంజీవిని ఆశీర్వదించిన ప్రముఖ సామాజిక వేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు.

పరామర్శ
అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్ ఎన్ పేట మండలం చిన్న కొల్లివలస గ్రామానికి చెందిన సిమ్మ కృష్ణారావు గారిని, కొబ్బరిచెట్టు మీద నుండి ప్రమాదవశాత్తు పడిపోయి తీవ్ర గాయాలపాలైన ముంగన్నపాడు గ్రామానికి చెందిన కుప్ప ఆనందరావు గారిని, అలాగే ద్విచక్ర వాహన ప్రమాదానికి గురైన దబ్బపాడు గ్రామ మాజీ సర్పంచి మోహనరావు గారి కుమార్తెని శ్రీకాకుళం బలగ ఆసుపత్రిలో పరామర్శించటం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితుల్ని తెలుసుకుని ఆర్థిక సహాయం చేసారు తదుపరి ఏ అవసరం ఉన్నా తాను వంతు సహాయ సహకారాలు ఉంటాయి అని భరోసా ఇవ్వటం జరిగింది.

ఎన్టీఆర్ వర్ధంతి
పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం,హిరమండలం,ఎల్.ఎన్.పేట,కొత్తూరు, మెళియాపట్టి మండల కేంద్రాలలో టిడిపి అదినేత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్బంగా పాతపట్నం నియోజకవర్గ టిడిపి సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు మరియు ఆయన శ్రేణులు ఘన నివాళులు అర్పించారు.ముందుగా యన్.టి.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు.అనంతర హిరమండలం మండల కేంద్రములో మెగా రక్తాదాన శివరాంని ఏర్పాటు చేసి సుమారు 101 మంది రక్తదానం చేసినట్లు ఎంజీఆర్ శ్రేణులు తెలిపారు.పాతపట్నం నియోజకవర్గం ఐదు మండలలో నిరుపేదలకు దుప్పట్లు,వస్త్రాలు,చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్ ఎన్ పేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు గారు, ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, అంపిలి పోలి నాయుడు గారు,తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అరుబోలు దశరథ గారు,గొట్ట మాజీ సర్పంచ్ చాపల రామారావు గారు,కలిసేట్టి వేణుగోపాలరావు గారు,వాలిపల్లి వెంకటరమణ గారు, కుంచాల బాలకృష్ణ గారు, రెల్ల దాము గారు,ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ,ఎంజీఆర్ అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

వర్ధంతి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకలు మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ కీ.శే. డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్బంగా పాతపట్నం, మెలియాపూట్టి, హిరమండలం, కొత్తూరు, LN పేట మండలం,ఐదు మండలలు నాయకులు మరియు ఎంజీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించ్చారు మరియు వస్త్రాదనము చేసారు .ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,ఎంజీఆర్ యువసేన సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం అంగూరు గ్రామంలో ఎంజీఆర్ యువసేన సభ్యులు సంక్రాంతి సంబరాలు నిర్వహించగా, ఆ సంబరాల్లో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ఆడపడుచులకు కనుకలుగా రూ.10,000/- అందచేయటం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న రామాలయం అభివృద్ధి మరియు నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.5000/- తన వంతు ఆర్థిక సహాయం అందచేస్తా అని తెలిపారు.

చెక్కు అందజేయడం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి గతంలో కందుకూరు పర్యటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు ఒక కుటుంబానికి 50వేల రూపాయలు చొప్పున ఆ 8 కుటుంబాలకు (4 lakhs) 4 లక్షల రూపాయలు నారా చంద్రబాబునాయుడు గారికి చెక్కు అందజేయడం జరిగింది.

పరామర్శ
పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో నివాసముంటున్న హిరమండలం ఎంపీపీ ప్రతినిదైనా తూలుగు తిరుపతిరావు మాస్టారు గారికి మరియు ఆయన అల్లుడైన గొర్లే సోమేశ్ గారికి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగి గాయాలు పాలయ్యారు విషయం తెలుసుకున్న పాతపట్నం నియోజవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు పరామర్శించారు,ఆయనతోపాటు ఎల్.ఎన్.పేట మండల టిడిపి మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు గారు,కొవిలాపు కృష్ణమాచార్య గారు,నెయ్యిల రామారావు గారు, జోగారావు తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు గారు,యడ్ల జోగారావు మాస్టారు గారు, పడ్డాన డిల్లేశ్వరరావు గారు, యలకల వాసుదేవరావు గారు, జానం కేశవరావు,ఆరుబోలు దశదరావు గారు,వాలిపల్లి వెంకటరమణ,కోడూరు రామారావు,వంబరవిల్లి ప్రతాప్,పోలాకి కోటేశ్వర రావు,సాసుపల్లి దాలిరాజు గారు,కుంచల బాలకృష్ణ గారు, మాక్క రమణ గారు పాల్గొన్నారు.

పాతపట్నం నియోజవర్గం కొత్తూరు మండలం కుంచాల పేట గ్రామానికి చెందిన పల్లి లచ్చుమ నాయుడు గారు, కుంచాల జ్ఞానేశ్వర్ రావు గారు, కుంచాల శోభన్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఎంజీఆర్ గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఆయనతోపాటు లక్ష్మీనరసపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు యలమల గోవిందరావు గారు, కోవిలాపు కృష్ణమాచార్య గారు,అరుబోలు దశరథరావు గారు, పిండి రామారావు గారు, వాలిపల్లి వెంకటరమణ గారు, కోడూరు రామారావు గారు,బుడ్డ చక్రధర్ గారు,వంబరవిల్లి ప్రతాప్ గారు, మఠం రంగారావు గారు, కుంచాల బాలకృష్ణ గారు, మక్కా రమణ గారు తదితరులు పాల్గొన్నారు.

రజస్వల మహోత్సవం
కొత్తూరు మండలం, జోగిపాడు గ్రామానికి చెందిన రాంబాబు రజిని గారి దంపతుల కుమార్తె (లావణ్య) రజస్వల మహోత్సవ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ప్రముఖ సామాజికవేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు.

రజస్వల శుభాకార్యం
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో పాతపట్నం మాజీ ఎం.పి.పి కోళ్ల శారద & రాంబాబు మాస్టారు గారి కుమార్తె లాస్య ప్రియ రజస్వల శుభాకార్యంలో పాతపట్నం నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు పాల్గొన్నారు.అనంతరం లాస్యప్రియను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు గారు,పడ్డాన డీల్లేశ్వరరావు గారు,యలకల వాసుదేవరావు గారు,యడ్ల జోగారావు మాస్టర్ గారు,తులుగు భుజంగరావు గారు,జానం కేశవరావు గారు,గోపి గారు, ఎంజీఆర్ పాతపట్నం యువసేన సభ్యులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుక
పాతపట్నం తెలుగుదేశం మండల అధ్యక్షుడు పైల బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా టీడీపీ నియోజకవర్గ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు(ఎంజీఆర్) గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,ఎంజీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

నూతన సంవత్సవం
నూతన సంవత్సర సందర్భంగా వాళ్ళ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు, ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి కలిసి, శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

స్వాగతం
సామాన్యుడు శాసనసభ్యుడు అయితేనే పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అందుకోసం తన లాంటి సామాన్య వ్యక్తి గెలుపు కోసం, నియోజకవర్గం అభివృద్ధి కొరకు తనతో కలిసి ప్రయాణం చేస్తామని ఎల్.ఎన్.పేట టిడిపి మండల పార్టీ అధ్యక్షులు వెలమల గోవిందరావు గారు, మాజీ జడ్పిటిసి సభ్యులు శ్రీమతి సుగుణమ్మ గారు తెలుపటం చాలా ఆనందకరం. యంబరాం గ్రామస్తుల ఆహ్వానం మేరకు బొర్రంపేట నుంచి భారీ ర్యాలీగా ఎంజీఆర్ యువసేన,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తో కలిసి యంబరాం గ్రామానికి చేరుకోవటం జరిగింది. ఈ సందర్భంగా తనకి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటికి వెళ్లి గ్రామస్తులందరినీ కలసి వారి కష్ట సుఖాలను తెలుసుకొని అందరినీ పలకరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బరిలో ఉంటాను, తప్పక విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి,అలాగే పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తాను. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వీలైనంతవరకు తన సొంత నిధులతో చిన్నచిన్న సమస్యలు పరిష్కారయ్యే విధంగా పాటుపడతాను. ఇంతటి ఘన స్వాగతం తెలిపి నాతో అడుగులు వేస్తున్నందుకు వెలమల గోవిందరావు గారి దంపతులకు, యంబరాం గ్రామస్తులకు జీవితాంతం రుణపడి ఉంటాను అని తెలిపారు.

ఆత్మీయ సమ్మేళనం
లక్ష్మీ నర్సపేట మండలం శ్రీ లలితా భువనేశ్వరి ఫంక్షన్ హాల్లో లక్ష్మీ నర్సపేట మండల ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయటం జరిగింది.

క్రిస్మస్ పండుగ
క్రిస్మస్ పండుగ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో పలు చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొనటం జరిగింది. ఈ సందర్భముగా క్రిస్మస్ కేక్ కట్ చేసి, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది.లక్ష్మీ నర్సపేట మండలం తురక పేటలో చర్చ్ అభివృద్ధికి, పాస్టర్ టి.వి రమణ గారికి, అలాగే హిరమండలం మండలం బ్యారేజ్ సెంటర్ చర్చి అభివృద్దికి ,పి డేనియల్ రాజు గారికి, పాతపట్నం మండలం తీమర చర్చి అభివృద్ధికి పాస్టర్ రమేష్ గారికి చెరొక రూ.10,000, అలాగే సుభాలయ చర్చి అభివృద్ధికి పాస్టర్ జాన్సన్ గారికి రూ.20,000 అందచేయటం జరిగింది.అలాగే మెలియాపుట్టి మండలం మర్రిపాడు కె, మురికింటి భద్ర గారు, గనే పేట గారు, గంగన్నపేట గారు, శేఖరాపురం గారు, కోదు కలిగాం గారు, తంగిని గారు, సంతోష్ పురం గారు, భావనాపురం కాలనీ గారు, మాకనాపురం గారు, భరణికోట గారు, బాలేరు గారు, గ్రామలలో గల 19 చర్చిల అభివృద్ధికి ఎంజీఆర్ శ్రేణులు ద్వారా 100,000/-రూపాయలు పాస్టర్లకు అందజేయటం జరిగింది.

పర్యటన
తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయనను కలవటం జరిగింది.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజవర్గం కొత్తూరు మండల కేంద్రంలో గల రామాలయంలో జరిగినటువంటి పాతపట్నం నియోజకవర్గ దళిత డప్పు కళాకారుల రెండవ జిల్లా మహాసభ కార్యక్రమానికి హాజరవటం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంజీఆర్ యువసేన సభ్యుల ద్వారా దళిత డప్పు కళాకారులకు ₹ 15,000/- రూపాయ ఆర్థిక సహాయాన్ని అందజేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంజీఆర్ గారితో పాటు వంబరవిల్లి ప్రతాపకుమార్ గారు,పిండి రామారావు గారు, యర్లంకి తిరుపతి రావు గారు,కుంచాడ సంతోష్ కుమార్ గారు,గణేష్ గారు, జగజ్జీవనరావ్ గారు మరియు కొత్తూరు మండలం ఎంజీఆర్ యువసేన సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజవర్గం లక్ష్మీనరసి పేట మండలం మల్లికార్జునపురం గ్రామానికి చెందిన బొడ్డేపల్లి వరహాలమ్మ గారు ఇటీవలే జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు.బాధితురాలిని పరామర్శించి, ఆర్థిక సహాయంతో పాటు దుప్పట్లు రైస్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. వారికి భవిష్యత్తులో అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

జన్మదిన వేడుక
సిక్కోలు ముద్దుబిడ్డ, యువ నాయకులు పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా పాతపట్నం నియోజవర్గ హెడ్ క్వార్టర్ లో కేకును కట్ చేయటం జరిగింది. ఆలాగే పాతపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ, అనంతరం కింజరాపు ఎర్రన్నాయుడు గారి విగ్రహానికి పూలమాలు వేస్తూ నివాళులు అర్పించటం జరిగింది.

పరామర్శ
ఇటీవల పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం పట్టుపురం గ్రామానికి చెందిన సాప నర్సింగరావు గారి మాతృమూర్తి సాప నారాయణమ్మ గారు అలాగే పైల కూర్మా రావు గారి అత్తగారు యశోదమ్మ గారు అలాగే మండల వాసుదేవరావు గారి మామగారు వర్లానా అప్పారావు గారు అలాగే షేక్ హిమంస గారి మాతృమూర్తి షేక్ ప్యారి బేబీ గారు, హిర మండలం కోమనాపల్లి గ్రామానికి చెందిన నెయ్యల నందిని అనారోగ్యంతో మరణించడం జరిగింది.వారి వారి వారి కుటుంబాల్ని పరామర్శించి ధైర్యం చెప్పటం జరిగింది.తనతో పాటు పట్టుపురం ఎంపీటీసీ ప్రతినిధి నంబాల వెంకటరావు గారు, వరిసి భీమారావు గారు, కవిటి రామస్వామి గారు, పోట్నూరు దాసు గారు, పైల కూర్మారావు గారు, పతివాడ వాసు గారు, ధనుపురం మాజీ సర్పంచ్ మామిడి గంగాధర్ గారు, చవితి సీధి మాజీ సర్పంచ్ మిరియాబిల్లి భగవాన్ దాస్ గారు, ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, తదితరులు పాల్గొన్నారు.

నాయకులతో పలు కార్యక్రమంలో
పాతపట్నం నియోజకవర్గంలో స్థానిక తెలుగుదేశం నాయకులతో పలు కార్యక్రమంలో ఎంజిఆర్ గారు పాల్గొనడం జరిగింది.

విరాళం అందజేశారు
పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం వసప కొలనీ గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ చెవిటమ్మ తల్లి గ్రామదేవత ఉత్సవాల్లో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు చెవిటమ్మ తల్లి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు 20,000/- వేలు రూపాయలు విరాళం అందజేశారు ఆయన మాట్లాడుతూ వసప గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బత్తిలి శంకర్, బత్తిలి సోమేశ్, తూలుగు గోవిందరావు, గండపల్లి సాయిరాం, మండల కరువు, బొంగు మహేష్, ఉల్రోతు రమణ, దాసరి సింహచలం, ఎల్ ఎన్ పేట మాజీ మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు, ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్, వాలిపల్లి వెంకటరమణ, పిండి రామారావు, ముగుడ భద్రయ్య,రాకేష్, S, వినోద్, తదితరులు పాల్గొన్నారు..

విరాళం అందజేశారు
పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం కల్లట గ్రామంలో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి 13వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు అభయాంజనేయ స్వామి ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అభివృద్ధికి 20,000/- వేలు రూపాయలు విరాళం అందజేశారు ఈ ఆలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో కల్లట సర్పంచ్ ప్రతినిధి లావేటి గోవిందరావు, మాజీ సర్పంచ్ ఇప్పిలి నర్సింగరావు, లోకలాపు యుగంధర్ (మాస్టర్), ముద్దాడ వేణుగోపాలరావు, సాసుపల్లి దాలిరాజు రావాడ గోవిందరావు, ధర్మానయోగి, కుర్మాన రమణయ్య, నక్క సుధాకర్ రావు, ముద్దాడ లోకనాథం, బోయిన జాను, ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

వివాహ మహోత్సవం
కొత్తూరు మండలం కొత్త కొత్తూరు కి చెందిన చోడవరపు వారి వివాహానికి హాజరై వధువు వరులను ఆశీర్వదించి వధువు (లోకేశ్వరి) కి ఆడపిల్ల పసుపు కుంకుమ కింద పదివేల రూపాయలు అందించిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు అతనితోపాటు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం రెల్లి వీధికి చెందిన లోకొండ అప్పారావు గారి కుమారుడు (గణేష్) గత కొద్ది రోజులు క్రితం ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయాలు పడడంతో విషయం తెలుసుకున్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు ఈరోజు పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా తనను సంప్రదిస్తే తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు ఆయనతోపాటు ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్, చవితి సిది మాజీ సర్పంచ్ మిర్యాబిల్లి భగవాన్ దాస్, రెల్ల దామోదర్, ఎల్ ఎన్ పేట మాజీ మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కాగాన మన్మధరావు, కోయిలాపు కృష్ణమాచార్యులు, అంపిలి పోలినాయుడు, ముగుడ భద్రయ్య, జాడుపేట వెంకటరమణ, కుంచాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

" ఇంటింటికి " ఎంజీఆర్ కార్యక్రమం
పాతపట్నం నియోజకవర్గం ఎల్ ఎన్ పేట మండలం రావిచంద్రి, పూసాo ,సోర్లింగి, కొత్తవలస, బాలేరు, కొత్తపేట, కవిటి, డొంకలబడవంజి, కుసుములపాడు, కరకవలస, శ్యామలాపురం, తురకపేట, చింతల బడవంజి, కుంటినవలస, మోతికి వలస,R/R కోలనీ పాడలి, జగన్నాధపురం, కొమ్ము వలస, గొట్టిపల్లి, గ్రామాలలో గ్రామ గ్రామానికి తెలుగుదేశం ” ఇంటింటికి ” ఎంజీఆర్ కార్యక్రమాన్ని ఎంజీఆర్ బృందం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడంలో,ఆపద అంటే సాయం చేయడంలోనూ ఎంజీఆర్ చూపుతున్న చొరవ భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఇలాంటి నాయకుడికి ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఈ నియోజకవర్గం యొక్క భవిష్యత్తు మార్చుతారని ఎంజీఆర్ బృందం దృఢవిశ్వాసం వ్యక్తం చేశారు…గత 12 సంవత్సరాలుగా ఎంజీఆర్ ఎన్నో సేవా కార్యక్రమాలు నియోజవర్గంలో నిర్వహిస్తూ ప్రజా మన్ననులు పొందిన ఏకైక నాయకుడు ఎంజీఆర్ అని,ఆయనలాంటి నాయకుడిని రానున్న 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు కోరారు.అనంతరం ఎంజీఆర్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు కరపత్రాలను ప్రజలకు అందించారు.

