Bojjapally Subhash | State Leader | BJP | Telangana | the Leaders Page

Bojjapally Subhash

BJP State Leader, Station Ghanpur, Jangaon,Telangana.


Bojjapally Subhash is an Indian Politician of the BJP and State Leader of Telangana.

Early life and education:

On the 7th of October 1975, Subhash was born in Hanumakonda to the couple Late Rajaiah Bojjapally and Laxmi.

He completed his Board of Secondary Education from Hyderabad Public School and obtained his Intermediate from HPS College of Begumpet in 1993.

In 1996, he graduated from Nizam College in Hyderabad and earned his post-graduate M.A. in English from Hyderabad Central University in 1999. Subash received his Master of Philosophy (M.Phil.) from Hyderabad Central University (HCU) in 2001.
  

A career in Politics:

Subhash desires to provide all of the services to the people in attainment. Having been inspired by Mr Narendra Modi, the Prime Minister of India, Subhash officially turned into a politician by joining the Bharatiya Janatha Party (BJP), founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India), Lal Krishna Advani (the former Deputy Prime Minister of India), and Narendra Modi (the current Prime Minister of India), eventually rising to become its leader.

As a BJP activist who put in considerable time to further societal welfare, he demonstrated his leadership skills. Subhash, a member of the BJP, has shown a sincere desire to utilise all available resources to advance the party’s reputation. Subash Worked as Telugu Yuvatha General Secretary from Warangal District in erstwhile Andhra Pradesh.

He took responsibility for this opportunity to learn about the lives of people from various walks of life, as well as the goals and aspirations of young people. The kids were very active and ambitious, but there wasn’t an excellent way to use their energy.  Every time he went through a village, it made him feel bad that so many young people had no way to make a living.

During the TDP government, he organised several projects and participated passionately in many meetings. He was instrumental in developing the party’s cadre in 2014 when his father ran for office from the Vardhanapet Assembly constituency on a YSRCP ticket. Since then, he has worked there even after his father’s death. He served as the BJP State Leader of Telangana for his humble contribution to the progress and welfare of the people by providing services and meeting the needs of everyone who has approached him for assistance.

Bojjapalli Rajaiah’s Political Career:

Bojjapally Subhash | State Leader | BJP | Telangana | the Leaders Page

Bojjapalli Rajaiah is a politician and former MLA from Telangana state. He served as a legislator from Ghanpur station in 1985 and the Parakala constituency in 1999. Rajaiah was born on 1950 in Garimillapalli Village of Tekumandla Mandal, Jayashankar Bhupalpally District, Telangana State

Bojjapalli Rajaiah entered politics as a Telugu Desam Party candidate from Station Ghanpur in 1985, defeating Congress Party candidate Banala Anandam by a margin of 19213 votes, and was elected to the assembly for the first time as an MLA. He ran for election from Ghanpur station in 1989 but was defeated by Congress candidate Arogyam by a margin of 5466 votes.

Bojjapalli Rajaiah contested the 1999 assembly elections as a Telugu Desam Party candidate from the Parakala constituency. He was elected as an MLA for the second time by winning over his nearest rival, Congress Party candidate Pulla Padmavathi, with a majority of 15094 votes. He served as the Chairman of SC Corporation in the united state of Andhra Pradesh. Rajaiah resigned from the Telugu Desam Party, worked for the YSR Congress Party for a while, and joined the Telangana Rashtra Samithi after the formation of the Telangana state. Rajaiah actively participated in TRS party activities in Parakala, Bhupalapalli, and Hanmakonda. Bojjapalli Rajaiah passed away on December 16, 2016.

Party Activities:

A dharna was held to protest on behalf of the farmers. They wanted the contributory pension scheme to be gotten rid of and less alcohol to be used and drunk. He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.

He also fought for developing temples and for the public’s issues. Leaders of the BJP held a Maha Dharna to ask the central government to say what it thinks about buying grain so that the farmers can get fair treatment.

He was extensively engrossed in many social service activities and worked hard to bring numerous state and central government schemes to the public’s attention, support them in receiving benefits, and maintain solid and cordial relationships with individuals from all walks of life, humanity, and leadership.

He conveyed that the development of party ideologies relies on unemployment, not differences between religions and castes. He was attracted to the party’s doctrines and worked for the party. During the general election season, he campaigned as the party’s full-time leader, tirelessly assisting the incumbent and recruiting more members to ensure the party’s success.

Social Activities:

He carried out his responsibilities while looking after the welfare of the people in the village and zone. He financially assisted the poor people in the town and helped them in all possible ways when needed.

He has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers. He has performed many social movements in the town, such as giving food to the Old aged and Orphan Children, Mineral water to Villagers.

In his home town, he puts together a blood donation camp and an Annadanam event to honour the birthdays of political leaders. Many service activities were organized, such as providing blankets for beggars, clothes for the poor, and food for orphaned children, and they helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.

He provided financial assistance to the village’s needy inhabitants and served them in other ways when necessary. His services were not limited to the village’s people but extended to the district’s population.

He participated in village development activities, like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.

He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.

 

H.No.: 1/9/1217 Sahakara Nagar, Street Name: Division Sahakar Nagar, Landmark: Hunter Road, Village: Hanumakonda, Mandal: Hanumakonda, District: Hanumakonda, Constituency: Station Ghanpur, State: Telangana, Pincode: 506001.
Email: [email protected]
Mobile: +919985540077

Biodata of Mr.Bojjapally Subhash

Bojjapally Subhash | State Leader | BJP | Telangana | the Leaders Page

Name: Bojjapally Subhash

DOB: 07/10/1975

Father: Mr. Bojjapally Rajaiah

Mother: Mrs Laxmi

Education Qualification: M.A English, M.Phil

Profession: Poltician

Political Party: BJP

Present Designation: State Leader of BJP

Permanent Address: H.No.: 1/9/1217 Sahakara Nagar, Street Name: Division Sahakar Nagar, Landmark: Hunter Road, Village: Hanumakonda, Mandal: Hanumakonda, District: Hanumakonda, State: Telangana, Pincode: 506001.

Contact No: +919985540077

“A leader is one who knows the way, goes the way, and shows the way..”

 

ఆవు ఎంత పవిత్రమైనది
గోవు, గంగ, గాయత్రి, ఈ మూడు పరమ పవిత్రమైనవి. ఆవుని పూజిస్తే 33కోట్ల దేవతలను పూజించినట్లే, క్రిములు లేకుండా చెయ్యటంలోనూ,
అనేక నేత్ర, హృదయ రోగాలను పారద్రోలే శక్తి గోమయంలో వుందని వైద్య శాస్త్రంలో వుంది, ఆవుని ముట్టుకున్నంతనే ఆయుష్షు వృద్ధి చెందుతుంది, ఆవుకు నమస్కరిస్తే ముక్కోటి దేవతలకు నమస్కరించినట్టే.

POLITICAL ASPIRATIONS:

 

Subhash aspires to be elected as a member of the Legislative Assembly from Station Ghanpur seats, which has strong ties. Very few educated Scheduled Caste leaders have a clear vision in the state.

He would work hard to ensure that this group realises the true colours of other parties and educate them on how Dalits across the country benefit from the leadership of Narendra Modi and Amit Shah. He Wants to grow as a strong leader in this community so that this vulnerable section also finds its rightful share in the building of this country.

Subhash became aware of this after his campaign with farmers to prevent government land acquisition was well-received. The administration had revoked the land acquisition GO due to his ongoing protests.

It’s a fact that the people of this area don’t realise the importance of Hindutva ideology. To teach this spirit among the people, He constructed a Shivaji statue, inaugurated by our Honourable state president Bandi Sanjay.

Subhash frequently attended RSS Shaka and Bajrangdal meetings to gain knowledge on the value of being a Hindu and to share this knowledge with the Hindus in our constituency.

Having observed a few RSS marches in Hyderabad when lengthy drumming accompanied uniformed Swayam Sevaks marching through the streets, he intends to implement this every week in his constituency beginning next year.

Subhash observed that his non-BJP friends were also enthused after witnessing similar marches. There is a great deal of potential for development in this region, but the TRS administration lacks focus, and its promises have never been realised. Given a chance, Subash will work diligently to learn his objective of assisting as many people as possible and contribute to the advancement of the Bharatiya Janata Party’s mission.

Recent Activities

వివాహ వేడుకలలో

బొజ్జపల్లి సుభాష్ గారు ముఖ్య అతిధిగా వివాహ వేడుకలలో పాల్గొన్న సందర్భం.

మంగళ నీరాజనం మంత్ర పుష్పoతో ప్రత్యేక పూజలు

కాలభైరవ అష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే తనయుడు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు పై ఆ కాలభైరవుడి ఆశీస్సులు ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. స్టేషన్ ఘనపూర్ మండలలో శివునిపల్లి గ్రామం లో శ్రీ లలితాంబిక ఆలయంలో కాలభైరవుడి అష్టమి సందర్భంగా స్వర్గీయ మాజీ శాసనసభ్యులు బొజ్జపల్లి రాజయ్య గారి తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారు ఆలయానికి వెళ్లి కాలభైరవ స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, మంగళ నీరాజనం మంత్ర పుష్పoతో ప్రత్యేక పూజలు జరిపించారు..

