Konkati Shekar | the Leaders Page | Constituency Incharge#separator_saChoppadandi | BSP | the Leaders Page

Konkati Shekar

Constituency Incharge, MLA Aspirant, Choppadandi, Rajanna Sircilla, Telangana, BSP.

Konkati Shekar is an Indian politician affiliated with the Bahujan Samaj Party (BSP), currently holding the position of Constituency Incharge for Choppadandi in the Rajanna Sircilla District of Telangana.

Early life and Education : 

On 24th February 1989, Konkati Shekar was born to Mr. Konakati Parushuramulu and Konkati Laxmi in the village of Deshaipalli in the Boinpally mandal of the Rajanna Sircilla District in the state of Telangana.

His educational journey includes completing his SSC from APSWRS High School in Rukmapur in 2004 and his board of intermediate from Ram Reddy Junior College in Karimnagar in 2007.

In 2013, he graduated from BZCA College with a BSc degree and further pursued his post-graduation in MSC Botany at Sri Chaitanya Degree PG College in Karimnagar. Additionally, he completed his B.Ed. from Povlev College.

Konkati Shekhar’s Political Journey:

In the Year 2007: Konkati Shekar was appointed as the President of the Karimnagar Student Federation (MSF), where he was tasked with overseeing various activities and responsibilities, including organising protests, participating in Rail Roko, and engaging in assembly meetings.

In the Year 2008: Konkati Shekar was appointed as the District President of the SC/ST Students’ Union, where he took on the responsibility of addressing scholarship-related issues. He actively led protests and demonstrations, including several instances of gathering at the Collector’s office, staging sit-ins, and organising rallies, all in pursuit of better facilities for student management and the construction of dedicated buildings.

In the Year 2009:  Konkati Shekar played a pivotal role in the formation of the Telangana Students’ Joint Action Committee (TSJAC). He diligently worked towards aligning various political parties with the common goal of achieving a separate Telangana state. Under the leadership of Pidamarthi Ravi, he served as the Co-Convener for the Ummadi Karimnagar District, contributing significantly to the movement.

His active involvement extended to several areas, including his role in promoting industrial activities in Telangana, being a vocal advocate for student rights, participating in assembly meetings, organising mass rallies like the Million March, coordinating events for the welfare of the general public, leading protests in Delhi in front of the Parliament, engaging in demonstrations, and even taking part in the funeral processions of Andhra leaders. Additionally, he handled numerous legal cases.

Konkati Shekar has been a multifaceted leader, deeply committed to addressing various social and political issues, making significant contributions to the betterment of the Telangana region. 

In the Year 2012: Konkati Shekar assumed the role of the State President of the SC/ST Students’ Union. During his tenure, he actively participated in advocating for the rights of SC/ST students and worked towards addressing various issues related to their hostels and mess bills. He also organised several district-wide protest programs, focusing on rectifying grievances and disparities.

In the Year 2013: Konkati Shekar was elected as the District Chairman of TSUJAC (Telangana Students’ Joint Action Committee) in the district of Karimnagar, Telangana. He played an active role in various initiatives aimed at advancing the interests of students in the region and was a prominent figure in local socio-political activities in the Karimnagar district of Telangana, contributing to its development.

In the Year 2014:  Konkati Shekar was elected as the State President of the Madiga Students’ Joint Action Committee (JAC), a significant position that reflects his leadership within the organisation. He also took on the role of Chairman of the Swero Network ( Fit India Foundation )  in the Boinpally Mandal, showcasing his active involvement in community and network activities, especially in the sphere of social empowerment and development.

In the Year 2017: Konkati Shekar assumed the role of the State Vice President of the Fit India Foundation as part of his ongoing commitment to physical fitness and wellness promotion. Additionally, he organised and participated in several running events with the aim of promoting a healthy lifestyle:

  • He organised a “Run for Country” program in Karimnagar, where people from all mandals, as well as individuals from countries like the United States, Kuwait, Maldives, and Australia, came together to support runs ranging from 2 kilometres to half marathons. This initiative garnered recognition and appreciation, including a poster release by the then Vice President of India, Venkaiah Naidu, in acknowledgment of their efforts.
  • In Delhi, he released posters with the Overseas Citizens of India (OCI) community to promote running and physical fitness.
  • Konkati Shekhar also organised a 10-kilometre run in Siddipet and a 5-kilometre run with 500 participants on the Delhi Ring Road.
  • Furthermore, he actively engaged in various statewide running events, including 2.3 and 5-kilometre runs, health camps, and nutrition awareness programs, all aimed at promoting the importance of fitness and overall well-being among the community.

In the Year 2019: Konkati Shekar took on the role of State President of the Fit India Foundation and continued his active involvement in various social programs and initiatives. These included observance and participation in events related to health and societal well-being, such as:

  • Blood Donation Drives
  • Cancer Awareness Campaigns
  • Diabetes Awareness Programs
  • Organising programs for the visually impaired
  • Observing World Environment Day
  • Promoting awareness about cleanliness and hygiene
  • Observing “Never Give Up” Day

Notably, Dr. RS Praveen Kumar, an IPS officer with an additional DGP rank, resigned from his position, and Konkati Shekar joined the Bahujan Samaj Party (BSP) as part of the BSP (Rajakarunya Samaikya Party) alliance. This political move marked a significant step in his journey as a social and political leader.

Konkati Shekar | the Leaders Page | Constituency Incharge#separator_saChoppadandi | BSP | the Leaders Page

 

From 2021: Konkati Shekar has taken on various responsibilities within the BSP (Bahujan Samaj Party), primarily as the Constituency Incharge for Choppadandi constituency. His activities and initiatives have been diverse, aimed at strengthening the BSP’s presence and support base in each village. Some of these activities and programs include:

  1. Bahujan Rajyadhikara Yatra: A journey conducted across six Mandalas with the aim of achieving victories for the BSP in these areas.
  2. Formation of Booth Committees: Organizing and establishing committees at the booth level to enhance the party’s grassroots presence.
  3. Advocating for Public Issues: Addressing and fighting for various public issues, including pension-related concerns and ration distribution.
  4. Farmer Welfare Programs: Initiating programs to support and uplift farmers, such as organising protests and rallies.
  5. Community Problem Solving: Working closely with local communities to identify and resolve their specific issues.
  6. Mandal-level Bicycle Rides: Organising cycling events at the Mandal level to promote health and unity.
  7. Baroosa Kalpincche Karyakramalu: Implementing programs that provide assurance and support to farmers.

Additionally, Konkati Shekar has actively engaged with the local population, actively participating in activities like cycle rallies and holding open meetings known as “Bahiranga Sabha” (Ranabheri Sabha) in Choppadandi, wherein he interacts and collaborates with people from various walks of life to address their concerns and work towards a better future for the region.

Konkati Shekar and Team’s Compassionate Response During the COVID-19 Pandemic : 

  • During the unprecedented challenges presented by the COVID-19 pandemic, Konkati Shekar and his dedicated team in Boinpally Mandal stepped up to offer crucial assistance to their community. In addition to their ongoing initiatives, they undertook significant relief efforts to alleviate the pandemic’s impact.
  • Their remarkable endeavours included the distribution of a substantial 1500 kilograms of rice and essential food items to as many as 23 villages within the Mandal. This outreach was a testament to their commitment to addressing the pressing issue of food insecurity, especially for those who had been severely affected by the pandemic’s economic fallout.
  • Furthermore, they extended their support to individuals and families grappling with the challenges posed by COVID-19 in the region. To ensure that these affected individuals had access to their daily necessities, the team provided essentials, including fresh vegetables. This assistance played a pivotal role in ensuring that those affected had a reliable source of nutritious food and essential supplies throughout the pandemic.
  • Konkati Shekar and his team’s response during the COVID-19 crisis exemplified their unwavering dedication to the well-being of their fellow community members. Their proactive and compassionate actions underscored the significance of collective action and community solidarity in times of adversity. It serves as a heartening example of how individuals and organisations can come together to provide essential support during moments of crisis.

H.No: 2-56, Street Name: SC Colony, Village: Deshaipalli, Mandal: Boinpally, Constituency: Choppadandi, District: Rajanna Sircilla, State: Telangana, Pincode: 505524.

Email: [email protected]

Mobile No: 9704703521

Biodata of Mr.Konkati Shekar

Konkati Shekar | the Leaders Page | Constituency Incharge#separator_saChoppadandi | BSP | the Leaders Page

Name: Konkati Shekar

DOB: 24th February 1989 

Father: Mr. Konakati Parushuramulu

Mother: Mrs. Konkati Laxmi

Education Qualification: B.Ed

Profession: Politician

Political Party: BSP

Present Designation: Constituency Incharge

Permanent Address: Deshaipalli, Boinpally, Choppadandi, Rajanna Sircilla, Telangana

Contact No: 9704703521

Recent Activities

నిరసన

Dr. Rs. ప్రవీణ్ కుమార్ గారి పైన నిన్నా ఒక మానవత్యం లేని మానవరాయి అనే ఒక పిచ్చి కుక్క చేసిన అణిచిత వ్యక్యలకు నిరసనగా ఈ రోజు కరీంనగర్ ముకరంపుర చౌరస్థలో ప్రవైట్ హల్ లో SC ST విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంకటి శేఖర్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక గురుకుల పాఠశాలలు అస్తవ్యస్థకు గురి అవుతున్నాయి అని అన్నారు BRS నాయకులూ KCR గారు గురుకుల బాట అని 5మందితో ఒక కమిటీ వేసి దానికీ RS ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వoలో కమిటీ నిజ నిర్దనలు చేస్తరు అ కమిటీ వేసినప్పటి నుండి .కొందరు పే టీమ్ కుక్కలు …RS ప్రవీణ్ కుమార్ గారి పై బురద చాల్లే ప్రయత్నామ్ చేస్తున్నారు అని అన్నారు RSP గారూ . ఒక గొప్ప మహాన్నోతమైన వ్యక్తి అని అతను ఆలోచన కలిగిన నాయకుడిని అలంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు మాట్లాడటం సిగ్గు చేటు అని అన్నారు

హాస్టల్ పర్యవేక్షణ

బోయినపల్లి గురుకుల పాఠశాల వేములవాడలో ఉన్నందున అక్కడ BRSV రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి వెంగళ శ్రీకాంత గౌడ్ .చొప్పదండి BRSV నాయకుడు అజయ్ ఆధ్వర్యంలో గురుకుల హాస్టల్ పర్యవేక్షణ చేయడం జరిగింది .పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు అందోళన చేయడం జరిగింది పొలీసు ప్రొటెక్షన్ పెడుతూ అడ్డుకునే ప్రయత్నామ్ చేస్తూన్నారు మీరూ గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య .ఆహారం అందిస్తే ఎందుకు విద్యార్థులు చనిపోతరు అని ఎందుకు విదార్థులు కలిశీత ఆహారం పెడుతున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ MLA సుంకే రవిశంకర్ గారు .bRS యువ నాయకులు కొంకటి శేఖర్ .brsv రాజన్న జిల్లా ఇంచార్జి వెంగళ శ్రీకాంత్ గౌడ్ .అజయ్ .పరావేజ్ .అనిల్ .శేఖర్ .శంకర్ తదితరులు హాజరయ్యారు

వర్ధంతి సందర్భంగా

 డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా అంబేడ్కర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి గాలిపెల్లి కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలు ఆయన మనకోసం పోరాడిన హక్కుల కోసం పోరాడి సాధించుకున్నప్పుడే ఆయనకు మనమిచ్చే ఘనమైన నిజమైన నివాళులు ముఖ్యంగా ప్రతి ఒక్కరు తమ పిల్లలను కష్టపడి చదివించి ఉన్నతమైన మార్గాలను ఎంచుకోవాలని ప్రతి ఒక్కరూ చదువుకున్నప్పుడే ఈ సమాజం బాగుపడుతుందని సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అకృత్యాల పట్ల ప్రశ్నించే నాయకత్వం ముందుకు రావాలని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం గనుక మనకు లేకుంటే మనo ఏమైపోయే వాళ్ళమని అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని కల్పించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ కి జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని షానగర్ గ్రామంలో ఇనేల 26వ తేదీన స్వేరోస్ నెట్వేర్క్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ గారి నూతన విగ్రహావిష్కరణ మహోత్సవం మరియు అంబేద్కర్ విజ్ఞాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం పోస్టర్ ని సుప్రీం స్వేరో డాక్టర్.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి చేతుల మీదిగా అవిష్కరణ చేసి వారికి ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడం జరిగింది.