" ఇంటింటికి " ఎంజీఆర్ కార్యక్రమం
లక్ష్మీ నర్సుపేట మండలం ఎల్ ఎన్ పేట సెంటర్, రోటా నగర్, కోవిలాం, ఎల్ ఎన్ పేట, మిరియా పల్లి, బసవరాజుపేట, చిన్న కొల్లివలస, మోదుగువలస కాలనీ, పెద్ద కొల్లివలస, స్కాట్ పేట, ఉప్పర పేట, తులగం కాలనీ, తదితర గ్రామాల్లో 2వ రోజు గ్రామ గ్రామానికి తెలుగుదేశం – ఇంటింటికి ఎంజీఆర్ కార్యక్రమాన్ని ఎంజీఆర్ బృందం ఎంజీఆర్ యువసేన సభ్యులు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను అలాగే ప్రముఖ సామాజికవేత్త,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ఎంజిఆర్ ను ఎమ్మెల్యే చేయడమే ధ్యేయంగా పనిచేస్తామని ఎంజీఆర్ బృందం తెలిపారు అలాగే పాతపట్నం నియోజకవర్గం లో వలస, వారసత్వ రాజకీయాల వలన నియోజకవర్గం చాలా వెనుకబాటుకు గురైందని నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సేవా భావం కలిగిన నిస్వార్థ నాయకుడు మామిడి గోవిందరావు వల్లనే అవుతుందని ప్రజలకు తెలిపారు

" ఇంటింటికి " ఎంజీఆర్ కార్యక్రమం
*లక్ష్మీ నర్సుపేట మండలం బొర్రంపేట, ముంగెన్నపాడు,సిద్ధాంతం, జంబాడ, బరటం, సుమంతాపురం, పొడుగుపాడు, కృష్ణాపురం తదితర గ్రామాల్లో గ్రామ గ్రామానికి తెలుగుదేశం – ఇంటింటికి ఎంజీఆర్ కార్యక్రమాన్ని ఎంజీఆర్ బృందం ఎంజీఆర్ యువసేన సభ్యులు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను అలాగే ప్రముఖ సామాజికవేత్త,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి రానున్న రోజుల్లో ఒక అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలకు విన్నవించారు అదేవిధంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని మూడుసార్లు ఎగరని జెండాను ఈసారి ఎగరవేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని తెలిపారు

జన్మదిన శుభాకాంక్షలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజవర్గం, మార్కాపురం టౌన్ లో ప్రత్యేకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు ఎంజీఆర్.. మీ నాయకత్వంలో పనిచేస్తూ రానన్న సార్వత్రిక ఎన్నికల్లో పాతపట్నం నియోజవర్గంలో తెదేపా జెండా ఎగురవేయడమే లక్ష్యంగా, తమరిని మరల ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు.

జయంతి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయ నిపుణుడు, బహు భాషావేత్త, తత్వశాస్త్రి పండితుడు, సంఘసంస్కర్త, భారతదేశంలో అంటరానితనం, సామాజిక అసమానత నిర్మూలన నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు. అంటరానితనం నిర్మూలన లేకుండా దేశ ప్రగతి సాధ్యపడదని ఆయన విశ్వాసించారు మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ 132 వ జయంతి శుభాకాంక్షలు.

కలిసినా సందర్బం
పాతపట్నం నియోజకవర్గం ఎల్.ఎన్ పేట మండలం పెద్దకొల్లివలస గ్రామానికి చెందిన ముకళ్ళ అప్పలస్వామి, ముకళ్ళ కృష్ణమూర్తి, ముకళ్ళ కృష్ణారావు, ముకళ్ళ సంతోష్, సిమ్మ రమణయ్య, దామోదర సత్యం భీమవరం బాలాజీ, ముద్దాడ సాయి, ముద్దాడ భాస్కరరావు, పలు కుటుంబాలు పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో కలవడం జరిగింది. అప్పలస్వామి మాట్లాడుతూ నిస్వార్థ నాయకుడు ప్రజా సేవకుడు ఇటువంటి నాయకుడు శాసనసభ్యులు అయితే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఆయనతోపాటు ఎల్ ఎన్ పేట మాజీ మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కాగాన మన్మధరావు, అంపిలి పోలి నాయుడు, ముగుడ భద్రయ్య, కుంచాల బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రం
పాతపట్నం నియోజకవర్గం హిరమండలం ఎంజీఆర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పరిధిలో ఆదివారం చలివేంద్రం ప్రారంభించిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు .. ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు, ప్రయాణికులు దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభించినట్లు ఎంజీఆర్ తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్, ధనుపురం మాజీ సర్పంచ్ మామిడి గంగాధర్, గొట్ట మాజీ సర్పంచ్ చాపల రామారావు,చవితి సిది మాజీ సర్పంచ్ మిర్యాబిల్లి భగవాన్ దాస్,ఎల్ ఎన్ పేట మండల నాయకులు కోవిలాపు కృష్ణమాచార్య, వెలమల గోవిందరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కాగాన మన్మధరావు, అంపిలి పోలినాయుడు, మక్కా రమణ ,కుంచాల బాలకృష్ణ, ఆరుబోలు దశరథ, వాలుపల్లి వెంకటరమణ, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు, పడ్డాన ఢిల్లీ శ్వరరావు, మామిడి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

సేవా కార్యక్రమాలు
పాతపట్నం నియోజకవర్గం, హిరమండలం మండల కేంద్రంలో పాత బస్టాండ్ సమీపంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఇకమీదట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పార్టీ, సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని ఎంజీఆర్ తెలిపారు.. ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా ఈ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కార్యాలయాలకు సంప్రదిస్తే తన పరిధి మేర సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురు వేయడమే తన ధ్యేయమని తెలిపారు.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి 5 మండలాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎంజీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు…

సత్కరించిన సందర్బం
విశాఖపట్నంలో జరగబోవు తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సుకు విచ్చేసిన టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విశాఖ విమానాశ్రయంలో కలిసి సత్కరించిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు

జన్మదినం సందర్భంగా
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని నివాసంలో కలసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు

శుభాకాంక్షలు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారి జన్మదిన వేడుకలు పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో గల ఎం జీ ఆర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు 5 మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసి కేక్ కట్ చేసి వీడియో కాల్ లో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

కలిసినా సందర్బం
పాతపట్నం నియోజకవర్గం ఎల్.ఎన్ పేట మండలం రావిచెంద్రి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు,మాజీ సర్పంచ్ పొదిలాపు భాస్కరరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఈ సందర్భముగా పోదిలాపు మాట్లాడుతూ నిస్వార్థ నాయకుడు ప్రజా సేవకుడు ఇటువంటి నాయకుడు శాసనసభ్యులు అయితే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఆయనతోపాటు ఎల్ ఎన్ పేట మాజీ మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కాగాన మన్మధరావు, కొవిలాపు కృష్ణమాచార్య, అంపిలి పోలి నాయుడు, ముగుడ భద్రయ్య, కుంచాల బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

ఘన విజయం
పాతపట్నం నియోజకవర్గం ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించటంపై విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు బాణసంచా కాల్చి,కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం జరిగిందని,ఈ ప్రభుత్వం పై విశ్వాసం రోజు రోజుకూ సన్నగిల్లుతుందన్నారు ఇందుకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీకి రావడమే నిదర్శనమని అలాగే సాధారణ ఎన్నికల్లో అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంజీఆర్ తెలిపారు.టీడీపీ విజయం పట్ల రాష్ట్ర ప్రజలతో పాటు అధికార పార్టీ ఎమ్మేల్యే లు కూడా కొంత మంది ఆనందంతో ఉన్నారన్నారు 23 అని వేళాకోళం చేసిన నాయకులకు ఈ 23 సంఖ్యే మీ పతనానినికి నాంది కానుందని తెలిపారు ఇదే ఫార్ములాతోనే రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీ గెలుపుకే పట్టం కడుతారని తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Monetary Help

ఆర్థిక సహాయం
దహన సంస్కార ఖర్చులకు 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం ఎల్ ఎన్ పేట మండలం బొత్తడ సింగి గ్రామానికి చెందిన అధికారి జగన్నాథం అనారోగ్యంతో మరణించారు విషయం తెలుసుకున్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు. ఎంజీఆర్ శ్రేణులు ద్వారా ఆ కుటుంబానికి దహన సంస్కార ఖర్చులకి ఐదు వేలు రూపాయలు అందించారు. అనంతరం ఎంజిఆర్ శ్రేణులు మాట్లాడుతూ కుటుంబ పెద్ద దిక్కు చనిపోవడం చాలా బాధాకరమని భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా మా నాయకులు ఎంజీఆర్ గారు సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అంపిలిపోలినాయుడు గారు,ఎల్ ఎన్ పేట మాజీ మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు గారు, సర్పంచ్ ఈగల చిన్నారావు గారు,జోన్నపాటి అప్పన్న గారు, అప్పలనాయుడు గారు, బుజ్జి గారు, కృష్ణ గారు, రామకృష్ణ గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