గుజరాత్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో

బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు… స్టేషన్ ఘనపూర్ గడ్డమీద బీజేపీ జెండా ఎగరడం ఖాయం.గుజరాత్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీ బిజెపి విజయ దుందుభి మోగించిన సందర్భంగా స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గట్టు కృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య ఆధితిగా పాల్గొని బిజెపి కార్యకర్తల సమక్షంలో స్వీట్లు పంచి,బాణసంచా కాల్చి,సంబురాలు చేసుకోడం జరిగింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా

బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం నుండి మేము సైతం
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా మునుగోడు మండలoలోని సోలిపురం గ్రామం లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి Komatireddy Raj Gopal Reddy గారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశ్మంత్ రెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి గార్ల* తో కలిసి ఇంటింటి ప్రచారం చెయ్యడం జరిగింది.

ప్రజా సంగ్రామ యాత్ర - 3

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ యాత్ర – 3 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గo లో విజయవంతంగా పూర్తియిన సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పాద యాత్ర పరిధి ముగిసిన సoధర్భంగా శాల్వతో సత్కరించి వర్ధన్నపేట నియోజకవర్గనికి సాగనంపారు.

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో

భారతీయ జనతాపార్టీ రఘునాథ్ పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండలం కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు వల్లాల వెంకట్ యాదవ్ గారి అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశానికి మరియు లింగాల గణపురం బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన బిజెపి మండల అధ్యక్షుడు గొరిగి సంపత్ యాదవ్ గారి అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.

బిజెపి కార్యకర్తల సమావేశంలో

ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో స్థానిక రామాలయం వద్ద జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో గ్రామం నుండి పలువురు యువకులు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు మండల పార్టీ అధ్యక్షులు గంకిడి శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన మరియు నా సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..BjpJangaon బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం

జిల్లా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెియజేస్తు

బరి గీసి కొట్లాడి ప్రభుత్వం మెడలు వంచి జనగామ జిల్లా సాదనలో
విరోచితంగా పోరాటం చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల ధశ్మంత్ రెడ్డి గారికి మరియు ఉద్యమకారులకు,ప్రజలకు జిల్లా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెియజేస్తు
Inspecting the pending Kaleswaram Canal works during #PrajaSangramaYatra5.
బిజెపి మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది..భారతీయ జనతాపార్టీ జఫర్ ఘడ్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలం కేంద్రంలోని రామాలయం యందు, బిజెపి మండల అధ్యక్షుడు టి సురేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మార్గ నిర్దేశం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి, రాబోయే ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేయాలని ఇందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని అనడం జరిగింది.
జఫర్ ఘడ్: మండలం తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు మరపల్లి రవి గారి అన్నగారైన మారేపల్లి అశోక్ గారు అనారోగ్యంతో 21.11.2022 రోజున మరణించగా,ఈరోజు వారి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని స్థానిక బిజెపి నాయకుల ద్వారా అందించడం జరిగింది..#ghanpurbjp #bjpjangon బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం BjpJangaon BJP Telangana BJP Jangaon District
జనగామ జిల్లా బిజెపి కార్యవర్గ సమావేశం స్టేషన్ ఘనపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..

NationalConstitutionDay

నేడు భారత రాజ్యాంగ దినోత్సవందేశ ప్రజలందరికీ న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949, నవంబర్ 26 న ఆమోదించబడిన సందర్భంగా దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.

