Meda Vijaya Sekhar Reddy | Constituency Youth Leader | Rajampet | the Leaders Page

Meda Vijaya Sekhar Reddy

Constituency Youth Leader, Rajampet, Chennayagaripalli, Nandalur, Annamayya, Andhra Pradesh, YSRCP .

 

I am Meda Vijaya Sekhar Reddy, dedicated to serving the people of our great nation with unwavering commitment and integrity. My journey in politics began from a profound desire to uplift the lives of my fellow citizens, starting with my affiliation with the Telugu Desam Party (TDP) in 2006. Under the visionary leadership of N.T. Rama Rao and N. Chandrababu Naidu, I embarked on a path of advocacy and service, striving to address the pressing issues faced by our communities.

Over the years, I have had the privilege of serving in various capacities within TDP, from Mandal Incharge to State Youth Secretary, consistently advocating for social welfare and economic empowerment. My commitment to public service transcends party lines, as evidenced by my tenure with the Indian National Congress (INC) and the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP), where I continued to champion the rights and aspirations of the people.

Beyond politics, my efforts extend to humanitarian initiatives during times of crisis, ensuring essential support reaches those in need. From distributing relief supplies during the COVID-19 pandemic to advocating for economic relief and social justice, I remain steadfast in my mission to foster a prosperous and inclusive society.

Meda Vijaya Shekhar Reddy
Constituency Youth Leader

Early Life and Education

Meda Vijaya Sekhar Reddy was born on August 1st, 1975, in Chennayagaripalli Village, Nandalur Mandal, Annamayya District, Andhra Pradesh, to Mr. Meda Chandra Sekhar Reddy and Mrs. Meda Sumithramma. He spent his formative years in this rural setting, nurtured by his parents.

He completed his Board of Secondary Education in 1990 at Rayalaseema Residential School in Tirupathi, followed by his Intermediate education at Ratham Degree College in Nellore in 1992. Pursuing his academic journey further, Meda Vijaya Sekhar Reddy graduated with a degree in Civil Engineering from KSRM Engineering College in Cuddapah in 1996. His educational background laid a solid foundation for his future endeavors in engineering and beyond

Personal Life and Career Beginnings

Meda Vijaya Sekhar Reddy embarked on his professional journey immediately after completing his education. From 1999 to 2009, he worked as a Software Engineer at Infosys Technologies Limited. During this period, he also gained valuable experience in various technologies while working in the United States across different software companies from 2000 to 2007. Alongside his corporate career, he pursued the Civil Services Examinations from 1997 to 1998, reflecting his aspiration for public service.

Throughout his career, Meda Vijaya Sekhar Reddy balanced his professional pursuits with his responsibilities to his family. He married Mrs. Smitha Reddivari, the daughter of Reddivari Prabhakar Reddy, who served as the TDP Convenor for Kalikiri before 2010. Their union underscores Meda Vijaya Sekhar Reddy’s familial bonds and support system as he navigates both personal and professional endeavors.

Career in Politics:

Political Career and Leadership Journey

Meda Vijaya Sekhar Reddy’s journey into active politics began in 2006 with his entry into the Telugu Desam Party (TDP), founded by N.T. Rama Rao and led by N. Chandrababu Naidu, the former Chief Minister of Andhra Pradesh. His early years in politics were marked by a deep commitment to serving the people of his state. As a dedicated member of TDP, Vijaya Sekhar Reddy actively participated in party activities and demonstrated his leadership potential. In 2007, recognizing his diligence and selflessness, he was appointed as the Constituency Incharge for MPP Elections in KV Palli and Pileru Constituencies, where he worked tirelessly to address local issues and serve the community.

Continuing his dedication, Vijaya Sekhar Reddy expanded his role within TDP, assuming the position of Mandal Incharge for General Elections in KV Palli and Pileru Mandal in 2009. During this time, he focused on understanding and resolving the challenges faced by the people, earning respect for his effective leadership and commitment to public service. His tenure as State Youth Secretary of Andhra Pradesh from 2008 to 2010 further highlighted his ideological commitment and organizational skills within the party.

In 2014, after a brief hiatus, Vijaya Sekhar Reddy rejoined TDP and resumed his active involvement by serving as the Mandal Incharge for the General Elections of Sundupalli and Veeraballi Mandals. His return strengthened his resolve to uplift his constituents and contribute to the party’s growth. His leadership roles expanded over the years, notably as an Active Leader in all Mandals of Rajampet Constituency from 2019 to 2022, where he continued to champion the welfare of the people and the advancement of society.

In 2011, Vijaya Sekhar Reddy transitioned to the Indian National Congress (INC), responding to the political aspirations of the people and the call for specific services under the leadership of then-Chief Minister Kiran Kumar Reddy. His dedication was acknowledged with the promotion to Constituency Incharge for By-Elections in Rajampet Constituency in 2012, showcasing his growing influence and responsibilities within INC.

In 2019, Vijaya Sekhar Reddy shifted his allegiance to the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP), drawn by its service-oriented approach and commitment to meeting the needs of the people. He took on the role of Mandal Incharge for General Elections in Sundupalli and Veeraballi Mandals, focusing on comprehensive development and addressing community challenges. Since 2023, he has served as the Constituency Youth Leader, dedicated to advancing society and contributing significantly to the party’s successes.

Vijaya Sekhar Reddy’s political career is characterized by unwavering dedication, proactive leadership, and a steadfast commitment to the welfare of society. His journey reflects a deep-seated passion for public service and a continuous endeavor to make a positive impact on the lives of the people he serves.

Family Participation in Politics

Meda Vijaya Sekhar Reddy’s commitment to public service extends to his family, where his sister, Sreedevi, plays an integral role within the political realm. Sreedevi shares her brother’s dedication to their party, actively engaging in various activities alongside Vijaya Sekhar Reddy. Her involvement is characterized by adherence to the party’s code of conduct and a strong focus on enhancing the party’s public standing.

In 2006, Sreedevi contested the Zilla Parishad Territorial Constituency (ZPTC) elections for Annamaya. She approached her responsibilities with utmost dedication and conducted her campaign in strict accordance with ethical standards. Despite her diligent efforts, she faced defeat in the election. This setback did not deter Sreedevi’s commitment to her political endeavors, as she continued to contribute to the party’s initiatives and objectives.

Sreedevi’s partnership with Vijaya Sekhar Reddy exemplifies a family’s shared commitment to serving their community through active participation in politics. Their collaborative efforts underscore their shared values of integrity, dedication, and a steadfast commitment to advancing the interests of their constituents and the party they represent.

