Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page

Baasu Shyamala Hanumanthu Naidu

ZPTC, Balgera, Ghattu, Gadwal, Jogulamba Gadwal, Telangana, TRS

 

Baasu Shyamala Hanumanthu Naidu is the ZPTC of Jogulamba Gadwal from the TRS party. She was born on 15th August 1986 to the couple Narayana Reddy and Sharadhamma. Shyamala married Hanumanthu Naidu.

Education Background:

In 2002, Shyamala completed her schooling at Navodhaya high school, located at Gadwal. She earned an Intermediate from Krishnaveni junior college, Gadwal.

Basically, she came from an Agricultural family.

A career in Politics:

Hanumanthu Naidu came into politics with the determination to achieve something that would benefit the people and bring the country into development. He was the Active Member of the TRS party. During his regime, many welfare activities came to light. The people of Balgera were fully satisfied with his leadership.

Hanumanthu Naidu was appointed and served as President of the Association of Sarpanches from Balgera village.

Hanumanthu Naidu’s wife Shyamala, who saw her husband’s fame and prestige in politics, also wanted to get into politics. She started her Political Career with the Telangana Rashtra Samiti(TRS) party. She took party responsibilities under the auspicious of Gadwal’s Former MLA Ghattu Bheemudu. With the motivation of her husband, she contested and was elected as Vice Sarpanch from Balgera village in 2012.

In 2014, Shyamala was selected and took charge as ZPTC from Jogulamba Gadwal. She served as the mission of public development during her ZPTC term. She maintained the same focus and commitment throughout her ZPTC regime. The residents of Balgera who saw Shyamala’s leadership, morality, and her ideology of doing equal justice to all the people, were elected again as the ZPTC in 2019 from the TRS party.

Shyamala, who started her political career as a Vice-Sarpanch, faced many setbacks, faced everything for the welfare of the people, and moved forward.

Telangana Movement:

The Telangana movement refers to a movement for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India. After several years of protest and agitation, the central government, under the United Progressive Alliance, decided to bifurcate the existing Andhra Pradesh state, and on 07-February-2014, the Union Cabinet unilaterally cleared the bill for the creation of Telangana. Lasting for almost a decade, this has been one of the most long-lasting movements in South India. In 2002, Kamalakar played an active role during the late 2000s Telangana Separate State Movement spearheaded by now-CM, K.Chandrashekar Rao.

Shyamala Hanumanthu Naidu took part in Hunger Strikes, Rally, Protest Programs, Million March, Chalo Hyderabad, Vanta-Varpu, and Bike Rallies, as a part of the Telangana Movement. Shyamala and Hanumanthu Naidu played a major role in Sakalajanula Samme, Rail Roko, and Palle Bata as part of the Telangana Movement.

Shyamala Hanumanthu Naidu financially assisted the temples in the Ghattu Mandal. They did social services in the Orphanage such as donating clothes, bedsheets, money, etc.

Activities During Shyamala Hanumanthu’s ZPTC Regime:

  • Gattu ZPTC Mrs.Baasu Shyamala Hanumanthu handed over a check for Rs.67,2000 Handloom workers. She later said that the handloom workers should take advantage of all the schemes offered by the Telangana government. Baasu Hanumanthu Naidu, President of Gattu Sarpanchula Sangham, Macharla Sarpanch, Siddi Ramappa, TRS leaders Ali, and others were present on the occasion.
  • ZPTC Shyamala Hanumanthu participated in the “Raithu Bandu Sambaralu”. At the ZPHS school, at the Gatta Mandal Center, essay, lecture, and painting competitions were organized with the students as part of the Raithu Bandu Sambaralu. The competitions were organized to explain the Raithu Bandu and farmer insurance introduced by the Telangana government Chief Minister KCR. ZPTC Mrs. Baasu Shyamala Hanumanthu Naidu inspected the competitions and also inspected the students’ lunches. The event was attended by AO Bhaskar Reddy, Headmaster of the school, Teachers, Agriculture Officers, and school staff.
  • Gattu Mandal ZPTC Mrs. Basu Shyamala Hanumanthu Naidu participated in the IEC (Indian Education Collective) meeting held at the Primary High School in Gattu Mandal Balgera village. Addressing the teachers, ZPTC said that all schools in the academy zone should be provided with new teaching and learning in line with the changing times. The event was attended by MEO Konda Reddy, PRTU Presidents, and others.
  • The TRS leaders chanted slogans against the central government and burnt the effigy as per the party directives that the central government should burn the effigy of Narendra Modi in protest against the attitude of the central government across Telangana state. TRS leaders said the protest would continue till the central government buys all the paddy grown in Telangana.
  • Gattu MP J.Vijay Kumar and ZPTC Basu Shyamala released the “Yasangi Crop Plan”. Yasangi crop plans were released in the presence of honorary public representatives and farmers at the Mandal Center.

Pandemic Services

-Shyamala Hanumanthu Naidu rendered his service to the people of  Balgera village even during the corona which terrorized the whole country.

-He distributed food and rice bags to the migrants and also contributed to them financially.

-He donates rice bags, vegetables, and medicine to covid victims who are suffering from covid and cannot go out to fetch food.

-He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.

-Provided annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the corona crisis.

-Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.

-Shyamala Hanumanthu Naidu also put his effort during the covid second wave.

-He distributed vegetables and fruits to the village people and needy people.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

-The area infected with the coronavirus has been declared a red zone and people have been given proper precautions and instructions.

H-No: 1-24/A, Village: Balgera, Mandal: Ghattu, Constituency: Gadwal, District: Jogulamba Gadwal, State: Telangana, Pincode: 509129

Mobile: 9959344439, 9989002299
Email: [email protected]

Recent Activities

ప్రజా ఆశీర్వాద సభ

గద్వాల లో జరిగే కెసిఆర్ గారి ప్రజా ఆశీర్వాద సభ కు భారీ ఎత్తున తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి బయలుదేరిన గట్టు మండల జడ్పీటీసీ శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు.

నామకరణ మహోత్సవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాతృమూర్తి శారదమ్మా గారు స్వర్గస్తులు అయినారు. కర్నూల్ జిల్లా, ఆలూరు తాలూకా, చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో ఆమె పార్థవ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

నివాళి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాతృమూర్తి శారదమ్మా గారు స్వర్గస్తులు అయినారు. కర్నూల్ జిల్లా, ఆలూరు తాలూకా, చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో ఆమె పార్థవ దేహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

గాంధీ జయంతి

గాంధీ జయంతి సందర్భంగా అయిన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బసు శ్యామల హనుమంతు నాయుడు గారు మరియు ఇతర నాయకులు.

మహోత్సవం కార్యక్రమం

గట్టు మండలం చాగదోన గ్రామంలో కార్తీక్ గౌడ్ కుమార్తె నామకరణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారిని ఆశీర్వదించిన బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు.

గట్టు మండలం చాగదోన గ్రామంలో కార్తీక్ గౌడ్ కుమార్తె నామకరణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు

నివాళులు అర్పించిన సందర్బంలో

గట్టు మండలం దరూర్ మండలం ఏమినోనిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ గారి పెదనాన్న మేస్త్రి లక్ష్మన్న గారు అనారోగ్యంతో మరణించారు. వారి పార్థవ దేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. 

