KAMMA VARI IKYA SEVA SAMITHI ANDHRA PRADESH

KAMMA VARI IKYA SEVA SAMITHI ANDHRA PRADESH-

Andhra Pradesh, Telangana, Karnataka
Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

In the state of Andhra Pradesh, Paruchuri Rama Krishna is a well-known Community Social Worker and the Founder & President of the Kamma Vari Ikya Seva Samithi.

ABOUT THE FOUNDER-

Rama Krishna has been used to being served since he was a teen. While pursuing his academics, he also participated in numerous development initiatives.

He is an ardent believer that everyone should engage in social service that inspires a feeling of patriotism in their conscience, and that people should continually rendezvous to influence others by accentuating their responsibility to contribute.

KAMMA VARI IKYA SEVA SAMITHI-

Mercifully, a number of organizations are working relentlessly to address difficulties in India. Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh is a professional feminist Samithi was founded in India in 2017 that is registered as Regd. no: 336 / 2019 at his native location Bapulapadu in Krishna district and came into existence in the states of Telangana & Karnataka particularly dealing with resource-poor urban dwellers.

Since the day of establishment, Mr. Rama Krishna has been serving as the Founder and President of the respective Samithi by providing services to the people by satisfying the requirements of everyone who appealed to her for assistance.

It works with the aim to provide them with a dignified existence and assist them to become self-sufficient. Since its establishment, the Samithi has provided opportunities for people to earn a living.

Primary Motto-

Karma vari Ikya Samithi Andhra Pradesh has the sole thing they have is their agenda; they have no flag. They are wealthy in science, but they are poor in politics and the middle class. The goal and destination of Kamma are to promote cooperation and coordination among the people…

Kammavari Ikya Seva Samithi Andhra Pradesh Aspirations :

Working in coordination with Kamma Corporation and seeking immediate assistance to eligible lower-middle-class Kamma families through Kamma Corporation.
To examine the execution of the Central Government’s 10% reservation transparency announcement for the upper caste poor.

Education
Scholarships for students who are unable to sustain higher education owing to financial difficulties, and to provide adequate financial assistance through Kamma Corporation to pursue education in foreign countries.

Academics

To develop the talents of persons who are exceptional in sports and other professions by providing facilities that are appropriate for them and allowing them to practice in those fields.

Financial Assistance
Ramakrishna was concerned with the well-being of the members and those residing in old age homes, and he equipped them with the essential materials.

Medical Care
To provide medical and health care to the underprivileged, the organization was founded to recognize those who have made great accomplishments in many disciplines, such as athletics and in community service.

Agriculture
The organization’s mission is to educate impoverished farmers on modern agriculture and convey to them the professional advice and supervision they need.

The organization intends to prioritize service initiatives based on the availability of financing for pre-set members and the remainder.
Kammavari Ikya Seva Samithi, headquartered in the Indian state of Andhra Pradesh, is the sole organization that maintains the transparency of its financial operations.

Services Performed through Kammavari Ikya Seva Samithi Andhra Pradesh-

  • Rama Krishna Provided moral support to the villagers and created employment for the graduated students who were unemployed after the conclusion of their education.
  • Rama Krishna was primarily concerned with issues pertaining to students, such as fee reimbursement and scholarship grants, and he worked tirelessly to ensure that scholarships were awarded to students as soon as possible.
  • He fulfills his obligations while also looking after the welfare of the people that live in the village and zone by resolving concerns relating to water, sanitation, and any other minor problems that may arise.
  • He served the elderly and needy people in the community by supplying them with life necessities and by assisting them through times of financial hardship.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.

Services Rendered During Pandemic COVID -19:

  • During the first and second waves of Corona, he offered financial and humanitarian assistance to people impacted by the lockdown. During the crisis, and responded with compassion, assisting those in need and extending further support to those who had been victimized by the lockdown.
  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those who had been afflicted by the lockdown. Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • He has been distributing vital supplies to aid water-scarce places due to the social distance created by the Covid-19 restrictions.
  • The organization snuck out to help those who had been devastated by the lockdown by distributing veggies and fruits to communities, the homeless, and Municipality workers according to the standard protocol.
  • A protest was held to raise awareness about social distance and the need to adopt preventative measures adopting adopting adopting preventative measures order to prevent the Corona Epidemic from developing.
  • When the coronavirus was ultimately eradicated, villagers were sprayed with sodium hypochlorite solution to guarantee that they were not exposed to any negative consequences.
  • The Covid Immunization Drive was conducted in response to Prime Minister Modi’s call to raise public awareness about the need of receiving a free corona immunization.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

“We cannot all do great things, but we can do small things with great love.”

H.No: 1-32, Office Address (Andhra Pradesh) : Land Mark: Hanuman Junction, Village: Bapulapadu, District: Krishna, State: Andhra Pradesh, Zip Code: 521105.

Email: [email protected]

Mobile:  8330978483, 99594 33449, 90003 33800, 96429 58483

𝐊𝐀𝐌𝐌𝐀 𝐕𝐀𝐑𝐈 𝐈𝐊𝐘𝐀 𝐒𝐄𝐕𝐀 𝐒𝐀𝐌𝐈𝐓𝐇𝐈 𝐀𝐍𝐃𝐇𝐑𝐀 𝐏𝐑𝐀𝐃𝐄𝐒𝐇

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

 ABOUT THE FOUNDER

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

 

Personal Information
Full Name Paruchuri Rama Krishna
Date of Birth 10-09-1974
Birth Place Kothapalli
Qualification Undergraduation
Nationality Indian
Father Name Mr. Paruchuri Seshaiah
Mother Name Mrs. Paruchuri Venkata Subbamma
Occupation
Business
Marital Status Married
Profession Social Worker
Constituency Gannavaram
Organization
Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh
Designation Founder & President
Permanent/ Residential Address Bapulapadu, Krishna, Gannavaram, Andhra Pradesh
Mobile Number 8330978483, 99594 33449, 90003 33800, 96429 58483

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

KAMMA VARI IKYA SEVA SAMITHI ANDHRA PRADESH

The Kamma Vari Ikya Seva Samithi , which encompasses all humanitarian activities that serve the Poor and Needy, provides the perfect platform for many orphans to begin their existence with the prospect of a bright future. Numerous service initiatives have been conducted on behalf of the Samithi, and everyone appreciates the assistance of so many.

THE PRIMARY OBJECTIVE

The Samithi’s primary mission is to serve individuals in need of assistance and to support them in every conceivable way. The Foundation is committed to making a positive difference in people’s lives. Its mission is to “Enhance the Well-Being of Mankind” in all disciplines.

కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

మాకు జెండా లేదు-అజెండా మాత్రమే ఉంది

విజ్ఞాన -ధనిక – రాజకీయ – మధ్య తరగతి నిరుపేద కమ్మ జనుల సహకార సమన్వయ సమైక్యతే, కమ్మ వారి లక్ష్యం, గమ్యం.

కమ్మ కార్పొరేషన్ ద్వారా అర్హులైన దిగువ మధ్య తరగతి కమ్మ కుటుంబకులకు సత్వర సహాయం కోసం ప్రయత్నం చేయడం కమ్మ కార్పొరేషన్ తో సమన్వయము తో కలసి పని చేయటం సంస్థ యొక్క ఉదేశ్యం..

అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పది శాతం రిజర్వేషన్ పారదర్శకం అమలు అయ్యేటట్లు చూడడం.

ప్రతిభ కలిగి ఉండి ఆర్ధికంగా వెనుకబాటు వలన ఉన్నత విద్య అభ్యసించలేని విద్యార్థినీ, విద్యార్థులకు ఉపకార వేతనములు మరియు కమ్మ కార్పొరేషన్ ద్వారా విదేశాల్లో విద్య నభ్యశించిటం కోసం తగిన ఆర్ధిక సహకారం ఏర్పాటు చేయుటం సంస్థ యొక్క ఉదేశ్యం.

క్రీడా మరియు ఇతర రంగాల్లో ప్రతిభావంతులకు తమ రంగాల్లో నైపుణ్యం మెరుగు పరచుకొనుటకు తగిన వసతులు ఏర్పాటు చెయ్యడం. సభ్యులు మరియు ఇతరులు ఎవరైనా

వృద్ధాశ్రమాల్లో ఉన్నట్లయితే వారి యోగక్షేమాలు తెలుసుకొని , అవసరమైన మేరకు వారి బాగోగులు పర్యవేక్షించడం.

నిరుపేద కమ్మవారికి వైద్య మరియు ఆరోగ్య సేవలను సమకూర్చడం .

వివిధ వృత్తులు , క్రీడలు సమాజసేవ వంటి రంగాలలో విశిష కృషి చేసిన వారిని తగిన రీతిలో గౌరవించడం .

ఆధునిక వ్యవసాయం పై నిరుపేద రైతులకు అవగాహన కల్పించడం , వారికి కావాల్సిన సలహాలు సూచనలు నిపుణుల ద్వారా తెలియ పరచడం.

సేవా కార్యక్రమాలు ముందుగా సమితిలోని సభ్యులకు ప్రాధాన్యత , మిగిలిన వారికి నిధుల లభ్యత నీ బట్టి ప్రాధాన్యత ఇవ్వడం.

సంస్థ ఆర్ధిక లావాదేవీలు పారదర్శకంగా ఉంచబడే ఏకైక సంస్థ కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్..

Recent Activities

చెక్కు అందజేత

పశ్చిమగోదావరి జిల్లా , కొవ్వూరు మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన మల్లిన ధను శివరామకృష్ణ ఉన్నత విద్యకు కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ తరఫున దాతల సహకారంతో ₹30,336 రూపాయల చెక్కును సమితి ఉపాధ్యక్షులు శ్రీ ఈడ్పుగంటి రవికిరణ్ గారు ధను శివరామకృష్ణకు అందజేయడం జరిగింది 

ఆర్ధిక సహాయం

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యెర్నేని హాసిని చౌదరి ఉన్నత విద్యకు దాతల సహకారంతో ₹31000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ, గౌరవ సలహాదారులు యార్లగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఆర్ధిక సహాయం

బుట్టాయిగూడెం మండలం, దొరమామిడి గ్రామం ఏలూరు జిల్లాకు చెందిన పాలడుగు లక్ష్మి ఐశ్వర్య ఉన్నత విద్యకు దాతల సహకారంతో ₹50336 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కమ్మవారి ఐక్య సేవాసమితి ఆంధ్ర ప్రదేశ్ తరఫున శ్రీ పసల రాజశేఖర్ గారు చెక్కును అందజేయడం జరిగింది.

 సురోజు రమ్యకృష్ణ పరామర్శించిన కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ కార్యవర్గం ₹20336 రూపాయలు ఆర్థిక సహాయం గన్నవరం ఘటనలో అక్రమ కేసుల వలన 58 రోజులు అజ్ఞాతంలో ఉండి
ముందస్తు బెయిల్ పై విడుదలైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సురోజు రమ్యకృష్ణ ( మండవ రమ్యకృష్ణ) కమ్మవారి ఐక్య సేవాసమితి ఆంధ్ర ప్రదేశ్ కార్యవర్గ సభ్యులు పరామర్శించి ₹20336 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు పరుచూరి దుర్గాప్రసాద్, అధికార ప్రతినిధి పొట్లూరి శ్రీ సత్య ఫణీంద్ర కుమార్, లంక రమేష్, యనమదల రమేష్ తదితరులు పాల్గొన్నారు

అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి ఆర్థిక చేయూత

ఉమ్మడి కృష్ణాజిల్లా, కంచికచర్ల మండలం, పెరకలపాడు గ్రామానికి చెందిన, చవళం వెంకట కుమారి (భర్త భాస్కరరావు) మన సామాజిక వర్గాన్ని చెందిన నిరుపేద కుటుంబం భర్త చనిపోవడంతో వంటలు చేసుకుని జీవనం సాగిస్తున్న చవళం వెంకట కుమారి స్టవ్ పేలి శరీరం కాలీ శ్రేష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం లో చికిత్స పొందుతున్నారు వెంకట కుమారి కి వైద్య ఖర్చుల నిమిత్తం కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ తరఫున కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ గౌరవ సభ్యురాలు సాత్విక మన్నె 25336 రూపాయలు చెక్కును అందజేశారు

అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం

హనుమాన్ జంక్షన్ లో కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో హిందూ ధర్మ పీఠం అన్నదాన సంఘం మరియు సేవా సదనం , పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో 17 వ వారం యాచకులకు అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ గారు మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న యాచకులకు వారానికి ఒక్కరోజైనా ఆకలి తీర్చాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు 111 వారాలు యాచుకులకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమంలో భాగంగా 17వ వారం యాచకులు అన్నప్రసాదనం విస్తరణ చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధికార ప్రతినిధి పొట్లూరి శ్రీ సత్య ఫణీంద్ర గారు, కుదరవల్లి మురళి ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా వినుకొండ దగ్గర వెంకపాలెం గుమ్మడి చైతన్య వృద్ధ ఆశ్రమానికి కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు కోటపాటి సరస్వతి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోటపాటి పిచ్చయ్య చౌదరి సహకారంతో 3000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

చీరలు, దుప్పట్లు పంపిణీ

కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా వినుకొండ దగ్గర వెంకపాలెం గుమ్మడి చైతన్య వృద్ధ ఆశ్రమంలో, సంక్రాంతి రోజున ఇచ్చిన చీరలు, దుప్పట్లు తినుబండారాలు అరిసెలు, బూందీ బిస్కెట్ పాకెట్స్, బ్రెడ్, బన్ అరటి పండ్లు సహా హిందూ ధర్మ పీఠం అన్నదాన సంఘము మరియు సేవాసదనము మరియు పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి శ్రీ కోటపాటి పిచ్చయ్య చౌదరి గారు తదితరులు పాల్గొన్నారు.