Dedicated Political Engagement and Advocacy

  • They participate in the election campaign and help the party members. He attends price rallies at the party and works them out.
  • He will work for the party day and night to constantly strengthen the party at the field level and is always fighting with the government over the people’s problems and working hard for a solution.
  • He briefed the youth on the development programs being carried out by the TDP Party and encouraged them to join the party by informing them that the TDP Party has decided to do zero-budget politics.
  • He participated in the Mahanadu program organized in Pileru and Rajampet with leaders and activists.
  • He participates in rallies, initiations, and protests organized on behalf of the party.
  • He has been waiting for a government job for years but is fighting for the unemployed.

Advocacy for Economic Relief and Social Welfare

  • He fought for the immediate reduction of inflated petrol and diesel rates as the skyrocketing petrol and diesel costs would cause much trouble for the common man.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and assisting them through times of financial hardship.
  • He played an active role in ensuring that help programs for the poor were in place and that they were able to survive their existence.
  • He is fighting with the government to offer suitable jobs to the jobless, concerned about finding a good job even after graduating from college or university.

Humanitarian Leadership During Crisis

  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those afflicted by the lockdown. 
  • Face masks, hand sanitizers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • He also provides Medical Camps and distributes free medicines to the poor people in their villages.
  • During Corona, for the safety of the village and the villagers, help the villagers by distributing bags of rice, vegetables, and essential items.
  • During Corona’s first and second waves,  he offered financial and humanitarian assistance to people impacted by the lockdown.
  • For public protection, sodium hypochlorite solution was sprayed around the village to eliminate the corona outbreak.

H.No: 1-2, Post Office: Lebaka, Village: Chennayagaripalli, Mandal: Nandalur, District: Annamayya, Constituency: Rajampet, State: Andhra Pradesh, Pincode: 516151

Email: [email protected]

Mobile: 9000129029, 9346313446

Biodata of Mr.Meda Vijaya Sekhar Reddy

Meda Vijaya Sekhar Reddy | Constituency Youth Leader | Rajampet | the Leaders Page

Name: Meda Vijaya Sekhar Reddy

DOB: August 1st,1975

Father: Mr. Meda Chandra Sekhar Reddy

Mother: Mrs. Meda Sumithramma

Education Qualification: BTech

Profession: Politician

Political Party: Independent

Present Designation: Constituency Youth Leader

Permanent Address: Chennayagaripalli, Nandalur, Annamayya, Rajampet, Andhra Pradesh

Contact No: 9000129029, 9346313446

“పదిమందితో నడిస్తే నాయకులు  అవ్వలేరు పది మందిని తాను నడిపిస్తే నాయకుడవుతాడు.”

 

Recent Activities

పార్టీలో చేరిక

కలసపాడు మండలం కేంద్రంలో శనివారం రాత్రి భవనాసి ఈశ్వర్ రెడ్డి తిమ్మిశెట్టి నవీన్ వెంకటేష్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలో చేరారు బద్వేలు నియోజకవర్గ పి ఓ సి జనసేన నాయకులు బసవి రమేష్ మరియు బద్వేల్ నియోజకవర్గ జనసేన నాయకులు నందకిషోర్ భవనాశి ఈశ్వర్ రెడ్డి వీరిని జనసేన పార్టీ కండువాలు కప్పి జనసేన కుటుంబంలోకి ఆహ్వానించారు వైసిపి పార్టీ నుండి జనసేన పార్టీలోకి 50 కుటుంబాలు పైగా జనసేన పార్టీలో చేరారు. 

నామినేషన్ సందర్భంగా

ఉమ్మడి అభ్యర్థి రోషన్నగారు నామినేషన్ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు అందులో పాల్గొనడం జరిగింది

పార్టీలో చేరిక

కలసపాడు మండలం కేంద్రంలో శనివారం రాత్రి భవనాసి ఈశ్వర్ రెడ్డి తిమ్మిశెట్టి నవీన్ వెంకటేష్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలో చేరారు బద్వేలు నియోజకవర్గ పి ఓ సి జనసేన నాయకులు బసవి రమేష్ మరియు బద్వేల్ నియోజకవర్గ జనసేన నాయకులు నందకిషోర్ భవనాశి ఈశ్వర్ రెడ్డి వీరిని జనసేన పార్టీ కండువాలు కప్పి జనసేన కుటుంబంలోకి ఆహ్వానించారు వైసిపి పార్టీ నుండి జనసేన పార్టీలోకి 50 కుటుంబాలు పైగా జనసేన పార్టీలో చేరారు. 

శుభాకాంక్షలు

తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు గా నియమించబడిన ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ శ్రీ సుంకర శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

డోర్ టు డోర్ క్యాంపేన్

బద్వేల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న గారిని కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కాశినాయన మండలం వంకమరి గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేయడం జరిగింది

డోర్ టు డోర్ క్యాంపేన్

బద్వేల్ మున్సిపాలిటీలో మీ శివానగర్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న గారితో డోర్ టు డోర్ క్యాంపేన్లో పాల్గొనడం జరిగింది.

ప్రచారం

బి.కోడూరు మండలం లో ఇత్రంపేట పంచాయితీ లోని కొత్తారోడ్, విజయనగర్ కాలనిలో నంద కిషోర్ అధ్యక్షతన బద్వేల్ నియోజకవర్గ POC బసవి రమేష్ గారు ఉమ్మడి అభ్యర్థి బొజ్జా రోశాన్నని కమలం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని డమ్మీ ఈవీఎం ప్రజలకి చూపించి ఓటు వేయమని కోరడం జరిగింది. 

పాదాభివందనాలు

జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేయడం జరిగింది.

నివాళులు అర్పించిన సందర్భంలో

శ్రీ రామోజీ రావు గారు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. శ్రీ రామోజీ రావు గారి కుటుంబ సభ్యులు శ్రీ కిరణ్, శ్రీమతి శైలజా కిరణ్, శ్రీమతి విజయేశ్వరిలను పరామర్శించారు. 