పుట్టినరోజు వేడుకలలో

స్టేషన్ ఘనపూర్ మండలం శివునుపల్లి గ్రామ సిరిపురం గార్డెన్స్ నందు,స్టేషన్ మండలం పాంనూర్ గ్రామానికి చెందిన బిజెపి వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాల యుగందర్ రెడ్డి మనుమరాలు మొదటి పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ శాసనసభ్యులు Eatala Rajendar గారు తదితరులు పాల్గొన్నారు…
సోమ అమర్నాథ్ గారి ఆహ్వానం మేరకు సత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరవ్వడం జరిగింది.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం: ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామ వాస్తవ్యులు బిజెపి సీనియర్ నాయకులు సోమ అమర్నాథ్ గారు వారి స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతo నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు అమర్నాథ్ గారు నన్ను ఆహ్వానించడం తో సత్యనారాయణ స్వామి వారి వ్రతనికి హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.అనంతరం సోమ దంపతులు అమర్నాథ్ గార్లని ధర్మసాగర్ మండల అధ్యక్షులు గంకిడి శ్రీనివాస్ రెడ్డి గార్లతో కలిసి సంప్రదాయ పద్ధతిలో ఘనంగా సత్కరించడం జరిగింది.సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో పాల్గొన్నవారిలో హనుకొండ జిల్లా నాయకులు సురేందర్ రెడ్డి, మండల నాయకులు బూత్ అద్యక్షులు మరియు గ్రామస్థులు ఉన్నారు….
స్టేషన్ ఘనపూర్ బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలానికి చెందిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ గారి తండ్రి గుర్రపు నారాయణ గారు 17/11/2022 రోజున స్వర్గస్తులైనారు….విషయం తెలుసుకొని  వెళ్లి నారాయణ గారి భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం గుర్రపు ప్రసాద్ గారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపాను…..#BandiSanjayKumar #BJP4Telangana #bjpjangon #ghanpurbjp BjpJangaon BJP4Ghanaur BJP Telangana BJP Station Ghanpur Assembly
బీజేపీ సీనియర్ నేత, హన్మకొండ మాజీ ఎమ్మెల్యే, స్టేషన్ ఘనపూర్ నియోజవర్గం ఘనపూర్ మండలం ఇప్పగుడెం గ్రామ వాస్తవ్యులు శ్రీ స్వర్గీయ మందాడి సత్యనారాయణ రెడ్డి గారికి ఈరోజు వారి స్వగృహంలో వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
భగవాన్ శ్రీ బిర్సా ముండా గారి చిత్ర పటానికి పూలమాల నివాళులర్పించడం జరిగింది. Hyderabad Central University ( HCU ) లో ABVP Telangana ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ బిర్సా ముండా జయంతి నిర్వహిస్తున్న సందర్భంగా ABVP HCU ప్రెసిడెంట్ నమ్రత, ABVP HCU సెక్రటరీ యోగి గార్లు ఆహ్వానం మేరకు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి భగవాన్ శ్రీ బిర్సా ముండా గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతు భగవాన్ బిర్సాముండా జయంతి సంద్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా గిరిజన హక్కులకోసం నిరంతరం పోరాడిన ఆదివాసీ గిరిజన ముద్దుబిడ్డ. నేను చదువుకున్న యూనివర్సిటీ కి నన్ను అహ్వనిచడం సంతోషం ఉంది. అదేవిధంగా HCU ABVP ప్రెసిడెంట్ మరియు ABVP HCU సెక్రటరీ యోగి గార్లకి ప్రత్యేక ధన్యవాదాలు
6300 కోట్ల వ్యయంతో పునరుద్ధరించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని నేడు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేసిన సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినా LED స్క్రీన్ ద్వారా మోదీ గారి ప్రసంగాన్ని రైతులు, భాజపా పార్టీ కార్యకర్తలతో కలిసి వీక్షించడం జరిగింది.#Ramagundam#telanganathanksmodiji #narendramodi_primeminister #BJPTelangana #ghanupurbjp
దివి:08/11/2022స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం భౌతిక కాయానికి నివాళులు అర్పించిన బిజెపి రాష్ట్రనాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు జఫర్ ఘడ్ మండలం తిడుగు గ్రామానికి చెందిన గుర్రపు నవీన్ గారు అనారోగ్య రీత్యా రాత్రి స్వర్గస్తులైనారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బిజెపి రాష్ట్రనాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.నివాళులు అర్పించిన వారిలో బిజెపి జిల్లా సాంస్కృతిక జిల్లా కన్వీనర్ ఎండి వలిపాష్, బిజెపి మండల అధ్యక్షులు తౌటి సురేష్ గౌడ్, తిడుగు బుత్ అధ్యక్షులు చంద రాజు మరియు గ్రామస్తులు బాలయ్య, విర రాజు గార్లు తదితరులు ఉన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో చిల్పుర్ మండల పరిధిలోని నష్కల్ వంగాలపల్లి గ్రామములోని నిరుపెదలైన షెడ్యూలు కులాల వెనుకబడిన తరగతుల రైతులకు ప్రభుత్వము 143 సర్వే నెంబర్లో సుమారు 50 మందికి గాను 62. ఎకరములు భూమిని పంచి ఇచ్చి పట్టాలు కూడ ఇచ్చినది.కాని నష్కల్ ,వంగాలపల్లి రెవెన్యూ గ్రామాలలోని రైతులు యొక్క పంట భూములను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు జనగామ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం లో గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ శివ లింగయ్య గారికి వినతి పత్రం ఇచ్చి కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. నా వేంట జిల్లా నాయకులు గంటే ఉపేందర్, చిల్పూర్ మండల సోషల్ మీడియా కన్వీనర్ గుంజ రఘుపతి, నష్కల్ ,వంగాలపల్లి గ్రామ రైతులు తదితరులు ఉన్నారు.
మునుగోడు నియోజకవర్గ క్యాంప్ ఆఫీసు లో జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ నల్ల ఇంద్ర సేన రెడ్డి, బిజెపి రాష్ట్ర సహ ఇంచార్జ్ శ్రీ అరవింద్ మీనన్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గార్లని మర్యాదపూర్వకంగా కలిసిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారుజాతీయ మరియు రాష్ట్ర నాయకులని కలిసిన వారిలో వరంగల్ పార్లమెంటరీ కో కన్వీనర్ ఇనుగాల యుగంధర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ కన్వీనర్ ఐలోని అంజి రెడ్డి, జిల్లా సంస్కృతిక కన్వీనర్ ఎండీ వలి పాష, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి రడపాక ప్రదీప్, OBC మోర్చ మండల అధ్యక్షులు పండిబోయిన యాదగిరి, Bjym మండల ఉపాధ్యక్షులు జీలుకర సాయి కుమార్, గ్రామ నాయకులు పాక రాములు గార్లు ఉన్నారు..
మునుగోడు నియోజకవర్గ క్యాంప్ ఆఫీసు లో Kapilavai Dileep Kumar Ex-MLC గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
22/10/2022హనుమకొండ జిల్లాధర్మ సాగర బిజేపి మండల అధ్యక్షులు గంకిడి శ్రీనివాస్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు OBC మోర్చ జిల్లా ప్రధన కార్యదర్శి గాజుల సంపత్ కుమార్, మండల అధికార ప్రతినిధి విజయ్ శ్రీరాముల గార్లు తో కలిసి హనుమకొండ డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారుఈ సంధర్బంగా వారు మాట్లాడుతు గతంలో వరంగల్ నుండి ధర్మసాగర్ వయా హంటర్ రోడ్ 3వ నెం. బస్సు రోజుకు 8 ట్రిప్పులను నడిపేవారు. ప్రస్తుతం ఆ బస్సును మీరు రద్దు చేయడం జరిగినది. దీని వలన ధర్మసాగర్ మండలం నుండి కాజీపేట్, హన్మకొండ, వరంగల్కు వెళ్లు విద్యార్ధిని, విద్యార్ధులు అలాగే వివిధ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేయు ఉపాధ్యాయులు, కళాశాలల లెక్చరర్లు ఇబ్బంది పడుతున్నారు. హస్పిటల్లకు వెళ్లు గర్భిణీ స్త్రీలు, ముసలివాళ్లు ఆటోలను ఆశ్రయించడం జరుగుతున్నది. దీని వలన ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి. కూరగాయలు, మండల కేంద్రంలోని ధర్మసాగర్లో ఇంతమందిని ఇబ్బందికి గురిచేయకుండా దయచేసి తిరిగి 3వ నెం. వరంగల్ ధర్మసాగర్ బస్సు సర్వీసును పునరుద్ధరించి మండల ప్రజలకు సౌకర్యంగా రాకపోకలు సాగించే విధంగా చూడాలి అన్నారు.
20/10/2022జనగామ జిల్లాజిల్లా అధ్యక్షుడు డా.ఆరుట్ల దశమంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బిజెపి రాష్ట్రనాయకులు బొజ్జపల్లి సుభాష్ గారుజనగామ జిల్లా బిజెపి అధ్యక్షులు,పూర్వ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు,వృత్తిరీత్యా అడ్వకేట్, మృదు స్వభావి, హిందూ ధర్మ రక్షణ కోసం కంకణబద్దుడై మాతృభూమి సేవలో తరిస్తున్న భజరంగి,బిజెపి శ్రేణులను నడిపించే రథసారథి,జనగామ జిల్లా లో రామరాజ్య స్థాపనకు అహర్నిశలు శ్రమిస్తున్న కాషాయ సూరీడు డా.ఆరుట్ల దశమంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జనగామ జిల్లా కేంద్రం లో జూబ్లీ గార్డెన్ లో వారిని కలిసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారుస్టేషన్ ఘనపూర్ నియోజకవర్గo నుండి శుభాకాంక్షలు తెలియజేసిన వారి లో బిజెపి రాష్ట్రనాయకులు, జిల్లా సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు కార్యదర్శులు,కార్యకర్తలు,వివిధ మోర్చాల నాయకులు తదితరులు ఉన్నారు..
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంమాజీ మండల అధ్యక్షుడు తండ్రి గారైన ప్రథమ వర్ధంతికి విచ్చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారుఈరోజు జాఫర్ ఘడ్ మండల కేంద్ర లో మాజీ మండల అధ్యక్షులు ఎదలాపురం మదన్మోహన్ & బిజెపి సీనియర్ నాయకులు ఎదులపురం జయశంకర్ గార్ల తండ్రి గారైన కీశే. ఎదలాపురం ఐలయ్య గారి ప్రథమ వర్ధంతికి విచ్చేసి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు M.A, M.Phil.
మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపూర్ లోని వి.యస్. గౌడ్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన తెలంగాంణ రాష్ట్ర 19 SC నియోజక వర్గాల బిజెపి సమన్వయ కమిటీ సమావేశాంలో పాల్గొనడం జరిగింది
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంఅంత్యక్రియలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారుస్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగుడెం గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త చట్ల యాదగిరి,సత్యం గార్ల తల్లి చట్ల జయలక్ష్మి(80) గారు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.భాజపా రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంతరం వారి అంత్యక్రియలో పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లామహా శక్తి ఆలయంలో అమ్మ వారిని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారుజనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి గారి సారధ్యంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి బయల్దేరి శ్రీ మహాశక్తి ఆలయంలో కరిoనగర్ లోని చైతన్యపురి లోని శ్రీ మహా శక్తి ఆలయంలో.