నివాళి

పార్థవ దేహానికి నివాళులు అర్పించిన గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షలు బాసు హనుమంతు నాయుడు గారు. గట్టు మండలం లింగాపురం గ్రామానికి చెందిన తలారి రంగస్వామి గుండె పోటు వచ్చి మరణించారు .వారి పార్థవ దేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

పాలాభిషేకం

భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకులు “గౌ. శ్రీ. కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు(కెసిఆర్)” గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

సన్మానం

డీఎస్పీ మరియు సిఐని సన్మానించినగట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు జోగులాంబ గద్వాల జిల్లా కు నూతనంగా వచ్చి పదవి బాధ్యతలు చేపట్టిన DSP మరియు C I లకు శాలువా పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు

వాల్మీకి గుడి నిర్మాణానికి 50000 (యాభై వేల) రూపాయలు ఇచ్చిన గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు కేటి దొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో వాల్మీకి గుడి నిర్మాణానికై 50000 ( యాభై వేల )రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో చింతలకుంట వాల్మీకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నివాళి

గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామానికి చెందిన గౌని తిమ్మారెడ్డి అనారోగ్యంతో మరణించారు. వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఆరాధన

గార్లపాడు గ్రామంలో చిన్న మారెప్ప గారి ఆరాధన కార్యక్రమానికి హాజరైన గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు ఈరోజు ధరూర్ మండలం గార్లపాడు గ్రామంలో చిన్న మారెప్ప గారి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు,ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి, నివాళి అర్పించారు. ఈయన వెంట ధరూర్ మండలం వాల్మీకి సంఘం అధ్యక్షులు చింతరేవుల సురేష్, చిన్న పాడు సర్పంచ్ ఆంజనేయులు, యమ్నోమ్ పల్లె సర్పంచు రామకృష్ణ, వానపల్లి సర్పంచ్ ఆంజనేయులు, చింతరేవుల ఎంపిటిసి శారదా ప్రహ్లాదు, మరియు వెంకటేష్ రమేష్ రాధాకృష్ణ రాములు శ్రీ ఆంజనేయులు రాధాకృష్ణ రాములు మాషన్న హనుమంతు నాగరాజు మరియు గార్లపాడు గ్రామ నాయకులు తదితరులుఉన్నారు.

అశ్రునివాళి

గట్టు మండలం మాచర్ల స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ నరసింహులు సార్ గారు అనారోగ్యంతో మరణించారు. వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిట్టదొడ్డి సర్పంచ్ నరసిములు, తిమ్మప్ప, తుమ్మలపల్లె నరసన్న, బజారప్ప,మాల నర్సిములు, పొగాకు ఈరన్న,తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న గట్టు మండల జడ్పిటిసి శ్రీమతి బాసు శ్యామల గారు, గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు గారు. బల్గేరా గ్రామం లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగ, చెరువు కట్టలపై బోజనాలు కార్యక్రమం,నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామం లో బతుకమ్మ సంబరాలు ఊరేగింపుగా ఘనంగా నిర్వహించడం జరిగింది.

ప్రారంభోత్సవం

నూతనంగా నిర్మించిన మారెమ్మవ్వ గుడిని ప్రారంభించిన గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు గారు.

ఎడ్ల బండ్ల ర్యాలి

గట్టు మండలం బల్గేర గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రైతు సంబరాలు ఘనంగా ఎడ్ల బండ్ల ర్యాలి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్, ao,ఎంపీటీసీ రూపవతి కిష్టప్ప, పంచాయతీ సెక్రటరీలు సురేష్, మంజుల, ఏఈఓ, తెలంగాణ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కార్మిక దినోత్సవ సందర్భంగా

కార్మిక దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేస్తున్న గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు గారు. గట్టు మండలం బల్గేర గ్రామంలో మేడే కార్మికుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పాల్గొని కార్మికుల జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

కంటి వెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమం

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన గట్టు మండల జడ్పిటిసి శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు. గట్టు మండలం మల్లంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రూపావతి కిష్టప్ప గారు, తిమ్మప్ప గారు, ఉప సర్పంచ్ లక్ష్మన్న గారు, వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ప్రగాఢ సానుభూతి

ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామానికి చెందిన మండ్ల సవరప్ప, మరియు గట్టు మండలం ముచోన్పల్లి గ్రామ సర్పంచ్ చిన్న గోవిందు తల్లి సంకటి మల్లమ్మ అనారోగ్యంతో మరణించారు .వారి పార్థవ దేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

బహుమతి అందజేత

శ్రీశ్రీశ్రీ దిగంబర స్వామి జాతర సందర్భంగా బండలాగుడు పోటీ విజేతలకు బహుమతులు అందజేస్తున్న గట్టు మండల జడ్పిటిసి శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు.

ప్రారంభోత్సవం

గట్టు మండలం బస్వాపురం గ్రామంలో గోకరమయ్యా ఉర్సు సందర్భంగా కబడ్డీ టోర్నమెంట్ను ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించినా గట్టు మండల జడ్పిటిసి బాసు శ్యామల గారు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు గారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆ గోకర్ సాబ్ ఆశీస్సులు గ్రామం పైన ఎప్పటికీ ఉండాలని గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గ్రామస్తులందరూ ఐక్యమత్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని గ్రామస్తులు అందరూ తమ పిల్లలను పాఠశాలకు పంపించి అక్షరాస్యతలో మన గ్రామాన్ని ముందుకు తీసుకురావాలని గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చిన తమ వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జములమ్మ గోవిందు గారు, ఉపసర్పంచ్ పల్లవి స్వామి గారు,పంచాయతీ సెక్రెటరీ భాస్కర్ గారు, రంగప్ప గారు, వెంకనగౌడ్ గారు,బొంబాయి రాముడు గారు, శ్రీరామ్ గౌడ్ గారు,గజేందర్ గౌడ్ గారు, నాగేందర్ గారు, ఆంజనేయులు గారు, వెంకటేష్ గౌడ్ గారు, స్వామి గారు, కిష్టప్ప గారు, మొగిలి హనుమంతు గారు,సామెలు గారు, నల్లరెడ్ గారు, డి, ఈరన్న గారు, తిమ్మారెడ్డి గారు, సంతాప్ప గారు, మహిళా లు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

జయంతి

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్బంగా ఘనంగా నివాళిలు అర్పించడం జరిగింది.

రోడ్డు

భారత్ మాల రోడ్డు గురించి కలెక్టర్ సార్ తో మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులు

ఆర్థిక సహాయం

బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు అనారోగ్యం తో బాధపడుతున్న పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

సన్మానం

గట్టు మండల పరిధిలోని మాచర్ల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల చదివిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ సిద్దరామప్ప ఆధ్వర్యంలో విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో ఎం పి హెచ్ డబ్ల్యు లో మాచర్ల గ్రామానికి చెందిన గాయత్రి జిల్లా మొదటి ర్యాంకు వచ్చిన సందర్భంగా మరియు పదో తరగతి ఫలితాలు గట్టు మండలం మాచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో చదివితే విద్యార్థి నెహ్రూ మండలం సెకండ్ ర్యాంక్ విద్యార్థి రామాంజనేయులు కు మరియు 9.3 9.2 9.0 8.8 పదో తరగతిలో వచ్చిన విద్యార్థులకు జడ్పిటిసి బాసు శ్యామల విద్యార్థులకు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొదటిసారిగా మాచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో మొదటిసారి టెన్త్ సెంటర్ వచ్చింది అందులో మాచర్ల జిల్లా పరిషత్ పాఠశాల మండల కాపర్ గా 9.8 రావడం ఆశ మాస కాదని అని ఆమె అన్నారు ఎంతో కష్టపడి చదివితే గాని 9.8 మార్క్ రావాలంటే చాలా కష్టమని ఆమె తెలియజేశారు.