జనసేన శాసనసభ పక్ష సమావేశం

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు

దశ దిన కర్మ కార్యక్రమం

రాజంపేట నియోజవర్గం టి సుండుపల్లి మండలం మడితాడు గ్రామం కొలివిమిట్ట నందు వీరమల్లయ్య నాయుడు గారి మేనత్త రెడ్డమ్మ గారి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమె ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి నివాళులర్పించి ఆమె కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన రాజంపేట నియోజవర్గ టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు

శ్రీశ్రీశ్రీ అంకాలమ్మ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమం

రాజంపేట నియోజకవర్గం టి సుండుపల్లి మండలం పి ఎన్ కాల్వ పంచాయతీ చెరుకువాండ్ల పల్లి నందు కొత్తగా వెలిసిన్న శ్రీశ్రీశ్రీ అంకాలమ్మ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలయ గుడి ధర్మకర్త పసుపులేటి కృష్ణయ్య గారి, పి ఎన్ కాల్వ సర్పంచ్ పసుపులేటి నాగేంద్ర గారి మరియు గుడి కమిటీ సభ్యులు, ప్రజలు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా రాజంపేట నియోజకవర్గం టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు హాజరయ్యారు.`

ఆత్మీయ సమావేశం

ముస్లిం జన సైన్యం (ఎమ్ జె ఎస్) వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజంపేట నియోజకవర్గం టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు

ఆర్థిక సహాయం

లక్ష్మీ ప్రసన్నకు ఆర్థిక సహాయం చేసి జీవితంలో స్థిరపడే వరకు మేడా విజయ శేఖర్ రెడ్డి బాధ్యత తీసుకుంటనన్ని హామీ ఇవ్వడం జరిగింది. 

కలిసిన సందర్భంలో

కుప్పం పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారును మర్యాదపూర్వకంగా కలిసి రాజంపేట రాజకీయ విషయాలు చర్చించిన రాజంపేట నియోజకవర్గం టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు మరియు నియోజకవర్గం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

వివాహ కార్యక్రమం

అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం రాయవరం శ్రీ ఆంజనేయస్వామి గుడి లో పల్లం బాబు & గంగోత్రి గార్ల వివాహానికి కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మన రాజంపేట యువ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా పెద్దబాబు) గారు. ఈ కార్యక్రమంలో రాయవరం సర్పంచ్ మహమ్మద్ రఫీ గారు, ముడుకు వెంకట్రామ్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ రాఘవా గారు, చెరుకురోళ్లపల్లి సర్పంచ్ నాగేంద్ గారు, మాచి రెడ్డి గారి పల్లె సర్పంచ్ సరోజమ్మ గారు, రవి, హరి, బండి ఈశ్వర్, తదితర నాయకులు యూత్ పాల్గొన్నారు.

వివాహ మహోత్సవం

అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడు గంగరాజు కొడుకు వివాహానికి ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన రాజంపేట యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు.

వివాహం

అన్నమయ్య జిల్లా రాజంపేట టిటిడి కళ్యాణ మండపంలో జరిగిన ఉప్పు రామచంద్రయ్య గారి కూతురి వివాహానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన మన రాజంపేట యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగిరెడ్డిపల్లి ధనంజయ నాయుడు, సుండుపల్లి నాయకులు రామచంద్ర గారు, ఓబులేసు గారు, ఆలీ గారు, హరీష్ గారు, మురళి గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

వివాహ వేడుక

అన్నమయ్య జిల్లా రాయచోటి అభి కన్వెన్షన్ హాల్ లో వీరబల్లి మండలం మట్లి సర్పంచ్ నాగార్జున ఆచారి కొడుకు వివాహానికి ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన రాజంపేట యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు.

ఆహ్వానం

అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండలం రాయవరం గ్రామo కస్పాలో మండల YSRCP మండల నాయకులు రఫీక్ మరియు రాయవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ షరీఫ్ ల తమ్ముడి వలీమా (Reception)కు రఫిక్& బ్రదర్స్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజంపేట యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు. ఈకార్యక్రమంలో సుండుపల్లి మండల MPP రాజమ్మ , సుండుపల్లి ఎంపీటీసీ 1 నసీమ భాను, మాచిరెడ్డి గారిపల్లి సర్పంచ్ సరోజ నాయక్, మండల మైనార్టీ నాయకుడు రెహమాన్ ఖాన్, ముడుంపాడు సర్పంచ్ రామస్వామి రెడ్డి, సింగల్ విండో చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, శేఖర్ రెడ్డి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి ఈశ్వర్, జి రెడ్డి వారి పల్లి సర్పంచ్ ఆకుల శ్రీనివాసులు, మండల నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి,రాయవరం ఉప సర్పంచ్ ఆకుల శివకుమార్, బాగంపల్లి మాజీ ఎంపీటీసీ ఆదం, సుండుపల్లి యూత్ లీడర్ అలీ, విద్యార్థి సంఘం నాయకుడు అబ్దుల్లా ఖాన్, పొలిమేరపల్లి సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి, మైనార్టీ నాయకుడు రహీం భాష, సబ్జాన్, జయరాం రెడ్డి, పిఎన్ కాలువ నాయకులు నరసింహారెడ్డి, కొట్టాల రమణా నాయుడు, రెడ్డన్న నాయుడు, సురేష్, పండు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.

రాయవరం వైసిపి నాయకులు రఫీక్ గారి తమ్ముడి షాది ముబారక్

రాజంపేట పట్టణంలోని అశోక్ గార్డెన్స్ కళ్యాణ మండపం నందు రాయవరం సర్పంచ్ షరీఫ్ గారు మరియు రాయవరం వైసిపి నాయకులు రఫీక్ గారి తమ్ముడి వివాహ (నికా షాది ముబారక్) కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాజంపేట యువ నాయకులు శ్రీ మేడా విజయశేఖర్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల సీనియర్ నాయకులు B.L నరసింహారెడ్డి గారు, మాచిరెడ్డిగారి పల్లి సర్పంచ్ సరోజా నాయక్, రాయవరం ఉప సర్పంచ్ శివకుమార్, శేఖర్ రెడ్డి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి ఈశ్వర్ మరియు ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

యందోటి నాగరాజు గారి నూతన గృహప్రవేశం

అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఇండ్లుర్ గ్రామంలోని యందోటి నాగరాజు గారి నూతన గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మన రాజంపేట యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ప్రేమలీ, జానీ, రాజేష్, హేమంత్, శరత్ మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.

