Athram Sakku | MLA | Asifabad | Komaram Bheem | Telangana | the Leaders Page

Athram Sakku

MLA, TRS, Asifabad, Komaram Bheem, Telangana

 

Athram Sakku is the MLA of Asifabad constituency, Komaram Bheem Dist. He was born on 02-03- 1975 to Athram Raju, Ginnedhari. He completed SSC Standard from Govt. School and Completed his Graduate from Kakatiya University, Warangal in 1992.

He started his Political Journey with the Congress Party. From 2009-2014, he was served as MLA of the Asifabad constituency from the Congress Party. In 2014, He contested as MLA of Asifabad Constituency but he lost.

In 2018, Athram Sakku from Indian National Congress is the winner by 171 votes in the assembly elections 2018 from Telangana Asifabad (MLA) seat. He joined Telangana Rashtra Samithi (TRS ) for Developments of Adivasi Right.

Recent Activities:

  • Asifabad legislator Hon’ble Shri Athram Sakku on Friday inaugurated the new Royal Enfield Bike Showroom at Kunram Bhim District Center. Afterward, the MLA participated in the pooja activities organized in the showroom and lit the cauldron.
  • JP chairperson Hon’ble Mrs. Kova Lakshmi and Asifabad legislator Hon’ble Shri Athram Sakku said that Ghanta CM KCR Dena is providing welfare schemes to the people in the Corona crisis. Fish abandoned at the Kuram Bhim project in the Asifabad zone.
  • Asifabad legislator Hon’ble Shri Aatram Sakku said that education is the only weapon for tribal development in all spheres, so every tribal student should study hard and rise to higher positions. On the occasion of the World Tribal Day, the World Tribal Day was celebrated under the auspices of the Nayakpod Seva Sangham of Kunram Bhim District Center.
  • Kalyana Lakshmi distributed checks, visited farm work, inspected government hospital, and inspected Lingapur main road.

H. No. 3-26, Laxmipur, Ginnedhari, Mandal Thiryani, Dist. Kumrabheem Asifabad 504297

Contact :+91-9440588105

Party Activities

జిన్నింగ్ మిల్లును సందర్శించిన మంత్రి ఎమ్మెల్యేలు

రెబ్బెన మండలం లోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ శ్రీనిధి జిన్నింగ్ మిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ శ్రీ పురాణం సతీష్ గారు జిల్లా ఎమ్మెల్యేలు శ్రీ కోనేరు కోనప్ప గారు,శ్రీ ఆత్రం సక్కు గారు సందర్శించారు.

రైతు మేలు కోసమే పంట మార్పిడి

నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు

యాపిల్ తోటను సందర్శించిన మంత్రి గారు,ఎమ్మెల్యే గారు

 కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన కేంద్రే బాలాజీ యాపిల్ తోటను *అటవీ,పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి గౌరవ శ్రీ అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి గారు,ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారి* తో కలిసి పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో సాగు చేస్తున్న రైతు కేంద్రే బాలాజీ యాపిల్ పంట చేతికొచ్చింది.మొదటి పంటను సీఎం కేసీఆర్ కు అందజేసేందుకు బాలాజీ రేపు హైదరాబాద్ ప్రగతి భవన్ కు వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి గారు రైతు బాలాజీతో మాట్లాడి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు.మంత్రి గారు ఎమ్మెల్యే గారు తోట అంతా కలియతిరిగారు.ఒక్కో మొక్కను ఆసక్తిగా పరిశీలించారు.వారితో డీసీసీబీ జిల్లా చైర్మన్ కాంబ్లే నాందేవ్,గ్రంధాల చైర్మన్ యదవ్ రావ్,కెరమెరి ప్రజాప్రతినిధులు ఎంపీపీ పెందోర్ మోతీరాం,జడ్పీటీసీ దుర్పాతబాయి,వైఎస్ ఎంపీపీ అబ్దుల్ కలాం,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మునిర్,టిఆర్ఎస్ నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

ఆసిఫాబాద్:మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు కృషిచేస్తున్నారని *జడ్పీ చైర్ పర్సన్ గౌరవ శ్రీమతి కోవ లక్ష్మీ గారు,ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు* అన్నారు.కుంరం భీం జిల్లా కేంద్రంలో కేసీఆర్ సేవ దళం జిల్లా అధ్యక్షుడు ఉబేద్ బిన్ యహియా తారక్ గారి ఆధ్వర్యంలో పేద ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు

ఆర్టీసీ ఉద్యోగులకు సిబ్బందికి మస్కులు శానిటైర్లు పంపిణీ

ఆసిఫాబాద్:కరోనా మహమ్మారి నియంత్రణకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని,అదేవిధంగా ప్రజలందరూ భౌతిక దూరం పరిశుభ్రత పాటించాలని *జడ్పీ చైర్ పర్సన్ గౌరవ శ్రీమతి కోవ లక్ష్మీ గారు,ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు* అన్నారు.

నిత్యావసర సరుకులు పంపిణీ

కరొనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలో,రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని, *ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు,జడ్పీ చైర్ పర్సన్ శ్రీ రాథోడ్ జనార్ధన్ గారు,ఉమ్మడి జిల్లా సహకార చైర్మన్ శ్రీ కాంబ్లే నాందేవ్ గారు* పేర్కొన్నారు.సోమవారం నార్నూర్ మండలము లోని రేషన్ కార్డు లేని 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులను,కూరగాయలను పంపిణి చేశారు.

భౌతిక దూరంతోపాటు మాస్కులు ధరించి కరోనా కట్టడికి సహకరించాలి

:కరోనా వల్ల లాక్‌డౌన్‌తో ఆకలికి అలమటిస్తున్న పేదలను ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం,తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ.1500 చొప్పున నగదు అందించి సీఎం కేసీఆర్‌ పేదల ఆకలి తీర్చారని *జడ్పీ చైర్ పర్సన్ గౌరవ శ్రీమతి కోవ లక్ష్మీ గారు,ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు* పేర్కొన్నారు.కెరమెరి మండలంలోని కళ్ళేగాం,కొఠారి కొత్తగూడెం,కోలాం కొఠారి,భీమాన్ గొంది,పిప్రి,దనోర గ్రామాల్లో ITDA ఆధ్వర్యంలో 500 పేద కుటుంబలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేసిన జడ్పీ చైర్ పర్సన్ గారు ఎమ్మెల్యే గారు.

సమగ్ర వ్యవసాయంపై సర్కారు దృష్టి ఎమ్మెల్యే గారు

తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచని *ఆసిఫాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆత్రం సక్కు గారు* అన్నారు. గాదిగుడా మండలం లోని ఝరి గ్రామంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు రుణాల చెక్కులను ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారు,

}
02-03- 1975

Born in Ginnedhari

}

SSC Standard

}
1992

Graduate

from Kakatiya University, Warangal 

}

Joined in the Congress

}
2009

MLA

Asifabad constituency, Komaram Bheem Dist.

}
2018

MLA

Asifabad constituency, Komaram Bheem Dist.

}

Joined in the TRS Party