బిస్కెట్ ప్యాకెట్లు, అరటి పండ్లు అందజేత

గుంటూరు జిల్లా, పొన్నూరులో కమ్మ వారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో వినుకొండ చైతన్య స్రవంతి గుమ్మడి వృద్ధాశ్రమంలో వృద్ధులకు కీర్తిశేషులు కోటపాటి సరస్వతి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోటపాటి పిచ్చయ్య చౌదరి సహకారంతో కీర్తిశేషులు పరుచూరి శేషయ్య జ్ఞాపకార్ధం పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో 5 వేల రూపాయలు విలువచేసే చీరలు 1500 రూపాయలు విలువచేసే అరిసెలు బూందీ లడ్డు, బూందీ బిస్కెట్ ప్యాకెట్లు, అరటి పండ్లు అందజేయడం జరిగిందని పౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ సమితి కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి ఒక ప్రకటనలో తెలియజేశారు.

16 వ వారం అన్న ప్రసాదం వితరణ

హనుమాన్ జంక్షన్ లో కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో హిందూ ధర్మ పీఠం అన్నదాన సంఘం మరియు సేవా సదనం , పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో 16 వ వారం యాచకులకు అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న యాచకులకు వారానికి ఒక్కరోజైనా ఆకలి తీర్చాలని సదుద్దేశంతో 16 వారాలుగా యాచుకులకు అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నామని ఆయన తెలియజేశారు

యాచకులకు అన్న ప్రసాదం వితరణ.

కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హిందూ ధర్మ పీఠం అన్నదాన సంఘం మరియు సేవా సదనం పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో 15 వ వారం యాచుకులకు అన్న ప్రసాదం వితరణ, ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ, సమితి అధికార ప్రతినిధి పొట్లూరి శ్రీ సత్య ఫణేంద్ర, దోనవల్లి బాబురావు, కుదరవల్లి మురళి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

యాచకులకు అన్న ప్రసాదం వితరణ.

కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హిందూ ధర్మ పీఠం అన్నదాన సంఘం మరియు సేవా సదనం పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో 14 వ వారం యాచుకులకు అన్న ప్రసాదం వితరణ, ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ గారు, సమితి అధికార ప్రతినిధి పొట్లూరి శ్రీ సత్య ఫణేంద్ర గారు, కుదరవల్లి మురళి ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధాప్య పెన్షన్

ఆర్థికంగా వెనుకబడిన శ్రీమతి సిగులూరి హేమలత గార కి 1250 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అందించడం జరిగింది

యాచకులకు అన్న ప్రసాదం వితరణ.

కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో హిందూ ధర్మ పీఠం అన్నదాన సంఘం మరియు సేవా సదనం , పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో 13 వ వారం యాచుకులకు అన్న ప్రసాదం చేయడం జరిగింది.

వృద్ధాప్య పెన్షన్

సమితి కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి ఆర్థిక సహాయంతో ఆర్థికంగా వెనుకబడిన శ్రీమద్దిరాల శివన్నారాయణ గారికి (చిన్న లింగాయపాలెం) 1250 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ప్రతి నెల అందజేయడం జరుగుతుంది.

వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం

 కీళ్లవాతం వ్యాధితో బాధపడుతున్న చాగంటి సుజాతకు వైద్య ఖర్చులు నిమిత్తం కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి సహకారంతో 1250 రూపాయలు, శ్రీ కొమర్నేని సోమశేఖర్ గారి 500 రూపాయలు మొత్తం 1750 రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి నెల అందజేయడం జరుగుతుంది

వృద్ధాప్య పెన్షన్

సమితి కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి ఆర్థిక సహాయంతో ఆర్థికంగా వెనుకబడిన శ్రీమతి తోకల సుజాత గారికి (కొండ బాల వారి పాలెం) 1250 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ప్రతినెల అందజేయడం జరుగుతుంది.

వృద్ధాప్య పెన్షన్

సమితి కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి ఆర్థిక సహాయంతో ఆర్థికంగా వెనుకబడిన శ్రీమతి జాగర్లమూడి సామ్రాజ్యం గారికి (అబ్బినేని గుంటవారిపాలెం) 1250 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ప్రతినెల అందజేయడం జరిగింది.

మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం

థెరిస్సా మెంటల్లీ ఛాలెంజ్డ్ రీహాబిలిటేషన్ సెంటర్ కు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం. ఖమ్మం పట్టణంలో పరుచూరి వనజ కుమారి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న థెరిస్సా మెంటల్లీ ఛాలెంజ్డ్ రీహాబిలిటేషన్ సెంటర్ కు ప్రతి నెల పరుచూరి రామకృష్ణ, కోటపాటి పిచ్చయ్య చౌదరి సహకారంతో నిత్యవసర వస్తువులు కొనుగోలు నిమిత్తం మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.

చెక్కు అందజేత

గుంటూరు జిల్లా బాపట్ల కు చెందిన జెట్టి శివయ్య తన కుమారుడు జెట్టి నాగ తరుణ్ బాపట్ల నారాయణ జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నాడని కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ కార్యవర్గానికి ఆర్థిక సహాయం అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు సమితి తరపున సమితి గౌరవ సలహాదారులు మద్దిన ప్రసన్నాంజనేయులు స్వయంగా నారాయణ కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్ కు 25 వేల రూపాయలు చెక్కును అందజేయడం జారిగింది.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఏడుకొండలు మాట్లాడుతూ సమితి అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ వారి కార్యవర్గ సభ్యుల సహకారంతో నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని , ఇలా సమితి ద్వారా మరింత మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందాలని ఆశిస్తున్నానని ఈ సందర్భంగా ఏడుకొండలు అన్నారు.

నోట్ బుక్స్ పంపిణీ

మానసిక వికలాంగుల పాఠశాలకు కమ్మవారి ఐక్య సేవా సమితి ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ

ఖమ్మం పట్టణంలో పరుచూరి వనజ కుమారి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న థెరిస్సా మెంటల్లీ ఛాలెంజ్డ్ రీహాబిలిటేషన్ సెంటర్ విద్యార్థులకు 150 నోట్ బుక్స్ సమితి కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి సహకారంతో అందజేయడం జరిగిందని సమితి పౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ గారు తెలియజేశారు , ప్రతి నెల పరుచూరి వైష్ణవి ఫౌండేషన్, కోటపాటి పిచ్చయ్య చౌదరి సహకారంతో నిత్యవసర వస్తువులు కొనుగోలు నిమిత్తం మూడు వేల రూపాయలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

శుభాకాంక్షలు

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కమ్మవారి ఐక్య సేవా సమితి వ్యవస్థాపకుడు పరుచూరి రామకృష్ణ గారు..

శాంతి

విశ్రాంత పురావస్తు శాస్త్రవేత్త, బహుభాషా కోవిదులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కమ్మవారి చరిత్రను నలుదిశలా వ్యాపింపజేసిన  శ్రీ కొసరాజు వెంకటేశ్వర రావు గారు శివైక్యం చెందారని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధించడం జరిగింది…..

కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆశయాలు

పరుచూరి శేషయ్య గారి జ్ఞాపకార్ధం

గుంటూరు జిల్లా, పొన్నూరు లో కమ్మ వారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో వినుకొండ చైతన్య స్రవంతి గుమ్మడి వృద్ధాశ్రమంలో వృద్ధులకు కీర్తిశేషులు కోటపాటి సరస్వతి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి సహకారంతో కీర్తిశేషులు పరుచూరి శేషయ్య జ్ఞాపకార్ధం పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో 5 వేల రూపాయలు విలువచేసే చీరలు 1500 రూపాయలు విలువచేసే అరిసెలు బూందీ లడ్డు, బూందీ బిస్కెట్ ప్యాకెట్లు, అరటి పండ్లు అందజేయడం జరిగింది. .

ఆర్థిక సహాయం

పమిడి శ్రీరాఘవ కోలుకున్నారని, హాస్పటల్లో బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని మరొకసారి ఆర్థిక సహాయం అందించవలసిందిగా శ్రీ రాఘవ తల్లి రామదుర్గం ఆర్థిక సహాయం అందించవలసిందిగా సమితికి విజ్ఞప్తి చేశారు. గుంటూరు సిటిజన్ హాస్పిటల్ కార్యవర్గ సభ్యులు స్వయంగా వెళ్లి లక్షా 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ గారు, లింగం గోపీనాథ్ గారు, కోశాధికార కోటపాటి పిచ్చయ్య చౌదరి గారు తదితరులు పాల్గొన్నారు.

చెక్కు అందజేత

నెల్లూరు జిల్లాకు చెందిన సుంకర హిమంత్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తారకం అమెరికన్ ఇండో క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్బంగా హిమంత్ వైద్య ఖర్చుల నిమిత్తం 93336 రూపాయల చెక్కును అందజేస్తున్న సమితి కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి గారు. 

చెక్కు అందజేత

గుంటూరు జిల్లా అనంతవరప్పాడు గ్రామానికి చెందిన కొణిదెన రాజ్యలక్ష్మి పీజీ రెండవ సంవత్సరం విద్యాభ్యాసానికి మొదటి టర్మ్ ఫీజ్ 14000 రూపాయలు కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ తరపున మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెదరత్తయ్య గారి చేతుల మీదగా గుంటూరులో పెద్ద రత్తయ్య గారి నివాసంలో కొణిదెన రాజ్యలక్ష్మికి 14 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మాకినేని పెదరత్తయ్య గారు మాట్లాడుతూ సమితి సేవలు అభినందనీయమని, సమితి ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక చేయూత నివ్వడం, అత్యవసర పరిస్థితులలో వైద్యం కోసం ఆర్థిక చేయూత నివ్వడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సమితి కార్యవర్గ సభ్యులను అభినందించడం జరిగింది. కొణిదెన రాజ్యలక్ష్మిని కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ దత్తత తీసుకుని పిజీ చదివిస్తుంది అని సెకండ్ టర్మ్ ప్లీజ్ మరో 15 వేల రూపాయలు చెల్లించ ఉందని పౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ గారు తెలియజేయడం జరిగింది.

అన్నప్రసాదం

పరుచూరి ధీరజ్ మణికంఠ సాయి జన్మదినం సందర్భంగా హనుమాన్జంక్షన్ నూజివీడు రోడ్ లోని ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ బధిర విద్యార్థులకు ధీరజ్ తల్లిదండ్రులు శ్రీ పరుచూరి రామకృష్ణ, శ్రీమతి పరుచూరి సుకన్య గారి, దంపతుల సహకారంతో కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది.

ఆర్థిక సహాయం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వెలమాటి జయలక్ష్మి గారి కుమార్తె సంహిత సాయి వయసు 9 సంవత్సరాలు తల ఎదుగుదల లేక ఇబ్బంది పడుతుందని పాప పుట్టిన 9 రోజులకే బొడ్డులో ఇన్ ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు . 3 నెలల వయసులో పాప తల పరిమాణం పెరగకపో వడం గమనించిన తల్లిదండ్రులు ఎంతో మంది వైద్యు లకు చూపించినా ఫలితం లేకపోయింది . మైక్రో సెఫాలి ( తల ఎదుగుదల సరిగా లేకపోవడం ) సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి పుర్రె పరిమాణం పెంచినా ఫలితం లేదని వైద్యులు తేల్చారు . ఈ చిన్నారి ఎక్కు వగా పడుకునే ఉంటుంది . తన అవసరాలు వ్యక్తం చేయలేదు . మాటలు విని తల్లి . దండ్రులను గుర్తి స్తుంది . వినికిడి శక్తి బాగానే ఉంది . ఎవరో ఒకరు నిత్యం ఆమెను చూసుకుంటూ ఉండాలి . చిరుద్యోగులైన ఆమె తల్లిదండ్రులు పొదుపుగా ఇల్లు గడుపు కుంటూ పాపకు వైద్యం చేయిస్తున్నారు .

సంహిత సాయి వైద్య ఖర్చుల నిమిత్తం కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ తరఫున 25 వేల రూపాయల ఆర్థిక సహాయం సంహిత సాయి తల్లి విజయలక్ష్మి గారి అందించడం జరిగిందని సమితి పౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ తెలియజేయడం జరిగింది.

సహాయం

కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన కందుల వెంకట దొర అలియాస్ ప్రసాద్ కోవిడ్ నేపద్యంలో పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న తన పెద్ద కుమార్తె వీర మహేశ్వరి , రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న రెండవ కుమార్తె సాయి కీర్తన లకు ఫీజు కట్టడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇద్దరు పిల్లలకు మూడు లక్షల 50 వేల రూపాయలు వరకు ఫీజులు చెల్లించాల్సి ఉందని ఆర్థిక సహాయం అందించవలసిందిగా కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ కమిటీకి విజ్ఞప్తి చేయడం జరిగింది. కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ గౌరవ సభ్యులకు కందుల వెంకట దొర కుమార్తెలకు ఎవరికి తోచిన సహాయం వారు అందించవలసిందిగా వెల్ఫేర్ కమిటీ సభ్యులు సమితి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేయడం జరిగింది దాతలు స్పందించి ఎవరికి తోచిన సహాయం వారు అందించడం జరిగింది.

కోటపాటి సరస్వతి జ్ఞాపకార్ధం

గుంటూరు జిల్లా, వినుకొండ లో ‘కమ్మ వారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో వినుకొండ స్రవంతి గుమ్మడి వృద్ధాశ్రమంలో వృద్ధులకు శ్రీ కీర్తిశేషులు కోటపాటి సరస్వతి జ్ఞాపకార్ధం వారి కుమారుడు కోటపాటి పిచ్చయ్య చౌదరి సహకారంతో కీర్తిశేషులు పరుచూరి శేషయ్య జ్ఞాపకార్ధం పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో 5 వేల రూపాయలు విలువచేసే చీరలు 1500 రూపాయలు విలువచేసే అరిసెలు బూందీ లడ్డు, బూందీ బిస్కెట్ ప్యాకెట్లు, అరటి పండ్లు అందజేయడం జరిగిందని పౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ. సమితి కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది.