నిశ్చితార్థం

ఒంటిమిట్ట మండలం హరిత కళ్యాణమండపం లో రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ వెంకటసుబ్బయ్య గారి కూతురి నిశ్చితార్థానికి హాజరైన రాజంపేట యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు. ఆయన వెంట ఎద్దుల సుబ్బరాయుడు గారు, ఆలీ గారు, హరీష్ గారు,అఖిల్ గారు,నాగరాజా గారు, మురళి గారు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామంలో ఉండే జామియా షేకుల్ ఇస్లాం మధరస కన్స్ట్రక్షన్ పనులకు రాజంపేట యువ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి గారు తన వంతు సాయంగా 50,000/- వేల రూపాయలు ఇస్తానని భరోసా ఇచ్చారు. అందులో నగదు 25,000/- వేల రూపాయలను కమిటీ సభ్యుడు ఖజా మొహమ్మద్ గారికి మరియు మధరాస కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది.‌

వివాహ కార్యక్రమంలో

తిరుపతి పద్మావతి కళ్యాణ మండపంలో అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం కొండల తూర్పు చెందిన దుర్గం ఆదినారాయణ రెడ్డి గారి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన రాజంపేట యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండలానికి చెందిన రవికుమార్ రెడ్డి (చింటూ) గారు, పాపన్నగారిపల్లి బాబు రెడ్డి గారు, ఆలీ, హరీష్ గారు, నాగరాజా గారు, మురళి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్నం భోజనాలు

టి సుండుపల్లె స్టేషన్ పోలీసు బృందానికి మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన విజయ శేఖర్ రెడ్డి గారు.

టీటీడీ బోర్డు సభ్యులతో

తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యులు సుధానారాయణ మూర్తి గారు, శివాజీ గారిని కలవడం జరిగింది.

జన్మదిన వేడుక

శాసనసభ్యులు అభివృద్దే ద్యేయంగా ముందుకు సాగుతున్న శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ యువకెరటం మండల ఇంచార్జి మేడా విజయ్ శేఖర్ రెడ్డి గారి ఆద్వర్యంలో మండల వ్యాప్తంగా యువ నాయకులు రహమాన్ ఖాన్ ,రఫీక్ గార్లతో పాటూ కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది.

కస్తూర్బా జూనియర్ కాలేజీ భూమి పూజ

సుండుపల్లి మండలంలో కోటి అరవై లక్షల వ్యయం తో నిర్మించబడే కస్తూర్బా జూనియర్ కాలేజీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట శాసన సభ్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు, మాజీ శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండలం ఇంచార్జ్ మేడా విజయ శేఖర్ రెడ్డి గారు, మాజీ ఎంపీపీ అజంతమ్మ గారు, మంత్రి శివారెడ్డి గారు, ఆరం రెడ్డి గారు, సుండుపల్లె మండల నాయకులు పాల్గొన్నారు.

వర్ధంతి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత గౌ. శ్రీ. డాక్టర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సంధర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

 

రమదాన్ తోఫా

జగనన్న ప్రభంజనానికి సంవత్సరం అయిన సందర్భంగా మేడా విజయ్ శేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు అజయ్ రెడ్డి గారి సహకారంతో మైనారిటీ యువ నాయకులు రహమాన్ ఖాన్ గారు మరియు రామస్వామి రెడ్డి గారి స్వంత నిధులతో మండల వ్యాప్తంగా ముస్లిం కుటుంబాలకు రమదాన్ తోఫా ఇవ్వడం జరిగింది.

వివాహ పత్రిక

మాధవరం-1 జానకి రామయ్య గారికి రాజంపేట యువ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు ఆయన మేనకోడలి వివాహ పత్రికను ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు.

ట్రాఫిక్ రద్

ఆంధ్రుల ఆశాజ్యోతి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా గా నివాళులు అర్పించేందుకు రాజంపేట ఎమ్మెల్యే మేడ విజయ్ శేఖర్ రెడ్డి గారు పాల్గొన్నారు. అయితే ఈ క్రమంలో మండల కేంద్రంలో ట్రాఫిక్ రద్దీ పెరిగి ట్రాఫిక్ జాం కావడంతో మేడ విజయ శేఖర్ రెడ్డి గారు ట్రాఫిక్ రద్దీ లేకుండా చూసేందుకు స్వయానా ట్రాఫిక్ అవతారం ఎత్తారు నిత్యం ప్రజల సమస్యల కోసం పరిష్కరించేందుకు సుండుపల్లె మండలానికి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న మేడ విజయ శేఖర్ రెడ్డి గారు ట్రాఫిక్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదనే నేపథ్యంలో స్వయానా వచ్చి 10 నిమిషాలపాటు వాహనాలను అటు ఇటు నడపాలని ట్రాఫిక్ నిబంధనలను వాహనదారులకు చూసిస్తూ చేసిన సంఘటన చోటు చేసుకుంది

వివాహ పత్రిక

నందలూరు BJP నాయకులు మస్తాన్ గారికి మేనకోడలి పెళ్లి పత్రిక ఇస్తున్న మన రాజంపేట యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు.

పరామర్శ

నందలూరు మండలం జ్యోతిరావు బాపులే మహాత్మ గురుకుల పాఠశాల హస్తవరం హాసిని అనే విద్యార్థిని అనారోగ్యానికి గురి కావడంతో ఆమె స్వగృహానికి చేరుకోని మాన ప్రియతమ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి గారు హాసిని గారిని పరామర్శించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా ఉంటానని భరోసనిచ్చారు. ఇంకా ఏదైనా సమస్య వచ్చినా కూడా నేను ఉండాను అని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ధనుంజయ నాయుడు గారు, బిజెపి మస్తానయ్య గారు, చొక్కా రాజు రవీంద్ర రాజు గారు, దుర్గాప్రసాద్ రెడ్డి గారు, కొర్లకుంట సుధాకర్ గారు, సాక్షి మౌలా గారు, హ్యూమన్ రైట్స్ డేవిడ్ గారు, హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యదర్శి సయ్యద్ జుల్ఫికర్ గారు, జెండామాను రఫీ గారు, నాగిరెడ్డిపల్లి మారమ్మ గుడి ఆలయ ధర్మకర్త ఎస్ సుబ్బరామిరెడ్డి గారు,అభిషేక్ గారు, సాయి సూరి గారు, గిద్దలూరు వెంకటేశ్వర్లు గారు, తదితరులు పాల్గొన్నారు.