ఆర్థిక సహాయం
మహనీయుల జయంతి, వర్ధంతి లతోపాటు వారి ఆశయాలను కూడా కొనసాగించాలిగులుమూరు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ₹20,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎంజీఆర్పాతపట్నం నియోజకవర్గం, హిరమండలం మండలం గులుమూరు గ్రామంలో అంబేద్కర్ 131 వ జయంతి కార్యక్రమంలో పాల్గున్నా తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎంజీఆర్, మహనీయుల విగ్రహాలతో పాటు వారి ఆశయ సాధనకై కృషి చేయాలన్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఆహ్వానం మేరకు గులుమూరు లో అంబెడ్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంజీఆర్ గారు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో సర్పంచ్ సుంకరి కోటేశ్వరరావు గారు, హీర మండలం ఎస్సై మధుసూదన్ రావు గారు, మిరియాబెల్లి భగవాన్ దాస్ గారు, బలగ వెంకటరమణ గారు, కళిసెట్టి వేణుగోపాలరావు గారు, కోవిలాపు కృష్ణమాచారి గారు, తంగి రమేష్ గారు, కె. బాలకృష్ణ గారు, సిరిపురం బాబురావు గారు, ఎం జి ఆర్ యువసేన సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పూను పేట గ్రామ అమ్మవారి ఆలయ పునరుద్ధరణకు ₹25,000/- రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఎం.జి.ఆర్ గారు.పాతపట్నం నియోజకవర్గం, హిరమండలం మండలం, పూను పేట గ్రామంలో గ్రామ అమ్మవారి ఆలయ పునరుద్ధరణకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తుల ఆహ్వానం మేరకు పూను పేట గ్రామానికి విచ్చేసి ఆలయ పునరుద్ధరణకు తన వంతుగా సహాయం అందించడం జరిగింది. అలాగే గ్రామస్తులకు ఎవరికైనా విద్య, వైద్యం మరే ఇతర అవసరాలకు తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్బ ముసలయ్య గారు, లబ్బ సోమయ్య గారు, పెద్దింటి పోలయ్య గారు, కోవిలాపు కృష్ణమాచారి గారు, మిరియా బెల్లి భగవాన్ దాస్ గారు, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు గారు,తంగి రమేష్ గారు, వంబర వెళ్లి ప్రతాప్ గారు, బలగ వెంకటరావు గారు, కలిశెట్టి వేణుగోపాలరావు గారు, బాలకృష్ణ గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, హిరమండలం మండలం, శుభలయ గ్రామానికి చెందిన పెద్ద రెడ్డి వరహాలమ్మ అగ్ని ప్రమాద బాధితురాలికి టీడీపీ సీనియర్ నేత ,ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు గారు పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం సంభవించిన అగ్ని ప్రమాదంలో గ్రామస్తురాలికి తీవ్ర గాయాలు అయ్యాయని ఎంజీఆర్ దృష్టికి స్థానికులు సమస్య తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించారు. భాధపడుతున్న విషయం గ్రామస్థుల ద్వార తెలుసుకుని వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ప్రముఖ సామాజిక వేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారుబాధితురాలిని పరామర్శించి భవిష్యత్తులో వైద్య పరంగా సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆయనతోపాటు కోవిలాపు కృష్ణమాచార్యులు గారు, మిరియాబెల్లి భగవాన్ దాస్ గారు, వంబరవెల్లి ప్రతాప్ కుమార్ గారు, తంగి రమేష్ గారు, బలగ వెంకటరమణ గారు, కలిశెట్టి వేణుగోపాలరావు గారు, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు గారు, నందిగం సాయికృష్ణ పట్నాయక్ గారు, రెల్లి దాము గారు,కె.బాలకృష్ణ గారు, హిరమండలం యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, లక్ష్మీ నర్సు పేట మండలం, ఆర్ అండ్ ఆర్ గార్లపాడు గ్రామానికి చెందిన యాళ్ళ సింహాచలం కు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు.ఆయనతోపాటు సర్పంచ్ తొత్తడి మురళీకృష్ణ గారు, తొత్తడి కామరాజ్గారు, కొవిలాపు కృష్ణమాచార్య గారు, మిరియాబెల్లి భగవాన్ దాస్ గారు, తంగి రమేష్ గారు, వంబర వెల్లి ప్రతాప్ కుమార్ గారు, సిరిపురం బాబురావు గారు, సాయికృష్ణ పట్నాయక్ గారు, దాము గారు, కుంచాల బాలకృష్ణ గారు,తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం హిరమండలం గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ చెవిటమ్మ తల్లి ఆలయ ఉత్సవాలకు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు.ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు కమిటీ చైర్మన్ యందవ ప్రసాద్ గారికి అందజేయడం జరిగింది అలాగే ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తప్పక తనను సంప్రదిస్తే తన వంతు సహాయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యoదవ చిన్నారావు గారు, యoదవ నవీన్ గారు, యoదవ పండు గారు, కొవిలాపు కృష్ణమాచార్య గారు, మాజీ సర్పంచ్ మిరియాబెల్లి భగవాన్ దాస్ గారు, తంగి రమేష్ గారు, వంబర వెల్లి ప్రతాప్ కుమార్ గారు, మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు గారు, సాయికృష్ణ పట్నాయక్ గారు, దాము గారు, కుంచాల బాలకృష్ణ గారు,తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, కొత్తూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో నూతనంగా నిర్మాణం తలపెట్టినటువంటి శ్రీశ్రీశ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ₹50,000/- రూపాయల ఆర్థిక వితరణను అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కృష్ణాపురం గ్రామాన్ని సందర్శించిన ఎం.జీ.ఆర్ గారు తన వంతు సహాయాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందించడం జరిగింది. అలాగే గ్రామస్తులకు ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బర్రి రాజారావు గారు, బర్రి గోవిందరావు గారు, బర్రి శ్రీను గారు, ఆదినారాయణ గారు, బర్రి ప్రకాశరావు గారు, బాలయ్య గారు, రమేష్ గారు, లక్ష్మణరావు గారు, యర్లింకి తిరుపతిరావు గారు, వంబరవెల్లి ప్రతాప్ గారు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, కొత్తూరు మండలం, లబ్బ గ్రామంలో వెలసివున్న శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామంలో ఆలయాన్ని దర్శించి తన వంతు సహాయం అందించడం జరిగింది, అలాగే గ్రామస్తులకు ఎటువంటి సహాయం కావాలన్న తనను సంప్రదిస్తే తప్పకుండా తన వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తులసీదాస్ దామోదర గణపతి గారు, ఆర్. నీలాంబరం గారు, టి. మహేష్ గారు, పి. వెంకటి గారు, వి. వెంకట్ రావు గారు, వంబరవల్లి ప్రతాప్ కుమార్ గారు, యర్లంకి తిరుపతి రావు గారు, ఎం జీ ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, మెళియాపుట్టి మండలం, గోపీనాథ్ పురం గ్రామంలో వెలసివున్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాల పోలమ్మ ఆలయ నిర్మాణానికి 25 వేల రూపాయల ఆర్థిక వితరణ చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గోపీనాథ పురం గ్రామానికి చేరుకొని ఆలయాన్ని దర్శించిన ఎం జీ ఆర్ ప్రత్యేక పూజలు జర్పిననంతరం తనవంతు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే గ్రామస్తులు ఎవరికైనా విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పకుండా సహాయం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి నంబాల వెంకట్రావు గారు, ఎంపీపీ ప్రతినిధి బై పోతు ఉదయ్ కుమార్ గారు,గంగరాజుపురం సర్పంచ్ శంకర్ రాజాపు రవి గారు, కొవిలాపు కృష్ణమాచార్య గారు, మిరియా బిల్లి భగవాన్దాస్ గారు, మెలియపుట్టి ఎం జి ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, కొత్తూరు మండలం నివగాం గ్రామానికి చెందిన నిమ్మక సుందర్రావు సునీత దంపతుల కుమార్తె రాణి వివాహానికి ఆడపడుచు పసుపు కుంకుమ కింద 15 వేల రూపాయలు అందించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న ఎం జీ ఆర్ గారు తన వంతు సహాయం అందించడం జరిగింది. అనంతరం ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బిల్లింగి సంజీవ రావు గారు, మాజీ సర్పంచ్ టంకాల రమణా రావు గారు, రిటైర్డ్ డిప్యూటీ తాసిల్దారు దార్ల గణపతి రావు గారు, వంబరవల్లి ప్రతాప్ కుమార్ గారు, యర్లంకి తిరుపతి రావు గారు, వినోద్ గారు, కొత్తూరు ఎం జీ ఆర్ యువ సేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
హిరమండలం చిన్న కోరాడ వీధి లో వెలసివున్న శ్రీ శ్రీ శ్రీ చెవిటిమ్మ తల్లి వార్షికోత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమానికి 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు చిన్న కోరాడ వీధికి విచ్చేసిన ఎం జీ ఆర్ గారు ప్రత్యేక పూజలు జరిపి తన వంతు సహాయం అందించడం జరిగింది. అలాగే గ్రామంలో ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పకుండా తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు సూర్యనారాయణ గారు, పోతురాజు శ్రీధర్ గారు, వానపల్లి అప్పల స్వామి గారు, వడ్డి సింహాచలం గారు, బలగ వెంకటరమణ గారు, కలిసెట్టి వేణుగోపాలరావు గారు, మిర్యాబెళ్లి భగవాన్ దాస్ గారు, రెళ్ల దామోదరరావు గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
ప్రతీ ఒక్కరు కళాకారులను ఆదరించి, కళలను బ్రతికించాలని ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు గారు అన్నారు, పెడ్డలోగిడి గ్రామంలో దువ్వారి భానోజీరావు గారి ఆధ్వర్యంలో కళాకారుల సన్మాన కార్యక్రమానికి హాజరైన ఎం జీ ఆర్ గారు తన వంతుగా 10,000/- ఆర్థిక సహాయం అందించారు. అలాగే నా వంతుగా ఎల్లవేళలా కళాకారులకి ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మాన నారాయణ రావు గారు, గోకవలస రాజేశ్వర రావు గారు, శాసనపురి మదు బాబు గారు, సలాన చిరంజీవి గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, పాతపట్నం మండలం, బైరాగి బైరాగి పేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న టువంటి శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ ఆలయ నిర్మాణానికి 25 వేల రూపాయలు విరాళం అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎం జీ ఆర్ గారు ఆంజనేయ ఆలయాన్ని దర్శించి తన వంతు సహాయం అందించడం జరిగింది. అలాగే గ్రామస్తులు ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లి కృష్ణమూర్తి గారు, కొల్లి శేఖర్ గారు,కొల్లి కృష్ణ గారు, సిరిపురం షణ్ముఖ రావు గారు, పాల్గొన రావు గారు, జోగేశ్వరరావు గారు, రాజేష్ గారు, తవిటి నాయుడు గారు, శ్రీధర్ గారు, సిరిపురం బాబురావు గారు, పడ్డాన ఢిల్లీ శ్వరరావు గారు, బోను వెంకట రమణ గారు,యలకల వాసు దేవరావు గారు, పాతపట్నం ఎం జి ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, మెలియాపుట్టి మండలం, దబ్బ గూడ గ్రామంలో నూతనంగా నిర్మాణం తల పెట్టినటువంటి శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ ఆలయ నిర్మాణానికి 25,000/- రూపాయలు ఆర్థిక వితరణ చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు ఆహ్వానం మేరకు దబ్బ గూడ విచ్చేసిన ఎం జీ ఆర్ గారు తన వంతు సహాయం అందించడం జరిగింది. అలాగే గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పకుండా తన వంతు సహాయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి నంబాళ్ళ వెంకట్రావు గారు, సవర మన్మధరావు గారు, సవర కామేష్ గారు, సవర రామచంద్రుడు గారు,సవర సోమశేఖర్ గారు,సవర రామయ్య గారు, జన్ని గోపాల్ గారు, రాజాపు రవి గారు, మెలియాపుట్టి మండల ఎం జి ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, లక్ష్మీ నర్సు పేట మండలం, గార్లపాడు గ్రామంలో లో మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు 40 వేల రూపాయలు నగదు బహుమతి అందించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు. 40 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ప్రథమ స్థానంలో కొత్తూరు జట్టు ద్వితీయ స్థానంలో బొత్తడి సింగి జట్లు నిలిచాయి, ప్రధమ స్థానంలో నిలిచిన కొత్తూరు జట్టుకు 25,000/- అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన బోత్తడి సింగి జట్టుకు 15,000/- రూపాయలు అందించిన ఎంజీఆర్, క్రీడా స్పూర్తి తో టోర్నమెంట్ లో పాల్గొన్న 40 జట్టుల ప్రతీ ఒక్కరికీ మెమెంటో అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కొవిలాపు కృష్ణమాచార్య గారు, కొల్లి కృష్ణ మూర్తి మాస్టారు గారు, కుంచాల బాలకృష్ణ గారు, మిర్యా బెల్లి భగవాన్ దాస్ గారు, సిరిపురం బాబురావు గారు, తంగి రమేష్ గారు, బలగ వెంకటరమణ గారు, కలిసెట్టి వేణు గోపాల్ గారు, వంబర వల్లి ప్రతాప్ కుమార్ గారు,యలకల వాసు దేవరావు గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, మెలియాపుట్టి మండలం, పెద్ద జగన్నాధపురం గ్రామంలో వెలసివున్న శ్రీ శ్రీ శ్రీ నీలమణి దుర్గ ఆలయ అభివృద్ధికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు జగన్నాధపురం గ్రామానికి చేరుకుని తన వంతు సహాయం అందించారు అనంతరం గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పకుండా తన వంతు సహాయం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టుపురం ఎంపీటీసీ ప్రతినిధి నంబాళ్ల వెంకట్రావు గారు, మాజీ సర్పంచ్ గణపతి రావు గారు, వట్టికుల్ల దీపక్ గారు, శంకర రావు గారు, బాలకృష్ణ గారు, రాజాపు రవి గారు, మెలియాపుట్టి ఎం జి ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, లక్ష్మీ నర్సు పేట మండలం, కొమ్ము వలస గ్రామం లో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి 25 వేల రూపాయలు ఆర్థిక వితరణ అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు. గ్రామస్తులు ఆహ్వానం మేరకు కొమ్ము వలస చేరుకుని తన వంతు సహాయాన్ని అందించడం జరిగింది అనంతరం గ్రామస్తులు ఎవరికైనా విద్య వైద్యం మరే ఇతర అవసరాలకు గాను తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవిలాపు కృష్ణమాచార్య గారు, రమణ మూర్తి గారు, సోమేశ్ గారు, మహేష్ గారు, తవిటి నాయుడు గారు, సూర్యనారాయణ గారు, రామకృష్ణ గారు, బాలకృష్ణ గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, కొత్తూరు మండలం, బమ్మిడి గ్రామ మాజీ సర్పంచ్ మోజూరు చిన్నారావు గారి(చిన్నోడు) నలుగురు కుమారులు మృతిచెందడంతో అనారోగ్య పాలు కావడం జరిగింది, గ్రామస్తుల సమాచారం మేరకు బమ్మిడి గ్రామానికి చేరుకుని చిన్నోడిని పరామర్శించి ₹10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, అలాగే భవిష్యత్తులో ఈ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఆయన తోపాటు వంబరవల్లి ప్రతాప్ కుమార్ గారు, యర్లంకి తిరుపతి రావు గారు, రామారావు గారు, వెంకట్రావు గారు, మురళి గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, లక్ష్మీ నర్సు పేట మండలం, బొర్రం పేట గ్రామానికి చెందిన కుప్పిలి అప్పన్న సన్యాసమ్మ గారి కుమార్తె స్వాతి గారి వివాహానికి ఆడపడుచు పసుపు కుంకుమ కింద ₹18,000/- రూపాయలు అందించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, ఆ కుటుంబానికి భవిష్యత్ లో ఏ అవసరం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొవిలాపు కృష్ణమాచార్య గారు, కుంచాల బాలకృష్ణ గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
కొత్తూరు మండలం, ఉప్పర పేట గ్రామానికి చెందిన పిండి కర్రెమ్మ గుండె సంబంధిత వ్యాధితో గత కొంత కాలంగా బాధపడుతున్న విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు వైద్యానికి గాను ₹10,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఉప్పర పేట లోని కర్రెమ్మ నివాసానికి చేరుకుని పరామర్శించిన ఎం జి ఆర్ తన వంతు సహాయం అందించడం జరిగింది, ఆనంతరం భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తనను సంప్రదిస్తే తన వంతు తప్పక సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నక్క వెంకట రావు గారు, వంబర వల్లి ప్రతాప్ కుమార్ గారు, యర్లంకి తిరుపతి రావు గారు, మురళి గారు,ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పురం రాధా కాంత ఆలయ నిర్మాణానికి ₹1,00,000/- లక్ష రూపాయలు విరాళం* అందించిన ఎంజీఆర్ గారి తనయుడు. పాతపట్నం నియోజకవర్గం, లక్ష్మీ నర్సు పేట మండలం ఆర్ అండ్ ఆర్ శ్యామల పురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న టువంటి శ్రీ శ్రీ శ్రీ రాధా కాంత ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం అందించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు తనయుడు డాక్టర్ సాయి గణేష్ గారు, గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు శ్యామల పురం గ్రామానికి చేరుకున్న సాయి గణేష్ స్వామివారిని దర్శించి తన వంతు సహాయం అందించారు. అలాగే గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా ” మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్”ని సంప్రదిస్తే తప్పకుండా సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొవిలాపు కృష్ణమాచార్య గారు, గేదెల జగన్మోహన్రా వు గారు(బామయ్య), సర్పంచ్ బలగ గోవిందరావు గారు, రేగాన సత్యనారాయణ గారు, బర్రి నాగ రాజు గారు, టంకాల శంకర రావు గారు, ఇప్పిలి ఉపేంద్ర గారు, గేదెల సత్యనారాయణ గారు, పెద్ద కోట వాసుదేవరావు గారు, పెద్ద కోట రమణ మూర్తి గారు, యర్లంకి శ్రీరాములు గారు, కుంచాల బాలకృష్ణ గారు, ఎం జి ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
కొత్తూరు మండలం, ఉప్పర పేట గ్రామానికి చెందిన పిండి తాతారావు, సాసుపల్లి అప్పమ్మలకు తలో ₹5,000/- చొప్పున ఇరువరుకు 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తనను సంప్రదిస్తే తప్పకుండా సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకట రావు గారు, ప్రతాప్ మురళి గారు, తిరుపతి గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
మెలియాపుట్టి మండలం, పట్టుపురం గ్రామానికి చెందిన నక్క సంజీవ రావు గారికి ఇటీవల ప్రమాదంలో తన కాలును పోగొట్టుకున్నారు నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు బాధితుని ఓదార్చి తన వంతుగా ₹5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిది నంబళ్ళ వెంకట్రావు గారు, పతివాడ వాసుదేవరావు గారు, కవిటి రామస్వామి గారు, నారాయణరావు గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
కొత్తూరు మండలం, లబ్బ గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ ఉమా మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతుగా ₹50,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు గ్రామానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎం జి ఆర్ అనంతరం తన వంతు సహాయం అందించడం జరిగింది అలాగే గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పకుండా తన వంతు సహాయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెమ్మాడా శ్రీరామమూర్తి గారు, తూలాల అప్పలస్వామి గారు, కుంబరుకు నారాయణ రావు గారు, వడంకల వసంత రావు గారు, మూటక లక్ష్మీనారాయణ గారు, జాలారి లక్ష్మణ రావు గారు, దశరథ రావు గారు, ప్రతాప్ గారు, మురళి గారు, వెంకట రావు గారు, కొత్తూరు ఎం జి ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం మండలం, పి ఎల్ పురం గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ నీలమణి దుర్గ మరియు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆలయాల అభివృద్ధికి గాను ₹30,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, పాత పట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు గ్రామానికి చేరుకున్న ఎంజీఆర్ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తన వంతు సహాయం అందించడం జరిగింది అలాగే గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పకుండా తన వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నెపు ఉమామహేశ్వరరావు గారు, గురుగుబెళ్లి చంద్ర రావు గారు , గడ్డ వలస వెంకటరమణ గారు, అన్నెపు చంద్ర రావు గారు, చింతాడ బైరాగి నాయుడు గారు, నంబాల శ్రీనివాస రావు గారు, గురుగుబెల్లి చిట్టి బాబు గారు, పెడాడ హే గారు, పాతపట్నం నియోజకవర్గ ఎం జి ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం మండలం, పెద్ద సున్నా పురం పంచాయతీ బంబురు గూడ గిరిజన గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి నాలుగు ఇళ్లు దగ్ధమయ్యాయి విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజిక వేత్త, పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామానికి చేరుకుని అగ్నిప్రమాద బాధితులను పరామర్శించి తన వంతు గా 100 కేజీల బియ్యం, దుప్పట్లు,₹8,000/- వేల రూపాయలు నగదు అందించారు అలాగే భవిష్యత్తులో గృహ నిర్మాణానికి తన వంతుగా తప్పక సహాయం అందిస్తాన ని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాము నారాయణరావు గారు, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు గారు, చవితి సీది మాజీ సర్పంచ్ మిరియాబెల్లి భగవాన్ దాస్ గారు, కొవిలాపు కృష్ణ మాచార్య గారు, దశరథ గారు, తామర వైస్ ప్రెసిడెంట్ రామారావు గారు, రామక్రిష్ణ గారు, ప్రతాప్ గారు, బోను వెంకట రమణ గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం మండలం, పెద్ద లోగిడి గ్రామంలో నూతనంగా నిర్మాణం తల పెట్టినటువంటి శ్రీశ్రీశ్రీ సోమ లింగేశ్వర ఆలయ నిర్మాణానికి తన వంతుగా ₹50,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామానికి చేరుకుని తన వంతు సహాయం అందించిన ఎం జి ఆర్ గారు అనంతరం గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మాన దాశరధి గారు, ధర్మాన ధర్మారావు గారు, దువ్వారి జోగారావు గారు, మండల బుజ్జి నాయుడు గారు, దువ్వారి కాశీ రావు గారు, దువ్వారి భానుమూర్తి గారు, ధర్మాన యోగేశ్వరరావు గారు, పాతపట్నం ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
హిరమండలం మేజర్ పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ వీధికి చెందిన గొటి వాడ ఆనందరావు గారు ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, అతని కుటుంబాన్ని పరామర్శించి ₹5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ శ్రీధర్ గారు, మిరియా బిల్లి భగవాన్ దాస్ గారు, నందిగాం సాయికృష్ణ పట్నాయక్ గారు, బలగ వెంకటరమణ గారు, కలిశెట్టి వేణుగోపాలరావు గారు, రెల్ల దామోదర రావు గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
హిరమండలం మండలం, చవితి సీధి గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ₹10,000/-రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామానికి చేరుకున్న ఎంజీఆర్ గారు ప్రత్యేక పూజలు జరిపి తన వంతు సహాయం అందించారు. అలాగే గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిరియాబిల్లి భగవాన్ దాస్ గారు, పట్టుపురం ఎంపీటీసీ సభ్యులు నంబాల వెంకటరావు గారు,బలగ వెంకటరమణ గారు, హెల్పింగ్ హాండ్స్ శ్రీధర్ గారు, నందిగామ సాయి కృష్ణపట్నాయక్ గారు, కలిశెట్టి వేణుగోపాల్ గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
కొత్తూరు మండలం, మాకువరం గ్రామం లో కిడ్నీ పేషెంట్లు సెగడాన అర్జున, గార వేనమ్మ, పొందర బుగ్గ రాజులకు చెరో 5,000/- చొప్పున ముగ్గురకు ₹15,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు. అలాగే గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని ఎం జీ ఆర్ గారు అన్నారు కార్యక్రమంలో బూర్లే తిరుపతి రావు గారు, గార నాగరాజు గారు, తాడేల ఆనంద రావు గారు, గార మోహన్ రావు గారు, బూర్లే రామకృష్ణ గారు, గార ప్రేమ్ కుమార్ గారు, అరుబోలు దశరథ గారు, వంబరవల్లి ప్రతాప్ కుమార్ గారు, వెంకట్రావు గారు, ఎం జీ ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
మెలియాపుట్టి మండలం, కరజాడ గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ మూగి పోలమ్మ ఉత్సవాలకు అలాగే గ్రామంలో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధికి చరో 5,000/- చొప్పున 1,0000/- రూపాయల ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు.ఈ కార్యక్రమంలో నెమలిపురి సత్యనారాయణ గారు, నంబాల వెంకటరావు గారు, ఎం జీ ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం మండలం, కాగువాడ గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ కోదండ రామాలయం అభివృద్ధికి ₹50,000/- వేల రూపాయలు ఆర్థిక వితరణ చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామానికి చేరుకున్న ఎంజీఆర్ కోదండరాముని దర్శించి ప్రత్యేక పూజలు జరిపి తన వంతు సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పకుండా తన వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో బోను వెంకటరమణ గారు, హరిశ్చంద్ర సాహూ గారు,సిమ్మో పోల్లాయ్ గారు, ఇస్సై కోటి భాస్కర రావు గారు, బుగత శ్రీనివాసరావు గారు, బోను కృష్ణ గారు, సిరిపురం బాబురావు గారు, పడ్డాన ఢిల్లీ శ్వరరావు గారు, యలకల వాసుదేవరావు గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం మండలం, కొరసవాడ గ్రామంలో నూతనంగా నిర్మాణం తల పెట్టినటువంటి శ్రీ ఉమా సోమేశ్వర ఆలయంకు ₹50,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ పాతపట్నం నియోజకవర్గ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు. ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించిన ఎంజీఆర్ తన వంతు సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే గ్రామస్తులు ఎవరికైనా విద్య వైద్యం మరే ఇతర సమస్యల పై తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మొర్రి లోకేశ్వర రావు గారు, తూముల కొండల రావు గారు, తూమల నాగేశ్వరరావు గారు, గణపతి గోపి గారు,బొడ్డు శిమ్మన్న గారు,బోను వెంకటరమణ గారు, సిరిపురం బాబురావు గారు, పడ్డాన డిల్లేశ్వరావు గారు, యలకల వాసుదేవరావు గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం మండలం, కొరసవాడ గ్రామంలో గురుపౌర్ణమి సందర్బంగా సాయి భక్తులు ఏర్పాటు చేసిన వేడుకలకు ₹20,000/- రూపాయిలు ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, ఆలయ కమిటీ, గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించిన ఎం జీ ఆర్ ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం తన వంతు సహాయాన్ని అందించడం జరిగింది అలాగే గ్రామస్తులకు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్న తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో బోను వెంకటరమణ గారు, అమర శ్రీనివాసరావు గారు, మడ్డు సూర్యా రావు గారు, లచ్చుబుక్త దాసు గారు, గిల్లి రామారావు గారు, తోట శ్రీనివాస రావు గారు, సుంకర నీలకంటు గారు, బొడ్డు నారాయణ గారు, చింతపల్లి మోహన బాబు గారు, బసా మిశ్రో గారు,తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
హిరమండలం మేజర్ పంచాయతీ పెద్ద కోరాడ వీధిలో వెలసియున్న స్వయంభువ్ శిరిడి సాయి ఆలయ అభివృద్ధికి ₹20,000/- రూపాయలు ఆర్థిక వితరణ అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజికవేత్త, పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంజీఆర్ తన వంతు సహాయాన్ని అందించారు అలాగే భవిష్యత్తులో ఏ అవసరం వచ్చిన తనను సంప్రదిస్తే తప్పకుండా తన వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోతురాజు శ్రీధర్ గారు, సాధనాల నాగభూషణరావు గారు, భత్తుల వెంకటరావు గారు, పుల్ల లక్ష్మణమూర్తి గారు,పుప్పాల వసంతరావు గారు,పైకం చంద్రశేఖర్ గారు,ఆలయ కమిటీ సభ్యులు, ఎం జీ ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
కొత్తూరు మండలం, పారాపురం గ్రామంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ శిరిడి సాయి ఆలయం లో గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ₹20,000/- ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవింద రావు గారు, గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన వంతు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసి వనము లక్ష్మీనారాయణ గారు, మాజీ సర్పంచ్ గరబాక రామారావు గారు, పెనుగొండ గురుమూర్తి గారు, కోనారి శ్యామల రావు గారు, కొమనాపల్లి శ్రీనివాస రావు గారు, అరుబోలు దశరథ గారు, యర్లంకి తిరుపతి రావు గారు, వెంకట రావు గారు, ఎం జి ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్తూరు మండలం, పారాపురం గ్రామంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ శిరిడి సాయి ఆలయం లో గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ₹20,000/- ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవింద రావు గారు, గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన వంతు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసి వనము లక్ష్మీనారాయణ గారు, మాజీ సర్పంచ్ గరబాక రామారావు గారు, పెనుగొండ గురుమూర్తి గారు, కోనారి శ్యామల రావు గారు, కొమనాపల్లి శ్రీనివాస రావు గారు, అరుబోలు దశరథ గారు, యర్లంకి తిరుపతి రావు గారు, వెంకట రావు గారు, ఎం జి ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, లక్ష్మీ నర్సపేట మండలం, కోవిలం గ్రామంలో లో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ భవాని మాత ఆలయ అభివృద్ధికి ₹50,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అభివృద్ధికి తన వంతు సహాయం అందించడం జరిగింది. అనంతరం గ్రామానికి ఎటువంటి అవసరం ఉన్నా తప్పక తనను సంప్రదిస్తే సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోవిలాపు కృష్ణమాచార్యులు గారు, తెలుగుదేశం యువ నాయకులు అంపిలి పోలినాయుడు గారు, పాతపట్నం నియోజకవర్గం ఎం. జీ. అర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, సుంఖానా మల్లేష్ గారు, కొరై ఢిల్లీరావు గారు, పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
లక్ష్మీ నర్సుపేట మండలం, పెద్దకొల్లి వలస గ్రామానికి చెందిన జమ్మాన పవన్ కుమార్ గారు ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజికవేత్త, పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ₹5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కొవిలాపు కృష్ణమాచార్య గారు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అంపిలి పోలినాయుడు గారు, కుంచాల బాలకృష్ణ గారు,ఎంజీఆర్ యువసేన నియోజకవర్గ అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, ఎక్స్ ఆర్మీ బైరి హరీష్ గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
హిరమండలం మండలం, గొట్ట గ్రామానికి చెందిన పూజారి ఉగ్రసేనుడు చేపల వేటకు వెళ్లి మృతిచెందారు అలాగే ఇదే గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు పొట్నూరు అప్పలమ్మ గారు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఉగ్రసేన కుటుంబానికి ₹5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు. ఆయనతో పాటు మాజీ సర్పంచ్ చాపల రామారావు గారు, శాంతారావు గారు, కలిశెట్టి వేణుగోపాలరావు గారు,రెల్ల దామోదర్ రావు గారు, ధనుంజయ గారు, తదితరులు ఉన్నారు.