జన్మదిన సందర్భంగా

తెలంగాణ ప్రగతి కోసం అనునిత్యం పరితపించే నిరంతర శ్రామికుడు …ఐటీలో తెలంగాణను మేటిగా నిలిపిన లీడర్ నవ శాఖనికి దిక్సుచి యూత్ ఐకాన్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి, కేక్ కట్ చేసినా గట్టు మండల ZPTC బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు.

గట్టు మండలంలోని బల్గేర గ్రామంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ జన్మదిన ఘనంగా నిర్వహించిన గట్టు జడ్పిటిసి సభ్యురాలు బాసుశ్యామల హనుమంతు నాయుడు గారు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు…ఈ కార్యక్రమం లో గట్టు సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, ఎంపిటిసి రూపావతికిష్టప్ప,ఉప సర్పంచ్ హనుమంతు ,మాజీ సర్పంచ్ సామేల్, తెరాస పార్టీ నాయకులు నల్లారెడ్డి,నూరు పాషా డేవిడ్, బాసు గోపాల్, మన్సూర్, రమేష్,,పొగాకు ఈరన్న,రాజు,తదితరులు పాల్గొన్నారు …

భూమి పూజ కార్యక్రమం

జోగులంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం లో గట్టు ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు భూమి పూజ కార్యక్రమంలో లో పాల్గొన్న గట్టు మండల ZPTC శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు

విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో

వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు వాల్మీకి కుల బంధువులు గట్టు మండలం ఇందువాసి గ్రామం లో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్టించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కన్జ్యూమర్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప గారు, గట్టు మండలం జడ్పిటిసి బాసు శ్యామల హనుమంతు గార్లు

విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం

వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ZPTC శ్రీమతి బాసు శ్యామల హనుమంతు గార్లు

గద్వాల మండలం రేపల్లె గ్రామంలో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టించారు. పూజ కార్యక్రమంలో పాల్గొన్న గట్టు మండల ZPTC శ్రీమతి బాసు శ్యామల గారు గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు.
అనంతరం గ్రామ వాల్మీకి పెద్దలు అతిథులను శాలువా పులమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాసు హనుమంతు నాయుడు, MPTC రూపవతి కిష్టప్ప, మద్దిలేటి, కృష్ణ, ఈరన్న, రాజు రేపల్లె వాల్మీకి పెద్దలు, సంఘం పెద్దలు తదితరులు పాల్గోన్నారు.

గిరక బండ్ల పోటీలు

బల్గెర గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ దిగంబరస్వామి జాతర సందర్భంగా గిరక బండ్ల పోటీలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో mptc రూపవతి కిష్టప్పగారు , ఉపసర్పంచ్ హనుమంతుగారు ,వార్డు మెంబర్లు, మాజీ mptc పుల్ల రెడ్డిగారు ,చిన్న హనుమంతు రెడ్డిగారు , బజారి తిమ్మప్ప గారు నరసింహ రెడ్డిగారు , హనుమంతు గారు మండల రైతులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీశ్రీశ్రీ దింగబర స్వామిజాతర

శ్రీశ్రీశ్రీ దింగబర స్వామిజాతర సందర్భంగా గట్టు మండలం బల్గెర
గ్రామ సింహాల పరుగు పందెం ఏర్పాటు చేయటం జరిగింది. పరుగు పందెం లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేసిన
గట్టు మండల ZPTC శ్రీమతి బాసు శ్యామల గారు గ్రామ సర్పంచ్ బాసు హనుమంతు నాయుడు గారు
మొదటి బహుమతి గద్వాల్ గోపాల్కుక్కనూర్15016
రెండవ బహుమతి గౌరీష్ డోరా కుడ్లూరు 10016
మూడవ బహుమతి R S రామాంజనేయులు బల్గెర.5016 రూపాయలు అందజేశారు.

పశువులకు హెల్త్ క్యాంప్

ఫెర్టిలిటీ కం ఎనిమల్ హెల్త్ క్యాంప్ నిర్వహించి పశువులలో గర్భకోశ సమస్యలు చూడటం జరిగింది మరియు ఉచితముగా పశువైద్య శిబిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో బల్గెర గ్రామం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా గ్రామ సర్పంచ్ శ్రీ.హనుమంతు నాయుడు మరియు జడ్పిటిసి శ్రీమతి బసు శ్యామల గారు డాక్టర్.కె.శంకరయ్య, డాక్టర్ సి.హెచ్.శ్రీకాంత్ మరియు పారాస్టాఫ్ బాలరాజు జె.వి.ఓ, ఆర్.పృథ్వి రావ్ వెటర్నరీ అసిస్టెంట్, సి.కనకరాజు వెటర్నరీ అసిస్టెంట్, ఖాజ పాషా ఆఫీసు సబార్డినేట్ మరియు గోపాలమిత్రలు భీమయ్య, మరియు పరమేష్ నాయుడు తదితరులు గట్టు మండలం బెనిఫిషెరీస్ పాల్గొనడం జరిగింది. ఈ శిబిరంలో 21 గేదెలు లకు ట్రీట్మెంట్ చేయడమైనది.

సామూహిక సీమంతాలలో పాల్గొన్న జడ్పిటిసి గారు

సామూహిక సీమంతాలలో పాల్గొన్న గట్టు మండల జడ్పిటిసి బాసు శ్యామల హనుమంతు గారు

గట్టు మండలం బల్గేర గ్రామం అంగన్వాడీ కేంద్రంలో శ్యామల గారు సామూహిక సీమంతాలు మరియు అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .

నియంపత్రికరణల పంపిణీ

గుట్టు మండల రైతుల విద్యుత్ నియంపత్రికరణల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బాసు శ్యామల హనుమంతు గారు.

సైన్స్ ఫెర్ లో పాల్గొన్న జడ్పిటిసి గారు

సైన్స్ ఫెర్ లో పాల్గొన్న గట్టు మండల జడ్పిటిసి బాసు శ్యామల హనుమంతు గారు. గట్టు మండలం మాచర్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా  ఏర్పాటుచేసిన సైన్స్ ఫెర్ కార్యక్రమం లో పాల్గొని విద్యార్థులు తయారుచేసిన ప్రయోగాలన్నీ తిలకించి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్తులో బాగా చదువుకొని పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలు కు ఎదగాలని అదేవిధంగా సైంటిస్టులు డాక్టర్లు ఇలా అన్ని రంగాల్లో ముందుకు రావాలని శ్యామల గారు తెలిపారు .

