Jogu Ramanna | MLA | Adilabad | Telangana | TRS | theLeadersPage | the Leaders Page

Jogu Ramanna

MLA, Minister of Forest Environment & BC Welfare, TRS, Adilabad, Telangana.

 

Jogu Ramanna is a Member of the Legislative Assembly (MLA) of Adilabad Constituency from Telangana Rashtra Samithi(TRS) Party.

He was Born on 4-07-1963 to Ashanna in the Deepaiguda village of Adilabad district. He completed Intermediate Govt Junior College Bhainsa Adilabad District 1992. He was married to Rama and blessed with two sons.

Ramanna, who made his political debut through the Telugu Desam Party in 1984. He served as the Sarpanch of Deepaiguda village as Jainath Mandal MPTC, ZPTC.

In the 2009 Assembly elections in joint Andhra Pradesh, Congress candidate C.S. He won the MLA of Andhra Pradesh Legislative Assembly with a majority of 25,580 votes over Ramachandra Reddy.

Former Chief Minister Nara Chandrababu Naidu fought with Nagam Janardhan Reddy on the issue of the formation of a separate Telangana state.

He resigned from the TDP and the Legislative Assembly on October 10, 2011, and joined the Telangana State Assembly. He then contested for TRS in the 2012 by-elections and won the MLA again against the same candidate.

After the formation of Telangana state, he contested on the Telangana Rashtra Samithi ticket as part of the Telangana general elections held in 2014 and won the MLA with a majority of 14711 votes over Bharatiya Janata Party candidate Payal Shankar.

On June 2, 2014, he served as the Minister of Forests, Environment, and BC Welfare in the first cabinet of KCR and contributed to the greening program for Telangana.

In the Telangana by-elections held in 2018, he contested on the Telangana Rashtra Samithi party ticket and won the MLA with a majority of 25,279 votes over the nearest Bharatiya Janata Party candidate Payal Shankar.

H.no; 2-26 Deepaiguda village of Jainath Mandal, District Adilabad

Email: [email protected]

Contact : 9440416823, 8096969623

Recent Activities

జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిమిసంహరక టన్నెల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న, కలెక్టర్ శ్రీదేవసేన గారు.ఈ కార్యక్రమంలో జోగు ఫౌండేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులు పంపిణీ

కరోనా వైరస్ నేపథ్యంలో కొనసాగుతున్న లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ళకే పరిమితమైన బేల మండల కేంద్రంలోని పేద ప్రజలకు ఎమ్మెల్యే జోగు రామన్న రూ. 2 లక్షల విలువ గల సరుకులను ప్రజలకు అందజేశారు.

రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేస్తాం:

బేలా మండల కేంద్రంలో చనగ కొనుగోళ్లను ఆయన పలువురు ప్రజా ప్రతినిధులు, రైతు నాయకులు,మార్కెట్ ఛైర్మన్, అధికారులతో ఏర్పాట్లు పరిశీలించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్ లో సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో వైరస్ నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేనతో కలిసి భూమ్ స్ప్రే ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న.

జయంతి సందర్భంగా

బాపూజీ బాబూ జగ్జీవన్ రామ్ గారి 112 వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న.

భూమి పూజ సందర్భంగా

ఆదిలాబాద్ పట్టణంలోని నిషానూ ఘాట్ శివారములో దాదాపు రెండు కోట్ల 90 లక్షల విలువైన బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న.

నీటి సమస్యకు వాటర్ గ్రీడ్ తో పరిస్కారం

 మరో 10 లక్షల లీటర్ల నీటిని రిమ్స్ కు సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. గోదావరి నీరు రిమ్స్ కు రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.అదేవిదంగా రిమ్స్ లో రోగులకు,ఆపరేషన్ లకు ఉన్న నీటి సమస్య పరిష్కారం దొరికిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు త్రాగునీరు అందించార అన్నారు.ఆదిలాబాద్ మండలంలోని రాజుగుడా,కండాల తాండ, పోతాగుడా గ్రామాలకు భగీరథ నీటిని ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా నీరు తాగి ప్రజలకు ధైర్యం చెప్పారు.ఇందులో ఆర్ w ఎస్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు,జడ్పీ వైస్ ఛైర్మన్ ఆరే రాజన్న,రిమ్స్ డైరెక్టర్ బలిరామ్,ఆర్ ఎంవో,వార్డ్ కౌన్సిలర్ వెంకన్న,అధికారులు,నాయకులు ఉన్నారు.

ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న.

భుక్తాపూర్ వార్డ్ నెం.45 కాలనీలో ఓల్డ్ ఫిష్ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన పార్క్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ జోగు రామన్న, మార్కెట్ చైర్మన్ మరియు జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న మరియు మున్సిపల్ ఫ్లోర్లీడర్ బండారి సతీష్.

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి జన్మదినం సందర్బంగా తార్నాకలోని విజయ డైరీ ఆఫీస్ లో రాష్ట్ర డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి గారితో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న.

హరితహర కార్యక్రమంలో

హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు.. తెలంగాణ అంతా పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో హరితహర కార్యక్రమం చేపట్టారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో

మ్మెల్యే జోగురామన్న పట్టణంలోని వార్డ్ నెంబర్ 7లో krk కాలనీ లో పర్యటించారు. ప్రజలు తెలిపిన సమస్యలను విన్న ఎమ్మెల్యే ప్రజలకు స్థానిక పోలీసు కాలనీ ద్వారా పైపు లైన్ వేసి మంచి నీటి సౌకర్యం కలిపిస్తానని హామీ ఇచ్చారు. మురికి కాలువలు,రోడ్ల నిర్మాణం చేపట్టి కాలనీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా కల్పించారు. ఇందులోజడ్పీ వైస్ ఛైర్మన్ ఆరే రాజన్నా, నాయకులు నల్ల రాజేశ్వర్, జడ్పీటీసీ వనిత,అధికారులు,నాయకులు,కార్యకర్తలు, ప్రజలు,కాలనీవాసులు ఉన్నారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో

మ్మెల్యే జోగురామన్న పట్టణంలోని వార్డ్ నెంబర్ 7లో krk కాలనీ లో పర్యటించారు. ప్రజలు తెలిపిన సమస్యలను విన్న ఎమ్మెల్యే ప్రజలకు స్థానిక పోలీసు కాలనీ ద్వారా పైపు లైన్ వేసి మంచి నీటి సౌకర్యం కలిపిస్తానని హామీ ఇచ్చారు. మురికి కాలువలు,రోడ్ల నిర్మాణం చేపట్టి కాలనీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా కల్పించారు. ఇందులోజడ్పీ వైస్ ఛైర్మన్ ఆరే రాజన్నా, నాయకులు నల్ల రాజేశ్వర్, జడ్పీటీసీ వనిత,అధికారులు,నాయకులు,కార్యకర్తలు, ప్రజలు,కాలనీవాసులు ఉన్నారు.

}
4-07-1963

Born in Deepaiguda

Adilabad

}
1992

Intermediate

Govt Junior College Bhainsa Adilabad District

}

Joined in the TDP

}

Sarpanch

Deepaiguda village

}

MPTC

Jainath

}

ZPTC

Jainath

}
2009

MLA

of Adilabad from the TDP

}
2011

Joined in the TRS

}
2014

MLA

of Adilabad from the TRS

}
2014

Minister

of Forest Environment & BC WelfareTelangana

}
2018

MLA

of Adilabad from the TRS