ఆర్థిక సహాయం

గుంటూరు జిల్లా రేపల్లె కి చెందిన పడమటి బాలాజీ ఇటీవల కంటికి ఇన్ఫెక్షన్ రావడంతో ఎడమ కంటిని శంకర్ నేత్రాలయంలో చికిత్స చేసిన ఎడమ నేత్రాన్ని తొలగించారు. బాలాజీ వైద్య ఖర్చుల నిమిత్తండాక్టర్ పరు చూరి రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పరుచూరి శ్రీనాథ్ గారి సహకారం తో కమ్మవారి సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రేపల్లె మున్సిపల్ కమిషనర్ విజయ సారథి ట్రస్ట్ చైర్మన్ పరుచూరి శ్రీనాథ్క చేతుల మీదుగా బాలాజీ కి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ హనుమాన్ జంక్షన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.

పండ్లు పంపిణీ

ఖమ్మం లో పరుచూరి వనజ కుమారి గారికి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక వికలాంగుల పాఠశాలకు (𝙏𝙃𝙀𝙍𝙀𝙎𝙎𝘼 𝙈𝙀𝙉𝙏𝘼𝙇𝙇𝙔 𝘾𝙃𝘼𝙇𝙇𝙀𝙉𝙂𝙀𝘿 𝙍𝙀𝙃𝘼𝘽𝙄𝙇𝙄𝙏𝘼𝙏𝙄𝙊𝙉 𝘾𝙀𝙉𝙏𝙍𝙀 𝙆𝙃𝘼𝙈𝙈𝘼𝙈) కీర్తిశేషులు కోటపాటి సరస్వతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి సహకారంతో కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం పది కేజీల కందిపప్పు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఆర్థిక సహాయం

కృష్ణా జిల్లా ముదునూరు గ్రామానికి చెందిన తుమ్మల జగన్ తన ఇంటి వద్ద కాలు జారి పడిపోగా అపస్మారక స్థితిలో ఉన్న తుమ్మల జగన్ ను విజయవాడ క్యాపిటల్ హాస్పటల్ కు తరలించగా తుమ్మల ‘జగన్ పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో న్యూరో సర్జన్సర్జరీ చేసారు తుమ్మల జగన్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ మరియు థెరపీ యూనిట్లో చికిత్స పొందుతున్నారు డాక్టర్ సలహా మేరకు కనీసం మరో 15 రోజులు ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది అని ప్రతిరోజు ఆసుపత్రిలో వేలాది రూపాయలు ఖర్చు అవుతుందనిమాకు అంత ఆర్థిక పరిస్థితి లేదని తుమ్మల జగన్ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యులకు విజ్ఞప్తి చేశారు క్యాపిటల్ హాస్పిటల్ కు సమితి కార్యవర్గ సభ్యులు స్వయంగా వెళ్లి తక్షణ సహాయంగా 1,53,336 /- రూపాయల ఆర్థిక సహాయాన్ని జగన్ కుటుంబ సభ్యులకు దిముదునూరు గాంధీ మహర్షి విశాల సహకార పరపతి సంఘం సీఈఓ తుమ్మల శ్రీనివాసరావు చేతులమీదుగా అందజేయడం జరిగింది.

కూరగాయలు పంపిణీ

ఖమ్మం లో పరుచూరి వనజ కుమారి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక వికలాంగుల పాఠశాలకు (𝙏𝙃𝙀𝙍𝙀𝙎𝙎𝘼 𝙈𝙀𝙉𝙏𝘼𝙇𝙇𝙔 𝘾𝙃𝘼𝙇𝙇𝙀𝙉𝙂𝙀𝘿 𝙍𝙀𝙃𝘼𝘽𝙄𝙇𝙄𝙏𝘼𝙏𝙄𝙊𝙉 𝘾𝙀𝙉𝙏𝙍𝙀 𝙆𝙃𝘼𝙈𝙈𝘼𝙈) పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 99 కేజీల కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.

చెక్కు అందజేత

కమ్మ పేద విద్యార్థులకు ఆర్థికంగా భరోసాని కల్పించాలని లక్ష్యంతో ఏర్పడిన కమ్మవారి ఐక్య సేవాసమితి ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలోదర్శి నియోజకవర్గం సామంతపూడి గ్రామానికి చెందిన రావి అంజిబాబు. కుమారుడు రావి మణికంఠ చౌదరి.గుంటూరు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.. కాలేజ్ మరియు హాస్టల్ ఫీజు నిమిత్తము కమ్మవారి ఐక్య సేవాసమితి ఆర్థిక సహాయం కోరగా.. కమ్మ వారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం 35,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించి
నేడు దర్శి లో మణికంఠ చౌదరి తండ్రి గారికి సమితి తరపున సమితి యువజన విభాగం కార్యదర్శి కాటూరి శ్రీకాంత్ 35 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది

ఫీజు అందజేత

గుంటూరు జిల్లా అనంతవరప్పాడు గ్రామానికి చెందిన కొణిదెన రాజ్యలక్ష్మి పీజీ విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించవలసిందిగా కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేయడం జరిగింది. విజయవాడలో కొణిదెన రాజ్యలక్ష్మికి కమ్మవారి ఐక్య సేవాసమితి ఆంధ్రప్రదేశ్ తరఫున కార్మిక పరిషత్ నాయకులు సూరపనేని వెంకట శేషగిరిరావు, (కార్మికపరిషత్ రాష్ట్ర అధ్యక్షులు)-యార్లగడ్డ రమేష్ (కార్మికపరిషత్ రాష్ట్ర ప్రచారకార్యదర్శి)-నిమ్మగడ్డ. మురళీకృష్ణ (సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్)-కందుల శివరామకృష్ణ (కంట్రోలర్ ) కాలేజీ సెకండ్ టరమ్ ఫీజు నిమిత్తం 15000/రూపాయలు అందజేయడం జరిగింది.

చెక్కు అందజేత

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్ల గ్రామానికి చెందిన పమిడి శ్రీ రాఘవ జనవరి నాలుగో తారీఖు 10 గంటల 30 నిమిషాలకు సత్తెనపల్లి హోలిఫ్యామిలీ స్కూల్ వద్ద టూవీలర్ యు టర్న్ తీసుకుంటూ ఉండగా పిడుగురాళ్ల వైపునుండి వస్తున్న కియా కారు వెనుక నుండి ఢీ కొనడంతో తలకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గవర్నమెంట్ హాస్పటల్ లో చేర్పించగా సీరియస్ కండిషన్ అని తెలిసి మెరుగైన వైద్యం కోసం సిటిజన్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. బ్రెయిన్ లో క్లాట్స్ వలన ఆపరేషన్ చేయడానికి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని మాకు అంత స్తోమత లేదని ఆర్థిక సహాయం అందించవలసిందిగా తల్లి రామ దుర్గ కమ్మవారి సేవా ఐక్య సమితి ఆంధ్రప్రదేశ్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది

సమితి కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి గారు గుంటూరు సిటిజన్ హాస్పిటల్ దగ్గర పమిడి శ్రీరాఘవ మేనమామ భూపతి కి లక్ష ఇరవై వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ మాట్లాడుతూ సమితి ద్వారా ప్రతి నెల ఒక నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలియజేసారు.