ఆర్థిక సహాయం
కొత్తూరు మండలం, గూనభద్ర ఆర్ అండ్ ఆర్ కాలనీ చెందిన కడగల అభిషేక్ గారి ద్విచక్ర వాహన ప్రమాదంలో బ్రెయిన్ కి దెబ్బ తగిలి కోమాలోకి వెళ్లడం జరిగింది, విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజికవేత్త, పాతపట్నం నియోజకవర్గగం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు అభిషేక్ ని పరామర్శించి వైద్య ఖర్చులు నిమిత్తం ₹15,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో అభిషేక్ గారికి వైద్యానికి తనని సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్లంకి తిరుపతిరావు గారు, అరుబోలు దశరథ గారు, వంబరవెల్లి ప్రతాప్ కుమార్ గారు, వావిలపల్లి మురళి గారు, మజ్జి వెంకట్రావు గారు,నక్క వెంకట్రావు గారు, జంక పాపారావు గారు, కొంచాడా సంతోష్ గారు, రామకృష్ణ గారు,ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
హీరమండలం మండలం, శుభలయ గ్రామములో అనారోగ్యంతో బాధపడుతున్న పొట్నూరు పాపారావు గారు, బెవర రాము గారు,బెవర రామకృష్ణ గారు, బడే పాపయ్య గారు, నీలాపు నారాయణమ్మ గారు, బెవర రాము గారు, ఆరుద్రమ్మ గారు, గుండెల అసిరమ్మ గారు, కుర్మాన అమ్మనమ్మ గారు, ఎదుటి రాములమ్మ గారు, నీలాపు నారాయణమ్మ గారు, గుండెల అసరమ్మ గారులను పరామర్శించి వైద్య ఖర్చులు నిమిత్తం ₹40,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, అలాగే భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, కొవిలాపు కృష్ణమాచార్యులు గారు,భగవాన్ దాస్ గారు, నందిగాం సాయికృష్ణ పట్నాయక్ గారు, అప్పల రెడ్డి గారు, దాము గారు, కలిసేట్టి వేణు గారు ,దశరథ గారు, ప్రతాప్ గారు, తిరుపతి గారు, కుంచాల బాలకృష్ణ గారు, రమణ గారు, హిరమండలం ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
మెలియాపుట్టి మండలం, మర్రిపాడు సి గ్రామంలో వెలసియున్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి ఆలయ అభివృద్ధికి ₹20,000/- రూపాయలు ఆర్థిక వితరణ చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మర్రిపాడు విజయ గణపతి ఆలయాన్ని దర్శించి తన వంతు సహాయం అందించిన ఎంజీఆర్ గారు, గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని భరోసానిచ్చారు.

ఆర్థిక సహాయం
వరసిద్ధి వినాయక నవరాత్రుల్లో భాగంగా హిరమండలం మేజర్ పంచాయతీ దుర్గమ్మ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి వరసిద్ధి వినాయక అన్న ప్రసాద కార్యక్రమానికి ₹5,000/- రూపాయల ఆర్థిక వితరణ చేయడం జరిగింది.

ఆర్థిక సహాయం
పాతపట్నం మేజర్ పంచాయతీ, దువ్వార వీధిలో ఏర్పాటు చేసిన వినాయకునికి ₹50,000/- వేల రూపాయలు ఆర్థిక వితరణ అందించిన మామిడి గోవిందరావు గారు.

ఆర్థిక సహాయం
హిరమండలం మండలంలో చిన్న కోరాడ, పెద్ద కోరాడ వీధులలో ఏర్పాటు చేసిన వినాయక అన్నదాన కార్యక్రమానికి నా వంతుగా 17వేల రూపాయలు అందించడం జరిగింది.

ఆర్థిక సహాయం
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మెలియాపుట్టి మండల కేంద్రం తోపాటు వసందర గారు, నడసంద్ర గ్రామాలలో ఏర్పాటుచేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన 25 వేల రూపాయల ఆర్థిక వితరణ అందించడం జరిగింది.

ఆర్థిక సహాయం
ఎల్. ఎన్. పేట మండల కేంద్రము లోని రోటరీ నగర్, సిద్ధాంతం గ్రామాల్లో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవాలకు ₹15,000/- వేల రూపాయలు ఆర్థిక వితరణ అందించిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజికవేత్త, పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు. ఈ కార్యక్రమంలో కొవిలాపు కృష్ణమాచార్య గారు, అంపిలి పోలి నాయుడు గారు, పోతురాజు శ్రీధర్(ex-army) చంద్రినాయుడు గారు, పాపారావు గారు, దుర్గారావు గారు, గణేష్ గారు, రామ శంకర్ గారు, సుమన్ గారు, వెంకటరావు గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
గణపతి నవరాత్రుల సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలోని మెలియాపుట్టి, పాతపట్నం, లక్ష్మీ నర్సు పేట, హీరమండలం మండలంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు, అన్నదాన కార్యక్రమాలకు ₹1,85,000/- ఆర్థిక వితరణ చేసిన ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు మెలియాపుట్టి మండల కేంద్రంలో రెడ్డిక వీధి, రాజా వీధి, ఎస్ కే బి వీధి, కోవెల వీధి, ముక్తాపురం, మురికింటి భద్ర, పాతపట్నం మండలంలో తామర, హరిజన గోపాలపురం, నరసింహ నగర్, లక్ష్మీ నర్సు పేట మండలం చింతల బడవంజి, హీరమండలం మార్కెట్ వీధి, భగీరథపురం, కల్లట, గొట్ట గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు మరియు అన్నదాన కార్యక్రమాలకు ఎంజీఆర్ సహకారం అందించారు. ఈ కార్యక్రమాలలో ఐదు మండలాల ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
లక్ష్మీ నర్సుపేట మండలం, జాడుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక అన్నదాన కార్యక్రమానికి అలాగే కొత్తూరు మండలం నివగాం గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కలిపి ₹13,000/- ఆర్థిక వితరణ అందించిన ప్రముఖ సామాజికవేత్త పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, తను అందుబాటులో లేనప్పటికీ ఎం జీ ఆర్ యువసేన సభ్యులుచే సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కొవిలాపు కృష్ణమాచార్య గారు,అంపిలి పోలినాయుడు గారు, పోతురాజు శ్రీధర్ గారు, కుంచాల బాలకృష్ణ గారు,బైరి హరీష్ గారు, మక్క రమణ గారు, గోవిందరావు గారు, వినోద్ రాడ కృష్ణ గారుఎం, సుంకు ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం, మెలియాపుట్టి మండలం ముక్తాపురం, జర్రీ భద్ర గ్రామాలలో నూతనంగా నిర్మాణం చేయుచున్నటువంటి శివాలయం, అమ్మవారి గుడిల నిర్మాణానికి ₹30,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు. ఈ కార్యక్రమంలో నంబాల వెంకటరావు గారు, సనపల తిరుపతిరావు గారు, ధర్మాన రమేష్ గారు,పిట్ట చంద్రరావు గారు, తిరుపతిరావు గారు, హరిశంకర్ గారు, జీవన్ గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక వితరణ
హిరమండలం మండల కేంద్రంలో గిరిజాల వీది, బ్యారేజ్ సెంటర్, కళ్లట గ్రామాల్లో గణేష్ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలకు ₹15,000/- రూపాయలు ఆర్థిక వితరణ అందించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, యువసేన సభ్యులు, తను అందుబాటులో లేకపోయినప్పటికీ తమ యువసేన సభ్యులచే ఆర్థిక సహాయం అందించినందుకు ఎంజీఆర్ గారికి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.

ఆర్థిక వితరణ
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమానికి ₹20,000/-వేల రూపాయలు ఆర్థిక వితరణ అందించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు , విశ్వబ్రాహ్మణ మిత్రుల ఆహ్వానం మేరకు విశ్వకర్మ బ్రహ్మను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎం జీ ఆర్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులతో తనది విడదీయరాని బంధమని, విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రవిబాబు గారు, డమరసింగి కామరాజు గారు, డమరసింగి శంకర్ గారు, పొట్నూరు చలపతిరావు గారు, పొట్నూరు ఉపేంద్ర ఆచారి గారు, పొట్నూరు సురేష్ గారు, గానుగుల కృష్ణ గారు, తోనంగి రాజేష్ గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక వితరణ
పాతపట్నం నియోజకవర్గం హిరమండలం బ్యారిజ్ సెంటర్ , మరియు హిరమండలం పాత బస్టాండ్ జగన్నాథ ఆలయం వద్ద నిర్వహించిన విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాలుకు ₹20,000/-వేల రూపాయలు ఆర్థిక వితరణ అందించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, విశ్వబ్రాహ్మణ మిత్రుల ఆహ్వానం మేరకు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎం జీ ఆర్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులతో తనది విడదీయరాని బంధమని, విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హిరమండలం స్వర్ణకార సేవా సంఘ అధ్యక్షులు పుల్లేటికుర్తి వెంకటరమణ గారు, సెక్రటరీ గుంటముక్కల కామేశ్వరరావు గారు, మల్లవరపు హరిబాబు గారు, నాగభూషణరావు గారు, మల్లవరపు నాని గారు,మిర్యబెల్లి భగవాన్ గారు,పోతురాజు శ్రీధర్ గారు,నందిగాం సాయి కృష్ణ పట్నాయక్ గారు,వడ్డీ సింహాచలం గారు, తదితర సభ్యులు మరియు ఎంజీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

