Balaram Jadhav ( M.Sc.B.Ed )

Balaram Jadhav ( M.Sc.B.Ed )

Telangana Government Junior Lecturer Association State General Secretary, Boath Constituency, Adilabad District.

Balaram Jadhav is a Social Activist and Government Junior Lecturer Association State General Secretary of Telangana.

Early Life and Education: 

On February 6th, 1984, Balaram Jadhav was born to the couple Mr. Parushuram Jadhav and Mrs. Kamala and raised in the Gouliguda of Neradigonda Mandal in Adilabad District in the State of Telangana.

Balaram Jadhav completed his M.Sc.B.Ed. from the Osmania University campus during the years 2004 to 2007.

Involvement and Participation in ABVP:

Balaram Jadhav, who began politics after completing his education, joined the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP), a student organization in India that was founded in 1949. ABVP aims to promote nationalism and social and cultural values among students and works to create a conducive academic environment in educational institutions.

He also worked as the Leader of the Botany Department at the OU campus to encourage students to see the need for comprehensive and sustainable development from the appropriate perspective.

He completed his Prathamika Varga in Rashtriya Swayamsevak Sangh (RSS), a Hindu nationalist organization.

In 2007, he was selected as a Hostel Welfare Officer (WHO) for his effort and humility toward the progress and welfare of the people by offering services to the public and addressing the requirements of everyone.

In 2008, his patience and passion earned him the position of Lead India 20-20 Program Coordinator Officer. He has consistently worked for the people, considered their welfare, and garnered their utmost esteem.

Engagement in the Government Junior Lecturer Association:

In 2012, Balaram Jadhav became a member of the Government Junior Lecturer Association.

In 2016, Balaram Jadhav was appointed as the District General Secretary of the Government Junior Lecturer Association due to his outstanding performance during his service, and he has since worked diligently for the betterment of society.

In recognition of his continued dedication and genuine concern for others, Balaram Jadhav was elected as the District President of the Government Junior Lecturer Association in 2020, and he has fulfilled his duties with integrity and adherence to regulations to serve the welfare of society.

For his selfless contributions to the advancement and well-being of the people by providing assistance and fulfilling the needs of those who have sought his help, Balaram Jadhav was appointed as the State General Secretary of the Government Junior Lecturer Association of Telangana since 2021.

Pandemic Services

  • He has organized several public programs related to social work, including health camps in tribal Adivasi villages to raise awareness about COVID-19 and provide eye and general health check-ups, as well as distribute information about coronavirus precautions.
  • He has also helped over 500 poor families in these villages by providing them with daily-use grocery items such as oil, dal, rice, and atta.
  • During the pandemic, I distributed health kits and food to many poor families in tribal Adivasi villages and among migrant workers. These kits included masks, hand sanitizer, and other essential items to protect against coronavirus.

Balaram Jadhav has undertaken various activities:

  • Balaram Jadhav, a Junior Lecturer at Neradigonda College, selflessly donates food to children every day, using his own money.
  • In addition, every year on his birthday, Balaram Jadhav’s supporters and admirers organize blood donation campaigns, resulting in the annual collection of 500 units of blood. Notably, for the past four years, Balaram Jadhav himself has made personal contributions by donating blood on multiple occasions.
  • Balaram Jadhav took the initiative to organize health camps at Gadivasi Villages and Thandas.
  • He spearheaded initiatives in youth empowerment, including organizing games, programs, cricket tournaments, and educational activities.
  • He actively raised awareness about illiteracy among the people in Adivasi villages within the Boath constituency.
  • Balaram Jadhav generously provided donations to nearly 100 temples in the Boath constituency.
  • He directly extended financial support to impoverished individuals facing health issues as well as those in need of assistance for education.
  • Balaram Jadhav offered financial assistance to impoverished families during times of crisis and supported economically disadvantaged individuals by providing financial aid for their marriage ceremonies.

Involvement of Family Members in Politics:

  • Balaram Jadhav’s father’s name is Parushuram Jadhav, who was previously involved in politics with the BJP. At the moment, Parushuram Jadhav is the BJP Sarpanch in Narayanpur (V) for the second time. He is also the BJP Adilabad District Secretary. Balaram Jadhav is not mentioned as being involved in politics in this sentence.
  • Balaram Jadhav’s spouse, Sujatha Jadhav, is actively involved in politics and currently holds the position of BJP MPTC ruling for Wankidi (V). She is also serving as the BJP Mahila Morcha Vice President for Adilabad district.

H.No: 1-1, Street Name: Darmik Nagar, Village: Wankidi, Mandal: Neradigonda, District: Adilabad, Constituency: Boath, State: Telangana, Pincode: 504323.

Email: jadhavbalaram5544@gmail.com

Mobile: 9440510661

Biodata of Balaram Jadhav

Name: Balaram Jadhav

DOB: February 6th, 1983

Father: Mr. Parushuram Jadhav

Mother: Mrs. Kamala

Education Qualification: Completed M.Sc.B.Ed

Profession: Politician

Political Party: Independent ( Aspiring to join the BJP )

Present Designation: Government Junior Lecturer Association State General Secretary

Permanent Address: Wankidi, Neradigonda, Adilabad, Boath, Telangana.

Contact No: 9440510661

 

Brief About Balaram Jadhav

Balaram Jadhav is the General Secretary of the Telangana State Teachers Association and is actively involved in various social and community activities. He has been actively involved in politics since his college days and was associated with the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP), a student organization.

He has organized multiple public programs related to social work, including health camps, blood donation programs, and the distribution of essential items to underprivileged families during the pandemic. Balaram Jadhav’s family also has a political background, with his father and spouse actively involved in politics.

In the Boath constituency, Balaram Jadhav visited approximately 7000 families, offering condolences to families who lost their loved ones and attending various commemorative events in the region. He promotes the use of sports as a means to increase camaraderie and encourage a healthy lifestyle.

Balaram Jadhav also showed his involvement in the community by attending weddings and blessing the bride and groom, and offering his condolences and support to families affected by accidents or tragedies. Additionally, he and his team provided financial assistance and essential goods to those who suffered losses in accidents or disasters, demonstrating his compassionate nature.

Activities Undertaken by Balaram Jadhav

బలరాం జాదవ్ గారు తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంలో జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ అధ్యక్షుడు డా . పి మధుసూధన్ రెడ్డి గారు బలరాం జాదవ్ గారిని సన్మానించడం జరిగింది.

బలరాం జాదవ్ గారు కరోనా కష్ట కాలంలో ఆదివాసీ గ్రామాలలో నిత్యావసర సరుకులు పంపిణి మరియు కరోనా మీద అవగాహన కల్పించడం జరిగింది.

Recent Activities

నివాళి

సిరికొండ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ జడ్పిటిసి రఘురాం గారి మామ వెట్టి జాకు గోరి పూజ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ హాజరయ్యారు.ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.బలరాంతో పాటు బీజేపీ మండల అధ్యక్షులు అమోల్,OBC మండల అధ్యక్షులు సంతోష్,కేశవ్,అభినంద్ తదితరులు ఉన్నారు.

రక్తదాన శిబిరం

ఇచ్చోడ మండల కేంద్రంలో అనిల్ ముర్ఖుటే యువసేన ఆధ్వర్యంలో రక్తధాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ రక్తదాన శిబిరాన్ని సంత్ శ్రీ నారాయణ మహారాజ్ గారు ప్రారంభించారు దీనికి గాను ముఖ్య అతిథిగా తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కేంద్రే నారాయణ గారు, ఎంపీటీసీ గజానంద్ గారు, BJYM మండల ఉపాధ్యక్షులు మచ్చ అజయ్ గారు, OBC మండల అధ్యక్షులు జాదవ్ రాము గారు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.

శబరి మాత భక్తులు పాదయాత్ర

నేరడిగొండ మండలం ధార్మిక్‌ నగర్ నందు శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రతియేట బోథ్ నియోజకవర్గం వివిధ మండలాలకు చెందిన శబరి మాత భక్తులు నిర్వహించే పాదయాత్రలో మార్గమధ్యంలోని బలరాం జాదవ్ గారు ఇంట్లో సేదతీరారు.లోక కళ్యాణార్థం భక్తులు కాలినడకన కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి గ్రామంలో వెలసిన శబరిమాత ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి ఆశిస్సులు పొందుతారు.ఎప్పటిలాగానే ఈసారి కూడా వీరికి తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు తన సొంత గ్రామంలో (ధార్మిక్ నగర్)పండ్లు,మజ్జిగ, తేనేటివిందు ఏర్పాటు చేసారు.దాదాపు 400 మంది భక్తులు బలరాం ఇంట్లో సేదదీరిన తరువాత వారితో పాటు తానుకూడా కొద్ది దూరం అడుగులో అడుగు వేసారు.శబరిమాత చిన్ననాటినుండే రాముని మీద మక్కువతో పాటలు పాడేదని,రాముని మార్గంలోనే నడవాలని భక్తులకు హితబోధ చేసేదని అందుకే శబరమ్మ రామ భక్తురాలిగా పేరుగాంచిందని మాట్లాడుకుంటు వారికి వీడ్కోలు పలికారు.బలరాంకు తమపై ఉన్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.

డిమాండ్

బోథ్ నియోజక వర్గంలో గల వివిధ ప్రాంతంలో కురిసిన వడగండ్ల వాన రైతుల జీవితాలలో చీకటి నింపింది.వివిధ గ్రామాల రైతుల పొలాలను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .

క్రికెట్ పోటీలు ప్రారంభోత్సవం

ఇచ్చోడ మండలం అడేగాం (కే) గ్రామంలో ఉగాది సందర్భంగా జై బజరంగ్ దళ్ అధ్వర్యంలో జరిగే క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు.ఈ క్రికెట్ పోటీలకు జై బజరంగ్ దళ్‌ యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.బలరాం మాట్లాడుతూ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.యువకులు క్రికెట్ పోటీలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర స్థాయిలలో జాతీయ స్థాయిలలో సెలెక్ట్ కావాలని అన్నారు.క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరియు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.

గృహ ప్రవేశం

ఇచ్చోడ మండలం నల్లెగావ్ గ్రామానికి చెందిన చౌహాన్ గంగాధర్ గారి గృహప్రవేశానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

అభివృద్ధిలో యువత పాత్ర పై మాట్లాతు

ఇచ్చోడ మండలం అడేగాం గ్రామస్తుల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరై గ్రామం అభివృద్ధిలో యువత పాత్ర పై మాట్లాడడం జరిగింది. గ్రామస్తులు పిలవగానే వచ్చిన బలరాం జాదవ్ గారికి సన్మానం చేసి,తను చేస్తున్న సేవకు మేమంతా మి వెంట ఉంటా మని,రాబోయే కాలంలో భోథ్ నియోజక వర్గంలో పెను మార్పు కోసం యువత పనిచేస్తుంది అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బలరాం తో పాటు తాటిపల్లి నారాయణ్ రెడ్డి గారు,కళ్లెం సతీష్ రెడ్డి గారు, తోట వెంకట్రావు గారు, రమేష్ గారు,అజయ్ గారు, ఆదిత్య గారు, అనిల్ గారు, భరత్ గారు మరియు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.

కేశఖండన మహోత్సవం

బోథ్ మండలం కౌఠ (బి) గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి గారి మనుమడి కేశఖండన మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరయ్యారు. అలాగే మర్లపల్లి గ్రామానికి చెందిన నారాయణ గారి కుమారుడి కేశ ఖండన కార్యక్రమానికి హాజరయ్యారు.

వివాహా వేడుక

బోథ్ మండలం పార్డి (కే) గ్రామానికి చెందిన రిటైర్ టీచర్ జుగ్నక్ సోనేరావ్ గారి కుమారుడు జుగ్నక్ శ్రీకాంత్ గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు మరియు రచ్చకోట మహారాజ్ గారు, BJYM జిల్లా కార్యదర్శి రంజిత్ గారు, OBC జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్ గారు, BJYM మండల ఉపాధ్యక్షులు సచిన్ గారు, ఉపసర్పంచ్ ప్రశాంత్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ సమ్మేళనం

ఇచ్చోడ మండల కేంద్రంలోని శ్రీ శిశు మందిరంలో ఏర్పాటు చేసిన సరస్వతి విధ్యాపీఠం స్వర్ణోత్సవాలు,పూర్వ ఆచార్యుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జెడ్పీ చైర్మన్ సుహాసిని రెడ్డి గారు,ఇందుర్ విభగ్ ప్రముఖ్ నాగ చారి గారు,MEO ఉద్దవ్ రావ్ గారు,శిశు మందిర్ కార్యదర్శి సంతోష్ గారు,గంగా రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

వివాహా వేడుక

గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన గొండ్ శివదాస్ గారి కుమారుడు చంద్రకాంత్ గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు

బహుమతి అందజేత

నేరడిగొండ మండలం తేజాపూర్ గ్రామంలో గత 15 రోజుల ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. క్రికెట్ ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గెలుపొందిన జట్లకు బహుమతిని అందించడం జరిగింది.