Social Activities

ఆర్థిక చేయూత

ఎన్టీఆర్ జిల్లా విజయవాడకి చెందిన ములుగురు శ్రీధర్ గారి తల్లి గారైన స్వరాజ్య లక్ష్మి పార్కిన్సన్ మరియు అల్జిమర్స్ వ్యాధితో బాధ పడుతున్నారు వైద్య ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత వారికి లేని కారణం గా ఆర్థిక సహాయం అందించవలసిందిగా కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దాతల సహకారంతో 36,336 రూపాయలు ఆర్థిక సహాయం కమ్మవారి ఐక్య సేవాసమితి ఆంధ్ర ప్రదేశ్ తరఫున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ గారు, వ్యవస్థాపక కార్యవర్గ సభ్యులు పరుచూరి ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు

ఆర్థిక చేయూత

స్వరాజ్య లక్ష్మి వైద్య ఖర్చుల నిమిత్తం కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ ₹ 36,336 రూపాయలు ఆర్థిక చేయూత. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కి చెందిన ములుగురు శ్రీధర్ గారి తల్లి గారైన స్వరాజ్య లక్ష్మి పార్కిన్సన్ మరియు అల్జిమర్స్ వ్యాధి తో బాధ పడుతున్నారు వైద్య ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత వారికి లేని కారణం గా ఆర్థిక సహాయం అందించవలసిందిగా కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. గురువారం దాతల సహకారంతో 36,336 రూపాయలు ఆర్థిక సహాయం కమ్మవారి ఐక్య సేవాసమితి ఆంధ్ర ప్రదేశ్ తరఫున అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ, వ్యవస్థాపక కార్యవర్గ సభ్యులు పరుచూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఆర్ధిక సహాయం

బాపట్ల జిల్లా యడ్లపల్లి గ్రామానికి చెందినలేళ్ళ లక్ష్మీ ప్రియ వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీలోబి సి ఎ సెకండ్ ఇయర్ చదువుతోంది కాలేజీ ఫీజు 60000 రూపాయలు కట్టవలసి ఉందని తన తండ్రి ఆర్థిక పరిస్థితి బాగోలేక కట్టలేని పరిస్థితిలో ఉన్నామని కాలేజీ ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందించవలసిందిగా సమితికి విజ్ఞప్తి చేశారు తక్షణమే స్పందించిన సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ మరియు కార్యవర్గ సభ్యులు లేళ్ళ లక్ష్మీ ప్రియ తండ్రి మురళి సాయి 35336 రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ, గౌరవ సలహాదారులు యార్లగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఆర్ధిక సహాయం

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక డివిజన్ కు చెందిన జమ్మిగుంపల లక్ష్మీ ప్రియాంక గారు మెడిసిన్ లో 1518 ర్యాంకు సాధించింది విశాఖపట్నం ఎన్ఆర్ఐ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సీటు రాగా ల్యాబ్ డిపాజిట్ లక్ష 60 వేల రూపాయలు కట్టడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ కు విజ్ఞప్తి చేయగా సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ గారు పాలకవర్గ సభ్యులు తక్షణమే స్పందించి లక్ష 336 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ గారు మాట్లాడుతూ సమితి తరపున గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి నెల ఒక నిరుపేద విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇలానే సమితి ద్వారా ఆర్థికంగా వెనకబడిన వారికి విద్యా వైద్య ఖర్చులు నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తామని తెలియజేశారు.

ఆర్ధిక సహాయం

ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన జాస్తి హరిత వర్షిణి క్రెడిట్ కార్డు రికవరీ సిబ్బంది వేధింపులకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ ఆటోనగర్ లో ఎగ్జిబిషన్ ఫంక్షన్ హాల్ లో కమ్మ వారి కమనీయం ముఖ పుస్తకం 5 వ ఆత్మీయ సమావేశంలో జాస్తి హరిత వర్షిణి కుటుంబానికి కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ తరఫున 100336 తరపున అందజేయడం జరిగింది. కమ్మవారి కమనీయం ముఖ పుస్తకం గ్రూప్ తరపున 55000 రూపాయలు అందజేయడం జరిగిందని కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రామకృష్ణ తెలియజేశారు.

ఆర్ధిక సహాయం

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా భద్రాచలం అటవీ ప్రాంతం సమీపంలో కడు పేదరికంలో జన్మించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుమారి పోలవరపు ప్రియాంక ఆమె స్థితప్రజ్ఞత మరియు దృఢత్వానికి సంబంధించిన విషయం ప్రియాంక కుటుంబం ఒక్కోసారి రాత్రిపూట భోజనం కూడా లేని పరిస్థితి రోజుకి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకునేది కష్టాలు ఉన్నప్పటికీ ఆమె ఫార్మసీలో పట్టభద్రురాలైయింది మరియు USA లో ఉన్నత విద్య కోసం ఆమె రైట్ స్టేట్ యూనివర్సిటీ, డేటన్, ఓహ్ లో వీసా తో సహా ప్రవేశం పొందటం గర్వకారణం. మన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రవాసఆంధ్రులు శ్రీ కంఠమనేని సీతారాం గారు ప్రియాంకకు పదివేల డాలర్లు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ప్రియాంక USAవెళ్లడానికి ఖర్చులు ఇతర ఏర్పాట్లు నిమిత్తం 2 లక్షల రూపాయల అవసరమని ఆర్థిక సహాయం అందించవలసిందిగా ప్రియాంక కుటుంబ సభ్యులు మరియు శ్రీ కంఠమనేని సీతారాం గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. కమ్మవారి యొక్క సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ తరఫున సమితి కోశాధికారి కోటపాటి పిచ్చియ్య చౌదరి గారు 100336 రూపాయలు చెక్కును నేడు పోలవరపు ప్రియాంకకు అందజేయడం జరిగింది.

పాదయాత్ర

కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ పాలకవర్గ సభ్యులు అమరావతి నుండి అరసవల్లి వరకు మహా పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావం తెలియచేసి 100336 రూపాయలు చెక్క ను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ గారు, ఉపాధ్యక్షులు & కార్యదర్శి లింగం వెంకట గోపీనాథ్ గారు, కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి గారు, కార్యవర్గ సభ్యులు పొట్లూరి శ్రీ సత్య ఫణింద్ర కుమార్ గారు, పి ఆర్ ఓ బోయపాటి మాధవరావు గారు, గౌరవ సలహాదారులు మద్దిన ప్రసన్నాంజనేయులు గారు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం

అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణాజిల్లా వెంట్రప్రగడ గ్రామానికి చెందిన గూడవల్లి సత్య దేవి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు అందజేసినట్లు పరుచూరి గారు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి లింగం వెంకట గోపీనాథ్ గారు, సహాయ కార్యదర్శి వెలమాటి శ్రీనివాసరావు గారు, కృష్ణా జిల్లా కో కన్వీనర్ పొట్లూరి ఫణీంద్ర గారు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ధిక సహాయం