ఆర్థిక వితరణ
పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ కోదండ రామాలయం అభివృద్ధికి ₹50,000/- వేల రూపాయలు ఆర్థిక వితరణ చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామానికి చేరుకున్న ఎంజీఆర్ కోదండరాముని దర్శించి ప్రత్యేక పూజలు జరిపి తన వంతు సహాయాన్ని అందించడం జరిగింది అలాగే గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పకుండా తన వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో బుయ్యాల శ్రీనివాసరావు గారు, అల్లు భగవాన్ గారు, దుబ చిన్నారావు గారు, ఆరుబోలు దశరధరావు గారు, వావిలపల్లి వెంకటరమణ గారు, పిండి రామారావు గారు, వంబ రవెల్లి ప్రతాప్ గారు, అగత ముడి రాజేశ్వరి గారు, కోడూరు రామారావు గారు, బిల్లింగి జీవరత్నం గారు, గంధవరపు కృష్ణారావు ఎక్స్ ఆర్మీ గారు, బుడ్డ చక్రధర్ గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక వితరణ
పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వెలసియున్న శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధాన నిర్మాణానికి తనవంతుగా ₹20,000/-వేల రూపాయలు ఆర్థిక వితరణ చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, అయ్యప్ప భక్తుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని దర్శించి అయ్యప్పను ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన వంతు సహాయాన్ని అందించారు అయ్యప్ప ఆలయం ఈ ప్రాంతానికే ప్రత్యకమని, స్వతహాగా నేను అయ్యప్ప భక్తుడునని అన్నారు అలాగే గతంలో కూడా ఈ ఆలయ నిర్మాణానికి 50 వేల రూపాయలు సహాయాన్ని అందించడం జరిగింది కార్యక్రమంలో బోడ గురుస్వామి గారు, సలానా డేగల రావు స్వామి గారు, కొత్తపల్లి రవిబాబు గారు, బోను సంతోష్ కుమార్ గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక వితరణ
కొత్తూరు మండలం, వసప గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయం, వసప కాలనీలో వెలసియున్న శ్రీ చెవిటమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి గాను ₹50,000/- వేల రూపాయలు ఆర్థిక వితరణ చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తుల ఆహ్వానం మేరకు వసప గ్రామాన్ని చేరుకున్న ఎంజీఆర్ ఆలయాల అభివృద్ధికి గాను తన వంతు సహాయాన్ని అందించారు అనంతరం గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరుబోలు దశరథరావు గారు, వావిలపల్లి వెంకటరమణ గారు, పిండి వెంకటరామారావు గారు, కోయిలాపు సూర్యనారాయణ గారు, వంబరవల్లి ప్రతాప్ కుమార్ గారు,వలురౌతు సింహాచలం గారు, కోడూరు రామారావు గారు, బిల్లింగి జీవరత్నం గారు,బుడ్డ చక్రధర్ గారు, కనితి శంకర రావు గారు, అగతముడి రాజేశ్వరి గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
మెలియాపుట్టి మండల కేంద్రంలో వేణుగోపాల ఆటో యూనియన్ కి ₹30,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంజీఆర్ తన వంతు సహాయం అందించారు అలాగే ఆటో యూనియన్ సభ్యులకి ఏ అవసరం వచ్చిన నేనున్నానని భరోసానిచ్చారు కార్యక్రమంలో పట్టుపురం ఎంపీటీసీ ప్రతినిధి నంబాల వెంకటరావు,సనపల తిరుపతిరావు గారు, వాసు గారు, గొర్లే శ్రీనివాసరావు గారు,పి. కూర్మా రావు గారు, దశరథ గారు, ధనుంజయ గారు,గణపతి ఆటోయూనియన్ సభ్యులు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక వితరణ
లక్ష్మీ నర్సుపేట మండలం, బసవరాజు పేట గ్రామంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ చెవుటమ్మ తల్లి గ్రామ దేవత ఆలయ అభివృద్ధికి గాను ₹25,000/- రూపాయల ఆర్థిక వితరణ అందించిన ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన ఎంజీఆర్ తన వంతు సహాయాన్ని అందించారు అలాగే గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పకుండా తన వంతు సహాయం ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు సిమ్మ మోహన్ రావు గారు, శిమ్మ సన్యాసిరావు గారు, సిమ్మ కిరణ్ గారు, బోర సతీష్ గారు, సిమ్మ రాంబాబు గారు, సింహద్రి గారు, బైరి హరీష్ భవాని గారు, కొవిలాపు కృష్ణమాచార్య గారు,అంపిలి పోలి నాయుడు గారు, కుంచాల బాలకృష్ణ గారు,ఎం జీ ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
కొత్తూరు మండలం, కలిగాం గ్రామంలో నూతనంగా నిర్మాణం తలపెట్టినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం, కలిగాం కాలనీలో అభయాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణాలకు ₹1,00,000/- లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ సామాజికవేత్త, పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కలిగాం చేరుకున్న ఎంజీఆర్ ఆలయాల నిర్మాణానికి తన వంతు సహాయాన్ని అందించారు, అలాగే గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సనపల కోటేశ్వరరావు గారు, రామకృష్ణ గారు,రాజేశ్వరి గారు, షణ్ముఖరావు గారు, అరుబోలు దశరథ గారు, వంబరవల్లి ప్రతాప్ కుమార్ గారు, పిండి వెంకట రామారావు గారు, పిండి వెంకటరావు గారు,ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
మెలియాపుట్టి మండలం,పట్టుపురం గ్రామానికి చెందిన రెయ్య మోహన్ రావు గారి కుమారుడు మరియు పతివాడ మురళీ గారు అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్ లో అడ్మిట్ కాగా విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు కేజీహెచ్ కి వెళ్లి పరామర్శించి వైద్య ఖర్చులకు గాను ₹10,000/- వేల రూపాయలు సహాయం అందించడం జరిగింది. పరామర్శించిన వారిలో పట్టుపురం ఎంపీటీసీ ప్రతినిధి నంబాల వెంకట రా గారు, తామాడ భాస్కరరావు గారు, మండల వాసుదేవరావు గారు, పైల శ్రీనివాసరావు గారు, సాప నరసింహారావు గారు, పొట్లూరు దామోదర్ రావు గారులు ఉన్నారు.

ఆర్థిక సహాయం
అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలకు వెళుతున్న హిరమండలం మండలం భగీరథపురం కాలనీకి చెందిన సొండి గాంధీ వర్మను అభినందించి ₹10,000/- రూపాయలు ఆర్థిక ప్రోత్సాహం అందించిన ప్రముఖ సామాజికవేత్త, పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోవిందరావు గారు, విద్యార్థులు, యువకులు చదువుతోపాటు క్రీడలలోనూ రాణిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని, క్రీడలకు, క్రీడాకారులకు ఎల్లవేళలా తన సహాయం ఉంటుందని తెలిపారు ఆయన తోపాటు పోతురాజు శ్రీధర్ గారు, కొవిలాపు కృష్ణమాచార్య గారు,అరుబోలు దశరథ గారు, అంపిలి పోలినాయుడు గారు,వావిలపల్లి వెంకటరావు గారు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
కొత్తూరు మండలం, నివగాం గ్రామానికి చెందిన కందల గవరయ్య కు ఇన్ఫెక్షన్ కారణంగా కాలు తీసివేయడం జరిగింది, గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజికవేత్త పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు అతనిని పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం ₹10,000/- పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఎటువంటి అవసరం వచ్చిన తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని భరోసానిచ్చారు. ఆయన తోపాటు సొంట్యాన వినోద్ కుమార్ గారు, బిళ్లింగి కృష్ణారావు గారు, బిల్లింగి సంజీవరావు గారు, ఇల్లెంజిల అశోక్ కుమార్ గారు, అరుబోలు దశరథ గారు, వంబరవల్లి ప్రతాప్ కుమార్ గారు, పిండి వెంకట రామారావు గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక వితరణ
లక్ష్మీ నర్సుపేట మండలం, కోవిలాం గ్రామంలో వెలిసియున్న శ్రీ దుర్గా భవాని మాత ఆలయ అభివృద్ధికి ₹25,000/-వేల రూపాయలు ఆర్థిక వితరణ అందించిన ప్రముఖ సామాజికవేత్త, పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గతంలో కూడా 50 వేల రూపాయలు సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొవిలాపు కృష్ణమాచార్య గారు, అంపిలి పోలి నాయుడు గారు, కుంచాల బాలకృష్ణ గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
హిరమండలం మండలం,శుభలై ఆర్ అండ్ ఆర్ కాలనీ మరియు పాత హీరమండలంకు చెందిన నిరుపేద కుటుంబాలకు మరియు కిడ్నీ పేషెంట్లకు ₹30,000/- వేలు రూపాయల ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ సామాజికవేత్త,పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కులమతాలకు,రాజకీయాలకు అతీతంగా రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయుటకు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు ఆయన తోపాటు పోతురాజు శ్రీధర్ గారు, మిర్యాబెళ్లి భగవాన్ దాస్ గారు, కలిసెట్టి వేణు గోపాల్ రావు గారు, అప్పల రెడ్డి గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రజస్వల మహోత్సవం
కొత్తూరు మండలం, గొట్టిపల్లి పంచాయతీ, కొత్తగూడ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సవర మొఖలింగం గారు కుమార్తె రజస్వల మహోత్సవ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఎంజీఆర్ యువసేన సభ్యులు వావిలపల్లి వెంకటరమణ గారు, అరుబోలు దశరథ గారు, పిండి వెంకట రామారావు గారు, నక్క వెంకటరావు గారు, కృష్ణారావు గారు , తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
లక్ష్మీ నర్స్ పేట మండలం కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు వైసీపీ కార్యకర్తలు మధ్య కొట్లాటలో తీవ్రంగా గాయపడిన తెలుగుదేశం కార్యకర్త సిడగనా గోవిందరావు గారు శ్రీకాకుళం శ్రీనివాసరావు హాస్పిటల్ చికిత్స పొందుతున్న పాతపట్నం నియోజకవర్గం ప్రముఖ సామాజిక వేత్త తెలుగుదేశం సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు వారికి పరామర్శించారు ఆర్థిక సాయం చేసి మరియు ఏ కష్టం లో ఉన్నా నేను ఉన్నాను అంటూ ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్పాడు వారితో పాటు లక్ష్మీ నర్స్ పేట మండలం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు అంపిలి పోలినాయుడు గారు మరియు ఎంజీఆర్ బృందం పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
మెలియాపుట్టి మండలంలో ఇటీవల మృతి చెందిన శేఖరాపురం గ్రామానికి చెందిన ఎన్ని సవరయ్య, గంగరాజుపురం గ్రామం నక్క ఫకీరు,రాజపురం గ్రామానికి చెందిన దుర్యోధన గౌడ్ గారు, రమేష్ గౌడ్ గారు, పాత మారేడు కోట గ్రామం పడాల నారాయణరావు గారి కుటుంబాలకి అలాగే ప్రమాద బారినపడిన పట్టుపురం గ్రామానికి చెందిన కణితి భాస్కరరావు గారు, గోపినాధపురం గ్రామానికి చెందిన నగరంపల్లి నారాయణను పరామర్శించి ₹35,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ సామాజికవేత్త, పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు,అలాగే నిరుపేదలు ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి సహాయం కావాలన్నా సంప్రదిస్తే తప్పక తమ ట్రస్ట్ నుంచి సహాయం అందుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టుపురం ఎంపీటీసీ ప్రతినిధి నంబాల వెంకట్రావు గారు, సనపల తిరుపతిరావు గారు, గొర్లె శ్రీనివాసరావు గారు, తమ్మినేని శ్రీనివాసరావు గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
మెలియాపుట్టి,మండలం మర్రిపాడు కే గ్రామంలో నూతనంగా నిర్మాణం తలపెట్టినటువంటి శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ ఆలయ నిర్మాణానికి ₹15,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన ఎంజిఆర్ తన వంతు సహాయం అందించారు. అదేవిధంగా భవిష్యత్తులో గ్రామస్తులకు ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చాపర పుష్పలత గారు, చాపర కిషోర్ గారు, బి.పాపారావు గారు,వి.తేజేశ్వర రావు గారు, పట్టుపురం ఎంపీటీసీ ప్రతినిధి నంబాల వెంకటరావు గారు, సనపల తిరుపతిరావు గారు, పొట్నూరు దాసు గారు, గొర్లే శ్రీనివాసరావు గారు, పతివాడ వాసుదేవరావు గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ గ్రామానికి తెలుగుదేశం ఇంటింటికి ఎంజీఆర్
పాతపట్నం నియోజకవర్గంప్రతి గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకుంటాంగ్రామాల్లోని పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పన, విద్య,వైద్యం,ఆరోగ్యం పైనే ప్రత్యేక దృష్టి పెడతాంకొత్తూరు మండలంలో విశేష ఆదరణతో “గ్రామ గ్రామానికి తెలుగుదేశం ఇంటింటికి ఎంజీఆర్” కార్యక్రమంలో ఎంజీఏ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు వివరిస్తున్న ఎంజీఆర్ యువసేన సభ్యులు.ఈ కార్యక్రమంలో ఆరుబోలు దశరథ గారు, వావిలపల్లి వెంకటరమణ గారు, పిండి వెంకట రామారావు గారు, బిల్లింగ్ భాస్కరరావు గారు, సోటేన దాలినాయుడు గారు,కోడూరు రామారావు గారు,అగర్తమూడి రాజేశ్వరి గారు, బుడ్డా చక్రధర్ గారు,గొర్ల రాజు గారు,గంధవరపు కృష్ణారావు గారు,మడపాన రాజారావు గారు,బొద్దుల రామకృష్ణ గారు,మఠము రంగారావు గారు, పడ్డాను బాలరాజు గారు, జంక పాపారావు గారు, జంక నారాయణ గారు, సొంటి వినోద్ కుమార్ గారు, బిల్డింగ్ కృష్ణారావు గారు, కొవిలాపు కృష్ణమాచార్య గారు, నంబాల వెంకట్రావు గారు, పోతురాజు శ్రీధర్ గారు, అంపిలి పోలినాయుడు గారు,సిరిపురం బాబురావు గారు, మిర్యాలవెల్లి భగవాన్ దాస్ గారు, దశమయ్య బోను వెంకటరమణ గారు, పడ్డాను దిల్లేశ్వరరావు గారు, కలిసేట్టి వేణుగోపాలరావు గారు, గొర్ల శ్రీనివాసరావు గారు, ఎలకల వాసుదేవరావు గారు, ఐదు మండలాల ఎంజీఆర్ యువసేన ఎంజీఆర్ మహిళా సభ్యులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