వివాహా వేడుక

సుండుపల్లి మండలం MCR కన్వెన్షన్ హాల్లో జరిగే మాచిరెడ్డి గారిపల్లికు చెందిన అమృనాయక్ కుమారుడు వివాహానికి హాజరైన మన రాజంపేట యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు. ఆయన వెంట సుండుపల్లి మండల ఎంపీపీ రాజమ్మ గారు, సుండుపల్లి మండల మైనార్టీ నాయకుడు రఫీక్ గారు, రాయవరం సర్పంచ్ చోటు గారు, PN కాలువ సర్పంచ్ నాగేంద్ర గారు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి ఈశ్వర్ గారు, శేఖర్ రెడ్డి గారు, వెంకటేష్ ఆచారి గారు, ఋషి గారు, మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుక

అన్నమయ్య జిల్లా రాజంపేట ఉస్మాన్ నగర్ కు చెందిన ఆలీ గారి కుమారుడు యష్ అలీ జన్మదినం సందర్భంగా వారి ఇంట్లో ఏర్పాటుచేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు. ఆయన వెంట సలీం గారు, ఎద్దుల సాగర్ గారు, సుధా గారు, హరీష్ ధనుంజయ నాయుడు గారు, రాము యాదవ్ గారు, రఘు గారు, నాగరాజా గారు,మురళి గారు, మరియు తదితరులు పాల్గొన్నారు.

సంతకాల సేకరణ

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఐక్య ప్రగతి సంఘం IKPS వారి ఆధ్వర్యంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మరియు చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ ల స్టాపింగ్ కోసం రెండో రోజు కొనసాగిన సంతకాల సేకరణ. ఈ కార్యక్రమానికి మేడా విజయశేఖర్ రెడ్డి గారు మరియు DERCC రైల్వే పల్లెం భరత్ కుమార్ రెడ్డి గారు మరియు అరిగేలా సావిత్రి గారు మరియు పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు నందలూరు మండల ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

వివాహా వేడుక

అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం ఎల్లయ్య ఫంక్షన్ హాల్ లో సయ్యద్ ఖాన్ కుమారుడు అయుబ్ ఖాన్ గారి వివాహానికి విచ్చేసిన రాజంపేట యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఆయన వెంట మండల మైనార్టీ నాయకుడు రఫీక్ గారు, రహీం భాష గారు, కో ఆప్షన్ నెంబర్ కలీం గారు, సాబ్జాన్ గారు, జగన్ గారు, ఆలీ గారు, నాగరాజా గారు, మురళి గారు,హరీష్ గారు తదితరులు పాల్గొన్నారు.

వివాహా వేడుక

రాజంపేట పట్టణం మన్నూరు తోట కన్వెన్షన్ నందు మమ్ముడి వెంకట సుబ్బా రెడ్డి(బాలి రెడ్డి) గారి కుమార్తె స్వరూపా రెడ్డి & సాయితేజ రెడ్డి గార్లు వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన రాజంపేట నియోజవర్గం టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు మరియు ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నూకినేనిపల్లి పంచాయతీ కుంపినిపురం నందు వెలిసియున్న శ్రీశ్రీశ్రీ భోగాంజనేయ స్వామి కుంపినిపురం తిరుణాలకు మహోత్సవం సందర్భంగా బండలాగుడు పోటీలకు కమిటీ సభ్యులు మరియు ప్రజలు ఆహ్వానం మేరకు రాజంపేట నియోజకవర్గం టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు హాజరయ్యారు. ఆయనకు శ్రీశ్రీశ్రీ బోగాంజనేయస్వామి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పూలు వర్షం కురిపిస్తూ బాణసంచా కాలుస్తూ, డప్పు వాయిద్యాలతో అడుగడుగునా నాయకులు ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీశ్రీశ్రీ బోగాంజనేయ స్వామి గుడి కమిటీ నాయకులు ప్రజలు గుడిలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి. తీర్థప్రసాదాలు అందజేసి రాజంపేట టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి గారుకు శాలువా వేసి పూలమాలతో ఘనంగా సత్కరించారు.

నందలూరు మండలం ఆడపూరు గ్రామం దిగువ హరిజనవాడ నందు నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ సీతా లక్ష్మణ హనుమాన్ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజంపేట నియోజకవర్గ టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు ఆయనకు గుడిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

కడప పట్టణం రాయచోటి రూట్ మాధవి కన్వెన్షన్ హాల్ నందు వినయ్ కుమార్ రెడ్డి & తరని రెడ్డి గార్లు వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శుభాకాంక్షలు తెలిపిన రాజంపేట నియోజవర్గం టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట మండలం మంట్టపం పల్లి గ్రామం మారయ్యగారి పల్లి నందు ఒంటిమిట్ట మండలం ఎంపీపీ గెడ్డెం జనార్దన్ రెడ్డి గారు స్వర్గీలయ్యారు విషయం తెలియగానే  రాజంపేట నియోజవర్గ టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు)  గారు ఆయన ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో గెడ్డెం సుబ్బారెడ్డి, పలుకూరి దత్తాత్రేయలు, పత్తి కృష్ణ, తులసి దిలీప్ కుమార్, రాము యాదవ్, సాతపల్లి వెంకీ, మండెం నాగరాజు తదితర నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.
రాజంపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యెద్దల విజయ సాగర్ గారి కుమార్తె వివాహం రాజంపేట పట్టణంలో మన్నూరు తోట కన్వెక్షన్ హాల్ నందు యెద్దల హర్షిత & శ్రీనివాస తేజ గార్లు వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన  రాజంపేట నియోజవర్గం టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం నందు శ్రీరాందాసు శంకరయ్య కుమారుడు శ్రీరాందాసు ప్రసాద్ & నిఖిత గార్లు వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శుభాకాంక్షలు తెలిపిన రాజంపేట నియోజవర్గం టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు ఈ కార్యక్రమంలో చింత గింజల సుబ్రహ్మణ్యం (వ్యాపారవేత్త), శ్రీరాందాసు శంకరయ్య, అవ్వరు శ్రీనువాసులు, చింత గింజల సుబ్బరాయుడు, దొంతు వెంకటరమణ, బుడ్డి చెర్ల శ్రీనువాసులు, సోమ నారాయణ, చింత గింజల బాలాజీ, చింత గింజల సుధాకర్, ఆది శేషారెడ్డి, పలుకూరి దత్తాత్రేయులు, దిలీప్ కుమార్, రాము యాదవ్, చీనేపల్లి హరీష్ కుమార్, షేక్ అల్లి, సాతపల్లి వెంకీ, తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు పాల్గొన్నారు.
రాజంపేట నియోజకవర్గం టి సుండుపల్లి మండలం ఎంపీపీ మూడే రాజమ్మ గారి కుమార్తె వివాహం రాయచోటి పట్టణం అభి కన్వెన్షన్ నందు డాక్టర్ లక్ష్మీ హారతి & డాక్టర్ ప్రసాద్ నాయక్ గార్లు వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శుభాకాంక్షలు తెలిపిన రాజంపేట నియోజవర్గం టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

రక్త దానం

అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ  గ్రామంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేయడం జరిగింది.