బిజెపి పోరు బాట కార్యక్రమంలో భాగంగా

వేలెర్ మండలం చింతల తండాలో , మండల పార్టీ అధ్యక్షులు కట్రేవుల రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో, గ్రామ సమస్యలపై బిజెపి పోరు బాట కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం కన్వీనర్ అయిలొని అంజిరెడ్డి గార్ల తో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నాము ఈ సదర్భంగా మాట్లాడుతు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి సొంత మండలం అయినప్పటికీ గ్రామంలో సరైన ఇండ్లు,అంతర్గత రోడ్లు లేక తండా వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని,వర్షాకాల నేపథ్యంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన మురుగు నీరు ఏర్పడి,ప్రజలకు సీజనల్ వ్యాధులు వస్తునాయని,అర్హులకు పెన్షన్ రావడం లేదనిఅన్నారు…ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు పల్ల పుల్ల రాజేశ్వర్ రెడ్డి, మీరు ఇద్దరు ఉండి కూడ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అంధకారం లోకి నెట్టి వేయబడుతుంది అన్నార..తండా వాసుల సమస్యలను పరిష్కరించాలని,లేని యెడల బిజెపి ఆధ్వర్యంలో నిరసన,ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు… నియోజకవర్గం కన్వీనర్ అయిలొని అంజిరెడ్డి గార్లకి మండల పార్టీ అధ్యక్షులు కట్రేవుల రాజు శాల్వ తోటి సన్మానం చేయడం జరిగింది..
లోక్ సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా చిల్పుర్ మoడలo నష్కల్ గ్రామలో సీతారాం కళ్యాణ మండపం వద్ద ఏర్పాటుచేసిన రైతు సదస్సు కార్యక్రమం ముఖ్య అతిథిగా కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ,మరియు సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ గారు రైతులతో సమావేశంమై వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కేంద్ర సహా మంత్రివర్యులు శ్రీ BL వర్మ గారు మాట్లాడుతు….రైతులు ఎండనక వాననక కష్టపడి కాయకష్టం చేస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి తగిన సహకారం అందడం లేదు అనేది పచ్చి నిజం.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలు రాష్ట్రంలోని రైతులకు అందనీయడం లేదు అని,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలు ప్రతీ రైతుకు చేరాలి అని అన్నారు. యూరియా ధర పెరిగిన కూడా రైతుల పై ఆ భారం మోపకుండా విదేశాల నుండి 2450 రూ లకు దిగుమతి చేసుకొని 270 రూ లకు రైతులకు అందిస్తుంది మోదీ ప్రభుత్వం.తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న పంటను పండించకూడదని,వరి వేస్తే ఉరి అని అనడం ద్వారా కేసీఆర్ కు రైతుల మీద ఉన్న ప్రేమ అర్థం అవుతుంది. రుణమాఫీ చేస్తామని చెప్పి ఎంతమందికి రుణమాఫీ చేసారో చెప్పాలి. 3406 రైతు కొనుగోలు కేంద్రాలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి 1400 కేంద్రాలు పెట్టారు. సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వడం లేదు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లోని కొలువుదీరిన గణనాథులను దర్శించుకోవడం జరిగింది..బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో ఆంజనేయ స్వామి మాల వేసుకున్న హనుమాన్ భక్త బృందానికి ఈరోజు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపళ్లి సుభాష్ గారు అల్పాహార వితరణ చేశారు. అనంతరం హనుమాన్ స్వాములు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపళ్లి సుభాష్ గారుని ఆశీర్వచనం చేసి సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలోబిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు చౌదరిపల్లి బిక్షపతి గారుధర్మ సాగర్ మండల బుత్ కన్వీనర్ బత్తిని రాజు గారు బిజెపి గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ గారుబిజెపి గ్రామ శాఖ నాయకులు గోదల రాజ్ కుమార్ గారు బిజెవైఎం మండల ఉపాధ్యక్షులు మట్ట అనిల్ యాదవ్ గారు శ్రీనాథ్ గారు తిర్మల్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు
బిజెపి జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ వేలేరు మండల పార్టి అధ్యక్షులు కాట్రేవుల రాజు యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకుడు మారపాక కోటి గారి అధ్యక్షతన కుమ్మరిగూడెం లో పండిత్ దిన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకకు నియోజకవర్గం కో కన్వీనర్ గురిజాల వీరాన్న, పేర్లమండ్ల వేంకటేశ్వర్లు గార్లు తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,మొక్కలు నాటడం జరిగింది.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రవస్ యోజన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ మరియు సహకార శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ B. L. Verma గారిని హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు Rao Padma , జనగామ జిల్లా అధ్యక్షులు Dashmanth Reddy Arutla గార్ల తో కలిసి స్వాగతం పలికి ఘనంగా సన్మానం చెయ్యడం జరిగింది.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంప్రజా సంగ్రామ యాత్ర 4వ విడత ముగింపు భారీ బహిరంగసభకు బయలుదేరిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన నియోజకవర్గ కన్వీనర్ అయిలోని అంజిరెడ్డి గారితో బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారునియంతృత్వ,కుటుంబ,అవినీతి పాలన విముక్తి కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ యాత్ర4 ముగింపు సందర్భంగా, కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి గారు పాల్గొననున్న బహిరంగసభకు బయలుదేరిన వాహనాలను, నియోజకవర్గ కన్వీనర్ అయిలోని అంజిరెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంస్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో బిజెపి ఐటీ సెల్ కోర్ టీం మెంబర్ శశిక్ గారి కుమారుడు పుట్టినరోజు సిరిపురం గార్డెన్స్ లో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగ పాల్గొన్న రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు మండల నాయకులు
అను నిత్యం శ్రమిస్తూ తపిస్తూ తెలంగాణ అసెంబ్లీ పై కాషాయ జెండా నిలపడం కోసం అహర్నిశలు తనతో పాటు గా కార్యకర్తలను ఉరికిస్తూ. రాజకీయ క్షేత్రంలో వేలాది కార్యకర్తలకి వెన్నుదన్నుగా నిలిచి…..!! తన జీవితాన్ని భరతమాత సేవకు అంకితం చేసిన మన గురువు మన ధైర్యం మన నమ్మకం బిజెపి రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ అన్న గారికిహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్టేషన్గన్పూర్ మండలం పామునూరు గ్రామంలో 160 వ భూత్ అధ్యక్షుడు తాళ్లపల్లి సాయి కుమార్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేసిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కలకొల అనిల్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఇనుగాల కరుణ యుగంధర్ రెడ్డి ,రోహిత్ చంద్ర, శ్రీకాంత్, అనిల్, రంగు అఖిల్, సాంబ, బత్తిని శ్రీను, సతీష్ తదితరులు పాల్గొన్నారు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంమృతుడి కుటుంబానికి 25 కిలోల రైస్ బ్యాగ్ సహాయం చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారుచిల్పూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన ఇస్లావత్ మంతియ గారు ఇటీవల అనారోగ్యంతో మరణించగా స్థానిక బిజెపి నాయకుల ద్వారా తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు ఈ రోజున వారి కుటుంబసభ్యులను పరామర్శించి,వారికి ఎల్లప్పుడూ తోడు ఉంటానని హామీ ఇవ్వడం జరిగిందిపరామర్శించిన వారిలో రాష్ట్ర నాయకులు గుగులోత్ మధు గుగులోత్ బాబాజీ బడావత్ రమేష్ గుగులోత్ బిక్షపతి గుగులోత్ నారాయణ బిక్షపతి కొమర గోసుల సురేష్ బొచ్చు సురేష్ బొచ్చు శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది
రాజ్యాంగ పరిరక్షణ దీక్షకుబీజేపీ MLA లని అసెంబ్లీ సెషన్ నుండి సస్పెండ్ చేసిన KCR వైఖరికి నిరసనగా ఈరోజు అనగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కు.రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి నియంతృత్వాన్ని బొంద పెట్టడానికి RRR శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, రాజా సింగ్ గారు,ఇందిరా పార్క్ లో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షలో బిజెపి రాష్ట్రనాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.కార్యక్రమంలో వేలేర్ మండల్ జనరల్ సెక్రెటరీ ప్రమోద్ రెడ్డి, bjym రాష్ట్ర నాయకులు కార్తీక్ రెడ్డి, నష్కల్ శక్తి కేంద్రం ఇంచార్జ్ గుంజ రఘుపతి, కందారపు రాకేష్ శాతబోయిన రాజ్ కుమార్ శాతబోయిన రాజు పోలోజు వంశీకృష్ణ పెంజర శ్రావణ్ గురాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Party Activities

బాపూజీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా

హన్మకొండ జిల్లా కేంద్రంలో బీసీ నేత విద్యార్థి హాస్టల్ వద్ద స‌్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు తెలంగాణ ఉద్య‌మకెరటం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా పద్మశాలి సంఘo హనుమకొండ జిల్లా అధ్యక్షులు చంద మల్లయ్య ప్రో , పరికిపండ్ల వేణు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు, OBC మోర్చ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల సంపత్ గార్ల తో కలిసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. బాపూజీ క్విట్ ఇండియా,ముల్కీ వ్య‌తిరేక ఉద్య‌మంతో పాటు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించారు అని అన్నారు .
స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం వీఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి..వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలిదీక్షకు సంఘీభావం తెలిపిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారురఘునాథ్ పల్లి మండల తాసిల్దార్ కార్యాలయం ఆఫీస్ ముందు టీఎస్ వీఆర్ఏ జేఏసీ వాళ్లు తలపెట్టినటువంటి నిరావధిక సమ్మెకు బిజెపి మండల అధ్యక్షులు వల్లాల వెంకట్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగింది. బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 5500 మంది వీఆర్వో లని రెవెన్యూ శాఖ నుంచి తీసేసి రెండు సంవత్సరాల గడుస్తున్న వారికి ఉద్యోగ కల్పన చేయలేని దద్దమ్మ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించుతామని ఇక వీఆర్వోలతో పెట్టుకున్న ప్రభుత్వం ఇక రాబోయే రోజులలో తగిన శాస్తి లభిస్తుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో 23 వేల మంది వీఆర్ఏ లు రోడ్డున పడుతున్నారని వారిని ఆదుకోవాలని అసెంబ్లీ సాక్షిగా 09-09-2020 రోజున వారికి పేస్కెల్ ప్రకటించారు కానీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు 55 సంవత్సరాలు నిండిన వారికి పదోనోత్పత్తి కలిగిస్తామని మాయ మాటలు చెప్పి కాలం గడుపుతున్నారు కెసిఆర్ మీరిచ్చిన హామీలను ఇచ్చిన మాట ప్రకారంగా వారి సమస్యలు పరిష్కరించాలని వెంటనే పేస్కేలు అమలు చేయాలని మరియు వారికి ఎలాంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని లేని పక్షంలో వీఆర్ఏల ఉద్యమాన్ని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఉదృతం చేస్తామని హెచ్చరించారు జరిగింది.

నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంజాఫర్గడ్ మండలంజఫర్గడ్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాల యుగంధర్ రెడ్డి గారు పాల్గొని స్థానిక శక్తి కేంద్ర ఇన్చార్జి సింగారపు రమేష్ గారు జెండా ఆవిష్కరించడం జరిగింది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా జఫర్గడ్ మండల నాయకులతో కలిసి బిజెపి రాష్ట్రనాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

శాలువాతో ఘనంగా సన్మానం

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి వరంగల్ పార్లమెంట్ కో-కన్వీనర్ నియంతులైన పెద్దలు రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ గౌ ఇనుగాల యుగంధర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా హనుమకొండ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్రంలో యుగంధర్ గారి శాంభవి యూనివర్సల్ కార్యలయం లో పెద్దలు శ్రీ గౌ Yugendhar Reddy Bjp గారికి రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ Chiluka Vijaya Rao ధర్మసాగర్ మండల బీజీపీ అధ్యక్షులు Gankidi Srinivas Reddy , OBC మోర్చ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి Sampathkumar Gajula గార్లు తో కలిసి మిఠాయి తినిపించి శాలువాతో ఘనంగా సన్మానం చెయ్యడం జరిగింది.
నష్కల్, వంగాలపల్లి రెవెన్యూ గ్రామాలలోని రైతులము అయిన మేము మా యొక్క పంట భూములను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇవ్వడానికి అంగీకరించడము లేదు. సందర్భంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు మాట్లాడుతూ చిల్పూర్ మండలము, నష్కల్ వంగాలపల్లి గ్రామములోని నిరుపెదలైన షెడ్యూలు కులాల వెనుకబడిన తరగతుల రైతులకు ప్రభుత్వము 143 సర్వే నెంబర్లో సుమారు 50 మందికి గాను 62 ఎకరములు భూమిని పంచి ఇచ్చి పట్టాలు కూడ ఇచ్చినది.

ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో

బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి గ్రామం లో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా సాయి బాబా గుడి లో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గo చిల్పుర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన బిజెపి జిల్లా నాయకులు గంటే కోమల ఉపేoదర్ యాదవ్ గారి దంపతుల కుమార్తె భావన యాదవ్ గారికి కంటి Replacement ఆపరేషన్ కొరకు హైదరాబాద్ లోని సరోజినిదేవి హాస్పటల్లో 29/08/2022 రోజున వైద్యులతో మాట్లాడితే భావన యాదవ్ కు eye Replacement ఆపరేషన్ చేయాలి అన్నారు..కానీ నిన్న మరలా వైద్యులను సంప్రదించి తరువాత భావన యాదవ్ కు eye ఆపరేషన్ విజయవంతంగా ఆపరేషన్ పూర్తయింది.

ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో

బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి గ్రామం లో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా సాయి బాబా గుడి లో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్నేశ్వరుని మండపానికి విచ్చేసి,గణపతి పూజలో పాల్గొనడం జరిగిందిఈ పూజా కార్యక్రమంలో
పితృ వియోగం లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే శ్రీ Eatala Rajendar gari తండ్రి కీర్తిశేషులు మల్లయ్య గారి పెద్దకర్మ వారి యొక్క స్వగృహం కమలాపూర్ నందు.. వారి పెద్దకర్మకు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి భాజపా రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.నివాళులు అర్పించిన వారిలో భాజపా రాష్ట్ర నాయకులు
బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం తేనీరు విందుకు విచ్చేస్తున్న బిజెపి జాతయ ప్రధాన కార్యదర్శి&తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ @Tarun shugh , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @bangaru Sruthi గార్లకి స్వాగతం పలకడం జరిగింది.
నష్కల్ ,వంగాలపల్లి రెవెన్యూ గ్రామాలలోని రైతులు యొక్క పంట భూములను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు . జనగామ, జిల్లాలోని చిల్పూర్ మండలము, నష్కల్ వంగాలపల్లి గ్రామములోని నిరుపెదలైన షెడ్యూలు కులాల వెనుకబడిన తరగతుల రైతులకు ప్రభుత్వము 143 సర్వే నెంబర్లో సుమారు 50 మందికి గాను 62. ఎకరములు భూమిని పంచి ఇచ్చి పట్టాలు కూడ ఇచ్చినది.అప్పటి నుండి ఆ భూమిలో వున్నచెట్లు మొట్టుతీయించుకొని, రాళ్ళు రప్పలు ఏరుకొని, ప్రస్తుతము వర్షాధార పంటలు వేసుకొని సాగు చేసుకుంటున్నారు ఈ భూములకు ప్రభుత్వము నీటి వసతి కల్పించినట్లతే రెండు పంటలు పండించుకొని జీవించగలరు. ప్రభుత్వము ఇచ్చిన భూములకు ప్రభుత్వమే నీటి వసతి కల్పించి మా బిద రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.జరిగింది లేని పక్షంలో భారతి జనత పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చెయ్యడం జరిగింది.

PrajaSangramaYatra3

బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు Bandi Sanjay Kumar గారి PrajaSangramaYatra3 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గo లో విజయవంతంగా పూర్తియిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ BANDI SANJAY ANNA DIE HEART FANS గారి పాద యాత్ర పరిధి ముగిసిన సధర్భంగా శాల్వత తో సత్కరించి వర్ధన్నపేట నియోజకవర్గనికి సాగనంపారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంచత్రిపతి శివాజీ విగ్రహ ధాత బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేతుల మీద చత్రిపతి శివాజీ విగ్రహo అవిక్షరించారు బిజెపి రాష్ట్ర రథసారథి శ్రీ బండి సంజయ్ అన్న చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ్ శాఖ అధ్వర్యంలో  స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రం లో బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు ఇప్పిచినటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

ప్రతీ ఇంటి పైన మువ్వన్నెల త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి

బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం ప్రతీ ఇంటి పైన మువ్వన్నెల త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి….స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన అజాది కా అమృత్ మహోత్సవం లో భాగంగాహార్ ఘర్ తీరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘనపూర్ మండల శివుని పల్లి గ్రామ పంచాయితీ సిబ్బందికి జాతీయ జెండాలను పంపిణీ చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు మరియు జనగామ దళిత మోర్చ జిల్లా ప్రధనకార్యదర్శి రడపక ప్రదీప్ గారు.
బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం లో జాఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన బిజెపి మాజీ మండల ప్రధాన కార్యదర్శి పూజారి యాదగిరి గౌడ్ గారి తండ్రి పూజారి చిన్న నర్సయ్య గారు అనారోగ్యంతో ఈరోజు మరణించగా విషయం తెలుసుకొని వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