వివాహా వేడుక

బజార్ హాత్నూర్ మండలం భూతాయి గ్రామానికి చెందిన బాలాజీ గారి వివాహానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారికి గ్రామస్తులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికి బలరాం పైన ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.అనంతరం బలరాం జాదవ్ గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

జన్మదిన శుభాకాంక్షలు

అదిలాబాద్ జిల్లా మాజీ ఛైర్పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

వివాహా వేడుక

నేరడిగొండ మండలం వాంకిడి గ్రామానికి చెందిన తూము నడిపి గారి కూతురు అఖిల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

కేశఖండన మహోత్సవం

తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన నక్క మల్లేశ్వరి సంతోష్ గార్ల కుమారుడి కేశఖండన మహోత్సవానికి హాజరై ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ అలగే కుచులాపూర్ గ్రామానికి చెందిన SC మోర్చ మండల ప్రధాన కార్యదర్శి రవి గారి కూతురి కేశఖండన మహోత్సవానికి హాజరయ్యారు.బలరాంతో పాటు బీజేపీ మండల అధ్యక్షులు స్వామి, ఉపాధ్యక్షులు ధనుంజయ్,BJYM మండల అధ్యక్షులు కిరణ్,OBC మోర్చ ఉపాధ్యక్షులు రాజు,OBC మోర్చ ప్రధాన కార్యదర్శి శేఖర్,కైలాష్,మాధవ్,అన్నెల ఆకాష్,ఆశన్న,లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

వివాహా వేడుక

బోథ్ మండలం కౌఠ గ్రామానికి చెందిన కొత్తకాపు రాజశేఖర్ గారి రిసెప్షన్ కి హాజరైన నూతన దంపతులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

టిల ఫంక్షన్

నేరడిగొండ మండలం బోరిగాం గ్రామానికి చెందిన పవార్ చంద్రకళ రాయచంద్ దంపతుల కుమారుడు ఆర్మీ జవాన్ శ్రీనివాస్ గారి టిల ఫంక్షన్ కి హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

వివాహా వేడుక

ఇచ్చోడ మండల కేంద్రంలోని గంగారెడ్డి,విఠల్ రెడ్డి గార్డెన్ లలో గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన పలు వివాహాలకు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

పదవ తరగతి విడ్కోలు సమావేశం

భోథ్ మండలం మర్లపెల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో నిర్వహించిన పదవ తరగతి విడ్కోలు సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.బలరాం గారు మాట్లాడుతు పదవ తరగతి విద్యార్థులు ఇప్పటి నుండే తమ లక్ష్యాలను నిర్డేశించుకొని కష్టపడాలని,విద్యకు పేదరికం అడ్డుకాదని ప్రతీ విద్యార్థి దేశసేవలో ముందుండాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకొని గొప్ప ప్రయోజకులు కావాలని ఉన్నత చదువుల కొరకు పేద విద్యార్థులకు తన వంతు సాయం ఎప్పుడు ఉంటుందని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతు పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు బలరాం పరీక్ష ప్యాడ్ (వట్ట) లను అందిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయిడు రామరెడ్డి గారు ,ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

వివాహా వేడుక

ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో విఠలేశ్వర స్వామి మందిరంలో ఒకేసారి జరిగిన నాలుగు సామూహిక వివాహాలకు హాజరై నూతన వధూవరులందరిని ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

విగ్రహ ప్రతిష్ మహోత్సవం

నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరయ్యారు.ప్రతి ఊరిలో విగ్రహాలు ఏర్పాటు చేయడం ఊరిని రక్షించడం కోసమని,ఆ విగ్రహాలను దర్శించుకొని ప్రజలందరు సుఖశాంతులతో జీవించాలని అన్నారు. సనాతన హైందవ ధర్మ రక్షణ కొరకు ప్రజలందరూ ముందుకు రావడం చాలా సంతోషామని,పల్లెలన్ని పాడిపంటలతో విలసిల్లాలని కోరుకున్నారు.పిలవగానే వచ్చినటువంటి బలరాం గారికి గ్రామస్తులు శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.బలరాం గారితో పాటు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గంధం నవీన్ గారు,OBC మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి చొక్కపెల్లి రాములు గారు,SC మోర్చ మండల అధ్యక్షులు రాఘవులు గారు,తీగల నవీన్ గారు,లింగన్న గారు,ప్రమోద్ గారు,ఆలూరి కిషోర్ గారు మరియు యువకులు తదితరులు ఉన్నారు.

వివాహా వేడుక

తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన లింగంపెళ్లి లక్ష్మి శ్రీనివాస్ దంపతుల కూతురు మమత వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు మరియు స్వామి గారు,దేవన్న గారు,ధనుంజయ్ గారు,కిరణ్ గారు,శ్రీనివాస్ గారు,రవి గారు తదితరులు పాల్గొన్నారు. 

నిశ్చితార్థ కార్యక్రమం

నేరడిగొండ మండలం వడూర్ గ్రామానికి చెందిన పాల రాజేశ్వర్ గారి కూతురి నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు మరియు గంగా రెడ్డి గారు,సాబ్లే సంతోష్ గారు,ప్రమోద్ గారు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుక

బోథ్ మండలం మర్లపల్లి గ్రామానికి చెందిన లాడేవార్ వినోద్ గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు మరియు ZPTC బ్రహ్మానందం గారు,ఎంపీటీసీ గజానంద్ గారు, అనిల్ గారు ,తుకారాం గారు తదితరులు పాల్గొన్నారు.

సన్మానం

భోథ్ మండలం బాబెరతాండా గ్రామానికి చెందిన ఆత్రం సుశీల గారు గవర్నర్ చేతుల మీదుగా స్వచ్చ అవార్డు అందుకున్నారు. ఆత్రం సుశీల స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా ఊరురు తిరిగి మరుగుదొడ్లపై, మొక్కలు నాటడంపై అవగాహన కల్పించి ప్రజలను ప్రోత్సహించి విజయం సాధించారు. ఇందుకుగాను రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు.ఈ ప్రకటన చూసిన తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ గారు మహిళాదినోత్సవం సందర్భంగా సుశీల గారిని ఘనంగా సత్కరించారు. కరోనా సమయంలో మండల కేంద్రంలోని దవాఖానలో సేవలందించిన సూపరింటెండెంట్ శారద గారిని కూడా అభినందించి సన్మానించారు. సమాజ సేవలో మందుంటు సేవలందిస్తున్న మహిళలకు, సృష్టిని నడిపించే తల్లులకు, సహనానికి నడక నేర్పే నారీమనులందరికి మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి లాడేవార్ తుకారాం గారు,APM మాధవ్ గారు,గ్రామ పటేల్ గారు,కదం సాయి గారు, గ్రామస్తులు , యువకులు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుక

బోథ్ మండల కేంద్రానికి చెందిన ఇప్ప (బూసం) కార్తిక్ గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

టీల ఫంక్షన్

ఇచ్చోడ మండల హిందువాహిని అధ్యక్షులు పవార్ సచిన్ గారి టీల ఫంక్షన్ కి హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

ధూండ్ మహోత్సవం

బోథ్ మండలం పార్డి గ్రామానికి చెందిన రాథోడ్ మనోజ్ కుమార్( టీచర్) ప్రతిమ గార్ల ప్రథమ పుత్రుడి ధూండ్ మహోత్సవంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

వివాహ వేడుక

తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గెల్ల వెంకటి యాదవ్ గారి కనిష్ఠ పుత్రిక పావని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మరియు బీజేపీ మండల అధ్యక్షులు స్వామి గారు,ఉపాధ్యక్షులు ధనుంజయ్ గారు, సంతోష్ గారు, మాధవ్ గారు, శ్రీనివాస్ గారు,గజానంద్ గారు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం

గుడిహత్నూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలోకళాశాల ఇన్చార్ ప్రిన్సిపాల్ లెనిన్ బాబు గారు,జిల్లా ఇంటర్ మాధ్యమికవిద్య అధికారి సి రవీందర్ కుమార్ గారు, ఇచ్చోడ ప్రిన్సిపాల్ జాదవ్ గణేష్ గారు,అదిలాబాద్ బాలికల కళాశాల ప్రిన్సిపాల్ భాగువండ్లు గారు,బోథ్ ప్రిన్సిపాల్ శంకర్ గారు, మరియు తదితరులు పాల్గొన్నారు.

శబరిమాత ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం

భోథ్ మండలం కౌఠ గ్రామంలో శబరిమాత ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు.గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు. శబరమ్మ విగ్రహానికి పూజలు నిర్వహించిన బలరాం అమ్మవారి పాదుకలను మొక్కి పల్లకి సేవలో పుర వీధుల గుండా ఊరేగింపులో పాల్గొన్నారు.శబరిమాత రామభక్తురాలిగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించారని అన్నారు.కౌఠ గ్రామస్తులు శబరిమాత ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించినందుకు గాను కమిటీ సభ్యులను గ్రామస్తులను అభినందించారు.మూడు సంవత్సరాల నుండి శబరిమాత పూజా కార్యక్రమాలు ఎక్కడ జరిగిన తప్పకుండా పాల్గొంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నానని అన్నారు.తనకు ఆహ్వానం పలికినందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన శబరిమాత భక్తులు వేలసంఖ్యలో పాల్గొన్నారు.

కళాశాల వార్షికోత్సవం

అదిలాబాద్ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కళాశాల వార్షికోత్సవానికి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

క్రికెట్ పోటీల బహుమతి ప్రధానోత్సవం

సిరికొండ మండల కేంద్రంలో క్రికెట్ పోటీల బహుమతి ప్రధానోత్సవంలో తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.క్రికెట్ పోటీలు చివరి రోజు సందర్భంగా గెలోపొందిన జట్లకు బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ZPTC రఘురాం గారు,MPTC మారుతి గారు,బీజేపీ మండల అధ్యక్షులు అమోల్ గారు, ఇచ్చోడ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి రమేష్ గారు ,ఇచ్చోడ మండలం BJYM ఉపాధ్యక్షులు మచ్చ అజయ్ గారు, ఇచ్చోడ మండలం OBC మోర్చ అధ్యక్షులు రాము గారు,జంగు గారు తదితరులు పాల్గొన్నారు.

హారతి మరియు అన్నదాన కార్యక్రమం

ఇచ్చోడ మండల కేంద్రంలోని నిర్వహించిన శ్రీమద్ భగవత్ కథ ముగింపు కార్యక్రమంలో కమిటీ నిర్వహుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు పాల్గొన్నారు.ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన విష్ణు చైతన్య పూరి మహారాజ్ బోధించే ప్రవచనాలను,ధార్మిక సిద్ధాంతాలను వేలమంది ప్రజలు పాల్గొని అందరూ భక్తి శ్రద్ధలతో విన్నారు.బలరాం జాదవ్ గారు మహారాజ్ గారి ఆశీర్వాదం తీసుకొని హారతి మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

వివాహ వేడుక

సిరికొండ మండల కేంద్రానికి చెందిన పాత్రికేయులు గుగ్గిల్ల స్వామి గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

ఆలయం వార్షికోత్సవం కార్యక్రమం

తలమడుగు మండలం దేవపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విశ్వబ్రహ్మ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు స్వామి గారు,ఉపాధ్యక్షులు ధనుంజయ్ గారు,ప్రధాన కార్యదర్శి దేవన్న గారు,BJYM మండల అధ్యక్షులు కిరణ్ గారు,విఠల్ గారు, కిష్టాన్న గారు,సంతోష్ గారు, శ్రీరామ్ గారు,రాము గారు,శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుక

బోథ్ మండలం కౌఠ (బి) గ్రామానికి చెందిన యాల్ల సవిత జగదీష్ రెడ్డి దంపతుల కుమార్తె యాల్ల నవ్యరెడ్డి గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

విగ్రహావిష్కరణ మహోత్సవం

ఇచ్చోడ మండల కేంద్రంలోని అన్న బాహుసాఠే విగ్రహావిష్కరణ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరయ్యారు.

వివాహ వేడుక

బోథ్ అసెంబ్లి కన్వీనర్ సూర్యకాంత్ గిత్తే గారి కుమారుడు డా.బాలకృష్ణ గిత్తే గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

బహుమతి ప్రధానోత్సవం

నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.వాలీబాల్ పోటీలు చివరి రోజు సందర్భంగా బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొన్న బలరాం గారు గెలుపొందిన జట్లకు బహుమతి ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుమ్ముల గంగాదేవి గారు,ఉప సర్పంచ్ సోయం మోహన్ గారు,VDC అధ్యక్షులు సోయం లక్ష్మణ్ గారు,వెంకటేష్ గారు,గణేష్ నాయక్ గారు,సోయం రూప గారు,ఉయికా మారుతి గారు,మురళి గారు,ఉయిక గంగాధర్ గారు, మరియు గ్రామ పటేల్ తదితరులు ఉన్నారు.

వివాహ వేడుక

ఇచ్చోడ మండల సుంకిడి గ్రామానికి చెందిన రాథోడ్ అనుసయబాయి బలిరం గార్ల దంపతుల కూతురు మౌనిక వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు. అలాగే నేరడిగొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన సర్దార్ సింగ్ గారి కూతురి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవం

ఇచ్చోడ మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు పాల్గొన్నారు. బ్రహ్మంగారు భవిష్యత్తు చెప్పిన యోగి అని, నేడు మనం ఆచరిస్తున్న కాలజ్ఞానం బోధించిన బ్రహ్మంగారు విశ్వ గురువుగా కీర్తించబడ్డారని అన్నారు.