ఓటు హక్కు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన కొంకటి శేఖర్ గారు

ధర్నా

బోయినిపల్లి మండలలోని BRS పార్టీ మండల అధ్యక్షులు కొండయ్య గారి ఆధ్వర్యంలో మండల నాయకులు, కార్యకర్తలు కలిసి బోయినపల్లి మన మార్కెట్ యార్డు ముందు ఆవరణలో నిరసన నిర్వహించి ధర్నా చేయడం జరిగింది

పరామర్శ

డా. RS ప్రవీణ్ కుమార్ గారు మధ్యాహ్నం 3:00 గంటలకు వెదిర గ్రామానికి వచ్చి మృతుడి కుటుంబనీ పరామర్శించి పృథ్వి మరణం చాలా బాధాకరం వారి కుటుంబానికి తీరని లోటు అని వారికి ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. 

జన్మదిన వేడుకలు

శ్రీ కన్నం మధు స్వేరో పోలీసు ఇన్సెపెక్టర్ గారి జన్మదిన వేడుకలు బోయినపల్లి మండల హెడ్ క్వార్టర్స్ లో మరియు రామగుండం లో నిర్వహించడం జరిగింది

పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన సాగిస్తున్నారని భారత రాష్ట్ర సమితి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్ధి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన పార్టీ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు

యుద్ధభేరి సదస్సు విజయవంతం

కరీంనగర్ పట్టణంలోని దాసరి విజయ గార్డెన్, పద్మనగర్ లో జరిగిన BRS పార్టీ పార్లమెంట్ స్థాయి యుద్ధభేరి సదస్సు విజయవంతం చేసిన కొంకటి శేఖర్ మరియు పార్టీ నాయకులు

గెలుపు కొరకు పర్యవేక్షణ

కొల్లపూర్ అసెంబ్లీలో RSP సార్ గెలుపు కొరకు పర్యవేక్షణ చేయడము జరిగింది.

నాయకులతో చర్చ

BSP నుండి BRS లో కల్సిన నాయకులను నాయకులతో చర్చిoచిన BRS కరీంనగర్ mp అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు

భీమ్ దీక్ష లో పల్లె నిద్ర

నిన్న భీమ్ దీక్ష లో భాగంగా పల్లె నిద్ర సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని కిష్టపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

KCR గారి సమక్షంలో పార్టీలో చేరిక

మా దైవ సమానులైన మా ప్రియతమా నాయకులూ DR RSP సార్ గారి సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి KCR గారి సమక్షంలో నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భారత రాష్ట్ర సమితిలో జైన్ కావడం జరిగింది

విద్యారంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చ

మహాత్మా జ్యోతిభాపూలే గురుకులాల నూతన సెక్రటరీ గౌ.శ్రీ సైదులు సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు విద్యారంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన తదనంతరం అంబేద్కర్ గారు రచించిన కుల నిర్మూలన పుస్తకాన్ని బహుకరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

కాన్షిరాం గారి జయంతి

బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి అసెంబ్లీ కమిటీ అధ్వర్యంలో బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవార్ కాన్షిరాం గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు గంగాధర మండలంలో హెడ్ క్వార్టర్స్ లో కాన్షిరాం గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది పూలమల వేసి అంనతరం కేకు కటింగ్ కార్యక్రమo చేయడం జరిగింది

బలవంతపు భూ సేకరణ ఆపేయాలి

బలవం తపు భూ సేకరణ ఆపేయాలి కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామం వాసులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయంలో కాళేశ్వరం లింక్ – 4 క్రింద 4.24 ఎకరాల భూమిలో కాలువ కోసం గతంలో సర్వే చేయగా, గ్రామ రైతులు తమకు కాలువ అవసరం లేదని గ్రామ సభలో వినతి పత్రం సమర్పించారు.

ఇంటింటి బీఎస్పీ ప్రచారం

చొప్పదండి మండలం కోనేరుపల్లీ గ్రామంలో ఇంటింటి బీఎస్పీ ప్రచారంలో మన చొప్పదండి నియోజకవర్గ ముద్దు బిడ్డ కొంకటి శేఖర్ అన్న ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది.

గడపగడప ప్రచారం

రామడుగు మండలంలో దత్తోజీపేట, దేశారాజపల్లి, రుద్రారం, రంగసాయిపల్లి గ్రామలలో బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి గడపగడప ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామంలో భారీగా తరలివచ్చిన గ్రామ ప్రజలు..ఇసారి ఏనుగు గుర్తుకు ఓట్ వేయాలని ప్రతి గడపకు తిరుగుతూ చేప్పాడం జరిగింది

తెలంగాణ లేబర్ పార్టీ

గత సంవత్సరం జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలో “తెలంగాణ లేబర్ పార్టీ “(రాష్ట్ర ఉపాధ్యక్షులు గా) నుండి నామినేషన్ వేసి ఒక బీసీ బిడ్డ కు (అందోజు శంకరా చారి గార్కి) మద్దత్తు గా నామినేషన్ ఉపసంహారించుకొని, మరీ అందోల్ మైసమ్మ గుడి దగ్గర, RSP సర్ నాయకత్వం లో పనిచేయడానికి, BSP లో చేరడం జరిగింది

17వ వర్ధంతి సభ

కాన్షిరాం గారి 17వ వర్ధంతి సభలో బీఎస్పీ చీఫ్ DR RSP సార్ గారితో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వేలాదిమంది హాజరుకావడం జరిగింది

పార్టీలో చేరిక

కొడిమ్యాల మండలం మాజీ వైస్ MPP. BRS పార్టీ సీనియర్ నాయకులూ బల్కం మల్లేష్ యాదవ్ అన్న గారు నిన్న హైదరాబాద్ లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు DR RSP సార్ గారి ఆధ్వర్యంలో BSP పార్టీలో జైన్ అయ్యారు ఇ కార్యక్రమంలో *చొప్పదండి బీఎస్పీ MLA అభ్యర్థి కొంకటి శేఖర్ జగిత్యాల జిల్లా ఇంచార్జిలు చిర్ర శంకర్ అన్న గారు తదితరులు హాజరయ్యారు.

డిమాండ్

చొప్పదండి పట్టణంలో గతంలో కెసిఆర్ పర్యటనలో భాగంగా పంట నష్టపోయిన రైతులకు పదివేయిలు నష్టపరిహారం ఇస్తామని స్వయంగా చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఆ హమిని తుంగలో తొక్కి రైతులను నట్టేట ముంచారని బిఎస్పి చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి కొంకటి శేఖర్ ఆరోపించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు చేస్తున్న సమ్మేకు పుార్తి మద్దతు ప్రకటించి రైతుల తరపున రొడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఇచ్చిన హమీలే నెరవేరకుంటే మరి మంత్రులు ఎమ్మెల్యే ల పరిస్థితి ఏ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని ఆయన ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. తక్షణమే రైతులకు యాబై వేయిల నష్టపరిహారం పరిహారం చెల్లించాలని కొంకటి శేఖర్ గారు డిమాండ్ చేశారు.లేనిచో పెద్దఎత్తున రైతులందరిని కలుపుకొని పెద్దఎత్తున ఆందళనలకు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి పిట్ట మనోహర్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి మాచర్ల రోహిత్ గారు, బిఎస్పి నాయకులు ఆరెపెల్లి వినోద్ గారు, తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుక

కరీంనగర్ లో రాజశ్రీ కన్వెన్షన్ లో వేములవాడ టెంపుల్ PRO ఉపాధ్యాయుల చంద్ర శేఖర్ గారి ప్రథమ పుత్రిక రుత్విక గారి వివాహ వేడుకలో పాల్గొన్న అసెంబ్లీ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు.

కార్యకర్తల సమావేశం

బహుజన్ సమాజ్ పార్టీ బోయినపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అద్యక్షులు అలువాల అజయ్ గారి ఆద్వర్యంలో జరుగగా దీనికి ముఖ్య అతిథిగా చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు, జిల్లా కమిటీ సభ్యులు మాంకాళి తిరుపతి గారితో కలిసి హజరయ్యారు.

పార్టీ లోకి చేరిక

చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామంలో బూత్ నంబర్ (165) లో నియోజకవర్గ కోశదీకారి పిట్టా మనోహర్ ఆధ్వర్యంలో 30మంది బిఎస్పీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వీరికి నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు, జోనల్ కన్వీనర్ జన్ను స్వరూప గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు మాంకాళి తిరుపతి గారీతో కలిసి కండువా కప్పడాం జరిగిoది.

విలేఖరుల సమవేశం

చొప్పదండి లో బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు నల్లాల రాజేందర్ గారి అద్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి జిల్లా అద్యక్షులు నల్లాల శ్రీనివాస్ గారు, జోనల మహిళా కన్వినర్ జన్ను స్వరుాప గారు, చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు హాజరయ్యారు.

పట్టణ కమిటీ సమవేశం

చొప్పదండి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మాచర్ల రోహిత్ ఆధ్వర్యంలో పట్టణ కమిటీ సమవేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు మాంకాళి తిరుపతి తో హాజరు కావడం జరిగింది.

చొప్పదండి పట్టణంలో బూత్ నంబర్ 155 లో బహుజన ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతితిలుగా జిల్లా బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మాంకాళి తిరుపతి గారు కల్సి హాజరైనరు అనంతరం బహుజన గీతంన్నీ పాడటం జరిగింది. కొంకటి శేఖర్ గారు మాట్లాడుతు బీఎస్పీ పార్టీ అధికారం కోసం ప్రజలంతా ఏకం కావాలి అని RSƿ సార్ గారు తన పదవి త్యాగం చేసి మన బ్రతుకులు మార్చాడాం కోసం వచ్చాడు అని మన పిల్లల భవిషత్ కోసం తన పిల్లలను కూడా వదిలేసి వచ్చిన గొప్ప నాయకుడు అని అన్నారు కుల మతాలకు అతితంగా రాజకీయాలు చేయాలి అని ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చిన ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని అన్నారు.

వివాహ వేడుక

చొప్పదండి లో అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షులు పెద్దెల్లి శ్రీనివాస్ గారి వివాహానికి హాజరైన అసెంబ్లీ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు.

డిమాండ్

హైదరాబాద్ లో డాక్టార్ RS ప్రవీణ్ కుమార్ గారితో గంగాధర మండలంలోని గర్షకుర్తి గ్రామాన్ని మండల కేంద్రoగా ప్రకటించాలని అక్కడి గ్రామా ప్రజలు విజ్ఞప్తి మేరకు బీఎస్పీ చీఫ్ RSP సార్ గారు మాట్లాడటం జరిగింది. తక్షనమే మండల కేంద్రంగా ప్రకటించాలని RSP సార్ రాష్ట్రా ముఖ్యమంత్రిని MLA సుంకే రవిశంకర్ ని డిమాండ్ చేసారు.

నిరాహార దీక్ష

గర్షకుర్తి మండల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు గర్షకుర్తి గ్రామానికి వెళ్లి సంగిభావం తెల్పడాం జరిగింది.ఈ సందర్భంగా కొంకటి శేఖర్ గారు మాట్లడుతూ 2005 కరీంనగర్ mp. ఉప ఎన్నికల్లో ఇదే ముఖ్యమంత్రి అప్పటి MP అభ్యర్థి KCR గారు గర్షకుర్తి బీట్ చౌరస్థలో TRS అధికారంలోకి వస్తే మండలం చేస్తా అన్న KCR గారు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు స్థానిక MLA సుంకే రవిశంకర్ నోరుమూగబోయింది ఎందుకు నోరు మెదపడం లేదు జల్సాలకు ఇచ్చిన టైం ప్రజల బాగోగులు ఇస్తాలేడు ఇలాంటి అసమర్థ MLA సుంకే రవిశంకర్ తక్షణమే రాజీనామా చేయాలి వచ్చే బహుజాన రాజ్జ్యంలో తప్పకుండా గర్షకుర్తిని మండల కేంద్రOగా ఏర్పాటు చేస్తాం అని అన్నారు నిన్న బీఎస్పీ రాష్ట్రా అధ్యక్షులు డాక్టార్ RS ప్రవీణ్ కుమార్ గారు కూడా మద్దతు తెల్పి ప్రజల నిర్ణయాన్ని రాష్ర్టా ప్రభుత్వం గౌరవించాలని అన్నారు అవుసరం అయితే ప్రజలతో కల్సి ఉద్యమం చేస్తా అన్నారు ప్రజాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే గుణపాఠం తప్పదు అని అన్నారు.

సైకిల్ యాత్ర

చొప్పదండి టౌన్ లో జరిగే బహుజన రణభేరి సభను విజయవంతం చేయాలనీ కొడిమ్యాల మండలంలో 2వరోజు సైకిల్ యాత్ర చేయడం జరిగింది.

సైకిల్ యాత్ర

బహుజన రణభేరి సభను విజయవంతం చేయాలనీ సైకిల్ యాత్ర 3వరోజు కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామం మల్యాల మండలంలో నూకపల్లి గ్రామం, రామన్నపేట , మద్దుట్ల, మల్యాల, గుడీపేట, ముత్యoపేట, తాటిపెళ్లి గ్రామాల్లో సైకిల్ యాత్ర చేయడం జరిగింది.