రాజంపేట పట్టణం కొలువీధి నందు జనసేన పార్టీ రాజంపేట నగర అధ్యక్షులు పలుకూరి రవిశంకర్ గారి తల్లి పలుకూరి రత్తమ్మ గారు స్వర్గీలయ్యారు విషయం తెలియగానే  రాజంపేట నియోజవర్గ టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు ఆమె ఇంటికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆమె కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అబ్బిగారి గోపాల్ , లతీఫ్, ప్రతాప్, మళ్లీ, ఆచారి మరియు రాము యాదవ్, చినేపల్లి హరీష్ కుమార్, సాతపల్లి వెంకీ, వెంకటేష్ యాదవ్, సుబ్రహ్మణ్యం, చుక్క కొండయ్య, మండెం నాగరాజు తదితర నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.
అన్నమయ్య ప్రాజెక్ట్ వరదల్లో సర్వం కోల్పోయినవాలలో గుండ్లూరు హరిజనవాడకు చెందిన గోర్ల వెంకట సుబ్బమ్మ ఒకరు.ఆమె చిల్లర అంగడి పెట్టుకొని వ్యాపారం చేసుకొనేది,అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో తన ఆంగడి కొట్టుకొని పోవడం వల్ల తనకు బ్రతుకు దెరువు లేకుండా పోయింది అని అధికారులు చుట్టు,అధికార నాయకులు చుట్టు దాదాపు 2 1/2 సంవత్సరాలు తిరుగుతున్న పైస సహాయం ప్రభుత్వం నుంచి రాలేదు అని రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ గారి దృష్టికి తీసుకరావడంతో ఆయన తక్షణ సాయం క్రింద బాధితురాలికి రు.10 వేల రూపాయలు అర్థికసాయం చేశారు.

Party and Social Activities

వరి పంట పరిశీలన

మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి తక్షణ సహాయక చర్యలు చేపట్టకపోతే ఆందోళన తప్పదు పంటల పరిశీలనలో రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ అతికారి దినేష్ గారు మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోకపోతే ఆందోళన తప్పదని మంగళవారం రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పాటూరు గ్రామంలోనీ నేలమట్టమైన దాదాపు 120 ఎకరాల వరి పంట పరిశీలనలో రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ అతికారి దినేష్ గారు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తుఫాను వల్ల పెను ప్రమాదం పొంచి ఉన్నదని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ముందస్తు సహాయక చర్యలకు సిద్ధం కావాలని ముందస్తు మీటింగులు పెట్టి పెడుతున్నారు తప్ప ఆచరణలో సహాయక చర్యలు చేపట్టడం లేదన్నారు. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల వల్ల రోజువారి కూలీ చేసుకునే పేదలకు పూట గడవడమే కష్టంగా ఉన్నదని అలాంటి వారికి భోజనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో ఆరా కొరగా సాగు చేసిన చేతికొచ్చిన వరి పంట పూర్తిగా చేలోనే నేలకొరిగిందన్నారు.

వినతిపత్రం

రాజంపేట పార్లమెంటు కేంద్రంలో వున్న మార్కెట్ యార్డ్ సమస్యలను పరిష్కారం చెయ్యమని రాజంపేట పురపాలక సంఘంకు వినతిపత్రం ఇచ్చిన రాజంపేట జనసేన పార్టీ సమన్వయ కర్త అతికారి దినేష్ గారు

ఘన స్వాగతం

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేస్తున్నా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని రేణిగుంట విమానాశ్రయంలో కలిసి ఘన స్వాగతం పలికిన రాజంపేట నియోజకవర్గం టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు
అన్నమయ్య జిల్లా, నందలూరు మండలం పొత్తపి హరిజనవాడలో డ్రైనేజీ గా ఉన్న వీధి రోడ్లను రాజంపేట నియోజకవర్గ టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీరపురెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మరియు హరిజనవాడ నాయకుల సూచనల మేరకు మేడా విజయ శేఖర్ రెడ్డి గారి సొంత నిధులతో పొత్తపి హరిజనవాడ రోడ్లు మరమ్మత్తులు నిర్వహించినారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం కుందానెల్లూరు క్రాస్ నుండి కుంపినీపురం పంచాయతీ నూకినేనిపల్లి వరకు రాజంపేట నియోజకవర్గ టీడీపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు ఆధ్వర్యంలో వీరపురెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మరియు గణపతి సుబ్బయ్య, విఠలా స్వామి, గణపతి భాస్కర్,తదితర నాయకుల సూచన మేరకు మేడా విజయ శేఖర్ రెడ్డి గారి సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు నిర్వహించారు

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలం “” పొత్తపి “” గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి వీరపురెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి అధ్వర్యంలో ముఖ్యఅతిథిగా రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు పాల్గొన్నారు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు మరియు వీరపురెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు ఇంటి ఇంటికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించినరు ప్రతి ఇంటి మహిళ నొట్టి మాట రేపటికి రేపు ఎన్నికలు పెడితే తెలుగుదేశం పార్టీకే మా ఓటు అంటూ తేల్చి చెప్తున మహిళలు ఆలయ కట్టడానికి కూడా ఈ ప్రభుత్వంలో ఇసుక ఇవ్వడం లేదని గ్రామస్తుల ఆవేదన పది సంవత్సరాల స్థానిక ఎమ్మెల్యే పరిపాలనలో స్మశాన వాటిక కూడా లేని పరిస్థితుల్లో ఉన్న పొత్తపి గ్రామం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 6నెలలకే సీసీ రోడ్లు డ్రైనేజీ వీధి లైట్లు ప్రతి ఇంటికి కొళాయి వెపిస్తము అని చెప్పిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు పొత్తపి హరిజనవాడ రామాలయంనికి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే టీటీడీతో మాట్లాడి రామాలయం నిర్మిస్తాము అని మేడా విజయ శేఖర్ రెడ్డి గారు చెప్పారు అనంతరం వీరపురెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ మా పూర్తి స్థాయిలో మధతు మేడా విజయ శేఖర్ రెడ్డి గారికి అని తెలిపారు