ABVP Telangana నూతన ప్రాంత కార్యాలయం

తార్నాకలో నిర్మించిన ABVP Telangana నూతన ప్రాంత కార్యాలయం స్ఫూర్తి-ఛాత్రశక్తి భవన్ రాష్ట్ర కార్యదర్శి #PraveenReddy ABVP జాతీయ కార్యవర్గ సభ్యులు #Sreeshaialam_viramalla గారితో సందర్షిండం జరిగింది.అనంతరం ఎబివిపి నాయకులు అమరవీరుల చిత్రపటాలను చూపిస్తూ విద్యార్థి లోకంలో జాతీయ వాదo సైద్ధాంతిక స్ఫూర్తిని నింపుతూ, విద్యార్థి శక్తి ద్వారా జాతీయ పుననిర్మాణం అనే విశాల లక్ష్యసాధన కోసం పయనిస్తూ, భరతమాత సేవకోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల గురించి వివరించారు.గత స్మృతులను నెమరేసుకొవడం జరిగింది నేను నిజాం డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు ఏవీబీపీ కార్యకర్తలను చూసి నేను ఎంతో స్ఫూర్తి చెందేవాడిని వారి యొక్క అంకుటిత దీక్ష అచంచలమైన విశ్వాసం నన్ను ఎప్పుడు ఆశ్చర్యానికి గురి చేసేది ఎప్పుడు దేశం కోసం ధర్మం కోసం విద్యార్థుల సమస్యల గురించి ఆలోచించేవారు.
నాగోల్ శుభం కన్వెన్షన్ సెంటర్ లో శేఖర్-జీ-సమాజం-నేను అరుపదుల కర్మయోగి జీవనం ఆత్మీయుల కలయిక జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం నుండి బిజెపి రాష్ట్ర నాయకులు ఇనుగాల యుగంధర్ రెడ్డి బిజెపి రాష్ట్ర సోషల్ మీడియా కొర్ టీమ్ మెంబర్ శశిక్ నియోజకవర్గ బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ శాగ నాగరాజు యువ నాయకుడు ఇనుగాల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.
బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంతెరాస గుండాలను ఎదిరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారునిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు Arvind Dharmapuri గారిపై తెరాస గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానుఈరోజు దళిత మోర్చ ఆధ్వర్యంలో జాఫర్ ఘడ్ మండలం లోని కునూర్ గ్రామం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం ఇస్తూ ఉంటే బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారిని మరియు బిజెపి కార్యకర్తలను అదే గ్రామానికి చెందిన టిఆర్ఎస్ గ్రామ సర్పంచ్ ఇళ్ళందుల కుమార్ మరియు తెరాస గుండాలు అడ్డుకోవడం జరిగింది.. వాళ్ళను ఎదిరించి మరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వెయ్యడం జరిగింది.బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు మాట్లాడుతు బిజెపికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక, బిజెపిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే సత్తాలేక, దాడులు చేయడం సిగ్గుచేటు
ధర్మసాగర్ మండలం తహిసిల్దార్ కార్యాలయం వద్ద #VRA ల నిరవధిక సమ్మెకు బిజెపి శ్రేణులతో కలిసివేల్లి సంఘీభావం తెలిపిన అనంతరం మాట్లాడం జరిగింది.
బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం లక్ష రూపాయలు పంట రుణమాఫీ చెయ్యాలని బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నారు…చిల్పుర్ మండలం సీత తండా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై సంతకాల సేకరణకు చెయ్యడం జరిగింది
బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం వెంకన్న స్వామి దర్శనం చేసుకున్న-బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు చిల్పుర్ మండలం ఈరోజు శ్రీ శ్రీ శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామివారి కల్యాణం వీక్షించడానికి కార్యకర్తల తో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు చిల్పుర్ గుట్టకి వెళ్ళడం జరిగింది.
బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం కాంట్రక్టర్ నిర్లక్ష్యం వల్ల బిజెపి జిల్లా నాయకునికి తీవ్ర గాయాలుబైక్ మీద వెళ్తుంటే స్కిడై పడ్డ బిజెపి జిల్లా నాయకునికి బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు పరామర్శించారు జాఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన బిజెపి జనగామ జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర తిరుపతి గౌడ్ గారు నిన్న జాఫర్ ఘడ్ మండలం కేంద్ర లో బిజెపి శక్తికేంద్ర ఇంచార్జ్ సమావేశం ముగించుకొని ఉప్పుగల్ గ్రామనికి తిరిగి వస్తుండగా ఉప్పుగల్ ఐ తమ్మడపల్లి కూడలి వద్ద రిజర్వాయర్ కలువ పనులు ( కేనల్ వర్క్) జరుగుతున్నయి కనీసం ప్రమాద సూచికలు,స్టీర్ట్ లైట్ లేకపోవడం వల్ల బైక్ పై వస్తుంటే స్కీడై కింద పడ్డాడు తలుకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు బుర్ర తిరుపతి గౌడ్ గారిని పరామర్శించిన అనంతరం కెనాల్ వర్క్ వద్దకు వెళ్లి పరిశీలించడం జరిగింది
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వర్షాల దాటికి శిథిలమైన గృహాలను పరిశీలించి,బాధితులను పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారునాలుగు రోజుల నుండి నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు స్టేషన్ ఘణపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో శిధిలమైన గృహాలను పరిశీలించి,బాధిత కుటుంబాలతో మాట్లాడిన అనంతరం,స్థానిక ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే రాజయ్య,ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి,పల్ల రాజేశ్వర్ రెడ్డి గార్లు స్పందించి వారికి న్యాయం చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు కోరడం జరిగింది.లేని యెడల బిజెపి ఆధ్వర్యంలో వారి కోసం న్యాయ పోరాటం చేసి వారికి అండగా నిలుస్తామని తెలిపారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంపాదయాత్ర టు పరేడ్ గ్రౌండ్ బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు లింగాల ఘణపురం మండలం జీడికల్ శ్రీ సీతారాములచంద్ర స్వామివారి దేవాలయంలో  03/07/2022వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభకు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు సభ విజయవంతం కావాలని ఆలయంలో పూజలు నిర్వహించి. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బహిరంగ సభకుస్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కార్యకర్తలతో బయలుదేరారు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంభారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభ సంపర్క్ అభియాన్ నియోజకవర్గ స్థాయి OBC మోర్చ సమావేశంధర్మ సాగర్ మండల కేంద్రంలో సుస్మిత గార్డెన్ లో నిర్వహించిన సమావేశానికి OBC మోర్చ ధర్మ సాగర్ మండల అధ్యక్షులు పూల శ్రీనివాస్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశానికిముఖ్య అతిథులుగా బహిరంగసభ నియోజకవర్గ ఇంచార్జి,బిజెపి జాతీయ కార్యదర్శి ,రాంచీ నగర మేయర్ Dr. ఆశ లక్రా,నియోజకవర్గ కోఆర్డినేటర్,మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీత మూర్తి బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు,చిలుక విజయ్ రావు,హనుకొండ జిల్లా OBC మోర్చ అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్ గార్లు హాజరై భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కార్యక్రమం నిర్వహించడం నిర్వహించారుఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జులై 2,3 తేదీల్లో హైదరాబాద్ లోని HICC- నోవాటెల్ లో జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం ఈ సమావేశాలకు ప్రధాని Narendra Modi గారితో పాటు, బిజెపి జాతీయ అధ్యక్షులు, బిజెపి పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మరియు జాతీయ పదాధికారులు పాల్గొననున్నారు అనంతరం 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభ జరగనుంది.గతంలో తెలంగాణలో ఎన్నడూ జరగనటువంటి, నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభకు లక్షలాదిగా కార్యకర్తలు, ప్రజలు రావాలని పిలుపునిచ్చారు కెసిఆర్, తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిండు.తెలంగాణ ప్రజలు కెసిఆర్ ని నమ్మే పరిస్థితిలో లేరనితెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ప్రజలంతా ఏకమవుతున్నారని. కెసిఆర్ తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిండు తెలంగాణ ప్రజలంతా మార్పు కోసం బిజెపి వైపు చూస్తున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుకు అధికారం ఖాయమని అన్నారు.అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు మాట్లాడుతూ మోది గారు పేద,మధ్యతరగతి ప్రజల కోసం తీసుకొస్తున్న పధకాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా కార్యకర్తలందరు కృషి చేయాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు ఇస్తున్న నిధులను ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మళ్లించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వట్లేదు అని దుష్ప్రచారం చేస్తున్నారని వీటన్నిటిని మన కార్యకర్తలందరు తిప్పి కొట్టాలి అన్నారు.నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభకు లక్షలాదిగా రావాలని కార్యకర్తలకు పిలిపి ఇవ్వడం జరిగింది.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంభారతీయ జనతా పార్టీ చిల్పూర్ మండలం శక్తి కేంద్ర ఇన్చార్జిల మరియు బూత్ అధ్యక్షుల సమావేశం శ్రీ శ్రీ శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామివారి – దర్శనం చేసుకున్న బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు K.