వివాహ వేడుక

నేరడిగొండ మండలం తర్నం గ్రామానికి చెందిన సల్ల శివారెడ్డి గారి కూతురి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు. అలాగే ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన అశోక్ గారి కూతురు శ్వేత వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.బలరాం తో పాటు కిన్వట్ బీజేపీ మండల అధ్యక్షులు సందీప్ కేంద్రే,BJYM మండల అధ్యక్షులు అనిల్,ఉపాధ్యక్షులు అజయ్,ప్రధాన కార్యదర్శి భరత్ తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ మందిరం ప్రారంభోత్సవం

భోథ్ మండలం నిగిని గ్రామంలో హనుమాన్ మందిరం ప్రారంభోత్సవం మరియు కలశపూజ కార్యక్రమంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కిషన్ మోర్చ కార్యవర్గ సభ్యులు అశోక్ రెడ్డి గారు,బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు జక్కుల వెంకటేష్ గారు,బొజ్జ నారాయణ గారు,గోవర్ధన్ గారు,అనిల్ గారు,రాజు గారు, సాయి గారు,పాటిల్ గారు,మరియు గ్రామ పటేల్ గారు,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ పోటీలు

నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామంలో వాలీబాల్ పోటీలను తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుమ్ముల గంగాదేవి గారు, VDC అధ్యక్షులు సోయం లక్ష్మణ్ గారు,వెంకటేష్ గారు,గట్టు నారాయణ గారు,భీంరావ గారు, ఉయికా మారుతి గారు, మురళి గారు,ఉయిక గంగాధర్ గారు, తదితరులు పాల్గొన్నారు.

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

నేరడిగొండ మండలం అరేపల్లి గ్రామానికి చెందిన శ్రీ జగదంబదేవి మరియు సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి గ్రామస్తులు ఆహ్వానించడం వల్ల తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు.బలరాం మాట్లాడుతూ బంజారా సమాజ దైవం సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టాపించడం చాలా గొప్ప విషయమని,తను సమాజం కోసం చేసిన సేవలు బంజారా సమాజన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయాని, సేవాలాల్ మహారాజ్ చెప్పిన మార్గంలో అందరూ నడుచుకోవాలని అన్నారు. బంజార సమాజం ఏకథాటికి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

వివాహ వేడుక

నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన డోకూర్ పోతన్న మల్లవ్వ దంపతుల కుమారుడు ఆర్మీ జవాన్ డోకూర్ సాయికుమార్ గారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

శ్రీమద్ భగవత్ కథ కార్యక్రమంలో

బజార్ హత్నూర్ మండలం మంజీరాం తాండ గ్రామంలో భక్తి శ్రద్ధలతో వారం రోజుల పాటు జరిగే శ్రీమద్ భగవత్ కథ కార్యక్రమంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు మూడోవ రోజులో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు పాల్గొన్నారు.ఈ శ్రీమద్ భగవత్ కథ కార్యక్రమంలో యశశ్వి శ్రీ దేవకినంధన్ ఠాకూర్ జీ బోధించే ప్రవచనాలను,ధార్మిక సిద్ధాంతాలను వారం రోజులు వేలమంది ప్రజలు పాల్గొని అందరూ భక్తి శ్రద్దలతో వింటారు.

టిల ఫంక్షన్

ఇచ్చోడ మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ప్రకాష్ గారి కుమారుడు రాథోడ్ రవికాంత్ గారి టిల ఫంక్షన్ కి హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మరియు బీజేపీ ఇచ్చోడ మండల అధ్యక్షులు నారాయణ గారు బీజేపీ సిరికొండ మండల అధ్యక్షులు అమోల్ గారు, కో–ఆప్షన్ మెంబర్ మాణిక్ రావ్ గారు, BJYM రాము గారు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి

బోథ్ మండలం సొనాల గ్రామంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు పాల్గొన్నారు.బలరాం గారు మాట్లాడుతూ హైందవ ధ‌ర్మం గొప్ప‌ద‌నం,విశిష్ట‌తల‌ను తెలియ‌ జేయడానికే సేవాలాల్ మ‌హారాజ్ జ‌న్మించారని,బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్ర‌పంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు.దీంతో శ్రీ సంత్‌ సేవాలాల్ మహారాజ్ ఇత‌ర కులాలవారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారు అని అన్నారు.

ఛత్రపతి శివాజి మహారాజ్ జయంతి

బోథ్ మండలం పోచ్చేర గ్రామంలో ఛత్రపతి శివాజి మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు పాల్గొన్నారు. అలాగే అదే గ్రామంలోని శివాలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సామ్రాట్ ఛత్రపతి శివాజీ జయంతి

ఇచ్చోడ మండలకేంద్రం సామ్రాట్ ఛత్రపతి శివాజీ జయంతి సందర్బంగా తెలంగాణరాష్ట్ర అద్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్‌ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

ప్రత్యేక పూజలు

ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో గల అతి పురాతన మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బోథ్ మండలం కుచులాపూర్ గ్రామంలో సోమన్నను దర్శించుకొని ఆశీస్సులు పొందిన బలరాం జాదవ్ గారు. సోమన్న ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.ప్రతి సంవత్సరం ఈ ఆలయాలకు శివరాత్రి పర్వదినాన ఎంతో మంది భక్తులు వచ్చి మహాశివుని ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాగే బోథ్ మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి వారి దర్శించుకొని పూజలు నిర్వహించారు.

ఫంక్షన్

బోథ్ మండలం బిర్లాగొంది గ్రామానికి చెందిన జాదవ్ రమేష్ గారి ఫంక్షన్ కి హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు మరియు చాబంతుల కృష్ణా గారు,బత్తిని ప్రవీణ్ గారు తదితరులు ఉన్నారు.

శబరిమాత వార్షికోత్సవం

భోథ్ మండలం కుచులాపూర్ గ్రామంలో నిర్వహించిన శబరిమాత వార్షికోత్సవంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలంగాణరాష్ట్ర అద్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు పాల్గొన్నారు.బలరాం మాట్లాడుతూ శబరిమాత భక్తులకు ఎలాంటి సహాయ సహకారాలైన అందించడానికి ముందుంటానని,రామ భక్తురాలిగా శబరిమాత నడిచిన మార్గంలోనే మనమందరం నడిచి రామజన్మభూమిని కాపాడుకుందాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బలరాంతో పాటు మోహన్ రెడ్డి గారు,గోవర్దన్ గారు,శ్యామ్ సుందర్ గారు, శ్రీకాంత్ గారు, తదితరులు పాల్గొన్నారు.

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి

గుడిహత్నూర్ మండలం గురుజ్ గ్రామంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ZPTC బ్రహ్మానందం గారు, MPP భరత్ గారు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ పోటీలు ప్రారంభోత్సవం

సిరికొండ మండల కేంద్రంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువమోర్చ జోనల్ ఇంచర్జ్ సోయం వెంకటేష్ గారు,ZPTC రఘురాం గారు,ఎంపీపీ అమృత్ రావ్ గారు,వైస్ ఎంపీపీ సాగర్ బాయి రమేష్ గారు,బీజేపీ మండల అధ్యక్షులు అమోల్ గారు, కో–ఆప్షన్ మెంబర్ మాణిక్ రావ్ గారు,ఉపసర్పంచ్ చందు గారు,స్వామి గారు,మహేష్ గారు,ప్రవీణ్ గారు తదితరులు పాల్గొన్నారు.

బహుమతి ప్రధానోత్సవంలో

నేరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమాల్లో తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. టొర్నమెంట్ చివరి రోజు సందర్భంగా బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొన్న బలరాం గెలుపొందిన జట్లకు బహుమతి ప్రధానం చేశారు. క్రీడలు మనిషికి శారీరకంగా మానసికంగా ఉల్లాసాన్నిస్తాయని అన్నారు, క్రీడల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభగల యువకులుగుర్తించబడతారని అన్నారు.

వార్షికోత్సవ వేడుక

ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమములో జిల్లా మాధ్యమికవిద్యా అధికారి సి.రవిందర్‌ కుమార్ గారు,వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు భగవాండ్లు గారు, శంకర్ గారు,సునీల్ కుమార్ గారు, మోసీన్ గారు, అద్యాపక బృందం గారు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం

బోథ్ మండలం పట్నాపూర్ గ్రామంలో చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ లో ముఖ్య అతిథిగా అదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ సోయం బాపురావు గారు,తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు పాల్గొని వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. సొయం బాపురావ్ గారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి రాష్ట్ర,జాతీయ స్థాయిలో అడే విధంగా మన ప్రధాని మోడి గారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు అని అన్నారు.

Social Activities

శిశుమందిర్ మొదటి వార్షికోత్సవ వేడుకలు

నేరడిగొండ మండల కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.బలరాం మాట్లాడుతు సరస్వతి శిశుమందిరాలలో చదువుకున్న ప్రతీ విద్యార్థి జాతీయ భావం, సేవాగుణం కలిగి అంకిత భావంతో ఉంటారని అన్నారు. శిశుమందిరాలను జ్ఞాన గ్రంథాలుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా నిర్వహించినందుకు వారిని ప్రశంసించారు. తాను ఇకముందు ఎప్పుడు పాఠశాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనకు ఈ అవకాశం కలిపించినందుకుగాను పాఠశాల ప్రధానాచార్యులకు ధన్యవాదాలు తెలిపారు.

పరామర్శ

బోథ్ మండలం పోచ్చర గ్రామానికి చెందిన కోరండ్ల నర్సింలు గారు మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

వివాహ వేడుక

 బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన ఇర్ల గంగాధర్ (ఎర్రన్న) గారి కుమారుడు అఖిల్ గారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ సోయం బాపురావు గారు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన రంజనిబాయి అనారోగ్యం కారణంగా మరణించారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు .భర్త లక్ష్మణ్ కొన్ని సంవత్సరాల క్రితం మరణించడం వల్ల కుటుంబ బాధ్యతలను రంజని బాయి తీసుకున్నారు,కానీ దేవుడు తల్లిని కూడా పిల్లలకు దూరం చేశాడు.బాధలో ఉన్న పిల్లలని తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.బలరాం గారితో పాటు MPP జయశ్రీకేవల్ సింగ్ గారు,MPTC గజానంద్ గారు,PACS డైరెక్టర్ వినీల్ గారు, BJYM మండల అధ్యక్షులు శ్రీకాంత్ గారు, రాజు యాదవ్ గారు, ఇందురి రాజు గారు, చెట్ల తరుణ్ గారు, సాయి గారు,తదితరులున్నారు.

వివాహ వేడుక

ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన OBC మోర్చ మండల సోషల్ మీడియా కన్వీనర్ కదం సందీప్ గారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

మేస్త్రి సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్ గారికి ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ లో గాయలయ్యి అదిలాబాద్ దేవిప్రియ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారిని కలిసి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన సాయినాథ్ టాక్ గారికి ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ జరిగి గాయాలపాలయ్యారు. వారి ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించారు.త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్చారు.

వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవం

తలమడుగు మండల కేంద్రంలో జరుగుతున్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు చివరి రోజు కళ్యాణమహోత్సవానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అద్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వచ్చి కళ్యాణం తిలకించి వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వందలాదిగా తరలి వచ్చిన భక్తులను ఉద్దేశించి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు చుట్టూ పక్కల గ్రామాలలో ఆధ్యాత్మికం ఉట్టి పడేలా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు అని అన్నారు.పిలవగానే వచ్చినటువంటి బలరాం జాదవ్ ను గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్ణకర్ రెడ్డి,పెద్దలు సంజీవ్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన ప్రకాష్ హారాన్ గారి తల్లి ముక్తాబాయి మరణించింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అదే మండలం ధరంపురి గ్రామానికి చెందిన అశోక్ గారికి ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ లో గాయాలయ్యాయి ఈ విషయమై వారి ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

గృహప్రవేశానికి హాజరు

ఇచ్చోడ మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన ముస్లే శంకర్ గారి గృహప్రవేశానికి హాజరైన తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.బలరాం గారితో పాటు గొపిరాజ్ గారు,మచ్చ అజయ్ గారు,అశోక్ గారు తదితరులు ఉన్నారు.

పరామర్శ

బోథ్ మండలం సాకేర గ్రామానికి చెందిన దరావాత్ రిటైర్ టీచర్ (PGHM) గుండెరావ్ గారి మాతృమూర్తి స్వర్గస్తులయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే అదే మండలం సోనాల గ్రామానికి చెందిన మడి నారాయణ గారికి ప్రమాదవశాత్తు బైక్ గుద్దడంతో కాలికి గాయాలయ్యాయి ఈ విషయమై వారి ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించి త్వరగా కోలుకోవాలని మనో ధ్యైర్యన్నిచారు.బలరాం గారితో BJYM జిల్లా ఉపాధ్యక్షులు మనాల శేఖర్ గారు ,BJYM జిల్లా కార్యదర్శి రంజిత్ గారు, రవికాంత్ గారు, పవన్ గారు, బాబు సింగ్ గారు, మూతి సింగ్ గారు, బలిరాం గారు, రమేష్ గారు,గోపి గారు,శ్యామ్ రావ్ గారు,రాకేష్ గారు,రాజు మనాల గారు,గంగయ్య గారు,రాజేందర్ గారు,వినోద్ గారు,శ్రీకాంత్ గారు,శ్రీకాంత్ గారు,వంశీ గారు తదితరులు ఉన్నారు.

ఆర్థిక సహాయం

బోథ్ మండల కేంద్రానికి చెందిన రాథోడ్ చంద్రకళ యెక్క ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఈ ప్రమాదంలో ఇంటిలోని మొత్తం సరుకులు,బట్టలు కాలిపోయాయని బందువులు తెలుపగా ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు కొంత ఆర్థిక సహాయం చేశారు.