విజయవాడకు చెందిన ఈడ్పుగంటి కిషోర్ గారి కుమారుడు సిద్ధార్థ విజయవాడ PB సిద్ధార్థ కాలేజ్ లో BBA ( బిజినెస్ అనల్టిక్స్ ) మొదటి సవంత్సరం జాయిన్ కావడానికి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని 45 వేల రూపాయలు ఫీజు చెల్లిస్తే కానీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ ఇవ్వని పరిస్థితి ఉందని ఆర్థిక సహాయం అందించవలసిందిగా సమితి కి విజ్ఞప్తి చేయడం జరిగింది.విజయవాడలో కమ్మ ప్రముఖులు మల్నీడి శ్రీనివాసరావు గారు KVISSAP తరఫున చెక్కును ఈడుపుగంటి కిషోర్ గారికి అందజేయడం జరిగింది.  విజయవాడ కమ్మ ప్రముఖులు శ్రీ కందర రామయ్య గారు 15 వేల రూపాయలు సమితి కోశాధికారి కోటపాడు పిచ్చయ్య చౌదరి గారు 2700 రూపాయలు సమితి తరఫునుండి 27300 రూపాయలు మొత్తం 45 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.  గతంలో సిద్ధార్థ ఇంటర్మీడియట్ ఫీజు కట్టలేక పోవడం వల్ల జూనియర్ కాలేజీలో టిసి మన పరిస్థితుల్లో కందర రామయ్య గారు 17500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి టి సి ఇప్పించడం జరిగింది.

చెక్కు అందజేత

కృష్ణా జిల్లా యలమర్రు గ్రామానికి చెందిన సుంకర లోకేష్ కి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదవడానికి అర్హత లభించింది సుంకర లోకేష్ తండ్రి రాంప్రసాద్ ప్రమాదాంలో చేయిని కోల్పోవడంతో పాటు కోవిడ్ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా గుడివాడలో లోకేష్ చదువుతున్న ప్రైవేట్ స్కూల్ కి చెల్లించాల్సిన ఫీజులు కట్టలేదని ఫీజు కట్టకపోతే స్కూలు వారు టి సి ఇవ్వడంలేదని 30,000 వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉందని ఫీజు కట్టడానికి ఆర్థిక సహాయం అందించవలసిందిగా సమితిని కోరడం జరిగింది.

కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ తరఫున సుంకర లోకేష్ తల్లి గారు శ్రీమతి సుంకర రేఖ శ్రీ గారికి 15 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది‌. మరియు తెనాలికి చెందిన స్వర్ణ జ్యోతిక శ్రీ కి 15 వేల రూపాయలు అందించడం జరిగిందని సమితి పౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ గారు, కార్యదర్శి లింగం వెంకట గోపీనాథ్ గారు, కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి గారు, పి ఆర్ ఓ బోయపాటి మాధవరావు గారు తెలియజేయడం జరిగింది.

మహా పాదయాత్ర

నెల్లూరు జిల్లా కావలి మండలం చలంచెర్ల గ్రామంలో న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు మహా పాదయాత్ర కు కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం సభ్యులు పాద యాత్రకు సంఘీభావం తెలియజేసి డాక్టర్ రాయపాటి శైలజ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కొలికపూడి శ్రీనివాస్ చేతుల మీదగా రాజధాని రైతులకు 116336 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ గారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు నుండి మహా పాదయాత్రకు మద్దతు లభించడం హర్షణీయమని అన్నారు.
కొలికపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి రాజధాని రైతుల మహా పాదయాత్ర సంఘీభావం తెలియజేసి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి రైతులు రుణపడి ఉంటారని అన్నారు. సమితి గౌరవ సలహాదారులు అట్లూరి రాజశేఖర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు కులమతాలకు అతీతంగా మహా పాదయాత్రకు సంఘీభావం తెలియ చేసి విరివిగా విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చారు. సమితి కార్యదర్శి లింగం వెంకట గోపీనాథ్ గారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని కమ్మ సంఘాలు ప్రతినిధులు మహా పాదయాత్రకు సంఘీభావం తెలియ చేసి విరివిగా విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

వృద్ధులకు నూతన వస్త్రాలు వితరణ

కమ్మ వారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పొన్నూరు శివారు కసుకర్రు గ్రామంలో అమ్మ సేవా నిలయం వృద్ధాశ్రమంలో వృద్ధులకు కీర్తిశేషులు కోటపాటి సరస్వతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి సహకారంతో కీర్తిశేషులు పరుచూరి శేషయ్య గారి జ్ఞాపకార్థం పరుచూరి వైష్ణవి ఫౌండేషన్ సహకారంతో 17 వేల రూపాయలు విలువచేసే చీరలు మూడువేల రూపాయలు విలువచేసే బొబ్బట్లు బూందీ బిస్కెట్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వృద్ధులకు సహాయం అందిస్తున్నట్లు సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ పరుచూరి రామకృష్ణ గారు, కోశాధికారి కోటపాటి పిచ్చయ్య చౌదరి గారు తెలియజేయడం జరిగింది.

చెక్కు అందజేత

తెనాలి శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ లో 10 +2 (CBSE లో Bipc) చదువుతున్న స్వర్ణ జ్యోతిక శ్రీ D/O స్వర్ణ నాగలక్ష్మి గారు గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో ఫీజు కట్టలేని పరిస్థితి లో ఉన్నామని ఫీజు కట్టకపోతే స్కూలు వారు సర్టిఫికెట్స్ ఇవ్వడంలేదని 60 వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉందని అని ఫీజు కట్టడానికి ఆర్థిక సహాయం అందించవలసిందిగా సమితిని కోరడం జరిగింది. విజయవాడలో కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ యార్లగడ్డ రమేష్ గారు , కార్మిక పరిషత్ సభ్యులు శ్రీ కుర్రా విజయ్ కుమార్ గారు
కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్రప్రదేశ్ తరఫున స్వర్ణ జ్యోతిక గారికి శ్రీ తల్లి గారు శ్రీమతి స్వర్ణ నాగలక్ష్మి గారికి 15 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది‌.

ఫీజు

గుంటూరు జిల్లా అనంతవరప్పాడు గ్రామానికి చెందిన కొణిదెన రాజ్యలక్ష్మి PG విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించవలసిందిగా KVISSAP ని విజ్ఞప్తి చేయడం జరిగింది.గుంటూరులో కొణిదెన రాజ్యలక్ష్మి గారికి కమ్మవారి ఐక్య సేవాసమితి ఆంధ్రప్రదేశ్ తరఫున శ్రీ నర్రా వెంకటేశ్వరరావు గారు కాలేజీ ఫస్ట్ టరమ్ ఫీజు నిమిత్తం 14000/రూపాయలుమొదటి మూడు నెలలు కు హాస్టల్ ఫీజు నిమిత్తం 5300 రూపాయలు అందజేయడం జరిగింది. హాస్టల్ ఫీజు కోటపాటి పిచ్చయ్య చౌదరి గారి సౌజన్యంతో అందజేయడం జరిగింది.