 

సిసి రోడ్ల కు భూమి పూజ

రాయపురం, చమన్ ఖాన్ దొడ్డి గ్రామాల్లో సిసి రోడ్ల కు భూమి పూజ చేసిన గట్టు మండల ZPTC బాసు శ్యామల హనుమంతు గారు. రాయపురం, చమన్ ఖాన్ దొడ్డి గ్రామంల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రెండు గ్రామాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున మంజూరు అయ్యాయి సిసి రోడ్లను గ్రామస్థులతో కలసి భూమి పూజ చేసి ప్రారంభించిన జెడ్పిటిసి.

నిండు జీవితానికి రెండు చుక్కలు!!

 

గట్టు మండలం బల్గెర గ్రామ పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న గట్టు మండల జడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు గారు

ఈ సందర్బంగా జడ్పీటీసీ గారు మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు 0-5 సంవత్సరాల లోపు చిన్నారులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకొని పోలియో రహిత దేశంగా మార్చలని ప్రతి చిన్నారి నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు .

ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్  బాసు హనుమంతు నాయుడు, mptc రూపవతికిష్టప్ప, ఉపసర్పంచ్ హనుమంతు, ఆశా కార్యకర్తల, అంగన్వాడీ టీచర్లు, నల్లారెడ్డి, రాజు, ఈరన్న దేవిడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

గట్టు మండలం ఇందువాసి గ్రామం లో గ్రామపంచాయతీ పరిధిలో MGNREGS కింద మంజూరైన సిసి రోడ్డు నిర్మాణానికి గౌరవ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇందువాసి గ్రామం గట్టు మండలం ఎంపీపీ విజయ్ కుమార్ అన్నగారు మరియు గట్టు మండలం జడ్పిటిసి బాసు శ్యామలమ్మగారు వైస్ ఎంపీపీ సుమతి గారు మరియు గట్టు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంత్ గారు, MGNREGS పథకంలో సిసి రోడ్ నిర్మాణానికై 25 లక్షలు మంజూరు అయినటువంటి రోడ్ లను భూమిపూజ చేసి ప్రారంభించడం జరిగినది.

గణతంత్ర వేడుక

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న zptc బాసు శ్యామల హనుమంతు గట్టు మండలం బల్గేర గ్రామ రైతు వేదిక దగ్గర జెండా ఆవిష్కరించిన ZPTC బాసు శ్యామల హనుమంతు నాయుడు. అదేవిధంగా మండలకేంద్రం లోని MPDO, MRO, PACS, మహిళ సమైక్య కార్యాలయలలో గణతంత్ర వేడుకల్లో పాల్గోన్నారు.

చేనేత కార్మికులకు చెక్కు పంపిణీ

చేనేత కార్మికులకు చెక్కు పంపిణీ చేసిన జెడ్పిటిసి బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు. గట్టు మండలం మాచర్ల గ్రామంలోని చేనేత కార్మికులకు త్రిఫ్ట్ లోన్ (672000) ఆరు లక్షల డెభై రెండు వేల రూపాయల చెక్కును 463 మంది చేనేత కార్మికులకు అందజేసిన గట్టు ZPTC శ్రీమతి బాసు శ్యామల హనుమంతు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సహకారం తో నేతన్నలకి ప్రభుత్వం అందిస్తున్న పథకాల్ని అందేలా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గట్టు సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాసు హనుమంతనాయుడు. మాచర్ల సర్పంచ్ సిద్ది రామప్ప, టిఆర్ఎస్ నాయకుడు ఆలీ, తదితరులు పాల్గొన్నారు.

రైతు భీమా చెక్కులను అందజేసిన ZPTC బాసు శ్యామల హనుమంతు గారు

గట్టు మండలం బల్గేర గ్రామంలో గ్రామానికి చెందిన ఉరబాయి చిన్న హనుమంతు, తూము తిమ్మప్ప, అమరవాయి వెంకటమ్మా లు అనారోగ్యంతో మరణించినందున ఉర బాయి చిన్న హనుమంతు భార్య లక్ష్మికి, తూము తిమ్మప్ప భార్య అనుమక్కకి ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కృషితో ZPTC బాసు శ్యామల హనుమంతు నాయుడు, చేతుల మీదుగా ఒక్కొక్కరికి 5 లక్షల చెక్కుని అందజేశారు.

నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న ZPTC బాసు శ్యామల హనుమంతు గారు మరియు TRS పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు 

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

గట్టు మండల ప్రజలకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ZPTC బాసు శ్యామల హనుమంతు గారు

రైతు బంధు సంబరాల్లో భాగంగా

రైతు బంధు సంబరాల్లో పాల్గొన్న జడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు గారు. గట్టు మండల కేంద్రంలోని ZPHS పాఠశాల లో రైతు బంధు, రైతు భీమా, సంబరాల్లో భాగంగా విద్యార్థులతో వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి KCR గారు ప్రవేశ పెట్టిన రైతు బంధు, రైతు భీమా గురించి వివరించే విధంగా పోటీలు నిర్వహించడం జరిగింది. ZPTC శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు పోటీలను పరిశీలించి, విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AO భాస్కర్ రెడ్డి, పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాద్యాయులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్, రాజు ,ఈరన్న, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

రైతు బంధు సంబరాల్లో పాల్గొన్న జెడ్పీటీసీ గారు. గట్టు మండలం బల్గెర గ్రామ రైతు వేదిక దగ్గర రైతు బంధు సంబరాల్లో భాగంగా రైతు వేదికలను ముగ్గులు తోరణాలతో రైతుబంధు , రైతు బీమా లోగో లతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో గట్టు మండల ZPTC శ్రీమతి బాసు శ్యామల , బల్గేర గ్రామ సర్పంచ్ బాసు హనుమంతు నాయుడు పాల్గొన్నారు

ఆలయ నిర్మాణం

ఈ రోజు ధరూర్ మండలం ఉప్పేరు గ్రామంలో వాల్మీకి ఆలయ నిర్మాణం కొరకు బాసు హనుమంతు నాయుడు గారు 50016 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధరూర్ మండల అధ్యక్షులు సురేష్ టీచర్ రంగన్న, గ్రామ అధ్యక్షులు సంజీవ నాయుడు, రమేష్,అన్న హనుమంతు, మాశన్న, కృష్ణ, మరియు నాగర్ దొడ్డి రాధాకృష్ణ, తదితరులు పాల్గొనడం జరిగింది.

నివాళి

కేటీ దొడ్డి మండలం గువ్వల దీన్నే గ్రామానికి చెందిన బోయ కరెప్ప అనారోగ్యం తో మరణించారు. అయన పార్థవ దేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి మట్టి ఖర్చుల నిమ్మిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.

