Koppula Eshwar | Minister | MLA | Dharmapuri | Jagtial | TRS | the Leaders Page

Koppula Eshwar

MLA, Jagtial, Dharmapuri, Minister of All Welfare Departments, Telangana, TRS

 

Koppula Eshwar is the MLA of Dharmapuri constituency in Jagtial Dist, and Minister of All Welfare Departments, BC Welfare in Telangana. He was born on 20-04-1959 to Mallamma and Lingaiah in Kummarikunta village of Julapalli Mandal, Karimnagar district. He completed S.S.C. from ZPHS Godavarikhani in 1982 and Graduate B.A from Dr. B.R. Ambedkar Open University in 1989.

He started his political journey with the Telugu Desam Party in 1994 and continued as MLA from the Medaram Assembly constituency. He joined the TRS party in 2001 and actively participated in Telangana Agitation. From 2004-2009, he got elected as MLA from the Medaram constituency (Resigned & Re-elected on 08.06.2008). From 2009-2013, Served as a Member of the 13th Andhra Pradesh Legislative Assembly (Resigned on 14.02.2010 and Re-elected on 30.07.2010) from Dharmapuri Constituency, Karimnagar Dist.

From 2014-2018, he was the Member of the 1st Telangana Legislative Assembly(MLA) from Dharmapuri Constituency, Karimnagar Dist. He worked in Singareni Collieries Company Limited for 26 years and from 2014-2018, he served as Government Chief Whip, Telangana Legislative Assembly.

In 2018, He elected as a Member of the 2nd Telangana Legislative Assembly(MLA) from Dharmapuri Constituency, Jagtial Dist. From 2019, he worked as Minister for Scheduled Castes Development, Tribal Welfare, BC Welfare, Minority Welfare, Disabled Welfare, and Senior Citizens Welfare, Government of Telangana.

H.No:20-1-225, Godhavari khani

Email: [email protected]

Contact Number: +91-9949588444

Recent Activities

నిత్యావసర వస్తువుల పంపిణీ

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లె SR గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ AIM ASIA COVID – 19 ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గం 6 మండలాల కు సంబంధించిన 140 మంది క్రిస్టియన్ మైనారిటీ పాస్టర్ కు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన *సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు* ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారు, రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ ఛైర్మన్ శంకర్ లుకే గారు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకుల పంపిణీ

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో 400 మంది ఆటో డ్రైవర్లలకు, 58 మంది పారిశుద్ధ్య కార్మికులకు,14 మంది బీద బ్రాహ్మణులకు, 350 మంది ఆశా వర్కర్లు కు LM కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ మరియు స్టార్ మహిళ సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 822 మందికి నిత్యావసర సరుకులను కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు

షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ

గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 25 మందికి లబ్దిదారులకు రూ. 25,02,900 విలువ గల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు

పండ్ల పంపిణీ

కరీంనగర్ కేంద్రంలో గుడ్ లైఫ్ ఆసుపత్రి లో సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తందాన శిబిరంలో పాల్గొని, చికిత్స పొందుతున్న పేషెంట్ లకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది

వరి ధాన్యం కొనుగోలు

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్, చిల్వకోడూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు.

జన్మదిన సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రివర్యులు కోప్పుల ఈశ్వర్ గారి జన్మదిన సందర్భంగా రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ శాఖ మంత్రి చేతుల మీదుగా రామగుండం మునిసిపాలిటీ పరిధిలో గల పాత్రికేయులకు నిత్యావసర వస్తువులు,మాస్క్ లను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పాల్గొన్నారు.

కరోనా_కట్టడిలో_కొప్పుల

ఎక్కడినుండి పిలుపు వచ్చిన నేనున్నా అంటూ – LM కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు.
నిత్యం ప్రజలతో మమేకం..కారోనాను నియంత్రించడంలో మంత్రి కొప్పుల కృషి.

దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా 10 వేల బీద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు

నీ స్పూర్తి దేశానికే ఆదర్శం

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన గొల్లపల్లి బుచ్చవ్వ భర్త గంగారం కరోనా వైరస్ పై ద్వారా లాక్ డౌన్ తో కూలి పనులు లేక పోవడం తో తినడానికి తిండి లేక కష్టం పడుతున్న వారినిచూసి మనస్సు తరుక్క పోయింది. వెంటనే తను కూడబెట్టుకున్న 25 వేల రూపాయలను 16 ఒక్క కుటుంబానికి 1500 రూపాయలు అందించడం జరిగింది. ఈ బుచ్చమ్మ గారి ఉదార హృదయానికి స్పందించి, *సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు,* కోరుట్ల శాసన సభ్యులు విద్యాసాగర్ రావు గారు, స్వయంగా బుచ్చవ్వ గారి ఇంటికి వెళ్ళి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ
బుచ్చవ్వ నీది ఉదార హృదయం. నీ స్పూర్తి దేశానికే ఆదర్శం. కరోనవైరస్ దెబ్బకు తల్లడిల్లుతున్న సమయంలో నువ్వే కన్నతల్లి వై వారి ఆకలి తీర్చావు. నీ ఆలోచన ఎందరికో దిక్సూచి. బుచ్చవ్వ నీ పేరులోనే బువ్వ అను పదం ఉంది. నీకు హృదయపూర్వక నమస్కారం తెలపండం జరిగింది

చిన్న వయస్సులోనే పెద్ద గా అలోచించి

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం సంకెనపల్లి గ్రామానికి చెందిన కొదురుపాక ప్రనిత్ కుమార్ చిన్న వయస్సులోనే పెద్ద గా అలోచించి, కరోనా వైరస్ పై పోరాటం కోసం తాను కిడ్డి బ్యాంక్ లో దాచుకున్న 1,680 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించవలసిందిగా సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి కిడ్డి బ్యాంక్ డబ్బులను అందించడం జరిగింది

Social Services

ఘనంగా టైలర్స్‌ డే

ఘనంగా టైలర్స్‌ డేను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా మేర సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కేక్‌ను తయారు చేయించి కరీంనగర్ క్యాంపు ఆఫీసు లోతెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతులమీదుగా కట్‌ చేయించారు.అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా దుస్తులను కుట్టడం ఒక మంచి కళ అని కొనియాడారు. టైలర్లకు ప్రభుత్వ పరంగా సబ్సిడీపై పరికరాలు అందించడంతోపాటు రుణాలు ఇవ్వాలని టైలర్లు కోరారు.

చిత్త శుద్ధితో పని చేస్తాం

తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి గా కొప్పుల ఈశ్వర్ పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా జగిత్యాల జిల్లాకు వచ్చిన మంత్రి కొప్పుల జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపం లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షతన మంత్రి కొప్పుల ఈశ్వర్ కి ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు.

మంత్రికి ఘన స్వాగతం

తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మెదటిసారిగా మంగళవారం గోదావరిఖనికి రాగా ఘన స్వాగతం లభించింది. ముందుగా పోలీసులనుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గోదావరిఖనిలోని దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో, అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆయన సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.

మంత్రి కొప్పులను కలిసిన బాల్క సుమన్

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కరీంనగర్ లోని నివాసంలో చెన్నూర్ శాసన సభ్యులు బాల్క సుమన్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

వైస్ ఎంపీపీకి కొప్పుల పరామర్శ

ధర్మపురి వైస్ ఎంపీపీ అయ్యోరి రాజేష్ ను తెలంగాణ సంక్షేమం శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. అయ్యోరి రాజేష్ సతీమణి విజయలక్ష్మిఅనారోగ్యంతో స్వర్గస్తులైనరు. విషయం తెలుసుకున్న కొప్పుల బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ధర్మపురి టెంపుల్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి , వెల్గటూర్ MPP పొనుగోటి శ్రీనివాస్ రావు , PACS ఛైర్మన్ బాదినేని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

ధర్మపురి నియోజకవర్గ మండలాల వారిగా 71 లబ్దిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ చెక్కులను రూ.19,21,500 లక్షల రూపాయల చెక్కులను తెలంగాణ సంక్షేమం శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  బుధవారం నాడు లబ్దిదారులకు అందజేశారు.

}
20-04-1959

Born in Kummarikunta

Karimnagar

}
1989

Graduate B.A

From Dr. B.R. Ambedkar Open University

}

Singareni Collieries Company Limited

}
1994

Joined in the TDP party

}
2001

Joined in the TRS party

}
2004-2009

MLA

from Medaram Assembly constituency(Resigned & Re-elected on 08.06.2008)

}
2009-2013

MLA

(Resigned on 14.02.2010 and Re-elected on 30.07.2010) from Dharmapuri Constituency, Karimnagar Dist.

}
2014-2018

MLA

from Dharmapuri Constituency, Karimnagar Dist.

}
2014-2018

Government Chief Whip

Telangana Legislative Assembly.

}
2018

MLA

from Dharmapuri Constituency, Jagtial Dist.

}
2019-till now

Minister of All Welfare Departments

Tribal Welfare, BC Welfare, Minority Welfare, Disabled Welfare and Senior Citizens Welfare