గీత మూర్తి గారి తో పాటు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారుజూలై 3న హైదరాబాద్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయుటకు,చిల్పూర్ మండలం కేంద్రం లో మండల పార్టీ అధ్యక్షులు పెండ్యల దిలిప్ గారి అధ్యక్షతన నిర్వహించిన,మండల పరిధిలోని శక్తి కేంద్ర ఇంఛార్జిల మరియు బూత్ అధ్యక్షులు సమావేశానికి నియోజకవర్గ కోఆర్డినేటర్,బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు K.గీత మూర్తి బిజెపి మహిళ మోర్చ జనగామ జిల్లా అధ్యక్షురాలు ఇనుగాల కరుణ యుగందర్ రెడ్డి గారు బిజెపి రాష్ట్ర నాయకులు చిలుక విజయ్ రావు నియోజకవర్గ ఇంచార్జ్ పెరమండ్ల వెంకటేశ్వరులు జోనల్ ఇంఛార్జి శివరాజ్ యాదవ్ గార్లతో కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారుఅనంతరం చిల్పూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభ విజయవంతం కావలని.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంవరంగల్ NH163 పల్లగుట్ట క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంబిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండె విజయరామారావు మరియు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు బిజెపి సంస్థాగత కార్యక్రమాలు చూసుకొని ఘనపూర్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకుని వెంటనే తన వాహనాన్ని పక్కకు నిలిపి క్షతగాత్రులను సందర్శించి వివరాలు తెలుసుకోవడం జరిగింది.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం కృష్ణాజిగూడానికి చెందిన ఉడుత సమ్మయ్య గారు మరియు సాదం మత్త చంద్రయ్య గారు ఘనపూర్ మండలం కేంద్రం లో సమీప బంధువుల వివాహానికి వెళ్తుండగా పల్లగుట్ట క్రాస్ వద్ద కారు అతి వేగంగా వచ్చి బైక్ ఢీకొట్టడంతో ఉడతా సమ్మయ్య అక్కడికక్కడే మృతిచందగ సాదం సమ్మయ్య ను హైదరాబాద్ హాస్పిటల్ తరలించారు. కుటుంబాని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలింగాల గణపురం మండలం మాణిక్య పురం గ్రామానికి చెందిన చాపల నర్సయ్య కుమారుడు గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతూ ఇటీవల మరణించాడు ఈ విషయం తెలుసుకున్న #బీజేపీ #రాష్ట్రనాయకులు #బొజ్జపళ్లి #సుభాష్ #గారు నరసయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఇదే గ్రామానికి చెందిన బీజేవైఎం మండల కార్యదర్శి మరికుక్కల ప్రశాంత్ గారికి కబాడీ ఆడుతుండగా కాలు విరిగింది. తనకు కావాల్సిన వైద్యం ఫిజియోథెరపీ వైద్యం చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆర్థిక సహాయం చేశారు. తదనంతరం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేయాలని మార్గనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో లింగాల ఘనపురం బిజెపి మండల అధ్యక్షులు గొరిగె సంపత్ గారుదుసరి విజయ్ గారు స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ bjym కన్వీనర్ దుసరి భారత్ కుమార్ bjym వైస్ ప్రెసిడెంట్ బండ ఆంజనేయులు Bjp బూత్ ప్రెసిడెంట్కడమంచి కొమురయ్య Bjp వైస్ ప్రెసిడెంట్చౌదరిపల్లి సతీష్ బీసీ మోర్చా ప్రెసిడెంట్సాయి గ్రామ శాఖ bjym ప్రెసిడెంట్ V.కరుణాకర్, v.హరీష్ కుమార్, B.కరుణాకర్, B.అనిల్,భారత్,అజయ్ సాయి తదితరులు పాల్గొన్నారు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం #షెడ్యూల్_కులాల_మహిళా_వసతి_గృహాన్ని #బిజెపి_రాష్ట్ర_నాయకులు_బొజ్జపల్లి_సుభాష్_గారు_ఆకస్మిక_తనిఖీచేశారుహనుమకొండ జిల్లా లోని నక్కలగుట్ట షెడ్యూల్ కులాల మహిళ హాస్టల్ లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చెందిన మహిళ విద్యార్థినులు హాస్టల్ లో నివాసముంటున్నారు. వారిని కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. #బిజెపి_రాష్ట్ర_నాయకులు_బొజ్జపల్లి_సుభాష్_గారు హాస్టల్ లో మౌలిక వసతులపై వార్డెన్ విజయ లక్ష్మి గారిని అడిగి తెలుసుకున్నారు.స్వయంగా హాస్టల్ ని సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ లో స్టోర్ రూమ్ లోని వస్తువులను పరిశీలించారు.. మరియు వంట శాలను పరిశీలించారు.హాస్టల్ లో వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.మరుగుదొడ్లను పరిశీలించారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామం లో హనుమాన్ శోభ యాత్ర లో బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు పాల్గొనడం జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు .అనంతరం బొజ్జపల్లి సుభాష్ గారిని హనుమమన్ స్వాములు శాలువాతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంపత్ గారు, వినయ్ గారు, సంతోష గారు, అరుణ్ గారు, రాజు గారు, రాజేష్ గారు పాల్గొనడం జరిగింది
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంచిల్పూర్ మండలం,లింగంపల్లి గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ పండుగ సందర్భంగా మట్ట అనిల్ కుమార్ గారు బిజెపి రాష్ట్రనాయకులు బొజ్జపల్లి సుభాష్ గారిని ఆహ్వానించారు.ఎల్లమ్మ గుడి సందర్శించి అమ్మవారు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మట్ట అనిల్ కుమార్ గారి ఇంటికి భోజనానికి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పెండ్యల దిలీప్బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గాలి రాజు గారుబీజేపీ బూత్ అధ్యక్షులు వద్ధుల కుమార్ గారుబీజేపీ బూత్ అధ్యక్షులు ప్రవీణ్ గారు కొండ వెంకన్న గారు తదితరులు పాల్గొన్నారు..
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంగోశాలను సందర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంధర్మసాగర్ మండలం ఎల్కుర్తి గ్రామంలో బీజేవైఎం మండల కోశాధికారి శ్రీనివాస్ గారి కుమారుడు విశ్రుత్ మెదటి పుట్టినరోజు సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు వెళ్లి ఆశీర్వదించారు. తదనంతరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో బిజెపి_రాష్ట్రనాయకులు #బొజ్జపల్లి_సుభాష్ గారుతో విశ్రుత్ పుట్టినరోజున మొక్క నాటడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ఉపాధ్యక్షులు కొలిపాక కార్తీక్ గౌడ్ కిరణ్,రణదీర్ రెడ్డి, మనోజ్, ప్రవీన్ సాంబరాజు తదితరులు పాల్గొన్నారు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంకార్యకర్తలకు అండగా బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారువేలేరు, మే7 రోజున మండలంలోని లోక్యాతండాకు చెందిన లకావత్ స్వరూప లకావత్ రవినాయక్ గారి పై సర్పంచ్ భర్త మురావత్ లింగం గొడ్డలితో దాడి చేశాడు. ఈరోజు ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు లకావత్ రవి నాయక్ గారి ఇంటికి వెళ్లే ఆ కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు పరామర్శించి ధైర్యంగా ఉండండి నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. అనంతరం పోలీసు స్టేషన్ వెళ్లి వేలేర్ మండల ఎస్సై నవీన్ కుమార్ గారితో బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు మాట్లాడి కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు రాజు యాదవ్ గారు బీజేవైఎం నియోజకవర్గ కోకన్వీనర్ ప్రమోద్ రెడ్డి బీజేవైఎం రాష్ట్ర నాయకులు ఇనుగాల కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుల భూములతో ప్రభుత్వ రియలెస్టేట్ వ్యాపారాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పోరాటానికి బిజెపి మద్దతుస్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంఉమ్మడి వరంగల్ జిల్లాలోని 27 గ్రామాల్లో 21,517 ఎకరాలు పచ్చని పొలాల్లో సర్కారు వెంచర్లు!ల్యాండ్ పుల్లింగ్ స్కీంకు భూములు ఇవ్వము దీనిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు మార్తినేని ధర్మారావు గారు, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు డిమాండ్.
రైతుల భూములతో ప్రభుత్వ రియలెస్టేట్ వ్యాపారాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పోరాటానికి బిజెపి మద్దతుస్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంఉమ్మడి వరంగల్ జిల్లాలోని 27 గ్రామాల్లో 21,517 ఎకరాలు పచ్చని పొలాల్లో సర్కారు వెంచర్లు!ల్యాండ్ పుల్లింగ్ స్కీంకు భూములు ఇవ్వము దీనిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు మార్తినేని ధర్మారావు గారు, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు డిమాండ్.
దళిత మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంప్రమాదవశాత్తు గుంతలో పడిన బిజెపి కార్యకర్తను బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు పరామర్శించారు చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బిజెపి 52బూత్ అధ్యక్షులు దోరం శ్రీనివాస్ గారు ఇటీవల ఘణపూర్ కి వెళ్తుండగా రోడ్డు పక్కన గుంత పైన రేకు ఉండడంతో చూసుకోకుండా రేకుపై కాలు వేయడంతో గుంతులోకి జారి పడిపోయాడు. ప్రమాదంలో చేతులకు దెబ్బలు తగలడంతో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు దొరం శ్రీనివాస్ ను పరామర్శించి. దైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పి ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకు రావాలన్నారు.