వాల్మీకి గుడి నిర్మాణానికి భూమి పూజ

గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు గట్టు మండలం గంగీమాన్ దొడ్డి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వాల్మీకి గుడి నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కృష్ణ, కిష్టప్ప, s రాము, వెంకటన్న, ఉప సర్పంచ్ హనుమంతు,నర్సింలు, తిమ్మప్ప, కృష్ణ, కర్రెప్ప,సామేలు,రాజగోపాలు, వాల్మీకి నాయకులు తదితరులు పాల్గొన్నారు

వర్ధంతి

ఈరోజు గట్టు మండలం బల్గేర గ్రామంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 12వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినా జడ్పిటిసి బాసు శ్యామల సర్పంచ్ బాసు హనుమంతు నాయుడుఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమ పోరాటమే కాకుండా రాజకీయ ప్రక్రియ కూడా అవసరమని కేసీఆర్ గారికి మార్గ నిర్దేశం చేసిన గురువు జయశంకర్ సార్ అని తెలియజేశారు. చదువుకునే రోజుల్లోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షతను ప్రశ్నించేవారు. ఆయన కలలుగన్న కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీతో నెరవేరుతుంది తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాసు హనుమంతు నాయుడు, ఎంపీటీసీ రూపవతి కిష్టప్ప, పంచాయతీ సెక్రెటరీ సురేష్, ఉప సర్పంచ్ హనుమంతు, ఏ ఈ ఓ వంశీ, బాసు నాయుడు, రాజగోపాల్, బాసు గోపాల్, డి ఆర్ నాయుడు, రాజు, రాముడు, అలీ భాష,తిమ్మారెడ్డి, సంటిగ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

నివాళి

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ కి నివాళులర్పించి. గట్టు మండల జడ్పిటిసి శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు. ఈరోజు గట్టు మండలం బల్గేర గ్రామంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 12వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినా జడ్పిటిసి బాసు శ్యామల సర్పంచ్ బాసు హనుమంతు నాయుడు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమ పోరాటమే కాకుండా రాజకీయ ప్రక్రియ కూడా అవసరమని కేసీఆర్ గారికి మార్గ నిర్దేశం చేసిన గురువు జయశంకర్ సార్ అని తెలియజేశారు. చదువుకునే రోజుల్లోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షతను ప్రశ్నించేవారు. ఆయన కలలుగన్న కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీతో నెరవేరుతుంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాసు హనుమంతు నాయుడు, ఎంపీటీసీ రూపవతి కిష్టప్ప, పంచాయతీ సెక్రెటరీ సురేష్, ఉప సర్పంచ్ హనుమంతు, ఏ ఈ ఓ వంశీ, బాసు నాయుడు, రాజగోపాల్, బాసు గోపాల్, డి ఆర్ నాయుడు, రాజు, రాముడు, అలీ భాష,తిమ్మారెడ్డి, సంటిగ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

స్కిటు ప్రోగ్రామ్స్

 తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు విద్యా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నగట్టు మండల జడ్పిటిసి శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడుఈరోజు గట్టు మండలం బల్గేర మరియు మాచర్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు అదేవిధంగా జెండా ఆవిష్కరించి, పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల చేత తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి తెలంగాణ పాటలువివిధ కార్యక్రమాలను డాన్స్ ప్రోగ్రాం అలాగే స్కిటు ప్రోగ్రామ్స్ తిలకించి విద్యార్థులను అభినందించి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు మరియు ఈ సంవత్సరం నోట్ బుక్స్ ను కూడా ఉచితంగా అందిస్తోంది మధ్యాహ్న భోజనం లో సన్న బియ్యం స్కూల్ యూనిఫార్మ్స్ ని అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల పైన ప్రత్యేక దృష్టి సారిస్తుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాసు హనుమంతు నాయుడు, ఎంపీటీసీ రూపావతి కిష్టప్ప,బల్గేర మాచర్ల స్కూల్ హెడ్మాస్టర్ రంగన్న నర్సింలు పాఠశాల ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్ సామేలు, బాసు గోపాల్, రాజు తిమ్మారెడ్డి, డి ఆర్ నాయుడు, బుగ్గన, రాముడు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు

గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు ఈరోజు గట్టు మండలం బల్గేర గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా గ్రామంలో జెండా ఆవిష్కరించుకొని పారిశుద్ధ కార్మికులను శాలువా పూలమాలతో సత్కరించారు

బైక్ ర్యాలీ

సీఆర్ బహిరంగ సభకు బయలుదేరిన బైక్ ర్యాలీని ప్రారంభించిన గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు

కంటి వెలుగు కార్యక్రమం

రెండో విడుతా కంటి వెలుగు కార్యక్రమానని ప్రారంభించిన గట్టు మండల ZPTC శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు
గట్టు మండలం తుమ్మల పల్లి గ్రామం లో రెండో విడుతా కంటి వెలుగు కార్యక్రమాని గ్రామ సర్పంచ్ చెన్న రాయుడు తో కలిసి ప్రారంభిచారు
ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ చెన్న రాయుడు గారు , సెక్రటరీ స్వాతి గారు , నర్సన్న గారు , బజారి గారు , నర్సిములు గారు తదితరులు పాల్గొన్నారు.

కంటి వెలుగు కార్యక్రమం

రెండో విడుతా కంటి వెలుగు కార్యక్రమానని ప్రారంభించిన గట్టు మండల ZPTC శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు
గట్టు మండలం తుమ్మల పల్లి గ్రామం లో రెండో విడుతా కంటి వెలుగు కార్యక్రమాని గ్రామ సర్పంచ్ చెన్న రాయుడు తో కలిసి ప్రారంభిచారు
ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ చెన్న రాయుడు గారు , సెక్రటరీ స్వాతి గారు , నర్సన్న గారు , బజారి గారు , నర్సిములు గారు తదితరులు పాల్గొన్నారు.

రైతు భీమా

రైతు భీమా చెక్కును అందజేసినా గట్టు మండల ZPTC శ్రీమతి బాసు శ్యామల హనుమంతు గారు. బల్గేర గ్రామంలో తెలుగు తాయప్ప అనారోగ్యం తో మరణించినందున తాయప్ప భార్య నర్సమ్మ కి ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కృషితో ZPTC బాసు శ్యామల హనుమంతు నాయుడు గారి, చేతుల మీదుగా 5లక్షలచెక్కుని అందజేశారు ఆపద స్థితిలో ఉన్న మమ్మల్ని అదుకునందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కి కృతజ్ఞతలు తెలిపారు.

జయంతి కార్యక్రమంలో

 శ్రీశ్రీ భక్త కనకదాసు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న గట్టు మండల జడ్పిటిసి శ్రీమతి బసు శ్యామల, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు గార్లు

గట్టు మండలం లోని గట్టు గ్రామం మరియు బల్గేర గ్రామం నందు శ్రీశ్రీశ్రీ భక్త కనకదాసు 535వ జయంతి సందర్భంగా ఆయన  చిత్రపటానికి  పూలమాల  వేసి  పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బల్గేర నారాయణరెడ్డి, ఎస్ రాము,రంగస్వామి, మారెప్ప, నర్సిములు,కుర్వ బజారి,వెంకటేష్, కురువ రామయ్య, కురువ హనుమంతు, చిన్న భీమయ్య, కుర్వ చిన్న ఈరన్న,బసు నాయుడు, ,నల్లారెడ్డి, భీమేష్, సామెల్, బాసు గోపాల్, పొగాకు ఈరన్న,,గిరప్ప,రమేష్,ఉరుకుందు, భీమయ్య,నర్సిహులు , భీమేష్,ఈరన్న, రాజు, తాయప్ప, దేవ,తదితరులు పాల్గొన్నారు

కోడిగుడ్లు, బాలామృతం పంపిణీ

5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న గట్టు మండల ZPTC శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు

గట్టు మండలం బల్గేర మరియు తుమ్మల పల్లె గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించి మరియు అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేసి బాలింత, చిన్నారులకు, కోడిగుడ్లు బాలామృతం పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు, తుమ్మలపల్లి సర్పంచ్ చెన్న రాయుడు, పంచాయతీ సెక్రెటరీ సురేష్, వెంకట్ రాములు, నర్సింహులు, నాగేందర్, మద్దిలేటి , బజారి , నల్లా రెడ్డి, రాజు, వీరన్న, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

గుడికి విరాళం

గట్టు మండలం తుమ్మల పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం గుడికి 50 వేల రూపాయలు విరాళం ఇచ్చిన గట్టు మండల ZPTC శ్రీమతి బాసు శ్యామల గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసుహనుమంతు నాయుడు గార్లు

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు చెన్న రాయుడు,మాజీ సర్పంచు వెంకట్రాములు, నర్సన్న, తిమ్మప్ప గౌడ్, కిష్టప్ప గౌడ్,మద్దిలేటి,నాగేందర్, నరసింహులు, కరెప్ప, బజారి, నల్ల రెడ్డి, రాజు, ఈరన్న, తుమ్మల పల్లె గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో

ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ లో పాల్గొన్న గట్టు మండల ZPTC శ్రీమతి బాసు శ్యామల గట్టు మండల సర్పంచ్ సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు గార్లు. గట్టు మండలం బల్గేర గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా జడ్పిటిసి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం పచ్చదనం పరిశుభ్రత ఉండాలని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారూ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా ఈ పదిహేను రోజుల పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి మురికి కాలువలు శుభ్రం చేయడం, గ్రామంలో చెత్త తీసివేయడం ,పచ్చదనం కోసం మొక్కలు నాటడం, ఇంటింటికి 5 మొక్కలు ఇవ్వటం, గ్రామ వీధుల్లో విరిగిన స్తంభాలను సరిచేయడం, పాడు అయినా ఇండ్లు తీసివేయడం, ఇంకుడు గుంతలు లేనివారు కట్టుకోవడం ఇలా గ్రామంలో పదహైదు రోజులపాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది, గ్రామస్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హనుమంతు నాయుడు,ఉపసర్పంచ్ హనుమంతు వార్డు మెంబర్స్, గ్రామ సెక్రెటరీ, స్పెషల్ ఆఫీసర్ దివ్య, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు ,యువకులు తదితరులు పాల్గొన్నారు

సిసి రోడ్డు కు భూమి పూజ

మల్లంపల్లి గ్రామంలో సిసి రోడ్డు కు భూమి పూజ చేసిన గట్టు మండల ZPTC బాసు శ్యామల హనుమంతు గారు

గట్టు మండలం : మల్లంపల్లి గ్రామం ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద గ్రామానికి ఐదు లక్షల రూపాయల మంజూరు అయ్యాయి సిసి రోడ్డు కు గ్రామస్థులతో కలసి భూమి పూజ చేసి ప్రారంభించిన జెడ్పిటిసి.

ZPTC గారు మాట్లాడుతూ పల్లె ప్రగతి కింద గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ప్రతి గ్రామానికి సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ గట్టు మండలానికి గౌరవ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో నాలుగు కోట్లు ఇప్పటికే మంజూరు కావడం జరిగిందని పనులు కూడా జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే అన్ని గ్రామాలకు నిధులు వస్తాయని తెలియజేశారు… ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, రూపవతి కిష్టప్ప, TRS నాయకులు తిమ్మప్ప, గంగరాజు, కుర్వ బతలయ్య, బరమయ్య, నరసింహులు, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

 

 

గట్టు మండలం జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు గారినీ సన్మానం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాలలోకి మళ్లీ తీసుకుంటామని అసెంబ్లీ లో ప్రకటన చేసిన సందర్భంగా గట్టు మండలం జడ్పిటిసి బాసు శ్యామల హనుమంతు నాయుడు గారిని ఫీల్డ్ అసిస్టెంట్లు అందరు కలిసి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గారు. Zptc మాట్లాడుతూ గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈజీఎస్ పనులు కానీ ప్రతి కార్యక్రమం విజయవంతం చేసి కేసీఆర్ గారు అసెంబ్లీలో ఇచ్చిన ప్రకటన చాలా సంతోషకరమైన విషయం కావున మీరందరూ సక్రమంగా విధులను సద్వినియోగం చేసుకోవాలని ముందుకు వెళ్ళగలరు అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మహిళ దినోత్సవ సందర్భంగా

మహిళ దినోత్సవ సందర్భంగా కేకు కట్ చేసి కేసీఆర్ మీటింగ్ కు బస్సు లో బయలుదేరిన గట్టు మండల zptc బాసు శ్యామల హనుమంతు నాయుడు.

గట్టు మండలం బల్గెర గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గ్రామంలో ని మహిళలలతో కలిసి కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి, mla బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వనపర్తి లో జరిగే బారి బహిరంగ సభ కు పార్టీ కార్యకర్తల తో కలిసి బస్సు లో బయలుదేరిన ZPTC బాసు శ్యామల, సర్పంచ్ బాసు హనుమంతు నాయుడు గార్లు. వీరితో పాటు mptc రూపవతి కిష్టప్ప, ఉపసర్పంచ్ హనుమంతు గ్రామ మహిళలు,trs నాయకులు, కార్యకర్తలు తదితరులు బయలుదేరారు.

 

వీడ్కోలు సమావేశం లో

గట్టు మండలం మాచర్ల ప్రభుత్వ పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు వీడ్కోలు సమావేశం లో ఏర్పాటు చేసిన జెడ్పిటిసి బాసు శ్యామల హనుమంతు నాయుడు. పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహిళా బంధు వారోత్సవాలలో

మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా బంధు వారోత్సవాలలో భాగంగా మొదటిరోజు సంబరాల్లో పాల్గొన్న ZPTC బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు

గట్టు మండలం బల్గేర గ్రామంలో మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల మహిళా బంధు సంబరాల్లో భాగంగా మొదటిరోజు గ్రామంలో మహిళలతో కలిసి జడ్పిటిసి బాసు శ్యామల గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి చిత్రపటం దగ్గరా చేతికి రాఖీ కట్టి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాసు హనుమంతు,ఎంపీటీసీ రూపవతి కిష్టప్ప, ఉప సర్పంచ్ హనుమంతు, మాజీ సర్పంచ్ సామేలు, బజారి, ఈరన్న ,రాజు, రాముడు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Recent Activities

రాఖి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు “కల్వకుంట్ల చంద్ర శేఖర్” గారికి రాఖి కట్టడం జరిగింది.

సమావేశం

తెలంగాణ పార్టీ 21 వ ప్లీనరీ సమావేశానికి హాజరయిన జోగులంబ గద్వాల్ జిల్లా మహిళ ప్రజాపతినిథులు

ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ

ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన గట్టు జెడ్పిటిసి, గట్టు ఎంపీపీ

గట్టు మండల ఆరోగ్య కేంద్రం జిల్లా లో ముందు భాగంలో కొనసాగుతుంది అంటే అది ఆశా వర్కర్ల సేవలే, అని గట్టు జడ్పీటీసీ అన్నారు

గట్టు జడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు మాట్లాడుతు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ పని తీరు చూసే మీకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు, మరియు మీకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా మీతో మాట్లాడం జరుగుతుంది అని ఆమె తెలిపారు.