సైకిల్ యాత్ర

జరగబోయే బహుజన రణభేరి సభను విజయవంతం చేయాలనీ సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది. రామడుగు మండలంలో దాదాపు 13గ్రామాల్లో ప్రజలను కలవడం జరిగింది. బహజన వాదం గురించి వివరించడం జరిగింది. RSP సార్ పదవి త్యాగం మహనీయుల ఆశయాల గురించి చెప్పడం జరిగింది.

వాల్ పోస్టర్ ఆవిష్కరణ

బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి అసెంబ్లీ కమిటీ ఆద్వర్యంలో జరిగే బహుజన రణభేరి సభ ను విజయవంతం చేయాలని బిఎస్పీ రాష్ట్ర అద్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు.ఈ సందర్భంగా పెద్దపల్లి లో బహుజన రాజ్యాదికార యాత్ర లో బాగంగా విచ్చేసిన ఆయన చొప్పదండి అసెంబ్లీ కమిటీ ఆద్వర్యంలో జరిగే బహుజన రణభేరి సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ ఈ రణభేరి సభ కు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కోరారు. తెలంగాణలో బహుజనులందరికి సమానమైన వాటా రావాలంటే బిఎస్పీ వెంబడి నడవాలని ఆయన కోరారు.రాష్ట్రంలో అన్ని సమస్య లకు పరిష్కారం బిఎస్పీ అదికారంలోకి రావడమే అని ఆయన అన్నారు.బహుజన రాజ్యం లో ‍అందరికి సమానమైన హక్కులు కల్పించబడుతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మేకల రవీందర్ గారు, కరీంనగర్ జిల్లా అద్యక్షులు నల్లాల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అక్కి బాలకిషన్ గారు, జిల్లా కార్యదర్శులు చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జ్ లు కొంకటి శేఖర్ గారు, మంద రవిందర్ గారు, జిల్లా కోశాదికారి కాంపెల్లి రాజు గారు, చొప్పదండి అసెంబ్లీ అద్యక్షులు నల్లాల రాజెందర్ గారు, ఉపాద్యక్షులు యండి షమీమ్ గారు, ప్రధాన కార్యదర్శి భూత్కురి కాంత గారు, కోశాదికారి పిట్ట మనోహర్ గారు, సీనియర్ నాయకులూ ఆరెపల్లి వినోద్ గారు, చొప్పదండి మండల అద్యక్షులు ఇరుగురాల రమేష్ గారు, గంగాధర మండల అధ్యక్షులు పోత్తురి సురేష్ గారు, మండల ప్రధాన కార్యదర్శి గజ్జెల సతీష్ గారు, మండల కొశధికారి గట్టేముక్కాలా రాజు గారు, చొప్పదండి పట్టాణ ప్రధాన కార్యదర్శి రోహిత్ గారు, నవీన్ గారు, మహెందర్ గారు, తదితరులు పాల్గొన్నారు.

పరిశీలన

చొప్పదండి లో కుాలిన ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వాలని బిఎస్పీ చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు తెలియజేశారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చొప్పదండి పట్టణంలోని పలు కాలనీలు జల దిగ్బందం అయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్సీ కాలనీ ని బిఎస్పీ చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు పరిశీలించారు. అందులో ఎస్సీ కాలని పుార్తిగా నీటిలో మునిగి పలు ఇండ్లు కుాలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రుాంలు కట్టిస్తానని చెప్పిన హమీ ఏమైనట్టు అని ఆయన ప్రశ్నించారు.చొప్పదండిలో 250 పై చిలుకు డబుల్ బెడ్ రుాం ఇండ్లు నిర్మించినప్పటికి ఎందుకు లబ్దిదారులకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.ఎస్సీ కాలనీలలో కనీసం మౌళిక వసతులు కల్పించకపోవడం చాలా బాదాకరమన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే ఎస్సి అయి ఉండి కుాడ ఎస్సీ కాలనీలను విజిట్ చేయకపోవడం చాలా బాదాకరమన్నారు. తక్షణమే డబుల్ బెడ్ రుాంలు ఇండ్లు కట్టించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రానున్న బహుజన రాజ్యం లో డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆద్వర్యంలో ఇలాంటి కష్టాలు ఉండవని ఆయన పేర్కొన్నారు.

పోస్టర్ ఆవిష్కరణ

బహుజన్ సమాజ్ పార్టీ ఆద్వర్యంలో జరిగే బహుజన రణభేరి సభను విజయవంతం చేయాలని బిఎస్పి చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ అన్నారు.ఈ సందర్భంగా బోయిన్ పల్లి మండల అద్యక్షులు అలువాల అజయ్ ఆద్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు, జిల్లా కమిటీ సభ్యులు మాంకాళి తిరుపతి గారు, శ్రీనివాస్ యాదవ్ గారితో కలిసి హజరైన ఆయన మాట్లాడుతూ మన బహుజనుల బతుకులు మారాలంటే తెలంగాణ లో బహుజనుల రాజ్యం రావాలని ఆయన అన్నారు. మన కోసం తన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి బహుజనులకు రాజ్యాదికారాన్ని అందించాలని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి లోకి వచ్చారన్నారు.ఇట్టి సభకు మండలం నుండి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు అలువాల అజయ్ గారు, సెక్టార్ అద్యక్షులు బొడ్డు రాజలింగం గారు, సెక్టార్ కార్యదర్శులు సావనపెల్లి సురేష్ గారు, సందరగిరి రమేష్ గారు, దాసరి జగన్ గారు, కన్నం సురేష్ గారు, గుడ్ల అంజయ్య గారు, అనిల్ గారు, అలువాల అంజయ్య గారు, తదితరులు పాల్గొన్నారు.

నిరసన

రామడుగు నూతన బ్రిడ్జి తక్షణమే ప్రారంభించాలని బి ఎస్ పి రామడుగు మండల కమిటీ ఆధ్వర్యంలో కూలిపోయిన బ్రిడ్జి వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి బీఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ గారు, అసెంబ్లీ ఇంచార్జి లు కొంకటి శేఖర్ గారు, మంద రవీందర్ గారు, తదితరులు పాల్గొన్నారు.

పారిశుధ్య కార్మికుల సమ్మె

రామడుగు మండల కేంద్రంలో కథ 25 రోజులుగా పారిశుధ్య కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ గారు మద్దతు తెలియజేశారు. బిఎస్పి చొప్పదండి నియోజకవర్గం ఇన్చార్జీలు కొంకటిశేఖర్ గారు, మంద రవిందర్ జిల్లా కోశాధికారి కంపల్లి రాజు గారు, అసెంబ్లీ అధ్యక్షులు నల్లాల రాజేందర్ గారు, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు శమీమ్ గారు, రామడుగు మండల అధ్యక్షులు కాశిపాక తిరుపతి గారు, రామడుగూ మండల ప్రధాన కార్యదర్శి నూనె సత్యం గారు, తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల సమావేశం

రామడుగు మండలంలో బేడ బుడుగ జంగాల కాలనిలో బూత్ నంబర్ 84 లో మండల ప్రధాన కార్యదర్శి నూనె సత్యం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగిoది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతితీగా బీఎస్పీ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు, మండల ఆద్యక్షుడు కాశీపాక తిరుపతి గారితో కల్సి హాజరై మాట్లాడుతు చొప్పదండిలో బహుజన రణభేరి సభకు పెద్ద ఎత్తున తరిలి రావాలని పిలుపునిచ్చారు. పేదల బ్రతుకులు మార్చేది ఒక బీఎస్పీ పార్టీ అని RSP సార్ తన ఉన్నత ఉద్యోగం వదిలి పేదల బ్రతుకులు మార్చాడానికి వచ్చాడు అని మనం ప్రవీణ్ కుమార్ సార్ కి అండగా వుండల్సిన బాధ్యత మన అందరిమీద వుంది అన్నారు బహుజన రాజ్జ్యం కోసం అందరూ పాటూ పాడుదాం అని అన్నారు. జరగబోయే సభకు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు.

పోస్టర్ ఆవిష్కరణ

చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో మండల అధ్యక్షులు ఇరుగురాల రమేష్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగిoది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతితీగా బీఎస్పీ చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు, అసెంబ్లీ ఇంచార్జి పిట్టా మనోహర్ గారితో కల్సి హాజరై మాట్లాడుతు ఇనేల 6వ తేదీన చొప్పదండి పట్టణంలో జరిగే బహుజన రణభేరి సభకు పెద్ద ఎత్తున తరిలి రావాలని పిలుపునిచ్చారు.

చొప్పదండి లో జరిగే బహుజన రణభేరి సభను విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య గారు అన్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్ల పర్యవేక్షణలో బాగంగా అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారితో కలిసి చొప్పదండి కి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ చొప్పదండిలో జరిగే బహుజన రణభేరి సభకు ముఖ్య అతిథిగా బిఎస్పి రాష్ట్ర అద్యక్షులు గౌరవనీయులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విచ్చేస్తున్నారు అని అన్నారు.మన బహుజనులకు ఉచిత విద్య వైద్యం ఉద్యోగాలు రావాలంటే బహుజన సమాజ్ పార్టీ ని ఆదరించాలని వారు కోరారు.మన ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో మాయావతి గారు చేసి చుాపించారన్నారు. అదేవిధంగా తెలంగాణ లో కుాడ డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసి చుాపించబోతున్నారు అని అన్నారు.

రణభేరి సభ

బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జి కొంకటి శేఖర్ గారి ఆధ్వర్యంలో జరిగిన రణభేరి సభకు వేలాది మంది ప్రజలు హాజరు అయ్యారు ఈ బారి బాహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీఎస్పీ చీఫ్ RSP సార్ హాజరై బహుజనుల బ్రతకడం మార్చడం కోసం తన ఉన్నత పదవిని వదిలి బీఎస్పీ పార్టీలోకి రావడం జరిగింది అని అన్నారు. తెలంగాణ వచ్చి 10సంవత్సరాలు అయినా ఎక్కడ ఏసిన గొంగడి అక్కడే వుంది అని RSP సార్ అన్నారు. బహుజనుల బ్రతుకులు మారాలాoటే ఒక బీఎస్పీ పార్టీతోనే సాధ్యం అని అన్నారు.

పరామర్శ

గంగాధర మండలలోని మోడల్ స్కూల్ లో ఇంటర్ మీడియేట్ చదువుతున్న ప్రదీప్తి గారు పాఠశాలలో ఆకస్మాత్తుగా గుండె పోటు రావడoతో మరణించడం జరిగింది. గంగాదర మండలం వెంకటాయపల్లి గ్రామంకు వెళ్లి వారి తండ్రి అంజయ్య గారిని ఓదార్చి వారి కుటుంబానికి అండగా ఉంటామని వారికీ మనోధైర్యంను కల్పించడం జరిగింది. మీకు అండగా బీఎస్పీ రాష్ట్ర ఆద్యక్షులు RS ప్రవీణ్ కుమార్ గారు అండగా ఉంటారని అలాగే చొప్పదండి అసెంబ్లీ కమిటీ పూర్తీ స్థాయిలో వారి కుటుoబానికి అండగా వుంటదని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపాధ్యాక్షుడు మహమ్మద్ షమీమ్ గారు, మాజీ అసెంబ్లీ కార్యదర్శి శనిగారపు నరేష్ గారు, గంగాధర మండల ఉపాధ్యక్షులు బందరకంటి సామెల్ గారు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి మండల కమిటీ ఆద్వర్యంలో మండల పార్టీ కార్యాలయం ముందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు, జోనల్ మహిళా కన్వినర్ జన్ను స్వరుాప గారు, జిల్లా కమిటీ సభ్యులు మాంకాళి తిరుపతి గారితో కలిసి హజరైన ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయినా కుాడ దేశంలో పేదరికం ఇంకా నిర్ముాలన జరగలేదు.ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం సామాన్యుడిని పట్టించుకున్న పాపాన పోలేదు.అందుకే దేశంలో నిరుపేదం అలాగే ఉన్నది.రానున్న రోజుల్లో బహుజన రాజ్యం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆద్వర్యంలో జరుపుకుంటాం అని పేర్కొన్నారు.

బూత్ సమీక్షా సమావేశం

చొప్పదండి మండలం ఆర్నాకొండా సెక్టార్ లో జరిగిన బూత్ సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథగా హాజరైన రాష్ర్టా కార్యదర్శి దొడ్డే సమ్మన్న గారు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు మాంకాళి తిరుపతి గారు, అసెంబ్లీ ఆద్యక్షులు నల్లాల రాజేందర్ గారు, ఉపాధ్యాక్షుడు మహమ్మద్ శమిం గారు, అసెంబ్లీ కోశాధికారి పిట్టా మనోహర్ గారు, మండల అద్యక్షులు ఇరుగురల రమేష్ గారు, చొప్పదండి పట్టాణ కార్యదర్శి మహేందర్ గారు, బూత్ ఆద్యక్షుడు తమ్ముడి నవీన్ గారు, తదితర్లు హాజరయ్యారు.