వివాహ వేడుక

బోథ్ మండల కేంద్రానికి చెందిన పిచుక వినోద్ కుమార్ గారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రుడు నాగుల సతీష్ గారు గత కోన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు.హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ప్లాస్టిక్ సర్జరీ అయ్యి తిరిగి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులతో ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సతీష్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

వివాహ వేడుక

గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన బడే రోహిదాస్ గారి కుమారుడు గజానంద్ గారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు మరియు గోపిరాజ్ గారు,మూర్కుటే అనిల్ గారు,మచ్చ అజయ్ గారు,రంజిత్ గారు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

బోథ్ మండలం మర్లపల్లి గ్రామానికి చెందిన మాజీ MPTC రామెలి భోజన్న గారి అన్న రామెలి శ్రీకాంత్ గారి సతీమణి లక్ష్మి మరణించింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలగే కంటేగాం గ్రామానికి చెందిన సర్పంచ్ ఆడే బాబుసింగ్ గారి నానమ్మ రుక్మిణి బాయి మరణించింది.వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.బలరాంతో పాటు బీజేపీ రాష్ట్ర కిషన్ మోర్చ కార్యవర్గ సభ్యులు అశోక్ రెడ్డి గారు,రమేష్ గారు,సంతోష్ గారు,దత్తు గారు,కదం సాయి గారు,రాకేష్ రెడ్డి గారు,శ్రీకాంత్ గారు,జాదవ్ కళ్యాణ్ గారు,రోహిత్ గారు,ప్రకాష్ గారు తదితులున్నారు.

గ్రామం సందర్శన

తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన బాజీరావు బాబా భక్తులు,శబరి మాత భక్తులు తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు గ్రామానికి ఆహ్వానించారు.గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శబరిమాత ఆలయాన్ని బలరాం గారు సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు.గ్రామస్తులు ఐక్యంగా ఉంటే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని బలరాం అన్నారు. పిలవగానే వచ్చిన బలరాంను గ్రామస్తులు సన్మానించారు.బలరాం తో పాటు బీజేపీ మండల అధ్యక్షులు స్వామి గారు, ఉపాధ్యక్షులు ధనుంజయ్ గారు, ప్రధాన కార్యదర్శి దేవన్న గారు,కైలాష్ గారు మరియు తదితరులు ఉన్నారు.

పరామర్శ

తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సాక్షర పాత్రికేయులు హర్ష దయాకర్ గారి తండ్రి హర్ష అశన్న మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే అదే గ్రామానికి తోట వెంకటేష్ గారి తల్లి మరణించింది.వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు బీజేపీ మండల అధ్యక్షులు స్వామి గారు, ఉపాధ్యక్షులు ధనుంజయ్ గారు, ప్రధాన కార్యదర్శి దేవన్న గారు,BJYM మండల ప్రధాన కార్యదర్శి అశోక్ గారు,కైలాష్ గారు,వెంకటేష్ గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

సన్మానం

భోథ్ మండల కేంద్రానికి చెందిన తడ్క పోశెట్టి గారు 22 సంవత్సరాలుగా (బిఎస్ఎఫ్) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో సైనికునిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరు తన స్వగ్రామమైన భోథ్ కు వస్తున్న సందర్భంలో తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ఆయనకు ఘన స్వాగతం పలికి పూలమాల వేసి శాలువాతో సన్మానించారు.

పాలాభిషేకం

నేరడిగొండ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణరాష్ట్ర అద్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బలరాం మాట్లాడుతు విశ్వకర్మ భగవానుడు విశ్వం పుట్టుకకంటే ముందే పుట్టాడని విశ్వాన్ని జయించాడని అన్నారు. ఐదు ముఖాలతో ఉంటాడని వీరి నుండి విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారని అన్నారు. విశ్వబ్రాహ్మనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు పార్లమెంటులో పియం విశ్వకర్మ యోజన నిధిని ఏర్పాటు చేస్తామని అన్నారు. దీనికి గాను మండల కేంద్రంలోని సంఘ సభ్యులు మోడి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మండాజి శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి వెంకట రమణ గారు, కోశాధికారి సుభాష్ గారు,చొక్కపెల్లి రాములు గారు,నారాయణ గారు, సురేశ్ గారు, బ్రహ్మయ్య గారు, తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

బోథ్ మండలం సోనాల గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కీ.శే తుల గంగారెడ్డి గారి మాతృమూర్తి స్వర్గస్తులయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఆటల పోటీలు నిర్వహణ

ఇచ్చోడ మండలం తలమద్రి గ్రామానికి చెందిన యువకులు తెలంగాణరాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధానకార్యదర్శి బలరాంజాదవ్ గారిని ఆహ్వానించారు.గ్రామానికి వెళ్లిన బలరాం యూత్ సభ్యులతో మాట్లాడి మంచి మార్గంలో నడవాలని ఆటల పోటీలు నిర్వహిస్తూ అన్ని రంగాల్లో ముందుండాలని ప్రోత్సహించారు. మునుముందు యూత్ పిల్లలు ఎలాంటి చెడుదారులు పట్టకుండా మంచి దారిలో నడిచి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాలని అన్నారు. ఇకముందు ఎలాంటి సమస్యలు వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.బలరాం గారితో పాటు గోపిరాజ్ గారు, ముర్కుటే అనిల్ గారు,అజయ్ గారు,రాము గారు,యువకులు తదితరులు ఉన్నారు.

పరామర్శ

గుడిహత్నూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ముర్కుటే కాశిరాం గారి నాయనమ్మ చంద్రబాగా బాయికి బైక్ ఆక్సిడెంట్ లో గాయాలయ్యాయి.వారి కుటుంబ సభ్యులు చికిత్స కోసం అదిలాబాద్ హాస్పిటల్ తీసుకువెళ్ళారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాస్పిటల్ కి వెళ్లి వారిని కలిసి పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచారు.

క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

నేరడిగొండ మండలం పెద్ద బుగ్గారం గ్రామంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ ను టాస్ వేసి ప్రారంభించారు.బలరాం గారు మాట్లాడుతూ క్రీడలు గ్రామీణ ప్రాంతాల్లో మంచి క్రీడాకారులను వెలికి తీయడంలో తోడ్పడుతయాని, యువకులు వీటిని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర స్థాయిలలో జాతీయ స్థాయిలలో సెలెక్ట్ కావాలని అన్నారు.క్రీడలు స్నేహభావం పెంపొందిస్తు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో MPP రాథోడ్ సజన్ గారు,సర్పంచ్ జాదవ్ రేన బాయి గారు,ఉపసర్పంచ్ రాథోడ్ రేఖ బాయి గారు,జాదవ్ వసంత్ గారు,కరోబారి రామ్ దాస్ గారు,జాదవ్ రూప్ సింగ్ గారు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

బజార్ హత్నూర్ మండలం డేడ్రా గ్రామానికి చెందిన దుర్వ హనుమంత్ రావ్ మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.అలాగే అదే మండలం భూతాయి గ్రామానికి చెందిన మంగళ్ సింగ్ ఆరోగ్యం బాగోలేదు ఈ విషయమై బలరాం జాదవ్ వారి ఇంటికి వెళ్లి వారిని కలిసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు ఎంపీటీసీ చందు గారు,ఎంపీటీసీ గజానంద్ గారు,PACS డైరెక్టర్ షేర్ సింగ్ గారు, కో–ఆప్షన్ మెంబర్ రజాక్ గారు,శ్రీకాంత్ గారు,నరేష్ గారు,రమేష్ గారు,గణేష్ రాజ్ గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

జన్మదిన వేడుకలు

నభూతో నభవిష్యత్ అన్న చందంగా విఠల్ రెడ్డి గార్డెన్ లో బలరాం గారి అభిమానులతో కిటకిటలాడింది. ఒక సాధారణ వ్యక్తి అసాధారణ రీతిలో అభిమానులను సంపాదించుకోవడం హర్షించదగ్గ విషయం. సేవ చేస్తే ఇంతగా అభిమానిస్తారనడానికి బలరామే నిదర్శనం. అతని జన్మదినం సందర్భంగా దాదాపు 118 మంది రక్తదానం చేసారంటే అతను చేసిన సేవ ఏదో ఒక రూపంలో భోథ్ నియోజక వర్గంలోని ప్రతిగుండెను తాకిందని అర్థమవుతుంది. జనాలను మభ్యపెట్టే నాయకులను చూసామే గాని జనంలోంచి వచ్చిన సేవకుడైన నాయకున్ని చూస్తున్నామని ప్రజలు గర్వపడటం భోథ్ చరిత్రలో ఇదే మొదటిసారి కాబోలు. ప్రజలు ప్రేమిస్తే నాయకుడు ఇలా ఉంటాడని బలరాంను చూస్తే తెలుస్తుంది.తన పుట్టిన రోజు సందర్బంగా వచ్చిన అభిమానులందరికి కృతజ్ఞతలు తెలిపారు. బలరాం గారి పుట్టిన రోజు కూడా సేవను మర్చిపోలేదు ఇచ్చోడ గ్రామ పంచాయతిలోని 25 మంది పారిశుద్య కార్మికులను కట్టుబట్టలతో సత్కరించాడు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లాఅధ్యక్షులు పాయల్‌ శంకర్ గారు,మాజీ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి గారు, ఇచ్చోడ MPP లు,సర్పంచ్ లు,ఇతర మండలాల MPTC లు, ZPTCలు, PACS చైర్మన్లు వివిధ గ్రామాల నుండి వచ్చిన వేలమంది అభిమానులు పాల్గొన్నారు.

పరామర్శ

భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామానికి చెందిన దర్శనాల అశోక్ గారి మాతృమూర్తి ఆశమ్మ మరణించింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.బలరాంతో పాటు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ గారు, రమేష్ రెడ్డి గారు,మాజీ సర్పంచ్ రమేష్ గారు,విరకుమార్ గారు, హనుమండ్లు గారు,ఉద్ధవ్ గారు, పోశెట్టి గారు,నర్సింగ్ గారు,నందు గారు,అశోక్ గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

రక్తదాన శిబిరం

బలరాం జాదవ్ గారి జన్మదిన సందర్భంగా బలరాం గారి అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

పరామర్శ

గుడిహత్నుర్‌ మండలం శాంతాపూర్‌ గ్రామానికి చెందిన రాయమల్‌ సేట్ మాతృమూర్తి చనిపోయారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారి కుటుంబ సభ్యులను పరామర్మించారు. అదే గ్రామానికి చెందిన సాబ్లే తల్లారాం (34) కూడా చనిపోయారన్న విషయమై బాధలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా బలరాం ప్రగాఢ సానుభూతి తెలిపారు.బలరాం గారితో పాటు షిండే పరమేశ్వేర్ గారు, డాలే వినోద్ గారు,జగన్ గారు,T బలిరామ్ గారు, రాజేందర్ గారు,జాదవ్ విజయ్ గారు, కాంబ్లే వినోద్ గారు,సునీల్ గారు మరియు తదితరులు ఉన్నారు.

శబరిమాత ఆలయం వార్షికోత్సవం

తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోగల శబరిమాత ఆలయం 35 వ వార్షికోత్సవంలో తెలంగాణరాష్ట్ర అద్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బలరాం గారు మాట్లాడుతు మన అదిలాబాద్ జిల్లాలో దాదాపు 50 ఆశ్రమాలు ఉన్నాయని, నిత్యం శబరమ్మకు పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు. సుంకిడి గ్రామంలో శబరమ్మ భక్తులు చాలామంది ఉన్నారని గ్రామ ప్రజలంతా భక్తిమార్గంలో నడిచి ఆద్యాతికతను అలవర్చుకోవాలని అన్నారు. రామభక్తురాలైన శబరమ్మ తన అమృత వాక్కులతో భక్తులను అలరించేదని అన్నారు.ఈ కార్యకమంలో బలరాం గారితో పాటు మండల అధ్యక్షులు స్వామి గారు, కిరణ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, భోజన్న గారు, ధర్మరెడ్డి గారు, అశోక్ గారు మరియు శబరిమాత భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.

పరామర్శ

నేరడిగోండ మండలం కుప్టీ గ్రామానికి చెందిన ఒర్స రాజేశ్వర్ పొలానకి వెళ్ళేటప్పుడు ప్రమాదవశాత్తు బైక్ ప్రమాదానికి గురై మృతి చెందార.ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర జూనియర్ లెక్చరర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది . అలాగే కుమారి గ్రామానికి చెందిన పుర్రె భోజన్న ,మేడిపట్ల రాములు అనారోగ్య సమస్యలతో చనిపోవడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న బలరాం జాదవ్ గారు ఇరు కుటుంబాలను పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కుప్టీ VDC అధ్యక్షులు నవీన్ గారు, సామాజిక కార్యకర్త కొయ్యడీ గంగాయ్య గారు, ప్రభాకర్ గారు, అగ్గు రమేష్ గారు, ప్రశాంత్ గారు, సుధీర్ గారు, రాజశేఖర్ గారు, మణికంఠ గారు, శ్రీధర్ గారు,రాజశేఖర్ గారు, రమణయ్య గారు, తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుక

బోథ్ మండలం సొనల గ్రామానికి చెందిన సాయి కృష్ణ గారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు, ఎంపీపీ జయశ్రీ కేవల్ సింగ్ గారు, వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ గారు, అమ్టే జీ గారు తదితరులు పాల్గొన్నారు.