నిత్యావసరాలు పంపిణీ
మెలియాపుట్టి మండలం,వెంకటాపురం పంచాయితీ,ఎగువ బందపల్లి గ్రామంలో గ్యాస్ లీకై జరిగిన అగ్ని ప్రమాదంలో 9 ఇండ్లు కాలిన విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు బియ్యం,నగదు,బట్టలు పంపిణీ చేశారు,బాధితులు నిర్మాణం చేపడితే నా వంతు సహకారం ఉంటుందని అలాగే భవిష్యత్తులో ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రభుత్వాలు,నాయకులు నేటికీ గిరిజన గ్రామాలపై చిన్న చూపు విడనాడాలని, గిరిజన గ్రామాల్లో నెట్ వర్క్ తోపాటు మౌలిక వసతులు కల్పించి,పాతపట్నం కేంద్రంగా ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని,అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వము తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు ఆయనతోపాటు పట్టుపురం ఎంపిటీసి ప్రతినిధి నంబాల వెంకట రావు గారు,గొర్లే శ్రీనివాస రావు గారు, సనపల తిరుపతి రావు గారు,జమ్మాన బైరాగి గారు,కవిటి రామస్వామి గారు, వరిశి భీమారావు గారు, నడిమింటి సోమేశ్వర రావు గారు, కొవిలాపు కృష్ణమాచార్య గారు, అరుబోలు దశరథ గారు,పోతురాజు శ్రీధర్ గారు, అంపిలి పోలినాయుడు గారు, వావిలపల్లి వెంకట రావు గారు, కలిశెట్టి వేణుగోపాల్ గారు,యలకల వాసు దేవరావు గారు, ఎం జీ ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విరాళం
పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం, కల్లట గ్రామ ప్రజలు ఆహ్వానం మేరకు కార్తీక మాసం నాలుగువ సోమవారం మహ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సామాజికవేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు( ఎం.జీ.ఆర్ ). శివ పార్వతీలను ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమం లో పాల్గొన్నారు తనవంతుసహయంగా కమిటీ సభ్యులకు 10,000/-రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రావాడ సోమశేఖర్ గారు, మామిడి కాంతారావు గారు, అరసవిల్లి అప్పలరాజు గారు, గొట్ట మాజీ సర్పంచ్ చాపల రామారావు గారు,మండా కురిటి గవిరేష్ గారు, సాసుపల్లి దాలిరాజు గారు, ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, పైల శాంతారావు గారు, కలిసేట్టి వేణుగోపాల్ గారు, కొవిలాపు కృష్ణమాచార్య గారు, అంపిలి పోలి నాయుడు గారు, ఆరుబోలు దశరథరావు గారు, నంబాల వెంకటరావు గారు, సనపల తిరుపతిరావు గారు, వాలిపల్లి వెంకటరమణ గారు, పిండి రామారావు గారు,బుడ్డ చక్రధర్ గారు, స్వాములు గారు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
కొత్తూరు మండలం,నేరడి,ఓండ్రుజోల గ్రామాల్లో అనారోగ్యం పాలైన తొగిరి శ్రీను గారు,గురజోలు రమణమ్మ గారు, కంబాల తాతయ్య గారు,మాసింగి నారాయణరావు గారిని పరామర్శించి ₹18,000/- వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు.ఈ కార్యక్రమంలోమడపాన రామరాజు గారు, బోర చంద్రయ్య గారు, శ్రీరాములు గారు, సోమేష్ గారు, పడాల వెంకటేశ్వర్లు గారు,వెంకట రావు గారు, తిరుపతి రావు గారు, లక్ష్మీ నారాయణ గారు, బుడంకల శివాజీ రెడ్డి గారు, అప్పన్న రెడ్డి గారు, పడ్డాన రామారావు గారు, గూనాపు అన్నయ్య గారు,తొగిరి శ్రీను గారు,ఆరుబోలు దశరథ గారు,పిండి వెంకట రామారావు గారు,వావిలపల్లి వెంకటరావు గారు, కోడూరు రామారావు స్వామి గారు,బిల్లింగి భాస్కరరావు గారు,బిల్లింగి జీవరత్నం గారు, అగతమూడి రాజేశ్వరి గారు,బుడ్డ చక్రధర్ గారు, గంధవరపు కృష్ణారావు గారు,బుడ్డ చక్రధర్ గారు, కొవిలాపు సూర్యనారాయణ గారు,కనితి శంకరరావు గారు,వలురౌతు సింహాచలం గారు, బుద్దుల రామకృష్ణ,మఠం రంగారావు గారు, సొంట్యాన వినోద్ కుమార్ గారు,యర్లంకి తిరుపతిరావు గారు,వంబరవల్లి ప్రతాప్ కుమార్ గారు,జంక పాపారావు గారు,కొవిలాపు కృష్ణమాచార్య గారు, మిరియాబిల్లి భగవాన్ దాస్ గారు,అంపిలి పోలినాయుడు గారు,ఎంజీఆర్ యువసేన సభ్యులు గారు,తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక వితరణ
పాతపట్నం నియోజకవర్గంలో పవిత్ర కార్తీక మాసం సంతరించుకొని పాతపట్నం మండలం ప్రహరాజపాలెంలోని మంజునాథ ఆలయం, పాతపట్నం కేంద్రంలోని సత్య సాయి బాబా 97వ జయంతి మహా అన్నసంతర్పణ, హిరమండలం మండలం కల్లట శివాలయాలలో మహా అన్న ప్రసాద కార్యక్రమాలకు ప్రముఖ సామాజికవేత్త, పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు ₹30,000/- వేలు రూపాయలు ఆర్థిక వితరణ అందించారు, అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని అలాగే ఆధ్యాత్మిక సేవలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు,ఎంజీఆర్ యువసేన సభ్యులు,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
మెలియాపుట్టి,మండలం గుడ్డి భద్ర గ్రామంలో నూతనంగా నిర్మాణం తలపెట్టినటువంటి రామాలయ నిర్మాణానికి ₹50,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన ఎంజిఆర్ తన వంతు సహాయం అందించారు. అదేవిధంగా భవిష్యత్తులో గ్రామస్తులకు ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండల సత్యం గారు, అన్నెపు కైలాసరావు గారు, కొండల కృష్ణారావు గారు, కొండల సంతోష్ గారు, కొండల జగన్నాథం గారు, ఈశ్వరరావు గారు, సనపల తిరుపతిరావు గారు, పట్టుపురం ఎంపీటీసీ ప్రతినిధి నంబాల వెంకటరావు గారు,పతివాడ వాసుదేవరావు గారు, పైల కూర్మారావు గారు, పొట్నూరు దామోదర్ గారు, కవిటి రామస్వామి గారు, ఒరిసి భీమారావు గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం తామర గ్రామానికి గత 15 సంవత్సరాలుగా ప్రముఖ సామాజిక వేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు దత్తత గ్రామంగా తీసుకున్నారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచు రాడా రామారావు -రమ దంపతుల కుమార్తె (వందన) వివాహానికి 20,000/- వేల రూపాయలు పెండ్లి కానుకగా మామిడి గోవిందరావు ఎంజీఆర్ ఆర్థిక సహాయం అందజేశారు ఆయనతోపాటు పడ్డాను డిల్లేశ్వరరావు,సాసుపల్లి దాలి రాజు, వండాన శేఖర్, సిరిపురం బాబురావు, బోను వెంకటరమణ,యలకల వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం ఎల్ ఎన్ పేట మండలం యంబరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ పాతపట్నం అమ్మవారి గుడి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ఆ గ్రామానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి 10000 రూపాయలు విరాళం అందించారు.. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు, మాజీ ఏ ఎం సి చైర్మన్ కాగాన మన్మధరావు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి కొవిలాపు కృష్ణమాచార్యులు, అంపిలి పోలినాయుడు, ముగడ భద్రయ్య, మూకల అప్పలస్వామి, కుంచాల బాలకృష్ణ, చింతాడ గోపి, తదితరులు పాల్గొన్నారు..

ఆర్థిక సహాయం
ఉత్కలాంద్రుల ఆరాధ్య దైవం, పాతపట్నం గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గ అమ్మవారి పెద్ద పండుగలకు ఐదు లక్షల రూపాయలు విరాళం అందించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ ఆహ్వాన పత్రిక అందజేయగా తనవంతుగా ఐదు లక్షల రూపాయలు సహాయం అందించారు అలాగే ఉత్సవాలకు ఎటువంటి సహాయం కావాలన్నా తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని పెద్దలకు తెలియజేశారు గతంలో కూడా నీలమని దుర్గ ఆలయానికి టికెట్ కౌంటర్ గది నిర్మించిన సంగతి విదితమే

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం మారేడుకోట పంచాయతీ ఎగువ జీడి పాలెం గ్రామానికి చెందిన సవర భాస్కరరావు భార్య కేశమ్మ గత కొద్ది రోజులు క్రితం మరణించడంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు ఆ కుటుంబానికి ఎంజీఆర్ శ్రేణుల ద్వారా 10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అలాగే గోపినాథపురం గ్రామానికి చెందిన నగరంపల్లి కాంతమ్మ పెరాలసిస్ తో గత కొద్ది రోజులుగా బాధపడుతున్నారు ఆ కుటుంబానికి 5,000/- వేలు రూపాయలు ఎంజీఆర్ శ్రేణులు ద్వారా అందజేశారు ఎంజీఆర్ శ్రేణులు మాట్లాడుతూ నిస్వార్థ ప్రజానాయకుడు నిరుపేదలకు అభయహస్తం ఇస్తున్న నాయకుడైన మామిడి గోవిందరావు గారి సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కార్యక్రమంలో పట్టుపురం ఎంపీటీసీ ప్రతినిధి నంబాల వెంకట రావు, ఎల్ ఎన్ పేట మండల నాయకులు వెలమల గోవిందరావు, గోక మోహన్ రావు జమ్మన బైరాగి నాయుడు జమ్మన పాపారావు,కే జోగారావు, పతివాడ నాగేశ్వరరావు, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు, వాలిపల్లి వెంకట రావు, బిల్లింగి భాస్కరరావు, నగరంపల్లి ఆదినారాయణ, నగరంపల్లి రాము, నగరంపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు..

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం పెద్దలోగిడి గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన పాతపట్నం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులకు 15000 వేలు రూపాయలు తన వంతు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పకుండా సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వాడవలస సూర్యనారాయణ, కొండల భాస్కరరావు, బొర భగవాన్ దాస్, దువ్వారి ఈశ్వరరావు, ఈసై తవిటయ్య, దువ్వారి అప్పారావు, ధర్మాన గజపతి, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు, యలకల వాసుదేవరావు, బోను వెంకటరమణ, పడ్డాన డిల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం రంకిని గ్రామంలో నూతనంగా నిర్మాణం తలపెట్టినటువంటి శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 100,000/-రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ప్రముఖ సామాజిక వేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన ఎంజీఆర్ తనవంతు సహాయం అందించారు ఇంత ఆదరి అభిమానాలతో నన్ను ఘన స్వాగతం పలికిన రంకిని గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా భవిష్యత్తులో గ్రామస్తులకు ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తన వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బైదులాపురం సింహాచలం, ఎంజీఆర్ టీం ఎస్టి సెల్ అధ్యక్షులు బరండి గోపి, జన్ని రామారావు, లోవ ఆశయ్య, కోసింటి ఎండయ్య, గురడి పోతయ్య, కొత్త లక్ష్మనారావు, పాతూరు రవికుమార్, ఉట్నూరు రాజ్యలక్ష్మి, జయమ్మ, పసుపురెడ్డి మోహిని,సుందరాడ మాజీ సర్పంచ్ యల్లం నాయుడు, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు, ధనపురం మాజీ సర్పంచ్ మామిడి గంగాధర్, గొట్ట మాజీ సర్పంచ్ చాపల రామారావు, కలిసేట్టి వేణుగోపాలరావు, కుంచాల బాలకృష్ణ, రంకిని ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
” Life is either a daring adventure or it is nothing, be a bit daring, and be a social worker. “
Mamidi Govind Rao met with Prominent Leaders

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి “ నారా . చంద్రబాబు నాయుడు ” గారిని కలవడం జరిగింది.

సీనియర్ రాజకీయ నాయకులు మెలియాపుట్టి మండల మాజీ జడ్పీటిసి, ఎంపీటీసీ సభ్యులు ” బమ్మిడి ఖగే శ్వరరావు ” గారిని గౌరవపూర్వకంగా కలిసిన ఎంజీఆర్ గారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పాయకరావు పేట మాజీ శాసనభ్యులు శ్రీమతి ” వంగలపూడి అనిత ” గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి “నారాలోకేష్” గారిని సవినయముగా కలిసిన మామిడి గోవిందరావు గారు.

శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ” యలమల రామకృష్ణ ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాతపట్నం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు.

సీనియర్ రాజకీయ నాయకులు, పాతపట్నం మాజీ శాససభ్యులు “ ధర్మాన నారాయణరావు ” గారిని లాబరలో ఆయన స్వగృహంలో గౌరవార్ధం కలిసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కక్ష పూరితంగా అరెస్టు చేసిన నేపథ్యంలో రాజమండ్రి లో తన నివాసం నందు “ నారా బ్రాహ్మణి ” గారిని కలసి సంఘీభావం తెలియజేసిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు & ప్రముఖ సామజిక వేత్త మామిడి గోవిందరావు గారు.

విజయవాడ కరెన్సీ నగర్ లో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు “ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు ” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాతపట్నం టీడీపీ సీనియర్ నాయకుడు, సామాజిక వేత్త మామిడి గోవిందరావు గారు.
” To serve is beautiful, but only if it is done with joy and a whole heart, and a free mind. “
Social Services

ఆర్థిక సహాయం
పాఠశాలల అభివృద్ధికి ₹50,000/-రూపాయలు సహకారం అందించిన ఎం.జీ.ఆర్. గత 10 సంవత్సరాలుగా మెరిట్ విద్యార్థులకు,పాఠశాలలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఎంజీఆర్. పాతపట్నం మండలంలోని పెద్దసిది, రొంపివలస,కొరసవాడ జిల్లా పరిషత్ పాఠశాలలకు,తామర,రౌతు లక్ష్మీపురం మండల పరిషత్ పాఠశాలల అభివృద్ధికి ₹50,000/- వేల రూపాయలు ఆర్థిక సహకారం అందించిన ప్రముఖ సామాజికవేత్త, పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోవిందరావు గారు , అతను తనయుడు డా.సాయి గణేష్,అనుచరుల ద్వారా అందించడం జరిగింది,అలాగే గత పది సంవత్సరాలుగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు,పాఠశాలలకు స్వాతంత్ర దినోత్సవం నాడు ఆర్థిక సహకారం అందించడం జరుగుతూ ఉంది.

ఆలయ అభివృద్ధికి
పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం వసప కొలనీ గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ చెవిటమ్మ తల్లి గ్రామదేవత ఉత్సవాల్లో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు చెవిటమ్మ తల్లి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు 20,000/- వేలు రూపాయలు విరాళం అందజేశారు ఆయన మాట్లాడుతూ వసప గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బత్తిలి శంకర్, బత్తిలి సోమేశ్, తూలుగు గోవిందరావు, గండపల్లి సాయిరాం, మండల కరువు, బొంగు మహేష్, ఉల్రోతు రమణ, దాసరి సింహచలం, ఎల్ ఎన్ పేట మాజీ మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు, ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్, వాలిపల్లి వెంకటరమణ, పిండి రామారావు, ముగుడ భద్రయ్య,రాకేష్, S, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

రహదారి మరమ్మతులు
కొత్తూరు మండలం, వసప గ్రామాల మధ్య గుంతల మయమైన రహదారులను మరమ్మత్తులు చేస్తున్న ఎం జి ఆర్ యువసేన సభ్యులు.ఇదే రహదారి గుండా నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ గుంతలమైన రహదారులను అధికారులు కానీ రాజకీయ నాయకులు గాని పట్టించుకోకపోవడంతో ఎంజీఆర్ యువసేన కొత్తూరు సభ్యులు స్పందించి రహదారిని మరమ్మతులు చేయడం జరిగింది. సొంత నిధులతో రహదారిని మరమ్మతులు చేస్తున్నందుకు ఎంజీఆర్ యువసేన సభ్యుల్ని పలువురు ప్రశంసించారు.

డాడి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్
ఎన్ని దానాలు చేసినా అన్నదానం చేయడం వలనే ఎక్కువ సంతృప్తినిస్తుందని ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు గారు, శ్రీకాకుళం పట్టణంలో నిరుపేదల కొరకు ” డాడి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ” ద్వారా ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ బ్యాంక్ కి తన వంతు సహాయాన్ని అందించిన ఎంజీఆర్ గారు నిరు పేదలందరికీ ఉచితంగా భోజనం పంపిణీ చేయడమే ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో శ్రీను గారు,పోతురాజు శ్రీధర్ గారు, డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ సభ్యులు, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

బారశాల కార్యక్రమం
పాతపట్నం మండలం, కొత్త కొమనాపల్లి గ్రామానికి చెందిన యందవ చిన్నారావు గారి కుమారుడు దర్శిక్ గారి బారశాల కార్యక్రమానికి హాజరై చిరంజీవిని ఆశీర్వదించిన ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు.

వైద్య చికిత్స అందించారు
హిరమండలం మండలం ధనుపురం గ్రామ సమీపంలో మతిస్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తి గత మూడు రోజులుగా కాలువలో పడి గాయాలు పాలవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎంజీఆర్ యువసేన సభ్యులు బాధితునుకి బట్టలు కొని సపర్యలు చేసి వైద్య చికిత్స నిమిత్తం పాతపట్నం సి. హెచ్. సికి తీసుకువచ్చి వైద్య సేవలను అందించడం జరిగింది. మానవతా దృక్పథంతో ఎంజీఆర్ యువసేన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు పలువురు ప్రశంసలు తెలిపారు.

బారశాల కార్యక్రమం
లక్ష్మీ నర్సపేట మండలం, గార్లపాడు గ్రామానికి చెందిన యాల్ల రవి గారి కుమారుడు బారశాల కార్యక్రమానికి హాజరై చిరంజీవిని ఆశీర్వదించిన ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు ఎంజీఆర్ గారు.

రజస్వల మహోత్సవం
లక్ష్మీ నర్సుపేట మండల కేంద్రానికి చెందిన వైశ్యరాజు పాండురంగనాథరాజు సంతోషి గారిలా దంపతుల కుమార్తె చి. జ్యోతిర్మయి గారి రజస్వల మహోత్సవ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు ఎంజీఆర్ గారు. ఆయనతోపాటు కొవిలాపు కృష్ణమాచార్య గారు, అంపిలి పోలినాయుడు గారు, ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, కుంచాల బాలకృష్ణ గారు, మక్కా రమణమూర్తి గారు,మిర్యాబెళ్లి భగవాన్ దాస్ గారు, ఢిల్లీ రావు గారు, మల్లేశ్వరరావు గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కొత్తూరు మండలం, కలిగాం గ్రామ సర్పంచ్ సనపల కోటేశ్వరరావు గారి వివాహానికి హాజరై కోటేశ్వరరావు సుకన్య గారి దంపతులను ఆశీర్వదించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, ఆయనతోపాటు దశరథ గారు , కొల్లి కృష్ణమూర్తి గారు, భగవాన్ దాస్ తిరుపతిరావు గారు, ప్రతాప్ కుమార్ గారు, గ్రామ పెద్దలు ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నిత్యం ప్రజాసేవలో తరిస్తున్న ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ టిడిపి నాయకులు మామిడి గోవిందరావు గారు. తన ట్రస్ట్ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నడుం బిగించారు. ట్రస్ట్ పరిధిలో నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకుని తక్షణం స్పందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్, ఎంజీఆర్ మొబైల్ బ్లడ్ బ్యాంక్, ఎం జి ఆర్ యువసేన తరపున మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ, మండల స్థాయిలో 4 కమిటీలను మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మామిడి గోవిందరావు గారు నియమించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ప్రతి గ్రామానికి చేరువగా నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందమే ధ్యేయం గా కమిటీలు పనిచేస్తాయని ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు తెలిపారు. అలాగే తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందడమే ధ్యేయంగా పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు. సమాజ సేవలో తమని భాగస్వామ్యం చేసినందుకు మామిడి గోవిందరావు కు ధన్యవాదాలు తెలిపారు.