పరామర్శ

బోయినపల్లి మండలం వెంకట్రావు పల్లి గ్రామంలో పార్టీ సీనియర్ కార్యకర్త సావనపల్లి శంకర్ గారు యాక్సిడెంట్ గురి అయి ప్రమాదం అయినా సందర్బంగా వెళ్ళి పరామర్శించాడం జరిగింది.

బూత్ సమీక్షా సమావేశం

చొప్పదండి నియోజకవర్గం చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ సెక్టార్ పరిధిలోని వెదురుగట్ట గ్రామం & కాట్నపల్లి సెక్టార్ గుమ్లాపూర్ గ్రామంలో బూత్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితీగా రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య గారు అసెంబ్లీ ఇంచార్జి కొంకటి శేఖర్ తో కల్సి మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు అంత కృషి చేయాలి అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మనం అందరం సిద్ధంగా ఉండాలని పిలిపునిచ్చారు బీసీ లను బీఎస్పీ పార్టీ వైపు మల్లించేలా కార్యాచారణ సిద్ధం చేయాలి అన్నారు అలాగే బూత్ లెవల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమoలో అసెంబ్లీ ఇంచార్జి కొంకటి శేఖర్ నియోజక వర్గ కోశాధికారి పిట్ట మనోహర్ గారు, మండల అధ్యక్షులు ఇరుగురాల రమేష్ గారు, వెదురుగట్ట బూత్ అధ్యక్షులు పొన్నాల ఉదయ్ గారు, అర్నకొండ బూత్ అధ్యక్షులు తమ్ముడి నవీన్ గారు, చిలుక శ్రీనివాస్ గారు, మ్యాకళ సూర్యం గారు, చిలుక అరవింద్ గారు, ఇరుగురాల పవన్ గారు, చిలుక అవినాష్ గారు, మామిడిపల్లి మణికంఠ గారు, కట్నాపల్లి సెక్టార్ గారు, అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ గారు, చిర్ర శ్రీనివాస్ గారు, రవి గారు, కృష్ణ గారు, మురళి గారు, రాజన్న గారు, తదితరులు పాల్గొన్నారు.

గుడ్ మర్ణింగ్ చొప్పదండి కార్యక్రమం

బహుజన్ సమాజ్ పార్టీ బోయినపల్లి మండల కమిటీ ఆద్వర్యంలో గుడ్ మార్నింగ్ చొప్పదండి డే-2 లో బాగంగా రామన్నపేటలో ఇల్లు ఇల్లు తిరిగి ప్రజల సమస్య లను నేరుగా తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు, జిల్లా కమిటీ సభ్యులు మాంకాళి తిరుపతి గారితో కలిసి హజరైన ఆయన మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోని విదంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఎలాంటి బాదలు ఉండవు అని ప్రగల్బాలు పలికిన కెసిఆర్ గారు తెలంగాణ ప్రజలను నట్టేట ముంచారని ఆయన పేర్కొన్నారు.ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రుాం ఇల్లు కట్టిస్తామని చెప్పిన కేసిఆర్ గారు కనీసం వాటి స్థలాల పరిశీలన చేసిన పరిస్థితి కుాడ లేదన్నారు.మళ్ళీ కొత్తగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ గృహలక్ష్మి పేరు మీద కొత్త నాటకానికి తెర లేపారని ఆయన పేర్కొన్నారు.అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టించాల్సిన బాద్యత ఈ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.

గుడ్ మర్ణింగ్ చొప్పదండి కార్యక్రమం

బహుజన్ సమాజ్ పార్టీ బోయినపల్లి మండల కమిటీ ఆద్వర్యంలో గుడ్ మార్నింగ్ చొప్పదండి డే -3 లో బాగంగా వెంకట్రావుపల్లిలో ఇల్లు ఇల్లు తిరిగి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు, మండల ఉపాద్యక్షులు ఇల్లందుల అరుణ్ గారితో కలిసి హజరైన ఆయన మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోని విదంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.తెలంగాణ వస్తే ఎలాంటి బాదలు ఉండవు అని ప్రగల్బాలు పలికిన కెసిఆర్ గారు తెలంగాణ ప్రజలను నట్టేట ముంచారని ఆయన పేర్కొన్నారు.ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్ రుాం ఇల్లు కట్టిస్తామని చెప్పిన కేసిఆర్ గారు కనీసం వాటి స్థలాల పరిశీలన చేసిన పరిస్థితి కుాడ లేదన్నారు.మళ్ళీ కొత్తగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ గృహలక్ష్మి పేరు మీద కొత్త నాటకానికి తెర లేపారని ఆయన పేర్కొన్నారు.అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టించాల్సిన బాద్యత ఈ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.

గుడ్ మర్ణింగ్ చొప్పదండి కార్యక్రమం

బహుజన్ సమాజ్ పార్టీ బోయినపల్లి మండల కమిటీ ఆద్వర్యంలో మల్లాపుార్ రేగులపల్లి బిసి కాలనీలలో మండల ఉపాద్యక్షులు అరుణ్ కుమార గారి ఆద్వర్యంలో గుడ్ మార్నింగ్ చొప్పదండి డే -4 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హజరైన అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు హజరై మాట్లాడుతూ బిసిలకు రాజ్యాదికారం బహుజన్ సమాజ్ పార్టీ తోనే సాద్యమని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో BC లకు 70 సీట్లు కేటాయిస్తామని డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రకటించారని ఆయన తెలిపారు.రానున్న ఎన్నికల్లో బిసిలంతా బిఎస్పి కే ఓటు వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మాంకాళి తిరుపతి గారు, వెంకట్రావుపల్లి సెక్టార్ గారు, అద్యక్షులు చామనపెల్లి సురేందర్ గారు, మల్లాపుార్ బుాత్ కార్యదర్శి కత్తి సాయి గారు తదితరులు పాల్గొన్నారు.

గుడ్ మర్ణింగ్ చొప్పదండి కార్యక్రమం

బహుజన్ సమాజ్ పార్టీ బోయినపల్లి మండల కమిటీ ఆద్వర్యంలో సెక్టార్ ప్రధాన కార్యదర్శి ఎర్ర రవి ఆద్వర్యంలో స్థంభంపల్లి లో జరిగిన గుడ్ మార్నంగ్ చొప్పదండి డే -5 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు అసెంబ్లీ కమిటీ సభ్యులు అక్కనపెల్లి శేఖర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో అసెంబ్లీ ఈసీ మెంబర్ అక్కనపెల్లి శేఖర్ గారు, సెక్టార్ కార్యదర్శి ఎర్ర రవి గారు, అక్కనపెల్లి మురళి గారు, సాయి దినేష్ గారు, నిఖిల్ గారు, సృజన్ గారు, సాయి గారు, శీను గారు, బాలయ్య గారు, రాజయ్య గారు, కనకయ్య గారు, నర్సయ్య గారు, గంగాధర తిరుపతి గారు, చంద్రగిరి అశోక్ గారు పాల్గొన్నారు.

గుడ్ మర్ణింగ్ చొప్పదండి కార్యక్రమం

గుడ్ మార్నింగ్ చొప్పదండి 7వ రోజు భాగంగా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో గడపగడపకి ప్రచారం చేస్తూ DR RS ప్రవీణ్ కుమార్ సార్ CM అయితే బహుజనుల బ్రతుకులు మారుతాయి అని బీసీలను BRS పార్టీ రాజకీయ అంటరానివారుగా చేస్తుంది అని 52% వున్నా బీసీలకు కేవలం 23 టికెట్స్ ఇచ్చి వారిని రాజకీయoగా మోసం చేస్తుంది అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 99%ఉన్న బహుజనులం అందరం కలిసి BRS పార్టీని బొంద పెట్టాలి అని అన్నారు బీసీ లకు 70సీట్లు ఇస్తా అని అన్న BSP పార్టీనీ గెలిపించలిసిన బాధ్యత మనపైన ఉన్నది అన్నారు. బీసీల గురించి మాట్లాడుతున్న ఏకైక నాయకుడు RSP సార్ మాత్రమే అని అన్నారు ప్రవీణ్ కుమార్ సార్ సీఎం అయితే తప్ప మన జీవితాలు మారవు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ ప్రధాన కార్యదర్శి చిర్ర మల్లేష్ గారు, బూత్ అధ్యక్షుడు కోలాపురి రవి గారు, చొప్పదండి పట్టణ ఉపాధ్యక్షుడు విక్రం గారు, ప్రధాన కార్యదర్శి మాచర్ల రోహిత్ గారు, కార్యదర్శి మహేంధర్ గారు, గుమ్లాపూర్ బూత్ కార్యదర్శి రాజన్న గారు, బూత్ కమిటీ మెంబర్ నాగబాబు గారు, తదితరులు పాల్గొన్నారు.

గుడ్ మర్ణింగ్ చొప్పదండి కార్యక్రమం

గుడ్ మర్ణింగ్ చొప్పదండి కార్యక్రమంలో భాగంగా 8వ రోజు చొప్పదండి పట్టణంలో 6వ వార్డ్, 8వ వార్డ్ లో ప్రతి గడపకు తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓట్ వేయాలని చెప్పడం జరిగింది. గడపకు గడపకు తిరుగుతూ ప్రచారంలో భాగంగా మన బిడ్డ RSP సార్ మన కోసం తన ఉన్నత ఉద్యోగం వదిలి మన కోసం వచ్చాడు అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న ధ్యాస సామాన్య ప్రజలపై లేదని, ప్రజలను కేవలం ఓట్ల వేసే మిషన్ గా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చొప్పదండి నియోజకవర్గంలో అందరికీ నాణ్యమైన విద్య .వైద్యం అందాలంటే, ప్రతి నిరుపేద కుటుంబానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కేవలం బహుజన రాజ్యంతో సాధ్యం అన్నారు బహుజన రాజ్యాధికార రథసారథి డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారి సారధ్యంలో ఏనుగు గుర్తుకు ఓట్ వేస్తేనే బహుజనులకు రాజ్యం వస్తుందని. అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇరుగురాల రమేష్ గారు, పట్టణ కార్యదర్శి వడ్లూరి మహేందర్ గారు, వెదురుగట్ట బూత్ అధ్యక్షులు ఉదయ్ మహమ్మద్ బాషా గారు తదితరులు పాల్గొన్నారు.

గుడ్ మర్ణింగ్ చొప్పదండి కార్యక్రమం

 గుడ్ మర్ణింగ్ చొప్పదండి కార్యక్రమంలో భాగంగా 9వ రోజు బీఎస్పీ చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు, అసెంబ్లీ కోశాధికారి పిట్టా మనోహర్ గారు, సీనియరు నాయకుడు దీకొండ సంజీవ్ గారితో కల్సి చొప్పదండి మండలంలో ఆర్నకొండ గ్రామంలో ప్రతి గడపకు తిరుగుతూ ఏనుగు గుర్తుకు ఓట్ వేయాలని చెప్పడం జరిగింది. BRS పార్టీ అధికారం వచ్చినప్పటి నుండి రాష్ట్రము అభివృద్ధి ఆగి పోయింది అని కెసిఆర్ కుటుంబం మాత్రం కోట్లకు పడగలు ఎత్తింది అని సామాన్యులు మాత్రం అబివ్రుద్ధికి ఆమడ దూరంలో వున్నారు అని అన్నారు ఆర్నకొండ లో డబల్ బెడ్ రూమ్స్ కట్టి వున్నా ఇంకా ఓపెన్ చేయలేదు ఇల్లు లేని అర్హులు చాలామంది వున్నారు అయినా కూడా అదికారులు పట్టించుకొకుండా వున్నారు పెన్షన్ రాని కుటుంబాలు చాల వున్నాయి స్థానిక MLA సుంకే రవిశంకర్ గారు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా జల్సలు చేస్తూన్నాడు అని MLA పదవిని అడ్డం పెట్టుకొని కోట్లు దండుకుంటున్నాడు అని అన్నారు. ప్రజల్లో మార్పు రావాలి అని ప్రజలను మభ్య పెట్టి ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నాయి అని BJP పార్టీ BRS పార్టీ రెండు ఒకటే అని అన్నారు నియోజకవర్గం అభువృది కావాలoటే బీఎస్పీ పార్టీకి పట్టం కట్టాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోశాధికారి పిట్టా మనోహర్ గారు, సీనియర్ నాయకుడు దీకొండ సంజీవ్ గారు, చొప్పదండి పట్టణ కార్యదర్శి వడ్లూరి మహేందర్ గారు, ఆర్నాకొండా సెక్టార్ అధ్యక్షుడు మోధంపల్లి ఉదయ్ గారు, బూత్ అధ్యక్షుడు తమ్మడి నవీన్ గారు, బూత్ నాయకులూ లావన్ కుమార్ గారు, కాటం కార్తీక్ గారు, చిలుమూల రమేష్ గారు, కుక్కలా రిషి గారు, చంద్ర శేఖర్ గారు, తదితరులు హాజరయ్యారు.