ఆర్థిక సహాయం

తూర్పు గోదావరి జిల్లాకు సామర్లకోట మండలం వేట్లపాలెం కు చెందిన గుణ్ణం వినోద్ చౌదరి గారి కుమార్తి జాన గాఋ క్యాన్సర్ వ్యాధితో బాధపడడడం వలన ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం
20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

ఆర్థిక సహాయం

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థిని ఉన్నత విద్యకు కమ్మవారి ఐక్య సేవా సమితిలి చేయూతనిచ్చింది . ఖమ్మం జిల్లా , లంకపల్లి గ్రామానికి చెందిన నున్న సాయిప్రియాంక లండన్ లోని లీస్సేర్ లో ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ కోర్సులో సీటు సాధించింది . అమెరికాలో చదువుకునేందుకు ప్రియాంక కు కళాశాల ఫీజులు , ప్రయాణ ఖర్చులకు ఇబ్బంది పడుతూ తన సమస్యను కమ్మ వారి ఐక్య సేవాసమితి నాయకుల దృష్టికి తీసుకు వచ్చింది . వెంటనే స్పందించిన సమితి నాయకులు ఈ విద్యార్థినికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు . కమ్మవారి ఐక్య సేవా సమితి గ్రూప్ సబ్యులకు ప్రియాంక సమస్య ను వివరించి సాయం అందించాలని కోరారు . దీనితో స్పందించిన సభ్యులు ఎవరికివారు ప్రియాంకకు రూ . 3,05608 / +100000 +16000:421608 రూపాయలు విరాళాలను ఆమె బ్యాంకు ఎకౌంట్ లో వేయడం జరిగింది.

చెక్కు పంపిణీ

అనంతపురం జిల్లాకు చెందిన మాదాల తిరుపతి నాయుడు ఇటీవల కరెంట్ షాక్ తగిలి డం వల్లన తీవ్రగాయాలు అయ్యాయి తిరుపతి నాయుడు నిరుపేద కావడంవల్లన ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నానని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోడానికి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కమ్మవారి ఐక్య సేవా సమితి నీ అభ్యర్థించారు. దాతల సహకారంతో 25000/_ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. సమితి యువజన కార్యదర్శి మాది నేని పురుషోత్తమ నాయుడు స్వయంగా మాదాల తిరుపతి నాయుడు గ్రామానికి వెళ్లి చెక్కును అందజేశారు.

ఒలంపిక్స్ అర్హత పోటీలకు హాజరయ్యేందుకు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న ఓక్రీడాకారిణికి కమ్మవారి ఐక్య సేవా సమితి అండగా నిలిచి రూ .5.57 లక్షలు నగదు సాయం అందచేసారు . వివరాల్లోకి వెళితే విజయవాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని సూరపనేని డింపుల్ కరాటేలో ప్రతిభ కనపరచి జాతీయ , అంతర్జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటి పతకాలు సాధించింది . వచ్చే ఏడాది ఒలంపిక్స్ జపాన్ లో టోక్యోలో నిర్వహించనున్నారు . జపాన్ లో నిర్వహిస్తున్నందున జపాన్ వారి సాంప్రదాయ క్రీడ అయిన కరాటేను ఈఏడాది జరిగే ఒలంపిక్స్ లో ప్రవేశపెట్టారు . ఈ ఒలంపిక్స్ లో పాల్గొనే వారికి అర్హత పోటీలు చీలిలో నిర్వహించనున్నారు . ఈ ఎంపిక పోటీలలో పాల్గొనేందుకు డింపుల్ అర్హత సాధించింది . ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు స్వంత ఖర్చులతో పోటీలకు కోసం హాజరుకావాల్సి ఉంటుంది . దీంతో పేదరికంతో ఇబ్బంది పడుతున్న డింపుల్ పోటీలకు వెళ్ళేందుకు దాతలు సాయం కోసం ఎదురుచూస్తూ కమ్మవారి ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రామకృష్ణను సంప్రదించి తనకు సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది . సానుకూలంగా స్పందించిన ఆయన ఈమె పరిస్థితిని సేవా‌ సమితి సభ్యులకు విజ్ఞప్తి చేయడం జరిగింది దీంతో స్పందించిన సేవాసమితి సభ్యులు , పలువురు దాతలు , రూ .5.57 లక్షలను నేరుగా డింపుల్ బ్యాంకు ఎకౌంట్ లో జమచేసారు . ఈమేరకు పరుచూరి రామకృష్ణ , కోనేరు బసవేశ్వరావు , లింగం వెంకటగోపీనాధ్ తదితరులు విజయవాడలోని భ్యుల క్రీడాకారిణి ఇంటికి వెళ్ళి ఆమెను అభినందించడం జరిగింది.

News Paper Clippings

Key Involvement inRecent Activities

COMMITTEE MEMBER’S

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

PARUCHURI RAMA KRISHNA

Founder & President

CONTACT NUMBER

83309 78483

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

LINGAM VENKATA GOPINATH

Secretary

CONTACT NUMBER

99594 33449

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

KOTAPATI PITCHAIAH CHOWDARY

Treasurer

CONTACT NUMBER

96429 58483

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

EDUPUGANTI RAVI KIRAN

Vice- President Welfare

CONTACT NUMBER

90003 33800

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

PARUMALLA VIJAYA NARASIMHAM

Joint Secretary

CONTACT NUMBER

70130 96560

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

MADINENI PURUSHOTTAM

Joint Secretary

CONTACT NUMBER

90303 74508

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

BOYAPATI MADHAVARAO

 Pro

CONTACT NUMBER

94942 25171

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

POTLURI SRI SATHYA PHANINDRA KUMAR

Executive Member

CONTACT NUMBER

91774 26777

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

PARUCHURI DURGA PRASAD

Executive Member

CONTACT NUMBER

97058 12567

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

VEERAMACHANENI RAVI KUMAR

Executive Member

CONTACT NUMBER

81255 69223

ADVISORY COMMITTEE MEMBER’S :

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

YARLAGADDA RAMESH

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

PARUCHURI MADHU KIRAN

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

ATLURI RAJASHEKAR

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

MADDINA PRASANNANJANEYULU

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page Kamma Vari Ikya Seva Samithi

 

With the sole idea of helping the poor in all possible ways, Paruchuri Rama Krishna has established a Samithi called Kamma Vari Ikya Seva Samithi in 2017 and serving as the Founder & President of the respective Samithi to serve the people in all ways by leading himself to when they were in difficulty and his pure sense of humor turned him as a great man with humanity.

 Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page VISIT US ! WE ARE READY TO HELP U

Call: 8330978483
Visit: Office Address (Telengana) : HNO: #11-10-119/6, Colony: Vijayapuri Colony, Kothapet, Hyderabad, Zip Code: 500036

 

 CONTACT US :

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

ANDHRA PRADESH ADDRESS

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh

#1-32 R A PETA , Bapulapadu Mandal, Krishna dist
Andhra Pradesh 521106

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

TELANGANA ADDRESS

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh

#11-10-119/6, Vijayapuri Colony, Kothapet, Hyderabad, 500036

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh | Founder & President | Bapulapadu | the Leaders Page

KARNATAKA ADDRESS

Kamma Vari Ikya Seva Samithi Andhra Pradesh

#43,5th cross, 7th Main Road, Sriramapuram Bangalore, Karnataka, 560021