గట్టు మండలం లో ఉన్న ఆశల చేస్తున్న కృషి ఎంతో అమోఘం

గట్టు మండల లో ఉన్న నిండు గర్భిణీలును తీసుకు వచ్చి వారికి సేవచేస్తున్న ఆశల కృషి కు అభినందలు తెలిపారు.

గట్టు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ లకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గట్టు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న డాక్టర్లు మారుతీ సునంద, రాజు, గట్టు టీఆరెస్ నాయకులు ఎస్ రాము నాయుడు, గట్టు cho హుసేని, మసూద్, టీఆరెస్ నాయకులు ఫోగకు వీరన్న, రాజు, భాస్కర్ గురన్న తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన సంబరాలలో

తెలంగాణ రాష్ట్ర ప్రదాత కారణజన్ముడు బంగారు తెలంగాణ నిర్మాత సీఎం కేసీఆర్ గారి జన్మదిన సంబరాలలో భాగంగా గొర్లఖాన్దొడ్డి గ్రామం లో పండ్లను పంపిణీ చేసిన గట్టు ఎంపీపీ జె.విజయ్ కుమార్ గారు మరియు జెడ్పిటిసి బాసు శ్యామల గారు

జడ్పీటీసీ గారు మాట్లాడుతూ

ప్రపంచ దేశాలు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి వైపు తెలంగాణ రాష్ట్రం వైపు చూడడం జరుగుతుంది దేశ్ కి నేత కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు కార్యకర్తలు తమ శక్తికి తగ్గట్టుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కెసిఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ గారు ఆరోగ్యంతో ఉండాలని ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఆకాంక్షించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పి కోఆప్షన్ నెంబర్ ఇమామ్ సాబ్ స్థానిక సర్పంచ్ శంకరమ్మ సర్పంచుల సంఘం అధ్యక్షులు హనుమంతు నాయుడు గారు, ఎంపీటీసీ బోజ్జయ్య సింగల్ విండో డైరెక్టర్లు సుధాకర్ గౌడ్ గవ్వ తిమ్మప్ప తెరాస నాయకులు G తిమ్మప్ప కాజన్న శేఖర్ గౌడ్ నారాయణ కాజా తిమ్మప్ప కర్రెప్ప తదితరులు పాల్గొన్నారు

సీఎం గారి జన్మదినం సందర్భంగా

ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటిన గట్టు ZPTC శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు గార్లు.

గట్టు మండలం బల్గెర గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా కేకు కట్ చేసి, మొక్కులు నాటి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా జడ్పీటీసీ మాట్లాడుతూ స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు, తెలంగాణ జాతిపిత, బంగారు తెలంగాణ నిర్మాత, తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకు రావడం జరిగిందిని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గట్టు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు ,ఎంపీటీసీ రూపవతి కిష్టప్ప ,ఉప సర్పంచ్ హనుమంతు ,మాజీ సర్పంచ్ సామేలు, వార్డ్ మెంబర్స్, నూర్ భాషా, బజారి,కృష్ణారెడ్డి, రాజు డేవిడ్, ఈరన్న, భీమన్న తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీపీ జడ్పీటీసీ

గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డి గ్రామపంచాయతీ పరిధిలో MGNREGS కింద మంజూరైన సీసీ రోడ్ నిర్మాణానికి గౌరవ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జడ్పీటీసీ బాసు శ్యామల గారితో కలిసి భూమిపూజ చేసిన గౌరవ ఎంపీపీ జె.విజయ్ కుమార్. MGNREGS పథకంలో సీసీ రోడ్డు నిర్మాణానికి 10లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది

ZPTC గారు మాట్లాడుతూ…

గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కలలుగన్న బంగారు తెలంగాణ ఈ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా లక్ష్యాన్ని చేరుకుందన్నారు..

సీ సీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.. సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామంలో సక్రమంగా పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతుందన్నారు. ఈ గ్రామాల్లో వీధుల వెంబడి మురుగునీరు పారకుండా రోడ్ల పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో జడ్పి కోఆప్షన్ నెంబర్ ఇమామ్ సాబ్ సర్పంచ్ శంకరమ్మ ఎంపీటీసీ బొజ్జయ్య సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనుమంతు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మహానంది రెడ్డి సింగిల్విండో డైరెక్టర్లు సుధాకర్ గౌడ్ గవ్వ తిమ్మప్ప తెరాస నాయకులు G తిమ్మప్ప K నారాయణ నర్సింలు గౌడ్ కాజన్న శేఖర్ గౌడ్ సాయన్న తదితరులు పాల్గొన్నారు

బతుకమ్మ వేడుకల్లో

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గట్టు మండల జడ్పిటిసి శ్యామల గారు

జడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో బలిగేర గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు…

బలిగేర గ్రామం ప్రాథమిక పాఠశాల నందు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని గ్రామస్థులతో కలిసి బంతిపూలబోనంతో బతుకమ్మ ఆడిన గట్టు మండల జడ్పిటిసి బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు

ఈ సందర్భంగా స్త్రీలు విద్యార్థులు గ్రామస్తుల మధ్య ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.

ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీ బాసు హనుమంతు నాయుడు, mptc రూపవతి కిష్టప్ప, ఐ సి డి ఎస్ కమలాదేవి, సూపర్వైజర్ నాగరాణి, అంగన్వాడి కార్యకర్తలు, స్త్రీలు తదితరులు పాల్గొన్నారు

గట్టు మండలం బల్గెర గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల లో నిర్వహించిన IEC(ఇండియన్ ఎడ్యుకేషన్ కలెక్టివ్ మీటింగ్ లో పాల్గొన్న గట్టు మండలం ZPTC శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి zptc మాట్లాడుతూ విద్యాపరంగా గట్టు మండలం లో ఆన్నీ పాఠశాలలో విద్యార్థులకు నూతన విద్యా బోధనను అందిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధనను అందించాలని కోరారు. కరోన కారణంగా విద్యార్థులు చదువు పై శ్రద్ధ తగ్గింది కాబట్టి పిల్లలని ఉత్తేజపరుస్తూ మంచి బోధనలు అందించి ఉపాధ్యాయులందరూ సమయానికి పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు విద్యను అందించి విద్య పరంగా మండలాన్ని ముందుకు తీసుకుపోవలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ కొండా రెడ్డి , పి ఆర్ టి యు అధ్యక్షులు రంగన్న, మండలంలోని అన్ని పాఠశాలలో ని ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు, తదితరులు పాల్గొన్నారు.

టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ

 

తెలంగాణ లోని అన్ని గ్రామాల్లో జెండా పండగ కార్యక్రమం నిర్వహించాలని మన గౌరవ KTR గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి సూచన మేరకు గట్టు మండలం బల్గెర గ్రామంలో జెండా పండగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీ జెండా ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గట్టు మండల ZPTCశ్రీమతి బాసు శ్యామల, గ్రామ సర్పంచ్ బాసు హనుమంతు నాయుడు పాల్గొన్నారు.