అంతర్జాతీయ యోగ దినోత్సవం శుభాకాంక్షలు

బిజెపి స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం అంతర్జాతీయ యోగ దినోత్సవం శుభాకాంక్షలుగౌ.శ్రీ బొజ్జపల్లి రాజయ్య గారు EX.MLA ( స్టే ఘనపూర్ ) బొజ్జపల్లి రాజయ్య ట్రస్ట్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఘనపూర్ మండలం లోని శివునిపల్లి గ్రామం జయ ఫంక్షన్ హాల్ లో జరిగిన యోగ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ యోగ గురువులు స్వామి మహేశ్వరానంద మరియు శ్రీ రామ నారాయణ స్వామి గార్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన వెలిగించి యోగ శిక్షణ ప్రారంభించారు. అనంతరం బొజ్జపల్లి రాజయ్య ex.MLA తనయుడు ట్రస్ట్ చైర్మన్ బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు మాట్లాడుతూ మా నాన్నగారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవ చేశారు. మా నాన్నగారు ఒక స్ఫూర్తి తో నియోజకవర్గ ప్రజలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేకమైన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తానని అన్నారు.పూజ్యులు యోగ గురువులు స్వామి మహేశ్వరానంద మరియు శ్రీ రామ నారాయణ స్వామి గార్లు మాట్లాడుతూ యోగ యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ యోగ వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయని యోగ అభ్యాసం చేయడం వల్ల మనశ్శాంతి మరియు ఇంద్రియాలను నిగ్రహం చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ యోగా అనేది అభ్యసించాలని పతంజలి మహర్షి గారు యోగా విధానాన్ని ప్రవేశపెట్టారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంభారతీయ జనతా పార్టీ చిల్పుర్ మండలం శక్తి కేంద్ర ఇన్చార్జిల సమావేశం జూలై 3న హైదరాబాద్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయుటకు, చిల్పుర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు పెండ్యాల దిలీప్ గారి అధ్యక్షతన నిర్వహించిన,మండల పరిధిలోని శక్తి కేంద్ర ఇంఛార్జిల సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండె విజయరామారావు గారి తో ,బిజెపి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పెరమండ్ల వెంకటేశ్వర్లు,మహిళ మోర్చ జనగామ జిల్లా అధ్యక్షురాలు ఇనుగాల కరుణ యుగందర్ రెడ్డి గార్ల కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండె విజయరామారావు గారు మాట్లాడుతూ జూలై 3న జరిగే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి భారీ బహిరంగసభకు ప్రతి బూత్ నుంచి 30 మందిని తరలించాలని అన్నారు.ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు మాట్లాడుతూ 2023 అధికారంలోకి రావడం తథ్యం.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంతల్లి కొడుకు తీవ్ర గాయాలు పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు చిల్పూర్ మండలం నష్కల్ గ్రామం చెందిన బిజెపి కార్యకర్తశాతబోయిన కార్తీక్ గారు వాళ్ళ అమ్మ కి కాలు ప్యాచర్ అయితే కట్టుకట్టించాలి అని ద్విచక్ర వాహనంపై ఘనపూర్ తీసుకెళ్ళి తిరిగి వస్తుండగా చిన్నపెండ్యాల ఎచ్ పి పెట్రోల్ బాంక్ వద్ద పల్లె వెలుగు బస్సు డికోట్టడం జరిగింది. కార్తీక్ మరియు వాళ్ళ అమ్మగారికి ఇద్దరు గాయపడ్డారని బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు విషయం తెలుసుకొని హుటాహుటిన హనుమకొండ హాస్పిటల్ వెళ్లి ఆ కుటుంబాన్ని పరమర్శించి వారికీ మనోదైర్యం చెప్పి మీకు అండగా మేం ఉంటాం అనే భరోసా ఇవ్వడం జరిగింది.
జనగామ జిల్లాగత మూడు రోజుల క్రితం జనగామ జిల్లాలో అకాల వర్షం కురిసిన సందర్భంగా పంట పరిశీలనకు ఐకెపి సెంటర్లును సందర్శనకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశ్మంత్ రెడ్డి గార్లతో
ఛలో మహబూబ్ నగర్జనం గోస – బిజెపి భరోసాబిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా,  సాయంత్రం మహబూబ్ నగర్ లోని MVS ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ J.P.Nadda గారు సభ కు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి #బిజెపి #రాష్ట్రనాయకులు బొజ్జపళ్లి సుభాష్ గారు వివిధ నాయకులు తరలి వెళ్ళడం జరిగింది.
స్టేషన్ ఘనపూర్జఫర్గడ్ మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి యాకయ్య గారు అనారోగ్యంతో మరణించిగా విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది.తాము అందుబాటులో లేకున్నా కూడా తమ వంతు సహాయంగా కార్యకర్తలను పంపించి బాధిత కుటుంబానికి తమ వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం అందజేశారు
మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర నాయకుల బొజ్జపల్లి సుభాష్ గారుజాఫర్ గడ్ మండలం కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి. రిటైర్డ్ ఉపాధ్యాయుడు అంచూరి సుదర్శనం గారికి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూబిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు.. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు.
సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న- బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో రాములోరి గుడిలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగాబిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ పాల్గొన్నారు.సీతరామ చంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొనుటకు నస్కల్ రాముల వారి గుడికి విచ్చేసిన బొజ్జపళ్లి సుభాష్ గారిని బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారురాములోరి ఆశీస్సులతో స్టేషన్ ఘన్ పుర్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నానని తెలిపారు తదనంతరం కార్యక్రమంలో
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి ఘనంగా నిర్వహించారు. బిజెపి రాష్ట్రనాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు పాల్గొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీధర్మసాగర్ మండల తహసీల్దార్ గారి ద్వారా కిసాన్ మోర్చా మండల శాఖ తరపున రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూఐకేపీ సెంటర్ లను ప్రారంభించాలని తహశీల్దార్కు వినతిపత్రం ఇచ్చిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపళ్లి సుభాష్ గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూతెలంగాణవ్యాప్తంగా రబీ సీజన్లో వరి సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు పై రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని కారణంగా ఆందోళన చెందుతున్నారు కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల తో కుమ్మక్కై రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర అందకుండా అన్యాయం చేయడాన్ని కిసాన్ మోర్చా తీవ్రంగా నిరసిస్తూ ఉన్నది.గత ఖరీప్ లో కూడా కేంద్రం సహకరించిన వడ్లు కొనకుండా రైతులను తీవ్రంగా నష్ట పరిచింది ఈ నేపధ్యంలో బీజేపీ కిసాన్ మోర్చా రబీ లో వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నది లేనిచో రైతుల పక్షాన బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు ఉద్యమ కార్యాచరణ చేస్తామని అన్నారు.

Subash with Prominent Leaders

హుజురాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపాల్ ఆండ్ కమిషనర్, గౌ శ్రీ Parikipandla Narahari ( IAS ) గారినీ సన్మానం చేయ్యడం జరిగింది.

జనగామ జిల్లా కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారికి నష్కల్ రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య & కాకతీయులు నిర్మించిన రామ మందిరము గురించి వినతిపత్రం ఇచ్చిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 SBI డిజిటల్ బ్యాంకింగ్ సేవలను భారత ప్రధానిమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు వర్చ్యువల్ గా డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ సేవలను ప్రారంభిస్తున్నారు…అందులో భాగంగానే జనగామ జిల్లా కేంద్రము మున్సిపల్ కార్యాలయం వద్ద ఒక డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభించారు…స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి బిజేపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారు కార్యక్రమంలో హాజరైఅనంతరం కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చి వారికి వివరిస్తూ

శామీర్ పేట్ ఈటల నివాసానికి వెళ్ళిన బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ గా నియమితులైన.. సందర్భంగా హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారి నివాసానికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి మొదటిసారిగా బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారి తో బిజెపి రాష్ట్ర నాయకులు చిలుక విజయ్ రావు,ధర్మసాగర్ మండల అధ్యక్షులు గంకిడి శ్రీనివాస్ రెడ్డి,హనుమకొండ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గాజుల సంపత్,శ్రీరాములు విజయ్ గార్లు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీ గారిని బిజెపి రాష్ట్ర కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసిన స్వర్గీయ మాజీ శాసనసభ్యులు బొజ్జపల్లి రాజయ్య గారి తనయడు బొజ్జపల్లి సుభాష్ గారు.

కరీంనగర్ జిల్లామహా శక్తి ఆలయంలో అమ్మ వారిని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి గారి సారధ్యంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి బయల్దేరి  శ్రీ మహాశక్తి ఆలయంలో కరిoనగర్ లోని చైతన్యపురి లోని శ్రీ మహా శక్తి ఆలయంలో అమ్మ వారిని జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి, వరంగల్ పార్లమెంటరీ పార్టీ కో కన్వీనర్ ఇనుగాల యుగంధర్ రెడ్డి, నియోజకవర్గం కన్వీనర్ అయిలొని అంజి రెడ్డి, సాంకృతిక జిల్లా కన్వీనర్ ఎండీ వలి పాషా జిల్లా సీనియర్ నాయకులు కావటి ముత్యాలు గార్లతో కలిసి దర్శించుకున్న  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారిని మర్యాద పూర్వకంగా కలసిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు  తదితరులు పాల్గొన్నారు.

జనహృదయనేత జనం మెచ్చిన వీరుడు జయకేతనం ఎగిరేసిన అదిరథుడు మా అన్న ఈటెల రాజేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలుబిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు జన్మదిన వేడుకల్లో బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంకేంద్ర సహా మంత్రివర్యులు శ్రీ BL వర్మ గారికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారులోక్ సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా  స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో బిజెపి పార్టీ బలోపేతానికి వివిధ, కార్యక్రమాలలో పాల్గొనడానికి విచ్చేస్తున్న కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ, చీల్పుర్ మండలనికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి మేము సైతం-మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా

  Pamphlets of Bojjapally Subash

News Paper Clippings

}
07/10/1975

Born in Hanumakonda

}

Completed Board of Secondary Education

 In Hyderabad Public School

}
1993

Obtained Intermediate

 From HPS College of Begumpet.

}
1996

Graduated

 from Nizam College in Hyderabad

}
1999

Post Graduated

With M.A. in English from Hyderabad Central University.

}
2001

Master of Philosophy (M.Phil.)

 From Hyderabad Central University (HCU).

}

Telugu Yuvatha General Secretary

}

Joined in the BJP

}

State Leader of BJP

Telangana

}

Founder of Bojjapally Rajaiah Trust

Telangana