ఆలయ వార్షికోత్సవంలో

బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ పరమహంస సద్గురు పులాజీబాబా ఆలయ వార్షికోత్సవంలో తెలంగాణరాష్ట్ర అద్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బలరాం గారు మాట్లాడుతు పులాజి బాబా ఆధ్యాత్మికంగా చూపిన మార్గాన్ని అందరు అనుసరించాలని, మానవుడు చేసే సేవలోనే పరమాత్ముడు ఉంటాడని, భక్తిమార్గంలో అందరిని బాబా నడిపించాడని అన్నారు.ఈ కార్యక్రమంలో బలరాం గారితో పాటు MPP జయశ్రీకేవల్ సింగ్ VICE MPP పోరెడ్డి శ్రీనివాస్ గారు, మండల అధ్యక్షులు బి.సుదాకర్ గారు, కోఆప్షన్‌ మెంబర్ రజాక్ గారు, PACS డైరెక్టర్లు వినీల్ కుమార్ శేర్ సింగ్ గారు, ప్రకాశ్, జ్ఞానేశ్వర్ గారు, రమేశ్ గారు, జంగు గారు తదితరులు పాల్గొన్నారు.

సాయి బాబా వార్షికోత్సవం

ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయి బాబా 23వ వార్షికోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గారు, BJYM అజయ్ గారు, BJYM రాము గారు, వెంకటేష్ గారు,అనిల్ గారు,ప్రవీణ్ గారు తదితరులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవం

నేరడిగొండ మండలం బొందిడి గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు యువకులు పాల్గొన్నారు.

బాలికల దినోత్సవం

నేరడిగొండ మండలంలోని లఖంపూర్ బాలికల గిరిజన పాఠశాలను తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు సందర్శించారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పాఠశాలను సందర్శించిన బలరాం విద్యార్థినులందరికి శుభాకాంక్షలు తెలిపారు. 3నుండి 10వ తరగతి వరకు ఉత్తమ విద్యార్థినులకు బహుమతులు అందజేసి వారిని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో బలరాం గారితో పాటు సర్పంచ్ జంగు గారు,తపస్ మండల అధ్యక్షులు రాథోడ్ ఉత్తమ్ గారు, పాఠశాల వార్డెన్ విజయ కుమారి గారు,PD రాధ గారు తదితరులు ఉన్నారు.

పరామర్శ

బోథ్ మండలం గురుదేవ్ నగర్ గ్రామానికి చెందిన శివాలయ పీఠాధిపతి పురుషోత్తం మహారాజ్ కంటేగాం నుండి బాబర వెళ్తుండగా బైక్ స్లీప్ అయ్యి కింద పడటంతో తలకి దెబ్బతగిలి కోమాలోకి వెళ్ళారు.కుటుంబ సభ్యులు చికిత్స కోసం అదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ తీసుకువెళ్ళారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాస్పిటల్ కి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి మహారాజ్ గారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.

పొచమ్మ తల్లి గుడి నిర్మాణానికి సహాయం

నేరడిగొండ మండలం వాంకిడి గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న పొచమ్మ తల్లి ఆలయాన్ని గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు సందర్శించడం జరిగింది.మన బోథ్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో పోచమ్మ తల్లి గుడిలని నిర్మించాలని ఈ సందర్భంగా అన్నారు.వాంకిడి గ్రామస్తులు భక్తి మార్గంలో నడవడం అందరికీ ఆదర్శంగా నిలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.తనవంతు పొచమ్మ తల్లి గుడి నిర్మాణానికి సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు గారు,VDC అధ్యక్షులు నవీన్ గారు,VDC ఉపాధ్యక్షులు చిన్నయ్య గారు,గ్రామ పెద్ద గంగారాం గారు,VDC సభ్యులు,గ్రామస్తులు మరియు యువకులు పాల్గొన్నారు.

పరామర్శ

బజార్ హాత్నూర్ మండలం భూతాయి గ్రామానికి చెందిన పడ్వాల్ లఖన్ సింగ్ గారికి ప్రమాదవశాత్తు ఎద్దు పొడవడంతో గాయాలయ్యాయి.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారి ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్చారు.బలరాం గారితో పాటు వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ గారు,ఎంపీటీసీ గజానంద్,ఎంపీటీసీ చందు గారు,జిల్లా OBC ఉపాధ్యక్షులు కేవల్ సింగ్ గారు, కో_ ఆప్షన్ మెంబర్ రజాక్ గారు,PACS డైరెక్టర్ షేర్ సింగ్ గారు,బీజేపీ మండల ఉపాధ్యక్షులు సూర్యకాంత్ గారు,గోకొండ సర్పంచ్ జంగు గారు,మాజీ సర్పంచ్ అంకుష్ గారు,రమేష్ గారు,గణేష్ రాజ్ గారు,లఖన్ గారు,లాటే పండిత్ సింగ్ గారు,పడ్వాల్ అంకుష్ గారు, కేంధర్ గారు,మేఘరాజ్ గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

బహుమతి ప్రధానోత్సవం

బోథ్ మండలం పోచ్చర గ్రామంలో గత వారం రోజుల నుంచి జరుగుతున్న క్రీ.శే అల్పాటి శ్రావణ్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ సేన ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.గెలుపొందిన టింలకు బహుమతి ప్రధానోత్సవం చేశారు.ఈ కార్యక్రమంలో VDC అధ్యక్షులు రాజ రెడ్డి గారు,VDC ఉపాధ్యక్షుడు స్వామి గారు,Dr ముత్తన్న గారు, సందీప్ రెడ్డి గారుతదితరులు పాల్గొన్నారు.

గ్రామ సందర్శన

తలమడుగు మండలం కోసాయి మరియు దేగామ గ్రామాలను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

బావ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తా ముగింపు కార్యక్రమం

తాంసి మండలం వడ్డాడి గ్రామంలో సద్గురు బ్రహ్మలీన్ సంత్ శ్రీ బాజీరావ్ మహారాజ్ గారి బావ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తా ముగింపు కార్యక్రమానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు మహేందర్ గారు, బిజెపి మండల సోషల్ మీడియా కన్వీనర్ ప్రవీణ్ గారు, BJYM మండల అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ గారు,సాయి కిరణ్ గారు,దినేష్ గారు,విఠల్ గారు,స్వామి గారు,ధనుంజయ్ గారు,దేవన్న గారు,శ్రీనివాస్ గారు తదితరులు ఉన్నారు.

ఆర్థిక సహాయం

గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన కుమ్రే తుకారాం కుమారుడు సంజయ్ కు ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ జరగడంతో గాయాలపాలయ్యారు.కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం నాగ్ పూర్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి వారి హార్దిక పరిస్థితి అర్థం చేసుకుని సంజయ్ చికిత్స కోసం తక్షణ ఆర్థిక సాయం చేశారు.బలరాం గారితో పాటు PACS చైర్మెన్ సంజీవ్ ముండే గారు,బీజేపీ మండల ఉపాధ్యక్షులు తరుణ్ గారు,BJYM మండల అధ్యక్షులు నితీష్ గారు,BJYM ఉపాధ్యక్షులు ఆకాష్ గారు,మైనార్టీ మోర్చ మండల అధ్యక్షులు తహెర్ ఖాన్ గారు,సతీష్ గారు,బాలాజీ గారు,విఠల్ గారు,సాయి గారు తదితరులు ఉన్నారు.

పరామర్శ

తలమడుగు మండలం పల్లి (బి) గ్రామానికి చెందిన మామూళ్ల ఓం ప్రకాష్ గారి తాతయ్య మామూళ్ల నడిపాన్న మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అలాగే అదే గ్రామానికి చెందిన మరుపాక కేశవ్ గారి సతీమణి గంగమ్మ మరణించింది.వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.అదే మండలం భరంపూర్ గ్రామానికి చెందిన దాసరి అశన్న మరణించారు.వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.బలరాం గారితో పాటు బీజేపీ మండల అధ్యక్షులు స్వామి గారు, ఉపాధ్యక్షులు ధనుంజయ్ గారు,BJYM మండల అధ్యక్షులు కిరణ్ గారు, ప్రధాన కార్యదర్శి అశోక్ గారు,కిషన్ మోర్చ అధ్యక్షులు అడేపు శ్రీనివాస్ గారు,ఉపసర్పంచ్ ఆత్రం బండు పెట్టిపెళ్లి శ్రీనివాస్ గారు,ప్రణీత్ రెడ్డి గారు,తదితరులు ఉన్నారు.

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం

సిరికొండ మండలం సొన్ పల్లి గ్రామంలో పంచముఖి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు మరియు BJYM జోనల్ ఇంచార్జ్ సోయం వెంకటేష్ గారు ,సర్పంచ్ తదితరులు.

పరామర్శ

ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన BJYM మండల ఉపాధ్యక్షులు జాదవ్ సాయి కిరణ్ కు ప్రమాదవశాత్తు కాలికి దెబ్బతగిలి ఫ్యాక్చర్ అయ్యింది. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారిని ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్చారు.బలరాం గారితో పాటు BJYM మండల అధ్యక్షులు అనిల్ గారు,BJYM జిల్లా కార్యదర్శి సునీల్ గారు,BJYM మండల ప్రధాన కార్యదర్శి శంకర్ సింగ్ గారు,ST మోర్చ మండల అధ్యక్షులు పోశేట్టి గారు, తదితరులు ఉన్నారు.

క్రికెట్ పోటీలు ప్రారంభోత్సవం

నేరడిగొండ మండలం వడూర్ గ్రామంలో క్రికెట్ పోటీలను తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని క్రికెట్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు.బలరాం జాదవ్ గారు మాట్లాడుతూ క్రీడలు గ్రామీణ ప్రాంతాల్లో మంచి క్రీడాకారులను వెలికి తీయడంలో తోడ్పడుతయాని,యువకులు వీటిని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర స్థాయిలలో జాతీయ స్థాయిలలో సెలెక్ట్ కావాలని అన్నారు.క్రీడాల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి గంధం నవీన్ గారు,OBC మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు గారు,రైతు కో ఆర్డినేటర్ గాదె శంకర్ గారు,VDC అధ్యక్షులు చంద్ర శేఖర్ గారు,పెద్దకాపు రాంరాజేశ్వర్ గారు,మాజీ ఎంపీటీసీ ఉప్పు పోశేట్టి గారు,యువకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

బోథ్ మండలం ఘన్ పూర్ గ్రామానికి చెందిన రాథోడ్ లక్ష్మణ్ గారి సతీమణి జన్న బాయి మరణించింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అలాగే అదే గ్రామానికి చెందిన రాథోడ్ గోవింద్ మరణించారు.వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు BJYM జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ గారు,BJYM జిల్లా కార్యదర్శి రంజిత్ గారు,OBC జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్ గారు,గ్రామ సర్పంచ్ జాదవ్ గులాబ్ గారు,పార్డి ఉపసర్పంచ్ ప్రశాంత్ గారు,రవికాంత్ గారు,అరవింద్ గారు,పటేల్ భగవాన్ దాస్ గారు,ఉమాజి మహారాజ్ గారు,నాయక్ సత్యనారాయణ గారు, కారోభారీ ఇందల్ గారు,జాదవ్ సుభాష్ గారు,రాథోడ్ బలిరాం గారు,కానీరామ్ గారు తదితరులు ఉన్నారు.

క్రికెట్ పోటీలు ప్రారంభోత్సవం

భోథ్ మండలం పొచ్చర గ్రామంలో అల్పటి శ్రావణ్ రెడ్డి గారు స్మారక క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.ఈ పోటీలను ప్రారంభించడానికి శివాజీయూత్ సభ్యులు తెలంగాణరాష్ట్ర అద్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. క్రికెట్ పోటీలను ప్రారంభించిన బలరాం మాట్లాడుతు ఆటలవల్ల స్నేహభావం పెంపొందుతుందని, ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. శ్రావణ్ రెడ్డి గారు RSS సంఘ్ కార్యకర్త అని ధర్మం కోసం పాటుపడ్డారని తనకు మంచి మిత్రుడని అన్నారు. చిన్నవయసులోనే దేశంకోసం ధర్మంకోసం శ్రమించాడని ఇటువంటి వ్యక్తులు సమాజంలో అరుదుగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బలరాంతో పాటు గ్రామ సర్పంచ్ మల్లేశ్ గారు, ఉపసర్పంచ్ మనోజ్ రెడ్డి గారు, బీజేపీ మండల అధ్యక్షులు సుభాష్ సూర్య గారు,జిల్లా కార్యవర్గ సభ్యులు జక్కుల వెంకటేష్ గారు,పెద్దలు రమేశ్ రెడ్డి గారు,గోవర్దన్ గారు,రవికాంత్ గారు,మరియు శివాజిసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

బజార్ హాత్నూర్ మండలం బోస్రా గ్రామానికి చెందిన సొంటకే నగేష్ గారి కుమారుడు శివ(26) ఆకస్మికంగా మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ గారు,ఎంపీటీసీ గజానంద్ గారు,ఎంపీటీసీ చందు గారు,జిల్లా OBC ఉపాధ్యక్షులు కేవల్ సింగ్ గారు,PACS డైరెక్టర్ వినీల్ గారు,PACS డైరెక్టర్ షేర్ సింగ్ గారు,గ్రామ సర్పంచ్ నందిశ్వర్ గారు,బీజేపీ మండల ఉపాధ్యక్షులు సూర్యకాంత్ గారు, బ్రహ్మానంద్ మహారాజ్ గారు,రజాక్ గారు, బలిరాం గారు,రాజు యాదవ్ గారు,శ్రీకాంత్ గారు,k నరేష్ గారు,సురేష్ గారు,మహేష్ గారు తదితరులు ఉన్నారు.