పాతపట్నం నియోజకవర్గం, కొత్తూరు మండలం నిర్వాసిత గ్రామమైన ఆర్ అండ్ ఆర్ పాడలి వద్ద తన సొంత ఖర్చులతో విద్యుత్ మోటార్ తోపాటు ట్యాంక్ ని ఏర్పాటు చేసి ప్రారంభించిన ప్రముఖ, సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, గ్రామస్తులు, రైతుల విజ్ఞప్తి మేరకు మంచి నీటి సౌకర్యం కల్పించడం తో పాడలి గ్రామం తో పాటు సమీప గిరిజన గ్రామాలకు, చుట్టుపక్కల గ్రామాల రైతులకు మంచినీటి కష్టాలు తీరనుండడం తో గ్రామస్థులు, గిరిజనులు, రైతులు ఎంజీఆర్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యర్లింకి తిరుపతిరావు గారు, గొర్ల కాంతారావు గారు, మజ్జి వెంకటస్వామి గారు, గంట రొయ్య బాబు గారు, ఉర్లతుసంజీవరావు గారు,యర్లింకి రమణ గారు,యర్లింకి సవరయ్య గారు, వంబరవెళ్లి ప్రతాప్ గారు తదితరులు పాల్గొన్నారు.

బాటల్స్ ,బిస్కెట్స్ ని పంపిణీ
హీరమండలం మండలం, రుగడ గ్రామ సమీపంలో MGNREGS వేతనదారులను కలిసి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్న ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు గారు, పనులలో జాగ్రత్తలు పాటించి, వేసవి వడదెబ్బ తగలకుండా ఉండేందుకు మంచి నీటిని ఎక్కువగా త్రాగాలని సూచించారు. అనంతరం మంచి నీటి బాటల్స్ మరియు బిస్కెట్స్ ని పంపిణీ చేసి ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని తెలిపారు.

ఆలయ ప్రతిష్ట మహోత్సవం
పాతపట్నం నియోజకవర్గం, కొత్తూరు మండలం మెట్టూరు బిట్ -1 నిర్వాసితుల కాలనీలో శ్రీ శ్రీ శ్రీ రాజ్యలక్ష్మితల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో గ్రామస్తుల, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు పాల్గొన్న ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు.

మెలియాపుట్టి మండలం, జలక లింగుపురం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు, ఎంపీటీసీ ప్రతినిధి నక్క బాబు రావు గారి కుమారుడు చంద్రమౌళి వివాహం జరిగింది. వ్యక్తి గత పనులు కారణంగా హాజరు కాలేకపోవడంతో జలక లింగుపురం వెళ్ళి చంద్రమోహన్ గారి దంపతులను ఆశీర్వదించిన ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు.

పరామర్శ
సిబిఎన్ ఆర్మీ సభ్యుడు బైరి హరీష్ గారు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో విషయం తెలుసుకున్న ఎం జి ఆర్ గారు యంబరాం గ్రామానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య క్షేమ సమాచారం తెలుసుకోవడం జరిగింది.

మహనీయుల ఆశయాలను కొనసాగించాలని ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు గారు అన్నారు. మెలియాపుట్టి మండలం కరజాడ గ్రామంలో స్వామీ వివేకానంద, అబ్దుల్ కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి వారి గొప్పతనాన్ని కొనియాడారు నేటి యువత వీరిని ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అలాగే విగ్రహాల ఏర్పాటుకు సహకరించిన డాక్టర్ సత్యనారాయణ గారిని అభినందించారు.

పరామర్శ
కొత్తూరు మండలం, కురిగాం గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైల లక్ష్మణ్ రావు గారికి ఇటీవల గుండె సంబధిత శస్త్ర చికిత్స జరగన విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు పరామర్శించడం జరిగింది.

మెలియాపుట్టి మండలం, పెద్ద లక్ష్మీపురం గ్రామం బైపోతు నాగరత్నం గారి కుమార్తె చి. డిల్లీస్వరి గారి రజస్వల ఫంక్షన్ కి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు. ఆయనతోపాటు నంబల్ల వెంకటరావు గారు, పాతపట్నం నియోజకవర్గం ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, Ex Army, తదతరులు పాల్గొన్నారు.

పరామర్శ
CRPF జవాన్ నా తమ్మడు పడాల లవన్న విధి నిర్వహణలో మృతి చెందడం వ్యక్తి గతంగా నాకు చాలా భాదాకరమని మామిడి గోవిందరావు గారు అన్నారు, లవన్న గారి వీర మరణం చెందిన విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే లవన్న గారి మరో ఇద్దరు సోదరులు కూడా దేశ సేవలో ఉండడం విశేషమని దేశ సేవలో ఆ కుటుంబ ఎనలేనదని కొనియాడారు.

పరామర్శ
పాతపట్నం మండలం, బైరాగి పేట గ్రామానికి చెందిన కొల్లి రామారావు గారు అతని కుమారుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మెలియాపుట్టి వద్ద ఆటో ఢీకొని గాయాలు పాలవడంతో టెక్కలి ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సామాజిక వేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు టెక్కలి ఏరియా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడం జరిగింది.

అంతిమయాత్ర
పాతపట్నం మండలం, తామర గ్రామానికి చెందిన CRPF జవాన్ పడ్డాన లవ కుమార్ గారి అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో జరిగింది. ఎం జి ఆర్ యువసేన సభ్యులు, హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సభ్యులు, ఆజాద్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రదీప్ యువసేన సభ్యులు, చుట్టుపక్కల గ్రామ యువత జాతీయ జెండాలతో, జాతీయ భావంతో అమరవీరునికి కన్నీటి వీడ్కోలు పలకడం జరిగింది. ఈ అంతిమ యాత్రలో ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు గారు, హెల్పింగ్ హాండ్స్ పోతురాజు శ్రీధర్ గారు, వైస్ ఎంపీపీ సవిరి గాన ప్రదీప్ కుమార్ గారు,దారపు ఢిల్లీ శ్వరరావు గారు, నక్క క్రాంతి కుమార్ గారు, మిత్తన ప్రసాద రావు గారు, మాజీ ఆర్మీ ఉద్యోగులు,సైలాడ సతీష్ గారు, చుట్టుపక్కల గ్రామ యువత తరలి రావడం జరిగింది.

రజస్వల మహోత్సవం
పాతపట్నం మండలం, రొంపివలస గ్రామానికి చెందిన తులగాపు తిరుపతిరావు పార్వతి గారి దంపతుల కుమార్తె వర్షన రజస్వల మహోత్సవ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు.

లక్ష్మీ నర్సపేట మండలం కోవిలం పంచాయతీ సర్పంచ్ నడిపల్లి నారాయణరావు హేమలత గారి దంపతుల కుమారుడు శ్రీనివాస్ పావని గారిలా వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఎంజీఆర్ గారు.

లక్ష్మీ నర్సపేట మండలం కోవిలం పంచాయతీ సర్పంచ్ నడిపల్లి నారాయణరావు హేమలత గారి దంపతుల కుమారుడు శ్రీనివాస్ పావని గారిలా వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఎంజీఆర్ గారు.

పరామర్శ
హీర మండలం మండలం, లోకొండ పంచాయితీ, లింగుపురం గ్రామానికి చెందిన రైకన్న ఇటీవల ఎడ్ల బండి నుంచి జారిపడి తీవ్ర గాయాలైన విషయం తెలుసుకున్న పాతపట్నం నియోజకవర్గ ఎం. జి. ఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, పరామర్శించి తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది, అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా ఎంజీఆర్ యువసేనను సంప్రదిస్తే తప్పక తమ వంతు సహాయం ఉంటుందని శ్రీధర్ గారు తెలిపారు.

లక్ష్మీ నర్సపేట మండలం, బొత్తడ సింగి గ్రామానికి చెందిన జొన్నపాటి అప్పన్న కీర్తి గారిలా దంపతుల కుమార్తె రూప గారి రజస్వల మహోత్సవ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు ఎంజీఆర్ గారు, విందులో పాల్గొన్న కోయిలాపు కృష్ణమాచార్యులు గారు, ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, అంపిలి పోలినాయుడు గారు , సాయి గారు ,వడ్డీ సింహాచలం గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం పడ్డ గ్రామంలో హ్నం ఐదు ఎకరాల వరిచేను కుప్పలు లబ్బో బిసై, డంబర్ దులై, ఖగపతి దులై ,ఈ మూడు కుటుంబాలకి చెందిన వరి సేని అకస్మాత్తుగా అగ్నికి ఆహుతి అయి కాలి బూడిద అయినందున, సంఘటన తెలుసుకున్న పాతపట్నం నియోజకవర్గం ప్రముఖ సామాజికవేత్త యువనాయకులు మామిడి గోవిందరావు (M.G.R) గారు, పడ్డ గ్రామంలోని అగ్నిప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాద కారణముగా కాలిపోయిన వరి పంట కుప్పలను పరిశీలించి రైతులను పరామర్శించారు ..అనంతరం నష్టపోయిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున ఈ మూడు కుటుంబాలకి 15,000/-రూపాయలు ఆర్థిక సహాయం చేశారు..ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామచంద్ర మజ్జి,తంగి రమేష్ ,తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబూరావు,యడ్ల జోగారావు ,మాస్టర్ యస్ దాలిరాజు,పి డిల్లి,శ్రీను,సాయి కృష్ణ పట్నాయక్ ,రాజు విసై, చక్రపాణి, వంశీ,తదితరులు పాల్గొన్నారు..

శ్రీకాకుళం లో జరిగిన జనరల్ బాడీ మీటింగులో పాల్గొన్నా.. పాతపట్నం నియోజకవర్గం టిడిపి యువ నాయకులు మామిడి గోవిందరావు ఎం.జి.ఆర్ ..అలాగే అడ్వాన్స్ న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తూ ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌ “శ్రీ “కింజరాపు అచ్చెన్నాయుడు గారికి ,మరియు పార్లమెంట్ సభ్యులు గౌ “శ్రీ “కింజరాపు రామ్మోహన్ గారికి,కూన రవికూమార్ గారికి ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎం.జి.ఆర్

విరాళం
యుటిఎఫ్ శ్రీకాకుళం జిల్లా 16వ విద్యా వైజ్ఞానిక మహాసభలకు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవింద రావు 50 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పొందూరు అప్పారావు, ఎస్ కిషోర్ కుమార్ యుటిఎఫ్ పూర్వ కార్యదర్శి గొంటి గిరిధర్ గారు, రాష్ట్ర కౌన్సిలర్ వై ఉమాశంకర్, కొత్తూరు మండల అధ్యక్షులు బర్రి.పురుషోత్తం, సహ అధ్యక్షుడు విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి బట్ట.సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి గోవిందరావు ను యుటిఎఫ్ కార్య సభ్యులు శాలువతో సత్కరించారు..

పండ్లు పంపిణీ
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా లక్ష్మినర్సుపేట జుంక్షన్లో అంబెడ్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి, దివ్యాంగులకు దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది..

అన్నదాన కార్యక్రమం
మండలంలోని కల్లట, కొత్తూరు మండలం పారపురం, గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు కార్తీక మాసం నాలుగవ సోమవారం మహా అన్నదాన కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందా రావు గారు పాల్గొన్నారు..

ఆర్థిక సహాయం
పాతపట్నం మండలంలోని రౌతు లక్ష్మీపురం పంచాయతీ అనంతగిరి గ్రామంలో కె,సింహాచలం, ముద్దాడ సుందరమ్మ ,చెట్టి నారాయణ రావు ,చిట్టి రామారావు, నక్క రవి, ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలి సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు ఎం.జి.ఆర్ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 2,000/- రూపాయల చొప్పున ఐదు కుటుంబాలకు 10,000 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రైస్ ప్యాకెట్లతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు. బాధితులతో మాట్లాడుతూ మీరు మళ్ళీ ఇల్లు పునర్నిర్మాణం చేసేటప్పుడు ఇంటికి 5 వేల రూపాయల చొప్పున 25 వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది..

పూజ
దసరా సందర్భంగా ఉత్కళాంద్రుల ఆరాద్య దైవం శ్రీ శ్రీ శ్రీ నీలమణి దుర్గ అమ్మ వారుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎం.జి.ఆర్ గారు.

ప్రసాదం అందజేత
(పాతపట్నం అమ్మవారు)ను దర్శనం,మరియు వాహనాల పూజల కోసం ఉత్తరాంద్ర జిల్లాలతో పాటు ఒడిషా నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడం జరిగింది…..సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 3.000 మంది భక్తులకు ప్రసాదం,మంచి నీళ్ల ప్యాకట్లను ప్రముఖ సామాజిక వేత్త, మామిడి గోవిందరావు ఎం.జి.ఆర్ గారు సమకూర్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయనే స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

చెక్ అందజేత
పాతపట్నం నియోజకవర్గం లో తామర గ్రామంలో డోక్రా మహిళాకు చెక్ అందాజేస్తున్న మామిడి గోవింద రావు గారు..

పరిష్కరణ

హరిత హారం

విరాళం

ఆహారం పంపిణీ

కూరగాయలు పంపిణీ

గాంధీ జయంతి సందర్భంగా
పాతపట్నం నియోజకవర్గానికి 8,00.000/-రూపాయలు విలువగల అంబులెన్స్ ని ప్రకటించిన ఎం.జి.ఆర్ గారు.
52 వగాంధీ జయంతి సందర్భంగా హిరమండలం హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన పాతపట్నం నియోజకవర్గం ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గారు (ఎం.జి.ఆర్) గారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు..రక్తదానం చేసిన యువతకు అభినందనలు తెలియజేశారు.

ఆర్థిక సహాయం
పాతపట్నం నియోజకవర్గం తామర కోలనీకి చెందిన కాలీపు వీరన్న గారి భార్య కాలీపు సరస్వతి,గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందడం తో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబానికి ఆదుకోవాలనే ఉద్ధేశ్యం తో అ కుటుంబానికి,5000/- రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు (ఎం.జీ.ఆర్)గారు…

విరాళం
పాతపట్నం నియోజకవర్గం లొ గల కొత్తూరు మండలం లోగల పారాపురం,మెళియాపుట్టి మండలం లోగల నడసంద్ర,పాతపట్నం మండలం లొగల తిమర,గ్రామాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా లో వినాయక చవితి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న .మామిడి గోవిందరావు (ఎంజి.ఆర్) గారు . బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరంతనవంతు సహయంగా పారాపురం గణేష్ మండపానికి 15.000/-రూపాయలు,తిమర గణేష్ మండపానికి 10.000/-రూపాయలు ,నడసంద్ర, గణేష్ మండపానికి 5.000/-రూపాయలు , కమిటీ సభ్యులకు విరాళంగా అందజేశారు.

ఆర్థిక సహాయం
శ్రీ శ్రీ శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయానికి 4,50,000/-రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎం.జీ.ఆర్ గారు..

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తామర పంచాయతీ కార్యలయంలో మామిడి గోవిందరావు సతీమణి సర్పంచ్ శ్రీమతి మామిడి సుదేష్ణ జండాను ఎగరవేశారు.. పాతపట్నం నియోజకవర్గం లో పాతపట్నం మండలంలో గల పెద్ద సీది, హైస్కూల్ కు 10,000/-రూపాయలు రౌతులక్ష్మి పురం హైస్కూల్ కు 10,000/-రూపాయలు తామర స్కూల్ విద్యార్థులు కి 20,000/-రూపాయలు విలువగల బుక్స్ ,పెన్స్, ,పెన్సిల్ , స్కూల్ కు సరిపడా సామాగ్రి పంపిణీ చేసారు.

జన్మదిన వేడుక
ఘనంగా జన నేత శత్రుచర్ల జన్మదిన వేడుకలలో పాల్గొన్న యువనేత యమ్.జీ.ఆర్ గారు.

వాలీబాల్ కిట్ పంపిణీ .
యువత చదువు తోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు గారు,హిరమండలం మండలం ధనుపురం గ్రామానికి చెందిన యువతకు వాలీబాల్ కిట్ ను అందించిన ఎం.జీ.ఆర్ గారు

ఘన స్వాగతం
పాతపట్నం నియోజవర్గం కొత్తూరు మండలం ఆకుల తంపర గ్రామానికి చెందిన సుమారు 200 కుటుంబాలు ఎంజీఆర్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు ఎంజీఆర్ కె టిక్కెట్ కేటాయిస్తే మేమందరం సైనికుల్లా పనిచేసి తిరిగిలేని మెజార్టీతో గెలిపిస్తామని గ్రామస్తులు తెలిపారు ఎంజీఆర్ మాట్లాడుతూ నియోజవర్గంలో మూడుసార్లు ఓటమి పాలైన పార్టీని ఈసారి పార్టీని బలోపేతం చేసి పసుపు జెండా ఎగరవేయడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు నాపై నమ్మకంతో ఆకుల తంపర గ్రామస్తులు ఘన స్వాగతం పలికి సంపూర్ణ మద్దతు తెలిపినందుకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కష్టసుఖాల్లో ఎల్లవేళలా తోడు ఉంటానని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో బెవర బాలనాయుడు, పంగ ధర్మారావు, అరిసిల లక్ష్మీనారాయణ, ఇంటిఎరుకుల సురేష్, కురువరపు బాబురావు, గౌతు ఆదినారాయణ,గజినీ శంకర్,నిమ్మాడ లచ్చమయ్య, ముంగి కాళిదాసు,నిమ్మడ చిన్నవాడు, బంటుపిల్లి సింహాచలం, ఆరుబోలు దశరథ,వాలిపల్లి వెంకటరమణ, కోడూరు రామారావు, బిల్లింగి భాస్కరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
” Social service that savours of patronage is not service. “
Honors & Recognitions

ఘనం సన్మానం
పాతపట్నం మండలం, సీతారాం పల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న అమర జనార్దన్ రావు గారి మాస్టార్ కి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు రావడంతో ఘనంగా సత్కరించిన ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, ఆయనతోపాటు ఐదు మండలాల ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎం.జి.ఆర్...
రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్బంగా శ్రీకాకుళం క్లాత్ అండ్ రెడీమేడ్ మర్చంట్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభాస్ సూర్య నేతృత్వంలోని డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ప్రభాస్ అభిమానుల పిలుపు మేరకు హాజరైన మామిడి అప్పారావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు మొబైల్ బ్లడ్ బ్యాంకు అధ్యక్షులు మామిడి గోవిందరావు.