నామకరణ మహోత్సవం

బిఎస్పి నాయకులు నలువాల జమున -శ్రీనివాస్ గార్ల కూతురు కొడుకుల నామకరణ మహోత్సవానికి కొంకటి శేఖర్ గారు హజరు కావడం జరిగింది. హజరైన వారిలో జోనల్ మహిళా కన్వినర్ జన్ను స్వరుప గారు, అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు, జిల్లా కమిటీ సభ్యులు మాంకాళి తిరుపతి గారు, అసెంబ్లీ ఉపాద్యక్షులు షమీమ్ గారు, చొప్పదండి పట్టణ కార్యదర్శి మహెందర్ గారు, బిఎస్పి నాయకులు మైసయ్య గారు, సిరిసిల్ల అంజయ్య గారు, తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీ

రామడుగు మండలంలో 23 గ్రామాల గౌడ కులస్తులు సర్వాయి పాపన్న మోకుదెబ్బ సంక్షేమ సంఘం అద్వర్యంలో రామడుగు మండల కేంద్రంలో పోశమ్మ దేవాయలం నుండి తసీల్ధార్ కార్యలయం వరకు బారి ర్యాలీ చేయడం జరిగింది. వీరి ర్యాలీకి బీఎస్పీ పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు తెల్పి వారతో సహా ర్యాలీలో హజరూ కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రoలో ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల్లో బీసీలకు మొండి చేయి చూపెడుతుంది అని మండి పడ్డారు దేశంలో.రాష్ట్రాoలో అతి ప్రమాధమైనా కులవృత్తి ఏదీ అయినా వుంది అంటే కేవలం గౌడ కుల వృత్తి కల్లు కోసం చెట్టు ఎక్కితే దిగే దాక వారి ప్రాణనికి గ్యారంటి లేదు అని అన్నారు.

రివ్యూ సమావేశం

బహుజన్ సమాజ్ పార్టీ బోయినపల్లి మండలంలోని విలాసాగర్ బోయినపల్లి కోరెం సెక్టార్ ల రివ్యూ సమావేశం బోయినపల్లి లో జిల్లా కమిటీ సభ్యులు మాంకాళి తిరుపతి అద్యక్షతన జరుగగా దీని ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి చొప్పదండి అసెంబ్లీ స్టార్ లీడర్ దొడ్డె సమ్మయ్య గారు అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారితో కలిసి హజరైన ఆయన మాట్లాడుతూ బుాత్ కమిటీ ల ద్వారానే పార్టీ బలోపేతం అయి రానున్న ఎన్నికలలో విజయం సాదిస్తామని ఆయన తెలిపారు.సెక్టార్ కమిటీ లు బుాత్ కమిటీ ల రివ్యూ అనంతరం ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ లో ఉచిత విద్య వైద్యం అందాలంటే డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆద్వర్యంలో తెలంగాణ లో బహుజన రాజ్య స్థాపనకు అందరుా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి సెక్టార్ అద్యక్షులు బొడ్డు రాజలింగం సీనియర్ నాయకులు పెగ్గెర్ల మహెందర్ గారు ముాడు సెక్టార్ల బుాత్ కమిటీ ల నాయకులు పాల్గొన్నారు.

రోడ్ సమస్య

బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బోయినాపల్లి మండలంలో బ్రిడ్జి సమస్య కొన్ని సంవత్సరాలుగా ప్రజలను వెంబడిస్తుంది .ఈ సందర్బంగా బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు జిల్లా ఈసీ మెంబర్ మాంకాళి తిరుపతి తో కల్సి మాట్లాడుతూ నిరoతరం రద్దీగా వుండే ప్రదేశం ఇది ప్రధానమైన కూడలి కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, గంగాధర కు ప్రజలు నిరoతరం వెళ్లే రహదారి రోడ్ లో అష్టకష్టాలు పడుతున్నారు. స్థానిక mp జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ మండల వాసి 1000 ఎకరాలు కొండగట్టు అడవిని దత్తత తీసుకుంటాడు అలాగే కీసర గుట్టను తీసుకుంటాడు హైదరాబాద్ చుట్టూ ఎక్కడ కొండలు వున్నా ఎక్కడ అడవులు వున్నా దత్తత తీసుకునే సంతోష్ కుమార్ గారు సొంత మండలంలో రొడ్ సక్రమంగా లేక ప్రజలు వర్షం పడ్డప్పుడల్లా ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు గౌరవ మంత్రి గారు ktr గారు నేను చిన్నప్పుడు పుట్టిన ఊరు పెరిగిన ఊరు అని చెప్పే ktr గారికి అమ్మమ్మ గారి సొంత మండల ప్రజల కష్టాలు అర్ధం కావడం లేదా kcr అత్తా గారి ఊరు అయినా cm గారికి మండల బాధల పట్టవా అని బీఎస్పీ పార్టీ పక్షాన అడుగుతున్నాం ప్రజల కష్టాలు ప్రజల బాదలు పట్టని చాతగాని ప్రభత్వం గద్దె దిగాలి అని అన్నారు.స్థానిక ప్రజాప్రతినిదులు కుాడ ఈ రోడ్లపై నిత్యం ప్రయాణిస్తుా ఉంటారు.కనీసం వాళ్లకు కుాడ చలనం రావడం లేదా అని ప్రశ్నించారు. బంగారు తేలoగాణ అనడానికి సిగ్గు ఉండాలి అని అన్నారు.ఈ కార్యక్రమం లో బిఎస్పి సీనియర్ నాయకులు పెగ్గెర్ల మహెందర్ చామనపెల్లి సురేందర్గారు, అలువాల అంజయ్య గారు తదితరులు ఉన్నారు.

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

చొప్పదండి అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన, రాజు బోడపై క్రిమినల్ కేసు పెట్టి, జైల్లో పెట్టాలని చొప్పదండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది,చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్, మంద రవీందర్ గార్లు మాట్లాడుతూ ఒక నిజాయితీ గల ఆఫీసర్,నిబద్దత కలిగిన లీడర్ అయినా డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అలాంటి వ్యక్తినీ రాజు బోడ అనే యూట్యూబర్ పబ్లిసిటీ కోసం అనుచిత వ్యాఖ్యలు చేసాడు రాజు బోడ నువ్వు వెంటనే యవత్ బహుజన సమాజానికి క్షమాపణ చెప్పాలి లేకుంటే ఈ బహుజన సమాజం నిన్ను క్షమించదు ప్రవీణ్ సార్ గురించి పసిపిల్లలను అడిగిన చెప్తారు అయినా మంచితనం గురించి ఎంతోమంది నిరుపేదల పిల్లలను విదేశాల్లో చదివించారు ఇది తెలియదా ఇంకా నేవి ఎయిర్ ఫోర్స్ లో గూగుల్ కంపెనీ లో ఉద్యోగాలు చేస్తున్నారు ఢిల్లీ యూనివర్సిటీ, అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ లో చదువుతున్నారు బహుజన సమాజం కోసం తన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి రాజకీయలోకి వచ్చాడు అలాంటి వ్యక్తిపైన నువ్వు నిరాధార ఆరోపణలు చేయడం కొంచమైనా సిగ్గు ఉండాలి అని మండిపడ్డారు ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలి లేకుంటే నీకు తగిన గుణపాఠం చెపుతాం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు నియోజకవర్గ ఇంచార్జి మంద రవీందర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బూత్కూరి కాంతా గారు,చొప్పదండి కోశాధికారి గారు,గజ్జల కృష్ణ మురళి గారు, రామడుగు మండల అధ్యక్షులు కాసిపాక తిరుపతి గారు,రామడుగు గారు,మండల ప్రధాన కార్యదర్శి నూనె సత్యం గారు, వేదిరా సెక్టార్ అధ్యక్షులు కుమ్మరి సంతోష్ గారు,చొప్పదండి పట్టణ ఉపాధ్యక్షులు రోహిత్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్లూరు మహేందర్ గారు, పట్టణ కోశాధికారి గారు, రిషి గారు, సీనియర్ నాయకులు దీకొండ సంజీవ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశం

జూన్ లో జరిగిన గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ. చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షుడు నల్లాల రాజేందర్ గారి ఆధ్వర్యంలో గంగాధర మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బి ఎస్ పి చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కాంపల్లి రాజు గారు, అసెంబ్లీ కోశాధికారి గజ్జల కృష్ణ మురళి గారు, గంగాధర మండల అధ్యక్షులు పొత్తూరి సురేష్ గారు, ప్రధాన కార్యదర్శి గజ్జల సతీష్ గారు, గర్శకుర్తి సెక్టార్ కార్యదర్శి నెల్లి మహేష్ గారు, తదితరులు పాల్గొన్నారు.

గణేష్ దర్శనం

చొప్పదండి రామడుగు మండలం వేలిచాల గ్రామంలో వెలిచాల సెక్టార్ అధ్యక్షుడు రాకేష్ గారితో కల్సి బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు గణేశుని దర్శనం చేసుకోవడం జరిగింది. అనoతరం కొంకటి శేఖర్ గారు మాట్లడుతూ ప్రజలు సుఖ సంతోశాలతో కుటుంభాలతో ఆరోగ్యoగా ఉండాలని గణేశున్ని వేడుకోవడం జరిగింది వచ్చే వినాయక చవితి పండుగా బహుజన రాజ్జ్యంలో RSP సార్ గారు ముఖ్యమంత్రి హొదలో జరుపుతామన్నారు ప్రజలు అంత బీఎస్పీ పార్టీని అదరించాలని కోరారు అనంతరం ప్రజలతో కల్సి అన్నదానం కారక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెలిచాల సెక్టార్ అధ్యక్షులు రాకేష్ గారు, నాయకులు రాజేందర్ గారు,నవీన్ గారు, చింటు గారు, శ్రీకాంత్ గారు, శివ గారు, శ్రీను గారు, వెంకటేష్ గారు, అజయ్ గారు, ప్రహ్లాద్ గారు, ఉదయ్ గారు, శశి గారు, నారాయణ గారు, శ్రీనివాస్ గారు, ఆనంద్ గారు, దుర్గ ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

బూత్ సమీక్ష సమావేశం

రామడుగు మండలం మోతె గ్రామంలో బూత్ సమీక్ష సమావేశం జరిగింది ఈ కార్యక్రమనికి బీఎస్పీ చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జి కొంకటి శేఖర్ హాజరయ్యారు తనతోపాటు జిల్లా కొశధికారి కాంపెల్లి రాజు తో కల్సి మాట్లాడుతూ షానగర్ సెక్టార్ అధ్యక్షులు శ్రీశైలం ప్రధాన కార్యదర్శి గజ్జెల కొమురయ్య ఆధ్వర్యంలో బూత్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని BRS మోస పూరీతిమైన హామీలను ప్రజలు తిప్పి కొట్టాలని అని అన్నారు BRS ప్రబుత్వంలో సంక్షేమ పథకాలు పూర్తిగా అట్టకు ఎక్కాయి అని స్థానిక MLA సుంకే రవిశంకర్ కమిషన్ మీద వున్నా శ్రద్ద ప్రజలమీద లేదు అన్నారు వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీకి పట్టం కట్టాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కాంపెల్లి రాజు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి భూత్కురి కాంత కోషాధికారి కృష్ణమురళి గారు, రామడుగు మండల ప్రదనా కార్యదర్శి నూనె సత్యం గారు, సీనియర్ నాయకులూ ఆరెపల్లి వినోద్ గారు, షానగర్ సెక్టర్ అధ్యక్షులు కడపల శ్రీ శైలం ప్రధాన కార్యదర్శి గజ్జెల కొమురయ్య గారు, శేఖర్ .ప్రభాకర్ గారు, రవి గారు,రాజు గారు,మహేశ్ గారు, లచ్చయ్యా గారు, ఆదిత్య గారు, శ్రీరామ్ గారు, కిరణ్ గారు, సతీష్ గారు, రోహి గారు,విక్కీ గారు,నీకిల్ గారు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మహాధర్నా

రామడుగు మండలం హీమ్మత్ రావు పేట గ్రామంకు 2సంవత్సరాల క్రితం మంజూరు అయినా రోడ్ పనులను MLA కమిషన్ రావడం లేదని ప్రారంబించడం లేదు అని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహాధర్నా చేయడం జరిగింది అనంతరం పోలిసులు రామడుగు స్టేషన్ అరెస్ట్ చేయడం జరిగింది.