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలం చింతకాయలపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల రూపంలో ప్రజలకు డబ్బులు ఇచ్చి మద్యం మరియు ఇసుక రూపంలో అదే డబ్బును ప్రభుత్వం ప్రజల నుండి వెనుక తీస్తుందని తెలిపారు. గత ప్రభుత్వములో గౌరవనీయులైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయకత్వంలో ఉచితంగా కాంట్రాక్ట్ వర్కులకు గృహ నిర్మాణాలకు ఆలయ నిర్మాణాలకు ఇసుక ఇస్తే ఈ ప్రభుత్వంలో అదే ఇసుకను 6000 నుండి 25 వేల వరకు లోకల్ గాను మరియు ఆంధ్రప్రదేశ్ నుండి బెంగళూరుకు తరలిస్తూ అమ్ముకుంటున్నారని తెలిపారు

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ముఖ్యంగా భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారెంటీ అనే కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.బాణసంచారాలు పేలుస్తూ పూల వర్షం కురిపిస్తూ పూలమాలలు వేసి మంగళ హారతులుతో ఘన స్వాగతం పలికిన నాయకులు ప్రజలు ఇంటింటికి తిరిగి భవిష్యత్తుకు గ్యారెంటీ ఇది బాబు గ్యారెంటీ పత్రాలను ప్రజలకు అందిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో లోని ఆరు పథకాలను ఖచ్చితంగా విజయవంతంగా ప్రవేశపెడతామని ప్రజలకు తెలిపిన రాజంపేట టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (బాబు) గారు కుంఫునిపురం ఎస్సీ కాలనీలో వీధిలైట్లు లేవని చెప్పడంతో ఆయన సొంత నిధులతో వీధిలైట్లు వెపిస్తానని హామీ ఇచ్చిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ముఖ్యంగా భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారెంటీ అనే కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.బాణసంచారాలు పేలుస్తూ పూల వర్షం కురిపిస్తూ పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికిన నాయకులు ప్రజలు నడింపల్లి లో ఇంటింటికి తిరిగి భవిష్యత్తుకు గ్యారెంటీ ఇది బాబు గ్యారెంటీ పత్రాలను ప్రజలకు అందిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో లోని ఆరు పథకాలను ఖచ్చితంగా విజయవంతంగా ప్రవేశపెడతామని ప్రజలకు తెలిపిన రాజంపేట టిడిపి యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (బాబు) గారు

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట రైల్వే కాలనీ లో భవిష్యత్తు గ్యారంటీ-ఇది బాబు గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడా విజయ శేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ముఖ్యంగా భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారెంటీ అనే కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం టంగుటూరు గ్రామం ప్రజలు భవిష్యత్తు గ్యారంటీ-ఇది బాబు గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడా విజయ శేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ముఖ్యంగా భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారెంటీ అనే కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

పరిశీలన

వైకాపా ప్రభుత్వంలో కళ్ళకు గంతలు కట్టుకుని సామాజిక సాధికారత ఎవరికి చూపిస్తున్నావు జగన్ రెడ్డి? ముందు నీ కళ్ళు విప్పి రోడ్డు మీది గుంతలు చూడు. ఆ గుంతల్లో పడుతూ లేస్తూ నిన్ను తిట్టుకుంటున్న సమాజాన్ని చూడు ఈ రహదారిని వైకాపా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైందని దీన్ని ఏనాడు వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని చాలామంది ఈ రహదారి పైన ప్రమాదాలు గురయ్యారు ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే ఈ రహదారిని మరమ్మత్తులు చేయాలని కోరారు

సన్మానం

తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ కర్తగా రాజంపేట నియోజకవర్గానికి జనసేన పార్టీ తరుపున నియమితులైన అతికారి దినేష్ గారిని రాజంపేట జనసేన పార్టీ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించిన నందలూరు మండల జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి గారు.ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మల్లిశెట్టి వెంకట రమణ గారు,వీరబల్లి మండల నాయకులు గుగ్గిళ్ళ నాగర్జున,గుగ్గిళ్ళ వెంకటేష్,నేతి వేంకటేశ్,నందలూరు మండల నాయకులు మస్తాన్ రాయల్,రత్నం,సునిల్ గౌడ్, రాజంపేట నాయకులు కోలటం హరి,పోలిశెట్టి శ్రీనువాసులు,హేమంత్,నరేంద్ర జనసైనికులు పాల్గొన్నారు.