క్యాలండర్ ఆవిష్కరణ

నేరడిగొండ మండల కేంద్రంలో TPUS క్యాలండర్ ను తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. TPUS అధ్యక్షులు రాథోడ్ ఉత్తమ్ రావ్ గారు మాట్లాడుతు PRC కమిటి,ఉద్యోగ ఉపాద్యాయులకు రావాల్సిన 4 DA బకాయిలను త్వరగా ప్రకటించాలని మరియు 317 GO వల్ల నష్టపోయిన ఉపాద్యాయులకు న్యాయం చేకూరేలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి గోడం జ్యొతీరాం గారు, ఉపాద్యాయులు ప్రకాశ్ రాధోడ్ గారు మరియు కళాశాల అద్యాపకులు పాల్గొన్నారు.

అఖండ హరినామస్మరణ కార్యక్రమం

తలమడుగు మండలం పల్సి (బి) తాండాలో సంత్ శ్రీ సద్గురు నారాయణబాబా 27 వ అఖండ హరినామ యజ్ఞోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరయ్యారు.కిషన్ మహారాజ్ గారు ప్రతి సంవత్సరం మూడు రోజులు అఖండ హరినామస్మరణ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందన్నారు.ఇలాంటి కార్యక్రమాల వలన మన: ప్రక్షాళన కలుగుతుందని, మనిషిలో ఆధ్యాత్మిక భావాలు పెంపొందుతాయని, ధనాత్మక ఆలోచనలు కలుగుతాయని అన్నారు.బలరాం గారితో పాటు స్వామి గారు,దేవన్న గారు,ఉపసర్పంచ్ నారాయణ రెడ్డి గారు,పొట్టిపెళ్లి శ్రీనివాస్ గారు,కైలాష్ గారు,శ్రీనివాస్ గారు,కిరణ్ గారు,నవీన్ గారు,అశోక్ గారు,ఆకాష్ గారు,ఉత్తమ్ గారు మరియు తదితరులు ఉన్నారు.

పరామర్శ

బోథ్ మండలం గుర్రాల తాండ గ్రామానికి చెందిన కటక్ వాల్ తుకారాం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు రాష్ట్ర కిషన్ మోర్చ కార్యవర్గ సభ్యులు అశోక్ రెడ్డి గారు,BJYM జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ గారు, BJYM జిల్లా కార్యదర్శి రంజిత్ గారు,OBC మోర్చ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్ గారు,ST మోర్చ ఉపాధ్యక్షులు సచిన్ గారు,ఉపసర్పంచ్ ప్రశాంత్ రవికాంత్ గారు,శ్రీధర్ గారు తదితరులు ఉన్నారు.

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం

నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పొందుతామని,వివిధ గ్రామాల నుండి క్రీడాకారులు రావడం వల్ల స్నేహభావం పెంపొందుతాయి అన్నారు.

పరామర్శ

బోథ్ మండల కేంద్రంలోని మరాఠీ గల్లికి చెందిన అల్లాడి స్వామి గారి కుమారుడు అల్లాడి శివ (21) చనిపోయారన్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.21 సంవత్సరాలు గారాబంగా పెంచ్చుకున్న కుమారుడు కళ్ళముందే చనిపోయే సరికి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.బలరాం గారితో పాటు కిషన్ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట భుమేష్ గారు,బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు జక్కుల వెంకటేష్ గారు,BJYM మండల అధ్యక్షులు సోలంకి సాయి గారు,రోహిత్ గారు,భరత్ గారు తదితరులు ఉన్నారు.

జగదాంబాదేవి జాతర

భోథ్ మండలం దేవులనాయక్ తాండ పార్డి (బి) గ్రామంలో జగదాంబాదేవి జాతరకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ సోయం బాపురావ్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందారు.ఈ ఉత్సవాలకు చుట్టుపక్క గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగదాంబ దేవి పూజలు నిర్వహించారు.

పరామర్శ

నేరడిగొండ మండలం వాగ్ధారి గ్రామానికి చెందిన గంగాధర్ గారికి కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగొలేకపోవడంతో హైదారాబాద్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చారన్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారి గ్రామానికి వెళ్లి కలిసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్చారు.బలరాం గారితో పాటు సర్పంచ్ మురళి గారు,కిషన్ మోర్చ మండల అధ్యక్షులు వెంకటేష్ గారు,విజయ్ గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

గ్రామంలోని సమస్యలు పరిశీలన

తలమడుగు మండలంలోని పల్సి (కే),పల్సి (బి),దేగామ,రత్నాపూర్ గ్రామాలను తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు పర్యటించారు.గ్రామ పటేల్ మరియు గ్రామ పెద్దలు ఆ గ్రామాల సమస్యలను బలరాం జాదవ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్వామి గారు ,దేవన్న గారు,ధనుంజయ్ గారు,పొట్టిపెళ్లి శ్రీనివాస్ గారు,కిరణ్ గారు,అశోక్ గారు,వెంకటేష్ గారు,మాధవ్ గారు,ఆకాష్ గారు,శ్రీకాంత్ గారు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

సిరికొండ మండలం సోన్ పల్లి గ్రామానికి చెందిన OBC మోర్చ మండల అధ్యక్షులు బుషేవాడ్ సంతోష్ గారికి మూడు రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఆక్సిడెంట్ లో కాలికి దెబ్బతగిలి ఫ్యాక్చర్ అయ్యింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ వారి ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్చారు. బలరాం గారితో పాటు ZPTC రఘురాం గారు,ఎంపీపీ అమృత్ రావ్ గారు,బీజేపీ మండల అధ్యక్షులు అమోల్ గారు,BJYM మండల అధ్యక్షులు మాటే నాందేవ్ గారు,మాణిక్ రావ్ గారు,జాదవ్ రాము గారు,చౌహాన్ నాందేవ్ గారు,శివాజీ పటేల్ గారు,రాము మాటే గారు,పాండురంగ్ గారు,రవితేజ గారు,సిద్దేశ్వర్ గారు,పండిత్ గారు,వెంకటేష్ గారు తదితరులు ఉన్నారు.

పరామర్శ

బోథ్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన నల్ల చిన్నయ్య గారి తల్లి నల్ల లసుంబాయి మరణించింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.బలరాంతో పాటు రాష్ట్ర కిషన్ మోర్చ కార్యవర్గ సభ్యులు అశోక్ రెడ్డి గారు,ఆకుల రాజేందర్ గారు,శ్రీను గారు,రాకేష్ గారు,రవి గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

పరామర్శ

బజార్ హాత్నూర్ మండలం గంగాపుర్ గ్రామానికి చెందిన బాబా రావ్ పటేల్ గారి సతీమణి సరోజ బాయి మరణించింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాంతో పాటు ఎంపీటీసీ గజానంద్ గారు,పండిత్ రావ్ గారు,వార్డ్ మెంబర్ పాల్వే విజయ్ గారు,పాల్వే మారుతి గారు,గజానంద్ గారు,గోవింద్ గారు,రవి గారు,సునీల్ గారు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

డిమాండ్

బజార్ హత్నూర్ మండలం గోకొండ గ్రామానికి చెందిన గేవండే గౌతమ్ గారి సతీమణి రమ పురటి నొప్పులతో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడ్మిట్ అయ్యారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల,సిబ్బంది నిర్లక్యం వల్ల రమ చనిపోవడం జరిగిందని గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి,పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.రమ పిల్లలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బలరాంతో పాటు వైస్ ఎంపీపీ పొరెడ్డీ శ్రీనివాస్ గారు,ఎంపీటీసీ గజానంద్ గారు,సర్పంచ్ రుక్మబాయిజంగు గారు,మోర్కండి సర్పంచ్ ఇస్థారి గారు,రమేష్ గారు,మల్కాన్ సింగ్ గారు,కేవల్ గారు,ఇంద్రజిత్ గారు,రాజు గారు,గణేష్ రాజ్ గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Activities Undertaken by Balaram Jadhav

అయ్యప్ప బిక్ష

నేరడిగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన జంగంపెల్లి రమేష్ స్వామి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారిని అయ్యప్ప సన్నిధానంలో బిక్షకు ఆహ్వానించారు.బలరాం జాదవ్ గారు అయ్యప్ప సన్నధానానికి వెళ్లి పూజలో పాల్గొని ప్రసాదం స్వీకరించి బిక్షలో పాల్గొన్నారు.పిలవగానే వచ్చినందుకు బలరాం జాదవ్ గారు అయ్యప్ప స్వాములు శాలువాతో సన్మానించారు.

పరామర్శ

బోథ్ మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన MRPS జిల్లా అధికారి వన్నెల లక్ష్మణ్ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.లక్ష్మణ్ గారి బార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు. బలరాం గారితో పాటు ఉపసర్పంచ్ దాస్ గారు ,గోవర్దన్ గారు,రవీందర్ గారు,అడెల్లు గారు,లక్ష్మణ్ గారు,స్వామి గారు,రమణ గారు,సింగరపు లక్ష్మణ్ గారు,సత్యనారాయణ గారు,నరేష్ గారు,అఖిల్,ఈశ్వర్ గారు, సాయి తేజ గారు,గణేష్ గారు, అన్వేష్ గారు,బిక్క లక్ష్మణ్ గారు,మల్లేష్ గారు మరియు తదితరులు ఉన్నారు.

శిశుమందిర్ సందర్శన

బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని సరస్వతి శిశుమందిరాన్ని సందర్శించిన బలరాం జాదవ్ గారు ఆ పాఠశాల విద్యార్థుల అవసరాన్ని గుర్తించి ఫిల్టర్ కూలింగ్ ఫ్రిజును అందివ్వడం జరిగింది.చదువుతో పాటు సంస్కారం,దేశ భక్తి,హిందూ సాంప్రదాయం నేర్పే చదువుల గుడులు శిశుమందిరాలని సంబొదించారు.బలరాం గారితో పాటు వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్ గారు,బీజేపీ మండల అధ్యక్షులు సుధాకర్ గారు,ఎంపీటీసీ గజానంద్ గారు,ఎంపీటీసీ చందు గారు, పాఠాశాల ప్రధానాచార్యులు రమణ గారు,PACS డైరెక్టర్ వినీల్ గారు,లింగన్న గారు,షేర్ సింగ్ గారు,గోకొండ సర్పంచ్ జంగు గారు,జ్ఞానేశ్వర్ గారు,తరుణ్ గారు,రాజు గారు,లింగయ్య గారు,రమేష్ గారు,గణేష్ రాజ్ గారు,శ్రీకాంత్ గారు,నరేష్ గారు,శంకర్ గారు,రాజన్న గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

పరామర్శ

గుడిహత్నూర్ మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన సాబ్లే సాయిమల్ గారి కుమారుడు జై రామ్ పోలీసు ఉద్యోగం కోసం SI ఫిలిమ్స్ పరీక్ష పాస్ అయ్యి ఈవెంట్స్ లో రన్నింగ్ చేసే సమయంలో కాలికి ఫ్యాక్చర్ జరిగింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారి ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించి త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్చారు.అలాగే పిట్ల మల్లేష్ మరణించారు వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జాదవ్ దేవ్ రావ్ గారు పేరాలసిస్ తో బాధపడుతున్నారు.వారిని కలిసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు ఎంపీపీ భరత్ గారు, బీజేపీ మండల అధ్యక్షులు సుభాష్ గారు,BJYM మండల అధ్యక్షులు నితీష్ గారు,BJYM గోతి సునీల్ గారు,SC మోర్చ మండల అధ్యక్షులు మహేష్ గారు,రాజు గారు తదితరులు ఉన్నారు.

డిమాండ్

నేరడిగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో పురుగుల అన్నం పెడుతున్నారన్న వార్త తెలుసుకొని తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు పాఠశాలను సందర్శించారు. విద్యార్థినిలు బలరాం గారితో రోజు పడే బాధలను పంచుకున్నారు.పురుగుల అన్నం, తలుపులు లేని కిటికీలు, పడుకోవడానికి ఇబ్బందిగా ఉందని మొరపెట్టుకున్నారు.రోజు తినే అన్నం,కూరలు బాగా లేకపోవడం వల్ల సరిగా భోజనం చేయలేక అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులందరూ బలరాం జాదవ్ గారికి దృష్టికి తీసుకురావడంతో బలరాం గారు పేద విద్యార్థులు చదువుకునే ఈ పాఠశాల పరిస్థితులను అర్థం చేసుకొని అధికారులు వెంటనే విద్యార్థినుల సమస్యలను తీర్చాలని,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.

పరామర్శ

తలమడుగు మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన రాంజీ గారి తండ్రి అనాగ గంగారాం పెద్దకర్మ (పిత్రే)కు హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారి చిత్రపటానికి పూలువేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే అదే మండలం ఉమ్రి గ్రామానికి చెందిన మాడవి మోహన్ గారు, రామ్ బాయి గారు,మేశ్రం దుర్ణత్ గారు,సంతోష్ గారు,బాపురావ్ గారుల పెద్దకర్మకు బలరాం జాదవ్ గారు హాజరై వారి చిత్రపటానికి పూలువేసి నివాళులు అర్పించారు. బలరాం గారితో పాటు ఉపసర్పంచ్ నారాయణ రెడ్డి గారు,BJYM మండల అధ్యక్షులు కిరణ్ గారు,ప్రధాన కార్యదర్శి అశోక్ గారు,మాధవ్ గారు,అన్నేల ఆకాష్ గారు, మాడవి శ్రీకాంత్ గారు,కృష్ణ గారు తదితరులు ఉన్నారు.