బుాత్ కమిటీ సమావేశం

బహుజన్ సమాజ్ పార్టీ రామడుగు మండలంలోని షానగర్ సెక్టార్ కమిటీ లో బాగంగా కిష్టాపూర్ గ్రామంలో బుాత్ కమిటీ సమావేశం సెక్టార్ అద్యక్షులు కడపల శ్రీ శైలం అద్యక్షతన జరుగగా దీనికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ హజరయ్యారు. ఈ సందర్భంగా కొంకటి శేఖర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ ని అదికారంలోకి తీసుకరావడానికి అందరుా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.గ్రామాలలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతుంది కేవలం బిఎస్పి మాత్రమేనని ఆయన అన్నారు.అదికార పార్టీ నాయకులు ఇక్కడి ఎమ్మెల్యే కేవలం ఎలక్షన్ సమయంలో వచ్చి ఓట్లను అడిగి తిరిగి మళ్ళీ మెుఖం కుాడ చుాపించని పరిస్థితి ఇప్పుడు మన నియోజకవర్గం లో ఉందన్నారు.ప్రజా సమస్య లను గాలికొదిలేసిన ఎమ్మెల్యే రవిశంకర్ ను రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓడగొట్టి బిఎస్పికి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షులు MD శామీమ్ గారు, రామడుగు మండల ప్రధాన కార్యదర్శి నూనె సత్యం గారు, సీనియర్ నాయకులు ఆరెపెల్లి వినోద్ గారు, గ్రామ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

కార్యకర్తల సమీక్షా సమావేశం

వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశం మండల అధ్యక్షులు పోసు తిరుపతి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన రథ సారథి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు శ్రీ వర్ధవెల్లి స్వామి గౌడ్ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని, రానున్న ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ వేములవాడ నియోజకవర్గంలో టికెట్ ఒక బిసి బహుజన బిడ్డకు కేటాయించడం జరుగుతుందని అన్నారు.ఈ వేములవాడ గడ్డను బీఎస్పీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే పార్టీ జెండా దిమ్మెలు నిర్మించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఈ నెల లాస్ట్ వరకు బహుజన రథసారథి డా”Rs ప్రవీణ్ కుమార్ సర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా కు వస్తున్న నేపథ్యంలో ఇప్పటినుండే ప్రతి నాయకులు ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రచారం చేసి ఇట్టి బారి బహిరంగ సభను విజయంతం చేయాలని కోరడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు వర్ధవెల్లి స్వామి గౌడ్ అధ్వర్యంలో 10మంది బహుజన సమాజ్ పార్టీ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఇసి సభ్యులు & రుద్రంగి మండల ఇంఛార్జి కట్కురి శంకర్ గారు, జిల్లా కార్యదర్శి దర్శనం గంగాధర్ గారు, వేములవాడ నియోజకవర్గ కో కన్వీనర్ లు సుంచు అనిల్ గారు, కట్కురి శంకర్ గారు, కోరుట్ల రమేశ్ గారు, వేములవాడ నియోజకవర్గ బిట్ సెల్ కన్వీనర్ కాదాసు మహేందర్ గారు, రుద్రంగి మండల ఉపాధ్యక్షులు గుడిసె గంగారాజం గారు, సెక్టార్ కార్యదర్శి ఎనుగందుల సతీశ్ గారు,నాయకులు కాదాసు అరుణ్ గారు, సుంచు హరీశ్ గారు, అక్కేనపల్లి బుమేష్ గారు, ఖయ్యుం గారు, సంతోష్ నాయక్ గారు, రాములు నాయక్ గారు, తదితరులు పాల్గొన్నారు.

పుట్టినరోజు వేడుక

కరీంనగర్ టైగర్ హుస్నాబాద్ ముద్దుబిడ్డ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడం జరిగింది

ప్రచారం

కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామంలో ప్రతి గడపకు గడపకు తిరుగుతూ కార్ గుర్తుకు ఓట్ వేసి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అబ్యర్ధి DR RS ప్రవీణ్ కుమార్ సార్ గారిని బారి మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది

కొల్లాపూర్ మున్సిపాలీటి 20వ వార్డ్ లో వార్డ్ ఇంచార్జి వెంకటేష్ గారితో కల్సి ప్రతి గడప గడపకు తిరుగుతూ BRS నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి DR RS ప్రవీణ్ కుమార్ సార్ గారి కి కార్ గుర్తుకు ఓట్ వేసి బారి మెజార్టీతో గెలిపించాలని ప్రతి గడపకు తీరుగుతూ చెప్పడం జరిగింది ప్రవీణ్ కుమార్ సార్ ఎంపీ అయితే నాగర్ కర్నూల్ ఎంతో అభివృద్ధి చెందుతుంది అని పేదరికం లేకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని తన కుటుంబం లాగా చూసుకుంటాడు అని చెప్పడం జరిగింది అలాగే గురుకుల పిల్లలను ఎ విధాoగా ఉన్నత స్థానంలో తీర్చిదిద్దడో వివరించడం జరిగింది ఈ  కార్యక్రమంలో కొల్లపూర్ నోడాల్ ఆఫీసర్ కొంకటి శేఖర్ .జన్ను స్వరూప .cro శ్రీనివాస్ .మండల ఇంచార్జి విష్ణు .స్థానిక నాయకులు కలర్ మహేష్ .సాదిక్ .వినయ్ .ప్రశాంత్ .చందు .సంతోష్ .సురేష్ .తదితరులు పాల్గొన్నారు
కొల్లాపుర్ మండలం ముక్కిడి గూoడెం గ్రామంలో కొల్లాపూర్ BRS మండల అధ్యక్షులు రాం చందర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతి గడప గడపకు తిరిగుతూ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి DR RS ప్రవీణ్ కుమార్ సార్ గారిని బారి మెజార్టీతో గెలిపించలని కోరుతూ .మన బిడ్డల బంగారు భవిష్యత్తుపై ఆలోచించి విద్య. వైద్యం. ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే ఏకైక నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరియు గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు మన బిడ్డలను లక్షలాదిమంది విద్యార్థులను డాక్టర్ గా. ఇంజనీర్లుగా. విమానాలు నడిపే పైలెట్లు. చేసిన ఘనత డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మరియు మన పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించే మన నాయకుడు గులాబీ దళపతి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరపున నిలబడ్డ జనం మెచ్చిన నాయకుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారూ* కావున రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సీరియల్ నెం1 లో వున్న కారు గుర్తుకు ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి చేసి నాగర్ కర్నూల్ ను భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా చేసి చూపిస్తాడు.
కొల్లాపూర్ లో 1వ వార్డ్ లో BRs అభ్యర్ థిDR RS ప్రవీణ్ కుమార్ సార్ గారి కి కార్ గుర్తుకు ఓట్ వేసి బారి మెజార్టీతో గెలిపించాలని ప్రతి గడపకు తీరుగుతూ చెప్పడం జరిగింది ఇ కార్యక్రమంలో కొల్లపర్ నోడాల్ ఆఫీసర్ కొంకటి శేఖర్ జన్ను స్వరూప .cro శ్రీనివాస్ .మహామ్మద్ షమీ .కొల్లపూర్ మండల ఇంచార్జి విష్ణు స్వేరో .స్థానిక నాయకుడు కలర్ మహేష్ .ఫాస్టర్ శాలం రాజు .కంది ప్రవీణ్ .మోతె శ్రీనివాస్ .ఈశ్వర్ .నర్సింహా .గౌస్ పాషా .మధు .గిరి .శివ .వినయ్ తదితరులు పాల్గొన్నారు
కొల్లాపూర్ మున్సిపాలిటీలో 5వ వార్డ్ లో గతంలో కౌన్సిలర్గా పోటీ చేసిన ఖాదర్ పాశ గారితో కల్సి ఈరోజు 5వ వార్డ్ లో ఉదయం తిరుగుతూ మల్లి సాయంత్ర కాలం ప్రతి గడపకు తిరుగుతూ కార్ గుర్తుకు ఓట్ వేసి నాగర్కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ సార్ గారిని బారి మెజార్టీతో గెలిపించాలని చెప్పడం జరిగింది ఇ కార్యక్రమంలో నోడల్ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు .5వార్డ్ ఇంచార్జి ఖాదర్ పాషా .గారు జన్ను స్వరూప గారు .కొల్లాపూర్ మండల ఇంచార్జి విష్ణు .cro శ్రీనివాస్ గారు .మహమ్మద్ షమీమ్ గారు .కలర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు
కొల్లాపూర్ నియోజకవర్గ మండల కేంద్రంలో మాజీ BRS ఎమ్మెల్యే హర్షవర్ధన్ గారి పార్టీ ఆఫీస్ యందు BRS మండల ప్రెసిడెంట్ బేబేర్లా రామ చంద్రం యాదవ్ గారిని మరియు మండల మాజీ మార్కెట్ చెర్మెన్ గొంరెడ్డి నరేందర్ రెడ్డి గారిని మరియు మాజీ మండల ZPTC కాతం జెములయ్య, కొల్లాపూర్ ex-కౌన్సిలర్ 6వార్డ్ కట్ట శ్రీనివాస్, కాలంబరి నిరంజన్ రైతు సమన్వయ అధ్యక్షుడు గార్లను నోడల్ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు, స్థానిక నియోజకవర్గ ఇంచార్జి బ్రమ్మయ్య గారు మరియు కొల్లాపూర్ మున్సిపాలిటీ ఇంచార్జి జన్ను స్వరూప గారు మరియు కొల్లాపూర్ మండల ఇంచార్జి విష్ణు గారు CRO శ్రీనివాస్ కవలడం జరిగింది

Party and Social Activities

మానేరు ప్రాజెక్టు పరిశీలన

బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద నీటిమట్టం అడుగున మద్య మానేరు ప్రాజెక్టును కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ బోయనపల్లి గారితో కలిసి పరిశీలించడం జరిగింది

నూతన వదువరులను ఆశీర్వాదం

చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం దత్తోజిపేట గ్రామం కోడూరి నవీన్ గారి వివాహ వేడుకకు మరియు గోపాల్రావుపేట గ్రామంలో శశి వివాహ వేడుకకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించడం జరిగింది

Dr. BR అంబెడ్కర్ గారి 67వ వర్థంతి

Dr. BR అంబెడ్కర్ గారి 67వ వర్థంతి సందర్భంగా చొప్పదండి పట్టణంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది…ఈ కార్యక్రమానికి బీఎస్పీ చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జి కొంకటి శేఖర్ అన్న గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు

రక్త దానం

అర్ద రాత్రి అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేసి మానవత్వo చాటుకున్న యువకుడు కరీంనగర్ లోని శ్రీదేవి హాస్పిటల్ లో గులమాల్యల కి చెందిన ఓ డెలివరీ మహిళ కి అత్యవసరంగా ఓ ప్లస్ ఫ్రెష్ బ్లడ్ అవసరo కాగా ఇంత అర్ధరాత్రి కూడా బ్లడ్ బాంక్ కి వచ్చి రమాకాంత్ తన అమూల్యమైన ఓ ప్లస్ బ్లడ్ డొనేట్ చేశారు

పత్రికేయూల సమావేశం

చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో నియోజకవర్గ ఉపాధ్యాక్షుడు మహమ్మద్ షమీమ్ గారి ఆధ్వర్యంలో జరిగిన పత్రికేయూల సమావేశంలో జరిగిoది.

వివాహ వేడుక

 చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం దేశరాజ్పల్లి గ్రామంలో నూతన దంపతులు గోపిచందు(AEO) &శీరిష(AEO )గారిని కొంకటి శేఖర్ గారు ఆశీర్వదిచిండం జరిగింది.

డిమాండ్

రామడుగు మండలం కిష్టాపూర్ గ్రామంలో బీఎస్పీ పార్టీ షానగర్ సెక్టార్ అధ్యక్షులు కడపల శ్రీశైలం గారి ఆధ్వర్యంలో కౌలు రైతు నీలం లక్ష్మణ్ అనే రైతు 4ఎకరాలలో మామిడి తోటను కౌలుకు తీసుకొని వారి కుటుంబoను పోషిస్తున్నాడు గత 3రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలకు మామిడితోట 90% నష్టం జరిగింది. సుమారు 6లక్షల వరకు నష్టం జరిగింది. వారి కుటుంబం వీధిన పడలిసన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వెంటనే స్పదించి తక్షణ సహాయం చేసి నష్టపరిహారం రైతు నీలం లక్ష్మణ్ గారికి 6లక్షల రూపాయలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా జోనల్ కన్వీనర్ జన్ను స్వరూప గారు, అసెంబ్లీ ఉపాధ్యాక్షుడు మహమ్మద్ షమీమ్.అసెంబ్లీ కోశాధికారి పిట్టా మనోహర్ గారు, సీనియర్ నాయాకుడు ఆరెపల్లి వినోద్ గారు, చొప్పదండి మండల అధ్యక్షులు ఇరుగురాల రమేష్ గారు, రామడుగు మండల ప్రధాన కార్యదర్శి కొంకటి శ్యామ్ గారు, మండల కార్యదర్శి నూనే సత్యం గారు, షానగర్ సెక్టార్ అధ్యక్షులు కడపల శ్రీశైలం గారు, తదితరులు పాల్గొన్నారు.