పుట్టినరోజు సందర్భంగా

తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ కర్తగా రాజంపేట నియోజకవర్గానికి జనసేన పార్టీ తరుపున నియమితులైన మా రాజంపేట యువనాయకులు అతికారి దినేష్ గారికి రాజంపేట జనసైనికుల తరుపున హృదయపూర్వక శుభాకాంక్షలుs
రాజంపేట పట్టణంలోని మేడా విజయ శేఖర్ రెడ్డి గారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన రాజంపేట తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శాలువతో సన్మానించిన జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజంపేట టౌన్ ఇంచార్జి పలుకూరి రవిశంకర్, జనసేన పార్టీ రాజంపేట యువ నాయకుడు అబ్బిగారి గోపాల్, జనసేన పార్టీ రాజంపేట మైనార్టీ యువ నాయకుడు షేక్ అబ్దుల్ లతిప్ తదితర నాయకులు పాల్గొన్నారు.
రాజంపేట పట్టణంలోని మేడా విజయ శేఖర్ రెడ్డి గారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన రాజంపేట తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు సమక్షంలో కేక్ కట్ చేసి పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్న మేడా విజయ శేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారు న్యాయం గెలిచి బెయిల్ వచ్చిన సందర్భంగా రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామస్వామి సర్కిల్ పటాకులు కాల్చి తరువాత శ్రీ కోదండ రామస్వామి దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి శ్రీ కోదండరామ స్వామికి 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న మన రాజంపేట తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు తర్వాత మీడియాతో మాట్లాడిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కొవ్వొత్తుల ర్యాలీ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ నిజంగెలవాలి”ప్రగతి వెలుగులు పంచే చంద్రుడిని చీకట్లో నిర్బంధించారు కళ్ళుతెరిపిద్దాం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన మన రాజంపేట యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (బాబు) ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకొని నిజంగెలవాలి అంటూ కొవ్వొత్తులతో ర్యాలీ తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన సందర్భంగా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం సంటిగారిపల్లి లో మన రాజంపేట యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా పెద్దబాబు) గారు రాత్రి 7 గంటల నుంచి 7.10 నిమిషాల వరకు సంటిగారిపల్లి లో కళ్ళకు గంతలు కట్టుకొని నిజంగెలవాలి అంటూ కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ గ్రామంలో అన్ని వీధులలోను కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.*తరువాత మీడియాతో మాట్లాడిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు యువకులు ప్రజలు మహిళలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం-మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం. అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దాం…అంటూ నారా లోకేష్ గారి పిలుపు మేరకు రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మేడ విజయ శేఖర్ రెడ్డి గారి ఆదేశాలతో –సోమవారం రాత్రి 7 నుంచి 7.05 వరకు 5 నిమిషాల మ‌ధ్య‌లో రాజంపేట బైపాస్ రోడ్డులోని టీడీపీ మేడ విజయ శేఖర్ రెడ్డి కార్యలయం నందు“సైకో పోవాలి“ అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ప్రదర్శన చేసి ద‌హ‌నం చేసిన మేడ విజయ శేఖర్ రెడ్డి గారు.సైకో జ‌గ‌న్ అనే చెడుపై, చంద్రబాబు అనే మంచి సాధించ‌బోయే విజ‌యానికి సూచికగా ఈ ద‌స‌రా పండ‌గ‌ను జరుపుకుందాం. ఈ నిరసన కార్యక్రమానికి రాజంపేట పట్టణం వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు అందరూ హాజరై విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ మన రాజంపేట యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (బాబు) ఆధ్వర్యంలో నోటికి రిబ్బన్ కట్టుకొని కొవ్వొత్తులతో శాంతియుతంగా మౌన ర్యాలీ రాజంపేట నియోజకవర్గం టి సుండుపల్లి మండలం మడితాడు గ్రామం జి కె రాచపల్లి లో మన రాజంపేట యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా పెద్దబాబు) గారు జి కె రాచపల్లి లో నోటికి రిబ్బన్ కట్టుకొని కొవ్వొత్తులతో శాంతియుతంగా మౌన ర్యాలీ చేస్తూ గ్రామంలో అన్ని వీధులలోను మౌనంగా శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.తరువాత మీడియాతో మాట్లాడిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు యువకులు ప్రజలు మహిళలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శుభాకాంక్షలు

రాజంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎద్దుల విజయ సాగర్ గారి కుమార్తె సారె రైల్వే కోడూరు పట్టణం తేజ కళ్యాణమండపం నందు ఎద్దుల హర్షిత & శ్రీనివాస తేజ గార్లు సారె కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శుభాకాంక్షలు తెలిపిన రాజంపేట నియోజవర్గం టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు

పరామర్శ

రాజంపేట మండలం పెద్ద కారంపల్లి పంచాయతీ ఉప్పరపల్లి నందు చందా వెంకటయ్య గారు దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన రాజంపేట నియోజకవర్గ టిడిపి నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు ఈ కార్యక్రమంలో చందా సుబ్రమణ్యం, చందా శ్రీనివాసులు, చందా వెంకటేష్, రాజంపేట పార్లమెంట్ తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు వాణి శంకర్, రాము యాదవ్, చినేపల్లి హరీష్ కుమార్, వెంకటేష్ యాదవ్, ఎమ్ వి రమణ, ఎల్లంరాజుపల్లి శ్రీనివాసులురెడ్డి, తదితర నాయకులు కార్యకర్తలు, అభిమానులు యువకులు పాల్గొన్నారు.

పరామర్శ

రాజంపేట నియోజవర్గం టి సుండుపల్లి మండలం మడితాడు గ్రామం కొలిమిట్ట నందు వీరమల్లయ్య నాయుడు గారి మేనత్త రెడ్డమ్మ గారు స్వర్గీలయ్యారు విషయం తెలియగానే రాజంపేట నియోజవర్గ టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా బాబు) గారు ఆమె ఇంటికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆమె కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Meda Vijaya Sekhar Reddy met with Eminent Leaders

టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు  గౌ. శ్రీ. నారా చంద్రబాబు నాయుడు” గారిని కలవడం జరిగింది.

వై ఎస్ ఆర్ సి పి వ్యవస్థాపకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వర్యులు  “గౌ. శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి” గారిని  గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

రోజున బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు తెనాలిలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ గౌ. శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఎంపీపీ “ అజంతమ్మ ” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

Activities Undertaken by Meda Vijaya Sekhar Reddy

రక్తదాన శిబిరం

నిత్యావసరాలు పంపిణి

క్రికెట్ టోర్నమెంట్

ఆహార ప్యాకెట్ల పంపిణీ

పత్రం అందజేత

జన్మదిన వేడుక

శాలువతో సన్మానం

అన్నదానం

ప్రెస్ మీట్

Party Activities

Social Activities

Pamphlets and Petitions

Videos

}
01-08-1975

Born in Chennayagaripalli

Nandalur, Annamayya, Rajampet, Andhra Pradesh.

}
1990

Studied SSC Standard

 from Rayalaseema Residential School, Tirupathi.

}
1992

Completed Intermediate

from Ratham Degree College, Nellore.

}
1996

Acquired Graduation

from KSRM Engineering College, Cuddapah.

}
2006

Joined in TDP

}
2006

Party Activist

of TDP, Chennayagaripalli.

}
2006

Constituency Incharge

of MPP Elections, Pileru and KV Palli, TDP.

}
2009

Mandal Incharge

 of KV Palli and Pileru, TDP.

}
From 2008-2010

State Youth Secretary

of Andhra Pradesh, TDP.

}
2011

Joined in INC

}
2012

Constituency Incharge

 for By Elections, Rajampet. INC.

}
2014

Rejoined in TDP

}
2014

Mandal Election Incharge

of Sundupalli and Veeraballi, TDP.

}
2019

Joined in YSRCP

}
2019

Mandal Election Incharge

of Sundupalli and Veeraballi, YSRCP.

}
Since 2023

Constituency Youth Leader

 of Rajampet, Independent.