సన్మానం
ఎం.జి.ఆర్ చేస్తున్న సేవలను అభినందిస్తూ సన్మానం చేసిన ప్రభాస్ అభిమానులు.

పురస్కారం
కరోన వేళలో స్వచ్ఛందంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాస్కులు, సానిటైజర్లు, గ్లౌజులు,మెడికల్ కిట్లు, పల్స్ ఆక్సిమీటర్లు,భోజనం ఏర్పాట్లు ,రైస్ ప్యాకెట్లు, మరియు నిత్యావసర సరుకులు,బ్లడ్, ప్లేట్ లెట్స్, ప్లాస్మా ,కోవిడ్ పేషెంట్లకు మెడికల్ ఖర్చులకు ఆర్థిక సహాయం ,కరోనా తో ఇబ్బంది పడుతున్న పేదప్రజలకు ఆర్థిక సహాయం, చేసిన మామిడి అప్పారావు ట్రస్ట్ వ్యవస్థాపకులు మామిడి గోవిందరావు ఎం.జి.ఆర్ చేసిన సేవలకు శ్రీకాకుళం వరం రెసిడెన్సీ ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు ఎం.జి.ఆర్ కి కోవిడ్ పాండమిక్ హీరోస్ అవార్డ్స్ బహుమతిని అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పి.సోమశేఖర్, చేతుల మీదుగా సన్మానం మరియు జ్ఞాపిక ప్రశంసా పత్రాన్ని ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు అందుకున్నారు.

రెడ్ క్రాస్ అవార్డు
” There is no higher religion than human service. To work for the common good is the greatest creed. “
Activities undertaken by Mamidi Govinda Rao

కలిసిన సందర్భంలో
విజన్ 2047 ర్యాలీ కోసం వైజాగ్ వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నోవటల్ లో కలసిన పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు,అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు.

వివాహ వేడుక
పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం అక్కరాపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోళ్ళ సింహాచలం రమణమ్మ దంపతుల కుమార్తె శ్రావణి రిసెప్షన్లో లో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు(ఎంజీఆర్) పాల్గొన్నారు.ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు,ఎంజీఆర్ శ్రేణులు పాల్గొన్నారు.

ఆదివాసి దినోత్సవం
లక్ష్మీ నర్సు పేట మండలం, యంబరాం గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెలమల గోవింద రావు గారిని పరామర్శించిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, అనారోగ్య విషయం తెలుసుకున్న ఎం జి ఆర్ గారు పరామర్శించి ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు.

ఆదివాసి దినోత్సవం
పాతపట్నం నియోజకవర్గం, హీర మండలం మండలం, సత్య జగన్నాధపురం గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా గిరిజనులకు ఘన సత్కారం చేసిన ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ ఆదివాసీలు త్యాగదనులని స్వతంత్ర సంగ్రామంలో వారి చేసిన సేవలను కొనియాడారు అలాగే ఆదివాసీలు ఎటువంటి కల్మషం లేని వ్యక్తులని వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నాని భరోసానిచ్చారు అలాగే జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐటిడిఏ ని కోల్పోయిన పాతపట్నం నియోజకవర్గం లో ప్రభుత్వం తక్షణమే స్పందించి మెలియాపుట్టి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మిరియాబిల్లి భగవాన్ దాస్ గారు, ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్ గారు, అంపిలి పోలి నాయుడు గారు, ముసలయ్య గారు, వాసు గారు, వెంకట్రావు గారు, అప్పల రెడ్డి గారు, రమణగారు , హరీష్ గారు, తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ
పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలానికి చెందిన చోడవరపు శేషగిరిరావు కొన్ని రోజుల క్రితం చనిపోవడంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఎంజీఆర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతోపాటు అరుబోలు దశరథ గారు, వెంకట్రావు గారు,తిరుపతి గారు, ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు శ్రీధర్ గారు, కొవిలాపు కృష్ణమాచార్యులు గారు,పోలి నాయుడు గారు , రామక్రిష్ణ గారు, తదితరులు పాల్గొన్నారు.

పాతపట్నం నియోజకవర్గం లక్ష్మీ నర్సపేట మండలం బొత్తడి సింగి రైతులతో కష్టసుఖాలు మాట్లాడుతున్న పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు ఎంజీఆర్ గారు.

పార్టీ ఫండ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ గారిని తన స్వగృహంలో కలిసిన పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కొరకు తన వంతుగా ₹5,00,000/- రూపాయిలు పార్టీ ఫండ్ అందించిన ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం లో పార్టీ స్థితిగతులను తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో కలిసి పనిచేద్దాం బ్రదర్ అని లోకేష్ బాబు గారు అనడం మరో వైపు యువతకు 40 శాతం సీట్లను కేటాయిస్తామన్న తరుణంలో ఎంజీఆర్ గారు తరచుగా లోకేష్ బాబు గారిని కలుస్తున్నారు. పాతపట్నం తెలుగుదేశం పార్టీలో రానున్న ఎన్నికల్లో సరికొత్త సంకేతాలు వెలువడనున్నాయని పార్టీ, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.

స్వాతంత్ర దినోత్సవం
పాతపట్నం సబ్ జైల్లో 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవింద రావు గారు ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎం జీ ఆర్ ఖైదీలను ఉద్దేశించి పరిస్థితుల ప్రభావం బట్టే ఏ ఒక్కరైనా తప్పులు చేస్తారని, ఇకనైనా సత్ప్రవర్తతో మెలిగి కుటుంబం కోసం దేశం కోసం పాటుపడాలని తెలిపారు అనంతరం సబ్ జైల్లో క్రీడల్లో పాల్గొని గెలుపొందిన ఖైదీలకు బహుమతులు అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఖైదీలకు పౌష్టికాహారం అందించడం కొరకు పదివేల రూపాయలను జైలు సిబ్బందికి అందజేశారు అలాగే సబ్ జైల్లో ఎటువంటి మౌలిక వసతులు కల్పనకై తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

స్వాగతం
శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవ్వడానికి వస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి విశాఖపట్నం విమానాశ్రయంలో కలిసి గజమాలతో సత్కరించి, ఘన స్వాగతం తెలిపిన పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు,ఆయనతోపాటు 5 మండలాలకు చెందిన ఎంజీఆర్ యువసేన సభ్యులు భారీగా పాల్గొన్నారు.

నిరసన
విశాఖ విమానాశ్రయం బయట బైఠాయించి నిరసన తెలుపుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు తో పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు, టిడిపి నేతలు.

పరామర్శ
మెలియాపుట్టి మండలం, పట్టు పురం ఎంపీటీసీ ప్రతినిధి, సీనియర్ నాయకులు నంబాల వెంకట రావు గారు అమ్మగారు ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు పట్టుపురం చేరుకుని పరామర్శించడం జరిగింది.

పరామర్శ
ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించిన మన పాతపట్నం నియోజకవర్గ ప్రజల కుటుంబ సభ్యులని పరామర్శించి వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పటం జరిగింది. స్వర్గస్తులైన వారి ఆత్మశాంతి కలగాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిచాడు.

పరామర్శ
మెలియాపుట్టి మండలం మాజీ వైస్ ఎంపీపీ బైరిసింగి దినకరరావు గారి తండ్రి స్వర్గస్తులైన విషయం తెలిసి వారి స్వగ్రామమైన వెంకటాపురం వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం ప్రకటించాను. మెలియాపుట్టి మండలం, పట్టుపురం గ్రామానికి చెందిన తామాడ భాస్కరరావు గారి తండ్రి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం ప్రకటించారు . మెలియాపుట్టి మండలం మాజీ జెడ్పీటీసి సభ్యులు, సీనియర్ నాయకులు బమ్మిడి ఖగేశ్వరరావు గారు ఇటీవల ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి కరజాడలో వారి నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని పరామర్శించారు.

సంతాపం
మెలియాపుట్టి మండలం, పట్టుపురం గ్రామానికి చెందిన తామాడ కృష్ణమూర్తి గారు ఇటీవల మృతి చెందడం జరిగింది. అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి అతని మృతికి సంతాపం తెలియచేయడం జరిగింది.

హిర మండలం ధనుపురం గ్రామానికి చెందిన రెడ్డి జగదీశ్వర రావు నాగమణి గారి దంపతుల కుమార్తె అక్షర గారిని, అలాగే లక్ష్మీ నర్సపేట మండలం పూసామ్ గ్రామానికి చెందిన శ్రీ కరణం గోవిందరావు మాధవి గారి దంపతుల కుమార్తె లహరి గారిని ఆశీర్వదించిన ఎం జి ఆర్ గారు.

ఆత్మీయ సమ్మేళనం సభ
పేరు, ప్రఖ్యాతులు, సంపద, హోదాలు ఊరికే రావు వచ్చాక వాటికీ ప్రజల కోసమే వినియోగించాలన్న ప్రాధమిక సూత్రానికి కట్టుబడి ఉన్నాను. తన యావదాస్తులు అమ్ముకుని అయినా నమ్మిన వారి కోసం, నాతో కలిసి అడుగులువ్ వేస్తున్న వారి కోసం తుదికంటా తోడుంటానని “నా వాళ్లకు మాటిచ్చాను” పాతపట్నం నియోజకవర్గ ముఖ్య నాయకులు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాను. ఈ కార్యక్రమంలో పర్లాకిమిడి మాజీ ఎమ్మెల్యే కెంగం సూర్యారావు గారు, బోత్తాడి సింగి మాజీ సర్పంచ్ అంపిలి సీతమ్మ గారు, కల్లట మాజీ సర్పంచ్ ఇప్పిలి నరసింగరావు గారు, కొరసవాడ మాజీ సర్పంచ్ లచ్చుభుక్త రామయ్య గారు, గొట్ట మాజీ సర్పంచ్ చాపల రామారావు గారు, సీది మాజీ సర్పంచ్ బోను చిన్నప్పన్న గారు, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబూరావు గారు, చవితి సీది మాజీ సర్పంచ్ మిర్యాబెళ్ళి భగవాన్ దాస్ గారు, రౌతు లక్ష్మీపురం మాజీ సర్పంచ్ టంకాల రుక్మాంగదర రావు గారు, హంస మాజీ సర్పంచ్ పొగిరి మోహన్ రావు గారు, పాతపట్నం మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కొల్లి కృష్ణమూర్తి మాస్టారు గారు, పట్టుపురం ఎంపీటీసీ ప్రతినిధి నంబాల వెంకట్రావు గారు, పెద్దలోగిడి మాజీ ఎంపీటీసీ ప్రతినిధి బైపోతు అప్పలరాజు గారు, మాజీ ఎంపీటీసీ యల్లం నాయుడు గారు, బుడ్డ చక్రధర్ గారు, డోల కుటుంబరావు గారు,వలురౌతు సింహాచలం గారు, కోడూరు రామారావు గారు,సనపల తిరుపతిరావు గారు, ఎంజీఆర్ కుటుంబ సభ్యులు, యువసేన సభ్యులు భారీగా హాజరయ్యారు. హాజరైన అందరికీ పేరు, పేరునా పలకరించి కృతజ్ఞతలు తెలియజేసిన ఎం జి ఆర్ గారు.

సంతాపం
పాతపట్నం నియోజకవర్గం, మెలియాపుట్టి మండలంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు . చాపర గ్రామంలో మృతి చెందిన ముద్దిల అప్పన్న గారు కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. పట్టుపురం గ్రామంలో పొట్నూరు నారాయణమ్మ గారు కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. బురద రామచంద్రపురం LIC AGENT మెట్ట ప్రసాద్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. రాజపురం గ్రామ మాజీ సర్పంచ్ జగన్నాథ నాయక్ గారి భార్య సావిత్రమ్మ మృతికి సంతాపం తెలియజేయడం జరిగింది. చిన్న హంస గ్రామానికి చెందిన బిల్డింగి మహాలక్ష్మి గారు మృతికి సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎం. జీ. ఆర్.

నివాళి
పాతపట్నం నియోజకవర్గ సీనియర్ నాయకులు, పెద్దలు, రాజకీయాలలో అజాతశత్రువు కొంచాడ వీరభద్రరావు మృతికి సంతాపం తెలిపి నివాళులు అర్పించిన ప్రముఖ సామాజిక వేత్త మామిడి గోవిందరావు గారు , వీరభద్రరావు గారు తనకు తండ్రి సమానలని, ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం వ్యక్తిగతంగా తనకి తీరని లోటని ఎం జీ ఆర్ అన్నారు.

నివాళి
పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు కొంచాడ వీరభద్ర రావు గారు ఆదర్శప్రాయులని మామిడి గోవిందరావు గారు ఏర్పాటుచేసిన వీరభద్రరావు గారి సంస్మరణ సభలో పాల్గొని అతని చిత్రపటానికి నివాళులర్పించిన ఎంజీఆర్ పాతపట్నం మండల రాజకీయాలలో అజాతశత్రువు గారు పేరుగాంచి చేపట్టిన పదవులకు వన్నెతెచ్చిన మహనీయులు వీరభద్ర రావు గారిని కొనియాడారు, వీరభద్ర రావు గారి మృతి తనకు వ్యక్తిగతంగా తీరనిలోటని అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పాతపట్నం మండలం, బైరాగి పేట గ్రామానికి చెందిన కొల్లి బారి గారికి , కొల్లి రామారావు గారికి ఇటీవల ప్రమాదాలకు గురికావడంతో విషయం తెలుసుకుని పరామర్శించటం జరిగింది.అలాగే పాతపట్నం మండల కేంద్రానికి చెందిన ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న గొంటి మోహన్ రావు గారి కుమార్తె గొంటి హేమంత గారు , శ్రీ వర్ధిని గారు ఎంబిబిఎస్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో చిరంజీవి హనీని అభినందించటం జరిగింది. నాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లి కృష్ణమూర్తి మాస్టారు గారు, కొల్లి కృష్ణ గారు, శివాల మాధవరావు గారు, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వినతి పత్రం
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పేరు మీద ఏర్పాటు చేసిన ఎన్ టీ ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తక్షణమే ప్రభుత్వం కొనసాగించాలని పాతపట్నం తహశీల్దార్ గారికి వినతి పత్రాన్ని పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు గారు అందజేశారు, ఎన్ టీ ఆర్ ఒక పార్టీకో, భాషకో, ప్రాంతానికో పరిమితం కాదని, దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు కనుక ప్రభుత్వం తక్షణమే పేరు మార్పు పై పునరాలోచించుకోవాలన్నారు. ఆయన తోపాటు 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎం జీ ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. నియోజకవర్గ కార్యకర్తలు, సీనియర్ నాయకులను తీసుకువెళ్ళి పార్టీ పరిస్థితులు మొత్తం వివరించాను. తన పనితీరు, నియోజకవర్గంలో పార్టీ పటిష్టం చేస్తున్న తీరుని అచ్చెన్న ప్రత్యేకంగా ప్రశంసించడం సంతృప్తినిచ్చింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను లోకేష్ గారు అడిగి తెలుసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మనందరం కలిసి పని చేసి 2024 లో మళ్ళి నారా చంద్ర బాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ని చేయడమే లక్ష్యంగ ముందుకి వెళ్ళాలి అని లోకేష్ గారు పిలుపునివ్వడం జరిగింది.

ప్రచారం
రాజకీయ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న గోవిందా రావు గారు.
” When you desire the common good, the whole world desires with you. Make humanity’s desire your own and work for it. There you cannot fail. “
Blood Donors of Mamidi Apparao Memorial Trust








- 1
- 2
News Paper Clippings






































































































































- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
Pamphlets











































- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
Videos
Born inThamara
Srikakulam, Andhra Pradesh
Studied Schooling
From ZPHS High SChool, Peddaseedhi
Finished Undergraduate
From Government Junior College, Narsampet
Accomplished Graduation
From AMAL Degree college, Anakapally
Founder & Chairman
For Mamidi Apparao Memorial Trust