ఫ్రేషర్స్ డే వేడుకలు

నేరడిగొండ మండల కేంద్రంలోని సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఫ్రేషర్స్ డే కి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పరామర్శ

ఇచ్చోడ మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన చౌహాన్ సక్రిబాయి పెద్దకర్మకు హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు ఆమె చిత్రపటానికి పూలువేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.బలరాం గారితో పాటు నానాజీ గారు,మూర్కుటే అనిల్ గారు,నాందేవ్ గారు తదితరులు ఉన్నారు.

భగవద్గీత పుస్తక పంపిణీ

బోథ్ మండలం మర్లపల్లి గ్రామంలో జై హింద్ గ్రూప్ సభ్యులు చెపట్టిన ఇంటింటికీ భగవద్గీత పుస్తక పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బలరాం మాట్లాడుతూ జై హింద్ గ్రూప్ సభ్యులు చేపట్టినటువటి ఈ బృహత్తర కార్యక్రమం ఇప్పటివరకు 1000 భగవద్గీత ప్రతులను ఇంటింటికీ అందియడం చాలా గొప్ప విషయం గీత ప్రతి ఇంట్లో ఉండాల్సిన గ్రంథం,హైందవ ధర్మం అనేక సిద్ధాంతాలతో కుడినటువంటి ఈ గ్రంథాన్ని ప్రతి భారతీయుడు చదివి జ్ఞానాన్ని పొందాలని ఇలాంటి కార్యక్రమాలు మారుమూల గ్రామాలలో కూడా విస్తరింప చేస్తున్నందుకు జై హింద్ గ్రూప్ సభ్యులకు ప్రతి ఒక్కరికీ అభినందనలు,ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునిగేలా శ్రీధర్ గారు,అశోక్ రెడ్డి గారు, లాడేవార్ తుకారం గారు,రాజు గారు,అనిల్ అప్ప గారు,మనాల శేఖర్ గారు,సోలంకి సాయి గారు,భరత్ గారు తదితరులు పాల్గొన్నారు.

 

పరామర్శ

నేరడిగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ కిషన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు శ్రీధర్ రెడ్డి గారి తండ్రి రిటైర్ టీచర్ మెరుగు భూమారెడ్డి మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు గట్టు నారాయణ గారు, భీంరావ్ గారు,రమణ గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

స్వాగతం

కన్యాకుమారి నుండి కాశ్మీర్ కు వెళ్తున్నటువంటి జవాన్లకు నేరడిగొండ మండలం బంధం రేగడి వద్ద తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు మరియు NCC విద్యార్థులు జవాన్లకు స్వాగతం పలికారు.

పరామర్శ

నేరడిగొండ మండలం సావర్గాం గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు జాదవ్ హమ్ము నాయక్ గారి తల్లి జాదవ్ గంగుబాయి మరణించింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు గట్టు నారాయణ గారు, భీంరావ్ గారు,ప్రకాష్ గారు,ఇందల్ గారు తదితరులు ఉన్నారు.

వివాహ వేడుక

నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన కుంబాజి మురళి గారి కూతురు రమ్య వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

పరామర్శ

గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామానికి చెందిన వినోద్ గారి తండ్రి తాతేరావ్ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు బీజేపీ మండల అధ్యక్షులు జాడి సుభాష్ గారు, ZPTC బ్రహ్మానందం గారు, MPP భరత్ గారు, BJYM మండల అధ్యక్షులు నితీష్ గారు,రవి గారు,వినోద్ గారు,పరమేశ్వర్ గారు, ప్రహాలద్ గారు,బలిరాం గారు తదితరులు ఉన్నారు.

అయ్యప్ప పడిపూజ అన్నదాన కార్యక్రమంలో

భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరయ్యారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి గారు,విర కుమార్ గారు, హనుమండ్లు గారు,ఉద్ధవ్ గారు,పొచ్చన్న గారు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

నేరడిగొండ మండలం వాగ్ధరి గ్రామానికి చెందిన జాదవ్ హరిదాస్(23) అకస్మాత్తుగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఆయన మరణం కుటుంబ సభ్యులకు తీరనిలోటు.బలరాం గారితో పాటు సర్పంచ్ మురళి గారు,కిషన్ మోర్చ మండల అధ్యక్షులు వెంకటేష్ గారు,గణేష్ నాయక్ గారు,పాత్రికేయులు రామారావ్ గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

వివాహ వేడుక

తాంసి మండల కేంద్రానికి చెందిన పాత్రికేయులు ఆశరెడ్డి గారి కూతురు కావేరి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

పరామర్శ

భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన జిట్ట వెంకటరెడ్డి గారి అమ్మమ్మ రుక్మ బాయి మరణించింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గరితో పాటు రామారావ్ గారు,రమేష్ రెడ్డి గారు,పోచ్చన్నగారు తదితరులు ఉన్నారు.

షష్టిపూర్తి కార్యక్రమం

తాంసి మండల కేంద్రానికి చెందిన అధ్యాపకుడు శ్రీనివాస్ గారి తల్లితండ్రుల షష్టిపూర్తి కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుల బృందం తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

నేరడిగొండ మండలం కుమారి గ్రామానికి చెందిన కోరి గంగాధర్ చెట్టుపైనుండి ప్రమాదవశాత్తు పడడం వల్లతీవ్రంగా గాయపడ్డాడు. డాక్టర్‌ సలహామేరకు కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం హైదరాబాద్ వెల్నెస్ హాస్పిటల్ తీసుకు పోయారు. గంగాధర్‌ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడం వల్ల గ్రామస్తులు ఈ విషయం తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారి దృష్టికి తీసుకు వెళ్ళారు. వెంటనే స్పందించిన బలరాం ఆ గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి తక్షణ సాయం చేసి చికిత్స చేయించ మని చెప్పడం జరిగింది.ఆ విషయమై గంగాధర్ యోగక్షేమాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బలరాం గారితో పాటు డోకుర్ భోజన్నగారు,నాయిడి ప్రశాంత్ గారు,పెద్ద భోజన్న గారు,రాజశేఖర్ గారు,కిరణ్ గారు తదితరులు ఉన్నారు.

జూనియర్ కళాశాల సందర్శన

తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు సందర్శించారు.బలరాం గారు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదవాలనుకునే ప్రతి విద్యార్థులకు ఎల్లప్పుడూ అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.విద్యార్థులు మంచిగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు.దేశ భవిష్యత్తు రాబెయే కాలంలో యువకుల చేతిలోనే ఉంది కాబట్టి మీరందరూ ఉన్నత స్థానాలలో ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కదం సుధర్శన్ గారు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

పరామర్శ

నేరడిగొండ మండలం వడూర్ గ్రామానికి చెందిన బుక లక్ష్మణ్ అనారోగ్యంతో మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.బలరాం గారితో పాటు కొప్పుల గంగారెడ్డి గారు,రాఘవులు సురేష్ గారు,బుక రాములు గారు,లింగన్న గారు,విరీష్ గారు,కిషోర్ గారు,యువకులు తదితరులు ఉన్నారు.

వివాహ వేడుక

సిరికొండ మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ సతీష్ గారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

పరామర్శ

బజార్ హాత్నూర్ మండలం భోస్ర గ్రామానికి చెందిన ముగావే శివదాస్ జైమల దంపతుల కూతురు శాలిని కి కొన్ని రోజులుగా ఆరోగ్యం క్షినించడంతో హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చారన్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారి ఇంటికి వెళ్లి తల్లితండ్రులను కలిసి శాలిని పరామర్శించారు.త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్చారు.అలాగే అదే గ్రామానికి చెందిన వారే సంగం గారి తండ్రి శంకర్ గారి కాలుకు కి సర్జరీ కావడంతో వారిని ఇంటికి వెళ్లి కలిసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు ఎంపీపీ జయశ్రీకేవల్ సింగ్ గారు,ఎంపీటీసీ గజానంద్ గారు,ఎంపీటీసీ సుంగన్న గారు,రాంపూర్ సర్పంచ్ సుభాష్ గారు,మోర్కండి సర్పంచ్ తోడశం ఇస్తారి గారు,గోకొండ సర్పంచ్ జంగు గారు,రాజు యాదవ్ గారు,రమేష్ గారు,గణేష్ రాజ్ గారు,శ్రీకాంత్ గారు,నరేష్ గారు,సూర్యకాంత్ గారు తదితరులు ఉన్నారు.

దత్త జయంతి

గుడిహత్నూర్ మండలం తోషం గ్రామస్తుల ఆహ్వానం మేరకు దత్త జయంతి సందర్భంగా దత్త సాయి పల్లకి ఊరేగింపులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పరామర్శ

తలమడుగు మండలం ఘరి గ్రామానికి చెందిన మోహితే జీవన్ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే గ్రామానికి చెందిన మచ్చర్ల శాంతబాయి మరణించింది.బలరాం జాదవ్ గారు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.అలాగే అదే మండలం పూనగూడ గ్రామానికి చెందిన కోవా విలాస్ ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలయ్యారు.వారి ఇంటికి వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్చారు.బలరాం గారితో పాటు బీజేపీ మండల అధ్యక్షులు స్వామి గారు,సర్పంచ్ రఘునాథ్ గారు,ఉపసర్పంచ్ నారాయణ రెడ్డి గారు,ఉపాధ్యక్షులు ధనుంజయ్ గారు, ప్రధాన కార్యదర్శి దేవన్న గారు,BJYM మండల అధ్యక్షులు కిరణ్ గారు,ప్రధాన కార్యదర్శి అశోక్ గారు,పొట్టిపెల్లి శ్రీనివాస్ గారు,మాధవ్ గారు, రాంజీ గారు,రవి గారు,నవీన్ గారు,అన్నెల ఆకాష్ గారు,శ్రీకాంత్ గారు,కృష్ణ గారు మరియు తదితరులు ఉన్నారు.

వివాహ వేడుక

బోథ్ మండల కేంద్రానికి చెందిన సాక్షి రిపోర్టర్ బొనగిరి కార్తిక్ గారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.బలరాం గారితో పాటు తుల అరుణ్ గారు,ఆకుల రాజేందర్ గారు,అశోక్ రెడ్డి గారు,కట్ట భుమేష్ గారు, గంగారెడ్డి గారు, లాడేవార్ తుకారం గారు,మనాల శేఖర్ గారు,గోవర్దన్ గారు,సోలంకి సాయి గారు,ముత్యం శ్రీకాంత్ గారు,హరికృష్ణ గారు తదితరులు ఉన్నారు.

పరామర్శ

నేరడిగొండ మండలం నాగమల్యాల్ గ్రామానికి చెందిన గొడం శేఖర్(18) కి ఆరోగ్యం క్షినించడంతో నిర్మల్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాస్పిటల్ కి వెళ్లి వారిని కలిసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.డాక్టర్స్ తో మాట్లాడి శేఖర్ గారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో

ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు రాథోడ్ శ్రావణ్ గారు రచించినటువంటి పండుగలు ముత్యాలహారాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.బలరాం గారు మాట్లాడుతూ శ్రావణ్ గారి కవిత గొప్పదని తాను రాసిన ఇతర పుస్తకాలు కూడా భారతదేశ సంస్కృతి,పండుగల గొప్పతనాన్ని చాటిచెప్పయాని అన్నారు. ఈ కార్యక్రమంలో DIEO రవీందర్ కుమార్ గారు,ప్రిన్సిపాల్ సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్ గణేష్ కుమార్ గారు,జిల్లా అధ్యాపకుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు,మోసిన్ గారు,అధ్యాపకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

నేరడిగొండ మండలం పెద్ద బుగ్గారం గ్రామానికి చెందిన జాదవ్ చంద్రశేఖర్ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు ఎక్స్ ఎంపీటీసీ కృష్ణ నాయక్ గారు,గట్టు నారాయణ గారు,భీంరావ్ గారు,చంపత్ గారు,రాథోడ్ నారాయణ గారు,ధనరాజ్ గారు,అమ్య నాయక్ గారు,రాజేశ్వర్ గారు,అంబరాక్ గారు,జాదవ్ ధన్ రాజ్ గారు,సహదేవ్ గారు,ప్రవీణ్ గారు,శ్రీకర్ గారు తదితరులు ఉన్నారు.

హారతి కార్యక్రమంలో

గుడిహత్నూర్ మండలం ఉమ్రి(బి) రామామందిర్ లో భక్తి శ్రద్ధలతో జరిగే అఖండ హరినామ సప్త హారతి కార్యక్రమంలో కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బలరాం జాదవ్ గారి దంపతులు పాల్గొన్నారు. బలరాం గారు మాట్లాడుతూ వేలాది మంది పాల్గొనే ఈ సప్త కార్యక్రమంలో భజన కార్యక్రమాలు ,ధార్మిక సిద్ధాంతాలను బోధిస్తూ ,అన్నదాన కార్యక్రమాలు చేస్తూ వారం రోజులు మండల ప్రజలు అందరూ భక్తి ప్రవచనాలను వింటారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో హజరైనదుకు బలరాం జాదవ్ గారిని నాందేవ్ మహారాజ్ గారు సన్మానించడం జరిగింది.

పరామర్శ

ఇచ్చోడ మండలం బోరిగాం గ్రామానికి చెందిన పంచాయితీ సెక్రటరీ రాజ్ కుమార్ రెడ్డి గారికి ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారిని ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అలాగే తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన అశోక్ గారి తల్లికి చేయి ఫ్రాక్చర్ జరిగింది.అదిలాబాద్ దేవి ప్రియ హాస్పిటల్ కి బలరాం జాదవ్ గారు వెళ్లి ఆమెను కలిసి పరామర్శించి త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్చారు.