నిరాహార దీక్ష

BSP ఛీఫ్ RSP సార్ ఆదేశ అనుసారం చొప్పదండి నియోజకవర్గం గంగధార మండలంలో చొప్పదండి అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో TSPSC కమిటీ చైర్మన్ ను తొలగించి. ఆ కమీటిని రద్దు చేయాలని అలాగే ఆ కేస్ ను CBI కి అప్పగించాలి అని రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది.

బహుజన కార్యక్రమం

బహుజన భాగంగా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం రుద్రరాం గ్రామంలో (98) బూత్ నంబర్ బూత్ అధ్యక్షుడు రాచకొండ విజయ్ గారు & షానగర్ సెక్టార్ కార్యదర్శి మెరుగు ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో బహుజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా బహుజన గీతంతో మొదలు అయింది గ్రామ సమస్యల పై ప్రజాలు పడుతున్న సమస్యలపై కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఉపాధ్యాక్షుడు మహమ్మద్ షమీమ్ గారు, మండల ప్రధాన కార్యదర్శి కొంకటి శ్యామ్ గారు, షానగర్ సెక్టార్ ప్రధాన కార్యదర్శి గజ్జెల కొమురయ్య గారు, కార్యదర్శి మెరుగు ప్రశాంత్ గారు, అక్షయ్ గారు, గణేష్ గారు, అరవింద్ గారు, హరిశ్ గారు, శివకుమార్ గారు, రాజు గారు, కృష్ణ గారు, మల్యాల ప్రశాంత్ గారు, నాగం ప్రశాంత్ గారు, శివప్రసాద్ గారు, వికాస్ గారు, వంశీ గారు, అఖిల్ గారు, తదితరులు పాల్గొన్నారు.

రిలే నిరాహారదీక్ష

చొప్పదండి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అద్యక్షుడు ఇరుగురాల రమేశ్ గారి అధ్వర్యంలో TSPSC కమిటిని రద్దు చేయాలని చొప్పదండి మండల కేంద్రంలో ఒక్క రోజు రిలే నిరాహారదీక్ష చేయడం జరిగింది.

బీఎస్పీ వెదిరె సెక్టార్ అధ్యక్షుడు కాశిపాక తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంకి జిల్లా కోశధికారి కాంపెల్లి రాజు గారు, అసెంబ్లీ అధ్యక్షుడు నల్లల రాజేందర్ గారితో కలిసి రామడుగు మండలంలో వెదిరె గ్రామంలో 1962లో వంగల రాజారెడ్డి గారు తన స్వగ్రామం అయినా వెదిరె కు (PSCS )సింగిల్ విండో వ్యవసాయ గోదాంకు 12గుంటల భూమిని విరళంగా ఇవ్వడం జరిగింది. కొన్ని రోజుల క్రితం PSCS 80లక్షల నిధులు మంజూరు అవడం జరిగింది. ఇక్కడ 10గుంటల ప్రదేశంలో మాత్రమే గోదాం కట్టడం జరుగుతుంది మిగతా 2గుంటల భూమి అన్యక్రాంతికి గురి కావడం జరిగింది. అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు ఇక్కడ వున్నా సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు గారు దీనిపై ఎందుకు మాట్లాటం లేదు ఎందుకు మౌనం వహిస్తున్నాడు రైతల భూమి అన్యాయం గురి అయినప్పుడు సొసైటీ చైర్మన్ ఎం చేస్తున్నాడు అని సమాధానం చెప్పాలి అన్యాయoగా గురి అయినా 2గుంటాల భూమిని తిరిగి సొసైటీ స్వాధీనం చేసుకోవాలి అని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే చుట్టూ పక్కన వున్నా బలహీన వర్గాలకు చెందిన భూమిని లాక్కొనే ప్రయాత్నం చేస్తున్నారు రజక కుటుంబానికి చెందిన గంగారాం భూమి నాకు దక్కదో అని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి PSCS అధికారులు బాధ్యత వహించాలి సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటశ్వరరావు గారు కూడా బాధ్యత వహించలి లేని యెడల రైతుల ఓట్లతో గెలిచి రైతులను మోసం చేసినవారివి అవుతావని అన్నారు.

బి.ఆర్ అంబేద్కర్ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి  జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి పేదవాడు నిజాయితీగా వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివాళులు  అర్పించారు.

చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షుడు నల్లాల రాజేందర్ గారితో కలిసి బీఎస్పీ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు మాట్లాడుత ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడులో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మీయ సమ్మేళనం పేరుతో కార్యక్రమం నిర్వహించగా,బిఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే, ఎంపిలను ఆహ్వానిస్తూ,బాణసంచా కాల్చగా నిప్పురవ్వలు గుడిసెపై పడి,ఇల్లు దగ్ధం అవడంతో పాటు,గ్యాస్ పేలడంతో ముగ్గురు మరణించగా,ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి,చేతులు కాళ్లు తెగిపడిన దృష్యాలు భయానకంగా ఉన్నాయి. ఇదంతా కేవలం బిఆర్ఎస్ పార్టీ నాయకుల నిర్లక్ష్యం,మితిమీరిన అత్యుత్సాహం వలన జరిగిందని బిఎస్పి భావిస్తుంది.తొమ్మిదేళ్ల పాలనలో పేదలకు న్యాయం చేయలేక,తిరిగి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశ్యంతో దావతులు సమ్మేళనాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని,అమాయక ప్రజలు మరియు పేదలంతా ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా ఉండాలని,అధికార పార్టీ బెదిరింపులు, బుజ్జగింపులకు లొంగి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని కోరుతూ, చనిపోయిన కుటుంబాలకు కోటి,ఒకరికి ఉద్యోగం,గాయపడ్డ వారికి 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయాలి. స్థానిక ఎంపి మరియు ఎమ్మెల్యేపై హత్యానేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు రద్దు చేయాలని, విచ్చలవిడి మద్యం పంపిణీ, అనుమతి లేని బాణ సంచాల ప్రయోగాన్ని అరికట్టాలని డిమాండ్ చేయాలి.

జయంతి సభ

అందరికి జై భీమ్ బహజన్ సమాజ్ పార్టీ రామడుగు మండల కమిటీ ఆధ్వర్యంలో వెదిరా గ్రామంలో డా. BR. అంబేద్కర్ గారి జయంతి సభని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్యదర్శి జక్కని సంజయ్ గారు హాజరై అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది.

ఇఫ్తార్ విందు

చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం గంగాధర లో మసీద్ లో బీఎస్పీ నియోజకజవర్గ అధ్యక్షుడు నల్లాల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది ఇందులో నియోజకవర్గ ఇంచార్జిలు కొంకటి శేఖర్ గారు, మంద రవీందర్ గారు పాల్గొన్నారు వారికీ మసీద్ కమిటీ సదర్ పెద్దలు స్వాగతం పలికారు.

చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం వెలిచాల గ్రామంలో బూత్ నంబర్ 111వ బూత్ లో సెక్టార్ అధ్యక్షుడు కళ్లేపల్లి రవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు హాజరయ్యారు. గ్రామం లో నూతన ఓటర్లను నమోదు చేపించాలని .అలాగే గ్రామా సమస్యలపై పోరటం చేయాలనీ అలాగే వచ్చే నెల 7వ తేదీ మాయావతి గారి సభను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమoలో నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మహమ్మద్ శమిమ్ గారు, వెలిచాల సెక్టార్ అధ్యక్షుడు కళ్లేపల్లి రవి గారు, వెలిచాల సెక్టార్ గారు, కార్యదర్శి బోయినపల్లి రాకేష్ గారు, కళ్ళేపెళ్లి మనోజ గారు, సన్నీ గారు, తోడేటి అజయ్ గారు, కొమ్ము పవన్ గారు, తదితరులు హాజరయ్యారు.

డిమాండ్

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన ఈదురు గాలులు వడగళ్ల రాళ్ల వర్షానికి రైతులు అతలాకుతులమయ్యారని తీవ్రంగా నష్టపోయారని నష్టపోయినా రైతులను ఆదుకోవాలని బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్గారు ప్రభూత్వన్ని డిమాండ్ చేశారు.

కార్యకర్తల సమావేశం

బహుజన్ సమాజ్ పార్టీ బోయినపల్లి మండల అద్యక్షులు అలువాల అజయ్ గారు ఆద్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.దీనికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు అసెంబ్లీ ఉపాద్యక్షులు షమీమ్ గారితో కలిసి హాజరయ్యారు.

వినతిపత్రం

బోయినపల్లి మండల అద్యక్షులు అలువాల అజయ్ ఆద్వర్యంలో బోయినపల్లి బస్టాండులో టాయిలెట్ లు నిర్మించాలని నిరసన వ్యక్తం చేసి యంపిడిఓ కు వినతిపత్రం అందించడం జరిగింది. *దీనికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు హాజరయ్యారు.

సమీక్షా సమావేశం

చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షురాలు బూత్కూరి కాంత గారి అధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం జరగగా ముఖ్య అతిథగా నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు హాజరయ్యారు.

పరిశీలన

బోయిన్ పల్లి మండలంలోని ఆనంతపల్లి గ్రామంలో జాగిరి మల్లేష్ గౌడ్ గారి నష్ట పోయిన 3ఎకరాల వరి పంట పొలాన్ని బీఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు, మండల అధ్యక్షుడు అలువాల అజయ్ గారు,సీనియర్ నాయకులు మాంకాలి తిరుపతి గారు,అలాగే మండల గ్రామ నాయకులతో కలిసి చూడటం జరిగింది.

సన్నాహాక సమావేశం

బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు ఇరుగురాల రమేష్ ఆధ్వర్యంలో చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామoతో పాటు చొప్పదండి మండల కమిటీ తో సన్నాహాక సమావేశం పెట్టడం జరిగింది. బీఎస్పీ రాష్ట్రా అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో జరగబోయే భరోసా సభకు బీఎస్పీ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహెన్జీ కుమారి మాయావతి గారు వస్తున్న సందర్బంగా పెద్ద ఎత్తున యువకులు ప్రజలు మహిళలలు హాజరు కావాలని పిలుపు ఇవ్వడం జరిగింది. చొప్పదండి మండలంలో 4సెక్టార్ లకు 400మంది చొప్పదండి పట్టణం నుండి 200మంది మొత్తం మండలం నుండి ఇచ్చిన టార్గెట్ 600మంది కార్యకర్తలు హైదరాబాద్ సభకు తరలిరావాలని పిలుపు ఇవ్వడాం జరిగింది.

జన్మదిన వేడుక

బోయినపల్లి మండలం AISB విద్యార్ధి నాయుకుడు అటికం రాజశేఖర్ గౌడ్ గారి ప్రథమ పుతృడు శ్రేయాస్ గౌడ్ మెదటి జన్మదిన వేడుక సందర్బంగా కరీంనగర్ రాజశ్రీ గార్డెన్ లో కొంకటి శేఖర్ గారు హాజరు కావడం జరిగింది.

అత్యవసర సమావేశం

కరీంనగర్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ అత్యవసర సమావేశం లో BSP జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి గారు హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ భరోసా కార్యక్రమనికి హాజరు అవుతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరడం జరిగింది. కుమారి ,బెహన్జీ మాయావతి గారు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సర్ గారు ఒకే వేదికపై మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ జరగాలి అని చొప్పదండి నియోజకవర్గ నుండి పెద్ద ఎత్తున్న ప్రజలు హైదరాబాద్ తరలి వస్తారని మాట్లాడటం జరిగింది.

నిత్యవసరమైన సరుకులు పంపిణీ

స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో 2 గ్రామాలు రామన్నపేట మరియు స్థంభంపల్లి గ్రామాల్లో 20 మంది నిరుపేద కుటుంబాలకు 5కేజీ బియ్యం మరియు 9 రకాల నిత్యవసరమైన సరుకులు ఇవ్వటం జరిగింది. కొంకటి శేఖర్ గారితో పాటు వుంటూ ఎండను సైతం లెక్కచేయకుండా ఉన్న రామంచ లక్ష్మీరాజాం స్వేరో, బొడ్డు తిరుపతి స్వేరో, ప్రవీణ్ స్వేరో, కన్నం రాజు స్వేరో,శేఖర్ స్వేరో,హరీష్ స్వేరో,కట్కూరి నరేష్ స్వేరో, కట్కూరి రమేష్ స్వేరో,సతీష్, అనిల్ ఫ్యాట కిరణ్, ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.