జడ్పీటీసీ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ kcr గారు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి తెలియజేస్తూ, రైతుల ప్రభుత్వం రైతులకు అండగా ఉందని, అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం, అమరులందరికి జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాసు హనుమంతు నాయుడు, mptc రూపవతి కిష్టప్ప, మాజీ సర్పంచ్ సమేల్, ఉప సర్పంచ్ హనుమంతు, నూర్ పాషా, కుర్వ బాజారి, బాసు నాయుడు, వార్డ్ మెంబర్స్, రాజు, మన్సూరు, బాసు గోపాల్, ఈసకు, భీమన్న తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా

అంగరంగ వైభవంగా గట్టు మండల కేంద్రంలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు నిర్వహిస్తూ ర్యాలీ గా వెళ్లి Govt హాస్పటిల్ లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
సభ ప్రాంగణం లో మాస్క్ లు పంపిణీ, పోస్టర్స్ విడుదల చేసిన కెవిపియస్ నాయకులు, మండల స్వేరోస్ నాయకులు, యం ఆర్ పి యస్ నాయకులు అతిథులు గా గట్టు మండల ZPTC శ్రీమతి బాసు, శ్యామల హనుమంతు నాయుడు హాజరయ్యారు.

అంగరంగ వైభవంగా గట్టు మండల కేంద్రంలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు నిర్వహిస్తూ బ్లెడ్ క్యాంప్ కెవిపియస్ నాయకులు, మండల స్వేరోస్ నాయకులు ,యం ఆర్ పి యస్ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

అతిథులు గా గట్టు మండల జెడ్పీటీసీ బాసు శ్యామల గారు విచ్చేసారు

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న zptc బాసు శ్యామల హనుమంతు గారు.

గట్టు మండలం బల్గేర గ్రామ రైతు వేదిక దగ్గర జెండా ఆవిష్కరించిన ZPTC బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు. అదేవిధంగా మండలకేంద్రం లోని mpdo, mro, pacs, మహిళ సమైక్య కార్యాలయలలో గణతంత్ర వేడుకల్లో పాల్గోన్నారు.

 TRS Party Programs

అవగాహన సదస్సు

గట్టు మండల కేంద్రం లో అవగాహన సదస్సు సమావేశంలో పాల్గొన్న జడ్పిటిసి శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు.
ZPTC గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం రైతు బంధు అని, రైతులతో కలిసి ఏడు రోజులు రైతు వేధికలలో రైతు బంధు సంబరాలు జరుపుకోవాలని అన్నారు. ప్రతినిధులు, అధికారులు, మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ Ao భాస్కర్ రెడ్డి, ఎస్బిఐ బ్యాంకు మేనేజర్, జిల్లా రైతు సమన్వయ సమితి జాయింట్ సెక్రెటరీ రామాంజనేయులు, aeo లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

యాసంగి పంటల ప్రణాళిక విడుదల

యాసంగి పంటల ప్రణాళిక ను విడుదల చేసిన గట్టు ఎంపీపీ జె.విజయ్ కుమార్ గారు, జడ్పీటీసీ బాసు శ్యామల గారు.  మండల కేంద్రంలో గౌరవ ప్రజా ప్రతినిధులు, రైతుల సమక్షంలో యాసంగి పంట ప్రణాళికలు విడుదల చేయబడింది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉందని రైతులకు సూచించడం జరిగింది. ఇందులో భాగంగా పోస్టర్ లను, బుక్ లైట్లు విడుదల చేయడం జరిగింది మరియు సంబంధిత ఏఈఓ (AEO )లకు కేటాయించడం జరిగింది..

IEC మీటింగ్ లో

గట్టు మండలం బల్గెర గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల లో నిర్వహించిన IEC(ఇండియన్ ఎడ్యుకేషన్ కలెక్టివ్ మీటింగ్ లో పాల్గొన్న గట్టు మండలం ZPTC శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు.

ఉపాధ్యాయులను ఉద్దేశించి zptc మాట్లాడుతూ విద్యాపరంగా గట్టు మండలం లో ఆన్నీ పాఠశాలలో విద్యార్థులకు నూతన విద్యా బోధనను అందిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధనను అందించాలని కోరారు. కరోన కారణంగా విద్యార్థులు చదువు పై శ్రద్ధ తగ్గింది కాబట్టి పిల్లలని ఉత్తేజపరుస్తూ మంచి బోధనలు అందించి ఉపాధ్యాయులందరూ సమయానికి పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు విద్యను అందించి విద్య పరంగా మండలాన్ని ముందుకు తీసుకుపోవలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ కొండా రెడ్డి , పి ఆర్ టి యు అధ్యక్షులు రంగన్న, మండలంలోని అన్ని పాఠశాలలో ని ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు, తదితరులు పాల్గొన్నారు

వర్ధంతి సందర్భంగా

గట్టు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాచర్ల ఆనంద్ గారి అధ్వర్యంలో మాచర్ల గ్రామంలో dr బీమ్ రావ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు.

మాచర్ల గ్రామ పంచాయతీ దగ్గర dr బీమ్ రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గట్టు మండల జడ్పీటీసీ సభ్యురాలు బాసు శ్యామల హనుమంతు నాయుడు గారు మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగించాలన్న ఉద్దేశం తో తుది శ్వాస వరకు అంబేద్కర్ గారు పోరాడారన్నారు

ప్రభుత్వ వైఖరికి నిరసనగా

గట్టు మండలం బల్గెర గ్రామం అంతర్జాతీయ రహదారి యందు మోడీ దిష్టి బొమ్మ ను దహనం చేసిన TRS నాయకులు ZPTC శ్రీమతి బాసు శ్యామల, గట్టు మండల సర్పంచ్ ల సంగం అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ యొక్క దిష్టిబొమ్మను దహనం చేయాలని పార్టీ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టి బొమ్మను దహనం చేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పండించే మొత్తం వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనేవరకు ఈ నిరసన ఇలాగే కొనసాగుతుందని TRS నాయకులు తెలిపారు

వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం

గట్టు మండలం ఆలూరు పెంచికలపాడు, మాచర్ల గ్రామాలలో PACS ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన MPP, ZPTC PACS చైర్మన్.

ఆలూరు, పెంచికలపాడు, మాచర్ల గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయడం జరిగింది. రైతులు వరి కొనుగోలు కేంద్రం వినియోగించుకుని దగ్గరలో ఉన్న కొనుగోలు కేంద్రానికి వారి యొక్క వడ్లను తీసుకురావాలని మరియు రైతులు సంబంధిత ధ్రువ పత్రాలు వారి యొక్క భూమి వివరాలు, పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాఫీలు తీసుకురాగలరని రైతులకు తెలియజేయడం జరిగింది

Recent Events

Shyamala Hanumanthu Naidu at a variety of TRS Welfare Activities during her ZPTC Term

Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page

News Paper Clippings

 Newspaper Clippings

Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
Baasu Shyamala Hanumanthu Naidu | ZPTC | Jogulamba Gadwal | the Leaders Page
}
15th August 1986

Born in Balgera village

}
2002

Completed SSC

at Navodhaya high school, located at Gadwal

}
2004

Intermediate

 from Krishnaveni junior college, Gadwal

}
2012

Joined in the TRS party

}

President of the Association of Sarpanches

Shyamala husband Hanumanthu

}
2012

Vice Sarpanch

from Balgera village

}
2014-2019

ZPTC

from Jogulamba Gadwal

}
2019-2024

ZPTC

from Jogulamba Gadwal