అన్నదాన కార్యక్రమంలో

బోథ్ మండల కేంద్రంలో అయ్యప్ప సన్నిధానం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు హాజరై పూజలు నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పరామర్శ

బోథ్ మండలం కన్గుట్ట గ్రామానికి చెందిన నవ్వ బోజన్న గారి సతీమణి నవ్వ సుష్మ (32) హఠాత్తుగా మరణించిందన్న వార్త తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సుష్మ కు ఒక కొడుకు,కూతురు ఉన్నారు.ఆమె మరణం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచ్చింది. బలరాం గారితో పాటు బీజేపీ మండల అధ్యక్షులు సుభాష్ సూర్య గారు,రాష్ట్ర కిషన్ మోర్చ కార్యవర్గ సభ్యులు అశోక్ రెడ్డి గారు,BJYM జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ గారు,రవికాంత్ గారు,శ్రీను గారు,రాజేందర్ గారు,రామకృష్ణ గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

నివాళి

తలమడుగు మండలం పల్సి(బి) గ్రామానికి చెందిన పూసం మారుతి రావు టీచర్ గారి పెద్దకర్మకు (పిత్రే)హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.బలరాంతో బీజేపీ మండల అధ్యక్షులు స్వామి గారు,ఉపాధ్యక్షులు ధనుంజయ్ గారు, ప్రధాన కార్యదర్శి దేవన్న గారు,BJYM మండల అధ్యక్షులు కిరణ్ గారు,లచ్చిరం గారు ,ప్రకాష్ గారు,ఆకాష్ గారు,కృష్ణ గారు, జ్యోతిరాం గారు తదితరులు ఉన్నారు.

పరామర్శ

నేరడిగొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన జాదవ్ రమేష్ గారికి కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ జరిగి గాయాలపాలయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారి ఇంటికి వెళ్లి కలిసి పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్ఛారు.బలరాం గారితో పాటు మల్లేష్ పటేల్ గారు,జోర్ సింగ్ గారు,బాపూరావు దేవరి గారు,గణేష్ గారు,మహాదా గారు,జీవన్ గారు,రఘునాథ్ గారు,శివాజి గారు,ధనరాజ్ గారు,మోతిలాల్ గారు,హన్మంతు గారు,దర్బార్ సింగ్ గారు తదితరులు ఉన్నారు.

వికలాంగుల దినోత్సవం

భోథ్ మండలకేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణరాష్ట్ర అద్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బలరాం గారు మాట్లాడుతు వికలాంగుల సంక్షేమం కొరకు వికలాంగుల బంధు ఇచ్చి వారిని ఆర్థికంగా,రాజకీయంగా,ప్రోయోజకుల్ని చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.మండల కేంద్రంలో వారి సమస్యలను పరిష్కరించుటకొరకై ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలని సర్పంచ్ గారిని విన్నవించారు.సదరం క్యాంప్ ఏర్పాటు చేసి వికలాంగులందరికీ అంగవైకల్యం సర్టిఫికెట్ ఇచ్చి పెన్షన్ వచ్చే విధంగా చేయాలని కోరారు.

పరామర్శ

గుడిహత్నూర్ మండలం కోల్హారి గ్రామానికి చెందిన బెల్దరే రత్నాబాయి మరణించింది.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు ఆకాష్ జీ గారు,పాండురంగ్ జీ గారు,శివ గారు,తులసి దాస్ గారు,దనురే గారు,రాహుల్ గారు తదితరులు ఉన్నారు.

వివాహ వేడుక

ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన BJYM మండల అధ్యక్షులు ముర్కుటే అనిల్ గారి తమ్ముడు ముర్కుటే పాండురంగ్ గారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

పరామర్శ

బోథ్ మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన రామ్ బత్తుల భూమయ్య అప్పుల బాధతో మనస్థాపానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.బలరాం గారితో పాటు ఉపసర్పంచ్ దాసు,బీజేపీ మండల ఉపాధ్యక్షులు ప్రవీణ్,మోహన్ రెడ్డి గారు,గోవర్దన్ గారు,శ్యామ్ సుందర్ గారు,శ్రీకాంత్ గారు,Dr రాజేశ్వర్ గారు,రవీందర్ గారు,పరువయ్య గారు,గంగయ్య గారు,స్వామి గారు,కృష్ణంరాజు గారు,రాజు గారు,లింగ రెడ్డి గారు,ముత్యం శ్రీకాంత్ గారు తదితరులు ఉన్నారు.

టీల కార్యక్రమం

నేరడిగొండ మండలం పెద్ద బుగ్గారం గ్రామానికి చెందిన రాథోడ్ సాయి మహారాజ్ గారి టీల కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు.

పరామర్శ

నేరడిగొండ మండలం దన్నూర్ (డి) కారోభారీ గారి సతీమణి కొరటికల్ (కే) ఉపసర్పంచ్ సాబ్లే లక్ష్మి గారికి ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలయ్యారు.ఈ విషయం తెలుసుకున్నతెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారిని కలిసి పరామర్శించి త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్ని ఇచ్చారు.బలరాం గారితో పాటు సాబ్లే సంతోష్ గారు,గంగారెడ్డి గారు తదితరులు ఉన్నారు.

ఛత్రపతి శివాజి వ్యాయామశాల ప్రారంభోత్సవం

గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజి వ్యాయామశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు అతిథిగా హాజరయ్యారు.బలరాం గారు మాట్లాడుతు వ్యాయామశాల నేటి మన జీవనశైలికి అవసరమని,ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీరం ధృడంగాను, మానసికంగా బలంగా ఉంటుందని అన్నారు.ఇలాంటి వ్యాయామశాలలు ప్రతీ గ్రామానికి అవసరమని అన్నారు.

పరామర్శ

బోథ్ మండలం పొచ్చర గ్రామానికి చెందిన అనుపటి పోతరెడ్డి స్వర్గస్తులైయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు రమేష్ రెడ్డి గారు,డి బ్రహ్మం గారు,వెంకట్ రెడ్డి గారు,బత్తుల రాము గారు,తరుణ్ గారు,శ్రావణ్ గారు, సుద్దాల సాయి గారు,జగన్ రెడ్డి గారు,మురళి గారు,k రాము గారు,అరవింద్ గారు,ఉదయ్ గారు,వంశీ గారు,సుకుమార్ గారు,రాజశేఖర్ గారు తదితరులు ఉన్నారు.

భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు తెలంగాణరాష్ట్ర అధ్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.బలరాం గారు మాట్లాడుతు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం యెక్క ప్రఖ్యాతగాంచిన రాజ్యాంగామని,శరీరానికి ఆత్మ ఎలాంటిదో భారతదేశానికి రాజ్యాంగం ఆత్మలాంటిదని,ఇంత పెద్ద రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ గారికి మనమందరం రుణపడి ఉండాలని అన్నారు.ప్రతి పౌరుడు రాజ్యాంగ ఆవశ్యకతను, హక్కులను,బాధ్యతలు తెలుసుకొని భావి భారత పౌరులుగా భరతమాత బిడ్డలుగా పేరు సంపాదించాలని.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జాదవ్ గణేశ్ కుమార్ గారు,అద్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

తలమడుగు మండలం పల్సి తాండ గ్రామానికి చెందిన జాదవ్ పత్తుసింగ్ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు బీజేపీ మండల అధ్యక్షులు స్వామి గారు,ప్రదాన కార్యదర్శి దేవన్నగారు,కిషన్ జాదవ్ గారు తదితరులు ఉన్నారు.

పరామర్శ

నేరడిగొండ మండలం సుర్దాపూర్ గ్రామానికి చెందిన బొందిడి మాజీ సర్పంచ్ వసంత్ దాస్ గారి తండ్రి తగ్రే న్యాల్ సింగ్ గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారి ఇంటికి వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకున్నారు.బలరాం గారితో పాటు సాబ్లే సంతోష్ గారు,సోలంకి ప్రశాంత్ గారు,శేఖర్ గారు తదితరులు ఉన్నారు.

నిశ్చితార్థ కార్యక్రమం

గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన అధ్యాపకుడు గొండ్ పాండురంగ్ గారి చెల్లెలి నిశ్చితార్థానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు మరియు మండల అధ్యక్షులు జాడి సుభాష్ గారు,ఎంపీటీసీ గజానంద్ గారు,BJYM నితీష్ గారు,BJYM మాటే నాందేవ్ గారు,అధ్యాపకులు బాలాజీ గారు తదితరులు ఉన్నారు.

పరామర్శ

తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన సలెంద్ర సంజీవ్ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో పాటు బీజేపీ మండల అధ్యక్షులు స్వామి గారు,సర్పంచ్ పోతన్న గారు,ఉపాధ్యక్షులు ధనుంజయ్ గారు,ప్రధాన కార్యదర్శి దేవన్న గారు,BJYM మండల అధ్యక్షులు కిరణ్ గారు,కిషన్ మోర్చ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారు,పెట్టిపెళ్లి శ్రీనివాస్ గారు,నాయిని నవీన్ గారు మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

సన్మానం

తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పురుషోత్తం కుమార్తె కుమారి మనశ్విత మద్రాస్ IIT లో సిటు సాధించిన శుభసందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు వారి ఇంటికి వెళ్లి మనశ్విత ను ఆమె తల్లితండ్రులను శాలువాతో సన్మానించారు.చదువుకు పేదరికం అడ్డుకాధని,పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని నిరుపించావు అని అన్నారు.మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని అదిలాబాద్ జిల్లా అడ పిల్లలకు స్ఫూర్తిదాయకంగా నిలువాలని అన్నారు.ఉన్నత చదువు కోసం ఎప్పుడూ అండగా ఉంటానని బరోసనిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి గారు,మహేందర్ గారు,పొట్టిపెళ్లి శ్రీనివాస్ గారు,కిరణ్ గారు,అడెపు శ్రీనివాస్ గారు,అధ్యాపకులు నాగురావ్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

నేరడిగొండ మండలం గోండ్ గూడ(లింగట్ల) గ్రామానికి చెందిన సిడాం మల్కు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోటిదీపారాధన కార్యక్రమం

భోథ్ మండలకేంద్రంలో గల శివభక్త మార్కండేయ ఆలయ కమిటి సభ్యులు తెలంగాణరాష్ట్ర అద్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ గారు ఆహ్వానించారు. కార్తీకమాసం ముగింపు సంధర్భంగా ఏర్పాటుచేసిన కోటిదీపారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బలరాం గారు భోథ్ గ్రామంలో మార్కండేయ భక్తులు ఎక్కువగా ఉన్నారని అన్నారు.ఈ ఆలయం నిర్మించి చాలా సంవత్సరాలు పూర్తి అయిందని అన్నారు.మార్కండేయుడు శివభక్తుడని శివుని నుండి యమున్ని సైతం రక్షించిన బాలరుషి అని అభివర్ణించాడు.తక్కువ వయసులో శివుని అనుగ్రహం పొందడానికి తపస్సు చేసిన యోగి అని అన్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు మెరుగు భోజన్నగారు,ప్రధాన కార్యదర్శి మాసం అనిల్ గారు,ఆలయ కమిటీ అధ్యక్షులు నర్సయ్య గారు,గౌరవ అధ్యక్షులు మల్లేష్ గారు, సత్యనారాయణ గారు,కార్యవర్గ సభ్యులు రాజేంద్ర ప్రసాద్ గారు,కార్తిక్ గారు,చంద్ర మోహన్ గారు,రాకేష్ గారు,రోహిత్ గారు తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ

బోథ్ మండలం కౌఠ గ్రామానికి చెందిన యాల్ల లింగారెడ్డి మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బలరాం గారితో ఎంపీటీసీ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

పరామర్శ

బోథ్ మండల కేంద్రానికి చెందిన కైరి శంకర్ గౌడ్ గారు అనారోగ్యంతో మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన మరణం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. ఆ కుటుంబానికి చిన్న ఆర్థిక సాయం చేసి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బలరాంతో పాటు బీజేపీ మండల అధ్యక్షులు సుభాష్ సూర్య గారు,ఉపసర్పంచ్ కట్ట భుమేశ్ గారు,ఉపాధ్యక్షులు బత్తిని ప్రవీణ్ గారు,తుము సూర్యం గారు,రవికాంత్ గారు,సోలంకి సాయి గారు,ముత్యం శ్రీకాంత్ గారు, వినయ్ గారు,నితీష్ గారు,రోహిత్ గారు,భరత్ గారు,బన్నీ గారు,ప్రకాష్ గారు మరియు యువకులు ఉన్నారు.

News Paper Clippings

Pamphlets

}
06-02-1984

Born in Gouliguda

Neradigonda, Adilabad, Telangana.

}
from 2004-2007

Completed Post Graduation

from Osmania University ( M.Sc.B.Ed ).

}

Joined ABVP

}

Leader

of ABVP, Osmania Campus.

}
2007

Hostel Welfare Office (WHO)

}
2008

Adilabad Coordinator Officer

of Lead India 20-20 program.

}
2012

Joined Government Junior Lecturer Association

}
2016

District General Secretary

of Government Junior Lecturer Association, Adilabad.

}
2020

District President

 of Government Junior Lecturer Association, Adilabad.

}
Since 2021

State General Secretary

of Government Junior Lecturer Association, Telangana.