పోస్టర్ ఆవిష్కరణ

చెప్పదండి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే తెలంగాణ భరోసా సభ ను విజయవంతం చేయాలని కోరుతూ చొప్పదండి నియోజకవర్గ కేంద్రం లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు మహ్మద్ గారు, ప్రధాన కార్యదర్శి కల్లెపెల్లి తిరుపతి గారు, షమీమ్ కోశాధికారి పిట్ట మనోహర్ గారు, చొప్పదండి మండల అధ్యక్షులు ఇరుగురాల రమేష్ గారు, కోశాధికారి దీకొండ విద్యాసాగర్ గారు, పట్టణ ప్రథాన కార్యదర్శి మాచర్ల రోహిత్ గారు, రామడుగు మండల అధ్యక్షులు భుత్కురి కాంత గారు, కుంటాల రిషి గారు,తమ్మడి నవీన్ గారు,వడ్లూరి జన్నారపు గారు,సంజీవ్ గారు, నవీన్ గారు, గడ్డం రాజశేఖర్ గారు, తమ్మడి లవన్ గారు, తమ్మడి రంజిత్ గారు, కుక్కల రిషి గారు, కాటం కార్తిక్ గారు, కల్లెపెల్లి రిషి గారు, విక్రమ్ గారు, మహేందర్ గారు, మహేష్ గారు, తదితరులు పాల్గొన్నారు.

బహుజన బాగంగా చొప్పదండి మండలంలోని గుమ్లాపుార్ భూత్ 157 లో కాట్నపల్లి సెక్టార్ ప్రధాన కార్యదర్శి చిర్ర మల్లేష్ గారి ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు, జిల్లా కమిటీ సభ్యులు మాంకాళి తిరుపతి గారితో కలిసి హజరైన ఆయన మాట్లాడుతూ రానున్న రొజుల్లో బహుజన రాజ్యం సాదించాలంటే పుార్తి స్థాయిలో బుాతు కమిటీ ల నిర్మాణం చేయాలని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి సమస్య పైన దృష్టి పెట్టి ప్రజలకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా చుాడాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సారధ్యంలో తెలంగాణ లో బహుజన రాజ్యం తప్పకుండా సాదిస్తామని ఆశాబావం వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ భరోసా సభ పోస్టర్ ను ఆవిష్కరించి ఈ సభకు ముఖ్య అతిథిగా బహెన్ కుమారి మాయావతి గారు హజరవుతున్నారని ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ముందుగా బహుజన గీతం ఆలపించి బహుజన స్థాపించడం జరిగింది.ఈ కార్యక్రమం లో అసెంబ్లీ ఉపాద్యక్షులు షమీమ్ మండల అద్యక్షులు ఇరుగురాల రమేష్ గారు, గుమ్లపుార్ బుాత్ కమిటీ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పోస్టర్ ఆవిష్కరణ

బోయిన్ పల్లి మండల అధ్యక్షులు అలువాల అజయ్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నడిబొడ్డున సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్,ఎల్బీనగర్ లో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్న సభకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించడo జరిగింది.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కమిటీ సభ్యులు అక్కినపెళ్లి శేఖర్ గారు, బోయిన్ పల్లి మండల అధ్యక్షులు అలువాల అజయ్ గారు,ఉపాధ్యక్షులు ఉళ్లేందుల అరుణ్ గారు,ప్రధాన కార్యదర్శి కన్నం అనిల్ గారు,సెక్టార్ అధ్యక్షులు బొడ్డు రాజలింగం గారు,ఉళ్లేందుల మనిదీప్ గారు,బూత్ అధ్యక్షులు పొత్తూరి శేఖర్ గారు, మండల సీనియర్ నాయకులు పెగ్గర్ల మహేందర్ గారు, సందరగిరి రమేష్ గారు,ఎడపెళ్లి ఈశ్వర్ గారు,చిన్నూ గారు,అభి గారు,లడ్డు గంగరాజు గారులు పాల్గొన్నారు.

పరామర్శ

జమ్ముా కాశ్మీర్ లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన మల్కాపుార్ గ్రామానికి చెందిన పబ్బల అనిల్ గారి కుటుంబ సభ్యులను బిఎస్పీ నాయకులు ఈ పరామర్శించారు. అనిల్ గారి కుటుంబానికి 5 కోట్ల రుాపాయల ఎక్స్ గ్రేషియా హైదరాబాద్ లో 500 గజాల స్థలం 5ఎకరాల భుామి,చనిపోయిన అనిల్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జోనల్ మహిళా కన్వినర్ జన్ను స్వరుాప అసెంబ్లీ ఇంచార్జ్లు కొంకటి శేఖర్ గారు, మంద రవిందర్ గారు,జిల్లా కోశాదికారి కాంపెల్లి రాజు గారు,జిల్లా కమిటీసభ్యులు మాంకాళి తిరుపతి గారు,అసెంబ్లీ ఉపాద్యక్షులు షమీమ్ గారు,కోశాదికారి పిట్ట మనోహర్ గారు,బోయినపల్లి మండల అద్యక్షులు అలువాల అజయ్ గారు,సెక్టార్ అద్యక్షులుఅక్కనపెల్లి లింగయ్య కాశపాక లింగయ్య గారు, గొట్టుముక్కుల రాజు గారు, బిఎస్పీ సీనియర్ నాయకులు కోరెపు రామస్వామి గారు,పెగ్గెర్ల రాజశేఖర్ సంద్రగిరి రమేష్ గారు,కోరెపు శంకర్ కొలపురి వినోద్ గారు,సెక్టార్ కార్యదర్శి మణిదీప్ గారు పాల్గొన్నారు.

బూత్ కమిటీ నియామకం

బహుజన్ సమాజ్ పార్టీ రత్నంపేట బూత్ 194 కమిటీ ని నియమించడం జరిగింది. మాజీ ఉప సర్పంచి రామంచ శ్రీనివాస్ బీఎస్పీ లో చేరిక దీనికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు, జిల్లా కమిటీ సభ్యులు మాంకాళి తిరుపతి గారితో కలిసి హజరైన వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బహుజన రాజ్యం డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సారధ్యంలో సాదించుకోబోతున్నామని వారు తెలిపారు.బుాత్ కమిటీ లతోనే బహుజన రాజ్యాన్ని సాదించవచ్చని వారు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచి రామంచ శ్రీనివాస్ గారు పార్టీ లో జాయిన్ కావడం జరిగింది. తదనంతరం బుాత్ కమిటీ ని పకటించడం జరిగింది.

వివాహా వేడుక

చొప్పదండి ఓంకార్ టిఫిన్ సెంటర్ తల్లపెళ్లి కనకయ్య గారి కూతురు సాయి ప్రసన్న శివప్రసాద్ గారి వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు మాంకాళి తిరుపతి గారు, చొప్పదండి నియోజకవర్గ కోశాధికారి పిట్ట మనోహర్ గారు, ఆర్నాకొండ బూత్ అధ్యక్షులు నవీన్ గారు, బీఎస్పీ సీనియర్ నాయకులు సంజీవ్ గారు హాజరయ్యరూ.

రక్త దానం

కరీంనగర్ లోని అపోలో రీచ్ ప్రైవేట్ హస్పిటల్ లో ఆర్నకొండకు చెందిన యుాత్ కాంగ్రెస్ నాయకుడి బావకు రక్తం అవసరం కావడంతో వాళ్లు అదే గ్రామానికి చెందిన బిఎస్పీ చొప్పదండి అసెంబ్లీ కోశాదికారి పిట్ట మనోహర్ ను సంప్రదించగా అతను అసెంబ్లీ ఇంచార్జ్ అయినా నాకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి హస్పిటల్ వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది.

సమావేశం

బోయిన్ పల్లి మండలం కేంద్రంలో BSP మండల అధ్యక్షుడు అలువాల అజయ్ గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జ్ కొంకటి శేఖర్ గారు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన నిధులు,మన నీళ్లు,మన నియమాలు మన తెలంగాణ లో ఉన్న అన్ని కులాలకు సమానంగా అందుతాయి అని కలలు కన్నాం కానీ ఈ దొరల తెలంగాణ పాలనలో ,దొరల బతుకులు మారినయి తప్ప మన బీసీ ఎస్సి ఎస్టీ మైనారిటీ, ల బతుకులు మారలేవని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో అమర వీరుల త్యాగాల వలన ఏర్పడిన తెలంగాణ , నిరుద్యోగుల జీవితాలతో పేపర్ లీక్ లు చేసుకుంటూ విద్యార్థుల భవిష్యత్ తో ఆటలు ఆడుతుంది ఈ ప్రభుత్వం. తెలంగాణ లో విద్యా ప్రామాణికం ఎంతుంది అని ప్రశ్నించారు. అలాగే ఈ రాష్ట్రంలో BRS ప్రభుత్వం క్రాంట్రాక్ లకు కమిషన్లకు ,ఇసుక దందాలను పెంచి పోషిస్తూ పేదోళ్ల బతుకుల మీద భారం మోపుతూ ప్రజా ధనo తో ,కోట్లు ఖర్చు చేస్తూ సంబురాల పేరిట BRS ప్రభుత్వం రాజభోగాలు అనుభవిస్తున్నారు అని అన్నారు.అదే విధంగా పేదలకు కట్టిస్తాన్న డబుల్ బెడ్ రూమ్ లు 10 ఏండ్ల పాలనలో ఇంత వరకు ఎక్కడ లేవూ అని మండిపడ్డారు రాష్ట్రంలో ని ప్రజలు BRS పాలనలో సంతోషంగా లేరు అని. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలి అంటే బిసి ఎస్సి ఎస్టీ మైనారిటీ, అగ్రకుల పేదల బతుకులను మార్చే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఏ అని ఆయన అన్నారు.కెసిఆర్ కుటుంబం తప్ప ఎవ్వరూ కూడా ఈ రాష్ట్రాoలో ఎవ్వరు సంతోషoగా లేరు అన్నారు. కేసీఆర్ కుటుంబం కోసం వాళ్ళ పదవుల కోసం తెలంగాణ రాష్ట్రము తెచ్చుకొలేదు అని అన్నారు. దొరల గడీలో బందీ అయినా తెలంగాణ విముక్తి చేయాలనీ DR RS ప్రవీణ్ కుమార్ గారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు.

జన్మదిన వేడుక

గ్రామస్తులు, బోయినిపల్లి మండల నాయకులు ,స్వేరోస్ నాయకులం అందరం కలిసి స్వేరోస్ సెంట్రల్ కమిటీ సభ్యులు, ఫిట్ ఇండియా ఫౌండేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, ఎప్పుడూ Run Read Lead motto తో ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్యమే ముఖ్యమని దేశ సంపద కి కొలమానం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అని, ఆరోగ్య భారత్ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్తూ మమ్ముల్ని నడిపిస్తూ సుప్రీం గారి కలలు సాధ్యం కోసం నిరంతరం పాటుపడే మా అందరి స్వేరో inspiration నాయకులు కన్నం మధు swaero గారి జన్మదిన వేడుకలోపాల్గొన్న కొంకటి శేఖర్ గారు.

Konkati Shekar Met with Prominent Leaders

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్ గారు.

BRS కరీంనగర్ MP అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కరీంనగర్ లో వారి గృహంలో BRS నాగర్ కర్నూల్ MP అభ్యర్థి DR RS ప్రవీణ్ కుమార్ గారు, IPS గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద అన్న గారిని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు G V కృష్ణారావు గారి ఇంటిలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 

News Paper Clippings

Pamphlets

Videos

}
24-02-1989

Born in Deshaipalli

Boinpally, Rajanna Sircilla, Telangana.

}
2004

Studied SSC Standard

from APSWRS High School, Rukmapur.

}
2007

Completed Intermediate

from Ram Reddy Junior College, Karimnagar.

}
2007

President

of Karimnagar Student Federation (MSF).

}
2008

District President

of Karimnagar, SC/ST Students Union.

}
2009

Co-Convener

of Ummadi Karimnagar District.

}
2012

State President

of Telangana SC/ST Students Union.

}
2013

Acquired Graduation

from BZCA College.

}
2013

District Chairman

from Karimnagar TSUJAC .

}
2014

State President

of Telangana Madiga Students Joint Action Committee (JAC).

}
2014

Chairman

of  Swero Network ( Fit India Foundation ).

}

Attained Post-Graduation

from Sri Chaitanya Degree PG College, Karimnagar.

}
2017

State Vice President

of Telanagana Fit India Foundation.

}

Obtained B.Ed

from Povlev College.

}
2019

State President

of Telanagana Fit India Foundation.

}
2021

Joined in BSP

 

}
Since 2021

Constituency Incharge

 of Choppadandi, BSP.

}

MLA Aspirant

 of Choppadandi, BSP.